సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదువే లేదు.సెంటిమెంట్లను నమ్ముకొని సినిమాలు తీసే డైరెక్టర్లు, నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు.ఈ సెంటిమెంట్లలో కొన్ని పాజిటివ్ సెంటిమెంట్లు కాగా మరికొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు.మెజారిటీ సందర్భాల్లో ఈ సెంటిమెంట్లు నిజమైతే కొంతమంది మాత్రం ఈ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తూ...
Read More..బుల్లితెర రియాలిటీ షోలలో మరే షోకు లేని స్థాయిలో బిగ్ బాస్ షో గుర్తింపు తెచ్చుకుంది.బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.ఈ షోకు హాజరై కొందరు సెలబ్రిటీలు గత సీజన్లలో తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లను...
Read More..కరోనా కారణంగా ఆరు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి.దాంతో విడుదలకు సిద్దంగా ఉన్న పలు సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి.ఇంకా చాలా కాలం విడుదల వాయిదా వేస్తూ వస్తే నిర్మాతలకు ఆర్థిక భారం మరింత ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో...
Read More..ఇంకా గుర్తు పట్టలేదా ? ఇప్పటికే గుర్తు పట్టి ఉండాలి కదా! అతనే అండి మన తెలుగు సినిమాను నిలబెట్టిన హీరో నాగేశ్వర్ రావు! లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక మిడిల్...
Read More..అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను చేస్తున్న దర్శకుడు సుకుమార్ హఠాత్తుగా విజయ్ దేవరకొండతో సినిమాను ప్రకటించాడు.వీరిద్దరి కాంబో మూవీని ఎవరు ఊహించలేదు.ఖచ్చితంగా వీరిది అద్బుతమైన కాంబో అంటూ ప్రేక్షకులు అప్పుడే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.2021లో షూటింగ్ ప్రారంభం అయ్యి,...
Read More..రాజ్ తరుణ్ హీరోగా కొండ విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఒరేయ్ బుజ్జిగా సినిమాను థియేటర్ల ఓపెన్ కోసం ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు.చివరకు ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.ఆహా ద్వారా ఈ సినిమాను...
Read More..తెలుగు బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ మరియు అభిజిత్ల మద్య మాటల యుద్దం జరిగింది.ఇద్దరు నువ్వెంత నువ్వెంత అన్నట్లుగా మాట్లాడుకున్నారు.గత వారం జరిగిన టాస్క్లో భాగంగా అభిజిత్ చేసిన పనిని మరోసారి సోహెల్ తప్పుబట్టాడు.అమ్మాయిని అడ్డు పెట్టుకుని అమ్మాయిని...
Read More..బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ సంచలన విజయాన్నిసొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ వెబ్ సిరీస్ ను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.నాలుగు ఎపిసోడ్ లుగా ఉండే ఆ వెబ్ సిరీస్ కు...
Read More..టాలీవుడ్ మోస్ట్ యాస్పైరింగ్ హీరోయిన్ గా ప్రస్తుతం సాయి పల్లవి ఉంది.చేసినవి మూడు సినిమాలే అయినా కూడా సాయి పల్లవి హీరోయిన్ అంటే ఆ సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోతుంది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.అందులో వేణు ఊడుగుల...
Read More..ఈ మధ్య కాలంలో పలువురు సెలబ్రెటీలు ఆర్ధిక బాధలతో, అవకాశాలు లేక మానసిక ఒత్తిళ్లతో ఇతర కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశం మొత్తం సంచలనంగా మారింది.మానసిక ఒత్తిడి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.ఆ ఘటన...
Read More..యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఈ సినిమాని వీలైనంత వేగంగా సిద్ధం చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నారు.గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయడానికి దర్శకులని లైన్ గా సెట్ చేసుకొని ఉన్నారు.కొంత మంది సీనియర్ దర్శకులు అయితే కొంత మంది యంగ్ టాలెంటెడ్ దర్శకులు చెప్పిన కథలు వింటూ వాటిలో...
Read More..ఆర్ఎక్స్ 100తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ ఎక్కి స్టార్ హీరోయిన్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.ఈ భామకి అవకాశాలు బాగానే ఉన్నాకూడా పెద్ద హీరోల పక్కన ఛాన్స్...
Read More..బాలీవుడ్ లో మంచి ప్రాధాన్యత ఉన్న కథలతో వరుసగా లేడీ ఒరియాంటెడ్ సినిమాలు చేస్తూ హిట్ మీద హిట్ కొడుతున్న ముద్దుగుమ్మ తాప్సి.ఈ అమ్మడు బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది దర్శకులకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.డిఫరెంట్ కంటెంట్ తో...
Read More..బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.అతని ఇమేజ్ నార్త్ కూడా విస్తరించడంతో అతని సినిమా మార్కెట్ పరిధి కూడా బాగా విస్తరించింది.దీంతో అతని సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే...
Read More..మూడు వారాల క్రితం గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్లో అంతకంతకూ ఆసక్తి పెంచుతూ మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోపై సెలబ్రిటీలు విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ప్రేక్షకులు మాత్రం...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు సినీ నటి, డ్యాన్సర్ మొమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఐటెం సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన ముమైత్ తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు...
Read More..బాహుబలి తర్వాత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క రేంజ్ అమాంతం పెరిగిపోయింది.నటిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ వెళ్లిన దేవసేనకి బాహుబలి సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.ఈ సినిమా తర్వాత అనుష్క సోలోగా బాగమతి సినిమాతో ఏకంగా 50 కోట్లు కలెక్షన్...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నాడు.వరుసగా టాలెంటెడ్ దర్శకులతో సినిమాలు చేస్తూ పోతున్నాడు.గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు ఖరారు చేశాడు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తూ ఉండగా, తరువాత వివి వినాయక్ దర్శకత్వంలో మలయాళీ సూపర్...
Read More..పది మందికి మంచి చేయాలని అనుకున్నప్పుడు చేసుకుంటూ పోవడమే అనే మాటని కొందరు తూచతప్పకుండా ఫాలో అవుతారు.అందుకే వారికి ఉన్నదాంట్లో, సంపాదించిన దాంట్లో కొంతైనా సమాజంలో ఉన్నవారికి ఉపయోగపడితే బాగుంటుంది అనుకుంటారు.అందుకు తగ్గట్లుగానే సేవాకార్యక్రమాలు చేస్తూ ఉంటారు.కొందరు గుప్తదానాలు చేస్తూ ఉంటారు.కొందరు...
Read More..టాలీవుడ్ స్వీటీ అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.కాగా ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో...
Read More..మూడు నెలల క్రితం బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ చేసుకొని మృతి చెందిన సంగతి తెలిసిందే.ఆ మృతి కేసు ఏ బాలీవుడ్ ని ఓ రేంజ్ లో అల్లాడిస్తుంటే ఇప్పుడు మరో నటుడు ముంబైలో సూసైడ్ చేసుకోవడం...
Read More..రంగస్థలం చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్ తన కొత్త సినిమాను ఇప్పటి వరకు విడుదల చేయలేక పోయాడు.దాదాపు మూడు సంవత్సరాలుగా ఆయన రంగస్థలం తర్వాత ఖాళీగా ఉన్నాడు.రంగస్థలం విడుదల అయిన వెంటనే మహేష్ బాబుతో సినిమాను అనుకున్నాడు.ఆరు నెలలు వెయిట్ చేసిన...
Read More..ఈమద్య కాలంలో హీరోయిన్స్ రోజుకు రెండు మూడు పోస్ట్లు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండరు.ముఖ్యంగా కాసులు కురిపిస్తున్న ఇన్ స్టా గ్రామ్ లో స్టార్ హీరోయిన్స్ నుండి చిన్న హీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా ఫోస్టు పెడుతూనే...
Read More..హాలీవుడ్లో ఇప్పటి వరకు ఓటీటీ మరియు పే పర్ వ్యూ పద్దతిలో డిజిటల్ ప్లాట్ ఫామ్లో సినిమాలు విడుదల చేశారు.ఆ పద్దతులు ఇండియాలో కూడా మొదలు అయ్యాయి.ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.అయితే ఇప్పటి వరకు వర్మ సినిమాలు మరియు కొన్ని ఇతర...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ కేసును ఎంక్వౌరీ చేస్తున్న సీబీఐకి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి.ముందుగా ఈ కేసుకు డ్రగ్స్ రాకెట్ కు సంబంధం ఉందని గుర్తించారు.సుశాంత్ ప్రియురాలు డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లుగా వెళ్లడి అవ్వడంతో లోతుగా విచారించగా ఆమె సుశాంత్ కోసం...
Read More..టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ కపుల్స్ ఎవరైనా ఉన్నారు అంటే అందులో మొదటి వరుసలో నిలబడే జంట అల్లు అర్జున్, స్నేహ రెడ్డి. బయట ఫంక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు కూడా ఇద్దరు జంటగా ప్రత్యక్షమవుతారు.2011 సంవత్సరం మార్చి 6న ఈ జంట...
Read More..నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టిన చిత్ర యూనిట్, కరోనా.కారణంగా షూటింగ్ను వాయిదా వేశారు.ఈ సినిమాను.తనదైన మార్క్లో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా...
Read More..నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ ఇటీవల అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు పట్టం కట్టారు.అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ...
Read More..బ్రహ్మాజీ.ఈ పేరు గురించి ఎంత చెప్పిన తక్కువే. టాలీవుడ్ స్టార్ కమెడియన్ లో ఒకరు.ఈయన కేవలం కమెడియన్ ఏ కాదు.విలక్షణ నటుడు.ఏ పాత్రలో నటించిన సరే దానికి ప్రాణం పోస్తాడు.ఈ పాత్ర బ్రహ్మాజీ కోసమే సృష్టించారు అన్నట్టు నటిస్తాడు.అందుకే తెలుగు ప్రేక్షకులు...
Read More..తెలుగులో టాప్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న అశ్వినీదత్ ఈ మధ్య కాలంలో మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు.మహా నటి సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్న ఆయన ప్రస్తుతం ప్రభాస్ తో ఒక సినిమాను నిర్మించేందుకు ఇప్పటికే రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. నాగ్...
Read More..ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ కావడం సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కూడా హిందీ తమిళం ఇతర భాషల్లో రీమేక్ అవుతూనే ఉన్నాయి.ఇతర భాషల సినిమాలు మరో భాషల్లో రీమేక్...
Read More..ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి అంత్యక్రియలు జరిగిన తర్వాత… తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు.ఆ లేఖలో భారత చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ సింగర్ గా పేరు పొందిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో రెండవ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి అప్పటి నుంచి ఎలిమినేషన్ కి నామినేట్ అవుతూనే ఉన్నాడు.ఆయన సరిగా కలవట్లేదు అని, ఇతరులతో ఆయన మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని ఇంటి...
Read More..అరియనా గ్లోరీ.ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి తన కోపాన్ని, అతి చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో హాల్ చల్ చేస్తుంది కాబట్టి.అరియనా గ్లోరీ బిగ్ బాస్ హౌస్ లోకి...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ చివరి దశ షూటింగ్కు చేరుకుంది.కేవలం కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా...
Read More..సెప్టెంబర్ 6న కింగ్ నాగార్జున హోస్ట్గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం మూడు వారాలు కంప్లీట్ చేసుకుని.నాల్గువ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ముగ్గురు ఇంటి నుంచి ఎలిమినేట్ కాగా.మరో ముగ్గరు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ...
Read More..సినీ రంగంలోకి నయనతార ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు దాటింది.కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార పారితోషికం 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువే కావడం గమనార్హం.ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు ఎంతమంది వస్తున్నా నయనతార క్రేజ్...
Read More..దక్షిణభారతం మెచ్చే దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది అభిమానులకి తీరని శోకం మిగిల్చి వెళ్లిపోయారు.భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనా పాటలతో, మాటలతో ఎప్పటికి కోట్లాది మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.అలాంటి గాన గంధర్వుడు జీవిత విశేషాలు తెలుసుకోవాలని...
Read More..బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం నాల్గువ వారంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి దర్శకుడు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, టీవీ9 యాంకర్...
Read More..టాలీవుడ్ డైరెక్టర్లలో రొటీన్ కథలకు భిన్నంగా నవ్యత ఉన్న కథలతో హీరోలను స్టైలిష్ గా చూపే దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు.పూరీ సినిమాలలో హీరోల పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి.పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ లో పోకిరి సినిమా బిగ్గెస్ట్...
Read More..నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా నిఖిల్ కి మంచి బ్రేక్ ఇచ్చింది.అలాగే దర్శకుడు చందూ మొండేటికి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ఇప్పుడు...
Read More..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే.డ్రగ్స్ సప్లయర్స్ తో సంబంధాలు ఉన్నాయనే కారణంతో రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు.ఆమె ఇచ్చిన సమాచారంతో నలుగురు హీరోయిన్స్ ని విచారించారు.అలాగే మరికొంత మందిని అరెస్ట్...
Read More..తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “పోకిరి” చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు రికార్డులను కూడా నెలకొల్పింది. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు...
Read More..ప్రస్తుతం టాలీవుడ్ లోకి యంగ్ టాలెంటెడ్ దర్శకులు చాలా మంది వస్తున్నారు.వీళ్ళు ముందుగా షార్ట్ ఫిలిమ్స్, లో బడ్జెట్ మూవీస్, లేదంటే వెబ్ సిరీస్ లలో సత్తా చాటి తమని తాము ప్రూవ్ చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లోకి తమ పేరు...
Read More..టెలివిజన్ రంగంలో మహిళల్లో సుమ నెంబర్ వన్ యాంకర్ కాగా ఆమె స్థాయిలోనే మేల్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి యాంకర్ ప్రదీప్.తెలుగు బుల్లితెరపై మేల్ యాంకర్స్ కి మొదట్లో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా తరువాత...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన “వేదం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ దీక్షా సేథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ కార్తీక్ దర్శకత్వం వహించిన “ఇది మా ప్రేమ కథ” అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన సీరియల్ హీరోయిన్ “మేఘన లోకేష్” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ అందుకున్న ముద్దుగుమ్మ తమన్నా.ఈ అమ్మడు తెలుగులో సుమారు అందరి స్టార్ హీరోలతో ఆడిపాడింది.అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ అగ్ర హీరోలతో కూడా జత కట్టింది.తన ప్రయాణంలో ఈ...
Read More..బాపు పెళ్లి పుస్తకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం అయిన హీరోయిన్ దివ్యవాణి.ఆ సినిమాలో ఈ భామని చూసిన అందరూ ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయారు.ఆ సినిమా ఒక్కసారిగా దివ్యవాణిని క్రేజీ హీరోయిన్ గా మార్చేసింది.అదే స్పీడ్ లో ఈమె చాలా సినిమాలు...
Read More..తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి “బంగారం” చిత్రంలో సంధ్య రెడ్డి అనే యువతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “బాలీవుడ్ నటి మీరా చోప్రా” గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో...
Read More..సినిమా పరిశ్రమ అనేది యూనివర్సల్ రంగం కాబట్టి ఇందులో భాగంగా సినిమా అవకాశాలు మన దేశంలోని చిత్ర పరిశ్రమల్లోనేకాకుండా ఇతర దేశాల్లో కూడా అవకాశాలు వస్తే ఎలాంటి అభ్యంరాతలు లేకుండా వెళ్లి నటించవచ్చు. కానీ తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమకి పొరుగు సినీ పరిశ్రమ అయినటువంటి కన్నడ సినీ...
Read More..టాలీవుడ్ లో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సినిమాలు అంటే ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి.కమర్షియల్ అంటూ అనవసర విషయాల జోలికి వెళ్లకుండా కథ, కథనం మీద మాత్రమే ఆధారపడి సినిమాలు తీసే ఆర్టిస్టిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం...
Read More..ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు ఫేమస్ కావాలని విచిత్రమైన పనులు చేస్తూ పోలీసుల విధులకు భంగం కలిగిస్తున్నారు. తాజాగా కొందరు ఆకతాయిలు ఏకంగా తమిళ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ హీరో ఆఫీసులో బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “నీ తోడు కావాలి” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “చార్మి కౌర్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన...
Read More..టాలీవుడ్ లో చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం పరితపిస్తున్న నటుడు మంచు విష్ణు.వరుసగా సినిమాలు చేస్తున్న అతను నటించిన అన్ని సినిమాలు ఎంటర్టైనర్ సినిమాలుగా పర్వాలేదని టాక్ మాత్రమే తెచ్చుకుంటున్నాయి.కొత్తదనం లేకపోవడంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకున్న స్థాయిలో...
Read More..తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీనియర్ హీరో మరియు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీరాజా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు. శివాజీరాజా మొదట్లో పలు చిత్రాలలో హీరోగా కూడా...
Read More..తెలుగులో తన గల గల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “యాంకర్ లాస్య” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే యాంకర్ లాస్యతో పాటూ అదే సమయంలోనే అందరికీ టాలీవుడ్ హీరో మరియు యాంకర్ రవి కూడా గుర్తొస్తాడు. అంతగా...
Read More..ఒకప్పుడు పలు టాలీవుడ్ లో చిత్రాలకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి తన డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏమైందో ఏమో కానీ గత...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తెలుగమ్మాయి “తేజస్వి మదివాడ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే...
Read More..తెలుగులోనే కాక దాదాపుగా 16 భాషలలో పాటలు పాడి తన గానంతో భారత దేశపు ప్రజలను ఎంతగానో అలరించిన మన తెలుగు గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా ఇటీవలే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం...
Read More..పలు టాలీవుడ్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేసినటువంటి హీరోయిన్ అండ్ మోడల్ “ముమైత్ ఖాన్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈమె ఒకపక్క స్పెషల్ సాంగ్స్ లో...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన “ఈ రోజుల్లో” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు నటిగా పరిచయమై “బ్యూటీ ఆనంది” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే తన మొదటి చిత్రంలో ఆమె...
Read More..రెండు భవనాల విలువ 200 కోట్ల రూపాయిలు అంటే ఎవరికైనా సరే ఆశ్చర్యం వేస్తుంది.అన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆ భవనం ప్రత్యేకత ఏంటో అని అనిపించచ్చు.నిజానికి ప్రస్తుతం కట్టే భవనాలకు కోట్ల రూపాయలతో నిర్మించారు అంటే అది సహజమే.కానీ...
Read More..స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యూట్యూబ్ లో పూరీ మ్యూజింగ్స్ ద్వారా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా పూరీ ఇండివిడ్యువాలిటీ అనే అంశం గురించి స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు కీలక...
Read More..పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత క్రియాశీలక రాజకీయాలతో బిజీ అయిపోయిన విషయం తెలిసిందే.దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆ సినిమాను ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకు...
Read More..మూడు వారాల క్రితం గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో గత సీజన్లలాగే వీక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది.మొదట్లో ముక్కూ మొహం తెలియని కంటెస్టెంట్లు అనే కామెంట్లు వినిపించినా వైల్డ్ కార్డ్ ఎంట్రీలైన అవినాష్, స్వాతి దీక్షిత్ బిగ్ బాస్...
Read More..గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం కన్ను మూసిన నేపథ్యంలో ఆయన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురి అవుతున్నారు.ఆయన లేని లోటు మరెవ్వరు తీర్చలేరు.ఇండియాలోనే అలాంటి గాయకుడు లేడు అంటూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.దేశం గర్వించదగ్గ గాయకుడు అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం...
Read More..కరోనా లాక్ డౌన్ టైంలో వలస కార్మికులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సాయం చేసిన ప్రముఖ నటుడు ఆ తర్వాత కూడా తన మంచితనం ను చాటుకున్న విషయం తెలిసిందే.కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో వందల మందికి...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసు సిబిఐ విచారణ సందర్భంగా డ్రగ్స్ రాకెట్ బయట పడిన విషయం తెలిసిందే.ఆ కేసుతో హీరోయిన్ రియా చక్రవర్తి కి సంబంధం ఉన్నట్లుగా వెల్లడైంది.ఆమెను విచారించిన ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా...
Read More..సుశాంత్ సింగ్ రాజపుత్.మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.అతను చనిపోయిన సమయం నుంచి ఒకొక్క విషయం బయటపడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.అతని డెత్ మిస్టరీ బయటపెట్టే సమయంలో డ్రగ్స్ కోణం కూడా బయటపడి బాలీవుడ్ ని వణికిస్తోంది....
Read More..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ మూడు వారాలు పూర్తి చేసుకుని నాల్గువ వారంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు మూడు వైల్డ్ కార్డుల ద్వారా కుమార్ సాయి, జబర్దస్త అవినాష్, స్వాతి దీక్షిత్ హౌస్లోకి...
Read More..దేశంలో ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది.సినిమా, టీవీ రంగాల్లో గత కొన్ని నెలలుగా లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాలు, సీరియళ్ల విషయంలో నిబంధనలు సడలిస్తున్నా...
Read More..తాజాగా అక్కినేని సమంతకు తన మామ అక్కినేని నాగార్జున బెస్ట్ విషెస్ తెలియజేశాడు.అక్కినేని వారసుడు నాగచైతన్య ను ప్రేమించి వివాహం చేసుకుంది సమంత.సమంత నాగచైతన్య పెళ్లి జరిగినప్పటి నుంచి ఒకవైపు సినిమాలలో విజయం సాధిస్తూనే, మరోవైపు కుటుంబానికి తగ్గట్టుగానే బిజినెస్ లో...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు...
Read More..బండ్ల గణేష్… ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు.దీనికి కారణం మన బండ్ల గణేష్ చేసే హడావిడి అలాంటిది మరి.తన పొలిటికల్ షో ప్లాప్ అవడంతో తిరిగి మళ్లీ సినిమాల్లో నటించడం, అలాగే సినిమాలు తీయడం మొదలు పెట్టాడు...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో గడిచిన రెండేళ్ల నుంచి కాస్టింగ్ కౌచ్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.టాలీవుడ్ నటీమణుల్లోనే క్యాస్టింగ్ కౌచ్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు నటీమణులు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెబుతుంటే మరి కొందరు మాత్రం తమకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు...
Read More..సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ కేసు విచారణలో ఎన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కొన్ని నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయ్.ఇక అలానే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విచారిస్తుండగా డ్రగ్స్ కేసు బయటపడి...
Read More..ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు తమ పాత్రలను దర్శకులు కొంచెం నెగిటివ్ గా చూపిస్తామన్నా ఇష్టపడే వారు కాదు.అభిమానుల ఆలోచనా ధోరణి కూడా అదే విధంగా ఉండేది.అయితే మారుతున్న కాలంతో పాటే ప్రేక్షకుల ఆలోచనా తీరు మారుతుండటంతో హీరోలు సైతం నవ్యత...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఈ రోజు వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి.ఎందుకంటే.ఆయన సినీరంగ ప్రవేశం చేసి నేటికి 13 ఏళ్లు పూర్తి అయ్యాయి.రామ్ చరణ్ మొదటి సారి హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన...
Read More..ఎస్పీ బాలు మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది.మరే సింగర్ కు సొంతం కాని అరుదైన రికార్డులు బాలు సొంతం.మనిషి భౌతికంగా దూరమైనా పాటల రూపంలో బాలు ఎప్పుడూ చెంతనే ఉంటారు.గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా బాలు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును...
Read More..గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం మృతిపై అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాన్ని ఇచ్చాయి.ఆయన 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి 50 ఏళ్లకు పైగా ప్రేక్షకులను అలరించారు.అంతటి గొప్ప వ్యక్తి విషయంలో జాతీయ మీడియా వ్యవహరించిన తీరు...
Read More..ఎంఎస్ ధోని సినిమాలో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి బాలీవుడ్ వర్గాలను మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఆయన మృతి పట్ల అనేక...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలోని డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ రూటే సపరేటు.రెండు దశాబ్దాల క్రితం దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టిన పూరీ హిట్టూఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళుతున్నాడు.పూరీ పనైపోయిందంటూ వార్తలు వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అటు సీనియర్ డైరెక్టర్లకు,...
Read More..ప్రతి రంగంలో బంధుప్రీతి అనేది ఉంటుంది.కాకపోతే సినీ ఇండస్ట్రీలో మరింత ఎక్కువ ఉంటుంది.అలానే మెగా ఫ్యామిలీ కింద ఒక క్రికెట్ టీమ్, సూపర్ స్టార్ కింద కొందరు హీరోలు.అక్కినేని కుటుంబంలో హీరోలు.ఎన్టీఆర్ కుటుంబంలో హీరోలు ఉంటారు.సొంతంగా వచ్చినవాళ్లు చాలా అరుదుగా తక్కువగా...
Read More..మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ద కాలంగా టాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో పాటు అభినయంతోనూ మెప్పిస్తూ వస్తోంది.స్టార్ హీరోయిన్గా పలు సినిమాలతో సత్తా చాటిన ఈ బ్యూటీ, ప్రస్తుతం వస్తున్న ప్రతి ఆఫర్ను కూడా ఓకే చేస్తూ వెళ్తోంది.కాగా ప్రస్తుతం తమన్నా...
Read More..టాలీవుడ్ లో ఈ తరం దర్శకుల్లో అత్యంత స్పీడ్ గా సినిమాలు చేస్తే చేసే సత్తా ఉన్న దర్శకుడు ఎవరంటే టక్కున వినిపించే పేరు పూరి జగన్నాథ్.డాషింగ్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న పూరి జగన్నాథ్ సంవత్సరంలో మూడు నాలుగు సినిమాలు...
Read More..నేచురల్ స్టార్ నాని తాజాగా వి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అయితే ఈ సినిమా కూడా అతనికి మరో డిజాస్టర్ ని అందించింది.సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసిన, ఒక రొటీన్ రివేంజ్ డ్రామాగా మిగిలిపోయింది.పాత కథకి కొత్త కలరింగ్...
Read More..సమంత.ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏమాయ చేసావే అంటూ సినిమా తీసి ప్రేక్షకులను అలరించిన ఈ భామ తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంది.మొదట గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ భామ తర్వాత నటనకు ప్రాధాన్యత...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుండి మూడవ వారం టీవీ9 దేవి నాగవల్లి ఎలిమినేట్ అయింది.ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరు కూడా ఊహించలేదు.ఆమె కంటే బలహీనమైన కంటెస్టెంట్స్ కుమార్ సాయి, మెహబూబ్ మరియు అరియానా లు ఉన్నారని ఖచ్చితంగా ఆమెకు...
Read More..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో సీబీఐ అధికారులు, ఎన్సీబీ అధికారులు రియాను అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.అధికారుల విచారణలో రియా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మరో ముగ్గురు హీరోయిన్ల...
Read More..టాలీవుడ్లో అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ, రౌడీ హీరోగా మారి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే పలు సెన్సేషనల్ చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఫైటర్ అనే...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.ఇటీవల మనోడు చేస్తున్న అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేస్తుండటంతో, ప్రతిసారి కొత్త సినిమాతో హిట్ కొట్టాలని చూస్తూ వస్తున్నాడు.కాగా రాజ్ తరుణ్ నటించిన...
Read More..తల్లిదండ్రులకు పిల్లలు అంటే పంచ ప్రాణాలు అనే సంగతి తెలిసిందే.పిల్లల ఎదుగుదలలోనే తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వెతుక్కుంటారు.అందులో తండ్రి ఆడపిల్ల అంటే మరింత గారాబంగా చూసుకుంటాడు.నిన్న డాటర్స్ డే కావడంతో మెగాబ్రదర్ నాగబాబు తన కూతురిపై ఉన్న ప్రేమను, ఆప్యాయతను తనదైన...
Read More..టాలీవుడ్ నటుడుగా ఎంట్రీ ఇచ్చి కెరియర్ లో వరుస సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రాజశేఖర్.ఒకానొక దశలో రాజశేఖర్ టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ ని అందుకున్నాడు.అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాలలో...
Read More..లాక్ డౌన్ తర్వాత డిజిటల్ ఎంటర్టైన్మెంట్ తన ప్రభావం చూపించడం మొదలు పెట్టింది.కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్లు బంద్ కావడంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వైపు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు.దీంతో చాలా మంది డిజిటల్స్ ఛానల్స్...
Read More..చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి గురించి తెలుగు వారికి ఇంతక ముందు పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు.అయితే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆసుపత్రి గురించే మాట్లాడుకుంటున్నారు.గత నెల ఆగస్టు 5...
Read More..మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి విష్ణుప్రియ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న విష్ణుప్రియకు సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో మంచి పేరు తెచ్చిపెట్టింది.ఫిట్ నెస్...
Read More..సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.మరల షూటింగ్ లకి అనుమతి లభించడంతో షెడ్యూల్ ప్లాన్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది.ఈ...
Read More..సెలబ్రెటీలకి ఫేమ్ ఉన్నంత వరకు వారిని ఫాలో అయ్యేవారు, అభిమానించే వారు విపరీతంగా ఉంటారు.అలాగే ఇండస్ట్రీలో కూడా అలాంటి సెలబ్రెటీలని అవకాశం దొరికిన ప్రతిసారి ఆకాశానికి ఎత్తేయడం చేస్తూ ఉంటారు.అయితే ఒక్కసారిగా ఫేమ్ కోల్పోతే అలాంటి వారిని సినిమా ఇండస్ట్రీలో ఎవరూ...
Read More..టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ రేంజ్ నుంచి లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేంత వరకు ఎదిగిన నటి విజయశాంతి.ఆరంభంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలకి జోడీగా వారితో స్టెప్పులేసి, తరువాత సోలోగా లేడీ...
Read More..లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఒక్కొక్కరుగా తమ సినిమాలని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు.షూటింగ్ లు షురూ చేశారు.ఇక ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అయిన నటులు కూడా చాలా ఉత్సాహంగా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.దీంతో మరల కొంత...
Read More..నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న హ్యాట్రిక్ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ఆరంభం నుంచి చాలా రకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నా దర్శకుడు బోయపాటి మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.ఆరంభంలో సినిమాలో...
Read More..టాలీవుడ్ లో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి నటులుగా మారిన వారు, నటులుగా కెరియర్ స్టార్ట్ చేసి యాంకర్ గా మారిన వారు ఉన్నారు.ప్రస్తుతం టెలివిజన్ పై నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతున్న సుమ మొదటిగా తన ప్రయాణం...
Read More..సినిమా రంగంలోని చాలామందికి ఉన్నత చదువులు చదవాలని ఉన్నా వరుస అవకాశాలతో బిజీగా ఉండడం వల్లో, ఇతర కారణాల వల్లో చదువుకు దూరమవుతూ ఉంటారు.అయితే వాళ్లలో చదవాలన్న కోరిక మాత్రం అలాగే ఉంటుంది.చదవాలన్న కోరిక ఉంటే ఏ వయస్సులోనైనా పరీక్షలు రాసే...
Read More..బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు వివాదాలు కొత్తేం కాదు.ఏ భాషలోనైనా ఈ షోను తిట్టే వాళ్లు తిడుతూ పొగిడేవాళ్లు పొగుడుతూ ఉంటారు.ఈ షోలో పాల్గొన్న వాళ్లే షోపై నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.మూడు వారాల క్రితం...
Read More..స్టార్ హీరో అంటే సినిమాల్లోనే కాదు బయటకు వచ్చినప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలని అభిమానులను చీడపురుగులను చూసినట్టు చూసేవారు ఎంతోమంది ఉన్నారు.అభిమానుల విలువ తెలియక అతి చేసే హీరోలు మరెంతోమంది.ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో హీరోలుగా ఎదుగుతున్న హీరోలు కూడా అభిమానులకు షేక్...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు.లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత మెగాస్టార్...
Read More..క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ వరుస హిట్ లతో దూసుకుపోతున్న బెంగుళూరు భామ రష్మిక మందన తన కెరియర్ విషయంలో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది.సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ...
Read More..మెగా బ్రదర్, ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.మెగా బ్రదర్ కు కరోనా సోకడంతో ఆయన అభిమానులు నాగబాబు త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేశారు.తాజాగా సోషల్ మీడియా ద్వారా నాగబాబు...
Read More..భారతదేశంలో రాజకీయ నేతల కన్న సినిమా యాక్టర్స్ కు, క్రికెటర్స్ కు తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఇది కేవలం భారతదేశంలో ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.ఏ రాష్ట్రం తీసుకున్న ఇలానే ఉంది పరిస్థితి.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో విషయాల్లో...
Read More..బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో కు ఉండే క్రేజే వేరు.చాలామంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనాలని తహతహలాడుతుంటారు.ఈ షో ద్వారా ఫేమ్ సంపాదించి అవకాశాలు సంపాదించుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు.తెలుగు.తమిళం, హిందీ, కన్నడ భాషలతో పాటు ఇతర...
Read More..బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ మృతి వల్ల వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎన్సీబీ అధికారులు ఈ కేసులో రియా చక్రవర్తి నుంచి సేకరించిన సమాచారం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీఖాన్,...
Read More..ఎస్పీ బాలు మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది.ఇప్పటికీ బాలు అభిమానులు ఆయన చనిపోయాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.అంతర్జాతీయ మీడియా సైతం బాలు మరణం గురించి అనేక కథనాలను ప్రసారం చేసింది.అయితే అందరూ...
Read More..తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 4 సీజన్ ఇప్పుడిప్పుడే కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.ఇప్పటివరకు షో నుండి ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంటరయ్యారు.ఇక తాజా వారంలో మొత్తం బిగ్...
Read More..ఏదైనా సాధించాలని వాటిని సాకారం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తారు.కానీ, అందులో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు.అది కూడా ప్రపంచ వ్యాప్తంగా తన పేరును గుర్తింపు పొందేలా చేసుకుంటారు.అలాంటి వ్యక్తి మన ఎస్పి బాల సుబ్రహ్మణ్యం.కరోనా వైరస్ పాజిటివ్ నేపథ్యంలో మొదటిగా...
Read More..బాహుబలి తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి నుంచి వస్తున్న మరో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.భారీ మల్టీ స్టారర్ గా...
Read More..ఇండియన్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా తన హాట్ ఫొటోలతో సెన్సేషన్ గా మారిన ఈ భామ ఈ...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటు తిరుగులేని హవా కొనసాగించిన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ట్రాక్ మారుస్తుంది.రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రల జోలికి వెళ్లకుండా తన ప్రత్యేకత కనిపించే విధంగా సినిమాలని ఎంపిక చేసుకుంటుంది.సైరా, బాహుబలి సినిమాలో...
Read More..బుల్లితెరపై రష్మీ, సుధీర్ కాంబినేషన్ కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.వీళ్లిద్దరూ ఏ షోలో ఉన్నా ఆ షో సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. యూట్యూబ్ జోడీగా పేరు తెచ్చుకున్న రష్మీ, సుధీర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో...
Read More..బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నేషనల్ మీడియా మొత్తం అందుకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంది.అయితే, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా కేసు ప్రస్తుతం ఎన్సిబి అధికారులు...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో చేస్తున్నాడు.ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే ప్రకటించిన కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ వాయిదా పడింది.మరల ప్రస్తుతం షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో చిత్ర యూనిట్ షెడ్యూల్...
Read More..ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెల 5వ తేదీన కరోనా వల్ల ఆస్పత్రిలో చేరి కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన సంగతి తెలిసిందే.దీంతో పలువురు అభిమానులు బాలుకు కరోనా నెగిటివ్ వచ్చినా ఎస్పీ బాలు...
Read More..గాన గాంధర్వుడు, దేశం మెచ్చిన స్వర మాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దేశం మొత్తాన్ని కదిలించింది.ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యం కానీ విధంగా ఏకంగా తొమ్మిది బాషలలో నలభై వేలకి పైగా పాటలని పాడి ఎంతో మంది గాయకులకి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప...
Read More..మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.ఎలాంటి పాత్రలో అయినా అద్బుతంగా నటిస్తారు.తన డాన్సులతో ఎంతగానో అలరిస్తాడు.ఎన్నో ఆవేశపూరిత, ఉద్వేగపూరిత భావోద్వేగాలతో తన నటనని చూపిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారు 1978న...
Read More..అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు దూరంగా ఉంటున్న సమంత అభిమానులతో సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన విశేషాలను, ఇతర వివరాలను...
Read More..కింగ్ నాగార్జున హోస్ట్గా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ ఇటీవల గ్రాండ్గా ప్రారంభమైన విషయం తెలిసిందే.ఇక మొదటి వారం బిగ్ బాస్ ఇంట్లో ఉన్నామా.లేమా అన్న చందంగా ప్రవర్తించిన కంటెస్టెంట్లు రెండు, మూడు వారాల్లో బాగానే...
Read More..స్టార్ మాలో అత్యంత ప్రజాధారణ పొందిన సీరియల్ గా కార్తీక దీపం సీరియల్ రన్ అవుతుంది.ఒక్కరోజు కూడా ఏ మాత్రం రేటింగ్ తగ్గకుండా ఈ సీరియల్ని తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు అంటే దానితో ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.ఈ మధ్య...
Read More..బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ వేగవంతం చేశారు.రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారంతో పాటు, కొంత మంది కీలక వ్యక్తుల ద్వారా దొరికిన ఆధారాలతో బాలీవుడ్ హీరోయిన్స్ పై ఉచ్చు బిగించింది.ఈ విచారణలో భాగంగా రకుల్ ప్రీత్...
Read More..చాలా మంది నార్త్ ఇండియన్ అందాల భామలు ఒకప్పుడు తెలుగులో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.నటించాల్సి వచ్చిన భారీగారెమ్యునరేషన్ డిమాండ్ చేసేవారు.కెరియర్ ఆరంభంలోనే కత్రినాకైఫ్ తెలుగులో నటించడానికి రెండు కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.అయితే తెలుగు దర్శక, నిర్మాతలకి...
Read More..ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రామ్.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు కమర్షియల్ హీరోగా తనని థాని...
Read More..డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్ని కూడా ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టాయి హిందీతో పాటు సౌత్ లో ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టాయి.నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతూ వారికి మంచి రేటు ఆఫర్...
Read More..సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఆవిష్కరించబడిన ఈ సినిమా అన్ని అడ్డంకుల తర్వాత అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.ఈ...
Read More..టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కి ఉన్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రామ్ చరణ్ అప్పటికే సినిమా బ్యాక్ గ్రౌండ్ మెగా...
Read More..తెలుగులో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన “హాయ్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి ఆర్యన్ రాజేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వచ్చి రావడంతోనే తన...
Read More..తెలుగులో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో సీజన్లో కూడా దూసుకుపోతున్న ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న దివి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా...
Read More..తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు శ్రీ హరి నాను దర్శకత్వం వహించిన తకిట తకిట అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన యంగ్ హీరో హర్ష వర్ధన్ రానే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం...
Read More..కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల 2020 సంవత్సరంలో భారీగా నష్టపోయిన రంగాల్లో సినీ రంగం ఒకటి.మార్చి నెల చివరి వారం నుంచి కరోనా కారణంగా షూటింగులు ఆగిపోగా కొన్ని రోజుల క్రితం నుంచి షూటింగుల సందడి మొదలైంది.వైరస్ సోకకుండా అన్ని...
Read More..వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే ప్రతి సినిమా ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల వరుసగా బయోపిక్ చిత్రాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.అటు బయోపిక్ చిత్రాలతో పాటు హాట్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.కాగా తాజాగా వర్మ...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఒక తప్పు వల్ల ఆమె అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.నిన్న ఎన్సీబీ అధికారుల విచారణలో తాను డ్రగ్స్ తీసుకోలేదని.ఇంట్లో డ్రగ్స్ దాచడం మాత్రం వాస్తవమేనని రకుల్ తెలిపింది.అయితే న్యాయ నిపుణులు డ్రగ్స్ తీసుకోవడం...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎస్పీ బాలు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.ఆయన భౌతికంగా దూరమైనా పాటల ద్వారా ఎల్లప్పుడూ జీవించే ఉంటారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఎస్పీ బాలు జీవితంలో ఆసక్తికరమైన ఘటనలు ఉన్నాయి.తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఎస్పీ బాలు...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసు తో పాటు డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.సుశాంత్ మృతి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ నిరూపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆమె...
Read More..అనుష్క హీరోయిన్ గా మాధవన్ హీరోగా రూపొందిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్ధమైంది.ఆరు నెలలుగా ఈ సినిమా విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు తెర దించుతూ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సభ్యులు...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో బన్నీ-సుక్కు కాంబినేషన్ హ్యాట్రిక్...
Read More..టాలీవుడ్ కోలీవుడ్ లో గత పదేళ్లుగా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.అతడితో పెళ్లి విషయం గురించి స్పందించని నయనతార రెగ్యులర్ గా అతడితో విహార...
Read More..ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి మృతి ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పించింది.టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఆయనతో ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.మెగాస్టార్ చిరంజీవి నుంచి ఈ తరం యువ హీరోల వరకు ఆయనకు అభిమానులు ఆత్మీయులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాంటి...
Read More..బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుని.నాల్గువ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 ఇంటి సభ్యులు మూడో వారాన్ని పూర్తి చేసుకోబోతున్నారు.ఇప్పటి వరకు...
Read More..సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమా నిర్మించడం అంటే ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారమనే సంగతి తెలిసిందే.సినిమా హిట్టైతే లాభాలు ఏ విధంగా ఉంటాయో ఫ్లాప్ అయితే నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి.స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి నష్టాలపాలై ఇండస్ట్రీకి...
Read More..తెలుగులో 2014వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించిన “మాయ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగు బ్యూటీ “నందిని రాయ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం...
Read More..గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిన్న మధ్యాహ్నం మృతిచెందిన వార్తతో యావత్ సంగీత ప్రపంచం కన్నీరుమున్నీరవుతుంది.బాలు ఇక లేరనే వార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.కాగా ఆయన మరణవార్తతో ప్రముఖులు మొదలుకొని సాధారణ ప్రజల వరకు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి విషాద వార్తను...
Read More..గాన గాంధర్వుడు, సంగీత సరస్వతి ఎస్పీ బాలుకి చిత్ర పరిశ్రమతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో ఆయనకీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అయితే ఆయన మరణం తర్వాత ఇప్పటి వరకు ఎవరికీ తెలియని...
Read More..తెలుగులో వచ్చి రావడంతోనే హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినటువంటి హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ “భానుశ్రీ మెహ్రా” ఒకరు.ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన...
Read More..తెలుగులో యంగ్ దర్శ కుడు కళ్యాణ్ దర్శకత్వం వహించిన వైఫ్.ఐ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ గుంజన్ ఆరాస్ హీరోయిన్ గా పరిచయమైంది.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడు గురించి దాదాపుగా ఎవరికీ తెలియదు. తాజాగా గుంజన్...
Read More..ఈ వారం మొత్తం ఉక్కు హృదయం టాస్క్ తో వేడెక్కిన బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తోంది.టాస్క్ లో భాగంగా జరిగిన సంఘటనలను పక్కన పెట్టి అందరూ ప్రస్తుతం హాయిగా గడిపేస్తున్నారు.గత రాత్రి జరిగిన ఎపిసోడ్ లో...
Read More..వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4.ఇటీవల గ్రాండ్గా ప్రారంభమైన విషయం తెలిసిందే.ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటి సభ్యలు మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చి.ఆటను రంజుగా మార్చేశారు.మరోవైపు వారానికి వైరల్డ్ కార్డు ఎంట్రీ అన్న చందంగా.మొదటి వారం కమెడియన్...
Read More..బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి గత నెల 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి కరోనా నుంచి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో నిన్న మధ్యాహ్నం చనిపోయారు.కొన్ని రోజుల క్రితం ఆయన వైరస్ నుంచి...
Read More..బాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్సీబీ అధికారులు నలుగురు హీరోయిన్స్ కి విచారణకి రావాల్సిందిగా నోటీసులు జారీ చేసినసంగతి తెలిసిందే.అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది.ఆమె ఎన్సీబీ ముందు విచారణకి హాజరైంది.రియా చక్రవర్తి నుంచి రాబట్టిన...
Read More..గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.టాలీవుడ్, కోలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.ఇంజనీర్ కావాలని అనుకుని సింగర్ అయిన బాలు 40 సంవత్సరాల కెరీర్ లో 38,000కు పైగా పాటలు పాడారు.ఏ హీరో...
Read More..తెలుగులో ప్రముఖ స్వర్గీయ సీనియర్ దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన “ఆ ఒక్కటి అడక్కు” అనే చిత్రంలో హీరో రాజేంద్ర ప్రసాద్ చెల్లెలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి లత శ్రీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
Read More..తెలుగులో అప్పట్లో ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” అనే ధారావాహిక ద్వారా బుల్లితెర నటి గా పరిచయం అయిన రోహిణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన “ఆనందం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నహీరో ఆకాశ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట్లో కొంతమేర తన చిత్రాలతో బాగానే...
Read More..తెలుగులో ప్రముఖ గాన గంధర్వుడు సీనియర్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నిన్నటి రోజున మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులేగాకుండా కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్, మల్లువుడ్, భోజ్పురి ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నటీనటులు తమ...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా చేసేటువంటి వ్యాఖ్యలు సెలబ్రిటీల జీవితాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరి మృతి చెందిన ఈ సంగతి అందరికీ తెలిసిందే. దీంతో కొంతమంది గుర్తు తెలియని...
Read More..గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో నలభై రోజులు పోరాడి చివరికి ప్రాణాలు విడిచారు.అతని మృతి యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పాలి.ఘంటశాల మరణం ఎంత మందిని కలచివేసిందో తెలియదు కానీ ఎస్పీ బాలు మరణం మాత్రం యావత్ దేశాన్ని...
Read More..చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్స్ ఓ వైపు సినిమాలు చేస్తూనే వారికి దొరికిన ఖాళీ సమయాన్ని ఇష్టమైన పనులు చేయడానికి కేటాయిస్తారు.కొంత మంది హీరోలు అయితే రైతులుగా మారిపోతారు.తమ వ్యవసాయ భూమిలో రకరకాల వ్యవసాయ సాగు చేస్తూ ఉంటారు.కొంతమంది ఆర్గానిక్...
Read More..టాలీవుడ్ మోస్ట్ ఇంటరెస్టింగ్ జోడీగా ఈ మధ్య కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నది విజయ్ దేవరకొండ, రష్మిక మందన.ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతాగోవిందం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా ఇద్దరి రేంజ్ ని...
Read More..యూత్ స్టార్ నితిన్ భీష్మ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు మరోసారి తనకి అలవాటైన రొమాంటిక్ కామెడీతోనే రంగ్ దే సినిమా చేస్తున్నాడు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే...
Read More..టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు స్టేజ్ నుంచి మోస్ట్ ఫెయిల్యూర్ డైరెక్టర్ స్టేజ్ కి పడిపోయిన వ్యక్తి శ్రీను వైట్ల.అతను తన కెరియర్ లో ఎంత స్పీడ్ గా టాప్ చైర్ లోకి వచ్చాడు.అంతే వేగంగా డౌన్ ఫాల్...
Read More..ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లకి డిమాండ్ పెరుగుతున్నసంగతి తెలిసిందే.హీరోయిన్స్ అందరూ కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి క్యూ కడుతున్నారు.స్టార్ హీరోయిన్స్ అందరూ ఈ విషయంలో తమ ఆలోచన మార్చుకొని కంటెంట్ బేస్ ఉన్న కథలకి ఒకే చెప్పేస్తున్నారు.దర్శకుడు ఎవరైనా...
Read More..బాలీవుడ్లో తన మధురమైన గానంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సింగర్ నేహా కక్కర్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటి వరకూ ఈమె తన స్వరంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టగా ప్రస్తుతం వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు రిషి దర్శకత్వం వహించిన “ప్రేమతో మీ కార్తీక్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై ఆర్ఎక్స్ 100 అనే చిత్రంలో అద్భుత నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో “కార్తికేయ...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాగానే అలరిస్తున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలుగు...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు కూచిపూడి వెంకట్ దర్శకత్వం వహించిన “మొదటి సిసినిమా” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన మలయాళ బ్యూటీ “పూనమ్ బజ్వా” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించిన...
Read More..తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి హేమ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి హేమ గత ఏడాది ప్రముఖ...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు దక్షిన్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “ఆ ఒక్కడు” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన బ్యూటి “మధురిమ” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ తన తదుపరి...
Read More..తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు బాపు దర్శకత్వం వహించిన “పెళ్లి పుస్తకం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీనియర్ హీరోయిన్ “దివ్య వాణి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె మొదటిగా సర్దార్...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు కె విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన “నువ్వు నాకు నచ్చావ్” అనే చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్ మరియు స్వర్గీయ నటి ఆర్తి అగర్వాల్ తో పాటు...
Read More..కరోనా కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయినా ఎస్పీ బాలసుబ్రమణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.ఆయనకు కరోనా నెగటివ్ వచ్చినా కూడా ఇతర అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు.ఆయన గాయకుడు గానే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. పాడుతా తీయగా...
Read More..ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.ఆగష్టు నెల 5వ తేదీన కరోనా బారిన పడ్డ బాలు వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆరోగ్యం క్షీణించి చనిపోయారు.40,000కు పైగా...
Read More..పవన్ గత మూడు నెలలుగా దీక్షలో ఉన్న విషయం తెలిసిందే.దీక్ష కారణంగా పవన్ తన జుట్టు మరియు గడ్డము పెంచారు.ఆ గడ్డం జుట్టులో ఆయన్ను చూడటానికి అభిమానులు సైతం కాస్త ఇబ్బంది పడుతున్నట్లు గా సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. యాంటీ...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ విచారణ కేసులో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.నిన్న మొదట తనను ఎన్సీబీ అధికారులు సంప్రదించలేదని, సమన్లు అందలేదని చెప్పిన రకుల్ ఆ తర్వాత మాట మార్చింది.తనకు సమన్లు అందాయని విచారణకు...
Read More..సినీ, సంగీత ప్రపంచంలో మరో ధృవతార నేలరాలింది.గానగంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడ్డ బాలు, చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆగస్టు 5న చేరారు.కరోనాతో పోరాడి...
Read More..ఇటీవల ప్రారంభమైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ రంజుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.మొదటి వారం నీరసంగా ఉన్న ఇంటి సభ్యులు.రెండు, మూడు వారల్లో కాస్త ఎనర్జీ పెంచి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు.ఇక ఈ...
Read More..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కు డ్రగ్స్ కేసులో సంబంధం ఉందనే అనుమానంతో ఎన్సీబీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.ఆమె అధికారుల ముందు హాజరై తన వాదనను వినిపించాల్సి ఉంది.కేసులో ఎన్సీఈ అధికారులకు ఉన్న అనుమానాలను...
Read More..దివంగత టాలీవుడ్ హాస్య నటుడు వేణు మాధవ్ విగ్రహాన్ని సెప్టెంబర్ 28న ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం.వేణుమాధవ్ సూర్యాపేట జిల్లా కోదాడ లో పుట్టి ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనేక సినిమాలలో హాస్యాన్ని పంచుతూ తెలుగు అభిమానులను ఎంతగానో...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సర్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కరోనా కంటే ముందుగానే స్టార్ట్ అయ్యింది.కొంత భాగం షూట్ అయిన తర్వాత లాక్ డౌన్ కారణంగా వాయిదా...
Read More..డ్రగ్స్ కేసులో పలువురు హీరోయిన్స్ కు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తోపాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ కేసులో సమన్లు అందుకుంది.నేడు ఎన్సీబీ అధికారుల ముందుకు వెళ్లిన రకుల్...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు.కెరీర్ మొదట్లో నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన విజయ్ కు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని...
Read More..లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలలో సెలబ్రెటీ ప్రముఖులు స్పందిస్తున్నారు.దేశ వ్యాప్తంగా అన్ని భాషలలో పాటలు పాడిన సుప్రసిద్ధ గాయకుడుగా, గాన గాంధర్వుడు అనిపించుకున్న ఎస్పీ...
Read More..అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ సినిమా హిందీలో తెరకెక్కింది.ఈ సినిమాతో షాహిద్ కపూర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో తన స్టామినాని చూపించి భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాడు.ఏకంగా 380 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది.దీంతో షాహిద్...
Read More..తెలుగులో భారీ అంచనాలతో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 రెండు వారాల క్రితం ప్రారంభమైంది.కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండటం, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, విద్యార్థులు కూడా ఇళ్ల దగ్గరే ఉండటంతో గత...
Read More..సెప్టెంబర్ 6న కింగ్ నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.మొదటి వారం ఇంటి సభ్యులు కాస్త తడబడినా.రెండు, మూడు వారాల్లో అందరూ ఫామ్లోకి వచ్చేసి.బిగ్ బాస్ ఇంటిని రసవత్తరంగా మార్చేశారు.మొదటి వారం పక్కన పెడితే.రెండో...
Read More..బుల్లితెర లేడీ యాంకర్లలో అనసూయకు ఉండే క్రేజే వేరు.పెళ్లై పిల్లలున్న ఈ యాంకర్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.బుల్లితెరపై పలు టీవీ షోలకు యాంకర్ గా చేస్తూనే వెండితెరపై విజయాలు సాధిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.చాలా సంవత్సరాల క్రితం...
Read More..బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.ఈ డ్రగ్స్ కేసులో చాలా మంది హీరోయిన్స్ కి సంబంధాలు ఉన్నాయాని ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరో వైపు ఎన్సీబీ అధికారులు తమ వద్ద ఉన్న కీలక ఆధారాలతో కొంత మందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా,...
Read More..టాలీవుడ్లో క్రేజ్ ఉన్నప్పుడే తమ స్టార్డమ్ను రెట్టింపు చేసుకుంటారు హీరోయిన్లు.ఇక ఈ కోవలో వారు తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్తుంటారు.కాగా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కొంతమందికి అదృష్టం కలిసి రాకపోవడంతో వారు ఎన్ని పాత్రలు చేసినా సక్సెస్ మాత్రం...
Read More..రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమె కన్నుకొట్టి కోట్ల మంది కుర్రాళ్ళ గుండెలపైకి వేసిన బాణం చాలా మందికి తగిలింది.దాంతో ఉన్నపళంగా యూత్...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేయడానికి దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇందులో భాగంగా ప్రస్తుతం ఆచార్య సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.దీని తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో లూసీఫర్ సినిమా స్టార్ట్ కాబోతుంది. ఆచార్య, లూసీఫర్ సినిమాలలో చిరంజీవితో...
Read More..యంగ్ హీరో రాజ్ తరుణ్ తన కెరియర్ ని గాడిలో పెట్టుకోవడానికి తనకున్న అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటున్నాడు.ఈ ప్రయత్నంలో భాగంగా తనకి సరిపోయే సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు.త్వరలో ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమా లవ్...
Read More..ఈ మధ్య కాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మైథలాజికల్ కథలు, అలాగే చారిత్రాత్మక కథలు తెరపైకి వస్తున్నాయి.దర్శక, నిర్మాతలు మన చరిత్ర పురుషులని వెండితెరపై ఆవిష్కరించడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.బడ్జెట్ ఎంత అయినా కూడా పెట్టడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.దీంతో...
Read More..అడివి శేష్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మేజర్.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.ముంబై టెర్రర్ ఎటాక్ లో వీరమరణం పొందింన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.తెలుగు,...
Read More..