Telugu NRI USA America News - America,Dubai,UK,Canada,Australia News Videos,Telugu Organisation List Website

TeluguStop dedicated section for Telugu NRI’s(https://nri.telugustop.com) is unique section covering all Telugu NRI related News from around the world. we are already pepping our portal with content that makes the Telugu NR I’s feel more belonging and connected and stay tuned to Telugu Happenings in USA covering all Latest Local News,Immigration Visa and other Telugu Association updates. Telugu NRIs have always shown their fondness, enthusiasm, and passion in keeping themselves upto-date on the latest happenings about the Telugu world, prompting us to bring our portal closer to them. తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు – Telugu Stop NRI USA International World Daily Latest News Stop(USA,Dubai,Canada,Austraila,South Africa) News,Events,Telugu Organizations Updates, Visa Immigration News(H1/H4/Green Card,OPT),Student NRI forums,Groups,Passport,Travel News and More. Telugu NRI News/Associations/Events Covering all USA citys from Chicago,Washington,Dallas,New Jersey,New York,California,Michigan,Detroit,San Jose,North Carolina etc.

ఆ భయంతో అజ్ఞాతంలోకి కిమ్ ?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రపంచ దేశాల్లో అత్యంత నియంత్రత్వ పోకడలు ఉన్న పాలకుడిగా గుర్తింపు పొందారు.వింత వింత నిర్ణయాలు తీసుకుంటూ కఠినమైన శిక్షలను అమలు చేస్తూ పౌరులను అనేక చిత్రహింసలకు గురి చేయడంలో కిమ్...

Read More..

మానవ పరిణామ క్రమంలో కొత్త జాతిని గుర్తించిన సైంటిస్ట్.. నోబెల్‌కు ఎంపిక!

2022వ సంవత్సరానికి మెడిసిన్‌ విభాగంలో విశేష కృషి చేసినందుకుగానూ స్వీడన్ జెనెటిస్ట్ స్వాంటె పాబోకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి తాజాగా వరించింది.ఈ మేరకు నోబెల్ కమిటీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన...

Read More..

అమెరికాలో బతుకమ్మ....15 వేలమంది తెలుగు ప్రజలతో దద్దరిల్లిన డాలస్...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో తెలంగాణా ప్రాంత వాసులు ఏర్పాటు చేసుకున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ( TPAD) ఆధ్వర్యంలో ప్రిస్కోలోని డా.పెప్పర్ ఎరీనా లో తెలంగాణా వాసులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా నిర్వహించారు.కన్నుల పండువగా,...

Read More..

వాషింగ్టన్: ఇండో అమెరికన్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్‌ వివేక్ లాల్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం..!!

భారత సంతతికి చెందిన జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.‘‘విత్ గ్రేట్‌ఫుల్ రికగ్నేషన్’’ అనే కొటేషన్‌తో ఆయనను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.ఇకపోతే.ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ వివేక్ లాల్‌కు ప్రతిష్టాత్మక ‘‘ఎంటర్‌ప్రెన్యూర్...

Read More..

ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, సినీనటుడు ‘అట్లాస్’ రామచంద్రన్ కన్నుమూత

ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, సినీనటుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి అట్లాస్ రామచంద్రన్ కన్నుమూశారు.ఆయన వయసు 80 సంవత్సరాలు.హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రన్ అక్టోబర్ 2న దుబాయ్‌లోని ఆస్టర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.రామచంద్రన్ జూలై 31, 1942లో కేరళలోని త్రిస్సూర్‌లో జన్మించారు.ఆయన కేరళ...

Read More..

హంగేరీలో భారతీయ యువకుడు మృతి, పోలీసుల అదుపులో ట్రావెల్ ఏజెంట్.. అసలేం జరిగింది.?

ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.అవసరంలో వున్నవారిని ఆదుకుంటామని చెప్పి టూరిస్ట్ వీసా పేరిట వారిని ట్రావెల్‌ ఏజెంట్లు...

Read More..

ఈ రోజు నుంచే యూఏఈ కొత్త వీసా విధానం అమలు...రూల్స్ ఇవే

ప్రవాస కార్మికులు అత్యధికంగా వలసలు వెళ్ళే దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ ) ఎప్పటికప్పుడు తమ దేశం అందించే వీసా సేవలపై మార్పులు చేర్పులు చేపడుతుంది.ఈ క్రమంలోనే గతంలో ప్రకటించినట్టుగా తాజాగా తమ వీసా విధానంలో మార్పులు తీసుకువస్తూ ఈ...

Read More..

ఇయాన్ విధ్వంసం...అమెరికాలో ఇప్పటివరకూ ఎంతమంది మృతి చెందారంటే..

అగ్ర రాజ్యం అమెరికాపై ఊహించని విధంగా దాడిచేసిన ప్రకృతి విపత్తు ఇయాన్ పెను విధ్వంసమే సృష్టించిందని చెప్పాలి.అమెరికాలోని ఫ్లోరిడా వాసులకు కంటి మీద కునుకులేకుండా చేసిన ఇయాన్ ఎంతో మంది అమెరికన్స్ ను పొట్టన పెట్టుకుంది.గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన...

Read More..

అది భారత చరిత్రలో ‘‘చీకటి సంవత్సరం’’.. 1984 సిక్కు అల్లర్లపై అమెరికన్ సెనేటర్ వ్యాఖ్యలు

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు ఆధునిక భారత చరిత్రలో ‘‘చీకటి సంవత్సరం’’ అని వ్యాఖ్యానించారు అమెరికన్ సెనేటర్, అమెరికన్ సిక్కు కాంగ్రెషనల్ కాకస్ సెభ్యుడు పాట్ టూమీ. సెనేట్ ఫ్లోర్‌లో ఆయన మాట్లాడుతూ.భారత్‌లోని జాతుల మధ్య చోటు చేసుకున్న అనేక...

Read More..

అమెరికా “సిడిసి” షాకింగ్ స్టేట్మెంట్...ఆందోళనలో అమెరికన్స్...!!!

అమెరికా కరోనా మహమ్మారి నుంచీ మెల్ల మెల్లగా కోలుకుంటున్న క్రమంలో అమాంతం వచ్చి పడింది మంకీపాక్స్.కరోనా దెబ్బకే అమెరికా ప్రజలు అల్లాడిపోయి భయాందోళనలకు లోనయ్యి దినదిన గండంలా గడపని రోజు లేదు.ఈ క్రమంలో ఎంతో మంది అమెరికన్స్ తమ కుటుంబ సభ్యులు...

Read More..

“భగవద్గీతకు” కెనడాలో అరుదైన గౌరవం...!!!

భారతీయులు అందరూ పవిత్రంగా పూజించే గ్రంధం భగవద్గీత.సనాతన హిందూ సంప్రదాయాన్ని, మాత్రమే కాదు మానవాళి ఎలా ఉండాలి, దైనందిక జీవితంలో తమ భాద్యతలు ఏంటి, ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఎలాంటి మార్గాలను అనుసరించాలని అనే విషయాలని సుస్పష్టంగా తెలియజేస్తుంది.అందుకే భగవద్గీత కేవలం...

Read More..

వైరల్: ఆ కొట్లాట చూసేందుకు ఫ్యామిలీతో సహా బయటికొచ్చిన మార్క్ జుకర్‌బర్గ్..

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ యూఎఫ్‌సీ మ్యాచ్‌కి తాజాగా హాజరయ్యారు.జుకర్‌బర్గ్ తన భార్యతో కలిసి ఈ భీకరమైన కొట్లాట చూసేందుకు విచ్చేశారు.సాధారణంగా చాలా బిజీగా ఉండే జుకర్‌బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి యూఎఫ్‌సీ ఆట చూసేందుకు వచ్చారు.జుకర్‌బర్గ్ ఐరన్...

Read More..

డల్లాస్‌లో ఇండియన్ కాన్సులేట్‌ని నెలకొల్పండి : భారత్- అమెరికాలకు ఎన్ఆర్ఐల విజ్ఞప్తి

భారత్- అమెరికాల మధ్య బంధం బలపడుతోన్న నేపథ్యంలో నార్త్ టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని నెలకొల్పాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఇది ఈనాటిది కాదు.ఇక్కడ స్థిరపడిన భారతీయ అమెరికన్లు ఎప్పటి నుంచో కాన్సులేట్ కార్యాలయం కోసం అభ్యర్ధిస్తున్నారు.ఇటీవల ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక...

Read More..

విశ్లేషణ : ఖలిస్తాన్‌పై నవంబర్‌లో మరో రెఫరెండం.. భారత్- కెనడా బంధానికి పరీక్షేనా..?

1980వ దశకంలో సిక్కు వేర్పాటు వాదం మనదేశంలో రక్తపుటేరులు పారించిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ మద్ధతుతో పంజాబ్‌కు చెందిన కొందరు సిక్కులు ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని కోరుతూ మారణహోమం సృష్టించారు.ఈ పరిణామాలు.ఆపరేషన్ బ్లూస్టార్, ప్రధాని ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోత, పంజాబ్‌లో...

Read More..

అమెరికాలో మళ్లీ పెరుగుతున్న బలవన్మరణాల రేటు.. బాలురు, పురుషులే అధికం, కారణమేంటీ..?

ఫ్యామిలీ గొడవలతో కొందరు, ఆర్ధిక ఇబ్బందులతో మరికొందరు, పరీక్షల్లో ఫెయిల్.ప్రేమలో ఫెయిల్‌‌‌‌‌‌‌‌.వరకట్న వేధింపులు.ఇలా కారణాలు ఏమైనప్పటికీ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.ప్రతి 40 సెకన్లకు ఒకరు… ప్రపంచంలో ఏదో ఒక చోట ఆత్మహత్యకు...

Read More..

రష్యా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన బైడెన్..!!

అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యా దేశం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్ విషయంలో పదేపదే అణు బెదిరింపులకు పాల్పడటం పట్ల మండిపడ్డారు.అంతేకాదు ఉక్రెయిన్ కి చెందిన నాలుగు ప్రాంతాలు.జపోర్జియా, ఖేర్జన్, డోనెట్స్క్, లుహాన్స్క్ తమ వేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా...

Read More..

యూఎస్, యూకేలకు వెళ్లే భారతీయులకు ఎయిరిండియా శుభవార్త.. !!

అమెరికా, బ్రిటన్‌లలో స్థిరపడిన వారికి .విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం అక్కడికి వెళ్లే భారతీయులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది.ఇకపై ప్రతి వారం ఆ రెండు దేశాల్లో వున్న కీలక నగరాలకు 20 అదనపు సర్వీసులను నడుపుతామని ఎయిరిండియా శనివారం ప్రకటించింది.యూకేలోని లండన్,...

Read More..

Rbi వ్యూహం....”ఎన్నారై బాండ్ల”తో మన రూపాయి బలోపేతం..!!!

రూపాయి మారక విలువ డాలర్ తో పోల్చి చూస్తే రోజు రోజుకు క్షీణించి పోతోంది.ఈ పరిస్థితుల నేపధ్యంలో రూపాయిను బలపరుచుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే ఆర్బి ఐ పలు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.బంగారం దిగుమతులపై ఆంక్షలు...

Read More..

అమెరికాలోని భారతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్...ఇకపై....!!!!

అమెరికా ఇచ్చే పర్యాటక వీసా కోసం ఏళ్ళ తరబడి వేచి చూడాల్సిన పరిస్థితిని నెలకొన్న విషయం విధితమే.అమెరికాలో ఉన్న తమ పిల్లలను చూసుకోవడం కోసం ఈ పర్యాటక వీసా పొందేందుకు తల్లి తండ్రులు పడిగాపులు కాస్తున్నారు.అయితే ఈ పరిస్థితుల నుంచీ గట్టెక్కేలా...

Read More..

అమెరికాలో 7 ఏళ్ళు పనిచేస్తే “గ్రీన్ కార్డ్”...భారతీయ టెకీలకు భారీ లబ్ది...!!!

అగ్ర రాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నో ఏళ్ళుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎగిరి గంతేసేలా, ఉబ్బితబ్బిబ్బై పోయేలా సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకపై గ్రీన్ కార్డ్ పొందాలంటే ప్రవాసులు ఏళ్ళ తరబడి వేచి ఉండాల్సిన అవసరం...

Read More..

ఇరాన్‌కు మేలు కలిగేలా వ్యాపారం.. భారతీయ కంపెనీపై అమెరికా కన్నెర్ర

ఇరాన్ పెట్రో కెమికల్స్ , పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించే అంతర్జాతీయ నెట్‌వర్క్ కంపెనీలపై అమెరికా కొరడా ఝళిపించింది.ఇందులో భాగంగా ఇరాన్ బ్రోకర్లు, యూఏఈ, హాంకాంగ్, భారత్‌కు చెందిన పలు కంపెనీలపై తాజాగా ఆంక్షలను విధించింది.ఈ కంపెనీలన్నీ నగదు బదిలీలు, ఇరాన్ పెట్రోలియం,...

Read More..

భారత్- అమెరికాల మధ్య వారథిలా ప్రవాస భారతీయులు : బీజేపీ నేత గురుప్రకాశ్ పాశ్వాన్

భారత్ – అమెరికాల మధ్య ప్రవాస భారతీయులు వారథిలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు బీజేపీ నేత, జాతీయ అధికార ప్రతినిధి గురుప్రకాశ్ పాశ్వాన్.ఆయన రచించిన తాజా పుస్తకం ‘Makers of Modern Dalit History’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు నగరాల్లో...

Read More..

లీసెస్టర్ అల్లర్లు : ‘‘ఆయనే లేకుంటే’’.. ముస్లింకు కృతజ్ఞతలు తెలిపిన హిందూ వ్యక్తి

కొద్దిరోజుల క్రితం ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్‌కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్...

Read More..

అమెరికా పర్యాటక వీసా...భారత్ కు మొండి చెయ్యి...చైనా, పాక్ లకు రెడ్ కార్పెట్...!!!

అమెరికా పర్యాటక వీసాల జారీ విషయంలో భారత్ కు మొండి చెయ్యి చూపుతూ చైనా, పాక్ లను చంకనెత్తుకుంటోందనే విషయంపై గడిచిన కొంత కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి.పర్యాటక వీసాల జారీ ప్రక్రియలో దేశాల మధ్య వ్యత్యాసం చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.మరీ...

Read More..

కెనడాలో విషాదం : రెండు వాహనాలు ఢీ, మంటలు.. భారతీయుడు సజీవ దహనం

కెనడాలో విషాదం చోటు చేసుకుంది.రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగడంతో భారతీయుడు సజీవ దహనమయ్యాడు.అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్ నగరంలో సోమవారం ఈ ఘటన జరిగింది.మృతుడిని పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్‌లోని గజ్జన్ సింగ్ వాలా గ్రామానికి చెందిన గుర్కీరత్ సింగ్ (42)గా...

Read More..

అమెరికాలో భారతీయుడిపై దాడి.. విచక్షణారహితంగా కత్తిపోట్లు, ‘విద్వేషనేరం’గా అనుమానం

గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.ఈ ఘటన మరిచిపోకముందే.కాలిఫోర్నియా రాష్ట్రంలో...

Read More..

ఆ ప్రాంతం ఖాళీ చేయండి...అమెరికా ప్రజలకు బిడెన్ హెచ్చరిక...!!

అమెరికా వాసులకు ప్రకృతి విపత్తులు ఎదుర్కోవడం కొత్తేమి కాదు.టొర్నడోలు, తుఫానులు, వరదలు ఇవన్నీ అక్కడి ప్రజలకు చుట్టం చూపుగా వచ్చి పలకరించి వెళ్ళిపోతాయి.అయితే తాజాగా అమెరికాపై మరోసారి ప్రకృతి పగ పట్టిందా అన్నట్టుగా ఉంది అక్కడి తాజా పరిస్థితి.ప్రస్తుతం ఇయాన్ హరికేన్...

Read More..

వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం.. భారతీయుల్లో ఆందోళన, బ్లింకెన్ వద్ద ప్రస్తావించిన జైశంకర్

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అమెరికా పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు.దీనిలో భాగంగా మంగళవారం అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో జరిగిన సమావేశంలో భారతీయులు ఎదుర్కొంటున్న వీసా దరఖాస్తుల బ్యాక్‌లాగ్ సమస్యను జైశంకర్ లేవనెత్తారు.దీనిపై ఆంటోనీ...

Read More..

హిందూ వారసత్వ మాసం’’గా నవంబర్.. కీలక బిల్లుకు కెనడా దిగువ సభ ఆమోదం

కెనడాలో అసంఖ్యాకంగా నివసిస్తోన్న హిందువులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.నవంబర్‌ను ‘‘హిందూ వారసత్వ మాసం’’గా ప్రకటించాలన్న తీర్మానానికి కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.భారత్‌లోని పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్లొద్దంటూ కెనడా ప్రభుత్వం.తమ పౌరులకు అడ్వైజరీ...

Read More..

అమెరికాలో “తానా” వనభోజనాలు...తరలి వచ్చిన తెలుగు కుటుంబాలు...!!!

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో తెలుగు సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలకంటే కూడా అతి పెద్ద తెలుగు సంఘం ఏదైనా ఉందంటే అది ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా) అని తడుముకోకుండా చెప్పేయచ్చు.అమెరికాలోని తెలుగు వారి సంక్షేమం కోసం స్థాపించబడిన...

Read More..

ప్రవాస విద్యార్ధులకు సౌదీ గుడ్ న్యూస్...ఇకపై...!!

విదేశాలలో విద్య కోసం ఎంతో మంది విద్యార్ధులు వారి దేశాలను విడిచి ఇతర దేశాలకు ఉన్నత చదువులు కోసం వలసలు వెళ్తుంటారు.ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలకు విదేశీ విద్యార్ధుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.అంతేకాదు విద్యార్ధులను ఆకర్షించే క్రమంలో వారికి ఎన్నో...

Read More..

30 ఏళ్లుగా జైళ్లలోనే .. ఆ సిక్కులను విడుదల చేయండి : మోడీకి ప్రవాసీ సిక్కు సంస్థ లేఖ

దాదాపు 30 ఏళ్లుగా భారతీయ జైళ్లలో మగ్గుతున్న సిక్కులందరినీ విడుదల చేయాలని ప్రవాసీ సిక్కు సంస్థ ‘Sikhs of America‘ భారత ప్రధాని నరేంద్ర మోడీని కోరింది.ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు ఈ సంస్థ ప్రతినిధులు.ఈ సమస్యను పరిశీలించడానికి ఒక...

Read More..

కెనడా : క్యూబెక్ అసెంబ్లీ ఎన్నికల బరిలో భారత సంతతి వ్యక్తి

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం...

Read More..

ప్రశాంత దేశంలో మత చిచ్చు

విశ్వంలో ప్రశాంతత కలిగిన దేశం యునైటెడ్ కింగ్ డం.ఈ దేశం వాయవ్య ఐరోపా లో ఉంది.గ్రేట్ బ్రిటన్ ను ఉత్తర ఐర్లాండ్ ను కలిపి యునైటెడ్ కింగ్ డంగా వ్యవహరిస్తారు.గ్రేట్ బ్రిటన్ లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్,హిల్ ఆఫ్ మ్యాన్, ఛానెల్...

Read More..

సౌదీలో ఉంటున్న ప్రవాసులకు కీలక సూచన...రెసిడెన్సీ పర్మిట్ పోతే...!!!

ఉపాది, విద్య, వ్యాపారం ఇలా ఏ రంగంలో అయినా సరే విదేశాలలో స్థిరపడాలంటే అందుకు ఆయా దేశాలు వారి దేశంలో ఉండేందుకు అనుమతిస్తున్నట్టుగా రెసిడెన్సీ పర్మిట్ ను ఇస్తాయి.వీటిని ఏడాది కి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి.ఒక వేళ ఈ పర్మిట్...

Read More..

“marriages On Emi” అమెరికాలో కొత్త ట్రెండ్...!!!

వెయ్యి అబద్దాలు ఆడయినా సరే ఓ పెళ్లి చేయాలి అంటారు.అలాగే పెళ్ళిళ్ళు చేయాలంటే నూటికి 90 శాతం మంది అప్పు చేయాల్సిందే.మన ఇంట్లోనో, చుట్టాల ఇళ్ళలోనో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు గమనిస్తే తెలుస్తుంది అప్పులేని పెళ్లి ఎక్కడా ఉండదని.తెలిసిన వాళ్ళ నుంచీ అప్పు...

Read More..

గోధుమ ఎగుమతులపై ఇండియా నిషేధం .. సింగపూర్‌లో చపాతీల కోసం భారతీయుల కటకట

కొద్దిరోజుల క్రితం గోధుమల ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించడంతో ప్రపంచం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఎన్నో దేశాలు భారత్ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.ఇప్పటికే ఆహార సంక్షోభం వేధిస్తున్న నేపథ్యంలో భారత్ తీరుపై విమర్శలు గుప్పించాయి.అయినప్పటికీ జాతి ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని మోడీ ప్రభుత్వం తన...

Read More..

పంజాబ్‌లో పెట్టుబడులు పెట్టించండి.... కెనడా ప్రతినిధి బృందాన్ని కోరిన సీఎం భగవంత్ మాన్‌

విద్వేషనేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కెనడాలో వున్న భారతీయులు అప్రమత్తంగా వుండాలని కేంద్ర విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కెనడాతో సత్సంబంధాలను పెంచుకోవాలని భావిస్తున్నారు.ముఖ్యంగా అక్కడి సస్కట్చేవాన్ ప్రావిన్స్‌తో బంధాన్ని...

Read More..

ఎన్ఆర్ఐలకు శుభవార్త.. త్వరలో బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లైట్స్

దక్షిణ భారతదేశం నుంచి అమెరికాలో స్థిరపడిన వారికి, చదువు, ఉద్యోగాల కోసం వెళ్లిన వారికి ఎయిరిండియా శుభవార్త చెప్పింది.కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఇకపై నేరుగా విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించింది.అక్టోబర్ చివరి నుంచి ఈ సర్వీసులు నడపనుంది.ఈ శీతాకాల...

Read More..

మానసిక ఆరోగ్యంపై నాట్స్ అవగాహన సదస్సు

న్యూ జెర్సీ: సెప్టెంబర్ 27: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మానసిక ఆరోగ్యంపై ఆన్‌లైన్ వేదికగా నాట్స్ అవగాహన సదస్సు నిర్వహించింది.మానసిక ఆందోళనను జయించడం ఎలా.? ఒత్తిడి ఎదుర్కొనే మార్గాలేమిటి.?...

Read More..

Interesting Story: చేస్తున్న ఉద్యోగాన్ని కాలితో తన్ని, 23 ఏళ్లుగా సముద్రంలోనే జీవిస్తున్న ఓ వ్యక్తి!

మీలో ఎంతమందికి వుద్యోగం చేయడం అంటే ఇష్టం? దాదాపు ఇష్టముండదు కదూ.ఎందుకంటే ఇక్కడ వుద్యోగం చేస్తున్న 99% మంది జీవితానికి రాజీపడి ఏదోఒక పనిని చేస్తూ బతుకుతూ వుంటారు.పొద్దున్నే లేచి, హడావిడిగా రెడీ కావాలి.ఆఫీస్ కు వెళ్లి, ఆదరాబాదరా రోబోలా పని...

Read More..

అమెరికాలో రోడ్డుప్రమాదం.. తానా బోర్డు సభ్యుని కుటుంబం మృతి

అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని వాలర్ కౌంటీ వద్ద కారును ఓ వ్యాను ఢీకొట్టింది.ఈ ఘటనలో తానా బోర్డు సభ్యుడు డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు.కాలేజీ నుంచి తమ కుమార్తెలను తీసుకుని ఇంటికి...

Read More..

మారని అమెరికా.. సిక్కులపై అదే వివక్ష, తలపాగా ధరించాడని పంజాబీ విద్యార్ధి అరెస్ట్

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం...

Read More..

మడగాస్కర్‌లో భారత రాయబారిగా బండారు విల్సన్‌ బాబు

సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి బండారు విల్సన్‌బాబును మడగాస్కర్‌లో భారత రాయబారిగా నియమించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది.ఈయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.త్వరలోనే ఆయన రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇప్పటి వరకు మడగాస్కర్‌లో అభయ్...

Read More..

భారత్‌లో ప్రవేశించనున్న అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ‘‘ఫిస్కర్’’... !!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే దిగ్గజ ఆటోమొబైల్ సంస్థల చూపు భారత్‌పై పడింది.140 కోట్ల జనాభా, ప్రజల కొనుగోలు శక్తి, ప్రబల ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుండటం తదితర కారణాలతో భారత్‌లో జెండా పాతాలని ఎన్నో సంస్థలు...

Read More..

బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ లో భారీ మార్పులు...భారతీయులకు భారీ లబ్ది..!!

ఏ దేశమైనా సరే ప్రస్తుతం తమ వలస విధానంలో మార్పులు తీసుకువచ్చిందంటే అది కేవలం భారతీయ నిపుణుల కోసమే.భారత్ లోని పలు రంగాలలో నిపుణుల కోసం దేశ దేశాలు జల్లెడ పడుతుంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఇప్పుడు ఇదే బాటలో బ్రిటన్.తాజాగా...

Read More..

సింగపూర్ లో విజయవంతంగా తెలంగాణా కల్చరల్ సొసైటీ “మీట్ అండ్ గ్రీట్”

ఎంతో మంది ప్రవాస భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో స్థిరపడ్డారు.ఏడాదికి ఒకసారో సందర్భాను సారంగానో సొంత రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం వస్తుంటుంది వారికి అప్పటి వరకూ సొంత ఊరిని కాని, సొంత మనుషులను కానీ చూసుకునే అవకాశమే ఉండదు.ఇలాంటి పరిస్థితుల...

Read More..

ప్రవాసులు వీసా రెన్యువల్ కి వెళ్తే అంతే సంగతులు....!!

ప్రవాసులను తమ దేశం నుంచీ వెళ్ళ గొట్టేందుకు గాను కువైట్ ఇప్పటి వరకూ ఎన్నో రూల్స్ ను విధిస్తూ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.కువైటైజేషన్ లో భాగంగా తమ దేశం లో ప్రవాసు లను బలవంతంగా వెళ్ళ గొడుతున్న కువైట్ రోజుకో...

Read More..

ఆ అమెరికన్‌కి ఎంత ధైర్యం.. భారత్‌లో భారతీయుడిపై జాతి విద్వేష వ్యాఖ్యలు, విమానంలో రుసరుసలు

గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.ఈ ఘటన మరిచిపోకముందే.కాలిఫోర్నియా రాష్ట్రంలో...

Read More..

భారత సంతతి బ్రిటీష్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌కు ‘‘ క్వీన్ ఎలిజబెత్ Ii అవార్డ్ ’’ .. !!

భారత సంతతికి చెందిన బ్రిటీష్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ అరుదైన ఘనత సాధించారు.ఇటీవల కన్నుమూసిన క్వీన్ ఎలిజబెత్ 2 పేరిట నెలకొల్పిన అవార్డ్‌ను అందుకున్న తొలి వ్యక్తిగా సుయెల్లా రికార్డుల్లోకెక్కారు.లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ‘‘ క్వీన్ ఎలిజబెత్ II : ఉమెన్...

Read More..

బిడెన్ కీలక నిర్ణయం...భారత ఎన్నారైలకు పండగలాంటి వార్త...!!!

అమెరికాలో ఏళ్ళ తరబడిగా ఉంటూ అక్కడి శాశ్వత పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న ఎన్నారైలకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది.గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియని వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.కేవలం 6 నెలలలో గ్రీన్ కార్డ్...

Read More..

ప్రవాసుల అరెస్ట్ లతో కువైట్ కు కొత్త చిక్కు....తలలు పట్టుకుంటున్న అధికారులు...!!!

గడిచిన కొంత కాలంగా ప్రవాసులను ముప్పు తిప్పలు పెడుతున్న కువైట్ దేశం ప్రస్తుతం అదే ప్రవాసుల కారణంగా మూడు చెరువుల నీళ్ళు తాగుతోంది.ఆ రూల్స్, ఈ రూల్స్ అంటూ పనికిమాలిన రూల్స్ పెడుతూ కువైట్ నుంచీ ప్రవాసులను బలవంతంగా వెళ్ళ గోడుతున్న...

Read More..

లీసెస్టర్‌లో పర్యటించిన యూకే హోంమంత్రి... ఎవ్వరినీ వదిలేది లేదన్న సుయెల్లా బ్రేవర్‌మాన్

కొద్దిరోజుల క్రితం ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్‌కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్...

Read More..

యూకేలో హిందూ ఆలయాలపై దాడులు : భారత్ సీరియస్... రంగంలోకి విదేశాంగ మంత్రి జైశంకర్

కొద్దిరోజుల క్రితం ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్‌కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్...

Read More..

డాలర్ పెంపుతో భారంగా మారిన అమెరికా విద్య..!!

అగ్ర రాజ్యం అమెరికాలో చదువుకోవాలని, ఆ తరువాత అక్కడే ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలని ఎంతో మంది భారత్ విద్యార్ధులు కలలు కంటుంటారు.అప్పో సొప్పో చేసి, ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి తమ పిల్లలను అమెరికా చదువులకు పంపే తల్లి తండ్రులు...

Read More..

కెనడాలో పెచ్చరిల్లుతున్న విద్వేషం.. ఏకంగా 182 శాతం పెరిగిన నేరాలు, భయపెడుతోన్న గణాంకాలు

కెనడాలో నానాటికీ విద్వేషదాడులు తీవ్రమవుతోన్న నేపథ్యంలో ఆ దేశంలో వున్న భారతీయులు అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేయడం ఇరు దేశాల్లో తీవ్ర చర్చకు కారణమవుతోంది.ఈ నేపథ్యంలో అసలు కెనడాలో ప్రస్తుత పరిస్ధితులు ఎలా వున్నాయో ఒకసారి చూస్తే…...

Read More..

‘‘విద్వేషం’’ పెరుగుతోంది.. జాగ్రత్త, కెనడాలోని భారతీయులకు కేంద్రం అలర్ట్

కెనడాలో ఇప్పటికే స్థిరపడిన.విద్య, వృత్తి, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.ఆ దేశంలో విద్వేషనేరాలు, హింస పెరుగుతున్న నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా వుండాలని అడ్వైజరీ జారీ చేసింది.ఈ మేరకు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఆదేశాలు...

Read More..

అమెరికా : న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద తానా “బతుకమ్మ” సంబరాలు..!!!

తెలంగాణా ప్రజలకు అతి పెద్ద పండుగ, తెలంగాణా సంస్కృతిని చాటి చెప్పే గొప్పదైన పండుగ బతుకమ్మ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగకు మరింత ప్రాసిస్త్ర్యం పెరిగింది.కేవలం తెలంగాణలో ఉండే ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల ఉండే తెలంగాణా ప్రవాసులు...

Read More..

బ్రెజిల్ లో ప్రమాదానికి గురైన హెలికాప్టర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

మనం తరచూ ప్రమాదవశాత్తు జరిగే కొన్ని ఘటనలను చూస్తూ ఉంటాం.అలా కొన్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరుగుతుంది.అలాగే అదృష్టం ఉంటే ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయట పడతారు.అలా తాజాగా బ్రెజిల్ లో ఓ ప్రమాదం లో అదృష్టవశాత్తు కొంత మంది ప్రాణాలతో...

Read More..

పంజాబ్ : చదువుకున్న కాలేజీని సందర్శించిన భారత సంతతి బ్రిటీష్ ఎంపీ.. విద్యార్ధులకు సూచనలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దేశం కానీ దేశంలో స్థిరపడినా మాతృభూమిపై మమకారాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు ప్రవాస భారతీయులు.అక్కడ తాము సంపాదించే ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని జన్మభూమి కోసం ఖర్చుపెట్టేవారు ఎంతో మంది వున్నారు.అంతేకాకుండా గ్రామాలను దత్తత తీసుకోవడం,...

Read More..

గల్ఫ్‌లో 400 మంది భారతీయ మహిళల నరకయాతన.. చిట్టా విప్పిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త

ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.అవసరంలో వున్నవారిని ఆదుకుంటామని చెప్పి టూరిస్ట్ వీసా పేరిట వారిని ట్రావెల్‌ ఏజెంట్లు...

Read More..

దుబాయ్ : భారతీయ యువకుడిని వరించిన అదృష్టం...కార్ వాషర్ నుంచీ కోటీశ్వరుడిగా....

జీవితంలో అన్నీ కష్టాలే, ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు, మరో పక్క భార్యా, ఇద్దరు పిల్లలు, మరో పక్క బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న తమ్ముడు.ఈ పరిస్థితులను అధిగమించేందుకు గాను భారత్ లోని నేపాల్ నుంచీ దుబాయ్ వెళ్లి అక్కడ కార్లు వాష్...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.అమరావతి పాదయాత్ర లో అమెరికా ఎన్.ఆర్.ఐ లు ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు, ప్రజలు చేపట్టిన అమరావతి పాదయాత్ర లో అమెరికా ఎన్.ఆర్.ఐ లు పాల్గొన్నారు. 2.  అమెరికా తెలుగు సంబరాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే అమెరికా...

Read More..

మా దేశానికి ఎంతో చేస్తున్నారు .. ఇండియన్ కమ్యూనిటీపై అమెరికన్ చట్టసభ సభ్యుల ప్రశంసలు

అమెరికాలోని ప్రముఖ సెనేటర్లు, శక్తివంతమైన కాంగ్రెస్ సభ్యులు బలమైన ఇండో అమెరికన్ బంధం కావాలని కోరారు.ఈ విషయంలో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సహకారాన్ని వారు పునరుద్ఘాటించారు.భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం యూఎస్ క్యాపిటల్‌లో కార్యక్రమం జరిగింది.అమెరికన్ అసోసియేషన్...

Read More..

Richest Professional Managers List : అగ్రస్థానంలో జయశ్రీ ఉల్లాల్.. తగ్గిన సుందర్ పిచాయ్ సంపద

ఐఐఎఫ్ఎల్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం.భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గతేడాది తన సంపదలో ఐదో వంతును కోల్పోయారు.ఆయన నికర సంపద విలువ 20 శాతం తగ్గి రూ.5,300 కోట్లకు పడిపోయింది.అయనప్పటికీ ఆయన...

Read More..

వెళ్దామా, వుందామా ... వేదికపై కన్‌ఫ్యూజైన జో బైడెన్ , నెటిజన్లకు మళ్లీ దొరికిపోయిన అగ్రరాజ్యాధినేత

ట్రంప్ హయాంలో పోయిన అమెరికా కీర్తి ప్రతిష్టలను తిరిగి పునరుద్దరిస్తానన్న హామీతో బాధ్యతలు అందుకున్న జో బైడెన్ .తన తీరుతో తాను నవ్వుల పాలవ్వడమే కాకుండా, దేశానికి సైతం చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.వయోభారం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న జైడెన్.మొన్నామధ్య కమలా హారీస్‌ను...

Read More..

న్యూయార్క్ : విద్వేష నేరాలపై పోరాడుతోన్న భారత సంతతి చట్టసభ సభ్యురాలు

న్యూయార్క్‌లోని సౌత్ రిచ్‌మండ్ హిల్‌లో వున్న భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఇరు దేశాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో అమెరికాలో స్థిరపడిన భారతీయ కమ్యూనిటీ కూడా ఈ చర్యను ఖండిస్తూ.దీనికి బాధ్యులైన...

Read More..

నన్ను శత్రువులా భావిస్తోంది : ఐఎస్ఐపై ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడి ఆరోపణలు

పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐపై భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.దక్షిణాసియాలో రాడికల్ గ్రూపులకు సంబంధించి తన వైఖరి కారణంగా ఐఎస్ఐ తనను శత్రువులా చూస్తోందని ఆయన మండిపడ్డారు.బోస్టన్‌లోని యూఎస్ ఇండియా సెక్యూరిటీ...

Read More..

సంపన్న ఎన్ఆర్ఐల జాబితాలో గౌతమ్ అదానీ అన్నయ్యకి అగ్రస్థానం...!!

భారతదేశంలో సంపన్నుడెవరంటే నిన్న మొన్నటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ పేరే వినిపించేది.కానీ గౌతం అదానీ ఆ రికార్డును బ్రేక్ చేశారు.భారత్‌లోనే కాదు ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు.అది కూడా ఏకంగా రెండవ స్థానం.లూయి విట్టన్...

Read More..

టర్కీ సముద్రంలో మునిగిన భారీ ఓడ... వీడియో వైరల్...

ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.చాలా ఎక్కువ ప్రమాదాలు రోడ్లపై జరుగుతూ ఉంటాయి.తక్కువ ప్రమాదాలు మాత్రమే నీటిలో కూడా జరుగుతూ ఉంటాయి.అలాంటి కొన్ని ప్రమాదాలు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి.అలాంటి ఒక ఆశ్చర్యకరమైన ప్రమాదం టర్కీ సముద్రంలో జరిగింది.టర్కీ సముద్రంలో...

Read More..

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా 7వ అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు

ఈస్ట్ బృన్స్విక్: న్యూ జెర్సీ: సెప్టెంబర్ 20: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సన్నద్ధమవుతోంది.వచ్చే ఏడాది మే 26, 27 మరియు 28 తేదీ లలో...

Read More..

ట్రంప్ నన్ను అత్యాచారం చేశారంటూ రచయిత్రి దావా...!!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అమెరికా మహిళ కోర్టు లో దావా వేయనున్నట్లుగా తెలుస్తోంది .తనకు న్యాయం చేయాలని, ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని అప్పటి నుంచీ మానసికంగా తాను ఎంతో కుంగిపోయాయని ఆమెతన లాయర్ ద్వారా కోర్టుకు...

Read More..

కోవిడ్ రిపోర్ట్‌లో తప్పులు.... ఎన్ఆర్ఐ మహిళకి ఇబ్బందులు, ల్యాబొరేటరీకి వినియోగదారుల ఫోరం జరిమానా

ల్యాబ్ రిపోర్ట్‌లో తప్పుల కారణంగా ఓ భారత సంతతి అమెరికా మహిళకి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించిన ల్యాబొరేటరీపై చండీగఢ్‌లోని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్‌ రిడ్రెసల్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.బాధిత మహిళకు విమాన టికెట్ల ధర రూ.74,685 చెల్లించాలని ఆదేశించింది.అలాగే మహిళకు...

Read More..

అమెరికా: భారత రాయబారితో సుందర్ పిచాయ్ భేటీ... తొలిసారి ఇండియన్ ఎంబసీకి గూగుల్ సీఈవో

గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్.అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీని సోమవారం సందర్శించారు.తొలిసారిగా భారత దౌత్య కార్యాలయానికి వచ్చిన ఆయన.భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూతో భేటీ అయ్యారు.అనంతరం ఇండియాలో గూగుల్ కార్యకలాపాలపై, భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న...

Read More..

చల్లారని లీసెస్టర్ .. హిందూ ఆలయం ధ్వంసం, స్పందించిన యూకేలోని ఇండియన్ హైకమీషన్

కొద్దిరోజుల క్రితం ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్‌కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్...

Read More..

ప్రవాసులకు మరో షాక్....అత్యధిక వేతనాలు ఉంటేనే ఫ్యామిలీ వీసా...!!

ప్రవాసులకు మామూలు షాకులు ఇవ్వడం లేదు అరబ్బు దేశమైన కువైట్రోజుకో రూల్ పెడుతూ అల్లడించేస్తోంది.నేరుగా పొమ్మనలేక పొగలు పెడుతూ బయటకు పోయేలా చేస్తోంది.ఇతర దేశాల ముందు తమను వేలెత్తి చూపించుకోకుండా ప్రవాసులు వారంతట వారే మాకొద్దీ కువైట్ అనుకునేలా వారి వారి...

Read More..

అమెరికా : తెలుగు సంస్థల ఆధ్వర్యంలో విజయవంతంగా చెస్ పోటీలు...

అగ్ర రాజ్యం అమెరికాలో మన తెలుగు వారికి కొదవే లేదు.అమెరికాలో ఏ రాష్ట్రంలోనైనా సరే తెలుగు వారు కొలువుదీరి ఉంటారు.తెలుగు వారు ఉండే ప్రాంతాలకు తగ్గట్టుగా అక్కడ పలు సేవా సంస్థలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే తెలుగు వారికి సహాయ...

Read More..

కెనడా : భారతీయ విద్యార్ధిపై దుండగుడి కాల్పులు.. మృత్యువుతో వారం పాటు పోరాటం, చివరికి

కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో జరిగిన కాల్పుల్లో గాయపడిన 28 ఏళ్ల భారతీయ విద్యార్ధి మరణించాడు.దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతను చివరికి ఓడిపోయాడు.ఇదే ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.బాధితుడిని సత్వీందర్...

Read More..

బెంగళూరులో అక్రమ నిర్మాణాలపై కొరడా... ఆస్తులు కొనాలంటే వణుకుతోన్న ఎన్ఆర్ఐలు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు భారత ఐటీ రాజధాని బెంగళూరులో అనేక ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.అయితే చెరువుల కబ్జా, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కారణంగానే నగరం ఈ స్థాయిలో విపత్తును ఎదుర్కోవాల్సి...

Read More..

తెలుగులో ఫుడ్ ఆర్డర్.. అమెరికా పౌరుడి పట్టుదలకి భారతీయులు ఫిదా, వీడియో వైరల్

దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నారు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు.‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అన్నారు వెనీషియన్‌ యాత్రికుడు నికోలో డి కాంటే.ఇప్పటికీ ఇవే మాటలను ఉటంకిస్తూ సంబరపడిపోతుంటారు మన భాషాభిమానులు.1000 ఏళ్లకు పైగా ఘన చరిత్ర వున్న తెలుగు భాష ఇప్పుడు...

Read More..

దుబాయ్ : భారతీయుడికి భారీ జరిమానా....రూ. 9956 కోట్లు చెల్లించాలంటూ కీలక తీర్పు...!!

అందిన కాడికి దోచుకుని విదేశాలు చెక్కేసి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ సంపన్నులు ఎంతో మంది ఉన్నారు ప్రత్యేకించి చెప్పక పోయినా వారి లిస్టు పెద్దదే.అయితే విదేశాలలో స్థిరపడి అక్కడ ప్రభుత్వాలకు టోకరా పెట్టి మరో దేశం చెక్కేసిన ఓ...

Read More..

అమెరికాలో భారతీయుల పాట్లు...విద్యార్ధులకు ఇబ్బందే అయినా...ఉద్యోగులకు మాత్రం...!!

అగ్ర రాజ్యం అమెరికాలో పరిస్థితులు తారుమారవుతున్నాయి.డాలర్ విలువ మెల్ల మెల్లగా బలపడటంతో ఈ ప్రభావం అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులకు ఆర్ధిక పరమైన సమస్యలను తెచ్చి పెడుతోంది.ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రభావం పిల్లలను ఉన్నత చదువుల కోసం పంపుతున్న పిల్లల తల్లి...

Read More..

ఒక్క ప్రయాణం కూడా చేయకుండా ప్రపంచంలోనే అతి పెద్ద నౌక ముక్కలు ముక్కలుగా కానుందా..

సముద్రంలో చాలా నౌకలు ప్రతిరోజు ప్రయాణిస్తూనే ఉంటాయి.సముద్రంలోని నౌకలు మనకు అవసరమైన చాలా రకాల వస్తువులను ఇతర దేశాల నుండి తీసుకురావడం చేస్తూ ఉంటాం.కొన్ని రకాల ఓడలలో సరుకులతో పాటు మనుషులు కూడా ప్రయాణిస్తూ ఉంటారు.ప్రపంచంలో చాలా దేశాలు పెద్ద పెద్ద...

Read More..

కెనడా పార్లమెంట్‌లో ఘనంగా ప్రారంభమైన గీతా మహోత్సవ్

భగవద్గీత.హిందువుల పవిత్ర గ్రంథం.మనిషి నిత్య జీవితంలో ఎలా మెలగాలో, ధర్మాన్ని ఎలా ఆచరించాలో అందులో వివరించారు.కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన బోధనల సారమే భగవద్గీత.ఇది ఎన్నో పురాణేతిహాసాలతో సమానం.ఆశయ సాధనకు క్రమశిక్షణను మించిన ఆయుధం లేదని కృష్ణుడు చెబుతాడు.లక్ష్యాన్ని...

Read More..

అమెరికా : ప్రధాని నరేంద్ర మోడీకి భారత సంతతి చిన్నారి బర్త్ డే విషెస్

భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 72వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.దీంతో బీజేపీ శ్రేణులు శనివారం దేశవ్యాప్తంగా భారీ కార్యక్రమాలను నిర్వహించాయి.ఇక పార్టీలకతీతంగా పలువురు రాజకీయ నాయకులు, అన్ని రంగాల ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు...

Read More..

ఆకాశంలో భారీ వెలుగుతో దూసుకొచ్చిన ఉల్క.. షాకింగ్ విజువల్స్ వైరల్!

ఆకాశంలో మండిపోతున్న వస్తువులు కనిపిస్తే ఎవరికైనా సరే గుండె ఝల్లుమంటుంది.గ్రహశకలాలు వచ్చి మీద పడుతున్నాయా అని భయం వేస్తుంది.వీటిని చూస్తూ ఉంటే కొంచెం థ్రిల్లింగ్‌గా కూడా అనిపిస్తుంది.ఈ దృశ్యాలు మానవ కంటికి నేరుగా కనిపించడం చాలా అరుదు.అయితే ఇటీవల అలాంటి అరుదైన...

Read More..

అదనపు కట్నం కోసం ఎన్ఆర్ఐ భర్త వేధింపులు.. పట్టించుకోని పోలీసులు, సీఎంకు వివాహిత ఫిర్యాదు

కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వివాహిత వరకట్న వేధింపులకు సంబంధించి తాను చేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి, మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు బాధితురాలు ధన్య నళినాక్షంగ శనివారం మీడియా...

Read More..

పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరిక

పాక్,ఆఫ్ఘన్ రెండు ఆసియా దేశాలే.అయితే రెండు దేశాలకు పొసగడం లేదు.అందుకు కారణం ఉగ్రవాదం.ఉగ్రవాదం అనేది ఓ భూతం.దేశాలను అస్థిర పరుస్తూ, ప్రజలను భయకంపితులను చేసే ఒక అక్రమమైన,భయంకరమైన విధానం.ఈ ఉగ్రవాదానికి ఎందరో సామాన్య పౌరులు బలైపోయారు.ఈ దిశలో కొంతమందికి మరణ శిక్ష...

Read More..

సంబంధాల బలోపేతమే లక్ష్యం.. భారత పర్యటనకు సింగపూర్ ఉప ప్రధాని, ఐదు రోజులు ఇక్కడే

సింగపూర్ ఉపప్రధాని లారెన్స్ వాంగ్ ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం భారత్‌కు చేరుకున్నారు.ఇరుదేశాల మధ్య ఇప్పటికే వున్న సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంతో పాటు అభివృద్ధి చెందుతోన్న రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన అవకాశాలను గుర్తిస్తామని సింగపూర్ ప్రధాన మంత్రి కార్యాలయం...

Read More..

మోడీని ఆకాశానికెత్తేసిన అమెరికన్ మీడియా.. ఎందులో చూసినా ‘నమో’ గురించే

భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికన్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది.ఉక్రెయిన్ యుద్ధానికి ఇది సమయం కాదంటూ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించిన నేపథ్యంలో మోడీని అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆకాశానికెత్తేస్తోంది.ఎస్సీవో సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ...

Read More..

డెన్మార్క్‌లో ట్యాక్స్ కుంభకోణం.. దుబాయ్‌లో భారత సంతతి పౌరుడికి భారీ జరిమానా

1.7 బిలియన్ డాలర్ల పన్ను మోసానికి పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన బ్రిటీష్ వ్యక్తికి దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ 1.25 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.ఈ మొత్తాన్ని డెన్మార్మ్‌ ‌లోని కోపెన్‌హెగన్ ట్యాక్స్ అథారిటీకి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.నేరస్థుల...

Read More..

ఇది నిజమేనా బిడెన్...!!!

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తనపై వస్తున్న విమర్సలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంటారు.ఆయన అనుయాయులు, లేదంటే విమర్శను బట్టి వైట్ హౌస్ ఇలా ఎవరో ఒకరు ప్రతిగా బడులిస్తూనే ఉంటారు.అయితే గడిచిన కొన్ని నెలలుగా ఆయనపై వస్తున్న...

Read More..

ప్రవాసులకు షాకింగ్ న్యూస్...హై ప్రొఫైల్ ఉద్యోగాలకు కత్తెర...!!!

నిన్నా మొన్నటి వరకూ కాలు మీద కాలేసుకుని దర్జాగా ప్రవాసంలో హై ప్రొఫైల్ ఉద్యోగాలు చేసిన ప్రవాసులను ఇకపై ఆ ఉద్యోగాల నుంచీ నిర్దాక్షిణ్యంగా తొలగించ నుంది కువైట్ ప్రభుత్వం. తమ దేశంలో ఉండే స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే తలంపుతో 2017...

Read More..

దక్షిణాఫ్రికా : ఇంటిలిజన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ గా భారతీయుడు...!!!

భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే మనదైన ప్రతిభా పాటవాలతో ఆయా దేశాలలో ఉన్నత స్థానాలలో కొలువుదీరుతుంటారు.ఎక్కువగా అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులు కీలక పదవులు పొందారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.కానీ ఏ దేశంలోనైనా సరే భారతీయుల హవా కనిపిస్తుంటుంది.తాజాగా...

Read More..

ట్రంప్ ఎన్నికల స్ట్రాటజీ : భారతీయులను దువ్వేయత్నం, ఇండో- యూఎస్‌ దోస్తీపై హిందీలో స్లోగన్స్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారత అమెరికన్ కు కీలక పదవి నెదర్లాండ్స్ లో అమెరికా రాయబారిగా భారతీయ అమెరికన్ రాజకీయ కార్యకర్త షెఫాలి రజ్దాన్ దుగ్గల్ ను ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రతిపాదించారు.దానికి అమెరికా చట్టసభలో ఆమోదముద్ర లభించింది.  2.అమెరికాలో భారతీయ యువకుడు...

Read More..

సింగపూర్‌లో భారత సంతతి యువకుడికి జీవిత ఖైదు.. చేసిన నేరమిదే

హత్య కేసులో భారతీయుడికి జీవిత ఖైదు విధిస్తూ సింగపూర్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది.సూరజ్ శ్రీకాన్ దివాకర్ మణి త్రిపాఠి అనే భారత సంతతి యువకుడు హత్య కేసులో నేరాన్ని అంగీకరించాడు.మే 10, 2020న జాగింగ్ సమయంలో 38 ఏళ్ల టే...

Read More..

అమెరికా : డబ్బులిచ్చినా కనికరించని వైనం.. దోపిడి దొంగ తూటాకు భారతీయ యువకుడు బలి

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది.దోపిడి దొంగ కాల్పుల్లో ఓ భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.వివరాల్లోకి వెళితే… జార్జియా రాష్ట్రంలో పరమ్‌వీర్ సింగ్ అనే భారత సంతతి యువకుడు గత కొంతకాలంగా స్టోర్ నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో ఓ దుండగుడు ఆ సూపర్‌ మార్కెట్‌లోకి...

Read More..

దుబాయ్ లాటరీలో భారతీయుడికి భారీ జాక్ పాట్...మొత్తం ఎంతంటే...!!!

కళ్ళు చెదిరే లాటరీ ని మీరు గెలుచుకుంటే ఎలా అనిపిస్తుంది.ఒక్కసారిగా గాల్లో తేలుతూ, పట్టలేని సంతోషంతో, ఆనంద బాష్పాల నడుమ గెలుచుకున్న డబ్బుతో ఏమేమి చేయాలి అనే ఆలోచనలతో సతమతమవుతుంటారు కదా.అవును ఇలాంటి అనుభూతినే పొందుతున్నాడు దుబాయ్ లో ఉంటున్న మన...

Read More..

ప్రపంచ కుబేరుల జాబితా వెలువడింది... ధనవంతులకు ఆ దేశం అడ్డాగా మారింది!

రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ అయినటువంటి “హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌” తాజా నివేదికలో అపర కుబేరుల విశేషాలను వెల్లడించింది.అవును, తాజాగా ప్రపంచంలో అపర కుబేరుల జాబితా వెల్లడైంది.ఈ లిస్టులో అత్యధికులు ఎక్కువగా ఉన్న నగరాలు న్యూయార్క్, టోక్యో, శాన్‌ ఫ్రాన్సిస్కో, లండన్‌...

Read More..

ప్రవాసులు భారతదేశానికి రాయబారులు : ఎన్ఆర్ఐలపై ప్రధాని మోడీ ప్రశంసలు

ప్రవాస భారతీయులపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా యూఎస్ క్యాపిటల్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు గాను ఇండో అమెరికన్ కమ్యూనిటీని ప్రధాని మోడీ ప్రశంసించారు.ఎన్ఆర్ఐలు భారతదేశానికి రాయబారులని...

Read More..

నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ.. బైడెన్ నిర్ణయానికి సెనేట్ ఆమోదం

భారత సంతతికి చెందిన రాజకీయ కార్యకర్త షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా నామినేట్ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయానికి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర వేసింది.తాను భారత్‌లో జన్మించినప్పటికీ.అమెరికాలోనే పెరిగానని ఈ ఏడాది జూలైలో సెనేట్ ఫారిన్...

Read More..

కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారుల దురాగతం, హిందూ ఆలయంలో భారత్‌పై పిచ్చిరాతలు

కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారులు రెచ్చిపోయారు.ఏకంగా హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి.ఆలయ గోడలపై భారత్‌కు వ్యతిరేకంగా పిచ్చిరాతలు రాశారు.ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.వివరాల్లోకి వెళితే.టొరంటోలోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిరంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి కెనడాలోని భారత హైకమీషన్...

Read More..

ఖతర్ : స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంతో భారతీయ చిన్నారి మృతి...!!!

తల్లి తండ్రులు పిల్లలను స్కూల్ కి పంపుతున్నారంటే పిల్లలు స్కూల్ బస్సులో వెళ్లి, మళ్ళీ అదే స్కూల్ బస్సులో ఇంటికి చేరే వరకూ యాజమాన్యానిదే భాద్యత.ఎంతో నమ్మకంగా స్కూల్ పై నమ్మకాన్ని ఉంచి పిల్లలను తల్లి తండ్రులు ధైర్యంగా పంపుతారు.కానీ కొన్ని...

Read More..

ఈ అమెరికన్ కు అదృష్టం ఏ రేంజ్ లో ఉందంటే...డ్రింక్ బాటిల్ కొంటే..

అదృష్టం అందరిని వరించదు, ఏళ్ళ తరబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు.కొందరైతే తమ అదృష్టాన్ని పరీక్షించుకుని విసుగు చెంది ప్రయత్నాలను విరమించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి.కానీ కొందరికి మాత్రం మొదటి ప్రయత్నంలోనే అదృష్టం వరిస్తుంది.వద్దన్నా సరే దరిద్రం...

Read More..

2025 నాటికి 20 వేల మంది భారత విద్యార్థులే మా టార్గెట్ : ఫ్రాన్స్ మంత్రి

భారతీయ విద్యార్ధులకు ఉన్నత విద్య అంటే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీలే .కానీ ఇప్పుడిప్పుడే ఈ వైఖరిలో మార్పు వస్తోంది.యూరప్‌, ఆసియాలలోని పలు దేశాలపై భారతీయ విద్యార్ధులు దృష్టి సారిస్తున్నారు.ఇందులో ఫ్రాన్స్ కూడా ఒకటి.మెరుగైన జీవన విధానం , నాణ్యమైన...

Read More..

బ్రిటన్ : తమ కళతో క్వీన్ ఎలిజబెత్ Iiకి భారత సంతతి ఆర్టిస్ట్‌ల ఘన నివాళి..!!

70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను ఏలిన క్వీన్ ఎలిజబెత్ II మరణంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే.పలువురు దేశాధినేతలు, ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు.ఇప్పటికే క్వీన్ అంతిమ సంస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది.ఈ నేపథ్యంలో ఎలిజబెత్‌కు నివాళిగా పశ్చిమ లండన్‌కు...

Read More..

సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి జైలు.. కారణం కోకాకోలా..!!

విలువైన వస్తువులు, డబ్బు, నగలను కొట్టేస్తే దానిని దొంగతనం అంటారు.ఇలాంటి పెద్ద పెద్ద చోరీలు చేసి జైలుకు వెళ్లినా అందులో అర్ధముంది.కానీ మూడు కోకాకోలా క్యాన్‌లను దొంగతనం చేసి జైలు పాలైతే… నిజంగా అతనిది దురదృష్టమే.ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరుగుతాయా అని...

Read More..

ప్రవాసుల దేశ బహిష్కరణకు రంగం సిద్దం....ప్రవాస ఎంబసీ లకు లేఖలు...

దేశం కాని దేశం ఉద్యోగానికి వెళ్లి అక్కడ ఏళ్ళ తరబడి ఉద్యోగం చేసిన తరువాత ఒక్కసారిగా అక్కడి నుంచి ఉద్యోగాలు కోల్పోయి, సుదీర్ఘ కాలం చేస్తున్న ఉద్యోగాలు పోగొట్టుకుని మళ్ళీ తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితులు రావడం అనేది ప్రవాసులకు...

Read More..

వామ్మో.. ఇంత పెద్ద భవనమా.. అసలు అందులో ఏముందంటే..?!

ఈ ప్రపంచమంత ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది.ఊహించుకోవడానికి ఆ ఊహానే బాగుంది కదా.కానీ ఒక అందమైన పట్టణంలో నివసించే వారందరి ప్రపంచం ఒకే భవనంలో ఉంది.అలా ఎలా అనుకుంటున్నారా? భవనం అంటే అందరూ మాములుగా అనుకునేది.చాలా ఫ్యామిలీస్ ఉంటాయి.లేకపోతే, కొన్ని...

Read More..

కెన్యా అధ్యక్షుడిగా విలియమ్ రూటో : ప్రమాణ స్వీకారానికి గెస్ట్‌గా కేంద్ర మంత్రి మురళీధరన్

కెన్యా కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ విలియమ్ రూటో ఎన్నికైన సంగతి తెలిసిందే.ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి అతిథిగా భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్ హాజరయ్యారు.ఢిల్లీ నుంచి కెన్యా రాజధాని నైరోబీ చేరుకున్న ఆయనకు...

Read More..

అమెరికాను వణికిస్తోన్న మంకీపాక్స్.. తొలి మరణం నమోదు, బైడెన్ యంత్రాంగం అలర్ట్

అగ్రరాజ్యం అమెరికాను మంకీపాక్స్ వణికిస్తోంది.ఈ క్రమంలో అక్కడ తొలి మంకీపాక్స్ మరణం నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి.లాస్ ఏంజెల్స్ నగరానికి చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం వల్లే అతను మరణించినట్లు...

Read More..

గాంధీ విగ్రహం ధ్వంసం, పెరుగుతోన్న విద్వేషం : యూఎస్‌లో ప్రవాస భారతీయుల నిరసన

గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.ఈ ఘటన మరిచిపోకముందే.కాలిఫోర్నియా రాష్ట్రంలో...

Read More..

కృష్ణంరాజు మృతి పట్ల నాట్స్ సంతాపం

వెండితెరపై భక్తకన్నప్పగా మరిపించి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మనస్సున్న మారాజు కృష్ణంరాజు ఇక లేరనే వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు తెలుగువారు ఎప్పటికి...

Read More..

చిన్న కారులో 27 మంది.. ఎలా కూర్చున్నారబ్బా..!

సాధారణంగా ఒక చిన్న కారులో మహా అయితే ఐదుగురు పడతారు.ఇంకా కొంచెం ఇరుకుగా కూర్చుంటే ఆరుగురు.కానీ ఈ కారులో మాత్రం ఏకంగా 27 మంది ఎక్కేశారు.ఏంటీ షాక్ అవుతున్నారా.ఇది నిజమే.ఒక చిన్న కారులో 27 మంది కూర్చున్నారు.బీఎండబ్ల్యూ మినీ కూపర్ లో...

Read More..

పంజాబ్‌కు పెట్టుబడులే లక్ష్యం.. జర్మనీ పర్యటనకు సీఎం భగవంత్ మాన్, ఎన్ఆర్ఐలను కలిసే ఛాన్స్

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పంజాబ్ అభివృద్ధిపై దృష్టిపెట్టారు భగవంత్ మాన్.ఇప్పటికే అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు.దీనిలో భాగంగా పంజాబ్ పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు గాను సీఎం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.సెప్టెంబర్ 11 నుంచి 18 వరకు భగవంత్ మాన్ జర్మనీలో...

Read More..

యూఎస్ కౌంటీ బోర్డు ఎన్నికల బరిలో భారతీయురాలు.. ఏకంగా బైడెన్ మద్ధతు

అమెరికా రాజకీయాల్లో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే గవర్నర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, సెనేటర్లుగా, మేయర్లుగా సత్తా చాటుతున్నారు.అలాంటి దశలో ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు.ఆవిడ స్పూర్తితోనే పలువురు ప్రవాస...

Read More..

క్వీన్ వలే భారత్‌తో అనుబంధాన్ని కొనసాగించండి : కింగ్‌ ఛార్లెస్‌ను కోరిన ఇండియన్ కమ్యూనిటీ

బ్రిటన్‌ను సుదీర్ఘ కాలం పాటు పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో యూకే వాసులు తీవ్ర విషాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.పలు దేశాల అధినేతలు, ప్రముఖులు క్వీన్ మృతిపట్ల సంతాపం తెలిపారు.ఇకపోతే.ఆమెకు భారతదేశం, కామన్‌‌వెల్త్ దేశాల పట్ల వున్న ప్రేమను క్వీన్...

Read More..

సిలికాన్ వ్యాలీలో 25 శాతం స్టార్టప్‌లు భారతీయులవే : నిర్మలా సీతారామన్ ప్రశంసలు

అమెరికాలోని భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో దాదాపు 25 శాతం స్టార్టప్‌లను భారత సంతతికి చెందిన వారే నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు.సోమవారం కాంచీపురం ఐఐఐటీడీఎం...

Read More..

ఈ ఇద్దరు భారతీయులకు లక్కు ఏ రేంజ్ లో ఉందంటే...

అదృష్టం అడ్డం తిరిగితే దరిద్రం దొడ్డి దారిన పారిపోతుందట.బాగా దీనావస్థలో ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా ఊహించని విధంగా లక్షల రూపాయలు మూట గట్టి ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి.ప్రస్తుతం దేశం కాని దేశంలో ఇద్దరి భారతీయల పరిస్థితి ఇలానే ఉంది.ఊహించని విధంగా...

Read More..

అమెరికా : గ్రీన్ కార్డ్ ల జారీ పై సంచలన నిర్ణయం...!!

పెద్దన్న అమెరికా ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పింది.అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు అవసరమయ్యే గ్రీన్ కార్డ్స్ జారీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను అందుబాటులో ఉండే గ్రీన్ కార్డ్స్ కోటాను ఎలాంటి...

Read More..

క్వీన్ ఎలిజబెత్ ఎలాంటి డైట్ ఫాలో అయ్యేవారో తెలిస్తే అవాక్కవుతారంతే!

బ్రిటన్ రాజవంశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు మహారాణిగా కొనసాగిన ఎలిజబెత్-2 వృద్ధాప్య సమస్యలతో సెప్టెంబర్ 8న కన్నుమూశారు.ఆమె 70 సంవత్సరాల 214 రోజుల పాటు పాలన సాగించి చరిత్ర సృష్టించారు.96 ఏళ్లపాటు ఎంతో ఆరోగ్యంగా జీవించిన ఎలిజబెత్ హెల్త్ సీక్రెట్...

Read More..

భారత్‌‌లోని బ్రిటన్ హోంమంత్రి ఆస్తులపై కబ్జాదారుల కన్ను.. రంగంలోకి గోవా పోలీసులు

దేశంలో కబ్జాదారుల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వెంటనే జెండా పాతేస్తున్నారు.అధికారులతో కుమ్మక్కై దొంగ పత్రాలు సృష్టించి ఎలాంటి ఆస్తులనైనా తమ సొంతం చేసుకుంటున్నారు.ఈసారి ఏకంగా హోంమంత్రి ఆస్తులను కూడా కాజేశారు.అయితే అది మనదేశ హోంమంత్రి ఆస్తులు కావు.కానీ...

Read More..

కోవిడ్ వ్యాప్తికి చెక్.. యాంటీ వైరల్ థెరపీని అభివృద్ధి చేసిన భారత సంతతి శాస్త్రవేత్త బృందం

రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ 19 ఎప్పుడు అంతమొందుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.తొలుత మందులు లేకపోవడంతో ప్రపంచం ఎన్నో ఇబ్బందులు పడింది.అయితే వైద్య ప్రపంచం కృషి ఫలితంగా వ్యాక్సిన్లు, టీకాలు అందుబాటులోకి వచ్చి పెద్ద ముప్పు తప్పింది.ఈ నేపథ్యంలో కోవిడ్ చికిత్సను...

Read More..

Ziplineలో చేరిన టెస్లా మాజీ సీఎఫ్‌వో... ఎవరీ దీపక్ అహుజా..?

డ్రోన్ డెలివరీ, లాజిస్టిక్స్ స్టార్టప్ ‘జిప్‌లైన్’తొలి చీఫ్ బిజినెస్, ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన మాజీ టెస్లా సీఎఫ్‌వో దీపక్ అహుజాను నియమించుకుంది.దీనికి ముందు ఆల్ఫాబెట్ హెల్త్‌కేర్ యూనిట్ వెరిలీ లైఫ్ సైన్సెస్‌లో పనిచేశారు అహుజా.సెప్టెంబర్ 30 నుంచి జిప్‌లైన్‌లో...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ 

1.జనసేన కు అండగా గల్ఫ్ జనసేన   జనసేన పార్టీ ఆదేశాల మేరకు గల్ఫ్ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9 న ‘ నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని జూమ్ ద్వారా నిర్వహించింది.  2.డాలాస్ లో భారత్ బయోటెక్...

Read More..

మరో ప్రపంచస్థాయి సంస్థకు భారత సంతతి సీఈవో... ఎవరీ దేవికా బుల్‌చందాని..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు ప్రస్తుతం అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రత్యేకించి అమెరికన్ కార్పోరేట్ ప్రపంచాన్ని భారతీయులు ఏలుతున్నారు.సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, అరవింద్...

Read More..

బ్రిట‌న్ కొత్త రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థ‌ర్ జార్జ్

బ్రిట‌న్ కొత్త రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థ‌ర్ జార్జ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.లండ‌న్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఆక్సెష‌న్ కౌన్సిల్ ఆయ‌న‌ను అధికారికంగా రాజుగా ప్ర‌క‌టించింది.మొన్న‌టివ‌ర‌కు బ్రిట‌న్ రాణిగా కొన‌సాగిన క్వీన్ ఎలిజ‌బెత్ -2 క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే.ఈ క్ర‌మంలో ఆమె పెద్ద...

Read More..

యూకేలో సిక్కు పూజారిపై దాడి... సీసీటీవీలో ఘటన దృశ్యాలు, వైరల్

యూకేలోని మాంచెస్టర్‌లో ఈ ఏడాది జూన్ నెలలో సిక్కు మతగురువుపై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.నాటి ఘటనలో 62 ఏళ్ల బాధితుడి మెదడుకు తీవ్ర గాయమైందని మీడియాలో కథనాలు చెబుతున్నాయి.28 ఏళ్ల యువకుడిని బుధవారం...

Read More..

బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ 2 అంత్య‌క్రియ‌ల‌కు అమెరికా అధ్య‌క్షుడు

బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ 2 అంత్య‌క్రియ‌ల‌కు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ వెళ్ల‌నున్నారు.రాణి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌వుతాన‌ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు.అయితే, అందుకు సంబంధించిన స‌మాచారం త‌న‌కు తెలియ‌ద‌ని. ఈనెల 19న లండ‌న్ లోని వెస్ట్ మినిస్ట‌ర్ అబ్బేలో అంత్య‌క్రియ‌లు జ‌రిగే అవ‌కాశం...

Read More..

అమెరికాలో విషాదం...గన్ కల్చర్ కు ముగ్గురు చిన్నారులు బలి...!!!

అగ్ర రాజ్యం అమెరికా ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా వ్యవహరిస్తూ, పక్క దేశాల మధ్య సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుంది కానీ తమ దేశంలో ప్రజాస్వామానికి అతి పెద్ద సమస్యగా మారిన గన్ కల్చర్ పై మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి పరిష్కార...

Read More..

గుడ్ న్యూస్...వలస వాసులుకు 3ఏళ్ళకే శాశ్వత హోదా....కీలక ప్రకటన చేసిన...

ప్రస్తుతం అన్ని రంగాలలో పోటీ ఉంది.విద్య, వ్యాపారం, క్రీడా రంగం ఇలా ప్రతీ ఒక్క రంగంలో పోటీ విపరీతంగా ఎర్పడింది.గతంలోలా వానాకాలం చదువులు చదివితే స్థిరపడిపోయే రోజులు పోయాయి.తాడిని తన్నే వాడు ఉంటే దాని తలను తన్నే వాడు ఉన్నట్టుగా ఉంది...

Read More..

బ్రిట‌న్ రాణి క్వీన్ ఎలిజ‌బెత్-2 క‌న్నుమూత‌

బ్రిట‌న్ రాణి క్వీన్ ఎలిజ‌బెత్ -2 క‌న్నుమూశారు.గ‌త కొంత‌కాలం అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె భార‌త కాల‌మాన ప్ర‌కారం గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. స్కాట్లాండ్ లోని బాల్ మోర‌ల్ ప్యాలెస్ లో మ‌ర‌ణించిన‌ట్లు ప్యాలెస్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.రాణి భౌతిక‌కాయాన్ని బ్రిట‌న్ ప్యాలెస్...

Read More..

యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌కు బెదిరింపు కాల్స్... మొన్న విద్వేష వ్యాఖ్యలు, ఇప్పుడిలా

గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో విద్వేష దాడి చోటు చేసుకుంది.ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.దీనికి...

Read More..

పంజాబ్ : ఇంకో కేసులో బుక్కయిన మూసేవాలా హత్య కేసు సూత్రధారి ‘‘గోల్డీ బ్రార్’’

కాంగ్రెస్ నేత, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో దేశవ్యాప్తంగా వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచిన కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌, మరో నలుగురు వ్యక్తులపై పంజాబ్ పోలీసులు శుక్రవారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు.కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో...

Read More..

ఉత్త‌ర కొరియాలో కొత్త చ‌ట్టం

ఉత్త‌ర కొరియాలో కొత్త చ‌ట్టం రూపుదాల్చింది.త‌న‌ను తాను ర‌క్షించుకునే నేప‌థ్యంలో అణ్వాయుధ దాడి చేసే రీతిలో చ‌ట్టాన్ని తయారు చేశారు.అణ్వాయుధీక‌ర‌ణ అంశంలో ఇక‌ వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ చెప్పారు.న్యూక్లియ‌ర్ వెప‌న్స్‌ను త‌గ్గించాల‌న్న విష‌యాన్ని...

Read More..

వైభవంగా “తానా బాలోత్సవం”

అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు వారు నెలకొల్పిన తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) నేడు ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందింది.అమెరికాలో ఉండే తెలుగు వారికి సహాయ సహకారాలు అందించడం కోసం, వారి అభివృద్ధి కోసం...

Read More..

పాకిస్తాన్‌పై టీమిండియా విజయం.. యూకేలో హిందువులే టార్గెట్‌గా అల్లరి మూకల దాడులు

భారత్‌లోని కొందరు దేశద్రోహులు పాకిస్తాన్‌కు మద్ధతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.క్రికెట్ సహా పలు క్రీడల్లో ఇరుదేశాలు తలపడినప్పడు పాకిస్తాన్ గెలిస్తే భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.అయితే ఇది...

Read More..

ప్రవాసులకు గుడ్ న్యూస్...జీతాలు చెల్లించని యజమానులకు ఇక చుక్కలే...!!!

ప్రపంచ దేశాల నుంచీ వలస కార్మికులుగా అత్యధిక శాతం మంది వలసలు వెళ్ళేది అరబ్బు దేశాలకే.ఈ అరబ్బు దేశాలలో కువైట్ కే ప్రవాసులు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.ఎందుకంటే అక్కడ జీత భత్యాలు ఎక్కువగా ఉండటంతో పాటు అక్కడి కరెన్సీ విలువ...

Read More..

టెక్సాస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్

డాలస్, టెక్సాస్, సెప్టెంబర్ 6: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెక్సాస్‌లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది.నాట్స్ డాలస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ 12వ ఎడిషన్ వాలీబాల్ టోర్నమెంట్‌లో దాదాపు...

Read More..

అమెరికా స్టూడెంట్ వీసాల్లో భారతీయ విద్యార్ధుల హవా.. అగ్రస్థానం మనదే..!!

చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా. నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని...

Read More..

బ్రిటన్‌ కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి ఎంపీలకు చోటు.. ఎవరు వారు..?

సర్వే అంచనాలను నిజం చేస్తూ బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన సంగతి తెలిసిందే.తీవ్ర పోటీనిచ్చిన రిషి సునాక్ రెండో స్థానానికి పరిమితమయ్యారు.ప్రధానిగా ఎన్నికకావడంతో లిజ్ తన కొత్త టీమ్‌పై ఫోకస్ పెట్టారు.దీనిలో భాగంగా సమర్ధులైన వారిని తన కేబినెట్‌లో...

Read More..

ప్రధాని మోడీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొగడ్తలు..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.భారత్ ప్రధానిగా మోడీ అద్భుతంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.మోడీతో తనకు మంచి అనుబంధము ఉందని పేర్కొన్నారు.భారతదేశంలో కోసం మోడీ చేస్తున్న కృషి చాలా కష్టతరమైందని పేర్కొన్నారు.ఇక అమెరికా రాజకీయాల...

Read More..

అమెరికా : మరో భారతీయుడికి బిడెన్ కీలక పదవి...న్యూయార్క్ డిస్ట్రిక్ట్...

బిడెన్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన తరువాత ఎంతో మంది ఇండో అమెరికన్స్ కు కీలక భాద్యతలు అప్పగించిన విషయం అందరికి తెలిసిందే.గతంలో ఏ ప్రభుత్వం, ఏ అధ్యక్షుడు ఇవ్వని విధంగా సుమారు 130 మందికి పైగా భారత సంతతి వ్యక్తులకు తన...

Read More..

రిషి సునక్ ఓటమికి ఈ ఐదు కారణాలుంటే...ప్రధాన కారణం మాత్రం ఇదేనట...!!!

ఆద్యాంతం ఉత్ఖంట బరితంగా సాగిన బ్రిటన్ ఎన్నికల్లో ఎట్టకేలకు బ్రిటన్ పౌరురాలు లిజ్ ట్రస్ ప్రధానిగా గెలుపొందారు.భారత సంతతి వ్యక్తిగా రిషి సునక్ ఓడిపోయారు.అయితే రిషి సునక్ గెలుపు నల్లేరు మీద నడకేనని ముందుగా భావించినా ఊహించని విధంగా లిజ్ ట్రస్...

Read More..

కువైట్ : అమలు కానున్న కొత్త రెసిడెన్సీ చట్టం...ఇది అమలైతే ఒక్క కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వదట...

ప్రవాసులకు గడిచిన ఏడాదిగా చుక్కలు చూపిస్తున్న కువైట్ కరోనా సమయంలో ఇదే ప్రవాస నిపుణులు లేకపోవడంతో చుక్కలు చూసింది.ప్రవాసులు దేశం విడిచి స్వదేశాలకు వెళ్ళడంతో మరి కొందరు కరోనా కారణంగా కువైట్ రాలేకపోవడంతో ఎంతో మందిని ఉద్యోగాల నుంచీ తొలగించింది.2017 లో...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.న్యూయార్క్ డిస్టిక్ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్   ఇండో అమెరికన్ అటార్నీ అరుణ్ సుబ్రమణియన్  ను న్యూయార్క్ లోని సదరన్ డిస్టిక్ కు యూఎస్ డిస్టిక్ జడ్జిగా నామినేట్ చేశారు.  2.టెక్సాస్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్   అమెరికాలో...

Read More..

భార్యతో కలిసి మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన ఒబామా.. ఎందుకంటే..?

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్ ఒబామాతో కలిసి మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారు.వీరు తమ అధికారిక చిత్రాల (పోర్ట్రెయిట్) ఆవిష్కరణల కోసం బుధవారం శ్వేతసౌధానికి చేరుకున్నారు.ఒబామా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన తర్వాత దాదాపు ఐదేళ్లకు వైట్‌హౌస్‌లో...

Read More..

కెనడాలో భారత హైకమీషనర్‌గా సంజయ్ కుమార్ వర్మ.. విదేశాంగ శాఖ ఆదేశాలు

కెనడాలో తదుపరి భారత హైకమీషనర్‌గా సీనియర్ దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది.అలాగే ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో వున్న భారత కాన్సులేట్ జనరల్ అమిత్ కుమార్‌ను రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు తదుపరి రాయబారిగా నియమించింది కేంద్రం.ఈ మేరకు కేంద్ర...

Read More..

అమెరికా గడ్డపై భారతీయుడి ఘనత... ప్రెస్‌ మీట్ నిర్వహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు

అమెరికన్ రాజకీయాలు, పాలనా వ్యవహారాల్లో భారతీయుల పాత్ర పెరుగుతోన్న సంగతి తెలిసిందే.అధ్యక్షుడు జో బైడెన్ భారతీయులకు ప్రాధాన్యత కలిగిన కీలక పదవులను కట్టబెడుతున్నారు.దీనిపై సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు.కమలా హారిస్, నీరా టాండన్, డాక్టర్ వివేక్...

Read More..

ఓటమి తరువాత ట్రంప్ కు మానసిక వ్యాధి సోకిందా....???

ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.అమెరికా అధ్యక్షుడిగా కంటే కూడా వివాదాల అధ్యక్షుడిగా ట్రంప్ పేరు తెచ్చుకున్నారు.నిత్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో సార్లు విమర్సల పాలైన ట్రంప్ ఓటమిని ఎప్పుడూ ఒప్పుకునే వారు కాదు.తనదే పై చేయి...

Read More..

యూకే కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్.. భారత్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంగతి తేలుస్తారా...?

సర్వేల అంచనాలను నిజం చేస్తూ బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికైన సంగతి తెలిసిందే.దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఓటమి పాలయ్యారు.మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మూడో మహిళగా లిజ్...

Read More..

పంజాబీ ఎన్ఆర్ఐలకు శుభవార్త : అమృత్‌సర్- బర్మింగ్‌హామ్ మధ్య త్వరలో ఎగరనున్న ‘హన్స్ ఎయిర్‌వేస్’’

అమృత్‌సర్ నుంచి బ్రిటన్‌కు తరచుగా ప్రయాణాలు సాగించే పంజాబీలకు శుభవార్త.యూకే కేంద్రంగా ఇటీవల స్థాపించబడిన హన్స్ ఎయిర్‌వేస్ .అమృత్‌సర్ నుంచి బర్మింగ్‌హామ్‌ల మధ్య సర్వీసులను నడిపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది.ఇది భారత్, ఇంగ్లాండ్‌లలోని పంజాబీ ప్రవాసులకు బొనాంజా వంటిదంటున్నారు ఏవియేషన్...

Read More..

యూకే రాజకీయాల్లో సంచలనం .. హోం సెక్రటరీ పదవికి ప్రీతి పటేల్ రాజీనామా

హోరాహోరీ పోరు, భారీ అంచనాల మధ్య బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికైన సంగతి తెలిసిందు.దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు ఓటమి తప్పలేదు.సర్వేలన్నీ లిజ్ ట్రస్ వైపే మొగ్గు చూపినప్పటికీ.చివరి వరకు పోరాడాలని సునాక్ నిర్ణయించుకున్నారు.కానీ...

Read More..

తెలుగు వారు గర్వపడేలా....అమెరికాలో తానాకు అరుదైన గుర్తింపు...!!!

తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) గుర్తించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.విదేశాలలో ఉన్న తెలుగు ప్రవాసులు అందరికి సుపరిచితమైన పేరు తానా.ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయులకు, తెలుగు వారికి తానా సేవల గూర్చి తప్పకకుండా తెలుస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న...

Read More..

బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా లిజ్ ట్ర‌స్

బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా లిజ్ ట్ర‌స్ ఎన్నిక అయ్యారు.రిషి సునాక్ పై ఆమె విజ‌యం సాధించారు.కాసేప‌టి క్రితం ప్ర‌ధాని ఎన్నికల ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.ఈ ఫ‌లితాల‌లో లిజ్ ట్ర‌స్ కు 81,326 ఓట్లు, రిషి సునాక్ కు 60,399 ఓట్లు వ‌చ్చాయి.టోరీ ఓట‌ర్లు...

Read More..

అదృష్టం అంటే ఇదే.. మొన్నటిదాకా పేదవాళ్లు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు!

అదృష్టం ఉంటే ఒక్క రోజు కూడా కష్టపడకుండా కోటేశ్వరులు అవ్వొచ్చు.లాటరీ ద్వారా గానీ లేదా గుప్తనిధి దొరకడం వల్ల చాలా మంది ఇప్పటికే అదృష్టవంతులు అయ్యారు.అయితే తాజాగా ఇద్దరు దంపతులు కిచెన్ బాగు చేస్తుండగా వారికి వందలకొద్దీ పురాతన బంగారు నాణేలు...

Read More..

యూకే కొత్త కేబినెట్‌లో ఈసారి ఛాన్స్ దక్కేది ఒకే ఒక్క భారతీయురాలికేనా

బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో బ్రిటన్‌లో ప్రధాని ఎన్నికలు హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే.కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పలువురు ప్రధాని పదవి కోసం పోటీపడినప్పటికీ కేవలం రిషి సునాక్, లిజ్ ట్రస్ మాత్రమే తుది పోరులో నిలిచారు.మలి విడతలో రిషికి అనూహ్య...

Read More..

సిక్కుల వీరోచిత గాథ : సారాగర్హి యుద్ధానికి 125 ఏళ్లు, వేడుకలకు రానున్న యూకే బృందం

అసమాన ధైర్య సాహసాలకు, ప్రతిభా పాటవాలకు భారతీయులు పెట్టింది పేరు.మన దేశ చరిత్ర తరచి చూస్తే ఎందరో మహావీరులు కనిపిస్తారు.విశ్వవిజేత అలెగ్జాండర్‌ను ఎదిరించిన పురుషోత్తముడి నుంచి పృథ్వీరాజ్ చౌహాన్, శివాజీ ఇలా ఎందరో.అయితే వీరి గురించి పాఠ్య పుస్తకాలలో పొందుపరిచారు.కానీ చరిత్ర...

Read More..

గుడ్ న్యూస్....అమెరికా వీసా పై కీలక ప్రకటన చేసిన ఎంబసీ...!!

అమెరికాలో కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తరువాత వీసా జారీల విషయంలో మరీ ముఖ్యంగా స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియని వేగవంతం చేసింది.ఈ క్రమంలో ఎన్నో ఏళ్ళుగా అమెరికా వెళ్లి చదువుకోవాలని అక్కడే స్థిరపడాలని కలలు కన్న వారందరూ వీసా కోసం...

Read More..

మొన్న బిడెన్...నేడు ట్రంప్...తగ్గేదేలె అంటున్న ట్రంప్...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అధికార దుర్వినియోగం చేస్తూ బిడెన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.ట్రంప్ పై బిడెన్ కొద్ది రోజుల క్రితమే సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా...

Read More..

#supportvatsalyagram: అనాథ శరణాలయానికి బాసట.. అట్లాంటాలో ఇండో అమెరికన్ల ఫండ్ రైజింగ్‌ ఈవెంట్

ఎక్కడ ఎలాంటి మంచి పని జరిగినా తమ వంతుగా చేయి అందించడం భారతీయుల రక్తంలోనే వుంది.అనాదిగా శాంతిని కోరుకునే దేశం మనది.అందుకే ఇండియా అంటే అన్ని దేశాలు గౌరవిస్తాయి.ఇక.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు.అక్కడ సామాజిక...

Read More..

ఆమె వైవాహిక జీవితంలో 14 ఏళ్లు గర్భవతే.. త్వరలో 17వ బిడ్డకు ప్రసవం

పూర్వం ఉమ్మడి కుటుంబాలలో మహిళలు చాలా మంది సంతానాన్ని కనేవారు.అయితే ప్రస్తుతం ఒకరో ఇద్దరో పుట్టాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్నారు.చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే సూక్తిని బాగా పాటిస్తున్నారు.కనీసం ఎవరైనా నలుగురు బిడ్డలను కంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు.అలాంటిది...

Read More..

రాష్ట్రాభివృద్ధికి సహకరించండి : కెనడాలోని ఎన్ఆర్ఐలను కోరిన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్

కెనడాలోని పంజాబీ ఎన్ఆర్ఐలు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్.ప్రస్తుతం కెనడా పర్యటనలో వున్న ఆయన.వాంకోవర్‌లోని పంజాబీ కమ్యూనిటీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కుల్తార్ మాట్లాడుతూ.పంజాబీలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా, తమ వ్యక్తిత్వం, కృషితో ప్రత్యేకమైన గుర్తింపును...

Read More..

అమెరికాలో విమానాన్ని చోరీ చేసిన పైల‌ట్

అమెరికాలో ఓ పైలట్ విమానాన్ని దొంగిలించాడు.మిస్సిస్సిపి రాష్ట్రంలో చోరీకి పాల్ప‌డిన పైల‌ట్.దాన్ని వాల్ మార్ట్ స్టోర్ పై కూల్చేస్తానంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు.దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు, పోలీసులు వాల్ మార్ట్ స్టోర్ తో పాటు టుపేలోలోని ప‌లు దుకాణాలు, ఇళ్ల‌ను ఖాళీ...

Read More..

అమెరికాలో పిల్లల తల్లి తండ్రులకు అమెరికా సిడిసి హెచ్చరిక...!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా అలజడి తగ్గుముఖం పడుతున్న క్రమంలో అమెరికన్స్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఉన్న పళంగా ఊడి పడ్డట్టుగా మరో మహమ్మారి మంకీ పాక్స్ రూపంలో విరుచుకు పడుతోంది.మంకీ పాక్స్ మెల్ల మెల్లగా చాపకింద నీరులా విస్తరిస్తూ...

Read More..

గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ : టాప్ 10 ఫైనలిస్ట్‌లలో భారతీయ విద్యార్ధిని ..!!

ప్రతిష్టాత్మక గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ 2022 కోసం పోటీపడుతోన్న టాప్ 10 ఫైనలిస్టులలో భారతీయ విద్యార్ధిని అనఘా రాజేశ్ చోటు దక్కించుకున్నారు.ఈమె గోవాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్నారు.అలాగే మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాల్లోనూ అనఘా చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ అవార్డ్...

Read More..

పరాన్నజీవుల్లారా.. శ్వేతజాతిని నాశనం చేస్తారా , మీ దేశానికి వెళ్లిపోండి : భారతీయుడిపై జాతి విద్వేష వ్యాఖ్యలు

గడిచిన రెండు మూడు వారాలుగా అమెరికాలో భారతీయులు విద్వేష దాడులకు గురవుతున్న సంగతి తెలిసిందే.దీనిపై అగ్రరాజ్యంలో ఇండో అమెరికన్ కమ్యూనిటీ భగ్గుమంటోంది.అప్పటికి కంటి తుడుపు చర్యలే తప్పించి శాశ్వత ప్రాతిపదికన కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం లేదు.అయితే అమెరికన్లు అమెరికాలోనే...

Read More..

విదేశీయులకు ఆస్ట్రేలియా రెడ్ కార్పెట్.. ‘శాశ్వత వలస హోదా’’ పరిమితి పెంపు, ఎందుకీ నిర్ణయం..?

కరోనా సంక్షోభం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిపుణులు, కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి.ఇందుకు ఏ దేశం కూడా మినహాయింపు కాదు.కోవిడ్ కారణంగా చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలను వదులుకుని స్వస్థలాలకు వెళ్లిపోయారు.ఇందుకు పలు నిబంధనలు...

Read More..

ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం...భారత సంతతి యువ గాయకుడు మృతి...!!

ఆస్ట్రేలియాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.ఎన్నో ఆశలతో భారత్ నుంచీ శిక్షణ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిన పంజాబ్ కి చెందిన యువ గాయకుడు నిర్వేయర్ సింగ్ ఊహించని విధంగా అక్కడి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.తన పాటలతో ఎంతో కోట్లాది మంది...

Read More..

అమెరికా : ట్రంప్ కి అధ్యక్షుడు బిడెన్ ఘాటు హెచ్చరిక...నీ ఆటలు సాగావిక

అమెరికా అధ్యక్షుడు బిడెన్ కు మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కోపంతో ఊగిపోయారు.అమెరికాను ప్రశాంతంగా ఉండనివ్వడానికి ట్రంప్ ఇష్టపడటం లేదని, అమెరికా ప్రజల భద్రతా ఏ మాత్రం ట్రంప్ కు పట్టదని విమర్శించారు.అంతేకాదు ఇక పై నీ ఆటలు సాగనివ్వను అంటూ...

Read More..

ఈ మహిళ తెలివికి సలాం.. ఏకంగా వీర్యంతో..?!

ప్రతిభ ఉంటే చాలు పనికి రాని వస్తువును కూడాఎంతో అందంగా తీర్చిదిద్ద వచ్చును.అలా ఓ మహిళ తనలోని నైపుణ్యాన్ని బయటకు తీసి, తమ ప్రతిభను చాటుకుంది.ఎవరైనా సరే నగలు తయారు చేయాలంటే సామాన్యంగా వెండి, బంగారం లాంటి లోహాలను తీసుకొని వాటితో...

Read More..

ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..!!

విదేశాలలో ఉన్న భారతీయులకు డ్రైవింగ్ లైసెన్స్ ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.భారత్ నుంచీ విదేశాలకు వెళ్ళిన భారతీయులు ఎంతో మంది తమ డ్రైవింగ్ లైసెన్స్ ల విషయంలో అక్కడి ప్రభుత్వాలతో...

Read More..

అమెరికా : ఇద్దరు భారతీయ అమెరికన్స్ కు కీలక పదవులు...!!

అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ భాద్యతలు చేపట్టిన నాటి నుంచీ నేటి వరకూ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, లేదా ఏ కీలక పదవులను భర్తీ చేసినా వాటిలో భారతీయులకు చోటు తప్పనిసరిగా ఉంటుంది.ఎన్నికల సమయంలో భారతీయ అమెరికన్స్ కు పెద్ద...

Read More..

దొడ్డిదారిన అమెరికాలోకి : బోర్డర్ సెక్యూరిటీకి పట్టుబడ్డ 100 మంది , వీరిలో 17 మంది భారతీయులే

అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల...

Read More..

రంగంలోకి ‘‘chief Minister’s Field Officers’’... ఎన్ఆర్ఐలకి లేదిక ఢోకా : పంజాబ్ సీఎం భగవంత్ మాన్

ప్రవాస భారతీయులకు అత్యంత ప్రాధాతన్యతనిచ్చే రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే.పంజాబీలు పలు దేశాలకు వలస వెళ్లారు.విదేశాల్లో వున్నప్పటికీ మాతృభూమి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.అంతేకాదు.పంజాబ్ రాజకీయాలను, సంస్కృతిని అత్యంత ప్రభావితం చేయగల స్థాయిలో ఆ రాష్ట్ర ఎన్ఆర్ఐలు వున్నారు.అయితే ఎక్కడో...

Read More..

అమెరికన్ దిగ్గజ కంపెనీ ‘‘ స్టార్‌బక్స్‌’’కి సీఈవోగా భారతీయుడు..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు ప్రస్తుతం అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రత్యేకించి అమెరికన్ కార్పోరేట్ ప్రపంచాన్ని భారతీయులు ఏలుతున్నారు.సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, అరవింద్...

Read More..

కువైట్ హెచ్చరిక ఈ రూల్ బ్రేక్ చేస్తే...రూ. 13 లక్షలు కట్టాల్సిందేనట..!!!

రూల్స్ విధించాలన్నా, వాటిని అమలు చేయాలన్నా అరబ్బు దేశానికి మరే దేశం సాటి రాదు.సదరు దేశాలు ఒక సారి నిభందనలు విధించిన తరువాత ఎవరైనా బ్రేక్ చేయలన్నా సరే భయపడి పోతారు.ఎందుకంటే ఒక్క సారి తప్పు చేసినా సరే అది మొదటి...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.ప్రవాసీ తెలుగు మహిళల సమస్యలపై భారత ఎంబసీ ఆధ్వర్యంలో చర్చలు   సౌదీ అరేబియాలో ఉపాధి నిమిత్తం వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల మహిళల సమస్యలకు సంబంధించి రియాద్ లోని భారతీయ ఎంబసీ గురువారం ప్రప్రథమంగా ఒక ఒక తెలుగు...

Read More..

పోర్చుగల్‌ : వైద్యం అందక భారతీయ గర్భిణీ మృతి, విమర్శలు.. ఆ దేశ హెల్త్ మినిస్టర్ రాజీనామా

పోర్చుగల్‌లో వైద్యం అందక భారతీయ గర్భిణీ మరణించిన వ్యవహారం కలకలం రేపింది.ఈ నేపథ్యంలో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు.వివరాల్లోకి వెళితే… లిస్బన్‌లోని శాంటియా మారియా...

Read More..

తుది అంకానికి బ్రిటన్ ప్రధాని ఎన్నిక : ప్రచారం ముగించిన రిషి.. భార్య, తల్లిదండ్రులకు థ్యాంక్స్

యూకే ప్రధాని ఎన్నిక తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే.మరికొన్ని రోజుల్లో బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారు.ఇందుకోసం లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.తొలుత తన పోటీదారులను ఒక్కొక్కరిగా ఓడిస్తూ టాప్‌లో నిలిచిన రిషి సునాక్...

Read More..

అమెరికాలో మరో జాత్యహంకార దాడి.. ఈసారి నిందితుడు, బాధితుడు ‘‘భారతీయుడే’’..

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలకు భారతీయులు వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే ఎక్కడి నుంచో వచ్చి తమ అవకాశాలను లాక్కుంటున్నారనో, లేక మరేదైనా కారణమో కానీ భారతీయులు విద్వేష దాడికి గురవుతున్నారు.ఇటీవల అమెరికాలోని టెక్సాస్...

Read More..

అరబ్బు దేశంలో ఘనంగా “తెలుగు బాషా దినోత్సవం”

తెలుగు బాషా దినోత్సవం గురించి తెలుగు రాష్ట్రాల ఉన్న ఎంతో మంది తెలుగు వాళ్ళు మర్చిపోతుంటే దేశం కాని దేశంలో ఉంటూ పాశ్చాత్య సంస్కృతికి అతి దగ్గరగా ఉన్న మన తెలుగు ప్రవాసులు ఏ మాత్రం తెలుగు బాషా దినోత్సవాన్ని అశ్రద్ద...

Read More..

కువైట్ : ఆ పరీక్ష పాస్ అయితేనే...కువైట్ లో ఎంట్రీ కి కొత్త మెలిక..భారతీయ కార్మికులపైనే ప్రభావం...

ప్రవాస కార్మికులకు చుక్కలు చూపిస్తున్న ఏకైక దేశం ప్రస్తుతం ఏదైనా ఉందంటే అది కువైట్ అని తడుముకోకుండా చెప్పేయచ్చు.ప్రపంచ నలుమూలల నుంచీ ఎంతో మంది కువైట్ కు వలస కార్మికులుగా వెళ్తుంటారు.ముఖ్యంగా భారత్ నుంచీ కువైట్ వెళ్ళే వారి సంఖ్య అత్యధికం.అయితే...

Read More..

అమెరికా : చైనా విద్యార్ధులు వద్దు...భారతీయ విద్యార్ధులే ముద్దు...!!

అగ్ర రాజ్యం అమెరికా ప్రస్తుతం ఈ స్థాయిలో పెద్దన్న హోదా వెలగపెడుతోందంటే అందులో అగ్ర స్థానం ప్రవాస భారతీయుల కృషేనని అందరికి తెలిసిందే.భారత్ నుంచీ అమెరికాకు మన వాళ్ళు వలసలు వెళ్ళక పొతే ఈ నాడు అమెరికా పరిస్థితి ఎలా ఉండేదో...

Read More..

‘‘ హౌడీ మోడీ ’’ ఫేమ్ స్పర్శ్ షాకి అమెరికాలోని ప్రతిష్టాత్మక మ్యూజిక్ కాలేజీలో అడ్మిషన్ ...!!

మూడేళ్ల క్రితం … అమెరికాలోని హ్యూస్టన్.చుట్టూ వేలమంది జనం… వేదిక మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ, నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.అంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత జాతీయ గీతం ‘‘జనగణమన’’ ఆలపించి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడో బాలుడు.అతనే...

Read More..

యూకేలో విషాదం.. సరస్సులో మునిగి ఇద్దరు భారత సంతతి బాలురు మృతి

యూకేలో విషాదం చోటు చేసుకుంది.సరస్సులో మునిగి ఇద్దరు భారత సంతతి బాలురు మరణించారు.వీరిద్దరిని కేరళకు చెందిన 16 ఏళ్ల రూవెన్ సైమన్, జోసెఫ్ సెబాస్టియన్‌గా గుర్తించారు.వీరు తమ మిత్రులతో కలిసి సోమవారం సాయంత్రం సరదాగా ఈత కొట్టేందుకు సైక్లింగ్ చేసుకుంటూ ఎనాగ్...

Read More..

అమెరికా: మహిళపై కాల్పులు.. మూడేళ్ల నాటి కేసులో భారత సంతతి పోలీస్ అధికారికి ఊరట

2019లో మహిళపై కాల్పులు జరిపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన అమెరికన్ పోలీస్ అధికారిని టెక్సాస్ కోర్ట్ నిర్దోషిగా ప్రకటించింది.మ్యాగీ బ్రూక్స్ (30) అనే మహిళను కాల్చి చంపిన కేసులో మూడేళ్లుగా రవీందర్ సింగ్ విచారణను ఎదుర్కొంటున్నారు.జ్యూరీ తీర్పును...

Read More..

భారత సంతతి మహిళలపై విద్వేష దాడి.. ఆమెను వదలొద్దు : డల్లాస్ పోలీసులకు రాజా కృష్ణమూర్తి వినతి

ఇటీవల టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో భారత సంతతికి చెందిన నలుగురు మహిళలపై అమెరికన్ మహిళ విద్వేష దాడికి తెగబడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.దీనిపై ఇండో అమెరికన్ కమ్యూనిటీ భగ్గుమంది.దీనికి కారణమైన మహిళను కఠినంగా శిక్షించాలని అమెరికా ప్రభుత్వాన్ని...

Read More..

నకిలీ పత్రాలతో బ్యాంక్‌కు టోకరా.. సింగపూర్‌లో భారత సంతతి మహిళకు జైలు

నకిలీ పత్రాలతో బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్ట్ 6 నెలల జైలు శిక్ష విధించింది.నిందితురాలిని కిరణ్ కౌర్‌గా గుర్తించారు.ఆమె ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌ కరోసెల్‌లో ఫాస్ట్ క్యాష్ఉద్యోగం కోసం సెప్టెంబర్ 2018లో ఇచ్చిన...

Read More..

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -telugu Nri America News

1.ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఆటా   ఫెడరల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్ లో నిర్వహించిన ఇండియా డే ఫెరేడ్ లో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) పాల్గొంది.  2.ఎన్.ఆర్.ఐ లకు గుడ్ న్యూస్   ఎన్నారైలకు...

Read More..

వయసు 17, ఏనుగులను రక్షించేందుకు ప్రత్యేక పరికరం... ఎన్ఆర్ఐ బాలికపై ప్రశంసలు

భారతీయ పురాతన ఇతిహాసాలతో పాటు ఎన్నో దేశాల జానపద కథల్లో ఏనుగుల గురించి ప్రస్తావన వున్న సంగతి తెలిసిందే.వూళ్లోకి ఏనుగులు వస్తే పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు.కానీ నేడు ఏనుగుల మనుగడ ప్రమాదంలో పడింది.వాటి దంతాలు, చర్మం, మాంసం...

Read More..

సౌదీలో తెలుగు వ్యాపారి అరెస్ట్ ....రూల్స్ పాటించక పొతే అంతే మరి..!!!

భారత్ లో మనం ఎలా ఉన్నా, ఏం మాట్లాడినా , ఏం చేసినా సరే చెల్లిపోతుంది ఎందుకంటే మన దేశం మనకు అంతటి స్వేఛ్చ ఇచ్చింది.కానీ మనం పరాయి దేశం వెళ్ళినపుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఆయా దేశాల నియమ,...

Read More..

మరో బాంబు పేల్చిన కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్... పంజాబ్ జైలు అధికారులపై ఆరోపణలు

పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తును ఆ రాష్ట్ర పోలీసులు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా ఈ హత్యకు సూత్రధారి , కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను భారత్‌కు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలయ్యాయని...

Read More..

కెనడాలో విషాదం , రోడ్డు ప్రమాదంలో భారత సంతతి యువకుడు దుర్మరణం

కెనడాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో పంజాబీ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.మృతుడిని జగ్‌సిర్ సింగ్ గిల్ (28)గా గుర్తించారు.ఇతను ఓ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.మృతుడు భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి కలగరీలో నివసిస్తున్నాడు.ఆదివారం బ్రిటీష్ కొలంబియాలోని గోల్డెన్...

Read More..

అమితాబ్‌పై అభిమానం చాటుకున్న ఎన్ఆర్ఐ.. ఏకంగా ఇంటి ముందే బిగ్‌బీ విగ్రహం, ఖర్చు ఎంతో తెలుసా..?

భారతదేశ సినీరంగంలో ఎందరో నటులు.కానీ కొందరు మాత్రం అరుదు.వయసు మీద పడుతున్నా… వీరిపై జనం అభిమానం రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు.అంతేకాదు.ఏ తరాన్ని అయినా మెప్పించగల సత్తా వారి సొంతం.అలాంటి వారిలో ముందు వరుసలో వుంటారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్.80వ...

Read More..

ఎన్నారై నిధుల లెక్క మారిందట...కేరళ ని వెనక్కి నెడుతున్న ఆ రాష్ట్రాలు ఇవే..!!!

ఎన్నారై నిధులు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది కేరళ రాష్ట్రం, కేరళకు ఆ రాష్ట్రానికి చెందిన విదేశాలలో ఉంటున్న ఎన్నారైలు పెద్ద ఎత్తున నిధులు పంపుతుంటారు.అంతేకాదు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులు పెట్టడం, రియలెస్టేట్ రంగం, ఇలా పలు రకాలుగా ఎన్నారైలు...

Read More..

లిజ్ ట్రస్ ప్రధాని అయితే.. ప్రీతి పటేల్‌కు ఉద్వాసనే, మరి బ్రిటన్ కొత్త హోంమంత్రి ఎవరు...?

బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని పదవి కోసం ఆయన కేబినెట్‌లో పనిచేసిన రిషి సునాక్, లిజ్ ట్రస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.తొలుత రిషి టాప్‌లో కొనసాగినప్పటికీ.ఇప్పుడు మాత్రం లిజ్ ట్రస్ ముందంజలో వున్నట్లు...

Read More..

దుబాయ్‌లో లగ్జరీ విల్లా కొన్న ముఖేష్ అంబానీ కొడుకు .. ఖరీదు ఎంతో తెలుసా..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఏం చేసినా జనం ఆసక్తిగా గమనిస్తారు.ఆయన ఇంట్లో శుభకార్యాలు, వ్యాపార విశేషాలు, అంబానీ లైఫ్‌స్టైల్ ఇలా అన్నింటిపైనా ప్రజలు మక్కువ చూపుతారు.ఇక ప్రస్తుత విషయంలోకి వెళితే.ఎడారి నగరం దుబాయ్‌లో అత్యంత విలువైన...

Read More..

ఒక్కో వెరైటీకి ఒక్కో ఎక్స్‌ప్రెషన్.. భారతీయ వంటకాల రుచికి ఫిదా అయిన ఆస్ట్రేలియన్ మహిళ

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ...

Read More..