ఈ రోజుల్లో ఓ ఎమ్మెల్యే అయితే చాలు.ఆయన పేరు చెప్పుకుని ఎంతో మంది కోట్లకు పడగలెత్తే కుటుంబ సభ్యులు ఉన్నారు.ఎమ్మెల్యే వెంట తిరిగే బలగం ఉంది.అంతా కలిసి అందినకాడికి దండుకోవడమే.అసలు టార్గెట్.ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.మళ్లీ సారి గెలుస్తారో...
Read More..ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.గత రాత్రి హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బైక్ స్కిడ్ అయ్యింది.ఈ ప్రమాదంలో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.వెంటనే తనని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స...
Read More..ప్రపంచం మొత్తం ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం ఏదైనా ఉందా అంటే అది ఆఫ్ఘనిస్తాన్ అనే చెప్పాలి.ఇక్కడ తాలిబన్లు సాగిస్తున్న అరాచకాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇక అమెరికా సైన్యం వెల్లిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న సంగతి అందరికీ విదితమే.అయితే...
Read More..ఈ మధ్య జనాలు డబ్బుల కోసం ఎంతగా దిగజారుతున్నారంటే కనీసం మానవ సంబంధాలను కూడా మర్చిపోతున్నారు.దీంతో చాలా అనర్థాలు జరుగుతున్నాయి.కొందరు అయితే కన్న తల్లిదండ్రులని కూడా చూడకుండా నానా హింసలకు గురి చేస్తున్నారు.అయితే ఓ కొడుకు మాత్రం కేవలం పెన్షన్ కోసం...
Read More..కొంతమంది చేదు వ్యసనాలకు బానిసయ్యి జల్సాగా తిరుగుతూ అందుకు కావాల్సిన డబ్బులను నేరాలు చేస్తూ సంపాదిస్తుంటారు.ఆ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.ఒక వ్యక్తి కూడా ఇలానే జల్సాలకు అలవాటు పడి ఒక్కో దేశంలో ఒక్కో పెళ్లి చేసుకుని ఎంజాయ్...
Read More..మనం మాములుగా వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లడ్డు వేలం పాట గురించి వింటూనే ఉంటాం.భక్తులు వినాయకుడి లడ్డు కోసం పోటీ పడి మరి లక్షల్లో పెట్టి లడ్డు ను దక్కించు కుంటారు.ప్రతి సంవత్సరం ఇదొక ఆనవాయితీగా వస్తుంది.వేల నుండి లక్షల...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.కుండపోత వర్షాలు కారణంగా ఢిల్లీ రోడ్లన్నీ జలమయమయ్యాయి.వీధుల్లో ఎక్కడికక్కడ నీళ్లు ఉండిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో చిగురుటాకులా వణికిపోతోంది ఢిల్లీ మహానగరం.లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.రోడ్లపై మోకాళ్ళ...
Read More..ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల మోజులో పడి చాలామంది నిండు జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.చివరకు కట్టుకున్న భర్తు.కొందరైతే పిల్లల్ని కూడా కడతేరుస్తున్నారు.తమ జీవితాలు సర్వ నాశనం అవుతాయని ఊహించలేకపోతున్నారు.ఇకపోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి...
Read More..ప్రస్తుతం కరోనా కారణంగా చాలా కంపెనీల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది.దీంతో వారంతా కూడా దాదాపుగా ఏడాదికి పైగా ఇంటి నుంచే జాబులు చేస్తున్నారు.అయితే ఇలా వారు వర్క్ ఫ్రమ్ చేయడం వల్ల ఇంట్లో కూడా చాలా రకాల ఇబ్బందులు...
Read More..1951 సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రధమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి పేదలకు దానంగా ఇచ్చారు.ప్రపంచ చరిత్రలో భూమి కోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి.అయితే.ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58...
Read More..బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుస్రత్ జహాన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఇప్పుడున్న ఎంపీల్లో ఈమె చాలా ఫేమస్.గెలిచింది ఒక్కసారే అయినా కూడా నటిగా ఆమెకు మంచి గుర్తింపు కూడా ఉంది.అయితే ఆమెకు ఇప్పుడు ఓ అనూహ్యమైన ప్రశ్న...
Read More..గుజరాత్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్న విజయ్ రూపాని.సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది.ఈ సందర్భంగా తన రాజీనామా లెటర్ ని గవర్నర్ కి పంపించారు.విజయ్ రూపాన్ని రాజీనామాకు గల కారణాలు ఏంటో ఇంకా...
Read More..మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి` షూటింగ్ ముగింపు దశలో ఉంది.ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రవితేజ, డింపుల్ హయతి...
Read More..మాములుగా మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆడియెన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తమ ఫేవరేట్ ఆటగాళ్లు మ్యాచ్ లు ఆడుతుంటే వారిని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ గోలగోల చేస్తూ ఉంటారు.అభిమానాలు అంత ఎంజాయ్ చూస్తుంటేనే ఆటగాళ్లు మరింత ఉత్సాహంగా...
Read More..కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే.ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్...
Read More..ఇంద్రసేన, సంతోష్ రాజ్, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగానటిస్తున్న సినిమా “బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్”.యాక్షన్ థ్రిల్లర్కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు.ఫ్రెండ్స్ఫిల్మ్ అకాడెమీ పతాకంపై నిర్మాత అతీంద్ర అవినాష్ నిర్మిస్తున్నారు.”బద్మాష్ గాళ్లకు బంపర్...
Read More..శ్రీ శివ భవాని సినిమా ప్రోడక్షన్స్ బ్యానర్ లో యంగ్ హీరో ప్రిన్స్, దివ్యంగానా హీరో హీరోయిన్లుగా గోపాల కిషన్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిలర్ మూవీ Iam మీరా గుగ్గిళ్ల శివ. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి...
Read More..సెప్టెంబర్ పదవ తారీఖున ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో దేశంలో కరోనా పరిస్థితులు అదేరీతిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటి అంశాలపై కీలకంగా చర్చించారు.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అధికారులకు మోడీ ఆదేశించారు.అంతమాత్రమే కాకుండా...
Read More..మహమ్మారి కరోనా వైరస్ విచ్చలవిడిగా తన ఆకారాన్ని మార్చుకుంటూ ప్రపంచాన్ని చిత్రవధ చేస్తూ ఉంది.ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ ఇటీవల కేసులు పెరుగుతూ ఉండటంతో అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది.వాస్తవానికి చైనా నుండి బయట ప్రపంచంలోకి వైరస్ విస్తరించిన సమయంలో అమెరికాని...
Read More..మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురయ్యారు.మితిమీరిన వేగంతో కేబుల్ బ్రిడ్జి పై స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తుండగా.అదుపుతప్పి ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో సాయి ధరమ్ తేజ్.అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.కళ్ళు భాగానికి అదే రీతిలో తల...
Read More..పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు ఇటివల బాగా వైరల్ అవుతున్నాయి.కొన్ని వధూవరులకు మధుర క్షణాలుగా మిగులుతాయి.కొన్ని వీడియోలు మాత్రం మరిచిపోని జ్ఞపకాలుగా ఉండిపోతాయి.తజాగా ఇలాంటి పెళ్లికి సంబంధించిన మీడియోలు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తోంది.అంతేకాకుండా ఇలాంటి...
Read More..ఆధునిక టెక్నాలజీ సైన్స్ ప్రపంచంలో మనం ఉన్నామన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కానీ, ఇప్పటికీ మూఢనమ్మకాలు ఇంకా జనాల్లో ఉన్నాయి.ఇటీవల కాలంలో ఇందుకు ఉదాహారణలుగా పలు ఘటనలు జరిగాయి.కాగా, దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే క్వశ్చన్ చాలా కాలం నుంచి జనంలో ఉంది.అయితే,...
Read More..దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి.నేటి నుంచి తొమ్మది రోజుల పాటు గణనాధుడిని భక్తులు పూజించనున్నారు.చిన్నా పెద్దా తేడాల లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ చూసినా పెద్దపెద్ద వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.కొంత మంది...
Read More..ప్రతీ ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ‘పెళ్లి’ కాగా ఈ వేడుకను అందరి సమక్షంలో జరుపుకోవాలనుకోవడం కామన్.కానీ, వినూత్నంగా జరుపుకోవాలనుకోవడం వెరీ స్పెషల్.అయితే, అందరి పెళ్లిళ్లు నార్మల్గా అయ్యగార్లు వేద మంత్రాల సాక్షిగా జరుగుతుండటం మనం చూడొచ్చు.అలా కాకుండా డిఫరెంట్...
Read More..సాధారణంగా చాలా మంది ఎక్కువ దూరం ప్రయాణించడానికి ట్రైన్ అయితే కంఫర్ట్గా ఫీలవుతుంటారు.అయితే, రైలులో ప్రయాణం దాదాపుగా అందరికీ చాలా ఇష్టంగానే ఉంటుంది.ఎందకంటే రైలు జర్నీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.చక్కగా ఇంట్లో కూర్చొని ఉన్నట్లు ఫీల్ ఉంటుంది.ఇకపోతో సోషల్ మీడియాలో ట్రైన్స్కు...
Read More..నేను.మీ వెంటే.! అమరావతి రైతులకు సోనూసూద్ అభయం అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గత 632 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు సినీ నటుడు, ప్రముఖ సంఘసేవకుడు సోనుసూద్ మద్దతు ప్రకటించారు.విజయవాడ నగరంలో తల్లీ పిల్లల వైద్య శాల ప్రారంభానికి...
Read More..దేశవ్యాప్తంగా గణనాథుడి ఉత్సవాలు షురూ అయ్యాయి.గల్లీ నుంచి మొదలుకుని ఢిల్లీ వరకు అంతటా గణేశుడి విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు.ఈ క్రమంలోనే వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకుగాను రిలయన్స్ రీటైల్కు చెందిన ‘ట్రెండ్స్’ వినూత్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా...
Read More..సోషల్ మీడియా వల్ల మంచి ఎంత ఉందొ చెడు కూడా అంతే ఉంది.దీనిని ఉపయోగించుకుని మన నాలెడ్జి పెంచుకోవచ్చు.ఇంత విజ్ఞానాన్ని అందించే సోషల్ మీడియాలో కొంత మంది వల్ల చెడు కూడా ఎదురవుతుంది.వారి స్వార్ధం వల్ల అమాయకులు బలి అవుతారు.స్నేహితుల ముసుగులో...
Read More..కొన్ని వీడియోలను చుస్తే ఆశ్చర్య పోవడం ఖాయం.అసలు ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయా.ఇలా కూడా చేయవచ్చా.అనే అనుమానం కలుగకమానదు.ఇలాంటి ఆశ్చర్య కలిగించే వీడియోలకు పెట్టింది పేరు మన సోషల్ మీడియాలో.ఇది ఒక అద్బుతమైన ప్లాట్ ఫార్మ్.రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూనే...
Read More..తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్తాన్ దేశ సంగతి అందరికీ విదితమే.ఇకపోతే తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టమైనని వారు ప్రకటించుకున్నారు.కాగా, ఆ దేశ క్రికెట్ బోర్డు మీద సదరు దేశానికి చెందిన క్రికెటర్ రషీద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.ఎందుకంటే..యూఏఈ, ఓమన్ వేదికలుగా ఐసీసీ...
Read More..ప్రజెంట్ వరల్డ్ టెక్నాలజికల్ వరల్డ్ అని ప్రతీ ఒక్కరికి తెలుసు.ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్లు, సాంకేతికత ఉపయోగిస్తూ ఆధునిక సమాజంలో బతుకుతున్నారు.ఈ సమయంలో మూఢనమ్మకాలు అనేవి అస్సలు మన సొసైటీలో లేవు అని కొందరు అంటుండటం మనం చూడొచ్చు.కానీ, వారు అలా...
Read More..గణనాథుడిని మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ పూజిస్తారు.ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న భారతీయులున్నారు.ఈ క్రమంలోనే వారు భారత కాలమానం ప్రకారం పండుగలను అక్కడ కూడా జరుపుకుంటారు.తాజాగా గణేశ్ విగ్రహాన్ని కొంతమంది హిందువులు ఊరేగింపుగా తీసుకుని వెళ్తుండగా, అది చూసిన కొంతమంది...
Read More..కొవిడ్ వైరస్ కట్టడికి ఫార్మా కంపెనీలు ఇప్పటికే వ్యాక్సిన్స్ రూపొందించగా, మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ప్రజలు టీకాలు తీసుకుంటున్నారు.మన దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.ఈ క్రమంలోనే ఆధునిక వ్యాక్సిన్ కాకుండా జనాలు ఇతర సంప్రదాయ...
Read More..మూడు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే.దాదాపు 20 సంవత్సరాల తర్వాత తాలిబాన్లు.మళ్లీ అధికారం చేపట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ లో సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.అంతకు ముందు చాలా మంది దేశం విడిచి పారిపోయారు.ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని...
Read More..రాగిణి క్రియేషన్స్ బ్యానర్పై వీరేంద్రబాబు హీరోగా రూపొందుతోన్న చిత్రం “చెష్మా రాజా సెల్ఫీ రాణి గౌతమ్ కృష్ణన్ దర్శకుడు.పి.శ్రీనివాసరావు, రామ్ అవధానం నిర్మాతలు.హారర్ కామెడీ జోనర్లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఈ సందర్భంగా. నిర్మాతలు పి.శ్రీనివాసరావు,...
Read More..న్యూఢిల్లీ: పిల్లలపై కరోనా ప్రభావం గురించి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) దడపుట్టించే నివేదిక వెలువరించింది.దీని ప్రకారం భారతదేశంలో 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థులలో కనీసం 80 శాతం మంది విద్యార్థులకు అభ్యసన స్థాయిలు తగ్గినట్లు వెల్లడించింది.కోవిడ్-19...
Read More..న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ప్రభావంపై ప్రజలు వీక్లీ అప్డేట్లను తెలుసుకునేందుకు వీలు కల్పించే కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది.దీనివలన వ్యాక్సిన్ వేసుకున్నవారికి, వ్యాక్సిన్ వేసుకోనివారికి మధ్య తలెత్తే కరోనా మరణాల రేటును ప్రజలు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు.ఏప్రిల్ 18 నుంచి...
Read More..కాబుల్: అఫ్ఘానిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్లు లెక్కకుమించిన అరాచకాలు కొనసాగిస్తున్నారు.ముఖ్యంగా తాలిబన్లకు మహిళలు అంటే ఎంతో చిన్నచూపు.పలు సందర్భాలలో మహిళలపై తమ జులుం చూపిస్తుంటారు.అయితే కొత్తగా ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వంలో తమకు కూడా ప్రాతినిథ్యం కల్పించాలంటూ మహిళలు ఆందోళనలు చేపట్టారు.ఈ నేపధ్యంలో తాలిబన్లు.మహిళలపై...
Read More..ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏదొక వింతలు జరుగుతూనే ఉంటాయి.వాటిని మనం ఇంట్లో కూర్చునే చూస్తున్నాం.టెక్నాలిజీ పెరగడం వల్ల ఈ ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏమి జరిగినా యిట్టె తెలిసి పోతుంది.ప్రతిదీ ఫోన్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం నేటి...
Read More..క్రికెటఈ పదం వింటే చాలు మన దేశంలోని చిన్న వారి దగ్గరి నుంచి పెద్దవారి దాకా అందరూ ఊగిపోవాల్సిందే అన్నట్టు ఉంటుంది దీని క్రేజ్.ఇకపోతే ఇప్పుడు మన దేశంలో దీని తర్వాతే మిగతా ఆటలు ఉంటున్నాయి.అయితే క్రికెటర్లకు సంబంధించిన చిన్న విషయం...
Read More..కొన్ని వీడియోలు అంతే మనసులను ఇట్టే దోచేస్తాయి అసలు అందులో ఎలాంటి మాటలు వినిపించకపోయినా సరే అవి మనసులను కదిలిస్తాయి.ఇక తల్లి ప్రేమకు సంబంధించిన ఘటనల్లో అయితే ఎలాంటి సంభాషనలు అక్కర్లేదు.కేవలం ఎమోషన్ మాత్రమే కన్నీళ్లు తెప్పిస్తుంది.ఎందుకంటే ఈ సృష్టిలో తల్లి...
Read More..ఈ మద్య అడవిలో ఉండాల్సిన జంతువులు మనకు ఊర్లలో కనిపిస్తున్నాయి.అయితే అవి ఎందుకు ఇలా స్తున్నాయో అర్థం కావట్లేదు గానీ ఇందుకు ఒక్క కారణం అని మాత్రం చెప్పలేం.ఎందుకంటే చాలా రకాల కారణాలు దీనికి ఉన్నాయి.ప్రధానంగా మాత్రం మనుషులు కావాలని చేసిన...
Read More..ఈ ప్రంపంచంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదేమో.ఎందుకంటే ఏ ప్రేమ అయినా కొద్ది స్థాయి వరకు మాత్రమే పరిమితం అవుతుంది.కానీ తల్లి ప్రేమ మాత్రం దాన్ని మించి ఉంటుంద.అందుకే తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు అని చెప్పేది.కానగా...
Read More..మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ట్రాన్స్ జెండర్ల విషయంలో ఎన్నో రకాల అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి.ఇంక మన దేశంలో అయితే ఇలాంటి అసమానతలకు సంబంధించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం.ఇకపోతే ఇలాంటి పరిస్థితులు...
Read More..మనసు నిర్మలంగా ఉండాలనే గానీ ఎలాంటి వయస్సులో అయినా సరే చిన్న పిల్లలం అయిపోతామని ఇప్పటికే అనేక సంఘటనలు నిరూపించాయి.మన మైండ్లో ఎలాంటి టెన్షన్లు గానీ లేదంటే చిరాకులు కోపాలు లేకపోతే వయస్సుతో సంబంధం లేకుండా హద్దులు చెరిపేసి ఎంజాయ్ చేయొచ్చు.కానీ...
Read More..సాధారణంగా మనుషులు మాట్లాడాలంటే చాలా కష్టం.ఎందుకంటే ఏ జంతువుకు సంబంధించిన భాష వాటికి ఉంటుంది.అయితే ఇందులో కొన్ని సార్లు మాత్రం అచ్చం మనుషుల్లాగే ఒక్కోసారి చిలుకలు కూడా మాట్లాడటం మనకు తెలుసు.ఇక చిలుకను మించి ఏ జతువు కూడా మనిషిలాగా మాట్లాడలేదు.కానీ...
Read More..బుల్లి తెర అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ రియాల్టీ షో ఆదివారం నాడు మొదలైంది.ప్రస్తుతం జనాలను బాగా ఎంటర్ టైన్ చేస్తుంది.మొత్తం 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ చేస్తున్నారు.షో ప్రారంభం అయిన...
Read More..వామ్మో ఇలా ఎవరైనా చేస్తారా ఆ మహిళ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.ఇలా ఆలోచించకుండా ఎలా చేసింది.ఇంత సాహసం ఎవరైనా చేస్తారా ఇలాంటి మాటలన్నీ ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఒక వీడియోకు కామెంట్స్ రూపంలో వినిపిస్తున్నాయి.ఇంతకీ ఆ వీడియో ఏమిటా అని ఆలోచిస్తున్నారా.మనం మాములుగా...
Read More..యామిని ఫిలింస్ నిర్మించనున్న కొత్త చిత్రం మ్యూజిక్ స్కూల్తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.బ్రాడ్ వే కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ అందిస్తున్నారు.పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్మన్ జోషి, శ్రియా...
Read More..కొన్ని వీడియోలు మనకు ఆశ్చర్యం కలిగిస్తే మరి కొన్ని షాక్ కు గురి చేస్తాయి.ఎందుకంటే ఆ వీడియోలు మనకు సహజత్వానికి భిన్నంగా అనిపిస్తాయి.అందుకే అలాంటివి చూసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది.ఇక ఈ ప్రకృతిలోఎన్నో రకాల జంతువులు అవి చేసే విచిత్రమైన పనులు...
Read More..సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’.బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు.ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.‘తలైవి’ సినిమాను తమిళ్,...
Read More..అదేంటో గానీ ఈ మధ్యన అడవి జంతువులు విపరీతంగా జనావాసాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే అడవులు తరిగిపోవడమో లేదంటే ఇంకేందైనా కారణం కావచ్చుగానీ ఇలా అడవిలో ఆ జతువులకు కావాల్సిన ఆహారం దొరకక ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయి.ఇక అడవి ప్రాంతాలకు...
Read More..మనకు పామును చూస్తేనే భయం వేయడం చాలా కామన్.కాగా ఈ పాములు ఎక్కువగా ఈ మధ్య జనావాసాల్లోకి వస్తున్నాయి.ఇలా వస్తూ చాలామందిని కాటేస్తున్నాయి.ఈ మధ్య మరీ ఎక్కువగా కింగ్ కోబ్రాలు జనావాసాల్లోకి వస్తున్నాయి.సాధారణంగా ఈ కింగ్ కోబ్రా పాములు జనావాసాల్లోకి వచ్చేందుకు...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” అధ్యక్ష ఎన్నికలు ఎల్లుండా జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమం లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ కి మద్దతు తెలిపిన జీవిత రాజశేఖర్ తాజాగా అదే ప్యానల్ సభ్యుడు అయినా బండ్ల గణేష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.జీవిత...
Read More..పాము పేరు వింటేనే ఒంట్లో ఒణుకు మొదలవుతుంది.దూరంలో ఉండగా కనిపిస్తేనే పై ప్రాణాలు పైనే పోతాయి.ఇక దగ్గరగా ఒక్క అడుగు దూరంలో పాము మనకు దర్శన మిస్తే.ఇక గుండె ఆగిపోవడం ఖాయం.కానీ స్నేక్ క్యాచర్స్ మాత్రం ఎంతటి విషపూరితమైన, భయంకరమైన పాములను...
Read More..– రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్ ను అందుబాటులోకి తేనున్న ప్రభుత్వం – టికెట్ల బుకింగ్ పోర్టల్ ను పర్యవేక్షించనున్న ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక...
Read More..ఈ వరల్డ్లోనే అతి పెద్ద జంతువు ఏనుగు.కానీ అతిచిన్న చీమకు కూడా భయపడుతుంది.ఏనుగులు చేసే అల్లరి పనులు చూస్తుంటే గమ్మతనిపిస్తోంది.వీడియో తీయాలని ఫోన్ ఇస్తే.ఈ ఎలిఫెంట్ ఏం చేసిందో చూశారా.? తెలిస్తే నవ్వు ఆగదు.మనుషులు చేసే పొరపాట్లతో వాటి కోపానికి కారణమైన.ఏనుగులు...
Read More..మీరు ఏల్పీజీ సిలిండర్ వాడుతున్నా రా అయితే మీకు శుభవార్త.నూతన నిబంధనలు అమలులోకి వచ్చాయి.దీంతో గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఊరట కలుగనుంది.నూతన రూల్స్ ప్రకారం మీకు నచ్చిన ఎల్పీజీ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్కు మీరు మారిపోవచ్చు.ఈ ఆప్సన్ చాలా ప్రయోజనాలు ఉన్నాయి.సిలిండర్...
Read More..క్రికెట్కు మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఫ్యాన్ అయి ఉంటారు.ఇకపోతే ఇప్పుడు ఇండియా ఇంగ్లండ్ మీద టెస్టు మ్యాచ్లో సంచలన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని...
Read More..విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా జెమ్.ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు.సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు.అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న జెమ్ చిత్రం ఈ నెల 17న...
Read More..పేరు ప్రతిష్టల కోసం కొంతమంది తెగ ఆరాటపడుతుంటారు.అలాంటి వారు ముందు వెనుక ఆలోచించకుండా.వారి దగ్గరున్న డబ్బుతో త్వరగా నిర్ణయాలు తీసుకుని న్యూస్లో నిలుస్తుంటారు.అయితే.సౌదీకి చెందిన షేక్ అలాంటి పేరు ప్రతిష్టల కోసం 3.4 కోట్లు పెట్టి తెల్లని డేగను కొనుక్కుకున్నాడు.సౌదీ అరేబియాలోని...
Read More..ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు తాలిబన్ల అరాచకాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న దారునాలతో ప్రపంచం మొత్తం నివ్వెర పోతోంది.ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు.అయితే ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు రోజుకో కొత్త రూల్ తీసుకువస్తున్నారు.వీరు చేస్తున్న అరాచకాలతో ఆప్ఘనిస్తాన్ ప్రజలు...
Read More..మనకు సోషల్ మీడియాలో కనిపించినన్ని వింతలు మరెక్కడా కనిపించవనే చెప్పాలి.ఇక పదే పదే కొన్ని రకాల వీడియోల గురించి వైరల్ అవుతూనే ఉంటాయి.ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు.అందుకే నెటిజన్లు ఇలాంటి తరహా వీడియోలను ఎక్కువగా చూస్తూ...
Read More..మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్ సినిమా హీరోలకు కూడా ఉండదేమో అనిపిస్తుంది.అయితే వీరి గురించి ఏ చిన్న వార్త అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతుంది.ఇకపోతే క్రికెట్లో కొందరు మాత్రమే...
Read More..చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ విమల్ తండ్రి సందకుతూర్ బ్రాహ్మణులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై రాష్ట్రంలో పెను దుమార్ రిగింది.బ్రాహ్మణుల్ని గంగా నది నుంచి జిల్లా నదికి పంపించేయాలని.బ్రాహ్మణులు కున దేశానికి చెందిన వారు కాదని, వారు ముసలిన అంటరానివారుగా చూస్తుంటారని, ముప...
Read More..ఆన్డ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే.ప్రపంచం అరచేతిలో ఉన్నట్టే.భూమిమీద ఎక్కడ ఏం జరిగిన అది మన కండ్ల ముందుకు వచ్చేస్తుంది.సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత వరల్డ్ మరింత చిన్నదైపోయింది.ఫోన్ ఓపెన్ చేస్తే చాలు నిత్యం రకరకాల వీడియోలు కనబడుతుంటాయి.ఆ వీడియోలు ఏమాత్రం...
Read More..ఇండోనేషియా దేశం లో బాంటెన్ ప్రావిన్స్ లో ఉన్న జైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఏకంగా 41 మంది ఖైదీలు మరణించారు.ఇదే అగ్ని ప్రమాదంలో 81 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడటం జరిగింది.దీంతో వెంటనే జైలు సిబ్బంది.గాయపడిన ఖైదీలను ఆసుపత్రికి తరలించారు.అయితే...
Read More..ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది మరేది ఉండదేమో కదా.ఎందుకుంటే తన పిల్లల కోసం తల్లి చేసినన్ని పనులు ఇంకెవరూ కూడా చేయలేరేమో.తల్లి ప్రేమకు కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.ఏ జంతువు అయినా సరే తన పిల్లల్ని...
Read More..కరోనా మూడోవేవ్ దర్వాజ వద్ద నిలబడి ఉంది.అయినప్పటికీ ప్రజలు మాస్క్ లు లేకుండా బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు.మాస్క్ లు పెట్టుకొమని ప్రజలను కోరడానికి బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ బొంబాయిలోని వివిధ ప్రదేశాలలో ఫీల్డ్ మార్షల్స్ను నియమించింది.అలాంటి ఒక క్లీన్-అప్ మార్షల్స్...
Read More..కరోనా వచ్చి అందరి జీవితాలను నాశనం చేసేసింది.చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.ఇప్పుడు వానలు మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి.వరదల వల్ల చాలా ఆర్థిక నష్టం వాటిల్లింది.విద్యారంగం పూర్తిగా చిన్నాభిన్నమైంది.కరోనా వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా కోల్పోయిన వారు, తీవ్ర నష్టాన్ని చవిచూసినవారు విద్యార్థులనే...
Read More..ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి మొబైల్ లో వాట్సాప్ యాప్ ఉంటుంది.ఎంతోమంది ప్రజాదరణ పొందిన యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూనే వస్తుంది.ఈ...
Read More..ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా అధికారులు, పాలకులు ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.ఎన్నికల సమయంలో వచ్చి వరాల జల్లు కురిపించి ఆ తర్వాత వాటిని పాలకులు మర్చిపోతుంటారు.లేదంటే ప్రజలకు ఇష్టం లేేని పని చేసినా కూడా ప్రజలు ఊరుకోరు.దీంతో వారు...
Read More..వర్షాకాలం అన్నాక వర్షాలు పడకుండా ఉంటాయా చెప్పండి.వర్షాకాలం వర్షం, చలికాలం చలి, ఎండాకాలం ఎండ అనేవి ప్రకృతి దర్మం.వర్షాలు కురిచినప్పుడు ఆ వర్షపు నీటి వలన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారనే విషయం అధికారులు ముందుగా గుర్తించి వాటికి సొల్యూషన్ వెతకాలి.ఈ...
Read More..మార్కెట్ లోకి కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు ఆ టాపిక్ ఏ ట్రెండింగ్ అవుతుంది.ఏ ఫోన్ వచ్చింది, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధర అనుకూలంగాలే ఉందా ఇలా ఎన్నో ప్రశ్నలు కొంతమందిని బాగా ఎక్సైట్ చేస్తుంటాయి.వచ్చిన ఫోన్...
Read More..అతను అందరిలాగానే పుట్టాడు.కానీ చేతికి రెండే వేళ్లతో పుట్టాడు.దీంతో చిన్నప్పటినుంచి అన్నం తినాలన్నా.మరే పనిచేసుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు పడేవాడు.పుట్టుకతోనే చేతికి రెండే వేళ్లతో పుట్టిన లూథియానాకు చెందిన హర్జిత్ సింగ్ చాలా ఇబ్బందులు పడేవాడు.కానీ కష్టాలు ఉన్నాయి కదా అని అతను...
Read More..వాట్సాప్ యూజర్లకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.ఇకపై కొన్ని ఫోన్స్ లో వాట్సాప్ పనిచేయదు అనే వార్త ఒక్కసారిగా అందరిని టెన్షన్ పెట్టింది.ఎందుకంటే ఈరోజుల్లో వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు.వాట్సాప్ లో చాలా డేటాను షేర్ చేసుకుంటున్నారు.అయితే ఇది...
Read More..అమ్మతనంలోని తియ్యదనం అనుభవించాలని ప్రతి మహిళా కోరుకుంటుంది.కడుపుతో ఉన్న దగ్గర నుంచి బిడ్డను ప్రసవించే దాక ప్రతిరోజు అమ్మకి ఒక మధురానుభూతే కదా.అలాగే స్త్రీ గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీమంతం చేయడం అనేది ఎప్పటినుంచో మన సంప్రదాయలలో భాగంగా వస్తుంది.ఈ క్రమంలోనే...
Read More..ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఎంఐఎం అసదుద్దీన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ కి వెళ్ళినా తాను అయోధ్య కి రాను అని యోగి.అనుకున్నారని, కాశ్మీర్ కి వెళ్ళినా తాను. అయోధ్యకి వచ్చాను అని రెండూ కూడా ఇండియాలో ఉన్నావే...
Read More..ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్ల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి.దీంతో ఇప్పటికే ఆఫ్గనిస్థాన్ దేశంలో నివాసం ఉంటున్న ఇతర దేశాల పౌరులను తమ దేశాలు వెనక్కి రప్పించి కుంటున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా, భారతదేశం, పాకిస్తాన్, తదితర దేశాలకు...
Read More..ఈమధ్య కాలంలో కొందరు బాబాలు అమాయకుల సమస్యలను అలుసుగా తీసుకుంటూ బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.కాగా తాజాగా ఓ బాబా సంతానం లేనటువంటి మహిళలను కొరికితే సంతానం కలుగుతుందని అలాగే అతడి పాద స్పర్శ తగిలితే కూడా పిల్లలు పుడతారని తెలియడంతో అమాయకపు...
Read More..ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు తమ వశం చేసుకున్న సంగతి అందరికీ విదితమే.ఇక ఆ దేశం నుంచి ఇప్పటికే చాలా మంది పారిపోయారు.కాగా, ప్రజెంట్ ఆప్ఘన్లో ఉన్న మహిళలు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఆప్ఘన్లో తాలిబన్ల పాలనకు సంబంధించిన...
Read More..బిగ్ బీ అమితాబచ్చన్ హోస్ట్ గా హిందీలో ప్రసారం అవుతోన్న కౌన్ బనేగా కరోడ్పతి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.ఈ షో ద్వారా బిగ్ బీ ఎంతో మందికి మరింత దగ్గరయ్యారు.ఈ షోకి లక్షల్లో అభిమానులు ఉన్నారు.కొంత మంది ఈ షోలో అవకాశం...
Read More..అంగారక గ్రహంపై జీవాన్వేషణ ఈనాటిది కాదు.ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు మార్స్ గ్రహంపై మానవాళి నివసించగలిగే పరిస్థితులు ఉన్నాయా? అనే విషయమై పరిశోధనలు జరుపుతున్నారు.వివిధ దేశాల రోవర్స్ ఇప్పటికే అరుణగ్రహాన్ని చుట్టుముట్టాయి కూడా.ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పర్సెవరెన్స్...
Read More..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన వేటసినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ మూవీలో చిరంజీవిని ఖైదీగా బందించి ఓ జైలులో పడేస్తారు.అక్కడ జైలులో ఉన్న వృద్ధుడి సాయంతో చిరంజీవి చిన్న చిన్న వస్తువులను పోగు చేసుకుని సొరంగాన్ని తవ్వే ప్రయత్నం చేస్తుంటాడు.ఆ సీన్...
Read More..నెట్టింట యానిమల్స్, బర్డ్స్కు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు.అయితే, అటువంటి వీడియోల్లో కొన్ని చూడగానే చాలా ఫన్నీగా అనిపిస్తంటాయి.మరికొన్ని వీడియోలయితే చూస్తే చాలు భయం మనల్ని వెంటాడుతుంటుంది.ఈ భయపెట్టే కోవకు చెందిన వీడియో ఒకటి తాజాగా సోషల్...
Read More..సోషల్ మీడియా అంటేనే వైరల్ వీడియోలకు పెట్టింది పేరు.కాగా ఇక్కడ ఎక్కువగా మనకు జంతువులకు లేదంటే పక్షులకు సంబంధించి వీడియోలు వైరల్ అవడం కనిపిస్తుంది.వీటికి సంబంధించిన వీడియోలు అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగానే ఎదరు చూస్తు ఉంటారు.వీటికి మిలియన్ల కొద్ది...
Read More..ఈ మధ్య కొందరు చేస్తున్న పని చూస్తుంటే అసలు వీరు మనుషులేనా ఇలా చేస్తున్నారేంటి అని అనిపించక మానదేమో.ఎవరూ చేయనటువంటి పనులు ఎవరు చేసినా అది విచిత్రమే కదా.ఇక ఇలాంటి వాటికి సోషల్ మీడియాలో ఆదరణ బాగానే ఉంటుంది.ఇక ఇప్పుడు కూడా...
Read More..బట్టతల అంటే చాలా మంది మగవారు ఫీల్ అవుతుంటారు.ఈ కాలంలో అయితే వయసు సగం కూడా పూర్తి కాకుండానే బట్టతల వచ్చేస్తుంది.ఎంతో వర్క్ స్ట్రెస్, వాటర్ ప్రాబ్లెమ్ వల్ల ఈ సమస్య మగవారిని తెగ ఇబ్బంది పెడుతుంది.స్నేహితులతో కలిసి తిరుగుతుంటే.ఏంట్రా అప్పుడే...
Read More..ప్రపంచలోనే టెక్ దిగ్గజ కంపెనీలైన ‘యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, టెస్లా, బైజూ‘ ల గరించి అందరికీ తెలిసిందే.అలాంటి కంపెనీలు తమ ప్రొడక్ట లకు కావాల్సిన చిప్ ల కొరత ఉండడంతో తామే సొంతంగా చిప్ లను తయారు చేస్తామని ఎప్పట్నుంచో ప్రకటిస్తూనే...
Read More..ఈ కాలంలో ఫోన్ కు జనాలు బాగా అడిక్ట్ అయిపోయారు.నిద్రాహారాలు లేకపోయినా బ్రతకకలుగుతున్నారు గాని ఫోన్ లేకుండా మాత్రం జనాలు బతకలేకపోతున్నారు.ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి చేసిన పని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోయి...
Read More..వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేసే కథానాయకుడు లక్ష్య్.వలయం వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్తో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఇప్పుడు తనదైన పంథాలో గ్యాంగ్స్టర్ గంగరాజుఅనే డిఫరెంట్ మూవీతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు.రీసెంట్గానే...
Read More..కరోనా అందరి జీవితాలను తలకిందులు చేసేసింది.చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో కొన్ని కుటుంబాలు అనాథలయ్యాయి.ఆర్థిక బాధలతో ఇంకొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఆకలికి అల్లాడే పరిస్తితి వచ్చింది.ఈ భూమ్మీద అనేక జంతువులు తమ ఆకలిని తీర్చుకోవడానికి ఇబ్బందులు పడ్డాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఓ పక్షి...
Read More..రెస్టారెంట్ లోకి కస్టమర్లను ఆకట్టుకోవాలంటే చాలా స్పెషల్ ఫుడ్స్ చేయాలి.లేదా మా రెస్టారెంట్ లో టేస్ట్ బాగుంటుందని పబ్లిసిటీ చేయాలి.ఉచితం అనే చెప్పాలే కానీ.కస్టమర్లు లైన్ లో నిల్చుంటారు.ఇవేవి కాకుండా ఒక రెస్టారెంట్ కొత్తగా ఆలోచించింది.మా రెస్టారెంట్ కు వస్తే వైఫై...
Read More..ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 3 గంటల్లో 40 కి.మీ.సైకిల్ తొక్కి ప్రతిభకు వయస్సు అడ్డురాదని నిరూపించాడు ఓ వృద్ధుడు.మల్కజ్ గిరిలో నివాసముంటున్న 75 ఏళ్ల పాండే తన ప్రతిభతో వార్తల్లో నిలిచి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.పాండే రైల్వేలో...
Read More..యాపిల్ కంపెనీ ఇప్పుడు ఒక వినూత్న ఆలోచనతో, సరికొత్త ఫీచర్లతో ఒక కొత్త మొబైల్ ఫోన్ ను త్వరలో మన ముందుకు తీసుకుని రానుంది.ఈ నెల చివరిలో మార్కెట్ లోకి ఐఫోన్ 13ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ ఫోన్...
Read More..ప్రస్తుత ఆధునిక సమాజంలో రోజురోజుకూ సాంకేతికత వేగంగా పెరుగుతుండటాన్ని మనం చూడొచ్చు.ప్రతీ ఒక్కరు టెక్నాలజీ వినియోగిస్తూనే ఉన్నారు.ఒకప్పుడు ఫోన్స్, టీవీలు, ఇంటర్నెట్ అనేవి ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు.కానీ, ఇప్పుడు మారుమూల గ్రామంలో ఉన్న ఇంటిలోనూ స్మార్ట్ ఫోన్, ల్యాప్...
Read More..కరోనా మహమ్మారి తీవ్రత పూర్తిగా తగ్గిపోయిందనుకునే లోపే మళ్లీ విజృంభించడాన్ని మనం గమనించొచ్చు.ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా ప్రజెంట్ థర్డ్ వేవ్ అతి త్వరలో రాబోతున్నదని కొందరు, ఆల్రెడీ వచ్చేసిందని ఇంకొందరు నిపుణులు ఉంటున్నారు.ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ద్వారా కొవిడ్...
Read More..విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’.ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది.ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు.ఎస్.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ...
Read More..సాధారణంగా బట్టతల ఉన్న యువకులను యువతులు ఇష్టపడరు.ఈ క్రమంలోనే తమకున్న బట్టతలను కవర్ చేసుకునేందుకు బట్టతల ఉన్న ఉన్నవారు ప్రయత్నిస్తుంటారు.ఇక పెళ్లి చూపులకు వెళ్లిన క్రమంలో అయితే బట్టతల ఉన్నట్లు ఏ కొద్దిగా అనుమానం వచ్చినా అది నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే,...
Read More..మన దేశంలో ఒక్కోచోట ఒక్కో ఆచారాన్ని ప్రజలు ఫాలో అవ్వడం మనం చూసే ఉంటాము.ఒక్కోసారి వారి ఆచారాలు, పద్ధతుల గురించి తెలిస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక ఊరిలో దేవుడు మీద భక్తితో ఎప్పటినుంచో ఒక వింత ఆచారాన్ని...
Read More..ఏఐ టెక్నాలజీతో అద్దుతాలు చేయవచ్చంటూ మరోసారి నిరూపించాడు 28 ఏళ్ల ఈజిప్టు ఇంజనీర్ మహమ్మద్ ఎల్ కోమి.ఇంతకీ ఆ అద్భుతం ఏంటో తెలుసా .ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఓ రోబో ఎడారి ప్రాంతంలో మంచి నీరు తయారు చేస్తుందట.ఆ రోబో పేరు...
Read More..పాములను చుస్తే నిద్రలో కూడా ఉలికి పడి లేస్తాము.అలాంటిది పాము వెంట పడితే ఇంకా భయంతో పై ప్రాణాలు పైనే పోతాయి.పాముల్లో నాగు పాము అంటే ఇంకా భయం.ఆ విషపూరితమైన పాము ను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది.అలాంటిది నాగు పాము...
Read More..ఈ మధ్య దొంగతనాలు దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి.పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా నేరగాళ్లు పెరిపోతున్నారు.నడి రోడ్డు మీదనే దొంగతనాలకు పాల్పడుతున్నారు.తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే జరిగింది.ఒక దొంగ నడి రోడ్డు మీద దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు.కానీ అది వీలు కాలేదు.అక్కడ...
Read More..గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడటంతో వచ్చే రెండు రోజులు ఏపీలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తాజాగా...
Read More..తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.హైదరాబాద్ నగరంలో కూడా భారీగా వర్షాలు కురియడంతో.నగరంలో వరద నీరు ముంచెత్తుతోంది.ఈ క్రమంలో భారీ వర్షాలకు నగరంలో కొన్ని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.ముఖ్యంగా ముసరాంబాద్ బ్రిడ్జిపై నుంచి వరద పోటెత్తుతోంది.ఈ క్రమంలో రెండు రోజులగా వరదనీటి...
Read More..జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన విశ్వ క్రీడా సంబురంలో భారత్ తరఫున పాల్గొన్న క్రీడాకారుడు నీరజ్ చోప్రా డిస్కస్ త్రో క్రీడాంశంలో గోల్డ్ మెడల్ సాధించిన సంగతి అందరికీ విదితమే.ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రాను దేశం మొత్తం అభినందించింది.ప్రధాన మంత్రి,...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.నెటిజన్లు కూడా జంతువులకు సంబంధించిన వీడియోలను బాగా లైక్ చేస్తున్నారు.జంతువుల మధ్య పోరాట దృశ్యాలు, ఫన్నీ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.ప్రపంచంలో మనకు...
Read More..కొంత మంది వాళ్ళ తాహతకు మించి ఆశ పడుతుంటారు.ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలని అనుకోరు.మనం సంపాదించే దాని కన్నా ఎక్కువుగా కావాలనుకుంటే చివరికి అనర్ధాలు తప్పవు.అందుకే ఉన్నదానితో సంతృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే ఎటువంటి అనర్ధాలు జరుగవు.కానీ అందరు అలా ఉండలేరు.కోరికలను అదుపులో...
Read More..దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబాన్ల సామ్రాజ్యం ఏర్పాటు చేయటం జరిగింది.దాదాపు రోజుల వ్యవధిలోనే దేశం మొత్తాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్నారు.ఇదే క్రమంలో అమెరికా నాటో దళాలు దేశం విడిచి వెళ్లిపోవడంతో.తాలిబాన్లు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ. పంజాషిర్.వంటి ప్రాంతాలను...
Read More..నిన్నుకోరి’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘టక్ జగదీష్`.షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నాని సరసన...
Read More..సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి.మరికొన్ని ఎమోషనల్ గా ఉంటాయి.ఇంకొన్ని మాత్రం ఆశ్చర్య కరంగా ఉంటే కొన్ని వీడియోలు చుస్తే ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది.ఆ వీడియో చుస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.అలంటి వీడియో...
Read More..బిగ్ బాస్ సీజన్ –5 అంగరంగ వైభవంగా మొదలైంది.నాగార్జున హోస్టుగా చేసిన ఈ షో కలర్ ఫుల్ గా జనాలకు కనువిందు చేసింది.తొలి రోజు పార్టిసిపెంట్ల ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ జిగేలున మెరిసింది.మొత్తం 19 మంది కంటెస్టెంట్లు షోలోకి అడుగు...
Read More..ఆడవాళ్లు అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అందంగా కనిపించడానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి అయినా వెనుకాడరు.మన దేశంలో ఉండే మహిళలు మాత్రమే కాకుండా విదేశాలలో ఉండే మహిళలు కూడా డబ్బులు బాగానే ఖర్చు పెడతారు.అందంగా కనిపించడానికి డబ్బులను...
Read More..లవ్ స్టోరీలో ట్విస్టులు అంటే కేవలం సినిమాల్లోనే ఉంటాయనుకుంటే మీరు పొరపడినట్లే తాజాగా ఓ రియల్ లవ్ స్టోరీలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నట్లు బయటకు వచ్చింది.ఇటీవల కాలంలో ఓ యువకుడు అక్కా చెల్లెళ్లను మ్యారేజ్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా...
Read More..రోజురోజుకూ వైద్యం మరింత కాస్ట్లీ అవుతుండటం మనం చూడొచ్చు.ఇక ఏదైనా జబ్బు సోకిందని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.అలా ఆస్తులు అమ్ముకున్నా ప్రాణాలు కాపాడుతురాన్న నమ్మకం కూడా లేదు.తాజాగా అటువంటి ఘటన ఒకటి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు...
Read More..ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ట్యాలెంట్ ఉన్నవారికి సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటారు.నెట్ సౌకర్యం పుణ్యమా అని.మట్టిలోని మాణిక్యాలు ప్రపంచ స్థాయికి పరిచయవవుతున్నాయి.పాటలు పాడేవారు, ఆర్టిస్ట్స్ మాత్రమే కాకుండా.అబ్బురపరిచే విన్యాసాలు చేసేవాళ్లు సోషల్ మీడియాలో ఇంటర్నెట్ ద్వారా గుర్తింపు పొందుతున్నారు.అయితే ప్రతిభనును...
Read More..టైటానిక్ ఓడ ప్రమాదం గురించి తెలియని వాళ్లు ఉండరు.ఫస్ట్ వరల్డ్ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ ఓడను తయారు చేశారు.అప్పట్లో ఇది భారీ ఓడగా పేరు తెచ్చుకుంది.ఇది 1912 నవంబర్ 14న సముద్రంలో వెళ్తున్న టైటానికి మార్గమధ్యంలో...
Read More..మరికొన్ని రోజుల్లో చలికాలం రాబోతుంది.చలిని తట్టుకోవడానికి అందరు చలికోట్లు వేసుకుంటూ ఉంటారు కదా.అయితే మనం కోనే స్వెటర్లు మహా అయితే ఎంత ఉంటాయి ఏ 1000 లేదంటే 2000 ఉంటాయి.కానీ ఈ స్వెటర్ ధర మాత్రం అక్షరాలా లక్ష రూపాయలట.ఇంకో విచిత్రం...
Read More..సినిమా పరిశ్రమల వారసులు, వారసురాళ్లతో నిండిపోతుంది.ఇప్పటికే పలువురు నటీనటుల కొడుకులు సినిమా హీరోలుగా పరిచయం కాగా.కొందరి అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.మెగా ఫ్యామిలీ నుంచి నీహారిక.మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మీ, రాజశేఖర్ ప్యామిలీ నుంచి శివానీ, శివాత్మిక,...
Read More..ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ అర్జెంటీనా, బ్రెజిల్ మధ్యప్రారంభమైన పది నిమిషాల తర్వాత గ్రౌండ్లోకి పోలీసులు, ఆరోగ్య కార్యకర్తల టీంలు రంగప్రవేశం చేశారు.అందులో నలుగురు ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.దీంతో అందరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు.ఆదివారం రాత్రి జరిగింది.ఈ ఘటన వల్ల...
Read More..కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టించింది.ఈ వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ ప్రకటించారు.శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5 గంటల...
Read More..ఒకప్పుడు ఆడవాళ్లు ఎంతో సంప్రదాయమైన దుస్తులలో కనిపించేవారు.ఇంట్లో వారి వేషధారణ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం కాస్త పద్దతిగా ఉంటే బాగుంటుంది కదా.కానీ కొంతమంది ఆడవాళ్లు మాత్రం తమకేమి పట్టనట్లు బహిరంగంగానే ఒంటి మీద సరైన బట్టలు...
Read More..విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ గా, కోపంగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే.అయితే తాజాగా మరోసారి విరాట్ కోపంతో ఉన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.భారత్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 4వ టెస్ట్ ఆడుతోంది.అయితే ఈ టెస్ట్ ఆసక్తికరంగా...
Read More..కొందరు మనుషులు నిత్యం ప్రమాదాలతో సై అంటారు.ఇందుకోసం కోసం వారు జీవితాలను కూడా లెక్కలోకి తీసుకోరు.ఓ వ్యక్తి తన కారు పైకప్పుపై కూర్చొని వేగంతో ప్రయాణించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.ప్రపంచంలో ఎంతో మంది వెరైటీ వ్యక్తులు, వారి స్పెషల్ కథనాలు...
Read More..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతుండటం మనం చూడొచ్చు.తాజాగా ముళ్ల పంద, చిరుత కొట్లాడుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు అయిన చిరుత వేట భయానకంగా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే.చిరుత...
Read More..చాలా మంది కుక్కలని, పిల్లులని, చిలుకలని, పావురాలని పెంచడం మనం చూస్తూనే ఉంటాం.ఇంకా కొంత మంది జింకలు, నెమళ్లను పెంచడం కూడా అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం.కొంతమందికి పెట్స్ అంటే చాలా ఇష్టం.టైం దొరికితే చాలు వాటితోనే టైంపాస్ చేస్తుంటారు.కానీ ఒకరి ఆలోచన...
Read More..పూర్వపు రోజుల్లో మన తాతముత్తాతలు ఎలాంటి సదుపాయాలు లేకుండానే జీవించేవారు కరెంట్, ఇంటర్నెట్ ఇలాంటి లేకుండానే ఎంతో సంతోషంగా జీవిచేవారు.కానీ ఇప్పటి ప్రజలు గంట కూడా కరెంట్ లేకుండా ఉండడం లేదు.నిముషం ఇంటర్నెట్ లేకపోయినా పిచ్చి పట్టినట్టు ఫీల్ అవుతున్నారు.అలాంటి సదుపాయాలు...
Read More..బర్డ్స్, యానిమల్స్కు సంబంధించిన వీడియోస్ చూస్తే ఎవరైనా చాలా ఇష్టపడుతుంటారు.వాటిని చూస్తే మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు.ఇకపోతే యానిమల్స్, బర్డ్స్కు సంబంధించిన బోలెడన్ని వీడియోలు నెట్టింట వైరలవుతుండటం మనం చూడొచ్చు.తాజాగా చేప కోసం పరితపిస్తున్న డాగ్ వీడియో ఒకటి...
Read More..ఆగస్టు నెల ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అమెరికా నాటో దళాలు ఉపసంహరణ తో కాబూల్ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల సర్వీసులు రద్దు అయిన సంగతి తెలిసిందే.దాదాపు విమానాశ్రయం మొత్తాన్ని తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.అంతకుముందు గడువు ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ లో చాలామంది...
Read More..బెంగళూరు. ఎప్పుడు ఎదో ఒక విషయంలో ట్రేండింగ్ లో ఉంటుంది.బెంగళూరులో అన్ని రాష్ట్రాల వారు ఉంటారు.చాలా మంది ఇక్కడే ఎదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతుంటారు.బెంగళూరు చాలా పెద్దది కాబట్టి ఎప్పుడు రద్దీ గానే ఉంటుంది.ప్రతిరోజు వేలాది మంది బెంగళూరుకు వస్తుంటారు,...
Read More..ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ దేశం లో రెచ్చిపోతున్నారు.ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు ఇరాక్ దేశం అతలాకుతలమవుతోంది.ఆ దేశానికి చెందిన పోలీసులనే టార్గెట్ చేసుకుని ఐసిస్ ఉగ్రవాద సంస్థలు చేసిన తాజా దాడులలో దాదాపు 13 మంది ఇరాకీ పోలీసులు.మరణించడం జరిగింది.చెక్ పోస్ట్ వద్ద...
Read More..టెక్నాలజీ వేగంగా మారుతోంది.ఏమైనా ప్రశ్నలు ఎదురైనా, ప్రదేశాల గురించి తెలుసుకోవాలన్న వెంటనేగూగుల్ ఇట్అంటున్నారు.ఇప్పుడున్న జెనెరేషన్ లో గూగుల్ సెర్చ్ మనిషి జీవితంలో అత్యవసరమైన వాటిలో మొదటి స్థానంలో ఉంది.అయితే ఈ గూగుల్ సెర్చ్ గురించి పెద్ద చరిత్రే ఉంది.అది చాలా మందికి...
Read More..ఈ మధ్య సోషల్ మీడియాను ఓ సాంగ్ ఊపేస్తోంది.ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తోంది.ఇంకా చెప్పాలంటే దునియాలో దుమ్ము లేపుతూ దూసుకెళ్తోంది.ఇంటర్నెట్ ను షేక్ చేసే స్థాయిలో ఆ పాట ఉంది.ఆ పాటకు ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నారంటూ చాలు ఇట్టే వైరల్...
Read More..క్రికెట్కు మన దేశంలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక క్రికెట్ అంటే ఎక్కువగా కొందరు మాత్రమే గుర్తుకు వస్తారు.ఎందుకంటే వారికే ఎక్కువగా రికార్డులు ఉంటాయి.ముందుగా వారే బ్యాటింగ్కు దిగుతుంటారు కాబట్టి వారికి అంత ప్రాధాన్యత ఉంటుంది.ఇక క్రికెట్ టీంలో...
Read More..మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త స్టిక్కర్ ప్యాక్ను విడుదల చేసింది.మనీ హీస్ట్ మూవీకి సంబంధించిన స్టిక్కర్ హీస్ట్ను ప్రారంభించింది.నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన ఈ సినిమా 2021 సెప్టెంబర్ 3న విడుదల అయింది.ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ స్టిక్కర్స్ను స్టిక్కర్ హీస్ట్గా విదుదల...
Read More..అడవికి రారాజు సింహం అయినప్పటికీ నిజమైన రాజు ఏనుగు అని అంటుంటారు.నిజానికి అతిపెద్ద యానిమల్గా ఆకారంలో ఎలిఫెంట్ ఉంటుంది.‘బీ వెజ్ బీ స్ట్రాంగ్’ అన్న సామెత ఏనుగులను ఉద్దేశించి చెప్పబడింది.కాగా, అడవిలో అతి పెద్ద జీవియైన ఏనుగుకు కోపమొస్తే కల్లోలమేనట.ఇందుకు సంబంధించిన...
Read More..ప్రభుత్వానికి ఎదురు నిలబడితే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలియాలంటే తీన్మార్ మల్లన్నను చూస్తే అర్థం అవుతుంది.తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జనాలను జాగ్రుతం చేస్తున్నాడు.అంతేకాదు.చెప్పే మాటలు, చేసే చేతలకు మధ్య ఉన్న తేడాను...
Read More..అశ్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు తమ వశం చేసుకున్న సంగతి అందరికీ విదితమే.ఈ నేపథ్యంలోనే ఆ దేశం నుంచి జనం విదేశాలకు పారిపోయారు.ఇక మహిళలు అయితే తమకు దేశంలో రక్షణ కరువైందని భయాందోళన చెందుతున్నారు.మొత్తంగా క్రూరమైన,...
Read More..సోషల్ మీడియాలో రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.తమకు నచ్చిన వీడియోలను లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో గడుపుతున్నారు.ఈ మధ్య అన్నిటి కన్నా ఎక్కువుగా పెళ్లి వీడియోలు వైరల్...
Read More..మనకు సోషల్ మీడియాలో మనకు ఎన్నో రకాల పసందైన వీడియోలు కనిపిస్తూ ఉంటాయి.అయితే మనం టైమ్ పాస్ కోసమే ఎక్కువగా సోసల్ మీడియాను ఫాలో అవుతుంటాం.కాగా ఇందులో ఎక్కువగా మనకు టైమ్ పాస కలిగించేందుకు పజిల్స్ లాంటి గేమ్స్ ఆడుతుంటాం.అయితే ఇలాంటివి...
Read More..ఈ మధ్య జంతువు కూడా జనావాసాల్లోకి రావడం స్టార్ట్ చేశాయి.ఇక అప్పుడప్పుడు క్రూర మృగాలు కూడా మనకు రోడ్ల మీదే దర్శనం ఇస్తున్నాయి.అడవులు తరిగిపోవడమో లేక మరేదైనా కారణం కావచ్చుగానీ ఇలా అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తూ నానా హంగామా సృష్టిస్తున్నాయి.ఇకపోతే...
Read More..సోషల్ మీడియా కారణంగా మనం ఇంట్లో కూర్చునే ప్రపంచంలో నలుమూలల ఏం జరుగుతుందో తెలుసు కుంటున్నాము.ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.ఆ వైరల్ వీడియోలను చూస్తూ నెటిజెన్స్ కూడా కాలక్షేపం చేస్తున్నారు.అయితే మనం సోషల్...
Read More..సోనూసూద్. ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.కరోనా వైరస్ పేరు వింటే ఎంత భయపడి పోతామో, అలాగే సోనూ పేరు వింటే చాలు అంత సంబర పడిపోతాము.కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే సోనూ మాత్రం...
Read More..సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలేమో.ఎందుకంటే ఈ ప్లాట్ ఫామ్ లో మనకు ఎక్కడా కనిపించని కనీసం ఎక్కడా విననటువంటి డిఫరెంట్ వీడియోలు లేదా ఫొటోలు కనిపిస్తుంటాయి.మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధొంచిన వీడియోలు అయితే...
Read More..మనకు ఇంటర్నెట్లో క్రూరమృగాలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తాయి.ఎందుకంటే వేట అంటేనే అంత క్రేజ్ ఉంటుంది మరి.ఇక వైల్డ్ లైఫ్ అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది కాబట్టి క్రూర మృగాల వేటకు అంత క్రేజ్ ఉంటుంది మరి.ఇలాంటి వీడియోలకు మిలియన్లలలో వ్యూస్...
Read More..ఇంటర్నెట్ ని షేక్ చేసే వైరల్ వీడియోలు వస్తూనే ఉంటాయి.అయితే తాజాగా ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.విషయం ఏంటంటే.మనం కాకుల గురించి ఎన్నో కథలు విన్నాం.ముఖ్యంగా కాకికి దాహం వేసినప్పుడు కుండలో అడుగు భాగంలో ఉన్న...
Read More..మనిషిని ఏదైనా కుడితే వెంటనే ఆ ప్రదేశాన్ని మనిషి గట్టిగ కొట్టి కుట్టినదాన్ని చంపేస్తాడు.అంతలా ఆ నిమిషం కోపం వస్తుంది.ఇలా మనిషిని కుట్టి ఒక్క నిమిషంలో కోపం తెప్పించేవి చీమ, దోమ.ముఖ్యంగా దోమ కుడితే ఇంకా భయంగా ఉంటుంది.ఎందుకంటే దోమ కొట్టడంతో...
Read More..పిజ్జా.దీని గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.ఈ మధ్య యువత ఎక్కువగా పిజ్జా తింటున్నారు.పెద్ద పెద్ద సిటీస్ లో అయితే ఆఫీస్ లో టైం దొరకడం లేదు కాబట్టి.ఈ పిజ్జాలని ఆర్డర్ చేసుకొని ఇవే తింటున్నారు.ఎప్పుడు మనం రౌండ్ గా ఉండే పిజ్జాని చూసాం.గతంలో...
Read More..ఇప్పుడు ఏది కావాలన్నా, ఏది కొనాలన్నా బయటికి వెళ్లాల్సిన పని లేదు.మనకు కావాల్సినవి అన్ని ఆన్ లైన్ లోనే దొరుకుతున్నాయి.పట్నం నుంచి పల్లె వరకు ఈ వ్యాపారం జరుగుతుంది.ఈ ఆన్ లైన్ వ్యాపారాల గురించి అందరికి తెలిసిందే.ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో...
Read More..ఇంటర్నెట్ వాడకానికి ప్రతి ఒక్కరు కూడా బాగా అలవాటు పడిపోయారు.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నెట్ బ్యాలన్స్ వేపించుకుంటున్నారు .నెట్ బ్యాలన్స్ అయిపోతే ఏ మాత్రం డబ్బులు ఖర్చుపెట్టడానికి కూడా ఆలోచించకుండా నెట్ బ్యాలన్స్ వేపించుకుంటున్నారు.అంతలా నెట్...
Read More..ఆ మహిళలు కొత్తగా ఆలోచించారు.సమస్యను ఇలా కూడా తెలియచేయొచ్చా అని అనిపించేలా చేసారు.రోడ్డుపైనే ఫ్యాషన్ షో మొదలు పెట్టేసారు.మహిళలు అందరు రోడ్ మీదే క్యాట్ వాక్ చేస్తుంటే అందరు అలా చూస్తుండిపోయారు.ఈ ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం సృష్టించింది.అందరు వాళ్లనే చూస్తుండిపోయారు.వాళ్ళని...
Read More..ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది ప్రముఖులు ట్రోలింగ్కు గురవుతున్నారు.కాగా ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంటోంది.చాలా వరకు ఫేక్ అనే లేటుగా తెలుస్తోంది.అయినా నెటిజన్లు అవేవి పెద్దగా పట్టించుకోకుండా అసలు అది నిజమో కాదో కూడా చెక్...
Read More..మనం ఎక్కువ ఆనందంగా ఉన్నప్పుడు గాల్లోకి వెళ్ళకు కింద పడతావు అంటారు.అయితే అదే గాల్లో మనం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి కార్ లో వెళ్తే ఎలా ఉంటుంది.ఏంటి కలలానే ఉంది కదా.కాదు ఇది నిజం.ఒక కొత్త టాక్సీ ఇటువంటి కలని నిజం...
Read More..దేశంలో ప్రముఖ స్థాయిల్లో ఉన్న వారు ఏది మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి.మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు, లేదంటే రాజకీయ నాయకులు అలాగే కోర్టు జడ్జిల్లాంటి వారు ఏ మాత్రం పొరపాటుగా మాట్లాడినా సరే ఇట్టే వైరల్ అయిపోతుంది.ఎందుకంటే ఇలాంటి...
Read More..రాష్ట్రానికి ఐపీఎస్ ల సంఖ్య పెంచండి.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు.ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై అమిత్ షాతో చర్చించారు.ముందుగా...
Read More..ఈ సృష్టిలో తాగునీటికి ఉన్న ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే.కాగా చాలా ప్రాంతాల్లో ఈ తాగునీటికి ఇబ్బందులు ఉండటంతో వారు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో చూస్తూనే ఉన్నాం.కాగా ఈ ఎద్దడి అప్పుడప్పుడు అడవి జంతువులకు కూడా ఉంటుంది.ఇక నీరు లేని చోట...
Read More..ఇప్పుడు పారాలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ను సంపాదించుకుంటుందో అందరికీ తెలిసిందే.ఎందుకంటే అన్నీ బాగున్న వారు ఆడితే దానికి సెపరేట్ క్రేజ్ ఉంటుంది.కానీ అంగవైకల్యం ఉన్న వారు ఆత్మ స్థైర్యాన్ని ప్రదర్శిస్తూ ఆడితే మాత్రం దాని క్రేజ్ మరో లెవల్ అనే...
Read More..ఇప్పుడు కరోనా ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే.ఇలాంటి తరుణంలో ప్రతి దేశం కూడా ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ల బాట పడుతోంది.చాలా దేశాల పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.రోజుకు లక్షలాది మందికి వ్యాక్సిన్లు వేస్తూ తమ దేశాలను...
Read More..పెండ్లి అనేది ప్రతి అమ్మాయి, అబ్బాయి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం.ఇలాంటి తరుణం కోసమే అందరూ ఎదురు చూస్తుంటారు.ఎన్నో రోజులుగా దీని కోసం కలలు కంటారు.ఇక పెండ్లి సమయంలో వచ్చిందంటే మాత్రం ఇరువురి ఇంట్లో పెద్ద పండగే అని చెప్పాలి.అయితే కొన్ని...
Read More..మన దేశంలో పిఛన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.నిరుపేదల్లోని వృద్ధులకు మాత్రమే ఇలా పిఛన్లు ఇస్తుంటారు.ఎందుకంటే మన దేశంలో ఇలా ఏమీ లేని పేద వృద్ధులు కోట్లలో ఉన్నారు.గ్రామాల్లో అయితే ఈ పింఛన్ కోసం వృద్ధులు ఎన్ని పాట్లు పడుతారో...
Read More..సాధారణంగా ఏవైనా చెల్లింపులు చేపట్టినప్పుడు ఇంటర్నెట్ స్లోగా ఉండటంతో పేమెంట్ చేయలేకపోతాం.దీంతో అది ఫెయిల్ అవుతుంది.2జీలో ఉంటే ఎటువంటి ఆన్లైన్ చెల్లింపులు చేయలేం.అయితే, చాలా మందికి యూపీఐ చెల్లింపులు ఆఫ్లైన్లో ఎలా పేమెంట్ చేయాలో తెలీదు.మీ ఫోన్ ద్వారా *99# యూఎస్ఎస్డీ...
Read More..దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు భారీ జరిమాన విధించారు.ఫేస్బుక్ మాతృసంస్థగా ఉన్న ఈ యాప్ గతంలో కూడా ప్రైవసీ విషయంలో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే! తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రైవసీ పాలసీ చట్టం ఉల్లంఘనల నేపథ్యంలో వాట్సాప్కు 225...
Read More..సోషల్ మీడియా అంటేనే వినోదాలు వింతలకు నెలవు.ఇక్కడ కనిపించని దృశ్యాలు అంటూ ఉండవు.ఎప్పుడు ఏదొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.నెటిజెన్స్ కూడా వీటిని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎమోషనల్ గా ఉండేవి కొన్ని...
Read More..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.సాధారణంగా జంతువులంటే మనుషులకు చాలా ఇష్టమే.అయితే వాటిలో కొన్ని అపాయం చేసేటివి ఉన్నాయి.కొన్ని మంచి చేసేవి కూడా ఉన్నాయి.జంతువులు జంతువులతోనే తలపడిన వీడియోలు చాలానే మనం సోషల్...
Read More..ఎవరైనా సరే పుట్టినరోజు అంటే చాక్ తో కేక్ కోయడం మనం చూసే ఉంటాము.కానీ అదే కేక్ ను చాక్ కు బదులుగా ఐఫోన్ తో కొస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.అమ్మో ఐఫోన్.చాలా ఖరీదైన ఫోన్ కదా అని మనం అనుకుంటాము.కానీ...
Read More..కరోనా వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.అనేక రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు.దీంతో అనేక మంది ఆర్థిక ఇబ్బందులకు ప్రాణాలు వదిలారు.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టింది.థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి.కరోనా వల్ల ఇప్పటి...
Read More..స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త.రిలయన్స్ జియో, గూగుల్ ఒప్పందంతో స్మార్ట్ ఫోన్ తేనుంది.ఈ విషయాన్ని ఇది వరకూ ప్రకటించింది.ప్రపంచంలోనే అతి తక్కువ రేటుకే ఈ స్మార్ట్ ఫోన్ అందనుంది.జియో ఫోన్ నెక్ట్స్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకురానున్నారు.ఈ ఫోన్...
Read More..ఈ మధ్య కాలంలో భారీ విగ్రహాల ఆవిష్కరణలు ఎక్కువైపోయాయి.గత ఏడాది అక్టోబర్లో గుజరాత్ లోని నర్మద నది మీద నిర్మించిన సర్దార్ జలాశయం సమీపంలో స్టాచ్యు ఆఫ్ యూనిటీ గా పిలవబడే 597 అడుగుల ఎత్తున్న సర్దార్ పటేల్ విగ్రహాన్ని నరేంద్ర...
Read More..కృష్ణుడువినాయకుడు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు పొందిన నటుడు.అంతకు ముందే హ్యాపీడేస్ సినిమాలో నటించినా.వినాయకుడు సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తర్వాత నెమ్మదిగా వెండి తెరకు దూరం అయ్యాడు.కానీ పలు...
Read More..ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ శనివారం రిలీజ్ చేయడం జరిగింది.సెప్టెంబర్ 30వ తారీఖున ఈ ఉప ఎన్నికలు నిర్వహించి. అక్టోబర్ 3 వ తారీఖున రిజల్ట్ ప్రకటించనున్నట్లు ఈసీ స్పష్టం...
Read More..ప్రస్తుతం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారుండరు.ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ ని వినియోగించే వారి సంఖ్య దాదాపు 200 కోట్లకు పెరిగింది.మేసేజింగ్, ఫైల్స్ వీడియోస్, పేమెంట్ ఆప్షన్ లాంటి ఫీచర్లతో వినియోగదారులకు అత్యంత అందుబాటులో ఉంటూ దూసుకుపోతుంది.ప్రతి నలుగురిలో ఒకరు...
Read More..క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.ఇప్పుడు క్రికెట్ ఫార్మేట్ లల్లో ఏం జరుగుతున్నా కూడా ప్రత్యేక ఆసక్తితో గమనిస్తుంటారు.క్రికెట్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఐపీఎల్ వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు.కొందరికి బ్యాటింగ్ అంటే ఇష్టం.మరి కొందరికి బౌలింగ్ అంటే ఇష్టం.అయితే ఇంకో...
Read More..విరాట్ కోహ్లీఈ పేరు వింటే చాలు క్రికెట్ అభిమానుల్లో ఎక్కడలేని వైబ్రేషన్స్ వచ్చేస్తాయి.విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడంటే చాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి.టీమ్ ఇండియా జట్టులో కోహ్లీని ఔట్ చేస్తే చాలు మ్యాచ్ విన్ అయిపోయినట్లే అని భావిస్తారు...
Read More..ఇప్పుడు ప్రతి ఒక్కరు లైకుల కోసం, సెల్ఫీలు తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాము.దాని కోసం దేనికైనా, ఏమి చేయడానికి సిద్ధపడి పోతుంటారు.కొందరు జంతువులతో, పక్షులతో సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తుంటారు.రైళ్లు వస్తున్నప్పుడు, కొండల్లో, కోణాల్లో, అడవుల్లో, సముద్రాల...
Read More..దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ అయింది.కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించకపోవడం పై అసహనం వ్యక్తం చేయడం జరిగింది.పరిహారంమరణ ధ్రువీకరణ పత్రాలకు మార్గదర్శకాలు రూపొందించిక పోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం...
Read More..ఆఫ్ఘనిస్థాన్లో కొద్దిరోజుల్లోనే ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబాన్లు రెడీ అయ్యారు.దాదాపు 20 సంవత్సరాల తర్వాత దేశం మళ్లీ తమ అధీనంలోకి రావడంతో.తాలిబాన్లు సరికొత్త చట్టాలతో.కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు.ఈ తరుణంలో ప్రారంభంలో ఇతర దేశాలకు సంబంధించి అంతర్గత విషయంలో జోక్యం ఉండదని...
Read More..సాధారణంగా మొసలి నీళ్లలో నివసించే జీవి అయినప్పటికీ, కొన్నిసార్లు బయట దర్శనమిస్తూ ఉంటుంది.అయితే నీటిలో ఉన్నప్పుడు దాని బలం మాములుగా కంటే ఎక్కువ ఉంటుంది.అలా నీళ్లల్లో ఉన్నప్పుడు ఆ మొసలి ఎవరి మీద అయినా ఎటాక్ చేస్తే ఇక వాళ్ళను కాపాడడం...
Read More..సరికొత్త ఆలోచనతో ఓ నిరుద్యోగి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.ఆ ఆలోచనేంటో తెలుసుకోవలనుందా.అయితే ఈ కధ చదవాల్సిందే.బిజినెస్ పెంచుకోవడానికి రకరకాల పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్లు ఉంచడం చూసుంటాము.కానీ ఉద్యోగం ఇవ్వండి అంటూ బ్యానర్లు, హోర్డింగ్ లు పెట్టడం ఎప్పుడైనా చూసారా.?...
Read More..ఆప్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్ల పాలనలో ప్రజలు భయంతో వణికిపోతున్న సంగతి అందరికీ విదితమే.ముఖ్యంగా మహిళలు తమకు రక్షణ ఇక ఉండబోదని భయాందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఆప్ఘనిస్తాన్లోనే ఉంటే తమ ప్రాణాలు పోతాయని భయపడుతున్న మహిళలు అక్కడి నుంచి...
Read More..అనుమానం పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది.భార్యపై అనుమానపడ్డ భర్త ఆమె విషయాలను అన్నిటినీ తెలుసుకునేందుకు యత్నించి పోలీసులకు చిక్కిపోయాడు.వివరాల్లోకెళితే.కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన టి.నర్సింహాచలం- అనిత దంపతులు.కాగా, ఇటీవల కాలంలో అనితపై అనుమానం పెంచుకున్నాడు భర్త నర్సింహాచలం.ఈ క్రమంలోనే భార్య...
Read More..ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో పిల్లల పెంపకం కొంచెం డిఫరెంట్.మన దేశంలో అయితే పిల్లలను సక్రమదారిలో పెట్టేందుకుగాను పేరెంట్స్ వారిని కొడుతుంటారు లేదా కౌన్సెలింగ్ ఇస్తుంటారు.ఆ పరిస్థితులను మనం పరిశీలించొచ్చు.అయితే, విదేశాల్లో ఇలా చేస్తే సీన్ వేరేలా ఉంటుంది.విదేశాల్లో తల్లిదండ్రులు తమ...
Read More..టీఆర్ఎస్ పార్టీ ఇళ్లు లేని నిరుపేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు కటిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దశల వారీగా ఇళ్లు పంపిణీ చేస్తోంది.కాగా, కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు...
Read More..మన దేశంలో హిందువుల పండులు అంటే ఎంత గ్రాండ్ గా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువగా దసరా ఉత్సవాలు అంటే అంగరంగ వైభవంగా జరుగుతాయి.ఒక రకంగా చెప్పనాలంటే దుర్గామాత ఉత్సవాలు అంటే మనకు ప్రధానంగా ఈ...
Read More..మామూలుగా ప్రేమ ఎవరి మధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేరు.అంతేకాకుండా ఒక్కోసారి ఈ ప్రేమకు వయసుతో కూడా పెద్దగా సంబంధం ఉండదు.దీంతో ఇప్పటికే చాలా మంది వయసు భేదంతో పని లేకుండా పెద్ద వయసు కలిగిన వారు చిన్న వారిని...
Read More..సమోసా ఈ పేరు వింటేనే చాలా మందికి నోటిలో నీళ్లూరుతాయి.బయటకు వెళ్లినప్పుడు స్నాక్స్గా దీనిని చాలా మంది తినేందుకు ఇష్టపడుతుంటారు.సమోసాల్లోనూ ప్రాంతాన్ని బట్టి వెరైటీలు ఉంటాయి.అది ప్రాంతా న్ని బట్టి ఉంటుంది.చిన్న సమోసాలు, ఉల్లిపాయ సమోసాలు, ఆలు సమోసాలు వంటివి ఉంటాయి.కానీ...
Read More..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత మనిషి జీవితమే పూర్తిగా మారిపోయింది.అందునా మెదడు పరీక్ష పెట్టే ప్రశ్నలు విధానంలోనూ మార్పులు చేసుకున్నాయి.ఒకప్పడు దినపత్రికల్లో వచ్చే ఫజిల్స్, ఖాళీలు పూరింపుడు వంటివి ఉండేవి.ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టి అందులో...
Read More..సోషల్ మీడియాలో మనకు నిత్యం కనువిందు చేసే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు అలాగే ఫొటోలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే ప్రతి ఒక్కరికీ కూడా జంతువులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా లేదంటే వాటి విన్యాసాలు చూడాలన్నా కూడా...
Read More..మనకు వేట అనగానే ముఖ్యంగా అడవిలో క్రూర మృగాలు మాత్రమే గుర్తుకు వస్తాయి.ఎందుకంటే మనకు తెలిసినంత వరకు వీటి వేట మామూలుగా ఉండదు.భూమ్మీద వేటాడుతున్న జంతువులు కావడంతో వీటి వేటకు అంత ప్రాముఖ్యత ఉంది.మరీ ముఖ్యంగా సింహాలు లేదంటే చిరుతలకు సంబంధించిన...
Read More..మద్యంకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పండగేదైనా, సిచ్యువేషన్ ఏదైనా మద్యం ఉండాల్సిందే.ఏ సెలబ్రేషన్స్ అయినా సరే మద్యంతోనే హైలెట్ అవుతాయని అంతా భావిస్తుంటారు.కానీ ఇదే సమయంలో మద్యం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెబుతున్నా సరే ఎవరూ కూడా వినరు.అయితే...
Read More..డాక్టర్ అయినా, నర్స్ అయినా రోగి ఆరోగ్యం కుదుటపడేందుకు నానా తిప్పలు పడుతున్నారు.ఓ వైపు అవసరమైన మెడిసన్స్ అందిస్తూనే మరో వైపు రోగి మానసికస్థితిని కూడా ఉల్లాస పరిచేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.అటువంటి ఘటనే ఒకటిప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఎక్కడ...
Read More..కరోనా. ఈ పేరు గత కొద్దీ కాలంగా ప్రపంచంలోని ప్రజలందరినీ భయపెడుతుంది.ఈ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.కరోనా తర్వాత అందరి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది.కరోనా ముందు కరోనా తర్వాత అనే పరిస్థితికి వచ్చింది.కరోనా కారణంగా ఎంతో మంది తిండి లేక...
Read More..ఇండియాలో క్రికెట్ తర్వాతే ఏ క్రీడకు అయినా క్రేజ్ ఉండేది.మరి అంతలా పాతుకుపోయిన క్రికెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అందుతుందేమో.క్రికెటర్లకు ఉన్నంత ఫ్యాన్ష్ నిజానికి సినిమా హీరోలకు కూడా ఉండరు మన దేశంలో.ఈ ఆటలో గనక మన దేశం గెలిస్తే...
Read More..అప్పుడప్పుడు కొన్ని రకాల వస్తువులు త్వవకాల్లో బయటపడితేనే మనం చాలా ఆశ్చర్యపోతుంటాం.ఇక కొన్ని సార్లు అయితే ఏవేవో వింత వస్తువుల కనిపిస్తూ మనల్ని షాక్ కు గురిచేస్తుంటాయి.ఇక సొరంగాలు బయటపడటం కూడా మనం చూస్తూనే ఉన్నాం.ఇక ఇప్పుడు కూడా ఢిల్లీ లో...
Read More..ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.సుమారు పదిహేను నెలలుగా పుస్తకాలు , పాఠశాలకు దూరంగా ఉన్న చిన్నారి విద్యార్థులకు ఈ విధంగా సంవత్సరంలో కొంతైనా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.ఒక్కసారిగా వారిని చదువు కోసం బలవంతం...
Read More..సామాన్య ప్రజలు ఏదైనా పని నిమిత్తం ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అక్కడ ఆఫీసర్లతో మాట్లడటానికి భయపడుతారు.దాంతో ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి సమస్యను అర్థమయ్యే విధంగా చెప్పలేరు.అలాంటి వారి కోసం కేరళలోని ఓ గ్రామం వినూత్నంగా ఆలోచించింది.ఆఫీసర్లు, సామాన్య ప్రజల మధ్య దూరాన్ని...
Read More..దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం కావటానికి బిజెపి ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.కేంద్రం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుతం దేశం సంకట స్థితిని ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేశారు.దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో మోడీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా వ్యవహరిస్తుందని.దేశానికి...
Read More..ఈరోజు సరిగ్గా ఉదయం 9 గంటలకు టిఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు.అనంతరం సాయంత్రం బస్ భవన్ లో ఆర్టీసీ కి సంబంధించిన కీలక అధికారులతో సజ్జనార్ సమావేశం కానున్నారు.గతంలో సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్న సజ్జనార్ ని తెలంగాణ...
Read More..ఇటీవల ఓ కంపెనీ కేవలం 5 నిమిషాల్లోనే తమ ఖాతాదారులకు పర్సనల్ లోన్లను అందించడం చూశాం.తాజాగా చెన్నైకు చెందిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కేవలం రెండు నిమిషాల్లోనే అవది కూడా ఇంటి నుంచే మీ గూగుల్ పే ద్వారా ఫిక్స్డ్...
Read More..దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో సోషల్ మీడియాలో కొన్ని వెబ్ పోర్టల్స్..చానల్స్ జవాబుదారితనం లేకుండా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు.దేశంలో ప్రతి విషయానికి మతం రంగు పులుముకుని వార్తలు క్రియేట్ చేస్తున్నారని దీనివల్ల దేశానికి చెడ్డపేరు...
Read More..కృష్ణా జిల్లా గన్నవరం లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.విజయపారమిల్స్ లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి.మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు.ఈ ప్రమాదం సంభవించిన...
Read More..