YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో తమ వల్లే కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చిందని అన్నారు.కేసీఆర్ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో YSRTP కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఇడుపులపాయలో కుమారుడు కాబోయే కోడలతో కలిసి వైయస్...
Read More..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతున్నట్లు...
Read More..రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లపై కౌంటర్ ఎటాక్ చేసిన పూతలపట్టు ycp ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు.దళిత ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లోనే మార్పులు చేపడుతున్నారని. నియోజకవర్గ అభివృద్ధి ఆ ఇద్దరి...
Read More..ఏపీలో ఎన్నికల సమయం ముంచుకు వచ్చేయడంతో జనాల బాట పట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలోనే ఉన్నాయి.ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది.ఇప్పటికే జనసేన పార్టీ( Janasena party )తో పొత్తును...
Read More..వైసిపిలో కీలక నాయకురాలిగా ఉన్న నగరి వైసిపి ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజా( RK Roja )కు తాడేపల్లి నుంచి పిలుపు అందింది.ప్రస్తుతం వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు చేర్పుల వ్యవహారం జరుగుతోంది.అనేక సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలకు అనుగుణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను...
Read More..వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) రేపు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు 4వ తేదీన ఆమె కాంగ్రెస్( Congress Party ) కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వైఎస్ఆర్ టీపీని( YSRTP ) కాంగ్రెస్...
Read More..ఏ పార్టీకైనా ఎన్నికల సమయంలో తీవ్ర ఒడిదుడుకులు సహజం.పార్టీలో టికెట్ దక్కిన వారు అలక చెంది పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.ఇవన్నీ సర్వసాధారణంగా ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటూ ఉంటాయి.ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఈ రకమైన రచ్చ జరుగుతుంది.పెద్ద ఎత్తున...
Read More..పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( CM ys jagan ) దానికి అనుగుణంగా నే వ్యూహాలు రచిస్తున్నారు.ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో ,పూర్తిగా ప్రజాబలం పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.జనసేన, టిడిపి ఉమ్మడిగా...
Read More..వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) కు తన సొంత కుటుంబానికి పెద్ద షాక్ తగలబోతోంది.వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది.ఈ నెల నాలుగో తేదీన...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చి నెల రోజులు అయింది.ఈ నెల రోజులలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.సీఎంగా రేవంత్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది.మున్సిపల్ కార్మికుల సమ్మెకు సీపీఐఏం( cpm ).ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు వామపక్షాలు మద్దతు తెలిపాయి.ఈ క్రమంలో సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపటానికి ప్రభుత్వం సిద్ధమైంది.రేపు ఉదయం 11...
Read More..ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) అందరికీ సుపరిచితుడే.సినిమా రంగంలో కమెడియన్ గా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ అనతి కాలంలోనే నిర్మాతగా మారారు.పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.పవన్ కళ్యాణ్, రవితేజ,...
Read More..ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు ఇంక మూడు నెలల సమయం మాత్రమే ఉంది.దీంతో ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఏపీలో రాజకీయ వాతావరణం గమనిస్తే గత ఎన్నికల కంటే 2024 ఎన్నికలు వాడి...
Read More..నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.2023 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికారు.గతంలో మహమ్మారి ప్రభావం ఉండటంతో పెద్దగా నూతన సంవత్సర వేడుకలు జరగలేదు.2019 నవంబర్ నెలలో చైనాలో కరోనా వైరస్( Corona virus ) బయటపడింది.దీంతో 2020 నుండి...
Read More..ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections in AP ) రానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారంటూ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.దీనిపై రాష్ట్ర ప్రతిపక్ష నేతలు ఇష్టారీతిన కామెంట్స్...
Read More..వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) తన కుమారుడి పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెల 18న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి( YS Raja Reddy ), ప్రియ అట్లూరి నిశ్చితార్థం జరగనుందని తెలిపారు.వచ్చే నెల...
Read More..జగన్ ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు వదిలిపెట్టరు.పార్టీ స్థాపించిన దగ్గర నుంచి దానిని అధికారంలోకి తీసుకువచ్చే వరకు జగన్ పట్టుదలేమిటో అందరికీ తెలిసిందే.రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్( CM Jagan ) చాలా ఎత్తుగడలే వేస్తున్నారు.పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి వై...
Read More..ఏపీలో బిజెపి( AP BJP ) పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్లుగా ఉన్నా.ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టకుండా, మిగతా విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం వంటివి ఆ పార్టీ గ్రాఫ్ ను...
Read More..మరికొద్ది నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) హోరాహోరీగా ఉండేలా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా వివిధ పార్టీలలోని కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలపైన జనాల్లో ఆసక్తి నెలకొంది.ఈ ఎన్నికల్లో కీలక నేతలంతా ఒకరిని ఒకరు ఓడించడమే లక్ష్యంగా...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి( BJP ) ఘోరంగా ఓటమి పాలైనా.త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి రాబోతోందనే సర్వే నివేదికలతో ఆ పార్టీలో ఎంపీ టికెట్లకు...
Read More..40ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని… దేశంలోనే ఒక సీనియర్ నాయకుడు, మచ్చలేని వ్యక్తి నడుపుతున్న పార్టీని వంద కోట్లు పెట్టి కొంటానంటావా.నీ అహంకారాన్ని తగ్గించుకో.ఇదీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ఇచ్చిన...
Read More..సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, నాణ్యత గురించి తెలియాలంటే అక్కడి ప్రజలను అడిగే తెలుస్తుంది.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ స్థాయిలో అందుతున్నాయో ఆ రాష్ట్రానికి చెందిన ప్రజలే చెప్పాలి.లేదా వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అందరి చూపు పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections ) పైనే పడింది.అయితే ఈ రెండు ఎన్నికలకు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి.త్వరలోనే వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి.అయితే ఈ ఎమ్మెల్సీ...
Read More..విభజనతో ఆంధ్రప్రదేశ్ కాస్తా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ప్రభుత్వాలు తమ పాలనను కొనసాగిస్తున్నాయి.అయితే రెండు రాష్ట్రాల్లోని సర్కార్ లకు మధ్య తేడా మాత్రం చాలా ఉందనే చెప్పుకోవచ్చు.దాదాపు పదేళ్ల పాలన కాలంలో ఇరు రాష్ట్రాల అభివృద్ధి,...
Read More..ఏపీలో తమది ఒంటరి ప్రయాణం అని, ఏ పార్టీతోను పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్వై.సీపీని ఎదుర్కొనేందుకు టిడిపి , జనసేన( TDP, Jana Sena ) లు...
Read More..ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y.S.Rajashekhar Reddy ) ముద్దుబిడ్డ వైఎస్ షర్మిల తండ్రి పెట్టిన పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి లో కీలక పదవి చేపడుతున్నట్టు వార్తలు...
Read More..జగన్( CM ys jagan ) చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమం ఆయన పార్టీ వైసీపీలో పెద్ద కల్లోలమే సృష్టిస్తోంది.దాదాపు 90 నియోజకవర్గాల్లో సెట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చి వారి స్థానం కొత్తవారిని నియమించేందుకు జగన్ కసరత్తు మొదలుపెట్టారు ఇప్పటికే కొంతమందికి నియోజకవర్గాలను...
Read More..కొత్త సంవత్సరం తొలిరోజు అందరిలోనూ చాలా హుషారే కనిపిస్తుంది.అయితే ఈ కొత్త ఏడాదిలో మాత్రం ఆ హుషారు ఆవిరయ్యే అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే కొత్త కొత్త రూల్స్ కొత్త ఏడాది తొలి రోజు నుంచే అమల్లోకి రాబోతున్నాయి.కొన్ని వస్తువుల ధరలు భారీగా...
Read More..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీని( YSRCP USA Social Media Committee ) నియమించింది.పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ఆదేశాల మేరకు ఈ కమిటీ నియామకం అయింది.వైఎస్ఆర్ సీపీ...
Read More..వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య( R Krishnaiah ) ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదని ఓ సంస్కర్త అని అభివర్ణించారు.ప్రతి ఒక్కరిని జగన్ ( CM Jagan ) తన...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) శనివారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మెగా డీఎస్సీ( Mega DSC ) టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.టీచర్ల పదోన్నతులు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు ( AP Elections ) రాబోతున్నాయి.దీంతో 2024 ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.టీడీపీ.జనసేన పార్టీలు కలసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP...
Read More..ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.ఎప్పటి నుంచో జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తుంది .అయితే ఉమ్మడిగా రెండు పార్టీలు కలిసి పెద్దగా కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు.ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా, విడివిడిగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి.ఇక కొంతకాలం...
Read More..తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక ప్రధాన పార్టీల చూపు పార్లమెంటు ఎన్నికల పైన పడింది.అయితే ఈసారి బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది.గెలుస్తామని ఎంతో ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ చివరికి ఓటమిపాలయ్యారు.అయితే ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ (...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.మాట తప్పను.మడమ తిప్పనని చెప్పే జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారనే చెప్పుకోవచ్చు.ఏదైనా అనుకుంటే చేసి తీరే ఆయన నైజమే ప్రజల్లో అభిమానాన్ని పెంచింది.గత కొన్ని రోజులుగా...
Read More..హుజురాబాద్, గజ్వేల్( Huzurabad, Gajwel ) ఇలా రెండు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన బిజెపి నేత ఈటెల రాజేందర్ ( Etela Rajender )ప్రభావం ఆ పార్టీలో బాగా తగ్గినట్టుగానే కనిపిస్తోంది.బిజెపిలో సీఎం అభ్యర్థిగాను రాజేందర్ పేరు...
Read More..వైసీపీ అధినేత జగన్(CM YS JAGAN ) చేపట్టిన నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిల ప్రక్షాళన వ్యవహారం ఆ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతోంది.ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ నిర్ణయం పై టెన్షన్ తో పాటు, అసంతృప్తి తో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే కొంతమందికి...
Read More..ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలకు రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతుంది.వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టడంతో, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే సీటు గల్లంతు అవుతుందో అనే టెన్షన్...
Read More..ఆంధ్రలో ఎన్నికలు ( Andra Elections )దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ పార్టీలలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి.ఇప్పటికే అధికారంలో ఉన్న వైసిపి ( YCP ) పార్టీ మళ్లీ గెలవడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో అంగన్వాడీల దీక్షా శిబిరానికి వెళ్లి చంద్రబాబు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా అంగన్వాడీల సమస్యలు(...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలను వైసీపీ అధినేత జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు.సొంతంగా సర్వేలు చేయించుకుని వాటి ఆధారంగా...
Read More..వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు దర్యాప్తు నాలుగు సంవత్సరాలు నుండి జరుగుతోంది.ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది.2019 మార్చి నెలలో అతికిరాతకంగా వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు.ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ( Mansukh Mandaviya ) భేటీ అయ్యారు.శుక్రవారం జగన్( CM Jagan ) నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి సీఎం పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో...
Read More..వైసీపీ పార్టీ( YCP ) గత కొన్ని రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో జరుగుతూ ఉంది.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు కూడా...
Read More..ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) కు రంగం సిద్ధమవుతోంది.ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటిపై ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. అంతేకాకుండా వైసిపి ప్రభుత్వం ఎక్కడైతే ఎమ్మెల్యే అభ్యర్థిపై వ్యతిరేకత ఉందో అక్కడ...
Read More..15 ఏళ్లుగా నాకు సెక్యూరిటీ ఉంది ఉన్నపళంగా నాకున్న సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందిపులివేందులకు సీఎం వస్తే 3 వేల మంది సెక్యురిటీ పెట్టుకున్నారుఆయన పైన పోటీ చేసే నాకు 1+1 సెక్యురిటీ ఇవ్వలేరా నా ప్రాణానికి సీఎం హామీ ఇస్తే ఎలాంటి...
Read More..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపిని అధికారానికి దూరం చేయాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )ఉన్నారు.ఖచ్చితంగా టిడిపి అధికారంలోకి రావాలంటే తమ ఒక్కరి బలం సరిపోదని, జగన్ శత్రువులందరినీ ఏకం చేస్తేనే ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కుని అధికారంలోకి రావచ్చు...
Read More..తిరుమల( Tirumala ) శ్రీవారిని కేంద్రమంత్రి సత్య పాల్ సింగ్ భాగెల్, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ఆర్మీ జనరల్ చీఫ్ అనిల్ చౌహాన్( Anil Chauhan ), ప్రముఖ సింగర్ మంగ్లీ( Mangli ), వేర్వేరుగా శుక్రవారం దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.వీరికి...
Read More..ఎప్పుడైతే ఈటెల రాజేందర్ ( Etela Rajender ) బీఆర్ఎస్ ని వదిలి బీజేపీ లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి బిజెపి అధిష్టానం మొదటి నుండి సీనియర్ నాయకులుగా ఉన్న బండి సంజయ్ ని పక్కన పెట్టి ఈటెల రాజేందర్ ని...
Read More..ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు అనేక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.ఇప్పటికే జనసేన పార్టీతో పోత్తు పెట్టుకున్నా , బీజేపినీ పొత్తుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.పూర్తిగా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని, వచ్చే ఎన్నికల్లో...
Read More..పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా , ఒక్కోసారి దూకుడుగా తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది .ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలోను ఇదే జరుగుతోంది .అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే...
Read More..ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపి అధినేత చంద్రబాబు రాజకీయంగా స్పీడ్ పెంచుతున్నారు.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు కావడం, బెయిల్ పై బయటకు రావడం తదితర పరిణామాల దగ్గర నుంచి జనాలకు బాబు దూరంగానే ఉంటున్నారు.కానీ పార్టీకి...
Read More..వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీలో భారీ ప్రక్షాళనకు తెర తీశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి తీసుకురావడంతో పాటు, వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలలోను టెన్షన్ పుట్టిస్తుంది.ఇప్పటికే...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు.నేటి నుంచి మూడు రోజులపాటు ఈ పర్యటన జరగనుంది.అయితే కుప్పం పర్యటనకు రావడానికి ముందు చంద్రబాబు బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో హైదరాబాదు నుండి బెంగళూరు విమానాశ్రయానికి( Bangalore...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM Jagan...
Read More..ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి( AP DGP Rajendranath Reddy ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్( AP Crime Rate ) తగ్గిందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో నేరాల శాతం క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు.గత ఏడాదితో పోలిస్తే...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రస్తుతం కుప్పం( Kuppam ) పర్యటనలో ఉన్నారు.నేటి నుంచి మూడు రోజులపాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు.ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.వచ్చే నెల నుంచి భారీ బహిరంగ...
Read More..వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) దానికి అనుగుణంగా నే నిర్ణయాలు తీసుకుంటుంది.టికెట్ల కేటాయింపు విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )మొహమాటాలకు వెళ్తున్నారు. ఓడిపోతారని తెలిసినా కొంతమంది నేతలకు...
Read More..వచ్చే లోక్ సభ ఎన్నికలపై బిజెపి సీరియస్ గానే దృష్టి పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఘోర పరాజయం ఎదురు కావడం ఆ పార్టీ అగ్ర నేతలకు ఇంకా మింగుడు పడటం లేదు.అన్ని జాగ్రత్తలు తీసుకున్న,...
Read More..వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను మంగళగిరి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, తాను గెలిస్తే ఈ నియోజకవర్గ రూపు రేఖలు...
Read More..రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉండేలా కనిపిస్తోంది.టిడిపి, జనసేన పార్టీలు( TDP and Janasena parties )కలిసి పోటీ చేస్తుండగా, వైసిపి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు మొదలు...
Read More..గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP )లో గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి.ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదు అని జగన్ నేరుగా సదరు ఎమ్మెల్యేలనే పిలిచి చెప్పేస్తున్నారు .ఈ...
Read More..తిరుమల( Tirumala ) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు…రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా( RK roja ), ఎంపీ కేసినేని నాని, విశాఖపట్నం టిడిపి ఎమ్మెల్యే గణబాబు,( Gana Babu ) తదితరులు శ్రీవారిని దర్శించి మొక్కులు...
Read More..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను( Ys Sharmila ) కాంగ్రెస్ అధిష్టానం నియమించబోతుంది అనే ప్రచారం గత కొద్దిరోజులుగా విస్తృతంగా జరుగుతోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీకి దూరంగా ఉంది.తమ పార్టీని కాంగ్రెస్ లో...
Read More..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Narendra Modi ) నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్ తెలిపారు.ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్( SP Singh...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన విధంగా విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.ఏపీ, తెలంగాణ విభజన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడినా.మూడోసారి మాత్రం తమ సత్తా చాటుకోగలిగింది.ఈ నేపథ్యంలోనే ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేని పరిస్థితుల్లో ఉన్న...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఓటమి నుంచి బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే,పై చేయి సాధించే ప్రయత్నం చేస్తోంది.దీంతో పాటు వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ...
Read More..వచ్చే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) కు కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.కొత్త ఏడాదిలో మొదట్లోనే ఈ నియామకం చేపట్టాలనే ఆలోచనలో ఉంది.ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి(...
Read More..ఈటెల రాజేందర్ ( Etela Rajender ) బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా పని చేశారు.కానీ ఈయనపై కొన్ని తప్పుడు ఆరోపణలు చేసి కేసీఆర్ ప్రభుత్వం ఆయనన బయటికి పంపేసింది.ఇక ఈ ఆరోపణ నిజం కాదు అని తెలియజేయడానికి ఆయన పార్టీని...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి.ఇంకో కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలోనే అక్కడ ప్రధాన పార్టీలు అయినటువంటి టిడిపి, వైఎస్ఆర్సిపి (YSRCP) మధ్య విపరీతమైనటువంటి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ ఇద్దరి పోటీలో జనసేన (Janasena)...
Read More..ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ స్టూడియోలో కొలికపూడి శ్రీనివాసరావు( Kolikapudi Srinivasa Rao ) ఆర్జీవి పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు...
Read More..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) బుధవారం సాయంత్రం మంగళగిరి( Mangalagiri ) పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమావేశానికి విచ్చేసిన పార్టీ క్యాడర్ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.పాదయాత్ర చేస్తున్న సమయంలో చాలామంది...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.2024 ఎన్నికలను ప్రధాన పార్టీలు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయబోతూ ఉంది.విపక్షాలు జనసేన మరియు తెలుగుదేశం...
Read More..తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) “గ్రామసభల” కార్యక్రమం చేపట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వం వద్దకు ప్రజలు కాదు, ప్రజల వద్దకే ప్రభుత్వం.ఇదే ప్రజాపాలన ఉద్దేశం అని స్పష్టం చేశారు. “ప్రజావాణి” ( Praja Vani...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి రావడం తెలిసిందే.119 స్థానాలకు 64 స్థానాలు గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన గాని గత రెండు ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది.మూడోసారి...
Read More..మచిలీపట్నం( Machilipatnam )లో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు.అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి ముట్టడికి వస్తారని అంగన్వాడి కార్యకర్తలు సమాచారంతో వివరాలు తెలుసుకొని నేనే ధర్నా చౌక్ కి వస్తున్నాను అని...
Read More..తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM revanth reddy )వ్యూహాత్మకంగానే రాజకీయ అడుగులు వేస్తున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి అందరిని కలుపుకుని వెళ్లే విధంగా వ్యవహరిస్తున్నారు.అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.ప్రతి...
Read More..తిరుమల( Tirumala ) శ్రీవారిని పార్లమెంట్ ఎస్టిమేట్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్( Sanjay Jaiswal ).20 మంది కమిటీ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల...
Read More..ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇన్చార్జిల మార్పు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.దాదాపు 300 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చాలనే ఆలోచనతో జగన్( CM jagan ) ఉండడం, సర్వే నివేదికల ఆధారంగా భారీ ప్రక్షాళనకు సిద్ధం అవుతూ ఉండడంతో ఎవరి సీటు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కూడా ఎన్నికల వ్యూహాల్లో బాగా ఆరితేరిపోయారు.టిడిపి తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చే అరకొర సీట్లతో సరిపెట్టుకునేందుకు పవన్ ఏ మాత్రం ఇష్టపడడం లేదు.త్యాగం అంటే రెండు వైపుల...
Read More..తెలంగాణలో ఎన్నికలు ముగిశాక ఏపీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే ఆతృత ప్రతి ఒక్కరిలో ఉంది.అయితే ఈసారి వైఎస్ఆర్సిపి ( YSRCP ) టిడిపి జనసేన కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుంది.కానీ మేము కూడా పోటీనే అని ముందుకు వస్తున్నారు కాంగ్రెస్.ఇక...
Read More..తెలంగాణ రాజకీయాల్లో అపరచాణిక్యుడి గా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ( KCR ) ఈసారి ఘోర పరాజయం పాలయ్యారు.ఆయన వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి.చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూసింది.దాంతో సీఎం అయ్యే కేసీఆర్ కాస్త ఎమ్మెల్యేగా మారిపోయాడు.ఇక...
Read More..తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మార్చిలో ఎన్నికలు జరగవచ్చని స్పష్టం చేశారు.పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు అమిత్ షానే ఇన్చార్జిగా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) గత రెండు వారాల నుండి అంగన్ వాడీ హెల్పర్లు, వర్కర్లు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.వేతనాలు పెంచాలని గత 15 రోజుల నుండి నిరసనలు చేపడుతున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు వారాల నుండి అంగన్ వాడీ వర్కర్ లు,( Anganwadi Workers ) హెల్పర్ లు ఆందోళనలు చేపడుతున్నారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని జీతాల పెంపుదలతో పాటు ఆర్థికపరమైన డిమాండ్లు( Demands ) ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.అయితే...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటలు యుద్ధాలు జరుగుతున్నాయి.2024 ఎన్నికలలో( AP 2024 Elections ) ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు భారీ ఎత్తున వ్యూహాలు సిద్ధం...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 28వ తారీకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) రాష్ట్ర పర్యటన ఖరారు అయింది.ఈనెల 28న మధ్యాహ్నం 12:05 గంటలకు అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.అనంతరం విమానాశ్రయం నుంచి నోవాటెల్ కి...
Read More..అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలుమరింత దడ పుట్టిస్తున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో, కచ్చితంగా ఆ ప్రభావం కనిపిస్తుందని బిఆర్ఎస్ అంచనా వేస్తోంది.బిజెపి( BJP ) కూడా వీలైనంత ఎక్కువ లోక్ సభ...
Read More..గుంటూరు జిల్లాలో ‘ఆడుదాం ఆంధ్ర’ ప్రోగ్రాం( Aadudam Andhra )ను ప్రారంభించిన సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి( Byreddy Siddharth Reddy ) బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు.మంత్రి రోజా కీపింగ్ చేశారు....
Read More..వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో సత్తా చాటుకోవాలనే ఉద్దేశంతో అక్కడ పార్టీని స్థాపించారు.రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలను సైతం నిర్వహించారు.తమ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, ముఖ్యంగా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం అంతా తమ పార్టీలో చేరుతారని ఆశలు...
Read More..ఎత్తుకు పైఎత్తులు అనేది రాజకీయాల్లో సహజం.ఒక పార్టీని దెబ్బతీసేందుకు మరొక పార్టీ నిరంతరం వ్యూహాలు రచిస్తూనే ఉంటుంది.వచ్చే ఏడాదిలో జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో( AP assembly elections ) టఫ్ ఫైట్ నడిచేలా పరిస్థితి కనిపిస్తోంది.జనసేన టిడిపిలు ఉమ్మడిగా పోటీ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గెలుపు పై చాలా నమ్మకంతో ఉన్నారు .టిడిపి, జనసేన కలిసి ఉమ్మడిగా ఏపీలో అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.ఇప్పటికే నిర్వహించిన అనేక సర్వేల్లో ఈ విషయం తేలిందని, సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ...
Read More..తెలంగాణ ఎమ్మెల్యే యశస్విని ( Yashaswini )తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి తిరుమల కు వచ్చి… ఇవాళ శ్రీవారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనంతో...
Read More..అనుకున్నట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులంతా పదవులపై ఆశలు పెట్టుకున్నారు.ఎన్నికలకు ముందు పార్టీ పెద్దలు అనేక హామీలు ఇచ్చారు.దీంతో ఇప్పుడు వారంతా ఆ పదవుల విషయమై ఒత్తిడి...
Read More..ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM YS Jagan ) ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నల్లపాడు చేరుకుంటారు, అక్కడ లయోలా పబ్లిక్ స్కూల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ఆడుదాం ఆంధ్రా క్రీడా...
Read More..తెలంగాణ ( Telangana ) లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాక కాంగ్రెస్ మెజారిటీతో గెలిచాక సీఎం రేవంత్ రెడ్డి అవుతారని తెలిసి చాలామంది కాంగ్రెస్ పార్టీలో ముందు నుండి ఉన్న సీనియర్ నాయకులు కాస్త గుస్సాయించారు.అంతే కాదు ఎన్నికలకు ముందే నేనంటే...
Read More..ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా ప్రయత్నాలు చేస్తూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసిపి (YCP) గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయ బావుటా ఎగరవేసింది. ఇక టిడిపి మాత్రం...
Read More..కర్ణాటక ,తెలంగాణలో( Karnataka, Telangana ) మాదిరిగా ఏపీలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్( Congress ) హై కమాండ్ దానికి తగ్గట్లుగానే వ్యూహాలు రచిస్తోంది.ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.ఇక స్థానిక సంస్థల ఎన్నికలు,...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది సమ్మెలు ఎక్కువ అయిపోతున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు( Anganwadi Workers ) దాదాపు పది రోజులకు పైగా సమ్మె చేస్తూ ఉన్నారు.విధులు బహిష్కరించి అంగన్ వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు.జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలతో సిద్ధం కావడం జరిగింది.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీ చేయనుండగా జనసేన.తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.ఎన్నికలు దగ్గర...
Read More..హైదరాబాద్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు.ఈ క్రమంలో “వ్యూహం” సినిమా పోస్టర్లను తగలబెట్టిన ఆందోళనకారులు.“వ్యూహం” సినిమాను( Vyooham Movie ) బ్యాన్ చేయాలని...
Read More..బిజెపి నేత, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajendar ) రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది.బీఆర్ఎస్ లో కీలక నేతగా గుర్తింపు పొందిన రాజేందర్ ను కెసిఆర్ దూరం పెడుతూ రావడం, మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయడం తదితర...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దగ్గుపాటి పురందరేశ్వరుని తప్పించి ఆస్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు ఇపటికే ప్రచారం జరుగుతుంది .ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పై బిజెపి అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయిం ఏపీలో బీజేపీని...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan )వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు.ఇప్పటికే టిడిపి తో పొత్తు ఖరారైన నేపథ్యంలో, టికెట్ల కేటాయింపు అంశం పైన చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై క్లారిటీకి వచ్చారు .జనసేనకు...
Read More..వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )చాలా పగడ్బంది వ్యూహాలే రచిస్తున్నారు.ఒకవైపు జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నా, మరోవైపు బిజెపితో పొత్తు కోసం చేయని ప్రయత్నాలు లేవు.ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీని వచ్చే...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖమ్మం ( Khammam ) అంటేనే కాంగ్రెస్ కి కంచుకోటగా పేరు తెచ్చుకుంది.ఇప్పటికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది.ఎందుకంటే అక్కడ ఉన్న పది సీట్లలో 9 సీట్లు కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన...
Read More..వైయస్సార్ ముద్దుబిడ్డ షర్మిల ( Sharmila ) ఎప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తానని, కేసీఆర్ ని ఓడిస్తానని చెప్పింది.కానీ చివరికి తన...
Read More..రేపు క్రిస్మస్ పండుగ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సోషల్ మీడియా ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు ( Merry Christmas )తెలియజేశారు.ప్రేమ, కరుణ, క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన ఏసు క్రీస్తు జన్మించిన...
Read More..తెలుగు రాజకీయాలలో నారా వర్సెస్ వైయస్ కుటుంబాల మధ్య నువ్వా నేనా అన్నట్టు రాజకీయ వాతావరణం ఉంటుంది.రాజకీయంగా ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గు మన్నట్టు పరిస్థితి ఉంటుంది.ఇరు కుటుంబాలకు చెందిన నాయకులు చాలా వరకు తెలుగు రాష్ట్రాలకు...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) 2024 ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా జనసేనతో( Janasena ) పొత్తు పెట్టుకోవడం జరిగింది.2014 మాదిరిగా 2024 ఎన్నికలను గెలవాలని చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు.ఏపీలో మరో మూడు నెలలలో...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కొత్త కొత్త మార్పులను తీసుకొస్తున్నారు.ముఖ్యంగా కీలక అధికారుల అందరినీ...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు( Christians ) జరుపుకునే ప్రధాన పండుగలలో క్రిస్మస్ ఒకటి.ప్రపంచంలో చాల ఘనంగా క్రిస్మస్ పండుగ జరుగుతోంది.రేపు క్రిస్మస్ పండుగ నేపథ్యంలో క్రీస్తు బోధనలు మరియు ఆయన జననం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని క్రైస్తవులు స్మరించుకుంటారు.ఏసుక్రీస్తు పవిత్ర జననం...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది.ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు గడిచింది.దీంతో వారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలు అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ (...
Read More..ఏపీలో ఎన్నికలు( Elections in AP ) సమీపిస్తున్న తరుణంలో సీఎంగా ఎవరు అధికార పీఠాన్ని ఎక్కబోతున్నారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.ఓవైపు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.మరోవైపు...
Read More..తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది.ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు గడిచింది.దీంతో వారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలు అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వచ్చే ఎన్నికలఫై పూర్తిగా దృష్టి సారించారు. టిడిపి ( tdp )తో పొత్తులో భాగంగా అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలపై పవన్ క్లారిటీకి వచ్చారు.ఇప్పటికే ఈ విషయంపై టిడిపి అధినేత చంద్రబాబుతోను...
Read More..ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఈ విషయం గురించి రాజకీయ విశ్లేషకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు.మరి చంద్రబాబు ( Chandrababu ) వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే నింద ఎవరిపై వేస్తారు.నిజంగానే ఆ వ్యక్తి వల్లే మా పార్టీ ఓడిపోయిందని చెబుతారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.చంద్రబాబు...
Read More..గత కొద్ది రోజులుగా ఏపీ లోని రాజకీయ పార్టీల మధ్య ఓట్ల వ్యవహారం పై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు .వైసీపీ పెద్ద ఎత్తున ఏపీలో...
Read More..ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) ఏపీ రాజకీయాలను గజిబిజి చేసేశారు.2019 ఎన్నికల్లో టిడిపి ఓటమికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అదే టిడిపిని గెలిపించే బాధ్యతలను తీసుకోవడం పెద్ద కలకలం సృష్టిస్తోంది.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )రాజకీయ వ్యూహాలు ఆషామాషీగా ఎవరికి అర్థం కావు.అన్ని విషయాల్లోనూ తమదే పై చేయిగా ఉండాలనుకునే వ్యక్తి .గెలిచినా ,ఓడినా తమ మాటే నగ్గాలనుకునే రకం.2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఊహించని విధంగా టిడిపిని దెబ్బ...
Read More..ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ పొలిటికల్ చర్చకు దారితీసింది.దీనికి ముఖ్యకారణం టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) (పీకే) కీలక సమావేశం నిర్వహించడమేనని చెప్పుకోవచ్చు.సీఎం అభ్యర్థిపై చర్చ జోరుగా...
Read More..ఎట్టకేలకు సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ( JD VV Lakshminarayana ) కొత్త పార్టీని స్థాపించారు.తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలోనే ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారనే హడావుడి జరిగినా, దానికి సంబంధించిన కసరత్తు ఆయన చేసినా, చివరకు ఆ...
Read More..టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) వ్యవహార శైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా లోకేష్ ఇటీవల కాలంలో మాట్లాడుతున్న మాటలు తెలుగు తమ్ముళ్లకు తెగ నచ్చేస్తున్నాయి.దీనికి కారణం అన్ని విషయాలలోనూ క్లారిటీగా మాట్లాడుతుండడం, ఏ విషయాల్లోనూ...
Read More..దేశవ్యాప్తంగా పేరుపొందిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishore ) ఇప్పుడు ఏపీలో పెద్ద కలకాలానికే తెరతీశారు.2019 ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యవహర్తగా ప్రశాంత్ కిషోర్ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు.వైసీపీ 121 సీట్లతో అధికారంలోకి వచ్చేలా చేయగలిగారు.జగన్...
Read More..ఈ ఏడాది మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో( Karnataka ) జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడం తెలిసిందే.ఈ ఎన్నికలలో కర్ణాటక ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ముఖ్యమంత్రిగా...
Read More..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో( Chandrababu Naidu ) భేటీ కావడం తెలిసింది.వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.ఈ భేటీ అనంతరం ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దీనిలో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ. సీట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకత కలిగిన వారిని పక్కన పెట్టేస్తూ ఉంది.ఈ...
Read More..టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్( Prashant Kishore ) పని చేస్తారని ప్రచారం జరుగుతోందని మంత్రి అంబటి( Minister Ambati Rambabu ) అన్నారు.ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్త అన్న ఆయన దేశంలో వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని...
Read More..విజయవాడలోని ( Vijayawada ) కేంద్ర ఎన్నికల ప్రతినిధులను వైసీపీ, టీడీపీ నేతలు కలిశారు.ఏపీలో ఓట్ల నమోదులో అవకతవకలపై ఈసీ( Election Commission ) బృందానికి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను వైసీపీ తరపున పేర్ని నాని,(...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కాస్త ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తున్నారు.టిడిపితో జనసేన పొత్తు విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో సరైనదే అయినా. కొన్ని కొన్ని విషయాల్లో జనసేన పై ఆ పొత్తు ప్రభావం...
Read More..జై భారత్ నేషనల్ పార్టీ( Jai Bharat National Party )గా ప్రకటన జాతీయ జెండా రంగులతో లక్ష్మీనారాయణ ఫోటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ జెడి మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్మా పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో...
Read More..యాంకర్:- తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.ఏకాదశి పురస్కరించుకొని పెద్ద ఎత్తున విఐపీలు తిరుమల( Tirumala ) కి వచ్చారు. ఇందులో ప్రదానంగా ఏపీ హైకోర్టు జడ్జి సుజాత( High Court Judge Sujatha ),...
Read More..ప్రస్తుతం అందరి కళ్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే పడ్డాయి.ఎందుకంటే తెలంగాణ ( Telangana ) లో ఎన్నికలు అయిపోయాక ఆంధ్ర ఎన్నికల్లో ఎవరి పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఇప్పటికే పలు సంస్థలు సర్వేలు చేసి రిజల్ట్ చెబుతున్నాయి.ఇక అధికారంలో ఉన్న...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఘన విజయం సాధించడంతో మంచి ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ అంతే స్థాయిలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.వీలైనంత ఎక్కువ ఎంపీ సీట్లను సాధించి తెలంగాణలో పట్టు...
Read More..కేంద్రంలో బీజేపీ ( BJP ) ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతుంది.ఉత్తరాదిలో బీజేపీ పార్టీకి,కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత క్రేజ్ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఉండదు.దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ప్రజలు ప్రాంతీయ పార్టీలకే పట్టం కడుతూ...
Read More..వరంగల్ కాకతీయ యూనివర్సిటీ( Kakatiya University ) క్యాంపస్ లో ర్యాగింగ్ వ్యవహారం కలకలంగా మారింది.యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో పరిచయ కార్యక్రమం పేరున సీనియర్ విద్యార్థినీలు జూనియర్లను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.ఈ సమయంలో వెకిలి చేష్టలకు పాల్పడటంతో అది...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం( Andhra Pradesh Governament ) వరుస ఉద్యోగ నోటిఫికేషన్( Job Notification ) లు విడుదల చేయడం జరిగింది.ముందుగా 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.వచ్చే ఏడాది జనవరి నుంచి...
Read More..తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu ) ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన...
Read More..సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ(VV Lakshminarayana ) కొత్త పార్టీ ప్రకటన చేయడం జరిగింది.తన పార్టీ పేరు “జై భారత్ నేషనల్ పార్టీ” అని ప్రకటించారు.ఇది పుట్టుకొచ్చిన పార్టీ కాదని ప్రజల నుండి వచ్చిన పార్టీ అని స్పష్టం...
Read More..డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ) “వ్యూహం” అనే సినిమా చేయడం జరిగింది.త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.వైసీపీ అధినేత జగన్ జీవితంలో రాజకీయంగా చోటు చేసుకున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కష్టపడితే విజయం మీ సొంతమని స్పష్టం చేశారు.చదువులో ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని పెట్టుకుని కష్టపడి చదివితే...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక అందరి చూపు ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ పైనే పడింది.ఏపీ ఎలక్షన్స్ ( AP Elections ) లో ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన, కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీల లో అభ్యర్థులను ఖరారు...
Read More..ఏపీలో జనసేన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని తెలుస్తోంది.ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పొత్తు పెట్టి సొంత పార్టీ నేతలకు సైతం అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో చాలామంది చాలా వ్యూహాలనే అమలు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు, ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు( Sunil Kanugolu ) వ్యూహాలు కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టాయి.దీంతో సునీల్...
Read More..గత బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం కంటే తాము భిన్నమైన పాలన అందిస్తామనే సంకేతాలు ఇస్తోంది తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్.ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పై ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి...
Read More..నిన్న వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు( Ys Jagan Birthday ) సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా ఉత్సాహంగా జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను...
Read More..ఏపీ బీజేపీని ప్రక్షాళన చేయాలని కేంద్ర బిజెపి పెద్దలు నిర్ణయించుకోవడంతో పాటు, ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి</em( Daggubati Purandeswari ) ని తప్పించే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు( TDP...
Read More..లోక్ సభ ఎన్నికల ( Lokh Sabha Elections ) కు మరికొన్ని రోజులు ఉన్న తరుణంలో ప్రధాన పార్టీలలో ఉన్న నాయకులందరికీ షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అనుకున్న బీఆర్ఎస్ పార్టీ...
Read More..నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత సీఎం జగన్ పుట్టినరోజు.( CM Jagan Birthday ) దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తమ అధినేత జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.మూడు నెలలలో ఎన్నికలు...
Read More..తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసి బీఆర్ఎస్ కార్పోరేటర్లతో( GHMC BRS Corporators ) కేటీఆర్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలలో గులాబీ జెండా ఎగిరేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ అత్యధిక...
Read More..ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి( CM ys jagan ) పుట్టినరోజు వేడుకలకు రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని సొంత పత్రికలో 100 కోట్లతో తన పుట్టినరోజున యాడ్లు వేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర...
Read More..నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( CM YS Jagan) పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కటింగ్ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది.ఇదే సమయంలో చాలామంది...
Read More..తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ( MLA Kethi Reddy )తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు.అభివృద్ధిని నిరూపించుకోలేకపోతే.నువ్వు నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని.ప్రశ్నించారు.గురువారం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజుల నుండి అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.గౌరవ వేతనం పెంచాలని.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చాక అంగన్ వాడీ లకు భారీ ఎత్తున...
Read More..ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విపరీతంగా విరుచుకుపడుతున్నాయి.ఇదే తరుణంలో ఓవైపు అధికార పక్షంపై , మరోవైపు ప్రతిపక్షం మాటల యుద్ధమే చేస్తూ ఉందని చెప్పవచ్చు.ప్రభుత్వం ఏర్పడి కొన్నాళ్లు కూడా కాకముందే ప్రతిపక్షాలు విమర్శన...
Read More..వైసిపి( YCP ) సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలకు ముచ్చెమటలు పడుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కుతుందా లేదా అనేది కంగారు పుట్టిస్తోంది.దీనికి కారణం వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పార్టీ టికెట్ల వ్యవహారంపై...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు .వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.రెండు పార్టీలు ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. మరికొద్ది రోజుల్లో...
Read More..బండి సంజయ్ ( Bandi Sanjay ) ఈటెల రాజేందర్ మధ్య అస్సలు పొసగడం లేదు అని ఈటెల రాజేందర్ బిజెపిలోకి వచ్చినప్పటినుండి పార్టీ నుండి ఇదే విషయం బయటకు వినిపిస్తోంది.అప్పటివరకు బీఆర్ఎస్ కి దీటుగా ఉన్న బిజెపి పార్టీ ఒక్కసారిగా...
Read More..నమస్తే అక్కయ్య.నమస్తే తమ్ముడు.నమస్తే పాపా .నమస్తే నమస్తే అంటూ ఆప్యాయతను కురిపిస్తూ… ఎప్పుడూ చిరునవ్వును చిందిస్తూ, అందరి ముఖాల్లోనూ అదే చిరునవ్వు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.ప్రతి పేద వాడి కష్టాన్ని తన కష్టంగా , అక్కా చెల్లెమ్మ ల అభ్యున్నతే ధ్యేయంగా,...
Read More..నవశకం( Navasakam ) బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ.( Nandamuri Balakrishna ) వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిందని విమర్శించారు.రాబోయే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఇది లోకేష్...
Read More..విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ), పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి ఆర్ కే రోజా( Rk roja ), సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ...
Read More..అటు సినిమాల పరంగా కానీ , ఇటు రాజకీయ పరంగా కానీ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక మార్కుని ఏర్పాటు చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఆయన ఖాళీగా వందలాది మందికి పని ఉండదు.కష్టమొచ్చిన , నష్టమొచ్చిన నిరంతరం పని చేస్తూనే...
Read More..విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ ( Semi Christmas )వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )హాజరు కావడం జరిగింది.ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన...
Read More..యువగళం ముగింపు సభ “నవశకం”( Navasakam ) కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమానికి వచ్చిన జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు( Chandrababu Naidu ) అభినందించారు.విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా అందరం ఏకం కావలసిన సమయం...
Read More..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh ) యువగళం ముగింపు సభ విజయనగరం జిల్లాలో జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి భారీ ఎత్తున తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.నవశకం పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి...
Read More..తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో మూడవ ప్రభుత్వముగా కాంగ్రెస్ గద్దెనెక్కింది.రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి రెండు పర్యాయాలు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించింది.పది సంవత్సరాల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అవినీతి కూడా చాలా జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు...
Read More..వచ్చే ఎన్నికల్లో వైసీపీ( ycp ) తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబుతాను విడతల వారీగా విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్ణయించుకున్నారు.ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 90% మందిని...
Read More..దేశవ్యాప్తంగా బిజెపికి ఎదురే లేదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తున్నా, పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి పరవాలేదు అనుకున్నా.ఏపీలో మాత్రం బిజెపి ఉన్నా లేనట్టుగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది, పేరుకు పార్టీ ఉన్నా , పెద్దగా క్యాడర్ లేకపోవడం,...
Read More..ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టికెట్ల కేటాయింపు అంశం పెద్ద గందరగోళంగా మారింది .దాదాపుగా 90% స్థానాల్లో మార్పులు ఖాయం అన్నట్లుగానే జగన్ సంకేతాలు ఇస్తున్నారు.జిల్లాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని పరిస్థితిని వివరిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే...
Read More..ఏది ఏమైతేనేం.కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు తెలంగాణ కాంగ్రెస్( Congress ) పై ఉన్న చింత తీరిపోయింది .ఎప్పుడూ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతూ, తరచుగా ఢిల్లీకి తెలంగాణ సీనియర్ నాయకులంతా క్యూ కడుతూ ఉండేవారు.దీంతో ఈ గ్రూపు రాజకీయాలను సర్దుబాటు చేయలేక అదిష్టానానికి...
Read More..సాధారణంగా చిత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క చిత్రం చెబుతుంది.మనసుతో చూస్తేనే ఆ చిత్రంలోని భావాలు మన మనసుల్లో నిలిచిపోతాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan )...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో , ప్రధాన పార్టీలైన టిడిపి , జనసేన, వైసిపి, బిజెపిలు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.ఇప్పటికే అధికార పార్టీ వైసిపి అభ్యర్థులు ఎంపికలు చేస్తూ, భారీగా ప్రక్షాళనకు తెరతీసింది.నియోజకవర్గ ఇన్చార్జిలను పెద్ద ఎత్తున జగన్(...
Read More..గత కొద్దిరోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీలో( ycp ) చోటు చేసుకుంటున్న నియోజకవర్గ ఇంచార్జి ల మార్పు చేర్పుల వ్యవహారం పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరుపై సర్వేలు చేయించిన జగన్ .పనితీరు సక్రమంగా లేని...
Read More..తాజాగా ఇండియా కూటమి (India Alliance) లోని పార్టీలన్నీ ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఇక ఇండియా కూటమిని ఎలా అధికారంలోకి తీసుకురావాలి.భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేయాలి అనే దానిపై చర్చించుకున్నారు.అలాగే ఇండియా కూటమికి సంబంధించి మరో 10 సమావేశాలు పెట్టుకోవాలని...
Read More..2024 ఎన్నికలకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో( TDP ) పొత్తు ప్రకటించడం జరిగింది.దాదాపు పది సంవత్సరాలు పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం.టీడీపీతో కలసి పనిచేయబోతున్నట్లు...
Read More..గత కొద్ది నెలల నుండి విశాఖ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant) ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేయడం తెలిసిందే.వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అనేక వార్తలు హైలైట్ అవుతూ వచ్చాయి.విశాఖ స్టీల్ ప్లాంట్ నీ దక్కించుకోవడానికి కార్పోరేట్...
Read More..ఇటీవల లోక్ సభలో భారీ భద్రత వైఫల్యం బయటపడటం తెలిసిందే.కొంతమంది దుండగులు స్మోక్ గన్స్ తో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకి.ఎంపీలు కూర్చున్న టేబుల్స్ పైనుంచి దూకి.భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.పార్లమెంటులో స్మోక్ గన్ తో పసుపు రంగు పొగను...
Read More..ఈటల రాజేందర్ ( Etela Rajender ) తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడు.హుజురాబాద్ అంటే ఈటల.ఈటల అంటే హుజురాబాద్ అనే విధంగా తయారయ్యాడు.అలాంటి ఈటల ఈటా ఈసారి గురి తప్పింది.తాను ఒక్కటి తెలిస్తే దైవము ఒకటి తలచినట్టు తను అనుకున్న ప్లాన్...
Read More..కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి కేటీఆర్( KTR ) ధ్వజమెత్తారు.డిసెంబర్ 9వ తేదీ లోపు ఇస్తామని కాంగ్రెస్( Congress Party ) ప్రకటించిన ఆరు గ్యారెంటీలు( Six Guarantees ) ఏమయ్యాయని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నకిలీవేనా అంటూ కేటీఆర్...
Read More..గత కొంతకాలంగా బెజవాడ టిడిపిలో సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని ( Kesineni Nani )అసమ్మతి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉండేది.పార్టీ లో చోటుచేసుకుంటున్న పరిణామాల పైన చంద్రబాబు పైన నాని సెటైర్లు వేసేవారు .పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా...
Read More..సొంత పార్టీ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నారు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) .వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 175 స్థానాల పైన ఫోకస్ పెట్టిన జగన్ ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పైన...
Read More..దేశంలోనే అతిపెద్ద మైనింగ్ స్కాం.సుమారు 8 వేలకోట్ల రూపాయల విలువచేసే క్వాడ్జిస్టోన్ దోపిడి.అక్రమ మైనింగ్ పై సత్యాగ్రహ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Somireddy Chandramohan Reddy ) పట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసులు.అర్ధరాత్రి అక్రమ అరెస్టుపై...
Read More..రాష్ట్రవ్యాప్తంగా తటస్తులు , ఇతర పార్టీలోని కీలక నేతలను చేర్చుకునే విధంగా పావులు కలుపుతోంది అధికార పార్టీ వైసిపి.సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉండడం, పార్టీలో టిక్కెట్ల కేటాయింపు వ్యవహారాలు జోరందుకోవడం వంటి చర్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న జగన్...
Read More..తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో వివిధ పదవుల భర్తీ విషయమై తీవ్ర పోటీ నెలకొంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతా పోటీకి దిగారు .అయితే వారిలో చాలామంది ఓటమి చెందారు.అయినా ఓడిన నేతలు అంతా మంత్రి...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది .వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.ఎలాగూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో, పార్లమెంట్ ఎన్నికల్లోను ఆ ప్రభావం కనిపిస్తుందని, కచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) అనూహ్యంగా క్రేజ్ పెరుగుతోంది.వివిధ పార్టీలతో పాటు ప్రజల్లోనూ రేవంత్ పని తీరుపై ప్రస్తుతానికి ప్రశంసలే కురుస్తున్నాయి.గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కెసిఆర్ కంటే భిన్నంగా రేవంత్ పరిపాలన మొదలుపెట్టడం, ప్రజలకు నిత్యం అందుబాటులో...
Read More..బఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులకు పెద్ద బాధ్యతలనే అప్పగించారు బీ ఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కెసిఆర్.( KCR ) గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను హైలెట్ చేసి , దానిని తమ కు...
Read More..గత రెండు రోజులుగా ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు ఆసక్తి ని కలిగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ( Congress party ) కూడా సమఉజ్జీలను రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను ఒకప్పుడు కంచు కోటగా ఏలిన...
Read More..తెలుగుదేశం పార్టీని అధికారం లోకి తీసుకురావడమే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం జాతీయ కార్యదర్శి మరియు చంద్రబాబు తనయుడు నారా లోకేష్( Nara Lokesh ) తన పాదయాత్రను ముగించారు.226 రోజులు పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ పాదయాత్ర...
Read More..తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్( Congress ) తన దూకుడును ప్రదర్శిస్తోంది.ప్రతి సందర్భంలోనూ బీఆర్ ఎస్ ను( BRS ) తప్పు పట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తుండడం, జనాల్లోనూ బీఆర్ఎస్ పరపతిని తగ్గించే ప్రయత్నం చేస్తుండడంతో కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసే...
Read More..ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో పెద్ద ప్రక్షాళనకు అపార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నియోజకవర్గ ఇన్చార్జిల్లాలను మారుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ...
Read More..ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.త్వరలోనే లోక్ సభ ఎన్నికలు (Lokh Sabha Elections) రాబోతున్నాయి.ఇక లోక్ సభ ఎన్నికలకు జాతీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి.దేశంలో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్, బిజెపి మధ్యే గట్టి పోటీ ఉంటుంది. అయితే ఈసారి బిజెపిని...
Read More..గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం( Yuvagalam ) ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.అభిమానుల జయ జయ ధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్.కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లిన పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం. జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో...
Read More..ఉత్తరప్రదేశ్ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ( PM Modi ) పర్యటిస్తున్నారు.రెండు రోజులపాటు వారణాసిలో( Varanasi ) వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.దీనిలో భాగంగా సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్ వెద్ మహా మందిర్...
Read More..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగిసింది.డిసెంబర్ 19వ తారీకు విశాఖపట్నం గాజువాకలో లోకేష్ పాదయాత్ర ముగియడంతో పైలాన్ ఆవిష్కరించారు.ఈ ఏడాది జనవరి నెలలో మొదలైన పాదయాత్ర.226 రోజులపాటు నిరంతరంగ...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆదివారంతో ముగిసింది.గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగింది.105 రోజులలో 19 మంది టైటిల్ కోసం పోటీ పడగా చివరకి పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth )… గెలవడం జరిగింది.అయితే ఫినాలే ఎపిసోడ్ ముగిసిన...
Read More..సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu ).హైదరాబాద్ చేరుకున్నారు.శీతాకాల విడిది కోసం డిసెంబర్ 18 నుండి 23 వరకు హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతిని.రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై(...
Read More..ఒకప్పుడు దేశంలో కమ్యూనిజం అనేది ఎక్కువగా ఉండేది.కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు చాలా సహాయం చేసేవి.కానీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల లాగే కమ్యూనిస్టు పార్టీలు కూడా తయారయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి శక్తి లేదు.అయితే తాజాగా తెలంగాణ ( Telangana )...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ పుంజుకునేలా చేసింది రేవంత్ రెడ్డి ( Revanth reddy ) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే రాష్ట్రం మొత్తం తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంత శ్రమ...
Read More..