Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా..కొత్త సీఎంగా చంపై సోరెన్..!!

మనీలాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( Hemant Soren ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాజ్‌భవన్‌కు చేరుకున్న తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది.కాగా త్వరలోనే ఈడీ అతడిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రచారం...

Read More..

వైసీపీ ఇన్ చార్జ్ ల ఐదో జాబితా విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో ప్రధాన పార్టీలు గెలవడానికి రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి.అదేవిధంగా అభ్యర్థుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో అధికార పార్టీ వైసీపీ( YCP ) నిర్ణయాలు...

Read More..

ప్రజలే బుద్ధి చెబుతారు...కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో కూడా గెలిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఎన్నికల ప్రచారానికి కూడా రెడీ అవుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా...

Read More..

కుమారి ఆంటీ విషయంలో రేవంత్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఆమె కూడా ఆ విషయాల్లో మారాలంటూ?

గత 24 గంటల్లో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో, ప్రముఖ పత్రికల్లో కుమారి ఆంటీ( Kumari Aunty ) పేరు మారుమ్రోగింది.ఆమె ఫుడ్ స్టాల్ ను తీసేయాలని పోలీసులు చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.చిరు వ్యాపారి కుమారి ఆంటీ...

Read More..

నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నంది అవార్డుల ప్రధానోత్సవం( Nandi Awards Ceremony ) చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అదే విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న...

Read More..

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో మరో 70 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.అనంతరం జనవరి 21వ తారీకు నాడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక వైఎస్ షర్మిల( YS...

Read More..

కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారు..: కిషన్ రెడ్డి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Draupadi Murmu ) ప్రసంగంపై విపక్షాల విమర్శలు అర్థరహితమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.రాజకీయ అంశాలకు సంబంధం లేకుండా ప్రగతి గురించి రాష్ట్రపతి వివరించారని తెలిపారు.తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో...

Read More..

వైసీపీలోకి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు( Ravela Kishore Babu ) వైసీపీలో చేరారు.ఈ మేరకు ఆయనకు కండువా కప్పి సీఎం జగన్( CM Jagan ) పార్టీలోకి ఆహ్వానించారు.వైసీపీలో( YCP ) చేరిన తరువాత మాజీ మంత్రి రావెల మాట్లాడుతూ...

Read More..

నిరుద్యోగుల కలలను సాకారం చేయడంలో తొలి అడుగు..: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) హాజరయ్యారు.స్టాఫ్ నర్సులకు( Staff Nurses ) ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.తెలంగాణ వ్యాప్తంగా సుమారు...

Read More..

ఏపీ సీఎం జగన్ తో మాజీ మంత్రి రావెల భేటీ..!

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు( Ravela Kishore Babu ) వెళ్లారు.ఈ క్రమంలోనే ఆయన సీఎం జగన్ తో( CM Jagan ) సమావేశం అయ్యారు.అయితే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు సీఎం...

Read More..

రాజకీయ లబ్ది కోసమే జగన్ పై షర్మిల నిందలు..: కొడాలి నాని

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని( Ex Minister Kodali Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్ పై( Jagan ) షర్మిల( YS Sharmila ) నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.కుటుంబ...

Read More..

ఐదో లిస్టుపై వైసీపీ కసరత్తు పూర్తి.. సాయంత్రానికి ప్రకటన

వైసీపీ ఇంఛార్జుల( YCP Incharges ) మార్పుల జాబితా ఇవాళ రాత్రికి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు ఐదో లిస్టుపై( Fifth List ) వైసీపీ కసరత్తు పూర్తి చేసింది.ఈ జాబితాలో భాగంగా పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు...

Read More..

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..: మాజీ మంత్రి బాలినేని

వైసీపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Former Minister Balineni Srinivas ) తెలిపారు.తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు.ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాస్తున్నారని బాలినేని తెలిపారు.అభివృద్ధి కోసమే మాగుంటకు(...

Read More..

అనుచరులతో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి కీలక సమావేశం

ప్రకాశం జిల్లా దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్( Darsi MLA Maddishetty Venugopal ) తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు.తనకు వైసీపీ టికెట్( YCP Ticket ) ఇవ్వకున్నా ఎవరు అధైర్యపడొద్దని తెలిపారు.తన అనుచరులను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి( Buchepalli...

Read More..

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ సమావేశం( AP Cabinet Meeting ) ముగిసింది.సీఎం జగన్( CM Jagan ) అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీకి( Mega DSC )...

Read More..

సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్..

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై షర్మిల ( Sharmila )చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం పాకులాడడం సరికాదు.పదిమంది పనికిమాలిన వెధవల్ని...

Read More..

కేటీఆర్ కు చుక్కలు చూపించేలా రేవంత్ అదిరిపోయే ప్లాన్ 

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ముఖ్యంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాల పైన ఫోకస్ చేసి దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు,  బీఆర్ఎస్ కీలక నేతలుగా ఉన్న కేసీఆర్, కేటఆర్, హరీష్ రావు...

Read More..

చంద్రబాబు చేసిన వైఖ్యాలపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని...

చంద్రబాబుకు మతిభ్రమించి….మా పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడు.రా కదలిరా అంటూ కదలి వెళుతున్న చంద్రబాబు ( Chandrababu )ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు, మంత్రులను తిడుతున్నారు.2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారు, ఇప్పుడు...

Read More..

జగన్ కు వ్యతిరేకంగా రంగంలోకి కొండా సురేఖ ? వైసీపీ హ్యాపీ 

ఒక్కడిని ఎదుర్కొనేందుకు ఎంత మంది వచ్చినా,  ఎన్ని పార్టీలు కలిసి మూకుముడిగా తనను ఎదుర్కొనేందుకు వచ్చినా, తాను భయపడనని , ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరుతానని పదే పదే వైసిపి అధినేత,  ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు. ...

Read More..

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్..: మోదీ

శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అన్నారు.జనవరి 26న కర్తవ్యపథ్ లో నారీశక్తి( Nari Shakti ) ఇనుమడించిందని పేర్కొన్నారు.నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునే...

Read More..

కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకున్న షర్మిల 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన అన్న , వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై ఎదురుదాడి మొదలుపెట్టారు వైఎస్ షర్మిల.రాజకీయంగానూ,  వ్యక్తిగత అంశాలను ప్రధాన అస్త్రాలు గా చేసుకుని తీవ్రస్థాయిలో...

Read More..

కేంద్రం సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeshwari ) గుంటూరులో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తల శ్రమతోనే పార్టీ ఎదిగిందని వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 22 లక్షల ఇల్లు మంజూరు చేసిందని స్పష్టం చేశారు.కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో...

Read More..

బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలపై గాంధీభవన్( Gandhi Bhavan ) లో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో 60 రోజులలో...

Read More..

ఫిబ్రవరి 2 నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారం స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

గాంధీభవన్( Gandhi Bhavan ) లో పీఈసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎం రేవంత్, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల విషయంలో సీఎం...

Read More..

ఏపీ విభజన హామీలకు సంబంధించి ప్రధాని మోదీకి షర్మిల లేఖ..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) మంగళవారం ప్రధాని మోదీకి ( Prime Minister Modi )లేఖ రాశారు.ఏపీ పునర్విభజన చట్టంలో హామీలు దశాబ్దం తర్వాత కూడా అమలు చేయలేదని అంశాల వారీగా వివరించారు.విభజన జరిగి దశాబ్దం...

Read More..

సీఎం జగన్ స్పీచ్ పై గంటా శ్రీనివాసరావు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా మారుతుంది.విపక్ష పార్టీ తెలుగుదేశం 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu...

Read More..

చంద్రబాబుకు ఏం విజన్ ఉందో చెప్పాలి..: మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకు ఏం విజన్ ఉందో చెప్పాలన్నారు.మ్యానిఫెస్టోను తొలగించడమే చంద్రబాబు విజన్ అని విమర్శించారు.చంద్రబాబు సభలకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదని అంబటి...

Read More..

తెలంగాణలో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు

తెలంగాణలో లోక్ సభ( Lok Sabha ) అభ్యర్థుల ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఆశావహుల జాబితాను...

Read More..

కాసేపట్లో గాంధీభవన్ లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో( Gandhi Bhavan ) మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ( Congress Pradesh Election Committee ) సమావేశం జరగనుంది.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.రాష్ట్రంలోని...

Read More..

బీజేపీ ఉచ్చులో నితీశ్ కుమార్ చిక్కుకున్నారు..: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీహార్ కు నితీశ్ కుమార్( Nitish Kumar ) అవసరం లేదని చెప్పారు.బీజేపీ ఉచ్చులో నితీశ్ కుమార్ చిక్కుకున్నారని ఆరోపించారు.బీజేపీ( BJP ) ఒత్తిళ్లతోనే ఇండియా కూటమి నుంచి...

Read More..

మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం మరోసారి ఫైర్..!!

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై( Minister Peddireddy Ramachandra Reddy ) సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం( Satyavedu MLA Adimulam ) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పెద్దిరెడ్డిది కుట్ర, మోసమని ఆరోపించారు.కుట్ర పూరితంగా తనపై నియోజకవర్గ నేతలను ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు.తనపై...

Read More..

మైనార్టీలపై కేటీఆర్ ది దొంగ ప్రేమ..: షబ్బీర్ అలీ

మాజీ మంత్రి కేటీఆర్ పై( KTR ) ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ( Shabbir Ali ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మైనార్టీలపై( Minorities ) కేటీఆర్ ది దొంగ ప్రేమని విమర్శించారు.బీఆర్ఎస్( BRS ) అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు.కామారెడ్డికి...

Read More..

ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచిన టీడీపీ -జనసేన..!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) రానున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన( TDP, Janasena ) సీట్ల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాయి.ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచిన రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ...

Read More..

విజయవాడలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వార్

విజయవాడలో వైసీపీ, జనసేన( YCP, Janasena ) పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎలక్షన్స్ కు సిద్ధమంటూ వైసీపీ పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ వైసీపీ ఏర్పాటు చేసిన...

Read More..

కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్..

కేశినేని నాని( Keshineni Nani ) టీడీపీలో సంసారం చేస్తూ.వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదువైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచాడు ఎప్పటి నుంచో...

Read More..

ఈడీపై జార్ఖండ్ సీఎం సోరెన్ సీరియస్..!

జార్ఖండ్ ప్రభుత్వాన్ని( Jharkhand Govt ) అప్రతిష్ట పాలు చేయాలని ఈడీ ప్రయత్నిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( CM Hemant Soren ) అన్నారు.రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసి...

Read More..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు..!!

పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ( Telangana BJP ) దూకుడు పెంచింది.ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన కమలనాథులు ప్రచార జోరును పెంచారు.పది లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాల అమలుకు...

Read More..

నాన్ లోకల్ పొలిటిషియన్స్ అంటూ మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మారుతున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) మంచి స్పీడ్ మీద ఉంది.ఆ పార్టీ అధినేత జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ భారీ బహిరంగ సభలు ఏర్పాటు...

Read More..

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటీషన్ పై.. విచారణ వచ్చే నెలకి వాయిదా..!!

కొద్ది రోజుల క్రితం ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) నోటీసులు జారీ చేయడం జరిగింది.ఈ మేరకు జనవరి 29వ తారీకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది.దీంతో నేడు పార్టీ ఫిరాయించిన...

Read More..

కేటీఆర్ కి ప్రొఫెసర్ కోదండరామ్ కౌంటర్..!!

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్( Kodandaram, Aamir Ali Khan ) ఎన్నిక కావడం తెలిసిందే.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు అమీర్ అలీఖాన్ లను...

Read More..

ఇది వైయస్సార్ మార్క్ రాజకీయం అంటూ వైయస్ షర్మిల కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila )కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.జనవరి 21వ తారీకు అధ్యక్షురాలు అయిన తర్వాత జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ మరియు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే సోమవారం...

Read More..

తప్పు చేశామని భావిస్తే ఓటు వేయొద్దు..: మంత్రి బొత్స

ఏపీలో వైసీపీ( YCP ) మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా,( Three Times MLA ) ఒకసారి ఎంపీగా పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చిందని తెలిపారు.ఈ క్రమంలోనే నాలుగోసారి...

Read More..

జగనన్నది, నాది ఒకే రక్తం..: వైఎస్ షర్మిల

ఏపీలోని అధికార పార్టీ వైసీపీపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీ, టీడీపీ, జనసేనకు ఓటు వేస్తే బీజేపీకే వెళ్తుందని తెలిపారు.ఏపీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీ( Congress Party )...

Read More..

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha elections ) షెడ్యూల్ విడుదల అయింది.ఈ మేరకు మొత్తం 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో మొత్తం 56 స్థానాలకు...

Read More..

ఏపీ హైకోర్టులో గంటా శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ..!

ఏపీ హైకోర్టులో( AP High Court ) టీడీపీ నేత గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) పిటిషన్ పై విచారణ జరిగింది.తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ గంటా పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై( Petition...

Read More..

జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన Apcc చీఫ్ షర్మిల ..

APCC చీఫ్ షర్మిల( APCC chief Sharmila ) సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనంతపురంలో పలువురు అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు.ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూను చూపించగా, వెరీ గుడ్...

Read More..

సీఎం రేవంత్ నీ కలవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టత..!!

తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజులలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.విషయంలోకి వెళ్తే ప్రతిపక్షానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ నీ కలుస్తుండటం తెలంగాణా రాష్ట్ర...

Read More..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ నిర్మాతలు..!!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ప్రమాణ స్వీకారం చేశాక కొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే ఆయనను కలవడం జరిగింది.గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.అనంతరం డిసెంబర్ 7వ...

Read More..

వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్..!!

ఏపీలో జరగబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్( YCP YS Jagan ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఎన్నికల వాతావరణం పార్టీలో ఏడాది ముందు నుండే ఉండే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. “గడపగడపకు మన...

Read More..

షర్మిలతో జగన్ కు పరేషాన్ అయ్యిందే ..? 

కీలకమైన ఎన్నికల సమయంలో తన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలతో( Sharmila ) జగన్ కు  పెద్ద తలనొప్పే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.రాజకీయంగానూ,  వ్యక్తిగతంగాను షర్మిల చేస్తున్న విమర్శలు వైసిపిని,  తనను బాగా డామేజ్ చేస్తున్నాయని జగన్ ఆందోళన చెందుతున్నారు...

Read More..

అప్పుడే డోసు పెంచేశారా బాసూ

డా” రా కదిలి రా ‘ ‘ సిద్ధం ‘ ఇలా రకరకాల పేర్లతో టిడిపి,  వైసిపిలు( TDP, YCP ) ఎన్నికల కథనరంగంలోకి దిగిపోయాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్పీడ్ పెంచాయి.ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించకుండానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయాయి.ప్రజలను ఆకట్టుకునే...

Read More..

'మార్పు ' మంచిదేనా జగన్  ? 

పార్టీలోను, ప్రభుత్వంలోనూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్.( CM jagan )రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ టికెట్ల విషయంలో జగన్( CM ys jagan ) చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు.సర్వే...

Read More..

చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని..

పేదవారికోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy )ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంపీ కేసినేని నాని( MP Kesineni Nani )సమాజం కోసం పనిచేసే వ్యక్తి జగన్ తన...

Read More..

యుద్దానికి జగన్ ' సిద్ధం ' ... వారిలో ఆలోచన రేకెత్తెలా 

నిన్న జరిగిన భీమిలి యుద్ధం సభలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )అన్ని విషయాలపైన క్లారిటీ ఇచ్చారు.ముఖ్యంగా వైసిపికి( YCP ) ఎందుకు ఓటు వేయాలనే విషయంలో ఆలోచన రేకెత్తించేలా మాట్లాడారు.ప్రధాన ప్రతిపక్షం టిడిపి...

Read More..

నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఏపీలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే 2019 కంటే 2024 ఎన్నికలు( 2024 elections ) చాలా రసవతారంగా సాగనున్నట్లు తెలుస్తోంది.ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP...

Read More..

వైసీపీకి నేనంటే భయం పట్టుకుంది - వైఎస్ షర్మిలా

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపి వేశారని…రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు నెల్లూరు జిల్లా DCC అధ్యక్షుడు దేవ కుమార్ రెడ్డి ఆరోపించారు.ఈ ఘటన పై APCC...

Read More..

2024 లోక్ సభ ఎన్నికలలో మరోసారి వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్న రాహుల్..!!

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కేరళలోని వయనాడ్( Wayanad ) నుంచి మళ్లీ పోటీ చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.మురళీధరన్ తెలిపారు.కన్నూర్ మినహా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలలో సిట్టింగ్ ఎంపీలే...

Read More..

నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!

రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టుల వివరాలను గ్రామాలు, మండలాల స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశించారు.శనివారం నీటిపారుదల శాఖపై( Irrigation Department ) సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా...

Read More..

ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు..: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఉరవకొండలో జరిగినన టీడీపీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ పాలనలో ఏపీ వెనక్కిపోయిందని చంద్రబాబు విమర్శించారు.వైసీపీ...

Read More..

చేతనైతే హామీలు అమలు చేయండి..: దాసోజు శ్రవణ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) ఫైరయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి గల్లీ లీడర్ గా మాట్లాడుతున్నారని విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి సభ్యత, సంస్కారం నేర్చుకోవాలని దాసోజు శ్రవణ్...

Read More..

స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే ఆనం రియాక్షన్.. !!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం( AP Speaker Tammineni Sitaram ) జారీ చేసిన నోటీసులపై రెబల్ ఎమ్మెల్యే ఆనం( MLA Anam ) స్పందించారు.తమకు చీఫ్ విప్, స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు.ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికి ఎప్పుడో...

Read More..

ఏపీలో ట్వీట్ వార్.. వైసీపీ వర్సెస్ జనసేన

ఏపీలో వైసీపీ( YCP ) మరియు జనసేన( Janasena ) పార్టీల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వార్ జరుగుతోంది.ఈ క్రమంలో వైసీపీ చేసిన ట్వీట్ కు జనసేన కౌంటర్ ఇచ్చింది.మరో 20 మంది వైసీపీ నేతలు జంప్ అవుతారని జనసేన...

Read More..

బీహార్ పరిమాణాలపై రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్..!

బీహార్ పరిమాణాలపై కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది.బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో( Bihar CM Nitish Kumar ) మాట్లాడేందుకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( Mallikarjuna Kharge ) ఫోన్ చేశారు.నితీశ్ కుమార్ తో మూడుసార్లు మాట్లాడేందుకు ఖర్గే...

Read More..

బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్..!!

బీఆర్ఎస్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అవాకులు చెవాకులు పేలుతోందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగేలా మరికొద్ది రోజుల్లో మరో రెండు గ్యారంటీలను అమలు...

Read More..

వైఎస్ఆర్‎సీపీ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి..: షర్మిల

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్‎సీపీపై పీసీసీ చీఫ్ షర్మిల( PCC Chief Sharmila ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే వైఎస్ఆర్‎సీపీకి( YSRCP ) ఆమె కొత్త అర్థం చెప్పారు.వైఎస్ఆర్‎సీపీ అంటే వైవీ సుబ్బారెడ్డి,( YV Subbareddy ) సాయిరెడ్డి,(...

Read More..

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను పరిశీలించిన Apcc చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి..

ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఆగ్రహంవైఎస్ షర్మిలా రెడ్డి( YS Sharmila Reddy ) ఇది వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్ 750 కోట్లు పెట్టీ కట్టారు.లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారు 12...

Read More..

నూజివీడు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పార్థసారథి ఖరారు..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఒక్కొక్కరిగా అభ్యర్థులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నూజివీడు సీటును చంద్రబాబు ఖరారు చేశారు. నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి పార్థసారథికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే నూజివీడులో...

Read More..

బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )సంచలన ఆరోపణలు చేశారు.ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.కొద్ది రోజుల్లో తనను అరెస్ట్ చేసి...

Read More..

టికెట్లు రెఢీ .. పోటీ చేసేవారేరి ? షర్మిలొచ్చినా అంతేనా ? 

ఏపీలో కాంగ్రెస్( Congress ) ను చేరికలతో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలి అనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.ఆ వ్యూహంతోనే తెలంగాణ రాజకీయాల్లో ఉన్న షర్మిలను( Sharmila ) కాంగ్రెస్ లో చేర్చుకుని , ఏపీ...

Read More..

ప్రతి పోస్టుకు అర్థం ఉంటుందని అనుకోవద్దు..: నాగబాబు

పొత్తు ధర్మంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఈ క్రమంలోనే జనసేన( Janasena ) నేత, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూటన్ నియమాలతో నాగబాబు(...

Read More..

ఢిల్లీకి పవన్ .. ఇక ఆ విషయం తేల్చేస్తారా  ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ దూకుడు పెంచుతున్నారు.టిడిపి ( TDP )రెండు సీట్లను ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.దీంతో తాము కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నామంటూ...

Read More..

లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా కేసిఆర్ కీలక సూచనలు

గత కొంత కాలంగా బెడ్ రెస్ట్ లోనే ఉంటున్న బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జనాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే విధంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.దీనిలో భాగంగానే పార్టీ...

Read More..

ఏపీలో వైసీపీ ‘సిద్ధం’..భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావం..!!

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో అధికార పార్టీ వైసీపీ మరోసారి గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తోంది.క్యాడర్ లో జోష్ పెంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సమరశంఖాన్ని పూరించనుంది.ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల రణభేరీ మోగించనుంది.రానున్న ఎన్నికల సమరానికి...

Read More..

ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం..!!

ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ( YCP ) ఎన్నికల శంఖారావం పూరించనుంది.ఈ మేరకు విశాఖ జిల్లా భీమిలి నుంచి తొలి ఎన్నికల సభను ఏర్పాటు చేస్తుంది. ఉత్తరాంధ్ర( Uttarandhra )లోని 34 నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తలతో వైసీపీ అధినేత, సీఎం జగన్ సమావేశం...

Read More..

షర్మిల జగన్ విభేదాలకు ఆయనే కారణం ' బ్రదర్ '

అదే పనిగా తన అన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jaga ) పై షర్మిల విమర్శలతో విరుచుకుపడుతున్నారు.ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన( TDP, Jana Sena ) కంటే  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో...

Read More..

వైయస్ షర్మిలపై మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.జనవరి 21వ తారీకు నాడు కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ...

Read More..

ఎన్నికల వేళ కులగణన ఎందుకు అంటూ సీఎం జగన్ కి పవన్ కళ్యాణ్ లేఖ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన( Caste Census ) జరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పందించారు.సరిగ్గా ఎన్నికలకు వేళ కులగణన ఎందుకు అంటూ సీఎం జగన్ కి( CM Jagan ) లేఖ రాశారు.ఈ...

Read More..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్( Election Commission ) ఆదేశాల మేరకు ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను( Municipal Commissioners ) బదిలీ చేయడం జరిగింది.దాదాపు 92 మంది కమిషనర్లు, అదనపు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గడచిన...

Read More..

కరీంనగర్ లో పాదయాత్ర... బీజేపీ నేత బండి సంజయ్ కీలక ప్రకటన..!!

తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.మరికొద్ది నెలలో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు కరీంనగర్( Karimnagar ) నుంచే బీజేపీ ఎంపీ ఎన్నికల శంఖారావం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.ఈనెల 28న బీజేపీ కార్యకర్తల...

Read More..

పార్లమెంట్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.పార్లమెంటు ఎన్నికల( Parliament Elections ) అనంతరం బీఆర్ఎస్ బలహీన పడుతుందని పేర్కొన్నారు.అంతేకాదు...

Read More..

రాష్ట్ర ఖజానాను సీఎం జగన్ ఖాళీ చేశారు..: లోకేశ్

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు( Aarogya Sri ) నిలిచాయని టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) అన్నారు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.అస్తవ్యస్థ పాలనతో రాష్ట్ర ఖజానాను సీఎం...

Read More..

మేం తొడ కొడితే కేటీఆర్ గుండె ఝళ్లుమంటుంది..: జగ్గారెడ్డి

తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్( Congress ) ఎంతో సహకరించిందని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) అన్నారు.జేఏసీ కన్వీనర్ గా కోదండరామ్ వ్యవహారించారని తెలిపారు.కోదండరామ్ డైరెక్షన్ లో అందరూ పని చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.ఉద్యమంలో కోదండరామ్ పెద్దన్నలాగా బీష్ముడి...

Read More..

ఇండియా కూటమికి జేడీయూ చీఫ్ నితీశ్ షాక్..!

బీహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ నెలకొంది.ఇండియా కూటమిలో( India Alliance ) భాగంగా ఉన్న సీఎం నితీశ్ కుమార్( CM Nitish Kumar ) ఆర్జేడీ, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీకి( BJP ) మద్ధతు తెలపనున్నారని తెలుస్తోంది.ఈ...

Read More..

ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ డెడ్ లైన్..!

ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Thammineni Seetharam ) నోటీసులు ఇచ్చారు.ఈ మేరకు ఈనెల 29న స్పీకర్ కార్యాలయానికి స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.కాగా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్...

Read More..

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అధినేత కేసీఆర్ ( KCR )అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రబెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో జరుగుతున్న...

Read More..

ప్రకాశం జిల్లాలో హాట్‎హాట్ గా వైసీపీ రాజకీయం..!

ప్రకాశం జిల్లా వైసీపీలో( YCP ) రాజకీయ వేడి రాజుకుంది.ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులు( MP Magunta Srinivasulu ) నివాసంలో కీలక సమావేశం జరుగుతోందని తెలుస్తోంది.ఈ క్రమంలో మాగుంటతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Ex Minister Balineni Srinivas...

Read More..

బీఆర్ఎస్ హయాంలో నమోదైన కేసుతో మాకేం సంబంధం..: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) కౌంటర్ ఇచ్చారు.దళిత యువకుడు బలవన్మరణం చేసుకుంటే బాధితులను పరామర్శించకుండా ఒక నేరస్థుడిని పరామర్శిస్తారా అని ప్రకటించారు. అప్పుడు...

Read More..

మరో కొత్త డ్రామా తెరపైకి వచ్చింది..: పేర్ని నాని

చంద్రబాబు, పవన్ కల్యాణ్( Chandrababu , Pawan Kalyan ) పై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయ డ్రామాలను చూసి ప్రజలు విసిగిపోయారని తెలిపారు.తాజాగా మరో కొత్త డ్రామాను తెరపైకి...

Read More..

కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleswaram Project ) దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.ఈ మేరకు కౌంటర్ లో సీబీఐ( CBI ) కీలక వ్యాఖ్యలు చేసింది.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా...

Read More..

గన్నవరం పై షర్మిల కన్ను .. ఆ వైసీపీ నేత తో మంతనాలు

పూర్తిగా వైసిపి నే టార్గెట్ చేసుకున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పార్టీలో చేరికల జోరు పెంచేందుకు సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగానే వైసీపీలోని అసంతృప్త నేతలను గుర్తించి వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా మంతనాలు చేస్తున్నారు.ఇటీవలే విశాఖ జిల్లా కీలక...

Read More..

24 గంటల విద్యుత్ అబద్ధం..: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో మిషన్ భగీరథ పథకం( Mission Bhagiratha ) కూడా విఫలం అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) అన్నారు.మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పిందని తెలిపారు. 24 గంటల...

Read More..

జనసేనాని పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.పొత్తు ధర్మమే కాదు.ఏ ధర్మం పాటించని వ్యక్తి చంద్రబాబు( Chandrababu ) అని విమర్శించారు. ఇకనైనా తెలుసుకో తమ్ముడు పవన్ అంటూ...

Read More..

వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను : Pcc చీఫ్ వైఎస్ షర్మిల

ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదు నేను వైఎస్సార్ రక్తం రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhara Reddy )అయినప్పుడు ఆయన బిడ్డ...

Read More..

టీడీపీకి బై.. కమలానికి సై చెప్పే యోచనలో జనసేనాని..అందుకే టోన్ మారిందా..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఈ సారి ఎన్నికల్లో టీడీపీ -జనసేన( TDP, Jana Sena ) పొత్తుగా బరిలో నిలుస్తాయని ప్రకటించిన పార్టీ అధినేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు(...

Read More..

పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

మండపేటలో టీడీపీ( TDP ) అభ్యర్థిని చంద్రబాబు( Chandrababu naidu ) ప్రకటించడాన్ని తప్పు పట్టిన పవన్.పొత్త ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు.లోకేశ్( Nara lokesh ) సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు.రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను. పొత్తు...

Read More..

షర్మిల బాటలో పవన్ .. జగన్ టార్గెట్ గా స్కెచ్

మొన్నటి వరకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( YCP AP CM YS Jagan ) ను టార్గెట్ చేసుకుని టిడిపి, జనసేన, బిజెపి లు విమర్శలు చేస్తూ వచ్చాయి.అయితే ఇప్పుడు షర్మిల రూపంలో కాంగ్రెస్ కూడా జగన్ ను...

Read More..

వైఎస్ జగన్ కు ఊరంతా శత్రువులే...పవన్ కళ్యాణ్

సీట్ల విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan, )హాట్ కామెంట్స్ చేశారు.ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని పేర్కొన్నారు.ఏమీ తెలియకుండా తాను రాజకీయాల్లోకి వచ్చాననుకుంటున్నారా అని ప్రశ్నించారు.ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు...

Read More..

కేసీఆర్ చిక్కుల్లో పడ్డారా ? రేవంత్ పంతం నెరవేరుతుందా ?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Government ) హయాంలోనూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుని అనేక చర్యలకు బీఆర్ఎస్ పెద్దలు దిగిన సంగతి తెలిసిందే, రేవంత్ రెడ్డి పై అనే కేసులు నమోదు చేయడంతో...

Read More..

జన' సేన ' బలం పెరుగుతోందిగా..?

గతంతో పోల్చి చూస్తే ఇటీవల కాలంలో జనసేన పార్టీ గ్రాఫ్ బాగా పెరిగినట్టుగా కనిపిస్తోంది .వైసీపీలోని అసంతృప్తి నాయకులతో పాటు, తటస్తులు జనసేన వైపే చూస్తున్నారు.ఇటీవల కాలంలో ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరగడం, టిడిపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కచ్చితంగా...

Read More..

షర్మిల విమర్శలను అనుకూలంగా మార్చుకుంటున్న వైసీపీ

ఏపీ కాంగ్రెస్( AP Congress ) అధ్యక్షురాలింగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన వైస్ షర్మిల అధికార పార్టీ వైసీపీ( Ys sharmila )ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు .ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని, ఎక్కడ చూసినా అవినీతి,...

Read More..

ఆ మూడు పార్టీలలో ఎవరికి ఓటు వేసిన బీజేపీకి ఓటు వేసినట్లే షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు.ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) చెందిన నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.గురువారం ఏలూరులో( Eluru ) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో...

Read More..

కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ మీటింగ్ లో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాజీ సీఎం కేసీఆర్ పై( KCR ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చార్లెస్ శోభరాజ్ ఇప్పుడు ఇంట్లో పడుకున్నారని.మరోవైపు...

Read More..

త్యాగం అంటే రాహుల్, సోనియా..: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.త్యాగం అంటే రాహుల్,( Rahul Gandhi ) సోనియా గాంధీదని( Sonia Gandhi ) తెలిపారు.గాంధీ...

Read More..

తెలంగాణ ప్రభుత్వ తీరు దేశానికి ఆదర్శం కావాలి..: ఖర్గే

తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ అమలు చేశామని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( AICC President Mallikarjuna Kharge ) అన్నారు.త్వరలోనే మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) గతంలో...

Read More..

మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ

AP ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ ( Jai Bharath National Party )అధ్యక్షుడు V.V.లక్ష్మీనారాయణ( V V Lakshminarayana ) మేనిఫెస్టో విడుదల చేశారు. రైతులకు( Farmers ) ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు...

Read More..

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి..

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి( Mahender Reddy ) నియామకం అయ్యారు.ఈ మేరకు వారి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.మహేందర్ రెడ్డితో పాటు టీఎస్పీఎస్సీ( TSPSC ) బోర్డు సభ్యులుగా ఐదుగురు నియమితులయ్యారు.ఐఏఎస్ అనిత...

Read More..

కాంగ్రెస్ పార్టీని తిడితే జగన్ అంతుచూస్తాం..!: వీహెచ్

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.బూత్ కమిటీ సభ్యుల వలనే కాంగ్రెస్( Congress ) గెలిచిందని...

Read More..

ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు..: కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం లేదని మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అన్నారు.కేసీఆర్( kcr ) ఎంపీగా పోటీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి...

Read More..

త్వరలోనే అసెంబ్లీ తేదీలు ప్రకటన..: మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS ) ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) అన్నారు.అసెంబ్లీ సమావేశాల( Assembly Meeting ) నాటికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వస్తుందని తెలిపారు.మేడిగడ్డ...

Read More..

వైఎస్ షర్మిలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కౌంటర్

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) కౌంటర్ ఇచ్చారు.ఏపీ రాజకీయాలపై షర్మిలకు కనీస అవగాహన కూడా లేదని తెలిపారు.రాజకీయ పార్టీ అంటే కుటుంబంలో పదవులు పెంచుకోవడమా అని సజ్జల...

Read More..

జగన్ లో ధీమా తగ్గుతోందా ? ఎందుకు అలా అన్నారు ..? 

గత కొంతకాలంగా వై నాట్ 175 అనే నినాదాన్ని పదే పదే వినిపిస్తూ వస్తున్న జగన్( YS jagan ) గెలుపు ధీమాతోనే ఉంటూ వస్తున్నారు.పార్టీ శ్రేణులకు ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు.2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను 98 శాతం పూర్తి...

Read More..

ఆ ఎంపీ టీడీపీ లోకి వస్తున్నారా ? 

ఏపీ అధికార పార్టీ వైసిపి ( YCP )లో టిక్కెట్ల కేటాయింపు విషయంలో చెలరేగిన అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధం అయ్యింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం.టికెట్లు దక్కని వారు ,దక్కే ఛాన్స్ లేని వారు టిడిపితో టచ్ లోకి రావడం,...

Read More..

'కుటుంబం లో చీలిక ' జగన్ పై షర్మిల సంచలన కామెంట్స్

కాంగ్రెస్ లో చేరడమే కాకుండా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైస్ షర్మిల( ys Sharmila ) పై తన అన్న, వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.ప్రస్తుతం...

Read More..

వైసీపీ, టీడీపీ ప్రజలను మోసం చేశాయి..: షర్మిల

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మి( AP PCC chief Sharmila )ల తీవ్రంగా మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తున్నారని షర్మిల తెలిపారు.వైఎస్...

Read More..

వైసీపీ ఇంఛార్జుల మార్పులపై కసరత్తు.. రెడీ అవుతోన్న ఐదో లిస్ట్

ఏపీలోని అధికార పార్టీగా ఉన్న వైసీపీ( YCP )లో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది.ఈ మేరకు ఐదో లిస్టు కసరత్తు చివరి దశకు చేరుకుంది.ఇవాళ లేదా రేపు వైసీపీ అధిష్టానం ఐదో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే...

Read More..

జగన్ అన్నిటికీ 'సిద్ధం ' అయ్యారా ?  భీమిలి సభతో క్లారిటీ ఇస్తారా ? 

ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్.జగన్ చెప్పినట్టుగానే నిజంగానే ఆ పరిస్థితులు ఎదురయ్యాయి.టిడిపి జనసేన, బిజెపి, కాంగ్రెస్ ఇలా అంతా వైసిపిని టార్గెట్ చేసుకున్నా, జగన్ ఎక్కడా వెనుకడుగు...

Read More..

టీడీపీ ఎంపీ :  విందు ఇచ్చి మరీ రిటైర్మెంట్ ప్రకటన ?

గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు.రెండుసార్లు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ ఇక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.2014 , 19 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా జయదేవ్ టిడిపి నుంచి ఎంపీగా పోటీ...

Read More..

రోజాకూ టికెట్ అనుమానమే ? 

నగరి వైసిపి ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజా( Rk roja )కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కే ఛాన్స్ అనుమానంగానే ఉన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.సామాజిక వర్గాల సమీకరణాలతోపాటు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు పై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు...

Read More..

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్..!!

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) సీరియస్ అయ్యారు.ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను గవర్నర్ కోరారు. గెలిస్తే...

Read More..

రేవంత్ ను కలిసిన ఆ నలుగురు .. బీఆర్ఎస్ లో అలజడి

బీఆర్ఎస్ కు చెందిన ఓ నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం బీఆర్ఎస్ లో పెద్ద సంచలనంగా మారింది.అయితే ఈ భేటీ వెనుక పార్టీ మారే ఆలోచన లేదని, నియోజకవర్గాల అభివృద్ధి విషయమై రేవంత్...

Read More..

' గంటా ' రాజీనామా ఆమోదంపై టీడీపీ న్యాయ పోరాటం 

రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి బలాన్ని తగ్గించేందుకు అధికార పార్టీ వైసిపి వ్యూహాత్మకంగా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( Ganta srinivasarao ) రాజీనామాను ఆమోదించిందని  టిడిపి అనుమానం వ్యక్తం చేస్తోంది.విశాఖ స్టీల్ ప్లాంట్( Visakhapatnam Steel Plant )...

Read More..

రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ తమిళిసైకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం..!!

జనవరి 26వ తారీకు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు( Republic Day Celebrations ) జరగనున్నాయి.1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా రిపబ్లిక్ డేను జరుపుకుంటారు.దేశ రాజధాని ఢిల్లీలో( Delhi ) గణతంత్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం...

Read More..

ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు "రా.. కదలిరా" సభలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) 2024 ఎన్నికలకు అన్ని రకాలుగా రెడీ అవుతున్న శాంతి తెలిసిందే.వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు.ప్రస్తుతం జనసేనతో( Janasena )...

Read More..

పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం వైసీపీ పై కొణతాల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.2019 కంటే 2024 ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది.ఈ క్రమంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జాయిన్ అవుతున్న నాయకులు లిస్ట్...

Read More..

ఈ నెల 30వ తారీకు ఏలూరులో పర్యటించబోతున్న సీఎం జగన్..!!

2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్( CM Jagan ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రత్యేకమైన సర్వేలు చేయించుకుని.ప్రజా వ్యతిరేకత మరియు కేడర్...

Read More..

కాంగ్రెస్ పార్టీపై సీఎం వైయస్ జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల( YS Sharmila ) బాధ్యతలు చేపట్టడం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్( Congress Party ) బలోపేతానికి శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు యాత్ర చేపట్టడం జరిగింది.నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన...

Read More..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి( Minister Peddireddy Ramachandra Reddy ) నిరసన సెగ తగిలింది.ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు( Kuppam Tour ) వెళ్తున్న ఆయనను వి.కోటలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.పెండింగ్ లో ఉన్న నీటి సరఫరా బిల్లులను...

Read More..

బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..!

తెలంగాణలో బీజేపీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కరీంనగర్ లో బండి సంజయ్( Bandi Sanjay ) ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.కరీంనగర్ లో( Karimnagar ) జరిగిన అభివృద్ధిపై తాము...

Read More..

అద్దంకి మాజీ వైసీపీ ఇంఛార్జ్ గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు

బాపట్ల జిల్లా అద్దంకి మాజీ వైసీపీ ఇంఛార్జ్ కృష్ణచైతన్య( Ex-YCP In-Charge Krishna Chaitanya ) గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ మేరకు కృష్ణ చైతన్యకు చెందిన ఆర్న్ క్వారీలో అధికారులు తనిఖీలు చేపట్టారు.సంతమాగులూరు మండలం మల్లాయపాలెం క్వారీలో...

Read More..

షర్మిలను చూస్తే జాలేస్తుంది..: ఎంపీ మిథున్ రెడ్డి

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి( YCP MP Mithun Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ షర్మిల( YS Sharmila ) దుష్ట శక్తుల ట్రాప్ లో పడ్డారని పేర్కొన్నారు.షర్మిలను చూస్తే జాలేస్తుందని తెలిపారు.అయితే తమ సీఎం జగన్ చెల్లెలిగా షర్మిలను...

Read More..

రాధా ఉమల వార్ ఏంటి ? ఆ ' సీటు ' కొసమేనా ?

విజయవాడ టిడిపి( Vijayawada TDP ) లో ఏదో ఒక వార్ నిత్యం నడుస్తూనే ఉంటోంది .మొన్నటి వరకు ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani ) , కేశినేని చిన్నిల( Keshineni Chinni ) వ్యవహారం తలనొప్పిగా మారింది.నాని...

Read More..

విపక్షాల ఇండియా కూటమికి మమతా బెనర్జీ షాక్..!!

విపక్షాల ఇండియా కూటమికి( India Alliance ) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) షాక్ ఇచ్చారు.రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.అయితే సీట్ల పంపకాలపై ఇండియా కూటమి...

Read More..

షర్మిల తప్పటడుగులు వేస్తున్నారా ? 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వైస్ షర్మిల( ys Sharmila ) రాజకీయంగా తప్పుటడుగులు వేస్తున్నారనే సందేహాలు వైస్ కుటుంబ సన్నిహితుల నుంచే వ్యక్తం అవుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని( YSR Congress Party ) స్థాపించి ఎన్నికల సమయంలో పోటీకి దూరంగా...

Read More..

బీఆర్ఎస్ కు  భారంగా మారిన ఎంపీ అభ్యర్థుల ఎంపిక 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ( Telangana Assembly Elections Result )నిరాశపరచడంతో వచ్చే లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫోకస్ పెట్టింది.నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపడుతూ, అభ్యర్థుల ఎంపిక, గెలుపు అవకాశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి...

Read More..

వైసీపీ మాజీలపై షర్మిల ఫోకస్ " కొణతాల ' నిర్ణయమేంటి.. ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకోవడంతో పాటు, ఈ చేరికల ద్వారా తన గ్రాఫ్ పెంచుకుని కాంగ్రెస్ హై కమాండ్ పెద్దల వద్ద తన బలాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.అందుకే...

Read More..

ఆ మాటలే కొంప ముంచాయా ? లోకేష్ సైలెన్స్ అందుకేనా ? 

గత కొద్ది రోజులుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) సైలెంట్ అయిపోయారు.మొన్నటి వరకు లోకేష్ దూకుడుగా వ్యవహరించారు.పార్టీకి సంబంధించి అనేక నిర్ణయాలు ప్రకటించారు.నిత్యం ఏదో ఒక పర్యటనతో పార్టీ నాయకులు, జనాల్లో ఉండేందుకు...

Read More..

'ఆళ్ల ' తో పాటు ఈ ఎమ్మెల్యేలపైనా వేటు ? 

త్వరలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైసిపి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది.నిన్న టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( MLA Ganta Srinivasa Rao )రాజీనామాను ఆమోదించింది.రెండేళ్ల క్రితం గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ను...

Read More..

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నలుగురు మెదక్ జిల్లాకు చెందిన వాళ్లే.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్),( Sunitha Laxmareddy...

Read More..

కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ అంటే ప్రత్యేక అభిమానం వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

జనవరి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ వైయస్ షర్మిల( YS Sharmila ) జాయిన్ కావడం తెలిసిందే.ఆ తర్వాత జనవరి 21వ తారీకు ఏపీ పీసీసీ చీఫ్( AP PCC Chief ) బాధ్యతలు స్వీకరించడం జరిగింది.ఈ క్రమంలో నేటి...

Read More..

సీఎం జగన్ కి భయం పట్టుకుంది అంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు.

ఏపీలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఈ క్రమంలో ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది.టీడీపీ సీనియర్ నేత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని...

Read More..

జనం మెచ్చేలా జన్మదినం జరిపారు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్..!!

నేడు నారా లోకేష్ పుట్టినరోజు( Nara Lokesh Birthday ) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ( TDP ) కేడర్ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో...

Read More..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణం నేను.. పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఒకప్పుడు వైసీపీలో ఉండి ప్రస్తుతం జనసేన( Janasena ) కోసం పని చేస్తున్న పృథ్వీరాజ్( Prithviraj ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.పృథ్వీరాజ్ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నేను 2024...

Read More..

ఆ పదవి కోసం రోజాకు రూ.40 లక్షలు.. పదవి ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు.. వార్డ్ కౌన్సిలర్ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ నటి, మంత్రి రోజా( Minister Roja ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నగరి నియోజకవర్గం( Nagari Constituency ) నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధిస్తానని కాన్ఫిడెన్స్...

Read More..

కరీంనగర్ నుంచి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలు..!

రానున్న పార్లమెంట్ ఎన్నికలపై( Parliament Elections ) తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( KCR ) ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది.ఈ మేరకు ఆయన ఎన్నికలకు వ్యూహాలు రచించనున్నారని సమాచారం.ఇందులో భాగంగానే కేసీఆర్ త్వరలో కరీంనగర్ లో( Karimnagar ) మకాం...

Read More..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థుల వేట..!

ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో పడింది.ఈ మేరకు రేపటి నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి...

Read More..

వ్యక్తిగత అభిప్రాయంతో శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా..: నరసరావుపేట ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి( MLA Gopireddy Srinivas Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.నరసరావుపేట ఎంపీ సీటు బీసీకి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావించిందని తెలిపారు.పల్నాడులో ఎమ్మెల్యేలు అందరూ బీసీలేనని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఈ...

Read More..

ముద్రగడ మళ్లీ మనసు మార్చుకున్నారా ? 

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మళ్లీ మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తున్నారు.గత టీడీపీ ( TDP ) ప్రభుత్వం హయాంలో కాపు ఉద్యమాన్ని మొదలుపెట్టి పెద్ద సంచలనమే సృష్టించారు.ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎన్నో రకాలుగా...

Read More..

వైఎస్ షర్మిలపై ఏపీ సీఎం జగన్ పరోక్ష సెటైర్లు..!!

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila )పై సీఎం జగన్ పరోక్షంగా విమర్శలు చేశారు. అనంతపురం( Anantapur ) జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు...

Read More..

బీజేపీ ఒంటరిగా పోటీ..: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

బీఆర్ఎస్ ఎంపీ టికెట్లను అమ్మకానికి పెట్టిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు( Raghunandan Rao ) ఆరోపించారు.మెదక్ ఎంపీ సీటును గతంలో కలెక్టర్ గా ఉన్న వ్యక్తికి బేరం పెట్టారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్( BRS ) ఏనాడూ...

Read More..

ఈటెల, బండి జోడెద్ధులు అవుతారా ? పెద్ద ప్లానే వేస్తున్న బీజేపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు( Telangana Assembly Elections ) చేదు ఫలితాన్ని ఇచ్చినా.రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బిజెపి భావిస్తోంది.దానికి అనుగుణంగా తెలంగాణ బిజెపి( BJP ) నేతల్లో ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.తెలంగాణ అసెంబ్లీ...

Read More..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా..

షర్మిల( YS Sharmila )తో పాటు బస్సులో మాణిక్కం ఠాగూర్, గిడుగు, రఘువీరా రెడ్డి పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి వైవీ సుబ్బారెడ్డి( Yv subbareddy )పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్...

Read More..

కాంగ్రెస్ ఎన్నికల హామీలే టార్గెట్ గా బీఆర్ఎస్ ఏం చేయబోతోందంటే ..?

మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించింది బీఆర్ఎస్ పార్టీ( BRS party )తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఎదురైనా ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ కోలుకుంటోంది.పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా అనేక కార్యక్రమాలకు...

Read More..

పీకేతో లోకేష్ భేటి .. ఏంటి సంగతి ?

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ( AP assembly elections )కచ్చితంగా టిడిపిని అధికారంలోకి తీసుకురావాలి అనే పట్టుదలతో ఉన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.అందుకే జనసేన పార్టీతోను పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తమ గెలుపున కు డోకా లేకుండా...

Read More..

ఇవాళ కాంగ్రెస్ కేంద్ర మ్యానిఫెస్టో కమిటీ భేటీ..!

హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhibhavan ) లో ఇవాళ కాంగ్రెస్ కేంద్ర మ్యానిఫెస్టో కమిటీ భేటీ కానుంది.దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వెళ్లిన మ్యానిఫెస్టో కమిటీ అభిప్రాయాలను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ( Telangana ) నేతల...

Read More..

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..?

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది.ఈ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ( DSC Notification )కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. టీచర్ల నియామకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం వారం రోజుల్లో ఆరు...

Read More..

టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రంగం సిద్ధం..!

టీఎస్పీఎస్సీ( TSPSC ) ప్రక్షాళనకు రంగం సిద్ధం అయిందని తెలుస్తోంది.ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి( Former DGP Mahender Reddy ) పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(...

Read More..

అలకలు బెదిరింపులు బుజ్జగింపులు 

ఇప్పటికే నాలుగు విడతలుగా వైసిపి( YCP ) నియోజకవర్గ ఇన్చార్జిలను ప్రకటించిన ఆ పార్టీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) ఐదో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరాలనే...

Read More..

నేడు ఉరవకొండకు జగన్ .. ఇచ్చాపురంలో షర్మిల

ఏపీలో ఎన్నికల సంఘం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.సభలు, సమావేశాలు, వివిధ కార్యక్రమాల పేరుతో జనాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆయా పార్టీల అధినేతలు పూర్తిగా జనాల్లో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్ని...

Read More..

ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మమతా బెనర్జీ సీరియస్ వ్యాఖ్యలు..!!

అయోధ్య రామ మందిరంలో( Ayodhya Ram Mandir ) బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో( PM Narendra Modi ) పాటు పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సినీ ప్రముఖులు...

Read More..

రాహుల్ గాంధీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమేనా అంటూ వైయస్ షర్మిల నిరసన..!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.విషయంలోకి వెళ్తే భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని( Rahul Gandhi ) అస్సాంలో అడ్డుకోవడంతో...

Read More..

18 ఏళ్లు నిండినవారు అలర్ట్ అంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటనలు చేపట్టారు.వచ్చే ఎన్నికలను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి వంటి విషయాలపై అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది.ఇదే సమయంలో...

Read More..

ఈనెల 24న తిరుపతిలో పర్యటించనున్న సీఎం జగన్..!!

ఈనెల 24వ తారీఖు ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) తిరుపతి పర్యటన ఖరారు అయింది.తిరుపతిలో జరగనున్న ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమీట్ లో( India Today Educational Summit ) సీఎం జగన్ పాల్గొనున్నారు.ఈ క్రమంలో ఎల్లుండి...

Read More..

ఏపీలో పురుషులు..మహిళా ఓటర్లు మిగతా వారి లిస్ట్ లెక్కలు విడుదల చేసిన ఈసీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.మరి కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల...

Read More..

ఎంపీ ఎన్నికల్లో పోటీకి ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డురాదు..: మల్లు రవి

ఎంపీ ఎన్నికల్లో( MP Elections ) పోటీకి ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డురాదని కాంగ్రెస్ నేత, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి( Mallu Ravi ) అన్నారు.రెండు పదవులు ఏకకాలంలో చేయొచ్చని తెలిపారు. నాగర్ కర్నూల్ ఎంపీగా(...

Read More..

జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం..: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై( Jagadish Reddy ) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నిత్యం ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న తనపై...

Read More..

వైసీపీ ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ పార్టీలో( YCP Party ) పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పలు నియోజకవర్గ స్థానాలకు ఇంఛార్జులను మారుస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది.తాజాగా ఐదో లిస్టుపై సీఎం జగన్( CM...

Read More..

అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం మరో షాక్..!!

ఏపీలో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు( Anganwadis ) రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.ఈ మేరకు ఈ నెల 26 నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించనుందని తెలుస్తోంది.ఎస్మా చట్టం( ESMA Act ) ప్రకారం ఇప్పటికే...

Read More..

మంగళగిరిలో లోకేష్ టార్గెట్ గా వైసిపి కీలక నేత ఎంట్రీ

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.దానికి అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది.ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును,  మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్( Nara lokesh ) ను, అలాగే జనసేన అధినేత పవన్...

Read More..

పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత కోరడం విడ్డూరం..: మంత్రి పొన్నం

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే( Mahatma Jyotirao Phule ) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) డిమాండ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) స్పందించారు.అసెంబ్లీలో పూలే...

Read More..

క్లారిటీ రావడం లేదా ? టీడీపీ ,జనసేన అభ్యర్థుల ప్రకటన ఆలస్యం ? 

ఒకవైపు అధికార పార్టీ వైసిపీ ( YCP )అభ్యర్థుల జాబితాను 4 విడతలుగా ప్రకటించింది.ఐదో జాబితాను రేపో మాపో ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది.ఇప్పటికే 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.పూర్తి స్థాయిలో జాబితాను ప్రకటించి ఎన్నికల...

Read More..

జనసేన కు  కోవర్ట్ ల భయం .. ?

ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడుతున్నట్టుగా కనిపిస్తోంది జనసేన పార్టీ( Janasena party ).టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని , వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.సీట్ల పంపకాలు పూర్తయిన తర్వాత,  అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు పవన్ నిర్ణయించుకున్నారు.అలాగే భారీ బహిరంగ సభలు,  రాష్ట్రవ్యాప్తంగా...

Read More..

రోజుకి మూడు సభలు ... రంగంలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని,  మెజారిటీ సీట్లను సాధించాలనే...

Read More..

అయోధ్య వైపే అందరి చూపు ..! 

దేశం మొత్తం అయోధ్య వైఫై చూస్తోంది.అయోధ్యలో నేడు రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన ( Ram Mandir )జరగనుంది.ఈ మహత్ ఘట్టానికి కేవలం కొద్ది గంటలు సమయం మాత్రమే ఉంది.ఈరోజు రామ మందిరంలో జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం భారీగానే...

Read More..

షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి ఎందుకు వచ్చారు..: సజ్జల

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై( YS Sharmila ) వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) మండిపడ్డారు.షర్మిల వాడిన భాష సరికాదని పేర్కొన్నారు.షర్మిల వ్యాఖ్యలు తామందరికీ బాధ కలిగించాయని సజ్జల తెలిపారు.కాంగ్రెస్ పార్టీ(...

Read More..

ఈ నెలాఖరు నుంచి పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన..: నాదెండ్ల

జనసేన జోనల్ కమిటీలతో ఆ పార్టీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) సమావేశం అయ్యారు.ఈ నెలాఖరు నుంచి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు.ఫిబ్రవరిలో క్షేత్రస్థాయిలో పర్యటించి నేతలతో సమావేశాలు నిర్వహిస్తారని నాదెండ్ల...

Read More..

హైదరాబాద్ కు చేరిన గిద్దలూరు వైసీపీ అభ్యర్థి పంచాయతీ..!!

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ అభ్యర్థి( Giddalur YCP Candidate ) పంచాయతీ హైదరాబాద్ కు చేరింది.అభ్యర్థిని ఫైనల్ చేసే అంశంపై గత మూడు రోజులుగా స్థానిక నేతలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Ex Minister Balineni Srinivas )...

Read More..

జనసేన బలోపేతానికి కొణతాల చేరిక దోహదపడుతుంది..: పవన్ కల్యాణ్

సీనియర్ నేత కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) జనసేన పార్టీలో చేరాలనుకోవడం హర్షణీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అన్నారు.ఈ క్రమంలో కొణతాలను జనసేనలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు క్షేత్రస్థాయి...

Read More..

ఈ నెల 23 నుంచి వైఎస్ షర్మిల పర్యటన..!

ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC Chief)గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర పర్యటనకు సిద్ధం అయ్యారు.ఈ మేరకు జిల్లాల వారీగా షర్మిల పర్యటన కొనసాగనుంది.ఈనెల 23వ తేదీన ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన (Sharmila Tour)...

Read More..

కాంగ్రెస్ పార్టీనే వెయ్యి మీటర్ల లోతున ఉంది..: మాజీ మంత్రి మల్లారెడ్డి

మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం నోటీసులు కొత్తేమీ కాదని మాజీ మంత్రి మల్లారెడ్డి( Ex Minister Mallareddy ) అన్నారు.అవిశ్వాస నోటీసుల వలనే దుబాయ్, గోవా వెళ్లామని తెలిపారు.బీఆర్ఎస్( BRS ) ప్రజాప్రతినిధులను టూర్లకు తీసుకెళ్లి కూల్ చేస్తున్నామని మల్లారెడ్డి పేర్కొన్నారని తెలుస్తోంది....

Read More..

ఏపీలో టీడీపీ, వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదు..: షర్మిల

ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC Chief) గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పాలనలో అభివృద్ధి (Development) జరగలేదని తెలిపారు.రాష్ట్రం ఏర్పడిన నాటికి అప్పు రూ.లక్ష కోట్లని వైఎస్ షర్మిల...

Read More..

కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం..: రఘువీరా రెడ్డి

కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి (Development) సాధ్యమని ఆ పార్టీ నేత రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) అన్నారు.కాంగ్రెస్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.వివిధ కారణాలతో గతంలో కాంగ్రెస్ (Congress)ను వీడిన వారంతా తిరిగి రావాలని రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్రంలో బీజేపీ...

Read More..

కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కలిశారు.ఈ మేరకు అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె విన్నవించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42...

Read More..

ఎంతమంది కలిసొచ్చినా జగన్ ను ఏం చేయలేరు..: ఆళ్ల నాని

ఏపీ సీఎం జగన్(CM Jagan) బీసీలకు పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని ( Ex Minister Alla Nani) అన్నారు.జగన్ ను ఎదుర్కొలేక ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.జగన్ ను గద్దె దింపడం కోసమే టీడీపీ అధినేత...

Read More..

ఉచితంగా టీ పంపిణీ చేస్తూ వార్తల్లో నిలిచిన జనసేన.. గాజు గ్లాస్ గుర్తును ఇలా ప్రమోట్ చేస్తూ?

ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు.మార్చి నెలాఖరున ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా మే నెలలో ఏపీలో ఎన్నికలు( AP Elections ) జరిగే అవకాశం ఉంది.టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఏ...

Read More..

షర్మిల టార్గెట్ వైసీపీ ? ఫలితం ఉంటుందా ? 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల( YS Sharmila ) ఇక ఏపీలో జరగబోయే ఎన్నికలే టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు .క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఇప్పటికే షర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నారు .ఏపీ అంతట పర్యటించి కాంగ్రెస్ ను(...

Read More..

వైఎస్ షర్మిల ర్యాలీలో ఉద్రిక్తత..!!

విజయవాడ (Vijayawada)లో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) నిర్వహిస్తున్న ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత (High Tension) నెలకొంది.ర్యాలీలో పాల్గొన్న షర్మిల కాన్వాయ్ లోని వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.ఈ క్రమంలో షర్మిలతో పాటు మరో నాలుగు వాహనాలను మాత్రమే...

Read More..

రేపు సాయంత్రం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ..!!

పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections)పై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ (Gandhi Bhavan)లో రేపు సాయంత్రం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (Pradesh Election Committee) సమావేశం జరగనుంది.రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న పీఈసీ...

Read More..

బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని - ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న

విజయవాడ:ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న కామెంట్స్.కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా.బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని.2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా.కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో...

Read More..

350కి పైగా ఎంపీలతో మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు.: కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ (Telangana BJP) ప్రత్యేక దృష్టి సారించింది.డబుల్ డిజిట్ (Double Digit) స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్తున్న కమలం పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది.ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (State Chief Kishan...

Read More..

నేడు జోనల్ కమిటీలతో పవన్ కల్యాణ్ సమావేశం..!!

ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన (Janasena) ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుంది.ఇందులో భాగంగా జోనల్ కమిటీలపై జనసేన దృష్టి సారించింది.ఈ మేరకు జోనల్ కమిటీ(Zonal Committee) లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) సమావేశం నిర్వహించనున్నారు.జనసేన పార్టీ...

Read More..

కోనసీమ జిల్లా "రా కదలిరా" సభలో మండపేట టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) “రా కదలిరా”( Ra Kadalira ) సభలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం కోనసీమ జిల్లా మండపేటలో( Mandapeta ) ఈ సభ జరగడం జరిగింది.ఈ సందర్భంగా దళితులకు ఏదో మంచి...

Read More..

జగన్ నియంత పాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి..అంటూ నారా లోకేష్ సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 రోజుల్లో నుండి అంగన్వాడీలు సమ్మె( Anganwadis Protest ) చేస్తున్నారు.పెరిగిన ధరలు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నారు.అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై టీడీపీ నేత నారా లోకేష్.( Nara Lokesh ) ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టడం...

Read More..

వైయస్ షర్మిల ఇడుపులపాయ టూర్ లో రఘువీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఆదివారం ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు వైయస్ షర్మిల( YS Sharmila ) స్వీకరించనున్నారు.ఈ క్రమంలో శనివారం ఇడుపులపాయలో( Idupulapaya ) వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించడం జరిగింది.వైయస్ షర్మిల వెంట ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన...

Read More..

తండ్రి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాను వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

జనవరి నెల ప్రారంభంలో వైయస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం తెలిసిందే.ఈ క్రమంలో తన వైయస్సార్ టిపి పార్టీని కాంగ్రెస్ లో( Congress Party ) విలీనం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే మొన్ననే.జనవరి 16వ తారీకు...

Read More..

రాజు గారికి ప్రత్యర్ధిని సిద్ధం చేసిన వైసీపీ 

2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నియోజకవర్గం( Narasapuram Constituency ) నుంచి పోటీ చేసి విజయం సాధించారు కనుమూరి రఘురామకృష్ణంరాజు.( Raghurama Krishnam Raju ) గెలిచిన కొద్ది నెలలకే ఆయన రెబల్ గా మారారు.తరచుగా వైసిపి అధినేత...

Read More..

స్థాయికి తక్కువ గల మనుషుల గురించి మాట్లాడను..: కేశినేని నాని

టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్నపై విజయవాడ ఎంపీ కేశినేని నాని( Kesineni Nani ) పరోక్ష విమర్శలు చేశారు.పాపులార్టీ కోసం కొంతమంది తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తన స్థాయికి తక్కువ గల మనుషుల గురించి తాను...

Read More..

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే..: మంత్రి కాకాణి

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandra Babu ) వ్యాఖ్యలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు రా కదలి రా అంటుంటే ఎవరూ రావడం లేదని విమర్శించారు.చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని...

Read More..

గిరిజనుల పొట్ట కొట్టే ప్రభుత్వం వైసీపీ..: చంద్రబాబు

విశాఖ జిల్లాలోని అరకులో టీడీపీ నిర్వహిస్తున్న ‘ రా కదలి రా’ బహిరంగ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandra Babu ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని చంద్రబాబు...

Read More..

రేవంత్ రెడ్డి సీఎం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు..: దాసోజు శ్రవణ్

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్( Dasoju Sravan Kumar ) అన్నారు.పెట్టుబడుల వేదికను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని తెలిపారు. ఒక...

Read More..

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..: ఎమ్మెల్యే దానం

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్( MLA Danam Nagender ) అన్నారు.అధికారం ఉన్నా లేకున్నా తాము ఒకేలా ఉన్నామని పేర్కొన్నారు.రాష్ట్రం కోసం పెట్టుబడులు ఆకర్షించే విధంగా కృషి చేయాలని దానం నాగేందర్ తెలిపారు.అధికారం ఉందనే అహంకారంతో రేవంత్...

Read More..