దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఇతర రంగాలతో పోలిస్తే విద్య, సినిమా రంగాలపై ఎక్కువగా పడింది.లాక్ డౌన్ వల్ల థియేటర్లు నేటికీ తెరుచుకోలేదు.థియేటర్లు తెరుచుకున్నా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ఆసక్తి చూపే అవకాశం లేదు.దీంతో పలు...
Read More..షారూఖ్ఖాన్, దీపికా పదుకొనె అంటే బాలీవుడ్ లో మంచి క్రేజీ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి.ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.దీపికా పదుకునేని బాలీవుడ్ లోకి ఓం...
Read More..సుశాంత్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరుగుతూ ఉండగా ఇప్పుడు దానికి సంబంధించి డ్రగ్స్ మాఫియా ఆనవాళ్ళు బయట పడుతున్నాయి.సుశాంత్ ఆత్మహత్య వెనుక కుట్రకోణం బయటకి తీసే ప్రయత్నంలో భాగంగా అతనికి డ్రగ్స్ అలవాటు ఉందనే విషయాన్ని గుర్తించారు.అదే సమయంలో సుశాంత్ ప్రేయసి...
Read More..ఫేస్ మాస్క్.మనకు ఎప్పటి నుంచో తెలిసినప్పటికి పెద్దగా ఉపయోగించలేదు.ఫేస్ మాస్క్ అంటే కేవలం ఆపరేషన్ థియేటర్ లో ఉపయోగించేవే అని అప్పట్లో అందరూ భావించేవారు.ఇక హైజినిక్ గా ఉండే మరి కొందరు ఈ ఫేస్ మాస్క్ లు పెట్టుకుంటే వీడి ఓవర్...
Read More..ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.56 సూర్యాస్తమయం: సాయంత్రం 06.12 రాహుకాలం: సా.12.00 నుంచి 1.30 వరకు అమృత ఘడియలు: సా 04.55 నుంచి 06.28 వరకు వరకు దుర్ముహూర్తం: సా 04.32 నుంచి 05.21 వరకు...
Read More..ఇటీవల కాలంలో కొన్ని పజిల్ ఫొటోస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయ్.ఈ ఫొటోలో ఉన్నది ఎవరు? ఇందులో ఓ సింహం ఉంది గుర్తుపట్టండి.ఇందులో ఒక వంటకం ఉంది అదేంటో చెప్పండి అంటూ తెగ వైరల్ అవుతున్నాయ్.ఇక అలానే ఇప్పుడు కూడా ఒక హీరో...
Read More..కొన్ని కొన్ని ఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయ్. ఇంటర్నెట్ వినియోగం పెరిగేకొద్దీ మనుషుల ఆలోచనలు బాగా పెరుగుతున్నాయ్.ఒకప్పుడు ఒకరి ఫేమ్ బయటకు తెలియాలి అంటే ఏళ్లు ఏళ్లు కష్టపడాలి.కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒకే ఒక పిచ్చి వీడియో చేస్తే...
Read More..కరోనా వైరస్.ప్రపంచాన్ని నాశనం చేస్తున్న వైరస్.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ప్రజల విధానం మారిపోయింది.ఇప్పుడు సాధారణ జీవితాలు ఎంతోమందికి లేవు.వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా 28,916,010 మంది కరోనా...
Read More..కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రపంచాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేసింది.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ ప్రజల విధానాన్ని మార్చేసింది.ఇక ఈ నేపథ్యంలోనే ఈ వైరస్...
Read More..Australia fast bowler Josh Hazlewood insisted it was a case of “onwards and upwards” after he starred in a 19-run win over world champions England in the first one-day international at Old...
Read More..ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు మీటూ ఉద్యమానికి తెరలేపి కలకలం సృష్టించిన శ్రీరెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...
Read More..పులివెందుల మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ రెండో సారి విచారణ చేసేందుకు రెడీ అయింది.మొదటి విచారణ ముగిసిన తర్వాత దాదాపు 40 రోజుల తర్వాత విచారణ జరిపేందుకు మళ్లీ పులివెందులకు సీబీఐ చేరుకుంది.ఢిల్లీ నుంచి పులివెందులకు...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యేటువంటి “ఆలీతో సరదాగా” కార్యక్రమంలో ప్రతి వారం ఎవరో ఒక సెలబ్రిటీ తో ఆలీ సందడి చేస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాడు.అయితే తాజాగాఆలీ...
Read More..విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రభుత్వం హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అలా విదేశాల నుంచి వచ్చిన ఓ యువ ఇంజినీర్ హోం క్వారంటైన్ లో ఉంటూ మానసిక ఒత్తికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.బ్లెడ్ తో...
Read More..తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి పెద్దగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇటీవలే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు అభిమానులు ఆయన బ్యానర్లను కడుతూ...
Read More..తెలుగులో అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న “బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో” మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న కత్తి కార్తీక గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈమె...
Read More..టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల రిలీజ్ను వాయిదా వేసుకుంటూ వస్తోంది.ఇక ఈ సినిమాను నేరుగా...
Read More..వేధింపులు భరించలేక ఓ మహిళా ఎస్ఐ ఆత్మహత్యకు యత్నించింది.జిల్లా స్థాయి ఉన్నతాధికారి వేధింపులు ఎక్కువ అవడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ నిర్వహించారు....
Read More..వేధింపులు భరించలేక ఓ మహిళ తన భర్తను రోకలితో కొట్టి చంపింది.పెళ్లై 20 రోజులకే భార్య ఈ దుర్మార్గానికి పాల్పడింది.మద్యంకి బానిసైన భర్త తరచూ గొడవలకు దిగడం, బండబూతులు తిట్టడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ మేరకు పోలీసులు కేసు...
Read More..Megastar Chiranjeevi made his grand entry into social media platforms on the eve of Telugu New Year during the lockdown.He has got a verified Instagram account ‘@ChiranjeeviKonidela‘.All his fans were...
Read More..తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు అంతా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.ఇప్పటికే ఈ వైరస్ బారి నుండి చాల మంది ప్రాణాలు కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో...
Read More..దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి కారణంగా మనషుల మధ్య దూరం పాటించాల్సి వస్తుంది.అంతేకాక ఎక్కడికి వెళ్లిన మాస్కులు ధరించక తప్పడం లేదు.అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో శుభకార్యాలు జరిపించాలంటే ప్రభుత్వం అనుమతి తప్పని సరిగా ఉండాల్సిందే.అయితే ఒక్కప్పుడు...
Read More..Young actress Payal Rajput who came into limelight after delivering a bold performance in the movie ‘RX 100’ in which she shared the screen space with the young actor Kartikeya...
Read More..We have earlier reported that three Pawan Kalyan fans tragically passed away while erecting Pawan’s banner on the eve of his birthday in Kuppam, Chittoor district on September 1st.All the...
Read More..Dusky beauty Pooja Hegde who scored a massive hit early this year with ‘Ala Vaikunthapurramlo’, has already finished shooing for Akhil’s ‘Most Eligible Bachelor’ and has been waiting to join...
Read More..Nani and Sudheer Babu’s intense action thriller, ‘V’ had a direct OTT release on popular digital platform Amazon Prime on September 5th.Though the film opened to some mixed reviews, it...
Read More..ఏంటి నిజామా? అలా ఎలా అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఆశ్చర్యపోయే ఘటనలే జరుగుతున్నాయి.అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు.ఎందుకంటే? ఇటీవల కాలంలో ఎక్కడ లేని వింతలు అన్ని జరుగుతున్నాయ్.ఆ వింతలు కాస్త ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇంకేముంది అవి...
Read More..అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు బాలీవుడ్ లోని చాలామంది ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని ఎంతోకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి.ఇక తాజాగా బాలీవుడ్ లో డ్రగ్స్ ఫ్లోట్ అవ్వడం వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని పలువురు అనుమానాలు...
Read More..ప్రస్తుతం మహారాష్ట్రలో కంగనారనౌత్ వర్సెస్ శివసేన మధ్య మిని యుద్ధం జరుగుతుంది.ఇలాంటి టైంలో కంగనారనౌత్ తండ్రి జై రామ్ ఠాకూర్ వేధింపులకు గురి అవుతున్న తన కూతురుకి భద్రత కల్పించాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.ఆ అభ్యర్థనను హిమాచల్ ప్రదేశ్...
Read More..గత కొంతకాలంగా ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న కంగనా రనౌత్ కు సంబంధించిన ఓ భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చింది.దీనిపై స్పందించిన కంగనా ఇలాంటి బెదిరింపు చర్యలు తనని భయపెట్టవని తాను న్యాయం...
Read More..హీరో యష్.కన్నడ హీరో అయినా తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు.సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హీరో కేజిఫ్ సినిమాతో దేశం అంతా పాపులర్ అయ్యాడు.కన్నడ సినిమాల్లో పెద్ద విషయం లేదని ఊహల్లో ఉన్న అందరికి...
Read More..ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా బరిలో నిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో బాగా బలహీన పడింది.ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకోవడం కష్టం అనిపిస్తుంది.కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమయంలో చేసిన...
Read More..ప్రపంచానికి కరోనా ఎక్స్ పోర్ట్ చేసిన కారణం వల్ల కావచ్చు లేదా భారత్ మరియు సౌత్ చైనా సీ లోని ఇతర దేశాలతో ఘర్షణ వాతావరణానికి కారణమైందని కావచ్చు ప్రపంచ దేశాలన్నీ చైనా పై గుర్రుగా ఉన్నాయి అలాగే చైనాను ఐసోలేట్...
Read More..అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నేత మారుతీ వరప్రసాద్ కన్నుమూశారు.ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ కీలక నేతగా కొనసాగుతున్న ఆయన హఠాత్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ...
Read More..ప్రమాదం అనేది ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు.దేశంలో ఊహించని ప్రమాదాల వల్లే వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.అయితే సమయస్పూర్తితో వ్యవహరిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రాణాలు కాపాడుకోవడం సాధ్యమవుతుంది.కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగితే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని...
Read More..మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి వైవిధ్యభరితమైనది గా ఉండాలని వినియోగదారులు కోరుకుంటారు.వారి కోరికల కనుగుణంగానే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ను అంతే వైవిధ్యభరితంగా అందించడంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఆపిల్ ఎప్పుడూ ముందుగానే ఉంటుంది.ఆ సంస్థకు సంబంధించిన ఐఫోన్...
Read More..నవంబర్ 3 న అమెరికాలో జరగనున్న అధ్యక్ష్య ఎన్నికలకి సర్వం సిద్దమవుతోంది.అధ్యక్ష అభ్యర్ధులు బిడెన్, ట్రంప్ ప్రచార పర్వంలో మునిగిపోయారు.ఈ ఎన్నికల్లో గెలుపుకోసం ఇరు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా, చైనా, ఇరాన్ మూడు దేశాలు...
Read More..తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాల్లో క్రూరమైన విలన్ గా సోనూసూద్ కు పేరుంది.అయితే నిజ జీవితంలో మాత్రం సోనూసూద్ వేరు.లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ చేసిన సహాయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోలు సైతం...
Read More..The American fast bowler has impressed very much in CPL 2020 with Trinbago Knight Riders. Kolkata Knight Riders have found a replacement for Harry Gurney.Ali Khan, who has impressed very...
Read More..మన రోజు జీవితంలో వాడే దాదాపు ప్రతి వస్తువు ప్లాస్టిక్ సంబంధితమైనదే.దాదాపుగా ప్రతిరోజు 100% ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం.ఉదయం పాలు, పెరుగు ప్యాకెట్ లో నుంచి ప్రతిదీ ప్లాస్టిక్ కవర్ లోనే వాడుతూ ఉంటాం.దీని ద్వారా పర్యావరణానికి ఎంతో హాని...
Read More..ఆకలితో ఉన్న మనిషికి ఆకలి తీర్చాలంటే మేడలు, కార్లు ఉండవలసిన అవసరం లేదు.మంచి మనసుంటే చాలు అని నిరూపించింది.తమిళనాడుకు చెందిన ఓ బామ్మ.కేవలం రూపాయికే ఇడ్లీ, దోసే విక్రయిస్తూ పేదల పాలిట అన్నపూర్ణాదేవిగా అవతరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.తమిళనాడులోని తిరువరూర్ నారమంగళం...
Read More..దేశంలోకి జియో రాకతో టెలీకాం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.జియో వల్ల కాల్ ఛార్జీలతో పాటు డేటా ఛార్జీలు భారీగా తగ్గాయి.గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా డేటా వినియోగం గణనీయంగా పెరిగింది.అనంతరం జియో తక్కువ ధరకే ఫీచర్ ఫోన్ ను...
Read More..మనిషి జీవితంలో వివాహమనేది కీలక ఘట్టం.అప్పటి వరకు తమ ప్రపంచంలో తమకు నచ్చిన జీవనశైలితో ఉండేవారికి పెళ్లి అనే ఓ ఘట్టంతో ముఖ పరిచయంలేని వారు జీవితంలో ప్రవేశిస్తారు.ఈ వేడుక కలకాలం గుర్తుండిపోయే విధంగా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు జరుపుకుంటారు.అయితే...
Read More..భారతీయులు ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో వివిధ రంగాలలో స్థిరపడ్డారు.విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అనేక రంగాలలో మనదైన ముద్రవేస్తూ మన్ననలు అందుకుంటున్నారు.మరికొందరు రాజకీయంగా ఉన్నత స్థానాలకి చేరుకుంటున్నారు.అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారీస్...
Read More..పలు టాలీవుడ్ చిత్రాలలో హాస్యనటుడిగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి నటుడు కాదంబరి కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే కాదంబరి కిరణ్ తాజాగా ఓ ప్రముఖ మీడియా వెబ్...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తుండటంతో బాలయ్య ఈ సినిమాతో...
Read More..తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది.రోజూ రెండు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.దీంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఒకరి నుంచి మరొకరికి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.అన్ లాక్-4తో రాష్ట్రంలో కేసుల సంఖ్య మరింత పెరిగిందని.వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న...
Read More..దేశంలో కరోనా విజృంభణ కొసాగుతూ ఉండటంతో పిల్లలు అందరు ఇంటికే పరితమైయ్యారు.ఇంటి నుండి బయటికి వెళ్లకపోవడంతో ఆన్ లైన్ గేమ్స్ కి బానిసైయ్యారు.ఆన్ లైన్ గేమ్స్ మాయలో పడిన యువత అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు.ఇక చాల మంది యువత ఆన్ లైన్...
Read More..ప్రస్తుత కాలంలో ఎలాంటి సమాచారమైనా ఇంటర్నెట్లో దొరుకుతుండడంతో ప్రజలకి ఇంటర్నెట్ వినియోగం పై అవగాహన బాగానే పెరిగింది. ఎంతలా అంటే తాజాగా ఓ యువకుడు యూట్యూబ్ లో నాటు సారా కాచే విధానం గురించి తెలియజేసే వీడియోని చూసి ఏకంగా నాటు సారాయిని...
Read More..ఇరాక్ దేశంలో మహిళలకు ఫ్రీడం తక్కువే అని చెప్పుకోవచ్చు.ఇంటి పనులకే తప్ప సమాజంలో పురుషులకు ధీటుగా పని చేయడానికి అక్కడి మతస్థులు ఒప్పుకోరు.కానీ దక్షణాది ఇరాక్ లో పురుషులకు ధీటుగా పని చేసేందుకు, ఏకంగా పురుషుల బార్బర్ షాపునే ఏర్పాటు చేసి...
Read More..ఎన్నాళ్ళ నుంచో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఊరిస్తూ, ఉబ్బిస్తూ వస్తున్న పిసిసి అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానం అతి త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే జాతీయ కాంగ్రెస్ కమిటీ లో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేపట్టిన సోనియా తెలంగాణపై పూర్తి...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా లో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ప్రసారమయ్యే “కార్తీక దీపం” సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేగాక ఇప్పటివరకు దాదాపుగా ఎక్కువ టిఆర్పి రేటింగ్ సంపాదించిన ధారావాహికలలో కార్తీకదీపం...
Read More..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ టోర్నీకి ఒక లెవెల్ లో ప్రిపేర్ అవుతున్నాడు.ఒక పక్క మైదానంలో ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటూనే మరో పక్క మైదానం వెలుపల కూడా పూర్తిగా ఆటపైనే ఫోకస్ పెడుతున్నాడు.ఈ నెల 19...
Read More..టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా ప్రేక్షకులకి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.కాగా ఇటీవలే మహేష్ బాబు నటించిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు...
Read More..నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ భారీ అంచనాల నడుమ ఇటీవల అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని నాని చేసిన ప్రయత్నం కొంతమేర ఫలించిందని చెప్పాలి.రిలీజ్కు ముందే ఈ...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగుతూనే ఉన్నాయి.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు...
Read More..కేరళలోని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజీల్లోని ఎన్ఆర్ఐ కోటా సీట్ల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.ఎన్ఆర్ఐ సీట్లను ఖాళీగా ఉంచాలని లేదంటే ఇతర కోటాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. రాష్ట్రం నుంచి అడ్మిషన్ పొందే వారు లేకపోవడం వల్ల...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ సగానికిపైగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే, తన...
Read More..డ్రగ్స్ కేసు.నెట్టింట్లో ఎంత వైరల్ అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు.అందరిని షాక్ కి గురిచేస్తుంది.తీగ లాగితే డొంక కదిలినట్టు.బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయ్.మొదట బంధు ప్రీతి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు...
Read More..క్రెడిట్ స్కోర్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు.మన క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటేనే మనకు సులభంగా రుణం లభిస్తుంది.రుణ గ్రహీతలకు క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం.క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం లేదా క్రెడిట్ కార్డు పొందటం కష్టంగా మారుతుంది.మాములుగా...
Read More..ఔను! ఆ జిల్లాలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇదే సందేహానికి దారి తీస్తోంది.రాజధాని జిల్లాగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరులో వైసీపీ నాయకులు జిల్లాను విభజించి పాలిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఎక్కడైనా కలిసి మెలిసి పనిచేసుకోవడం అనేది ఉంటుంది.కానీ, ఈ జిల్లాలో...
Read More..ఉరుకుల పరుగుల జీవితంగా మనిషి అలసటతో పాటు వర్క్ ప్రెషర్ తో తలనొప్పికి కూడా గురవుతున్నాడు.వర్క్ ప్రెషర్ ఎక్కువ అనిపించి తలనొప్పితో చిరాకుపడే వాళ్లను చాలానే చూస్తుంటాం.దీని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది.తలనొప్పిని తగ్గించుకోవడాని ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు.మందులు వాడటం,...
Read More..కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు, యాజమాన్య సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విద్యార్థులు గత 6 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు.కరోనా విజృంభణతో విద్యాసంస్థలు కూడా తెరవని పరిస్థితి.దీంతో తెలంగాణ ప్రభుత్వం పరీక్షలను కూడా రద్దు చేసి అందరిని పాస్ చేసింది.ఇప్పటికే...
Read More..ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) గురించి అమెరికాలో తెలియని తెలుగు వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు.అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకి, తెలుగు బాషని ప్రేమించే కవులు, రచయితలూ అందరికి నాటా సుపరిచితమే.ఎందుకంటే తెలుగుబాషాభివృద్ది లో భాగంగా సంస్కృతీ,...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.ఇప్పటికే దేశంలో 46 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కరోనాను నియంత్రించేందుకు వ్యాక్సిన్లను కనుగొన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ వ్యాక్సిన్ల క్లినికల్...
Read More..క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్నో పాత్రల్లో నటించి తనికెళ్ల భరణి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తండ్రి పాత్ర అయినా.విలన్ పాత్ర అయినా ఏదైనా సరే అద్భుతంగా చెయ్యడం తనికెళ్ల భరణి సొంతం.ఎలాంటి...
Read More..వైసీపీని కుదురుగా ఉంచేలా కనిపించడం లేదు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.నిత్యం ఏదో ఒక విషయంలో వైసీపీ కి సవాల్ విసురుతూనే వస్తున్నారు.ఆయన వ్యవహారంలో ఆ పార్టీ ఎటు తేల్చుకోలేకపోతోంది.ఇప్పటికే ఆయనపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు సైతం...
Read More..అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ విమర్శలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.ట్రంప్ అధికారంలోకి రాకుండా చేయడానికి డెమోక్రటిక్ పార్టీ చేయని ప్రయత్నం లేదు.ట్రంప్ చేసిన తప్పులు ఎత్తి చూపుతూ అమెరికా ప్రజలముందు ట్రంప్ ని బూచి చేసి, ద్రోహిగా మలిచి వచ్చే...
Read More..సినీ సెలబ్రెటీ.ఒక్క మాట మాట్లాడినా.ఒక్క స్టెప్పు వేసిన.ఒక్క పాట పాడిన సెలబ్రెటీ అయ్యారు అంటే కాసుల వర్షం మాములుగా పడదు అంటే నమ్మండి! ఇక అలానే కొందరు సెలబ్రెటీలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీని ఏలుతుంటే మరికొందరు ఎటువంటి...
Read More..మాంచెస్టర్ లో శుక్రవారం ముగిసిన తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై 19 పరుగుల తేడాతో విజయ దుందుభి మ్రోగించింది.మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు 9 వికెట్లు కోల్పోగా.294 పరుగులు చేశారు.ఇకపోతే ప్రత్యర్థి ఇంగ్లాండ్ మిడిలార్డర్ అయినటువంటి టాప్...
Read More..గడిచిన మూడు దశాబ్దాల్లో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలిసిందే.మనిషి ఇతర గ్రహాల్లో పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగాడు.సైన్స్ ద్వారా అంతుచిక్కని ప్రశ్నలకు సైతం సమాధానాలు దొరుకుతున్నాయి.అయితే నేటీకి కొందరు జనం మాత్రం మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు.మూఢనమ్మకాలతో నేటికీ మంత్రగాళ్లను...
Read More..చావు అంటే అందరికీ భయమే.ఈ భూమిమీద జీవించే ప్రతి ప్రాణికీ ప్రాణ భయం ఉంటుంది.అదే మొత్తం ప్రపంచం మన కనుల ముందు అంతం అయిపోతుందంటే అది చూసి తట్టుకోవడం మానవుని వలన కాదు.అదేగాని నిజమైతే ముందే మరణాన్ని ఆహ్వానిస్తాం.ఇంతకీ ఈ సోదంతా...
Read More..ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.మొదటి సినిమాతోనే అటు యాక్టింగ్ లో, ఇటు హాట్ సోయగాలతో ఒరగాదీసిన ఈ అమ్మడుకి తెలుగులో భాగానే అవకాశాలు వస్తాయని అందరూ గ్రహించారు.స్టార్ హీరోయిన్...
Read More..నిజమే మరి.పులస రేటు వింటే సగటు మధ్య తరగతి వారికి ఒళ్ళు పులుసుపోవలసిందే మరి.ఈ నేపథ్యంలోనే ఓ నానుడి వుంది.“ఆస్తులు అమ్ముకొనైనా పులస పులుసు తినాల్సిందే.” మన జీవితంలో ఒక్కసారైనా పులస చేప కూర తినాల్సిందే అని అంటుంటారు ఆల్రెడీ దాన్ని...
Read More..భారత్ దెబ్బకు చైనాకు చెందిన టిక్టాక్ యాప్ చతికలపడిన సంగతి అందరికీ తెలిసినదే.దేశ భద్రతా దృష్ట్యా.ప్రముఖుల డేటాను తస్కరిస్తుందనే ఆరోపణలతో టిక్టాక్కు ఈ గతి పట్టింది.అలాగే అమెరికా కూడా ఈ యాప్ పైన కదం తొక్కిన సంగతి తెలిసినదే.ఈ క్రమంలోనే వరుసగా...
Read More..భారత్ లో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.గత కొన్ని రోజులుగా 80,000కు అటూఇటుగా నమోదవుతున్న కేసులు దేశంలో ఇప్పట్లో కరోనాను కట్టడి చేయడం సాధ్యమా…? అనే అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న...
Read More..అందం, అభినయంతో అక్కినేని సమంత రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.నాగచైతన్యతో పెళ్లి తర్వాత అటు ఒకవేపు అక్కినేని కోడలిగా, మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ సమంత మంచి పేరు సంపాదించుకోవడంతో...
Read More..బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.అయితే పోలీసుల విచారణలో తీగ లాగితే దొంకంతా కదులుతోంది.నూతన్ నాయుడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ఇద్దరు ఉద్యోగులు తాజాగా బ్యాంకు ఉద్యోగాల పేరుతో నూతన్ నాయుడు...
Read More..శాండల్వుడ్ను ఓ కుదుపు కుదుపుతోన్న డ్రగ్స్ కేసులో హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిని విచారిస్తోన్న క్రమంలో అనేకానేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.వీరిద్దరితో పాటు మరో ఆరుగురిని కూడా సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారట.ఇక ఇద్దరు హీరోయిన్లను బెంగళూరులోని మహిళా...
Read More..సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సినిమాను మించిన మలుపులు చోటు చేసుకుంటున్నాయి.విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు పోలీసులనే షాక్ కు గురి చేస్తున్నాయి.శ్రావణి సాయి, దేవరాజ్ తో సన్నిహితంగా ఉండేదని… ఇద్దరితో ప్రేమాయణమే ఆమె కొంప ముంచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మొదట...
Read More..ఇదిగో జగన్ ప్రభుత్వానికి ఇలా పేరొస్తోందంటే.అలా వాలిపోదాం.అనేలా రాజకీయాలు నడుస్తున్నాయి.కీలకమైన ఓటు బ్యాంకును సంరక్షించుకునే క్రతువులో టీడీపీ చాలా ముందుందనే చెప్పాలి. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రతిపక్షంగా టీడీపీని తప్పుపట్టలేం.కానీ, అన్ని సందర్భాల్లోనూ టీడీపీ వ్యవహరిస్తున్న తీరు.ప్రత్యేకంగా విమర్శల పాలవుతుండడం చర్చకు...
Read More..కరోనా మహమ్మారి వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కు చెందిన ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మహమ్మారిని కట్టడి చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు.దేశంలో మొదట్లో వందల సంఖ్యలో కరోన కేసులు...
Read More..బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకు ఉండే క్రేజే వారు.ఈ షోను చాలామంది తిడుతూనే చూస్తారు.తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం లేని వాళ్లను సెలబ్రిటీలుగా చేసిన ఘనత బిగ్ బాస్ కే దక్కింది.ప్రతి వారం బిగ్ బాస్ షోలో...
Read More..తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు టీడీపీ పట్టు సాధిస్తే.గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ పుంజుకుంది.కొన్ని నియోజకర్గాలు మినహా.దాదాపు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది.కాకినాడ, రాజమండ్రి ఎంపీ స్థానాలను కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.అయితే, ఎటొచ్చీ.కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పట్టు సాధించేందుకు...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లతో పాటు ఇతర ఇండస్ట్రీల్లోని స్టార్ డైరెక్టర్లు సైతం తారక్ తో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు.తమ కెరీర్...
Read More..వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన నుంచి ఏపీ ప్రజలు బయట పడలేకపోతున్నారు.ఆ ప్రమాదంలో ఏకంగా 14 మంది ప్రాణాలు పోగొట్టుకోగా, వందల మంది క్షతగాత్రులు అయ్యారు.కంపెనీ నిర్లక్ష్యం కారణంగా గ్యాస్ లీకై సమీపంలో ఉన్న గ్రామాలని ఉక్కిరిబిక్కిరి చేసింది.అర్ధరాత్రి చెట్టుకొకరు, పుట్టకొకరు...
Read More..ఒక్కోసారి మనుషుల జీవితాలను వారు ఉన్నటువంటి పరిస్థితులు మరియు వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు నిర్ణయిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే మామూలుగా శృంగార తరహా చిత్రాలను చూసే వారికి సన్నీ లియోన్ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం...
Read More..టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ అప్పట్లో దర్శకత్వం వహించిన “ప్రేమించుకుందాం రా.!” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి...
Read More..దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ బజ్ ఉన్న సినిమా ఏదంటే ఆది పురుష్ అని చెప్పాలి.డార్లింగ్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీగానే హైప్ ఉంది.సినిమా సినిమాకి తన ఇమేజ్...
Read More..ఒకప్పుడు మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆ మధ్య కాలంలో ఇంటర్వ్యూల పేరుతో ఎదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు...
Read More..కేంద్ర అధికార పార్టీ బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెప్పలేనంత కోపం ఉంది.ఆ కోపంతోనే కేసీఆర్ జాతీయ స్థాయిలో ఒక పార్టీని స్థాపించబోతున్నాడని, బీజేపీకి వ్యతిరేకంగా ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళి, అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని చూస్తున్నారని,...
Read More..అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.హ్యాట్రిక్ ఫ్లాప్ లతో డీలా పడ్డ అతనికి హిట్ ఇవ్వడానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ సిద్ధమైంది.బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అంటూ పరిచయం చేస్తుంది.ఈ సినిమా మీద...
Read More..శరీరంపై పుట్టుమచ్చల గురించి శాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పబడింది.పుట్టుమచ్చలు కొందరికి అందాన్ని తెస్తే మరికొందరికి ఐశ్వర్యాన్ని తెస్తాయి.ముఖ్యంగా శరీరంలో ఏ ఏ ప్రాంతాలలో పుట్టుమచ్చలుంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. స్త్రీకి ఎరుపు రంగు పుట్టమచ్చ రెండు కనుబొమ్మల మధ్యలో...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో వహించిన “యువత” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా అక్ష పార్ధసాని పరిచయమైంది.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చీరావడంతోనే తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఎందుకో...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని ఎప్పటి నుంచో బీజేపీ కలలు కంటోంది.కానీ అవి సాకారం అవ్వడంలేదు.ఎప్పటికప్పుడు బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది.అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని బలపడాలని చూస్తున్నా,...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మదులు దోచుకున్న తెలుగు బ్యూటీ “అంజలి” గురించి ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అంజలి స్వతహాగా...
Read More..కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ ని కమర్షియల్ హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.స్వతహాగా నిర్మాత అయిన కుమారస్వామి కొడుకు కోసం మొదటి సినిమాపైనే భారీగా ఖర్చు పెట్టారు.జాగ్వార్ టైటిల్ తో తెలుగు, కన్నడ బాషలలో ఆ సినిమాని...
Read More..తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన వెటరన్ హీరోయిన్ నగ్మా గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈమె అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున తదితర స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పించింది.అయితే సినిమాల్లో నటించడం...
Read More..కమల్ హాసన్ తమిళ రాజకీయాలలో పూర్తిగా బిజీగా ఉన్నాడు.ఎలా అయిన రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తరుపున ప్రభావం చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు.దానికి సంబందించిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.ఇదిలా ఉంటే కమల్ హాసన్ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మూవీ...
Read More..ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.56. సూర్యాస్తమయం: సాయంత్రం 06.13. రాహుకాలం: ఉ 09.00 నుంచి 10.30 వరకు. అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 08.32 వరకు. దుర్ముహూర్తం: ఉ.05.56 నుంచి 06.45 వరకు. ఈ రోజు...
Read More..ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో మత్తు మందు పదార్థాలు వినియోగం మరియు సరఫరా కేసు ఎంతగా కలకలం సృష్టిస్తుందో అందరికీ బాగానే తెలుసు. ఈ కేసులో భాగంగా పోలీసులు బాలీవుడ్ సినిమా పరిశ్రమకి చెందిన హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె తమ్ముడు షోవిక్ ని అరెస్టు...
Read More..టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందనకి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది.ఏకంగా నాలుగో సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కమర్షియల్ హీరోయిన్ గా...
Read More..సంఘ సేవకుడు, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతర పోరాటం చేసిన వ్యక్తి సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ అనారోగ్యంతో మృతి చెందారు.మతతత్వ పోకడలని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులలో స్వామి అగ్నివేశ్ ముందు వరుసలో ఉంటారు.ఆర్య సమాజ్ నేతగా, ఆర్యసభ అనే...
Read More..ఈ రోజుల్లో ప్రేమించే అమ్మాయిలు దొరకడమే కష్టం అయిపోతుంది.ఒక వేళ ఏ అమ్మాయి అయిన ప్రేమించిన కొద్ది రోజులకి తన కంఫర్ట్ చూసుకొని బ్రేక్ అప్ చెప్పేసి వెళ్ళిపోతుంది.ఈ కారణంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్రేక్ అప్ కథలు చాలా...
Read More..పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.కాని కరోనా కారణంగా నెల రోజుల షూటింగ్ పెండింగ్ ఉండిపోయింది.అది పూర్తయితే రిలీజ్ చేయడానికి...
Read More..Sai Dharam Tej starrer ‘Solo Brathuke So Better’ wraps up the shoot. Completing an entire film shoot is a great thing in this global pandemic, and ‘Solo Brathuke So Better’...
Read More..తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల...
Read More..CSK CEO Kasi Viswanathan says the team is not worried about the left-out players. Chennai Super Kings is one of the frontline teams to win IPL 2020 title.Earlier, the team...
Read More..సాధారణంగా ఈ కాలంలో సినిమా పరిశ్రమ అన్న తర్వాత క్యాస్టింగ్ కౌచ్ సమస్య కామన్ గా ఉన్నట్లు ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు చెప్పకనే చెప్పారు.అయితే ఇందులో కొందరు అవకాశాల కోసం సర్దుకు పోతుంటే మరికొందరు మాత్రం నిర్భయంగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెళ్లి రోజు కావడంతో పలువురు సెలిబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడుకి మరియు అయన సతీమణి భువనేశ్వరి దంపతులకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పెళ్లిరోజు శుభాకాంక్షలు...
Read More..ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో తెలుగు హీరోయిన్ సంజన గల్రాని అరెస్టయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పోలీసులు ఆమెని ప్రత్యేక సెల్ లో ఉంచి ఇటీవలే విచారించగా తాను మత్తు మందు పదార్థాలను తీసుకోలేదని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు...
Read More..తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు కషాయాల వెంటపడుతున్నారు.దీన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు అలాగే కరోనాను నియంత్రించవచ్చని భావిస్తున్నారు.అయితే కషాయం తాగడం కొంతవరకు మాత్రమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కానీ శృతిమించి...
Read More..ఈరోజు మనం మనశాంతిగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నాం అంటే దీనికి ఇండియన్ ఆర్మీకారణం అనే చెప్పాలి.దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కుటుంబాన్ని వదిలేసి, గడ్డకట్టే చలిని తట్టుకొని నిరంతరం మన దేశాన్ని కాపాడే వీరుల గురించి ఎంత చెప్పినా...
Read More..West Bengal BJP President Dilip Ghosh says ‘Corona is gone’ in retort to Mamata’s restrictions on his rallies. When every state, district and every nook and corner is highly suffering...
Read More..Senior versatile actor Rajendra Prasad is coming up with a new-age drama titled ‘Climax’.Directed by an NRI named Bhavani Shankar, the film is said to be a murder mystery along...
Read More..తెలుగు దేశం పార్టీ ముఖ్యనేత మాజీ మంత్రి దేవినేని ఉమ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఏపీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు.లారీలతో తొక్కించి చంపేస్తాం అంటూ నాని హెచ్చరించాడు అంటూ దేవినేని ఫిర్యాదులో పేర్కొన్నాడు.కొడాలి నానితో పాటు వల్లభనేని...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం దేశంలో పెద్ద ఎత్తున సంచలనమే రేపింది.అయితే ఆయన ఆత్మహత్యకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఇక ఇదే సమయంలో సుశాంత్ సింగ్ రాజ్...
Read More..చైల్డ్ ఆర్టిస్ట్.ప్రతి సినిమాలో ఎవరో ఒకరు ఉంటారు.కానీ కొన్ని సినిమాల్లో నటించిన పిల్లలకే మంచి గుర్తింపు లభిస్తుంది.అలా తరుణ్ నుంచి హన్సిక వరకు కొందరు మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.ఇక అలానే దేవి సినిమాలో నటించిన ఓ బుడ్డోడు కూడా మంచి...
Read More..Star heroine Shriya Saran who carved a niche for herself in Tollywood by acting with almost every star hero, is going to celebrate her 38th birthday today.This actress is currently...
Read More..ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదు అయితే నెం.2 గా ఇండియా ఉంది.త్వరలోనే ఇండియా నెం.1 స్థానంకు చేరుతుంది అనడంలో సందేహం లేదు.కరోనా కేసులు రోజుకు కాస్త తక్కువ లక్ష వరకు నమోదు అవుతున్నాయి.ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా...
Read More..మనం సంపాదించిన సొమ్ము ఎవరు ఎత్తుకు పోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము.ప్రస్తుత కాలంలో మన సోషల్ మీడియాకు సంబంధించి, అలాగే బ్యాంకింగ్ రంగం వ్యవస్థకు సంబంధించిన యాప్స్ విషయం లో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.ఈ మధ్య కాలంలో అనేక మంది...
Read More..ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పై హైకోర్టులో ఐటీ అధికారులు పిటీషన్ వేయడం జరిగింది.మద్రాస్ హైకోర్టు ఆ విషయంపై రెహమాన్ కు నోటీసులు కూడా పంపించడం జరిగింది.దాదాపు 8 సంవత్సరాలుగా ఒక లావాదేవి విషయంలో రెహమాన్ ట్యాక్స్ చెల్లించకుండా...
Read More..Nude sensation Poonam Pandey confirms her marriage to Sam Bombay on her Instagram. The vivacious and sensuous beauty Poonam Pandey has finally married her boyfriend Sam Bombay.The actress and model...
Read More..ప్రస్తుతం భూమి మీద అతి పెద్ద మానవ నిర్మితం ఏది అంటే టక్కున ఎవరైనా సమాధానం చెప్పేది బుర్జ్ ఖలీఫా.దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా పై మనం ఇప్పటి వరకు కొన్ని సందర్భాలలో ఎల్ఈడి విద్యుత్ దీపాలతో కొన్ని లేజర్...
Read More..The Economic freedom of India drops drastically 26 spots in the report. Canada’s Fraser Institute collaborating with non-profit think tank ‘Centre for Civil Society’, prepared ‘the Economic Freedom of the...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ను ఇప్పటికే మొదలుపెట్టిన...
Read More..పెళ్లి తర్వాత జీవితాంతం ప్రతి విషయంలో తోడుండే భార్య భర్తలు అందులో ఏ ఒక్కరు మరణించిన మిగతా జీవితం ఎడబాటుతో చాలా బాధగా గడుపుతారు.అయితే ఈ మధ్య కొంతమంది వారి భార్యలను గుర్తుపెట్టుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదివరకే బళ్లారి నగరంలో...
Read More..మన తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి ఎంత మంది సూపర్ స్టార్స్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక్క స్టార్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే చాలు వారి వారసులు అంత దిగిపోతారు.ఇక అలా అసలు బ్యాక్...
Read More..భర్తను చంపిన కేసులో యెమెన్లో మరణశిక్షకు గురైన భారతీయ నర్సు నిమిషప్రియకు సాయం చేసేందుకు కేరళకు చెందిన ఎన్ఆర్ఐ సంస్థ ‘‘లోకా కేరళ సభ’’ రంగంలోకి దిగింది.దీనిలో భాగంగా వివిధ దేశాలల్లో నివసిస్తున్న 50 మంది సభ్యులతో నిమిష ప్రియకు సాయం...
Read More..చాటింగ్ ద్వారా కాపాడిన ప్రాణం .!The Power Of Social Media .
Read More..ఫోన్లు తయారీ రంగం లో దిగనున్న జియో Jio build android-based smartphone operating system .
Read More..Mega Star Chiranjeevi is currently busy with his upcoming movie titled ‘Acharya’ which is being directed by Koratala Siva.The shooting is currently put on halt owing to the Covid-19 outbreak...
Read More..తాజాగా పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రెస్ కాన్ఫరెన్సులో మాన్సాస్ ట్రస్ట్ ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వంలో నడుస్తుందని అన్నారు.దీనిపై స్పందించిన మన్సాస్ ట్రస్టు చైర్మన్ సంచయిత గజపతిరాజు ” మన్సాస్ ట్రస్టు విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటకు...
Read More..సుశాంత్ సింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి పై మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎందుకు మీడియాను నియంత్రించటం లేదని ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది.రియా చక్రవర్తి ఇంటి నుండి బయటకు వచ్చిన...
Read More..కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వం పై ప్రశ్నలతో విరుచుకుపడుతున్నారు.వాటికి సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకుంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం.ప్రజలలో తమకి పోతున్న పరపతిని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసం, నటి కంగనాను సైలెంట్ చేయడం కోసం తాజాగా ముంబైలో ఉన్న కంగనా ఆఫీస్...
Read More..చాలామందికి వారి కొత్త వాహనాలకు మంచి ఫ్యాన్సీ నెంబర్ తెచ్చుకోవాలని కోరిక ఉంటుంది.కాకపోతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులువైన పని కాదు అది.దానికి కారణం ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సిన పని పడుతోంది.అది ఎంతలా అంటే చివరకు...
Read More..మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ తో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు దిక్కుతోస్తున్నట్లు లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని కేంద్రం అడ్డుకుంటుందని, అడ్డుకోవాలని చంద్రబాబు కోరుకుంటున్నాడు.అయితే మూడు రాజధానుల అంశంతో...
Read More..రెండు పాముల పంతం చివరికి చేపకు మేలు చేసినట్లయింది.ఒక చేప పాముకు విందుగా ఆరగించడానికి ప్రయత్నం కాస్త బెడిసి కొట్టడంతో ఆ చెప్పకు పునర్జన్మ లభించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కన్ష నేషనల్ పార్క్ లో ఓ...
Read More..ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ను నియంత్రించే వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే వ్యాక్సిన్ రేసులో ముందుందని భావిస్తున్న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన టీకాను వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలు నిలిచిపోయాయి.బ్రిటన్ లో టీకా...
Read More..ఆలుగడ్డ.దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతో ఆరోగ్యాన్ని అందించే ఈ ఆలుగడ్డ కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఆలుగడ్డతో ఒక్క కూర మాత్రమే కాదు ఎన్నో రకాల రుచికరమైన వంటకాలను చేసుకోవచ్చు.అలాంటి అలుగడ్డలతో అమెరికా రెండు ప్రపంచ యుద్ధంలో...
Read More..తెలంగాణ ప్రభుత్వం భూపరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.1985లో ఎన్టీఆర్ చేపట్టిన సంస్కరణల తర్వాత ఇవే అతి పెద్ద సంస్కరణలు.భూ నిర్వహణలో సరళీకృత, అవినీతి రహిత, బలహీనులుకు మేలు చేసే విధంగా నూతన రెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గురువారం అసెంబ్లీలో...
Read More..తాజాగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముగిసింది.ఇకపోతే ఈ సీజన్ లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ట్రైన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ఒక్కసారి కూడా ఓడిపోకుండా టైటిల్ ను సొంతం చేసుకుంది.ఇక...
Read More..ఏపీలో గత ఎన్నికల్లో విపక్ష టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు.వీరిలో కూడా ముగ్గురు ఇప్పటికే పార్టీకి దూరం కావడంతో ఇప్పుడు ఆ పార్టీలో చంద్రబాబు, బాలయ్యను పక్కన పెడితే 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు లెక్క.వీరిలో కూడా...
Read More..అగ్ర రాజ్యం అమెరికాని ఒక పక్క కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తుంటే మరో పక్క ఊహించని విధంగా ముంచుకొచ్చిన అగ్ని కీలలు పలు నగరాలను దహించివేస్తున్నాయి.ఒక పక్క కరోనా మరో పక్క ఎగసి పడుతున్న మంటలతో కాలిఫోర్నియా ప్రజలు భయం భయంగా...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది.ఒక వైపు ట్రంప్ మరొక వైపు బిడెన్ లు పోటా పోటీ గా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ప్రచారంలో ఎప్పుడు ముందుండే ట్రంప్ సరికొత్త కార్యక్రమాలు చేయడంలోనూ రచించడంలోనూ దిట్టనే చెప్పాలి.కానీ తాజాగా...
Read More..ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు.రోజు రోజుకు మరింత వేగంగా విజృంభిస్తూ.మరిన్ని ప్రాణాలను బలితీసుకుంటోంది.ఆర్థికంగా సైతం ఎందరినో తుడిచి పెట్టేసిన ఈ కరోనా వైరస్.అంతం కోసం ప్రపంచదేశాలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.కానీ,...
Read More..బాలీవుడ్ ఫైర్బ్రాండ్, హీరోయిన్ కంగన రనౌత్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య రోజు రోజుకు వార్ ముదురుతోంది.ఈ నేపథ్యంలో ముంబై పీవోకేగా మారిందని కంగన విమర్శలు చేయడం.ఆమెకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించడంతో బీజేపీ వర్సెస్ శివసేన మధ్య...
Read More..తెలుగు సినీ పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.60 సంవత్సరాలు పైబడినా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ తనలో ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా యంగ్ హీరో లాగా...
Read More..శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు.భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.శుక్రవారం రోజున మాసిన బట్టలను, ముతక బట్టలను ధరించడం వల్ల అరిష్టమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.శుక్రవారం రాళ్ల...
Read More..ఏపీలో మూడు రాజధానులు అంశం చాలా కాలంగా పెద్ద చిక్కుముడిగా మారింది.దాదాపు అందరూ అమరావతి రాజధాని ఫిక్స్ అయ్యిపోయిన తరుణంలో, అకస్మాత్తుగా మూడు రాజధానులు అంటూ జగన్ ప్రకటన వెలువడగానే ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.జగన్ తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటున్నారని,...
Read More..ఈ మధ్య కాలంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల పేర్లు చెప్పుకొని బురిడీ కొట్టించే వాళ్ల సంఖ్య, మోసాలకు పాల్పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.తాజాగా అధికారుల విచారణలో నకిలీ డాక్టర్ వ్యవహారం వెలుగులోకి రాగా సదరు డాక్టర్ ఐదో తరగతి...
Read More..టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాల కెరియర్ లోకి అడుగుపెట్టబోతున్న అందాల భామ శ్రియా శరన్. 2001లో ఇష్టం సినిమాతో కెరియర్ ప్రారంభించిన ఈ భామ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస...
Read More..తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించినటువంటి బుజ్జిగాడు చిత్రంలో హీరోయిన్ త్రిష చెల్లెలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పించినటువంటి కన్నడ బ్యూటీ సంజన గల్రాని గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు మొదట్లో అడపాదడపా...
Read More..తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సినీ కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా ఎదిగిన వారిలో టాలీవుడ్ కమెడియన్ మరియు హీరో సునీల్ ఒకడు.అయితే సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో సునీల్ మొదట పలు హాస్య నటుడి పాత్రలలో నటించి ప్రముఖ కమెడియన్...
Read More..తెలుగులో ప్రస్తుతం స్టార్ మా లో రాత్రి 9.30 గంటల సమయంలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ షో మొదలు పెట్టిన అనతి కాలంలోనే బిగ్ బాస్ గేమ్ షో దిగ్విజయంగా మూడు...
Read More..ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పెట్టి క్రేజీ సినిమాల్లోనే నటిస్తున్నాడు.రాజమౌళితో చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమాలో నటిస్తున్నాడు.హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్పై...
Read More..క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్.ప్రపంచ క్రికెట్ కి ఎంతో మంది ఆల్ రౌండర్ లను పరిచయం చేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు గట్టి షాకే తగిలింది.దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆదేశ క్రికెట్ బోర్డుని పూర్తిగా రద్దు చేసింది.అయితే ఇందుకు గల కారణం కేవలం...
Read More..కరోనా రక్కసి ధాటికి ప్రపంచ దేశాలు చతికలపడ్డాయి.రోజురోజుకీ పెరిగి పోతున్న కోవిడ్ కేసులతో పలు రాష్ట్రాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.ఈ నేపథ్యంలో టీకా కోసం ఇంచుమించు అన్ని దేశాలు చాలా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.ఇప్పటికే రష్యా దేశం వాక్సిన్...
Read More..శాండిల్ వుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్టులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ మత్తు మందు పదార్థాల అక్రమ రవాణా కేసులో టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెండాపై కపిరాజు” చిత్రంలో ప్రధాన పాత్రలో...
Read More..బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేసిన బిగ్ బాస్.ప్రస్తుతం నాలుగో సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.మొత్తం 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి.తమదైన శైలిలో రచ్చ షురూ చేశారు.ఇక షో మొదలైన రెండో రోజే తొలి వారం ఎలిమినేషన్స్ ప్రక్రియను...
Read More..మామూలుగా చౌక ధరల దుకాణాల వద్ద రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే రేషన్ కార్డు దారులు గంటలకొద్దీ క్యూలో నిలబడి రేషన్ పొందాల్సిన పరిస్థితులు ఎక్కడైనా కనపడతాయి.అది కూడా రేషన్ షాప్ చెందిన వ్యక్తి ఏ సమయంలో వస్తాడో… ఎప్పుడూ తెరుస్తాడో.తెలియని పరిస్థితి...
Read More..శాండల్వుడ్లో ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది.ఈ కేసులో డ్రగ్స్ మాఫియాని ముందుగా అరెస్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఎవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలని కూపీ లాగారు అందులో భాగంగా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని అక్కడ స్టార్ హీరోయిన్ గా...
Read More..సాధారణంగా ఏ జంతువైనా మగ తోడు ఉంటే మాత్రమే గుడ్లు పెట్టగలదు.అయితే ఒక కొండచిలువ మాత్రం 20 ఏళ్లుగా మగతోడు లేకపోయినా గుడ్లు పెట్టింది.దీంతో షాక్ అవ్వడం జూ సిబ్బంది వంతయింది.మిస్సోరిలోని సెయింట్ లూయిస్ జూలో ఈ ఘటన చోటు చేసుకుంది.62...
Read More..జగన్ నిర్ణయాలన్నీ ముందు చూపుతోనే ఉంటాయి.తనను తన పరిపాలనను ఎవరూ వేలెత్తి చూపించకుండా ఉండాలనేదే జగన్ అభిప్రాయం.దానికి తగ్గట్టుగానే ఆయన వ్యవహారాలు చేస్తూ ఉంటారు.ఒకవేళ అన్నివైపుల నుంచి ఆపద చుట్టుముట్టినా, జగన్ తన తెలివితేటలతో బయటపడుతూ ఉంటారు.అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ...
Read More..టాలీవుడ్ లో ఓ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి సంపత్ నంది.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ అంటే సంపత్ నంది హోం ప్రొడక్షన్ లాంటిది.ఆ బ్యానర్ లోనే ఏమైంది ఈవేళ సినిమాతో సంపత్ నంది దర్శకుడుగా పరిచయం...
Read More..ఒక్కోసారి తన ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా విమర్శల పాలవుతుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్ళిపోతుందనే భయంతో ఆందోళన చేపట్టిన అమరావతి రైతులకు ప్రజలకు భరోసా ఇచ్చారు.మీ వెనుక...
Read More..ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎన్నికలు జరిగే సమయంలో కొన్ని నిబంధనలు అమలులో ఉంటాయనే సంగతి తెలిసిందే.ఆ నిబంధనలను ఎన్నికలు నిర్వహించే అధికారులతో పాటు ఓటర్లు తప్పక పాటించాల్సి ఉంటుంది.నిబంధనలను ఉల్లంఘిస్తే కొన్ని సందర్భాల్లో జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు.ఓటర్లు నిబంధనలకు...
Read More..భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది.అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.ప్రపంచంలో ఏ దేశంలో నమోదు కాని స్థాయిలో భారత్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఈ...
Read More..సాధారణంగా మనం ఆటో, బస్సు, రైలు, ఇతర పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణించిన సమయంలో పలు సందర్భాల్లో ఏదో ఒక వస్తువును కంగారులో మరిచిపోయిన ఘటనలను అనుభవించే ఉంటాం.ఆ తరువాత ఆ వస్తువుల కోసం ఇబ్బందులు పడే ఉంటాం.మనకో, మనకు...
Read More..ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో సుడిగాలి సుధీర్ ఒకరు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సుధీర్ కు సొంతం.తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.తనపై ఇతరులు పంచ్ లు...
Read More..దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల వైరస్ అనే పేరు వింటేనే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది.కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ వైరస్ ను నియంత్రించడం సాధ్యం కాదని వైద్యులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఖచ్చితంగా...
Read More..Tamil actor Vishal is all praises for Kangana Ranaut and compares her with Bhagat Singh. Kangana-Shiv Sena war has been the talk of the town now.After Kangana’s office in Mumbai...
Read More..బాహుబలి, బాహుబలి 2 సినిమాల విజయాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది.బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా ఆ సినిమా నిర్మాతలు తక్కువ నష్టాలతోనే బయటపడ్డారంటే అది బాహుబలి చలువే అనుకోవాలి.సాహో...
Read More..అర్జున్, మధుబాల జంటగా 1993లో వచ్చిన ‘జెంటిల్మేన్’ సినిమా సెన్షేషనల్ సక్సెస్ అయిన విషయం తెల్సిందే.తెలుగుతో పాటు హిందీ ఇతర భాషల్లో కూడా విడుదల అయిన జెంటిల్మేన్ సినిమా అన్ని చోట్ల కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అర్జున్ ను సౌత్...
Read More..ఆదివారం రోజున స్టార్ మా ఛానెల్ లో గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్లలో అమ్మ రాజశేఖర్ ఒకరు.16 సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అమ్మ రాజశేఖర్ కు నంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకోవాలని కోరిక.మొదట...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో శ్రీకాంత్ ఒకరు.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీకాంత్ స్వయంకృషితో హీరోగా వరుస విజయాలు అందుకున్నారు.ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే నటుల్లో శ్రీకాంత్ ఒకరు.కెరీర్...
Read More..అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ట్రంప్ దాదాపు ఓడిపోవడం ఖాయమంటూ పలు సర్వేలు, రాజకీయ పరిశీలకులు సైతం బహిరంగంగ ప్రకటనలు చేస్తున్నారు.అమెరికన్ ప్రజలు సైతం ట్రంప్ పై గడిచిన కొన్ని నెలలుగా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు ఎందుకంటే...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్ధిగా భారత సంతతి మహిళ కమలా హారీస్ పోటీ చేస్తున్న విషయం విధితమే.అటు ఆఫ్రో అమెరికన్, ఇండో అమెరికన్ సంతతికి చెందిన మహిళ కావడంతో ఆమెని ఉపాధ్యక్ష...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో స్పెషల్ ఎట్రాక్షన్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి సోషల్ మీడియా సెన్సేషన్ గంగవ్వ.మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన గంగవ్వకి ఇప్పటి వరకు వచ్చిన ఫేమ్ బిగ్ బాస్ లో భాగా...
Read More..హీరోలకి కొంత మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు.వాళ్లకి ఊహ తెలిసినప్పటి నుంచి సదరు హీరో అంటే ప్రాణం పెడతారు.కొంత మంది అయితే తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు.అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ చాలా తక్కువ మంది ఉంటారు.వాళ్ళతో హీరోలకి...
Read More..గ్లామర్ ప్రపంచం అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.తెరపై కనిపించే నటులు, వారి జీవితాల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.అయితే తెరపై కనిపించిన నటులు కూడా మనం ఉన్న సమాజంలో మనలాగే బ్రతుకుతున్న వారు అనే విషయాన్ని...
Read More..కొత్త దర్శకులు తెరకెక్కించిన సినిమాలు బాగుంటే వాటిని తీసుకొని మార్కెట్ చేసి, సినిమాకి హైప్ తీసుకురావడంతో నిర్మాత సురేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు.సురేష్ బాబు కారణంగానే తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయ, వెంకటేష్ మహా లాంటి యంగ్ టాలెంటెడ్ దర్శకులకి...
Read More..మెగా ఫ్యామిలీ నుండి హీరోలు చాలా మంది ఉన్నారు.కాని హీరోయిన్ గా మాత్రం ఒకే ఒక్క నిహారిక ఉంది.ఆమెకు నటన అంటే చాలా ఇష్టం.తనను తాను ఏదైనా కొత్త ప్లాట్ ఫామ్ మీద చూసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.నటిగా రాణించేందుకు...
Read More..బిగ్బాస్ తెలుగు సీజన్ 4 లో నిన్నటి ఎపిసోడ్ లో అద్బుతం జరిగింది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.ఒక మూగ అమ్మాయికి మాటలు వచ్చాయి.ఆ మాటలతో నిన్న షో అంతా తనదే అనిపించుకుంది.ఆ అమ్మాయి మరెవ్వరో కాదు దివి.నిన్న ఉదయం...
Read More..బాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అక్షయ్ కుమార్.ఈయన ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు చేస్తూ వందల కోట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెడుతున్నాడు.40 నుండి 60 కోట్ల బడ్జెట్ సినిమాలు చేయడం దాంతో...
Read More..మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నుండి వచ్చిన ఆహా ఓటీటీ పై జనాల్లో మెల్ల మెల్లగా ఆసక్తి పెరుగుతోంది.ఇప్పటి వరకు చాలా సినిమాలు మరియు షోలు అయితే పడ్డాయి.కాని ఒక పెద్ద సినిమా డైరెక్ట్గా విడుదలకు నోచుకోవడం లేదు.కొత్త సినిమాలు చిన్న...
Read More..టాలీవుడ్ లో స్టార్ సంగీత దర్శకుడుగా తమన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.స్టార్ హీరోల సినిమాలకి వర్క్ చేస్తున్నాడు.తన పాటలతో దర్శకులని, నిర్మాతలని, హీరోలని మెప్పిస్తున్నాడు.అయితే ఆడియన్స్ మాత్రం తమన్ పాటలపై, మ్యూజిక్ పై ఎప్పుడూ కూడా ఒక అసంతృప్తి...
Read More..ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 5:50. సూర్యాస్తమయం: సాయంత్రం 6:04. రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు. అమృత ఘడియలు: రా.2.20 నుంచి 4.08 వరకు. దుర్ముహూర్తం: ఉ.8.16 నుంచి 9.05 వరకు. ఈ రోజు రాశి...
Read More..టాలీవుడ్ లో అల్లరి నుండి మొదలుకుని ఎన్నో విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు రవిబాబు.ఈయన ప్రస్తుతం ‘క్రష్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటి వరకు విభిన్నమైన కథలతో తెరకెక్కించిన రవిబాబు ఈసారి కూడా క్రష్ సినిమాను కొత్త కథతో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు.ఆ మూడు సినిమాలు కూడా బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాలు.ఈ మూడు సినిమాల బడ్జెట్ అంతా వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.ఈమూడు సినిమాలు కూడా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టిని మాత్రమే...
Read More..అక్కినేని అఖిల్ 5వ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన తర్వాత చివరకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.ప్రస్తుతం అఖిల్ చేస్తున్న నాల్గవ సినిమా మోస్ట్...
Read More..కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా ఆరంభంలో ఉన్నంత భయం అయితే ఇప్పుడు లేదు.కరోనా భయాన్ని పక్కన పెట్టి ప్రజలు వారి జీవనంలో ఎప్పటిలాగే ముందుకి వెళ్తున్నారు.పనులలో నిమగ్నం అవుతున్నారు.ఆరు నెలల పాటు ఆగిపోయిన జీవితానికి మళ్ళీ...
Read More..బాలీవుడ్ లో కంగనా రనౌత్ పెట్టిన చిచ్చు రూపం దాల్చింది.బాలీవుడ్ మాఫియాపైన, అలాగే డ్రగ్స్ కల్చర్ పైన పెద్ద ఉద్యమమే చేస్తుంది.ఓ విధంగా ఒక ఒంటరి మహిళా మహా సామ్రాజ్యంలాంటి బాలీవుడ్ మాఫియాతో ఫైట్ చేస్తుంది.అయితే ఈ వ్యవహారం మధ్యలోకి మహారాష్ట్ర...
Read More..కరోనా వ్యాక్సిన్ పంపిణీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పై ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్లు కనుగొన్నారు.ఈ వ్యాక్సిన్ల ప్రయోగాలు కూడా చివరిదశకు చేరుకోవడంతో మార్కెట్ లో వ్యాక్సిన్...
Read More..ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ప్రముఖ లక్ష్మినరసింహస్వామి వారి కళ్యాణ రథంను గుర్తు తెలియని వ్యక్తులు దగ్దం చేయడంతో గత రెండు మూడు రోజులుగా అంతర్వేది రణరంగం అవుతోంది.బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు...
Read More..మద్యానికి బానిసైన భర్త తన భార్యను డంబల్ తో తల బద్దలు కొట్టిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలో చోటు చేసుకుంది.కొవ్వూరుకు చెందిన డి.శ్రీను ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.తరచూ ఇంటికి తాగి వచ్చి భార్య మాధవితో...
Read More..గత నెలలో లెబనాన్ లో భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో సుమారు 190 మంది ప్రాణాలు కోల్పోయారు.వేల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులయ్యారు.మూడు వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలడంతో దీని ప్రభావం కిలోమీటర్ల వరకు పాకింది.ప్రాణ నష్టంతో పాటు ఆర్థికంగా కోలుకోలేని...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.ఈ వైరస్ ని నివారించడానికి దేశంలో కరోనా టీకా ట్రయల్స్ చేస్తున్న సంగతి...
Read More..ఫిదా చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇప్పటికే వరుస సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తోంది.ఈ క్రమంలోనే ఆమె...
Read More..