Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

వైయస్ షర్మిలపై మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.జనవరి 21వ తారీకు నాడు కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ...

Read More..

ఎన్నికల వేళ కులగణన ఎందుకు అంటూ సీఎం జగన్ కి పవన్ కళ్యాణ్ లేఖ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన( Caste Census ) జరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పందించారు.సరిగ్గా ఎన్నికలకు వేళ కులగణన ఎందుకు అంటూ సీఎం జగన్ కి( CM Jagan ) లేఖ రాశారు.ఈ...

Read More..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్( Election Commission ) ఆదేశాల మేరకు ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను( Municipal Commissioners ) బదిలీ చేయడం జరిగింది.దాదాపు 92 మంది కమిషనర్లు, అదనపు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గడచిన...

Read More..

కరీంనగర్ లో పాదయాత్ర... బీజేపీ నేత బండి సంజయ్ కీలక ప్రకటన..!!

తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.మరికొద్ది నెలలో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు కరీంనగర్( Karimnagar ) నుంచే బీజేపీ ఎంపీ ఎన్నికల శంఖారావం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.ఈనెల 28న బీజేపీ కార్యకర్తల...

Read More..

పార్లమెంట్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.పార్లమెంటు ఎన్నికల( Parliament Elections ) అనంతరం బీఆర్ఎస్ బలహీన పడుతుందని పేర్కొన్నారు.అంతేకాదు...

Read More..

రాష్ట్ర ఖజానాను సీఎం జగన్ ఖాళీ చేశారు..: లోకేశ్

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు( Aarogya Sri ) నిలిచాయని టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) అన్నారు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.అస్తవ్యస్థ పాలనతో రాష్ట్ర ఖజానాను సీఎం...

Read More..

మేం తొడ కొడితే కేటీఆర్ గుండె ఝళ్లుమంటుంది..: జగ్గారెడ్డి

తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్( Congress ) ఎంతో సహకరించిందని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) అన్నారు.జేఏసీ కన్వీనర్ గా కోదండరామ్ వ్యవహారించారని తెలిపారు.కోదండరామ్ డైరెక్షన్ లో అందరూ పని చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.ఉద్యమంలో కోదండరామ్ పెద్దన్నలాగా బీష్ముడి...

Read More..

ఇండియా కూటమికి జేడీయూ చీఫ్ నితీశ్ షాక్..!

బీహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ నెలకొంది.ఇండియా కూటమిలో( India Alliance ) భాగంగా ఉన్న సీఎం నితీశ్ కుమార్( CM Nitish Kumar ) ఆర్జేడీ, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీకి( BJP ) మద్ధతు తెలపనున్నారని తెలుస్తోంది.ఈ...

Read More..

ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ డెడ్ లైన్..!

ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Thammineni Seetharam ) నోటీసులు ఇచ్చారు.ఈ మేరకు ఈనెల 29న స్పీకర్ కార్యాలయానికి స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.కాగా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్...

Read More..

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అధినేత కేసీఆర్ ( KCR )అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రబెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో జరుగుతున్న...

Read More..

ప్రకాశం జిల్లాలో హాట్‎హాట్ గా వైసీపీ రాజకీయం..!

ప్రకాశం జిల్లా వైసీపీలో( YCP ) రాజకీయ వేడి రాజుకుంది.ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులు( MP Magunta Srinivasulu ) నివాసంలో కీలక సమావేశం జరుగుతోందని తెలుస్తోంది.ఈ క్రమంలో మాగుంటతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Ex Minister Balineni Srinivas...

Read More..

బీఆర్ఎస్ హయాంలో నమోదైన కేసుతో మాకేం సంబంధం..: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) కౌంటర్ ఇచ్చారు.దళిత యువకుడు బలవన్మరణం చేసుకుంటే బాధితులను పరామర్శించకుండా ఒక నేరస్థుడిని పరామర్శిస్తారా అని ప్రకటించారు. అప్పుడు...

Read More..

మరో కొత్త డ్రామా తెరపైకి వచ్చింది..: పేర్ని నాని

చంద్రబాబు, పవన్ కల్యాణ్( Chandrababu , Pawan Kalyan ) పై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయ డ్రామాలను చూసి ప్రజలు విసిగిపోయారని తెలిపారు.తాజాగా మరో కొత్త డ్రామాను తెరపైకి...

Read More..

కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleswaram Project ) దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.ఈ మేరకు కౌంటర్ లో సీబీఐ( CBI ) కీలక వ్యాఖ్యలు చేసింది.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా...

Read More..

గన్నవరం పై షర్మిల కన్ను .. ఆ వైసీపీ నేత తో మంతనాలు

పూర్తిగా వైసిపి నే టార్గెట్ చేసుకున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పార్టీలో చేరికల జోరు పెంచేందుకు సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగానే వైసీపీలోని అసంతృప్త నేతలను గుర్తించి వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా మంతనాలు చేస్తున్నారు.ఇటీవలే విశాఖ జిల్లా కీలక...

Read More..

24 గంటల విద్యుత్ అబద్ధం..: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో మిషన్ భగీరథ పథకం( Mission Bhagiratha ) కూడా విఫలం అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) అన్నారు.మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పిందని తెలిపారు. 24 గంటల...

Read More..

జనసేనాని పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.పొత్తు ధర్మమే కాదు.ఏ ధర్మం పాటించని వ్యక్తి చంద్రబాబు( Chandrababu ) అని విమర్శించారు. ఇకనైనా తెలుసుకో తమ్ముడు పవన్ అంటూ...

Read More..

వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను : Pcc చీఫ్ వైఎస్ షర్మిల

ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదు నేను వైఎస్సార్ రక్తం రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhara Reddy )అయినప్పుడు ఆయన బిడ్డ...

Read More..

టీడీపీకి బై.. కమలానికి సై చెప్పే యోచనలో జనసేనాని..అందుకే టోన్ మారిందా..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఈ సారి ఎన్నికల్లో టీడీపీ -జనసేన( TDP, Jana Sena ) పొత్తుగా బరిలో నిలుస్తాయని ప్రకటించిన పార్టీ అధినేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు(...

Read More..

పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

మండపేటలో టీడీపీ( TDP ) అభ్యర్థిని చంద్రబాబు( Chandrababu naidu ) ప్రకటించడాన్ని తప్పు పట్టిన పవన్.పొత్త ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు.లోకేశ్( Nara lokesh ) సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు.రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను. పొత్తు...

Read More..

షర్మిల బాటలో పవన్ .. జగన్ టార్గెట్ గా స్కెచ్

మొన్నటి వరకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( YCP AP CM YS Jagan ) ను టార్గెట్ చేసుకుని టిడిపి, జనసేన, బిజెపి లు విమర్శలు చేస్తూ వచ్చాయి.అయితే ఇప్పుడు షర్మిల రూపంలో కాంగ్రెస్ కూడా జగన్ ను...

Read More..

వైఎస్ జగన్ కు ఊరంతా శత్రువులే...పవన్ కళ్యాణ్

సీట్ల విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan, )హాట్ కామెంట్స్ చేశారు.ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని పేర్కొన్నారు.ఏమీ తెలియకుండా తాను రాజకీయాల్లోకి వచ్చాననుకుంటున్నారా అని ప్రశ్నించారు.ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు...

Read More..

కేసీఆర్ చిక్కుల్లో పడ్డారా ? రేవంత్ పంతం నెరవేరుతుందా ?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Government ) హయాంలోనూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుని అనేక చర్యలకు బీఆర్ఎస్ పెద్దలు దిగిన సంగతి తెలిసిందే, రేవంత్ రెడ్డి పై అనే కేసులు నమోదు చేయడంతో...

Read More..

జన' సేన ' బలం పెరుగుతోందిగా..?

గతంతో పోల్చి చూస్తే ఇటీవల కాలంలో జనసేన పార్టీ గ్రాఫ్ బాగా పెరిగినట్టుగా కనిపిస్తోంది .వైసీపీలోని అసంతృప్తి నాయకులతో పాటు, తటస్తులు జనసేన వైపే చూస్తున్నారు.ఇటీవల కాలంలో ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరగడం, టిడిపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కచ్చితంగా...

Read More..

షర్మిల విమర్శలను అనుకూలంగా మార్చుకుంటున్న వైసీపీ

ఏపీ కాంగ్రెస్( AP Congress ) అధ్యక్షురాలింగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన వైస్ షర్మిల అధికార పార్టీ వైసీపీ( Ys sharmila )ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు .ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని, ఎక్కడ చూసినా అవినీతి,...

Read More..

ఆ మూడు పార్టీలలో ఎవరికి ఓటు వేసిన బీజేపీకి ఓటు వేసినట్లే షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు.ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) చెందిన నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.గురువారం ఏలూరులో( Eluru ) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో...

Read More..

కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ మీటింగ్ లో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాజీ సీఎం కేసీఆర్ పై( KCR ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చార్లెస్ శోభరాజ్ ఇప్పుడు ఇంట్లో పడుకున్నారని.మరోవైపు...

Read More..

త్యాగం అంటే రాహుల్, సోనియా..: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.త్యాగం అంటే రాహుల్,( Rahul Gandhi ) సోనియా గాంధీదని( Sonia Gandhi ) తెలిపారు.గాంధీ...

Read More..

తెలంగాణ ప్రభుత్వ తీరు దేశానికి ఆదర్శం కావాలి..: ఖర్గే

తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ అమలు చేశామని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( AICC President Mallikarjuna Kharge ) అన్నారు.త్వరలోనే మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) గతంలో...

Read More..

మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ

AP ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ ( Jai Bharath National Party )అధ్యక్షుడు V.V.లక్ష్మీనారాయణ( V V Lakshminarayana ) మేనిఫెస్టో విడుదల చేశారు. రైతులకు( Farmers ) ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు...

Read More..

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి..

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి( Mahender Reddy ) నియామకం అయ్యారు.ఈ మేరకు వారి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.మహేందర్ రెడ్డితో పాటు టీఎస్పీఎస్సీ( TSPSC ) బోర్డు సభ్యులుగా ఐదుగురు నియమితులయ్యారు.ఐఏఎస్ అనిత...

Read More..

కాంగ్రెస్ పార్టీని తిడితే జగన్ అంతుచూస్తాం..!: వీహెచ్

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.బూత్ కమిటీ సభ్యుల వలనే కాంగ్రెస్( Congress ) గెలిచిందని...

Read More..

ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు..: కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం లేదని మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అన్నారు.కేసీఆర్( kcr ) ఎంపీగా పోటీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి...

Read More..

త్వరలోనే అసెంబ్లీ తేదీలు ప్రకటన..: మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS ) ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) అన్నారు.అసెంబ్లీ సమావేశాల( Assembly Meeting ) నాటికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వస్తుందని తెలిపారు.మేడిగడ్డ...

Read More..

వైఎస్ షర్మిలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కౌంటర్

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) కౌంటర్ ఇచ్చారు.ఏపీ రాజకీయాలపై షర్మిలకు కనీస అవగాహన కూడా లేదని తెలిపారు.రాజకీయ పార్టీ అంటే కుటుంబంలో పదవులు పెంచుకోవడమా అని సజ్జల...

Read More..

జగన్ లో ధీమా తగ్గుతోందా ? ఎందుకు అలా అన్నారు ..? 

గత కొంతకాలంగా వై నాట్ 175 అనే నినాదాన్ని పదే పదే వినిపిస్తూ వస్తున్న జగన్( YS jagan ) గెలుపు ధీమాతోనే ఉంటూ వస్తున్నారు.పార్టీ శ్రేణులకు ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు.2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను 98 శాతం పూర్తి...

Read More..

ఆ ఎంపీ టీడీపీ లోకి వస్తున్నారా ? 

ఏపీ అధికార పార్టీ వైసిపి ( YCP )లో టిక్కెట్ల కేటాయింపు విషయంలో చెలరేగిన అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధం అయ్యింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం.టికెట్లు దక్కని వారు ,దక్కే ఛాన్స్ లేని వారు టిడిపితో టచ్ లోకి రావడం,...

Read More..

'కుటుంబం లో చీలిక ' జగన్ పై షర్మిల సంచలన కామెంట్స్

కాంగ్రెస్ లో చేరడమే కాకుండా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైస్ షర్మిల( ys Sharmila ) పై తన అన్న, వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.ప్రస్తుతం...

Read More..

వైసీపీ, టీడీపీ ప్రజలను మోసం చేశాయి..: షర్మిల

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మి( AP PCC chief Sharmila )ల తీవ్రంగా మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తున్నారని షర్మిల తెలిపారు.వైఎస్...

Read More..

వైసీపీ ఇంఛార్జుల మార్పులపై కసరత్తు.. రెడీ అవుతోన్న ఐదో లిస్ట్

ఏపీలోని అధికార పార్టీగా ఉన్న వైసీపీ( YCP )లో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది.ఈ మేరకు ఐదో లిస్టు కసరత్తు చివరి దశకు చేరుకుంది.ఇవాళ లేదా రేపు వైసీపీ అధిష్టానం ఐదో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే...

Read More..

జగన్ అన్నిటికీ 'సిద్ధం ' అయ్యారా ?  భీమిలి సభతో క్లారిటీ ఇస్తారా ? 

ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్.జగన్ చెప్పినట్టుగానే నిజంగానే ఆ పరిస్థితులు ఎదురయ్యాయి.టిడిపి జనసేన, బిజెపి, కాంగ్రెస్ ఇలా అంతా వైసిపిని టార్గెట్ చేసుకున్నా, జగన్ ఎక్కడా వెనుకడుగు...

Read More..

టీడీపీ ఎంపీ :  విందు ఇచ్చి మరీ రిటైర్మెంట్ ప్రకటన ?

గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు.రెండుసార్లు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ ఇక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.2014 , 19 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా జయదేవ్ టిడిపి నుంచి ఎంపీగా పోటీ...

Read More..

రోజాకూ టికెట్ అనుమానమే ? 

నగరి వైసిపి ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజా( Rk roja )కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కే ఛాన్స్ అనుమానంగానే ఉన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.సామాజిక వర్గాల సమీకరణాలతోపాటు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు పై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు...

Read More..

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్..!!

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) సీరియస్ అయ్యారు.ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను గవర్నర్ కోరారు. గెలిస్తే...

Read More..

రేవంత్ ను కలిసిన ఆ నలుగురు .. బీఆర్ఎస్ లో అలజడి

బీఆర్ఎస్ కు చెందిన ఓ నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం బీఆర్ఎస్ లో పెద్ద సంచలనంగా మారింది.అయితే ఈ భేటీ వెనుక పార్టీ మారే ఆలోచన లేదని, నియోజకవర్గాల అభివృద్ధి విషయమై రేవంత్...

Read More..

' గంటా ' రాజీనామా ఆమోదంపై టీడీపీ న్యాయ పోరాటం 

రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి బలాన్ని తగ్గించేందుకు అధికార పార్టీ వైసిపి వ్యూహాత్మకంగా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( Ganta srinivasarao ) రాజీనామాను ఆమోదించిందని  టిడిపి అనుమానం వ్యక్తం చేస్తోంది.విశాఖ స్టీల్ ప్లాంట్( Visakhapatnam Steel Plant )...

Read More..

రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ తమిళిసైకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం..!!

జనవరి 26వ తారీకు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు( Republic Day Celebrations ) జరగనున్నాయి.1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా రిపబ్లిక్ డేను జరుపుకుంటారు.దేశ రాజధాని ఢిల్లీలో( Delhi ) గణతంత్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం...

Read More..

ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు "రా.. కదలిరా" సభలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) 2024 ఎన్నికలకు అన్ని రకాలుగా రెడీ అవుతున్న శాంతి తెలిసిందే.వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు.ప్రస్తుతం జనసేనతో( Janasena )...

Read More..

పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం వైసీపీ పై కొణతాల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.2019 కంటే 2024 ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది.ఈ క్రమంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జాయిన్ అవుతున్న నాయకులు లిస్ట్...

Read More..

ఈ నెల 30వ తారీకు ఏలూరులో పర్యటించబోతున్న సీఎం జగన్..!!

2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్( CM Jagan ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రత్యేకమైన సర్వేలు చేయించుకుని.ప్రజా వ్యతిరేకత మరియు కేడర్...

Read More..

కాంగ్రెస్ పార్టీపై సీఎం వైయస్ జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల( YS Sharmila ) బాధ్యతలు చేపట్టడం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్( Congress Party ) బలోపేతానికి శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు యాత్ర చేపట్టడం జరిగింది.నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన...

Read More..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి( Minister Peddireddy Ramachandra Reddy ) నిరసన సెగ తగిలింది.ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు( Kuppam Tour ) వెళ్తున్న ఆయనను వి.కోటలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.పెండింగ్ లో ఉన్న నీటి సరఫరా బిల్లులను...

Read More..

బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..!

తెలంగాణలో బీజేపీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కరీంనగర్ లో బండి సంజయ్( Bandi Sanjay ) ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.కరీంనగర్ లో( Karimnagar ) జరిగిన అభివృద్ధిపై తాము...

Read More..

అద్దంకి మాజీ వైసీపీ ఇంఛార్జ్ గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు

బాపట్ల జిల్లా అద్దంకి మాజీ వైసీపీ ఇంఛార్జ్ కృష్ణచైతన్య( Ex-YCP In-Charge Krishna Chaitanya ) గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ మేరకు కృష్ణ చైతన్యకు చెందిన ఆర్న్ క్వారీలో అధికారులు తనిఖీలు చేపట్టారు.సంతమాగులూరు మండలం మల్లాయపాలెం క్వారీలో...

Read More..

షర్మిలను చూస్తే జాలేస్తుంది..: ఎంపీ మిథున్ రెడ్డి

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి( YCP MP Mithun Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ షర్మిల( YS Sharmila ) దుష్ట శక్తుల ట్రాప్ లో పడ్డారని పేర్కొన్నారు.షర్మిలను చూస్తే జాలేస్తుందని తెలిపారు.అయితే తమ సీఎం జగన్ చెల్లెలిగా షర్మిలను...

Read More..

రాధా ఉమల వార్ ఏంటి ? ఆ ' సీటు ' కొసమేనా ?

విజయవాడ టిడిపి( Vijayawada TDP ) లో ఏదో ఒక వార్ నిత్యం నడుస్తూనే ఉంటోంది .మొన్నటి వరకు ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani ) , కేశినేని చిన్నిల( Keshineni Chinni ) వ్యవహారం తలనొప్పిగా మారింది.నాని...

Read More..

విపక్షాల ఇండియా కూటమికి మమతా బెనర్జీ షాక్..!!

విపక్షాల ఇండియా కూటమికి( India Alliance ) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) షాక్ ఇచ్చారు.రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.అయితే సీట్ల పంపకాలపై ఇండియా కూటమి...

Read More..

షర్మిల తప్పటడుగులు వేస్తున్నారా ? 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వైస్ షర్మిల( ys Sharmila ) రాజకీయంగా తప్పుటడుగులు వేస్తున్నారనే సందేహాలు వైస్ కుటుంబ సన్నిహితుల నుంచే వ్యక్తం అవుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని( YSR Congress Party ) స్థాపించి ఎన్నికల సమయంలో పోటీకి దూరంగా...

Read More..

బీఆర్ఎస్ కు  భారంగా మారిన ఎంపీ అభ్యర్థుల ఎంపిక 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ( Telangana Assembly Elections Result )నిరాశపరచడంతో వచ్చే లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫోకస్ పెట్టింది.నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపడుతూ, అభ్యర్థుల ఎంపిక, గెలుపు అవకాశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి...

Read More..

వైసీపీ మాజీలపై షర్మిల ఫోకస్ " కొణతాల ' నిర్ణయమేంటి.. ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకోవడంతో పాటు, ఈ చేరికల ద్వారా తన గ్రాఫ్ పెంచుకుని కాంగ్రెస్ హై కమాండ్ పెద్దల వద్ద తన బలాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.అందుకే...

Read More..

ఆ మాటలే కొంప ముంచాయా ? లోకేష్ సైలెన్స్ అందుకేనా ? 

గత కొద్ది రోజులుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) సైలెంట్ అయిపోయారు.మొన్నటి వరకు లోకేష్ దూకుడుగా వ్యవహరించారు.పార్టీకి సంబంధించి అనేక నిర్ణయాలు ప్రకటించారు.నిత్యం ఏదో ఒక పర్యటనతో పార్టీ నాయకులు, జనాల్లో ఉండేందుకు...

Read More..

'ఆళ్ల ' తో పాటు ఈ ఎమ్మెల్యేలపైనా వేటు ? 

త్వరలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైసిపి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది.నిన్న టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( MLA Ganta Srinivasa Rao )రాజీనామాను ఆమోదించింది.రెండేళ్ల క్రితం గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ను...

Read More..

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నలుగురు మెదక్ జిల్లాకు చెందిన వాళ్లే.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్),( Sunitha Laxmareddy...

Read More..

కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ అంటే ప్రత్యేక అభిమానం వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

జనవరి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ వైయస్ షర్మిల( YS Sharmila ) జాయిన్ కావడం తెలిసిందే.ఆ తర్వాత జనవరి 21వ తారీకు ఏపీ పీసీసీ చీఫ్( AP PCC Chief ) బాధ్యతలు స్వీకరించడం జరిగింది.ఈ క్రమంలో నేటి...

Read More..

సీఎం జగన్ కి భయం పట్టుకుంది అంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు.

ఏపీలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఈ క్రమంలో ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది.టీడీపీ సీనియర్ నేత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని...

Read More..

జనం మెచ్చేలా జన్మదినం జరిపారు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్..!!

నేడు నారా లోకేష్ పుట్టినరోజు( Nara Lokesh Birthday ) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ( TDP ) కేడర్ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో...

Read More..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణం నేను.. పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఒకప్పుడు వైసీపీలో ఉండి ప్రస్తుతం జనసేన( Janasena ) కోసం పని చేస్తున్న పృథ్వీరాజ్( Prithviraj ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.పృథ్వీరాజ్ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నేను 2024...

Read More..

ఆ పదవి కోసం రోజాకు రూ.40 లక్షలు.. పదవి ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు.. వార్డ్ కౌన్సిలర్ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ నటి, మంత్రి రోజా( Minister Roja ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నగరి నియోజకవర్గం( Nagari Constituency ) నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధిస్తానని కాన్ఫిడెన్స్...

Read More..

కరీంనగర్ నుంచి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలు..!

రానున్న పార్లమెంట్ ఎన్నికలపై( Parliament Elections ) తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( KCR ) ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది.ఈ మేరకు ఆయన ఎన్నికలకు వ్యూహాలు రచించనున్నారని సమాచారం.ఇందులో భాగంగానే కేసీఆర్ త్వరలో కరీంనగర్ లో( Karimnagar ) మకాం...

Read More..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థుల వేట..!

ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో పడింది.ఈ మేరకు రేపటి నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి...

Read More..

వ్యక్తిగత అభిప్రాయంతో శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా..: నరసరావుపేట ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి( MLA Gopireddy Srinivas Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.నరసరావుపేట ఎంపీ సీటు బీసీకి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావించిందని తెలిపారు.పల్నాడులో ఎమ్మెల్యేలు అందరూ బీసీలేనని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఈ...

Read More..

ముద్రగడ మళ్లీ మనసు మార్చుకున్నారా ? 

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మళ్లీ మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తున్నారు.గత టీడీపీ ( TDP ) ప్రభుత్వం హయాంలో కాపు ఉద్యమాన్ని మొదలుపెట్టి పెద్ద సంచలనమే సృష్టించారు.ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎన్నో రకాలుగా...

Read More..

వైఎస్ షర్మిలపై ఏపీ సీఎం జగన్ పరోక్ష సెటైర్లు..!!

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila )పై సీఎం జగన్ పరోక్షంగా విమర్శలు చేశారు. అనంతపురం( Anantapur ) జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు...

Read More..

బీజేపీ ఒంటరిగా పోటీ..: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

బీఆర్ఎస్ ఎంపీ టికెట్లను అమ్మకానికి పెట్టిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు( Raghunandan Rao ) ఆరోపించారు.మెదక్ ఎంపీ సీటును గతంలో కలెక్టర్ గా ఉన్న వ్యక్తికి బేరం పెట్టారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్( BRS ) ఏనాడూ...

Read More..

ఈటెల, బండి జోడెద్ధులు అవుతారా ? పెద్ద ప్లానే వేస్తున్న బీజేపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు( Telangana Assembly Elections ) చేదు ఫలితాన్ని ఇచ్చినా.రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బిజెపి భావిస్తోంది.దానికి అనుగుణంగా తెలంగాణ బిజెపి( BJP ) నేతల్లో ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.తెలంగాణ అసెంబ్లీ...

Read More..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా..

షర్మిల( YS Sharmila )తో పాటు బస్సులో మాణిక్కం ఠాగూర్, గిడుగు, రఘువీరా రెడ్డి పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి వైవీ సుబ్బారెడ్డి( Yv subbareddy )పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్...

Read More..

కాంగ్రెస్ ఎన్నికల హామీలే టార్గెట్ గా బీఆర్ఎస్ ఏం చేయబోతోందంటే ..?

మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించింది బీఆర్ఎస్ పార్టీ( BRS party )తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఎదురైనా ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ కోలుకుంటోంది.పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా అనేక కార్యక్రమాలకు...

Read More..

పీకేతో లోకేష్ భేటి .. ఏంటి సంగతి ?

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ( AP assembly elections )కచ్చితంగా టిడిపిని అధికారంలోకి తీసుకురావాలి అనే పట్టుదలతో ఉన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.అందుకే జనసేన పార్టీతోను పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తమ గెలుపున కు డోకా లేకుండా...

Read More..

ఇవాళ కాంగ్రెస్ కేంద్ర మ్యానిఫెస్టో కమిటీ భేటీ..!

హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhibhavan ) లో ఇవాళ కాంగ్రెస్ కేంద్ర మ్యానిఫెస్టో కమిటీ భేటీ కానుంది.దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వెళ్లిన మ్యానిఫెస్టో కమిటీ అభిప్రాయాలను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ( Telangana ) నేతల...

Read More..

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..?

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది.ఈ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ( DSC Notification )కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. టీచర్ల నియామకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం వారం రోజుల్లో ఆరు...

Read More..

టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రంగం సిద్ధం..!

టీఎస్పీఎస్సీ( TSPSC ) ప్రక్షాళనకు రంగం సిద్ధం అయిందని తెలుస్తోంది.ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి( Former DGP Mahender Reddy ) పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(...

Read More..

అలకలు బెదిరింపులు బుజ్జగింపులు 

ఇప్పటికే నాలుగు విడతలుగా వైసిపి( YCP ) నియోజకవర్గ ఇన్చార్జిలను ప్రకటించిన ఆ పార్టీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) ఐదో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరాలనే...

Read More..

నేడు ఉరవకొండకు జగన్ .. ఇచ్చాపురంలో షర్మిల

ఏపీలో ఎన్నికల సంఘం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.సభలు, సమావేశాలు, వివిధ కార్యక్రమాల పేరుతో జనాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆయా పార్టీల అధినేతలు పూర్తిగా జనాల్లో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్ని...

Read More..

ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మమతా బెనర్జీ సీరియస్ వ్యాఖ్యలు..!!

అయోధ్య రామ మందిరంలో( Ayodhya Ram Mandir ) బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో( PM Narendra Modi ) పాటు పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సినీ ప్రముఖులు...

Read More..

రాహుల్ గాంధీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమేనా అంటూ వైయస్ షర్మిల నిరసన..!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.విషయంలోకి వెళ్తే భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని( Rahul Gandhi ) అస్సాంలో అడ్డుకోవడంతో...

Read More..

18 ఏళ్లు నిండినవారు అలర్ట్ అంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటనలు చేపట్టారు.వచ్చే ఎన్నికలను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి వంటి విషయాలపై అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది.ఇదే సమయంలో...

Read More..

ఈనెల 24న తిరుపతిలో పర్యటించనున్న సీఎం జగన్..!!

ఈనెల 24వ తారీఖు ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) తిరుపతి పర్యటన ఖరారు అయింది.తిరుపతిలో జరగనున్న ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమీట్ లో( India Today Educational Summit ) సీఎం జగన్ పాల్గొనున్నారు.ఈ క్రమంలో ఎల్లుండి...

Read More..

ఏపీలో పురుషులు..మహిళా ఓటర్లు మిగతా వారి లిస్ట్ లెక్కలు విడుదల చేసిన ఈసీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.మరి కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల...

Read More..

ఎంపీ ఎన్నికల్లో పోటీకి ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డురాదు..: మల్లు రవి

ఎంపీ ఎన్నికల్లో( MP Elections ) పోటీకి ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డురాదని కాంగ్రెస్ నేత, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి( Mallu Ravi ) అన్నారు.రెండు పదవులు ఏకకాలంలో చేయొచ్చని తెలిపారు. నాగర్ కర్నూల్ ఎంపీగా(...

Read More..

జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం..: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై( Jagadish Reddy ) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నిత్యం ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న తనపై...

Read More..

వైసీపీ ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ పార్టీలో( YCP Party ) పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పలు నియోజకవర్గ స్థానాలకు ఇంఛార్జులను మారుస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది.తాజాగా ఐదో లిస్టుపై సీఎం జగన్( CM...

Read More..

అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం మరో షాక్..!!

ఏపీలో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు( Anganwadis ) రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.ఈ మేరకు ఈ నెల 26 నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించనుందని తెలుస్తోంది.ఎస్మా చట్టం( ESMA Act ) ప్రకారం ఇప్పటికే...

Read More..

మంగళగిరిలో లోకేష్ టార్గెట్ గా వైసిపి కీలక నేత ఎంట్రీ

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.దానికి అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది.ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును,  మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్( Nara lokesh ) ను, అలాగే జనసేన అధినేత పవన్...

Read More..

పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత కోరడం విడ్డూరం..: మంత్రి పొన్నం

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే( Mahatma Jyotirao Phule ) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) డిమాండ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) స్పందించారు.అసెంబ్లీలో పూలే...

Read More..

క్లారిటీ రావడం లేదా ? టీడీపీ ,జనసేన అభ్యర్థుల ప్రకటన ఆలస్యం ? 

ఒకవైపు అధికార పార్టీ వైసిపీ ( YCP )అభ్యర్థుల జాబితాను 4 విడతలుగా ప్రకటించింది.ఐదో జాబితాను రేపో మాపో ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది.ఇప్పటికే 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.పూర్తి స్థాయిలో జాబితాను ప్రకటించి ఎన్నికల...

Read More..

జనసేన కు  కోవర్ట్ ల భయం .. ?

ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడుతున్నట్టుగా కనిపిస్తోంది జనసేన పార్టీ( Janasena party ).టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని , వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.సీట్ల పంపకాలు పూర్తయిన తర్వాత,  అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు పవన్ నిర్ణయించుకున్నారు.అలాగే భారీ బహిరంగ సభలు,  రాష్ట్రవ్యాప్తంగా...

Read More..

రోజుకి మూడు సభలు ... రంగంలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని,  మెజారిటీ సీట్లను సాధించాలనే...

Read More..

అయోధ్య వైపే అందరి చూపు ..! 

దేశం మొత్తం అయోధ్య వైఫై చూస్తోంది.అయోధ్యలో నేడు రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన ( Ram Mandir )జరగనుంది.ఈ మహత్ ఘట్టానికి కేవలం కొద్ది గంటలు సమయం మాత్రమే ఉంది.ఈరోజు రామ మందిరంలో జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం భారీగానే...

Read More..

షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి ఎందుకు వచ్చారు..: సజ్జల

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై( YS Sharmila ) వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) మండిపడ్డారు.షర్మిల వాడిన భాష సరికాదని పేర్కొన్నారు.షర్మిల వ్యాఖ్యలు తామందరికీ బాధ కలిగించాయని సజ్జల తెలిపారు.కాంగ్రెస్ పార్టీ(...

Read More..

ఈ నెలాఖరు నుంచి పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన..: నాదెండ్ల

జనసేన జోనల్ కమిటీలతో ఆ పార్టీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) సమావేశం అయ్యారు.ఈ నెలాఖరు నుంచి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు.ఫిబ్రవరిలో క్షేత్రస్థాయిలో పర్యటించి నేతలతో సమావేశాలు నిర్వహిస్తారని నాదెండ్ల...

Read More..

హైదరాబాద్ కు చేరిన గిద్దలూరు వైసీపీ అభ్యర్థి పంచాయతీ..!!

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ అభ్యర్థి( Giddalur YCP Candidate ) పంచాయతీ హైదరాబాద్ కు చేరింది.అభ్యర్థిని ఫైనల్ చేసే అంశంపై గత మూడు రోజులుగా స్థానిక నేతలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Ex Minister Balineni Srinivas )...

Read More..

జనసేన బలోపేతానికి కొణతాల చేరిక దోహదపడుతుంది..: పవన్ కల్యాణ్

సీనియర్ నేత కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) జనసేన పార్టీలో చేరాలనుకోవడం హర్షణీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అన్నారు.ఈ క్రమంలో కొణతాలను జనసేనలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు క్షేత్రస్థాయి...

Read More..

ఈ నెల 23 నుంచి వైఎస్ షర్మిల పర్యటన..!

ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC Chief)గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర పర్యటనకు సిద్ధం అయ్యారు.ఈ మేరకు జిల్లాల వారీగా షర్మిల పర్యటన కొనసాగనుంది.ఈనెల 23వ తేదీన ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన (Sharmila Tour)...

Read More..

కాంగ్రెస్ పార్టీనే వెయ్యి మీటర్ల లోతున ఉంది..: మాజీ మంత్రి మల్లారెడ్డి

మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం నోటీసులు కొత్తేమీ కాదని మాజీ మంత్రి మల్లారెడ్డి( Ex Minister Mallareddy ) అన్నారు.అవిశ్వాస నోటీసుల వలనే దుబాయ్, గోవా వెళ్లామని తెలిపారు.బీఆర్ఎస్( BRS ) ప్రజాప్రతినిధులను టూర్లకు తీసుకెళ్లి కూల్ చేస్తున్నామని మల్లారెడ్డి పేర్కొన్నారని తెలుస్తోంది....

Read More..

ఏపీలో టీడీపీ, వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదు..: షర్మిల

ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC Chief) గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పాలనలో అభివృద్ధి (Development) జరగలేదని తెలిపారు.రాష్ట్రం ఏర్పడిన నాటికి అప్పు రూ.లక్ష కోట్లని వైఎస్ షర్మిల...

Read More..

కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం..: రఘువీరా రెడ్డి

కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి (Development) సాధ్యమని ఆ పార్టీ నేత రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) అన్నారు.కాంగ్రెస్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.వివిధ కారణాలతో గతంలో కాంగ్రెస్ (Congress)ను వీడిన వారంతా తిరిగి రావాలని రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్రంలో బీజేపీ...

Read More..

కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కలిశారు.ఈ మేరకు అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె విన్నవించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42...

Read More..

ఎంతమంది కలిసొచ్చినా జగన్ ను ఏం చేయలేరు..: ఆళ్ల నాని

ఏపీ సీఎం జగన్(CM Jagan) బీసీలకు పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని ( Ex Minister Alla Nani) అన్నారు.జగన్ ను ఎదుర్కొలేక ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.జగన్ ను గద్దె దింపడం కోసమే టీడీపీ అధినేత...

Read More..

ఉచితంగా టీ పంపిణీ చేస్తూ వార్తల్లో నిలిచిన జనసేన.. గాజు గ్లాస్ గుర్తును ఇలా ప్రమోట్ చేస్తూ?

ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు.మార్చి నెలాఖరున ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా మే నెలలో ఏపీలో ఎన్నికలు( AP Elections ) జరిగే అవకాశం ఉంది.టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఏ...

Read More..

షర్మిల టార్గెట్ వైసీపీ ? ఫలితం ఉంటుందా ? 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల( YS Sharmila ) ఇక ఏపీలో జరగబోయే ఎన్నికలే టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు .క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఇప్పటికే షర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నారు .ఏపీ అంతట పర్యటించి కాంగ్రెస్ ను(...

Read More..

వైఎస్ షర్మిల ర్యాలీలో ఉద్రిక్తత..!!

విజయవాడ (Vijayawada)లో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) నిర్వహిస్తున్న ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత (High Tension) నెలకొంది.ర్యాలీలో పాల్గొన్న షర్మిల కాన్వాయ్ లోని వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.ఈ క్రమంలో షర్మిలతో పాటు మరో నాలుగు వాహనాలను మాత్రమే...

Read More..

రేపు సాయంత్రం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ..!!

పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections)పై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ (Gandhi Bhavan)లో రేపు సాయంత్రం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (Pradesh Election Committee) సమావేశం జరగనుంది.రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న పీఈసీ...

Read More..

బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని - ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న

విజయవాడ:ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న కామెంట్స్.కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా.బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని.2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా.కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో...

Read More..

350కి పైగా ఎంపీలతో మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు.: కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ (Telangana BJP) ప్రత్యేక దృష్టి సారించింది.డబుల్ డిజిట్ (Double Digit) స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్తున్న కమలం పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది.ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (State Chief Kishan...

Read More..

నేడు జోనల్ కమిటీలతో పవన్ కల్యాణ్ సమావేశం..!!

ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన (Janasena) ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుంది.ఇందులో భాగంగా జోనల్ కమిటీలపై జనసేన దృష్టి సారించింది.ఈ మేరకు జోనల్ కమిటీ(Zonal Committee) లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) సమావేశం నిర్వహించనున్నారు.జనసేన పార్టీ...

Read More..

కోనసీమ జిల్లా "రా కదలిరా" సభలో మండపేట టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) “రా కదలిరా”( Ra Kadalira ) సభలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం కోనసీమ జిల్లా మండపేటలో( Mandapeta ) ఈ సభ జరగడం జరిగింది.ఈ సందర్భంగా దళితులకు ఏదో మంచి...

Read More..

జగన్ నియంత పాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి..అంటూ నారా లోకేష్ సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 రోజుల్లో నుండి అంగన్వాడీలు సమ్మె( Anganwadis Protest ) చేస్తున్నారు.పెరిగిన ధరలు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నారు.అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై టీడీపీ నేత నారా లోకేష్.( Nara Lokesh ) ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టడం...

Read More..

వైయస్ షర్మిల ఇడుపులపాయ టూర్ లో రఘువీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఆదివారం ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు వైయస్ షర్మిల( YS Sharmila ) స్వీకరించనున్నారు.ఈ క్రమంలో శనివారం ఇడుపులపాయలో( Idupulapaya ) వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించడం జరిగింది.వైయస్ షర్మిల వెంట ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన...

Read More..

తండ్రి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాను వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

జనవరి నెల ప్రారంభంలో వైయస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం తెలిసిందే.ఈ క్రమంలో తన వైయస్సార్ టిపి పార్టీని కాంగ్రెస్ లో( Congress Party ) విలీనం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే మొన్ననే.జనవరి 16వ తారీకు...

Read More..

రాజు గారికి ప్రత్యర్ధిని సిద్ధం చేసిన వైసీపీ 

2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నియోజకవర్గం( Narasapuram Constituency ) నుంచి పోటీ చేసి విజయం సాధించారు కనుమూరి రఘురామకృష్ణంరాజు.( Raghurama Krishnam Raju ) గెలిచిన కొద్ది నెలలకే ఆయన రెబల్ గా మారారు.తరచుగా వైసిపి అధినేత...

Read More..

స్థాయికి తక్కువ గల మనుషుల గురించి మాట్లాడను..: కేశినేని నాని

టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్నపై విజయవాడ ఎంపీ కేశినేని నాని( Kesineni Nani ) పరోక్ష విమర్శలు చేశారు.పాపులార్టీ కోసం కొంతమంది తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తన స్థాయికి తక్కువ గల మనుషుల గురించి తాను...

Read More..

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే..: మంత్రి కాకాణి

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandra Babu ) వ్యాఖ్యలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు రా కదలి రా అంటుంటే ఎవరూ రావడం లేదని విమర్శించారు.చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని...

Read More..

గిరిజనుల పొట్ట కొట్టే ప్రభుత్వం వైసీపీ..: చంద్రబాబు

విశాఖ జిల్లాలోని అరకులో టీడీపీ నిర్వహిస్తున్న ‘ రా కదలి రా’ బహిరంగ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandra Babu ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని చంద్రబాబు...

Read More..

రేవంత్ రెడ్డి సీఎం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు..: దాసోజు శ్రవణ్

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్( Dasoju Sravan Kumar ) అన్నారు.పెట్టుబడుల వేదికను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని తెలిపారు. ఒక...

Read More..

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..: ఎమ్మెల్యే దానం

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్( MLA Danam Nagender ) అన్నారు.అధికారం ఉన్నా లేకున్నా తాము ఒకేలా ఉన్నామని పేర్కొన్నారు.రాష్ట్రం కోసం పెట్టుబడులు ఆకర్షించే విధంగా కృషి చేయాలని దానం నాగేందర్ తెలిపారు.అధికారం ఉందనే అహంకారంతో రేవంత్...

Read More..

కాంగ్రెస్ 420 హామీలు అమలుకు సాధ్యం కాదు..: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అహంకారంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ ను ప్రజలే బొందపెడతారని తెలిపారు.కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలుకు సాధ్యం కాదని...

Read More..

అంబేద్కర్ విగ్రహావిష్కరణపై వచ్చిన విమర్శలపై దళితుల ఫైర్..!!

ఏపీలో బడుగు బలహీన వర్గాల పెన్నిధి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Dr.BR Ambedkar ) విగ్రహావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే.రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్( CM YS Jagan )...

Read More..

విజయవాడ వేదికగా ‘నయా అంటరానితనం’పై వైఎస్ జగన్ విమర్శలు..!!

రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకు పెన్నిధిగా పేరుగాంచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్( BR Ambedkar ) గౌరవాన్ని మరింతగా పెంచుతూ ఏపీలోని విజయవాడలో ఆయన ప్రతిమ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.భావితరాలకు గుర్తిండి పోయే విధంగా బెజవాడ( Vijayawada ) నడిబొడ్డున...

Read More..

అలిగిన మంత్రి గారు ..? కారణం ఏంటో ?

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) చేపట్టిన టికెట్ల కేటాయింపు వ్యవహారం ఆ పార్టీలో ఇంకా దుమారం రేపుతుం ఉంది.ఇప్పటికే విడతల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.పూర్తిస్థాయిలో జాబితాను రేపు ప్రకటించే అవకాశం ఉంది.అయితే టికెట్ల...

Read More..

కాంగ్రెస్ కు ఏం ఫర్లేదు ... నష్టమంతా షర్మిలకే ?

వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణలో సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించి , ఎన్నికల సమయంలో పోటీ నుంచి తప్పుకుని ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టారు వైఎస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ లో చేరిన కొద్ది రోజులకే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష...

Read More..

మిగిలిన వారికి పిలుపులు ... రేపు ఐదో లిస్ట్ విడుదల ?

ఇప్పటికే నాలుగు విడతలుగా వైసిపి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ అధిష్టానం, మరో లిస్టును ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించి దానికి అనుగుణంగా నియోజకవర్గ ఇన్చార్జి లను జగన్ ( YS Jagan Mohan...

Read More..

ఇడుపులపాయకు వైఎస్ షర్మిల..!!

వైఎస్ షర్మిల( YS Sharmila ) ఇవాళ కడప జిల్లాలోని ఇడుపులపాయ( Idupulapaya )కు వెళ్లనున్నారు.ఈ మేరకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు చేరుకుంటారు.మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ షర్మిల కడపకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్(...

Read More..

ఏపీలో మరో సంచలనం ..ఆ లెక్కలు తేల్చే పనిలో ప్రభుత్వం

ఏపీలో వైసిపి( YCP ) అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఎన్నో సంచలనాలకు నాంది పలుకుతూనే ఉంది.ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరో సర్వేకు శ్రీకారం చుట్టింది.ఏపీలో ప్రజల కుల, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి...

Read More..

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల వ్యవహారం..!!

ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు( Lavu Sri Krishna Devarayalu ) సమావేశం అయ్యారు.రెండు రోజుల...

Read More..

టీడీపీ లోకి కొలుసు పార్థసారధి ? ఆయన వెంట ఈ ఇద్దరు ?

సీనియర్ పొలిటిషన్, వైసీపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి( Kolusu Parthasarathy ) టిడిపిలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత, తనకు మంత్రి పదవి...

Read More..

కొత్త బాధ్యతల్లోకి షర్మిల ! ఏపీ టూర్ ఫిక్స్

వైస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో హడావుడి మొదలుపెట్టిన వైస్ షర్మిల( YS sharmia ) అక్కడ జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ తరువాతి పరిణామాల్లో పార్టీని కాంగ్రెస్ లో...

Read More..

విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పోటెత్తిన జనం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జన సందోహంతో విజయవాడ కిటకిటలాడింది.విజయవాడ( Vijayawada...

Read More..

కేసిఆర్ కి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక..!!

జనవరి 22వ తారీకు అయోధ్య( Ayodhya Ram Mandir )లో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.ఎన్నో సంవత్సరాల హిందువుల...

Read More..

తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి బీజేపీ రథయాత్రలు..!!

దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ అగ్రనాయకత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అనుకుంటుంది.ఈ క్రమంలో పార్టీ పెద్దలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే...

Read More..

బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత ప్రభుత్వం చేసిన అవకతవకులు బయటపెడుతుంది.2014లో కేంద్రంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పడిన కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది.2014, 2018 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే నిలిచింది.కానీ...

Read More..

విజయవాడ అంబేద్కర్ మహా శిల్పం ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

విజయవాడలో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్( CM Jagan ) ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం...

Read More..

ఆయనకు ఎమ్మెల్యే సీటు .. కేశినేని నాని సాధించారుగా  

ఇటీవలే టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీ లో చేరిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని( kesineni nani ) వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం అయ్యింది.2014, 2018 ఎన్నికల్లో స్వామిదాసు...

Read More..

కొడాలి నాని, కేసినేని నానీ లకు దేవినేని ఉమామహేశ్వర రావు స్ట్రాంగ్ కౌంటర్

రేవంత్ రెడ్డి( Revanth Reddy ), సీతక్కలను చూసి నానీలు బుద్ధి తెచ్చుకోవాలి అంకుశం సినిమాలో రామిరెడ్డికి ఏ గతి పట్టిందో అదే గతి కొడాలి నానికి గుడివాడ సెంటర్లో ప్రజలు పట్టిస్తారుగుడివాడ( Gudivada )లో రా కదలిరా సభ బ్రహ్మాండంగా...

Read More..

ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కమిటీ ఏర్పాటు

ఎస్సీ వర్గీకరణకు( SC Classification ) కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం( Central Government ) ఏర్పాటు చేసింది.ఇందులో కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను...

Read More..

ముద్రగడ కు ఆ సీటు ఫిక్స్ చేసిన పవన్ ? 

నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో చేరే ప్రసక్తి లేదంటూ కొద్దిరోజుల క్రితమే క్లారిటీ ఇచ్చేసిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) జనసేన పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇప్పటికే జనసేనలో ( Janasena ) చేరబోతున్నట్లుగా...

Read More..

కేశినేని‌ నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సమంజసం కాదు - గద్దె రామ్మోహన్ రావు

విజయవాడ: గద్దె రామ్మోహనరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే కామెంట్స్.కేశినేని‌ నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సమంజసం కాదు.కేశినేని నాని ఉన్నదుఉన్నటు మాట్లాడతారని అందరూ అనుకుంటారు… ఆది అయనకే తెలియాలి.తూర్పు నియోజకవర్గ ఇంచార్చితో కలిసి రెండు ప్రదేశాలలో...

Read More..

ఎన్నికల ప్రచారం మొదలెట్టనున్న జగన్ ! తొలి సభ ఎక్కడంటే..?

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు.వచ్చే ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు.భారీగా మార్పు చేర్పులు చేపట్టారు.ఇక పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లేందుకు జగన్...

Read More..

ఐదో జాబితా రెఢీ ! సంచలనాల దిశగా జగన్

పార్టీలో సంచలనాల దిశగా అడుగులు వేస్తున్నారు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ).ముందుగా అభ్యర్థుల జాబితాను దశలవారీగా ప్రకటిస్తూ.  వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలిచే విధంగా స్కెచ్ వేస్తున్నారు ఇప్పటికే నాలుగు విడతలుగా వైసిపి...

Read More..

బాలకృష్ణ అయినా, ఎవరైనా సరే..!: మాజీ ఎంపీ యార్లగడ్డ

మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్( Yarlagadda Laxmiprasad ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల( Jr NTR Flexi ) తొలగింపుపై ఆయన మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశంలో...

Read More..

జనసేనాని పవన్ తో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను( Pawan Kalyan ) వైసీపీ ఎంపీ బాలశౌరి( YCP MP Balashowry ) కలవనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ తో ఆయన భేటీ కానున్నారు. అయితే...

Read More..

చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని..

కృష్ణా జిల్లా గుడివాడ: చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని.కొడాలి నాని కామెంట్స్.నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు.తనపై,సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు.సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో...

Read More..

నాలుగో జాబితా విడుదల చేసిన వైసీపీ..!!

వైసీపీ( YCP ) పార్టీ వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.ఆ పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో… సర్వేలు చేయించుకుని వాటి ఫలితాలు...

Read More..

మేనల్లుడు నిశ్చితార్థంలో పాల్గొన్న సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మేనల్లుడు వైయస్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.గురువారం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ మరియు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల పార్టీలకు...

Read More..

చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు అంటూ ఎంపీ కేశినేని నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా మారుతోంది.ప్రధాన రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.ఎన్నికలకు ఇంక మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు, మేనిఫెస్టో విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో టికెట్ దొరకని...

Read More..

ఈనెల ఆఖరిలోపు సీట్ల సర్దుబాటు నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు మరియు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.2014లో గెలిచిన విధంగా వచ్చే ఎన్నికలలో గెలవాలని భావిస్తున్నాయి.ఎట్టి...

Read More..

గుడివాడ సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) గురువారం గుడివాడ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై స్థానిక వైసీపీ నాయకులపై విమర్శల వర్షం కురిపించారు.ఎన్నికల సమయంలో ఓ మోసగాడు ముద్దులు...

Read More..

వచ్చే ఎన్నికలలో అభ్యర్థిని చూసుకోండి ఎంపీ రఘురామకృష్ణ రాజు సవాల్..!!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( MP Raghuramakrishna Raju ) సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సంక్రాంతి నేపధ్యంలో తన నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది.దీంతో భారీ ఎత్తున స్థానిక నాయకులు స్వాగతం పలికారు.హైకోర్టు పర్మిషన్ తో భద్రత మధ్య రఘురామకృష్ణ...

Read More..

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వర్గ విభేదాలు..!!

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.ఎమ్మెల్యే సంజీవయ్య( Kiliveti Sanjeevaiah )కు టికెట్ ఇవ్వకూడదని వెదురుపట్టులోని మామిడితోటలో ఆయన వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రామ్మోహన్ రెడ్డి( Rammohan Reddy ) మామిడితోటలో వ్యతిరేక...

Read More..

ఎన్టీఆర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు 

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు .ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘట్ కు( NTR Ghat )  జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తన...

Read More..

బాలయ్యా ఏంటిది ? ఎన్టీఆర్ ఫ్లెక్సీ ల తొలగింపు తో మరో రచ్చ 

చాలాకాలంగా నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ను( Jr NTR ) పక్కన పెడుతూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే టిడిపి లోను గతంలో కీలకంగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు.అయితే ఆ...

Read More..

ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయకపోతే అభ్యర్థి నేనే..: రేణుకా చౌదరి

తెలంగాణలోని కాంగ్రెస్( Telangana Congress ) ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను( Six guarantees ) అమలు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి( Renuka Chowdhury ) అన్నారు.కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తుందని తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ...

Read More..

వివాదాస్పదంగా జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు..!!

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్( NTR Ghat ) వద్ద జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది.టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఆదేశాలతోనే ఫ్లెక్సీలను తొలగించారని అభిమానులు ఆరోపిస్తున్నారు.ఈ...

Read More..

రసవత్తరంగా మారిన ‘గుడివాడ’ రాజకీయాలు..!!

టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ( Gudivada ) నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారింది.టీడీపీ ( TDP ) నిర్వహించే రా కదలి రా సభలో చంద్రబాబు( Chandrababu Naidu ) పాల్గొననున్నారు.ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో ఏర్పాటు చేసిన...

Read More..

పొత్తుల పేచీ : ఆ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన వార్ 

ఏపీలో వైసిపి( YCP ) మరోసారి అధికారంలోకి రాకుండా చేయడంతో పాటు , తాము  అధికారంలోకి వచ్చే విధంగా టిడిపి , జనసేన పార్టీలు( TDP Janasena ) పొత్తులు పెట్టుకున్నాయి.తమ రెండు పార్టీలు కలిస్తే ఏపీలో అధికారంలోకి రావడం సులువు...

Read More..

ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం : కాంతి రాణా

డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్( Election Commission ) వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం…తనిఖీల్లో భాగంగా 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం. ఢిల్లీ,...

Read More..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన వైఎస్ షర్మిల..కుమారుడు వివాహానికి ఆహ్వానం..!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల</em( YS Sharmila ) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ని కలవడం జరిగింది.హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి త్వరలో జరగనున్న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి...

Read More..

సంక్రాంతి సెలవులు పొడిగించిన ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను( Sankranti holidays ) పొడిగించింది.షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తారీఖు స్కూల్స్ రీ ఓపెన్ చేయాలి.కానీ తాజాగా సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించడం జరిగింది.దీంతో ఈనెల 22న పాఠశాలలు మళ్ళీ...

Read More..

Mlc కవిత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన హ్యాకర్లు..!!

ఇటీవల హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.చాలామంది రాజకీయ నాయకుల అకౌంటులతో పాటు పార్టీల అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లను హ్యక్ చేస్తున్నారు.ఈ అకౌంట్లను హ్యాక్ చేసి.డీపీలు మార్చడంతో పాటు సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు.రాజకీయ నేతలు ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు వరుసగా...

Read More..

కాంగ్రెస్ మేనిఫెస్టో పై ప్రజల సలహాలు తీసుకుంటాం చిదంబరం కీలక వ్యాఖ్యలు..!!

వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్ కొద్దిగా పుంజుకోవడం జరిగింది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.ఆ పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది.గత ఏడాది కర్ణాటక, తెలంగాణ( Karnataka, Telangana )...

Read More..

జగన్ గారి ఆశీస్సులు ఉంటే భారీ మెజారిటీతో గెలుస్తానంటున్న ఆర్జీవి హీరోయిన్ శ్రీ రాపాక..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి శ్రీ రాపాక ( Shree Rapaka )అందరికీ సుపరిచితురాలే.దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెతో “కాత్యాయని” ( Kaatyaayani )అనే సినిమా తెరకెక్కించటం జరిగింది.కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో శ్రీ రాపాక...

Read More..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన..!!

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది.ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్( Balmoor Venkat ) పేర్లను వెల్లడించింది. ఈ మేరకు ఇద్దరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది.దీంతో పార్టీ నేత...

Read More..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లం..: హరీశ్ రావు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) సీరియస్ అయ్యారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. శ్వేతపత్రంతో వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని హరీశ్...

Read More..

వైసీపీని వీడనున్న బొప్పన భవకుమార్..!!

విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్( Boppana Bhavakumar ) పార్టీని వీడనున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ను బొప్పన కలిశారు.కాగా ఈ...

Read More..

తెనాలి టీడీపీలో జనసేన పొత్తు చిచ్చు..!!

తెనాలి నియోజకవర్గ టీడీపీలో జనసేన( Janasena ) పొత్తు చిచ్చు పెట్టింది.తెనాలి టికెట్ ను జనసేన నేత నాదెండ్ల మనోహార్ కు( Nadendla Manohar ) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్( Alapati Rajendra...

Read More..

టార్గెట్ 2029 : ఏపీ పై పెద్ద ప్లానే వేసిన కాంగ్రెస్

ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా, హడావుడిగా వైఎస్ షర్మిలకు( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటు, అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ తరపున అభ్యర్థులను నిలబెడతామంటూ ప్రకటన చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఏపీ, తెలంగాణ విభజన...

Read More..

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..!

తెలంగాణ రాష్ట్రానికి( Telangana State ) మరో భారీ పెట్టుబడి రానుంది.ఈ మేరకు రాష్ట్రంలో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది.కాగా దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) అదానీ గ్రూప్...

Read More..

హ్యాక్ అయిన తెలంగాణ గవర్నర్ ట్విట్టర్ అకౌంట్..!?

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Telangana Governor Tamilisai Soundara Rajan ) ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్( Twitter ‘X’ Account ) హ్యాక్ అయినట్లు రాజ్ భవన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు...

Read More..

విజయవాడ అర్బన్ లో పొలిటికల్ హీట్..!!

విజయవాడలో ( Vijayawada ) పొలిటికల్ హీట్ పెరుగుతోంది.పార్టీల్లో బుజ్జగింపులు, సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో అర్బన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.తాజాగా విజయవాడ అర్బన్ కు చెందిన కీలక వైసీపీ నేత బొప్పన భవకుమార్( Boppana Bhavakumar ) ఆ పార్టీకి గుడ్...

Read More..

ఈ ఇద్దరి లక్ష్యం జగనే ! 

త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని , ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని , ఇప్పటికే వైసిపి అధినేత ,...

Read More..

ఆ యాడ్స్ తో జనాల మైండ్ సెట్ మార్చేస్తారా ?

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు దానికి అనుగుణంగానే వ్యూహాలను రూపొందిస్తున్నాయి.కచ్చితంగా తమ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టాయి.వైసిపి ( YCP...

Read More..

వైఎస్ షర్మిలకి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి..!!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలనీ నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు.దీంతో వైయస్సార్ షర్మిల( YS Sharmila ) తనకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం పై పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.తనపై పెట్టుకున్న...

Read More..

జనసేన లోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైసీపీ ఎమ్మెల్యే..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగునున్నాయి.2019 కంటే 2024 ఎన్నికలను ప్రధాన పార్టీల నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుంది.టీడీపీ జనసేన( TDP Janasena ) పార్టీలు కలసి పోటీ చేయబోతున్నాయి.ప్రభుత్వ...

Read More..

మంత్రి అంబటి రాంబాబుకి టీడీపీ నేత సోమిరెడ్డి కౌంటర్..!!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకుల లిస్టు రోజు రోజుకి పెరుగుతుంది.2019 కంటే 2024 ఎన్నికలు చాలా సీరియస్ గా సాగుతున్నాయి.ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ...

Read More..

కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైయస్ షర్మిల.. మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో రాజకీయంగా చోటు చేసుకుంటున్నా పరిణామాలు ఏపీ రాజకీయాలనీ రసవతరంగా మారుస్తున్నాయి.జనవరి మొదటి వారంలో వైయస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం తెలిసిందే.ఈ క్రమంలో నేడు...

Read More..

జంతువులను గౌరవించుకునే పండుగ దినమంటూ వీడియో పోస్ట్ చేసి కనుమ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan klayan )సంక్రాంతి వేడుకలలో ఘనంగా పాల్గొంటున్నారు.మొదటిరోజు భోగి వేడుకలలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి.అమరావతి రైతులతో జరుపుకోవడం జరిగింది.ఆ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించిన ఉత్తర్వులను భోగిమంటలలో కాల్చడం జరిగింది.అమరావతి రైతుల...

Read More..

ఇంత టెన్షన్ పెడుతున్నావేంటి జగనన్నా.. ?

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పార్టీ శ్రేణులను టెన్షన్ పెట్టిస్తున్నారు.ముఖ్యంగా నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీలో పెద్ద సంచలనంగానే మారింది.ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై( Sitting MLAs ) పెద్ద ఎత్తున ప్రజల్లో...

Read More..

బాలినేని భయపెడుతున్నారా ? జగన్ రియాక్షన్ ఏంటో?

టికెట్ల కేటాయింపులు ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి వైసిపి అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కు తలపోట్లు వస్తూనే ఉన్నాయి.టిక్కెట్లు దక్కని వారంతా అసంతృప్తికి గురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం , మరి కొంతమంది...

Read More..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్..!!

దేశంలో మరో మూడు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్( Chandrasekhar ) నీ ఆ పార్టీ అధిష్టానం నియమించింది.యూపీకి చెందిన చంద్రశేఖర్.ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.ఈ మేరకు బీజేపీ...

Read More..

అనంతగిరి పర్యాటక అభివృద్ధికి వంద కోట్లు కేటాయించిన కిషన్ రెడ్డి..!!

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా అనంతగిరి పర్యాటక అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు.త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని కూడా స్పష్టం చేశారు.కేంద్ర...

Read More..

అలాంటి రాజకీయాలు ఏ పార్టీకి మంచిది కాదు.. బిగ్ బాస్ శివాజీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయిన శివాజీ( Sivaji ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ షో ద్వారా ఓపికతో ఉండటం నేర్చుకున్నానని ఆయన అన్నారు.నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఉన్నానని అయితే తప్పును ఎప్పుడూ అంగీకరించనని...

Read More..

అదిరిపోయే ఎంట్రీ ! జనాల్లోకి కేసీఆర్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఓటమి చెందిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు.పెద్దగా జనాల్లోకి రావడం లేదు.పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.మరోవైపు చూస్తే లోక్...

Read More..

రాయపాటి ఇలా తగులుగలకున్నాడేంటి ? 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఫోటో నేలకేసి కొట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు కు( Rayapati Rangarao ) ఇంకా టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై...

Read More..

ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయో చెప్పిన ఎంపీ రఘురామ కృష్ణరాజు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి.ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరోపక్క మేనిఫెస్టో రూపకల్పన పనులలో నిమగ్నమయ్యారు.ఈ సంక్రాంతి పండుగ అనంతరం ఎన్నికల...

Read More..

కాంగ్రెస్, బీజేపీ కలసి పనిచేస్తాయేమో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్…( Bandi Sanjay ) పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో చాలామంది కేసిఆర్( KCR ) కోవర్ట్ లు ఉన్నారని ఆరోపించారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత...

Read More..

నా రాజకీయ వారసత్వాన్ని.. నా కొడుకు కొనసాగిస్తాడు.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఏపీలో ప్రధాన పార్టీలు ప్రస్తుతం అభ్యర్థుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో మరొక మేనిఫెస్టో రూపకల్పనపై కూడా గట్టిగానే శ్రద్ధ పెట్టడం జరిగింది.ఇప్పటికే కొన్ని పార్టీలు హామీలు కూడా ప్రకటించాయి.ఇదిలా ఉంటే...

Read More..

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్ పర్యటన మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రేపటి నుంచి 18 వరకు విదేశీ పర్యటన చేపట్టనున్నారు.సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన.దావోస్ లో( Davos ) జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కి...

Read More..

కేశినేని నాని వసంత పై దేవినేని ఉమా ఫైర్

ఎంపీ బీఫారం టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నాడు.అమరావతిపై నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలిచంద్రబాబు, లోకేష్( Chandrababu, Lokesh ) లపై విషం చిమ్ముతున్న నాని ఆరుగురు ఎమ్మెల్యేలను బొందపెట్టి వైసీపీ నేతలతో చేతులపై చేతులు వేసుకుని...

Read More..

జగన్ బాటలో బాబు .. వాళ్లను వదిలించుకుంటున్నారా ? 

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu )కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే విధంగా కనిపిస్తున్నారు.ఇప్పటికీ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో అన్ని మొహమాటలను పక్కన పెట్టారు.గెలుస్తారనుకున్న వారికే టికెట్లు కేటాయించారు.సర్వే నివేదికలను పరిగణలోకి...

Read More..

అమరావతే రాజధాని..: చంద్రబాబు

అమరావతే( Amaravati ) రాజధాని అని తాను, జనసేనాని పవన్ కల్యాణ్ హామీ ఇస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.అమరావతి నుంచి పేదల పాలన ప్రారంభం అవుతుందని తెలిపారు. దేవతల రాజధానిని రాక్షసులు పాలిస్తున్నారని చంద్రబాబు( Chandrababu naidu ) విమర్శించారు.85...

Read More..

ఏపీలో పొలిటికల్ సంక్రాంతి ! అన్ని పార్టీల యాక్షన్ ప్లాన్ రెడీ

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.ముఖ్యంగా ఏపీలో ఈ పండుగా సందడి అంతా ఇంతా కాదు.ప్రజలంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటే.ఏపీలోని రాజకీయ పార్టీలు( Political parties ) మాత్రం పొలిటికల్ సంక్రాంతిలో బిజీబిజీగా ఉన్నాయి.ఈ సంక్రాంతి తరువాత నుంచి...

Read More..