Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి..

2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి.నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ( Dr YS R Horticultural University...

Read More..

Ka Paul : వైసీపీ పై కేఏ పాల్ కూ కోపమొచ్చింది 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) మొన్నటివరకు వైసీపీకి( YCP ) అనుకూలంగానే ఉన్నట్లుగా స్టేట్మెంట్ లు ఇస్తూ… టిడిపి, జనసేన లను టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.అయితే అకస్మాత్తుగా వైసిపిని టార్గెట్...

Read More..

Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు .. తాడో పేడో తేల్చేస్తారా  ? 

ఏపీలో ఎన్నికల పోరుకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నం అయ్యాయి.వైసిపి( YCP ) వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తుండడంతో, ఆ పార్టీ దూకుడుకు బ్రేక్ వేసే విధంగా టిడిపి, జనసేనలు సైతం స్పీడ్...

Read More..

Cm Jagan : అప్పుడు శ్రీలంక అవ్వదా బాబు ? ఆ హామీలపై జగన్ సూటి విమర్శలు 

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీ అధికార పార్టీ వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపిలు పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు ఇస్తున్నాయి.2019 ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను దాదాపు 98% అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని వైసిపి అధినేత, ఏపీ సీఎం...

Read More..

Tdp Mlas Suspension : ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో( AP Assembly ) మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో పది మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి సస్పెండ్ చేశారు.సమావేశాలు ప్రారంభం కావడానికి ముందుకు అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు(...

Read More..

Pawan Kalyan : ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటున్న నెటిజన్లు.. విరాళాలు ఇచ్చిన చెక్ లను వెనక్కివ్వడంతో?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) అంచనాలకు మించి ఫ్యాన్ బేస్ ఉంది.2024 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలలో జనసేన పోటీ చేయనుంది.జనసేన పార్టీకి( Janasena Party ) ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించిన సంగతి...

Read More..

Ap Cabinet Meeting : రేపు సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Elections ) వాడి వేడిగా జరుగుతున్నాయి.మంగళవారం రెండో రోజు సభ మొదలుకాగానే తెలుగుదేశం పార్టీ సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్ సస్పెండ్ చేయడం జరిగింది.అనంతరం మంత్రులు పలు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది.రెండో రోజు అసెంబ్లీ...

Read More..

Ka Paul Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి పై కేఏ పాల్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల విజయసాయిరెడ్డి తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా...

Read More..

Tdp Atchannaidu : ఓటర్ల జాబితాలో అక్రమాలు టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం గట్టి పట్టుదల మీద ఉంది.దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు( TDP Chandrababu Naidu ) ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా “రా...

Read More..

Cm Revanth Reddy Kcr : సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ పార్టీని, తనను సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని తెలిపారు.అయితే తనను కానీ, తన...

Read More..

Bandi Sanjay : ఈ నెల 10 నుంచి బండి సంజయ్ యాత్ర..!!

తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్( Bandi Sanjay ) ఈనెల 10వ తేదీ నుంచి యాత్ర నిర్వహించనున్నారు.ఈ యాత్రకు ‘ విజయ సంకల్ప యాత్ర’ గా( Vijaya Sankalpa Yatra ) నామకరణం చేశారు.లోక్ సభ ఎన్నికలు జరిగే...

Read More..

Tdp Raa Kadali Ra : ఏపీకి పట్టిన శని వైసీపీ..: చంద్రబాబు

ఉమ్మడి చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ ‘రా కదలి రా’( Raa Kadali Ra ) సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీకి పట్టిన శని వైసీపీ(...

Read More..

Chandrababu : త్వరలో ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) త్వరలో ఢిల్లీకి( Delhi ) పయనం కానున్నారు.ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై చంద్రబాబుతో బీజేపీ( BJP ) ఢిల్లీ పెద్దలు మంతనాలు జరపనున్నారని సమాచారం.ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు బీజేపీ జాతీయ...

Read More..

Minister Damodara Rajanarasimha : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కాంగ్రెస్ కట్టుబడి ఉంది..: మంత్రి దామోదర

ఎస్సీ వర్గీకరణపై( SC Classification ) సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ( Minister Damodara Rajanarasimha ) అన్నారు.ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు.తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వివేక్ తన్కా వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు....

Read More..

Ap Pcc Chief Sharmila : రేపటి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల జిల్లాల పర్యటన

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల( AP PCC Chief Sharmila ) జిల్లాల పర్యటనకు ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు ఆమె రేపటి నుంచి జిల్లాల పర్యటకు( Districts Tour ) వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కోరుతూ షర్మిల...

Read More..

Bjp Purandheswari : ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయి..: బీజేపీ చీఫ్ పురంధేశ్వరి

ఏపీలో ఈసారి బీజేపీకి( BJP ) మెరుగైన ఫలితాలు వస్తాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandheswari ) అన్నారు.పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదన్న పురంధేశ్వరి సర్పంచులకు బీజేపీ అండగా ఉంటుందని వెల్లడించారు....

Read More..

Perni Nani : కలియుగ శల్యుడు పవన్ కల్యాణ్: మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య(నాని)( Perni Nani ) మాట్లాడుతూ.ఇంకా ఏమన్నారంటే… బంధాల గురించి పవన్ మాట్లాడటమా.? జగన్ గారి ప్రభుత్వం వల్ల మేలు జరిగిన ప్రతి కుటుంబం, ప్రతి వైయస్ఆర్సీపీ కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు...

Read More..

చంద్రం పాలెం హైస్కూల్ వద్ద పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంతకాల సేకరణ చేసిన జె.డి లక్ష్మినారాయణ...

చంద్రం పాలెం హై హైస్కూల్లో 3500 మంది విద్యార్థులకు రోడ్డు దాటడానికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలి.60 రోజుల్లో నిర్మాణం అన్నారు,నెల అవుతున్న శంకుస్దాపన కె పరిమితం అయ్యారు.సంతకాల సేకరణ తో జివిఎంసి కి కార్పోరేటర్ ని అడుగుతాం.ఒక్కొక్క...

Read More..

Chandrababu Naidu Pawan Kalyan : సీట్ల \' లెక్క \' పై పవన్ ను బాబు ఎలా ఒప్పించారంటే.. ?

జనసేన టిడిపి మధ్య సేట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో రెండు పార్టీల అధినేతలు అధికారికంగా ఏ క్లారిటీ ఇవ్వకపోయినా, కొన్ని నియోజకవర్గాల పేర్లు బయటకి వచ్చాయి.26 అసెంబ్లీ ,మూడు పార్లమెంట్ స్థానాలను పొత్తులో...

Read More..

Mp Venkatesh Netha : కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత..!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత( MP Venkatesh Netha ) బీఆర్ఎస్ ను వీడారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) చేరారు.రాష్ట్ర సీఎం రేవంత్...

Read More..

Mylavaram Mla Vasantha Krishna Prasad Vs Jogi Ramesh : వసంత కృష్ణ ప్రసాద్ పై మంత్రి జోగి రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ పార్టీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( Mylavaram MLA Vasantha Krishna Prasad ) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.సోమవారం మీడియాతో మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్.పార్టీపై అదేవిధంగా సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు.పార్టీ కోసం తాను...

Read More..

Simhadri Chandrasekhar Rao : అవనిగడ్డ వైసీపీ ఇంచార్జ్ సింహాద్రి చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు..!!

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను వైసీపీ అధినేత జగన్( YCP Leader Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.175 కి 175 నియోజకవర్గాలలో వైసీపీ గెలవాలని టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది.ఇదే సమయంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో...

Read More..

Tdp Alapati Raja : టీడీపీ నేత ఆలపాటి రాజా సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల( AP Elections ) దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.పార్టీ అధిష్టానాలు టికెట్లు కేటాయించని పరిస్థితి ఉన్న క్రమంలో నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.ఈ రకంగా ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు...

Read More..

Minister Botsa Satyanarayana : సీఎం జగన్ కి చంద్రబాబు మధ్య తేడా ఇదే... మంత్రి బొత్స ..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే గలది రాజకీయం రసవత్తరంగా మారుతుంది.2024 ఎన్నికల వాతావరణం చూస్తుంటే 2019 కంటే చాలా సీరియస్ గా జరగనున్నట్లు తెలుస్తోంది.మరో 60 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీలు రకరకాల హామీలు ప్రకటిస్తూ...

Read More..

Chandrababu Raa Kadali Raa : 2014 రిపీట్ అవుద్ది చింతలపూడి సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నాయి.ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ “సిద్ధం”( YCP Siddham ) సభలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది.మరోపక్క తెలుగుదేశం పార్టీ...

Read More..

Mp Vijayasai Reddy : కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్..: ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి( MP Vijayasai Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఏపీకి విలన్ అని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందని తీవ్రంగా మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని...

Read More..

Harirama Jogaiah : పవన్ కు జోగయ్య ప్రశ్నలు .. సీఎం పదవి పై నిలదీత

తెలుగుదేశం పార్టీతో పొత్తు , సీట్ల పంపకాల విషయంపై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) ప్రశ్నిస్తూ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగోండి హరి రామ జోగయ్య( Chegondi Harirama Jogaiah )...

Read More..

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి..: హరీశ్ రావు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం...

Read More..

Ycp Rebel Mlas : వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన గడువు నేటితో పూర్తి..!

ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Seetaram ) ఇచ్చిన గడువు ఇవాళ్టితో పూర్తయింది.ఈ క్రమంలో స్పీకర్ నోటీసులకు ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు( YCP Rebel MLAs ) రాతపూర్వక వివరణ ఇచ్చారు.ఎమ్మెల్యేలు ఆనం...

Read More..

Mp Balashowry : ఎంపీ బాలశౌరి పై అంబటి ఫైర్ .. బఫూన్ అంటూ

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో పార్టీలో చేరిన బాలశౌరి వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.2004 నుంచి జగన్ జాతకం తనకు తెలుసు...

Read More..

Janasena : జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఇవే ..?

ఏపీ అధికార పార్టీ వైసీపీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న టిడిపి, జనసేన లు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల కంటే దీటుగా బలమైన నేతలను పోటీలో దించేందుకు ప్రయత్నిస్తున్నాయి .టిడిపి, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంలో టిడిపి...

Read More..

Ap Assembly : అసెంబ్లీ నుంచి ఏపీ టీడీపీ సభ్యుల వాకౌట్

ఏపీ అసెంబ్లీ( AP Assembly ) సమావేశాలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) ప్రసంగిస్తున్నారు.ఓ వైపు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్( TDP...

Read More..

Cm Revanth Reddy : రేవంత్ ను రెచ్చగొట్టారు... ఇప్పుడు రియాక్షన్ చూస్తున్నారు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పూర్తిగా సైలెంట్ అయిపోయారు.సొంత పార్టీలో తనపై విమర్శలు చేసిన వారిని , అదేపనిగా తనపైనా.తమ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల ను పట్టించుకోనట్టుగానే వ్యవహరించారు.ప్రభుత్వం...

Read More..

Governor Abdul Nazeer : ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Sessions ) కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) ప్రసంగించారు.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్న ఆయన విజయవాడలో అంబేద్కర్...

Read More..

Pawan Kalyan : సీట్లు \' లెక్క \' కాదు .. పవన్ డిసైడ్ అయిపోయినట్టే ?

టిడిపి, జనసేన పార్టీ ల మధ్య సీట్ల  సర్దుబాటు వ్యవహారం దాదాపు ఒక కొలిక్కి వచ్చింది.అధికార పార్టీ వైసిపి ఇప్పటికే ఆరు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో, టిడిపి, జనసేన పార్టీల తరఫున అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైపోయాయి.పొత్తులో భాగంగా ఈ...

Read More..

Tdp Janasena Candidates : టీడీపీ జనసేన : అభ్యర్థుల సినిమా ఒకేసారి రిలీజ్  ? 

తెలుగుదేశం, జనసేన( TDP Janasena ) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో, ఇక రెండు పార్టీలు ఉమ్మడిగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.విడివిడిగా అభ్యర్థుల జాబితాను( Candidates List ) ప్రకటించడం, జనసేనకు టిడిపి...

Read More..

Ra Kadali Ra Meetings : రా కదిలిరా \' మళ్లీ మొదలుపెట్టిన బాబు 

ఒకవైపు అధికార పార్టీ వైసిపి సిద్ధం( Siddham ) పేరుతో వరుసగా సభలను నిర్వహిస్తూ , పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేయడంతో పాటు, జనాల్లో తమకు ఏ స్థాయిలో బలం ఉందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో చంద్రబాబు సైతం...

Read More..

Pawan Kalyan : జగన్ మీరు దేనికి సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో ఎంపీ బాలశౌరి జనసేనలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నిర్వహిస్తున్న “సిద్ధం” సభలపై సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సిద్ధం అంటూ నిర్వహిస్తున్న సభలలో...

Read More..

జనసేనలో చేరిన తర్వాత సీఎం జగన్ పై ఎంపీ బాలశౌరి సంచలన వ్యాఖ్యలు..!!

ఈ ఆదివారం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి బాలశౌరి( Balashowry )ని ఆహ్వానించడం జరిగింది.జనసేనలో జాయిన్ అయినా అనంతరం బాలశౌరి మాట్లాడుతూ వైసీపీ...

Read More..

Mp Balashowry : జనసేనలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి..!!

ఎన్నికలు దగ్గర పడే కొలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారిపోతున్న నాయకుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.రాష్ట్రంలో...

Read More..

Minister Gudivada Amarnath : చంద్రబాబుకు తోక పార్టీ కాంగ్రెస్..: మంత్రి గుడివాడ

ఏపీలోని వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో చంద్రబాబు( Chandrababu ) పొత్తులు...

Read More..

Vasantha Nageswara Rao : మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు( Vasantha Nageswara Rao ) సంచలన వ్యాఖ్యలు చేశారు.నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ జనసేన నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవికి( Tamballapally Ramadevi ) వచ్చే అవకాశం ఉందని చెప్పారు.మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు టీడీపీ...

Read More..

Bjp Mp Laxman : అభివృద్ధి, అబద్ధాలకు మధ్య పోరు..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న పార్లమెంట్ ఎన్నికలు అభివృద్ధి, అబద్ధాలకు మధ్య జరిగే పోరని తెలిపారు.తెలంగాణలో పదికి తగ్గకుండా ఎంపీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి( BRS...

Read More..

Devineni Uma : జనసేన

ఎన్టీఆర్ జిల్లా మైలవరం( Mylavaram ) అన్నేరావుపేటలో రెండో వారంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని టీడీపీ నేత దేవినేని ఉమ( Devineni Uma ) అన్నారు.వంద కోట్లు ఇస్తామని వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలని తెలిపారు.25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి...

Read More..

Ycp Tdp-janasena Flexi Disputes : ఏపీలో పలు జిల్లాల్లో ఫెక్సీల వివాదం..!

ఏపీలోని పలు జిల్లాల్లో అధికార పార్టీ వైసీపీ,( YCP ) ప్రతిపక్ష పార్టీలు టీడీపీ – జనసేన( TDP-Janasena ) మధ్య ఫ్లెక్సీ వివాదాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే మొత్తం మూడు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ – జనసేన నేతల మధ్య చెలరేగిన...

Read More..

TDP Janasena : టీడీపీ

టీడీపీ అధినేత చంద్రబాబు,( Chandrababu ) జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) భేటీ ముగిసింది.దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది.టీడీపీ, జనసేన( TDP Janasena ) పోటీ చేసే స్థానాలపై రెండు పార్టీల అధినేతలు స్పష్టతకు...

Read More..

Cm Revanth Reddy Kcr : కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు( KCR ) సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఛాలెంజ్ విసిరారు.కేసీఆర్ కు సవాల్ విసురుతున్నానన్న రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలిపారు.సాగునీటి ప్రాజెక్టులపై( Irrigation Projects ) రెండు...

Read More..

Minister Peddireddy Ramachandra Reddy : ఎన్నికల వేళ అసంతృప్తులు సహజం..: మంత్రి పెద్దిరెడ్డి

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అసంతృప్తులు సహాజమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) అన్నారు.సరైన పనితీరు కనబరచని ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ నిరాకరించిందని తెలిపారు.గెలిచే వారికే టికెట్ ఇవ్వాలనే పార్టీ ఆలోచన అని పేర్కొన్నారు.అయితే వైసీపీ(...

Read More..

Cm Revanth Reddy : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.25 వేల పెన్షన్..: సీఎం రేవంత్ రెడ్డి

పద్మ శ్రీ అవార్డు( Padma Shri Awardees ) గ్రహీతలకు నెలకు రూ.25 వేల పెన్షన్ అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.హైదరాబాద్ లోని శిల్పకళావేదికగా పద్మ అవార్డు గ్రహీతలు తెలంగాణ ప్రభుత్వం సన్మానం...

Read More..

Harish Rao : మాట ఇచ్చి.. తప్పారు..: మాజీ మంత్రి హరీశ్ రావు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress Govt ) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పటాన్ చెరులో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో( BRS Medak Parliament Constituency Meeting ) పాల్గొన్న...

Read More..

Machilipatnam Janasena Flag : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో( Machilipatnam ) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అర్థరాత్రి జనసేన జెండా( Janasena Flag ) దిమ్మను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.ఈ ఘటనపై స్థానిక జన సైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు జనసైనికులను...

Read More..

Pawan Kalyan Chandra Babu : చంద్రబాబుతో కొనసాగుతున్న పవన్ కల్యాణ్ భేటీ..!!

టీడీపీ అధినేత చంద్రబాబుతో( Chandra Babu ) జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) భేటీ కొనసాగుతోంది.టీడీపీ – జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడు చేద్దామనే...

Read More..

Komatireddy Srinidhi : నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి కుమార్తె ? 

తెలంగాణలో కాంగ్రెస్( Congress Party ) నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీలోకి దిగేందుకు చాలామంది కీలక నేతలే పోటీ పడుతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో,  ఆ ప్రభావం ఖచ్చితంగా  లోక్ సభ ఎన్నికల్లోనూ( Loksabha Elections )...

Read More..

Mp Vemireddy Prabhakar Reddy : ఎంపి వేమిరెడ్డి అసంప్తృప్తిని పట్టించుకోని వైసీపీ

వైసిపి రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Vemireddy Prabhakar Reddy ) గత కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయారు.ఇటీవల చేపట్టిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పు, చేర్పుల వ్యవహారంలో తన మాటకు జగన్( CM Jagan...

Read More..

Atchannaidu : ఆ డీఎస్పీలపై ఎన్నికల సంఘానికి అచ్చెన్న ఫిర్యాదు 

ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన డిఎస్పిల బదిలీల వ్యవహారంపై టిడిపి( TDP ) అనేక ఆరోపణలు చేసింది.అంతేకాదు ఇప్పుడు ఆ వ్యవహారంపై ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు( Atchannaidu ) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో...

Read More..

Tdp Chargesheet : వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ చార్జ్‎షీట్..!

ఏపీలోని సీఎం జగన్( CM Jagan ) ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ( TDP ) ఇవాళ చార్జ్‎షీట్ విడుదల చేయనుంది.ఈ మేరకు ‘ ప్రజా కోర్టు’( Praja Court ) పేరుతో తెలుగుదేశం పార్టీ చార్జ్‎షీట్ రిలీజ్ చేయనుంది.ఐదేళ్ల...

Read More..

Ycp Gajuwaka Incharge : గాజువాక ఇంఛార్జ్ మార్పుపై వైసీపీ హైకమాండ్ పునరాలోచన..!!

విశాఖలోని గాజువాక ఇంఛార్జ్( YCP Gajuwaka Incharge ) మార్పుపై వైసీపీ హైకమాండ్ పునరాలోచన చేస్తుంది.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డిని( Tippala Nagireddy ) తప్పించి ఉరుకూటి చందుకు( Vurukuti Chandu ) ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించింది.ఈ క్రమంలోనే...

Read More..

Tdlp Meeting : నేడే టీడీఎల్పీ సమావేశం .. ఆ పది అంశాలే కీలకం

ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) సిద్ధం సభలతో పార్టీ నాయకుల్లో జోష్ పెంచుతూ.జనాల్లోకి దూసుకు వెళ్తుండడం, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుగానే అభ్యర్థులను జగన్ ప్రకటిస్తుండడం, అన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో...

Read More..

Ycp Ministers : సీటుపై నో క్లారిటీ .. మంత్రులనూ టెన్షన్ పెడుతున్న జగన్ 

విడతలు వారీగా ప్రకటించిన వైసిపి అభ్యర్థుల జాబితాలో మొత్తం 69 మంది సిట్టింగులను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) మార్చారు.ఎంపీలుగా ఉన్నవారిని ఎమ్మెల్యే అభ్యర్థిగాను, ఎమ్మెల్యే లకు ఎంపీ అభ్యర్థులుగాను మార్పు చేర్పులు...

Read More..

Minister Gummanur Jayaram : అలిగిన మంత్రి గారు .. అక్కడ అభ్యర్దిని మార్చేస్తారా ? 

ఆరు విడతలుగా జగన్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఎఫెక్ట్ తో వైసీపీ( YCP )లో ఇంకా అలకులు, ఆగ్రహావేశాలు కనిపిస్తూనే ఉన్నాయి.చాలా నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల సమీకరణాలను లెక్కలు వేసుకుని జగన్( YS Jagan ) అభ్యర్థులను ప్రకటించారు.సిట్టింగ్ లను మార్చి...

Read More..

Kcr Revanth Reddy : కేసీఆర్ సీఎం అవుతారా ? రేవంత్ భయం అదేనా ? 

ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కాస్త ఆందోళన చెందుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.ప్రస్తుత రాజకీయ పరిణామాలు రేవంత్ లో టెన్షన్ కలిగిస్తున్నాయి.119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ 60 మాత్రమే.కాంగ్రెస్(...

Read More..

Usha Sri Charan ; వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ కు చేదు అనుభవం..!!

వైసీపీ మంత్రి ఉష శ్రీ చరణ్ ( Usha Sri Charan )కు చేదు అనుభవం ఎదురయింది.విషయంలోకి వెళ్తే శనివారం శ్రీ సత్య సాయి జిల్లా ( Sri Sathya Sai Distt )పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆత్మీయ...

Read More..

Kcr , Dilraju : కేసీఆర్ ని కలిసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు..!!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ( Dilraju )మాజీ సీఎం కేసీఆర్ ( kcr )నీ కలవడం జరిగింది.శనివారం ఆయన నివాసంలో కేసీఆర్ తో భేటీ అయి తన తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశీష్ రెడ్డి వివాహానికి రావలసిందిగా...

Read More..

Revanth Reddy : రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ..!!

ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.రెండు గ్యారెంటీలకు ప్రభుత్వం ఆమోదం తెలపనున్నట్లు...

Read More..

Ponguleti Srinivas Reddy : జూనియర్ ఎన్టీఆర్ ని కలిసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..!!

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వాతావరణం అలుముకుంది.మరో రెండు నెలలలో తెలంగాణలో పార్లమెంటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టేసేయ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా...

Read More..

Minister Peddireddy : ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది..: మంత్రి పెద్దిరెడ్డి

ఏపీలో కాంగ్రెస్ పార్టీ( AP Congress Party ) చచ్చిపోయిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) తెలిపారు.గతంలో కాంగ్రెస్ లో ఉన్నవారంతా వైసీపీలోకి వచ్చేశామన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగానే సీఎం జగన్ పై(...

Read More..

Congress Mp Tickets: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ముగిసిన దరఖాస్తుల గడువు

లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ టికెట్ల( Telangana Congress MP Tickets ) కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.గడువు ముగిసే సమయానికి సుమారు మూడు వందలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని తెలుస్తోంది.రాష్ట్రంలోని మొత్తం...

Read More..

Cm Jagan Siddham Meeting: అక్కాచెల్లెమ్మలే వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు..: సీఎం జగన్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిద్ధం( Siddham ) పేరుతో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ( Eluru District ) దెందులూరు సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన...

Read More..

Perni Nani : ‘సిద్ధం’ సభకు బస్సు డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి పేర్ని నాని..!!

ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ ప్రతిష్టాత్మకంగా ‘సిద్ధం’( Siddham ) భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.మరికాసేపటిలో ఈ సభ ప్రారంభం కానుండగా.వైసీపీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సిద్ధం సభ కోసం మాజీమంత్రి పేర్ని నాని( Perni...

Read More..

Buddha Venkanna : చంద్రబాబు సీట్లు అమ్ముకున్నారని నాని చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గం

విజయవాడ:టీడీపీ నేత బుద్దా వెంకన్న.( Buddha Venkanna ) టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారు.మొన్నటి వరకు కొడాలి నాని మొరిగేవాడు.ఇప్పుడు కేశినేని నాని( Kesineni Nani ) కుక్కలా మొరుగుతున్నాడు.చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని వాగుతున్నాడు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

Read More..

Harish Rao: సీఎం తెలంగాణ పరువు తీస్తున్నారు..: హరీశ్ రావు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో( Bhadrachalam ) పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) సీఎం...

Read More..

V Hanumantha Rao : షర్మిలపై దుష్ప్రచారం చేస్తున్నారు..: వీహెచ్

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) గురించి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.షర్మిలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఏపీ సీఎం జగన్( AP...

Read More..

Congress Mp Seats : కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కు భలే డిమాండ్ ! నేడే చివరి తేదీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Elections ) కాంగ్రెస్ ఊహించిన విధంగా విజయాన్ని దక్కించుకోవడంతో, త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై అందరి దృష్టి పడింది.కాంగ్రెస్( Congress ) నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తామని, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్...

Read More..

Thatikonda Rajaiah : అలిగిన రాజయ్య .. బీఆర్ఎస్ కు రాజీనామా 

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Thatikonda Rajaiah ) ఆ పార్టీకి రాజీనామా చేశారు.వరంగల్ పార్లమెంట్( Warangal Parliament ) స్థానాన్ని ఆశించిన రాజయ్యకు ఆ పార్టీ అధిష్టానం నుంచి సరైన స్పందన రాకపోవడం, టికెట్ దక్కే...

Read More..

Ys Jagan Mohan Reddy :ఇంకెన్ని జాబితాలో ? జగన్ ఎంపికలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు 

వైసీపీ( YCP ) నుంచి ఆరో జాబితా విడుదల అయిపోయింది.ఇంకెన్ని జాబితాలు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి.పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ ,ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో జగన్ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నిర్ణయాలు ప్రత్యర్థులకే కాక, సొంత...

Read More..

Raghuram Krishnam Raju : నరసాపురం : ఇంతకి ఎవరీ ఉమా బాల ? "రాజు" గారికి చెక్ పెట్టగలరా ?

వైసిపి ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ పార్టీ అధినేత , ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి అంత పట్టడం లేదు.ఊహించిన విధంగా కొత్త పేర్లను తెరపైకి తెస్తూ నియోజకవర్గ ఇన్చార్జీలుగా నియమిస్తున్నారు.తాజాగా ప్రకటించిన ఆరో...

Read More..

Siddham Meeting : సిద్ధం 2 కు సర్వం సిద్ధం .. అన్నీ భారీగానే 

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధం( Siddham ) అనే నినాదాన్ని గత కొద్ది రోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీ వినిపిస్తోంది.పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కీలక...

Read More..

Ycp : వైసీపీ దూకుడు ఆరో జాబితా కూడా విడుదల..!!

2024 ఎన్నికలను వైసీపీ ( YCP ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఇంకా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కొన్ని నెలల క్రితం నుండి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం...

Read More..

Mamata Banerjee : పార్లమెంట్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పై మమతా బెనర్జీ సీరియస్ వ్యాఖ్యలు..!!

దేశంలో మరో రెండో నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి జాతీయ పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ “ఇండియా” అనే కూటమి ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కూటమిలో మొదట చేరిన తృణ‌మూల్ కాంగ్రెస్( Trinamool Congress ) తర్వాత...

Read More..

Prime Minister Modi : దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లకు శుభవార్త తెలియజేసిన ప్రధాని మోదీ..!!

దేశ ప్రధాని మోదీ ( modi )దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లకు గుడ్ న్యూస్ తెలియజేశారు.ట్రక్కు మరియు ట్యాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంట ప్రభుత్వం విశ్రాంతి భవనాలు నిర్మిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.ట్రక్కు, టాక్సీ డ్రైవర్లు.దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమని...

Read More..

Ys Sharmila : వైయస్ షర్మిలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

వైయస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.ముఖ్యంగా ఆమెకు ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పజెప్పడం సంచలనం సృష్టించింది.దీంతో వైఎస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అని జిల్లాలలో.కాంగ్రెస్...

Read More..

Mla Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు.. షాక్ ఇచ్చిన వైసీపీ అధిష్టానం..!!

2024 ఎన్నికలను జగన్( jagan ) ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.దీంతో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పలు సర్వేలు చేయించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా సామాజిక సమీకరణ ఆధారంగా ఎన్నికలలో పోటీ చేసే...

Read More..

Cm Revanth Reddy: ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రజలు ఊరుకుంటారా.?: రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా( Adilabad District ) ఇంద్రవెల్లిలో( Indravelli ) తెలంగాణ పునర్నిర్మాణ సభ జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సభా వేదికపై నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది.రజాకార్లకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాడారని తెలిపారు.కొమురం భీం( Komaram Bheem...

Read More..

Cm Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం..: సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.ఇంద్రవెల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికపై నుంచి లోక్ సభ ఎన్నికల( Loksabha Elections ) శంఖారావాన్ని పూరించారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...

Read More..

ఆంధ్రప్రదేశ్ 25 మంది ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారారు - వైయస్ షర్మిలా

ఢిల్లీ: Apcc చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి.టీడీపీ, వైసీసీ పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నందుకు ఢిల్లీలో ఈ రోజు ధర్నా చేస్తున్నాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజేపీ పార్టీ ఏకీభవిచంచింది.కాంగ్రెస్ పార్టీ 5 ఏండ్లు ప్రత్యేక హోదా అంటే లేదు 10...

Read More..

హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది..: హరీశ్ రావు

భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి హరీశ్ రావు( Ex Minister Harish Rao ) భేటీ అయ్యారు.భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) ఏం చేశారని ప్రశ్నించారు.మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి...

Read More..

Ys Sharmila : Ncp అధినేత శరద్ పవార్ ను కలిసిన Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

NCP అధినేత శరద్ పవార్ ను కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా( special status ) అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని వినతిపత్రం ఇచ్చిన షర్మిలా రెడ్డి( Sharmila Reddy )షర్మిలా రెడ్డి...

Read More..

Ap Bjp : పొత్తు లేదు ఒంటరి పోరే ? ఏపీలో బీజేపీ పని అంతేనా ?

జనసేన తో కలిపి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలని బిజెపి( BJP ) మొదటి నుంచి భావిస్తూ వచ్చింది.కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేనకు ప్రాధాన్య ఇస్తున్నట్లుగా వ్యవహరించింది.అయితే రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా పెద్దగా పోరాటాలు చేపట్టకపోవడం, జనసేన...

Read More..

Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సీఎం సోరెన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు( Hemant Soren ) సుప్రీంకోర్టులో( Supreme Court ) ఎదురుదెబ్బ తగిలింది.ఈడీ తనను అరెస్ట్ చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ...

Read More..

Kcr : ఎంపీ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఇలా డిసైడ్ అయ్యారా ?

తెలంగాణ అసెంబ్లీలో ఎదురైన పరాభం నుంచి ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( BRS Leader KCR ) కోలుకుంటున్నారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను దక్కించుకుని బీఆరఎస్ పై పట్టు నిరూపించుకోవాలనే ప్రయత్నంలో కెసిఆర్ ఉన్నారు.దీనిలో భాగంగానే వచ్చే...

Read More..

Ycp Mp Magunta Srinivasulu Reddy : ఎంపీ మాగుంట అలా డిసైడ్ అయిపోయరా ?

వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) చేపట్టిన పార్టీ అభ్యర్థుల ప్రక్షాళన పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.తనకు అత్యంత సన్నిహితులైన వారిని, తన వెంట నడిచిన వారిని సైతం జగన్ పక్కన పెట్టడంతో, వారంతా అసంతృప్తితో...

Read More..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు..!!

తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి( Lakshmi Parvati ) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళ్తే ఆమె సూర్యపేట జిల్లా నడిగూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి...

Read More..

బీజేపీ, సీఎం జగన్ లపై సీపీఐ నారాయణ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో సార్వత్రిక ఎన్నికలు( General Elections ) జరగనున్నాయి.ఈసారి ఎన్నికలలో పోటి వాతావరణం గట్టిగా ఉంది.దీంతో ప్రజల ఆదరణ పొందుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రచారంలో రకరకాల హామీలు ప్రకటిస్తున్నారు.ఏపీ 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ( ycp...

Read More..

₹500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇప్పటికే...

Read More..

పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( kcr )శాసనసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఫామ్ హౌస్ బాత్రూంలో కేసీఆర్ పడిపోవడం జరిగింది.దీంతో తుంటి ఎముక విరగటంతో యశోద హాస్పిటల్( Yashoda Hospital...

Read More..

పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక..: పురంధేశ్వరి

ఏపీ ఎన్నికలకు( AP Elections ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswari ) అన్నారు.ఏపీలో బీజేపీ పుంజుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు.పొత్తులను కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో( BJP Janasena...

Read More..

ఈనెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Sessions ) ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ క్రమంలో సమావేశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) నోటిఫికేషన్ జారీ చేశారు.5వ తేదీ ఉదయం 10...

Read More..

సీఎం జగన్ చేసిన మంచి పథకాలు అందరూ గుర్తు పెట్టుకోవాలి..దేవినేని అవినాష్

వజ్రగ్రౌండ్స్ లో జరిగిన ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని,మేయర్ భాగ్యలక్ష్మి, తూర్పు ఇంచార్జీ దేవినేని అవినాష్జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైసీపీ నేతలుసీఎం జగన్( CM Jagan ) చేసిన మంచి పథకాలు అందరూ గుర్తు పెట్టుకోవాలనాలుగు విడతలుగా...

Read More..

పేదల కోసం జగన్ పని చేస్తారు ధనికుల కోసం చంద్రబాబు పని చేస్తారు..కేశినేని నాని

సమాజం కోసం జగన్( Cm ys jagan ) పని చేస్తే పనికిరాని కొడుకు నీ ముఖ్యమంత్రి చేయటం కోసం పని చేసే వ్యక్తి చంద్రబాబు ఎల్లో మీడియా లో వార్తలు చదివి జగన్ పై నాకు అనుమానాలు ఉండేవి వాస్తవాలు...

Read More..

హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు..!

జార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్ కు( Hyderabad ) చేరాయని తెలుస్తోంది.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( Jharkhand CM Hemant Soren ) అరెస్టుతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది.దీంతో తన ఎమ్మెల్యేలను జార్ఖండ్ కాంగ్రెస్ హైదరాబాద్ కు తరలిస్తుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సుమారు...

Read More..

భవిష్యత్ సంస్కరణలు తీసుకురానున్నాం..: నిర్మలా సీతారామన్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు( Parliament Budget Sessions ) కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Central Finance Minister Nirmala Sitharaman ) డిజిటల్ విధానంలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.వచ్చే ఐదేళ్లలో ఊహించని రీతిలో...

Read More..

పార్లమెంట్ లో 2024 మధ్యంతర బడ్జెట్.. ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో( Parliament Budget Sessions ) భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) 2024 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.ఆరోసారి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. తాత్కాలిక బడ్జెట్...

Read More..

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు : కేశినేని చిన్ని

వైసీపీ నుంచి కూడా కేశినేని నాని( Keshineni Nani )కి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు.ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి...

Read More..

జగన్ అవినాష్ లపై పోటీకి ఈ సిస్టర్స్ రెడీనా ?

ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలు రసవత్తరం గానే ఉండబోతున్నాయి.అధికార పార్టీ వైసీపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు మిగిలిన అన్ని పార్టీలు రకరకాల వ్యూహాలను రచిస్తూ, వచ్చే ఎన్నికల్లో వైసిపికి అవకాశం లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఒకవైపు రాజకీయంగా జగన్( CM ys...

Read More..

జనసేన కు టీడీపీ ఇచ్చే సీట్లు ఇవేనా ?

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార పార్టీ వైసిపి అన్ని పార్టీలకంటే ముందుంది.ఇప్పటికే ఐదు విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయగా, త్వరలోనే టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu...

Read More..

అభ్యర్థుల ఎంపికలో జగన్ బాటలో బాబు ..? 

గెలుస్తారా లేదా అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ వైసిపి అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు.ఐదు విడతలుగా ప్రకటించిన జాబితాలో వచ్చిన పేర్లు చూస్తే జగన్ ఎక్కడా మొహమాటలకు వెళ్లలేదనే విషయం అర్థమవుతుంది.మొదటి నుంచి తన వెంట...

Read More..

ఫైనల్ జాబితా విడుదల .. జగన్ మార్క్ ట్విస్ట్ లూ ఉండబోతున్నాయ్

ఎట్టకేలకు వైసిపి అభ్యర్థులకు( సంబంధించి అయిదో జాబితా కూడా విడుదల అయిపోయింది.ఈ జాబుతాను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana )విడుదల చేశారు.మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి మార్పు చేర్పులు చేపట్టారు.ఇదే చివరి జాబితాగా వైసిపి సీనియర్ నాయకులు...

Read More..

జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా..కొత్త సీఎంగా చంపై సోరెన్..!!

మనీలాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( Hemant Soren ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాజ్‌భవన్‌కు చేరుకున్న తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది.కాగా త్వరలోనే ఈడీ అతడిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రచారం...

Read More..

వైసీపీ ఇన్ చార్జ్ ల ఐదో జాబితా విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో ప్రధాన పార్టీలు గెలవడానికి రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి.అదేవిధంగా అభ్యర్థుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో అధికార పార్టీ వైసీపీ( YCP ) నిర్ణయాలు...

Read More..

ప్రజలే బుద్ధి చెబుతారు...కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో కూడా గెలిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఎన్నికల ప్రచారానికి కూడా రెడీ అవుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా...

Read More..

కుమారి ఆంటీ విషయంలో రేవంత్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఆమె కూడా ఆ విషయాల్లో మారాలంటూ?

గత 24 గంటల్లో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో, ప్రముఖ పత్రికల్లో కుమారి ఆంటీ( Kumari Aunty ) పేరు మారుమ్రోగింది.ఆమె ఫుడ్ స్టాల్ ను తీసేయాలని పోలీసులు చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.చిరు వ్యాపారి కుమారి ఆంటీ...

Read More..

నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నంది అవార్డుల ప్రధానోత్సవం( Nandi Awards Ceremony ) చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అదే విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న...

Read More..

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో మరో 70 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.అనంతరం జనవరి 21వ తారీకు నాడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక వైఎస్ షర్మిల( YS...

Read More..

కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారు..: కిషన్ రెడ్డి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Draupadi Murmu ) ప్రసంగంపై విపక్షాల విమర్శలు అర్థరహితమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.రాజకీయ అంశాలకు సంబంధం లేకుండా ప్రగతి గురించి రాష్ట్రపతి వివరించారని తెలిపారు.తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో...

Read More..

వైసీపీలోకి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు( Ravela Kishore Babu ) వైసీపీలో చేరారు.ఈ మేరకు ఆయనకు కండువా కప్పి సీఎం జగన్( CM Jagan ) పార్టీలోకి ఆహ్వానించారు.వైసీపీలో( YCP ) చేరిన తరువాత మాజీ మంత్రి రావెల మాట్లాడుతూ...

Read More..

నిరుద్యోగుల కలలను సాకారం చేయడంలో తొలి అడుగు..: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) హాజరయ్యారు.స్టాఫ్ నర్సులకు( Staff Nurses ) ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.తెలంగాణ వ్యాప్తంగా సుమారు...

Read More..

ఏపీ సీఎం జగన్ తో మాజీ మంత్రి రావెల భేటీ..!

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు( Ravela Kishore Babu ) వెళ్లారు.ఈ క్రమంలోనే ఆయన సీఎం జగన్ తో( CM Jagan ) సమావేశం అయ్యారు.అయితే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు సీఎం...

Read More..

రాజకీయ లబ్ది కోసమే జగన్ పై షర్మిల నిందలు..: కొడాలి నాని

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని( Ex Minister Kodali Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్ పై( Jagan ) షర్మిల( YS Sharmila ) నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.కుటుంబ...

Read More..

ఐదో లిస్టుపై వైసీపీ కసరత్తు పూర్తి.. సాయంత్రానికి ప్రకటన

వైసీపీ ఇంఛార్జుల( YCP Incharges ) మార్పుల జాబితా ఇవాళ రాత్రికి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు ఐదో లిస్టుపై( Fifth List ) వైసీపీ కసరత్తు పూర్తి చేసింది.ఈ జాబితాలో భాగంగా పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు...

Read More..

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..: మాజీ మంత్రి బాలినేని

వైసీపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Former Minister Balineni Srinivas ) తెలిపారు.తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు.ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాస్తున్నారని బాలినేని తెలిపారు.అభివృద్ధి కోసమే మాగుంటకు(...

Read More..

అనుచరులతో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి కీలక సమావేశం

ప్రకాశం జిల్లా దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్( Darsi MLA Maddishetty Venugopal ) తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు.తనకు వైసీపీ టికెట్( YCP Ticket ) ఇవ్వకున్నా ఎవరు అధైర్యపడొద్దని తెలిపారు.తన అనుచరులను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి( Buchepalli...

Read More..

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ సమావేశం( AP Cabinet Meeting ) ముగిసింది.సీఎం జగన్( CM Jagan ) అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీకి( Mega DSC )...

Read More..

సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్..

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై షర్మిల ( Sharmila )చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం పాకులాడడం సరికాదు.పదిమంది పనికిమాలిన వెధవల్ని...

Read More..

కేటీఆర్ కు చుక్కలు చూపించేలా రేవంత్ అదిరిపోయే ప్లాన్ 

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ముఖ్యంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాల పైన ఫోకస్ చేసి దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు,  బీఆర్ఎస్ కీలక నేతలుగా ఉన్న కేసీఆర్, కేటఆర్, హరీష్ రావు...

Read More..

చంద్రబాబు చేసిన వైఖ్యాలపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని...

చంద్రబాబుకు మతిభ్రమించి….మా పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడు.రా కదలిరా అంటూ కదలి వెళుతున్న చంద్రబాబు ( Chandrababu )ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు, మంత్రులను తిడుతున్నారు.2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారు, ఇప్పుడు...

Read More..

జగన్ కు వ్యతిరేకంగా రంగంలోకి కొండా సురేఖ ? వైసీపీ హ్యాపీ 

ఒక్కడిని ఎదుర్కొనేందుకు ఎంత మంది వచ్చినా,  ఎన్ని పార్టీలు కలిసి మూకుముడిగా తనను ఎదుర్కొనేందుకు వచ్చినా, తాను భయపడనని , ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరుతానని పదే పదే వైసిపి అధినేత,  ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు. ...

Read More..

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్..: మోదీ

శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అన్నారు.జనవరి 26న కర్తవ్యపథ్ లో నారీశక్తి( Nari Shakti ) ఇనుమడించిందని పేర్కొన్నారు.నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునే...

Read More..

కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకున్న షర్మిల 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన అన్న , వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై ఎదురుదాడి మొదలుపెట్టారు వైఎస్ షర్మిల.రాజకీయంగానూ,  వ్యక్తిగత అంశాలను ప్రధాన అస్త్రాలు గా చేసుకుని తీవ్రస్థాయిలో...

Read More..

కేంద్రం సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeshwari ) గుంటూరులో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తల శ్రమతోనే పార్టీ ఎదిగిందని వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 22 లక్షల ఇల్లు మంజూరు చేసిందని స్పష్టం చేశారు.కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో...

Read More..

బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలపై గాంధీభవన్( Gandhi Bhavan ) లో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో 60 రోజులలో...

Read More..

ఫిబ్రవరి 2 నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారం స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

గాంధీభవన్( Gandhi Bhavan ) లో పీఈసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎం రేవంత్, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల విషయంలో సీఎం...

Read More..

ఏపీ విభజన హామీలకు సంబంధించి ప్రధాని మోదీకి షర్మిల లేఖ..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) మంగళవారం ప్రధాని మోదీకి ( Prime Minister Modi )లేఖ రాశారు.ఏపీ పునర్విభజన చట్టంలో హామీలు దశాబ్దం తర్వాత కూడా అమలు చేయలేదని అంశాల వారీగా వివరించారు.విభజన జరిగి దశాబ్దం...

Read More..

సీఎం జగన్ స్పీచ్ పై గంటా శ్రీనివాసరావు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా మారుతుంది.విపక్ష పార్టీ తెలుగుదేశం 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu...

Read More..

చంద్రబాబుకు ఏం విజన్ ఉందో చెప్పాలి..: మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకు ఏం విజన్ ఉందో చెప్పాలన్నారు.మ్యానిఫెస్టోను తొలగించడమే చంద్రబాబు విజన్ అని విమర్శించారు.చంద్రబాబు సభలకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదని అంబటి...

Read More..

తెలంగాణలో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు

తెలంగాణలో లోక్ సభ( Lok Sabha ) అభ్యర్థుల ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఆశావహుల జాబితాను...

Read More..

కాసేపట్లో గాంధీభవన్ లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో( Gandhi Bhavan ) మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ( Congress Pradesh Election Committee ) సమావేశం జరగనుంది.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.రాష్ట్రంలోని...

Read More..

బీజేపీ ఉచ్చులో నితీశ్ కుమార్ చిక్కుకున్నారు..: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీహార్ కు నితీశ్ కుమార్( Nitish Kumar ) అవసరం లేదని చెప్పారు.బీజేపీ ఉచ్చులో నితీశ్ కుమార్ చిక్కుకున్నారని ఆరోపించారు.బీజేపీ( BJP ) ఒత్తిళ్లతోనే ఇండియా కూటమి నుంచి...

Read More..

మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం మరోసారి ఫైర్..!!

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై( Minister Peddireddy Ramachandra Reddy ) సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం( Satyavedu MLA Adimulam ) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పెద్దిరెడ్డిది కుట్ర, మోసమని ఆరోపించారు.కుట్ర పూరితంగా తనపై నియోజకవర్గ నేతలను ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు.తనపై...

Read More..

మైనార్టీలపై కేటీఆర్ ది దొంగ ప్రేమ..: షబ్బీర్ అలీ

మాజీ మంత్రి కేటీఆర్ పై( KTR ) ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ( Shabbir Ali ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మైనార్టీలపై( Minorities ) కేటీఆర్ ది దొంగ ప్రేమని విమర్శించారు.బీఆర్ఎస్( BRS ) అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు.కామారెడ్డికి...

Read More..

ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచిన టీడీపీ -జనసేన..!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) రానున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన( TDP, Janasena ) సీట్ల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాయి.ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచిన రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ...

Read More..

విజయవాడలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వార్

విజయవాడలో వైసీపీ, జనసేన( YCP, Janasena ) పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎలక్షన్స్ కు సిద్ధమంటూ వైసీపీ పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ వైసీపీ ఏర్పాటు చేసిన...

Read More..

కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్..

కేశినేని నాని( Keshineni Nani ) టీడీపీలో సంసారం చేస్తూ.వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదువైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచాడు ఎప్పటి నుంచో...

Read More..

ఈడీపై జార్ఖండ్ సీఎం సోరెన్ సీరియస్..!

జార్ఖండ్ ప్రభుత్వాన్ని( Jharkhand Govt ) అప్రతిష్ట పాలు చేయాలని ఈడీ ప్రయత్నిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( CM Hemant Soren ) అన్నారు.రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసి...

Read More..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు..!!

పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ( Telangana BJP ) దూకుడు పెంచింది.ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన కమలనాథులు ప్రచార జోరును పెంచారు.పది లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాల అమలుకు...

Read More..

నాన్ లోకల్ పొలిటిషియన్స్ అంటూ మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మారుతున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) మంచి స్పీడ్ మీద ఉంది.ఆ పార్టీ అధినేత జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ భారీ బహిరంగ సభలు ఏర్పాటు...

Read More..

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటీషన్ పై.. విచారణ వచ్చే నెలకి వాయిదా..!!

కొద్ది రోజుల క్రితం ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) నోటీసులు జారీ చేయడం జరిగింది.ఈ మేరకు జనవరి 29వ తారీకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది.దీంతో నేడు పార్టీ ఫిరాయించిన...

Read More..

కేటీఆర్ కి ప్రొఫెసర్ కోదండరామ్ కౌంటర్..!!

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్( Kodandaram, Aamir Ali Khan ) ఎన్నిక కావడం తెలిసిందే.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు అమీర్ అలీఖాన్ లను...

Read More..

ఇది వైయస్సార్ మార్క్ రాజకీయం అంటూ వైయస్ షర్మిల కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila )కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.జనవరి 21వ తారీకు అధ్యక్షురాలు అయిన తర్వాత జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ మరియు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే సోమవారం...

Read More..

తప్పు చేశామని భావిస్తే ఓటు వేయొద్దు..: మంత్రి బొత్స

ఏపీలో వైసీపీ( YCP ) మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా,( Three Times MLA ) ఒకసారి ఎంపీగా పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చిందని తెలిపారు.ఈ క్రమంలోనే నాలుగోసారి...

Read More..

జగనన్నది, నాది ఒకే రక్తం..: వైఎస్ షర్మిల

ఏపీలోని అధికార పార్టీ వైసీపీపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీ, టీడీపీ, జనసేనకు ఓటు వేస్తే బీజేపీకే వెళ్తుందని తెలిపారు.ఏపీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీ( Congress Party )...

Read More..

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha elections ) షెడ్యూల్ విడుదల అయింది.ఈ మేరకు మొత్తం 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో మొత్తం 56 స్థానాలకు...

Read More..

ఏపీ హైకోర్టులో గంటా శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ..!

ఏపీ హైకోర్టులో( AP High Court ) టీడీపీ నేత గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) పిటిషన్ పై విచారణ జరిగింది.తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ గంటా పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై( Petition...

Read More..

జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన Apcc చీఫ్ షర్మిల ..

APCC చీఫ్ షర్మిల( APCC chief Sharmila ) సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనంతపురంలో పలువురు అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు.ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూను చూపించగా, వెరీ గుడ్...

Read More..

సీఎం రేవంత్ నీ కలవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టత..!!

తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజులలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.విషయంలోకి వెళ్తే ప్రతిపక్షానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ నీ కలుస్తుండటం తెలంగాణా రాష్ట్ర...

Read More..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ నిర్మాతలు..!!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ప్రమాణ స్వీకారం చేశాక కొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే ఆయనను కలవడం జరిగింది.గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.అనంతరం డిసెంబర్ 7వ...

Read More..

వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్..!!

ఏపీలో జరగబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్( YCP YS Jagan ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఎన్నికల వాతావరణం పార్టీలో ఏడాది ముందు నుండే ఉండే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. “గడపగడపకు మన...

Read More..

షర్మిలతో జగన్ కు పరేషాన్ అయ్యిందే ..? 

కీలకమైన ఎన్నికల సమయంలో తన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలతో( Sharmila ) జగన్ కు  పెద్ద తలనొప్పే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.రాజకీయంగానూ,  వ్యక్తిగతంగాను షర్మిల చేస్తున్న విమర్శలు వైసిపిని,  తనను బాగా డామేజ్ చేస్తున్నాయని జగన్ ఆందోళన చెందుతున్నారు...

Read More..

అప్పుడే డోసు పెంచేశారా బాసూ

డా” రా కదిలి రా ‘ ‘ సిద్ధం ‘ ఇలా రకరకాల పేర్లతో టిడిపి,  వైసిపిలు( TDP, YCP ) ఎన్నికల కథనరంగంలోకి దిగిపోయాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్పీడ్ పెంచాయి.ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించకుండానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయాయి.ప్రజలను ఆకట్టుకునే...

Read More..

'మార్పు ' మంచిదేనా జగన్  ? 

పార్టీలోను, ప్రభుత్వంలోనూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్.( CM jagan )రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ టికెట్ల విషయంలో జగన్( CM ys jagan ) చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు.సర్వే...

Read More..

చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని..

పేదవారికోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy )ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంపీ కేసినేని నాని( MP Kesineni Nani )సమాజం కోసం పనిచేసే వ్యక్తి జగన్ తన...

Read More..

యుద్దానికి జగన్ ' సిద్ధం ' ... వారిలో ఆలోచన రేకెత్తెలా 

నిన్న జరిగిన భీమిలి యుద్ధం సభలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )అన్ని విషయాలపైన క్లారిటీ ఇచ్చారు.ముఖ్యంగా వైసిపికి( YCP ) ఎందుకు ఓటు వేయాలనే విషయంలో ఆలోచన రేకెత్తించేలా మాట్లాడారు.ప్రధాన ప్రతిపక్షం టిడిపి...

Read More..

నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఏపీలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే 2019 కంటే 2024 ఎన్నికలు( 2024 elections ) చాలా రసవతారంగా సాగనున్నట్లు తెలుస్తోంది.ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP...

Read More..

వైసీపీకి నేనంటే భయం పట్టుకుంది - వైఎస్ షర్మిలా

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపి వేశారని…రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు నెల్లూరు జిల్లా DCC అధ్యక్షుడు దేవ కుమార్ రెడ్డి ఆరోపించారు.ఈ ఘటన పై APCC...

Read More..

2024 లోక్ సభ ఎన్నికలలో మరోసారి వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్న రాహుల్..!!

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కేరళలోని వయనాడ్( Wayanad ) నుంచి మళ్లీ పోటీ చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.మురళీధరన్ తెలిపారు.కన్నూర్ మినహా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలలో సిట్టింగ్ ఎంపీలే...

Read More..

నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!

రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టుల వివరాలను గ్రామాలు, మండలాల స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశించారు.శనివారం నీటిపారుదల శాఖపై( Irrigation Department ) సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా...

Read More..

ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు..: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఉరవకొండలో జరిగినన టీడీపీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ పాలనలో ఏపీ వెనక్కిపోయిందని చంద్రబాబు విమర్శించారు.వైసీపీ...

Read More..

చేతనైతే హామీలు అమలు చేయండి..: దాసోజు శ్రవణ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) ఫైరయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి గల్లీ లీడర్ గా మాట్లాడుతున్నారని విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి సభ్యత, సంస్కారం నేర్చుకోవాలని దాసోజు శ్రవణ్...

Read More..

స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే ఆనం రియాక్షన్.. !!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం( AP Speaker Tammineni Sitaram ) జారీ చేసిన నోటీసులపై రెబల్ ఎమ్మెల్యే ఆనం( MLA Anam ) స్పందించారు.తమకు చీఫ్ విప్, స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు.ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికి ఎప్పుడో...

Read More..

ఏపీలో ట్వీట్ వార్.. వైసీపీ వర్సెస్ జనసేన

ఏపీలో వైసీపీ( YCP ) మరియు జనసేన( Janasena ) పార్టీల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వార్ జరుగుతోంది.ఈ క్రమంలో వైసీపీ చేసిన ట్వీట్ కు జనసేన కౌంటర్ ఇచ్చింది.మరో 20 మంది వైసీపీ నేతలు జంప్ అవుతారని జనసేన...

Read More..

బీహార్ పరిమాణాలపై రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్..!

బీహార్ పరిమాణాలపై కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది.బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో( Bihar CM Nitish Kumar ) మాట్లాడేందుకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( Mallikarjuna Kharge ) ఫోన్ చేశారు.నితీశ్ కుమార్ తో మూడుసార్లు మాట్లాడేందుకు ఖర్గే...

Read More..

బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్..!!

బీఆర్ఎస్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అవాకులు చెవాకులు పేలుతోందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగేలా మరికొద్ది రోజుల్లో మరో రెండు గ్యారంటీలను అమలు...

Read More..

వైఎస్ఆర్‎సీపీ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి..: షర్మిల

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్‎సీపీపై పీసీసీ చీఫ్ షర్మిల( PCC Chief Sharmila ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే వైఎస్ఆర్‎సీపీకి( YSRCP ) ఆమె కొత్త అర్థం చెప్పారు.వైఎస్ఆర్‎సీపీ అంటే వైవీ సుబ్బారెడ్డి,( YV Subbareddy ) సాయిరెడ్డి,(...

Read More..

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను పరిశీలించిన Apcc చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి..

ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఆగ్రహంవైఎస్ షర్మిలా రెడ్డి( YS Sharmila Reddy ) ఇది వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్ 750 కోట్లు పెట్టీ కట్టారు.లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారు 12...

Read More..

నూజివీడు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పార్థసారథి ఖరారు..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఒక్కొక్కరిగా అభ్యర్థులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నూజివీడు సీటును చంద్రబాబు ఖరారు చేశారు. నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి పార్థసారథికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే నూజివీడులో...

Read More..

బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )సంచలన ఆరోపణలు చేశారు.ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.కొద్ది రోజుల్లో తనను అరెస్ట్ చేసి...

Read More..

టికెట్లు రెఢీ .. పోటీ చేసేవారేరి ? షర్మిలొచ్చినా అంతేనా ? 

ఏపీలో కాంగ్రెస్( Congress ) ను చేరికలతో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలి అనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.ఆ వ్యూహంతోనే తెలంగాణ రాజకీయాల్లో ఉన్న షర్మిలను( Sharmila ) కాంగ్రెస్ లో చేర్చుకుని , ఏపీ...

Read More..

ప్రతి పోస్టుకు అర్థం ఉంటుందని అనుకోవద్దు..: నాగబాబు

పొత్తు ధర్మంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఈ క్రమంలోనే జనసేన( Janasena ) నేత, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూటన్ నియమాలతో నాగబాబు(...

Read More..

ఢిల్లీకి పవన్ .. ఇక ఆ విషయం తేల్చేస్తారా  ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ దూకుడు పెంచుతున్నారు.టిడిపి ( TDP )రెండు సీట్లను ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.దీంతో తాము కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నామంటూ...

Read More..

లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా కేసిఆర్ కీలక సూచనలు

గత కొంత కాలంగా బెడ్ రెస్ట్ లోనే ఉంటున్న బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జనాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే విధంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.దీనిలో భాగంగానే పార్టీ...

Read More..

ఏపీలో వైసీపీ ‘సిద్ధం’..భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావం..!!

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో అధికార పార్టీ వైసీపీ మరోసారి గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తోంది.క్యాడర్ లో జోష్ పెంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సమరశంఖాన్ని పూరించనుంది.ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల రణభేరీ మోగించనుంది.రానున్న ఎన్నికల సమరానికి...

Read More..

ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం..!!

ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ( YCP ) ఎన్నికల శంఖారావం పూరించనుంది.ఈ మేరకు విశాఖ జిల్లా భీమిలి నుంచి తొలి ఎన్నికల సభను ఏర్పాటు చేస్తుంది. ఉత్తరాంధ్ర( Uttarandhra )లోని 34 నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తలతో వైసీపీ అధినేత, సీఎం జగన్ సమావేశం...

Read More..

షర్మిల జగన్ విభేదాలకు ఆయనే కారణం ' బ్రదర్ '

అదే పనిగా తన అన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jaga ) పై షర్మిల విమర్శలతో విరుచుకుపడుతున్నారు.ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన( TDP, Jana Sena ) కంటే  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో...

Read More..

వైయస్ షర్మిలపై మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.జనవరి 21వ తారీకు నాడు కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ...

Read More..

ఎన్నికల వేళ కులగణన ఎందుకు అంటూ సీఎం జగన్ కి పవన్ కళ్యాణ్ లేఖ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన( Caste Census ) జరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పందించారు.సరిగ్గా ఎన్నికలకు వేళ కులగణన ఎందుకు అంటూ సీఎం జగన్ కి( CM Jagan ) లేఖ రాశారు.ఈ...

Read More..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్( Election Commission ) ఆదేశాల మేరకు ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను( Municipal Commissioners ) బదిలీ చేయడం జరిగింది.దాదాపు 92 మంది కమిషనర్లు, అదనపు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గడచిన...

Read More..

కరీంనగర్ లో పాదయాత్ర... బీజేపీ నేత బండి సంజయ్ కీలక ప్రకటన..!!

తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.మరికొద్ది నెలలో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు కరీంనగర్( Karimnagar ) నుంచే బీజేపీ ఎంపీ ఎన్నికల శంఖారావం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.ఈనెల 28న బీజేపీ కార్యకర్తల...

Read More..

పార్లమెంట్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.పార్లమెంటు ఎన్నికల( Parliament Elections ) అనంతరం బీఆర్ఎస్ బలహీన పడుతుందని పేర్కొన్నారు.అంతేకాదు...

Read More..

రాష్ట్ర ఖజానాను సీఎం జగన్ ఖాళీ చేశారు..: లోకేశ్

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు( Aarogya Sri ) నిలిచాయని టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) అన్నారు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.1200 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.అస్తవ్యస్థ పాలనతో రాష్ట్ర ఖజానాను సీఎం...

Read More..

మేం తొడ కొడితే కేటీఆర్ గుండె ఝళ్లుమంటుంది..: జగ్గారెడ్డి

తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్( Congress ) ఎంతో సహకరించిందని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) అన్నారు.జేఏసీ కన్వీనర్ గా కోదండరామ్ వ్యవహారించారని తెలిపారు.కోదండరామ్ డైరెక్షన్ లో అందరూ పని చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.ఉద్యమంలో కోదండరామ్ పెద్దన్నలాగా బీష్ముడి...

Read More..

ఇండియా కూటమికి జేడీయూ చీఫ్ నితీశ్ షాక్..!

బీహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ నెలకొంది.ఇండియా కూటమిలో( India Alliance ) భాగంగా ఉన్న సీఎం నితీశ్ కుమార్( CM Nitish Kumar ) ఆర్జేడీ, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీకి( BJP ) మద్ధతు తెలపనున్నారని తెలుస్తోంది.ఈ...

Read More..

ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ డెడ్ లైన్..!

ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Thammineni Seetharam ) నోటీసులు ఇచ్చారు.ఈ మేరకు ఈనెల 29న స్పీకర్ కార్యాలయానికి స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.కాగా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్...

Read More..

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అధినేత కేసీఆర్ ( KCR )అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రబెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో జరుగుతున్న...

Read More..

ప్రకాశం జిల్లాలో హాట్‎హాట్ గా వైసీపీ రాజకీయం..!

ప్రకాశం జిల్లా వైసీపీలో( YCP ) రాజకీయ వేడి రాజుకుంది.ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులు( MP Magunta Srinivasulu ) నివాసంలో కీలక సమావేశం జరుగుతోందని తెలుస్తోంది.ఈ క్రమంలో మాగుంటతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Ex Minister Balineni Srinivas...

Read More..

బీఆర్ఎస్ హయాంలో నమోదైన కేసుతో మాకేం సంబంధం..: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) కౌంటర్ ఇచ్చారు.దళిత యువకుడు బలవన్మరణం చేసుకుంటే బాధితులను పరామర్శించకుండా ఒక నేరస్థుడిని పరామర్శిస్తారా అని ప్రకటించారు. అప్పుడు...

Read More..

మరో కొత్త డ్రామా తెరపైకి వచ్చింది..: పేర్ని నాని

చంద్రబాబు, పవన్ కల్యాణ్( Chandrababu , Pawan Kalyan ) పై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయ డ్రామాలను చూసి ప్రజలు విసిగిపోయారని తెలిపారు.తాజాగా మరో కొత్త డ్రామాను తెరపైకి...

Read More..

కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleswaram Project ) దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.ఈ మేరకు కౌంటర్ లో సీబీఐ( CBI ) కీలక వ్యాఖ్యలు చేసింది.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా...

Read More..

గన్నవరం పై షర్మిల కన్ను .. ఆ వైసీపీ నేత తో మంతనాలు

పూర్తిగా వైసిపి నే టార్గెట్ చేసుకున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పార్టీలో చేరికల జోరు పెంచేందుకు సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగానే వైసీపీలోని అసంతృప్త నేతలను గుర్తించి వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా మంతనాలు చేస్తున్నారు.ఇటీవలే విశాఖ జిల్లా కీలక...

Read More..

24 గంటల విద్యుత్ అబద్ధం..: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో మిషన్ భగీరథ పథకం( Mission Bhagiratha ) కూడా విఫలం అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) అన్నారు.మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పిందని తెలిపారు. 24 గంటల...

Read More..

జనసేనాని పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.పొత్తు ధర్మమే కాదు.ఏ ధర్మం పాటించని వ్యక్తి చంద్రబాబు( Chandrababu ) అని విమర్శించారు. ఇకనైనా తెలుసుకో తమ్ముడు పవన్ అంటూ...

Read More..

వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను : Pcc చీఫ్ వైఎస్ షర్మిల

ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదు నేను వైఎస్సార్ రక్తం రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhara Reddy )అయినప్పుడు ఆయన బిడ్డ...

Read More..