వైసీపీ ఫిర్యాదు మేరకు చంద్రబాబుకు( Chandrababu ) ఈసీ నోటీసులు( EC Notices ) జారీ చేయడం జరిగింది.విషయంలోకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై( CM Jagan Mohan Reddy ) తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు చేయని హోంవర్క్.స్టడీ...
Read More..వైసీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ.టీడీపీ.జనసేన కూటమిపై( TDP BJP Janasena Alliance ) విమర్శలు చేశారు.మళ్లీ పదేళ్ల తర్వాత అదే నాటకం మొదలు పెట్టారని సీరియస్ అయ్యారు.ఆ...
Read More..ఇటీవల ఎన్నికల షెడ్యూల్( Election Schedule ) ప్రకటనతో ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు.ఆదివారం టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీలు “ప్రజా గళం”( Praja Galam ) పేరిట...
Read More..సినిమా ఇండస్ట్రీలో పనీ చేసినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు అనంతరం రాజకీయాలలోకి అడుగుపెట్టి రాజకీయాలలో కూడా మంచి సక్సెస్ సాధించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా పలువురు రాజకీయ నాయకులు రాజకీయాలలో ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి...
Read More..మరో 48 గంటల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది.వైసీపీ మేనిఫెస్టో విడుదలైతే పొలిటికల్ గా వైసీపీకి కచ్చితంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.టీడీపీ 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి 4000 రూపాయల పెన్షన్, ఫ్రీగా...
Read More..ఈసారి జరగబోయే ఏపీ ఎన్నికలు అందరికీ ఆసక్తికరంగా, ఉత్కంఠ గా మారాయి.టిడిపి , జనసేన, బిజెపిలు( TDP, Jana Sena, BJP ) ఉమ్మడిగా పోటీ చేస్తుండగా, వైసిపి, కాంగ్రెస్ లు విడివిడిగా పోటీకి దిగుతున్నాయి.ఎవరికి వారు గెలుపు ధీమా ను...
Read More..ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి) అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( Mlc Kavitha ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో ఆమెను ఈడి అధికారులు నిన్న ఆదివారం ఢిల్లీలోని...
Read More..దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) సైతం వరుసగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ, భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.నిన్న ఏపీలో పర్యటించిన ప్రధాని మోదీ నేడు తెలంగాణలోని జగిత్యాలకు రానున్నారు.అక్కడ...
Read More..దేశవ్యాప్తంగా ఎన్నికల నగరా మొఘటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలో మోదీ( Modi ) బహిరంగ సభలలో పాల్గొన్నారు.టీడీపీ.జనసేన పార్టీలతో పొత్తు కుదిరిన అనంతరం తొలిసారి ఏపీలో చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆదివారం పాల్గొన్నారు.ఈ సభలో వచ్చే...
Read More..చిలకలూరిపేటలో ప్రజాగళం భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, వైసీపీ పార్టీలు రెండు వేరువేరు కావు.ఈ రెండు పార్టీలకు నాయకత్వం వహిస్తున్నది ఒకే కుటుంబానికి చెందినవారు.కాబట్టి ప్రజలు...
Read More..చిలకలూరిపేటలో ప్రజాబలం పేరిట జనసేన- బీజేపీ – టీడీపీ ( Janasena-BJP-TDP )ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున రావటం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబు( Chandrababu ) మాట్లాడుతూ సీఎం జగన్(...
Read More..టిడిపి, జనసేన, బిజెపిలు కూటమిగా ఏర్పడి వైసిపిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ కూడా నిన్ననే విడుదల చేసింది .దీంతో అన్ని రాజకీయ పార్టీలు అలెర్ట్ అయిపోయాయి.పూర్తిగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి.దీనిలో భాగంగానే ఈరోజు పల్నాడు జిల్లాలో...
Read More..ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది.వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని, ప్రజల్లో తమకు బలం ఉందని ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగానే ఎదుర్కొంటాము అంటూ ప్రకటనలు చేస్తుండగా, బిజెపి, టిడిపి...
Read More..ఏపీలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన టిడిపి, జనసేన, బిజెపి కూటమి( TDP Janasena BJP Alliance ) మొదటిసారిగా ఉమ్మడిగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి.ప్రజాగళం( Praja Galam ) పేరుతో నేడు ఈ భారీ సభను నిర్వహించనున్నారు.మూడు పార్టీలు...
Read More..కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ను( Election Notification ) రిలీజ్ చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సందడి మొదలైంది.దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశలలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో లోక్ సభ ఎన్నికలు ఒకేరోజు...
Read More..2024 ఏపీ ఎన్నికలు( AP 2024 Elections ) మే నెల 13వ తేదీన జరగనున్నాయి.సాధారణంగా ఏపీ ఎన్నికలు తొలి విడతలో జరుగుతాయని అందరూ భావించగా నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.ఏపీ ఎన్నికలకు రెండు నెలల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల...
Read More..ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన “న్యాయసాధన” సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై పలు పార్టీల నేతలపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు...
Read More..ఏపీలో ఎన్నికల నగారా మోగింది.కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నేడు షెడ్యూల్ రిలీజ్ చేశారు.దేశంలో ఈసారి లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) మొత్తం ఏడు దశలలో జరగనుండగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో మే 13న జరిగే...
Read More..ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena chief Pawan Kalyan ) పిఠాపురంలో పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేయటం జరిగింది.ఈ ప్రకటనతో ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.అదే పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుండి వైసీపీ తరపున...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం జరిగింది.మే 13న ఎన్నికలు జరగనుండగా… జూన్ 4వ తారీఖు ఫలితాలు విడుదల కానున్నాయి.దీంతో ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి.ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) మిగతా...
Read More..ఏపీ ఎలక్షన్ షెడ్యూల్( AP Election Schedule ) విడుదల కావడం జరిగింది.దీంతో నేటి నుంచి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది.దీంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు.విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు.నేటి నుంచి జూన్ 6 వరకు కోడ్ అమలులోకి ఉండనుంది.దీంతో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు జవాబు దొరకడం ఒకింత కష్టమవుతోంది.సర్వేలలో కొన్ని సర్వేలు వైసీపీకి( YCP ) అనుకూలంగా ఉండగా మరికొన్ని సర్వేలు టీడీపీకి( TDP ) అనుకూలంగా ఉన్నాయి.ఏపీ ఎన్నికల ఫలితాలను, ప్రజల ఆలోచనలను చాలా...
Read More..ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రస్తుత కాలంలో మేనిఫెస్టో ఎంతో కీలకం అనే సంగతి తెలిసిందే.మేనిఫెస్టోలోని హామీలను బట్టి ఏ హామీ ఇస్తే మేలు జరుగుతుందో ప్రజలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.వైసీపీ నవరత్నాలు వర్సెస్ టీడీపీ సూపర్...
Read More..2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ను స్వల్ప మెజారిటీతో ఓడించడంలో వైసీపీ సఫలమైంది.2024 ఎన్నికల్లో పవన్ ను కచ్చితంగా ఓడించాలని వైసీపీ ఫిక్స్ అయింది.పిఠాపురం( Pithapuram ) వైసీపీ అభ్యర్థిగా వంగా గీతా ఉండగా...
Read More..ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita )ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.నిన్న అనూహ్య పరిణామాల మధ్య ఈడి అధికారులు కవితను అరెస్టు చేశారు.అరెస్టు సమయంలో ఈడి అధికారులతో...
Read More..నేడు దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్( Election Code ) వెలువడనుంది.లోక్ సభ ఎన్నికలతో పాటే, ఏపీలోని నాలుగు రాష్ట్రాల ఎన్నికల కు సంబంధించి షెడ్యూల్ విడుదలవుతుంది .ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే ఎన్నికల కోడ్( Election Code ) కూడా అమల్లోకి వస్తుంది...
Read More..ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్( Elections Schedule ) విడుదల కానుంది.దేశవ్యాప్తంగా పార్లమెంట్, ఏపీతో సహా నాలుగు అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.ఎన్నికల సంఘంలో కొత్తగా ఇద్దరు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటికే...
Read More..గత ఏడాది డిసెంబర్ నుండి దాదాపు 40 రోజులపాటు ఏపీ అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లు సమ్మె చేయడం తెలిసిందే.వేతనాలు పెంచాలని.ఇంకా పలు డిమాండ్లపై సమ్మె చేయడం జరిగింది.ఆ సమయంలో ప్రభుత్వంతో అనేక మార్లు చర్చలు విఫలమయ్యాయి. అంగన్వాడి సమ్మె యూనియన్ లతో...
Read More..మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు.విలేకర్ల సమావేశం లోని మీడియా పాయింట్లుగడచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పెలుతున్నరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు…పేర్ని నానీ(Perni Venkataramaiah )బలరాంపేట వడ్డెర...
Read More..లిక్కర్ స్కామ్ కేసు( Delhi Liquor Scam Case )లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( Kavitha )ను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించడం జరిగింది.శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టు చేసి ఢిల్లీ తరలించడం జరిగింది.ఈ రాత్రికి ఢిల్లీ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో 2024 ఎన్నికలలో ( 2024 elections )విజయం సాధించడానికి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ అధినేత...
Read More..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha Arrest ) అరెస్టు అక్రమమని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ.కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్ర పన్నుతున్నాయి.ఈ అరెస్ట్ లు.వేధింపులు మాకు కొత్త కాదు.శుక్రవారం కోర్టు సమయం ముగిశాక ప్లాన్ ప్రకారం అరెస్టు చేశారు.కాంగ్రెస్,...
Read More..లిక్కర్ స్కామ్ కేసు( Delhi Liquor Scam Case )లో అరెస్ట్ అయినా కవిత( K Kavitha ) ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలియజేశారు.ఇదే సమయంలో అక్రమ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.అరెస్టు అయినా సమయంలో కొడుకుని...
Read More..కాపు ఉద్యమనేత అనగానే మొదటగా గుర్తుకు వచ్చే పేరు ‘ ముద్రగడ పద్మనాభం’.( Mudragada Padmanabham ) వారసత్వ ఆస్థితో పాటు వందల ఎకరాల భూమిని కులం కోసం ఖర్చు చేసిన వ్యక్తి.ఎన్నో ఏళ్లుగా కాపు ఉద్యమాన్ని మోయడమే కాకుండా విలువల...
Read More..2024 ఏపీ ఎన్నికలకు( AP 2024 Elections ) మరో నెలన్నర సమయం మాత్రమే ఉంది.ఏప్రిల్ నాలుగో వారంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ అయితే ఉంది.టీడీపీ జనసేన బీజేపీ కూటమి( TDP BJP Janasena Alliance ), వైసీపీ ఎన్నికల్లో గెలుపు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఆ తప్పు రిపీట్ కాకుండా జాగ్రత్త...
Read More..రాబోయే లోక్ సభ ఎన్నికలను( Loksabha Elections ) దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో బిజెపి( Telangana BJP ) ప్రభావాన్ని పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోది( PM Narendra Modi ) రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) టిక్కెట్ల కేటాయింపు విషయంలో అన్ని మొహమాటలను పక్కన పెట్టేసినట్టుగానే అర్థమవుతుంది.పార్టీలో సీనియర్ నేతలకు చాలామందికి ఈసారి టికెట్ దక్కకపోవడం , కొత్తవారికి , యువకులకు ఎక్కువ సీట్లు కేటాయించడం వంటివి చర్చనీయాశంగా మారాయి.పార్టీలో...
Read More..2024 ఎన్నికలలో పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.గురువారం తన పోటీ విషయాన్ని తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో పిఠాపురం నుండి వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వంగా గీత( Vanga Geetha )...
Read More..దేశంలో మరో నెల రోజులలో సార్వత్రిక ఎన్నికలు( General Elections ) జరగనున్నాయి.ఎన్నికలలో గెలవడానికి జాతీయ పార్టీల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) పార్లమెంట్...
Read More..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందడంతో.లోక్ సభ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ప్రజలకు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హోరాహోరీగా ఉంది.2024 ఎన్నికలలో( 2024 elections ) ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది.టీడీపీ.బీజేపీ… జనసేన మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగుతున్నాయి. కాంగ్రెస్...
Read More..ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమైంది.ఈ వారం లేకపోతే వచ్చే వారంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది.2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి.ఈ క్రమంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే...
Read More..వర్మ( S V S N Varma )కు సీటు కేటాయించకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి తెలుగుదేశం జెండాలను తగలబెడుతున్న టిడిపి కార్యకర్తలు. పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం పోటీలో ఉంటున్నట్టు ప్రకటించడంతో తీవ్ర నిరసన...
Read More..ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ -జనసేన – బీజేపీ పొత్తుతో బరిలో దిగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల వ్యవహారంపై మూడు పార్టీలకు చెందిన నేతల్లో అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి.తాజాగా టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించడంతో ఈ నిరసనలు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు క్లారిటీ వచ్చేసింది.ఈ నియోజకవర్గంలో 91 వేల మంది కాపు ఓటర్లు ఉండటంతో పవన్ కళ్యాణ్ గెలుపు సునాయాసమేనని పవన్ కళ్యాణ్...
Read More..ఇప్పటికే విడతల వారీగా కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేస్తూ, కొన్నిచోట్ల మార్పు చేర్పులు చేస్తూ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తూ వస్తున్న వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM YS Jagan )ఇక ఫైనల్...
Read More..తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ ( Congress ) సిద్ధమవుతోంది.ముఖ్యంగా రాష్ట్రంలో 10 కార్పొరేషన్ల కు చైర్మన్ లను నియమించే విషయమై గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తూనే వస్తోంది.ఈ మేరకు పదిమంది కీలక నేతల పేర్లను ఫైనల్ చేశారు.ఇప్పటికే...
Read More..2024 ఎన్నికల్లో విజయం సాధించడం వైసీపీకి ఎంత కీలకమో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అంతే కీలకమనే సంగతి తెలిసిందే.ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్( Pawan Kalyan...
Read More..ఏపీలో ఎన్నికలు త్వరలో జరగనుండగా 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎంతో కష్టపడుతున్నారు.ఈ నెల 14వ తేదీన టీడీపీ రెండో జాబితా విడుదల కానుండగా ఈ నెల 16వ తేదీన వైసీపీ( YCP )...
Read More..ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ( Mukesh Kumar Meena )జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా అధికారుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎలాంటి హింసాత్మక...
Read More..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఎట్టి పరిస్థితులలో వైసీపీ( YCP ) మరోసారి అధికారంలోకి రాకూడదని టార్గెట్ గా పెట్టుకున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా...
Read More..అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందటంతో పార్లమెంటు ఎన్నికలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ).చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటి బీఆర్ఎస్ పరువు నిలబెట్టాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం వరంగల్ లోక్ సభ పరిధిలోని ముఖ్య...
Read More..2019 ఎన్నికల అనంతరం తీసుకొచ్చిన సిఏఏ( CAA ).ఇప్పుడు ఎన్నికలకు ముందు కేంద్రం అమలులోకి తీసుకురావడం సంచలనం సృష్టించింది.సిఏఏ విషయంలో కొన్నిచోట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.మత ప్రాతిపదికన మనుషులను గుర్తించడం దేశానికి క్షేమకరం కాదని చాలామంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదే సమయంలో...
Read More..దేశవ్యాప్తంగా మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ వారం లేదా వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.దీంతో 2024 ఎన్నికలలో అధికారం ఎవరు కైవసం చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.కేంద్రంలో వరుసగా రెండుసార్లు బీజేపీ( BJP )...
Read More..2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భీమవరం, గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.తన సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరిలో ఉన్న భీమవరంలో పవన్ ఓటమి చెందడాన్ని ఇప్పటికీ ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో...
Read More..ఏపీలో అధికారం లోకి రావడమే లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెపిలు కూటమిగా( TDP Janasena BJP Alliance ) ఏర్పడ్డాయి.వైసీపీని ఓడించి అధికారాన్ని పంచుకోవాలని ఈ మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి .ఇప్పటికే సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.అభ్యర్థుల...
Read More..ప్రతిపక్ష చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయని మంత్రి రజినీ( Minister Vidadala Rajini ) ఆవేదన వ్యక్తం చేశారు.గీతాంజలిని ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ( TDP ) ట్రోలు ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గులేకుండా ఆమె వ్యక్తిత్వం...
Read More..తెలుగుదేశం, జనసేన, బిజెపి( Telugu Desam Janasena BJP ) కూటమి తొలిసభను సమన్వయం తో విజయవంతo చేయాలని లోకేష్ ఆదేశంఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశంరేపు ఉదయం 9:32గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీకి సిద్ధమయ్యింది. తెలుగుదేశం.జనసేన.బీజేపీ పార్టీలు( Telugudesam Janasena BJP parties ) కూటమిగా ఏర్పడి...
Read More..కరీంనగర్ కదనబేరి సభలో మాజీ సీఎం కేసీఆర్ ( KCR )కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.మంచినీటి.సాగునీటి సరఫరాల్లో కరెంటు అందించడంలో ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు...
Read More..కరీంనగర్ కదనభేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై కేసీఆర్ మండిపడ్డారు.హోదాకు తగిన తీరులో ముఖ్యమంత్రి మాట తీరు లేదని విమర్శించారు.ముఖ్యమంత్రిని ఆరు గ్యారెంటీలు, కరెంటు మాయమైంది, నీళ్ళు ఎందుకు మాయమైపోతున్నాయి అంటే ఆయన నేను పండవోట్టి...
Read More..గీతాంజలి మృతి( geetanjali )పై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం.సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్లే మృతి చెందిందన్న అసత్యప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల(Tangirala Sowmya ) సౌమ్య అన్నారు.మంగళవారం నాడు ఆమె మాట్లాడుతూ…రైలు...
Read More..తెలుగుదేశం పార్టీతో తాజాగా పొత్తు కుదుర్చుకున్న కేంద్ర అధికార పార్టీ బిజెపి పొత్తు లో భాగంగా ఆరు ఎంపీ సీట్లను తీసుకుంది.టిడిపి జనసేన బిజెపి( TDP Janasena BJP ) ఉమ్మడిగా ఈ ఎన్నికలకు వెళ్లి ఏపీ అధికార పార్టీ వైసీపీని...
Read More..రోజురోజుకు ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఈనెల 14వ తేదీన కాపు ఉద్యమ నేత ,మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీలో చేరబోతున్నారు.వాస్తవంగా ముందుగా ఆయన జనసేన పార్టీలో చేరాలని భావించారు.స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan...
Read More..ఏపీలో టిడిపి, జనసేన, బిజెపిలు పొత్తు( TDP Janasena BJP Alliance ) పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ మూడు పార్టీలు కలిసి వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.పొత్తులో భాగంగా జనసేన, టిడిపి, బిజెపిల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పైన ఒక క్లారిటీ...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్.( KCR ) ఇక పూర్తిగా లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ప్రజల్లో బీఆర్ఎస్( BRS ) ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని...
Read More..వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం( Telangana Cabinet Meeting ) జరగనుంది.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు.ఈరోజు మధ్యాహ్నం...
Read More..ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభమయింది.నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం( Ramadan ) స్టార్ట్ అయినట్లు.ప్రకటన రావడం జరిగింది.దీంతో మార్చి 12 నుండి ముస్లింలు కఠిన ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి.ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో ముస్లిం సోదర...
Read More..కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీ( Praja Shanti Party )లోకి రావాలనిఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు.ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham ) పునరాలోచించుకుని తమ పార్టీలోకి రావాలన్నారు.రెండు కుటుంబాలు, రెండు పార్టీలే APని ఏలాలా. బహుజనుల పార్టీ అయిన మాకు...
Read More..ఏపీలో ఎన్నికలు( AP Elections ) ముంచుకొస్తున్నాయి.మరో నెల రోజులలో ఎన్నికలు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.రెండు రోజుల క్రితమే ఢిల్లీలో బీజేపీతో పవన్, చంద్రబాబు( Pawan kalyan , Chandrababu ) పొత్తు ఖరారు చేసుకోవడం జరిగింది.దీంతో 2014 పరిస్థితి 2024లో...
Read More..ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవతారంగా మారుతుంది.2024 ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఎట్టి పరిస్థితులలో విజయం సాధించాలని గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జనసేన,...
Read More..దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)( Citizenship Amendment Act ) ఇవాల్టి నుంచి అమల్లోకి రావడం జరిగింది.సిఏఏ 2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్ లో పౌరసత్వం కోసం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( Atchannaidu ) ఈసీకి లేఖ రాయడం జరిగింది.విషయంలోకి వెళ్తే ఎలక్షన్ లో ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు వైసీపీ నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున...
Read More..గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు( Mega Brother Naga Babu ) రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.జనసేనలో యాక్టివ్ గా ఉంటూ.పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయ బాధ్యతలను నాగబాబు చూస్తున్నారు. సోషల్ మీడియా( Social media...
Read More..” గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) శిరస్సు వంచి నమస్కారములండి.ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసని అనుకుంటున్నానండి.గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్సార్...
Read More..దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైన వెలువడే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికల నోటిఫికేషన్ ను( Election Notification ) దృష్టిలో పెట్టుకుని ముందుగానే అన్ని పార్టీలు తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తూ, సభలు, సమావేశాల...
Read More..రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ ( Congress )తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకోవాలని చూస్తోంది.మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకుని కేంద్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదల కాంగ్రెస్ లో కనిపిస్తోంది.మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan ) 2024 ఎన్నికల్లో గెలుపు కోసం తెలివిగా అడుగులు వేస్తున్నారు.మేదరమెట్ల జాతీయ రహదారిపై నిర్వహించిన సిద్ధం సభను( Siddham Meeting ) సక్సెస్ చేయడంలో జగన్ సఫలమయ్యారు.త్వరలో మేనిఫెస్టో( YCP Manifesto )...
Read More..టీడీపీ, బీజేపీ, జనసేన( TDP, BJP, Jana Sena ) పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.టిడిపి, జనసేన ల మధ్య ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.అయితే అనూహ్యంగా బీజేపీతో...
Read More..టీడీపీ, జనసేన, బీజేపీ ( TDP, Janasena, BJP )పొత్తు ఫిక్స్ కావడంతో ఏపీలో పొలిటికల్ లెక్కలు శరవేగంగా మారిపోతున్నాయి.జనసేన 24 అసెంబ్లీ స్థానాలలో, బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో ఏపీలో పోటీ చేయనుందని తెలుస్తోంది.అయితే జనసేన, బీజేపీ నుంచి పోటీ...
Read More..ఢిల్లీ వేదికగా టిడిపి, బిజెపిలో( TDP BJP Alliance ) మధ్య పొత్తు వ్యవహారం ఒక క్లారిటీకి వచ్చింది .ఎన్డీఏలో టిడిపి చేరబోతోంది.టిడిపి, బిజెపి పొత్తులో భాగంగా బిజెపి కోరిన సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లుగా ప్రచారం జరిగింది.ఈ రోజు...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి తేరుకుని మెజార్టీ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది కేంద్ర అధికార పార్టీ బిజెపి.( BJP ) తెలంగాణలో బిజెపికి గట్టిపట్టు ఉందని , కచ్చితంగా ఎంపి స్థానాల్లో సత్తా చాటగలమని బిజెపి నమ్మకంతో...
Read More..ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.పాఠశాలలలో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తామని అన్నారు.దీనిపై కేబినెట్ భేటీలో(...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో జనసేన-బీజేపీ-టీడీపీ పార్టీలు( Janasena BJP TDP ) కలసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఏపీలో ఎన్నికలకు ఇంక 40 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.2014 ఎన్నికల...
Read More..2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి పార్టీకి ప్రతి ఓటు కీలకం కానుంది.వైసీపీ, టీడీపీ ,జనసేన, బీజేపీ ( YCP, TDP, Jana Sena, BJP )కూటమి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి.కొన్ని స్థానాలు మినహా మెజారిటీ స్థానాలలో పార్టీలకు సంబంధించిన...
Read More..ఎప్పటి నుంచో బిజెపితో పొత్తు పెట్టుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుని , దానికి అనుగుణంగానే వ్యూహాలు రూపొందించుకుని ,ఆ టార్గెట్ ను చేరుకోవడంలో సక్సెస్ అయ్యారు టిడిపి అధినేత చంద్రబాబు.బిజెపి, జనసేన( BJP, Jana Sena ) పొత్తు పెట్టుకుని కలిసే ఉన్నా.ఆ...
Read More..వచ్చే ఏపీ ఎన్నికల్లో టిడిపి , జనసేన, బిజెపిలు కలిసి పోటీ చేయడం ఖాయమైంది.ఈ మేరకు మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలోనూ ఒక క్లారిటీ వచ్చింది.బిజెపి మొన్నటి వరకు టిడిపి తో కలిసి వెళ్లేందుకు ఇష్టపడలేదు.ఒంటరిగా పోటీ చేసేందుకే...
Read More..వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ ,25 లోక్ సభ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూహాతకంగా అడుగులు వేస్తోంది.ముందుగా పార్టీ కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో ఉత్సాహం నింపి , వారిని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సిద్ధం పేరుతో భారీగా...
Read More..2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి.టీడీపీ, జనసేన బీజేపీ పొత్తు ఖరారు కావడంతో ఈ ఎన్నికల్లో ఏ పార్టీది గెలుపు అనే చర్చ జరుగుతోంది.ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 100 సీట్లను మించి సాధించడం కష్టమనే కామెంట్లు సైతం...
Read More..ఏపీలో టీడీపీ.జనసేన.బీజేపీ( TDP Janasena BJP Alliance ) మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.గతంలో 2014 ఎన్నికలలో విభజన జరిగిన తర్వాత ఏపీలో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి గెలవడం జరిగింది.ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా పోటీకి దిగుతున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది.టీడీపీ.జనసేన.బీజేపీ( TDP BJP Janasena ) మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి.ప్రభుత్వ...
Read More..బీజేపీతో పొత్తు ఖరారు అయినట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) స్పష్టం చేశారు.ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీ( Delhi ) నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.“ఐదు సంవత్సరాలలో జగన్.రాష్ట్రాన్ని దివాలా తీయించారు.ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి...
Read More..ఏపీలో ఎన్నికల దగ్గర పడే రాజకీయ ముఖచిత్రం మారిపోతూ ఉంది.నిన్న మొన్నటిదాకా తెలుగుదేశం మరియు జనసేన కూటమి( TDP Janasena Alliance )గా ఉన్నాయి.ఆ తర్వాత ఇప్పుడు ఈ కూటమిలో బీజేపీ కూడా జాయిన్ అయ్యింది.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత రెండు...
Read More..ఏపీలో రాజకీయం( AP Politics ) వేడెక్కింది.టీడీపీ.జనసేన కూటమిలో బీజేపీ చేతులు కలపడంతో సంచలనంగా మారింది.టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇటీవల రెండు రోజులు పాటు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు.బీజేపీతో పొత్తు( TDP BJP Janasena Alliance...
Read More..గత రెండు రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీలోనే మకాం వేసి మరీ బిజెపి కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోను , బిజెపి జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా తోను పొత్తుల అంశంపై...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది.అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అయితే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న నియోజకవర్గాలలో ఆరు నియోజకవర్గాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.ఈ ఆరు...
Read More..ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల కు సమయం దగ్గరపడిన దృష్ట్యా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఎవరికి వారు రాజకీయ రాజకీయ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.బిజెపితో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్...
Read More..వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న అధికార పార్టీ వైసిపి( YCP ) రెండోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది.దీనికి అనుగుణంగానే సర్వేలు , ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టింది.ఇప్పటికే 10 విడతలుగా వైసిపి అభ్యర్థుల...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయంగా, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాజీమంత్రి మేడ్చల్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.( MLA Mallareddy ) ఎప్పటి నుంచో మల్లారెడ్డి పై అనేక అక్రమాలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి .కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన...
Read More..వైసిపి ప్రభ కి హాజరైన నరసరావుపేట పార్లమెంట్ ఇంచార్జ్ అనిల్ కుమార్ యాదవ్ మరియు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ( MLA Gopireddy Srinivas Reddy )అభిమానుల కోలాహలం మధ్య పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్(...
Read More..ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( AP TDP Atchannaidu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో టీడీపీ -జనసేన- బీజేపీ కలసి పోటీ చేస్తాయి అని పేర్కొన్నారు.బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిన్న...
Read More..కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగుండి హరి రామ జోగయ్య( Harirama Jogaiah ) అందరికీ సుపరిచితులే.ఏపీ రాజకీయాలలో గత కొద్ది నెలల నుండి వరుస పెట్టి లేఖలు రాస్తూ.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పలు సూచనలు చేస్తున్నారు.ఈ క్రమంలో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి చంద్రబాబు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు.వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.ఈ క్రమంలో జనసేన పార్టీతో పొత్తు(...
Read More..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముద్రగడ( Mudragada Padmanabham ) వ్యవహారం కీలకంగా మారింది.ఈ ఏడాది ప్రారంభంలో ముద్రగడ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు తెగ ప్రచారం జరిగింది.ఏపీలో జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ నుండి ఆయన పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.ఇదే విషయాన్ని...
Read More..ఏపీలో గతంలోని టీడీపీ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.ఐఎంజీ భారత్ కు( IMG Bharat ) చంద్రబాబు భూ కేటాయింపులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.2003 లో ఐఎంజీ భారత్ కు ఎకరం రూ.50 వేల...
Read More..త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్( Congress ) ప్రయత్నాలు చేస్తోంది, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంతో, మెజారిటీ ఎంపీ స్థానాల్లోనూ తమ సత్తా చాటుకుంటాము అనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది.అందుకే అభ్యర్థుల...
Read More..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏపీ పర్యటనకు రాబోతున్నారు.ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మార్చి 11వ తేదీన ఏపీ...
Read More..ఎట్టకేలకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో నిన్న రాత్రి భేటీ అయ్యారు.చాలాకాలంగా బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఎన్డీఏలో చేరేందుకు...
Read More..గురువారం విజయవాడలో వ్యూహం( Vyuham ), శపథం సినిమాలపై ఆర్జీవి( RGV ) ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం పై ఆర్జీవి ప్రశంసలు వర్షం కురిపించారు.సినిమాలో జగన్( YS Jagan ) పై తనకున్న అభిప్రాయాన్ని మాత్రమే చూపించినట్లు...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu )/em> కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు.గురువారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Minister Amit Shah )తో భేటీ కానున్నారు.ఆ తర్వాత జేపీ నడ్డా సహా ఇతర బీజేపీ అగ్ర...
Read More..2024 ఎన్నికలకు వైయస్ జగన్( YS Jagan ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఎట్టి పరిస్థితులలో అధికారం కోల్పోకూడదని భావిస్తున్నారు.ఇదే సమయంలో ఒంటరిగా పోటీ చేస్తున్నారు.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.దాదాపు ఏడాది నుండి సర్వేలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఈ వారం లేదా వచ్చే వారంలో ఎలక్షన్ కోడ్ రానుంది.ప్రధాన పార్టీలు ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇదే సమయంలో పలు హామీలు కూడా ప్రకటించేస్తున్నారు.అంతేకాకుండా మేనిఫెస్టో ప్రకటన( Manifesto...
Read More..తెలుగు రాజకీయాలలో కొడాలి నాని( Minister Kodali Nani ) పేరు తెలియని వారు ఎవరు ఉండరు.గుడివాడ నియోజకవర్గం నుండి దాదాపు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.జగన్( YS Jagan ) ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి దశలో మంత్రిగా...
Read More..ఏదో ఒకరకంగా టీడీపీ( TDP ) జనసేన పార్టీల తో పొత్తు కు బీజేపీ అగ్ర నేతలను ఒప్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) చేయని ప్రయత్నం లేదు.గతంలో ఒకసారి ఈ పొత్తుల విషయమై చర్చించేందుకు ఢిల్లీ...
Read More..ఏపీలో విభజన హామీలు అమలు కాలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) అన్నారు.ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని లాంటిదని పేర్కొన్నారు.ప్రత్యేక హోదాపై పాలకపక్షం కానీ, ప్రతిపక్షం కానీ ఏనాడైనా మాట్లాడిందా అని ప్రశ్నించారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర...
Read More..టిడిపి , జనసేన( TDP, Jana Sena ) పొత్తుల భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ , మూడు పార్లమెంట్ స్థానాలను టిడిపి కేటాయించింది .ఈ నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.ఇక తెలుగుదేశం...
Read More..మహిళల సాధికారత కోసం అన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం వైసీపీ( YCP ) దే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను ఎన్నికల సమయం లో పార్టీ కోసం.పని చేస్తాజగన్ ప్రభుత్వం( YS jagan )...
Read More..ఏపీలో జరగబోయే ఎన్నికల్లో జనసేన 20 స్థానాలలో పోటీ చేయనుంది.టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన సులువుగా కనీసం 20 స్థానాలలో విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.అయితే ఎన్నికల్లో...
Read More..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలికి తీసి ప్రజల ముందు బీఆర్ ఎస్ నేతలను దోషులుగా చూపించేందుకు, గత ప్రభుత్వంలో ఏ స్థాయిలో ప్రజాధనం లూటీ అయ్యింది అనేది లెక్కలతో సహా వివరించేందుకు కొత్తగా ఏర్పడిన రేవంత్...
Read More..కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది.ముద్రగడ ఎప్పటి నుంచో వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతూనే వస్తోంది.అయితే కొన్ని కొన్ని కారణాలవల్ల ఆ చేరికకు బ్రేకులు పడుతూ వస్తున్నాయి.ఇక...
Read More..ఉద్వేగభరితంగా ఉర్రూతలూపుతూ సాగిన మంత్రి జోగి రమేష్( Jogi Ramesh ) ప్రసంగం తీవ్ర స్థాయిలో తిట్లతో ప్రతి పక్ష నాయకులపై, ఎమ్మెల్యే వసంత( Vasantha Venkata Krishna Prasad ) పై విరుచుకుపడ్డ మంత్రి జోగి పులివెందుల తర్వాత మైలవరంలో...
Read More..మైలవరం ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ వీడితే మైలవరంలో పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటుందని అనుకున్నారుజగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ని ఎవరైనా చాలెంజ్ చేయగలరా?పక్కా లోకల్, పేదవాడు, యాదవ కులస్తుడు ని నిలబెట్టి గెలిపిస్తా చూడమని సర్నాల...
Read More..దేశంలో మరో 40 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు( Parliament Elections ) జరగనున్నాయి.ఈ క్రమంలో రాజకీయ నేతలు తమ ప్రసంగాలలో వాడి వేడి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.దీన్ని ఒక కంట కనిపెడుతున్న ఎలక్షన్ కమిషన్ పలు పార్టీలకు సూచనలు చేస్తూ ఉంది.ప్రసంగాలు...
Read More..మహబూబ్ నగర్ “ప్రజా దీవెన” సభ( Praja Deevena )లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వాన్ని కులదోసే దమ్ము ఎవరికీ లేదన్నారు.పదేళ్లు పాలించిన వారు రెండు నెలలకు ప్రభుత్వం కూలగొడతామని అంటున్నారు అంటూ మండిపడ్డారు.ఇదే సమయంలో ఎవరైనా...
Read More..రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని గోపులాపురం గ్రామంలో బుధవారం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ) పర్యటించడం జరిగింది.ఆల్రెడీ ఈ విషయానీ టీడీపీ పార్టీ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం...
Read More..ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు( Muslims ) అతి పవిత్రంగా భావించే మాసం రంజాన్.ఈ మాసంలో కఠినమైన ఉపవాసాలు నమాజులు చేసుకుంటూ.భగవంతుని నామస్మరణ చేస్తుంటారు.ఈ మాసంలో దానధర్మాలు ఎక్కువగా చేస్తారు.సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి స్నానాలు చేసి.కొద్దిగా ఆహారం తీసుకుని ఉపవాసం స్టార్ట్...
Read More..కాపు సంక్షేమ సేన నాయకుడు హరి రామ జోగయ్య( Harirama Jogaiah ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు.గతంలో తెలుగుదేశంతో పొత్తు విషయంలో పలు సూచనలు చేస్తూ లెటర్లు రాయడం జరిగింది.సీట్ల విషయంలో ఇంకా అనేక...
Read More..మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం( Gummanur Jayaram ) అనుచరులు, మద్ధతుదారులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. ఆలూరు నియోజకర్గాని( Alur Assembly constituency )కి చెందిన దాదాపు 100 మంది ముఖ్యనాయకులు పార్టీలో చేరారు.వారికి కండువాలు...
Read More..ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణం.జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy )కి దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టో( YCP Manifesto )లో పెట్టాలి.ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు.అమరావతి...
Read More..ఒకవైపు బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి నేడు వెళ్తుండగానే బిజెపి మాత్రం ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.ఏపీలో ఉన్న 25 లోక్ సభ ,175 అసెంబ్లీ స్థానాల్లో...
Read More..2024 ఎన్నికలు అటు వైసీపీకి ఇటు టీడీపీ, జనసేన( TDP, Jana Sena )లకు కీలకం అనే సంగతి తెలిసిందే.ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.అయితే వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.విశ్వసనీయ...
Read More..జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం( Gummanur Jayaram ) ఆ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో టిడిపిలో చేరిపోయారు.ఎప్పటి నుంచో జయరాం వైసిపి ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్నారని, పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారనే...
Read More..రకరకాల ఎన్నికల ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఎన్నికల సమయం సమీపించడంతో వినూత్నంగా ప్రయత్నిస్తూ, ప్రజల దృష్టి తమ పార్టీపై ఉండేలా చూసుకుంటున్నాయి.అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే విధంగా, వారి ఓట్లు తమ పార్టీకి పడే విధంగా...
Read More..మంగళవారం విశాఖపట్నం పర్యటనలో సీఎం జగన్( CM YS Jagan ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.విశాఖలో పారిశ్రామికవేత్తలతో సమావేశంలో వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందని ధీమాగా స్పీచ్ ఇచ్చారు.అంతేకాకుండా గెలిచిన తర్వాత విశాఖ నుండి పరిపాలన సాగించబోతున్నట్లు విశాఖ( Visakha...
Read More..మంగళగిరిలో జరిగిన “జయహో బీసీ” ( Jayaho BC Public Meeting )కార్యక్రమానికి తెలుగుదేశం మరియు జనసేన పార్టీలకు చెందిన నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు.తెలుగుదేశం బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించినట్లు గుర్తు చేశారు.టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు...
Read More..మంగళగిరిలో జయహో బీసీ సభ( Jayaho BC Public Meeting )కి తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ లతో పాటు రెండు పార్టీల ప్రధాన నాయకులు… నారా...
Read More..మంగళగిరిలో జయహో బీసీ సభ( Jayaho BC Public Meeting )కి భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి తెలుగుదేశం మరియు జనసేన పార్టీలకు( TDP and Janasena ) చెందిన నేతలు హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్...
Read More..వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) సెటైర్లు వేశారు.గత కొంతకాలంగా లోకేష్ బహిరంగంగా ఏ సమావేశాల్లోనూ పాల్గొనడం లేదు .జనసేన...
Read More..త్వరలో ఏపీలో జరగబోతున్న ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వైసిపి 175 స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉంది .పదేపదే వై నాట్ 175 ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan...
Read More..గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో కీలక నేత గా, మంత్రిగా పనిచేసిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( MLA Mallareddy )కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.చాలా కాలంగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు...
Read More..రాజమండ్రి: సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్ రామ్ఎంపీ భరత్ కామెంట్స్….రాజమండ్రి సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి సవాల్ విసిరిన ఎంపీ భరత్ రామ్( MP Margani Bharat ) ఆదిరెడ్డి అప్పారావు( Adireddy Apparao )...
Read More..ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో వలస జోరు ఎక్కువైంది.ముఖాయంగా బీఆర్ఎస్ నుంచి చాలామంది కీలక నేతలే కాంగ్రెస్ లో చేరుతున్నారు.నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు, మండల, గ్రామస్థాయి నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారు.ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో...
Read More..కొద్దిరోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జనసేన, టిడిపి( Janasena, TDP ) ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభ ఊహించని దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో, రెండు పార్టీలు మంచి జోష్ లో ఉన్నాయి.అధికార పార్టీ వైసిపి బీసీలకు ఎక్కువగా టిక్కెట్లు కేటాయించడం, వారిని...
Read More..ఉత్తరాంధ్ర( Uttarandhra ) మీద వైసిపి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు.అనకాపల్లి పట్టణంలో జనసేన కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ( Konathala Rama...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్( YCP CM Jagan ) కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఒకపక్క సిద్ధం సభలతో పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇదే సమయంలో మరొక పక్క ముఖ్యమంత్రిగా కీలక కార్యక్రమాలలో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజులలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.2024 ఎన్నికలను వైసీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈసారి ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి...
Read More..ప్రముఖ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishor )చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. సీఎం వైయస్ జగన్ ( CM YS Jagan )ని టార్గెట్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.సంక్షేమ...
Read More..2019 ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం( YCP Government ) ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది.వైయస్ జగన్ పాలనలో వాలంటీర్లు( Volunteers ) ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారు.ప్రతి నెల మొదటి తారీకు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై వైసిపి కీలక నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని( kodali nani ) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.టిడిపి, జనసేన పొత్తు వ్యవహారంపై నాని స్పందించారు.ఈ సందర్భంగా పవన్ చంద్రబాబును...
Read More..ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) ఏపీ రాజకీయాలో పెద్ద దుమారమే రేపారు.2019 ఎన్నికల్లో వైసిపి తరఫున వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు.ఆ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రశాంత్ కిషోర్ కు చెందిన...
Read More..తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది కాంగ్రెస్ లో చేరిపోయారు.ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ...
Read More..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో కీలకం అయ్యేందుకు అప్పట్లో చాలానే ప్రయత్నించారు.ఆమెకు ఏపీ కాంగ్రెస్...
Read More..నా కుటుంబసభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారు – సోషల్ మీడియా( Social media )లో వచ్చే వార్తలు అసత్యాలు – అధైర్య పడకండి – అపోహ పడకండి – చింతమనేని అంటే టిడిపి – టిడిపి అంటే చింతమనేని( Chintamaneni Prabhakar...
Read More..ఏపీలో బిజెపి ( BJP )పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఎప్పటి నుంచో ఉంది.ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఎంతమందిని మార్చినా, అదే పరిస్థితి.చేరికలు లేకపోగా, ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో టిడిపి , జనసేనతో కలిసి వెళ్తున్నారా లేక ఒంటరిగా...
Read More..వరుసగా సిద్ధం( Siddham ) పేరుతో భారీ సభలను నిర్వహిస్తూ, ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన అధికార పార్టీ వైసీపీ టిడిపి, జనసేన కూటమిని ఎదుర్కునేందుకు బలంగానే సిద్ధమవుతోంది.బీజేపీ ఆ రెండు పార్టీలతో జత కలిసినా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని...
Read More..2024 ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.ఎట్టి పరిస్థితులలో వైసీపీ గెలవకూడదని… జగన్ ముఖ్యమంత్రి కాకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త...
Read More..2024 ఎన్నికలలో ఏపీలో జనసేన( janasena ) తెలుగుదేశం కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ కూటమిలో బీజేపీ కూడా జత కలిసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ విషయం నడుస్తూ ఉండగానే తెలుగుదేశం జనసేన కూటమి తొలి జాబితా విడుదల చేయడం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.ఏపిలో 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికలు చాలా సీరియస్ గా కనిపిస్తున్నాయి.కానీ ఎన్నికల ప్రచారం మరియు పార్టీ తరపున పోటీ చేసే...
Read More..తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) విజయం సాధించింది.ఈ క్రమంలో ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) మొన్నటి వరకు భీమవరం నియోజకవర్గ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది.దీనికి తగ్గట్లుగానే పవన్ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో భీమవరం నుంచి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి...
Read More..గన్నవరం ఏబి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో తెలుగు మహిళలతో మీతో మీ నాయకుడు పేరుతో చర్చా వేదిక కార్యక్రమం.యార్లగడ్డ వెంకట్రావు( Yarlagadda VenkatRao ) ఆధ్వర్యంలో తెలుగు మహిళలతో మీతో మీ నాయకుడు చర్చా వేదిక.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా మారుతుంది.ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి వెళ్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.ఈ రకంగానే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( MLA Vasantha Krishna Prasad ) వ్యవహారం ఉంది.2019...
Read More..ఏపీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ వైసీపీ ( YCP ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారం మరియు అభ్యర్థుల ఎంపిక వంటి విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నాయకులను నిత్యం ప్రజలలో...
Read More..ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలు సమీపిస్తున్న కొలది పరిణామాలు మారిపోతున్నాయి.ఈ క్రమంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు విడుదల చేస్తున్న లిస్టులో తమ పేరు లేనివారు పార్టీలకు రాజీనామా చేసి ఇతర...
Read More..తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( YS Sharmila )కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తుందని.రాహుల్ గాంధీ( Rahul Gandhi ) తొలి...
Read More..రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షలు( Inter exams ) జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇంటర్ లో మంచి మార్కులు సాధిస్తే భవిష్యత్తు బాగుంటుందని చాలామంది విద్యార్థులు బలంగా నమ్ముతారు.అయితే ఒక నిమిషం నిబంధన వల్ల ఎంతోమంది విద్యార్థుల( students ) జీవితాలు...
Read More..ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాజయమే ఎదురయ్యింది. మూడో స్థానానికి బిజెపి వెళ్ళింది.ఈ పరాజయం నుంచి తేరుకుని, వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి బలం పుంజుకుని, వీలైనంత ఎక్కువ లోక్ సభ స్థానాలను దక్కించుకోవాలని బిజెపి అగ్ర...
Read More..ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) జోస్యం….సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా జగనే ప్రమాణస్వీకారం చేస్తారు.మాజీమంత్రి కొడాలి నాని కామెంట్స్మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగే మగాడు రాష్ట్రంలో లేడు.చంద్రబాబు పవన్.వదినమ్మ.చెల్లెమ్మ.మోడీ...
Read More..రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు( TDP Chief Chandrababu Naidu ) సరికొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.ఎన్నికల ప్రచారం చేపట్టి, అధికార పార్టీ వైసీపీని గద్దె దింపాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.దీనిలో భాగంగానే...
Read More..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) మెజార్టీ సీట్లు సాధించి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న బిజెపి, దానికి అనుగుణంగానే పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తూ...
Read More..హోరాహోరీగా జరగబోతున్న ఏపీ ఎన్నికల్లో( AP Elections ) ఒక పార్టీని మించి మరో పార్టీ ఎన్నికల హామీలు ఇస్తూ, ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో పోటాపోటీగా మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి.ఇప్పటికే...
Read More..తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన “జెండా” సభ( Jenda sabha ) ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఈ సభలో పవన్ కళ్యాణ్… సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్( CM Jagan )...
Read More..ఎన్నికల విషయంలో వైసీపీ ( YCP ) చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటది.ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) కీలక నిర్ణయాలు తీసుకుంటూ గ్రౌండ్ లెవెల్ నుండి పెద్ద స్థాయి నాయకుల వరకు ఏకతాటిపైకి క్యాడర్ నీ...
Read More..మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసులో కీలక నిందితుడు దస్తగిరి( Dastagiri ) అందరికీ సుపరిచితుడే.ఈ క్రమంలో త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ పై దస్తగిరి పోటీకి...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత( Samantha ) సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.సమంత రెమ్యునరేషన్ విషయంలో సైతం టాప్ లో ఉన్నారు.ఆమె కెరీర్ ప్లానింగ్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.త్వరలో సినిమాలు, వెబ్ సిరీస్ లతో...
Read More..ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) భీమవరం నుంచి పోటీ చేస్తారని అంత భావించారు.దీనికి తగ్గట్లు గానే పవన్ కూడా భీమవరం( Bhimavaram ) నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు.ఆయన భీమవరంలో...
Read More..కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి( Tulasi Reddy )రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ అభయం( Indiramma Abhayam ) పథకం అమలు.ఈ పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 5...
Read More..వైసిపి సీనియర్ నేత, జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పి గానే మారింది.జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, జగన్...
Read More..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుని, హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దానికి అనుగుణంగానే నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు శ్రీకారం చుట్టారు.ఈ మార్పు చేర్పుల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించారు.మరి...
Read More..2024 ఎన్నికలు( 2024 Elections ) ఆసక్తికరంగా మారబోతున్నాయి.ఈ ఎన్నికల్లో గెలవడం అన్ని ప్రార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా టిడిపి, జనసేన పొత్తు( TDP-Janasena Alliance ) పెట్టుకోవడంతో పాటు, సీట్ల పెంపకాలు చేపట్టాయి.ఇదిలా ఉంటే...
Read More..నిన్న సాయంత్రం తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారిపై టిడిపి జనసేన పార్టీల తొలి ఉమ్మడి బహిరంగ సభ ” జెండా “( Jenda Meeting ) నిర్వహించారు ఈ సభకు టిడిపి, జనసేన సైనికులు భారీగా హాజరయ్యాయి.ఈ...
Read More..నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు( MP Raghu Rama Krishnam Raju ) ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) తో రఘురామ కృష్ణం రాజు...
Read More..ఒకపక్క అధికార పార్టీ వైసిపి సిద్ధం( YCP Siddham ) పేరుతో వరుసవరుసగా జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది.లక్షలాది మంది జనాల మధ్య జగన్ తన ప్రసంగాలు వినిపిస్తూ, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.జగన్ సభలకు భారీగా...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) 2019 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేశారు.కానీ ఆయనకు రెండు చోట్ల ఫరాభవమే ఎదురయింది.దీంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే స్థానం నుంచే పోటీ ఒక్కచోటే...
Read More..ఏపీ రాజకీయాలు( AP Politics ) రసవత్తరంగా మారాయి.ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఇక టికెట్ల కేటాయింపు విషయంలోనూ ఇదే రకమైన పోటీ నెలకొంది.వైసీపీ విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, టిడిపి, జనసేన( TDP-Janasena...
Read More..తాడేపల్లిగూడెం “జెండా” సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వచ్చే ఎన్నికలకు సిద్ధం అంటున్న జగన్ కి యుద్ధం ఇద్దామని పిలుపునిచ్చారు.జగన్( jagan ) పాలనలో అందరూ మోసపోయారని విమర్శించారు.పర్వతం ఎవరికి...
Read More..తాడేపల్లిగూడెం “జెండా” సభలో వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు( Chandrababu ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.టీడీపీ, జనసేన ( TDP, Jana Sena )కూటమి అధికారంలోకి వస్తే వైసీపీకి సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు.టీడీపీ.జనసేన కూటమి సూపర్ హిట్ కాంబినేషన్.వైసీపీ ఐదేళ్ల పాలన...
Read More..తాడేపల్లిగూడెంలో “జెండా” సభకు తెలుగుదేశం మరియు జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి రెండు పార్టీలకు చెందిన పెద్దలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు( Pawan Kalyan, Chandrababu ) హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.వైసీపీ (...
Read More..తాడేపల్లిగూడెంలో టీడీపీ.జనసేన పార్టీలు కలసి సంయుక్తంగా “జెండా”( Jenda ) పేరిట సభక నిర్వహించారు.ఈ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున రెండు పార్టీల కార్యకర్తల నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.తాడేపల్లిగూడెం( Tadepalligudem ) సభ చూస్తే.తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్న అభిమానులకు భేతళ ప్రశ్నలా మిగిలిపోయింది.పవన్ ఎక్కడినుంచి పోటీ చేసినా ఎన్నికల్లో విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గాజువాక, భీమవరం( Gajuwaka, Bhimavaram ) నుంచి పవన్...
Read More..ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ( Congress party ) చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు.వచ్చే నెలలో ఏపీ...
Read More..భారత ప్రధాని నరేంద్ర మోది( PM Narendra Modi ) తెలంగాణ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది. పార్లమెంట్ ఎన్నికలకు( Parliament Elections ) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో , ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ, బిజెపికి( BJP ) కలిసి...
Read More..వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన( TDP, Jana Sena ) కలిసి ముందుకు వెళుతున్న నేపథ్యంలో, ఇప్పటికే సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని దాదాపుగా ముగించాయి.పొత్తులో భాగంగా జనసేనకు టిడిపి 24 సీట్లను కేటాయించింది.మిగతా నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే పోటీ చేయనున్నారు.రెండు పార్టీలు...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ను ఎలాగైనా ఈసారి తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) టిడిపి అధినేత...
Read More..టిడిపి జనసేన పొత్తు( TDP Janasena Alliance ) తర్వాత సీట్ల పంపకాల విషయంలో చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా టికెట్ ఆశించి, ఇప్పటి వరకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ వచ్చిన జనసేన...
Read More..పల్నాడు జిల్లా( Palnadu District ) సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) టీ మాస్టర్ అవతారమెత్తారు. స్థానిక ఐదు లాంతర్ల సెంటర్లోని ఓ స్టాల్లో టీ తయారు చేస్తూ కనిపించారు.అనంతరం స్థానిక నాయకులకు టీ (...
Read More..తెలుగుదేశం ,జనసేన పార్టీ ల మధ్య పొత్తు లో భాగంగా సీట్ల పంపకాలు జరిగాయి .అయితే జనసేనకు కేటాయించిన సీట్ల విషయంలో టిడిపి టికెట్ ఆశించిన నేతలు , టీడీపి కి టికెట్ కేటాయించిన సీట్ల లో జనసేన నాయకులు అసంతృప్తికి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో బీజేపీ( BJP ) ఏపీ ఎన్నికల విషయంలో కీలకంగా రాణిస్తోంది.ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్( Raj Nath Singh )...
Read More..