Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

ఆసక్తికరంగా విజయవాడ సెంట్రల్ రాజకీయాలు..!!

విజయవాడ సెంట్రల్( Vijayawada Central ) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఇటీవలే సెంట్రల్ నియోజకవర్గానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను( Vellampalli Srinivas ) వైసీపీ అధిష్టానం ఇంఛార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నియోజకవర్గ కార్పొరేటర్లతో వైసీపీ ఇంఛార్జ్...

Read More..

రేపు సిట్ కార్యాలయానికి చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) రేపు ఉదయం సిట్ కార్యాలయానికి( SIT Office ) వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు.ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక మరియు మద్యం కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్...

Read More..

అసెంబ్లీ టికెట్లు అమ్ముకునేది చంద్రబాబే..: మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా( Minister Roja ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అసెంబ్లీ టికెట్లు అమ్ముకునేది చంద్రబాబేనని( Chandrababu ) చెప్పారు.సర్వేల ఆధారంగా వైసీపీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు.గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులతో ముంచేశారని మంత్రి...

Read More..

వైసీపీలో ఎంపీ ఇంఛార్జులపై కొనసాగుతున్న కసరత్తు..!!

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలపై( Lok Sabha Elections ) కూడా వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ఎంపీ ఇంఛార్జులపై కసరత్తు చేస్తున్నారు.గెలుపే లక్ష్యంగా...

Read More..

షర్మిలకు పిసిసి పగ్గాలు ఇవ్వొద్దు ! అప్పుడే మొదలైన అసంతృప్తి ?

ఇటీవల కాంగ్రెస్( Congress ) కండువా కప్పుకున్న వైఎస్ షర్మిలకు( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే హడావుడి కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది.షర్మిల ద్వారా పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకుని,  వచ్చే ఎన్నికల్లో కొన్ని...

Read More..

కోదండరాంకు ఎమ్మెల్సీ .. బోనస్ గా మంత్రి పదవి ? 

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ .ఎక్కడా తనపై విమర్శలు, అసంతృప్తులు రాకుండా చూసుకుంటున్నారు.ముఖ్యంగా పదవుల విషయంలో ఎవరెవరికి కేటాయించాలనే విషయంలో క్లారిటీ గా ఉంటున్నారు.తాను చేపట్టిన నియామకాల విషయంలో ఎటువంటి విమర్శలు...

Read More..

మొహమాటం వద్దంటూ పవన్ కు జోగయ్య హితబోధ

ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టిక్కెట్ల కేటాయింపు వ్యవహారంతో నెలకొన్న గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది టిడిపి, జనసేన. వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది .ఇప్పటికే కొంతమంది పార్టీ కండువాలు కప్పుకోగా , మరి కొంతమంది...

Read More..

వైసిపికి నో ఛాన్స్ : జనసేన లోకి 'ముద్రగడ '

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే వైసీపీ( YCP ) టికెట్ల కేటాయింపులు జరుగుతున్నాయి .దీంతో  ఆ పార్టీలో పరిస్థితి లో గందరగోళ వాతావరణం నెలకొంది .ఒకవైపు నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఖరారు చేస్తూనే...

Read More..

సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన ఎంపీ కేశినేని నాని..!!

వైసీపీ ఇన్చార్జిల మార్పు మూడో జాబితా విడుదల చేయడం జరిగింది.మొత్తం 21 మంది పేర్లను ప్రకటించడం జరిగింది.ఇందులో 6 లోక్ సభ, 15 అసెంబ్లీ నియోజ కవర్గాలకు సంబంధించి ఇన్చార్జిలను ప్రకటించారు.ఈ జాబితాలో కేశినేని నాని( Kesineni Nani )ని విజయవాడ...

Read More..

వైసీపీ అసెంబ్లీ, లోక్ సభ, ఇన్చార్జిల మూడో జాబితా విడుదల..!!

2024 ఎన్నికలను వైసీపీ( YCP ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పక్కన పెట్టేస్తూ రెండు జాబితాలను విడుదల చేయడం జరిగింది.మొదటి జాబితాలో 11 మంది రెండో జాబితాలో 27 మందిని.ఇన్చార్జిల మార్పులు చేర్పులు...

Read More..

వైసీపీ పార్టీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!!

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి నేతలు జాయిన్ అయ్యే పరిస్థితి నెలకొంది.ఈ రకంగానే ఇటీవల ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ( TDP )లో కీలక నేతగా రాణించిన విజయవాడ ఎంపీ కేశినేని...

Read More..

సీఎం రేవంత్ రెడ్డికి ఇద్దరు పీఆర్వోల నియామకం..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ 7వ తారీకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను రద్దు చేయడం జరిగింది.కొంతమంది ప్రభుత్వ...

Read More..

సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వ అనుమతులపై ఫైర్ అయిన జేడీ లక్ష్మీనారాయణ..!!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో భారీగా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సంక్రాంతి పండుగకు నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి.మహేష్ బాబు “గుంటూరు కారం”( Guntur Kaaram ), నాగార్జున “నా సామిరంగ”, వెంకటేష్ “సైంధవ”, తేజా సజ్జా “హనుమాన్”...

Read More..

కమలానికి విక్రమ్ గౌడ్ దూరం.. బీజేపీకి రాజీనామా చేసిన బీసీ నేత..!!

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్నాయి.కథ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి రావడం తెలిసిందే.దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అయితే ఎన్నికలు సమీపిస్తున్న...

Read More..

ఏపీ ఎన్నికల విధుల్లోకి టీచర్లు..!!

ఏపీ ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే ఓటర్ల జాబితాపై ఫోకస్ చేసిన ఈసీ తాజాగా టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోనున్నారు.ఈ మేరకు టీచర్లను( Teachers ) ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ఎన్నికల...

Read More..

కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి బయటపడింది..: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్య రామాలయ( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు రాబోమనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.అయోధ్య ట్రస్టు ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదని కిషన్...

Read More..

గుడివాడలో ఎన్టీఆర్ టూ వైయస్సార్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభం

కృష్ణా జిల్లా గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నాని-చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడలో ఎన్టీఆర్ టూ వైయస్సార్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.కే కన్వెన్షన్ ప్రాంగణంలో వృషభరాజాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, చర్నాకోల్ తిప్పుతూ జాతీయ స్థాయి ఒంగోలు జాతి...

Read More..

బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు భారీ షాక్..!

బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు( BRS ) భారీ షాక్ తగిలింది.బెల్లంపల్లి మున్సిపాలిటీలో( Bellampally Municipality ) కార్పొరేటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని 21 మంది కౌన్సిలర్లు యోచనలో ఉన్నారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(...

Read More..

అమిత్ షా చెప్పినా అంతేనా ? తెలంగాణలో బిజెపి పరిస్థితి ఇంతేనా  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఘోర ఓటమి ఎదురైనా, ఆ ఓటమి నుంచి బీజేపీ ఇంకా తేరుకోలేదు.మరోవైపు చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు  సమయం దగ్గర పడుతుంది .ఈ సమయంలో పార్టీ నాయకులు మధ్య ఆధిపత్య పోరు , గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడం...

Read More..

చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారు..: ఆలపాటి రాజా

టీడీపీ నేత ఆలపాటి రాజా ( Alapati Raja ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఆధారాలు లేకుండా తమ పార్టీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు.ఒక్కదాంట్లోనూ ఆధారాలు లేవని కోర్టులే చెప్పాయని ఆలపాటి రాజా తెలిపారు. లేని...

Read More..

ఎంపీ టికెట్ కోసం హిందూపురం టీడీపీ నేతల లాబీయింగ్..!!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో( Hindupuram ) ఎంపీ టికెట్ కోసం టీడీపీ నేతల( TDP Leaders ) మధ్య పోటీ నెలకొంది.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Mla Nandamuri Balakrishna ) ఆమోదం ఉంటే తమకు...

Read More..

వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రెఢీ ! లిస్ట్ లో ఉంది వీరే ?

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో,  వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు.ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల ఫైనల్ జాబితాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.దాదాపు ఈ లిస్టు ఫైనల్ అయింది.విడుదలే చేయాల్సి ఉంది.అసెంబ్లీ టికెట్ ఇవ్వని కొంతమందికి...

Read More..

సంక్రాంతికి టీడీపీ - జనసేన మ్యానిఫెస్టో..!!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ – జనసేన( TDP , Janasena ) గెలుపే లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తున్నాయి.ఈ మేరకు సంక్రాంతికి టీడీపీ – జనసేన మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.ఇప్పటికే మ్యానిఫెస్టోపై టీడీపీ – జనసేన అధినేతల కసరత్తు...

Read More..

ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ లో చేరుతున్నారా ?  టికెట్ తో పాటు మంత్రి పదవి ఆఫర్ ? 

ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు మొదలయిపోయాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో( YCP ) చేపట్టిన నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీ కి పెద్ద తలనొప్పిగానే మారింది.టిక్కెట్ దక్కలేదని, ప్రాధాన్యం...

Read More..

అంబటి రాయుడు కి సీటు ఫిక్స్ చేసిన పవన్ ! ఎక్కడంటే ?

ఎప్పటి నుంచో రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ, వైసిపికి దగ్గరగా ఉంటూ వస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఊహించని విధంగా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు .వైసిపి నుంచి ఎంపీ టికెట్ ఆశించినా, టికెట్ దక్కకపోవడంతో అంబటి రాయుడు చివరకు జనసేనలో...

Read More..

అంబటి రాయుడుపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్..!!

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ( YCP )లో జాయిన్ అయ్యారు.అయితే వారం రోజులు...

Read More..

ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసీ ఎండీ కీలక వ్యాఖ్యలు..!!

గత ఏడాది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం తెలిసిందే.ఈ క్రమంలో ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం( Free Bus ) హామీ ఇచ్చి.దానిని అమలు చేస్తూ ఉంది.తెలుగుదేశం పార్టీ అధినేత...

Read More..

తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని రాజీనామా..!!

విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.టీడీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.తన రాజీనామా లేఖను టీడీపీ చీఫ్ చంద్రబాబుకి పంపించినట్లు ట్వీట్ చేశారు.ఇన్నాళ్ళు పార్టీలో  తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు...

Read More..

వైసీపీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా..!

కర్నూలు జిల్లాలో( Kurnool District ) అధికార పార్టీకి వైసీపీకి షాక్ తగలింది.ఆ పార్టీకి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్( MP Dr.Sanjeev Kumar ) రాజీనామా చేయనున్నారు.వైసీపీ అధిష్టానం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోడంతో పార్టీ తీరుపై డాక్టర్ సంజీవ్...

Read More..

రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం షాక్..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి( Rahul Gandhi ) మణిపూర్ ప్రభుత్వం( Manipur Govt ) షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు( Bharat Nyay Yatra ) హంసపాదు ఎదురైంది.ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్ర...

Read More..

కాంగ్రెస్ కు అసలు సినిమా ముందుంది..: కేటీఆర్

మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.విధ్వంసమైన తెలంగాణను కేసీఆర్( KCR ) వికాసం వైపు మళ్లించారని తెలిపారు.తెలంగాణను అభివృద్ధి చేయాలన్న తపనతో కేసీఆర్ 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను...

Read More..

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట..!!

టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) ఏపీ హైకోర్టులో( AP High Court ) ఊరట లభించింది.ఈ మేరకు మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది.ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ లిక్కర్ కేసుతో పాటు అక్రమ ఇసుక...

Read More..

జనసేనలోకి క్రికెటర్ అంబటి రాయుడు..!!

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu ) జనసేనలోకి ( Janasena ) వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో( Pawan Kalyan ) అంబటి రాయుడు సమావేశం అయ్యారు.అయితే గత కొన్ని రోజుల కిందట వైసీపీలోకి(...

Read More..

వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని..!!

విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ను( CM Jagan ) కేశినేని నాని కలవనున్నారు.ఇటీవలే కేశినేని నాని కుమార్తె శ్వేతా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే....

Read More..

ఇప్పుడు హడావుడి పడితే ఏం లాభం చిన్నమ్మ ..?

ఏపీలో బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసేసుకున్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari ).ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపైనే నిమగ్నం...

Read More..

చేసింది కూడా చెప్పుకోలేకపోతే ఎలా ? వాళ్లకి కౌంటర్ ఇచ్చేవారేరి ? 

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడింది.ఈ సమయంలో అధికార పార్టీ వైసీపీ( YCP ) ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి జనాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి, ఎన్నికల్లో అది తమకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి.అయితే ఆ...

Read More..

గెలుపుపై వైసీపీ ధీమాకు కారణం అదేనా ? 

ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) లో అనే సంచలన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపైన జగన్ పూర్తిగా కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, మూడో విడత జాబితాను...

Read More..

నర్సీపట్నం మున్సిపాలిటీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు... అయ్యన్నపాత్రుడు

పందెం పుంజులు కోడిపెట్టెలు కూడా పట్టుకు పోతున్నారు వైసీపీ నాయకులు.పందెం పుంజులు సుమారు 100 కోళ్లు విజయసాయిరెడ్డి విశాఖ నుంచి పట్టుకుపోయాడు.ఇలాంటి పనులు చేస్తున్న వీళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు.నా బీసీ నా ఎస్టి అంటూనే ఆ వర్గాలను నాశనం...

Read More..

నాని నెక్స్ట్ స్టెప్ ఏంటో ? 

చాలాకాలం నుంచి విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం వివాదాస్పదంగా నే ఉంటూ వస్తోంది.రెండోసారి టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన నాని( Keineni nani )కి ఆ పార్టీలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని...

Read More..

సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఖరారు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) విదేశీ పర్యటన ఖరారు అయింది.జనవరి 15వ తారీఖు నుంచి 20వ తారీకు వరకు విదేశాలలో పర్యటించనున్నారు.దావోస్ లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయింది.దావోస్ వేదికగా...

Read More..

ధరణి సమస్యలపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గత ప్రభుత్వంలో కొన్ని ఉన్నతాధికారుల నియామకాలను రద్దు చేయడం జరిగింది.ఇక గత ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల విషయంలో కూడా...

Read More..

ఎంపీ ఎన్నికల విషయంలో ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

దేశవ్యాప్తంగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలిసిందే.తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంలో రేవంత్ రెడ్డి(...

Read More..

సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!!

తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగలలో సంక్రాంతి( Sankranthi ) ఒకటి.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు.సంక్రాంతి అంటే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది.ప్రధానంగా గోదావరి జిల్లాలలో కోడిపందాలు, రకరకాల ఆటలతో సందడి...

Read More..

5..6..7 : వీటినే నమ్ముకున్న కాంగ్రెస్ ?

ఏపీలో ఏదో రకంగా పార్టీని బలోపేతం చేసి , కనీసం కొన్ని ముఖ్యమైన స్థానాల్లో అయినా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్( Congress ) దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తోంది.వై నాట్ ఏపీ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని...

Read More..

పవన్ కళ్యాణ్ కు నా స్పెషల్ రిక్వెస్ట్ : కేఏ పాల్ 

త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) సైతం దృష్టిపెట్టినట్టుగా కనిపిస్తున్నారు.మొన్నటివరకు తెలంగాణలో హడావుడిచేసిన కేఏ పాల్ బీఆర్ఎస్ , కాంగ్రెస్,  బిజెపిలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు .అయితే రాజకీయంగా కేఏ...

Read More..

కాళేశ్వరంపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు..!!

కాళేశ్వరంపై( Kaleswaram ) విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.గోదావరిఖని ఎన్టీపీసీలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రాజెక్టు నిర్మాణాల అవకతవకల నేపథ్యంలో అధికారులు పైళ్లను తనిఖీ చేస్తున్నారు....

Read More..

తెలంగాణ సీఎంపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) ఫిర్యాదు అందింది.ఈ మేరకు శాసన మండలి ఛైర్మన్ కు బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) కంప్లైంట్ చేశారు.మండలిని ఇరానీ కేఫ్ గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సుధీర్ బాబు

ఈరోజు ఉదయం విఐపి విరామ( VIP break ) సమయంలో తిరుమల శ్రీవారి( Tirumala )ని సినీ నటుడు సుధీర్ బాబు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు( Vedic scholars ) ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు...

Read More..

ఈసీకి వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులు..!!

ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.ఈ మేరకు వైసీపీ, ( YCP ) టీడీపీ( TDP ) పోటాపోటీగా ఫిర్యాదులు చేస్తున్నారు.విజయవాడలోని నోవాటెల్ ఉన్న ఈసీ బృందాన్ని వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి,( Vijayasai Reddy ) మార్గాని...

Read More..

అందుకే షర్మిలకు కీలక పదవి ఇస్తున్నారా ?

ఏపీలో కాంగ్రెస్ ను( AP Congress ) బలోపేతం చేసే విషయంలో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా నే నిర్ణయాలు తీసుకుంటోంది.కర్ణాటక, తెలంగాణలో వరుసగా దక్కిన విజయాలు ఆ పార్టీ అగ్రనేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ఏపీలో నూ  కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉన్నాయని గుర్తించింది.అందుకే...

Read More..

ఏపీలో మళ్లీ రిపీట్.. సింగిల్‎గా ఆనాడు వైఎస్ఆర్ నేడు జగన్...!!

ప్రతి ఒక్కరూ ‘పందులే గుంపులుగా వస్తాయి… సింహం సింగిల్ గా వస్తుంది’ అన్న సినిమా డైలాగ్ ను వినే ఉంటారు.అదేంటి? ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారా? ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తే ఎవరికైనా అదే డైలాగ్ గుర్తుకు వస్తుంది.ప్రత్యర్థిని...

Read More..

నేడే విడుదల :  ఫైనల్ లిస్ట్ రెఢీ చేసిన జగన్

ఎట్టకేలకు వైసిపి( ycp ) అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్( jagan ) చాలా కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.గెలుపు గుర్రాల కే టికెట్లు కేటాయిస్తున్నారు.రెండు విడతలుగా విడుదల చేసిన జాబితా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.ఈరోజు మరో జాబితాను విడుదల చేసేందుకు...

Read More..

రాహుల్ ఏపీ నుంచి పోటీ చేస్తున్నారా ?

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.వరుసగా ఒక్కో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడుతూ ఉండడంతో, రాబోయే లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు.ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో...

Read More..

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన డైరెక్టర్ రవిబాబు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkatreddy )ని డైరెక్టర్ రవిబాబు పరామర్శించారు.హైటెక్ సిటీ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అల్లరి, నచ్చవులే, అనసూయ, అవును తదితర సినిమాలను తెరకెక్కించిన...

Read More..

₹500 గ్యాస్ సిలిండర్...ఉచిత విద్యుత్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) కొలువుదీరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) పదవి బాధ్యతలు చేపట్టాక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల విషయంలో కీలక నిర్ణయాలు...

Read More..

రేపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలకు టీడీపీ జనసేన పార్టీలు పొత్తులు( TDP Janasena Alliance ) పెట్టుకోవడం తెలిసిందే.ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు కలిసి ఉమ్మడి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.అదేవిధంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి...

Read More..

సీఎం రేవంత్ పై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )పై మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఆ సమయంలో తాను ముఖ్యమంత్రి...

Read More..

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఇద్దరు ఎమ్మెల్యేల భేటీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు( Andhra Pradesh Politics ) రోజురోజుకీ వేడెక్కుతున్నాయి.ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.2019 ఎన్నికల కంటే ఈసారి చాలా క్లిష్టంగా ఉన్నాయి.ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.ఏపీ ప్రజల ఓటర్ నాడీ ఎవరు కనిపెట్టలేక...

Read More..

ఏపీలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన .. ఆ అవకతవకలు తేల్చేస్తారా ?

నేడు ఏపీలో కేంద్ర ఎన్నికల కమిషన్( Central Election Commission ) పర్యటించనుంది.ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా స్పీడ్ పెంచుతోంది.అలాగే ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీ వైసీపీతో పాటు...

Read More..

టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీ .. లిస్ట్ లో ఉంది వీరే ?

ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టికెట్ల కేటాయింపులు జరుగుతున్నాయి.రెండు విడుదల అభ్యర్థులను జగన్ ప్రకటించగా, మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో టీడీపీ కూడా దూకుడు పెంచింది.జనసేన, టిడిపి( Janasena, TDP ) కలిసి...

Read More..

ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్ .. లోక్ సభ స్థానాల ఇన్చార్జీలు వీరే 

ఏపీలో కాంగ్రెస్ ను( AP Congress ) బలోపేతం చేసే విధంగా ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో, ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపే విధంగా...

Read More..

కేసీఆర్ ఫ్యామిలీ ప్యాకేజ్ : అందరూ ఎంపీలు అవుదామనే .. ? 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ( BRS party ).ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని, మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామని కెసిఆర్ ( KCR )అంచనా వేశారు.కానీ...

Read More..

పెద్ద పదవిపైనే హనుమంతన్న కన్ను ? నోటికి తాళం అందుకేనా ?

తమ రాజకీయ ప్రత్యర్థుల పైనే కాదు, సొంత పార్టీ నేతల పైన తనదైన శైలిలో విమర్శలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు( V Hanumantha Rao ) ప్రస్తుతం బాగా సైలెంట్ అయ్యారు.ఎక్కడా ఏ...

Read More..

టీడీపీకి కేశినేని నాని, శ్వేత గుడ్ బై..!!

విజయవాడ రాజకీయాల్లో ఇటీవల కేశినేని నాని( Kesineni Nani ) వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె శ్వేత( Kesineni Swetha ) కూడా పదవికి రాజీనామా చేయనున్నారు.కేశినేని నాని ఎంపీ పదవికి,...

Read More..

పంతం పట్టిన నాని ? అక్కడ టీడీపీ ఓటమే లక్ష్యంగా ...?

విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని( Kesineni Nani ) టిడిపి పై పగ తో రగిలిపోతున్నారు.చాలాకాలం నుంచి తనపై కొంతమంది పార్టీ కీలక నాయకులే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా,  వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా,  టిడిపి అధిష్టానం...

Read More..

అంగన్వాడీల సమ్మెపై స్పందించిన బొత్స సత్యనారాయణ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు( Anganwadis ) దాదాపు 25 రోజులకు పైగా సమ్మె చేస్తూ ఉన్నారు.చలిని సైతం లెక్కచేయకుండా సమ్మె కొనసాగిస్తున్నారు.అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజు రోజుకి తీవ్రతరంగా మారుతుంది.గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో తమ...

Read More..

ఆచంట సభలో వైసీపీ మంత్రులపై చంద్రబాబు సెటైర్లు..!!

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో “రా కదలిరా” సభలో చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు( Nara Chandrababu naidu ) ప్రసంగిస్తూ వైసీపీ మంత్రులపై భారీ ఎత్తున సెటైర్లు వేశారు.ముందుగా పశ్చిమగోదావరి జిల్లా గొప్పతనం గురించి మాట్లాడుతూ మర్యాదకి మారుపేరు.ఈ ప్రాంత...

Read More..

వైసీపీని వీడటంపై క్రికెటర్ అంబటి రాయుడు వివరణ..!!

క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) వైసీపీకి రాజీనామా చేయడంపై వివరణ ఇచ్చారు.దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ -ILT20 లో ( International League -ILT20 ) పాల్గొనేందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ...

Read More..

షర్మిల రాక వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదు - ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

తిరుమల: వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి, ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు.ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తో పాటు, ఎంపీ సంజీవ్...

Read More..

విజయవాడ టీడీపీలో ఆసక్తికరంగా కేశినేని నాని ఎపిసోడ్..!!

విజయవాడ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) వ్యవహారం సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.ఈ క్రమంలోనే కేశినేని భవన్ పై ఉన్న టీడీపీ జెండాలను( TDP Flags ) తొలగించారు.అయితే టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల...

Read More..

సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారు - సుంకర పద్మశ్రీ

విజయవాడ: సజ్జల వాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ రియాక్షన్.అధికారం కోల్పోతున్నామని భయంతో సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారు.జగన్ అధికార దాహంతో గత ఎన్నికల సమయంలో రాజశేఖర్ రెడ్డి మరణాన్ని వాడుకుని ప్రజల ముందుకు వచ్చాడు.తప్పుడు ప్రచారాలు...

Read More..

నెల రోజుల పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కొలువుదీరి నెల రోజులు గడిచింది.ఈ క్రమంలో నెల రోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ట్వీట్ చేశారు.నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్న సీఎం రేవంత్...

Read More..

వైసిపి మూడో జాబితా రెడీ ! టికెట్ దక్కని వారి దారటే ?

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు చేయించి పార్టీ పరిస్థితి, ప్రజల్లో ఉన్న సానుకూలత, వ్యతిరేకత వంటి అన్ని అంశాల పైన ఒక అవగాహనకు వచ్చారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.( CM Jagan ) దానికి అనుగుణంగానే ఇప్పుడు పార్టీలో...

Read More..

ఏపీలో పొత్తులపై కాంగ్రెస్ స్పష్టత..!

ఏపీలో పొత్తులపై కాంగ్రెస్( Congress ) క్లారిటీ ఇచ్చింది.మత విద్వేషాన్ని ప్రదర్శించే బీజేపీతో( BJP ) తాము రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్( Manickam Tagore ) ట్విట్టర్ వేదికగా తెలిపారు. అదేవిధంగా బీజేపీతో...

Read More..

ఏపీ సీఎం జగన్ నుంచి నాకు ఫోన్ కూడా రాలేదు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) శనివారం ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్( cm jagan ) నుంచి...

Read More..

మరోసారి అధికారంలోకి వస్తే అంటూ సీఎం జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన పార్టీ నేత నాగబాబు( nagababu ) శనివారం తెనాలి నియోజకవర్గ జనసైనికులు వీర మహిళల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన వచ్చే తరాల కోసం పెట్టిన పార్టీ అని అన్నారు.ఎన్నికలలో వెంటనే గెలవాలనే పెట్టిన పార్టీ కాదని వ్యాఖ్యానించారు.గత...

Read More..

సోనియా, చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.ఈ క్రమంలో ఎవరికి వారు వివిధ పార్టీల నేతలు ప్రజలలో ఉంటూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.2019 కంటే 2024...

Read More..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల..!!

వైయస్ షర్మిల ( YS Sharmila )తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో( Revanth Reddy ) భేటీ అయ్యారు.ఈ క్రమంలో ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి తన కుమారుడి పెళ్లికి.రావాలని శుభలేఖ అందించినట్లు సమాచారం.వైయస్ షర్మిల కొడుకు వైయస్...

Read More..

అంబటి రాయుడు వైసీపీ పార్టీ వీడటంపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ ( YCP )పార్టీలో జాయిన్ అయ్యి వారం రోజులు గడవక ముందే క్రికెటర్ అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే.ఈరోజు ఉదయమే వైసీపీ పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.అంతేకాదు...

Read More..

చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి..

వైఎస్సార్‌( YSR ) మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆరోజు నుంచే అనుమానాలు ఉన్నాయి.టీడీపీ, కాంగ్రెస్‌( TDP , Congress ) కలిసే జగన్‌పై తప్పుడు కేసులు పెట్టాయి కాంగ్రెస్‌తో ఎప్పుడూ చంద్రబాబు( Chandrababu naidu ) కంటాక్ట్‌లో ఉంటున్నాడు . షర్మిల(...

Read More..

కేశినేని నాని రాజీనామా.. బెజవాడ టీడీపీ ఇక క్లోజేనా..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ అడుగులు వేస్తున్నారు.మంచి జరిగి ఉంటేనే తనను గెలిపించాలని వైఎస్ జగన్( YS Jagan ) చెబుతుండగా ప్రతిపక్ష టీడీపీ మాత్రం వైసీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది.ఇదంతా...

Read More..

లోక్‎సభ స్పీకర్ అనుమతి కోరా..: కేశినేని నాని

లోక్‎సభ స్పీకర్ ను( Loksabha Speaker ) కలిసి తన పదవికి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) అన్నారు.ఇందుకోసం లోక్‎సభ స్పీకర్ అనుమతి కోరినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో స్పీకర్ అపాయింట్ మెంట్ రాగానే...

Read More..

వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ.. : బాలినేని

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) తెలిపారు.సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్థానాల మార్పని పేర్కొన్నారు. గిద్దలూరు( Giddalur ) నుంచి పోటీ చేస్తున్నానన్న వార్తలో...

Read More..

అంగన్‎వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం..!

ఏపీలో అంగన్‎వాడీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా( ESMA ) ప్రయోగించింది.ఈ మేరకు అంగన్‎వాడీ కార్యకర్తలు( Anganwadi Workers ) చేస్తున్న సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.అయితే తమ న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర...

Read More..

సోనియా, ప్రియాంక ఎవరైనా ప్రత్యర్థి గా కవితే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి మళ్ళీ పార్టీలో నూతన ఉత్సాహం తీసుకొచ్చే విధంగాను,  ప్రజల్లో బీఆర్ఎస్( BRS party ) కు ఆదరణ మళ్లీ పెరుగుతోంది...

Read More..

వైసీపీకి క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై..!!

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వైసీపీని( YCP ) వీడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానన్న అంబటి రాయుడు త్వరలోనే భవిష్యత్...

Read More..

మనతో మన రజినమ్మ : అప్పుడే మొదలెట్టేసిన మంత్రి గారు 

రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ వైసిపి( YCP )కచ్చితంగా 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగురువేయాలనే పట్టుదలతో ఆ పార్టీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఉన్నారు.దీనికి తగ్గట్లుగానే ఏపీ...

Read More..

కేశినేని నాని పీపాల బస్తా..: పొట్లూరి వరప్రసాద్

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని( Kesineni Srinivas ) రాజీనామా ప్రకటనపై పొట్లూరి వర ప్రసాద్( Potluri Varaprasad ) కీలక వ్యాఖ్యలు చేశారు.కేశినేని నాని పీపాల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారు అయ్యారని విమర్శించారు. కేశినేని నాని ఏదో...

Read More..

ఆ విధంగా సీట్ల సర్దుబాటు పూర్తి ... ప్రకటన ఎప్పుడంటే ?

టీడీపీ ,జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీకి వచ్చారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించుకుని, ఏ ఏ స్థానాల్లో టిడిపి పోటీ చేయాలి.ఎక్కడ జనసేనకు సీట్లు కేటాయించాలి అనే విషయంపై ఒక క్లారిటీ...

Read More..

ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న వైయస్ షర్మిల..!!

వైయస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో( Congress party ) జాయిన్ కావడం తెలిసిందే.ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( AICC President Mallikarjuna Kharge ).సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవటం జరిగింది.అదే సమయంలో వైఎస్సార్ టీపీ పార్టీని...

Read More..

ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ మహిళలకు మరో శుభవార్త..!!

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి రావడం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.ముందుగా ఆరోగ్యశ్రీ పరిమితి...

Read More..

టీడీపీ "రా కదలిరా" కార్యక్రమం పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇప్పటికే ఒకసారి రాష్ట్రంలో పర్యటించడం జరిగింది.వచ్చే వారంలో మరోసారి పర్యటించబోతున్నారు.2019 ఎన్నికల కంటే ముందుగానే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటువంటి...

Read More..

సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలియజేసిన ఏపీఎస్ఆర్టీసీ..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో సంక్రాంతి పండుగ.చాలా ఘనంగా నిర్వహిస్తారు.మూడు రోజులు జరిగే ఈ పండుగకు కోళ్ల పందాలతో పాటు పిండివంటలతో.ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటారు.ముఖ్యంగా గోదావరి జిల్లాలలో సంక్రాంతి( Sankranti ) హడావిడి బీభత్సంగా ఉంటుంది.కోడిపందాలు మొదలుకొని ఇంకా రకరకాల...

Read More..

ఇప్పుడు పురంధరేశ్వరి హ్యాపేనా ?

ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి( Daggubati Purandeswari ) కృషి ఫలించినట్టుగానే కనిపిస్తుంది.టిడిపి తో పొత్తు విషయంలో బహిరంగంగా ఆమె ఏ ప్రకటన చేయనప్పటికీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయంతోనే ఉంటూ వచ్చారు.ఏపీలో బిజెపిని బలోపేతం చేయడంతో...

Read More..

ఆ వైసీపీ ఎమ్మెల్యే ' హ్యాండ్ ' ఇస్తున్నారా ?

వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు లు చేపట్టి పెద్ద కలకలం సృష్టిస్తున్నారు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్.గెలుపే ప్రామాణికంగా టికెట్ల కేటాయింపు చేస్తూ కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు.గెలిచే అవకాశం లేదనుకున్న వారిని పక్కన పెట్టేస్తున్నారు.వారిలో తనకు అత్యంత సన్నిహితులైన వారు...

Read More..

నానికి నో టికెట్ .. ఊహించిందేగా ? 

బెజవాడ టిడిపిలో వివాదాస్పదంగా మారిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని వ్యవహారాన్ని టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తేల్చేశారు.చాలా కాలంగా కేసిన నాని పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తితో ఉండడమే కాకుండా, బహిరంగంగా తన అసంతృప్తిని...

Read More..

ఎమ్మెల్సీల ఎంపిక కాంగ్రెస్ కు తలనొప్పే .. పోటీలో ఉంది వీరే

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) కు ఇప్పుడు తలనొప్పి మొదలైంది.ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా పోటీకి దించాలనే విషయంలో తర్జన భర్జన పడుతోంది.ఈ ఎమ్మెల్సీ స్థానాలను పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఆశిస్తూ ఉండడం, అలాగే...

Read More..

పొత్తుపై టీడీపీ స్పందించడం లేదనేనా బీజేపీ బాధ ? 

ఏపీలో పొత్తుల విషయంలో బిజెపి ఏ క్లారిటీకి రాలేకపోతోంది.పేరుకు జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్న ఆ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుని సీట్ల పంపటానికి సిద్ధమైంది వచ్చే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయని,  ఇప్పటికే ప్రకటించారు.అయితే బిజెపి(...

Read More..

ఏపీలో ఉనికి కోసం కాంగ్రెస్ ఆరాటం.. ఫలితం శూన్యమంటున్న..!?

సర్క్యులర్ పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్( Congress ) ప్రస్తుతం ఏపీలో ఉనికి కోసం ఆరాటపడుతోంది.నోటాకు ఉన్న విలువ హస్తం పార్టీకి లేదంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత ఏంటనేది.దేశంలో ఒకప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్...

Read More..

పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి( Mallareddy ) గురువారం మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి( Malkajigiri ) నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.గతంలో తాను మల్కాజిగిరి ఎంపీ...

Read More..

ప్రజాభవన్ లో భట్టి విక్రమార్కను కలిసిన మెగాస్టార్ చిరంజీవి దంపతులు..!!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆయన సతీమణి సురేఖ( Surekha ) ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుని కలవడం జరిగింది.ఈ సందర్భంగా మల్లు బడ్డీకి మెగాస్టార్ ఒకే అవ్వగా చిరంజీవిని సాలువాతో మల్లుబట్టి సత్కరించారు.తెలంగాణ రాష్ట్రంలో...

Read More..

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో విభజన సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది.ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సిఎస్ లను పిలిచి మాట్లాడుతామని.అమిత్ షా( Amit...

Read More..

పవన్ కి సవాల్ విసిరినా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి..!!

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి( MLA Dwarampudi Chandrasekhar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలకి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు( Former TDP MLA Kondababu ), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై...

Read More..

కాంగ్రెస్ పార్టీలో వైయస్ షర్మిల జాయిన్ అవ్వటంపై స్పందించిన పురంధేశ్వరి..!!

ఢిల్లీలో ఈరోజు ఉదయం కాంగ్రెస్ పెద్దల సమక్షంలో వైయస్ షర్మిల ( YS Sharmila )కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం తెలిసిందే.ఈ సందర్భంగా తన తండ్రి వైయస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన మేలులను గుర్తు చేసుకుని రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి...

Read More..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది.ఈ మేరకు శాసనమండలిలో రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్( Central Election Commission ) షెడ్యూల్ ప్రకటించింది.ఈనెల 11 న ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల...

Read More..

అక్కడ టికెట్ రాని వారందరి ఆప్షన్ కాంగ్రెస్ ? 

ఏపీలో ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసే విధంగా ఆ పార్టీ అధిష్టానం చర్యలు మొదలుపెట్టింది.వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను( YS Sharmila ) పార్టీలో  ఈ రోజే చేర్చుకుంది.ఆ పార్టీని విలీనం చేసుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష...

Read More..

జగన్ మొహమాటపడ్డారా ?వారసులకు టికెట్లు అందుకేనా ? 

గత కొద్ది రోజులుగా వైసిపి నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టిన జగన్ అనేక సంచలనాలకు కారణం అయ్యారు.ఓడిపోతారుకున్న జాబితాలో ఉన్న వారిలో తనను నమ్ముకున్న వారిని సైతం ఇప్పుడు పక్కన పెట్టారు.కచ్చితంగా వచ్చి ఎన్నికల్లో గెలుస్తారు అనుకున్న వారికి...

Read More..

నన్ను గొట్టంగాడు అన్నా భరించాను ! పార్టీలో పరిణామాలపై నాని ఆవేదన

నిన్న కృష్ణాజిల్లా తిరువూరు టిడిపి కార్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలను మరోసారి తెరపైకి తీసుకువచ్చాయి.ఎప్పటి నుంచో విజయవాడ టిడిపి ఎంపీ నాని, ఆయన సోదరుడు చిన్ని మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది.నాని...

Read More..

షర్మిల ఎక్కువ ఊహించుకుంటున్నారా ? 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS Sharmila ) నేడు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు .ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు( AP Congress President ) షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది.ఏపీలో...

Read More..

వారిపై వీరు ..వీరిపై వారు ! ఓటమి పై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఓటమి నుంచి ఇంకా బీజేపీ కోలుకోలేదు.ఓటమికి గల కారణాలపై ఇంకా పార్టీలో రచ్చ రచ్చ జరుగుతుంది.తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనే అంచనా తో బిజెపి ముందు నుంచి ధీమాగానే ఉంది.దీనికి తగ్గట్లుగానే...

Read More..

తెలంగాణ నుంచే సోనియా పోటీ ? ఏ నియోజకవర్గం అంటే ..? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిచి తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్, బిజెపిల కంటే కాంగ్రెస్ వైఫై జనాల చూపు ఉందని, కచ్చితంగా మెజార్టీ స్థానాలను దక్కించుకుంటాము అనే నమ్మకంతో...

Read More..

ఢిల్లీకి బయలుదేరిన వైఎస్ షర్మిల..!!

YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) జాయిన్ కాబోతున్నట్లు ప్రచారం...

Read More..

రాంగోపాల్ వర్మకి మళ్లీ వార్నింగ్ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాస్..!!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తెరకెక్కించిన “వ్యూహం” సినిమా( Vyuham Movie ) వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే.డిసెంబర్ చివరి వారంలో విడుదల కావలసిన ఈ సినిమా కోర్టు తీర్పులతో రిలీజ్ వాయిదా...

Read More..

ఇక నుండి నాలుగు నెలలకు ఒకసారి "ప్రజా పాలన" నమోదు చేసుకోవచ్చు..!!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా “ప్రజా పాలన( Praja Palana ) దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఉన్నారు.జనవరి ఆరవ తారీకు వరకు “ప్రజా పాలన” దరఖాస్తులను స్వీకరించనన్నారు.ఈ క్రమంలో “ప్రజా పాలన”...

Read More..

తెలంగాణలో 23 మంది ఐపీఎస్ లు బదిలీ.. పూర్తి వివరాలు..!!

తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా బదిలీలు జరుగుతున్నాయి.డిసెంబర్ 7వ తారీకు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక గత ప్రభుత్వంలో జరిగిన నియామకాలను రద్దు చేయడం జరిగింది.ఇదే సమయంలో భారీగా...

Read More..

పార్లమెంట్ ఎన్నికలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

బీఆర్ఎస్( BRS ) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.కేసిఆర్( KCR ) దండు ఢిల్లీలో ఉంటేనే తెలంగాణకి మేలు జరుగుతుందని తెలిపారు.అక్కడ బీఆర్ఎస్ లేకపోతే పార్లమెంట్ లో తెలంగాణ ఉనికి లేకుండా...

Read More..

ఆ ఎన్నికలే లక్ష్యం ..  కేటీఆర్ బిజీబిజీ ! 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్,( BRS ) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను( MP Seats ) గెలుచుకుని తన సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది .బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) అనేక వ్యూహాలు...

Read More..

కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు..: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయని చెప్పారు.కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు.అయితే వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం తనకు చేతకాదని సీఎం జగన్ తెలిపారు.ఈ కుట్రల పట్ల...

Read More..

షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరుతున్నాను : ఎమ్మెల్యే ఆర్కే

ఏపీ నుండి కాంగ్రెస్( Congress ) లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే ను నేనేషర్మిల తో పాటు సీఎం జగన్(CM Jagan ) ను కలవడానికి వెళ్తున్నాను అమరావతి( Amaravati ) రాజధానికి నేనేమీ వ్యతిరేకం కాదు బలవంతపు భూసేకరణను మాత్రమే...

Read More..

ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్..!!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే పొత్తులపై అభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.అధిష్టానం నిర్ణయం మేరకు రేపు ఏపీకి బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్( Tarun Chugh ) రానున్నారు.బీజేపీ ముఖ్యనేతల...

Read More..

ఏపీలో పొత్తులపై బీజేపీ ఫోకస్ ! తరుణ్ చుగ్ ఏం తేల్చుతారో ?

ఏపీ బీజేపీలో( AP BJP ) కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో, పొత్తుల విషయంలో ఒక క్లారిటీ రావాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది.ఇప్పటికే టిడిపి,  జనసేన పొత్తు( TDP Janasena Alliance ) కొనసాగిస్తుంది.జనసేన బిజెపితో పొత్తులో...

Read More..

ఏపీకి మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన..!

కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) మరోసారి ఏపీలో పర్యటించనుంది.ఈ మేరకు రాష్ట్రానికి రానున్న సీఈసీ బృందం ఈనెల 9, 10 వ తేదీల్లో పర్యటించనుంది.సీఈసీ రాజీవ్ కుమార్( CEC Rajiv Kumar ) నేతృత్వంలోని అధికారుల బృందం...

Read More..

లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం..!!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కీలక నిర్ణయం తీసుకున్నారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఇవాళ విచారణ దూరంగా ఉండాలని నిర్ణయించారు. కేజ్రీవాల్ తాజా నిర్ణయంతోఈడీ విచారణకు( ED...

Read More..

అనిల్ పై మాజీ మంత్రి నారాయణ సెటైర్లు..

మాజీమంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) నెల్లూరు సిటీని జనసేనకు కేటాయిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై పాత్రికేయుల...

Read More..

సామాజిక సాధికారతే లక్ష్యం.. రెండో జాబితా విడుదల చేసిన వైసీపీ

ఏపీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ పార్టీలో( YSRCP ) కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చిన పార్టీ అధిష్టానం తాజాగా ఇంచార్జుల రెండో జాబితాను విడుదల చేసింది.సామాజిక సాధికారతే లక్ష్యంగా...

Read More..

బురద జల్లాలనుకుంటే .. మీద పడిందిగా కడుక్కోండి

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడితే అది రివర్స్ అయ్యి తమ మెడకే చుట్టుకుంటుంది.ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఎదురైంది.కాంగ్రెస్ ను ఇరుకును పెట్టేందుకు కిషన్ రెడ్డి చేసిన...

Read More..

కాంగ్రెస్ లోకి షర్మిల .. జగన్ కే ఎక్కువ లాభం 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS sharmila ) కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.ఈ నెల నాలుగో తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు.ఈ తతంగం ముగిసిన తరువాత తెలంగాణ కాంగ్రెస్...

Read More..

రేపు సాయంత్రం వైయస్ జగన్ తో భేటీ కానున్న వైయస్ షర్మిల..!!

YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) రేపు అన్న వైయస్ జగన్ తో( YS Jagan ) భేటీ కాబోతున్నారట.విషయంలోకి వెళ్తే న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో తన కొడుకు రాజారెడ్డి( Rajareddy ) నిశ్చితార్థ వేడుక...

Read More..

వైసీపీ ఇన్ ఛార్జ్ ల రెండో జాబితా విడుదల..ఎవరెవరు..? ఎక్కడ..? నుంచి పూర్తి వివరాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను వైసీపీ( YCP ) చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.కాగా ఎన్నికలకి  ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సంబంధించి ప్రజా వ్యతిరేకత ఉంటే వాళ్లని జగన్ పక్కన పెట్టేస్తున్నారు.అంతేకాకుండా...

Read More..

తెలంగాణలో కాంగ్రెస్ తమ వల్లే గెలిచింది... వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో తమ వల్లే కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చిందని అన్నారు.కేసీఆర్ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో YSRTP కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఇడుపులపాయలో కుమారుడు కాబోయే కోడలతో కలిసి వైయస్...

Read More..

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతున్నట్లు...

Read More..

వైయస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లపై Ycp ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు కౌంటర్ ఎటాక్..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లపై కౌంటర్ ఎటాక్ చేసిన పూతలపట్టు ycp ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు.దళిత ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లోనే మార్పులు చేపడుతున్నారని. నియోజకవర్గ అభివృద్ధి ఆ ఇద్దరి...

Read More..

తమ్ముళ్లూ రండి కదలిరండి ! భారీగా ప్లాన్ చేసిన బాబు 

ఏపీలో ఎన్నికల సమయం ముంచుకు వచ్చేయడంతో జనాల బాట పట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలోనే ఉన్నాయి.ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది.ఇప్పటికే జనసేన పార్టీ( Janasena party )తో పొత్తును...

Read More..

రోజాకూ తాడేపల్లి పిలుపు ! జగన్ ఆ విషయం చెప్పేస్తున్నారా ?

వైసిపిలో కీలక నాయకురాలిగా ఉన్న నగరి వైసిపి ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజా( RK Roja )కు తాడేపల్లి నుంచి పిలుపు అందింది.ప్రస్తుతం వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు చేర్పుల వ్యవహారం జరుగుతోంది.అనేక సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలకు అనుగుణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను...

Read More..

ఎల్లుండి వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనం..!!

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) రేపు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు 4వ తేదీన ఆమె కాంగ్రెస్( Congress Party ) కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వైఎస్ఆర్ టీపీని( YSRTP ) కాంగ్రెస్...

Read More..

టీడీపీని వెంటాడుతున్న 'నాని' భయం .. రచ్చ తప్పదా ? 

ఏ పార్టీకైనా ఎన్నికల సమయంలో తీవ్ర ఒడిదుడుకులు సహజం.పార్టీలో టికెట్ దక్కిన వారు అలక చెంది పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.ఇవన్నీ సర్వసాధారణంగా ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటూ ఉంటాయి.ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఈ రకమైన రచ్చ జరుగుతుంది.పెద్ద ఎత్తున...

Read More..

బీఆర్ఎస్ ఎఫెక్ట్ : ఇక జనాల్లోనే జగన్ 

పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( CM ys jagan ) దానికి అనుగుణంగా నే వ్యూహాలు రచిస్తున్నారు.ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో ,పూర్తిగా ప్రజాబలం పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.జనసేన, టిడిపి ఉమ్మడిగా...

Read More..

కాంగ్రెస్ లోకి షర్మిల కన్ఫార్మ్ ! విజయమ్మ ఏ పార్టీలోకి ? 

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) కు తన సొంత కుటుంబానికి పెద్ద షాక్ తగలబోతోంది.వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది.ఈ నెల నాలుగో తేదీన...

Read More..

పార్టీ కోసం పని చేసిన వారికే నామినేటెడ్ పదవులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చి నెల రోజులు అయింది.ఈ నెల రోజులలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.సీఎంగా రేవంత్...

Read More..

సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో రేపు ఏపీ ప్రభుత్వం చర్చలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది.మున్సిపల్ కార్మికుల సమ్మెకు సీపీఐఏం( cpm ).ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు వామపక్షాలు మద్దతు తెలిపాయి.ఈ క్రమంలో సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపటానికి ప్రభుత్వం సిద్ధమైంది.రేపు ఉదయం 11...

Read More..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బండ్ల గణేష్..!!

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) అందరికీ సుపరిచితుడే.సినిమా రంగంలో కమెడియన్ గా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ అనతి కాలంలోనే నిర్మాతగా మారారు.పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.పవన్ కళ్యాణ్, రవితేజ,...

Read More..

ఏపీ ఎన్నికలలో 160 స్థానాలు గెలుస్తాం నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు ఇంక మూడు నెలల సమయం మాత్రమే ఉంది.దీంతో ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఏపీలో రాజకీయ వాతావరణం గమనిస్తే గత ఎన్నికల కంటే 2024 ఎన్నికలు వాడి...

Read More..

ఏపీలో ఒక్కరోజులో 156 కోట్ల రూపాయల మద్యం తాగేశారు..!!

నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.2023 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికారు.గతంలో మహమ్మారి ప్రభావం ఉండటంతో పెద్దగా నూతన సంవత్సర వేడుకలు జరగలేదు.2019 నవంబర్ నెలలో చైనాలో కరోనా వైరస్( Corona virus ) బయటపడింది.దీంతో 2020 నుండి...

Read More..

ఏపీకి షర్మిల.. జగన్ కు కలిసి రానుందా..?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections in AP ) రానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారంటూ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.దీనిపై రాష్ట్ర ప్రతిపక్ష నేతలు ఇష్టారీతిన కామెంట్స్...

Read More..

వైఎస్ షర్మిల గుడ్ న్యూస్.. కుమారుడి పెళ్లిపై ప్రకటన

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) తన కుమారుడి పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెల 18న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి( YS Raja Reddy ), ప్రియ అట్లూరి నిశ్చితార్థం జరగనుందని తెలిపారు.వచ్చే నెల...

Read More..

పెద్ద స్కెచ్చే వేసిన జగన్ ! అంతా సెట్ చేసేస్తున్నారుగా ?

జగన్ ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు వదిలిపెట్టరు.పార్టీ స్థాపించిన దగ్గర నుంచి దానిని అధికారంలోకి తీసుకువచ్చే వరకు జగన్ పట్టుదలేమిటో అందరికీ తెలిసిందే.రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్( CM Jagan ) చాలా ఎత్తుగడలే వేస్తున్నారు.పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి వై...

Read More..

ఏపీ బీజేపీలో టీడీపీ చిచ్చు ? రెండు వర్గాలుగా నేతలు

ఏపీలో బిజెపి( AP BJP ) పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్లుగా ఉన్నా.ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టకుండా, మిగతా విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం వంటివి ఆ పార్టీ గ్రాఫ్ ను...

Read More..

అయినా రిస్క్ చేస్తానంటున్న చినబాబు 

మరికొద్ది నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) హోరాహోరీగా ఉండేలా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా వివిధ పార్టీలలోని కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలపైన జనాల్లో ఆసక్తి నెలకొంది.ఈ ఎన్నికల్లో కీలక నేతలంతా ఒకరిని ఒకరు ఓడించడమే లక్ష్యంగా...

Read More..

బీజేపీ లో ఎంపీ సీట్లకు డిమాండ్ ! ఎవరు ఎక్కడ నుంచంటే.. ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి( BJP ) ఘోరంగా ఓటమి పాలైనా.త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి రాబోతోందనే సర్వే నివేదికలతో ఆ పార్టీలో ఎంపీ టికెట్లకు...

Read More..

మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్

40ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని… దేశంలోనే ‍ఒక సీనియర్ నాయకుడు, మచ్చలేని వ్యక్తి నడుపుతున్న పార్టీని వంద కోట్లు పెట్టి కొంటానంటావా.నీ అహంకారాన్ని తగ్గించుకో.ఇదీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ఇచ్చిన...

Read More..

పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో ప్రజల వద్దకే పాలన..!!

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, నాణ్యత గురించి తెలియాలంటే అక్కడి ప్రజలను అడిగే తెలుస్తుంది.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ స్థాయిలో అందుతున్నాయో ఆ రాష్ట్రానికి చెందిన ప్రజలే చెప్పాలి.లేదా వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు...

Read More..

ఓటమి భయంతో ఆ ఎన్నికలకు దూరం గా ఉండబోతున్న బీఆర్ఎస్..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అందరి చూపు పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections ) పైనే పడింది.అయితే ఈ రెండు ఎన్నికలకు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి.త్వరలోనే వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి.అయితే ఈ ఎమ్మెల్సీ...

Read More..

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఇదే తేడా..!!

విభజనతో ఆంధ్రప్రదేశ్ కాస్తా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ప్రభుత్వాలు తమ పాలనను కొనసాగిస్తున్నాయి.అయితే రెండు రాష్ట్రాల్లోని సర్కార్ లకు మధ్య తేడా మాత్రం చాలా ఉందనే చెప్పుకోవచ్చు.దాదాపు పదేళ్ల పాలన కాలంలో ఇరు రాష్ట్రాల అభివృద్ధి,...

Read More..

జగన్ బలానికి భయపడుతున్న జాతీయ పార్టీలు ? 

ఏపీలో తమది ఒంటరి ప్రయాణం అని, ఏ పార్టీతోను పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్వై.సీపీని ఎదుర్కొనేందుకు టిడిపి , జనసేన( TDP, Jana Sena ) లు...

Read More..

వైసీపీలోకి షర్మిల..కీలక పదవి ఇస్తామంటూ..!!

ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y.S.Rajashekhar Reddy ) ముద్దుబిడ్డ వైఎస్ షర్మిల తండ్రి పెట్టిన పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి లో కీలక పదవి చేపడుతున్నట్టు వార్తలు...

Read More..

ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు వెనుక ఆ ఎన్నికల ఎఫెక్ట్ ? 

జగన్( CM ys jagan ) చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమం ఆయన పార్టీ వైసీపీలో పెద్ద కల్లోలమే సృష్టిస్తోంది.దాదాపు 90 నియోజకవర్గాల్లో సెట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చి వారి స్థానం కొత్తవారిని నియమించేందుకు జగన్ కసరత్తు మొదలుపెట్టారు ఇప్పటికే కొంతమందికి నియోజకవర్గాలను...

Read More..

కొత్త ఏడాదిలో కొత్త కొత్త రూల్స్ ! జేబుకి చిల్లే 

కొత్త సంవత్సరం తొలిరోజు అందరిలోనూ చాలా హుషారే కనిపిస్తుంది.అయితే ఈ కొత్త ఏడాదిలో మాత్రం ఆ హుషారు ఆవిరయ్యే అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే కొత్త కొత్త రూల్స్ కొత్త ఏడాది తొలి రోజు నుంచే అమల్లోకి రాబోతున్నాయి.కొన్ని వస్తువుల ధరలు భారీగా...

Read More..

వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీ నియామకం..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీని( YSRCP USA Social Media Committee ) నియమించింది.పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ఆదేశాల మేరకు ఈ కమిటీ నియామకం అయింది.వైఎస్ఆర్ సీపీ...

Read More..

సీఎం జగన్ పై ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య( R Krishnaiah ) ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదని ఓ సంస్కర్త అని అభివర్ణించారు.ప్రతి ఒక్కరిని జగన్ ( CM Jagan ) తన...

Read More..

విద్యాశాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) శనివారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మెగా డీఎస్సీ( Mega DSC ) టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.టీచర్ల పదోన్నతులు...

Read More..

వచ్చే ఎన్నికలలో పోటీ విషయంలో వైసీపీ ఎంపీ వంగా గీత సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు ( AP Elections ) రాబోతున్నాయి.దీంతో 2024 ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.టీడీపీ.జనసేన పార్టీలు కలసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP...

Read More..

టీడీపీ బీజేపీల పొత్తు కుదరబోతోందా ? సీట్ల ' లెక్క ' తేలడం లేదా ? 

ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.ఎప్పటి నుంచో జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తుంది .అయితే ఉమ్మడిగా రెండు పార్టీలు కలిసి పెద్దగా కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు.ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా,  విడివిడిగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి.ఇక కొంతకాలం...

Read More..

ఆ ఒక్క ఎంపీ సీటు పైనే కన్నేసిన కాంగ్రెస్, బిజెపి.. కారణం..?

తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక ప్రధాన పార్టీల చూపు పార్లమెంటు ఎన్నికల పైన పడింది.అయితే ఈసారి బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది.గెలుస్తామని ఎంతో ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ చివరికి ఓటమిపాలయ్యారు.అయితే ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ (...

Read More..

గంటలోనే జగనన్న హామీ పరిష్కారం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.మాట తప్పను.మడమ తిప్పనని చెప్పే జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారనే చెప్పుకోవచ్చు.ఏదైనా అనుకుంటే చేసి తీరే ఆయన నైజమే ప్రజల్లో అభిమానాన్ని పెంచింది.గత కొన్ని రోజులుగా...

Read More..

మల్కాజిగిరే ముద్దు.. ఇంకేదీ వద్దు ! 'ఈటెల' డిమాండ్

హుజురాబాద్, గజ్వేల్( Huzurabad, Gajwel ) ఇలా రెండు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన బిజెపి నేత ఈటెల రాజేందర్ ( Etela Rajender )ప్రభావం ఆ పార్టీలో బాగా తగ్గినట్టుగానే కనిపిస్తోంది.బిజెపిలో సీఎం అభ్యర్థిగాను రాజేందర్ పేరు...

Read More..

టికెట్ ఇవ్వాల్సిందే : రాజీనామాలు బెదిరింపులతో ...

వైసీపీ అధినేత జగన్(CM YS JAGAN ) చేపట్టిన నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిల ప్రక్షాళన వ్యవహారం ఆ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతోంది.ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ నిర్ణయం పై టెన్షన్ తో పాటు, అసంతృప్తి తో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే కొంతమందికి...

Read More..

రండి మాట్లాడుకుందాం ! పలువురు ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు 

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలకు రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతుంది.వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టడంతో, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే సీటు గల్లంతు అవుతుందో అనే టెన్షన్...

Read More..

కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే ఆ పార్టీ టిడిపి తో కలవదా..?

ఆంధ్రలో ఎన్నికలు ( Andra Elections )దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ పార్టీలలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి.ఇప్పటికే అధికారంలో ఉన్న వైసిపి ( YCP ) పార్టీ మళ్లీ గెలవడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న...

Read More..

అంగన్వాడీ దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపిన చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో అంగన్వాడీల దీక్షా శిబిరానికి వెళ్లి చంద్రబాబు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా అంగన్వాడీల సమస్యలు(...

Read More..

వచ్చే ఎన్నికలలో పోటీ విషయంపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలను వైసీపీ అధినేత జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు.సొంతంగా సర్వేలు చేయించుకుని వాటి ఆధారంగా...

Read More..

వివేక కుమార్తె సునీత మరియు అల్లుడిపై చార్జ్ షీటు..!!

వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు దర్యాప్తు నాలుగు సంవత్సరాలు నుండి జరుగుతోంది.ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది.2019 మార్చి నెలలో అతికిరాతకంగా వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు.ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ...

Read More..

ఏపీ సీఎం జగన్ తో కేంద్ర మంత్రి భేటీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ( Mansukh Mandaviya ) భేటీ అయ్యారు.శుక్రవారం జగన్( CM Jagan ) నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి సీఎం పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో...

Read More..

అనంతపురం వైసీపీ సామాజిక బస్సు యాత్రలో పేర్ని నాని కీలక వ్యాఖ్యలు..!!

వైసీపీ పార్టీ( YCP ) గత కొన్ని రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో జరుగుతూ ఉంది.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు కూడా...

Read More..

ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్న లోకేష్..!!

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) కు రంగం సిద్ధమవుతోంది.ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటిపై ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. అంతేకాకుండా వైసిపి ప్రభుత్వం ఎక్కడైతే ఎమ్మెల్యే అభ్యర్థిపై వ్యతిరేకత ఉందో అక్కడ...

Read More..

నా ప్రాణానికి జగన్ అవినాస్ రెడ్డి నుంచి హాని ఉంది : బీటెక్ రవి

15 ఏళ్లుగా నాకు సెక్యూరిటీ ఉంది ఉన్నపళంగా నాకున్న సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందిపులివేందులకు సీఎం వస్తే 3 వేల మంది సెక్యురిటీ పెట్టుకున్నారుఆయన పైన పోటీ చేసే నాకు 1+1 సెక్యురిటీ ఇవ్వలేరా నా ప్రాణానికి సీఎం హామీ ఇస్తే ఎలాంటి...

Read More..

జగన్ శత్రువులందరినీ ఏకం చేస్తున్న బాబు ? 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపిని అధికారానికి దూరం చేయాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )ఉన్నారు.ఖచ్చితంగా టిడిపి అధికారంలోకి రావాలంటే తమ ఒక్కరి బలం సరిపోదని,  జగన్ శత్రువులందరినీ ఏకం చేస్తేనే ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కుని అధికారంలోకి రావచ్చు...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల( Tirumala ) శ్రీవారిని కేంద్రమంత్రి సత్య పాల్ సింగ్ భాగెల్, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ఆర్మీ జనరల్ చీఫ్ అనిల్ చౌహాన్( Anil Chauhan ), ప్రముఖ సింగర్ మంగ్లీ( Mangli ), వేర్వేరుగా శుక్రవారం దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.వీరికి...

Read More..

బీజేపీ ని భయపెడుతున్న ఈటెల.. కారణం..?

ఎప్పుడైతే ఈటెల రాజేందర్ ( Etela Rajender ) బీఆర్ఎస్ ని వదిలి బీజేపీ లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి బిజెపి అధిష్టానం మొదటి నుండి సీనియర్ నాయకులుగా ఉన్న బండి సంజయ్ ని పక్కన పెట్టి ఈటెల రాజేందర్ ని...

Read More..

డీకే తో గుసగుసలు : కాంగ్రెస్ నూ కలుపుకు వెళతారా బాబూ... ? 

ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు అనేక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.ఇప్పటికే జనసేన పార్టీతో పోత్తు పెట్టుకున్నా , బీజేపినీ పొత్తుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.పూర్తిగా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని,  వచ్చే ఎన్నికల్లో...

Read More..

ఏంటో ఈ గందరగోళం ! పరిస్థితి చేయిదాటుతోందా ? 

పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా , ఒక్కోసారి దూకుడుగా తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది .ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలోను ఇదే జరుగుతోంది .అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే...

Read More..

జనాల్లోకి బాబు గారు ! బహిరంగ సభలు షెడ్యూల్ ఈ విధంగా..

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపి అధినేత చంద్రబాబు రాజకీయంగా స్పీడ్ పెంచుతున్నారు.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో  అరెస్టు కావడం, బెయిల్ పై బయటకు రావడం తదితర పరిణామాల దగ్గర నుంచి జనాలకు బాబు దూరంగానే ఉంటున్నారు.కానీ పార్టీకి...

Read More..

మరో జాబితా విడుదలకు సిద్దమవుతున్న జగన్ !  టెన్షన్ టెన్షన్ 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీలో భారీ ప్రక్షాళనకు తెర తీశారు వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి తీసుకురావడంతో పాటు,  వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలలోను టెన్షన్ పుట్టిస్తుంది.ఇప్పటికే...

Read More..

బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబుతో డీకే శివకుమార్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు.నేటి నుంచి మూడు రోజులపాటు ఈ పర్యటన జరగనుంది.అయితే కుప్పం పర్యటనకు రావడానికి ముందు చంద్రబాబు బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో హైదరాబాదు నుండి బెంగళూరు విమానాశ్రయానికి( Bangalore...

Read More..

రేపే వైసీపీ అభ్యర్థుల జాబితా...బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM Jagan...

Read More..

ఏపీలో క్రైమ్ రేట్ తగ్గింది..డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి( AP DGP Rajendranath Reddy ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్( AP Crime Rate ) తగ్గిందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో నేరాల శాతం క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు.గత ఏడాదితో పోలిస్తే...

Read More..

కుప్పం పర్యటనలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రస్తుతం కుప్పం( Kuppam ) పర్యటనలో ఉన్నారు.నేటి నుంచి మూడు రోజులపాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు.ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.వచ్చే నెల నుంచి భారీ బహిరంగ...

Read More..

మొహమాటాల్లేవమ్మా ..! సీనియర్లకు షాక్ ఇవ్వనున్న బాబు ? 

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) దానికి అనుగుణంగా నే నిర్ణయాలు తీసుకుంటుంది.టికెట్ల కేటాయింపు విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )మొహమాటాలకు వెళ్తున్నారు.  ఓడిపోతారని తెలిసినా కొంతమంది నేతలకు...

Read More..

ఏంటిది ..? టి. బీజేపీ నేతలకు క్లాస్ పీకిన అమిత్ షా 

వచ్చే లోక్ సభ ఎన్నికలపై బిజెపి సీరియస్ గానే దృష్టి పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఘోర పరాజయం ఎదురు కావడం ఆ పార్టీ అగ్ర నేతలకు ఇంకా మింగుడు పడటం లేదు.అన్ని జాగ్రత్తలు తీసుకున్న,...

Read More..

మంగళగిరి నుంచే పోటీ ! అన్ని విషయాలపై లోకేష్ క్లారిటీ 

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) మరోసారి క్లారిటీ ఇచ్చారు.  తాను మంగళగిరి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, తాను గెలిస్తే ఈ నియోజకవర్గ రూపు రేఖలు...

Read More..

పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయేది అక్కడి నుంచే ? 

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉండేలా కనిపిస్తోంది.టిడిపి, జనసేన పార్టీలు( TDP and Janasena parties )కలిసి పోటీ చేస్తుండగా, వైసిపి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు మొదలు...

Read More..

ప్రభుత్వం పై ఆ వైసీపీ ఎమ్మెల్యేల విమర్శలు అందుకేనా ? 

గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP )లో గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి.ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదు అని జగన్ నేరుగా సదరు ఎమ్మెల్యేలనే పిలిచి చెప్పేస్తున్నారు .ఈ...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ..

తిరుమల( Tirumala ) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు…రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా( RK roja ), ఎంపీ కేసినేని నాని, విశాఖపట్నం టిడిపి ఎమ్మెల్యే గణబాబు,( Gana Babu ) తదితరులు శ్రీవారిని దర్శించి మొక్కులు...

Read More..

షర్మిల వచ్చినా ఒరిగేది ఏమీ లేదా ? 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను( Ys Sharmila ) కాంగ్రెస్ అధిష్టానం నియమించబోతుంది అనే ప్రచారం గత కొద్దిరోజులుగా విస్తృతంగా జరుగుతోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీకి దూరంగా ఉంది.తమ పార్టీని కాంగ్రెస్ లో...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Narendra Modi ) నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్ తెలిపారు.ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ భాగెల్( SP Singh...

Read More..

భారీగానే ప్లాన్ చేశారే ? ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ ఫోకస్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన విధంగా విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.ఏపీ, తెలంగాణ విభజన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడినా.మూడోసారి మాత్రం తమ సత్తా చాటుకోగలిగింది.ఈ నేపథ్యంలోనే ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేని పరిస్థితుల్లో ఉన్న...

Read More..

ఓడిన వారికే బాధ్యతలు ! ఆ ఎన్నికలపై బీఆర్ఎస్ వ్యూహం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఓటమి నుంచి బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే,పై చేయి సాధించే ప్రయత్నం చేస్తోంది.దీంతో పాటు వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ...

Read More..

కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఆయనే ... లేదంటే వీళ్లలో ఒకరు 

వచ్చే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) కు కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.కొత్త ఏడాదిలో మొదట్లోనే ఈ నియామకం చేపట్టాలనే ఆలోచనలో ఉంది.ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి(...

Read More..

కాంగ్రెస్ లోకి ఈటెల.. బండి సంజయ్ కి షాకేనా..?

ఈటెల రాజేందర్ ( Etela Rajender ) బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా పని చేశారు.కానీ ఈయనపై కొన్ని తప్పుడు ఆరోపణలు చేసి కేసీఆర్ ప్రభుత్వం ఆయనన బయటికి పంపేసింది.ఇక ఈ ఆరోపణ నిజం కాదు అని తెలియజేయడానికి ఆయన పార్టీని...

Read More..

టీడీపీకి తలనొప్పిగా మారిన జనసేన..అలా అయితేనే డీల్ ఓకే ..లేదంటే.?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి.ఇంకో కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలోనే అక్కడ ప్రధాన పార్టీలు అయినటువంటి టిడిపి, వైఎస్ఆర్సిపి (YSRCP) మధ్య విపరీతమైనటువంటి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ ఇద్దరి పోటీలో జనసేన (Janasena)...

Read More..

ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి.. ఆర్జీవిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ స్టూడియోలో కొలికపూడి శ్రీనివాసరావు( Kolikapudi Srinivasa Rao ) ఆర్జీవి పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు...

Read More..