బిజెపితో పొత్తు విషయంలో టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు చాలా ఆశలతోనే ఉన్నాయి.ఏపీలో ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోయినా, కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడం, కేంద్ర బీజేపీ( BJP ) పెద్దల...
Read More..కొన్ని జిల్లాల్లో టిడిపికి ఎడ్జ్ కనిపిస్తున్నా, కొన్ని జిల్లాల్లో మాత్రం పూర్తిగా వైసిపి ప్రభావం కనిపిస్తుంది.2019 ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి .అక్కడ వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలలో ముగ్గురు టిడిపి...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan ) రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.ఒంగోలులో( Ongole ) 25 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.రేపు ఉదయం 9:40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ కి( CM YS Jagan ) మావోయిస్టులు, టెర్రరిస్టులు సంఘవిద్రోహశక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక( Intelligence Report ) ఇవ్వడం జరిగింది.దీంతో సీఎంకు అత్యంత భద్రత కల్పించాల్సి ఉంటుందని డీజీపీ భావించడం...
Read More..వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న విషయాలను వ్యూహం,( Vyooham ) శపథంగా( Shapadham ) ఆర్జీవి చిత్రీకరించడం జరిగింది.దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో...
Read More..భారత్ ప్రధానిగా మోదీ( Prime Minister Modi ) బాధ్యతలు చేపట్టాక అంతర్జాతీయ స్థాయిలో దేశం ఎంతో శక్తివంతంగా అవతరించింది.ఒకప్పుడు భారత్( Bharat ) అంటే చిన్న దేశాలతో పోల్చే పరిస్థితి ఉండేది.మోదీ ప్రధాని అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి.ప్రపంచంలో...
Read More..మెగా డాటర్ నిహారిక( Niharika ) ఈ మధ్య కాలంలో సినిమాలతో కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.రీఎంట్రీలో హీరోయిన్ గా కచ్చితంగా సక్సెస్ అవుతానని నిహారిక నమ్మకంతో ఉన్నారు.అయితే జనసేన( Janasena ) తరపున నిహారిక తిరుపతి(...
Read More..జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఓట్లు కొనాలని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు.అయితే పవన్ పొత్తులు ఎన్ని పొడిచాయో అర్థం కావడం లేదని విమర్శించారు.జనసేన...
Read More..తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సిద్ధమైంది.ఈ మేరకు గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సమీక్షా సమావేశం...
Read More..కాపు ఉద్యమనేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) జనసేన లో చేరబోతున్నారంటూ హడావుడి జరిగింది.ముద్రగడ పద్మనాభం తో పాటు, ఆయన కుమారుడు గిరి కి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలనే షరతు విధించింది మరీ ముద్రగడ...
Read More..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైయస్ షర్మిల( YS Sharmila ) తన సోదరుడు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేస్తున్నారు.ఏపీ ప్రభుత్వ వైఫల్యాలతో...
Read More..టిడిపి, జనసేన( TDP, Jana Sena ) మధ్య అధికారికంగా పొత్తు కొనసాగుతున్నా … ఈ రెండు పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు.బిజెపి కూడా పొత్తు పెట్టుకునే ఆలోచనతో ఉండడంతో వీటికి బ్రేక్ పడింది.ఇప్పటికే...
Read More..ఒకవైపు బిజెపి( BJP )తో పొత్తు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో చంద్రబాబు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏపీలో టిడిపి , జనసేన కూటమితో కలిసి నడిచేందుకు బిజెపి...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగానే ఉంది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక ,భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓటమి...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బుధవారం భీమవరంలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా మరోసారి భీమవరం( Bhimavaram ) నుండి పోటీ చేయబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు.వైసీపీ. సిద్ధం అంటే మేము.యుద్ధం అంటాం.నన్ను ఎక్కడైనా ఆపాలని చూస్తే మాట్లాడను...
Read More..తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుంది.ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో నాలుగు అమలు చేస్తూ ఉండగా మరో రెండు గ్యారెంటీలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి(...
Read More..నారాయణపేట కోస్గి( Kosgi ) బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వం కొడంగల్ నీ పట్టించుకోలేదని విమర్శించారు.పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ.బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపించారు.ఒకరు పొత్తంటారు.మరొకరు...
Read More..ఇటీవల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) రాష్ట్రవ్యాప్తంగా “నిజం గెలవాలి’ యాత్ర( Nijam Gelavali Yatra ) చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ యాత్రలో భాగంగా బుదవారం కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించడం జరిగింది. “ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ”...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) బుధవారం మహిళా సంఘాలతో భేటీ అయ్యారు.కోస్గిలో( Kosgi ) జరిగిన ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.కుటుంబం ఆర్థికంగా బాగుపడాలి ఎదగాలి అంటే డబ్బులు ఆడబిడ్డ చేతిలో ఉండాలి.మగవారి...
Read More..జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కీలక వ్యాఖ్యలు చేశారు.భవిష్యత్ లో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందేనని పేర్కొన్నారు.నాయకులు డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందేనని తెలిపారు.అంతేకానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్( Zero Budget Politics ) వర్క్...
Read More..ప్రస్తుతం ఏపీలో 2 లక్షల 50 వేలకు పైగా వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు.వాలంటీర్ల( Volunteers ) ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి.వాలంటీర్లుగా పని చేస్తున్న వాళ్లు తర్వాత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు( Government Jobs ) సాధించి కెరీర్...
Read More..అనంతపురం జిల్లా( Anantapur District ) కల్యాణదుర్గం టీడీపీలో( TDP ) టికెట్ వార్ నడుస్తోంది.ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు స్థానిక నేతలు అల్టీమేటం జారీ చేశారు.స్థానికేతురలకు నియోజకవర్గ టికెట్ ఇస్తే అంగీకరించబోమని తేల్చి చెప్పారు.కాగా కల్యాణదుర్గం టీడీపీ...
Read More..రాబోయే ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) స్పీడ్ పెంచుతున్నారు.మొన్నటి వరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే జగన్ పరిమితం అయిపోతున్నారు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో ,...
Read More..తెలంగాణ బిజెపిలో కీలక నేతగా ఉన్న హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela rajendar ) ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందారు.దీంతో అప్పటి నుంచి రాజేందర్ హవా బీజేపీ లో...
Read More..టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పొత్తులో భాగంగా ఎవరెన్ని సీట్లు పంచుకుంటారు అనేది ఇంకా క్లారిటీ లేదు.బిజెపి సైతం ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో, అధికారికంగా సీట్ల పంపకాలపై ఇంకా ఏ ప్రకటన వెలువడడం లేదు.అయితే జనసేనకు...
Read More..టిడిపి, జనసేన మధ్య సేట్ల వ్యవహారం హాట్ టాపిక్ గానే మారింది.రెండు పార్టీల అధినేతల మధ్య ఈ విషయంలో సానుకూల వైఖరి ఉన్నా.క్షేత్రస్థాయిలో మాత్రం వివాదాలకు కారణం అవుతున్నాయి.ముఖ్యంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.కొన్ని కీలక నియోజకవర్గల...
Read More..టిడిపి, జనసేన పొత్తులు భాగంగా కొన్ని కొన్ని కీలక నియోజకవర్గల్లో సీట్ల పంపకాల విషయంలో వివాదాలు ఏర్పడుతున్నాయి.ముఖ్యంగా టిడిపి సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాల విషయంలో ఈ తలనొప్పులు మొదలయ్యాయి.ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నుంచి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల...
Read More..మరికొద్ది రోజుల్లోనే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు దగ్గర అయ్యేందుకు, వారి ఓట్లను తమ పార్టీకి పడేవిధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.అధికార పార్టీ వైసిపి గెలుపు ధీమాతో ఉండగా, ఆ పార్టీని ఏదో రకంగా ఓడించాలనే...
Read More..ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది తెలుగుదేశం పార్టీకి( TDP ) వరుస షాక్ లు తగులుతున్నాయి.తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు.తాజాగా నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు( Muddaraboina Venkateswara Rao...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జాయిన్ అవుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఇదే సమయంలో కొంతమంది నాయకులు వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రచారాలు కూడా...
Read More..ఈనెల 17వ తారీకు వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి( YS Sharmila Son Raja Reddy Wedding ) వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాజస్థాన్ జోధ్ పూర్( Jodhpur Palace )...
Read More..ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) ఎన్నికల విషయంలో మంచి స్పీడ్ మీద ఉన్న సంగతి తెలిసిందే.మరో రెండు నెలలలో జరగబోయే ఎన్నికలలో ఇతర పార్టీలకంటే అన్ని విషయాలలో వైసీపీ ముందంజలో ఉంది.ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత వైఎస్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.2014 మాదిరిగా 2024 ఎన్నికలు( 2024 Elections ) గెలవాలని చంద్రబాబు( Chandrababu ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే జనసేన...
Read More..ఏపీలో పొత్తులపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న రెండు రోజుల్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన( TDP Janasena ) చేరబోతున్నాయని తెలిపారు.అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని పేర్కొన్నారు. అప్పుడు...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో( Nitin Gadkari ) సమావేశం అయ్యారు.రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి...
Read More..ఇటీవల వైసిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయిన వైసీపీ సీనియర్ నేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( YCP Senior Leader Alla Ramakrishna Reddy ) మళ్ళీ సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు వైసీపీలో చేరాలని ఆయన...
Read More..ఈనెల 21న బాబు ఘ్యారిటి భవిష్యత్ గ్యారెంటీ( Babu Surety Bhavishyathu Ki Guarantee ) కార్యక్రమంతో అన్నేరావుపేట నుండి ప్రచార కార్యక్రమంను ప్రారంభించడానికి బయలుదేరుతున్నాం.కాసుకో జగన్ రెడ్డి…నీసిద్దం దేనికి అంటూ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు( Devineni Uma Maheswara Rao...
Read More..ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) ఇటీవల చేపట్టిన టిక్కెట్ల మార్పు చేర్పుల వ్యవహారం తరువాత ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు అసంతృప్తితో టిడిపిలో చేరిపోయారు.టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నవారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇలా కొంతమంది తమకు...
Read More..మొన్నటి వరకు అధికార పార్టీగా తెలంగాణలో పెత్తనం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ( BRS party ) ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందింది.అసలు తనకు పోటీనే కాదు అనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్...
Read More..గుడివాడలో తనకు సిటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్ గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు….రామోజీ ,రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పౌడర్ డబ్బా గాళ్ళు కాదు.సీఎం జగన్ ( CM...
Read More..భీమవరం పర్యటనకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.మామూలుగా ఫిబ్రవరి 14వ తారీకు పవన్ కళ్యాణ్ భీమవరం( Bhimavaram ) పర్యటన చేపట్టాల్సి ఉంది.ఆ సమయంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతులు...
Read More..మాజీ మంత్రి కొడాలి నానిపై( Kodali Nani ) టీడీపీ నేత బొండా ఉమ( Bonda Uma ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కొడాలి నానికి ట్రాన్స్ ఫర్ తప్పదేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు.కొడాలి నాని సీటు కిందకు నీళ్లు వచ్చాయన్న ఆయన కొడాలి...
Read More..అప్పుడు రోశయ్య మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూర్చోవాలనిపించేది.! ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయ్.రోశయ్య హయాంలో మంత్రిగా ఉండడం నా అదృష్టం.నేను మైన్స్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఒక సమస్య వస్తే వెంటనే గవర్నర్కు ఫోన్ చేసి బాలినేని తన ఫ్రెండ్ కొడుకని,...
Read More..అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ పార్టీ నిర్వహించిన ‘సిద్ధం’ సభ( Siddham Meeting ) విజయవంతం అయింది.సభకు అశేవ జనవాహిని తరలిరావడంతో సముద్రాన్ని తలపించిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.కనివిని ఎరుగని రీతిలో సిద్ధం సభ జరిగింది.సీఎం వైఎస్ జగన్ పుట్టిన...
Read More..వచ్చే లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) పోటీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర పోటీని నెలకొంది .ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయాన్ని...
Read More..ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali Nani )కి షాక్గుడివాడ వైసీపీ( Gudivada YCP )లో బయటపడ్డ అసమ్మతి సెగ. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో వెలసిన బ్యానర్లు వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మండలి...
Read More..పొత్తుల విషయంలో టీడీపీ( TDP ) కి పెద్ద చిక్కే వచ్చి పడింది.జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో సీట్ల పంపకాలు చేపట్టి, ఎన్నికల ప్రచారంలోకి దూసుకు వెళ్ళాలని టిడిపి అధినేత చంద్రబాబు భావించారు .ఇక సీట్ల సర్దుబాటు ,అభ్యర్థుల ప్రకటన...
Read More..జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఇంకా జరగకపోవడంతో కొన్ని కొన్ని కీలక నియోజకవర్గల్లో జనసేన పోటీ చేసే విషయంలో క్లారిటీ రావడం లేదు.జనసేన( Janasena )లో చేరేందుకు చాలా మంది నాయకులు ఉత్సాహం చూపిస్తున్నా, సీటు విషయంలో పవన్ నుంచి...
Read More..జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు( Mega Brother Naga Babu ) ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యారు.ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మెగా అభిమానులు అందరిని ఏకం చేసే పనిలో నాగబాబు నిమగ్నం అయ్యారు.ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్...
Read More..ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పటికే రకరకాల కార్యక్రమాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.వైసీపీ ( YCP) తరపున అధ్యక్షుడు సీఎం జగన్ “సిద్ధం” ( Siddam )సభలతో హోరెత్తిస్తున్నారు.ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని ప్రధాన పార్టీల నాయకులు తమ కేడర్ కి తెలియజేస్తూ ఉన్నారు.2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పక్క వ్యూహాలతో సిద్ధపడుతున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా...
Read More..ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ( Telangana BJP Election Committee ) సమావేశం అయింది.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీ.బీజేపీ ప్రత్యేక దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో భారత్ మండపం వేదికగా నేతలు సమావేశం అయ్యారు.అలాగే ఈ సమావేశంలో...
Read More..అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో( Siddham Meeting ) సీఎం జగన్( CM Jagan ) కీలక వ్యాఖ్యలు చేశారు.మ్యానిఫెస్టోలో 99 శాతం వాగ్దానాలను అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపారు.జగన్ మార్క్ ప్రతి గ్రామంలో కనిపిస్తుంటే టీడీపీ...
Read More..అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలో( Siddam Sabha ) సీఎం జగన్( AP CM Jagan ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu ) ఆయన సవాల్ విసిరారు.చంద్రబాబు పేరు చెబితే రైతన్నలకు గుర్తుకు వచ్చే...
Read More..విశాఖపట్నంలో శంఖారావం( Sankharavam ) సభలో టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్,( CM Jagan ) వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ పక్కా కమర్షియల్ అని తెలిపారు.వైసీపీ...
Read More..తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలోని బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏ( ITDA ) నిర్వీర్యమైందన్నారు.ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం ఐటీడీఏకు పూర్వ వైభవం తీసుకువస్తుందని తెలిపారు.డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీ...
Read More..ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహించిన రెండో రోజు బీజేపీ జాతీయ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) హాజరయ్యారు.రానున్న వంద రోజులు ఎంతో కీలకమని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.18 ఏళ్లు నిండిన వాళ్లు 18వ...
Read More..ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం( MLA Karanam Balaram ) కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తనపై అవాకులు చవాకులు మాట్లాడారని మండిపడ్డారు.చంద్రబాబుకు స్లిప్పులు ఇచ్చి మాట్లాడించారని పేర్కొన్నారు.అయితే దీని వెనుక ఎవరు...
Read More..ఏలూరు జిల్లాలోని నూజివీడు( Nuzvid ) టీడీపీలో పంచాయతీ రసవత్తరంగా మారింది.నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి( Kolusu Parthasarathy ) పేరును పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లే తెలుస్తోంది.ఈ నెల 26వ తేదీన టీడీపీలో చేరేందుకు ఆయన సన్నాహాలు...
Read More..మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Arun Kumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీని విభజించి పదేళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.విభజన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదన్న ఆయన విభజన యాక్ట్ ఏ అంశం పూర్తి కాలేదని తెలిపారు.టీడీపీ, వైసీపీ రెండు...
Read More..ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తుల వ్యవహారంపై బీజేపీ( BJP ) హైకమాండ్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మరియు జనసేన పార్టీలు( BJP TDP Janasena ) కలిసి పోటీ చేస్తాయా? లేదా? అన్నది ఒకటి రెండు...
Read More..టీడీపీ నేత నారా లోకేశ్ పై( Nara Lokesh ) మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్( Avanti Srinivas ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లోకేశ్ శంఖారావం సభ( Sankharavam Meeting ) అట్టర్ ఫ్లాప్ అని తెలిపారు.లోకేశ్ సభకు స్పందన జీరోనన్న ఆయన...
Read More..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) హాట్ కామెంట్స్ చేశారు.కుటుంబ, వారసత్వ రాజకీయాలు ఇకపై చెల్లవని పేర్కొన్నారు.కుల, మత బుజ్జగింపు రాజకీయాలు ఇక కుదరవని తేల్చి చెప్పారు.ఎన్డీఏ పాండవులు.ఇండియా కూటమి( India Alliance ) కౌరవులను ఓడిస్తారని...
Read More..ఏపీలో కీలకమైన ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.గతంలో వాలంటీర్లకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలపై గుంటూరు న్యాయస్థానం క్రిమినల్ కేసు నమోదు అయింది.వాలంటీర్లకు వ్యతిరేకంగా...
Read More..వైసిపి ఈరోజు నిర్వహించబోతున్న సిద్ధం సభకు భారీగా ఏర్పాటు చేపట్టారు.అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభను ఏర్పాటు చేశారు. దీనికి భారీ ఏర్పాట్లు చేశారు.పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈ సిద్ధం సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.భీమిలి, దెందులూరులో జరిగిన...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) శనివారం పర్చూరులో “రా కదలిరా” సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పై చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు.తెలుగుదేశం పార్టీ కష్టాల్లో...
Read More..2024 ఎన్నికలను తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు ఒకపక్క జనసేనతో పొత్తు పెట్టుకోగా మరోపక్క బీజేపీతో.కలసి అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారు.ఇదే సమయంలో చంద్రబాబు, లోకేష్...
Read More..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్( Congress ) అధికారంలో ఉన్న సమయంలో వట్టి వసంత కుమార్( Vatti Vasantha Kumar ) కీలకంగా రాణించారు.గత ఏడాది ఆయన తుది శ్వాస విడిచారు.ఈ క్రమంలో ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో అప్పట్లో వట్టి వసంత...
Read More..కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్టీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు( MP Lavu Srikrishna Devarayalu ) రాజీనామా చేయడం తెలిసిందే.ఆ తర్వాత వరుసగా తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం అవుతున్నారు.ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో వరుసగా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు.2024 ఎన్నికలను వైఎస్ జగన్( YS Jagan ) మరియు చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ ఎన్నికలలో...
Read More..ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో( Raptadu ) నిర్వహించనున్న ‘సిద్ధం’ సభా( Siddham Meeting ) ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) పరిశీలించారు.వైసీపీ శ్రేణులకు ఈ సభా వేదిక పై నుంచి సందేశం ఇస్తామని...
Read More..వచ్చే లోక్ సభ ఎన్నికలను( Loksabha Elections ) దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ చేరికలపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, లోక్ సభ ఎన్నికల్లోను సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది.కనీసం...
Read More..తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.ఈ మేరకు సభలో శ్వేతపత్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) ప్రవేశపెట్టారు.ఇరిగేషన్ శాఖలో( Irrigation Department ) అన్ని...
Read More..ఏపీలో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా టిడిపి( TDP ) జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.సీట్ల సర్దుబాటు వ్యవహారంపైనే పూర్తిగా కసరత్తు చేస్తున్నాయి .ఏ నియోజకవర్గం లో ఎవరిని పోటీకి దింపాలి ? జనసేనకు ఎన్ని సీట్లు ఏ ఏ...
Read More..ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని వరుస కేసులు వెంటాడుతున్నాయి.లేటెస్ట్ గా ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సీఐడీ ఏసీబీ కోర్టు( CID ACB Court )లో ఛార్జ్ షీట్ దాఖలు...
Read More..దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ( Chintamaneni Prabhakar )నియోజకవర్గంలో “బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ” కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుతున్నారు.2019 ఎన్నికలలో ఓడిపోయిన చింతమనేని ఈసారి 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు...
Read More..2024 ఎన్నికలను చంద్రబాబు ( Chandrababu )చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తగు జాగ్రత్తలు వహిస్తున్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.ఇదే సమయంలో బీజేపీతో( BJP ) కూడా...
Read More..ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన మాత్రమే పొత్తు పెట్టుకోగా.ఇప్పుడు ఈ కూటమిలోకి బీజేపీ( BJP ) కూడా జాయిన్ కాబోతోంది.మరోసారి 2014లో గెలిచినట్టుగా...
Read More..వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) ఇంటి వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులూ నిరసనలు తెలియజేయడం జరిగింది.ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ పోస్టులను వ్యతిరేకిస్తూ సత్తెనపల్లిలో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.ఇది దగా డీఎస్సీ.మెగా డీఎస్సీ(...
Read More..వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి( Balineni Srinivasa Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.పేదలకు అన్యాయం చేయాలని చూస్తే సహించమని పేర్కొన్నారు.సీఎం జగన్( CM Jagan ) ఆదేశాలతో ఒంగోలులో భూములు తీసుకున్నామని తెలిపారు.మళ్లీ పట్టాల పంపిణీ...
Read More..వచ్చే ఎన్నికల్లో వైసీపీని( YCP ) గెలిపించడంతో పాటు, తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థైన టిడిపి అధినేత చంద్రబాబును( Chandrababu ), ఆయన కుమారుడు నారా లోకేష్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP...
Read More..కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) తీవ్రంగా ఫైరయ్యారు.కాంగ్రెస్( Congress Party ) అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.నెగిటివ్ ఆలోచనలో ఉండే కాంగ్రెస్.పాజిటివ్ నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కరెంట్ కోతలు...
Read More..కాంగ్రెస్ ( Congress ) సంచలన ఆరోపణలు చేసింది.పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు సీజ్ అయ్యాయని ఆ పార్టీ నేత అజయ్ మాకెన్( Ajay Maken ) తెలిపారు.కాంగ్రెస్ తో పాటు యూత్ కాంగ్రెస్( Youth Congress ) బ్యాంక్ అకౌంట్లను...
Read More..ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) కొద్ది రోజులుగా తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడతల వారీగా ప్రకటిస్తూ వస్తోంది.దీంతో టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తికి గురై టిడిపిలో( TDP ) చేరేందుకు సిద్ధమైపోయారు.ఇప్పటికే చాలామంది...
Read More..రాబోయే లోక్ సభ ఎన్నికలపై తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Elections ) సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉండగా, తెలంగాణలో...
Read More..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి( BRS MLA Kaushik Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే...
Read More..ఏపీలోని రాజకీయ పార్టీల విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఎవరిని వద్దనుకునే పరిస్థితి లేదు.ప్రస్తుతం టిడిపి తో పొత్తుల విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు...
Read More..వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి , తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన షర్మిలకు( Sharmila ) అక్కడి రాజకీయాలు, పరిస్థితులు అంతగా కలిసి రాలేదు.పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువవ్వడం, ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపి తాను పోటీ...
Read More..కేశినేని నాని( Kesineni Nani ) పండుగలకు బస్సు టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముకునే బ్రోకర్ నానికున్న అవలక్షణాలన్నీ ఎదుటివారిపై రుద్దుతున్నాడు.చంద్రబాబు( Chandrababu) టిక్కెట్లు అమ్ముకుంటున్నారని కొత్త ప్రచారం చేస్తున్నాడు.కేశినేని నాని పార్టీలో ఉండటానికి వీల్లేదని మెడపెట్టి గెంటిన మాట వాస్తవం.అందుకే...
Read More..సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన “విధ్వంసం( Vidhwamsam )” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది.గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.ఈ క్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు తొలి కాపీని పవన్ కళ్యాణ్...
Read More..ఏపీలో ఎన్నికలు దగ్గర పడేకొలది పరిస్థితులు తారుమారవుతున్నాయి.ఈ క్రమంలో టికెట్స్ రాని నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి నెలకొంది.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి విజయవాడ ఎంపీ కేశినేని నాని మరి కొంతమంది నాయకులు ఇతర...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.దీంతో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని( MP Kesineni Nani ) నాని సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఏపీలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ 2024 ఎన్నికల గెలుపు విషయంలో చాలా ధీమాగా ఉంది.ఆ పార్టీ అధ్యక్షుడు ఏపీ...
Read More..ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది పరిస్థితులు మారిపోతున్నాయి.ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.ఈ క్రమంలో ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల హామీలు ప్రకటిస్తున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది.తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కలసి...
Read More..ఏపీ ప్రభుత్వం( AP Government ) అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( AP BJP Chief Purandheswari ) అన్నారు.అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.ఇసుక దోపిడీపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్( National Green Tribunal ) స్పందించిందని...
Read More..తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై బీజేపీ కీలక నేత బండి సంజయ్( Bandi Sanjay ) తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్,( Congress ) బీఆర్ఎస్( BRS ) దొందూ దొందేనని పేర్కొన్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి...
Read More..ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వలసలు విషయం లో కీలక నిర్ణయం తీసుకుంది.రాబోయే సార్వత్రికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ( YCP ) అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన జగన్( Jagan ) ఇప్పటికే ఆరు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.సిట్టింగ్...
Read More..కాళేశ్వరం ప్రాజెక్టుకు( Kaleshwaram Project ) సంబంధించిన కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) రూపొందించిన రిపోర్టును తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) ప్రవేశపెట్టారు.డీపీఆర్ లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.లక్షా ఆరు వేల కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారని...
Read More..వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా రాజ్యసభ అభ్యర్థుల( Rajyasabha Candidates ) ఎంపిక చేపట్టింది.కొన్ని సీట్ల విషయంలో సొంత పార్టీ నేతల నుంచి పోటీ తీవ్రంగా ఉండడం తో అక్కడ గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని ,...
Read More..ఇటీవల నరసారావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు( Sri Krishna Devarayalu Lavu ) వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేయడం తెలిసిందే.అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు.గతవారం చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టిన సమయంలో ఆయనతో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించగా ఆ సమయంలో… పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి...
Read More..2024 ఎన్నికలకు ప్రచారం మొదలుపెట్టడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెడీ అయ్యారు.ఈ క్రమంలో 2019 ఎన్నికలలో ఓటమి చెందిన భీమవరం నియోజకవర్గం నుండి ఫిబ్రవరి 14 తారీకు నుండి ప్రారంభించాలని భావించగా.కార్యక్రమం వాయిదా పడింది.హెలికాప్టర్ ల్యాండింగ్...
Read More..తెలంగాణ రాజకీయాలు నీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి.ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కృంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్ళు...
Read More..ఈ ఏడాది వర్షాకాలానికి సంబంధించి వాతావరణ శాఖ( Meteorological department ) రైతులకు శుభవార్త తెలియజేసింది.విషయంలోకి వెళ్తే ఈ ఏడాది దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.నైరుతి రుతుపవనాల కారణంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేయడం జరిగింది.జూన్… సెప్టెంబర్ మధ్య...
Read More..ఉమ్మడి రాజధాని హైదరాబాద్( Hyderabad ) వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.ఈ క్రమంలోనే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డికి( YV Subbareddy ) టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్( Dhulipalla Narendra Kumar ) కౌంటర్ ఇచ్చారు.రాజధానిని ముక్కలు...
Read More..తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) అంటే ఒక్క బ్యారేజే కాదని చెప్పారు.కాళేశ్వరం కింద మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు ఉన్నాయన్నారు. మేడిగడ్డ బ్యారేజ్( Medigadda...
Read More..తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) మాట్లాడిన భాషపై చర్చిద్దామా అని ప్రశ్నించారు.కాంగ్రెస్సే తప్పు చేసినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ కు(...
Read More..ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ, జనసేన మధ్య సీట్ల కేటాయింపు వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు( Pawan Kalyan ) లేఖాస్త్రాలు...
Read More..సూపర్ సిక్స్( Super Six Manifesto ) పేరుతో తొలి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ,( TDP ) రాబోయే ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోనే తమను అధికారంలోకి తీసుకువస్తుందనే నమ్మకంతో ఉంది.ప్రస్తుత అధికార పార్టీ వైసిపి పదేపదే సంక్షేమ పథకాలు...
Read More..ఎట్టి పరిస్థితుల్లోనైనా రెండోసారి అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో ఉన్న వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( CM Jagan ) దానికి అనుగుణంగానే కసరత్తు చేస్తున్నారు. వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూనే పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు, వారిని...
Read More..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) దేశవ్యాప్తంగా మరోసారి తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు బిజెపి అగ్రనేతలు.అందుకే అన్ని రాష్ట్రాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ముఖ్యంగా తెలంగాణ లో గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే విధంగా వ్యవహారచన చేస్తున్నారు.గత...
Read More..కృష్ణా జలాలకు సంబంధించి నల్గొండలో బీఆర్ఎస్( BRS ) సభ నిర్వహించడం తెలిసిందే.కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ అంటూ నిర్వహించిన ఈ సభలో కేసిఆర్ కాంగ్రెస్( congress ) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా నిర్వహించిన...
Read More..దేశవ్యాప్తంగా కొద్ది నెలలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈసారి జరగబోయే ఎన్నికలలో గెలవాలని కాంగ్రెస్ “ఇండియా”( India ) అనే పేరుతో కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది.అయితే ఈ కూటమిలో తొలుత దేశవ్యాప్తంగా బలమైన పార్టీలు జాయిన్ అయ్యాయి.కానీ సీట్ల కేటాయింపు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫిబ్రవరి 14వ తారీకు అనగా రేపు బుధవారం వేమవరం పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే ఈ పర్యటనలో హెలికాప్టర్ ల్యాండింగ్ ( Helicopter landing )కి సంబంధించి కూడా జనసేన పార్టీ అన్ని...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ ఎన్నికలను వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) సీరియస్ గా తీసుకోవటం తెలిసిందే.దీంతో ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నాయకులను ప్రజల మధ్య ఉంచుతూ రకరకాల పార్టీ కార్యక్రమాలు...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో( Telangana assembly election ) ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటిసారి బహిరంగ సభలో కేసిఆర్ ( KCR )పాల్గొన్నారు.మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ జల శంఖారావం సభ నిర్వహించడం జరిగింది.ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేసీఆర్ మండిపడ్డారు.ప్రాజెక్టులను...
Read More..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి( Janga Krishna Murthy ) వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జంగా వ్యాఖ్యల పట్ల అనిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం...
Read More..రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) వ్యూహాత్మకంగా నే అడుగులు వేస్తున్నారు.కొద్ది నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఓటమి చెందడం, ఆ ప్రభావం రాబోయే లోక్...
Read More..రైతుల ఆందోళన వ్యవహారంపై కేంద్రమంత్రి అర్జున్ ముండా( Union Minister Arjun Munda ) స్పందించారు.రైతుల ప్రయోజనాలపై తాము శ్రద్ధ వహిస్తామని చెప్పారు.ఈ నేపథ్యంలోనే రైతులతో( Farmers ) చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ సమస్య రాష్ట్రాలకు సంబంధించిందన్న అర్జున్ ముండా...
Read More..రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బి ఆర్ ఎస్ ను మరింత బలహీనం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.దీనిలో భాగంగానే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని, ఎన్నికలకు ముందే భారీ చేరికల ద్వారా కాంగ్రెస్...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu Naidu ) వైసీపీ మంత్రి రోజా( YCP Minister Roja ) తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు వలనే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు.ఇప్పుడు కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పొత్తులు...
Read More..గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు( BRS ) మరో షాక్ తగిలింది.సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి( Mothe Srilatha Shoban Reddy ) కలిశారని తెలుస్తోంది.గత కొంతకాలంగా...
Read More..చాలాకాలంగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్న కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) 2024 ఎన్నికల్లో మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.అయన జనసేన పార్టీలో చేరబోతున్నారనే హడావుడి గత కొద్ది రోజులుగా జరిగినా,...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడింది.అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై పూర్తిగా దృష్టి సారించాయి.ప్రజల్లో బలం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.వైసిపి, టిడిపి, జనసేనలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి.సమావేశాలు పేరుతో హడావుడి చేస్తున్నాయి.దీంతో ఈసారి ఏపీలో అధికారం...
Read More..తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది.భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు( Mallu Venkateswarlu ) కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని...
Read More..ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల( YS Sharmila ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా జిల్లాల పర్యటనలు చేపట్టడం జరిగింది.ఈ పర్యటనలలో అన్ని...
Read More..యాత్ర 2( Yatra 2 )దర్శకుడు మహి వి.రాఘవ్( Mahi V Raghav ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.హార్సిలిహిల్స్ లో ప్రభుత్వం తనకు రెండు ఎకరాలు కేటాయించిందంటూ ఏపీలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాయలసీమకు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయ ముఖచిత్రం రోజురోజుకీ మారిపోతోంది.బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ చర్చలు జరుపుతోంది.గతవారం ఢిల్లీలో బీజేపీ పెద్దలు అమిత్ షా( Amit Shah ), జెపీ నడ్డాలతో కూడా సమావేశం కావడం జరిగింది.ఈ క్రమంలో...
Read More..తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలలో సోమవారం సాగునీటి ప్రాజెక్టులపై వాడి వేడి చర్చ జరిగింది.ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులూ వర్సెస్ హరీష్ రావు( Harish Rao ) మధ్య మాటల యుద్ధం వాడి వేడిగా జరిగింది.కాంగ్రెస్ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి...
Read More..తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు( Assembly meetings ) జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశాలలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేత కేసిఆర్ ( KCR )పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.కృష్ణా నదీ జలాలపై కీలక జరుగుతున్న సమయంలో కేసిఆర్ సభలో...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ సీనియర్ నేతలకు మింగుడు పడడం లేదు.వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేసే అవకాశం ఉండడం తో కచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తామనే నమ్మకం టిడిపి నేతల్లో...
Read More..ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు( YS Sharmila ) మంత్రి రోజా( Minister Roja ) కౌంటర్ ఇచ్చారు.షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారన్నారు.వైఎస్ఆర్ బిడ్డనని చెప్పుకునే షర్మిల వైఎస్ కు పేరు తెచ్చే ఒక్క పని కూడా చేయలేదని...
Read More..తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.మంత్రి కోమటిరెడ్డి,( Minister Komatireddy Venkat Reddy ) మాజీ మంత్రి హరీశ్ రావు( Ex Minister Harish Rao ) మధ్య వాగ్వివాదం చెలరేగింది.అసెంబ్లీలో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు( Supreme Court ) ఈనెల 26కు వాయిదా వేసింది.చంద్రబాబు తరపు లాయర్ అందుబాటులో లేకపోవడంతో విచారణ...
Read More..లోక్ సభ ఎన్నికలపై( Lok Sabha Elections ) తెలంగాణ బీజేపీ( Telangana BJP ) ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం అయింది.ఇందులో ప్రధానంగా...
Read More..ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో( Amit Shah ) భేటీ అయిన టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అనేక రాజకీయ అంశాలపై చర్చించారు.ఈ చర్చల అనంతరం టిడిపి, బీజేపీలు పొత్తు( TDP BJP Alliance...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మొదటి నుంచి నమ్మకం పెట్టుకున్న గోదావరి జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి పర్యటించబోతున్నారు.ఈ జిల్లాలో మొదటి నుంచి జనసేనకు గట్టిపట్టు ఉండడం తో, ఈసారి జరగబోయే ఎన్నికల్లో టిడిపి తో...
Read More..సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను( CM Jagan ) కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి,( YV Subba Reddy ) గొల్ల బాబూరావు,( Golla Baburao ) మేడా రఘునాథరెడ్డి.( Meda...
Read More..ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి( BRS Party ) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ నే ఇచ్చాయి.అసలు తెలంగాణలో ఉనికే లేదన్నట్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బాగా...
Read More..నగరి నియోజక వర్గం:నగరిలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) భారీ బహిరంగ సభ.APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి( YS Sharmila Reddy ) కామెంట్స్.నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా అంట కదా? నియోజకవర్గం లో అంతా జబర్దస్త్ దోపిడీ...
Read More..టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు విషయమై ఇప్పటికే చర్చించుకున్నాయి.అభ్యర్థుల ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో బిజెపి నుంచి టిడిపికి వర్తమానం రావడంతో, హుటాహుటిన చంద్రబాబు( Chandrababu Naidu ) ఢిల్లీకి వెళ్లారు.బిజెపి కూడా...
Read More..కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) ట్విట్టర్ వేదికగామరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అసెంబ్లీ సమావేశాల్లో నీటి పారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) శ్వేతపత్రం విడుదల చేస్తుండగా కేటీఆర్ చేసిన ట్వీట్...
Read More..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్( Vinod Kumar ) స్పందించారు.రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తామంటున్నారన్న ఆయన ఎంబ్లంలో కాకతీయ తోరణం, చార్మినార్ చారిత్రక గుర్తులను తెలిపారు.సామాన్య ప్రజల కోసం...
Read More..త్వరలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ మెజార్టీ స్థానాలను గెలుపొందడమే లక్ష్యంగా అభ్యర్థుల వేటలో పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంట్ ఎన్నికల బరిలో సీపీఎం( CPM ) కూడా నిలువనున్నట్లు తెలుస్తోంది.ఈ...
Read More..మాజీ ప్రధాని పివిని ( P V Narasimha Rao )జగన్ అవమానించారు.గతంలో వైయస్ఆర్ కడప సభలో పివిపై చెప్పులు వేయించి అవమానిస్తే ఇప్పుడు జగన్ అవమానించారు.చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది.మొన్న ఢిల్లీలో ప్రెస్టేషన్లో...
Read More..ఈ మధ్యకాలంలో ఏపీలో కాంగ్రెస్( AP congress ) బలోపేతం అయినట్టుగానే కనిపిస్తోంది.ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల( YS Sharmila ) బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ నమ్మకం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో బాగా కనిపిస్తోంది.ఏపీ , తెలంగాణ...
Read More..ఇప్పటికే ఆరు విడతలుగా వైసిపి( YCP ) అభ్యర్థుల జాగుతాను ప్రకటించిన జగన్, ఈ ఆరు విడతల్లో దాదాపు 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, 18 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల మార్పు చేర్పులు చేపట్టారు.ఈ జాబితాల్లో కొంతమందికి టికెట్లు నిరాకరించగా, మరికొంతమందికి...
Read More..టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రమంతట పర్యటించేందుకు లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ మేరకు ఇచ్చాపురం నుంచి ఎన్నికల శంఖారావాన్ని లోకేష్ నేటి నుంచి ప్రారంభించనున్నారు.తొలి...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్పీడ్ పెంచుతున్నారు.ఇప్పటి వరకు పొత్తులు , సీట్ల సర్దుబాటు వ్యవహారంపై దృష్టి పెట్టిన పవన్, ఇక జనాల్లోకి వెళ్లి ప్రజాబలం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేందుకు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan kalyan ) ఈసారి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.2019 ఎన్నికలలో మొదటిసారి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ ఓటమిపాలయ్యారు.ఈ క్రమంలో 2024 ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( AP Elections )లో మరో 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఏపీలో రాజకీయ ముఖచిత్రం చూస్తే 2019 కంటే 2024 ఎన్నికలు చాలా సీరియస్ గా సాగుతున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ఒంటరిగా బరిలోకి దిగుతుంది.విపక్ష పార్టీలు టీడీపీ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది.పొత్తులు, అభ్యర్థులు, సీట్ల సర్దుబాటు వంటి విషయాలలో ప్రధాన పార్టీల నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు(...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు( Telangana Assemmbly Budget Session ) జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తొలిసారి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది.ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
Read More..ఇటీవల ఫిబ్రవరి 8వ తారీఖు విడుదలైన “యాత్ర 2″( Yatra 2 ) సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే.వైసీపీ అధినేత సీఎం జగన్ జీవితంలో చోటు చేసుకున్న రాజకీయ విషయాలను ఆధారం చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు.వైయస్ రాజశేఖర్...
Read More..ఏపీలోని టీడీపీ నేతలకు డిప్యూటీ సీఎం రాజన్న దొర( Deputy CM Rajanna Dora ) ఛాలెంజ్ విసిరారు.టీడీపీ నేతలపై తాము ఊరికే విమర్శలు చేయమని చెప్పారు.తమ ప్రభుత్వం కంటే టీడీపీ( TDP ) హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందని నిరూపించగలరా...
Read More..బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆర్టీసీ నిర్వీర్యం అయిందని మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) అన్నారు.రాబోయే కాలంలో ఆర్టీసీ( RTC ) బలోపేతానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన రెండు...
Read More..ఏపీ విషయంలో బిజెపి ( bjp )వ్యూహం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఏపీలో బీజేపీకి సొంతంగా ఒక్క సీటు గెలుచుకునే అంత బలం లేకపోయినా, ప్రధాన పార్టీలుగా ఉన్న వైసిపి , టిడిపి ,జనసేన( YCP, TDP, Janasena )...
Read More..తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంలో ఆర్టీసీ కార్మికులు( RTC Employees ) కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.టీఎస్ఆర్టీసీ( TSRTC ) ఆధ్వర్యంలో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఆర్టీసీ లాభాల్లో...
Read More..టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ‘శంఖారావం’ యాత్ర( Sankharavam Yatra ) ప్రారంభం కానుంది.ఈ మేరకు రేపు శ్రీకాకుళం జిల్లాలోని( Srikakulam District ) ఇచ్చాపురం నుంచి లోకేశ్ యాత్రను ప్రారంభించనున్నారు.ఈ క్రమంలోనే ఇచ్చాపురంతో పాటు పలాస,...
Read More..ఏపీలో బిజెపి రాజకీయంగా వేసే అడుగుల పై ఇంకా ఏ క్లారిటీ రావడం లేదు.పొత్తు విషయమై చర్చించేందుకు టిడిపి అధినేత చంద్రబాబును( Chandrababu ) ఢిల్లీకి రావలసిందిగా ఆహ్వానించిన బిజెపి దానికి సంబంధించిన చర్చలను పూర్తి చేసింది.కేంద్ర హోం మంత్రి అమిత్...
Read More..ఏపీలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో పొత్తుల వ్యవహారంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.ఈక్రమంలోనే టీడీపీ, జనసేన పొత్తు( TDP Janasena Alliance ) నేపథ్యంలో వారి అభ్యర్థుల ప్రకటనపై సందిగ్ధత కొనసాగుతోంది.తాజాగా టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనపై...
Read More..ఒకవైపు జనసేన పార్టీ కి( Janasena ) సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) సతమతం అవుతుండగా, కొన్ని కొన్ని కీలక నియోజకవర్గలకు చెందిన కీలక నాయకులు సీట్ల విషయంలో...
Read More..దేశ వ్యాప్తంగా పలు సంస్థలు చేస్తున్న సర్వే నివేదికలు బయటకు వస్తున్నాయి దేశంలో, రాష్ట్రంలో ప్రజల మూడు ఏమిటో అందరికీ అర్దమవుతుంది దేశంలో మోడీ( Narendra Modi )గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతుంది వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు ప్రజల్లో అభిమానం బాగా...
Read More..ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల( AP Congress Candidates ) దరఖాస్తుల గడువు పొడిగింపు అయింది.ఈ మేరకు ఈనెల 29వ తేదీ వరకు ఏపీసీసీ( APCC ) గడువును పొడిగించింది.175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల నుంచి కాంగ్రెస్( Congress )...
Read More..తెలంగాణ అసెంబ్లీలో రేపు సాయంత్రం సీఎల్పీ కీలక సమావేశం( CLP Meeting ) జరగనుంది.ఈ నెల 12వ తేదీన ఇరిగేషన్ పై( Irrigation ) శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇరిగేషన్ పై చర్చలో అనుసరించాల్సిన వ్యూహాంపై...
Read More..ప్రాథమికంగా టిడిపి ,జనసేన( TDP Janasena ) పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు .ఆ రెండు పార్టీల అధినేతలు.పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి ? ఏ నియోజకవర్గాలను కేటాయించాలనే విషయంలో ఇప్పటికే టిడిపి...
Read More..తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క( Finance Minister Bhatti Vikramarka ) బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.ఈ మేరకు రూ.2 లక్షల 75 వేల 891 కోట్లతో బడ్జెట్...
Read More..ముఖ్యమంత్రి జగన్( Chief Minister Jagan ) పని అయిపోయింది.కాంగ్రెస్ పార్టీలోకి స్వగృహ ప్రవేశం చేయండి అని వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి( Tulasi Reddy ) పిలుపిచ్చారు అన్ని వర్గాల ప్రజలలో వైకాపా పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది వచ్చే...
Read More..ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలు రచిస్తున్నాయి.ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.ఇక త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల కు సంబంధించి...
Read More..వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదితో( PM Narendra Modi ) ఢిల్లీలో భేటీ అయ్యి అనంతరం ఏపీకి వచ్చేసారు.అయితే జగన్( CM Jagan ) ఏ అంశాలపై ప్రధానితో చర్చించారు అనేది ఎవరికి క్లారిటీ లేదు.టిడిపి...
Read More..ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) రాష్ట్రవ్యాప్తంగా రాజన్న రచ్చబండ అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ప్రతి జిల్లాలో ఒక చోట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శుక్రవారం కొవ్వూరులో నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు సంచలన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.ఇదే సమయంలో పొత్తులు మరోపక్క ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.ఈ క్రమంలో బుధవారం తెలుగుదేశం...
Read More..దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )కి ఇటీవల కేంద్రం ప్రకటించడం తెలిసిందే.గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు జనవరి 25వ తారీకు తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగాస్టార్ చిరంజీవికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య...
Read More..గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై( Governor Quota MLCs Petition ) తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) విచారణ జరిగింది.ప్రొఫెసర్ కోదండరాం,( Professor Kodandaram ) అమీర్ అలీ ఖాన్( Aamir Ali Khan ) ఎమ్మెల్సీ...
Read More..తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో కాంగ్రెస్ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) పాల్గొన్నారు.దళిత హోంమంత్రి ఉన్నా రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని ఆరోపించారు.వైసీపీ నేతల అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ క్రమంలోనే...
Read More..ఏపీకి మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ( Congress Senior Leader KVP ) అన్నారు.ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా( AP Special Status ) ఇస్తామని మోదీ మోసం చేశారని ఆరోపించారు.తమకు రాజధాని లేదని...
Read More..మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman ) గత రెండు రోజులుగా పరారీలో ఉన్నారు.ఈ క్రమంలో ఆయన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని తెలుస్తోంది.సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) దూషించిన కేసులో బాల్క సుమన్ పై...
Read More..తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana Assembly ) వాడీవేడిగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్,( BRS ) బీజేపీ( BJP ) ఒకే ఆలోచనతో నడుస్తున్నాయని...
Read More..తెలంగాణ శాసన మండలి( Telangana Legislative Council ) మరోసారి వాయిదా పడింది.మండలి సభ్యులపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు( BRS MLCs )...
Read More..టిడిపి తో పొత్తులో భాగంగా కీలక స్థానాల పైనే జనసేన పార్టీ( Janasena Party ) కన్నేసింది.ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు , ఉమ్మడి కృష్ణ జిల్లాలోనూ తమ పార్టీకి గట్టు పట్టు ఉందని జనసేన అంచనా వేస్తోంది.అందుకే కీలకమైన...
Read More..తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly ) ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు,( BRS MLC’s ) పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు నల్ల కండువాలు వేసుకొని వచ్చారు.ఈ క్రమంలో నల్ల కండువాలు వేసుకొని...
Read More..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్ గూడ ఎమ్మెల్యే కోటర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితిసింది.అసెంబ్లీ వద్ద కుబ్దుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్( Vivekananda Goud ) పోలీసులతో ఘర్షణ. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన...
Read More..ఏపీ రాజకీయాలు బాగా హీటెక్కాయి.ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో పొత్తులు, ఎత్తులు , సీట్ల సర్దుబాటుతో పాటు , ప్రజలను ఆకట్టుకునే విధంగా ఏపీలోని రాజకీయ పార్టీల అధినేతలు బిజీబిజీగా మారిపోయారు .వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యంత...
Read More..ఏపీలో టీడీపీ బిజెపి లు కూటమిగా ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే టిడిపి అదినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి విడివిడిగా వెళ్లారు.ఇప్పటికే చంద్రబాబు కేంద్ర హోం మంత్రి తో భేటీ అయి, పొత్తుల...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( AP CM YS Jagan ) గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.సాయంత్రం ఐదు గంటలకి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన జగన్ రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి...
Read More..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో భారత్ స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ( Indian Cricketer Virat Kohli ) అనేక రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.మైదానంలో ఎంతో దూకుడుగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటాడు.ఫీల్డింగ్ లోనైనా బ్యాటింగ్ లోనైనా అద్భుతమైన ఆట తీరు కనబరిస్తాడు....
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu )పై పలు కేసులు నమోదు కావటం తెలిసిందే.స్కిల్ స్కాం, అంగళ్ళు గొడవల కేస్, అక్రమ మద్యం కేస్, ఇన్నర్ రింగ్ రోడ్ కేస్, ఫైబర్ గ్రిడ్, ఇన్కమ్ టాక్స్ కేస్, అసైన్డ్...
Read More..ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) రచ్చబండ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.గురువారం ఏలూరు జిల్లాలో షర్మిల పర్యటించి…చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ ల పై విమర్శలు చేయడం జరిగింది.ఇదిలా ఉంటే...
Read More..ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లాల పర్యటన చేపడుతున్న సంగతి తెలిసిందే.2024 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి షర్మిల తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉంది.ఒకపక్క...
Read More..బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం( BRSLP Office ) మార్పు స్పీకర్ నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తెలిపారు.అసెంబ్లీలో కులగణన తీర్మానం ఉంటుందని పేర్కొన్నారు.అవసరం అనుకుంటే స్పీకర్ సభను పొడిగించవచ్చని తెలిపారు.గత ప్రభుత్వమే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB )...
Read More..తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana Assembly Meeting ) ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ సమావేశాల్లో భాగంగా ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను( Telangana Budget ) ప్రవేశపెట్టనుంది.ఈ మేరకు సభలో రాష్ట్ర...
Read More..కరీంనగర్ కాంగ్రెస్ నేత పురమళ్ల శ్రీనివాస్( Purumalla Srinivas ) పార్టీ క్రమశిక్షణ కమిటీ షాక్ ఇచ్చింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్,( BRS ) బీజేపీతో( BJP ) కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు...
Read More..ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ( TDP ) గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత రా కదలి రా పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా నారా...
Read More..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు( MLC Kavitha ) మంత్రి కొండా సురేఖ( Minister Konda Surekha ) కౌంటర్ ఇచ్చారు.తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత కవితకు లేదని చెప్పారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకుండానే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్...
Read More..ఏపీలో మొత్తం మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు( Rajyasabha Elections ) జరగనున్నాయి.ఈ మేరకు ఇవాళ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థులను అధికార వైసీపీ( YCP ) ప్రకటించింది.రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి,( YV...
Read More..వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి( MLA Kapu Ramachandra Reddy ) హాట్ కామెంట్స్ చేశారు.అసెంబ్లీ లాబీలో ఆయన చిట్ చాట్ మాట్లాడారు.తన భవిష్యత్ ను పైవాడే నిర్ణయిస్తాడని పేర్కొన్నారు.2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్( YS Jagan )...
Read More..ఆకస్మాత్తుగా తమ పార్టీ అధినేత చంద్రబాబు బిజెపి( Chandrababu naidu )తో పొత్తు పెట్టుకునేందుకు, దీనిపై సరైన క్లారిటీ తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు . కేంద్ర బిజెపి పెద్దలను కలిసి వారిని పొత్తుకు ఒప్పించి వారి కోరినన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలను...
Read More..తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly ) ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ ను( KCR Chamber ) రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.ఆయనకు చిన్న ఛాంబర్ ను సర్కార్ కేటాయించింది.ముందు కేటాయించిన కార్యాలయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.స్పీకర్ కార్యాలయ అవసరాల...
Read More..బీఆర్ఎస్ లోని కీలక నాయకులతో పాటు, గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరిన నేతలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) దృష్టి పెట్టారు.వచ్చే లోక్ సభ ఎన్నికలను...
Read More..సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క గార్లు చేసిన వ్యాఖ్యల పై బంజారాహిల్స్ లోని తన నివాసంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఎమ్మెల్సీ కవిత...
Read More..