ఏ నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేసినా మూడు నాలుగు రోజుల తరువాత పోలీసులు బలవంతంగా ఎత్తేసి ఆస్పత్రిలో చేరుస్తారు.సినిమా హీరో శివాజీ విషయంలోనూ బుధవారం ఇదే జరిగింది.ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేస్తూ గుంటూరులో...
Read More..యువరాజు అంటే కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది.ఆయన ఈ నెల (మే) పదకొండు, పన్నెండు తేదీల్లో రాష్ర్టంలో పర్యటిస్తారు.రాష్ర్టం విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత రాహుల్ ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి.అందుకే ఆయన పర్యటనకు విశేష...
Read More..ప్రధాని నరేంద్ర మోదీ మీద కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇంకా కోపం తగ్గలేదు.ఆమెకు ఆయన మీద ఎందుకు కోపం? ప్రధాని అయ్యాడనా? ప్రధాని అయినందుకు ఆమెకు కోపం లేదు.ప్రధాని హోదాలో ఉండి, విదేశాల్లో యూపీఏ పరిపాలన గురించి ‘చీప్’గా మాట్లాడుతున్నందుకు...
Read More..గులాబీ అంటే టీఆర్ఎస్ పార్టీ అని తెలిసిందే కదా…! ఈ పార్టీ ఎంపీలు తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పార్లమెంటులో యమ గొడవ చేశారు.వీరి డిమాండ్లు, నిరసనలతో లోక్సభ హోరెత్తిపోయింది.దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్...
Read More..నాయకులే కాదు, ఆ నాయకులు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు కూడా మాటలు మారుస్తాయి.ఇక్కడ ప్రభుత్వాలు అంటే మంత్రులని గుర్తు పెట్టుకోవాలి.ఒకే విషయం మీద సీనియర్ మంత్రి ఒక విధంగా చెబితే.జూనియర్ మంత్రి మరోలా చెబుతాడు.ఇదెలా సాధ్యం? ఇద్దరి మధ్య సమన్వయం ఉండదా?...
Read More..బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను భూకంప బాధిత నేపాల్కు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం ఆపేసింది.ఎందుకు? దానికి కారణం చెప్పాలి? అని డిమాండ్ చేశారు జేడీయూ నేతలు పార్లమెంటులో.నేపాల్ సరిహద్దు బిహార్ రాష్ర్టానికి దగ్గర్లో ఉంటుంది.హెలిక్యాప్టర్లో అయితే అరగంటలో నేపాల్కు చేరుకోవచ్చు.కాని మోదీ...
Read More..రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందనే సంగతి అందరికీ తెలుసు.విభజన సమయంలో చట్టసభల్లో, బయట ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు తదితర భాజపా నాయకులు చెప్పిన మాటలు వేరు.అధికారంలోకి వచ్చాక చేస్తున్న చేష్టలు వేరు.రెండింటికీ...
Read More..భాజపా నాయకులకు, ఆ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ర్ట మంత్రులకు పనిచేయడం కంటే ఏవో పిచ్చి వ్యాఖ్యానాలు చేయడం మీద, అనుచితంగా మాట్లాడటం మీదనే ఎక్కువ మక్కువ ఉన్నట్లు అనిపిస్తోంది.తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొక్కలు బాగా పెరిగేందుకు ఓ...
Read More..Responding to a complaint lodged by lawyer , Ranga Reddy court orders the police to file a case against Nara Chandrababu Naidu for his alleged remarks against Yadava caste. According...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైనా హామీ ఇచ్చారంటే అది ప్రపంచంలోనే అతి గొప్పదై ఉంటుంది.సాధారణంగా ఆయన ప్రపంచంలో ఎవ్వరూ చేయని పనులు చేస్తుంటారు.‘ప్రపంచమంతా అబ్బురపడేలా’, ‘ప్రపంచంలో ఎవ్వరూ చేయనివిధంగా’…ఇలాంటి పదాలు ఎక్కువ వాడుతుంటారు.హైదరాబాదును ఫలానా నగరంలా చేస్తానని, తెలంగాణను ఫలాన దేశంలా మారుస్తానని...
Read More..ప్రస్తుతం చేతిలో సినిమాలు లేని శివాజీ ఓ రాజకీయ నాయకుడిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు.భాజపా సభ్యుడైన ఈయన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ప్రారంభించిన రెండు రోజుల నిరాహార దీక్ష ఉన్నట్లుండి ‘ఆమరణ’ నిరాహార దీక్షగా మారిపోయింది.రెండు...
Read More..ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీడియాపై చెలరేగిపోయారు.వీరావేశం ప్రదర్శించారు.ఆగ్రహంతో ఊగిపోయారు.ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు మీడియా ‘సుపారీ’ (హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం) తీసుకుందని అన్నారు.నిజాయితీపరుడిగా పేరు పొందిన ఈ ఢిల్లీ సీఎం ఇంతగా...
Read More..రాష్ర్టం విడిపోయిన తరువాత కూడా చంద్రబాబు తెలంగాణను వదలడంలేదు.టీఆర్ఎస్ నాయకులు ఈ మాట ఎప్పుడూ అంటూ ఉంటారు.ఆయన కూడా దాన్నే నిజం చేస్తున్నారు.ఎందుకంటే…ఆయనకున్న రాజకీయ ప్రయోజనాలు అటువంటివి.టీఆర్ఎస్ది తెలంగాణ వరకు పరిమితమైన పార్టీ కాగా, టీడీపీ రెండు రాష్ర్టాల్లోనూ ఉంది.ఆంధ్రాలో అధికారంలో...
Read More..ఆంధ్రోళ్ల కింద పనిచెయ్యబోమని ఎవరు చెబుతారు? తెలంగాణవారే కదా.ఇది అందరికీ తెలిసిందే.ఆంధ్రా అధికారుల కింద తాము పనిచేయబోమని తెలంగాణ ఉద్యోగులు తేల్చిచెప్పారు.తెలంగాణ రాష్ర్ట ఆవిష్కరణ దినోత్సవమైన జూన్ రెండో తేదీలోగా ఆంధ్రా అధికారులందరినీ వారి రాష్ర్టానికి పంపించెయ్యలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.వారు...
Read More..కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మీదనే దయ ఎక్కువగా ఉందట.ఆ రాష్ర్టానికే సానుకూలంగా ఉందట.ఇలాంటి మాటలు ఎవరంటారు? తెలంగాణ నాయకులే కదా.ప్రస్తుతం ఐటీ అండ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అన్నారు.రెండు రాష్ర్టాల మధ్య ఐఏఎస్ అధికారుల పంపిణీకి...
Read More..విదేశాల నుంచి తిరిగొచ్చాక కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజీ అయ్యారు.రైతు సమస్యలపై మోదీ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు.ప్రజా వ్యతిరేక బిల్లులపై గట్టిగా నిలదీస్తున్నారు.ఎన్నడూలేని విధంగా పార్లమెంటులో ధాటిగా మాట్లాడుతున్నారు.రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటిస్తున్నారు.వారి బాధలు వింటున్నారు.రాహుల్ గాంధీలో వచ్చిన మార్పు చూసి...
Read More..తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.ఈ మూడింటి కోసం పోరాడి ప్రత్యేక రాష్ర్టం సాధించుకున్నారు.నీళ్లు, నిధుల విషయం అట్లుంచితే, నియామకాల కోసం తెలంగాణ యువత ఎదురు చూపులు చూస్తోంది.తెలంగాణ రావడమే ఆలస్యం లక్షలాది ఉద్యోగాలు దొరుకుతాయని ఉద్యమ సమయంలో...
Read More..పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తన బస్సుల కంపెనీకి చెందిన బస్సులను రోడ్లపై తిరగకుండా బంద్ చేయించారు.ఆయన కంపెనీకి చెందిన బస్సులో పద్నాలుగేళ్ల బాలికపై కొందరు దుండగులు అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం, ఆ తరువాత ఆ బాలికను పోతున్న బస్సులోంచే...
Read More..అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ర్ట ప్రభుత్వాలు ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల జపం చేస్తున్నాయి.ఒకవిధంగా చెప్పలంటే విదేశీ పెట్టుబడుల కోసం అర్రులు చాస్తున్నాయి.ఆరాటపడుతున్నాయి.ఈ రేసులో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కూడా ముందంజలోనే న్నాయి.విదేశీ పెట్టుబడుల సమీకరణ కోసం రెండు ప్ర భుత్వాలు...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో కేంద్ర బిల్లుపై నిప్పులు కురిపించారు.భూసేకరణ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాహుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లును దుయ్యబడుతున్నారు.ఇది బిల్డర్లకు అనుకూలమైన బిల్లని రాహుల్ అన్నారు.ఈ బిల్లులోని ఢిల్లీలో అనేకమంది అపార్టుమెంటు...
Read More..మొన్నీమధ్య టీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నానా బూతులు తిట్టిన సంగతి తెలిసిందే.చంద్రబాబు వెంటనే కేసీఆర్ను ఆ స్థాయిలో తిట్టకపోయినా బాధపడ్డాడు.ఆ బాధ మరీ ఎక్కువ అయినట్లుగా ఉందేమో కాస్త ఘాటుగానే విమర్శించాడు.ఆంధ్రాలో...
Read More..మన రాజకీయ నాయకులంత దుర్మార్గులు, సంస్కారహీనులు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమోననిపిస్తోంది.గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న మంత్రులు సైతం చేస్తున్న అసందర్భ, అవాంఛనీయ వ్యాఖ్యలు వింటుంటే వీరిని ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది.కనీసం మానవత్వం...
Read More..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, భాజపాకు అసలు పడదు.ఆ రాష్ర్టంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హింస జరిగిందని ఆరోపిస్తూ కమ్యూనిస్టులతోపాటు భాజపా నాయకులు కూడా నిరసన వ్యక్తం చేశారు.ఆందోళన కార్యక్ర మాలు నిర్వహించారు.కాని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మమతను...
Read More..ఐఏఎస్ అధికారి అంటే ఎంతో గొప్పవాడనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉంది.ఐఏఎస్ అధికారి కావడమంటే మాటలు కాదంటారు.ఎంతో తెలివితేటలుంటే తప్ప ఐఏఎస్ పరీక్ష ప్యాసు కాడంటారు.అంటే ఈ అధికారుల మీద అంత గౌరవం ఉందన్నమాట.కాని ఎంత ఐఏఎస్ చదివినా కొందరికి బుద్ధి...
Read More..ప్రధాని నరేంద్ర మోదీపై స్వదేశంలో తీవ్రంగా విమర్శలు వస్తున్నప్పటికీ విదేశీ ప్రభుత్వాధినేతలు మాత్రం యమ పొగుడుతున్నారు.ఎందుకు? ఆయన అంత గొప్ప పని ఏం చేశారు? నేపాల్ భూకంప బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో మోదీ చాలా చురుగ్గా వ్యవహరించారని, తక్షణమే స్పందించి...
Read More..సీఎం కుటుంబ బస్సు అంటే ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న సంస్థకు చెందిన బస్సు అని అర్థం.ఆయనే పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్.జరిగిన దారుణం ఏమిటంటే….పంజాబ్లోని మోగా ప్రాంతంలో వెళుతున్న బస్సులోనే పద్నాలుగేళ్ల బాలికపై కొందరు అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా...
Read More..కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత బిల్లుకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ట్రాన్స్పోర్టు సమ్మెకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పాక్షిక స్పందన లభించింది.అంటే తెలుగు రాష్ర్టాల్లో సమ్మె అంతగా విజయవంతం కాలేదన్నమాట.క్యాబ్స్, ట్రక్కులు, ఆటోరిక్షాల వారు మాత్రమే సమ్మెలో...
Read More..‘ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి’….అన్నట్లుగా తయారైంది ఆంధ్రాలో భాజపా-టీడీపీ స్నేహ బంధం.కాషాయ పార్టీ భాజపాపై బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.స్నేహ బంధం ఇంకా పూర్తిగా చెదరకపోయినా సంకేతాలు కనబడుతున్నాయి.ఇద్దరి మధ్య విభేదాలు ముదురుపాకాన పడితే వచ్చే ఎన్నికల...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై అన్నల అదేనండీ మావోయిస్టుల చూపు పడింది.కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పరిపాలనను, వ్యవహారశైలిని పరిశీలిస్తున్న మావోయిస్టులు ఆయన సర్కారును వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నారు.ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు విడుదల చేశారు.కేసీఆర్ సొంత జిల్లా మెదక్లోని మెదక్ పట్టణంలో,...
Read More..సాధారణంగా ఏ రాష్ర్టంలోనైనా విశ్వవిద్యాలయాలకు రాష్ర్ట గవర్నరే ఛాన్సలర్గా ఉంటారు.వైస్ ఛాన్సలర్లను ఆయనే నియమిస్తారు.ఇప్పటివరకు ఉన్న సంప్రదాయం ఇదే.కాని తెలంగాణలో ఇక మీదట ఈ సంప్రదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారని వినవస్తోంది.అన్ని విశ్వవిద్యాలయాలకు ఆయనే ఛాన్సలర్ (కులపతి)గా ఉంటారట.ఇందుకోసం ప్ర...
Read More..ఒక రాష్ర్టానికి ఎన్ని రాజధానులుంటాయి? ఎవరైనా ఏం సమాధానం చెబుతారు? ఒకటే రాజధాని అని చెబుతారు.అది వాస్తవం కూడా.ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని నగరం నిర్మించబోతున్నారు.దాని ‘అమరావతి’ అని సీఎం చంద్రబాబు పేరు కూడా ఖరారు చేశారు.కాని మరో రెండు రాజధానులు కూడా...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభలో మరోసారి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.రైతు సమస్యలపై నిలదీశారు.వ్యవసాయ సంక్షోభాన్ని పట్టించుకోవడంలేదన్నారు.‘మీరు భారత్లోనే కాదు…పంజాబ్లోనూ పర్యటించండి’ అని మోదీని ఉద్దేశించి వ్యంగ్యంగా వాఖ్యానించారు.పంజాబ్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని వివరించారు.హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి రైతుల...
Read More..Bheemili police have arrested Ram Mohan Rao, husband of former Union Minister Killi Kriparani on Tuesday.Based on the complaint by a local Doctor’s wife, bheemili Police have registered a case...
Read More..మన ప్రజాప్రతినిధుల్లో చాలామంది మోసగాళ్లున్నారు.మాఫియా ముఠాలవారున్నారు.హత్య కేసులున్నవారున్నారు.అక్రమ సంపాదనపరులకు ఇక లెక్కేలేదు.వీరిలో కొందరు మంత్రులు కూడా అవుతున్నారు.ఇలాంటి ‘దొంగ మంత్రి’ ఒకాయన బయటపడ్డాడు.ప్రస్తుతం ఇది ఆరోపణే అనుకోండి.అయినా నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా…! మాది నీతి నిజాయితీగల పార్టీ, పారదర్శకతకు...
Read More..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.ఏమిటా నిర్ణయమంటే….టూరిస్టుల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు ఫోర్సును ఏర్పాటు చేయబోతోంది.పర్యాటకుల భద్రత కోసం ఏ రాష్ర్టంలోనూ ప్రత్యేక పోలీసు ఫోర్సు ఉండకపోవచ్చు.పర్యాటక ప్రాంతాల్లో శాంతి భద్రతలను, ఇతర అంశాలను సాధారణ పోలీసులే చూస్తుంటారు.సహజంగానే...
Read More..పమేలా ఆండర్సన్ ఎవరో ఇంగ్లీషు సినిమాలతో, ఇంగ్లీషు టివి కార్యక్రమాలతో పరిచయం ఉన్నవారికి తెలుసు.ఒకప్పుడు ఓ ఛానెల్లో ప్రసారమైన ‘విఐపి’ అనే సీరియల్లో ఆమె ప్రధాన పాత్ర పోషించి తన ‘భారీ అందాల’తో కుర్రకారును ఉర్రూతలూపింది.వయసు మీరినా ఇంకా అకర్షిస్తూనే ఉంది.ఈ...
Read More..ప్రపంచంలోనే అతి ఎత్తయిన మంచు పర్వతం ఎవరెస్టు శిఖరం.గొప్పవారిని మన ఎవరెస్టు శిఖరంతో పోలుస్తాం.ఈ సమున్నత హిమగిరి నేపాల్లో ఉన్న సంగతి మనకు తెలుసు.భూకంపానికి నేపాల్ అతలాకుతలమైపోయింది.ఛిద్ర మైపోయింది.ఒక్క మాటలో చెప్పలంటే సర్వ నాశనమైపోయింది.అపార ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి.ఇప్పట్లో కోలుకునే...
Read More..ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెసు పార్టీకి రాష్ర్ట అద్యక్షుడిగా పని చేసిన విజయనగరం జిల్లా నాయకుడు బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట…! ఒకప్పుడు ఆయన భాజపాలో చేరతారనే వార్తలు బాగా షికారు చేశాయి.కాని ఆ పార్టీ...
Read More..Is young KTR going to take up big assignment? Is KTR being readied up for the post of party’s working president? From few days we heard many reports indicating this.Rumours...
Read More..రాజకీయ పార్టీల్లో ‘ఫైర్ బ్రాండ్’ అంటే నాయకురాళ్లే.రోజా, రేణుకా చౌదరి…ఇలా కొందరున్నారు.కాని తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాత్రం ‘ఫైర్ బ్రాండ్’ ఓ నాయకుడు.అతనే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి.కేసీఆర్పై ఫైర్ అయ్యే నాయకుడు టీడీపీలో ఇతనొక్కడే కనబడుతున్నాడు.కేసీఆర్ను, టీఆర్ఎస్ను ఏమనడానికైనా...
Read More..ఉమ్మడి తెలుగు రాష్ర్టం విడిపోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నా, కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.ఉమ్మడి రాష్ర్టంలో హైదరాబాదు మినహా ఏ నగరాన్నీ అభివృద్ధి చేయలేదు పాలకులు.ఆ అభివృద్ధే ఆంధ్రావారి కొంప ముంచింది.ఓ పక్క బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన హైదరాబాదు కనబడుతుండగా...
Read More..‘విన్నారా విన్నారా ఈ వింతలు విన్నారా?…’అని సంబరాల రాంబాబు అనే సినిమాలో ఓ పాట ఉంది.ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగిన ఘటన వింటే ఈ పాటే గుర్తుకొస్తోంది.ఏమిటా వింత? కమ్యూనిస్టులు, భాజపా ఆగర్భ శత్రువులు.వారి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది.అంతటి శత్రువులు తిరుపతిలో...
Read More..అడవుల్లో లక్ష కోట్ల సంపద ఉందా? అడవుల్లో ఉండటమేమిటి? ఉంటే బ్యాంకుల్లో ఉండాలి లేదా నల్ల వ్యాపారుల దగ్గర లేదా బడా పెట్టుబడిదారుల దగ్గర ఉండాలి.అడవుల్లో ఎందుకుంటుంది? అనుకుంటున్నారు కదా.అడవులు కూడా దేశ సంపదే కదా.ప్రకృతి వనరులన్నీ దేశాన్ని సుసంపన్నం చేసేందుకు...
Read More..ఈ మాట అన్నది ప్రధాని నరేంద్ర మోదీ కాదు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ.మమత చాలా కఠిన హృదయురాలని, ఆస్పత్రుల్లో వందలాదిమంది చిన్న పిల్లలు చనిపోతున్నా ఆమె పట్టించుకోరని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి.ఇప్పుడు ఆమె మాత్రం ‘ఎవరూ...
Read More..కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన కేదార్నాథ్ వెళ్లగానే అదో పెద్ద వార్త అయింది.తెల్లారే అంటే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించి మీడియాకు మరో ఆసక్తికరమైన వార్తగా మారారు.పెద్దవాళ్లు ఏం చేసినా మీడియాకు, ప్రజలకు వింతగానే...
Read More..చాలా పాత తెలుగు సినిమాల్లో గుమ్మడి గుండె పట్టుకొని ‘అయిపోయింది…అంతా అయిపోయింది’ అనే డైలాగ్ అంటూ ఉంటారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నాయకులు, ప్రధానంగా టీడీపీ లీడర్లు ఇదే డైలాగ్ వల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ కేంద్రం...
Read More..టీఆర్ఎస్కు మళ్లీ కల్వకుంట్ల చంద్రశేఖరరావే అధ్యక్షుడు అయ్యారు.ఆయన అధ్యక్షుడు కావడం పదిహేనోసారట…! హైదరాబాద్లో జరిగిన ప్లీనరీలో ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.కేసీఆర్ గులాబీ పార్టీకి అధ్యక్షుడు కాకపోతే ఆశ్చర్యపడాలి.ఆయన అధ్యక్షుడు కావడం లాంఛనమే.తమ పార్టీలోనూ ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.మన దేశంలో...
Read More..Jana Sena party chief and power Star Pawan Kalyan has reportedly been invited by the TDP’s high command to attend ‘Mahanadu’ which commences from 27th May to 29th of May....
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పవిత్ర పుణ్యం క్షేత్రం కేదార్నాథ్కు కాలి నడకన శుక్రవారం చేరుకున్నారు.ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్ ఏర్పాటు చేస్తానని చెప్పినా తిరస్కరించి గురువారం పదహారు కిలోమీటర్ల నడక ప్రారంభించారు.సామాన్యులు చాలామంది కాలినడకన కొండలు ఎక్కి దేవుడిని దర్శించుకోవడం చూస్తుంటాం.కాని...
Read More..తెలంగాణ పోలీసులు చాలా తెలివైనవారు.జాతీయ మానవ హక్కుల కమిషన్కు నివేదిక పంపడం కూడా తెలియనివారు.కమిషన్ కార్యాలయం చిరునామా ఏమిటో తెలియనివారు.అసలు సంగతి ఏమిటంటే….తెలంగాణలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై, ఆంధ్రలో జరిగిన ఎర్రచందనం దొంగల ఎన్కౌంటర్పై సవివరమైన నివేదికలు ఇవ్వాలని జాతీయ...
Read More..‘అయ్యా, అమ్మా నన్ను క్షమించండి.నేను తప్పు చేశాను’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.ఆయన ఇంత తప్పు ఏం చేశాడు.కుంభకోణం చేశాడా? లేదు.డబ్బు తిన్నాడా? లేదు.మరి ఎందుకని తనకు తానై క్షమాపణ కోరుతున్నాడు.భూసేకరణ...
Read More..‘జోరుగా హుషారుగా షికారు పోదమా…హాయి హాయిగా తీయ తీయగా…’ అని పెళ్లికాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాడుకోవచ్చు.ఎందుకిలా పాడుకోవడం అనుకుంటున్నారా? లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) నిబంధనను కేంద్ర ప్రభుత్వం మార్చింది.ఇప్పటివరకు ఈ సౌకర్యం అవివాహితులకు కొంత పరిమితి ఉండేది.పెళ్లయినవారు...
Read More..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తాము చేసిన ఎన్కౌంటర్లపై జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదికలు సమర్పించారు.ఎన్కౌంటర్లు చేసినప్పుడు ఏవైతే ‘కతలు’ వినిపించారో అవే మానవహక్కుల సంఘానికీ చెప్పారు.వారు తమపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తే తాము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని...
Read More..పోలీసులకు ఎవరిమీదనైనా కోపం వస్తే ‘ఏమనుకుంటున్నావ్రా.బొక్కలోకి తోస్తా’ అంటారు.అలా బొక్కలోకి అంటే జైల్లోకి తోస్తున్నారు జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలంను.ఈయన ఈమధ్య జాతీయ మీడియాలో ప్రాచుర్యం పొందాడు.ఏం సాధించాడని? గత వారం జమ్మూ కశ్మీర్లో భారీ ర్యాలీ తీశాడు.అందులో వేర్పాటువాదులు...
Read More..యాభైఏడు రోజులపాటు విదేశాలకు వెళ్లి రాగానే కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో చాలా మార్పులు కలుగుతున్నాయి.ఆయన ఆలోచనల్లో మార్పు వస్తోంది.ఇప్పుడాయన పాదయాత్ర తలపెట్టారు.పాదయాత్ర అంటే ఇదేదో ప్రజా సమస్యలపై చేస్తున్న పాదయాత్ర కాదు.ఉద్యమమూ కాదు.ఇది ఆయన వ్యక్తిగత విషయం.విదేశాల నుంచి రాగానే...
Read More..పార్లమెంటు మొదటి దశ బడ్జెటు సమావేశాల సమయంలో దేశం విడిచిన వెళ్లిన రాహుల్ గాంధీ రెండో దశ బడ్జెటు సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడుతున్నారు.‘నేను లేస్తే మనిషిని కాను’ అనే తరహాలో గత మూడు రోజులుగా పార్లమెంటులో రాహుల్ చెలరేగిపోతున్నారు.ఈరోజు...
Read More..తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చాలాకాలం తరువాత మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకున్నారు.కోదండరామ్ ముఖ్యమంత్రిని కలుసుకోవడం మీడియాకు వార్తే.తెలంగాణ ఉద్యమంలో మొదట్లో ఇద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఉన్నప్పటికీ అది క్రమంగా...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యాభైఏడు రోజులపాటు చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లి తిరిగిరాగానే రైతులపై అపారమైన ప్రేమ కురిపించారు.రైతు సమస్యలపై ఢిల్లీలో సభ నిర్వహించారు.లోక్సభలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కడిగేశారు.యూపీఏ పాలనలో రైతులకు ఎంత ప్రయోజనం కలిగించామో ఏకరువు పెట్టాడు.రాహుల్ చెబుతున్న...
Read More..దేశంలోకి బహుళజాతి కంపెనీలను రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలన్న ప్రభుత్వాల ప్రయత్నాలకు అప్పుడప్పుడు ఎదరుదెబ్బలూ తగులుతున్నాయి.తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద శీతల పానీయాల తయారీ కంపెనీ అయిన కోకాకోలాకు తమిళనాడులో ఎదురుదెబ్బ తగిలింది.ఈ రాష్ర్టంలోని ఈరోడ్లో కంపెనీ ప్లాంటు పెట్టుకునేందుకు ప్రభుత్వం...
Read More..మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీకి కనువిప్పు కలిగింది.ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భాజపా నాయకులు, మంత్రులు అవాంఛనీయ ప్రకటనలు చేస్తున్నారు.ప్రత్యర్థులపై శృతిమించి విమర్శలు చేస్తున్నారు.అవి అవమానపరిచేవిగా ఉన్నాయి.అయినా మోదీ తన పార్టీ నాయకులను, మంత్రులను మందలించలేదు.దీంతో రెచ్చిపోయిన మంత్రి గిరిరాజ్...
Read More..ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో ఆరు నెలల మాత్రమే పనిచేస్తున్నారు.ఎక్కడ? విదేశాల్లోనా? ఆరు నెలలు మాత్రమే పనిచేస్తే విదేశాలు ఎందుకంత అభివృద్ధి చెందుతాయి? ఈ వింత మన దేశంలోనిదే.సాధారణంగానే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఎక్కువ.వారు సిన్సియర్గా పనిచేయడానికి ఇష్టపడరనే సంగతి...
Read More..కాంగ్రెసు యువరాజు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొట్టమొదటిసారిగా నోరు విప్పారు.అదేమిటి? ఆయన చాలాసార్లు మాట్లాడారు కదా అని అనుకుంటున్నారా? నిజమే విదేశాల నుంచి రాగానే ఢిల్లీలో రైతుల సభ నిర్వహించి అందులో మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.కాని మొదటిసారి మాట్లాడటమంటే...
Read More..ఈ మాట చెప్పింది జాతీయ పార్టీలు కాదు.దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పార్టీలు కాదు.మూడేళ్ల క్రితం పుట్టిన పార్టీ.ఈ ఏడాది ఢిల్లీలో అధికారం కైవసం చేసుకున్న పార్టీ తన లక్ష్యం గురించి చెప్పింది.ఆ పార్టీ ఏదో తెలుసు కదా.ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).రెండు...
Read More..కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆమెను అవమానించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎట్టకేలకు పార్లమెంటులో క్షమాపణ చెప్పారు.తప్పుచేసినవారు క్షమాపణ చెప్పడం సంస్కారం అనిపించుకుంటుంది.సభలోనూ మొండికేయకుండా క్షమాపణ చెప్పడంతో కాంగ్రెసు కూడా ఈ వివాదానికి స్వస్తి పలికితే...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాల నుంచి తిరిగిరావడంతోనే కాంగ్రెసులో ఉత్సాహం పొంగిపొర్లుతోంది.నిన్న రైతు బహిరంగ సభలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరగ్గా, అదే దూకుడు ఈరోజు పార్లమెంటులోనూ కొనసాగింది.పార్లమెంటు రెండో విడత...
Read More..దేశానికి కొత్త ఎన్నికల అధికారి నియమితులయ్యారు.చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నసీం జైదీ నియమితులయ్యారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటరు కేంద్ర బిందువుగా ఎన్నికల సంఘం కార్యకలాపాలు సాగుతాయన్నారు.ఓటరు నమోదుపై దృస్టి సారిస్తామన్నారు.ఎన్నికల సంఘాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చేస్తామన్నారు.కొత్త ఆలోచనలు...
Read More..ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్ గొడవ పడుతున్నారు.ఏమిటీ గొడవ? ఇది రాజకీయ గొడవా? కాదు.రాజకీయాలు మిళితమైన ఆటలకు సంబంధించిన గొడవ.అసలు సంగతి ఏమిటంటే….ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడి గా తాను శనివారం ఎన్నికయ్యానని సీఎం రమేష్ చెప్పుకున్నాడు.కాని...
Read More..Telugu lady Saritha will be the first woman to hit Delhi roads as a DTC bus driver.In a move described as a major contribution to women’s empowerment, the Delhi Transport...
Read More..Union minister Smriti Irani recently spotted a hidden camera in a changing room of a Fabindia store in Goa and promptly reported the matter to the police.The issue turned sensation...
Read More..ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ మరో పార్టీని విమర్శించే స్వేచ్ఛ ఉంది.విమర్శించే అధికారం ప్రజలకూ ఉంది.విమర్శిస్తే అవమానించిట్లా? అదెలా అవుతుంది? అదెలా అవుతుందో భాజపా నాయకులకే తెలియాలి.కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో రైతు బహిరంగ సభ...
Read More..దేశంలోని వామపక్ష పార్టీల్లో పెద్దదైన సీపీఐ (ఎం) కొత్త రథ సారథిగా అంటే ప్రధాన కార్యదర్శిగా తెలుగువాడైన సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అది కూడా పార్టీ ఇరవై ఒకటో జాతీయ మహాసభలు తెలుగు రాష్ర్టంలోని విశాఖపట్నంలో జరిగిన సమయంలో ఏచూరి పార్టీ...
Read More..కాంగ్రెసు తన పదేళ్ల పాలనలో రైతులకు ఏం చేసిందో చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది.రెండు నెలల పాటు కనబడకుండాపోయి దేశానికి తిరిగి వచ్చిన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మొదటి కార్యక్రమంగా రైతు సమస్యలపై దృస్టి పెట్టారు.ఆదివారం రైతులతో భారీ...
Read More..అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఎంత భక్తి? ఈమధ్య ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తిన అమెరికా అధినేత అంతటితో ఊరుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా తాను భారత్కు దగ్గరివాడినని చెప్పుకుంటున్నారు.అజ్మీర్ దర్గా గురించి చాలామందికి తెలుసు.ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఆ దర్గాకు...
Read More..చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి.ఆయన కుటుంబానికి అద్దె ఇంట్లో ఉండాల్సిన గతేమిటి అనుకుంటున్నారా? బాడుగ ఇళ్లలో సామాన్యులు, కొద్ది ఆదాయం ఉన్నవారు ఉంటారు.బాబు వంటి బడా రాజకీయ నాయకుడు, కోట్లకు పడగలెత్తిన వ్యక్తి ఫ్యామిలీ అద్దె ఇంట్లో ఎందుకుంటుంది? కాని ఏడాదో,...
Read More..ఆంగ్లేయులు మన దేశాన్ని వదలి వెళ్లిపోయినా ఇంకా వారి అవశేషాలు పాలనా విధానాల్లో కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికీ అనేక చట్టాలు బ్రిటిష్ హయాంలో రూపొందించినవే ఉన్నాయి.ప్రధానంగా పోలీసు శాఖలో, పరిపాలనలో వలసవాద విధానాలు కనబడుతున్నాయి.వీటిని వదిలించుకోవాలని మన పాలకులు ఇప్పటివరకూ అనుకోలేదు.కాని మహారాష్ర్ట...
Read More..AP Chief Minister N.Chandrababu Naidu, who returned home on Saturday after wrapping up hectic six-day China trip, moved into a rented house in Jubilee Hills on Road No 24. Naidu’s...
Read More..నిన్నటిదాకా మూడు దేశాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తన గొప్పలు చెప్పుకోవడంతోబాటు పదేళ్ల యూపీయే పరిపాలనను కూడా కడిగిపారేశారు.తన లక్ష్యం స్కిల్ ఇండియాయేగాని స్కామ్ ఇండియా కాదని యూపీఏ పాలనను దుయ్యబట్టారు.కాంగ్రెసు పరిపాలన దేశాన్ని ‘చెత్త చెత్త’ చేసిందన్నారు.ఇప్పుడు దాన్ని...
Read More..తెలంగాణలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్, ఏపీలో తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఇరవై మంది ఎర్రచందనం దొంగల ఎన్కౌంటర్కు ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు బాధ్యత వహించాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) మావోయిస్టు కేంద్ర కమిటీ...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా పాట పాడుతున్నారా? ఆయన గాయకుడు కాదుగదా…! కొత్త పాట రాశారా? ఆయన పాటల రచయిత కాదుగదా? మరేమిటి ఈ కొత్త పాట? గతంలో హైదరాబాదును లండన్ చేస్తానని, పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తానని, అమెరికాలోని డల్లాస్...
Read More..ఎవరు నోరు విప్పాలి? ఏ అంశం మీద నోరు విప్పాలి? నోరు విప్పాల్సిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ.ఆయన మాట్లాడాల్సింది జమ్మూ కశ్మీర్లో భారత వ్యతిరేక కార్యకలాపాల గురించి.ఈ డిమాండ్ చేసిన నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.పిడిపి-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం...
Read More..పాక్లో హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించడమంటే కచ్చితంగా చెప్పుకోదగ్గ వార్తే.అది కూడా ప్రభుత్వ నిర్ణయం కాదు.అక్కడి సుప్రీం కోర్టు నిర్ణయం ఇది.‘నాశనం చేసిన హిందూ ఆలయాన్ని పునరుద్ధరించండి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇదీ విశేషం.పాక్లోని కరక్ జిల్లాలో ఓ సాధువు పేరుతో నిర్మించిన హిందూ...
Read More..యాభైఏడు రోజుల పాటు విదేశాల్లో ఉండి తిరిగొచ్చిన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు? అనే దాని గురించి అన్ని పార్టీలు, మీడియా ఎదురుచూస్తున్నాయి.కాంగ్రెసు నాయకులు కూడా ఆయన ఏం చెబుతాడోనని ఆసక్తిగా ఉన్నారు.ఆయన విదేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయిందిగాని...
Read More..హెరిటేజ్ కంపెనీ ఎవరిదో అందరికీ తెలుసు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానిది.ప్రస్తుతం బాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఈ వ్యాపారం చూసుకుంటున్నారు.అయితే ఈ మధ్య తిరుపతి సమీపంలోని శేషాచలం కొండల్లో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగల ఎన్కౌంటర్ జరిగిన తరువాత...
Read More..ఛాంపియన్ అనగానే మనకు క్రీడాకారులు గుర్తొస్తారు.క్రీడాకారులనే ఛాంపియన్ అనాల్సిన అవసరంలేదు.విజయం సాధించేవారే ఛాంపియన్లు కాదు.మార్పు తెచ్చేవారు కూడా ఛాంపియన్లే.మార్పు తేవడం కూడా విజయమే కదా.ఈ మార్పు తెచ్చిన వ్యక్తి ఎవరు? తెలుగువాడిగా పుట్టి, అమెరికాలో స్థిరపడి, ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్్ట కంపెనీకి...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు, అధినేత్రి సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ ‘సెలవు’ నుంచి రాగానే సీనియర్ నాయకులు అప్పడే భజన ప్రారంభించారు.ఆయన్ని సమర్ధించడం మొదలుపెట్టారు.నిన్నటివరకు కొందరు నాయకులు రాహుల్ని విమర్శించిన సంగతి తెలిసిందే.ఆయన రాజకీయాలకు, కాంగ్రెసు అధ్యక్ష పదవికి పనికిరాడని పరోక్షంగా...
Read More..‘రానేవచ్చాడయ్యా ఆ రామచంద్రుడు’ అని రామ భక్తులు పాడుకున్నట్లుగా ‘రానే వచ్చాడయ్యా కాంగ్రెసు యువరాజు’ అని సంతోషంతో పాడుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు.సెలవుపై వెళ్లిన రాహుల్ గాంధీ యాభైఏడు రోజుల తరువాత ఢిల్లీలో గురువారం అడుగుపెట్టారు.ఉదయం పదకొండుంబావుకు బ్యాంకాక్...
Read More..తన పరిపాలనలో దేశంలో నైపుణ్యాలు పెరుగుతాయి తప్ప కుంభకోణాలు జరగవని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.ఈ విషయాన్ని విదేశీ గడ్డ మీద అంటే కెనడాలో ప్రకటించారు.మన్మోహన్ రెండో విడత పరిపాలన కుంభకోణాలమయంగా మారిన సంగతి ప్రపంచమంతా తెలిసిపోయింది.విదేశీ పత్రికలు సైతం మన్మోహన్...
Read More..తిరుపతి శేషాచలం కొండల్లో జరిగింది ఎన్కౌంటర్ కాదు…హత్య.ఇరవై మందిని పోలీసులు హత్య చేశారు.ఇదీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ జరిపిన పోలీసు/అటవీ సిబ్బందిపై నమోదు చేసిన కేసు.ఈ ఎన్కౌంటర్లో చనిపోయినవారిలో శశికుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు.అతని భార్య మునియమ్మాళ్ (తమిళనాడు) ఫిర్యాదు...
Read More..దేశంలో మరో కొత్త పార్టీ పుట్టింది.ఎమర్జెన్సీ తరువాత కొన్ని పార్టీల కలయికతో ‘జనతా పార్టీ’ పుట్టినట్లుగా ఇప్పుడు ఆరు పార్టీల కలయికతో ‘జనతా పరివార్’ జన్మించింది.ఇది భాజపాకు, కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం అవుతుందని అనుకుంటున్నారు.ములాయం సింగ్ సమాజ్వాదీ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్...
Read More..దేశ జనాభాలో వాళ్ల సంఖ్య పెరిగితే దేశానికి పెను ప్రమాదమేనట…! ఎవరు వాళ్లు? ముస్లింలు, క్రిస్టియన్లు.దేశంలో ఈ రెండు మతాలవారి జనాభా పెరిగిపోతోందని కొంత కాలంగా గగ్గోలు పుడుతోంది.క్రిస్టియన్ల సంగతి ఎలా ఉన్నా, ముస్లింల జనాభా విపరీతంగా పెరుగుతోందని హిందూత్వ సంస్థలు...
Read More..పదేళ్లపాటు దేశానికి ప్రధానిగా పనిచేసిన తలపండిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాకపోయినా అసమర్థ ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు.ప్రపంచ బ్యాంకులోనూ, రిజర్వు బ్యాంకు గవర్నర్గానూ పనిచేసిన ఈ పెద్దమనిషి మినిస్టర్లను అదుపులో పెట్టుకో లేక కుంభకోణాల్లో కూరుకుపోయారు.దేశంలో సంచలనం...
Read More..ప్రభుత్వ శాఖల్లో ఎంత దుబారా అవుతుందో మనకు తెలుసు.అనవసరంగా ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటారు.లక్షలు, కోట్లు ఆరగించేవారికి లెక్కలేదు.ప్రభుత్వ శాఖల్లో కోట్ల రూపాయలు జమా ఖర్చల్లో కనబడవు.అధికారంలో ఉన్న పార్టీ అయితే ప్రభుత్వ ధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటుంది.అడిగే దిక్కు...
Read More..టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉంటాడా? ఉండడా? ఇదిప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది.టీఆర్ఎస్ నాయకులకు కూడా దీనిపై స్పష్టమైన సమాచారం లేదు.ఈ నెల ఇరవై నాలుగో తేదీన టీఆర్ఎస్ మొటంటమొదటి ప్లీనరీ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగబోతోంది.అందులోనే వర్కింగ్...
Read More..ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రైతులకు రుణ మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు.ఆయన పీఠం ఎక్కడానికి ఇతర అనేక కారణాలు ఉన్నప్పటికీ రుణ మాఫీ అనేది ఎక్కువ ప్రభావం చూపించింది.కాని ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో రుణ మాఫీ జరగలేదు.హామీ ఇచ్చినంత సులభంగా...
Read More..కొన్ని వారాలుగా కనబడకుండాపోయిన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ చురకలు అంటించారు.రాహుల్ నాయకత్వ లక్షణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.సోనియా గాంధీయే కాంగ్రెసు సారధిగా కొనసాగాలని కూడా అభిప్రాయపడ్డారు.ఆమె ఇంతటితో ఆగలేదు.సోనియా...
Read More..భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘అత్యంత ప్రభావశీలురు’గా ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్ ‘టైమ్’ ఆన్లైన్పోల్లో ఎంపికయ్యారు.ఈ పత్రిక ప్రపంచవ్యాప్తంగా వందమంది అత్యంత ప్రభావశీల వ్యక్తులను ఎంపిక చేయడానికి తన పాఠకులకు ఆన్లైన్ పోల్ నిర్వహించింది.ఈ వంద...
Read More..‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అన్నారు దేవులపల్లి కృష్ణ శాస్ర్తి ఒక సినిమా పాటలో.అది ఎందుకు కూసిందో మనకు తెలియదుగాని, బీహార్లో భాజపా ‘ఎన్నికల ప్రచార కోయిల’ కూడా చాలా ముందే కూసింది.ఈ ఏడాది చివర్లోగాని, వచ్చే ఏడాది మొదట్లోగాని...
Read More..‘చక్కనయ్యా…రాహులయ్యా ఎక్కడున్నావూ…నీవు లేక దిక్కులేని పక్షులైనామూ’ అని పాడుకుంటున్నారు కాంగ్రెసు నాయకులు.వారికి ఎందుకింత ఆవేదన అంటే…రాహుల్ గాంధీ తిరుగుబాట పట్టడానికి ఇంకా ఆలస్యం అవుతుందని సమాచారం.ఆయన చాలాకాలం క్రితం సెలవు పెట్టి ఎటో పోయారు.పార్లమెంటు సమావేశాలకూ హాజరు కాలేదు.ఎక్కడికి పోయాడో…ఏం చేస్తున్నడో...
Read More..ఏ మనిషైనా సరే అవమానం జరిగితే సహించలేడు.ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.ఇక రాజకీయ నాయకులైతే చెప్పేదేముంది? అవమానం జరిగితే అలాగే పడివుండరు.దీన్నుంచి కొందరికి మినహాయింపు ఉంటుందనుకోండి.అది వేరే సంగతి.ఇంతకూ అసలు సంగతి ఏమిటంటే….బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ కొత్త పార్టీ పెట్టబోతున్నారు.మరో...
Read More..కేంద్రంలో ఎన్డిఎ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భాజపా నాయకులు వివాదాస్పద ప్రకటనలు చేయడం ఎక్కువైపోయింది.ముఖ్యంగా హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారు భాజపా నాయకులు.సాధారణ హిందూ, ముస్లింలు ఎప్పుడూ సఖ్యతగానే ఉంటారు.కాని నాయకుల ప్రకటనలను ఆసరా చేసుకొని రెండు...
Read More..ఢిల్లీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షోభంలో పడింది.ఒకప్పడు అరవింద్ కేజ్రీవాల్కు వీరాభిమానులుగా ఉన్న వారిలో చాలామంది ఇప్పుడు శత్రువులుగా మారారు.ప్రధానమైన నాయకుల్లో కొందరిని కేజ్రీవాల్ వెళ్లగొడితే , మరికొందరు వారే వెళ్లిపోయారు.వీరిలో చాలామంది...
Read More..రోజులు దగ్గరపడుతున్నాయంటే అపార్థం చేసుకోవద్దు.మరోలా అన్వయించుకోవద్దు.రోజులు దగ్గరపడుతున్నాయంటే వారి పదవులు ఊడే సమయం దగ్గరపడుతోందని అర్థం.పదవులు ఊడే ప్రమాదం ఎవరికి ఉంది? తెలంగాణ రాష్ర్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి.మొదటి నాయకుడు ఖమ్మం జల్లాకు చెందినవాడు.టీడీపీ నుంచి గులాబీ పార్టీలోకి...
Read More..పాతోళ్లను పాతరేస్తున్నారు.కొత్తోళ్లకు జాతర చేస్తున్నారు.ఇదెక్కడి న్యాయం? ఏమిటీ అన్యాయం? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు.పార్టీ పుట్టినప్పటి నుంచి దాన్ని నమ్ముకొని ఉన్నవాళ్లను పక్కనబెట్టి నిన్న మొన్న పార్టీలోకి వచ్చినవారిని అందలం ఎక్కిస్తున్నారని మండిపడుతున్నారు.పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనే మొదలైన...
Read More..తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోనియా గాంధీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారా? పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీకి అనుభవం చాలదనుకుంటున్నారా? సీనీయర్ నాయకుల మాటలు ఇలాగే ఉన్నాయి.కాంగ్రెసు రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఉమ్మడి రాష్ర్టంలో రాష్ర్ట కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచేసిన...
Read More..ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ ఎటువంటి దయనీయ స్థితిలో అందరికీ తెలుసు.తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వంపై విరుచుకుపడటానికి కొందరు ఎమ్మెల్యేలైనా ఉన్నారు.కాని ఆంధ్ర చట్ట సభలో ఒక్క సభ్యుడూ లేడు.దీంతో కాంగ్రెసు నాయకులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.వారు ఓటమి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకపోయినా,...
Read More..ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో ప్రధాని పీఠం అలంకరించి అంతోడు ఇంతోడు అంటూ మీడియాలో విస్తృత ప్రచారం పొందుతున్నప్పటికీ గోద్రా నరమేధం, గుజరాత్ మత ఘర్షణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.ఈ చీకటి అధ్యాయం ఇంకా మరుగున పడిపోలేదు.మోదీ...
Read More..ప్ర తివారికీ మాతృ భాషాభిమానం ఉండాలి.కాని అది పిచ్చి, పైత్యంలా మారకూడదు.తమిళనాడు, కర్నాటక, మహారాష్ర్టల్లో మాతృభాషాభిమానం మరీ ఎక్కువ.ఈ రాష్ర్టాల్లో అభిమానం ముదురుపాకాన పడింది.విపరీతమైన భాషాభిమానం తీవ్రవాదం కంటే ప్రమాదరకమైంది కూడా.భాషా పైత్యాన్ని వ్యతిరేకించినవారిని ద్రోహులుగా కూడా చిత్రీకరిస్తారు.ప్రస్తుతం మహారాష్ర్టలో ఇదే...
Read More..ఏదైనా పార్టీలో సంక్షోభం ఏర్పడిందనుకోండి వెంటనే దాని నాయకత్వం లేదా అధినేత ఏం చేస్తారు? ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిందనుకోండి ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి ఏం చేస్తారు? ఆ సంక్షోభంపై ప్రజలు ఎక్కవ కాలం చర్చించకుండా ఉండేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు...
Read More..ఫాస్ట్ ఫుడ్ అంటే అందరికీ తెలుసు.అప్పటికప్పడు వండుకొని తినేది.దాని రుచి తెలుసుకోవడానికి గంటల తరబడి ఎదురుచూడనక్కర్లేదు.నోట్లో నీరూరించుకుంటూ వెయిట్ చేయనక్కర్లేదు.వేగం పెరిగిన జీవితాల్లో మనుషులు తిండి కోసం గంటల తరబడి సమయం వెచ్చించాలనుకోవడంలేదు.అందుకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అంత డిమాండ్.చక్కగా పీట...
Read More..దేశ వ్యాప్తంగా ఓటములతో కాంగ్రెసు పార్టీ దిక్కుతోచకుండా ఉంది.వచ్చే ఎన్నికల నాటికి బలం కూడదీసుకోవాలి.ఇప్పడైతే కాలూ చేయి ఆడటంలేదు.దేశంలో అన్ని స్థాయిల్లో బాగా బలపడిపోయిన బీజేపీని ఓడించాలంటే ఇప్పుడున్న నాయకులకు శక్తి చాలదు.అధినేత సోనియా గాంధీకి ఓపికలేదు.అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది.ఎన్నో...
Read More..అప్పుడే ఊహలు పోసుకుంటున్న వయసు చిన్నారులను హత మార్చి చోరీకి పాల్పడిన దుర్మార్గుడికి హిందూపురం జిల్లా జడ్జి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ సోమవారం సంచలనమైన తీర్పునిచ్చారు .మడకశిర పట్టణంలో నివాసం ఉంటున్న ఆనందప్ప, సాకమ్మ ఉపాధ్యాయులకు మంజువాణి (12),...
Read More..కార్మిక నాయకుడైన నేను కార్మికుడులా కనిపీట్లేదా ? నాలో ఎన్ని రౌడీ లక్షణాలు చూసింది కళ్ళులేని కెసిఆర్ సర్కార్ అని కార్మికనాయకుడు రియాజ్ అహ్మద్ ఈరోజు తీవ్రస్తాయిలో ప్రశ్నించారు .రౌడీషీట్ కేసు నమోదు చేయడంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సింగరేణి యాజమాన్యం, వారిని...
Read More..పోలవరం గురుంచి మాట్లాదందయ్యా అని రాయలసీమ రైతాంగం పదేపదే అడుగుతుంటే పట్టిసీమ అని టిడిపి చెప్పడం విద్దురంగా వుంది .పట్టిసీమ ప్రాజెక్టు వలన రాయల సీమకు ఏమి వచ్చిపడి పోతుంది? చంద్రబాబు ఎప్పుడు ఏదో ఒక చూరుపట్టుకుని వేలాడడం అలవాటు పోలవరాన్ని...
Read More..ఆ నలుగురి చేతుల్లో తెలంగాణ నలిగిపోతున్నది.ఇందుకు కారణం కెసిఆరు వైఖరి అని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కతీవ్రంగా విమర్శలు గుప్పించారు .ఆదివారం గాంధీ భవన్లో బాబు జగ్జీవన్రాం జయంతి వేడుకలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్...
Read More..చంద్రబాబు గద్దె ఎక్కిననుంచి అదేపనిగా ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో వెనుకాడడంలేదు .అక్కడితో ఆగకుండా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటున్నారు .ఉన్న మంచి ఇల్లును కాదని ,కూల్పించి కొత్త నిర్మాణం చేపట్టారు రాజధాని ప్రాంతంలో రైతులను చెట్ల...
Read More..ఒక్కోసారి శత్రువులు సయితం కలిసి పనిచేయడమనేది జరిగిపోతుంటుంది .ఒకర్ని ఒకరు రక్షించుకోవడం జరిగిపోతుంటుంది .ఈనేపద్యంలో ఉద్రిక్త పరిస్థితుల్లో మునిగిపోయిన ఓక నౌక నుంచి ఈ రక్షణ అనేది జరిగింది .యెమెన్ నుంచి తమవాళ్లతోపాటు 11మంది భారతీయులను కూడా రక్షించి తీసుకొస్తున్నామని పాకిస్థాన్...
Read More..ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన విందుకుఎంతో హుషారుగా హాజరయ్యారు.ఢిల్లీకి వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి అశోకా హోటల్కు చేరుకుని తన ఎంపీలను కలుసుకున్నారు .అయితే ప్రధాని విందు ప్రేత్యేకంగా బాబు రాలేదు...
Read More..ప్రతి మహిళ శ్రీకృష్ణుడిలా మహారక్షకుడిలా మారాలని,ఎంతటి కార్యానయినా సాధించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని పిలుపునిచ్చారు.శ్రీకృష్ణుడు ఎలాగైతే పాండవుల పక్షాన నిలబడి విజయం సమకూర్చాడో అల్లాగే రెట్టింపు ఉత్సాహంగా నేటి మహిళ ముందుకు రావాలి .అందులో దృఢ దీక్షాపరులైన బీహార్ మహిళలు...
Read More..Above is the picture of India’s two most popular Chief Ministers, Arvind Kejriwal and Chandrababu Naidu.Both of them attended for CM’S meet held in New Delhi and both of them...
Read More..నెల్లూరు జిల్లా ఆత్మకూరు మెయిన్ బజార్లో శుక్రవారం రూ.50 లక్షల విలువైన బంగారం లిప్తలో చోరీకి గురైంది.సదరు బాదితుడు లబోదిబో మంటూ పోలీసుల వద్దకు పరుగులు తీసాడు .పోలీసుల వెంటనే స్పందించి వెతుకులాటలో వేగం పెంచారు .పట్టణానికి చెందిన ఉమా గోల్డ్వ్యాపారి...
Read More..ఆంధ్రప్రదేశ్ లో కుప్పం అసెంబ్లీ పరిధిలో నక్కనపల్లి గ్రామం ఒకప్పుడు కళకళ లాడిపోతుండేది .ఇప్పుడు వెలవెల పోతూ కనిపిస్తోంది .అక్కడ పంటలకు నెలవుగా ఉన్న రోజులు కాస్తా కరిగి పోయాయి .ఇప్పుడు రైతాంగం పొట్టచేతబట్టుకుని వలస బాట పట్టారు .అక్కడ మొత్తం...
Read More..తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రూబి చౌదరి ఈ రోజు మీడియాలో హెచ్చరించింది .ఆమె నకిలీ సర్టిఫికేట్ తో ఐ ఏ ఎస్ ట్రైనీ అవతారం లో ఆధికార్లకు చిక్కిపోయింది.ఈవ్యవహారంలో అంతా గజిబిజిగా ఉన్నట్టు అధికార్లు చెబుతున్నారు .వివరాలలోకి వెడితే….ముస్సోరిలోని...
Read More..ఇద్దరు నాయుడులు పనిగట్టుకుని తెలుగు రాష్ట్రాలను భారీగా మోసం చేస్తునే ఉన్నారు.నువ్వు పోలవరంపై మోసం చేసేయ్ .నేను ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై ప్రజల చెవుల్లో తామర పువ్వు పెట్టేస్తానని కూడబలుకున్నట్టు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్ సీఎం...
Read More..‘వ్యవసాయం దండగ’ అంటూ 12ఏళ్ళ క్రితం తన అభిప్రాయంగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్ర బాబు తాజాగా మరోసారి అదే వాణీ వినిపించారు .వ్యవసాయం లాభసాటి కాదని, ఎక్కువ లాభాలు రావని అందులో తల మునకలు కావడం శుద్ధ దండుగామారితనమని సంచలన వ్యాఖ్యలు...
Read More..దేశంలోనే బెస్ట్ సీఎంలు ఎవరా అని జన అభిప్రాయం కోసం ఒక కీలక సర్వే నిర్వహంచింది ఇండియాటుడే మాగజైన్ .అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడోస్థానం దక్కింది.రాత్రి పగలు కష్టపడే సిఎమ్ గా పెద్ద ఎత్తున జనాలు తెలిపినట్టు ఆ సర్వే...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యుల అవినీతి రోజురోజుకు శ్రుతిమించి పోతోందని దీనిపై ఉద్యమించాలని తెలంగాణ డిసిసి అధ్యక్షులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్సింగ్ ఆదేశించారు .ఆ కుటుంబ అవినీతిపై ఏ విధంగా జనంలోకి వెళ్లి వారిలో...
Read More..ప్రజధనాన్ని తన టూర్లకు కోట్లాది ధనం వెచ్చిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగుల నుంచి ప్రతినెల ఒకరోజు జీతం ఎలా అడుగుతారని వైఎస్ ఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.పొదుపుగా ఉన్న ముఖ్యమంత్రి అయితే సరేలే నెలలో ఒక్కరోజే...
Read More..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిపై చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రవేత్త పులిపాక చంద్రశేఖర సిద్ధాంతి సంచలనమైన వ్యాఖ్యలు చేసారు .ఆయన విజయవాడలోని దుర్గాపురంలో తన కార్యాలయంలో విలేకర్ల తో మాట్లాడుతూ శనివారం కనిపించేది సంపూర్ణ చంద్రగ్రహణమే కానీ భారతదేశంలో పూర్తిగా...
Read More..బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరు చాలా చాలా డిఫరెంటుగా ఉంటుంది .ఆమె తాను అనుకున్నదే వేదం, దాన్నే ఆచరించాలి అనేది ఆమె ఆలోచనగా అమలు చేస్తుంటారు .బెంగాల్లో గొప్ప ఘోరం జరిగింది అని ఏ సందర్భంలో ప్రతిపక్షమో, మీడియాయో ఎలుగెత్తితే...
Read More..నేటి భూముల రిజిష్ట్రేషన్ లో అనేకానేక అవకతవకలు అప్రతిహాతంగా జరిగి పోతున్నాయి .ఒకరి భూమో,ఒకరి ఇళ్లో మరొకరు ఎగరేసుకు పోతున్నారు .ఈ నేపధ్యం లో రిజిస్ట్రేషన్ల రుసుమును ఆన్లైన్లో చెల్లించే విధానానికి ప్రభుత్వ శ్రీకారం చుట్టింది.ఈ ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ...
Read More..స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు త్వరలో భారీగా పారితోషకాలు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు చేసింది .రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు ప్రతి పాదనలు తయారు చేసి ముఖ్యమంత్రి చంద్ర బాబు ముందు పెట్టింది .పంచాయతీరాజ్శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ త్వరలో...
Read More..వైసీపీ నేత జగన్ ప్రధానిని కలిసినంతనే టీడీపీ నేతలందరూ తీవ్రంగా స్పందించేస్తున్నారు .రాష్ట్రంలో ఉన్న మంత్రులు, సింగపూర్లో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అంతగా ఎందుకు స్పందిన్చేస్తున్నారు, ఆపైన భయపడుతున్నారని వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.పార్టీ కార్యాలయంలో ఆమె...
Read More..ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద అబద్ధాల కోరని, అందుకే ఆయన పాలన లో ఎలాంటి స్పష్టత లేనేలేదు .ఎన్నాళ్ళని దాటవేత రాజకీయాలు పాలనను ప్రజలకు చూపుతారు ? మల్టీ మిలియనీర్లు, ఎమ్మెన్సీలు, కార్పొరేట్సంస్థలకు దోచిపెడుతున్నారని జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తీవ్రస్థాయిలో...
Read More..కోల్ కత్తా లో వృద్ధురాలైన నన్పై సామూహిక అత్యాచారం కేసులో లూథియానా పోలీసులు నిందితుల కోసం రాత్రి పగలు తేడా తెలియకుండా శ్రమించి నలుగురిని అరెస్టు చేశారు.వీరందరూ కూడా బంగ్లాదెశ్ జాతీయులేనని అదనపు డిజిపి దినకర్ గుప్తా ఈ రోజు ప్రెస్...
Read More..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అందుకు కారణాలు కూడా చర్చించి అఖిల పక్షం నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదం తో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని , దీనిపై ఎంతవరకైనా పోతామని ఆ నేతలు తెలియచేసారు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతి పేరును ఖరారు చేసినట్లు ఎపి సీఎం చంద్రబాబు తెలిపారు.కొన్ని పేర్లను పరిశీలనలో ఉన్న అందులో చారిత్రాత్మకమైన పేరుగా అమరావతినే అంతా ఏకగ్రీవంగా ఖరారు చేసారు .ఇలా అమరావతి పేరును ఆమోదించడం లో అంతా ముందుకు రావడం...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు పిలిచినా,వెళ్లి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు .చిత్రావతిలోకి నీళ్లు వదలడం ద్వారా పల్లె ప్రజల దాహం తీరిందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసారు.పులివెందులకు 5 టీఎంసీల నీళ్లు అవసరమా?...
Read More..చాలా విషయాల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ఫాస్టుగా ఉన్నారు.ఆ మధ్య పాలన నత్తలా ఉందని ఏమి చేతకాదనే విమర్సల జడివానలో కెసిఆర్ సర్కార్ తీవ్రంగా దుయ్యబట్ట బడింది.ఇప్పుడు చాలా విషయాల్లో పాలనను ముందు వరుసలో పెడుతూ కెసిఆరు అప్రతిహాతంగా దూసుకు...
Read More..ఏ సుముహూర్తాన చంద్రబాబు రైతుల రుణమాఫీ నెత్తికెత్తుకున్నారో అక్కణ్ణించి రైతులకు పడరాని పాట్లు అన్ని వైపులనుంచి ఎదురయ్యాయి .ఈరోజు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆంధ్రాబ్యాంకులో తమ బంగారం వేలం వేశారని ఇందుకు గల కారణం మాకు తెలియాలి అని పెద్దఎత్తున...
Read More..ఆంధ్రప్రదేశ్కు ఇప్పట్లో ప్రత్యేక హోదా లభించే అవకాశాలు లేవు.అలాగే ప్రత్యెక నిధులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేది లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం తెలియచేసారు కేంద్రసహాయ మంత్రి సుజనాచౌదరి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి...
Read More..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధనదాహమే తప్ప రైతు సమస్యలు గానీ, ఏ వర్గప్రజల సమస్యలు గాని పట్టవని ఏమి మాట్లాడిన అందులో అంతా అజ్ఞానమే కనిపిస్తుంది .ఒక నేతగా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి .అది కరక్టా, కాదా అనేది...
Read More..Ruling BJP is now the world’s largest party.The BJP had registered 8.8 crore members and beats China’s ruling party CPC.The Communist Party of China(CPC) was until now considered the largest...
Read More..బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ డ్రింక్ అండు డ్రైవ్ కేసు విచారణలో ఒక కారు డ్రయివర్ హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చి సంచలనానికి తెర తీసాడు .సల్మాన్ 2002లో పేవ్ మెంట్పై నిద్ర పోతున్నవారిపై కారునడపగా ఒకరు మరణిం చారు నలుగురు...
Read More..హైదరాబాద్లోని హస్తినాపురంలో ‘అమ్మ హాస్పిటల్’ ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి లిప్ట్ లో మీద అంతస్తుకు పోవాలనుకున్నారు.అయితే లిఫ్టు మీదకు వెడుతూ మధ్యలో .ఇరుక్కుపోయింది .ఏమయ్యిందని లిఫ్టులో వారికి ఆందోళన ఆరంభమయ్యింది .సెల్ ఫోనుల్లో...
Read More..వైసీపీ అధ్యక్షుడు జగన్ కు జైలు భయం నిద్రపొనీయకుండా ఢిల్లి పరుగులు తీయిస్తోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.సిబి ఐ కేసులుతో ఏ క్షణం ఏమైపోతుందని భయం తో బిక్కు బిక్కు మంటూ సాగుతున్నారు .తనతో చేతులు కలిపినా బడాబాబుల...
Read More..నోరు విప్పితే చాలు పుట్టెడు అబద్దాలు చెప్పి లేనిపోని భ్రమలు ప్రజలకు కల్పించి గద్దెనెక్కిన కెసిఆర్కు గుణపాఠం చేరువలో తప్పదని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు .తెలంగాణా ప్రజల మనోభావాలపై ఆలోచన చేసినందునే కాంగ్రెస్ నేత సోనియా...
Read More..ఆమ్ ఆద్మీ పార్టీ డిల్లీ మీడియాకు నిత్యం పార్టి గలాటాలతో వార్తల్లో నిలుస్తుండగా, ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నింపాదిగా పార్టీలో అంతా బాగానే ఉందని అంటున్నారు.కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి కూడా మాట్లాడారు .ఆయన...
Read More..భారత రాజకీయాల్లోకి సుడిగాలి వేగంతో దూసుకు వచ్చాడు నరేంద్ర మోడీ.ఈయన గుజరాత్ నుండి ఒక్కసారిగా కేంద్ర రాజకీయాల్లో కీలక చక్రం తిప్పి, ఏకంగా ప్రధాని అయ్యాడు.గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సంచలన విజయం సాధించి చాలా కాలం తర్వాత భారత దేశంలో...
Read More..మున్నెన్నడూ ఏ సీఎం చేయని సాహసాన్ని తెలంగాణా సీఎం కెసిఆర్ చేయడానికి వీసమెత్తు జంకలేదు దట్టమైన అటవీ ప్రాంతంలో కేసీఆర్ ఆయన పేషీ కార్ల సమూహంతో రాజు వెడలె రవి తేజము లలరగా ….అనే తీరులో వెళ్ళారు .అప్పటికే అధికార్లు చెప్పకే...
Read More..సినిమాలు గురుంచి ప్రేత్యేక వ్యాసాలూ వెలువడ్డాక చాలామంది పాఠకులు చదివేవరకు నిద్రపోరు .అంత పిచ్చిఅభిమానులు ఉంటారు .50ఏళ్ళ క్రితం విడుదల అయిన తేనెమనసులు గురుంచి నిన్న తెలుగు మీడియా హోరెత్తిపోయింది.అన్ని వ్యాసాలూ ఆ చిత్రం బాక్ డ్రాప్ గురుంచి చెప్పాల్సినది చెప్పారు.హీరోగా...
Read More..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వైఎస్ఆర్ పార్టీ నేత, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలవనున్నారు.తన పార్టీ ఎంపీలతో కలిసి ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో కలవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు .ఏపీకి ప్రత్యేక...
Read More..గురుకులాలు పేరుతో అలా ఇలా ఉన్న సంక్షేమ హాస్టళ్లను నడిపినా అనవసరపు ఖర్చు తప్పితే ఎవరికీ ఒరిగింది ఏమి లేదు.అందుకే ఇప్పుడున్న హాస్టళ్ళలో 25 శాతం మూసేయాలని పెద్ద ఆలోచనకు వచ్చింది 50మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న హాస్టళ్లను మూసివేసి...
Read More..పేదరికంలేని సమాజ నిర్మాణం టిడిపికి ప్రధాన లక్ష్యం ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.అలాంటి సమాజం కోసం రాజీ లేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.టిడిపి 34 ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరిపేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆ పార్టీ అధ్యక్షుడు...
Read More..ఏపీ రాజధాని భూసేకరణ విషయంలో రైతన్నలు పెద్ద ఎత్తున భూములను స్వాధీనం చేసుకోవడం పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపి సర్కార్కు జ్ఞానోదయం అయి వుంటుంది .ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు అఖిల పక్షంతో చర్చించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి...
Read More..అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్, బిజెపిలు ఇదే అదనుగా విమర్శలతో మరింతగా బాదించ సాగాయి.కేజ్రీవాల్ ఎన్నికల ప్రయోగం పాలన వద్దకు వచ్చేసరికి వికటించిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది .పాలన అనేది లేశమైన లేక , ఆపైన చేతకాక అపరిపక్వ...
Read More..ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ,ఏక పక్ష పాలనను నిరంకుశ వైఖరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడమే కాకుండా ఓటమిని చక్కగా బహుకరించారు .ఇంతకంటే ప్రజల ఈసడింపు ఏముంటుంది అని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు కెసిఆరును తీవ్రంగా విమర్శించారు...
Read More..అతడో ప్రభుత్వ ఉద్యోగి కోట్లలో అందినకాడికి హాంఫట్ చేసేసి ఎవడేమి పీకుతాడు అని అవినీతి ఆనకొండ అయ్యాడు .చివరకు ఏసీబీ వలకు పట్టులో పిట్టలా చిక్కటం విశేషం.దొరికింది రూ.150 కోట్లు ఉంటుందని అంచనా.వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ విజయ్...
Read More..రాజదాని నిర్మాణం కోసం రాష్ట్ర సర్కార్ తలపెట్టిన లాండ్ పూలింగ్ రైతుల పాలిటి విష వృక్ష మయ్యింది .బలవంతంగా మావద్ద భూములు తీసుకుంది చంద్రబాబు సర్కార్ అని పెనుమాక , ఉండవల్లి ,నిడమర్రు రైతులు నిరాహార దీక్షలు చేసారు .అయినా సర్కార్...
Read More..సింగపూర్ జాతి పిత ఇటివల మృతి చెందడం తో అక్కడికి వెళ్దామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి 11గంటలకు బయలు దేరి ఆదేశం లో పరామర్సలు ముగించుకుని వచ్చేద్దామని సిద్ధమయ్యారు .అయితే అనుమతి కోసం విదేశాంగ మంత్రి శాఖ...
Read More..మనం పాలకులుగా ఉన్నాము .ఇదంతా మనకు లభించే అరుదైన అవకాశం , దీన్ని అంతా కలిసి ఒక మన సర్కార్ ను ఒక పద్ద తి తో కాపాడుకోవాలి .ఇలా ప్రతిపక్షం పై కోపమెత్తిపోవడం మంచిది కాదు .వారు నువ్వెంత అంటే...
Read More..వై కాప తొందరపడి ప్రజల్లోకి పోయి విద్యుత్ పై సర్కార్ తీరు ఎండగడితే ఎలా ఉంటుంది అని మల్లగుల్లాలు పడుతోంది ఆ పార్టీ .కొందరు పార్టీ నేతలు విద్యుత్ పై ప్రజా పోరాటం చేస్తే ఎండలో మలమల మాడిపోవడమే తప్పితే బాబు...
Read More..ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య నువ్వెంత అంటే నువ్వెంతా అనే వాగ్వి వాదం జరిగింది .బడ్జెట్ లో అన్ని అరకొర కేటాయింపులు చేయడం తో ఎక్కడ అభివృద్ధి అక్కడే పాతర పడింది అని వై కాప సభ్యుడు...
Read More..పోలవరం పై సర్వే తెలుగు ప్రజలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు అలాంటి భారి ప్రాజెక్టును పక్కన పెట్టేసి చంద్రబాబు పక్కనే మరో పిచ్చి ప్రాజెక్టును నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని లోకసత్తా పార్టీ నేత జయప్రకాష్ విమర్శించారు.ఆయన...
Read More..ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసిపి పెట్టిన అవిశ్వాసం ఎప్పుడు చర్చించాలో సర్కార్ మల్లగుల్లాలు పడుతుంటే వెనక్కి తీసుకుంటామని వై సిపి రాజి బాటలో పడింది అని తెలుస్తోంది.దీనిపై పలువురు టిడిపి సభ్యులు వై కాపా తాటాకు...
Read More..తెలంగాణా శాసన సభలో మంత్రి జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యలతో సభ పలుమార్లు సభ వాయిదాలు పడింది.విద్యుత్ ప్రాజెక్ట్ పై చర్చ జరుగుతుంటే సంబందిత మంత్రి జగదీశ్వరరెడ్డి బదులు ఇవ్వడంలో ఒకింత తడబాటును కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ మంత్రికి అనుభవం తక్కువ కారణంగా...
Read More..Chief Minister and Telangana is likely to don a new hat.Very few knew him as a person and ever one of us knew him as a politician.The chief minister had...
Read More..శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణాలు సభకు తెలియపరిచారు .నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పినట్లే బయటనుంచి కొనుగోళ్ళు చేసి మరి ఇస్తున్నామని తెలిపారు.విద్యుత్ కొనుగోళ్ళు పెనుభారం ఒకెత్తుకాగా కరెంటు కట్ లేకుండా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి...
Read More..చేతికి సంకెళ్ళు వేసి డిచ్ పల్లి పోలీసులు సెల్ లో నిందితున్ని వేసారు .మరుసటి రోజు కోర్టుకు వెళ్దామని అనుకున్నారు .తీరా నైట్ పోలీసులు వేరే వ్యాపకాల్లో ఉన్న వేళ సెల్ లో ఆదమరిచి నిద్రోతున్నట్టు నటిస్తున్నరెడ్యాను పట్టించుకోలేదు .అదే అదను...
Read More..ఆర్టీవో చెక్ పోస్టుల పై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడానికి రంగంసిద్దం చేసుకుని మంగళవారం భారి ఎత్తున దాడులు నిర్వహించింది.అనంతపురం జిల్లా పెనుగొండ , నెల్లూరు జిల్లా బీవి పాళెం , చిత్తూరు జిల్లా రేణిగుంట, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెక్...
Read More..విద్యుత్ చార్జీలు అకారణంగా ఏదో కొంప మునిగింది అన్నట్టుగా ఎందుకు పెంచారు అని సిపిఐ నేతలు ఏపి సర్కార్ ను ప్రశ్నించారు.పెంచిన చార్జీల్లో సామాన్యున్ని తప్పించామన్నారు కాని అన్ని వర్గాల వారిని వదలకుండా వడ్డించారు.ఇప్పుడు బొగ్గు ధర పెరిగితే సర్కార్ కు...
Read More..నేను పార్టి మారిపోయి ఉన్న కాంగ్రెస్ ను వదిలేసి టిడిపి లోకి పదవుల కోసమే వెళ్లాను.ఇది నేను కాదన్నా, నిజం నిజమే కదా అని టిడిపి ఎమ్ పి జే సి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.నేను సాద్యమైనంత వరకు...
Read More..టిడిపి ఎమ్ ఎల్ ఏ లు స్పీకర్ చాంబర్ లో బైటాయింపు తో తమ నిరసన తెలిపారు.స్పీకర్ మధుసూధనాచారి జాతీయగీతాన్ని అవమానించామని ఒక వంక తో బడ్జెట్ సమావేశం రోజులన్నీ సస్పెన్షన్ కు గురిచేయడం సరికాదు అని టిడిపి ఎమ్ ఎల్...
Read More..విద్యుత్ పై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు చెరిగారు.టిడిపి ఎన్నికల వాగ్దానాలలో ప్రధానంగా విద్యుత్ పెంచం గాక పెంచమన్నారు .కాని బాబు మైండ్ సెట్ మారలేదు .ఏదేదో చెప్పిసి కథలు అల్లేసి మరి పెంచడం ఆ పైన తను చేసింది పక్క...
Read More..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు స్టార్ హీరో బాలకృష్ణలు ఉగాది పర్వదినాన తాతలు అయిన విషయం తెల్సిందే.బాలయ్య కూతురు, చంద్రబాబు కోడలు అయిన బ్రహ్మణీ పండంటి కొడుకుకు జన్మనిచ్చింది.తల్లి, కొడుకు క్షేమంగా ఉన్నారు.ప్రస్తుతం ప్రముఖ హాస్పిటల్లో బ్రహ్మణీ మరియు బాబు...
Read More..చంద్రబాబు అయన మంత్రులు కేంద్రం పై గాని, మోదిపైగాని విమర్శలు గుప్పించాలంటే అందుకు ఇంగ్లీష్ పత్రికల్లో రానివిధంగా తెలుగు పత్రికలకే పరిమితం అవుతున్నారు.ఆ జాగ్రత్తలు బహువిధాలుగా తీసుకుంటున్నారు .బాబు కు ఇంగ్లీష్ రాదంటే రాదనీ చెప్పలేము .ఆయన ఇంగ్లీష్ మాట్లాడగలరు.కాని మోడిని...
Read More..Ruling TDP shocked YSRCP MLA Roja Selvamani on Monday by serving a privilege motion against her.The motion was moved by TDP’s Dalit MLA Anitha.Anitha called Roja as Shikandi in Mahabharat...
Read More..ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా కోసం కాంగ్రెస్ నేత సోనియా గాంధి లోక్ సభ లో ప్రశ్నించారు.అప్పుడు ఆమె వాదనకు బలోపేతం చేయడానికి టిడిపి ఎం పి లు సంఘటితంగా లోకసభ లో పోరాడకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎం ఎల్...
Read More..నేను ఒక్కడినే పొట్టచేతబట్టుకుని ఈ శ్రీకాకుళం నుంచి కూలి పని వెదుక్కుంటూ చెన్నయిలో మంచి పనికి కుదిరాను.నీకోసం మన మగబిడ్డ కోసం మంచి ఇల్లు చెన్నయ్ లో చూసి వచ్చాను .ఇప్పుడు నా కూలి పెరిగింది .చీకు చింతా లేదాయే అని...
Read More..చంద్రబాబు రాజకీయాలు కుళ్ళు కుట్రలతో నిండిపోయి ఉంటాయి .బాబు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేకుండానడిపేస్తున్నాడు .ఇక్కడ ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని మేము అకారణంగా సస్పెండ్ చేసామని చిలవలు పలవలు చేసేస్తున్నారు .బాబు రాజకీయాలన్నీ తనకో న్యాయం వేరేవారికో న్యాయం అనే ధోరణిని కనబరుస్తారు...
Read More..విపక్షం లేకుండా శాసనసభ ముందుకు పోవడం భలేగా ఉంది .జగన్ లాంటి వారికి సభ సాంప్రదాయాలు తెలియనందున ఎప్పుడు తప్పుడు నిలదీతలతో సభ సాగింది .అందుకే సభ ఈ రోజు ఎంతో హుందాగా సాగుతోంది అని మంత్రి రావెల కిషోర్ బాబు...
Read More..Three candidates of ruling TDP and two of the opposition YSR Congress were today declared elected to the Andhra Pradesh Legislative Council.Telugu Desam Party affairs committee chairman V.V.V.Chowdary has been...
Read More..We have already reported that AP CM Chandrababu Naidu and Hindupur MLA Nandamuri Balakrishna have become grand- fathers.Nara Lokesh wife and Balayya daughter Brahmini delivers a baby boy yesterday at...
Read More..Today is Ugadi, very auspicious date for all the Telugu people across the globe.And for Nara family and Nandamuri family, it was more special.Nara Brahmani wife of Nara Lokesh delivered...
Read More..కేంద్రంలో గాని ఏ రాష్ట్రంలో గాని ప్రతిపక్షానికి పెద్దపీట వేసి వారు విమర్శిస్తే జీ హుజూర్ అని అనడం ఎక్కడా కనిపించదు .మునుముందు అలాంటి పరిస్థితి ముందు తరాలు చూడరు .ఈదానికి నన్ను మాట్లాడనీయకుండా స్పీకరు అడ్డుతున్నారని తానూ ఏమి మాట్లాడాలో...
Read More..జగన్ తనకు అసెంబ్లీలో మాట్లాడడానికి అధికారపార్టీ అవకాసం ఇవ్వడం లేదని అందువలన తాను చాలా బాధపడుతున్నాను .ఇలా ఎంతకాలం భరించాలి.ప్రతిపక్షం చెప్పితే వినే ఓపిక బొత్తిగా లేకుండా సర్కార్ ఉంది అందుకే ఇకపై శాసనసభకు వెళ్ళకుండా ఉండాలని తను తన పార్టీవారు...
Read More..పేరుకే విడిపోయింది ఆంధ్రప్రదేశ్ కాని ఇద్దరు ముఖ్యమంత్రులు అన్ని అనుకుని చేస్తున్నట్టుగానే రెండు చోట్లా ఒకేలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి .స్పీకర్ పై అవిశ్వాసం పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం అనుకుంది .జగన్ ఏవిధంగా పెట్టాలి అని కనిపించిన దారులు వెతుకుతున్నారు .మీడియాలో...
Read More..తెలుగు దేశం పుణ్యమా అని వైకాపా లేత జగన్మోహనరెడ్డికి రాజకీయాలు మొత్తం ఆకళింపు అయ్యాయి అనేది నూటికి నూరుపాళ్ళు నిజం .తండ్రి చనిపోయేటప్పుడు కేవలం ఒకటి అరా మాటలకే పరిమితం అయ్యారు జగన్.అలాంటి జగన్ వైస్ ఓదార్పు లో నాలుగైదు మాటలకే...
Read More..శాసన సభ అన్నాక ఇలా ఏదో ఒక రగడ, ఏదో ఒక జగడం ఉండనే ఉంటాయి.ఎందుకంటె ఇందులో ప్రధాన పక్షం ఉక్కుపాదం తో అణిచేసింది లెదు.అలాగే సర్కార్ ను ఇరుకులో పెట్టేసింది.ఇక ఏ క్షణమైనా అధికారం పోయేది లేదు అలాంటి పరిస్థితి...
Read More..Eight YSRCP MLAs have been suspended from the AP Assembly for three days (March 23) for trooping into the well to protest against the cutting the mike of YS Jagan...
Read More..ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైకాపా నేత రోజా పై టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు .ఆమె అసలు సభ్యత అనేది మచ్చుకైన కనబరచకుండా సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు .ఆమె నోరు విప్పితే బండ బూతులు మాట్లాడడమే పెట్టుకున్నారు.కనుక చర్యలు తీసుకోవాల్సిందిగా...
Read More..ఆంధ్రప్రదేశ్ శాసన సభ అదుపు తప్పిపోయింది అని చెప్పడానికి బుధవారం నాటి సభ సమావేశమే ప్రభల సాక్ష్యం .ఇటు ప్రధానపక్షం అటు ప్రతిపక్షం దొందూ దొందేగా టీవిల సాక్ష్యం గా వీక్షకుల తీర్పుకు గురయ్యారు.టివిలు చూసే అన్ని పార్టీల వారు ముక్కున...
Read More..ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు స్పీకర్ కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.పట్టిసీమ ప్రాజెక్టు అంశంపై మంగళవారం నాడు అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా ప్రతిపక్షనేత జ గన్ తో సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అందరిపైనా...
Read More..బడ్జెట్ చర్చలు అడుగడుగునా అధికారపక్షం మరియు ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు పెచ్చు పెరగడం తో రాజి కుదర్చడం లో బిజెపి ఎమ్ ఎల్యే మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు మధ్యవర్తిత్వం చేసారు.శాసన సభలో ప్రతిపక్షనేత చాంబర్...
Read More..జగన్ తన మాటలను తానూ మార్చేయడములో చాలా ముందంజలో ఉన్నారు.బడ్జెట్ లో జగన్ నోరు మెదపలేదు అని సిఎమ్ చంద్రబాబు సభలో ప్రశ్నించారు.అందుకు జగన్ నేను బడ్జెట్ పై చర్చ నాడు సర్కార్ తీరును కడిగేస్తానని సభా ముఖంగా చెప్పారు .ఈ...
Read More..కేంద్ర మంత్రి సుజనా చౌదరి అంతా స్వంత నిర్ణయాలతోనే పార్టీలో ఉన్నారు.ఈమధ్య పార్టీ ఎమ్ పి లను కనీసం చెప్పాపెట్టకుండా మిగిలిన కేంద్రమంత్రులతో చర్చలు జరిపేసి రాష్ట్రానికి కేంద్రం నుంచి ;పదివేల కోట్లు వస్తున్నాయి అని మీడియాకు చెప్పారు.కనీసం మాతో మాటవరసకైనా...
Read More..ప్రతిపక్షం ఎందుకో ఎలాంటి సహనం లేకుండా అడిగామంటే సర్కార్ తప్పుచేసినట్టే జవాబు చెప్పాల్సిందే అనే భావనలో ఉంది .ఏమి చెప్పినా వినడానికి ఓపిక లేని విధంగా తయారయ్యింది.ఇలా ఉంటె ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఎప్పుడు తయారవుతుంది ? అని టిడిపి ఎమెల్యేలు మీడియా...
Read More..ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతలు పనికిమాలిన రాజకీయాలు చేసి రాజకీయాలు భ్రస్టు పట్టించేసారు .ఇప్పట్లో విభజనకు గురయిన రాష్ట్రాలు తేరుకో లేనట్లే .అందులో ముఖ్యంగా నేడు ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలు తెరుకోలేవు.ఆర్ధికంగా కేంద్రం బాగా చూడాల్సిన పరిస్థితిని నేడు కల్పించింది ఆ ముగ్గురు...
Read More..పట్టిసీమ పై మొదలయి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేలా లేదు అని ఈరోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షం పై విరుచుపడ్డారు .నీ తండ్రి వలనే కాలేదు,నీవేమి చేయగలవు? హౌజ్ను ఎట్లా రన్...
Read More..ఈరోజు తెలంగాణా శాసన సభలో మంత్రి టి హరిశరావు మాట్లాడుతూ ఖమ్మం లో విభజన నాడు ఇష్టానుసారం కాంగ్రెస్ చేసేస్తున్నప్పుడు అడ్డు చెప్పి ఉంటె నేడు నీటి బాధలు 7మండలాలకు ఆ జిల్లాకు ఉండేవి కావు.ఆనాడు నోరుమె దపడానికి లేదన్నట్లు ఊరుకున్నారు...
Read More..ఈరోజు శాసన సభలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ఆధార కార్డుల గురుంచి సమగ్రమైన రిపోర్ట్ ను వినిపించారు .అయ్యా కార్డులు జనాభా ఎంత మంది ఉంటారో అంతే సంఖ్యలో కార్డులు ఉండాలే .కాని ఆలా లేనందునా ఏమి చేయాలో తొలుత...
Read More..