తెలంగాణా టీడీపీ నాయకుల గ్రహచారం బాగాలేదు.నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కున్నాడు.కోర్టులో విచారణ జరుగుతున్నది.ఇంత కాలం ఈ కుంభకోణం మీదనే జనం చర్చలు జరుపుతున్నారు.ఇప్పుడు మరో టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చేరాడు.వరంగల్ జిల్లా పాలకుర్తిలో టీడీపీ, గులాబీ...
Read More..ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అక్టోబర్ 22న విజయదశమి రోజు శంకుస్థాపన జరిగే విషయం తెలుసు.కానీ శంకుస్థాపన చేసే ప్రాంతం ఎక్కడో ఇంకా నిర్ణయం కాలేదు.దీనిపై సర్కారు కసరత్తు చేస్తున్నది.రాజధాని నిర్మించే ప్రాంతానికి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో శంకుస్థాపన చేసే ప్రదేశానికి...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా సీఎం కేసీఆర్కు విదేశాల పిచ్చి బాగా పట్టుకుంది.ఇది రోజురోజుకు పెరిగిపోతున్నది గాని తగ్గడంలేదు.విదేశాల పిచ్చి అంటే ఆయా దేశాలకు పోవడమని కాదు.తమ రాష్ట్రాలను, నగరాలను విదేశాల మాదిరిగా మారుస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఊదరగొడుతున్నారు.సింగపూర్,...
Read More..ప్రధాని నరేంద్ర మోడీకి ఐక్యరాజ్య సమితి వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీకి నిరసనలు ఎదురయ్యాయి.ఈ నిరసన ప్రదర్శనలు చేసినవారు సిక్కులు, పటేల్ సామాజిక వర్గానికి చెందినవారు.ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించడానికి నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్ళారు.నరేంద్ర మోడీ రాగానే నిరసన...
Read More..తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? కెసీఆర్ కేబినెట్లో తలసాని తెలంగాణా రాష్ట్ర సమితి తరపున మంత్రిగా ఉన్నారా? టీడీపీ తరపున మంత్రిగా ఉన్నారా? అనేది ఇప్పటివరకు ప్రశ్నార్ధకంగానే ఉంది.ఎందుకంటే...
Read More..కేంద్రంలో టీడీపీ తరపున మంత్రిగా ఉన్న సుజనా చౌదరి ప్రధాని నరేంద్ర మోడీ చాలా పెద్ద మనసుతో ఎపీకి సహాయం చేస్తున్నారని చెప్పుకుంటూ సంబర పడుతున్నారు.కేంద్రం ఇచ్చిన కొద్దిపాటి నిధులు చూసుకొనే ఎంతో సాయం చేసినట్లు ఫీల్ అవుతున్నారు.రాజధాని అమరావతి నిర్మాణానికి...
Read More..పవర్ చూపడమంటే కరెంట్ చూపించడమో లేదా అధికారం చూపించడమో కాదు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం.ఇది కొత్త విషయం కాదు కదా … ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు అనుకుంటున్నారా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొత్త కాదు కాని దాన్ని అసెంబ్లీలో చేయడమే కొత్త.ఈ...
Read More..YSR Congress party chief Y S Jaganmohan Reddy created some ripples in the media on Thursday when he had a closed door meeting with his arch rival and media baron...
Read More..ఆంద్ర విశ్వ విద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ వై కా పా అధినేత జగన్మోహన్ రెడ్డిని పొగిడాడు.జగన్ నిర్వహించిన యువభేరి సమావేశంలో పాల్గొన్నాడు.ఇక అంతే….సస్పెండ్ అయ్యాడు.ఆ ప్రొఫెసర్ పేరు పీవీజీడీ ప్రసాద్.ఇంతకు ముందు యూనివర్సిటీ రిజిస్త్రార్ గా కూడా పని చేసారు...
Read More..గుమ్మడి కాయల దొంగ అని ఎవరు అనక ముందే హీరో కం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ భుజాలు తడుముకున్నారు.తాను ముఖ్యమంత్రి అవాలని రాజకీయాలలోకి రాలేదన్నారు.అంటే ప్రజా సేవ చేయడానికి వచ్చాడని అర్థం.తాను ముఖ్యమంత్రి పదవి ఎన్నడూ ఆశించలేదని చెప్పారు.ప్రతీ నాయకుడు...
Read More..తెలంగాణా టీడీపీ ఎమ్మెల్యే, నోటుకు ఓటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డికి హై కోర్టు నోటీసు జారీ చేసింది.రేవంత్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణా ఏసీబీ హై కోర్టులో పిటిషన్ వేయడంతో నోటీసు జారీ అయింది.రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన...
Read More..ఎపీలోని కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.ఈయన ఎవరనేది పేరు బయటకు రాలేదు.గత ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో వై కా పా 9 సీట్లు గెలుచుకుంది.జగన్ సొంత జిల్లా అయిన కడపలో...
Read More..BJP MLC and power star Pawan’s close associate Somu Veerraju, senior BJP leader from East Godavari district is going to become an important figure in AP politics.As per reports BJP...
Read More..ఒక సినిమా ఓపెనింగ్స్ లో హీరో ఎంత పాత్ర పోషిస్తాడో … ఒక సినిమా హిట్ అవడంలో డైరెక్టర్ ది అంతే పాత్ర … కాకపొతే డైరెక్టర్ కన్నా హీరో పారితోషికమే ఎక్కువ .ఎందుకంటే డైరెక్టర్ ఎంత మంచి కథ చెప్పాలనుకున్నా,...
Read More..అక్టోబర్ 22న అత్యంత వైభవంగా నిర్వహించబోయే ఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధాని లే సిన్ లూంగ్ ను స్వయంగా, అధికారికంగా ఆహ్వానించారు.సింగపూర్ వెళ్ళిన బాబు అక్కడే ఆహ్వానం పలికారు.ఆ...
Read More..రేపటి నుంచి (బుధవారం) ప్రారంభం కాబోతున్న తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లో కీలక, సంచలన కుంభకోణాలు అయిన నోటుకు ఓటు, టేలిఫోనే ట్యాపింగ్ ప్రస్తావనకు రావని తెలుస్తున్నది.ఇది నిజంగా కొత్త విషయం ప్లస్ ఆశ్చర్యకరం కూడా.ఎమ్మెల్యేలు తాము అడగదలచుకున్న ప్రశ్నలు ముందుగానే ఇవ్వాలి...
Read More..For the first Time in its history Telugu desam party is going to get a non-Kamma president.AP Chief Minister Chandrababu Naidu has chosen to select Unukuru, Srikakulam MLA and senior...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం మరోసారి సింగపూర్ కు వెళ్ళారు.రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలు సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించారు కాబట్టి ఆ విషయమై చర్చలు జరపడానికి బాబు ప్రయాణమయ్యారు.ఈ సందర్భంగా అక్టోబర్ 22న నిర్వహించే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్...
Read More..విజయాలను ఉన్న దానికంటే ఎక్కువ చేసి చూపించుకోవడం, వైఫల్యాలు ఎంత ఎక్కువగా ఉన్నా తక్కువ చూపించుకోవడం ప్రభుత్వాలకు అలవాటే.వైఫల్యాలు కొండంతలు ఉంటే గోరంతలు చేస్తారన్న మాట.తెలంగాణా సర్కారు ఈ పనే చేస్తున్నాడని టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.తెలంగాణలో రైతుల...
Read More..కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం అవుతున్నాడట.అదేమిటి? మరో ఏడాది పాటు సోనియా గాంధియే పార్టీ ప్రదేంట్ గా కొనసాగుతారని తీర్మానం చేసారు కదా.మళ్ళీ రాహుల్ సిద్ధం కావడం ఏమిటి అనుకుంటున్నారా? ఏడాది తరువాత అధ్యక్ష పదవి...
Read More..ఈ మాట అన్న నాయకుడు టీడీపీ అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి.ఎపీకి ప్రత్యేక హోదా రాదని మొదటి నుంచి దివాకర్ రెడ్డి బల్ల గుద్ది చెబుతున్న సంగతి తెలిసిందే.హోదా తప్పక వస్తుందని ఇతర పార్టీల నాయకులు ప్రజలను మభ్య...
Read More..రాజకీయ నాయకులకైనా, సినిమా కళాకారులకైనా ప్రదాన టార్గెట్ యువజనమే.వారి ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారు విజయ మార్గంలో ప్రయాణిస్తారు.అధికారంలో ఉన్నవారైనా, ప్రతిపక్షంలో ఉన్నవారైనా సరే యువతను నిర్లక్ష్యం చేస్తే, వారి కోసం పథకాలు అమలు చేయకుంటే, వారికి ఉపాధి మార్గాలు చూపకుంటే రాజకీయంగా...
Read More..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు-ఉప ముఖ్యమంత్రి కేయీ కృష్ణమూర్తికి పడటంలేదా? వీరి మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి.అయితే అవి బయటపడకుండా ఇద్దరూ జాగ్రత్తపడుతున్నారు.అయితే ఈ విభేదాలు మరోసారి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.ఇందుకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చూపిస్తున్నారు విశ్లేషకులు.బాబు వ్యాఖ్యలను కేయీ...
Read More..ఈ ప్రశ్నకు ఎవరైనా సరే కలవవు అనే చెబుతారు.కాని కలిశాయి అని చెబుతున్నారు బీహార్లోని అధికార జనతా దళ్ (యూ) నాయకులు.వారు చెబుతున్న ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఏవి? భారతీయ జనతా పార్టీ, ఆలిండియా మజ్లీస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏ...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఒక శుభ వార్త వినిపించారు.అక్టోబర్లో విజయదశమి రోజున జరిగే అమరావతీ నగర శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు.బాబు ఆహ్వానం పలుకగానే ఆయన ఒప్పుకున్నారు.ఈ సంతోషకరమైన కబురును శుక్రవారం మీడియాకు చెప్పారు.శంకుస్థాపనకు ప్రధాని...
Read More..ఇది అస్సాంలో పుట్టిన కొత్త డిమాండ్.గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గం వారు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమం చూసిన అస్సాంలోని తేయాకు తోటల్లో పని చేస్తున్న కార్మికులు తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.తమను గిరిజనులుగా పరిగణించి ఓబీసీ...
Read More..మన దేశంలో నేరాల దారి నేరాలదే, శిక్షల దారి శిక్షలదే.జైలు శిక్షలకే కాదు, ఎన్కౌంటర్ చేసినా భయపడని కరడు గట్టిన వారు ఉన్నారు.ఉరిశిక్షలు పడినా ఖాతరు చేయరు.ఇందుకు తాజా ఉదాహరణ ఎర్ర చందనం దొంగలు.ఎపీలోని శేషాచలం కొండల్లో కొన్ని రోజుల క్రితం...
Read More..అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్లో రెండు కూటములు ఏర్పడ్డాయి.ముఖ్యమంత్రి నాయకత్వంలో గ్రాండ్ అలయన్సు (మహా కూటమి) ఏర్పడగా, ఈ అలయన్సు నుంచి బయటకు వెళ్ళిపోయిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి ములాయం సింగ్ యాదవ్ థర్డ్ ఫ్రంట్ (మూడో కూటమి)...
Read More..వై కా పా అధినేత జగన్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు గుంటూరులో బాధ్యతలు అప్పగించారు.బొత్స ఉత్తరాంధ్ర నాయకుడు కదా .ఈయనకు గుంటూరులో బాధ్యతలు ఏమిటి? అనే సందేహం కలుగుతుంది.అయితే ఇవి పార్టీ బాధ్యతలు కావు.జగన్కు సంబంధించిన సొంత పని.పార్టీ నాయకులు...
Read More..You read that right.Pawan Kalyan who floats party to question the governments is now decided to question Governement of Tamil Nadu.As per the reports Pawan is planning to protest against...
Read More..Andhra Pradesh Chief Minister Chandrababu Naidu will be a busy man today.After dedicating the Pattiseema Project to nation Naidu is going to Pattiseema to switch on the first pump of...
Read More..వైకాపా అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడవబోతున్నారా? చంద్రబాబు గొప్ప వ్యక్తని, మహాత్ముడని భావించి ఆయన అడుగుజాడల్లో నడవడం కాదు.బాబు చేసిన ఒక పనే జగన్ కూడా చేయబోతున్నాట్ట….! ‘నువ్వెక్కడుంటే నేనక్కడంటా’ అనే పాట మాదిరిగా...
Read More..పవర్స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారని సమాచారం.ఆయన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ త్వరలోనే ముగుస్తుందట.ఆ వెంటనే ఆయన ఏపీలో పర్యటిస్తారని తెలుస్తోంది.పార్టీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా పవన్ పర్యటన...
Read More..స్వాతంత్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న కాలంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు దేశ ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.బ్రిటిషు పాలకులకు పన్నులు కట్టలేదు.కార్యాలయాలకు వెళ్లలేదు.విద్యా సంస్థలకు వెళ్లలేదు.ప్రభుత్వానికి ఏ సహాయమూ అందకుండా చూశారు.దీన్నే ‘నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్’ అన్నారు.ఇదొక నిరసన కార్యక్రమం.ప్రస్తుతం...
Read More..చైనాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సెల్ ఫోన్ల తయారీ పరిశ్రమ పెట్టాల్సిందిగా అక్కడి పెట్టుబడిదారులను ఆహ్వానించారు.తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పెట్టుబడిదారులతో కాకుండా దేశీయ సెల్ఫోన్ తయారీ కంపెనీలతో ఆంధ్రాలో...
Read More..ఏ మనిషీ పూర్తిగా మంచివాడు కాదు…పూర్తిగా చెడ్డవాడు కాదు.ఇదొక సార్వజనీన అభిప్రాయం.కాని కొందరి దృష్టిలో కొందరు వ్యక్తులు ‘శాశ్వతమైన పాపాత్ములు’గా ఉంటారు.జీవితాంతం వారు ప్రధాన శత్రువులు.ఏం జరిగినా వారే కారణమంటారు.తమ స్వయంకృతాపరాధాలకు కూడా వారినే వేలెత్తి చూపుతారు.వ్యక్తిగతంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
Read More..In a shocking incident a school in Odisha state has mourned for death of former prime minister AB Vajpayee when he is still alive.Kamalakanta Das, headmaster of Budakhunta Primary School...
Read More..మన దేశంలో మంత్రులు మరీ బరి తెగించి పోతున్నారు.ముఖ్యంగా బీజేపీ మంత్రులు సిగ్గు వదిలేసారు.కేంద్ర మంత్రులు, రాష్ట్రాలలోని బీజేపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు.మహారాష్ట్రలోని బీజేపీ మంత్రి గిరీష్ బాపట్ విద్యార్థుల కార్యక్రమంలో చేసిన కామెంట్ దుమారం రేపుతున్నది.ఈ మంత్రి ఒక...
Read More..రాష్ట్ర విభజన రాజకీయ నాయకులకు ప్రయోజనం కలిగించింది.వారికి పదవులు వచ్చాయి.కాని ఎందరో ఉద్యోగులకు అన్యాయం జరిగింది.చివరకు కొందరు ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి.ఇటువంటి వారిలో ఎపీకి చెందిన విద్యుత్ రంగ ఉద్యోగులు ఉన్నారు.వారిని తెలంగాణా ప్రభుత్వం తొలగించింది.ఏపీ ప్రభుత్వం...
Read More..పది వామ పక్షాల ఆశ నిరాశ అయింది.ప్రజా గాయకుడు గద్దర్ను వరంగల్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేయించాలనే ప్రయత్నం ఫలించలేదు.పోటీకి గద్దర్ నిరాకరించారు.ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్దంగా లేనని అన్నారు.దీనిపై చర్చ జరగాలని అన్నారు.గద్దర్ని పోటీ...
Read More..Andhra Pradesh Chied Minister Chandrababu Naidu has a word of praise for Srimanthudu star Mahesh Babu.Chandrababu Naidu, who has been waiting since long time to watch the movie, finally catch...
Read More..గుజరాత్లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం నిర్వహిస్తున్న యువ నేత హార్దిక్ పటేల్ రేపు (సోమవారం) ప్రభుత్వంతో చర్చలు జరుపబోతున్నారు.హార్దిక్తో సీనియర్ మంత్రి సౌరభ్ పటేల్ చర్చలు జరుపుతారు.ఒకవేళ ఈ చర్చల్లో అనుకున్న ఫలితాలు రాకపోతే ఉద్యమం కొనసాగుతుందన్నారు.హార్దిక్...
Read More..తెలంగాణ రాష్ర్టంలో రెండు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.అవిః వరంగల్ లోక్సభ స్థానం.హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ అసెంబ్లీ స్థానం.ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్కు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామాతో...
Read More..తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ ను మొన్న టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శిస్తే, ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బాణాలు విసిరారు.వ్యంగ్యంగా విమర్శించారు.కెసీఆర్ చైనా వెళ్ళిన తర్వాతనే తెలంగాణలో వానలు పడుతున్నాయని అన్నారు.అందుకే తెలంగాణా...
Read More..ప్రధాని నరేంద్ర మోదీ చండీఘర్ ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పాల్సివచ్చింది? ఆయనంతటివాడు క్షమించమని కోరారంటే ఏదో పెద్ద తప్పు జరిగినట్లే కదా.అవును జరిగింది.ప్రజలు ఆగ్రహించే పరిస్థితి ఏర్పడింది.వారి విమర్శలను అర్థం చేసుకున్నారు కాబట్టే మోదీ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా క్షమాపణ...
Read More..దేశంలోని దాదాపు ప్రతి ముఖ్యమంత్రీ విదేశాల వెంట పరుగెడుతూనే ఉన్నారు.పెట్టుబడుల కోసం అర్రులు చాస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ సహా ముఖ్యమంత్రులంతా ‘రండి బాబూ రండి…ఆలసించిన ఆశాభంగం.మా దగ్గర పెట్టుబడులు పెట్టండి.లాభాలు మూటగట్టుకొని వెళ్లండి’ అంటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ...
Read More..టీటీడీపీ ఎమ్మెల్యే, నోటుకు ఓటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి జైల్లో ఉంటేనే బెటరా? ఆయన లోపల ఉంటేనే టీఆర్ఎస్కు ఉపశమనంగా ఉంటుందా? అవుననే అనిపిస్తోంది.ప్రస్తుతం బెయిల్ మీద రేవంత్ రెడ్డికి హైదరాబాదులో ఉంటే వెసులుబాటు కల్పించింది హైకోర్టు.న్యాయస్థానం ఆంక్షల కారణంగా...
Read More..ఇది ఓ ప్రముఖ హిందీ రచయిత ప్రశ్న.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రపంచ హిందీ మహా సభలు జరుగుతున్నాయి.ఈ సభలకు దేశ, విదేశాల నుంచి అనేకమంది పండితులు, కవులు, రచయితలు వచ్చారు.వారంతా రావడం సముచితం.ఈ మహా సభలు హిందీ సాహిత్యానికి, భాషకు సంబంధించినవి...
Read More..రాజకీయాల్లో ఒకరి ఒకరి ఘనతను మరొకరు కొట్టేయడం, ఒకరి క్రెడిట్ను మరొకరు సొంతం చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది.ఇందుకు మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపచేయాలి.ఉన్నదాన్ని లేనట్లు నమ్మించాలి.ప్రజలను మాయాజాలంలో పడేయాలి.నాయకులు తమను తాము ‘ప్రమోట్’ చేసుకోవడం ఓ గొప్ప విద్య.ఇది అందరి...
Read More..ఓ రాజకీయ నాయకుడు మరో రాజకీయ నాయకుడిని తీవ్రంగా విమర్శించాలంటే అవతలి వ్యక్తిని ‘పిచ్చోడు’ కింద జమకడతాడు.పిచ్చెక్కింది, పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు, పిచ్చి ప్రేలాపనలు…ఇలా విమర్శించడం సర్వసాధారణం.ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ నోటుకు ఓటు కుంభకోణంలో నిందితుడైన రేవంత్ రెడ్డిని...
Read More..తెలంగాణ ప్రభుత్వంలో అందులోనూ సీఎం పేషీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కేసు చాలామందికి తెలిసే ఉంటుంది.ప్రముఖ ఇంగ్లీషు మేగజైన్ ‘ఔట్ లుక్’ ఆమె పరువుకు భంగం కలిగించే విధంగా ఆర్టికల్ రాసి, అసభ్యకరమైన బొమ్మ (కార్టూన్ టైపులో) బొమ్మ...
Read More..ప్రధాని నరేంద్ర మోదీకి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ పోలిక కనబడుతోంది.ఫిజికల్గా కాదు.వ్యవహరిస్తున్న తీరులో.కొంతకాలం కిందట నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి విదేశీయులకు ప్రధానంగా ప్రవాస భారతీయులకు...
Read More..కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ కాంగ్రెసు నాయకులపై మండిపడుతున్నారు.‘ఏందబ్బయా…ఈ పని?’ అని ఆగ్రహిస్తున్నారు.ఇంతకూ కాంగ్రెసు నాయకులు ఏం చేశారు? భాజపా నాయకులు ఎన్నికల ప్రచారంలో, అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఊదరగొట్టారు.గట్టిగా హామీ ఇచ్చారు.రాష్ర్ట విభజన...
Read More..టీఆర్ఎస్లో ఇప్పుడు ఇదో చర్చనీయాంశమైంది.మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి.కొన్ని రాజకీయ పార్టీలు ‘వర్కింగ్ ప్రెసిడెంట్’ అంటూ ఒక పదవిని సృష్టించి అధ్యక్షుడికి సన్నిహితుడైన నాయకుడినో, లేదా పార్టీలో కీలకమైన (పదవి లేకుండా అసంతృప్తితో ఉన్న నాయకుడు) నేతనో వర్కింగ్ ప్రెసిడెంట్గా పెడతాయి.అయితే టీఆర్ఎస్...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన మామ ఎన్టీఆర్ లక్షణం ఒకటి వచ్చింది.అది…బుద్ధుడిపై ప్రేమ.ఎన్టీఆర్ హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ మధ్యలో భారీ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు.ఇది అతి పెద్ద ఏకశిలా విగ్రహం.ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన తరువాత నగరానికి అందం, ఆకర్షణ పెరిగాయి.హైదరాబాద్...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పది రోజుల పాటు చైనా పర్యటనకు వెళ్లారు కదా…! ఎందుకు వెళ్లారు? ప్రధానంగా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో వెళ్లారని అందరూ అనుకుంటున్నారు.‘అమ్మయినా అడగందే పెట్టదు’ అనే సామెత ఉంది.మరి చైనా వాళ్లు మనం పోయి అడగందే...
Read More..ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా (ఇక ఇస్తారనే నమ్మకం లేదు) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ర్టాన్ని రిచ్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు.ప్రతి ఒక్క నిర్మాణం, సంస్థ అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ స్థాయి రాష్ర్టం అనే భావన...
Read More..Telangana TDP MLA Revanth Reddy who was arrested as the main accused in the Note for Vote scandal gets major relief now.The High Court relaxed the bail conditions of Revanth.Revanth...
Read More..ఓ తెలుగు సినిమాలో ‘కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి’…అనే పాట ఉంది.గుజరాత్లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న హార్దిక్ పటల్ ఈ పనే చేశాడు.హార్దిక్ పటేల్ కొట్టిన దెబ్బకు మోదీ వ్యక్తిగతంగా విలవిలలాడిపోతున్నారు.ఆయన స్వరాష్ర్టంలో జరుగుతున్న ఉద్యమం...
Read More..ఒకప్పటి ప్రముఖ కాంగ్రెసు నాయకుడు, ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు సభ్యుడైన జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలంగా అసహనంగా ఉంటున్నారు.ఎందుకో అర్థం కావడంలేదు.‘ప్రత్యేక హోదా’ అంశాన్ని ఆసరాగా చేసుకొని చిర్రుబుర్రులాడుతున్నారు.ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కోపమా? ఇంకెవరి మీదైనా ఆగ్రహమా? డైరెర్టుగా చంద్రబాబును...
Read More..ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అనుసరించినప్పుడు ప్రజలు అనేక పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తుంటారు.ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలు స్పందించే తీరుని బట్టి నిరసనల లేదా ఆందోళనల తీవ్రత పెరుగుతుంటుంది.ధర్నాలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి…ఇలాంటివన్నీ...
Read More..When it comes to ‘Fanism ‘ no one will beat fans of power star Pawan kalyan.Fans used to treat him like demi and they go to any extent for their...
Read More..మన దేశంలో ప్రభుత్వాలు ఎంత అలసత్వంతో.నిర్లక్ష్యంతో వ్యవహరిస్తాయో అందరికీ తెలుసు.బడి భవనం నిర్మించాలన్నా, ఆస్పత్రి భవనం నిర్మించాలన్నా ఓ పట్టాన పూర్తి కావు.ఆ భవన నిర్మాణాలు పూర్తి కావడానికి ఏళ్లు పడుతుంది.కొన్ని భవనాలు, వంతెనలు, రోడ్లు మొదలైనవి మధ్యలోనే ఆగిపోతాయి.వాటికి కేటాయించిన...
Read More..ఏ పార్టీకైనా ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం కత్తి మీద సామే.కులం, మతం, ఆర్థిక బలం, వర్గం…ఇలాంటివి ఎన్నో చూసుకోవాలి.ఎన్ని సమీకరణాలు చూసుకున్నా, ఎన్ని లెక్కలు వేసుకున్నా అంతిమంగా ఓట్లు పడటం, అభ్యర్థులు గెలవడమే ప్రధానం.సాధారణ ఎన్నికల్లో (అసెంబ్లీ, పార్లమెంటు) అభ్యర్థుల...
Read More..పాత మల్లీశ్వరి సినిమాలో పరుగులు తీయాలి .గిత్తలు ఉరకలు వెయ్యాలి అనే పాట ఉంది.అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హైదారాబాదు నుంచి పరుగులు తీయాలి ….ఏపీకి ఉరకలు వేయాలి అంటూ అధికారులను తరుముతున్నారు.ప్రభుత్వ శాఖలను చాలా తొందరగా మార్చడానికి...
Read More..మన పాలకులకు భక్తీ, సెంటిమెంట్లు, ఆధ్యాత్మికత ఎక్కువై పోయాయి.ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే గుళ్ళు గోపురాలను బాగుచేయడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.ప్రజలను భక్తీ మత్తులో ముంచేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు.తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ ను గమనించండి.యాదగిరి గుట్ట అభివృద్ధి మీద చూపిస్తున్న...
Read More..ఆంద్రప్రదేశ్ కు ఏం చేయడానికైనా కేంద్రం సానుకూలంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయడు తరచుగా చెబుతుంటారు.కాని ఎంత సాయం చేస్తారో తెలియదు.దేన్నీ కాదనరు.కాని ఆ పనులు అయ్యేదాకా అనుమానమే.హైదారాబాదులో మెట్రో రైలు నిర్మాణం జరుగుతున్నది కాబట్టి ఏపీలో కూడా మెట్రో...
Read More..ఎవరు ఈ బాస్? కంపెనీ యజమాని కాదు.సీఈవో కాదు.ప్రభుత్వ అధినేత కాదు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి.కేంద్రంలో అధికారంలోకి రాక, పలు రాష్ట్రాల్లో పవర్ లేక కాంగ్రెస్ చతికిలబడింది.అయితే దాన్ని లేపి నిలబెట్టే సమర్ధులు ప్రస్తుతం ఎవరూ లేరు.వాస్తవానికి సోనియా ఆరోగ్యం బాగా...
Read More..ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ వానా కాల సమావేశాలు మటాష్ అయిపోయాయి.అంటే ప్రజా సమస్యల మీద చర్చలు జరగకుండానే సమావేశాలు శుక్రవారం ముగిసి పోయాయి.ఎలాంటి చర్చ లేకుండానే కొన్ని బిల్లులు పాస్ అయిపోయాయి.పనికి మాలిన విషయాల మీద కొట్లాటలతో, తిట్లు, శాపనార్ధాలతో, చిల్లర...
Read More..ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సీపీఐ పార్టీకి కార్యదర్శిగా పని చేసి, ప్రస్తుతం జాతీయ నాయకత్వంలో ఉన్న డాక్టర్ నారాయణ నోటికి పదును ఎక్కువ అనే సంగతి చాలా మందికి తెలుసు.కమ్యునిస్టు పార్టీల్లో దాదాపుగా ఎవరు అదుపు తప్పి మాట్లాడరు.కాని నారాయణ అందుకు...
Read More..తెలంగాణలో ముగ్గురు మంత్రుల పదవులు ఊడిపోయే సమయం వచ్చిందా? ఈ నెలలోనే ఆ పని జరుగుతుందా? ఇందుకు అవును అనే సమాధానం వస్తున్నది.కొందరు మంత్రుల పదవులు పోతాయని కొంత కాలంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.అయితే ఇప్పుడు ఆ ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి.పర్యాటక...
Read More..Narayana, senior CPI Secretary criticised the role of power star Pawan Kalyan in the Andhra Pradesh politics.Speaking to the media on Friday, Narayana said that Pawan is acting like an...
Read More..ఏపీ అసెంబ్లీ సమావేశాలు రోత కలిగిస్తున్నాయి.అందరికీ తెలిసిన విషయాల మీద, ఇప్పటివరకు అనేకసార్లు తిట్టుకున్న సంగతుల మీద అసెంబ్లీలో కూడా తిట్టుకోవాలా? ఒకే విషయం మీద ఎన్నిసార్లు తిట్టుకుంటారు? సభ్యులు కేవలం తిట్టుకోవడం కోసమే అసెంబ్లీకి వస్తున్నారు.వై కా పా అధినేత...
Read More..ఏమిటి ఈ లెక్క? ఇది ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న తెలుగువారి లెక్క.తెలుగోళ్ళు ఎవ్వరికీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.మైక్రో సాఫ్ట్ సీఈఒ సత్య నాదెళ్ళ తెలుగోడు.గూగుల్ సీఈఒ సుందర్ పిచాయి తమిళుడు.ఈ జాబితాలో తాజాగా తెలుగు మహిళ చేరింది.ఆమె పేరు పద్మశ్రీ...
Read More..తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన హైదారాబాదులో ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమడలేక పోతున్నారా? ఏపీ ప్రభుత్వం ఇంకా తొమ్మిదేళ్ళు, చంద్రబాబు ఇంకా నాలుగేళ్ళు హైదరాబాదును ఉపయోగించుకునే అవకాశం ఉంది.కాని బాబుకు తెలంగాణా రాజధానిలో ఉండటం ఇష్టం లేనట్లుగా ఉంది.అందుకే...
Read More..‘ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం…నరజాతి చరిత్ర సమస్త పరపీడన పరాయణత్వం’…అన్నారు కదా మహా కవి శ్రీశ్రీ.దీన్నే మన చట్టసభలకు వర్తింపచేసుకుంటే ‘ఏ రాష్ర్ట అసెంబ్లీ చూసినా ఏమున్నది గర్వ కారణం….ఏ రోజు విన్నా బూతుల పంచాంగం’…అని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం ఏపీ రాష్ర్ట...
Read More..ఇప్పుడు దేశం మొత్తం మీద బీహార్ చాలా గరంగా ఉంది.ఎందుకు తెలుసు కదా…! అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకున్న భాజపా ఎలాగైనా సరే బీహార్లో పాగా వేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది.ప్రధాని మోదీ, భాజపా...
Read More..కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ ట్రేడ్ యూనియన్లు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెతో తెలుగు రాష్ర్టాలు స్తంభించిపోయాయి.అన్ని రంగాల్లో కార్యకలాపాలు ఆగిపోయాయి.ప్రధానంగా బలమైన యూనియన్లు ఉన్న రవాణ రంగం, బ్యాంకింగ్ రంగాలు పూర్తిగా స్తంభించిపోయాయి.రవాణా భద్రతా...
Read More..ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని చెప్పుకుంటున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ ‘ప్రత్యేక హోదా’ అంశంతో తన పునాదులు బలోపేతం చేసుకుంటున్నారు.హోదాపై అసెంబ్లీలో సర్కారును కడిగిపారేసిన జగన్ అదే విషయంపై కేంద్ర ప్రభుత్వం పదిహేను రోజుల్లో సానుకూల ప్రకటన చేయాలని డెడ్లైన్...
Read More..చేతులు దులుపుకోవడం అంటే నామమాత్రంగా పనిచేయడం అని అర్థం.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పనే చేసారు.ఏం చేసారు? అయ్యా ప్రధాన మంత్రి గారు మీరు హామీ ఇచ్చిన ప్రకారం మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుతున్నాము.విభజన చట్టంలో ఉన్న...
Read More..భాజపా తిరుగులేని బండ మెజారిటీతో కేంద్రంలో అధికారం సంపాదించి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మొదటిసారిగా దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం అంటే సెప్టెంబరు రెండో తేదీన సార్వత్రిక సమ్మె జరగబోతున్నది.యూపీఏ హయాంలోనూ సార్వత్రిక సమ్మెలు...
Read More..ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతుందని అనుకున్నామో అదే జరుగుతోంది.అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తాయని అనుకున్నాం.అలాగే అవుతోంది.ప్రజా సమస్యలపై చర్చలు ఉండవని అనుకున్నాం.సీన్ అదే మాదిరిగా ఉంది.రాజు ఎప్పటి మాదిరిగానే శవాన్ని చెట్టు మీది నుంచి దింపు భుజాన వేసుకొని నడిచిపోయినట్లుగానే అధికార,...
Read More..ప్రస్తుత కాలంలో తమకు బీపీ, షుగర్ లేవని ఎవరైనా చెబితే జనం ఆశ్చర్యపోతున్నారు.అలాగే వాస్తు వేస్టని, సెంటిమెంట్లు సిల్లీ అని అంటే వింతగా చూస్తున్నారు.ముఖ్యంగా రాజకీయ నాయకులకు, సినిమా తారలకు సెంటిమెంట్లు, వాస్తు పిచ్చి ఎక్కువగా ఉంటాయి.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వాస్తు...
Read More..ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తీరు చూస్తుంటే పార్లమెంటు సమావేశాల మాదిరే జరుగుతాయనే అనుమానం కలుగుతోంది.పార్లమెంటు వానాకాల సమావేశాలు పూర్తిగా వాషవుట్ అయిన తీరు చూశాం.ఒక్కరోజు కూడా ప్రజా సమస్యలపై చర్చలు జరగలేదు.కాంగ్రెసు పార్టీ పార్లమెంటును పూర్తిగా స్తంభింపచేసింది.అవినీతిరుపడైన ఐపీఎల్ మాజీ బాస్...
Read More..A new film is now being made “Babu Bali” and it was announced today in AP Assembly.The film is produced by educationist-cum-minister Narayana and directed by Boyapati Srinu!! The announcement...
Read More..‘ఇదే పాటా…ప్రతి చోటా ఇలాగే పాడుకుంటాను’… అని ఓ పాత తెలుగు సినిమాలో హీరో పాడతాడు.ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో హీరోగా వెలిగిపోతున్న ఆంధ్రా భాజపా నాయకుడు వెంకయ్య నాయుడు కూడా ఇలాగే పాడుకుంటున్నారు.సినిమాలో హీరో హీరోయిన్ గురించి పాడితే...
Read More..రాజకీయ నాయకులకు పంట పండటం అంటే పదవి దక్కడం అన్న మాట.పదవులు దక్కక పొతే వారు పార్టీలు మారతారు.కాబట్టి వారికి ఏదో ఒక పదవి ఇవ్వాలి.అనుకున్న పదవి దొరికితే పంట పండినట్లే.ప్రస్తుతం తెలంగాణా టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు పంట పండే...
Read More..తెలంగాణా ఉద్యమంలో అమాయక యువజనులు రాష్ట్రం కావాలంటూ ప్రాణాలు తీసుకున్నట్లే ఇప్పుడు ఆంధ్రాలో స్పెషల్ స్టేటస్ కోసం ప్రాణాలు తీసుకోవడం చాలా బాధ కలిగిస్తున్నది.ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు బలి పెట్టగా, శుక్రవారం మరో ఇద్దరు చనిపోయారు.కృష్ణా జిల్లా గుడివాడలో ఒక వ్యక్తీ...
Read More..ప్రస్తుతం దేశంలో ఓ యువకుడి పేరు మారుమోగిపోతోంది.మీడియాలో అతనిపై కథనాలు వెల్లువెత్తుతున్నాయి.‘రక్షకుడో…తక్షకుడో’ అన్నట్లుగా అతను చెలరేగిపోతున్నాడు.అతని వయసు కేవలం ఇరవైఒక్క సంవత్సరాలు.ఈ వయసులోని యువకులు చేసే పనేమిటి? అమ్మాయిలకు లైన్ వేయడం, నిరంతరం సెల్ ఫోన్లలో మాట్లాడటం, కంప్యూటర్లో ఛాటింగ్ చేయడం,...
Read More..ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెసును అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్, మంత్రిగా పనిచేసిన నిజామాబాద్ నేత హోదా లేదా స్థాయి ఇప్పుడు పెరిగిందా? తగ్గిందా? ఆయన ప్రస్తుతం...
Read More..Actor-turned-politician and Jana Sena president Pawan Kalyan requested the Andhra Pradesh government not to use the Land Acquisition Act for acquiring land from unwilling farmers for Amaravathi.Pawan even threatened to...
Read More..మాజీ ప్రధాని, మౌన మునిగా పేరుపడిన మన్మోహన్ సింగ్ను ‘బొగ్గు మసి’ వదలడంలేదు.అది ఇప్పట్లో వదలదు కూడా.మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో బద్దలైన బొగ్గు కుంభకోణంలో ఆయన పాత్ర ఏమిటనేది ఇంకా నిర్థారణ కాలేదు.మన్మోహన్ అసమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకున్నా అవినీతి...
Read More..Prince Mahesh who has adopted Devarakota in the movie and uplifts the village has responded to the request by Telangana Panchayati Raj Minister K Taraka Rama Rao of adopting a...
Read More..నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ ఆయన స్వదేశంలో ఉండటం అరుదైపోయింది.ఎప్పుడూ విదేశాలు తిరగడమే పని.ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్లడం తప్పు కాదు.వెళ్లాలి కూడా.వివిధ దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి, వివిధ రంగాల్లో ఒప్పందాలు చేసుకోవడానికి, ఇరుగు పొరుగు దేశాలతో...
Read More..దేశంలో ముస్లింల జనాభా పెరిగినట్లు చూపించడం మత రాజకీయమని మహారాష్ట్రలో ప్రధాన రాజకీయ పార్టీ, భాజపా మిత్ర పక్షమైన శివసేన విమర్శించింది.కేంద్ర ప్రభుత్వం తాజాగా మతాల వారీగా జనాభా లెక్కలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ లెక్కల ప్రకారం హిందువుల జనాభా...
Read More..కొన్ని దేశాల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే, వారిని సంస్కృతిని, సంప్రదాయాలను అవమానించే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఈ విషయంలో ఇతర మతాల వారి నుంచి వస్తున్నంత ప్రతిఘటన హిందువుల నుంచి రావడంలేదు.వీరి సహనాన్ని తేలికగా తీసుకుంటున్న విదేశీయులు హిందూ దేవుళ్లను అవమానిస్తూనే ఉన్నారు.గతంలో...
Read More..Union government on Thursday officially declared nominations of 98 cities for NDA government’s flagship program: #Smartcity Mission.Uttar Pradesh received maximum number of nominations(13) and Tamilnadu followed UP with 12 nominations....
Read More..తెలంగాణ ఉద్యమంలో అమాయకులైన యువతీ యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకోగా, ఇప్పుడు ఆంధ్రాలో ప్రత్యేక హోదా కోసం అమూల్యమైన ప్రాణాలు బలిపెట్టుకుంటున్నారు.ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేస్తే రాజకీయ నాయకులు చేయాలిగాని, అమాయక జనం ఎందుకు చేయాలి? ఉద్యమంలో...
Read More..Today is August 26 and it is one of the unforgettable day for TDP party and its leaders.This is the day which dethroned NTR from CM Chair and it happened...
Read More..వై కా పా అధినేత వై ఎస్ జగన్లో ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరిగిపోతున్నది.ఒక్క మాటలో చెప్పాలంటే అది విశ్వరూపం దాలుస్తున్నది.ఆ విశ్వరూపం పేరు ముఖ్యమంత్రి పదవి.2019 ఎన్నికల్లో వై కా పా గెలిచి తీరుతుందని, తాను ముఖ్యమంత్రిని అయి తీరుతానని పడే...
Read More..వై కాపా అధినేత జగన్ బుధవారం విజయవాడలో ధర్నా చేసారు.మొన్నీమధ్య స్పెషల్ స్టేటస్ కోసం దిల్లీలో ధర్నా చేసిన జగన్ రాజధాని నిర్మాణం కోసం భూములను బలవంతంగా తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ భూములు ఇవ్వడానికి వ్యతిరేకత చూపుతున్న రైతులకు మద్దతుగా విజయవాడలోని...
Read More..AP chief minister’s meeting with Prime Minister Modi finally gets some movement on AP special status.The Centre said a roadmap for implementing key provisions of the Andhra Pradesh Reorganisation Act...
Read More..తెలంగాణలో ఒక ఉప ఎన్నిక జరగాల్సివుంది.ప్రస్తుత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కేబినెట్లో చేరకముందు టీఆర్ఎస్ తరపున వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.ఆయన్ని సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకొని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, విద్యా శాఖను అప్పగించారు.వరంగల్ ఎంపీ స్థానానికి...
Read More..పవర్స్టార్, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఆంధ్రాలోని రాజధాని నిర్మాణ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇవ్వబోమని భీష్మించుకున్నారు పెనుమాక, ఉండవల్లి తదితర గ్రామాల రైతులు.రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వకుంటే భూ...
Read More..పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు పాలకులను సాధారణంగా విమర్శించరు.ఎక్కడో ఒకరిద్దరు ఉంటే ఉడొచ్చేమో.బడా పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు, కార్పొరేట్ సంస్థల అధిపతులకు లాభాలు సంపాదించుకోవడమే ప్రధానం.వారికి ఒక రాష్ర్టం మీద ప్రేమ, మరో రాష్ర్టం మీద ద్వేషం ఉండవు.అంతర్గతంగా పార్టీ అభిమానాలు ఉంటాయోమోగాని బయటకు...
Read More..రెండు తెలుగు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్ అయిన ఇఎస్ఎల్ నరసింహన్ వెళ్లిపోతారని చాలాకాలంగా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చే ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి ఆయన పదవీ కాలం రెండు వేల పదిహేడో సంవత్సరం చివరి వరకూ ఉంది.కాని ఆయన ఎక్కువ కాలం...
Read More..పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో పర్యటించి రైతుల బాధల గాథలు విన్న తరువాత కొంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు.నిజానికి ఇది విచిత్రమైన పరిస్థితి అని కూడా చెప్పలేం.ఆసక్తికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు.రాజధాని...
Read More..‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్-ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నేహం బీటలు వారవచ్చని, పూర్తిగా తెగిపోయే అవకాశం కూడా ఉందని రెండు మూడు రోజులుగా ప్రచారమైన ఊహాగానాలకు పవన్ తెర దించాడు.ఏపీలో రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరించవద్దని,...
Read More..రాజకీయ నాయకుడిగా మారిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పాత్రను సరిగా పోషించడంలేదని, ‘తప్పు చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’ అని చెప్పిన ఆయన ఆ పని చేయడంలేదని విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చారు.ఆంధ్రా రాజధాని నిర్మాణం...
Read More..పవర్స్టార్, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు వింటారా? ఎవరు ఏం చెబితే అది నమ్మేస్తారా? ఇతరుల మాటలకు లొంగిపోతారా? వేరే వారి మాటలు విని తప్పుదారిలో పోతారా?…ఈ ప్రశ్నలకు ‘అవును’ అని చెబుతున్నారు ఏపీ టీడీపీ నాయకుడు కాలువ...
Read More..దేశం అభివృద్ధి చెందాలంటే మార్గం ఏమిటి? ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి? అభివృద్ధి పనులు జరగాలంటే డబ్బు కావాలి.ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇందుకు అనేక మార్గాలున్నాయి.కాని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికు కనబడింది ఒక్కటే మార్గం.అదేమిటంటే….పన్నులు పెంచడం.ప్రజలపై పన్నుల...
Read More..ఈ ప్రశ్న సినిమాలకు సంబంధించింది కాదు.టీడీపీకి, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి సంబంధించింది.అంటే బాబుతో పవన్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆయనతో స్నేహం కొనసాగుతుందా? లేదా దోస్తీ వదులుకుంటాడా? ఆయన వరుసగా సామాజిక మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలు...
Read More..మన పాలకులకు, దేశ ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం ఏమిటంటే…ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని.అతను పాక్లోనే ఉంటున్నాడని, అతనికి తామే ఆశ్రయం కల్పిస్తున్నామని పాకిస్తాన్ పాలకులకూ, ప్రజలకూ తెలుసు.అయినా ‘దావూద్ మా దేశంలో లేనేలేడు’ అని పాక్ పాలకులు ఇప్పటికీ...
Read More..పేరు మోసిన పారిశ్రామికవేత్తలు ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లోనూ పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టడంతోపాటు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.‘కార్పొరేటర్ రెస్పాన్సిబిలిటీ’ కింద కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు సేవా కార్యక్రమాలు చేపట్టే సంగతి తెలిసిందే.రాష్ర్టం విడిపోయాక అభివృద్ధి బాటలో అడుగులు వేస్తున్న...
Read More..సర్వేలు చేయించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలవాటు.ఏదో ఒక విషయం తెలుసుకోవడానికి సర్వే చేయిస్తుంటారు.అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఒకే ఒక్క రోజులో తెలంగాణ వ్యాప్తంగా బృహత్తర సర్వే చేయించి ‘రికార్డు’ సృష్టించారు.ప్రపంచంలో ఇలాంటి సర్వే ఎవ్వరూ చేయలేదని ప్రచారం చేశారు.మరి ఈ...
Read More..Power star Pawan Kalyan recent tweets on land acquisition drew flak and he came under severe criticism.Some political analysts have even written off the party and its chief.AP Finance Minister...
Read More..Telangana TDP MLA and key accused in cash-for-vote scam Kodangal MLA Revanth Reddy was arrested again.The fire brand leader got arrested in Kodangal Town on Thursday morning for staging protest...
Read More..After a brief hiatus investigation into the cash-for-vote case has picked up momentum with Telangana and Andhra Pradesh police making tit-for-tat moves.Another set of notices were issued by Telangana ACB...
Read More..Telangana crusader and the chief minister of newly formed state K Chandrasekhar Rao is the most followed chief minister on Facebook.The news was revealed by none other than KCR son...
Read More..Actor-turned-politician and Jana Sena president Pawan Kalyan once again made request to TDP government.Pawan took to his micro blogging site to made request to TDP government.He asked the Andhra Pradesh...
Read More..దేశ రాజధాని ధిల్లీ ఉక్కు వలయంలో ఉంది.అంటే నగరమంతా పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా దళాలు మోహరించాయి.ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ప్రభుత్వం ఎంతో అప్రమత్తమైంది.6 వేల మందికి పైగా పోలీసులను, భద్రతా సిబ్బందిని మోహరించారు.లష్కరే...
Read More..హర్యానాలో 50 కోట్ల ప్రజాధనం నీళ్ళ పాలు కాబోతున్నది.ఇంత డబ్బు నీళ్ళ పాలు చేయడానికి నీళ్ళు ఉన్నాయా అంటే లేవు.మరి నీళ్ళ పాలు చేయడం ఏమిటి? మన పురాణాల్లో సరస్వతి నది ప్రస్తావన ఉంది.గంగా, యమునా, సరస్వతి అని అనడం మనకు...
Read More..ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన పార్లమెంటు యుద్ధ భూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేసారు.ప్రతి ఏడాది ఆగస్టు 15 సందర్భంగా రాష్ట్రపతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ.స్వతహాగా రాజకీయ నాయకుడైన ప్రణబ్ పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా వాష్అవుట్...
Read More..నోటుకు వోటు కేసులో ప్రధాన నిందితుడైన కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరు కాగా, ఇదే రోజు అక్రమ ఆస్తుల కేసులో నిందితుడైన వై కా పా అధినేత జగన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.ఏసీబీ కోర్టుకు...
Read More..ఈ ఇద్దరినీ వదలని నాయకుడు తెలంగాణా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.ఆయన టీడీపీని వదిలి పెడుతున్నట్లుగా వార్తలు వచ్చాయట.దీనిపై రేవంత్ మండిపడ్డారు.తను టీడీపీని వదిలి పెడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు.తను టీడీపీని వదలనని, అలాగే ముఖ్యమంత్రి కెసీఆర్ని కూడా వదిలి...
Read More..Popular actor and Jana Sena leader Pawan Kalyan requested the Andhra Pradesh government not to use land acquisition act on famrers for building a new state capital. Pawan Kalyan in...
Read More..ఈ మోడీ ఎవరు? ఆ మోడీ ఎవరు? ఈ మోడీ ప్రధాని నరేంద్ర మోడీ.ఆ మోడీ అవినీతి ఆరోపణలతో దేశం నుంచి పారిపోయిన ఐ పీ ఎల్ మాజీ బాస్ లలిత్ మోడీ.దమ్ముంటే విదేశాల నుంచి లలిత్ మోడీని తీసుకు రావాలని...
Read More..రాహుల్ గాంధీ .పేరుకి ప్రధాన మంత్రి అభ్యర్థి అయినా .ప్రజలకి ఎప్పుడు వినోదాన్ని పంచే నేతగానే మనకి తెలుసు.అర్నబ్ గోస్వామి చర్చ వేదిక లో సమయం సందర్భం లేని సమాధానాలతో మనల్ని నవ్వించిన రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో ఎదో ప్రయత్నించి...
Read More..కొందరు నాయకులు తమ సహాయకులతో (ప్రభుత్వ ఉద్యోగులు కూడా కావొచ్చు) బూట్లు తుడిపించుకుంటారు.కొందరు బూట్లు తొడిగించుకుంటారు.ఇంకొందరు చెప్పులు మోయించుకుంటారు.ఇలాంటి పనులు పబ్లిగ్గా చేస్తారు కాబట్టి వివాదంగా మారుతాయి.మీడియాలో ప్రచారం జరుగుతుంది.సహాయకులతో ఇలాంటి పనులు చేయించుకోవడం వారిని అవమానం చేయడమే.కొంతకాలం కిందట చిక్కీ...
Read More..ప్యాకేజ్ ఎవడికి కావాలి? ప్రత్యేక హోదా ఇవ్వండి.అది తప్ప మరొకటి ఒప్పుకోము…అని ఏపీలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది.టీడీపీ ఎంత గింజుకున్నా ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకోవడం లేదని వై ఎస్ ఆర్ కాంగ్రస్ నాయకుడు...
Read More..వోటుకు నోటు కుంభకోణంలో కొత్త కోణం బయట పడింది.ఈ కుంభ కోణంలో ఇంతకూ ముందే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఇరుక్కోగా, ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ పరోక్షంగా ఇరుక్కున్నారు.అంటే ఈ కుంభకోణంలో ఆయన...
Read More..The ‘cash for vote’ case is back to haunt Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and his MLA’S.The Anti-Corruption Bureau (ACB) of Telangana again started their interrogations in cash-for-vote scam....
Read More..ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదు.రాదు.ఈ విషయం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసారు.ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పారు.హోదా కోసం పట్టుపట్టవద్దని సహాయం చేయడమే ప్రధానమని అన్నారు.ఏపీ ఆర్ధిక...
Read More..ఈ ప్రభుత్వమైనా రాజధాని నుంచే పరిపాలన సాగిస్తుంది.కాని ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం రెండు నగరాల నుంచి పాలన చేస్తోంది.ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి, ఎపీలోని విజయవాడ నుంచి పాలన చేస్తుంది.ఇలా ఎందుకు చేయాల్సి వస్తున్నదో జనానికి తెలిసిందే.వాస్తవానికి ఏపీలో రాజధాని నిర్మాణం...
Read More..చీకటి సామ్రాజ్య అధినేత, పేరు మోసిన డాన్, పాకిస్తాన్ లో సురక్షితంగా ఉన్న దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వస్తాడని అనుకుంటామా? ఒకప్పుడు ఆయన ఇండియా వాడే కావొచ్చు.కాని ఇక్కడికి రావాలనే కోరిక ఉంటుందా? ఇది కేవలం మన ఊహ మాత్రమే.దావూద్...
Read More..ఒకప్పుడు వై ఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మీడియాలో సంచలనం కలిగించింది.పత్రికలు, చానళ్ళు ఊదరగొట్టాయి.జగన్ ఏడాదిగా పైగా జైల్లో ఉన్నాడు.జగన్ పని అయిపోయిందని, ఇక జైలు నుంచి బయటకు రాడని టీడీపీ సహా ఆయనతో పడని నాయకులు అంతా అనుకున్నారు.రాజకీయాల్లో...
Read More..ఆంద్ర ప్రదేశ్లో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రతీ పార్టీ ఆందోళన చేస్తోంది.అధికార టీడీపీ, దాని మిత్ర పక్షమైన భాజపా తప్ప మిగిన పార్టీలన్నీ రంగంలోకి దిగాయి.ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ సందర్భంగా ఓ వ్యక్తి ఆత్మహత్య...
Read More..Cabinet Ministers in the Andhra Pradesh Government will get luxurious buildings in the AP capital.The government has decided to construct lavish houses for all its ministers and officials.According to sources,...
Read More..తెలంగాణా ప్రభుత్వం పంజాబులో పథకం అమలు చేయడం కాదు.తెలంగాణలో ఉన్న పథకం వంటిదే పంజాబు ప్రభుత్వం ప్రవేశపెట్టింది.తెలంగాణలో కెసీఆర్ సర్కారు హిందూ, ముస్లింలలోని బడుగు వర్గాల ఆడపిల్లల వివాహాల కోసం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పధకాలు ప్రవేశపెట్టింది.వీటి కింద ఆర్ధిక సాయం...
Read More..తెలుగు సాహిత్యం, మతం, చరిత్రకు సంబంధించిన అరుదైన రచనలను ప్రజల ముంగిట్లోకి ఇంకా చెప్పాలంటే నెట్ ఇంట్లోకి (ఇంటర్నెట్) తీసుకురావాలనే ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.ఈ రచనలను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్న అన్నమాచార్య గ్రంథాలయంలో భద్రపరుస్తారు.అలాగే ఇంటర్నెట్లో కూడా పెడతారు.దీంతో ఈ...
Read More..విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సినిమాల్లో నటిస్తున్నారా? లేక డ్రామాల్లో నటిస్తున్నారా? మనకు తెలిసినంతవరకూ ఆమె నటి కాదు.కాని సుష్మా బాగా నటిస్తున్నారని కాంగ్రెస్స్ అధినేత్రి సోనియా గాంధి వ్యంగ్యంగా అన్నారు.అవినీతి ఆరోపణలు రావడంతో విదేశాలకు పారిపోయిన లలిత్ మోడీ విషయంలో...
Read More..ప్రధాని నరేంద్ర మోడీ వెలుగు తగ్గిపోయిందా? అవును….తగ్గిపోయిందని అనిపిస్తున్నది అన్నారు ఒక బడా పారిశ్రామికవేత్త.ఆయన పేరు రాహుల్ బజాజ్.అతి పెద్ద కార్పోరేట్ సంస్థ అయిన బజాజ్ గ్రూప్ అధినేత.ఈయన రాజ్య సభ సభ్యుడు కూడా.2014లో ఒక చక్రవర్తిని చూసామని, కాని ఇప్పుడు...
Read More..ఇవి కోర్టుల్లో కేసులు కాదు.దేశంలోని అతి ఉన్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ వద్ద పెండింగ్లో ఉన్న కేసులు.సీబీఐ వద్ద వెయ్యికి పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి.ఈ కేసులన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.జూన్ నెలాఖరు నాటికి ఈ కేసులు పెండింగ్లో ఉన్నట్లు...
Read More..తెలంగాణా ప్రజలకు తెరాస సర్కారు ఒక శుభ వార్త వినిపించింది.రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం లేదట.కొంత కాలం కిందట ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు వారికి భారీగా జీతాలు పెంచిన సంగతి తెలుసు.43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు.ఇంత్త భారీగా...
Read More..దేశంలో కొంత కాలంగా గొడ్డు మాంసం మీద చర్చలు, వివాదాలు నడుస్తున్న నేపధ్యంలో ఓ ముస్లిం ఎమ్మెల్యే గోవుల రక్షణకు నడుం బిగించాడు.అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు.ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ పని చేస్తున్నాడు.జమీరుల్లా ఖాన్...
Read More..రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర ప్రభుత్వంతో ప్రతి విషయంలో గొడవ పడుతున్న తెలంగాణా సర్కార్ పెద్ద మనసు చేసుకుంది.హైదరాబాద్ లో హై కోర్టు నిర్మించుకోవడానికి జాగా ఇవ్వడానికి ఒప్పుకుంది.ఆంధ్రలో హై కోర్టు పెట్టుకునేంతవరకు హైదరాబాద్లో ఉండొచ్చు.హై కోర్ట్ ను విభజించాలని...
Read More..రాజకీయ పార్టీలు చేసే ధర్నాలు చాలా ఖరీదుగా ఉంటాయా? బాగా ఖర్చు అవుతుందా? అంటే రాజకీయ పార్టీలు చేసే ధర్నాలు కొన్ని నాసిరకంగా, మరికొన్ని విలువ గలవిగా ఉంటాయని అనుకోవాలి.ఇది ఆయా నాయకుల స్థాయిని బట్టి ఉండవచ్చు.ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు...
Read More..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ రాజ్యసభకు వెళతారని సమాచారం.గత లోక్ సభ ఎన్న్హికల్లో విశాఖపట్నం నుండి పోటీ చేసి పరాజయం పొందిన సంగతి తెలిసిందే.అప్పట్లో తల్లి గెలవలేకపోయినందుకు జగన్ చాలా బాధ పడ్డారు .ఎన్నికలు ముగిసినప్పటి నుంచి...
Read More..తెలంగాణకు వరం ఆంధ్రాకు శాపంగా పరిణమించిందని అర్థం కాదు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఓ వరం ప్రసాదించింది.ఆంధ్రాకు మాత్రం శాపం కొనసాగుతూనే ఉంది.సాధారణ భాషలో చెప్పాలంటే కేంద్రం తెలంగాణ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించగా, ఆంధ్రా డిమాండ్ పట్ల ఏ స్పందనా లేకుండా...
Read More..ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్షాల పోరాటం ప్రత్యేక హోదా మీదనే.అధికార టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు మిత్రపక్షం కాబట్టి ఎలాంటి ఆందోళనలూ చేసే అవకాశం లేదు.కాబట్టి ప్రజల ఆశలన్నీ ప్రతిపక్షాల మీదనే ఉన్నాయి.కేంద్రంపై అవి ఒత్తిడి తేస్తే, పోరాటాలు చేస్తే, ఉద్యమిస్తే...
Read More..ఒక సంతోషకరమైన ఘటన జరిగింది.కాని విషాదం ఇంకా గూడు కట్టుకునే ఉంది.‘కిడ్నాప్ కథ’ ఇంకా పూర్తిగా సుఖాంతం కాలేదు.ఆ కథకు శుభం కార్డు పడుతుందా? చెప్పలేం.ఎందుకంటే ఇదంతా ఉగ్రవాదుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది కాబట్టి.ఇక అసలు విషయానికొస్తే….కొద్ది రోజుల క్రితం...
Read More..ప్రముఖ హీరో, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మరో ప్రచారం జరుగుతోంది.మరో ప్రచారమంటే ఇంతకు ముందు ఒక ప్రచారం జరిగినట్లే కదా.అప్పుడు జరిగిందీ, ఇప్పుడు జరుగుతున్నదీ చెడు ప్రచారం మాత్రం కాదు.ఆయనకు, ఆయన అభిమానులకు సంతోషం కలిగించే ప్రచారమే.రాజకీయ నాయకులకు...
Read More..కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు.ఇదివరలో ఆయన ఒకసారి ఆదిలాబాదు జిల్లాలో పర్యటించి, పాదయాత్ర చేసి కాంగ్రెసు నాయకులకు ఉత్తేజం కలిగించారు.ఆ ఉత్తేజం తగ్గిందనుకున్నారో, లేదా మరింత ఉత్సాహం నింపాలని నిర్ణయించుకున్నారోగాని మళ్లీ పర్యటించబోతున్నారు.ఈ నెల (ఆగస్టు) ఇరవై...
Read More..ఓపిక నశిస్తే ఎవరైనా కఠినంగా, కరుకుగా మారతారు.మెత్తగా ఉన్నవారు కూడా నియంతగా మారతారు.లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అదే చేశారు.ఆమెకు ఓపిక నశించడంతో గొడవ చేసిన పాతిక మంది కాంగ్రెసు ఎంపీలను ఐదు రోజులపాటు సస్పెండ్ చేశారు.సహజంగానే ఇది కాంగ్రెసుకు, మరికొన్ని...
Read More..It’s already been reported that actor turned MLA Nandamuri Balakrishna got 1st rank in his district in terms of people’s approval.The results surprised many as Balayya is busy with his...
Read More..లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విసిగిపోయారు.ఇరవై ఐదు మంది కాంగ్రెసు ఎంపీలను ఐదు రోజులపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.గత నెల ఇరవై ఒకటో తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు సభను సాగనివ్వకుండా కాంగ్ర ఎసు...
Read More..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలన్నీ ఒకే నినాదం ఎత్తుకున్నాయి.ఒకే డిమాండ్ వినిపిస్తున్నాయి.అదే…ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా.దీన్ని సాధించడానికి అపోజిషన్ పార్టీలు ఉద్యమ బాట పడుతున్నాయి.వివిధ ఆందోళన కార్యక్రమాలకు రూపల్పన చేస్తున్నాయి.ప్రత్యేక హోదాపై నోరు మెదపకుండా కూర్చున్న అధికార టీడీపీ, దాని మిత్రపక్షమైన భాజపా బండారం...
Read More..స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు ఏం జరిగిందని అనుకుంటున్నారా? దేశానికి స్వతంత్రం రావడానికి ముందు రోజు ఏం జరిగిందో చరిత్ర పుస్తకాల్లో ఉంది.కాని ఈ ఇండిపెండెన్స్ డేకు ముందు జరిగేది నోటుకు ఓటుకు సంబంధించింది.ఇంతకూ అసలు విషయం ఏమిటంటే….నోటుకు ఓటు కేసులో...
Read More..నోరెత్తని వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ.మాట్లాడని వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.నోరెత్తడంలేదన్నా, మాట్లాడటంలేదన్నా ఒక్కటే అర్థం.నరేంద్ర మోదీ తన పాలనలో జరుగుతున్న కుంభకోణాలపైన నోరు మెదపడంలేదు.పైగా ఆరోపణలు ఉన్నవారిని వెనకేసుకురావడమే కాకుండా, మంత్రుల చేత వారిని పొగిడిస్తున్నారు.అవినీతికి, కుంభకోణాలకు ఆధారాలు...
Read More..మన పొరుగున ఉన్న చైనా కేవలం జనాభాలోనే రికార్డు సృష్టించలేదు.సాంకేతిక విజయాల్లోనూ అనేక రికార్డులు నెలకొల్పింది.ఆర్థికంగానూ అద్భుత విజయాలు సాధిస్తోంది.ఆ దేశం మళ్లీ మరో రికార్డు నెలకొల్పబోతున్నది.ఆ దేశంలోని యున్నాన్ ప్రావిన్్సలో ఉన్న లాంగ్ జియాంగ్ నది మీద ఆసియాలోనే అతి...
Read More..మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ఈ రోజుల్లో మతాలకు అతీతమైన ఉన్నత సంస్కారం గల నాయకుడు ఒకరున్నారు.ఆయన అన్ని మతాలను ప్రేమించారు.అన్ని మతాలవారు ఆయన్ని ప్రేమించారు.తమకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా పరిగణించారు.ఆయనే మాజీ రాష్ర్టపతి, ప్రఖ్యాత శాస్ర్తవేత్త డాక్టర్ ఏపేజే అబ్దుల్...
Read More..There are rumours on Nandamuri Balayya becoming minister in Naidu’s cabinet.If it happens there can be no sweeter news to the Nandamuri fans.Now here comes one more good news for...
Read More..తెలుగు రాష్ర్టాల్లో వాన చుక్క కరువైంది.కరువు ఛాయలు కమ్ముకున్నాయి.రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.మంచినీటి కరువు కళ్లముందు కదలాడుతోంది.జలాశయాలు ఎండిపోతున్నాయి.కాని ఉత్తర భారతం మాత్రం వానలతో, వరదలతో అతలాకుతలమవుతోంది.ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.నగరాలకు నగరాలే మునిగిపోతున్నాయి.కొండచరియలు విరిగిపడుతున్నాయి.మణిపూర్, బెంగాల్, ఒడిశా, మిజోరం…ఇలా పలు...
Read More..మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చాలా పాపులర్.ఆయన్ని తెలియనవారు చాలా తక్కువ.ఆయన ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యుంటే ఇంత పేరు వచ్చేది కాదు.కాని ‘లోక్సత్తా’ అనే సంస్థను స్థాపించి, తరువాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల్లోనూ పోటీ...
Read More..Telangana state government has decided to say good bye to Dangerous Gudumba from the state.The decision was taken by CM during high level review meeting with the officials of the...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఆయన మంత్రులకు ఏమైందో అర్థం కావడంలేదు.‘యథా ముఖ్యమంత్రి…తథా మంత్రులు’ అన్నట్లుగా ఉంది పరిస్థితి.పురాతన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేసి జంట భవనాలు కడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే, ఉప ముఖ్యమంత్రుల్లో ఒకడైన మహమూద్ అలీ రెండాకులు ఎక్కువ చదువుకున్నట్లుంది.‘అవసరమైతే...
Read More..మనిషికి అనేక కోరికలు ఉంటాయి.కాని ఏవి కోరుకోవాలి…ఏవి కోరుకోకూడదు అనేది తెలియాలి.ఏవి నెరవేరుతాయో, ఏవి నెరవేరవో అవగాహన ఉండాలి.రాజకీయ నాయకులకు ఈ అవగాహన మరింత ఎక్కువగా ఉండాలి.మనసులో ఏదుంటే అది అధినేతకు చెప్పకూడదు.రాజకీయాలు ప్రజల సెంటిమెంట్లతో, వారి భావోద్వేగాలతో సంబంధించినవి కాబట్టి...
Read More..‘మీరు పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడారు? వారం రోజుల్లో జవాబు ఇవ్వండి’….అని జాతీయ మహిళా కమిషన్ కాంగ్రెసు నాయకుడు గురుదాస్ కామత్కు నోటీసు ఇచ్చింది.కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి గురుదాస్ కామత్ అసభ్యంగా, అభ్యంతరకరంగా,...
Read More..కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది.దేశంలోని ఏ రాష్ర్టానికీ ‘ప్రత్యేక హోదా’ ఇచ్చే ఆలోచన లేదని, ఆ ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర లేదని తేల్చి చెప్పడంతో ఆశలు అడియాసలయ్యాయని చెప్పుకోవచ్చు.ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా...
Read More..కోర్టు కేసులకు సంబంధించి ఓ సామెత ఉంది.‘ఓడినవాడు కోర్టులో ఏడిస్తే…గెలిచినవాడు ఇంట్లో ఏడ్చాడట’.ఓడినవాడు ఏడవడం సహజం.మరి గెలిచినవాడు ఎందుకు ఏడుస్తాడు? కేసు ఏళ్ల తరబడి సాగడం.పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావడం ఇందుకు కారణాలు.కొన్ని కేసుల్లో వేలు, లక్షలు కూడా ఖర్చవుతాయి.కొన్ని...
Read More..నరేంద్ర మోదీ సర్కారుకు దాని మిత్రపక్షమైన శివసేన పెద్ద తలనొప్పిగా మారింది.అది వివిధ అంశాలపై ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వంపైనే తిరగబడుతోంది.భాజపాకు మిత్రపక్షమైన టీడీపీ ఏపీకి అన్యాయం జరుగుతున్నా నోరు మూసుకొని గమ్మున ఉండిపోగా శివసేన మాత్రం ప్రతిపక్షాలతో కలిసి ఆందోళనలు చేస్తోంది.భూసేకరణ...
Read More..తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నట్లుగా సినిమా హీరోకు అవకాశాలు లేకపోతే రాజకీయ నాయకుడవుతాడు.అయితే ఇలాంటివారు సినిమా అవకాశాలు లేక రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకోరు.ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్సులోకి దిగామంటారు.ఒకప్పటి లోబడ్జెటు సినిమాల హీరో శివాజీ ప్రస్తుతం రాజకీయ నాయకుడైపోయాడు.సినిమాలకు లేక లీడరైపోయాడా?...
Read More..నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ‘చదువు’పై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్ ఆసక్తికరమైన, నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు.ఆయన మనసులో ఏం పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశారో తెలియడంలేదు.‘ప్రధాని...
Read More..ముంబయి పేలుళ్ల ఘటనలో దోషి యాకూబ్ మెమన్ ఆశలు అడియాశలయ్యాయి.ఉరిశిక్షను రద్దు చేయాలనే ఆయన విజ్ఞప్తిని తెలుగువాడైన మహారాష్ర్ట గవర్నర్ సి.విద్యాసాగర్ రావు తిరస్కరించారు.దీంతో చివరి ఆశ నీరుగారింది.ఉగ్రవాది యాకూబ్ మెమన్ ఉరితీతకు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.అది...
Read More..తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఏదైతే జరగకూడదని అనుకున్నారో, జరగబోదని భావించారో అదే జరిగింది.నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఏసీబీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చేర్చింది.ఏసీబీ తయారుచేసిన ఛార్జిషీటులో చంద్రబాబు పేరు ఉంది.ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలసిపోయారు.ఉద్యోగుల మాదిరిగా ముఖ్యమంత్రికి వారాంతపు సెలవు, క్యాజువల్ లీవులు, ఇతర సెలవులు ఉండవు కదా.అందులోనూ గోదావరి పుష్కరాల సందర్భంగా విపరీతంగా పనిచేశారు.పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి రాజమండ్రిలోనే ఉన్నారు.పుష్కరాల గురించి, అక్కడి ఏర్పాట్ల గురించి విపరీతమైన ప్రచారం...
Read More..కొంతకాలం కిందట తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగాలేదని మీడియాలో వార్తలు రాగానే అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు కోపగించుకున్నారు.మీడియా వార్తలపై మండిపడ్డారు.ఆమె నిక్షేపంగా ఉందంటూ ఆరోగ్యం బాగాలేదని అన్నవారి నాలుకలు కోస్తామని, ఒళ్లు చీరుస్తామని రెచ్చిపోయారు.కాని ఇప్పుడు జయలలితే తన ఆరోగ్యం...
Read More..ప్రతిపక్షంలో చేరిన మిత్రపక్షమా? ఎవరీ మిత్ర పక్షం? మన తెలుగు రాష్ర్టాల్లో కాదులెండి.ఇది కేంద్రానికి సంబంధించిన వ్యవహారం.భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలో అనేక పార్టీలున్నాయి.అందులో కరడుగట్టిన హిందూత్వ పార్టీ అయిన మహారాష్ర్టకు చెందిన శివసేన ఒకటి.అది భాజపాతో అప్పుడప్పుడు విభేదిస్తూనే ఉన్నా మొత్తం...
Read More..ఈరోజు ఇరవైఎనిమిదో తేదీ.రేపు ఇరవై తొమ్మిదో తేదీ.ఎల్లుండి ముప్పయ్యో తారీకు.రేపు ఒక్కరోజు గడిస్తే ఎల్లుండి ఏం జరుగుతుంది? ముంబయి పేలుళ్లలో దోషి, ఉగ్రవాది యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష అమలు జరుగుతుందా? లేదా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.యాకూబ్ను ఉరి తీయొద్దని...
Read More..మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం కన్నుమూసిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు దినంగా ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పని చేయలేదు.తాను మరణిస్తే సెలవు ఇవ్వకూడదనేది కలాం అభిప్రాయమని, అందుకే సెలవు దినంగా ప్రకటించలేదని ఏపీ...
Read More..In a historic judgment a court in New Delhi has acquitted cricketer Sreeshanth and two other accused cricketers in IPL spot fixing scandal.Apart from Sreesanth all the 36 accused persons...
Read More..‘నమ్మకం’ మీదనే ప్రపంచం నడుస్తోంది అన్నాడు ఓ కవి.మనిషి మరో మనిషిని నమ్మాలి.తనను తాను నమ్ముకోవాలి.ఈ రెండూ లేకపోతే జీవించడం కష్టం.ఏపీ ముఖ్యమంత్రి కూడా నమ్మకంతోనే జీవిస్తున్నారు.ఆయనకు కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధాని నరేంద్ర మోదీపై అపారమైన నమ్మకం.మిత్రుడిన ఆమాత్రం నమ్మకపోతే...
Read More..ఎవరినైనా పొగడాలన్నా, విమర్శించాలన్నా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తరువాతే ఎవరైనా.ఆయన వాగ్ధాటి, మాటల గారడీ అటువంటివి.పార్లమెంటులో ప్రభుత్వం తరపున ప్రతిపక్షాలను విమర్శించాలంటే అందుకు సమర్ధుడు వెంకయ్యే.ఏ శాఖ తరపునైనా ఆయన వివరణ ఇవ్వగలరు.ప్రతిపక్షాల నోరు మూయించగలరు.పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన...
Read More..రోజూ చేసే స్నానానికి ఒంటి మీది మురికి పోతుందేమోగాని చేసిన పాపాలు పోవు కదా.పాపాలు పోవాలంటే ప్రత్యేక స్నానం చేయాలి.ఆ ప్రత్యేక స్నానం ఏమిటి? గోదావరి పుష్కర స్నానం.దీన్ని పుణ్య స్నానమని అంటున్నారు కాబట్టి కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ...
Read More..‘ధర్మక్షేత్రం…ఇది కురుక్షేత్రం కురు,పాండవ రోషాగ్నుల రణక్షేత్రం’ అని మహాకవి శ్రీశ్రీ ‘కురుక్షేత్రం’ సినిమాలో పాట రాశారు.ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ధర్మక్షేత్రం కాదు, కురుక్షేత్రమూ కాదు.కురు,పాండవ రోషాగ్నుల రణక్షేత్ర కూడా కాదు.ఇది నరేంద్ర మోదీ-నితీష్ కుమార్ల రోషాగ్నుల రణక్షేత్రం.అదే బిహార్ రాష్ర్టం.అక్కడ మరో...
Read More..తమది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని, పేదలకు ప్రయోజనాలు చేకూర్చే ప్రభుత్వమని ప్రధాని మోదీ ప్రచారం చేస్తుండగా, ఆయన కేబినెట్లోని వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ మాత్రం రైతులను చులకన చేస్తూ పార్లమెంటులో మాట్లాడారు.శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు...
Read More..తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి టీడీపీ, కాంగ్రెసు నాయకులు జంప్ అవుతుంటే, ఏపీలో కాంగ్రెసు నాయకులు వైకాపాలోకి జంప్ అవుతున్నారు.కాంగ్రెసు నాయకులు కొందరు ముందుగా అధికార టీడీపీలోకి పోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకవేళ అక్కడ అవకాశం లేకుంటే వైకాపాలోకి పోతున్నారు.రాష్ర్ట విభజన...
Read More..తెలుగునాట (రెండు రాష్ర్టాలు) ‘వెన్నుపోటు’ అనే మాట బాగా పాపులర్.చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ మాటను ప్రతిపక్ష నాయకులు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.వెన్నుపోటు వెనక ఉన్న కథా కమామీషును ఇప్పటివరకు ఎవ్వరూ మర్చిపోలేదు.మర్చిపోరు కూడా.వెన్నుపోటుకు చంద్రబాబు అనే...
Read More..The Raitu Bharosa Yatra taken up by the Congress Vice President Rahul Gandhi started with sad note.Well known personality and Congress senior leader and former Visakhapatnam MP T Subbarami Reddy...
Read More..ఇంత దీనంగా అభ్యర్థిస్తున్నది ఎవరు? ఒక వ్యక్తిని మరో వ్యక్తి కాదు.భర్తను భార్య కాదు.ఒక రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.అది ఢిల్లీ (కేంద్ర పాలిత ప్రాంతం)లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం.ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చి అరవింద్ కేజ్రీవాల్...
Read More..‘ప్రధాని నరేంద్ర మోదీని అర్ధం చేసుకున్నా.కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరొక పార్టీ (వైకాపా) అర్ధం కావడంలేదు’….ఇదీ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలోని అనంతపురం జిల్లాలో చేసిన వ్యాఖ్య.ఆయన ఒక్కరోజు పర్యటన కోసం శుక్రవారం అనంతపురం జిల్లాకు వచ్చారు.పది...
Read More..పార్లమెంటు వానాకాల సమావేశాలు ప్రారంభమై గురువారానికి మూడో రోజు.ఈ మూడు రోజులు చట్ట సభలో ఎటువంటి చర్చలూ జరగలేదు.ప్రతిరోజూ ప్రతిపక్షాలు గందరగోళం చేయడం, చర్చలు సాగకుండానే పార్లమెంటు వాయిదా పడటం షరా మామూలుగా మారింది.రెండు సభల్లోనూ ప్రతిపక్షాలు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్...
Read More..ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ గురువారం ఆ రాష్ర్టానికి చెందిన ఎంపీలు ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో దర్నా చేశారు.వాస్తవంగా జరిగింది ఇదీ.అయితే ఇది ఉత్తుత్తి ధర్నా, అని దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి...
Read More..ప్రధాని నరేంద్ర మోదీని ఇలా నిలదీసిన నాయకుడు కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.మోదీని అనేక అంశాలపై ఘాటుగా ప్రశ్నిస్తున్న రాహుల్ గురువారం పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ వ్యాపం కుంభకోణంపై ప్రధాని మోదీ ఏమీ మాట్లాడటంలేదని విమర్శించారు.‘వ్యాపం కుంభకోణంలో నలభై మంది...
Read More..‘కాదేదీ కవితకనర్హం’…అన్నారు మహాకవి శ్రీశ్రీ.ఇప్పుడు దేశంలోని పరిస్థితి చూస్తే ‘కారెవరు అవినీతికి అనర్హులు’ అనాలనిపిస్తోంది.ఎక్కువమంది రాజకీయ నాయకులు అవినీతిపరులని మనకు తెలుసు.వేల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు మింగినవాన్నారు.వంద గజాల ఇంటి జాగా మొదలుకొని వందల ఎకరాలు భోంచేసినవారున్నారు.అవినీతిపరులు కేవలం...
Read More..ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ఢిల్లీలో పార్లమెంటు ముందున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు.విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్...
Read More..భారతీయ జనతా పార్టీ ఎంపీలు గర్వపడాలట….! ఎందుకు? ఎంపీలయ్యారనా? ఎంపీలై బాగా సంపాదించుకుంటున్నారనా? దేని కోసం గర్వపడాలి? దేని కోసమో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.కేంద్ర ప్రభుత్వం పనితీరు (పరిపాలన) బ్రహ్మాండంగా ఉందని, అది చూసి ఎంపీలంతా గర్వపడాలని మోదీ అన్నారు.భాజపా...
Read More..‘అది’ అంటే ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడం.ఆ విషయం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే లేదట….! ఈ విషయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.ప్రత్యేక హోదా ప్రస్తావన విభజన చట్టంలో లేదనే విషయాన్ని తాను మరోసారి చెబుతున్నానని...
Read More..పాలకులు తప్పు చేశారని భావిస్తే వారిని నిలదీసే, ప్రశ్నించే హక్కు ప్రజలకు, రాజకీయ నాయకులకు ఉంది.ఇది ప్రజాస్వామ్యం కాబట్టి తప్పు చేశారని భావించిన పాలకులపై పోలీసు కేసులు కూడా పెట్టొచ్చు.అవి నిలబడతాయా, నిలబడవా అనేది తరువాతి సంగతి.గోదావరి పుష్కరాల తొలి రోజునే...
Read More..ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ వ్యవహారంలో నిందితులైన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెసు డిమాండ్ చేస్తుండటంతో మోదీ ప్రభుత్వం ఎదురు దాడి ప్రారంభించింది.ఎదుటావారు కొట్టే దెబ్బలు కాచుకోవాలంటే...
Read More..