ప్రస్తుతం స్టూడెంట్స్ యూనియన్ ల గొడవలతో అట్టుడుకుతున్న జే ఎన్యూ క్యాంపస్ మరొక వివాదానికి వేదిక గా మారబోతోంది.జీ యెన్ యూ క్యాంపస్ లో బాబా రాం దేవ్ ఒక భారీ యోగా సదస్సు, శిబిరం నిర్వహించాలని చూస్తున్నారట.విద్యార్ధులకి సరైన దిశా...
Read More..రుణాలిచ్చిన బ్యాంకులను బురిడీ కొట్టింది ఎంచక్కా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేసింది.విదేశానికి వెళ్లిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించి తీరతామని ప్రకటించింది.అక్రమార్కుల్లో ఏ ఒక్కరిని...
Read More..కీలక స్థానాల్లో ఉన్న వారిని వివాదాస్పద ప్రశ్నలు అడగడం, తమ అభిప్రాయాలని వారు చెప్పిన క్రమం లో అదొక వివాదం గా మార్చడం అదొక తీవ్ర చర్చ చేసి మీడియా లో హైప్ తీసుకురావడం మీడియా వారికి పరిపాటి గా మారింది.ఈ...
Read More..ప్రభావం చూపించినా.చూపించకున్నా.సమయానికి తగ్గట్లుగా కొన్ని పనులు చేయటం రాజకీయాల్లో మామూలే.తమ వాదనను వినిపించేందుకు విపక్షానికి ఉన్న అయుధాల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి.బాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్న ఏపీ విపక్షం తాజాగా అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ కు నోటీసులు...
Read More..తెలంగాణా లో కెసిఆర్ ని ఎదిరించే పార్టీ, కనీస పోటీని ఇచ్చే పార్టీ ఎక్కడా కనపడట్లేదు.అచ్చం పేట నగర పంచాయతీ ఎన్నికల్లో కూడా తెరాస భారిగా గెలవడం దీనికి ఉదాహరణ.ప్రత్యర్దులకి చుక్కలు చూపించిన తెరాస ఇరవై స్థానాలు ఉంటే మొత్తం ఇరవై...
Read More..విషయం పెద్దది లేకున్నా కొన్ని విషయాలకి హైప్ తీసుకుని రావడం చాలా మందికి అలవాటు గా మారింది.తాజాగా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర కి వెళ్ళిన తీరు, దాని మీద తీసుకొచ్చిన ప్రచారం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.ఒక రాష్ట్రానికి...
Read More..ఏపీ ప్రతిపక్ష నేత – వైకాపా అధ్యక్షుడు జగన్ కి చెందినా సాక్షి పత్రిక కి చెందిన ఒక విలేఖరి మీద అదే పార్టీ కి చెందిన ఎమ్మెల్యే గారి అబ్బాయి దాడి చేసారు.చితకబాదింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే...
Read More..తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు.మహారాష్ట్రతో కీలక ఒప్పందాల కోసం నిన్న మధ్యాహ్నమే మంత్రులు, అధికారుల బృందంతో ముంబై వెళ్లిన కేసీఆర్, కొద్దిసేపటి క్రితం అక్కడి సహ్యాద్రి గెస్ట్...
Read More..తెలంగాణా లో టీడీపీ చివ్వరికి ఒచ్చేసింది, పెట్టె బేడా సర్దుకునే పరిస్థితి వారికి దాపురించింది.రేవంత్ రెడ్డి తో పాటు ఖమ్మ జిల్లా నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర కూడా టీడీపీ తో ఉంటారు అని అనుకుంటే టీడీపీ హై కమాండ్ కి...
Read More..చంద్రబాబు ఒక్క అడుగు వేస్తే.అవినీతి కోట్ల అడుగులు వేస్తుందంటూ విరుచుకుపడిన జగన్ మీడియా సంస్థ.చంద్రబాబు తాజా జమానాలో ఎంత భారీ స్థాయిలో అవినీతి కుంభకోణాలు చోటు చేసుకున్నాయో చెప్పే ప్రయత్నం చేశారు.తండ్రిని అడ్డు పెట్టేసుకొని జగన్ రూ.లక్ష కోట్ల వెనకేసుకున్నాడంటూ విరుచుకుపడే...
Read More..టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయిన టీ టీడీపీ ప్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్రావు కేసీఆర్ కేబినెట్లో ముగ్గురు మంత్రులకు పాలిట విలన్గా మారనున్నట్టు సమాచారం.టీడీపీ ప్లోర్ లీడర్గా అధికార పార్టీలో చేరడంతో ఎర్రబెల్లికి కేసీఆర్ సముచిత గౌరవం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.ఎర్రబెల్లి...
Read More..ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూదందా జరుగుతోందని, రైతుల వద్ద నుంచి భూములు తీసుకొని కావాల్సిన వారికి అప్పనంగా కట్టబెడుతున్నా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా...
Read More..“కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా నేను నిద్రపోను.ముఖ్యమంత్రి చంద్రబాబును నిద్రపోనివ్వను.ఎన్నికల ముందు చంద్రబాబు కాపులకు హామీ ఇవ్వడం వల్లే మేం రోడ్డెక్కాం.రూ.500 కోట్లు తక్షణం ఇస్తామని, వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసామన్నారు.వాటి గురించి పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ దీక్ష చేపట్టాల్సిన...
Read More..ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కేరళ, అస్సాంలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.అయితే మరోసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని సర్వే చెప్తోంది.కేరళలో లెఫ్ట్ కూటమి, అస్సాంలో బీజేపీ కూటమి గెలవవచ్చనే వార్త కాంగ్రెస్ వారికి షాకిచ్చేదే.ఇటీవల...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేదేపాకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలని యోచిస్తున్న బీజేపీ ఆదివారం రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి మైదానంలో బారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది.ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరవుతారు.పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్...
Read More..మాజీ మంత్రి మరియు మాజీ తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెరాసలో చేరబోతున్నట్లు తాజా సమాచారం.ఇదివరకే తెరాసలో చేరిన మాజీ పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాస్, కె.కేశవ్ రావు ఈ విషయం గురించి ఆయనతో ఒక కాంట్రాక్టర్ ఫార్మ్ హౌస్ లో...
Read More..మాజీ మంత్రి మరియు మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ వైకాపాను విడిచిపెట్టి అప్పుడే రెండేళ్ళు పూర్తికావస్తున్నా ఇంతవరకు ఏ పార్టీలోను చేరలేదు.ఆయన తెదేపాలో చేరుతారని మీడియాలో చాలాసార్లు వార్తలు వచ్చేయి కానీ స్థానిక తెదేపా నేతల అభ్యంతరాల కారణంగా చేరలేకపోయినట్లు...
Read More..టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా? అంటే, అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు.మద్యం మత్తు తలకెక్కిన నేపథ్యంలో ఓ వివాహిత చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు యత్నించిన ఘటనలో రావెల...
Read More..వైసీపీ సీనియర్ నేత, కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి ముచ్చట పడి కొనుక్కున్న కొత్త స్కార్పియో కారును దొంగలు ఎత్తుకెళ్లారు.రెండు రోజుల క్రితమే సదరు స్కార్పియో కారును ఎస్వీ మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు.కర్నూలులోని ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన...
Read More..కేంద్ర ప్రభుత్వం తెలంగాణా పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని తెరాస నేతలు తరచూ ఆరోపించడం అందరూ వింటున్నదే.కానీ తెదేపా-బీజేపీ కూటమికి ఓటేసి గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కూడా మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమనే చూపిస్తోంది.మోడీ ప్రభుత్వం ఇంతవరకు...
Read More..తాజా తెలంగాణా బడ్జెట్ లో ఎంపీలు.ఎమ్మెల్యేల ఇళ్ల కోసం రూ.120 కోట్లు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని 17 మంది లోక్ సభ సభ్యులు.119 ఎమ్మెల్యేలకు వారి.వారి నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు.పార్టీలకు అతీతంగా ఈ భవన...
Read More..తెలంగాణ సీఎం నీటివనరుల సమస్యని అత్యధిక ప్రాధాన్యత గల అంశంగా గుర్తించి.యుద్ధప్రాతి పదికన తక్షణ చర్యలు చేపడుతున్నారు.ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సగానికి సగం నీటి వివాదాలతో కొట్టుమిట్టాడు తున్నాయి.ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత లేని వాతా వరణం నెలకొంది.ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్...
Read More..ప్రపంచాన్ని శాసించే పెద్దన్న రాజ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున ట్రంప్.డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్లు ముఖాముఖి తలపడే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే.నువ్వా.నేనా అన్నట్లు సాగే ఈ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేపడతారు.అమెరికా వ్యాప్తంగా సాగే...
Read More..తాను అనుకున్నది ఏదైనా సరే.ఎలాగైనా పూర్తి చేయాలన్న మైండ్ సెట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది.వాస్తు బాగోలేదని ఫీల్ అయిన కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ ఉన్న పాత సచివాలయం మీద ఆయనకు ఏ మాత్రం నచ్చలేదు.అంతే.కొంగొత్తగా.తనకు నచ్చిన రీతిలో...
Read More..జగన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.ఏపీ ముఖ్యమంత్రి మొదలుపెట్టిన ఆపరేషన్ కు స్పందన రోజురోజుకీ పెరుగుతోంది.సైకిల్ ఎక్కేందుకు ఏపీ విపక్ష నేతలు మా జోరు మీదున్న విషయం తాజాగా మరోసారి రుజువైంది.గత కొద్ది రోజులుగా ఏపీ అధికారపార్టీలోకి చేరేందుకు ఉత్సాహం...
Read More..ఏపిలో తెదేపా ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపాతోనే కాకుండా మిత్రపక్షమయిన బీజేపీతో కూడా యుద్ధం చేయవలసి రావడం విచిత్రంగానే ఉంది.రైల్వే, ఆర్ధిక బడ్జెట్ లలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటి...
Read More..మొన్నటి వరకూ ఏపీ సర్కారు మాటలు తనకి రుచించినట్టు మాట్లాడిన ముద్రగడ మళ్ళీ ఇప్పుడు సీన్ లోకి ఒచ్చారు.చంద్రబాబు మాటలు విని మోసపోయాను అని ముద్రగడ వ్యాఖ్యానించారు.తమ హక్కుల సాధన కోసం మళ్ళీ కొత్తగా ఉద్యమ బాట పడతాను అని ఆయన...
Read More..తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నిక గన్న ఎడిటర్ గా రామోజీరావు మంచి స్థాయి లో ఉన్నారు.మార్గదర్శి ఎపిసోడ్ విషయం పక్కన పెడితే మిగతా అంతా ఆయనకీ క్లీన్ షీట్ ఉండనే ఉంది.అయితే వై ఎస్ జమానా లో మార్గదర్శి ఎపిసోడ్ లో ఉండవల్లి...
Read More..ఒకరు మరొకరి కోసం చేసిన పని, వేసిన ఎత్తుగడా ఇంకెవరికో వర్క్ అవుతుంది.అదే జరిగింది ఇపుడు బీజేపీ వారికి.రైల్వే బడ్జెట్ లో ఏపీ కి రైల్వే జోన్ ప్రకటించలేదు అనీ, సాధారణ బడ్జెట్ లో కూడా ఏపీ ని చిన్న చూపు...
Read More..అమరావతి భూముల కుంభకోణం ఇప్పుడు రాష్ట్రం లో పెను సంచలనంగా మారింది.టీడీపీ పార్టీ వారు తమకి ఇష్టం ఒచ్చినట్టు భూములని తమ తమ మంత్రులకి రాసి ఇచ్చేసారు అనే దాని మీద సాక్షీ వారు పెద్ద కథనమే ప్రచురించారు.అందులో నిజా నిజాలు...
Read More..నారాయాణ విద్యా సంస్థల అధిపతి, తెలుగు దేశం పార్టీ కీలక నేత , ఎమ్మెల్సీ, మంత్రి కూడా అయిన నారాయణ లో కొత్త కోణాలు చూస్తున్నారు జనాలు.ఎప్పుడూ లేనంతగా ఆయన వీర ఆవేశం తో ఊగిపోతున్నారు.ఇప్పటి వరకూ ఆయన సైలెంట్ గా...
Read More..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయే రోజు దగ్గర్లోనే ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి జోస్యం చెప్పారు.ఈ ఉదయం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరడానికి ఇంకా చాలా మంది క్యూలో...
Read More..చంద్రబాబు ని విమర్శిస్తే ఎంతటి వారు అని కూడా చూడరు వార్ల రామయ్య.ఆయనకీ ప్రతి విమర్శలు చెయ్యడం లో పెట్టింది పేరు అందుకనే రామయ్య ని ఏదైనా అవసరమైన సందర్భంలో చంద్రబాబు బాగా ఇన్వాల్వ్ చేస్తారు.చంద్రబాబు ని పోలవరం విషయం లో...
Read More..సామాజిక న్యాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ పెట్టి తన న్యాయం మాత్రమే తాను చూసుకుని పీఅర్పీ ని కాంగ్రెస్ లో కలిపేసిన మెగా స్టార్ చిరంజీవి కి కేంద్ర పదవి దక్కింది.ఆయన తో ఉన్న వారికి అప్పట్లో తెలుగు రాష్ట్రం ల...
Read More..ఎప్పుడూ సరైన క్లారిటీ తో మట్లాడే పవన్ కళ్యాణ్ సరైన సమయం లో స్పందించక పోవడం మాత్రం జనలలో విపరీతమైన విసుగు తెప్పిస్తోంది.అసలు అక్కరలేని ముద్ర గడ విషయం లో మాట్లాడిన పవన్ అధికారం లోకి వచ్చిన టీడీపీ ని కానీ...
Read More..పార్టీ నుంచి పార్టీ మారడం ఎమ్మెల్యే లకి కొత్తేమీ కాదు కానీ తెలుగు దేశం పార్టీ కి వైకాపా ఎమ్మెల్యేలు ఒస్తున్న తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది అతి తక్కువ నిడివి లో దదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యే లని తమ...
Read More..రాజకీయాలలో ఒకరు ఎత్తు వేసే లోగా మరొకరు పై ఎత్తు వేస్తేనే అందులో మజా.ఊరికినే కూర్చుంటే దెబ్బలు కొట్టి మన అధికారం దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు.ఎప్పటికప్పుడు కొత్త స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళడమే ఎవరైనా చెయ్యాల్సింది.ప్రస్తుతం వైకాపా పార్టీ కి చుక్కలు చూపిస్తున్న...
Read More..వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం తన పార్టీనుంచి అధికార పార్టీలోకి జరుగుతున్న ఫిరాయింపుల మీద చాలా అసహనంతో ఊగిపోతున్నారు.ఇలాంటి నేపథ్యంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలందరితో లోటస్పాండ్లో సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి ఏకంగా 13 మంది గైర్హాజరు కావడం ఆయనను మరింతగా కోపానికి...
Read More..బీజేపీ – టీడీపీ మిత్ర పక్ష పార్టీలు … ఇది ఎవరికన్నా చెబితే నవ్వుతారేమో కానీ ఇది నిజమే.ఇప్పటికి మూడు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన బీజేపీ మూడు సార్లూ ఏపీ కి దారుణమైన ఫలితం ఇవ్వడం గమనార్హం.రైల్వే బడ్జెట్ ,...
Read More..బడ్జెట్ విషయం లో ఏపీ కి తీవ్ర అన్యాయం జరిగింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఏపీ కి అరకొర కేటాయింపులు , చెయ్యి విదిలించినట్టు తక్కువ శాతం నిధులు ఇవ్వడం బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందిలో పడేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు...
Read More..వైకాపా లీడర్ జగన్ కి చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు.తన ఆపరేషన్ ఆకర్ష్ తో మరొక వికెట్ ని కొల్ల గొట్టేసారు చంద్రబాబు నాయుడు.నారా లోకేష్ ప్లానింగ్ గా అభివర్ణిస్తున్నా ఇదంతా నిజానికి చంద్రబాబు కీ ప్లానింగ్ అని ఇట్టే చెప్పచ్చు.మార్చ్...
Read More..Powerstar Pawan Kalyan is at present shooting for his Sardaar Gabbar Singh.The film is being made arrangements for April eighth discharge.After this film, Pawan Kalyan has duties for two different...
Read More..వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారారు.ఆయన ఎమ్మెల్యేలు జంప్ అవుతూ ఉన్న తరుణం లో జగన్ వైఖరి ఆసక్తికరంగా మారింది.ఇంట్లో మనిషి లాగా ఉండే భూమా నాగిరెడ్డి జగన్ కి హ్యాండ్ ఇవ్వడం తో...
Read More..నివసిస్తున్న సొంత దేశం మీద విమర్శలు చెయ్యడం అనేది ఈ మధ్య కాలం లో ఒక ఫాషన్ లాగా దాపురించింది.తమ కళ్ళ ఎదురుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే సత్తా ఉండదు కానీ అడ్డవైన సిద్దాంతాలూ మాట్లాడుతూ ఉంటారు కొందరు.దేశం నాకేమిచ్చింది అనే...
Read More..ఎక్కడైనా పార్టీ అధ్యక్షుడి మాట ఎమ్మెల్యేలు వినాలి.ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఛాన్స్ అప్పట్లో జస్ట్ మిస్ చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే తన జీవిత ఆశయంగా పెట్టుకుని రాజకీయాలు నడిపిస్తున్నాడు.టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ దెబ్బకి మనోడి మైండ్ పోతున్నట్టు...
Read More..దగ్గరలో ఎన్నికల నగారా లేకపోయినా ఏపీ పాలిటిక్స్ పిచ్చ వేడిమీద ఉన్నయి.రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికరంగా ఉంటూ రోజుకి ఒక ట్విస్ట్ తో సాధారణ తెలుగు సినిమాకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటోంది.కడప లో పర్యటిస్తున్న నారా లోకేష్...
Read More..2016-17 రైల్వే బడ్జెట్ ను లక్షా 21వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు.రైల్వే చార్జీలు పెంచకుండా ప్రత్యామ్నాయలపై దృష్టి పెడుతున్నామన్నారు.పెండింగ్ ప్రాజెక్టులన్నీ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.అంతేగాక ఈ సంవత్సరం రైల్వే...
Read More..ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు… ఆయన వెంట ఐఏఎస్ లు ఉన్నారు.అంతా కలిసి బస్సెక్కారు.ముందు సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రికి కండక్టర్ టికెట్ ఇచ్చి డబ్బులు అడిగారు… ఆయన జేబులన్నీ తడుముకున్నా ఏమీ దొరకలేదు… తన వెనుక ఉన్న ఐఏఎస్ ను రూ.5...
Read More..బొత్స సత్యనారాయణ వైకాపా లో చేరడాన్ని వైకాపా ఎమ్మెల్యే లు – బొబ్బిలి రాజులు గా పిలవబడే ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఆయన సోదరుడు బేబి నాయిన తీవ్రంగా వ్యతిరేకించారు.ఆ కారణంగా వారు పార్టీని వీడేందుకు కూడా సిద్దపడ్డారు.అప్పుడు పార్టీ...
Read More..నిన్న స్మృతి ఇరానీ పార్లమెంట్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోయి స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే, పార్లమెంట్ లో ఒకరకమైన శివతాండవం చేసారు ఆమె.టీవీ లలో , ఇంటర్నెట్ లో ఆమె స్పీచ్ చూస్తే అందులో ఒక ముఖ్య విషయం...
Read More..టీవీ ఛానల్స్ లో మంచి పేరు ఉన్న టీవీ 9 మీద మైదకూరు ఎమ్మెల్యే – వైకాపా నాయకుడు రఘురామి రెడ్డి మండిపడ్డారు.తాను వైకాపా ని వీడి తెలుగుదేశం లో కి వెళుతున్నట్టు ఆ ఛానల్ ప్రచారం చెయ్యడం పట్ల ఆయన...
Read More..ఘాటైన విమర్శలతో విరుచుకుపడే తెలుగు మహిళా నేతల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రోజా ఒకరు.చంద్రబాబుపై విమర్శించే ఏ చిన్న అవకాశం చిక్కినా తీవ్రస్థాయిలో మండిపడే రోజా.తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీని పాలిస్తోంది టీడీపీ కాదని.వివిధ...
Read More..మొట్టమొదటి సారి పార్టీ పెట్టి కేవలం ఒకే ఒక్క సీటు అదికూడా తన సీటు గెలిచిన హీరో విజయ్ కాంత్ నెమ్మది నెమ్మదిగా ఓటు బ్యాంకు రాజకీయాలతో తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు.త్వరలో తమిళ నాట ఎన్నికల నగారా మొగబోతూ...
Read More..రైల్వే బడ్జెట్ కి వేళయ్యింది.బడ్జెట్ లో కొన్ని ప్రధాన విషయాల మీద మనకి వివరాలు అందుతూ ఉన్నాయి.కొత్త రైల్వే బడ్జెట్ లో వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టే పనిలో ఉందట ఇండియన్ రైల్వే.ఈ సారి రైల్వే బడ్జెట్ లో రాబోతున్న ఈ...
Read More..పేరుకి అద్దె ఇల్లు అయినా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం లోని వ్యక్తి బస చెయ్యడం అంటే భారీ అద్దె ఇల్లే కావాల్సి ఉంటంది.ఆ రకంగా సొంత ఇల్లు బాగు జేసే క్రమం లో జుబ్లీ హిల్స్ లో అద్దె ఇల్లు...
Read More..నేను తలుచుకుంటే గంటలో చంద్రబాబు సర్కారు కూలిపోతుంది అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అనీ వారి పేర్లను చెప్పడం తాను మొదలెట్టి పూర్తి చేసేలోగా టీడీపీ సర్కారు పడిపోతుంది అనీ చెప్పిన రెండు...
Read More..పవర్ స్టార్ అంటే చిన్న పిల్లలకి సైతం విపరీతమైన ప్రేమ అభిమానం అన్న సంగతి మనకు ఖమ్మం జిల్లాలో శ్రీజ సంఘటనతో మనకు విధితమే.కాగా ఇప్పుడు మరో ఆరేళ్ళ చిన్నారి అంకుల్ నిన్ను చూడాలని ఉంది రావూ.నీవు వస్తే నాకు జ్వరం...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్కు కుల సమీకరణాలు చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది.రాత్రికి రాత్రి చంద్రబాబు గారి పార్టీ లోకి వైకాపా ఎమ్మెల్యే లు జాయిన్ అయిపోవడంతో విశ్లేషకులు వివిధ కుల అంచనాలతో సిద్దం అయ్యారు.వైకాపా కి గత...
Read More..తమిళ జనాలకి ‘అమ్మ’ అయిన జయలలిత పుట్టిన రోజున తమిళ జనాలకి పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉండడం తో అమ్మ జనాలకి దగ్గర అయ్యే ప్లాన్ లు వేస్తున్నారు.అమ్మ పుట్టినరోజును పురస్కరించుకొని ఆమెకు ఎవరైనా బర్త్...
Read More..ఎంపీ గా గేలవలేక పోయినా డైరెక్ట్ కేంద్ర మంత్రి అయిపోయారు స్మృతి ఇరానీ, తలపండిన సీనియర్ లు చేపట్టే మానవ వనరుల అభివృద్ధి శాఖ ని చేపట్టిన ఆమె ఎలాంటి ఇబ్బందీ లేకుండా తొలి ప్రయత్నంలోనే మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఈ...
Read More..సరిగ్గా ఒక రోజు ముందు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.ఆ సందర్భంగా ఆసుపత్రుల్లోని దారుణ పరిస్థితులకు కదిలిపోయిన ఆయన.ఆసుపత్రి నుంచే వైద్యఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి గాంధీ దుస్థితి గురించి...
Read More..ఎంత ఒద్దు అనుకున్నా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణా ల మధ్యనా వాటి ముఖ్య మంత్రులు చంద్రబాబు – కెసిఆర్ ల మధ్యనా తీవ్రమైన పోటీ ఉంటుంది.జనాలు – మీడియా ఎప్పుడూ ఈ విషయంలో ఫోకస్ గట్టిగా పెట్టే...
Read More..ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తోంది అంటే ఎంత వేగంతోనో ఒస్తాయి , చాలా జాగ్రత్తగా ఉండాలి మరి.అలాగే తాము ప్రయాణించే దారి ఎలాంటిదో చూసుకుని మరీ బద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి.ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇటు ముఖ్యమంత్రి కీ అటు సామన్యులకీ...
Read More..అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ కెసిఆర్ ఇచ్చేస్తున్న వరాలకి అడ్డూ అదుపూ ఉండడం లేదు.ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆయన వైఖరి ఇదే విధంగా ఉంటోంది.కేవలం వరాలు ప్రకటించడం లో మాత్రమే కాకుండా అమలు చెయ్యడంలో కూడా జనాలకి దూకుడు కావాలి.అందుకనే...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్వుతూ మాట్లాడ్డం చూసిన వాళ్ళు చాలా తక్కువ.విపక్ష నేత అయినా, ప్రతిపక్ష నేతగా ఉన్నా , అధికారంలో ఉన్నా ఆయన పంథా అంతే.ఈ మధ్య కాలం లో కాస్త ఆ సీరియస్ నెస్ పక్కకి పెట్టి...
Read More..ఒక పక్క ప్రత్యర్ధి రెచ్చిపోతూ దెబ్బమీద దెబ్బ కొడుతూ పాతాళానికి తోక్కేస్తూ ఉంటే మనం ఏం చెయ్యాలి ? తమని తాము కాపాడుకోలేని పరిస్థితి వచ్చేసిన సమయంలో ఎలా బయటపడాలి ? చేతల్లో ఏమీ చెయ్యలేకపోతే కనీసం మాటలతో అయినా నెట్టుకు...
Read More..ఉత్సాహం కి మించింది అత్యుత్సాహం , అది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దగ్గర కావలసినంత ఉంది.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్ అనే విద్యార్ధి ఆత్మహత్య మీద సాగిన రగడ తో మాగ్జిమం లబ్ది పొందడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ యువరాజు...
Read More..తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో చాలా జాగ్రత్తగా రాజకీయాలి నడపాలి అని అంటూ ఉంటారు,ప్రత్యర్ధులు కూడా ఆయన నోట్లోంచి ఎప్పుడు ఏ మాట ఒస్తుందో అని ఊహించలేక భయపడుతూ ఉండే రోజులు ఎన్నో ఉన్నాయి.ఉదాహరణ కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
Read More..కింద పడ్డా తనదే పై చెయ్యి అనిపించుకోవాలనే తపన ప్రతీ రాజకీయ పార్టీ నాయకుడిలో ఉంటుంది.అలాగే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిలో కూడా ఈ తాలూకూ లక్షణాలు బాగానే ఉన్నాయి.అధికార పార్టీ నుంచి ‘ ఆకర్శ ‘ మంత్రం...
Read More..నారాయణ ఖేడ్ ఎన్నికల్లో తెరాస చాలా తేలికగా గెలుస్తుంది అని సర్వే లు కూడా చెప్పాయి.అయితే భారీ మెజారిటీ రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు.మరొక పక్క కొంతమందిని కెసిఆర్ కనికరించలేదు అని పార్టీ శ్రేణులు వాపోతూ ఉండడం గమనార్హం.ఇంతకీ పార్టీ నేతల...
Read More..ప్రతీ పార్టీలో లుకలుకలు సామాన్యం, తెలంగాణా లో తెరాస లోకి టీడీపీ జనాలు ఒక్కరోక్కరు గా వెళ్ళిపోతూ ఉండడం తో పార్టీ అధినేత చంద్రబాబు కి పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది ఇదంతా.ఆ పార్టీ లో ఇప్పుడు తెలంగాణా లోనే కాక...
Read More..గ్రేటర్ హైదరాబాద్ ని విశ్వ వ్యాప్త అద్భుత నగరం గా అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన ని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ ఎప్పటినుంచో చెబుతూ ఒస్తున్నారు.దీనికి సంబంధించి వారు భారీ ప్రణాళిక ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.ఎన్నికల వేడి...
Read More..అసహనం మీద ఆమీర్ ఖాన్ చేసిన వివాదాస్పద వాఖ్యలు ఎంత రచ్చ చేసాయో మనందరికీ తెలిసిందే.ఆ వాఖ్యాల ప్రభావం వల్లేనెమో భారత ప్రభుత్వం ఆమీర్ ని ఇంక్రిడబుల్ ఇండియా తో పాటు రోడ్ సేఫ్టి ప్రచారకర్త పదవి నుంచి తొలగించేసింది.ఆమీర్ సేక్యురిటిని...
Read More..డిల్లీ నెహ్రూ విశ్వవిద్యాలయం లో జరుగుతున్న సంఘటనలు దేశానికి పెద్ద మచ్చగా మిగిలే లాగా కనిపిస్తూ ఉన్నాయి.ఎప్పటికైనా తాను ప్రధాని అవ్వడమే తన లక్ష్యంగా కనిపిస్తున్న రాహుల్ గాంధీ ఆయన పార్టీ ఇద్దరూ ఎంత నీచానికైనా దిగాజారగలరు అనడానికి ప్రతీకగా ఇక్కడ...
Read More..గ్రేటర్ హైదరాబాద్ కి ఎన్నికలు జరగాల్సిన సమయం ఒచ్చినప్పుడే కెసిఆర్ సరిగ్గా ఆ ఒప్పందాలు అన్నీ హైదరాబాద్ ని అభివృద్ధి కేంద్రంగా నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యమంత్రి హోదా లు ఉండడం తో తేలికగా హైదారాబాద్ అభివృద్ధి కోసం పలు ఆసక్తికర ప్రణాళికలు...
Read More..ఎప్పుడు మీడియా లో కనపడినా కూడా ‘ జన సేన పార్టీ ఫండ్స్ కోసం డబ్బులు లేవు, నా దగ్గర ఆ డబ్బే ఉంటె ఈ పాటికి పార్టీ ని స్ప్రెడ్ చేసేవాడిని ” ఇలాంటి మాటలు చెబుతారు హీరో పవన్...
Read More..గ్రేటర్ ఎన్నికలు పూర్తయ్యయో లేదో మళ్ళీ తెరాస అప్పుడే మళ్ళీ తన ఆకర్ష ఆపరేషన్ మొదలు పెట్టేసింది.గ్రేటర్ హైదరాబాద్ పరిథి లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యే లు కారు ఎక్కబోతున్నారు అంటూ తెరాస వర్గాల నుంచి మనకి విశ్వసనీయ సమాచారం అందుతోంది.ఆ...
Read More..Kapu Gharzana agitation has been in the discussions in both the Telugu states from the past few days.The politicians and common men are discussing this in a big way.The unfortunate...
Read More..మొన్ననే గ్రేటర్ ఎన్నికలలో నాన్నకు ప్రేమతో అంటూ గ్రేటర్ హైదరాబాద్ ని అద్వితీయ మెజారిటీ తో తండ్రి చేతిలో పెట్టిన కేటీఆర్ ని అందరూ నాన్నకు ప్రేమతో లో ఎన్టీఆర్ తో పోల్చారు.ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ క్లీన్ స్వీప్...
Read More..“హైదరాబాద్ ని నేనే ప్రపంచ పటంలో పెట్టాను, హైదరాబాద్ కి నేనే అసలైన నాయకుడిని, హైదరాబాద్ లో గల్లీ నుంచి నల్లీ దాకా అన్నీ నేనే డవలప్ చేసాను , నేనే లేకపోతే అసలు హైదరాబాద్ గతేం అయ్యేది ? ”...
Read More..సినిమాలలోంచి పాలిటిక్స్ లోకి వెళ్లి అట్టర్ ప్లాప్ అయిన మెగా స్టార్ చిరంజీవి ప్రాస్తుతం కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు.అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ కి అమ్మేసుకున్న చిరంజీవి పదవి కోసమే ఆ పని చేసారు అని అందరికీ తెలిసిన...
Read More..గ్రేటర్ ఎన్నికలు ఓటర్ల భవిష్యత్తు ని కాదు కానీ టీడీపీ భవిష్యత్తు ని హైదరాబాద్ – తెలంగాణా లలో నిరూపించడం కోసం ఉపయోగ పడ్డాయి అని చెప్పాలి.మరీ ముఖ్యంగా ఓటు కి నోటు అంశం తరవాత విజయవాడ వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు...
Read More..ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు ఉంది ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో జనాల పరిస్థితి, ఇవాళ అక్కడ మొదలైన జీ హెచ్ ఎం సి పోలింగ్ హైదరాబాద్ నగరం లో పండగ వాతావరణ నెలకొల్పింది.అన్ని స్కూల్స్ కాలేజీ లూ మూసేశారు.ప్రైవేటు తో...
Read More..గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి యాక్టివ్ గా పాల్గొని తెలుగుదేశం విజయం కోసం కష్టపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అసలు సిసలైన కార్యక్రమానికి మాత్రం డుమ్మా కొట్టేసారు.అదేనండీ ఇవాళ ఓటు హక్కు వినియోగించుకునే రోజు కదా...
Read More..ముల్లుని ముల్లుతోనే తీసేయాలి అనేది ఒక సామెత దాన్ని రాజకీయ నాయకులు ఫాలో అయినట్టు ఎవ్వరూ ఫాలో అవ్వలేదు.చంద్రబాబు గారు ప్రస్తుతం సాగుతున్న కాపు గర్జన గొడవల్లో ఇలాంటి తెలివిగల పంథా తోనే విషయాన్ని సాల్వ్ చేసే దిశగా వెళుతున్నారు అని...
Read More..2006లో వచ్చిన ఫనా చిత్రం సమయంలో మొదలైంది ఆమీర్ ఖాన్ – నరేంద్ర మోడి వివాదం.మోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫనాని ఆ రాష్ట్రంలో బ్యాన్ చేసారు కూడా.మళ్ళి తాజాగా దేశంలో అసహనం మీద ఆమీర్ చేసిన వాఖ్యలు పెద్ద...
Read More..రాజకీయాలలో అడుగు అడుగుకీ ఎవరో ఒకరిని అనుమానిస్తూ సాగాల్సిందే, ఎవరు ఎప్పుడు ఎవరి పక్కన ఉంటారో తెలీని పరిస్థితి.అందులో విశ్వ అనుభవం ఉన్న చంద్రబాబు గారికి ఈ అనుమానం కాస్త ఎక్కువే.మరొక పక్క కెసిఆర్ కి వెటకారం పాళ్ళు ఎక్కువ.చంద్రబాబు ని...
Read More..తెలుగు దేశం ఎమ్మెల్యే లకి కొత్త షాక్ రాబోతోంది అంటున్నారు.టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు జమ్మల మడుగు నుంచి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అని చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు.హైదరాబాద్లో పుట్టాను అని గొప్పగా చెప్పుకునే నారా లోకేష్...
Read More..గ్రేటర్ హైదరాబాద్ ఎలెక్షన్ లలో తెరాస పార్టీ అధినేత కెసిఆర్ కొత్త కొత్త విషయాలు చెబుతున్నారు.పెరేడ్ గ్రౌండ్ లో జనాలు రావడం చూస్తుంటేనే తెరాస గెలుపు గ్రేటర్ లో ఖాయం అన్నట్టుగా కనిపిస్తోంది అని చెప్పారు ఆయన.హైదరాబాద్ అభివృద్ధి కేవలం తెరాస...
Read More..‘ కాపు గర్జన ‘ రాష్ట్ర రాజకీయాలలో ఒక కొత్త ఒరవడి ని సృష్టించబోతోంది ఈ మీటింగ్ అంటున్నారు విశ్లేషకులు.రేపు జరగబోతున్న ఈ మహా గర్జన కి ప్రభుత్వం తరఫున చాలా అడ్డంకులు ఎదురు అవుతున్నాయి అంటూ ఆరోపిస్తున్నారు కాపులు. ముద్రగడ...
Read More..గ్రేటర్ ఎన్నికలలో గెలుపు కోసం ఏ ఒక్క అంశాన్నీ వదలడం లేదు రాజకీయ పార్టీలు.తమకి చేతిలో ఉన్న ఏ ఆయుధాన్నీ ఏ అవకాశాన్నీ ఒదులుకోవడానికి వారు ఇష్టపడట్లేదు .కానీ చంద్రబాబు స్వయానా వియ్యంకుడు , సీమాంధ్ర జనాలలో మంచి పేరున్న నందమూరి...
Read More..పూర్వపు రోజుల్లో ఒక వీరుడు మరో వీరుడితే తలపడి బలబలాలు తేల్చుకోవాలనుకుంటే, అవతలి వ్యక్తికి ఆయుధం అందించి మరీ పోరాడేవాడు.అదీ నిజమైన పౌరుషం, ధీరత్వమంటే.ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ మరో పార్టీ ఎన్నికల్లో పోరాడాలే తప్ప పోటీ చేయకూడదని అనకూడదు.రాజ్యాంగం ప్రకారం అది...
Read More..YCP ఎమ్మెల్యే రోజాపై కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేసినట్లు విశాఖ జిల్లా పాయకరావుపేట TDP ఎమ్మెల్యే వి.అనిత తెలిపారు.దళిత మహిళనైన తనపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా కలచి వేసిందన్నారు.అసెంబ్లీలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు బయటకు ప్రచారం...
Read More..రాజకీయాలలో రాణించాలి అంటే మామూలు బ్రెయిన్ ఉంటె సరిపోది, దేశ వ్యాప్తంగా రోహిత్ విషయం లో దేశం మొత్తం రచ్చ రచ్చ అవుతున్న క్రమంలో ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోడీ ఆచరిస్తున్న వ్యూహం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.ఒక పక్క ఈ...
Read More..కెసిఆర్ గారు .ఇప్పటికైనా నోరు తెరవండి ! తాను ముఖ్యమంత్రి గా ఉన్న రాష్ట్రంలో అందులోనూ కాపిటల్ లో ఒక యూనివర్సిటీ లో విద్యార్ధి ఆత్మహత్య చేసుకుంటే కెసిఆర్ రియాక్ట్ అవ్వకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది అందరికీ.దేశ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం...
Read More..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలలో పెను మార్పులు తీసుకోనిరావడం కోసం చాలా వేగంగా స్పందిస్తున్నారు.జగన్ మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయలవైపూ, సామాజిక వర్గం వైపూ కన్ను వేసినట్టు కనిపిస్తోంది.పార్టీకి పెద్దగా...
Read More..ప్రపంచ నరమేధానికి కారణం అయిన ఐఎస్ఐఎస్ ఇప్పుడు నరేంద్ర మోడీ కే ఎసరు పెట్టింది.ఆయనతో పాటు మన దేశ రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ ల మీద కూడా వారి కన్ను పడినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.ఇస్లామిక్ స్టేట్ సంస్థ...
Read More..ఏపీ సచివాలయ ఉద్యోగుల కోసం ఒక తీపి కబురు రాబోతోంది అని అంచనా.ఉమ్మడి రాజధానిలో హైదరాబద్ లో ఉన్నవారు అందరూ కూడా జూన్ కల్లా అమరావతి కి రావాలి అని చంద్రబాబు గారి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.జూన్...
Read More..ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రబాబు కి ఇంటి పోరు నేటినుండే మొదలు అవుతోంది.తెలుగు దేశం పార్టీ వ్యాహరాలు చక్కబెడుతున్న లోకేష్ కి మంత్రి పదవి ఇవ్వాలి అనేది ఇప్పుడు తన కుటుంబం లోంచి, సన్నిహిత వర్గాల దగ్గర నుంచీ...
Read More..నెల్లూరు కి విమాన కల , కళ కి సర్వం సిద్దం అవుతోంది.అన్ని అవసరాలకూ తగ్గట్టుగా నెల్లూరుకి అతి దగ్గర లో ఒక విమానాశ్రయం ఏర్పాటు చెయ్యడం కోసం ఏపీ సర్కారు తన పనులు షురూ చేస్తోంది.? నెల్లూరు కీ కావలి...
Read More..ఆమీర్ ఖాన్ – బిజెపి ప్రభుత్వం వివాదం ఇంకా సమసిపోలేదు.రోజుకో కొత్త మలుపు తీసుకుంటూనే ఉంది.బిజెపి ప్రభుత్వం రోజు దండయాత్ర చేస్తూనే ఉంది.అసహనం మీద వాఖ్యలు చేస్తే చేసాడు కాని, గత కొన్ని నెలలుగా అనడంతో ప్రధాని నరేంద్ర మోడీకి బాగా...
Read More..బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కవర్ పేజీ శ్రీ మహా విష్ణువు రూపంలో పోజు పెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో 2013 లో సంచలనం సృష్టించింది.ఆ ఫోటో కి సంబంధించి మన అనంతపూర్ కోర్టులో ఇప్పటికీ కేసు నడుస్తూ ఉoడడం విశేషం.ఆ...
Read More..కొత్త సంవత్సరం రాగానే వైకాపా పార్టీ చాలా పెద్ద షాక్ ని ఎదురుకుంటుంది అంటూ ఆ మధ్య చాలా హడావిడి చేసారు తెలుగుదేశం జనాలు.వైకాపా ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి టీడీపీ లోకి చేరే వ్యవహారం .వైఎస్ జగన్ కి అత్యంత...
Read More..ఆంధ్రోళ్ళు తినేది పేడ బిర్యానీ అంటూ నిన్నటి వరకూ తిట్టినా కెసిఆర్ ఇప్పుడు ఆంధ్రా వాళ్ళ బిర్యానీ అదుర్స్ అంటూ కొత్త భాష్యం చెబుతున్నారు.గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని ఎన్నడూ లేని ‘ ఆంధ్రా’ ప్రేమ చూపిస్తున్నారు కెసిఆర్. తెలంగాణా వారికి...
Read More..The political heat never comes down in the state of Andhra Pradesh.There is always one or the other sensational thing happening in the state.Be it the assembly sessions or the...
Read More..అధికారం లోకి వచ్చింది తొలిసారి అయినా కూడా రాజకీయంగా చాలా దూకుడు మీద ఉన్నారు కెసిఆర్.ఆయన గేమ్ ప్లాన్ కి అందరూ లోంగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.చివరకి రాజకీయ చతురుడు చంద్రబాబు కూడా ఇందులో దాసోహం అయ్యారు.రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య...
Read More..రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా రూపొంది.రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరగా ఎదురే లేకుండా కొనసాగుతోంది.సార్వత్రిక పార్టీలో ఎదురలేని ఈ కారు గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలుపొంది తమ జెండా ఎగరవేయాలనుకొంటున్నాయి. తమ గెలుపుమీద నమ్మకంతో ఉన్న టీఆరెస్...
Read More..Powerstar Pawan Kalyan is currently shooting for his upcoming film Sardar Gabbar Singh in Hyderabad.Though many might not knew that he is busy with the shoot of the film, it...
Read More..రాజధాని అమరావతి నిర్మాణం కోసం విద్యార్ధుల నుంచి రూపాయలు 10 వసూలు చెయ్యడం కోసం చంద్రబాబు తలపెట్టిన నిర్భంద వసూలు కి ఏపీ విద్యా శాఖ సర్క్యులర్ కూడా విడుదల చేసింది.అమరావతి నిర్మాణం కోసం ” మై బ్రిక్ మై అమరావతి...
Read More..కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పే పరిస్థితి కనిపిస్తోంది.అన్ని రాజికీయ పార్టీలూ వారికి పట్టం కడుతున్నాయి.‘కాపు సామాజిక వర్గం’ మీద స్పెషల్ ప్రేమ కురిపిస్తూ తమ రాజకీయ పావులు కదుపుతూ పోతున్నాయి ప్రతీ పార్టీ కూడా. 2014...
Read More..కులమతాలకి అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ , జన సేన పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున స్పందన కనపడింది.కానీ తరవాత పార్టీ క్యాడర్ ని కానీ ఇతర విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు...
Read More..తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యలూ, నిర్ణయాలూ ఎవ్వరూ ఊహించలేనివీ ఊహకి అందినివి గా ఉంటాయి.అలా అనడానికి మరొక ఉదాహరణ ఈ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అని చెప్పచ్చు.ఒకప్పుడు పేదల ఇళ్ళు అంటే పిచుక గూళ్ళు లాగా ఉండేవి కానీ ఇప్పుడు...
Read More..పేరుకి తమిళ హీరోనే కానీ విశాల్ స్వరాష్ట్రం తెలుగు నాడు.ఎన్ని ప్లాపులు వచ్చినా వాటన్నిటినీ పక్కకి నెట్టేసి మరీ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు హీరో విశాల్.మళ్ళీ ‘కథ కళీ ‘ అనే సినిమా తో విడుదల కి సిద్దం అయిపోతున్న...
Read More..సాధారణ గొడవ కి వైకాపా ఎమ్మేల్యే రోజా ని ఏడాది పాటు సస్పెండ్ చెయ్యడం వైకాపా తీవ్రంగా పరిగనిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విషయం మీద స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఒక ప్రత్యెక కమిటీ వేసి ఈ విషయం తేల్చడానికి సిద్దమైన విషయం...
Read More..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వర్గాలతో పాటు అధికార పార్టీ లో ఇప్పుడు కొత్త చర్చ నెలకొంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు క్రియాశీలంగా పనిచేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.పాలనా పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి...
Read More..తెలుగు దేశం లోనే ఇంకా ఉన్నాను అని చెబుతూనే ఉన్నారు రామ సుబ్బా రెడ్డి.జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్లకు తెలుగుదేశం పార్టీలో స్థానం లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశాడు.ఇంకా వివిధ రకాలుగా ఎమ్మెల్యే మీద ఆయన కోప్పడుతున్నారు.ఆయన...
Read More..ఉప్పు నిప్పుగా ఉండే చంద్రబాబు – కెసిఆర్ లు ఇప్పుడు పాలు నీళ్ళు లాగా కలిసిపోయారు.అన్ని వర్గాల్లో ఈ విషయం మీద పెద్ద ఆసక్తి రేగుతూనే ఉంది.2015 సంవత్సరం మొదట్లో బద్ద శత్రువుల లాగా ఉన్న వీరిద్దరూ చివరికి వచ్చే సరికి...
Read More..దగ్గరలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఎలెక్షన్ మీదనే ఇప్పుడు అందరి కళ్ళూ పడ్డాయి.అధికార తెరాస దగ్గర నుంచీ అందరూ వీలైనన్ని సీట్ లు రాబట్టడం కోసం ప్రయత్నాలు యత్నాలూ చేస్తున్నారు.ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ నీల్సన్ సంస్థతో కలిసి నిర్వహించిన...
Read More..రోజా సస్పెన్షన్ విషయంలో వైకాపా వరసగా తప్పటడుగులు వేసి చాలా ఇబ్బందికర పరిస్థితి తెచ్చుకుంది.గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకొంటే, తెదేపా కూడా అధికార పార్టీ అనే అహం ప్రదర్శించి చిన్న సమస్యను పెద్ద సమస్యగా చేసుకొని విమర్శలు మూటగట్టుకొంది.ముఖ్యమంత్రి స్థానంలో...
Read More..చిరంజీవి – రాజకీయాలు ఈ రెండూ పరస్పరం అచ్చిరాని అంశాలు.చిరంజీవికి రాజకీయాలు పెట్టిన దరిద్రం ఏ ఫీల్డ్ పెట్టలేదు.ఎన్నో బిజినెస్ లు చేసాడు , ఎన్నో సినిమాలు చేసాడు , ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు కానీ రాజకీయాలు ఆయనకి కొరకరాని కొయ్య...
Read More..రాజకీయ ప్రత్యర్దులని విమర్శించడానికి ఏ ఒక్క చిన్న విషయాన్నీ వదలరు మనవారు.అదే కోవలో చంద్రబాబు నాయుడు అప్పట్లో కాంగ్రెస్ రూల్ లో, రాజశేకర రెడ్డి హయాం లో వచ్చిన ఆరోగ్య శ్రీ పథకం మీద కూడా సీరియస్ అవుతున్నారు. అది కేవలం...
Read More..తెలుగు సినిమాల కంటే తెలుగు సీరియళ్ళ లో సాగతీత ఎక్కువ, జీడిపాకం అంటూ మనం ఆ సీరియల్స్ నీ వాటిని చూసే వాళ్ళనీ ఏడిపిస్తూ ఉంటాం.ఏళ్లకు ఏళ్ళు సాగుతూ ఉంటాయి అవి.కొన్ని వేల ఎపిసోడ్ లు అవుతూనే ఉన్నా కొన్ని వేల...
Read More..జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఆంధ్రా ప్రాంతం జనాలు వేసే ఓట్లతో నే గెలవాల్సి ఉంటుంది.ఎన్నో ఏళ్లుగా హైదరబాద్ లో పాతుకుపోయిన ఆంధ్రా జనాలు హైదరాబాద్ నిండా ఉన్నారు.ఈ ఎన్నికలకి వారే కీలకం కానున్నారు.వారి మెప్పు పొందడం కోసం ఆయా పార్టీలు వారి వారి...
Read More..తెలుగుదేశం పార్టీ లో ప్రస్తుతం నాయకుల కొరత కనిపిస్తూ ఉన్నట్టు ఉంది.స్వయంగా అధినేత చంద్రబాబు ఎవరైనా సరే టీడీపీ లో చేరిపొండి ఎవ్వరినీ ఒదలం ఎక్కడో అక్కడ దూర్చేస్తాం అంటూ సంకేతాలు పంపిస్తున్నారు.చిన్న చిన్న గొడవలున్నాసరే, అధినేత హుకూం జారీ చేశాక.తమకు...
Read More..తెలంగాణా రాష్ట్ర సమితి లో అధికారం విషయం లో వారసత్వ పోరు నడుస్తోంది అనేది బహిరంగ విషయమే.పార్టీ తరఫున జరిగిన ఏ కార్యక్రమం జరిగినా ఈ విషయం బయటకి కనిపిస్తోంది.తెరాస అధినేత కెసిఆర్ కుమారుడు వారసత్వ ఆటలో ఫాస్ట్ గా ఉన్నారు.హరీష్...
Read More..ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యెక హోదా విషయమై ప్రధాని మోడీ స్వయంగా నీతి అయోగ్ కి ఆదేశాలు ఇచ్చి చాలాకాలం అవుతోంది.ఈ వార్త చదివిందే చదివి జనాలు విసుగెత్తి పోయారు కూడా.ఏపే లో ప్రత్యెక హోదా కోసం ఆత్మబలిదనాలు కూడా జరిగిన తరుణంలో...
Read More..యాగం హడావిడి లో ఉన్న కెసిఆర్ ఇప్పుడు తెలంగాణా లో పాలనా వ్యవస్థ మీద దృష్టి పెట్టారు.యాగం పూర్తి అవడం వెంటనే ఆయన తన పరిపాలనకి సంబంధిచిన పనుల్లో దిగిపోయారు.కొన్ని కీలక నిర్ణయాలు వెను వెంటనే తీసుకున్నారు కెసిఆర్.మలక్ పేటకు దగ్గరలో...
Read More..ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి, క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్న తెరాస కి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది.మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగిన తరుణంలో ఆరు స్థానాల్లో తెరాస గెలవగా మిగిలన ఆరు చోట్లా మొన్న ఇరవై ఏడున...
Read More..వీఐపీ కల్చర్ మీద విరుచుకుపడడం అందరికీ సహజం, కానీ కొందరు వీఐపీ కల్చర్ విషయంలో ఓవర్ గా ప్రవర్తిస్తే నవ్వొస్తుంది.ముఖ్యంగా రాబర్ట్ వాద్రా లాంటి వారు వీఐపీ కల్చర్ గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం.డిల్లీ గవర్నమెంట్ తీరు మీద రాబర్ట్ వాద్రా సీరియస్...
Read More..మీడియా లో ఆయుత చండీయాగానికి వచ్చిన కవరేజీ అంతా ఇంతా కాదు.మీడియా లో లైవ్ అప్డేట్ ల దగ్గర నుంచీ కేంద్ర మంత్రులు సైతం హాజరు అవడం పెద్ద విశేషంగా మారింది.దీనికి తోడు భక్తిప్రపత్తులతో సామాన్యులు క్యూ కడితే, యాగం చేసిన...
Read More..తెరాస లో చురుకైన నేత – కీలక మంత్రి – స్వయానా కెసిఆర్ కి మేనల్లుడు అయిన హరీష్ రావు కి భారీ షాక్ తగిలింది.సొంత నియోజికవర్గం సిద్ధిపేటలోనే ఇదంతా జరగడం ఇంకా విశేషం.హరీశ్ కు ఎదురైన సంఘటనతో ఎల్లప్పుడు సంయమనంతో...
Read More..హైదరాబద్ ని ఐటీ హబ్ గా మార్చిన ఘనత తనదే అని ఎప్పుడూ డబ్బా కొట్టుకునే చంద్రబాబు గారు సత్య నాదెళ్ళ ని అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ కహానీలు చెబుతున్నారు అని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.సత్య నాదెళ్ళ తెలుగు వాడు...
Read More..తెలంగాణా – అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయాలలో ఆకర్షణ పర్వం భారీగా సాగుతోంది.కానీ రెండు చోట్లకీ చాలా తేడా కనిపిస్తోంది.తెలంగాణా పాలక నేత తెరాస చేపట్టిన ఆకర్షణ మంత్రానికి కాంగ్రెస్ – టీడీపీ – బీజేపీ అనే తేడా లేకుండా అందరు పార్టీల...
Read More..The political discussions are always interesting and hot.There may be many interesting twists but at the end it is not less than a blockbuster story.Especially Nandamuri family has a big...
Read More..వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ఘన విజయం తరువాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ హవా కొనసాగుతూనే ఉంది.మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు స్థానాలను అంటే యాభై శాతం గులాబీ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకొని...
Read More..ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన దాదాపుగా ముగిసింది.అంటే ఉమ్మడి సంస్థలను విభజించడం చాలావరకు పూర్తి అయింది.కొద్దిగా మిగిలి ఉన్నది కూడా తొందరలోనే పూర్తి అవుతుంది.ప్రధానమైన విభజన ఒకటి మిగిలి ఉంది.అదే హై కోర్టు.దాని విభజనకు ఇప్పటివరకు ప్రక్రియ ప్రారంభం కాలేదు.హై కోర్టును...
Read More..కొన్ని సమస్యలు కొరకరాని కొయ్య మాదిరిగా ఉంటాయి.వాటిని పరిష్కరించడం చాలా కష్టం.ఇలాంటి సమస్యలను ముట్టుకుంటే రాజకీయంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అంతటి కష్టమైన సమస్యను ముఖ్యమంత్రి కెసీఆర్ ముందు పెట్టారు టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి.సమస్య పాతదే.కాకపొతే ఏళ్ళ తరబడి పెండింగులో ఉంది.అదే...
Read More..పంటలు పండక, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.వరకట్న వేధింపులు భరించలేక, అత్తింటి బాధలు పడలేక మహిళలు ప్రాణాలు తీసుకుంటున్నారు.పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఉసురు తీసుకుంటున్నారు.ఈ వార్తలు రోజూ పత్రికల్లో వస్తూనే ఉంటాయి.కానీ సైనికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు మీడియాలో రావు.సాధారణంగా...
Read More..తెలంగాణలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.నాయకులు ఒకరి తరువాత మరొకరు పార్టీని వదిలి వెళ్లి పోతున్నారు.వెళ్ళిపోతున్న వారు గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు.తాజాగా మాజీ మంత్రి విజయరామా రావు వెళ్ళిపోయారు.ఆయన ఒకప్పుడు సీబీఐ డైరెక్టరుగా పనిచేశారు.ఆ పదవినుంచి రిటైర్ అయిన తరువాత...
Read More..స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార గులాబీ రెండో విజయం సాధించింది .ఇది కూడా ఏకగ్రీవ విజయమే.మొదటి విజయం వరంగల్లులో కొండా సురేఖ భర్త కొండా మురళి సాధించారు.ఇక గులాబీ పార్టీ గెలవాల్సినవి పది సీట్లు మాత్రమే.గులాబీ పార్టీకి రెండో విజయం...
Read More..రాష్ట్రాల్లో అసేబ్లీలు, దిల్లీలో పార్లమెంటు ఉన్నది ప్రజా సమస్యలపై చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి.కానీ కాలక్రమంలో పార్లమెంటు , రాష్ట్ర చట్ట సభలు ప్రజలతో, ప్రజా సమస్యలతో సంబంధాలు లేకుండా పనిచేస్తున్నాయి.అవి నినాదాన్ని పంచిపెట్టే వేదికలుగా మారాయి.ప్రధానంగా పార్లమెంటు పార్టీల నాయకులు...
Read More..ఆ ముగ్గురు నిందితులను బయటకు వదలకూడదని నిర్ణయించింది కోర్టు.అందుకే వారికి బెయిల్ నిరాకరించింది.ఆ ముగ్గురు నిందితులు వరంగల్ జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య , ఆయన భార్య మాధవి , కుమారుడు అనిల్.కోడలు , ఆమె ముగ్గురు...
Read More..ఇలాంటి కరకు విమర్శలు సాధారణంగా ఎవరు చేస్తారో మనకు తెలుసు.ఆయనే వైఎస్సార్సీపీ అధినేత జగన్.రాజకీయ అనుభవంలో , వయసులో చంద్రబాబు ఎంతో పెద్ద.పరిపాలన అనుభవం జగన్కు జీరో.అయినప్పటికీ చంద్రబాబును ఎంత మాతపడితే అంత మాట అంటాడు జగన్.ఆయన చేసేవి విమర్శలు కావు.తిట్టడమే...
Read More..గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీ తన గెలుపు కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ళ పథకాన్ని ఎక్కువగా నమ్ముకుంది.బడుగు బలహీన వర్గాలకు చెందిన వోటర్లను ఆకట్టుకోవడానికి ఈ పథకం బాగా దోహదం చేస్తుందని ఆశలు పెట్టుకుంది.నగరంలో ఈ పథకాన్ని...
Read More..వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో సూపర్ విజయం సాధించిన అధికార పార్టీకి మళ్ళీ అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి విజయం లభించింది .ఎన్నికల నిర్వహణ కంటే ముందే పోటీ లేకుండా విజయం లభించింది.వరంగల్ నుంచి...
Read More..ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని విద్యార్థి సంఘాలు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ వెనుక రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయట.పైకి కనబడేది విద్యార్థులు అయినా వెనుక ఉండి నడిపించేది రాజకీయ పార్టీలు అని ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యే ఆరోపించారు.ఆయనే భారతీయ జనతా...
Read More..ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసు బలగాల ముట్టడిలో ఉంది.ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.చదువుల నిలయం ఉద్రిక్తంగా మారింది.ఇందుకు కారణం కొన్ని విద్యార్థి సంఘాలు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్.దీన్నే పెద్ద కూర పండుగ అని , గొడ్డు కూర పండుగ అని అంటున్నారు.ఇంకొందరు విద్యార్థులు...
Read More..ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నారు ఆచార్య ఆత్రేయ.నాయకులు ప్రజలకు నీతులు చెబుతారు.కానీ వారు పాటించరు.ఇది అందరికీ తెలుసు.అయితే వైకాపాలో సీన్ రివర్స్ అయింది.నీతులు నాయకులు కూడా పాటించాలని ఆ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.ఆయన చెప్పిన...
Read More..కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు.ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి అనే సంగతి అందరికీ తెలిసిందే.రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు కిరణ్ అజ్ఞాతంలో ఉన్నారు.ఆయన మీడియాకు దొరకడంలేదా ? మీడియా ఆయనను పట్టించుకోవడం లేదా ?...
Read More..ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రేపు అంటే 10వ తేదీన ఏం జరుగుతుంది ? విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ , ఫోర్క్ ఫెస్టివల్ మానుకుంటారా ? నిర్వహిస్తారా ? క్యాంపస్లో ఎటువంటి కార్యక్రమాలు 21వ తేదీ వరకు నిర్వహించకూడదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు...
Read More..ఏ నాయకుడైనా సరే ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి చేరాడంటే పదవి ఆశించే చేరతాడు.గోళ్ళు గిల్లుకోవడానికి చేరాడు.కానీ పైకి మాత్రం పదవి ఆశించి చేరలేదు అని కాకమ్మ కబుర్లు చెబుతారు.పార్టీ ఫిరాయించే సమయంలోనే పదవుల కోసం ఒప్పందం జరుగుతుంది.ఆంధ్రప్రదేశ్లో ఈ...
Read More..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలామంది భక్తులు (వీరాభిమానులైన పార్టీ నాయకులు) ఉన్నారు.వీరు పావలాకు రూపాయి యాక్షన్ చేస్తారు.భక్తీ పారవశ్యంతో మైమరచి పోతారు.వారు ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియదు.కొన్ని విషయాలను జ్యోతిష్కుల కంటే ఎక్కువగా బల్ల గుద్ది చెబుతారు.చంద్రబాబు భక్తుల్లో ఎమ్మెల్సీ...
Read More..తెలంగాణాలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కోసం కోట్ల రూపాయలు ఆఫర్ చేసి, గులాబీ పార్టీకి దొరికిపోయి పరువు పోగొట్టుకున్న టీడీపీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఉంది.కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకూ...
Read More..ఏ నాయకుడైనా ఎన్నికల సమయంలో హామీలు ఇస్తాడు.అధికారంలోకి ఏమి చేయాలనుకున్నాడో ఎన్నికల ప్రచారంలో చెబుతాడు.ఎన్నికల ప్రణాళికలో చేరుస్తాడు.కానీ వైకాపా అధినేత జగన్ అప్పుడే ఒక ఎన్నికల హామీ ఇచ్చేశాడు.వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తానని , కుర్చీ ఎక్కిన వెంటనే లిక్కర్ను...
Read More..మన అమ్మ అని మన సొంత అమ్మను మరెవరిని అమ్మ అని పిలవం.కానీ తమిళనాడులోని అన్నా డీఎంకే నాయకులకు , ప్రజలకు అమ్మ అంటే ముఖ్యమంత్రి జయలలిత మాత్రమే.అమ్మ భక్తీ గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది.కొందరు నాయకులు అమ్మ వస్తేనే...
Read More..మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మళ్ళీ పుట్టింది.ఆమె కొన్నేళ్లుగా మన మధ్యనే ఉంది.ఇందిరా గాంధీని ధైర్యానికి మారు పేరుగా చెప్పుకుంటారు.ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొని నిలబడతారని గొప్పగా చెప్పుకుంటారు.అలాంటి ధైర్యమున్న మహిళ మళ్ళీ పుట్టబోదని అనుకునేవారు.కాని ఆమెతో సమానమైన మహిళ మన...
Read More..తెలంగాణాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లను పూర్తిగా గులాబీ పార్టీయే గెలుచుకోవాలని ముఖ్యమంత్రి కెసీఆర్ పట్టుదలగా ఉన్నారు.12 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ అన్ని సీట్లను గులాబీ పార్టీ మాత్రమే కైవసం చేసుకునేలా కృషి చేయాలని కెసీఆర్ పార్టీ నాయకులకు నూరిపోశారు.శాసన మండలిలో...
Read More..మొన్న ఈమధ్య తిరుపతి విమానాశ్రయంలో జరిగిన గొడవ చాలామందికి తెలుసు.వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి , ఆ పార్టీ ఎమ్మెల్యే చెవి రెడ్డి ఎయిర్ ఇండియాకు చెందిన స్టేషన్ మేనేజర్ మీద దాడి చేసి కొట్టారని ఆరోపణ.ఈ సంఘటన పెద్ద సంచలనం...
Read More..వరదలు , తుఫాను మొదలైన ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు సమాజంలో అన్ని వర్గాల వారిని బాధితులను ఆదుకోవల్సిందిగా కోరుతుంటారు.కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడుగుతారు.అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు సహాయం కోసం విజ్ఞప్తి చేస్తారు.విపత్తుల సమయంలో ఇలా విజ్ఞప్తి...
Read More..తెలంగాణా కాంగ్రెస్కు పెద్ద దెబ్బ పడింది.ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ గులాబీ పార్టీలో చేరారు.గులాబీ పార్టీలో చేరడానికి అనేక కారణాలు చెప్పారు ప్రభాకర్.ప్రధానంగా తాను కాంగ్రెస్ పార్టీలో అవమానాలకు గురయ్యానని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేయడానికి తాను...
Read More..బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పార్టీలో కొందరు తిరుగుబాటు చేస్తున్నారు.తీవ్రంగా విమర్శిస్తున్నారు.మొన్న ఎమ్మెల్యే రాజా సింగ్ కిషన్ రెడ్డి మీద తీవ్రంగా ఆరోపణలు చేసి, ఆయన్ని ప్రసిడెంట్ పోస్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు.గతంలో కూడా కొందరు ఆరోపణలు...
Read More..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద వైఎస్ జగన్ పత్రిక సాక్షి ఎఫెక్ట్ బాగా పడింది.ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని రెండు రోజుల కిందట సాక్షి పత్రిక గణాంకాలతో సహా...
Read More..దానం నాగేందర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.ఆయన మాజీ మంత్రి.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెస్ అధ్యక్షుడు.కానీ చాలా కాలంగా ఆయన వాయిసే ఎక్కడా వినబడటం లేదు.పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కనబడటం లేదు.ఉద్దేశపూర్వకంగానే పార్టీకి దూరంగా ఉంటున్నారు.ఉత్తమ కుమార్ రెడ్డిని తెలంగాణా కాంగ్రెస్...
Read More..ఎట్టకేలకు నెల్లూరు అన్నదమ్ములు ఆనం వివేకానంద రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి పసుపు కండువాలు కప్పుకున్నారు.వాస్తవానికి ఈ అన్నదమ్ములు టీడీపీలో చేరడానికి చాలామంది నాయకులు ఒప్పుకోలేదు.చర్చల మీద చర్చలు జరిగాయి.అనేక కోణాల్లో కసరత్తు చేశారు.తర్జన భర్జన పడ్డారు.చివరకు పార్టీ అధినేత...
Read More..బీహారులో ఎన్డీయే చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి గులాబీ పార్టీ నిజామాబాద్ ఎంపీ , ముఖ్యమంత్రి కూతురు కవిత కేంద్ర ప్రభుత్వంపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు.కొంతకాలంగా పలు సందర్బాలలో ఆమె కేంద్రాన్ని విమర్శించారు.కవితలో మార్పును గుర్తించిన ప్రతిపక్షాలు కేంద్రంలో పదవి ఇవ్వక...
Read More..బిహార్ ఎన్నికల వార్తలు జాగ్రత్తగా చదివిన వారికి ప్రశాంత్ కిషోర్ ఎవరో తెలుసు.గత సాధారణ ఎన్నికల నాటికి ఆయన ఎవరో ఎక్కువమందికి తెలియదు.కానీ బిహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ , లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధి కలయికతో ఏర్పడిన మహా...
Read More..బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీద పార్టీలో వ్యతిరేకత పెరిగిపోతోంది.ఎవరో ఒక నాయకుడు ఆయన మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు.కిషన్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నాడని, పార్టీలో ఇతర నాయకులను ఎదగనివ్వకుండా చేస్తున్నాడని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు.తెలుగు దేశం పార్టీలో...
Read More..ఇతర పార్టీల నాయకులను వలలో వేసుకోవడానికి గులాబీ పార్టీ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.పార్టీ అధినేత కేసీఆర్కు ఇదొక తీరని దాహంగా ఉంది.గులాబీ పార్టీలో ఒరిజినల్ నాయకుల కంటే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు.ఏ తరహా...
Read More..ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలి.అది లేనంత కాలం ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని ఇళ్ళు తిరిగినా ప్రయోజనం ఉండదు.ఈ కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.ఏ సమాచారం అయినా నిమిషాల్లో ఇంకా చెప్పాలంటే క్షణాల్లో ఒకరి నుంచి...
Read More..ఎదుటి వారిని రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంలో బీజేపీ నాయకులు అందెవేసిన చెయ్యి .ప్రస్తుతం పార్లమెంటులో అసహనం అంశం మీదా వాడిగా వేడిగా చర్చ జరుగుతోంది .ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.ఇలాంటి సమయంలో సహజంగానే అధికార పార్టీ ఎంపీలు...
Read More..తెలంగాణలో వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ముగియగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది.డిసెంబర్ రెండో తేదీన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది.ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీల వ్యూహాలు, చర్చలు, పొత్తులు, అవగాహన మొదలైనవాటిపై మీడియాలో...
Read More..రాజకీయాల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్.ప్రధాని నరేంద్ర మోడీ తనకు అప్పగించిన లక్ష్యాలను పూర్తి చేసిన తరువాతే గోవా వెళతానని చెప్పారు.త్వరలో రిటైర్ కావాలన్న ప్లాన్ ఏదీ తన...
Read More..కేంద్రంలో టీడీపీ మంత్రి సుజనా చౌదరి గోడు వెళ్లబోసుకున్నారు.మంత్రి గోడు ఏమిటో తెలిసే ఉంటుంది.ఉమ్మడి రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని మంత్రి విన్నవించుకున్నారు.న్యాయం చేయడం అంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరడమే.ప్రత్యేక హోదా అమలు కోసం...
Read More..ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన చిత్తూర్ మేయర్ కటారి అనూరాధ , ఆమె భర్త మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ పోలీసులకు లొంగిపోయాడు.ఇతను అనూరాధ మేనల్లుడు.చింటూ కొందరు కిరాయి హంతకులతో కలిసి అనూరాధను, ఆమె భర్తను మేయర్ కార్యాలయంలోనే హత్య...
Read More..పసుపు పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి మరో నాయకుడు రంగప్రవేశం చేయబోతున్నాడు.నెల్లూరు సోదరులు ఆనం రామనారాయణ రెడ్డి , ఆనం వివేకానంద రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు.దీంతో చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు , మాజీ మంత్రి ,...
Read More..ఈ రోజు నవంబర్ 29.అవును .అయితే ఏమిటి ? మనం చెప్పుకునే జవాబు ఇది.కానీ తెలంగాణా వాదులకు, ప్రధానంగా గులాబీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇది మర్చిపోలేని రోజు.ఈ ప్రత్యేకత ఏమిటో మీడియాలో ఏమీ రాలేదు .కానీ ఒక గులాబీ నాయకుడు...
Read More..ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాలో ఉండేది తక్కువ , విదేశాల్లో ఉండేది ఎక్కువ.ప్రధాని విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడు ఇండియాకు వస్తారని కొందరు విమర్శిస్తుంటారు.ఈ విమర్శల్లో అవాస్తవం లేదు.ఈ మధ్యనే సింగపూర్ , మలేషియా వెళ్లి వచ్చిన మోడీ ఈ రోజు ప్యారీస్కు...
Read More..Former Andhra Pradesh chief minister N Kiran Kumar Reddy who parted ways with the Congress over Telangana and formed his own political party is now trying to make comeback in...
Read More..ఇరవై ఏడు ఏళ్ళ కిందట తప్పు జరిగితే దాన్ని గురించి ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు? ఇది సామాన్యులు వేసుకునే ప్రశ్న.కానీ యూపీఏ ప్రభుత్వంలో హోం మంత్రిగా, ఆర్ధిక మంత్రిగా పనిచేసిన తమిళ నాయకుడు చిదంబరం ఇలా ప్రశ్న వేసుకోలేదు.ఆ తప్పును ఒప్పుకున్నారు.27...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణా ముఖ్యమంత్రి బెయిల్ ఇచ్చారా? విచిత్రంగా ఉంది.అవును విచిత్రమే.రాజకీయ నాయకులు ఇలాగే చిత్ర విచిత్రంగా మాట్లాడుతారు.చంద్రబాబుకు కెసీఆర్ కండీషనింగ్ బెయిల్ ఇచ్చారంటూ విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుడు వైఎస్సార్సీపీ లీడర్ అంబటి రాంబాబు.చంద్రబాబు దాదాపు మూడు నెలలుగా...
Read More..గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణా ప్రభుత్వానికి గతంలో ఇచ్చిన హామీలు గుర్తుకు వస్తున్నాయి.ఎన్నికల పుణ్యమా అని కొన్ని వర్గాలకు మంచి రోజులు రాబోతున్నాయి.వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ఘన విజయం తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో...
Read More..ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలన్నీ ఒక్కటే మాట మాట్లాడుతున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు వరదలతో నష్టపోయిన రైతులను పట్టించుకోవడంలేదని, వరద బాధితులను ఆడుకోవడంలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి.తాజాగా వైకాపా అధినేత జగన్ సీఎమ్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.బాబు రైతులను పట్టించుకోవడంలేదని, వరద ప్రాంతాల్లో పర్యటించలేదని అన్నారు.ఇంతవరకు పంట...
Read More..ఢిల్లీ ఎమ్మెల్యేలు బాగానే పెంచుకున్నది ఏమిటి ? గడ్డాలు , మీసాలా, లేదా జుట్టు పెంచుకున్నారా ? అవి పెంచుకుంటే చెప్పుకునేది ఏముంది? దాంట్లో విశేషం ఏముంది ? వారు పెంచుకున్నది జీత భత్యాలను.ఉద్యోగులు తమకు జీతాలు పెరగాలంటే ఆందోళనలు చేయాలి.ధర్నాలు,...
Read More..ఎన్నికల్లో అపజయం ఎదురైతే ఏవేవో కారణాలు చెప్పే రాజకీయ పార్టీలు ఒక్క విజయం దక్కితే చాలు రెచ్చిపోతాయి.ప్రస్తుతం తెలంగాణలో గులాబీ పార్టీ విజయ గర్వంతో ఉరకలు వేస్తోంది.వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ఘన విజయం గులాబీ పార్టీలో విపరీతమైన ఆత్మ...
Read More..అధికారంలో ఉన్న పార్టీలోనే ప్రతిపక్ష నాయకులు చేరాలని అనుకుంటారు.తెలంగాణలో గులాబీ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు చేరుతుండగా, ఆంధ్రాలో టీడీపీలోకి ఇతర పార్టీల వారు చేరుతున్నారు.రాజకీయాల్లో ఇది సహజమైన పరిణామం.ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా , ఎంపీలుగా గెలిచి రాజీనామా చేయకుండానే...
Read More..TRS party MP Pasunuri Dayakar who recently won Warangal by election with mammoth majority has sworn in as a Member of Parliament in Lok Sabha during the opening of the...
Read More..కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పంతం పట్టారు.ఈ విషయంలో ఇంత పట్టుదల? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెసెస్ )కు క్షమాపణ చెప్పానని రాహుల్ పంతం పట్టారు.కాషాయ సంస్థతో ఎందుకు గొడవ పెట్టుకుంటావు క్షమాపణలు చెబితే తలనొప్పి పోతుంది కదా...
Read More..పార్లమెంటు శీతా కాల సమావేశాలు ప్రారంభం కావడంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం తెర మీదికి వచ్చింది.ప్రత్యేక ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నా దాన్ని సాధించి తీరుతామని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ,...
Read More..ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దయతలచింది.వానలతో , వరదలతో అతలాకుతలమైన రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1030 కోట్లు విడుదల చేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల కిందట లేఖ రాస్తే ప్రభుత్వం ఇప్పుడు స్పందించింది.ఏపీ కంటే ముందు తమిళనాడుకు...
Read More..తన భార్య దేశంలో ఉండటానికి భయపడుతోందని, దేశం విడిచి పోదామని అంటున్నాడని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేసిన కామెంట్ ప్రభావం ఇంకా తగ్గలేదు.అమీర్ను విమర్శిస్తూ రాజకీయ నాయకులు, ఇతరులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంలోని శివసేన మంత్రి అమీర్...
Read More..తెలంగాణలో జగన్ పార్టీ వైఎస్సార్సీపీకి పునాదులు లేవనే సంగతి అందరికీ తెలిసిందే.గత సాధారణ ఎన్నికల్లో ఒక్క ఖమ్మం జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోగానే తనకు చాలా బలం ఉందని జగన్ భావించారు.ఈ ఫీలింగ్ కారణంగానే వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో...
Read More..పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి (గురువారం) ప్రారంభం అవుతున్నాయి.ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయి.పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రధాన ఆయుధం మత అసహనం.దాన్ని ఆయుధంగా చేసుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉంది.పార్లమెంటు సమావేశాలకు ముందు అసహనం మీద...
Read More..కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చదువుకునేటప్పుడు స్కూల్లో కాపీ కొట్టారో లేదో మనకు తెలియదు.కానీ ఇప్పుడు కాపీ కొడుతున్నారట.చదువులో కాదనే సంగతి తెలుసు.మరి ఎందులో కాపీ కొడుతున్నారు? రాజకీయ ప్రసంగాలు చేయడంలో.ఈ విషయంలో కాపీ కొడితే తల్లి సోనియాను లేదా తండ్రి...
Read More..వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ప్రజలు గులాబీ పార్టీకి ఘన విజయం అందించారని, దీంతో తమ బాధ్యత మరింతగా పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.ఈ విజయం అందించిన ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని అన్నారు.కెసీఆర్ చెప్పిన మాట వంద శాతం...
Read More..వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఘన విజయాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.ఓటమిని హుందాగా అంగీకరించాలి.అంతేకానీ లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజల్లో పలుచన అయిపోతాయి.గులాబీ పార్టీ గెలుపుకు కారణాలు ఏమిటి? తమ ఓటమికి కారణాలు ఏమిటి? అనేది తెలుసుకోవాలి.అంతే...
Read More..As predicted TRS won Warangal By polls.Pasunuri Dayakar of TRS won with thumping majority.Leading oppositions Congress, TDP-BJP lost their deposits along with 20 other candidates including Communists, YSRCP and independents...
Read More..వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కనీ వినీ ఎరుగని గులాబీ పార్టీ విజయాన్ని ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఊహించి ఉండరు.గత ఎన్నికల్లో కడియం శ్రీహరిని మించిన బంపర్ మెజారిటీతో పసునూరి దయాకర్ గెలిచారు.శ్రీహరి కంటే దాదాపు లక్ష ఓట్ల మెజారిటీ...
Read More..గ్రేటర్ హైదారాబాదు మునిసిపల్ కార్పోరేషన్ పై సుప్రీం కోర్టులో కేసు వేయాలని మిత్రులు ఆలోచిస్తున్నారట.ఎవరీ మిత్రులు? వీరు వ్యక్తులు కారు.టీడీపీ, బీజేపీ పార్టీలు.వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ఆశలు నెరవేరలేదు.కాబట్టి ఈ రెండు పార్టీలు రాబోయే హైదరాబాదు నగర పాలక...
Read More..నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్ల మీద వెంకయ్య స్పందించారు.ప్రభుత్వం, బీజేపీ నాయకులు తనను రాజకీయ పరికరంగా వాడుకుంటున్నారని వాద్రా అన్నారు.తానూ...
Read More..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి సంబంధించి నిన్నటివరకు సింగపూర్ను బాగా పొగిడారు.ఎపీని సింగపూర్ మాదిరిగా చేస్తానని చెప్పారు.రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ తయారీ సింగపూరుకు అప్పగించారు.నిర్మాణ బాధ్యతలు ఎక్కువ భాగం దానికే ఇచ్చారు.ఇదిలా ఉండగా ఈ రోజు చైనా విదేశాంగ...
Read More..