తమిళ తంబీలు ఆనవాయతీని కొనసాగిస్తూ, అధికారాన్ని జయలలిత చేతి నుంచి లాగేసుకుని కరుణానిధికి అప్పగిస్తారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్న వేళ, చెన్నయ్, పోయిస్ గార్డెన్ లోని జయలలిత నివాసంలో నిశ్శబ్దం తాండవిస్తోంది.రెండు రోజుల క్రితం ఓటేసిన తరువాత ఇంటికి వెళ్లిన...
Read More..ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని రాబట్టారు.దాదాపు మూడు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు… పక్కా వ్యూహం రచించుకుని హస్తినలో...
Read More..గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన గోవా సెయింట్ క్రూజ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్ కొన్ని రోజుల క్రితం అత్యాచారం ఆరోపణలపై విచారణ ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఆధారాలు లభించడంతో ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.అయితే...
Read More..తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలన్న విషయమై అమెరికన్లలో చీలిక వస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.యూఎస్ లోని తెల్లవాళ్లు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ఉండగా, నల్లజాతి వారు, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు డెమోక్రాట్ల అభ్యర్థి...
Read More..విమానంలో పక్క సీట్లో కూర్చున్న మహిళా ప్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్న టీడీపీ నేత, విజయవాడ 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో చంటిబాబుపై బాధితురాలు శంషాబాదు పోలీసులకు...
Read More..కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రాంతాలు, కట్టడాలకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లను పెట్టడంపై సీనియర్ నటుడు రిషి కపూర్ తీవ్రంగా స్పందించారు.“వివిధ ఆస్తులకు ఉన్న గాంధీ కుటుంబ సభ్యుల పేర్లను మార్చండి.బాంద్రా వర్లీ సీలింక్ రోడ్డుకు లతా మంగేష్కర్ లేదా...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేరు పిచ్చి ముదిరిపోయింది.పేరు పిచ్చి అంటే అన్ని ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టుకోవడం.ప్రభుత్వ భవనాలకు, పథకాలకు ఏ ప్రభుత్వమైనా ప్రముఖుల పేర్లు పెడుతుంది.ఇలా పెట్టినందువల్ల వాటికి గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుంది.కానీ చంద్రబాబు అన్ని పథకాలకు తన...
Read More..ఏపీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం లేదా? ఇప్పుడు ఇది చర్చనీయంశంగా మారింది.ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలుసు.వీటిల్లో ఒక్కటి దక్కే అవకాశం ఉంది.మిగిలిన మూడు సీట్లు టీడీపీ చేతిలో ఉన్నాయి.ఇందులో ఒకటి...
Read More..తెలంగాణా ఆవిర్భావ ఉత్సవాలకు సమయం దగ్గర పడుతోంది.ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్కారు సిద్ధమైంది.జిల్లాలకు నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి.ఇంత సంతోషకరమైన సమయంలో తనను నమ్ముకున్న రాజకీయ నాయకులను కూడా సీఎం కెసీఆర్ సంతోష పెట్టాలి కదా.అలా సంతోష పెట్టే కానుక పేరే...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు మీద నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి చెలరిగిపోయారు.జగన్ తరపున యుద్ధం ప్రకటించారు.బాబు మీద ఆరోపణల జడివాన కురిపించారు.ఆయన్ని రాయలసీమ ద్రోహి అని తిట్టిపోశారు.రాయలసీమ జనం టీడీపీకి ఓట్లు వేయక పోవడంతో బాబు వారిపై కక్ష సాధిస్తున్నారని అన్నారు....
Read More..చలో ధూమ్ దామ్ తెలంగాణా పండుగొస్తాంది అని పాడుకుంటున్నారు అధికార గులాబీ పార్టీ నాయకులు.తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ శ్రేణుల్లో హడావుడి పెరుగుతోంది.ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 30 లక్షలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది....
Read More..తిరుపతిలో ఈ నెల 27 నుంచి జరగబోతున్న టీడీపీ మహానాడు ఇప్పటివరకు జరిగిన మహానాడుల కంటే విభిన్నంగా హైటెక్ విధానంలో జరుగుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.ఆధునిక టెక్నాలజీని మహానాడు ఏర్పాట్లలో సమర్ధంగా ఉపయోగించుకుంటున్నారు.నాయకులకు ఆహ్వానాలను ఎస్ ఎం ఎస్ లు, వాయిస్...
Read More..చిన్న పిల్లలు వారు కోరుకున్నది జరగకపోతే అన్న తినకుండా అలుగుతారు.కొందరు రాజకీయ నాయకులు కూడా తమకు పదవులు ఇవ్వకపోతే ఆగ్రహిస్తారు.అలుగుతారు.పదవి పిచ్చి అలాంటిది మరి.తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ముత్యాల రాజబ్బాయి అనే ప్రధాన టీడీపీ నాయకుడు పదవి ఇవ్వనందుకు నిరాహార...
Read More..రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి సంబంధించి ప్రస్తుత విపక్ష వైసీపీకే గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపించాయి.అయితే రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రుణమాఫీ అస్త్రాన్ని వదిలారు.ఇదే అస్త్రం వైసీపీని విపక్షంలో కూర్చోబెట్టి… టీడీపీకి అధికారం...
Read More..డెమోక్రాట్ల తరఫున యూఎస్ ప్రెసిడెంట్ అధ్యక్ష పదవికి నామినేట్ అవుతారని భావిస్తున్న హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు.తన భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు తన మంత్రివర్గంలో ఎటువంటి స్థానమూ దక్కదని ఆమె స్పష్టం చేశారు.వాషింగ్టన్ లో ఆమె...
Read More..ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలిగించేలా తెలంగాణ సర్కారు ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని ఆరోపిస్తూ, వాటిని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, నిన్నటి నుంచి వైకాపా అధినేత వైఎస్ జగన్ చేపట్టిన జలదీక్షకు ప్రజల నుంచి అద్భుత మద్దతు లభిస్తోంది.కర్నూలులో ఏర్పాటైన జలదీక్ష వేదిక...
Read More..ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే ప్రధాని నరేంద్ర మోడీ-సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం దిల్లీలో మధ్యాన్నం 12 జరగబోతున్నది.చంద్రబాబు తన అధికారుల బృందంతో ధిల్లీ చేరుకున్నారు.ఈ భేటీకి బాబు పూర్తిగా సిద్ధమై వచ్చారు.ప్రత్యేక హోదా మీద పట్టుబట్టాలని నిర్ణయించుకున్న బాబు...
Read More..తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు ముగిశాయి.ఈనెల 19 వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ తమ పోల్స్ వివరాలను వెల్లడించాయి.ఎప్పటిలాగే తమిళనాడులో ఫలితాలు ఉంటాయని, ఐదేళ్ళు, ఒకరికి, మరో ఐదేళ్ళు...
Read More..తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లే పెద్దలు ఎవరు? ఉన్న రెండు సీట్లలో ఒకటి ఇప్పటికి తేలిపోయింది.పెద్దలసభకు తెరాస అభ్యర్థిగా సీనియర్ రాజకీయవేత్త, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ పేరు ఖరారైంది. సీ సామాజికవర్గానికి చెందిన డీఎస్ తేరాసా వాదాన్ని సభలో...
Read More..నెల్లూరు జిల్లాలో కొంతకాలం కిందట కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి బీసీలా? వినడానికి వింతగా ఉంది కదా.కానీ తాము రెడ్లలో బీసీలమని ఆనం వివేకానంద రెడ్డి ఒక టీవీ చానల్ కు ఇచ్చిన...
Read More..దేశంలో నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు ముగిశాయి.ఎన్నికలు ముగిసిన వెంటనే.ఎగ్జిట్ పోల్స్ తమ సర్వే ఫలితాలను వెలువరిచాయి.ఎన్నికల ముందు వరకు అమ్మకే అనుకూలం అనుకూలం అనుకున్న ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల తరువాత రివర్స్ అయ్యాయి.తమిళనాడులో డిఎంకె పార్టీవైపు...
Read More..తెలంగాణ టీడీపీలో కీలక నాయకుడైన మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ సీటుపై ఇంకా ఆశలు పెట్టుకొని ఉన్నారు.ఆయన ఆశలు తెలంగాణా మీద కాదు.ఆంధ్రా మీద.అక్కడ ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి జగన్ పార్టీకి పోతే మిగిలిన మూడింటిలో ఒక్కటి తెలంగాణాకు...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు.ఆయన వెంట అధికారుల బృందం ఉంది.మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు.ఆ తరువాత హొమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలుసుకుంటారు.కరువు పరిస్థితి, ఇతర అంశాలపై ప్రధాని...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధిల్లీ పర్యటనకు రంగం సిద్ధమవుతోంది.మంగళవారం దిల్లీకి వెళుతున్న చంద్రబాబు అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు.ప్రస్తుతం ఏపీలో టీడీపీ – బీజేపీ మధ్య విభేదాలు పెరుగుతున్న నేపధ్యంలో, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ప్రజల్లో అసహనం...
Read More..మన దేశంలో చదువుకోని వారే కాకుండా చదువుకున్న వారు కూడా ఓటు వేయరు.కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు తాము జీవితంలో ఏనాడూ ఓటు వేయలేదని గర్వంగా చెప్పుకుంటారు.ఇది గొప్పతనం కాదు.సిగ్గు పడాల్సిన విషయం.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉపయోగించుకోవడం కనీస బాధ్యత అనే విషయం...
Read More..హైదారాబాదులో కొత్త సచివాలయ భవనం అద్భుతంగా నిర్మిస్తామని ఎప్పటినుంచో చెబుతున్న సీఎం కెసీఆర్ అందుకు తొలి అడుగు వేశారు.కొత్తగా సచివాలయం మాత్రమే కాకుండా సీఎం క్యాంపు కార్యాలయం, ఐ ఏ యస్ అధికారులకు నివాసాలు కూడా కట్టిస్తున్నారు. ఈ మూడు నిర్మాణాల...
Read More..రోహిత్ వేముల ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటిలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి.ఇతని ఆత్మహత్య దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం కలిగించిందో తెలిసిందే.ఇక అసలు విషయం ఏమిటంటే… ఆర్థికంగా వెనుకబడి ఉన్న రోహిత్ కుటుంబానికి సొంత ఇల్లు (పక్కా ఇల్లు) సమకూరబోతున్నది.ఇది...
Read More..హైదారాబాదులోని వై కా పా అధినేత జగన్ ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు.తెలంగాణా నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ జల దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేస్తున్నందుకు నిరనగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, తెలంగాణా నవ నిర్మాణ్ సేన కార్యకర్తలు జగన్ నివాసం...
Read More..తెలంగాణలో తన పార్టీని పూర్తిగా కోల్పోయిన వై కా పా అధినేత జగన్ ఇక పూర్తిగా తెగించారు.సీఎం కెసీఆర్ మీద విమర్శల జడివాన కురిపించారు.తెలంగాణా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా కర్నూలులో మూడు రోజుల జల దీక్షను ప్రారంభించిన జగన్...
Read More..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండుటెండలో తిరుగుతూ కష్టపడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఏసీ గదుల్లో సుఖంగా ఉంటున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.జగన్ జలదీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ ఏసీ గదుల నుంచి ఆరు నెలలకు...
Read More..వివాదాస్పదంగా మాట్లాడటంలో నెల్లూరు జిల్లా టీడీపీ నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి ఘటికుడు.సహజంగానే నోరు ఎక్కువ ఉపయోగించే వివేకా వై కా పా అధినేత జగన్ మీద విరుచుకుపడ్డారు.జగన్ అస్సలు మంచోడు కాదని ఒక్క మాటతో తేల్చి పారేశారు. తాము కాంగ్రెసులో...
Read More..ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రకటించిన తరువాత ఆ పార్టీ నాయకులకు పని లేకుండా పోయింది.కొంతకాలం రాజకీయాల రుచి మరిగిన నాయకులు జేపీ నిర్ణయంతో నిరాశ పడ్డారు.రాజకీయాలలో కొనసాగాలని నిర్ణయించుకున్న ఈ పార్టీలోని...
Read More..తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఉచిత హామీల అమలుకు డబ్బులెక్కడి నుంచి తెస్తారో సమాధానం ఇవ్వాలంటూ అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల...
Read More..తన్నీరు హరీశ్ రావు, కల్వకుంట్ల తారకరామారావులు… వరుసకు బావ, బావమరుదులైనప్పటికీ దాదాపుగా కలిసి కనిపించిన సందర్భాలు వేళ్లపై లెక్కపెట్టొచ్చు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను భుజానికెత్తుకుని టీఆర్ఎస్ కు అంకురార్పణ చేసిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్...
Read More..ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ముస్లిం మత చాందసవాద ఉగ్రవాదుల నుంచి ప్రపంచాన్ని రక్షించే సత్తా ఒక్క డొనాల్డ్ ట్రంప్ కే ఉందట.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దాదాపుగా ఖరారైన ట్రంప్ గెలిస్తే… ఇక అంతేనంటూ అమెరికా వాసులే భయాందోళనలకు...
Read More..మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి అనేకమంది నాయకులు, ఉన్నతాధికారులు తాము రాసిన పుస్తకాల్లో ప్రస్తావించారు.కొందరు ఆయన సంస్కరణలను ప్రశంసించారు.కొందరు ఆయన చేతకాని వాడని విమర్శించారు.కానీ ఎక్కువమంది ఆనాడు పీవీ ప్రధాని కాకపోయి వుంటే దేశం ఈ స్థితిలో ఉండేది కాదని...
Read More..తెలంగాణలో నాయకులు ఎప్పుడు పార్టీలు ఫిరాయిస్తారో తెలియదు.ప్రతి రోజూ ఎవరో ఒక నాయకుడిపై పార్టీ ఫిరాయింపు పుకార్లు వస్తూనే ఉన్నాయి.వీటిల్లో కొన్ని నిజం కావొచ్చు.కొన్ని కాక పోవచ్చు.అయితే పార్టీ ఫిరాయిస్తాడనే ప్రచారం జరిగిన ప్రతి నాయకుడు దాదాపుగా జంప్ జిలానీ అయ్యాడనే...
Read More..ఓటుకు నోటు కేసులో ముందడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సంతకం చేస్తే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం విశాఖలో ఆయన మీడియాతో...
Read More..ఎన్నికల సమయంలో డబ్బు మంచి నీళ్ళలా ప్రవహించడం మన దేశంలో మామూలే.టూ వీలర్ మొదలు పెద్ద వాహనాల వరకు లక్షల, కోట్ల రవాణాకు ఉపయోగిస్తుంటారు.అధికారుల తనిఖీల్లో కొన్ని వాహనాలు దొరుకుతాయి.కొన్ని దొరకవు.వాహనాలు ఎక్కడివో, ఎవరివో కనుక్కోగలరేమో గానీ డబ్బు ఎవరిదో కనుక్కోవడం...
Read More..విమానంలో ఓ మహిళను వేధించాడన్న ఆరోపణలపై పోలీసు కేసులో ఇరుక్కున్న విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, తనకే పాపమూ తెలియదని చెప్పారు. ఈ ఉదయం ఓ టెలివిజన్ చానల్ తో మాట్లాడిన ఆయన, విమానం ఎక్కగానే నిద్రలోకి జారుకున్నానని, నిద్రలో తన...
Read More..కాంగ్రెస్ అంటే అవినీతి విశ్వవిద్యాలయమని, దానిలో కాంగ్రెస్ నేతలు పట్టాలు పొందారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు.టీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, కాంగ్రెస్...
Read More..ప్రభుత్వ సలహాదారు ధర్మపురి శ్రీనివాసుకు పెద్దల సభకు వెళ్ళే యోగం పట్టబోతోందని సమాచారం.రాజ్యసభకు వెళ్ళడానికి ఆయనకు మార్గం సుగమం అయిందని తెలుస్తోంది.డీఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కు ఏం సలహాలు ఇచ్చారో తెలియదు.కానీ కెసీఆర్ కూతురు కమ్ నిజామాబాద్ ఎంపీ కవిత సలహాతో కెసీఆర్...
Read More..రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెత తెలుసు కదా.తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ అదే టైపు.తాను ఏది అనుకుంటే అది చేస్తారు.ఎవ్వరినీ ఖాతరు చేయరు.రాష్ట్రాన్ని పూర్తిగా వంద శాతం బంగారు తెలంగాణ చేస్తానని చెబుతున్న కెసీఆర్ ఆంధ్రా పాలకుల పథకాలు ఏవీ...
Read More..అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో అయిదు రోజులే మిగిలాయి.అధికారం దక్కేది బీజేపీకా? కాంగ్రెసుకా?… ప్రజలకు, నాయకులకు ఆత్రుతగా ఉంది.ఎన్నికల సమయంలో ఇది సహజం.అందుకే మీడియా సంస్థలు ఎన్నికలు ప్రారంభమై ముగిసేలోగా సర్వేలు చేసి, ప్రజాభిప్రాయం సేకరించి కొందరికి ఆశ,...
Read More..దిక్కు లేని వారికి దేవుడే దిక్కని అంటారు.ఆయనే తప్పు చేస్తే బాధితులకు దిక్కెవ్వరు? ఇదే భావనతో ఉన్న వైఎస్సార్ సీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఆంద్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు...
Read More..నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఏం మాట్లాడుతున్నామో గ్రహించుకొని మాట్లాడాలి.లేకపోతే కొంపలు మునిగిపోతాయి.రాజ్యసభ నుంచి నిన్న రిటైరైన కాంగ్రెస్ సభ్యుడు వి హనుమంతరావు తన వీడ్కోలు ప్రసంగంలో పార్టీ అధినేత, తన ఆరాధ్య దైవం సోనియా గాంధీని చంపేశారు.దివంగత ఇందిరా గాంధీ (లేట్...
Read More..తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ త్వరలోనే కొందరికి షాక్ ఇవ్వబోతున్నారు.కెసీఆర్ షాక్ ఇవ్వడమంటే ఇతర పార్టీల నాయకులను గులాబీ పార్టీలో చేర్చుకోవడమే.ఇదే అందరికీ ఉన్న అభిప్రాయం.ఇది నిజమే అయినా ఇప్పుడు ఆయన ఇవ్వబోయే షాక్ ప్రతిపక్షాలకు కాదు.తన సొంత పార్టీ నాయకులకే.ఏమిటి ఈ...
Read More..ఏపీకి ప్రత్యేక హోదా రాదు … రాదు … రాదు.ఈ సంగతి ఎన్నిసార్లు చెప్పాలి? … ఓ బీజేపీ నాయకుడి వీరంగం ఇది.ఈయన సాదా సీదా నాయకుడు కాదు.సిద్ధార్థ నాథ్ సింగ్ అనే ఈ ఉత్తరాది నాయకుడు ఏపీ బీజేపీకి ఇంచార్జి.శుక్రవారం...
Read More..ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి రెండేళ్ళు అయింది.కాని కొన్ని శాఖల్లో ఉద్యోగుల విభజన ఇంకా కొలిక్కి రాలేదు.తెలంగాణా ఉద్యోగులు ఆంధ్రా సంస్థల్లో, ఆంధ్రావారు తెలంగాణా శాఖల్లో పనిచేస్తూనే ఉన్నారు.దీనివల్ల రెండు ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చేమోగానీ ఉద్యోగుల మధ్య మాత్రం కొట్లాటలు...
Read More..విదేశాల్లో ఉన్న కొందరు దేశాద్రోహులను, ఉగ్రవాదులను మన ప్రభుత్వాలు దేశానికి రప్పించడం అసాధ్యం.తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని డంబాలు పలుకుతారు.కానీ ఆ పని ఎన్నటికీ చేయలేరు.భారత్ ఎన్నడూ పట్టుకోలేని వ్యక్తి ఒకడున్నాడు.అతనే పేరుమోసిన, కరడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం.అతను పాకిస్తాన్లో సురక్షితంగా...
Read More..అమ్మంటే అంతులేని సొమ్మురా … అని ఓ సినిమా కవి చక్కగా చెప్పారు.అమ్మ అంటే కన్న తల్లి.ఆమె మన దగ్గర ఉంటే అంతకు మించిన సంపద అక్కరలేదని, ఆమె ఉంటే అదే గొప్ప ఆస్తి అని కవి ఇచ్చిన సందేశం.దేశంలో ఒక...
Read More..నిను వీడని నీడను నేనే అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ వెంట పడుతూనే ఉంది.మోడీ చదువుకు సంబంధించిన డిగ్రీల వివాదాన్ని ఇంకా సాగదీస్తూనే ఉంది.ఆయన బియ్యే ,ఎమ్మే చదివారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ధిక మంత్రి...
Read More..కరడుగట్టిన ఉగ్రవాది, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జాడ తెలిసింది.నిజానికి దావూద్ ఎక్కడ ఉన్నాడో ప్రపంచానికంతా తెలుసు.అతను పాకిస్తాన్లో, అక్కడి ప్రభుత్వ రక్షణతో హాయిగా ఉన్నాడు.ఇప్పుడు కొత్తగా తెలిసిన జాడ ఇది కాదు.పాకిస్తాన్లో అతని నివాస భవనం చిరునామా...
Read More..భారత చరిత్రలో ప్రస్తుత లోక్ సభ సమావేశాలు ఎంతో కాలం గుర్తుండి పోతాయనడంలో సందేహం లేదు.ఎందుకంటే, దాదాపు 24 సంవత్సరాల తరువాత విపక్ష సభ్యులు ప్రభుత్వానికి సహకరించడం, ఆపై నినాదాలు, పోడియంలోకి సభ్యులు దూసుకెళ్లడం వంటి ఘటనలు ఒక్కటి కూడా జరగకపోవడం...
Read More..నానాటికీ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకుంటూ, చిన్న దేశాలకు అణు పరికరాలను, పరిజ్ఞానాన్ని అందించాలని భావిస్తున్న ఇండియా ఆలోచనలకు గండి కొట్టాలని పాక్, చైనాలు కుయుక్తులు పన్నుతున్నాయి. భారత్ ను ఎన్ఎస్జీ (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్)లోకి ప్రవేశించనీయకుండా రెండు పొరుగు దేశాలూ అడ్డంకులు...
Read More..నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో అద్దెలకు ఇళ్లు దొరికే పరిస్థితి లేదని, ఎటువంటి మౌలిక వసతులూ లేని ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలని ఏపీ ఉద్యోగులు ప్రశ్నించారు.జూన్ 30లోగా అమరావతికి వెళ్లడం సాధ్యం కాదని చెప్పిన ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ,...
Read More..నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తమిళనాడులో రెండు ప్రధాన పార్టీల ప్రచారం మధ్య ఓ సీనియర్ తమిళ నటి ఇరుక్కుపోయారు.అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ మీడియా ప్రచారం కోసం ఒకే నటిని వాడుకోవడంతో ఈ ప్రకటన సైతం వివాదాస్పదమైంది.ఈ నటి...
Read More..సర్వభోగాలు అనుభవించే రాజకీయ నేతలను ఎన్నికలు తీవ్ర ఇబ్బంది పెడతాయి.ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ నాయకులు చేయని గిమ్మిక్కులు ఉండవంటే అతిశయోక్తి కాదు.ఇది కేవలం భారత్ లోని రాజకీయ నాయకులకే కాదు.ప్రపంచంలోని ప్రతి దేశంలోని రాజకీయనాయకులకు వర్తిస్తుంది.జూలై 16న జరగనున్న ఎన్నికల...
Read More..రాజకీయాల్లో వారసత్వాలను తాను సమర్థించనని, ఒకరి కొడుకుగా, కూతురిగా ఫలానా పదవి కావాలంటే ఇదేదో చాక్లెటో, పిప్పర మెంటో కాదని మంత్రి కేటీఆర్ అన్నారు.ప్రజలు ఆమోదించిన వారే నేత అవుతారని అన్నారు.తన స్థాయికి మంత్రి పదవే ఎక్కువని గతంలోనే చెప్పానని, ముఖ్యమంత్రి...
Read More..కారులో డబ్బు అక్రమంగా తరలిస్తున్న కేసులో తమిళ ఆల్ ఇండియా సమతువా మక్కల్ కట్చి పార్టీ అధినేత, సినీ నటుడు శరత్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకే ఆయనపై కేసు నమోదు చేసినట్లు తమిళనాడు పోలీసులు...
Read More..ఏపీలో విపక్ష వైసీపీ నుంచి అధికార పార్టీ టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికే 17 మంది దాకా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు.తాజాగా నెల్లూరు జిల్లా నుంచి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (కావలి)...
Read More..సీనియర్ సినీ ఆర్టిస్టు, రంగస్థల నటి పావల శ్యామల జీవనాధారం లేకుండా కాలం వెళ్ళదీస్తున్న సంగతి తెలిసిందే.చేతిలో సినిమాలు లేక, చేతికందే ఫించన్ లేక, ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఈ వృద్ధ నటి. శ్యామల...
Read More..కేంద్రంలోని బీజేపీ సర్కారు తనపై చేస్తున్న దాడిని తిప్పికొట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిన్న ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన...
Read More..హైదరాబాదు చుట్టూ విస్తరించిన ఔటర్ రింగు రోడ్డుపై కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం చోటుచేసుకుంది.వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలు దుర్గాప్రసాద్ రాజు, ధశరథ్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ...
Read More..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అలుపెరగని యోధుడిగా ఫలితం సాధించిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో దూసుకెళుతున్నారు.ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికే కార్యరూపంలోకి తెచ్చేసిన కేసీఆర్… సీఎం...
Read More..రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటన నిమిత్తం భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసిన వేళ, తాను ఈ పర్యటనకు రావడం లేదని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.తాను ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నానని, రెండు, మూడు రోజుల పాటు విశ్రాంతి...
Read More..ఉద్యోగ వేటలో ఆ చదువుల తల్లి ఓడిపోయింది.ఫలితంగా ఆ విద్యార్థిని అర్థాంతరంగా జీవితాన్ని ముగించింది.అసలు తాను ఉద్యోగ వేటలో ఎందుకు విఫలమవుతున్నానన్న విషయాన్ని కూడా ఆ విద్యార్థిని తెలుసుకుంది.కారణం తనది కాదు.ప్రభుత్వానిది.ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యా శాఖాధికారిది.మరి ఏం చేయాలి? ప్రభుత్వాధినేతకు విషయాన్ని...
Read More..తన కారును ఓవర్ టేక్ చేశాడన్న చిన్న కారణంతో పేట్రేగిపోయిన బీహార్ అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు రాఖీ యాదవ్ కు పోలీసులు ఎట్టకేలకు సంకెళ్లు వేశారు.ఇటీవలే బీహార్ లోని గయలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తన కారును ఓవర్...
Read More..అధికార గర్వం తలకెక్కిన ఎమ్మెల్యే కొడుకు బీహార్ లో దారుణానికి తెగబడ్డాడు.వివరాల్లోకి వెళ్తే…గయ జిల్లాకి చెందిన ఆదిత్య (19) అనే యువకుడు స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. అదే రోడ్డులో జేడీయూ నాయకురాలు మనోరమాదేవి భర్త బింది యాదవ్, కుమారుడు రాకీ...
Read More..ఏపీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు మరోమారు ఫైరయ్యారు.తోక జాడిస్తే… కట్ చేసేస్తానంటూ తీవ్ర పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు.నిన్న విజయవాడలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు...
Read More..ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరిపోయారు.వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాగా ఉన్న కర్నూలు నుంచి మొదలైన జంపింగ్ ల పర్వం… ఆ జిల్లాలో ఆ...
Read More..ఏపీ, తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంది.తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో ఐఏఎస్ అధికారులు నివాసముంటున్న సర్కారీ భవనాలు (క్వార్టర్ల) విషయంలో నెలకొన్న ఈ వివాదంలో నిన్న ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి...
Read More..మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే ఇదేనేమో.ఇప్పటికే రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఏపీకి తాజాగా ప్రముఖ రేటింగ్ సంస్థ ‘క్రిసిల్’ మరో షాకిచ్చింది.ఏపీ ట్రాన్స్ కో గతంలో జారీ చేసిన బాండ్లకు ఆ సంస్థ ‘డి’...
Read More..వీవీఐపీల సేవల కోసం అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో చోటుచేసుకున్న కుంభకోణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.యూపీఏ హయాంలో జరిగిన ఈ కొనుగోళ్లతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే ఈ వ్యవహారంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలాయి.పార్లమెంటు...
Read More..నిత్యమూ తండ్రి, పినతల్లి చేతుల్లో తీవ్ర చిత్ర హింసలకు గురై, ఆపై మహిళా సంఘాల చొరవతో ఆసుపత్రిలో చేరి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దిగివచ్చి దత్తత తీసుకున్న ప్రత్యూష ప్రేమ కథ, ఆమె ప్రేమించిన యువకుడి వివరాలు వెలుగులోకి వచ్చాయి.తాను ప్రేమించిన...
Read More..పాకిస్థాన్ కు 8 ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని నిర్ణయించుకున్న అమెరికా, విమానాల కొనుగోలుకు అవసరమయ్యే నిధులను కూడా రుణం రూపంలో ఇస్తామని వెల్లడించింది.లాక్ హీడ్ మార్టిన్ కార్పొరేషన్ తయారు చేసిన ఈ జెట్ యుద్ధ విమానాలను, రాడార్లు, ఇతర పరికరాలను...
Read More..తెలంగాణ రాష్ట్రం కానీ ఏర్పడితే చాలు.కానుకలు సమర్పించుకుంటానని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చాలానే మొక్కులు మొక్కిన సంగతి తెలిసిందే.తన పుష్కర ఉద్యమ ప్రస్థానంలో ఆయన మొక్కని దేవుడు లేడనే చెప్పాలి.తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్నది కేసీఆర్ జీవితాశయంగా చెప్పాలి.అంతటి...
Read More..ఏపీ మంత్రివర్గ సమావేశం సోమవారం జరిగిన సంగతి తెలిసిందే.దాదాపు నాలుగున్నర గంటల పాటు దీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.కొన్ని అంశాల మీద చర్చ జరిగిన సందర్భంలో కొందరు మంత్రులకు మెచ్చుకోళ్లు.మరికొందరు మంత్రులకు చివాట్లు పడ్డాయని...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం గర్వించదగ్గ నేత అని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అవినీతి రహిత పాలన కోసం ముఖ్యమంత్రి నడుంబిగించారని అన్నారు.కార్మికుల సంక్షేమానికి తెలంగాణ...
Read More..పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం (నేటి ఉదయం 7 గంటలకు) ప్రారంభమైంది.కోల్ కతా దక్షిణం, 24 పరగణ, హూగ్లీ జిల్లాల పరిధిలోని 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది.ఈ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ...
Read More..‘మన పీఎం గురించి మాట్లాడుకోవడానికి మనకు సిగ్గుండాలి, ఆయన కేవలం ఆర్టీఫీషియల్ ప్రధానమంత్రి, ప్రాక్టికల్ ప్రధాన మంత్రి కాదు’ అని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ అన్నారు.ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రధాని నుంచి ఒక ప్రకటన వెలువడితే...
Read More..స్పాట్ ఫిక్సింగ్ కేసుతో జీవితకాల నిషేధం ఎదుర్కుంటోన్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆమధ్య సినిమాల్లోకి వచ్చాడు.తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే.యువత ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా భాజపా శ్రీశాంత్ను కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి బరిలోకి దింపింది.ఈ సందర్భంగా...
Read More..పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది అక్కడ చెలరేగే హింస.ఎప్పుడు ఎన్నికలొచ్చినా అక్కడ ఇదే తీరు కనబడుతుంది.ప్రస్తుతం ఈరోజు బెంగాల్లో 56 నియోజక వర్గాల్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.తమ నాయకుడికే విజయం దక్కేలా కార్యకర్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు....
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చురుగ్గా ఉంటారో ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కావొచ్చు.కుమార్తె కమ్ ఎంపీ కవిత.మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ లు దూకుడుగా ఉంటారు.చూసి రమ్మంటే.తేల్చి వచ్చే తీరులో వ్యవహరించే తత్వం వారి సొంతం.తాజాగా మంత్రి హరీశ్...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో దీక్షకు సిద్ధమయ్యారు.ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టనున్న ఈ దీక్షకు రాయలసీమ ముఖద్వారం కర్నూలు వేదికగా మారనుంది.వచ్చే నెల (మే) 16న కర్నూలులో మొదలు కానున్న జగన్ దీక్ష...
Read More..‘సేవ్ వాటర్‘ నినాదంతో ముందుకొచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ విజయవాడలోని ఒక ఇంకుడుగుంతను తవ్వారు.విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని అయ్యప్పనగర్ వాటర్ ప్లాంట్ ఏరియాలో ఈ గుంత నిర్మాణాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే...
Read More..ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆఫరేషన్ ఆకర్ష్’ ఇంకా కొనసాగుతూనే ఉంది.వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నిన్నటికి 16కు చేరింది.త్వరలో మరో 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారని విజయవాడ పశ్చిమ...
Read More..కర్నూలు జిల్లా టీడీపీలో కుమ్ములాటలకు తెర పడిపోయింది.మొన్నటిదాకా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడమే కాక పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి… పార్టీ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి...
Read More..మహారాష్ట్ర కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పలు సంచలన కేసులను ఛేదించిన లక్ష్మీనారాయణ… నవ్యాంధ్ర నూతన రాజధాని ‘అమరావతి’కి పోలీస్ కమిషనర్ గా రానున్నారా? అంటే… అవుననే అంటున్నాయి పలు మీడియా సంస్థలు. వైసీపీ అధినేత...
Read More..ఖమ్మంలో నేడు జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ‘బాలమేధావి’ లక్ష్మీ శ్రీజ సభా వేదికపై నుంచి పలు విషయాలను అనర్గళంగా ప్రసగించింది.చిన్న వయస్సులోనే అంత జ్ఞాపక శక్తి ఉన్న చిన్నారిని చూసి పలువురు ఆశ్చర్యపోయారు.కేసీఆర్ మరియు టీఆర్ఎస్ ప్రస్థానం… ఇలా పలు...
Read More..తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఏపీ సర్కారుకు నిన్న షాక్ తగిలింది.మద్యం పాలసీలో కొత్త పంథాను ఎంచుకున్న సర్కారుకు హైకోర్టు ధర్మాసనం ముకుతాడు వేసింది.వివరాల్లోకెళితే… గతంలో అమల్లో ఉన్న మద్యం పాలసీ ప్రకారం… బార్ అండ్ రెస్టారెంట్ల కేటాయింపునకు సంబంధించి… ఎక్కువ...
Read More..‘మరో ఏడాదో, రెండేళ్లు ఓపిక పట్టండి.మన ప్రభుత్వం వస్తుంది.మీ కష్టాలు తీరతాయి’… పలు సందర్భాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది.ఇప్పట్లో అయితే ఆయన మాటలు సత్యదూరమనే చెప్పొచ్చు.గడచిన ఎన్నికల్లో టీడీపీకి సంపూర్ణ మెజారిటీ రాగా…...
Read More..ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు సంబంధించి విపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న కొట్టిపారేశారు.ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి...
Read More..కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చకచకా చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి రేపో, మాపో ఊడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇటీవలి కాలంలో జరిగిన పలు పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీఎం సిద్ధు (సిద్ధరామయ్య నిక్ నేమ్) విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు...
Read More..వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.వైసీపీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపారు.జగన్కు నాలుగు పేజీల రాజీనామా లేఖను రాశారు.ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ఇంకా...
Read More..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సాగర నగరం విశాఖలో ఘన స్వాగతం లభించింది.విశాఖ జిల్లాతో పాటు ఆ జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై సమీక్ష చేసేందుకు నేటి ఉదయం విశాఖకు వచ్చిన లోకేశ్ కు ఎయిర్ పోర్టులోనే...
Read More..వచ్చే నెల (మే) నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు.ఖమ్మంలోని చెరుకూరి తోటలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పార్టీ ప్లీనరీలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.సుదీర్ఘంగా కొనసాగిన ఈ...
Read More..ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ ను కలిసి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభపెట్టి కొంటున్నది వివరించారు.బాబు అవినీతిపై ఏకంగా ఓ పుస్తకాన్నే తయారుచేసిన...
Read More..సినీ నటుడు, ‘జనసేన’ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలని 2014లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణాలో జనసేనకు రాజకీయ పార్టీ హోదా దక్కింది.ఇప్పుడు కొత్తగా...
Read More..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.‘సేవ్ డెమోక్రసీ’ ఉద్యమంలో భాగంగా నిన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ఢిల్లీలో ల్యాండైన...
Read More..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుల సమీకరణాలు ప్రభావితం చేసిన సందర్బాలు గతంలో పెద్దగా లేవు.కానీ 2014 ఎన్నికల నుండే చరిత్ర మారింది.విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కులం ముద్ర స్పష్టంగా కనిపించింది.రెడ్డి, కమ్మ, కాపు.ఈ మూడు కులాలలో ఏ...
Read More..ఇండియాలో బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా బకాయిలు పడి, వాటిని చెల్లించడంలో విఫలమై, గత నెలలో విదేశాలకు పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా పాస్ పోర్టును రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎన్ ఫోర్స్...
Read More..నీటిని ఆదా చేసుకునేలా ప్రజల్లో చైతన్యం తెస్తున్న రామోజీరావు చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించిన ఆయన, తదుపరి ప్రసంగించారు. తన మీడియాతో నీటి సంరక్షణను ఆయన...
Read More..ఇటీవలే వైసీపీకి చేయిచ్చి టీడీపీలో చేరిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోమారు తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారు.మీడియా ప్రతినిధిపై దాడి చేయించడమే కాక ‘‘ఎక్కువ మాట్లాడకు… జైల్లో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’’ అని బెదిరించారు.దీంతో బిత్తరపోయిన సదరు...
Read More..ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది.వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించిన టీడీపీ… అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యను ‘ఒకటి’కి పరిమితం చేసేస్తోంది.గడచిన ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ రెండు...
Read More..వైసీసీ నేత, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా సైకిలెక్కేశారు.పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి విజయవాడకు వచ్చిన చాంద్ బాషా… కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సొంత గూటికి చేరారు.నిన్న రాత్రే కదిరి...
Read More..టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని షిరిడీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.జిల్లాలోని లింగపాలెం మండలం మఠంగూడెంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన తుమ్మల మార్గమధ్యంలో షిరిడి...
Read More..నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతం అమరావతికి కూతవేటు దూరంలో విజయవాడ-గుంటూరు మధ్య సకల హంగులతో, నిత్యం పర్యాటకుల సందడితో అలరారుతున్న ‘హాయ్ ల్యాండ్’ గుర్తుందిగా.ఇటీవల రాజధాని రైతులతో నేరుగా మాట్లాడేందుకు కారులో హైదరాబాదు నుంచి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్…...
Read More..బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు వెళ్లిన కేసులో విజయ్ మాల్యా ఎన్నో చిక్కుల్లో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే.మాల్యా ముక్కు పిండి ఆయన తీసుకున్న రుణాన్ని వసూలు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అయితే తాజాగా ఈ...
Read More..సూర్యప్రతాపం రోజు రోజుకి పెరుగుతోంది.50 డిగ్రీల వరకు చేరింది.ఇలాంటి ఎండలో ప్రజలు బయటకి వెళ్ళకూడదని ప్రభుత్వంతో పాటు మీడియా విజ్ఞప్తి చేస్తోంది.ఇంతటి ప్రమాదకర వేడిలో వైకాపా కార్యకర్తలను సమీకరించి నిరసన కార్యక్రమాలు చేపట్టింది.బయట వేడి ఎంతగా ఉందో వైకాపా నేత జగన్...
Read More..కాపులకు రిజర్వేషన్ల కోసం కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో నిర్వహించిన కాపు గర్జనలో విధ్వంసం చోటుచేసుకుంది.రిజర్వేషన్లపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ముద్రగడ ఇచ్చిన పిలుపుతో అక్కడికొచ్చిన కాపు యువకులు రెచ్చిపోయారు.అటుగా పోతున్న రత్నాచల్...
Read More..తొలినాళ్ళల్లో కమ్యూనిస్టులకు, ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాను తనకు పెట్టని కోటగా మార్చుకునే క్రమంలో, ఎమ్మెల్సీగా ఉన్న తుమ్మలను పాలేరు బరిలోకి దింపిందన్న విశ్లేషణలు వస్తున్నాయి.అయితే ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న టీ టీడీపీ కూడా సత్తా...
Read More..ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి, ఒకటి రెండు దేశాల్లో ప్రభుత్వాలను కూడా పడగొట్టింది పనామా పేపర్ల లీకేజీ వ్యవహారం.ఆ సమాచారాన్నిబట్టి పన్ను ఎగ్గొట్టి నల్లధనాన్ని విదేశాలకు తరలించిన 500 మంది భారతీయుల్లో సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు.అయితే...
Read More..తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరా అంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.రోజాపై ముప్పేట దాడికి దిగారు.మగాళ్లు లేరనే విషయం నీకు ఎలా తెలుసు అని ఒకరు ప్రశ్నిస్తే.మగాళ్లు...
Read More..రాష్ట్ర విభజన జరిగాక తెదేపా జాతీయ పార్టీగా ప్రకటించుకుంది.జాతీయ పార్టీ అంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాకూడదు.ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలి.ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.వాటిలో పొరుగునే ఉన్న తమిళనాడు ఉంది.అక్కడ తెలుగువారి సంఖ్య ఎక్కువ.కొద్ది రోజులుగా...
Read More..అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ, ఎన్ని కోట్లిచ్చినా తనను మాత్రం చంద్రబాబు కొనలేరని మార్కాపురం ఎమ్మెల్యే, వైకాపా నేత జంకె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.రాజంపల్లి తిరునాళ్లలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభపై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో...
Read More..భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు సమసిపోవాలంటే, రెండు దేశాల మధ్యా ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ – వాస్తవాధీన రేఖ) గీసుకుందామని భారత్ కోరింది.ఇరు దేశాల అధికారులూ కలిసి హద్దులను నిర్ణయించాలని, అందుకు సహకరించాలని చైనా పర్యటనలో...
Read More..హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి వేళ కారు రేసింగులతో హల్ చల్ చేసి జనాలను భయభ్రాంతులను చేసి కేంద్రమంత్రి కుమారుడిని పోలీసులు సింపుల్ వెయ్యి రూపాయలు జరిమానాతో వదిలిపెట్టారు.కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ తన మిత్రులను వెంటేసుకుని బంజారాహిల్సు నుంచి...
Read More..తెలంగాణ భవన్లో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ…ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు జానారెడ్డి డీకే అరుణ – ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదన్నారు.గతంలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు...
Read More..వేలాది కోట్ల రుపాయల రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.ఒక్క దెబ్బతో 17 బ్యాంకులకు షాకిచ్చిన మాల్యా… గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పారిపోయారు.అప్పటిదాకా మాల్యా నుంచి రుణం వసూలు విషయంలో తాత్సారం చేసిన బ్యాంకులు,...
Read More..టీడీపీ సీనియర్ నేత, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి చిక్కుల్లో పడ్డారు.నిన్న రాత్రి హైదరాబాదులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆయన కొడుకు కార్తీక్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.నిన్న రాత్రి...
Read More..పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాల బదలాయింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.పోలవరం ముంపు మండలాల్లోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు బదలాయించేందుకు ఏపీ సీఎం నారా...
Read More..ఎన్నికల వేళ తమిళనాట చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.తమ్ముడికి దక్కిన ప్రాధాన్యం తనకు దక్కలేదంటూ తండ్రిపై అలిగి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి… తిరిగి తన తండ్రి, డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెంతకు చేరుతున్నారు.గత వారంలో ఓ...
Read More..రోజు గడుస్తున్న కొద్దీ వైసీపీని వీడి టిడిపిలో చేరాలనుకుంటున్న వారి జాబితా అంతకంతకూ పెరుగుతూ పోతోంది.ఓ పక్కన విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును బుజ్జగించేందుకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ప్రముఖులను...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమా ఫీల్డు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్న సంగతి తెలిసిందే.వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో “జనసేన” సొంతంగా పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సందర్భంగా ఆంధ్రపదేశ్ లో తెదేపా పరిపాలనపై పవన్ చేసిన వాఖ్యలు సంచలనానికి తెర...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాల నిర్వహణ బాధ్యత మొత్తం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొత్త బాధ్యతలు చేపట్టిన ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డిదే.ఈ కారణంగానే జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి రెండో ఏ2గా...
Read More..దాదాపు పదేళ్ల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ ఏపీ సీఎం పగ్గాలు చేపట్టి రెండేళ్లవుతోంది.ఈ క్రమంలో ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)’… చంద్రబాబు, ఆయన మంత్రివర్గం పనితీరుపై సమగ్ర సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో చంద్రబాబు పాసయ్యారు.ఏకంగా 67...
Read More..తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగగా, భేటీ అనంతరం మీడియాతో కృష్ణయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 50 శాతం...
Read More..లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూముకు కేటాయించిన విషయంలో ఐఏఎస్ అధికారి శ్యాంబాబును విచారణ నుంచి మినహాయిస్తూ హైకోర్టులో రిలీఫ్ రాగా, ఈ కేసు భవిష్యత్తు ఆసక్తికరంగా మారింది.ఆనాటి మంత్రివర్గ నిర్ణయం మేరకు మాత్రమే కేటాయింపులు జరిగాయని, మంత్రివర్గ తీర్మానాన్ని తానెలా...
Read More..2016 లోనే 2019 ఎన్నికల విషయం లో అందరూ కంగారు పడిపోతున్నారు.పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి లో అప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తాను అని చెప్పడం తో వారు ఈ హడావిడి లో కొనసాగుతున్నారు.అతను పూర్తి గా ఎన్నికలలో పోటీ చేస్తాను...
Read More..ఒంటెద్దు పోకడ జగన్ మోహన్ రెడ్డి కి అతిపెద్ద మైనస్ పాయింట్ అని చెబుతున్నారు అందరూ, విమర్శకులు మొదటిగా జగన్ ని ఎకేయ్యాలి అనుకున్నప్పుడు ఎత్తే మ్యాటర్ లక్ష కోట్ల ఆస్తి అవగా జగన్ ని సొంత జనం ఏదైనా అనాలి...
Read More..‘‘మీరంతా కుక్కలు… ఇడియట్స్…’’ అంతేకాదు, ఇంకా రాయలేని భాషతో బూతుపురాణం.ఇదేదో సభ్యత, సంస్కారం లేని వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కాదు.పాలనలో అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు.అది కూడా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఇంజినీరింగ్...
Read More..ఏపీలో అధికార టీడీపీ ప్రారంభించిన ‘ఆకర్ష్’ ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు.ఇప్పటికే విపక్ష వైసీపీ టికెట్ పై విజయం సాధించిన 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు.విడతలవారీగా జరిగిన ఈ ‘జంపింగ్’ల్లో వైసీపీలో కీలక నేతలుగా ఎదిగిన భూమా నాగిరెడ్ది, జ్యోతుల...
Read More..తెలంగాణ పురపాలక శాఖ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ యువనేత కల్వకుంట్ల తారకరామారావు ‘చెత్త’పై సమరం ప్రకటించారు.హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, దానిపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తున్న తీరును ఆన్ లైన్ లో పర్యవేక్షణకు శ్రీకారం చుట్టిన కేటీఆర్…...
Read More..ఏపీలో జోరుగా సాగుతున్న అధికార పార్టీ టీడీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’పై వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఫైరయ్యారు.పార్టీ మారితే తనకు దక్కే తాయిలాలను తెలుపుతూ టీడీపీ నేతలు ప్రలోభపెట్టేందుకు యత్నించారని ఆరోపించారు.విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈ మేరకు...
Read More..టాలీవుడ్ అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది.గతంలోనే జనసేన పార్టీని ప్రకటించిన పవన్… నాడు ఎన్నికల్లో పోటీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయలేదు.తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’...
Read More..సిని నటుడిగా.జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రెండు పాత్రలను తన పరిధిమేరకు చేస్తున్నాడు.సినిమా అంటే కేవలం నటన మాత్రమే.కాని రాజకీయం అంటే నటించడంకాదు.నిజజీవితం.అందులో నటించడానికి అవకాశం లేదు.ఒకవేళ నటించినా.ఎక్కువగా కాలం మనుగడలో ఉండలేరు.ప్రజలతో ఎవరైతే మమేకం అవుతారో.ప్రజల సమస్యలపై ఎవరైతే...
Read More..పవన్ కళ్యాణ్ బయటకు రావడం ఆరుదు.అలాంటిది ఇంటర్వ్యూలంటే ఎప్పుడోగాని జరగదు.అలాంటిది పవన్ నిన్న వరుసపెట్టి ప్రముఖ వార్తా చానెళ్ళు, పత్రికలకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చారు.ఈ అన్ని ఇంటర్వ్యూల్లో పవన్ సినిమాలు, రాజకీయం, వ్యక్తిగత జీవితం వంటి అన్ని అంశాలపై తన...
Read More..వైకాపాలో జగన్ తరువాత రెండో స్థానంలో పదవులు అనుభవించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.ఆయన చేరికను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది.విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటరు ఇందుకు వేదిక కానుండగా, సాయంత్రం 5 గంటలకు...
Read More..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై షూ విసిరిన ఘటనలో తమ ప్రమేయం లేదని బీజేపీ వివరణ ఇచ్చింది.“ఈ ఘటనతో బీజేపీకి ఎంతమాత్రమూ సంబంధం లేదు.ఆయనపై షూ విసిరిన వేద్ ప్రకాష్ ఆప్ కార్యకర్తే” అని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి ప్రవీణ్...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… పొలిటికల్ సూపర్ స్టార్ అట.అయినా సినిమాల్లో కదా సూపర్ స్టార్లు ఉండేది, రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారనేగా మీ అనుమానం? దుర్ముఖి నామ సంవత్సరాదిని పురస్కరించుకుని నిన్ననే ఏపీ రాజకీయాల్లోకి కూడా సూపర్ స్టార్లు వచ్చేశారు.నిన్న...
Read More..జాతీయ పతాకాన్ని అవమానపరిచారంటూ ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు నమోదైంది.ఈ మేరకు మే9న మోదీపై విచారణ చేపట్టనున్నారు.గత ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయపతాకానికి అవమానం కలిగేలా ప్రవర్తించారని ఆశిష్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.అంతేకాక గతంలో...
Read More..ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కోపం వచ్చింది.దేశాన్ని నాశనం చేస్తున్నారని మోదీ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు.జమ్మూ కాశ్మీర్ కే పరిమితమైన ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు పంజాబ్ వంటి రాష్ట్రాలకు విస్తరించాయని విమర్శించారు.“పాకిస్థాన్ పట్ల ఆయన...
Read More..తెలంగాణ ఉద్యమ సమయంలో జాతీయస్థాయి నేతలు.ఉద్యమకారులు కొందరు ఆయనకు దన్నుగా నిలిచారు.అలాంటి వారిలో ఒకరు ప్రముఖ సామాజికవేత్త.ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ ఒకరు.తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తరఫున ఎన్నికల సమయంలో ప్రచారం చేసేందుకు ఆయన తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే వారు.అలాంటి...
Read More..తమిళ తంబీలు ‘అమ్మ’గా ఆరాధించే అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఈ ఎన్నికల్లో వింత పోటీ ఎదురు కానుంది.మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి తన పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను మొన్ననే వెల్లడించిన జయ… తాను చెన్నైలోని...
Read More..ఎన్నికలకు సమయం ఆసన్నమైన సమయంలో తమిళ నాట రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.గంటల వ్యవధిలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆయా పార్టీలకు ప్రాణ సంకటంగా మారాయి.ప్రస్తుత ఎన్నికల్లో తమిళ సినీరంగంలో కెప్టెన్ గా పేరుగాంచి ఆ తర్వాత డీఎండీకే పేరిట రాజకీయ...
Read More..నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో నిషేధిత మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది.విజయవాడకు సమీపంలో కృష్ణా నది ఆవలి వైపున గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది.ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా తాత్కాలిక రాజధాని పనులు ముమ్మరంగా...
Read More..తెలంగాణ జల సమగ్ర విధానంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.తాజాగా, ఫారిన్ కరస్పాండెన్స్ క్లబ్ ఆఫ్ దక్షిణాసియా అధ్యక్షుడు వెంకటనారాయణ ప్రశంసిస్తూ ఈ మేరకు ఒక లేఖ రాశారు.తాము నిర్వహించనున్న గ్లోబల్ మీడియా...
Read More..టీడీపీ అధినేత, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… ఇక కొత్త బాధ్యతల్లో కనిపించనున్నారు.ఇప్పటిదాకా పార్టీ కార్యకలాపాల్లో బిజీబిజీగా కనిపిస్తున్న లోకేశ్… మరో రెండు, మూడు నెలల్లో మంత్రిగా కనిపించనున్నారు.పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా...
Read More..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసు విచారణకు మరో బ్రేక్ పడింది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యాంబాబు (వైఎస్ హయాంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి) విచారణకు కేంద్రం ససేమిరా అంది.ఈ మేరకు...
Read More..ఏపీ టీడీపీ, బీజేపీ మధ్య కలహం మొదలైనట్టు కనబడుతోంది.విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి బీజేపీకి చెందిన మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, సోము వీర్రాజు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు...
Read More..అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి వైసీపీ నేత, కదిరి ఎమ్మెల్యే అత్తరు చాంద్ బాషాపై దాడి జరిగింది.జిల్లాలోని తలపులలో సహామీరియా ఉర్సులో పాల్గొనేందుకు వెళ్లిన చాంద్ బాషాపై ఆయన ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు.ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం కాగా,...
Read More..కర్నూలు జిల్లాలో శిల్పా మోహన్ రెడ్డి వైఖరి తమకు ఇబ్బందికరంగా మారిందని, ఇటీవల వైకాపా నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి ఆరోపించారు.ఈ మేరకు బొండా ఉమాతో కలసి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు.ఇటీవల...
Read More..Actress cum politician Roja has been in the politics in an active manner.She is more in news in the recent times for her bold and strange acts.Now, the latest news...
Read More..ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కొత్త విద్యుత్తు ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి.2016-17 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల టారీఫ్ ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే.దీని ప్రకారం వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్తు ఛార్జీల...
Read More..అమెరికా అధ్యక్ష పదవి రేసులో తీవ్ర పోటీనిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అబార్షన్లు చేయించుకునే మహిళలకు శిక్ష విధించాలన్నారు.అబార్షన్_లు పరిపాటిగా మారుతున్నాయని, వాటిని నియంత్రించాలంటే ఆ మహిళలకు ఎంతో కొంత శిక్ష పడాలని చెప్పారు.అయితే...
Read More..వైసీపీ యువ ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.నిన్న అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కింద పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటుకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన...
Read More..Preceding the general races 2014, the Prime Minister Narendra Modi, himself, went by Tamil Superstar Rajinikanth’s home and asked for the on-screen character to battle for the BJP in the...
Read More..ఓపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఖర్చు మీద జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఖర్చు మీద తనకు తాను వివరణ ఇచ్చుకోవటం ఆసక్తికరంగా మారింది.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ.స్వదేశీ ఖర్చుల కారణంగా అంచనాకు మించి...
Read More..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ ఎదగలేడన్న భయంతో జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా, ఆడనివ్వకుండా ఉక్కు పాదంతో తొక్కేస్తున్నారని మండిపడ్డారు.హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం...
Read More..ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’పై విపక్ష వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు గుప్పించారు.నేటి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ మహిళా నేత, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఓ...
Read More..ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు.ఈ సామెత ప్రస్తుతం కర్నూలు జిల్లా టీడీపీలో కలకలం రేపుతోంది.మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలోకి చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.నిన్న...
Read More..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లని, ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ తాను కృషి చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభం కాగా,...
Read More..నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచిన వెంటనే బావగారి ప్రభుత్వంలో మంత్రి పదవి రావడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు.అయితే షాకింగ్గా బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు తప్పించుకున్నాడు.తాజాగా ఎమ్మెల్యేగా...
Read More..ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నప్పుడు బల్లలు చరుస్తూ అభినందనలు తెలపడం తప్ప తమకు మాట్లాడే అవకాశమే రావడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు వాపోతున్నారు.ఆఖరుకు ప్రశ్నోత్తరాల సమయంలో సైతం తాము వేసిన ప్రశ్నలు రావడం లేదని, ప్రతిపక్షంలో కూర్చున్న వారికందరికీ, మాట్లాడే...
Read More..ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి గురించి సభలో మాట్లాడే మాటల కంటే.వైకాపా మహిళా నాయకురాలు రోజా గురించిన చర్చే ఎక్కువగా జరుగుతున్నది.రోజా గరించి చర్చ లేకుండా.రోజా మాట లేకుండా సభ నడవడంలేదు.ఇక తెలుగుదేశం పార్టీ నేతలు సైతం రోజా గురించే మాట్లాడుతున్నారు.ముఖ్యంగా...
Read More..తెలంగాణలో ఏ టీఆర్ఎస్ నేతమీదైనా సరే ఒంటికాలుపై లేచి యుద్ధం చేయగల తెగింపు ఉన్న ఒకేఒక్క టీడీపీ నేత రేవంత్ రెడ్డి.ఇప్పటికే ఎన్నో అంశాల్లో కేసీఆర్, కేటీఆర్ లపై బహిరంగ మాటల యుద్దానికి దిగి అనేక సార్లు హైలైట్ టీడీఎల్పీ నేత...
Read More..దాదాపు 70 లక్షల మందికి పైగా ఫాలోవర్లను తన ట్విట్టర్ ఖాతాలో కలిగివున్న అరవింద్ కేజ్రీవాల్ ఖాతాలోకి ఇప్పుడు మోస్ట్ హై ప్రొఫైల్ వ్యక్తి వచ్చి చేరారు.కేజ్రీ ఫాలోవర్ గా ప్రధాని నరేంద్ర మోదీ జాయిన్ అయ్యారు.ఈ విషయాన్ని కేజ్రీవాల్ స్వయంగా...
Read More..కాపులకు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ కు ఇబ్బడి ముబ్బడిగా నిధులు… ప్రధాన డిమాండ్లుగా ఉద్యమాన్ని హోరెత్తిస్తున్న కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా...
Read More..చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ కొన్నేళ్ళ క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.2015లో పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పెద్దగా పదవి చేపట్టిన సమయంలో ప్రతి ఒక్కరూ ఇక టీడీపీకి ఓ యువ నాయకుడు దొరికాడని.రాజకీయంగా కొత్త ఎత్తుగడలు వేసి రెండు తెలుగు...
Read More..2018 నాటికి పోలవరంలో నీరు పారించి జగన్ నోరు మూయిస్తామని మంత్రి దేవినేని ఉమ అన్నారు.గత పాలకులు జలయజ్ఞం పేరుతో అవినీతి పారించిన కాలువల్లో తాము నీరు పారిస్తామని అన్నారు.సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దేవినేని సమీక్షించారు.వంశధార,నాగావళి నుంచి విశాఖకు తాగునీరందిస్తామని, పంటలను...
Read More..‘జబర్దస్త్’ లాంటి ద్వంద్వార్థాలు వచ్చే షోలో ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే రోజా జడ్జిగా ఎలా వెళతారంటూ హైకోర్టు న్యాయవాది చందోలు శోభారాణి విమర్శించారు.గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని కసుకర్రులో ఆమె మాట్లాడారు.రోజా లాంటి వారిని చట్టసభల్లో అడుగుపెట్టనివ్వకూడదని, ఇటువంటి వారు అసెంబ్లీలో...
Read More..దేశంలో పౌరులందరూ “భారత్ మాతాకీ జై” అని నినదించాలని, దీని కోసం ఓ చట్టం చేయాలని యోగాగురు బాబా రామ్దేవ్ అన్నారు.వడోదర విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ.మత ఘర్షణలు తగ్గించడానికి దేశవ్యాప్తంగా గోవధపై సంపూర్ణ నిషేధాన్ని విధించాలని చెప్పారు.దానితో పాటు “భారత్ మాతాకీ...
Read More..కనీసం వచ్చే నెలలోనైనా పనులు మొదలు పెట్టాలంటే ఇప్పటికిప్పుడు సుమారు 300 కోట్ల రూపాయలైనా కేటాయించాలని ఎఎంఆర్సి అధికారులు కోరుతున్నారు.మెట్రో రైలు సంబంధించి భూసేకరణ జరగాలి.ఆ తరువాత టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది.వీటన్నిటికీ కనీస నిధులైనా ప్రభుత్వం విడుదల చేయాలి.అది జరగకపోవడంతో మెట్రో...
Read More..జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ పై ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పు విసిరిన ఘటనతో గందరగోళం ఏర్పడింది.ఈ ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్న సమయంలో ఘటన జరిగింది.కన్హయ్య మాట్లాడుతుండగా,...
Read More..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు… చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మరోమారు హైటెన్షన్ వాతావరణం నెలకొంది.గతంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చంద్రబాబు సొంతూరు నుంచే విశ్వరూప మహాయాత్రను చేపట్టేందుకు యత్నించిన నేపథ్యంలో గ్రామంలో...
Read More..తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనుంది.నిండు సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై అనుచిత...
Read More..కాస్త ఆసక్తికర సినిమాలు తీయడం లో హీరో నారా రోహిత్ కి తిరుగు లేదు అని చెప్పాలి.అంతే డిఫరెంట్ సినిమాలు తీసే సాయి కొర్ర పాటి తో ఇప్పుడు నారా రోహిత్ కలిసి తీస్తున్న సినిమా ‘ రాజా చెయ్యి వేస్తే...
Read More..ఆగ్రాలో బీజేపీ మహిళా నేత కుందానిక శర్మను ఉత్తరప్రదేశ్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత అరుణ్ మహౌర్ కు సంతాపం తెలిపేందుకు నిర్వహించిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో...
Read More..సాధారణంగా అధికారం లో ఉన్న వారికంటే ప్రతి పక్షం వారు ఎప్పుడెప్పుడు ఉప ఎన్నికలు ఒస్తాయా అని చూస్తూ ఉంటారు, అధికారం లో ఉన్నపార్టీ పాలన బాలేదు అంటూ వారి మీద ఏవేవో పులుమేసి ఒక్క సీట్ అయినా కొత్త ఎన్నికల్లో...
Read More..మరొక మూడు సినిమాలు మాత్రమే చేస్తాను అనీ ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలవైపు వెళ్ళిపోతాను అనీ పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే.నిన్నటికి నిన్న మీడియా సమావేశం లో ఇదే ప్రశ్న మళ్ళీ అడగగా...
Read More..రోజా వ్యవహారం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దురుసుగా, ఇగో తో ప్రవర్తించారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ వారు తెచ్చుకున్నారు అనీ ఈ నేపధ్యం లో చంద్రబాబు నాయుడు మీద...
Read More..వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నల్ల చొక్కా వేసుకొచ్చారు.జగన్ తో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా నల్ల రంగు చొక్కాలతోనే నేటి సమావేశాలకు హాజరయ్యారు.రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ...
Read More..ఇద్దరు ‘చంద్రులు’ మరోమారు కలిశారు.ఈ అరుదైన దృశ్యానికి హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన న్యాయాధికారుల సదస్సు వేదికగా నిలిచింది.భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు తదితరులు పాలుపంచుకున్న ఈ సదస్సుకు...
Read More..అల్లాకు 99 పేర్లున్నాయని, వాటిల్లో ఏ ఒక్కటి కూడా హింసను ప్రేరేపించేది కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.నాలుగు రోజుల పాటు సాగనున్న వరల్డ్ సుఫీ ఫోరమ్ సమావేశాల్లో తొలిరోజున పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండానే చురకలు వేశారు.సూఫీజం...
Read More..కొడుకు రాహుల్ గాంధీ ని ఎలాగైనా ప్రాధాని చెయ్యాలి అనే ఆలోచనతో చాలా ఫాస్ట్ గా ఉన్నారు సోనియా గాంధే కానీ ఆమె వేసిన ప్రతీ ప్లాన్ తీవ్రంగా ఫెయిల్ అవుతోంది.కొడుకు మీద పెట్టుకున్న ఆశలు అన్నీ ఒమ్ము అయ్యిపోగా ఆమె...
Read More..తనకేదో అన్యాయం జరిగిపోయిందని వైకాపా ఎమ్మెల్యే రోజా అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత నిప్పులు చెరిగారు.ఆమె తనకు చేసిన అన్యాయానికి, ఏదైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి నిమిషాల్లో ఆమెను అరెస్ట్ చేయించడం తనకు చేతగాదనుకుంటున్నారా? అని...
Read More..ఏపీ అసెంబ్లీ దగ్గర ప్రస్తుతం హై డ్రామా నడుస్తోంది.వైకాపా ఎమ్మెల్యే రోజా ని శాసనసభ లోనికి రానివ్వకుండా పోలీసులతో పాటు మార్షల్స్ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే లు శాసనసభ గేటు బయట ఆందోళన...
Read More..తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? ప్రస్తుత సారథి ఉత్తమకుమార్ రెడ్డి స్థానంలో కొత్తవారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించబోతుందా? ఆయన స్థానంలో ఈ నెల 19న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించబోతున్నారా? వీటన్నింటికి అవునే...
Read More..నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర ప్రణాళిక సరిగ్గా లేదంటూ రైతులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వచ్చాయి.మొత్తం ప్రణాళికపై అభ్యంతరాలుంటే చెప్పాలని ప్రభుత్వం కోరగా, 8,084 అభ్యంతరాలు వచ్చాయి.వీటిల్లో అత్యధికం అగ్రీజోన్ గా పేర్కొన్న ప్రాంతంపైనే ఉన్నాయని తెలుస్తోంది అమరావతిలో భాగంగా...
Read More..ఏపీ అసంబ్లీ లో కొద్దిసేపటి క్రితం ‘కుక్కలా గోల’ చోటు చేసుకుంది.కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా బీజేపీ నేత విష్ణు కుమార్ ప్రస్తావించిన విశాఖ లో కుక్కలా గోల అంశం డిస్కషన్ కి ఒచింది.విశాఖ లో లక్షకి పైగా కుక్కలు ఉన్నాయి...
Read More..ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టి వేసింది.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది.నాలుగు వారాల తర్వాత మళ్లీ వాదనలు...
Read More..ఇండియాలోని ప్రజలు ఆనందంగా గడపడం లేదు.ఈ నెల 20న ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా, అత్యధికంగా ఆనందంగా ఉన్న దేశాల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది.ఈ జాబితా ప్రకారం, భారత్ కన్నా పాక్, బంగ్లాదేశ్, చైనా, పాలస్తీనా, ఇరాన్ దేశాలు ముందు...
Read More..దేశం లో మరే రాష్ట్రానికీ లేని ఖర్మ ఏపీ కే ఉంది అని ఇక్కడి ప్రజలు బాధ పడుతున్నారు.2004 లో కేంద్రం లో నే కాక యునైటెడ్ ఏపీ లో కూడా కాంగ్రెస్ సర్కారు కొల్వూ తీరగా అప్పుడు కేంద్రం మనవైపు...
Read More..తెలంగాణా ప్రభుత్వం తో పోలిస్తే ఏపీ సర్కారు పథకాల విషయంలో చాలా నెమ్మదిగా ఉంది.అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలనీ పోల్చడం కూడా తప్పు కావచ్చు ఏమో పేరుకే రెండూ తెలుగు రాష్ట్రాలు కానీ ఇద్దరి దగ్గరా పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది.వీరి...
Read More..టీ అసంబ్లీ లో కెసిఆర్ కి ధీటుగా కాస్తో కూస్తో మాట్లాడగలరు అంటే అది జానా రెడ్డి మాత్రమే అని చెప్పాలి.తెలంగాణా అధికార పక్షం మీద ఈ నేత ఎప్పుడూ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు.అధికారం శాశ్వతం కాదు అనీ భవిష్యత్...
Read More..పవర్ లేని నాయకుడు కంటే పవర్ ఉన్న నాయకుడి మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది.అదే విధంగా బాధ్యత కూడా తీవ్రంగా ఉంటుంది వారికి.పవర్ చేతిలో ఉంది కదా అని రెచ్చిపోకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అన్నిటినీ మించి అధికారం లో...
Read More..తమిళ నాట ఎన్నికల నగారా మోగింది.అధికార పీఠం కాపాడుకోవడం కోసం ఒక పక్క జయలలిత మరొక పక్క మార్పు మేము తీసుకొస్తాం అంటూ అన్నా డీఎంకే పార్టీ హోరా హోరీ గా రంగంలోకి దిగాయి.ఎన్నికల గంట మొగడానికి ముందరే తగినన్ని పథకాలు...
Read More..కారణం ఏదైనా తెలుగు రాష్ట్రము ఏపీ లో రాజకీయం రసవత్తరంగా మారింది.జగన్ మోహన్ రెడ్డి ని పూర్తిగా తుడిచిపెట్టేసే ఆలోచన చేస్తున్న టీడీపీ అక్కడ ఎమ్మెల్యే లని కొనేసి తమ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.పేరుకి అభివృద్ధి అంటూ ఒచ్చినా రాజకీయాలలో...
Read More..ఏపీ అసెంబ్లీలో నిన్న వైసీపీ… టీడీపీ సర్కారుపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలతో సభ హోరెత్తింది.ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విపక్షంపై విరుచుకుపడగా, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా...
Read More..