Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

రండి 'బాబు' రండి ! ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుదాం

కేంద్ర అధికార పార్టీ బీజేపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించి తన కక్ష తీర్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారీగానే వ్యూహాలు రచిస్తున్నాడు.అందుకోసమే ఆ పార్టీ ఈ పార్టీ అనే బేధం లేకుండా బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటిని ఏకం చేసి...

Read More..

మహా కూటమిలో మహా తలపోట్లు !

తెలంగాణ లో విపక్షాలన్నీ కలిసి ‘ మహాకూటమి’ గా ఏర్పడ్డాయి.టీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చెయ్యడమే కాకుండా… విపక్ష పార్టీలన్నీ కలిసి… అధికారం పంచుకోవాలనే ఆలోచనతో ఉత్సాహంగా కూటమిగా ఎరపడ్డాయి.ఇందులో… కాంగ్రెస్‌, టీడీపీ, టీజెఎస్‌, సీపీఐ పార్టీలు కలసి మహాకూటమిని ఏర్పాటు...

Read More..

'గాలి' ఆటలు ఇలా సాగాయా ..? ఇప్పుడు ఎక్కడున్నాడో...?

గాలి జనార్ధనరెడ్డి … ఈ పేరు దేశవ్యాప్తంగా ఒకప్పుడు మారుమోగింది… ఇప్పటకీ మారుమోగుతోంది.ఆయన దర్పం … కాన్ఫిడెన్స్ … రాజకీయం అన్నిటిలోనూ ఆయన చాలా డిఫ్రెంట్ అనేది అందరికి తెలుసు.ఆయన మైనింగ్ సామ్రాజ్యం లో మకుటంలేని మహరాజులా ఒక వెలుగు వెలిగి...

Read More..

కాంగ్రెస్ తో టీడీపీ ఎందుకు కలవాల్సి వచ్చిందంటే...?

కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై పుట్టిన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూనే వచ్చింది.కాంగ్రెస్ విధానాలపై టీడీపీ , టీడీపీ విధానాలపై కాంగ్రెస్ తరుచు దుమ్మెత్తిపోసుకుంటూనే వచ్చాయి.అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ తో టీడీపీ పెట్టుకోవడం… మెజార్టీ టీడీపీ నాయకులు,...

Read More..

ఏంటి ఈ ఫ్లెక్సీల గోల ..? జనసేనాని ఆరా !

బెజవాడలో రాజకీయ దుమారం రేగింది.టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య వివాదం కాస్తా ఫ్లెక్సీల రూపంలో ఇప్పుడు బెజవాడ వాసులకు దర్శనం ఇస్తున్నాయి.పవన్ తూర్పుగోదావరి పర్యటనలో టీడీపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో...

Read More..

పరారీలో మైనింగ్ కింగ్ 'గాలి'

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.బుధవారం (నవంబర్ 7) ఉదయం జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా.అప్పటికే ఆయన పారిపోయినట్లు తెలిసింది.సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన...

Read More..

‘నోటా’ ఎఫెక్ట్‌.. విజయ్‌ దేవరకొండకు ఈసీ ఆఫర్‌

విజయ్‌ దేవరకొండకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.తెలుగు రాష్ట్రాల్లో విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాతో స్టార్‌ డం దక్కించుకున్న విజయ్‌ దేవరకొండను తెలంగాణ ఎన్నికల...

Read More..

'పశ్చిమ'నుంచి పవన్ పోటి లేనట్లేనా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి ప్రజలని నిరాస పరిచారు.పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా నుంచీ పోటీ చేస్తారని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అభిమానులకి నిన్నటి రోజున పిఠాపురంలో జరిగిన పోరాట యాత్రలో పెద్ద బాంబు పేల్చారు.దాంతో ఒక్క...

Read More..

రాహుల్ కి 'బాబు' షరతు ! కాంగ్రెస్ లో దుమారం రేగబోతోందా ...?

కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు తగాదాలు….అంతర్గత విబేధాలకు తావుండదు.కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువ కాబట్టే నేను గొప్ప అనుకుంటే నేను గొప్ప అనుకుంటూ… నిత్యం వివాదాల్లో ఉంటుంటారు.ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల తంతు ఇంకా పూర్తికాలేదు.పార్టీ ఇంకా అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు...

Read More..

వైసీపీ ఎమ్యెల్యేలు రాజీనామా చేయబోతున్నారా ...?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో డేరింగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ద్వారా తమ పార్టీకి మైలేజ్ బాగా పెరిగిందని, దీంతో పాటు కొద్దీ రోజుల క్రితం విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద...

Read More..

అలిగి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి ! కారణం ఏంటి.. ?

కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు జరుగుతోంది.సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యింది.సమావేశంలో నియోజక వర్గాల అభ్యర్తుల ఎంపిక ఫైనల్ జరగుతోంది.టికెట్లు ఎవరికి దక్కుతాయోనని నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే స్క్రీనింగ్...

Read More..

ఆ ఎమ్యెల్యేని వారం రోజుల్లోగా అరెస్ట్ చేయకపోతే ... ?

కొద్ధి నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో టీడీపీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.కానీ ఈ కేస్‌లో చింతమనేనిపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.దీంతో సీపీఐ నాయకుడు...

Read More..

పవన్ ఆ.. నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడా...?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.అయితే… ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయాలపైనా గత కొంతకాలంగా… అనేక అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లో తూర్పుగోదావరి జిల్లా...

Read More..

క్లారిటీ వచ్చిందా : నాకు సీఎం అవ్వాలని లేదు !

టీఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతున్న ఆధిపత్య పోరుపై ఈ రోజు కేటీఆర్ మాట్లాడారు.తమకు రాజకీయంకంటే కుటుంబమే ముఖ్యమని, హరీష్‌రావుతో తనకు విభేదాలు లేవని.విపక్షాలు ఆయనపై దిక్కుమాలిన ఆరోపణలు చేశాయని విమర్శించారు.మరో పదిహేనేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని తెలంగాణ...

Read More..

హరీష్ రావు సీఎం అవ్వొచ్చంటూ ... రేవూరి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణాలో విపక్షాలన్నీ ఇప్పడు టీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావు మీదే దృష్టిపెట్టాయి.ఆయన జాలితోకూడిన విమర్శలు చేస్తూ … ఇరకాటంలో పడేస్తున్నారు.తాజాగా… టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ… హరీష్ రావు విషయాలను...

Read More..

బళ్లారి లో బీజేపీకి ఎదురు'గాలి'ఆ సీటులో ఓటమి

దేశవ్యాప్తంగా బీజేపీ జోరు పెంచాలని చూస్తుంటే… దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి ఇంకా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.మొన్నటికి మొన్న కాంగ్రెస్ కంటే… మెరుగైన ఫలితాలు సాధించిన ఆ పార్టీ అధికారం మాత్రం దక్కించుకోలేక పోయింది.అయితే… ప్రస్తుతం అక్కడ జరిగిన ఉపఎన్నికల...

Read More..

హరీష్ రావ్ 'బాబు'ని అంతమాట అనేశాడ..!

తెలంగాణ టిఆర్ఎస్ నేత కేసీఆర్ మేనల్లుడైన హరీష్ రావు టిడిపి అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగిపోవడం ఖాయమని, ప్రజలు టిడిపిని చిత్తు చిత్తుగా ఓడిస్తారని హరీష్ రావు జోస్యం...

Read More..

కోదండరాం పై కేసీఆర్ కి ఇంత కక్ష ఉందా ... ?

ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం కలిసి వ్యూహాలు రూపొందించి… ఉద్యమ సమయంలో కేసీఆర్ కి అండగా కోదండరాం… కోదండరాం కి అండగా కేసీఆర్ ఇలా కలిసి మెలిసి ఉన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే కోదండరామ్ కు...

Read More..

పవన్ పై టీడీపీ...'ఫ్లెక్సీ రాజకీయం'

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో చేస్తున్న ప్రజాపోరాట యాత్రలో ఎంతోమంది బాధిత ప్రజల గోడు వింటూ వారి సమస్యలను తెలుసుకుంటూ చేపడుతున్న టూర్ ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు పై ఆయన తనయుడు...

Read More..

బాలయ్య తిట్లపై ... తిట్టిన పవన్ ! రియాక్షన్ ఎలా ఉంటుందో...?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ దూకుడు… ప్రసంగాల్లో వేడి బాగా పెంచారు.ప్రజల్లో పార్టీపై సానుకూల పెరుగుతుండడంతో ఆయన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ అక్కడ మైనింగ్ కంపెనీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో స్వయంగా...

Read More..

కాంగ్రెస్ ట్రాప్ లో హరీష్ రావు ఇరుక్కున్నాడా ...?

ఎత్తులు పై ఎత్తులు అనేవి రాజకీయాల్లో సర్వసాధారణం.ఎన్నికల సమయంలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తేనే ప్రత్యర్థులు బలహీన పది విజయం సునాయాసంగా దక్కుతుంది.ఇక తెలంగాణ రాజకీయాల్లో బలంగా ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టడమే కాకుండా బలమైన … తిరుగులేని నాయకుడిగా...

Read More..

మహాకూటమికి మరో పార్టీ మద్దతు !

తెలంగాణాలో అనూహ్యంగా మహాకూటమికి మద్దతు పెరుగుతోంది.టీఆరఎస్ పార్టీని వ్యతిరేకించేవారంతా ఏకమై టీఆర్ఎస్ కి అధికారం దక్కకుండా చెయ్యాలని చూస్తున్నారు.ఇప్పటికే … కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పాటైన మహాకూటమిలో తాజాగా మరో పార్టీ చేరింది.మహాకూటమికి మద్దతు ఇస్తున్నట్టు గా ఆల్‌ ఇండియా...

Read More..

ఓటర్లకు హెచ్చరిక ! ఓటు వేసారో .... వేళ్లు నరికేస్తాం !

ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జనాలు ఓటేసేందుకు వణికిపోతున్నారు.కొంటా, బీజాపూర్, దంతెవాడ నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా మారింది.ఎన్నికలను బహిష్కరించాలంటూ… మావోయిస్టు లు పిలుపునిచ్చారు.ఎవరైనా తమ కళ్లు గప్పి ఓటు వేయాలని చూశారో.వారి చేతికి ఉన్న ఇంకు ఆధారంగా...

Read More..

ఆయన మాట ! జగన్ దొంగ పుత్రుడు... పవన్ దత్తపుత్రుడు

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తనదైన శైలిలో రెచ్చి పోయారు.వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు విసిరారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్ దొంగ పుత్రుడు.పవన్ దత్తపుత్రుడిని ఎద్దేవా చేశారు.ఏపీకి నిజమైన నాయకుడు...

Read More..

జగన్ పై దాడి : ఆ విషయాలు చెబితే నా తమ్ముడిని చంపేస్తారేమో ..?

‘జగన్ పై నా తమ్ముడితో ఎవరో కావాలనే దాడి చేయించారు.ఎవరు చేయించారో చెబితే.వాళ్లు నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు.అందుకే వాడు చెప్పడం లేదేమో.డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఈ పని చేయించి ఉంటారు.ఆ డబ్బుతో భూమి కొందామని అనుకొని ఉంటాడు.అందుకే వాళ్లు...

Read More..

తమ్ముళ్లూ ... కంట్రోల్ ! టికెట్ కోసం రోడ్డుపై కుస్తీలు

టిఆర్ఎస్ వంతు అయిపోయింది… కాంగ్రెస్ వంతు సాగుతోంది… ఇక మేము ఎందుకు ఊరుకోవాలి అనుకున్నారో ఏమో గానీ, తెలంగాణ తెలుగు తమ్ముళ్లు టికెట్ల కోసం రోడ్లపై కుస్తీలు పడుతున్నారు.చెప్పులు విసురుకుంటూ తమ వీర ప్రతాపం ప్రదర్శిస్తున్నారు.అంతే కాదు అధిష్టానం మాకు సీటు...

Read More..

ఏంటేంటి ..? ఏపీ పోలీసులు దున్నపోతుకి పాలు తీస్తున్నారా...?

విశాఖలో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన జరిగిన దాడి వ్యవహారంపై వైసీపీ నేతలు ఇంకా రగులుతూనే ఉన్నారు.టిడిపి, ఏపీ పోలీసులపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు.తాజాగా వైసిపి నాయకురాలు రోజా పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ పోలీసులు...

Read More..

జనసేన- వైసీపీ పొత్తు : కింది స్థాయిలో ఈ చర్చ జరుగుతోందా ...?

గత కొంతకాలంగా ఏపీలో రాజకీయ చర్చ గా మారిన జనసేన వైసిపి పొత్తు గురించి ఎప్పటికీ రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి.జనసేన వైసిపి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది.ఆ తరువాత వైసీపీని పొత్తు కోసం జనసేన వెంట పడుతుందని ఈ...

Read More..

'బాబు'ని మించిపోయిన 'చినరాజప్ప'..!!

ఎట్టకేలకి చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం టీడీపీకి ఆగర్భ శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారారని వైసీపీ నేతలు, వివిధ పార్టీలు విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ రచ్చ...

Read More..

మిమ్మల్ని మించి... అంతకు మించి ! విడుదల కాబోతున్న టీఆర్ఎస్ మ్యానిఫెస్టో

మీకంటే మేము నాలుగు ఆకులు ఎక్కువ చదివామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతున్నాడు.ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలకంటే మెరుగైన హామీలు ప్రజలకు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను మించి ఉండేలా…టీఆర్ఎస్ తమ మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు...

Read More..

'తండ్రీ , కొడుకు' లకు ఓ సర్వే...?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో జరగబోయే ఎన్నికలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.ఒక పక్క తెలంగాణ ఎన్నికల వ్యుహలని అమలు చేస్తూనే మరో పక్క ఏపీలో ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు.ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్ధులని ఖరారు చేయగా ఇప్పుడు తానూ పోటీ...

Read More..

కాక మీద ఉన్న వారిని 'కారు' ఎక్కించేస్తారట !

తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి.ప్రత్యర్థి పార్టీల మీద పై చేయి సాధించేందుకు ప్రతి పార్టీ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ… ప్రత్యర్థులను కంగారు పెట్టాలని చూస్తున్నాయి.అయితే… ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ కాస్త ముందున్నట్టు కనిపిస్తోంది.ఇప్పటికే...

Read More..

'బాబు' పిచ్చి వేషాలేస్తున్నాడా ...? హరీష్ అలా ఎందుకంటున్నాడు ...?

బాబు ఇంకా పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తులో నీ సంగతి చూస్తాం.మా వద్ద ఉన్న రికార్డులు ముందుముందు బయటపెడతాం’ కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు అమరావతిలో పడ్డాడు.మహాకూటమి పేరుతో ఇప్పుడు హడావుడి చేస్తూ తెలంగాణకు అన్యాయం చేయాలనీ చూస్తే … ఉరుకోము ఖబడ్దార్‌...

Read More..

మా పార్టీని 'కోడి కత్తి ' పార్టీ అంటారా ...?

విశాఖలో వైసీపీ అధినేతపై నిందితుడు శ్రీనివాస్ కోడి కత్తితో దాడి చేయడం ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇక అప్పుడు మొదలు ఆ పాయార్టీని కోడి కత్తి పార్టీ అనే నామకరణం చేసి టీడీపీ నేతలు అవహేళన చేస్తున్నారు.అయితే ఈ మాటలపై...

Read More..

పవన్ ట్విట్ : ఆ పగుళ్లపై సమాధానం కావాలి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల తూటాలు వదిలారు.పశ్చిమగోదావరి జిల్లా పోలవరం పోలవరం సమీపంలో కిలోమీటర్ మేర రోడ్డు మార్గానికి పగుళ్ళు రావడంపై ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ పవన్...

Read More..

అసలే ఆంధ్రవాళ్లు ... పైగా కులాల కుంపటి !

తెలంగాణాలో పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓట్ల కోసం తెగ తంటాలు పడుతున్నాయి.మొన్నటివరకు తెలంగాణాలో ఉన్న సెటిలర్స్ ను పట్టించుకోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వారి ఓట్ల కోసం తన రాజకీయ పంథా మార్చుకుంది.ముఖ్యంగా మహా...

Read More..

బాబాయి ప్రతిపాధనకు నో చెప్పిన అబ్బాయి?

నందమూరి హరికృష్ణ మరణంతో బాలకృష్ణతో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లు కలిసి పోయిన విషయం తెల్సిందే.‘అరవింద సమేత’ చిత్రం సక్సెస్‌ వేడుక సందర్బంగా బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా హాజరు కావడంతో చర్చనీయాంశం అయ్యింది.కుటుంబంలో విభేదాలు తొలగి పోవడంతో పాటు, ఎన్టీఆర్‌, బాలయ్యల మద్య...

Read More..

కేసీఆర్ కి హరీష్ వెన్నుపోటు పొడవాలనుకున్నాడా ..?

గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది.పార్టీలో కేటీఆర్ ప్రాధాన్యం పెంచేందుకే హరీష్ ను కేసీఆర్ దూరం పెడుతున్నారు అంటూ ఆయన మీద పార్టీలోనూ .ప్రజల్లోనూ ఒకరకమైన సానుభూతి వ్యక్తం అయ్యింది.అయితే హరీష్ ను ఎన్నికల...

Read More..

బాలకృష్ణపై సంచలన కామెంట్స్ చేసిన 'పవన్ కళ్యాణ్'.! బాలయ్య ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరగడం దురదృష్టకరమన్నారు....

Read More..

'మహాకూటమి' కేసీఆర్ ని బాగా ఇబ్బంది పెట్టేస్తోందా ..?

తెలంగాణాలో మహాకూటమి రోజు రోజుకి బలం పుంజుకోవడంతో పాటు అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపుని అందని ద్రాక్షలా చేస్తూ… పరిస్థితులు మార్చడంతో ఆ పార్టీ కలవరపెడుతోంది.మహాకూటమిలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో టీఆర్ఎస్ భయపడుతున్నట్టు కనిపిస్తోంది.అందుకే కూటమిని టార్గెట్ చేసేందుకు...

Read More..

మహాకూటమిలో కాంగ్రెస్ పంచిన సీట్లు ఇవేనా ..?

మహాకూటమిలో సీట్ల లెక్క ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.ఇప్పటికే సెట్ల సర్దుబాటు బవ్యవహారంలో బాగా లేట్ చేసామన్న అభిప్రాయంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన మిత్ర పక్ష పార్టీలకు సీట్లు సర్దుబాటు చేసింది.కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి...

Read More..

విజయశాంతి విజయానికి బాలయ్య కష్టపడబోతున్నాడా ...?

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలవడంతో టికెట్లు పొందిన అభ్యర్థులు… టిక్కెట్లు ఖచ్చితంగా .తమకే దక్కుతుందని ఆశించే ఆశావహులు ఇలా ఎవరికి వారు తమ అదృష్టాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.అధికార పార్టీ అప్పుడే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించగా … మహా కూటమి లో...

Read More..

పవన్ సభకు 'పవర్' కట్ ! కారణం ఆయనేనా ..?

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర మొదలుపెట్టాడు.ఈ పోరాటయాత్ర సభకు అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు.సభాస్థలి జనాలతో కిక్కిరిసి కనిపిస్తుంటే కత్తిపూడిలో విద్యుత్ ప్రసారం ఆగిపోయింది.అయితే సభ ప్రసారాలను ప్రజలు టీవీలలో వీక్షించకుండా ఆపేందుకే విద్యుత్ ప్రసారాలను ఆపేశారని...

Read More..

బాబు చెప్తే సరే ! 'చేయి' కలపడంపై సమర్ధింపు

ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పై సొంత పార్టీ నుంచి అధినేత చంద్రబాబుకు నిరసన వ్యక్తమవుతోంది.స్వర్గీయ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో పార్టీని పెట్టాడు.ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు ఎలా కలిపాడు మరి ఎంత దిగజారుడు...

Read More..

జగన్ పై దాడి : వైసీపీ ఎమ్యెల్యేకు నోటీసులు

వైసీపీ అధినేత జగన్ కేసులో రోజుకొకరు అన్నట్టుగా ఏదో ఒక విషయంపై నోటీసులు అందుకుంటూనే ఉన్నారు.ఈ కేసు చిక్కుముడి విప్పేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.తాజాగా… వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.విచారణకు హాజరుకావాలని ఆదేశించారు....

Read More..

రాహుల్ 'టెంపుల్ రన్'..ఇదే 2019 కొత్త అజెండా..!!!

దేశంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా నిలబడడానికి ఏకైక కారణం హిందుత్వం.బీజేపీ అనగానే అందరికీ గుర్తొచ్చేది కూడా హిందువుల మనోభావాలకి మొదటి ఆలయమనే భావన.దేవుడిని వ్యతిరేకించే కమ్యూనిస్టులు రానురాను ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం.అయితే కమ్యూనిస్టుల...

Read More..

'గుంటూరు ఘాటు' ..బాబు రుచి చూస్తారా..??

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని, బాబు తీసుకునే నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.అయితే చంద్రబాబు నాయుడు తీసుకునే ఆ నిర్ణయం కేవలం గుంటూరు జిల్లాకు మాత్రమే పరిమితమై ఉంటాయని...

Read More..

ఓహో ... లగడపాటి సర్వేలు ఇలా ఉంటాయా ..?

లగడపాటి రాజగోపాల్ ఈ పేరు బాగా ఫేమస్.ఎందుకంటే ఈ మాజీ ఎంపీ గారి సర్వేలు చాలా ఫేమస్.ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితుల గురించి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? ఇలా… అనే అంశాల...

Read More..

బీజేపీ రెండో జాబితా ఇదే !

తెలంగాణాలో పట్టు సాదించేందుకు అన్ని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నాయి.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రచారంలో మునిగిపోయింది.ఇక మహాకూటమిలో ఉన్న పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసుకున్నాయి.అయితే… బీజేపీ...

Read More..

ముగిసిన 'సేనాని' రైలు ప్రయాణం !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన ‘సేనానితో రైలు ప్రయాణం’ ముగిసింది.జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రైలు యాత్ర జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి తుని వరకు ప్రయాణించారు.తుని వరకు ప్రయాణం సాగించిన పవన్‌కు అక్కడ అభిమానులు...

Read More..

జగన్ పై దాడి : డీజీపీకి ఎస్సీ కమిషన్ నోటీసులు !

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడి సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటన రాజకీయ పార్టీల మధ్య మరింత అగ్గి రాజేసింది.ఇది ఇలా ఉంటే … తాజాగా ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ, విశాఖపట్నం ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్‌...

Read More..

తెలంగాణ ఎన్నికలు : ఆ యంగ్ హీరోయిన్ కి బీజేపీ టికెట్ !

తెలంగాణ బీజేపీ శుక్రవారం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.ఆ జాబితాలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రేష్మ రాథోడ్ కూడా ఉన్నారు.”ఈ రోజుల్లో” యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.అంతే కాకుండా … ఆమె ఇప్పటికే బీజేపీ...

Read More..

ఆ వివరాలు కావాలంటూ ... హైకోర్టు లో రేవంత్ పిటిషన్

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టుకెక్కారు .అసలు తన మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నయో వివరాలు కావాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలు...

Read More..

తెలంగాణ బీజేపీలో టికెట్ల రగడ ! ఆఫీసుపై దాడి ఫర్నిచర్ ధ్వంసం

తెలంగాణ బీజేపీలో టికెట్ల రగడ ! ఆఫీసుపై దాడి ఫర్నిచర్ ధ్వంసం భారతీయ జనతా పార్టీ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం తాజాగా ప్రకటించిన రెండో జాబితా ఆ పార్టీ చిచ్చుపెట్టింది.నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను బరిలోకి...

Read More..

సుప్రీంలో ఓటుకు నోటు ! బాబు అప్పుడు బుక్కవుతాడా ...?

అప్పట్లో టీడీపీని ఒక కుదుపు కుదిపి చంద్రబాబు అకస్మాత్తుగా కరకట్టకు వెళ్లేలా చేసిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.తెలంగాణ, ఆంధ్రాలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ కేసు వ్యవహారం మళ్ళీ మొదలు కావడం సంచలనం సృష్టిస్తోంది.ఈ ఓటుకు నోటు...

Read More..

జనసేన - వైసీపీ ! మధ్యలో చిరంజీవి !

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులే కాదు శాశ్వత మాటలు కూడా ఉండవనేవి అక్షర సత్యం.అలాంటి నియమ నిబంధనలకు కట్టుబడితే రాజకీయాల్లో మనుగడ కష్టం.ఇప్పుడు కావాల్సిందంతా ఏ ఎండకి ఆ గొడుగు… అంతిమంగా కావాల్సింది అధికారం.మిగతా వాటి గురించి ఎన్ని చెప్పుకున్నా…...

Read More..

ఆ సర్వే ఫలితాలు : తెలంగాణాలో కూటమి ... ఏపీలో వైసీపీ !

ఎన్నికల సమయంలో సర్వేల సంస్థల హడావుడి మాములుగా ఉండదు.ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది.? ప్రజలు ఏమనుకుంటున్నారు.? అధికారం ఎవరికి దక్కబోతోంది అనేవి లెక్కతేల్చుతుంటారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అనేక సర్వే సంస్థలు తమ ఫలితాలను ప్రకటించాయి.తాజాగా మరో సర్వే రిజల్ట్...

Read More..

వాయిదాపడ్డ జగన్ పాదయాత్ర !

ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 3వ తేదీ (శనివారం) నుంచి తిరిగి ప్రారంభం కాలాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మరోసారి వాయిదా వేశారు.విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడిలో కోడి పందాల్లో కోళ్లకు కట్టే...

Read More..

పొత్తు ప్రకంపనలు ! అక్కడా .. ఇక్కడా అదే తంతు

టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో ఎట్టకేలకు పొత్తు పెట్టేసుకున్నాడు.ముందు ఈ పొత్తు తెలంగాణ వరకు మాత్రమే పరిమితం అని చెప్పుకొచ్చిన బాబు ఇప్పుడు మెల్లిగా ఏపీ వైపు తీసుకొచ్చారు.కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై నిర్మించబడిన తెలుగుదేశం పార్టీ , ఇప్పుడు...

Read More..

జగన్ పాదయాత్ర రేపటి నుంచే !

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరగడంతో ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది.అయితే ఆ యాత్ర సేవారం నుంచి ప్రారంభం కాబోతోంది.ఇప్పటివరకు ఆయన పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు...

Read More..

రేవంత్ రెడ్డి భద్రత విషయంలో మార్పులు !

నాకు రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో తననుకున్న ముప్పు కారణంగా 4 ప్లస్‌ 4 భద్రత కల్పించాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధం లేకుండా తనకు కేంద్ర బలగాలతో...

Read More..

రైలు యాత్ర తో జనంలోకి పవన్ ! అభిమానులు ఏం చేయాలంటే..?

తూర్పుగోదావరి జిల్లాలో పోరాట యాత్రకు సిద్దమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లేందుకు వినూత్నంగా ప్లాన్ చేశారు.జనంతో మమేకం అవ్వడమే ముఖ్య ఉద్దేశంగా… ఆయన రైలు ప్రయాణం చేయబోతున్నారు.శుక్రవారం (నవంబర్2న) రైలు యాత్ర చేయనున్నారు.విజయవాడ నుంచి తుని వరకు ఆయన...

Read More..

అవి ఎత్తుకుపోతున్నారంటూ .. పవన్ ట్విట్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.టీడీపీ నేతలు ఓట్లు ఎత్తుకుపోతున్నారని పవన్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.పవన్ ట్విట్ తో జనసేన కార్యకర్తలు ప్రభుత్వం పై నెగటివ్ ట్రోల్స్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు.ఇటీవల...

Read More..

నక్సల్స్ వార్నింగ్ ! తెలంగాణాలో ఎన్నికలు బహిష్కరించాలంటూ...

తెలంగాణాలో గత కొంతకాలంగా చడీ చప్పుడు లేకుండా ఉన్న నక్సల్స్ మళ్ళీ తమ ఉనికి అడపాదడపా చాటుతూనే ఉన్నారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో ఆ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక ద్రుష్టి పెట్టడంతోపాటు… ఆ ప్రాంత...

Read More..

లెక్కతేల్చారు ! టీడీపీ, కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు అంటే ..?

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారమే పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ను పిలిపించి.ఈ మేరకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్‌ మీడియాతో...

Read More..

'తెలుగు' కేది గౌరవం..?.. చెప్పవోయ్ మోడీ..!

మోడీ గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన సమయంలో తెలుగువారంటే నాకెంతో అభిమానం మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించుకుంటూ.అభిమానిస్తూ ఉంటాను, మీ అభివృద్ధి తప్పకుండా కృషి చేస్తాను అంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఏపీ పై అపారమైన ప్రేమ ఉన్న వాడిలా మోడీ...

Read More..

చరమాంకంలో చంద్రబాబు రాజకీయ జీవితం..??

దేశంలోనే అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల్లో నేను ఒకడిని అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో పడనుందా.?? ఏపీ ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరా.?? తాజా పరిస్థితిపై సర్వేలు చేయించుకున్న ప్రభుత్వానికి దిమ్మదిరిగే షాక్...

Read More..

జగన్ పై దాడి : వైసీపీ పిటిషన్ పై విచారణ వాయిదా !

విసాఖా ఎయిర్ పోర్ట్ లో తనపై జరిగిన దాడి నేపథ్యంలో ఏపీ పోలీసుల పక్షపాత దర్యాప్తుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.హత్యాయత్నం కేసు దర్యాప్తు...

Read More..

ఏపీలో సైకిల్ ఎక్కబోతున్న ఎర్ర పార్టీలు ..?

తెలంగాణాలో టీడీపీ ఉనికే కోల్పోయింది అనుకుంటున్నా సమయంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించుకుని టీడీపీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ తో జతకలిసి మహాకూటమి అంటూ మిగతా పార్టీల జతన చేరిపోయాడు.మొదట టీడీపీకి అక్కడ ఒక్క సీటు కూడా...

Read More..

ఆ విషయంలో కేసీఆర్ హ్యాపీనా ..? కారణం ఆయనేనా ..?

అన్ని పార్టీల అధినేతలు తెలంగాణ ఎన్నికల టెన్షన్ లో ఉన్నారు.ఎప్పుడు తిన్నామో ఎప్పుడు పడుకున్నామో తెలియనంతగా బిజీబిజీగా గడిపేస్తున్నారు.గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నాడు.దీనంతటికీ కారణం ఆయన...

Read More..

తెలంగాణాలో ఆ సీట్లపై కాంగ్రెస్ సర్వే ! రిజల్ట్ ఇలా వచ్చిందా ..?

తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టుగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటోంది.అందులో భాగంగా.కొన్ని సీట్లను కూడా త్యాగం చేసి మహా కూటమి ఏర్పాటు చేసి అందులో చేరిన పార్టీలకు పంచేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ అభ్యర్థుల...

Read More..

జగన్ సెక్యూరిటీపై పార్టీ కసరత్తు ! ఇక ఇలా భద్రత కల్పిస్తారా ..?

వైసీపీ అధినేత జగన్ పై గత నెల 25వతేదీన విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి నేపథ్యంలో జగన్ భద్రత విషయంలో మరింత చర్చ జరుగుతోంది.జగన్ పాదయాత్ర మళ్ళీ ప్రారంభించే ఉద్దేశంలో ఉండడంతో.ఆయనకు మరింత భద్రతను పెంచాలని నిర్ణయించారు.పాదయాత్రలో జగన్...

Read More..

'సెటిలర్స్' చూపు ఎటువైపు ...? కారా ..? కూటమా ...?

తెలంగాణాలో సీమాంధ్రుల మీద అన్ని రాజకీయ పార్టీలకు ఎక్కడ లేని ప్రేమ పెరిగిపోయింది.వారు అడిగినా అడగకపోయినా పార్టీలు మాత్రం వరాల జల్లులు కురిపిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి.గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే సీమాంధ్ర ఓటర్లు చాలామందే ఉన్నారు.ఇప్పుడు...

Read More..

`ఆ విష‌యం`లో జ‌గ‌న్‌పై ఈ ప్ర‌చారం ఏంటి...!

వ‌చ్చే ఏడాది జ‌రగ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ఏపీలో అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ.ఈ క్ర‌మంలోనే పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నారు, పాద‌యాత్ర చేస్తున్నారు.ప్ర‌జల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేయాల‌ని భావిస్తున్నారు.ఇంత వ‌ర‌కు...

Read More..

జగన్ మలివిడత పాదయాత్ర కి భారీ ఏర్పాట్లు..

వైసీపీ అధినేత జగన్ భుజానికి గాయం అయిన నాటినుంచీ జగన్ ని చూసుకోవడం కుదరలేదని కేవలం ఆరోజు టీవీలలో చూడటమే తప్ప మళ్ళీ ఇప్పటికి తమ అభిమాన నాయకుడిని చూసుకోలేక పోతున్నామని జగన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే మళ్ళీ జగన్...

Read More..

బాబుపై నెటిజ‌న్ టాక్: వ‌ద్దు మ‌హాప్ర‌భో...!

ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, నాక‌న్నా సీనియ‌ర్ ఎవ‌రూ లేరు.ప్ర‌దాని న‌రేంద్ర మోడీ క‌న్నా కూడా ముందుగా నేను 1995లో సీఎం అయ్యాను.నేనే ఈ దేశంలో సీనియ‌ర్‌ను.న‌న్ను మించిన మొన‌గాడు లేరు! – ఇదీ రెండు రోజుల కింద‌ట ఢిల్లీలో ఏర్పాటు చేసిన...

Read More..

పవన్ కోటలో ఏం జరుగుతోంది ..? 'తోట' అలకకు కారణం ఏంటి..?

జనసేన పార్టీ లో అధినేత పవన్ ఏరి కోరి కొంతమంది సెలెక్ట్ చేసుకుని మరీ ఒక టీమ్ ఫార్మ్ చేసాడు.జనసేనలో అంతర్గతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి పవన్ ఆ కోటరీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు.ఇక పవన్ ఎక్కడికి...

Read More..

అనుకున్నదొక్కటి ... అయ్యిందొక్కటి ! వైసీపీకి ఇదే జరిగిందా ..?

ఏపీలో ఏకైక విప‌క్షం వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు తీవ్రంగా తంటాలు ప‌డుతోంది.ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ప్రారంభించిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను ఎన్నిక‌ల వ‌ర‌కు సాగదీద్దాం.అనే రేంజ్‌లో నిర్వ‌హిస్తున్నారు.అంటే … దీనిని సెంటిమెంట్‌గా చూపించి, ప్ర‌జ‌ల నుంచి సింప‌తీ పొందాల‌ని...

Read More..

రాజకీయ పార్టీలకు ఝలక్ ! సొంత మేనిఫెస్టో తో ఆ గ్రామస్థులు ...

రాజకీయ నాయకులైన పార్టీలైన ఎన్నికల సమయంలోనే ప్రజల మాట వింటారు.ఎన్నికల అయిపోతే ఇక నాయకులు ప్రజలు జరగాలి తప్ప ప్రజలు చుట్టూ నాయకులు తిరగరు.ఎన్నికల్లో ఎక్కడలేని హామీలు ఇస్తూ ఎన్నికలు అయిపోయాక వాటి సంగతి మరిచి పోవడం రాజకీయ నాయకులకు అలవాటు.అయితే...

Read More..

ఆ.. 'మైక్' పై 'బాబు' ఆగ్రహం ! ఇకపై ప్రెస్ మీట్ లు కట్

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడి తర్వాత వైసీపీ నేతలు ఒక రేంజ్ లో టీడీపీ టిడిపి పై రెచ్చి పోయి మరి ప్రకటన చేశారు.అయితే ఈ పరిణామాలన్నీ టీడీపీకి బాగా కలిసి...

Read More..

ఎన్నికల ప్రచారంలో మోత్కుపల్లిపై దాడి

తెలంగాణ లో సీనియర్ పొలిటీషియన్ … టీడీపీలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్న మోత్కుపల్లి నరసింహులుపై దాడి జరిగింది.యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దాడి జరిగింది.ఎన్నికల ప్రచారంలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్ నేత బూడిద...

Read More..

జనసేనాని పోరాట యాత్ర షెడ్యూల్ ఫిక్స్ ! ఎప్పటి నుంచి అంటే..?

కొంతకాలం విరామం తరువాత జనసేనాని పోరాట యాత్ర మళ్ళీ మొదలు కాబోతోంది.శ్రీకాకుళం తుఫాన్ బాధితులను పరామర్శించిన తరువాత హైడెరాబ్యాడ్ కే పవన్ పరిమితం అయ్యాడు.తాజాగా… తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర షెడ్యూల్ ఖరారైంది.నవంబర్ 2వ తేదీ నుంచి తుని...

Read More..

జగన్‌ కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు అస్వస్థత

జగన్‌‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఆస్వస్థతకు గురయ్యాడు.దీంతో సిట్ బృందం అతన్ని కేజీహెచ్‌కు తరలించింది.శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యులు.అతను గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు.శ్రీనివాసరావు గుండెపోటుతో బాధపడుతున్నాడని, ట్రీట్‌మెంట్‌కు సహకరించడం లేదని డాక్టర్ దేముడు వెల్లడించారు.తనకు ట్రీట్‌మెంట్ వద్దని.అవయవ దానం...

Read More..

కాలిఫోర్నియాలో ‘భారతీయ దంపతులు’ మృతి..!

అమెరికాలోని కాలిఫోర్నియా లో కేరళా రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువ దంపతుల మరణం వారి కుటుంభాలలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.వివరాలలోకి వెళ్తే.కాలిఫోర్నియాలోని ప్రముఖ యోసెమైట్‌ జాతీయ పార్కులో సుమారు 800 అడుగుల అత్యంత ఎత్తైన పర్వతం పైనుంచి విష్ణు విశ్వనాథ్‌ (29),...

Read More..

టి.కాంగ్రెస్ తొలి జాబితా ఇదేనా ..?

కొద్ది రోజులుగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలో తీవ్ర తర్జనభర్జనలు పడుతోంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయగా.ఆ విషయంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది.దీనికి కారణం మహా కూటమిలో సీట్ల సర్దుబాటు కాకపోవడమే కారణంగా తెలుస్తోంది.అందుకే… కాంగ్రెస్ పార్టీ...

Read More..

పవన్ ప్రకటనతో 'తికమక' లో కమ్యునిస్టులు..!

నాకొంచం తిక్క ఉంది దానికో లెక్క ఉంది అంటూ సినిమా డైలాగులు ఎంతో అద్భుతంగా పేల్చే పవన్ కళ్యాణ్ కి నిజంగానే తిక్క ఉందనే పరిస్థితికి వచ్చేశారు అభిమానులు.ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక తికమక పడిపోతున్నారు జనసేన కార్యకర్తలు ,...

Read More..

కేటీఆర్ కాదు కేసీఆర్ చెబితేనే 'సెట్' అవుతారంట !

తెలంగాణాలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సెటిలర్స్ ఉన్నారు.అందుకే వారి ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు కన్నేశాయి.ఇంతకు ముందు .ముందు వెనుక చూడకుండా ఆంధ్ర ప్రజలపై టీఆర్ఎస్ అధినాయకుడితో పాటు ఆ పార్టీ...

Read More..

ఏపీలో పరిస్థితి ఏంటి..? ఏ పార్టీ బలం ఎలా ఉంది..?

ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల వాతావరణం వేడిమీద ఉంది.టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్తున్న మహాకూటమి కొద్ది కొద్దిగా బలం పెంచుకుంటూ టీఆర్ఎస్ కి ముచ్చెమటలు పట్టిస్తోంది.ముఖ్యంగా తెలంగాణాలో మొన్నటివరకూ బలహీనంగా ఉన్న టీడీపీ కూడా ఇప్పుడు బలపడినట్టు కనిపిస్తోంది.ఇక ఏపీ విషయానికి వస్తే…...

Read More..

మోడీ కి బాబు చుక్కలు చూపించనున్నారా..??

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు.ఏపీకి జ‌రుగుతున్న అన్యాయం, త‌న ప్ర‌భుత్వంపై జ‌రుగుతున్న కుట్ర రాజ‌కీయాలు, కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కం గా ఏపీపై చూపుతున్న వివ‌క్ష‌.వంటి వాటిపై గ‌త కొన్నాళ్లుగా చంద్ర‌బాబు...

Read More..

ఏంటి ఈ నాన్చుడు ..? కాంగ్రెస్ పై టీజేఎస్ ఆగ్రహం

మహాకూటమిలో ఉన్న టీజేఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు సీట్ల పంపకాలను త్వరగా తేల్చాలని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండటంతో టీజేఎస్ అసహనం వ్యక్తం చేస్తోంది.సోమవారం...

Read More..

'బాబు' ఆయన అల్లుడంటే ... ఈవిడకు సిగ్గేస్తుందంట !

నీ 40 ఏళ్ల అనుభవంతో నీ కొడుకు వయసున్న జగన్‌పై హత్యాయత్నం చేయిస్తావా? రాష్ట్రంలో అసమర్ధ పాలన సాగుతోంది.ఆపరేషన్ గరుడను సృష్టించి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావ్.ప్రతిపక్ష నేతను అంతం చేయడమే లక్ష్యంగా.నీ ప్లాన్ అని అందరికి తెలిసింది.చంద్రబాబు నువ్వు హడావిడిగా ఢిల్లీ...

Read More..

నేనొస్తానంటే నువ్వొద్దంటావా ..? జగన్ నో చెప్పడం పై 'గాలి' ఆవేదన

వేర్వేరు పార్టీలో ఉన్నా గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ లకు మధ్య గాఢానుబంధం ఉంది.కర్నాటక రాజకీయాలను ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి శాసిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడానికి వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు.వీరి ఇద్దరి అనుబంధం ఇప్పటిది కాదు.వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుండగా .ఆయన...

Read More..

ఏపీపై కేసీఆర్ కి ఇంత ప్రేమ ఉందా..? కేటీఆర్ ఇప్పుడెందుకు చెబుతున్నాడు ..?

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రతి పార్టీ ప్రయత్నిస్తోంది.ఏ ఎండకి ఆ గొడుగు అన్న విధంగా ఓటర్లను మభ్యపెడుతూ … ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు చూస్తున్నాయి.తాజాగా కేటీఆర్ ఓ కార్యక్రమంలో పాల్గొని కీలక వాక్యాలు చేసి తెలంగాణాలో ఉన్న సెటిలర్స్...

Read More..

‘పవన్’...అభిమానులకి ‘చిరు హెచ్చరిక’..!

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్ష పోరు చేస్తామని, పొత్తులు ఉండవని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆదిశగా పార్టీని ఏపీలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు.అయితే పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కి...

Read More..

‘పవన్’...అభిమానులకి ‘చిరు హెచ్చరిక’..!

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్ష పోరు చేస్తామని, పొత్తులు ఉండవని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆదిశగా పార్టీని ఏపీలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు.అయితే పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కి...

Read More..

'మహా కూటమి' ని టెన్షన్ లో పెట్టిన....'జేపీ'..!

తెలంగాణలో ఎన్నికల హడావిడి మాములుగాలేదు.ఒక పక్క కూటమి పార్టీలు మరో పక్క ఒంటరి పోరు లో టీఆర్ఎస్ డీ అంటే డీ అంటున్నాయి.సరిగ్గా మరో నెల కాలమే సమయం ఉండగా ఎవరికి వారు తెలంగాణలో ఓట్ల కోసం చేయని ఫీట్లు లేవు.టీఆర్ఎస్...

Read More..

చినబాబు ఇక్కడి నుంచి ... పెదబాబు అక్కడి నుంచి !

ఏపీలో రాజకీయ వేడి మొదలయ్యింది.టికెట్ల కోసం చంద్రబాబు ని ప్రసన్నం చేసుకుని తమ జాతకం మార్చుకోవాలని నాయకులు ప్రయత్నిస్తున్నారు.అయితే.వారి సంగతి ప్రస్తుతానికి పక్కనపెడితే… ఇప్పుడు చంద్రబాబు దృష్టంతా తన కుమారుడు లోకేష్ బాబు మీద పెట్టాడు.లోకేష్ కి ఇప్పటికే పార్టీలో కీలక...

Read More..

అదిగో డౌటు ... ఇదిగో ట్విట్ ! పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జనసేనాని

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు అంశంపై క్లారిటీ ఇచ్చేశారు వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళుతుందని తమకు ఎవరి సహకారం అవసరం లేదని ఒంటరిగానే మా సత్తా చూపిస్తాం అన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు అంతేకాదు గత...

Read More..

'కత్తిపోటు' విలువ కోటి రూపాయలా ...?

వైసీపీ అధినేత జగన్ మీద జరిగిన కత్తి దాడి వ్యవహారానికి సంబంధించి రోజుకో కీలక ఆధారాలు లభ్యం అవుతున్నాయి.హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు వెనుక భారీ డీల్‌ జరిగినట్టుగా తెలుస్తోంది.ఇటీవలే శ్రీనివాస్‌ ఠానేల్లంకలో రూ.కోటి విలువైన నాలుగు ఎకరాల భూమి కొనుగోలుకు సిద్ధపడ్డాడనే...

Read More..

తేలిన పంపకం ! ఎవరికి ఎన్ని సీట్లు అంటే ...?

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ.టీజేఎస్ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో నిన్న రాత్రి టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ, టీపీసీసీ...

Read More..

ఢిల్లీ లో బాబు ఆరోపణలు ! బాబు టార్గెట్ మోదీ నే

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లి టార్గెట్ బిజెపి టార్గెట్ వైసిపి అన్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి మరి దుమ్ము దులిపేశారు.ఏపీలో జగన్ పై జరిగిన దాడి టిడిపి ప్రభుత్వానికి మాయని మచ్చలా తయారవడంతో నష్ట నివారణ చర్యలు...

Read More..

టీడీపీ వైపు చూస్తున్న పురందరేశ్వరి ! బాబు రానిస్తాడా..?

ఎన్టీఆర్ కుమార్తెగా … కేంద్ర మంత్రిగా ఒక వెలుగు వెలిగిన దగ్గుపాటి పురంధరేశ్వరి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టలవైపు చూస్తున్నారు.ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.ఆమె పార్టీ మారతారని అనుమానంతో … ఆమెకు ఎయిర్ ఇండియా డైరెక్టర్ పదవి కూడా...

Read More..

ఆపరేషన్ 'గరుడ'... ఇప్పుడు బుక్కయ్యేది శివాజీయేనా ...?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశం ఏదైనా ఉందా అంటే… అది జగన్ పై హత్యాయత్నం ఒకటి.ఇక రెండవది ఆపరేషన్ గరుడ .‘ఆపరేషన్ గరుడ’.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపిస్తోన్న పదం.ఏడు నెలల క్రితం నటుడు శివాజీ పరిచయం చేసిన ఈ...

Read More..

కాంగ్రెస్ లోకి వలసలు సరే ! ఆ తరువాత ఏంటి..?

తెలంగాణలో ఓటింగ్ సమయం దగ్గరకు వచ్చేకొద్దీ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి.టిఆర్ఎస్ లో నెలకొన్న టికెట్ వివాదాలు ముదిరి పాకానపడ్డాయి ఇక్కడ వ్యవహారాలతో విసుగు చెందిన నాయకులంతా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.ఈ పరిణామం గులాబీ శిబిరంలో గుబులు పుట్టిస్తుండగా...

Read More..

అది నిజమేనా ..? డీజీపీకి ఈసీ లేఖ

ప్రతిపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మహా కూటమి నేతల ఫిర్యాదు చేశారు.దీంతో పాటు సీఎం, మంత్రుల క్యాంపు కార్యాలయాల్లో పార్టీ సభలు, రైళ్లలో సీఎం ఫోటోలకు సంబంధించి కొన్ని ఆధారాలను కూటమి నేతలు ఈసీకి సమర్పించారు.ఈ విషయాలపై ఈసీ సీరియస్ గా...

Read More..

వారెవ్వా ! నాయకుల 'చిత్ర' విచిత్రాలు చూడండయ్యా !

తెలంగాణాలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో నాయకులూ ప్రచారానికి దిగిపోయారు.మారు మూల పల్లెలకు కూడా వెళ్ళిపోయి .వరసలు కలిపేస్తూ … దండాలు పెట్టేస్తున్నారు.అంతేనా … జనాలు సీరియస్ గా ఏదైనా పనిలో నిమగ్నం అయితే… వీరు కూడా ఆ పని...

Read More..

పరువు తీస్తున్న పీఏలు ... బాలయ్య ఇదేందయ్యా ..?

ఎప్పుడూ ఏదో ఒక వివాదం లో చిక్కుకోవడం ప్రజల్లో పలుచనవ్వడం నందమూరి బాలకృష్ణకు అలవాటయిపోయింది.బాలయ్య అభిమానులు కొట్టడం… తన నోటి దురద తో ఏదో ఒకటి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ఇలా ఏదో ఒక విషయంలో బాలయ్య అభాసుపాలు అవుతూనే ఉన్నాడు .తాజాగా...

Read More..

జనసేనుడి కొంపముంచుతున్న అభిమానులు

ఏపీ రాజకీయాల్లో అధికార టిడిపి , ప్రతిపక్ష వైసిపి ఈ రెండు పార్టీలు కీలకంగా ఉన్న తరుణంలో కేవలం అతి తక్కువ సమయంలోనే ఏపీలో రెండు ప్రధాన పార్టీల కి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ జనసేన...

Read More..

ఆ ఘటనపై అనుమానాలున్నాయి ! హైకోర్టు లో పిటిషన్ వేసిన వైసీపీ

విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.జగన్‌పై హత్యాయత్నం విషయంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి లంచ్‌మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు....

Read More..

'నామా' అయితేనే గెలుపు ధీమా ! కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ !

మహాకూటమి తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరావు పేరు దాదాపు ఖరారయిపోయింది.సామాజికంగా, ఆర్ధికంగా, ఏ విధంగా చూసినా ‘నామా’ నే ఇక్కడ సరైన క్యాండిడేట్ అనే ఒక బలమైన అభిప్రాయానికి కూటమిలోని మెజార్టీ పార్టీలు ఒక...

Read More..

కేసీఆర్ పై చంద్ర‌బాబు సెటైర్..! అప్పుడేమో సైలెంట్ గా ఉన్నావ్...ఇప్పుడు జగన్ కి ఎందుకు ఫోన్ చేసావ్.?

ఏపీపై ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనతో తేలిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు.విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి, అనంతరం జరిగిన పరిణామాలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ‘‘ దాడి జరిగిందని ఆరోపణలు చేసిన జగన్‌.బాధ్యత లేకుండా హైదరాబాద్‌ వెళ్లిపోయారు.వాళ్లలో వాళ్లు...

Read More..

జగన్ అప్డేట్స్: ఏ నిమిషంలో ఏం జరిగింది ..?

వైసీపీ అధినేత జగన్ పై నిన్న జరిగిన దాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ దాడి సమయం దగ్గర నుంచి హాస్పిటల్ కి చేరే సమయం వరకు ప్రతి నిమిషం ఏమి జరిగిందో చూద్దాం… ! గురువారం ఉదయం… 11.00:...

Read More..

నిందితుడి మాట ! జగన్ అలా అవ్వాలనే ఇలా చేశా !

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ సారైనా ఏపీ సీఎం కావాలన్న ఉద్దేశ్యంతోనే ఆయనపై సానుభూతి పెంచడానికి...

Read More..

ప్రొఫెసర్ గారి ఆగ్రహం ! మా వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేస్తున్నారు

తెలంగాణ ప్రభుత్వం పై ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణాలో వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతోందని, సాధారణ ఫోన్లతో పాటు వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేయిస్తున్నారని అనుమానాలను వ్యక్తం చేశారు.నాకు కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పారన్న...

Read More..

జగన్ పై దాడి ! ఆ కత్తి ఎలా వచ్చింది ..? నిందితుడు ఎవరు..? అసలు ఉద్దేశం ఏంటి..?

విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కత్తితో దాడి కలకలం రేపుతోంది.ఎయిర్ పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది…దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఎవరు అన్న అంశాలపై విశాఖ పోలీసులు దృష్టి సారించారు.దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఎయిర్ పోర్ట్...

Read More..

నిలదీతలు.. అడ్డగింతలు ! టీఆర్ఎస్ కి ఎదురుగాలి

తెలంగాణాలో మళ్ళీ అధికారం దక్కించుకోవాలనే ఆశతో దూకుడుగా ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద అంత వ్యతిరేకత లేకపోయినా మళ్ళీ సిట్టింగులకే పార్టీ టికెట్ ఇవ్వడంతో ప్రజల్లో వారి మీద ఉన్న...

Read More..

వివాదంలో టీటీడీ ! పరువునష్టం కేసులో ' ఫీజు' కలకలం

కొద్ది నెలల క్రితం వరకూ టీటీడీ తరుచూ వార్తల్లో ఉండేది.మాజీఏ ప్రధానార్చకుడు రమణదీక్షితులు టీటీడీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, పింక్ డైమండ్ పోయిందని ఇలా అనేక ఆరోపణలు చేస్తూ వివాదం రేపాడు.ఆ తరువాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది.ఆ...

Read More..

ఉత్తరాంధ్ర పై ఎందుకో ఇంత ప్రేమ ! అన్ని పార్టీల ఫోకస్ ఇక్కడే

ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కొంతకాలంగా తెగ ప్రేమ కురిపించేస్తున్నాయి.అక్కడ ప్రజల సెంటిమెంట్ కనిపెట్టి వారిని బుట్టలో పడెయ్యడానికి శక్తివంచనలేకుండా ట్రై చేస్తున్నాయి.ముందుగా గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టిన పార్టీలు అధికారంలోకి రావాలంటే ఆ రెండు జిల్లాలే కాదు ఉత్తరాంధ్ర...

Read More..

'ఆ మంత్రి..ఆఎమ్మెల్యే' టార్గెట్ గా ఐటీ దాడులు..?

ఏపీలో జరిగిన ఐటీ దాడులతో టీడీపీ ఒక్క సారిగా ఉలిక్కిపడింది.నేతల ఆస్తులే టార్గెట్ గా చేసుకున్న ఐటీ టీడీపీ కి చెందిన బడా బడా వ్యక్తులకి ముర్చెమటలు పట్టించింది.తెలంగాణా మీదుగా ఏపీ వచ్చిన తుఫానులా ఐటీ తుఫాను తమ్ముళ్ళ తో గుటకలు...

Read More..

తెలంగాణ టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే !

తెలంగాణ‌లో పోటీ చేయ‌బోమే టీడీపీ అభ్య‌ర్ధుల‌ లిస్ట్ ను టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే పోటీ చేయాల‌ని భావించిన చంద్ర‌బాబు ఆ మేరకు లిస్టు ఫైనల్ చేశారు.గెలుపు గుర్రాలే టీడీపీ నుండి ఎన్నికల బరిలో...

Read More..

బాబు చెప్పిందే వేదమా ..? జనాలు వెర్రోళ్ళు అనుకుంటున్నారా ..?

చెప్పేవాడికి వినేవాడు లోకువ అని టీడీపీ అధినేత చంద్రబాబు తాను ఏది చెప్తే అదే జనాలు నమ్మాలి అనే ధోరణిలోనే ఇంకా రాజకీయాలు చేస్తున్నాడు.బాబు చెప్పిందే నిజం అదే అక్షర సత్యం అన్నట్టుగా ఆయన అనుకూల మీడియా కూడా ప్రచారం చేస్తుంది.బాబు...

Read More..

ఆ 'పంచాయతీ' పై పవన్ ముందుకా ...? వెనక్కా..?

ఏపీలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో అందరి దృష్టి ప్రధాన పార్టీల మీద పడింది.దీనిపై ఏ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ప్రధానంగా కొత్తగా ఎన్నికల బరిలోకి వెళ్ళబోతున్న జనసేన...

Read More..

లోకేష్‌ పెళ్లి అయిన రోజు జరిగిన అనుకోని ఘటన. స్వయంగా చెప్పిన చంద్రబాబు. అదేమిటో తెలుసా..?

రాజకీయ నాయకులు అంటే అంతే.అధికారంలో ఉన్నా, లేకపోయినా రోజూ ప్రజల మధ్యే ఉండాల్సి వస్తుంది.వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా పోరాటం చేయాలి.అధికార పక్షంలో ఉంటే సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి.అలా చేస్తేనే ఏ రాజకీయ నాయకుడికైనా సుదీర్ఘ రాజకీయ...

Read More..

మహాకూటమిలో సీట్ల చిక్కుముడికి తెరపడిందా..?

మహాకూటమిలో ఇప్పటి వరకు పెద్ద చిక్కుముడిగా ఉన్న సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.ఈ వ్యవహారం తెగేవరకు సాగదీస్తే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించడంతో సీట్ల పంకం లిస్ట్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న...

Read More..

త్వరలోనే కొత్త పార్టీ...జనసేన ఊసెత్తని జేడీ..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అందరికి సుపరిచితమే ఎందుకంటే సీబీఐ జేడీగా ఎన్నో క్లిష్టతరమైన కేసులని ఆయన చేధించారు.నీతి , నిజాయితీకి మారుపేరు గల అధికారిగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.అయితే ఇంకా కొన్నేళ్ళ సర్వీసు ఉండగానే సేవ చేయాలనే కాంక్షతో తన...

Read More..

జగన్ పవన్ మధ్యలో ఆమె

ఏపీలో రాజకీయాలు రసవత్రంగా ఉన్నాయి.వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ఒక పార్టీని మించి మరో పార్టీ ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది.తెలంగాణాలో ఎలా అయితే… అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయో సరిగ్గా అదే ఫార్ములాను...

Read More..

ఖమ్మం టీఆర్ఎస్ ని షేక్ చేస్తున్న 'నామా' నామస్మరణ

తెలంగాణలో అన్ని జిల్లాలతో పోల్చితే ఖమ్మం జిల్లాది ప్రత్యేకమైన స్థానం.ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.రాష్ట్రం విడిపోయిన తరువాత టీడీపీ కంచుకోటగా ఉన్న ఖమ్మం స్థానం చేజారిపోయింది.అయితే మళ్ళీ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తన సత్తా చూపడానికి, పునర్వైభవం...

Read More..

బీజేపీకి అమిత్ షా 'భారీ' విరాళం !

ప్రస్తుత భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అన్ని తానై ముందుకు నడిపిస్తూ… షాడో ప్రధానిగా చలామణి అవుతున్న ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పార్టీకి రూ.1000 విరాళం ప్రకటించారు.ఈ డబ్బును నమో ఆప్ ద్వారా ఆయన పంపారు.ఈ సందర్భంగా కార్యకర్తలకు,...

Read More..

కోదండరాం పార్టీకి 'అగ్గిపెట్టె' గుర్తు ఖరారు

ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జన సమితికి ఎన్నికల గుర్తు ఖరారయ్యింది.టీజేఎస్‌కు ‘అగ్గిపెట్టె’ గుర్తును ఈసీ కేటాయించింది.ఇప్పటికే మహాకూటమిలో 20 సీట్లు అడిగిన టీజేఎస్ డెడ్‌లైన్‌ కూడా విధించింది.ఇవాళ్టితో ఆ డెడ్‌లైన్‌ ముగుస్తోంది.ఈ నేపథ్యంలో మహాకూటమిలో కొనసాగింపుపై రేపు కీలక నిర్ణయం...

Read More..

రెడీగా ఉండండి తమ్ముళ్లూ ! తెలంగాణాలో ప్రచారానికి బాబు

తెలంగాణాలో ఓటింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి.గ్రామస్థాయిలో ఇప్పటికే ప్రచార వాహనాలు దూసుకెల్తూ మైకులతో హోరెత్తిస్తున్నాయి.ఇక మహాకూటమి తరపున తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ కూడా ప్రచారం మొదలుపెట్టేసింది.ఆ పార్టీ నాయకుల్లో జోష్ నింపడానికి టీడీపీ జాతీయ...

Read More..

ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు !

ఏపీలో సర్పంచ్ ల పదవి కాలం ముగిసినా .పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమిస్తోందని, దిగువ క్యాడర్ ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తోందని మాజీ సర్పంచులు హైకోర్టు లో సవాల్ చేశారు.వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని...

Read More..

ఆ మీడియా బలం తెలుసుకున్న జగన్.. అందుకే ఈ నిర్ణయం

ఎలక్ట్రానిక్ మీడియా .ప్రింట్ మీడియా మీద జనాలకు ఎప్పుడో ఆసక్తి తగ్గిపోయింది.ఎందుకంటే… మీడియా యాజమాన్యాలు తమ స్వప్రయోజనాలు ఆశించి తమకు అనుకూలంగా ఉండే పార్టీల భావజాలాన్ని ప్రజల మీద అదే పనిగా రుద్దేస్తున్నాయి.ఈ ధోరణితో మీడియా విశ్వసనీయత మరింతగా దిగజారుతూ వస్తోంది.ఈ...

Read More..

కాంగ్రెస్ లోనూ 'రెబెల్' స్టార్స్ ! ఆ సీట్లలో మొదలయిన లొల్లి

తెలంగాణాలో ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేసిన రెబెల్స్ బెడద కాంగ్రెస్ పార్టీకి కూడా పాకింది.టీఆర్ఎస్ లో నెలకొన్న ఆ పరిణామాలు తమకు కలిసి వస్తాయనే ఆనందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే ఆ స్ట్రోక్ తగలడంతో… ఆ...

Read More..

మంచు మనోజ్ ఎంట్రీ జనసేన నుంచేనా ..?

కొద్దీ రోజుల క్రితం సినీ హీరో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఓ లేఖ విడుదల చేసాడు.ఇక ప్రజలకు తన వంతు సాయం చేస్తానని .ఈ జీవితం ప్రజా సేవకే అంకితం అంటూ .నేను రాయలసీమకి వచ్చేస్తున్నా .తనకు అత్యంత...

Read More..

బాబు కి పంటి కింద రాయిలా..చెవిలో జోరీగలా..

జేసీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.జేసీ ఏ పార్టీలో ఉన్నా సరే నిర్మొహమాటంగా తన మనసుకి నచ్చినట్టుగా మాట్లాడటంలో వెనుకా ముందూ కూడా చూసుకోడు.అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచీ టీడీపీలోకి వచ్చిన తరువాత ఎన్నో సార్లు చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు...

Read More..

టీడీపీ కి 'హరే'శరణం...!

రాజకీయాల్లో చంద్రబాబు ని మించిన రాజకీయ మరొకడు లేదన్నది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవలసిన సత్యం…రాజకీయ అవసరాల దృష్ట్యా ఎవరితో ఎప్పుడు కలవాలో.ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో.ఎప్పుడు ఎలా మచ్చిక చేసుకోవాలో బాబు కి తెలిసినంతటి రాజకీయ లౌక్యం మరొకరికి తెలియదు.అయితే...

Read More..

దసరా సినిమాల పోగ్రెస్‌ రిపోర్ట్‌

దసరా వచ్చి వెళ్లి పోయింది, అయితే ఆ పండుగ తెచ్చిన సందడి మాత్రం టాలీవుడ్‌లో కొనసాగుతూ వస్తుంది.దసరా పండుగ సందర్బంగా అరవింద సమేత, హలో గురూ ప్రేమకోసమే, పందెంకోడి 2 చిత్రాలు విడుదలైన విషయం తెల్సిందే.ఈ మూడు చిత్రాల్లో భారీ అంచనాలను...

Read More..

నాటకాలు ఆడుతున్నారా..? బీజేపీ- టీడీపీ బంధం కొనసాగుతోందా..?

కేంద్ర అధికార పార్టీ బీజేపీ , ఏపీ అధికార పార్టీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.నిత్యం ఏదో ఒక అంశంపై ఇరు పార్టీ నేతలు మైకుల ముందు తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు.చంద్రబాబు ని ఇబ్బంది పెట్టాలని...

Read More..

కొత్త డౌట్ ! బీజేపీ - టీడీపీ రహస్య మిత్రులేనా ..?

కేంద్ర అధికార పార్టీ బీజేపీ , ఏపీ అధికార పార్టీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.నిత్యం ఏదో ఒక అంశంపై ఇరు పార్టీ నేతలు మైకుల ముందు తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు.చంద్రబాబు ని ఇబ్బంది పెట్టాలని...

Read More..

బాధితుల కోసం బాబు గారు బహిరంగ లేఖ !

తితిలీ తుఫాన్ ఎఫెక్ట్ తో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు.గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అవ్వడంతో వారిని ఆదుకోవాలంటూ బహిరంగ లేఖను చంద్రబాబు నాయుడు రాసారు.ఎప్పుడూ కానీ విని...

Read More..

వైసీపీ దూకుడుకి..తండ్రీకొడుకులు తట్టుకోగలరా...???

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఉన్న సమయంలో ఆఫీసుల్లో కంప్యూటర్ లు ప్రవేశ పెడితే ఎంతో ఆశ్చర్యంగా చూశారు.ఇదెక్కడి గోలరా బాబు ప్రశాంతంగా పని చేసుకుంటుంటే చేతకాని వాటిని తెచ్చి ప్రాణాలు తీస్తున్నాడు అంటూ చంద్రబాబు ని తిట్టిపోసుకున్నారు.ఇప్పుడున్న పోటీ...

Read More..

జనసేన స్పీడు వైసీపీని కలవరపెడుతోందా ..?

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ వల్ల ఏమవుతుంది .? జనసేన ప్రభావం ఈ ఎన్నికల్లో అంతంత మాత్రంగానే ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి.పవన్ ఏదో ఓకే పార్టీతో అంతకాగడం తప్ప సొంతంగా పోటీ చేసే సత్తా ఉండదులే అని అంతా...

Read More..

'తిత్లీ దెబ్బ' జగన్ దిమ్మతిరిగిపోయిందిగా

తిత్లీ తుఫాను ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాపై ఎంతటి ప్రభావాన్ని చూపిందే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఆ దారుణమైన నష్టం నుంచీ కొల్కోవాలి అంటే చాలా సమయం పడుతుంది.అసలే కష్టాలలో లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ రాష్ట్రానికి ఈ తుఫాను గట్టి దెబ్బే...

Read More..

టీఆర్ఎస్ కి ఓటమి భయం పట్టుకుందా ..? ఎందుకు ఈ కంగారు .?

పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది.మొన్నటివరకు తెలంగాణాలో టీఆర్ఎస్ కి తిరుగులేదు అని ధీమాగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఆందోళన చెందుతున్నాడు.దీనికి పార్టీలోనూ … ప్రజల్లోనూ పెరిగిపోతున్న వ్యతిరేకత ఒక కారణంగా కనిపిస్తోంది.టికెట్ల దక్కనివారు...

Read More..

ఒక్కటైనా ఒంటరే ... మసకబారుతున్న మహాకూటమి

తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన మాహాకూటమి రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు వేస్తోంది.మహాకూటమిగా ఏర్పడి పార్టీలన్నీ ఒక్కచోటికి చేరాయన్న మాటే కానీ ఒక పార్టీతో మరో పార్టీకి సంబంధమే లేదన్నట్టుగా...

Read More..

అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేరళ మాజీ సీఎం

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమన్ చాందీతో పాటు ఆ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ అత్యాచారం చేశాడని సోలార్ కుంభకోణంలో నిందితురాలైన సరితా నాయర్ ఫిర్యాదు చేసింది.ఈ మేరకు ఈ ఇరువురిపై రాష్ట్ర నేర విభాగం వేర్వేరుగా కేసును నమోదు చేసింది.అయితే...

Read More..

కేటీఆర్ సర్వే ! ఇక్కడ మార్కులు వచ్చిన వారికి మాత్రమే బీ ఫామ్స్

తెలంగాణాలో పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్నా … టీఆర్ఎస్ పార్టీలో సర్వేల హడావుడి తగ్గలేదు.అసలు సర్వేలను నమ్ముకునే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరలేపాడు.పార్టీ పనితీరు , ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా.? అసలు పార్టీ పరిస్థితి ఏంటి.? తన పాలనలో...

Read More..

మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ..?

మంచు మనోజ్‌ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు.ప్రజలకు తనవంతు సేవ చేస్తానని.ఈ జీవితం ఇక ప్రజా సేవకే అంకితమంటూ ఓ లెటర్ రిలీజ్ చేశాడు.దీంతో పరోక్షంగా ఆయన రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ట్విట్టర్ ద్వారా ఓ లెటర్ రిలీజ్ చేసిన మనోజ్.సినిమాలే ప్రపంచం...

Read More..

రేపు తెలంగాణాలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన !

కేంద్ర ఎన్నికల సంఘం బృందం రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది.ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమీక్షించనుంది.తొలిరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది.అదే రోజు సీఈసీ, అధికారులతో సమీక్ష ఉంటుంది.23న అన్ని జిల్లాల కలెక్టర్లు,...

Read More..

పిచ్చ పిచ్చగా ఉందా ..? వారిపై పవన్ ఆగ్రహం

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తితలీ తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్న జనసేన అధినేత పవన్ … సంతకవిటి మండలంలో బాధితులను పవన్‌ శనివారం పరామర్శించారు.వాల్తేరు, ఇసుకలపేట గ్రామాల మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మించాలని కోరుతూ వంతెన పోరాట సమితి 610...

Read More..

జగన్ పాదయాత్ర పొడిగింపు..? ఆ నిర్ణయం చెప్పలేకే ఈ నిర్ణయం !

వైసీపీని అధికారంలోకి తీసుకురావాలనే దృఢ నిశ్చయంతో పాటు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పేరుతో గత ఏడాది నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించారు.పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికి 11 నెలలు...

Read More..

ఈ వ్యవహారాలు పవన్ ని ఇబ్బంది పెట్టేస్తున్నాయా ..?

రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియడంలేదు.ఏ నాయకుడు ఏ క్షణంలో ఎలా మారుతాడో ఏ పార్టీలోకి వేళ్తాడో ఎవరికీ అంతుపట్టడంలేదు.ఎన్నికల హడావుడి మొదలయిపోవడంతో ఒక మోస్తరు పేరున్న నాయకులందరికీ డిమాండ్ పెరిగిపోయింది.అన్ని రాజకీయ పార్టీలు బలమైన నాయకులకు గేలం వేసే పనిలో...

Read More..

తెలంగాణ బీజేపీ తొలివిడత లిస్ట్ విడుదల...అభ్యర్థులు వీరే !

తెలంగాణాలో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి విడత జాబితాను బీజేపీ విడుదల చేసింది.ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల...

Read More..

'శబరిమల' పై బీజేపీ వ్యూహాత్మక అడుగులు..!!!

కేంద్రం రాజకీయంగా తమకి అనుకూలంగా ఉండే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు.మట్టి నుంచీ కూడా నూనె తీసి తమకి అనుకూలగా దీపం వెలిగించాలని అనుకుంటుంది.అందుకు గుడైన , బడైన ఏదైనా సరే వాడే సుకోవడమే రాజనీతిగా బీజేపీ తనని తానూ...

Read More..

ఐటీ నెక్స్ట్ టార్గెట్ ...'ఆ ఎమ్మెల్యేనే'...??

ఏపీలో ఐటీ ప్రకంపనలు ఇప్పటికీ తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తున్నాయి.ఎవరు ఎప్పుడు ఎటువైపు నుంచీ వస్తారో తెలియక నేతలకి హైపర్ టెన్షన్ పెరిగిపోతోందట.పడుకున్నా లేచినా కూర్చున్నా ఈ దాడుల తాలూకు వార్తలు గుర్తుకు రాగానే చెమటలు పడుతున్నాయట.ఇది సాదాసీదా వ్యవహారం...

Read More..

మున్నూరుకాపు దెబ్బ తెరాసపై పడనుందా..? ఇంకొన్ని రోజులైతే ఆ స్థానాలు 7 కి చేరవచ్చు.!

తెలంగాణ లో మున్నూరుకాపులు జనాభా అత్యధికం.వరంగల్, నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్,హైద్రాబాద్ జిల్లాల్లో అయితె వీళ్ళు రాజకీయంగా ఎటు వైపు ఉంటే అటు వైపు రాజకీయాలు మారులుతాయి.తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ సామాజిక వర్గం,తెరాస ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యం ఇచ్చినట్లు పైకి...

Read More..

టీఆర్ఎస్ పరిస్థితి కష్టంగానే ఉందా ..?

తెలంగాణాలో తిరిగి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించడంలేదు.అసెంబ్లీ రద్దుకు ముందే అనేక సర్వేలు చేయించిన కేసీఆర్ అప్పటి పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ముందస్తుకు వెళ్లారు.అయితే… ప్రస్తుతం ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతికేత ఎక్కువగా కనిపిస్తుండం ఆ...

Read More..

కూటమిలో లొల్లి ముదురుతోంది ! చీలిక తప్పదా ..?

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏకమైన విపక్షాల మహాకూటమి చీలిక దిశగా వెళ్తోంది.కూటమిలో ఉన్న పార్టీల మధ్య సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణిపై భాగస్వామ్యపార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి.అధికార పక్షం ప్రచారంలో దూసుకుపోతుంటే.కాంగ్రెస్‌ ఇంకా సీట్ల లెక్కలు తేల్చకపోవడంపై…...

Read More..

జగన్- పవన్ కు దమ్ము ధైర్యం ఉంటే...?

ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తన మాటలకు పదును పెట్టాడు.ఏకకాలంలో తమ పార్టీకి ప్రత్యర్థులైన జగన్ పవన్ కళ్యాణ్ లను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించాడు.ప్రతిపక్ష నేత జగన్‌ తనపై కేసులు పెట్టుకుని టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని...

Read More..

అంతకుమించి .. కాంగ్రెస్ ను మించేలా కేసీఆర్ వరాలు !

మినీ మ్యానిఫెస్టోతో మరో వ్యూహాత్మక అస్త్రం సంధించారు కేసీఆర్.ఇప్పటికే లబ్దిదారులుగా ఉన్నవారిని, రెట్టింపు హామీలు ఇస్తూ… కాంగ్రెస్‌ వైపు మళ్లకుండా, తానే రెట్టింపు చేసి, ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.అన్ని సభల్లోనూ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్న...

Read More..

టీడీపీ బీజేపీ మాటల యుద్ధం ఆగేలా లేదు !

కేంద్ర అధికార పార్టీ బీజేపీ – ఏపీ అధికార పార్టీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆగేలా కనిపించడంలేదు.టీడీపీ ఆర్థిక మూలలను దెబ్బకొట్టి మరోసారి అధికారంలోకి రాకుండా చూడాలని బీజేపీ చూస్తోంది.దానిలో భాగంగానే గత కొంత కాలంగా టీడీపీకి ఆర్ధిక అండదండలు...

Read More..

ఇప్పుడు పాతికేళ్ల రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా.. ప‌వ‌న్‌?

రాష్ట్రంలో ప్ర‌తి విష‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను గెలిచి తీరాల‌నేది త‌న సంక‌ల్పం.దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు.అయితే, ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న మైలేజీ పెంచుకు నేందుకు చేస్తున్న కొన్ని ప్ర‌య‌త్నాలు మాత్రం ఒకింత ఎబ్బెట్టుగానే...

Read More..

పవన్ ని ఫాలో అవుతున్న వైసీపీ...రోజా మొదలెట్టింది

తెలుగుదేశం పార్టీ పై ముప్పేట దాడి చేయడానికి వైసీపీ, జనసేన రెండు పార్టీలు సిద్దమయినట్టుగా ఉంది నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు వింటుంటే.గత కొన్ని రోజులుగా వైసీపీ లోని నేతలు అందరూ అధ్యక్షుడు జగన్ రెడ్డి తో లా అండ్ ఆర్డర్...

Read More..

ఏపీలో ఎవరు గెలుస్తారు ..? ఓ ఛానెల్ సర్వే !

ఏపీ రాజకీయాల మీద అందరికి ఆసక్తి పెరిగిపోతోంది.ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నా… రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతోంది.? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి .? ఇలా రకరకాల కోణాల్లో ఇప్పటికే అనేక సర్వే సంస్థలు రంగంలోకి దిగి సర్వే...

Read More..

కేసీఆర్ ని వణికిస్తున్న...'ఆ ఒక్క పాట'

పూర్వం పాటలని బండరాళ్ళు సైతం కరిగేవని.వర్షాలు కురిసేవని.ఇలా ఎన్నో ఎన్నో కధనాలు మనకి పూర్వీకులు చెప్తూ ఉంటారు అయితే అవన్నీ మనం చూసినవి కాకపోయినా ఒక కమ్మని పాట వింటుంటే ఎంతో హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.అయితే...

Read More..

జనసేన నాయకుడిపై... వైసీపీ నాయకుల హత్యాయత్నం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ కక్షలు పెట్రేగిపోతున్నాయి.ఏదో మాటల వరకు ఈ వివాదాలు ఉంటే ఫర్వాలేదు కానీ ఏకంగా చంపుకునే వరకు వెళ్లడం నిజంగా దురదృష్టకరమే.ఈ విధంగానే… కృష్ణా జిల్లా నందిగామలో జనసేన నాయకుడిపై వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. జనసేనకు...

Read More..

బీజేపీలో చేరిపోయిన పీఠాధిపతి

అందరూ ఊహించినట్టుగానే … శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరారు.గత కొంతకాలంగా అయన బీజేపీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.అంతే కాదు ఆయన బీజేపీ తెలంగాణ సీఎం అభ్యర్థి అంటూ కూడా ప్రచారం జరుగుతూ వస్తోంది.తాజాగా… ఢిల్లీలో ఆ పార్టీ...

Read More..

ఎన్టీఆర్ సినిమా ... వైసీపీ పోస్టర్లు

నిత్యం వివాదాల్లో తలదూరుస్తూ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ తెరపైకి వచ్చాడు.అతని దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెరకెక్కబోతోంది.ఈ సందర్భంగా ఆయన చిత్ర యూనిట్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.నాస్తికుడిగా పేరు పొందిన...

Read More..

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చేస్తోంది

ఎన్నికలకు తెలంగాణ బిజెపి కసరత్తు ముమ్మరం చేసింది.రేపు అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో తయారీపై పూర్తిగా సిద్ధమైనట్లు సమాచారం.రెండు రోజుల పాటు వరుసగా ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ కూడా సమావేశమైంది.ఈ కమిటీలో దాదాపు 10 మంది సభ్యులు ఉన్నారు.వీరంతా కలిసి...

Read More..

ఆ సీఎం ఇరుక్కుపోయినట్టేనా ..? ఐటీ శాఖకు కీలక ఆధారాలు దొరికాయా ..?

గత కొద్దిరోజుల క్రితం ఏపీలో టీడీపీ నాయకులే టార్గెట్ గా ఐటీ, ఈడీ శాఖలు అక్రమాస్తులపై దాడులకు దిగారు.కీలక ఆధారాలు సంబంధించి ఫైళ్లు పట్టుకెళ్లారు.ఇవన్నీ రాజకీయ కుట్రలు అంటూ టీడీపీ నాయకులు కేంద్రం పై గొంతు పెంచారు.కానీ ఇప్పుడు ఆ హడావుడి...

Read More..

ఆ '100 కోట్లు' ఎక్కడివి..అడ్డంగా బుక్కయిన సీఎం...

ఏపీలో ఐటీ దాడులు టీడీపీ అధినేత టార్గెట్ గా జరుగుతున్నాయని టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు.చంద్రబాబు కి ఆర్ధికంగా వెన్నుదన్నుగా ఉంటారని పేరున్న సీఎం రమేష్ పై కొన్ని రోజుల క్రితం జరిగిన ఐటీ దాడుల నేపధ్యంలో ఇక టార్గెట్...

Read More..

'కులాలతో ఆడుకునే ప్రభుత్వాలు' అని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒకరు రాసిన లేఖ ఇది.! ఏది నిజం ఏది అబద్దం.?

కులాలతో ఆడుకొనే ప్రభుత్వాలు కులాలతోనే పతనమౌతాయి!!! విశ్వవిజేత “ది గ్రేట్ అలెగ్జాండర్”కే భారత రాష్ట్రపతి పదవిని ప్రపోజ్ చేయగలిగిన బాబు, “విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి”కే చుక్కలు చూపెట్టగలిగిన బాబు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికే మకుటం ప్రసాధించగలిగిన మన బాబు, నేడు కులాల...

Read More..

పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా..?..లేదా..??

పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా అనేది ఇప్పుడు అందరిని వేదిస్తున్న ప్రశ్న.ముఖ్యంగా ఈ ప్రశ్న జనసైనికులలో ఎక్కువగా నానుతోంది.మన పవర్ స్టార్ సీఎం అవుతాడా లేదా అంటూ ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటున్నారు.సరే వారి లెక్కలు పక్కన పెడితే అసలు పవన్...

Read More..

జనసేన వైసీపీ పొత్తు తేలాలంటే .. తెలంగాణలో తేలాల్సిందే !

జనసేన- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు గురించి గత కొంతకాలంగా చర్చలు ఇరు పార్టీల మధ్య జరుగుతూనే ఉన్నాయి.కానీ ఒక కొలిక్కి రావడం లేదు.గత కొంతకాలంగా ఇరు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా తగ్గింది.అయితే జనసేన నిర్వహించిన ధవళేశ్వరం కవాతు అనంతరం...

Read More..

జనసేన అభ్యర్ధుల ఎంపికలో పవన్ వ్యూహం ఇదేనా..??

తెలుగు రాష్ట్రాలు విడిపోక మునుపు ఏపీలో ఎన్నికలు అంటే కేవలం కాంగ్రెస్ ,టీడీపీ పార్టీల మధ్యలోనే జరిగేది.ఆ తరువాత చిరంజీవి ఎంట్రీ తో ముక్కోణపు పోటీ జరగడంతో ఓట్ల చీలిక జరిగి వైఎస్ లాభపడ్డారు, చిరు తన ప్రరాపాని కాంగ్రెస్ లో...

Read More..

జగన్- పవన్ రహస్య పొత్తు చెడిందా ..? కారణం ఆ నినాదాలేనా ..?

ఏపీలో టీడీపీకి అధికారం దక్కకుండా చెయ్యడం కోసం నేను ఎవరితో అయినా పోతూ పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాను… జగన్ నాకు శత్రువు కాదు అంటూ గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నాడు.ఇక వైసీపీ వ్యవహారం చూస్తే పవన్ విషయంలో...

Read More..

రజని కొత్త పార్టీ ప్రకటన ఎప్పుడో తెలుసా..?

ప్రముఖ నటుడు రజనీకాంత్ తన పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు.రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన పది మాసాల తర్వాత రజనీ మక్కల్ మండ్రమ్ సభ్యులను పార్టీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.మండ్రమ్ జిల్లా శాఖ...

Read More..

జనసేనకు ప్రభాస్ మద్దతు పలకబోతున్నాడా ..? కారణం ఇదేనా ..?

సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో తానేంటో నిరూపించుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిపోయాడు.మెల్లిగా రాజకీయ అడుగులు వేస్తున్నా… ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలను భయపెట్టే స్థాయిలో పవన్ తన బలం పెంచుకున్నాడు.ముఖ్యంగా గోదావరి జిల్లాలపై ఎక్కువ దృష్టిపెట్టిన పవన్ అక్కడ మెజార్టీ...

Read More..

టీఆర్ఎస్ కు ఆ భయం పట్టుకుందా ..? అందుకే ఇలా చేస్తోందా..?

తెలంగాణాలో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన పార్టీలన్నీ రకరకాల హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారు.ఒక పార్టీకి పోటీగా మరో పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించి ప్రజల ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ముందుగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించగా ఇప్పుడు టీఆర్ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో ప్రకటించింది.ఏవైతే...

Read More..

కాంగ్రెస్ తో పొత్తా..? టీడీపీ చిత్తే ! ఆ సర్వేలో తేలింది ఇదే

అధికారం దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తులు వేస్తుంటాయి.రాజకీయంగా బద్ద శత్రువులు అనుకున్న వారిని కూడా అవసరం అయితే కలుపుకుని వెళ్లేందుకు సందేహించారు.ఈని ఎత్తులు వేసినా.పై ఎత్తులు వేసినా అంతిమంగా కావాల్సింది విజయం.ఇక ఏపీ అధికార పార్టీ టీడీపీ విషయానికి వస్తే…...

Read More..

తమ్ముడి కోసం అన్నయ్య భారీ త్యాగం..ఇందుకేనా..?

గత కొన్ని రోజులుగా చిరజీవి కాంగ్రెస్ కి దూరం అవుతున్నారు అని రకరకాల వార్తలు వస్తున్న నేపధ్యంలో అన్నీ గాలి వార్తలుగానే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు తప్ప ఎక్కడా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉంటారు అంటూ బల్ల గుద్ది మరీ చెప్పలేకపోతున్నారు.దానికి...

Read More..

'ఆ సెంటిమెంట్'..తో రోజా సీటుకి ఎర్త్..

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకి విశేష ఆదరణ వస్తున్న నేపధ్యంలో పార్టీలో నేతలు అందరూ ఎంతో జోష్ గా కనిపిస్తున్నారు.తమ తమ నియోజకవర్గాలలో తమ గెలుపుకి తిరుగులేదంటూ రెట్టింపు ఉశ్చాహంతో పని చేస్తున్నారు.అయితే ముందు నుంచీ వైసీపీ...

Read More..

కులాల మద్దతు కోసం పవన్ ఈ చరిత్రంతా చెబుతున్నాడా ...?

ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కాలంటే కుల మద్దతు చాలా అవసరమని పవన్ గ్రహించేసాడు.అందుకే మళ్ళీ కులం అనే తుట్టెను కదుపుతున్నాడు.తమ కుటుంబ గత చరిత్ర అంతా చెప్పుకొచ్చేసాడు.అంతే కాదు కాపు సామాజిక వర్గం ప్రధానంగా డిమాండ్ చేస్తున్న...

Read More..

ఓహో.. టీఆర్ఎస్ కి కాంగ్రెస్ ఇలా షాక్ ఇవ్వబోతోందా ..?

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రకరకాల ఎత్తుగడలు వేస్తోంది.ఇప్పున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలంటే ఆ పార్టీలో అసమ్మతి నాయకులను, పార్టీ నుంచి బయటకి వచ్చినవారిని బుజ్జగించి తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.టీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు...

Read More..

మ్యానిఫెస్టో ప్రకటించిన టీఆర్ఎస్ !

తెలంగాణాలో గులాబీ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యం అని చెబుతూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీ భారీ హామీలతో పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించింది.మంగళవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమై మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చారు.ఇప్పటివరకు మేనిఫెస్టోలో పెట్టిన...

Read More..

జనసేనకు ఒక్క సీటు కూడా రాదు ... ఎవరన్నారో తెలుసా ..?

వారసత్వ రాజకీయాలు చెల్లవు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపైనా ఏపీ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ మండిపడ్డారు.రాజకీయ కుటుంబంలో వారసుడు రాజకీయ నాయకుడు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు.పవన్‌, అతని కుటుంబసభ్యులు సినీ హీరోలు ఎలా అయ్యారని నిలదీశారు.2009 ఎన్నికల్లో చిరంజీవి...

Read More..

పవన్ వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం

వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును చంపింది గోదావరి జిల్లా నుంచి నక్సలిజంలోకి వెళ్లిన ఆడపడుచని.నక్సలిజం వైపు ఆమె ఎందుకు వెళ్లిందో ఆలోచించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై కిడారి సర్వేశ్వరరావు భార్య...

Read More..

వైసీపీని అభినందించిన టీడీపీ ఎంపీ !

‘తితలీ’ తుఫాను ప్రభావంతో భారీగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు.సినీ హీరోల నుంచి … పారిశ్రామికవేత్తల వరకు బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ సోమవారం కోటి రూపాయిలు విరాళంగా ప్రకటించింది.మరోవైపు...

Read More..

టీడీపీలో ఏంటి ఈ పరిస్థితి ..? బాబు పట్టు కోల్పోతున్నాడా...?

క్రమశిక్షణకు మరు పేరు ఉన్న పార్టీ ఏడైనా ఉందా అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే.ఇక్కడ అధినేత చెప్పిందే ఫైనల్.ఎవరికీ టికెట్ ఇచ్చినా ఎవరికీ ప్రాధాన్యం ఇచ్చినా అదంతా టీడీపీ అధినేత కనుసన్నల్లో జరగాల్సిందే.కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకులందరికీ...

Read More..

బాబుకి మూడిందట ! కేంద్రం పంతం ఇదేనట !

ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు .ప్రత్యేకహోదా పేరుతో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని , ఏపీ అభివృద్ధి చెందడం మోదీకి ఇష్టం లేదని … అందుకే ప్రతి విషయాన్నీ రాజకీయ కోణం లో చూస్తూ…...

Read More..

ప్రచారానికి వస్తా కానీ కండిషన్స్ అప్లై – ఎన్టీఆర్

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రజలలోకి వెళ్ళడానికి వ్యుహాలని రచిస్తున్నాయి.ముఖ్యంగా ప్రచారం చేసుకోవడంలో కానీ డబ్బాలని గట్టిగా కొట్టుకోవడంలో కానీ ఆరితేరిన అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు...

Read More..

ఎన్నికల్లోగా...బాబు చాప్టర్ క్లోజ్...

మోడీ.భారత దేశంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న నేత.గతంలో ఎన్నడూ ఏ ప్రధాని కూడా మోడీలా దూకుడుగా వ్యవహరించలేదనే చెప్పాలి.ప్రపంచ స్థాయిలో మోడీ కి ఫాలోయింగ్ కూడా ఉందంటే అతిశయోక్తి కాదు.అయితే తన ఎదుగుదల కోసం అందివచ్చిన ఎటువంటి అవకాశాన్ని అయినా వదులుకోలేదు.అదేవిధంగా...

Read More..

పవన్ టార్గెట్ వారే ! కారణం ఇదే !

జనసేన అధినేత పవన్ స్పీడ్ పెంచారు.రోజు రోజుకి పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుండడంతో పవన్ లో సీఎం అవ్వాలనే ఆశలు మరింత పెరిగాయి.అందుకే తన రాజకీయ ప్రత్యర్థులపై గతంకంటే ఇప్పడు తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తున్నాడు. ముఖ్యంగా … లోకేష్ , చంద్రబాబు,...

Read More..

మాట వింటారా .. వేటు వేయమంటారా ..?

తెలంగాణాలో ఎన్నికలకు 45 రోజుల గడువు ఉండడంతో.కేసీఆర్‌ ప్రచారం ముమ్మరం చేయకముందే.అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.మాట వినని నేతలపై వేటు వేసేందుకు కూడా వెనకాడబోమనే సంకేతాలను ఇస్తోంది.ప్రస్తుతం టీఆర్ఎస్ లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు...

Read More..

కవాతు పై ప్రభుత్వం కుట్ర..??

జనసేన కవాతు ప్రవాహానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది.జనసేన వీర మహిళలు మొదలు జనసేన యువ కార్యకర్తలని సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నా నేపధ్యంలోనే ఇప్పుడు మరొక వార్త సంచలనం సృష్టిస్తోంది.కవాతుపై పోలీసులు అభ్యంతరం తెలుపుతున్నారు అనే వార్త...

Read More..

చంద్రబాబు చీప్ పాలి 'ట్రిక్స్' ఇదే నిదర్సనం..

రాజకీయాల్లో తిమ్మిని బిమ్మి చేయడం.బిమ్మిని తిమ్మి చేయడం ఏదన్నా సాధ్యమేనని ఎన్నో సందర్భాలలో రుజువయ్యింది.అవుతూనే ఉంటుంది.ఇది అందరికి తెలిసిన విషయమే అయితే అంతటి చీప్ ట్రిక్స్ చేయడం కూడా ఓ గొప్పేనండోయ్.అంటున్నారు విశ్లేషకులు అయితే ఈ విద్యలో ఆరితేరిన ఏకైక వ్యక్తి...

Read More..

ఎమ్మెల్యేపై శ్రీరెడ్డి ఆరోపణలు.. ఇంకా చాలా మంది ఉన్నారు

బాలీవుడ్‌లో తనూశ్రీ లైంగిక ఆరోపణలు మొదలు కాకముందే తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీరెడ్డి లైంగిక ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.ఎంతో మంది స్టార్స్‌ తనను లైంగికంగా వేదించారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు, పలువురి జీవితాలను రోడ్డుకు తీసుకు వచ్చిన...

Read More..

టికెట్ల కోసం నాయకుల కుప్పిగంతులు !

ప్రస్తుతం ప్రజల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.? మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉందా .? నియోజకవరంలో ఏ పార్టీకి ఎక్కువ అనుకూలత ఉంది.? టికెట్ తమకు వచ్చే అవకాశం ఉందా .? లేక మరొకరికి వస్తుందా .? ఒక వేళ...

Read More..

నేనున్నాను అన్నాడు... ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ..? పవన్ కి 'కత్తి' కౌంటర్

జనసేన అధినేతే పవన్ కళ్యాణ్ తీరుపై కత్తి మహేష్ మరోసారి విరుచుకుపడ్డాడు.గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్న ఆయన ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించినప్పుడు మీకు నేనున్నాను అని చెప్పిన పవన్‌ అక్కడ తితలీ తుఫాన్‌ బీభత్సం సృష్టించినా...

Read More..

తెలంగాణ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా కోదండరాం ..?

ప్రజాకూటమి ( మహాకూటమి) లో ఉన్న పార్టీల మధ్య సరైన సయోధ్య కుదరడంలేదు.సీట్ల లెక్క తేలడం లేదు… ఇక బెదిరంపులు.అలకలు అయితే అంతే లేదు.ఈ నేపథ్యంలో కూటమిలో కీలకంగా ఉన్న టీజేఎస్ అధ్యక్షుడు కాంగ్రెస్ కి భారీ డిమాండ్లు పెట్టారు.డెడ్ లైన్...

Read More..