మొన్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై … అందులోనూ … అత్యంత భారీ భద్రత ఉండే విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి తో దాడి జరిగిన సంఘటన మర్చిపోక ముందే… ఢిల్లీ ముఖ్యమంత్రి...
Read More..తెలంగాణలో వచ్చే ఎన్నికలను దృష్టిపెట్టుకొని ఓటింగ్ శాతం పెంచడంమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్రఎన్నికల ప్రధానధికారి రజత్ కుమార్ తెలిపారు.ఓటర్ స్లీప్ పంపీణీ మొదలు పెట్టి కుటుంబసభ్యులకే ఇవ్వాలని ఆదేశించారు.పోలింగ్ స్టేషన్ల పెంపు, మార్పునకు విజ్ఞప్తులు వచ్చాయి.తెలంగాణ రాష్ట్రంలో 32వేల...
Read More..తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నేతలకు తీవ్ర అసంతృప్తి మిగిల్చింది.ముఖ్యంగా… రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టాయి.రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ను ఆ పదవి నుంచి తొలగించారు...
Read More..అసలు ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి… ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లు కావాల్సిందే.చేతిలో డబ్బులు లేకుండా రాజకీయాల్లోకి దిగడం అసాధ్యం అన్నట్టుగానే ఇప్పుడు పరిస్థితి ఉంది.తాజాగా తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్స్ వేసిన అభ్యర్థుల వివరాలు .వారి ఆస్తిపాస్తులు చూస్తే దిమ్మతిరగాల్సిందే.ఇక్కడ నామినేషన్...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.తెలంగాణాలో మహాకూటమి ఏర్పాటుతో … అక్కడ టీడీపీ కి ఢోకా లేకుండా పోయింది.ఇక ఇప్పుడు బాబు బెంగంతా… ఏపీ పైనే ఉంది.ఏపీలో టీడీపీకి ఢోకా లేదు అనుకుంటున్నా సమయంలో జనసేన పార్టీ...
Read More..ఎంత గొప్ప స్నేహితులు అయినా… రాజకీయాల్లోకి వచ్చేసరికి బద్ద శత్రువులుగా మారిపోతుంటారు.బద్ద శత్రువులు కూడా … స్నేహితులు అయిపోతుంటారు.ఇటువంటివి అన్నీ ఈ రాజకీయాల్లో కామన్.ఇక తెలంగాణా రాజకీయాల విషయానికి వస్తే… మహాకూటమి ఏర్పాటుతో రాజకీయ వర్గాల్లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.సినిమాలో...
Read More..తెలంగాణాలో జరగబోతున్న ఎన్నికలపై అందరి దృష్టి పడింది.హోరాహోరీగా జరగబోతున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరికి దక్కుతుంది అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.ఇప్పటికే అనేక అనేక సర్వేలు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది.? ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి… అనే విషయంపై...
Read More..“నందమూరి సుహాసిని”.ఈ పేరు గత నాలుగు రోజుల వరకూ ఎవరికీ తెలియదు.నందమూరి అభిమానులకు కూడా పెద్దగా తెలియదు.నందమూరి హరికృష్ణకు ఓ కుమారై ఉందని తెలిసుండొచ్చేమో కానీ, ఆమె పేరు సుహాసిని అని తెలియదు.కానీ ఇప్పడు ఆమె ఎవరో తెలుసుకోవడానికి గూగుల్లో తెలుగు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లి పోయాడు.గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే విషయమై పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే అది ఒక...
Read More..తెలంగాణ ఎన్నికలు అన్ని పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.గెలుపు ఎవరి వశం అవుతుందో తెలియక ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ ను మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు అని మహాకూటమిలోని పార్టీలు ప్రయత్నిస్తుండగా… ఆ కూటమిని చిత్తు చేసి మళ్ళీ...
Read More..జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికలపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసింది.ఇప్పటివరకు ఈ విషయంలో ఊగిసలాట ధోరణిలో ఉన్న జనసేన దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతుండడంతో… తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించేశారు పవన్.గత కొద్ధి రోజుల క్రితం … తెలంగాణ ముందస్తు...
Read More..టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేరెత్తితే చాలు వైసీపీ నాయకులు ఒంటికాలుమీద లేస్తుంటారు.ఆ విషయంలో మరీ ముందుండే వ్యక్తి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.టెక్నీకల్ పాయింట్స్ మాట్లాడుతూ టీడీపీ ని ఇరుకున పెట్టడం లో విజయసాయి రెడ్డి ది అందివేసిన...
Read More..కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా తయారయ్యింది ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.జగన్ పార్టీలో ఉన్న అత్యంత విశ్వసనీయ నాయకుడు కోడలి నాని ఇప్పుడు జగన్ ను ఇరకాటంలో పడేసాడు.ఈ విషయంలో జగన్ తన నిర్ణయం సూటిగా...
Read More..తెలంగాణాలో మహాకూటమిలో చేరడమే కాకుండా… టీడీపీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు పెద్ద తప్పే చేసినట్టు అంతా చర్చించుకుంటున్నారు.అసలు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరూ ఊహించలేదు.పొత్తు పెట్టుకోక ముందు కాంగ్రెస్ పేరు చెబితే...
Read More..తెలంగాణాలో మహాకూటమి ఏర్పాటు చేసి టీఆర్ఎస్ వ్యతిరేఖ పార్టీలన్నిటిని ఒక్కటి చేసి .కొన్ని సీట్లు త్యాగం చేసి మరీ టీడీపీ , టీజేఎస్ , సీపీఐ తదితర పార్టీలను ఇందులో చేర్చుకుని యుద్దానికి సిద్ధం అయ్యింది.అయితే… మొదటి నుంచి కాంగ్రెస్ కూటమిలోని...
Read More..నందమూరి హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని ని వ్యూహాత్మకంగా చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసిన రోజు మొదలు ఈనాటి వరకు జరిగిన, జరుగుతున్న పరిస్థితులు కూడా అందరికీ తెలిసినవే.ఇదిలాఉంటే...
Read More..తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నా… అని చెప్పడమే కాదు .ఏకంగా ఎమ్యెల్యే టికెట్ నాకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తూ మీడియా ముందు ముందస్తుగా ప్రమాణ స్వీకారం చేసేసిన సీనీ నిర్మాత , కమెడియన్ కమ్ పొలిటిషన్ అయిన బండ్ల...
Read More..నేను అనుకున్నదే జరగాలి … నేను చెప్పిందే వేదం నేను చెప్తే తిరుగే ఉండదు అని ఇలా టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అనుకుంటూ ఉంటాడు.బాబు ఆలోచన ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.అయితే అది టీడీపీ వరకు వర్కవుట్ అవుతూ వస్తోంది.కానీ కొత్తగా తెలంగాణలో...
Read More..ప్రస్తుతం దేశంలోనే చంద్రబాబును మించిన రాజకీయ వ్యూహ కర్త లేడని అంటున్నారు విశ్లేషకులు.ఆయన వేసిన ఒకే ఒక్క బాణం.ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది.బాబు వ్యూహంతో కేంద్రంలోని మోడీ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.ఇక, ఏపీ విషయానికి వస్తే.వచ్చే ఎన్నికల్లోనూ...
Read More..నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదులే … నలుగురు నడిచిన దారిలో నేను అసలు నడవనులే అన్నట్టుగా ఆయన ఉంటాడు.ఏపీలో ఉన్న ఎమ్యెల్యేలంతా ఒక ఎత్తు అయితే… ఆయనొక ఎత్తు.ప్రస్తుతం టీడిపీ ఎమ్యెల్యేలందరిలో చంద్రబాబు కి తలనొప్పిగా ఉన్న ఎమ్యెల్యే ఎవరైనా...
Read More..తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ గులాబీ జెండా ఊపిన క్షణం మొదలు ఇప్పటి వరకు కూడా అలుపెరగకుండా కష్టపడుతున్న ఏకైక నేతగా హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీలో మంచి పేరు కొట్టేస్తున్నారు.కెసిఆర్ ఆలోచిస్తున్న వ్యూహప్రతివ్యూహాల్లో హరీష్ రావు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారని...
Read More..కాంగ్రెస్ పార్టీ లో టికెట్ల కుంపటి రాజుకుని భగ భగ మండుతూనే ఉంది.ఆ మంటలను ఆర్పేందుకు అధిష్టానం రంగంలోకి దిగడమే కాదు నీయెళ్లు చల్లి ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది.లేకపోతే ఎన్నికల నాటికి అది కోలుకోలేని దెబ్బ తీస్తుందని అధిష్టానం భావిస్తోంది.అందుకే అటువంటి నేతలను...
Read More..జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావ్ 19 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రానికి నమ్మకద్రోహం చేస్తుంటే మోడీ-షాను వదిలేసి టీడీపీపై విమర్శలు ఎలా చేస్తారని ఆని ఆయన ప్రశ్నించారు.బీజేపీకి పవన్ ఎందుకు భుజం...
Read More..ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారి వారి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ వైరం కొనసాగుతోంది.నిన్నా… మొన్నటి వరకు ఈ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోందని...
Read More..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం వ్యవహారంలో వరుసగా ఒక్కొక్కరికి నోటీసులు అందుతానే ఉన్నాయి.తాజగా… ఈ వ్యవహారంలో జగన్ కు ఆయన పీఏ కు విశాఖ కోర్టు నోటీసులు జారీ చేసింది.దాడి...
Read More..నందమూరి హీరో బాలకృష్ణ స్టయిలే వేరు .అయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడా … ఎలా మాట్లాడతాడో తెలియదు.కాకపోతే ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా మాత్రం నిలుస్తుంటాడు.తాజాగా… నందమూరి నటసింహం బాలయ్య తన అన్న కూతురు సుహాసిని నామినేషన్ సందర్భంగా చేసిన ప్రసంగం ఇప్పుడు...
Read More..తెలంగాణాలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా… అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ నేత రేవంత్రెడ్డి విమర్శించారు.రాష్ట్ర ఎన్నికల సంయుక్త అధికారి బుద్ధప్రకాష్ను ఇవాళ కలిసిన రేవంత్.19న కొడంగల్లో తాను నామినేషన్ వేయనున్న సందర్భంగా ర్యాలీకి అనుమతివ్వాలని, బందోబస్తు కల్పించాలని...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి కోపం వచ్చింది.తరుచూ వివాదాల్లో చిక్కుకుంటూ… పార్టీ పరువును బజారున పడేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాడు.తన సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదంటూ బాబు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే కోటలు దాటుతాయి.ఉప్పొంగిన ఆవేశంతో ఎగిసి పడే కెరటం లా పవన్ చెప్పే డైలాగులు ఊహించుకునే కార్యకర్తలకు, అభిమానులకు పవన్ రాజకీయాలను శాసించేస్తాడా అనే ఆలోచనల్ని ,సంతోషాన్ని కలగజేస్తాయి… కానీ చిట్టచివరికి పవన్ మాటలు...
Read More..చెబితే వినరు .కొడితే ఏడుస్తారు అనే విధంగా… తెలంగాణాలో వివిధ పార్టీల్లో టికెట్ దక్కని నాయకులంతా … రెబెల్స్ గా మారి గుబులు పుట్టిస్తున్నారు.రోజురోజుకు వీరు తమ ప్రకటనలతో పార్టీలను కంగారు పెట్టేస్తున్నారు.ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా…...
Read More..తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణా ఎన్నికలు ఎంతో ప్రత్యేకంగా ఎందుకంటే కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి మరీ ముందస్తు బరిలోకి దిగాడు.అదే సమయంలో కాంగ్రెస్ తెలివిగా కేసీఆర్ ని వ్యతిరేకించే బీజేపీ మినహా అన్ని పార్టీలతో జట్టుకట్టింది.దాంతో కేసీఆర్ గెలుపు...
Read More..సినిమాల్లో కామెడీ చేస్తూ కనిపించిన కమెడియన్ బండ్ల గణేష్ గత కొద్ది రోజులుగా.బాగా ఫ్యామస్ అయిపోయాడు.టీవీ చర్చా కార్యక్రమాల్లో … యూట్యూబ్ లో … సోషల్ మీడియా లో ఇలా ఎక్కడ చూసినా బండ్ల గణేష్ వీడియోలు .ఇంటర్వ్యూ లు దర్శనం...
Read More..ఏపీలో అధికారం చేపట్టాలనే పట్టుదలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు.ప్రజాపోరాట యాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతూ … పార్టీ పరపతి పెంచుతున్నాడు.జనాల్లో కూడా జనసేన పార్టీపై ఒక సదభిప్రాయం కలిగించగలిగింది.అంతే కాదు ఏపీలోని ప్రధాన పార్టీల...
Read More..కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది.ఎల్బీనగర్ సుధీర్ రెడ్డికి కేటాయించింది.ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలూ నాయక్ కు దేవరకొండ, భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్ సీటు దక్కింది.మొత్తం 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది.ఇంకా మరో...
Read More..తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్న సామెత రాజకీయాల్లో సర్వ సాధారణంగా కనిపించేదే.తమకు రాజకీయంగా పనికి వస్తారు… కలిసివస్తారు అనుకుంటే… చేరదీయడం .లేకపోతే ఆమడ దూరం పెట్టడం ఇక్కడ షరా మాములే.ఇలాంటి విషయాల్లో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుది అందివేసిన చేయి.గతంలో ఈ...
Read More..కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా పూర్తిస్థాయిలో ఖరారైందని, మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను రేపు ప్రకటిస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోస్రాజ్ తెలిపారు.ఢిల్లీలో బోస్ రాజు విలేకరులతో మాట్లాడుతూ… కోదండరామ్తో చర్చలు ఫలించాయని చెప్పిన బోస్రాజ్, ఎటూ తేలకుండా ఉన్న నాలుగు స్థానాల్లో...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు, దాడులు చేయకుండా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పందించింది.ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొంది.ఏపీలో తమ దర్యాప్తునకు ఆంక్షలు...
Read More..తెలంగాణలోని మహాకూటమిలో ఉన్న పార్టీలకు రెబెల్స్ బెడద పెద్ద ముప్పుగా మారింది.ఏకంగా… రెబల్ అభ్యర్థులంతా ఓ కూటమిగా ఏర్పడి అందరికి షాక్ ఇచ్చారు.సుమారు 40మందితో కలిసి, రెబల్ ఫ్రంట్ పేరుతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.అంతేకాకుండా టీడీపీ అసమ్మతి నేతలు...
Read More..తెలంగాణాలో మహాకూటమిలో ఉన్న పార్టీలకు సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.ఇప్పటికే … వివాదం నెలకొన్న ప్రతి చోట నయానో .భయానో బుజ్జగిస్తూ వస్తున్నారు.అయితే… జనగామ స్థానం నుంచి కూటమి అభ్యర్థి విషయంలో కూడా ప్రతిష్టంభన ఏర్పడడంతో….హాట్...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాటలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పయనించబోతున్నారు.తాజాగా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాన్ని ఎత్తివేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థించారు.శుక్రవారం మమత మాట్లాడుతూ చంద్రబాబు సరైన నిర్ణయం...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాలు.ఆలోచనలు ఎవరికీ అర్ధం కావు.ఆయన నిర్ణయాలు ఒక్కొక్కసారి బాగానే ఉన్నాయనిపించినా… కొన్ని కొన్ని ఆయన భయాన్ని తెలియజేస్తుంటాయి.తాజాగా.ఏపీ కి సంబందించిన వ్యవహారాల్లో … సీబీఐ ఏపీలో దర్యాప్తులను చేపట్టకుండా .నిషేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన...
Read More..తెలంగాణ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా … టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించాలనే ఉద్దేశంతో ఏర్పడిందే మహాకూటమి.విడివిడిగా పోరాడేకంటే… కలిసి పోరాడితే అధికారం కూడా కలిసే పంచుకోవచ్చనే ఆలోచనతో టీఆర్ఎస్ వ్యతిరేఖ పార్టీలన్నీ ఏకమయ్యాయి.ఇందులో… కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలు...
Read More..టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ గురువారం సాయంత్రం అకస్మాత్తుగా… ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.జనగామ సీటు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.జనగామ సీటును కోదండరామ్ కు ఇవ్వాలనే ప్రతిపాదనను కాంగ్రెసు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా...
Read More..ప్రస్తుతం తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.నాయకులంతా ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతుండగా… ఇదే అదునుగా భావిస్తున్న మావోయిస్టులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే టార్గెట్ గా తమ ప్రతాపం చూపించేందుకు సిద్ధం అవుతున్నారు.ఏపీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను...
Read More..కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశయించి భంగపడ్డ నాయకులంతా ఇప్పుడు అధిష్టానం మీద.తమకు టికెట్ రాకుండా అడ్డు తగిలిన వారి మీద కారాలు .మిర్యాలు నూరడమే కాదు… ఏకంగా… సాక్షాదారాలతో సహా రుజువులు చూపిస్తూ … మీడియా గొట్టాల ముందు తమ ప్రతాపం...
Read More..తూర్పుగోదావరి జిల్లా లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రజాపోరాట యాత్ర భారీ జనసందోహం మధ్య సాగుతోంది.భారీగా అభిమానులు తరలి వస్తుండడంతో… పవన్ కూడా దూకుడు పెంచి మాట్లాడుతున్నాడు.తాజాగా రాజమండ్రి సమీపంలోని రాజానగరం లో జనసేన నిర్వహించిన బహిరంగ సభలో...
Read More..తెలంగాణ ఎన్నికల బరిలో వివాద పార్టీల నుంచి చాలామంది ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నించారు.అయితే… అవకాశం రానివారు రెబెల్స్ గా బరిలో దిగుతున్నారు.మరికొందరు ఏ పార్టీ లోకి వెళ్లలేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.ఇప్పడు ఆ విధంగానే తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర...
Read More..హైదరాబాద్లోని పలు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ రోజు ఉదయం నుంచి ఆ శాఖ అధికారులు అనేక కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు.రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. టిడిపి...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా దూకుడు పెంచారు.ఆయన ప్రసంగాలు ఆయన మాటతీరు అన్నిట్లోనూ మార్పు కనిపిస్తోంది.ప్రత్యర్థి పార్టీలను తిట్టడంలో ఏ మాత్రం మొహమాటం పడకుండా తిట్టేస్తున్నారు.ఇప్పుడు ఎవరు చూసినా… పవన్ ప్రసంగాలు మరి చర్చించుకుంటున్నారు.మొన్నటి వరకు టీడీపీ ని...
Read More..తెలంగాణా రాజకీయాల్లో కేసీఆర్ లాంటి వాగ్ధాటి ఉన్న నేతని ఎరుకోవాలి అంటే కేవలం ఒకే ఒక్క నాయకుడి వల్ల సాధ్యం అవుతుంది ఆయనే రేవంత్ రెడ్డి తన మాటలతో కేసీఆర్ కి హై బీపీ తెప్పించగల ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి.ఇప్పుడు...
Read More..ఏపీలో రాజకీయాలు కొత్త రూపుని సంతరించుకున్నాయి…తెలంగాణలో కేసీఆర్ ని గద్దె దించడానికి ఎలాగైతే బద్ద శత్రువులు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలు కలిసాయో అదేవిధంగా ఏపీలో చంద్రబాబు ని అధికారం నుంచీ దించేయడానికి ఇప్పుడు కొత్త పత్తులు తెరపైకి వస్తున్నాయి.భవిష్యత్తులో ఈ...
Read More..తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంత మేధావో.! ఎంత రాజకీయ ఉద్దండుడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఎత్తు వేసాడంటే ఎంతటి వారైనా చిత్తు అవ్వాల్సిందే.ఇప్పుడు అలాగే బాబు గీసిన ప్లాన్ కి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన నాయకులు సైతం...
Read More..తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిలోని పార్టీలు అధికారం పంచుకోవడమే కాదు టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలనీ చూస్తున్నాయి.అందుకే టీఆర్ఎస్ మీద పై చేయి సాదించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.ఆ పార్టీకి తాము ఏ మాత్రం తీసిపోము అన్నట్టుగా.ప్రచారంలో దూసుకెళ్ళిపోతోంది.ఇందులో...
Read More..తెలంగాణ టీడీపీ తన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీటీడీపీ.తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి గణేష్ గుప్తా పేర్లను ప్రకటించింది.ఈ మేరకు టీటీడీపీ...
Read More..తెలంగాణాలో మహాకూటమిలో ఉన్న తెలంగాణ జనసమితి పార్టీ .తాము పొత్తులో భాగంగా టీజేఎస్ కు మహాకూటమి తరపున 12 సీట్లలో పోటీచేసేందుకు ఒప్పందం కుదిరింది.ఇప్పుడు ఆ …12 స్థానాల జాబితాను విడుదల చేసింది. 1.దుబ్బాక 2.మెదక్ 3.మల్కాజ్గిరి 4.అంబర్పేట 5.సిద్ధిపేట 6.వరంగల్...
Read More..తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు ఉన్నాయి.ఈ కూటమిలో ఉన్న టీడీపీ – కాంగ్రెస్ పార్టీలు బద్ద శత్రువులుగా మొన్నటి వరకు మెలిగాయి.అసలు టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా...
Read More..తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి మాములుగా లేదు.ఇప్పుడు టికెట్ దక్కని నాయకులంతా… కాంగ్రెస్ పార్టీకి శాపనార్ధాలు పెడుతున్నారు.పందులు, రాబందులు చేరి టికెట్లు అమ్ముకున్నారని ఇలా భారీ భారీ డైలాగులు చెబుతూ పార్టీ పరువు బజారున పడేస్తున్నారు.ఇబ్రహీంపట్నం టికెట్ ఆశిస్తున్న డీసీసీ...
Read More..వైసీపీ అధినేత జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.దీనిపై జగన్ స్పందించకపోయినా… ఆ పార్టీ నాయకులు కూడా… పవన్ కి కౌంటర్ ఇచ్చారు.తెలంగాణా నాయకులను విమర్శించని వైఎస్ జగన్కు మగతనం...
Read More..ఒకవైపు ఎన్నికల సమయం చూస్తే.తరుముకొచ్చేస్తోంది.మరో వైపు చూస్తే… అధికారం మాదే అంటూ… ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా… కొత్తగా పుట్టుకొచ్చిన జనసేన పార్టీ.పరిస్థితి పై ఇప్పుడు అందరి ద్రుష్టి పడింది.అసలు పవన్...
Read More..తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద చిక్కొచ్చిపడింది.అది అలాంటి ఇలాంటి చిక్కుకాదు .అందరికి అది చిన్నగానే కనిపించినా కేసీఆర్ కి మాత్రం చాలా పెద్దగా కనిపిస్తోంది.అందుకే ఆయన అంతగా కలవరపడుతున్నాడు.తెలంగాణాలో మహాకూటమి తరపున ఆ బరిలో ఉన్న అన్ని పార్టీలను పక్కనపెట్టి టీడీపీ...
Read More..తెలంగాణ కాంగ్రెస్ 65మంది అభ్యర్థులతో తొలి జాబితాని విడుదల చేసిన సంగతి తెలిసిందే.తాజాగా, 10 మందితో కూడిన రెండో జాబితాని ఆ పార్టీ విడుదల చేసింది.మొదటి జాబితాలో టికెట్ దక్కని కొందరు కాంగ్రెస్ నేతలు ఆందోళనకి దిగారు.హైదరాబాద్ గాంధీ భవన్ కి...
Read More..ఏపీలో ఈసారి ఎన్నికలు చాలా టాఫ్ గా ఉండేలా కనిపిస్తున్నాయి.టీడీపీ , వైసీపీ , జనసేన పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ఈ నేపథ్యంలో … అధికార పార్టీ టీడీపీ ఇప్పటి నుంచే గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.అందులో భాగంగానే…...
Read More..రెబెల్స్ రెబెల్స్ ! ఈ పేరు చెప్తే చాలు పార్టీలు ఇప్పుడు వణికిపోతున్నాయి.ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం ఒక ఎత్తయితే… పార్టీ టికెట్ దక్కని వారి వ్యవహారం మరో వైపు తల బొప్పి కట్టిస్తున్నాయి.ముందు ఇంట్లో అసమ్మతిని బయటకి తోలేస్తే… తరవాత వీధిలో...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలపై కసరత్తులు చేస్తున్నారు.ఇప్పటికే తెలంగాణా ఎన్నికల్లో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు ఇప్పుడు ఏపీలో రానున్న ఎన్నికలపై దృష్టిపెట్టారు.అందులో భాగంగా తాజాగా నిర్వహించిన ఓ కీలక సర్వేలో పలు అంశాల ఆధారంగా ఎమ్మెల్యేలు...
Read More..టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఎవరికీ అర్ధం కావు.సమయానుకూలంగా ప్రోగ్రాములు మార్చబడును అన్నట్టుగా పరిస్థితులకు అనుగుణంగా ఎవరూ ఊహించని విధంగా మాస్టర్ ప్లాన్ లు వెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి.మొన్నటి వరకు నందమూరి కుటుంబాన్ని పక్కనపెడుతూ వచ్చిన బాబు హరికృష్ణ...
Read More..తెలంగాణాలో మళ్ళీ తమదే విజయం అనే ధీమాతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఎన్నికల కోసం ఎంతగానో ఎదురుచూశాడు.ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో…కేసీఆర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు.వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం సమయంలో ఆయన నామినేషన దాఖలు చేయనున్నారు.ఎప్పటిలాగే...
Read More..రాష్ట్ర నాయకత్వం డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకుందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.తమ నాయకులకు న్యాయం జరగకపోతే రాజీనామాలకు, ఆత్మహత్యలకు వెనుకాడబోమని పార్టీ అధినాయకత్వాన్ని హెచ్చరించారు.మరోవైపు.శేరిలింగంపల్లి టికెట్ భవ్యా ఆనంద్ ప్రసాద్కు ఇవ్వడంతో నిరసనలు జరిగాయి.ఆమె స్థానంలో మువ్వా...
Read More..టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్యెల్యే అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేశారు.సోమవారమే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.తాజాగా ఇవాళ మరో ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఇదే బాటలో...
Read More..వైసీపీ అధినేత జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల అధినేతలో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.తనను...
Read More..ఎన్నికల్లో నిబంధనాలు ఉల్లంఘించడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది.ఎన్నికలలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు కూడా నిబంధనలు ఉల్లంగిస్తే ఏమవుతుందిలే అన్నట్టుగా… లైట్ తీసుకుంటుంటారు.అయితే… ఈ సారి పప్పులు ఉడికేలా కనిపించడంలేదు.ఈసారి ఎన్నికల నిబంధనలను అధికారులు ఖచ్చితంగా… అమలు చేయనున్నారు.ఏ చిన్న పొరపాటు జరిగినా...
Read More..విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్పై జరిగిన దాడి కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా ఎనిమిదిమందికి హైకోర్టు నోటీసులు జరీ చేసింది.వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ విచారించిన ధర్మాసనం.ముఖ్యమంత్రి, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీతోపాటు...
Read More..తెలంగాణలో కేసీఆర్ ని గద్దె దించడమే ధ్యేయంగా, కాంగ్రెస్ పార్టీ మహా కూటమిని ఏర్పాటు చేసింది.ఈ క్రమంలోనే తనతో పాటు కూటమిలో తెలుగుదేశం, సిపిఐ ,కోదండరాం పార్టీ లతో జట్టుకట్టి కెసిఆర్ ని ఎవరైనా సరే ఓడించాలని సిద్ధమయింది.మిగిలిన పార్టీలు సైతం...
Read More..ఎంతోకాలం నుంచీ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ పై ఎన్నో రకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి ఆయన సొంతగా పార్టీ పెడుతారని కొదరు అంటే.మరి కొందరు మాత్రం జేడీ తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు మరొకొందరు అయితే కాదు కాదు...
Read More..టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లో ఎప్పుడూ… కాన్ఫిడెన్స్ కనిపిస్తూనే ఉంటుంది.తన మాటలతో… కొండల్ని కూడా పిండి చేయగలమన్న ధీమాను పార్టీ నాయకులకు , ప్రజలకు కలిగిస్తూ ఉంటాడు.అదే ధీమాతో తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు సైతం వెళ్ళిపోయాడు.అయితే ఆ తరువాత ఆయన...
Read More..అవును మీరు చదివిన హెడ్డింగ్ నిజమే ! తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడుని సస్పెండ్ చేసినట్టుగా నిరూపిస్తున్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో చెక్కెర్లు కొడుతోంది.దీంతో ఏంటి సంగతి టీడీపీ నుంచి అందులోనూ పార్టీ జాతీయ...
Read More..ఏపీలో కొత్తగా పుట్టుకొచ్చిన జనసేన పార్టీ … అప్పుడే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తోంది.మొదట్లో అసలు పార్టీ పెట్టినా… ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం లేనట్టుగా చెప్పిన జనసేన అధినేత పవన్ ఆ తరువాత ఎన్నో కొన్ని సీట్లు...
Read More..తెలంగాణాలో అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగానే టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది.ఆ కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్రా పోషిస్తూ… ముందుకు వెళ్తోంది.ఈ సమయంలోనే సీట్ల సర్దుబాటు వ్యవహారంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది.ఏమైతేనేం ఎట్టకేలకు...
Read More..తెలంగాణాలో ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు.టికెట్ ఆశిస్తున్న వారంతా పార్టీ అధిష్టానాన్ని బెదిరిస్తూ… ఏదో ఒక రకంగా టికెట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.తాజాగా… తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు...
Read More..తెలంగాణలో బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది.ఈ రెండు పార్టీల నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే.భగ్గుమనే పరిస్థితి ఉంది.ఈ నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీపై తాజాగా ఎంఐఎం సెటైర్ వేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి...
Read More..ఏపీ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు.శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాను ను ప్రభుత్వం రాజకీయంగా వాడుకుందని….వారికి చేసిన సహాయాన్ని కూడా … ప్రభుత్వం ప్రచారానికి వాడుకోవడం తగదని పవన్ విమర్శించారు.ఈమేరకు ఇవాళ ఆయన...
Read More..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి గడ్డుకాలం మొదలయ్యింది.వచ్చే ఎన్నికల్లో బాబు ఏపీలో ఏకాకిగా మిగిలిపోనున్నారట.అందుకు తగ్గట్టుగా రాజకీయాలు చాపకింద నీరులా జరిగిపోతున్నాయని.చంద్రబాబు ని ఒంటరి చేయడానికి బీజేపీ ముందునుంచీ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు కలిసొస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.గత ఎన్నికల్లో జనసేనుడి మద్దతుతో...
Read More..చంద్రబాబు చాణిక్యం బెడిసి కొడుతోందా.వయసు మీద పడుతున్న కొద్దీ బాబు గారి అనుభవం పిల్లి మొగ్గలు వేస్తోందా.?? కాంగ్రెస్ పార్టీతో చేయి చేయి కలపడానికి గల కారణం ఏమిటి.అసలు బాబు పనైపోయిందా.??చంద్రబాబు కాంగ్రెస్ కలయిక తో ఎన్నో అనుమానాలు మరెన్నో జవాబు...
Read More..తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు గానూ ఒకే విడతలో డిసెంబరు 7న పోలింగ్ నిర్వహించబోతున్నారు.ముందుగా అనుకున్నట్టుగానే … షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచే అభ్యర్థులు...
Read More..తెలంగాణాలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల్లో తిరుగుతోంది.అయితే… ఆ ప్రచారంలో ఆ పార్టీకి ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.ప్రజలు ఆ పార్టీ నాయకులను బహిరంగంగానే నిలదీస్తూ.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు… ప్రస్తుతం...
Read More..అపోలో హాస్పటల్స్ గ్రూప్ కి వైస్ చైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్న ఉపాసన వేలమందికి బాస్ .మెగా కోడలిగా అందరి మన్ననలు పొందుతుంది.మొదట్లో చరణ్ కి సరిజోడిగా లేదనే నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ తర్వాత తన మంచి మనసుతో మెగా కుటుంబ...
Read More..జనసేన పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు అన్ని విధాలా సన్నద్ధం అవుతోంది.ఖచ్చితంగా ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.తరుచు ప్రజల్లో తిరుగుతూ పార్టీని అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రజల్లోకి పవన్ తీసుకెళ్లాడు.మొదట్లో జనసేన ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుందని అందరూ...
Read More..తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి.టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయడమే కూటమి అంతిమ లక్ష్యంగా అందులోని పార్టీలు మొదట్లో ఉత్సాహంగా చెప్పుకొచ్చారు.అయితే టీఆర్ఎస్ పార్టీని ఓడించడం అటుంచితే .ఇప్పుడు కూటమిలో ఐక్యత పోలింగ్ తేదీ దగ్గరకు...
Read More..ఎన్నికల సందడి మొదలయితే చాలు … రాజకీయ పార్టీలు చిత్ర విచిత్ర వేషాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక జిమ్మిక్కులు చేస్తూ ఉంటాయి.నవ్వించో… కవ్వించో ఓటర్లను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.ఆ విధంగానే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తమ అధినేత కేసీఆర్ డూప్...
Read More..కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన నేపథ్యంలో ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే… అప్పటి నుంచి టీడీపీ అనేక విమర్శలు జగన్ పై చేస్తూనే ఉంది.అంతే...
Read More..ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల విషయంలో ఎట్టకేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది.ఇప్పటివరకు ఈ అంశం పై ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న వైసీపీకి అన్నివైపులా నుంచి ఒత్తిడి పెరగడంతో … ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.అందుకే… డిసెంబరులో...
Read More..రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం లో టీడీపీ అధినేత చంద్రబాబు ని మించిన నాయకుడు మరొకరు ఉండరు అంటే అతిశయోక్తి లేదు.క్లిష్టమైన పరిస్థితులను కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కుంటూ… ప్రత్యర్థి పార్టీలను ఇరుకునపెట్టేస్తూ ఉంటారు.ఇక ఇప్పుడు కూడా…తన రాజకీయ ప్రత్యర్థులను ఇరుకునపెట్టే...
Read More..రాజకీయాల్లో ఎప్పుడూ… ఊహించని పరిణామాలే జరుగుతుంటాయి.ఎప్పుడు ఏ పార్టీ .ఏ నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలియదు.ఈ విధంగానే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని ఏ ఒక్కరూ ఊహించలేదు.ఎందుకంటే తెలుగుదేశం పుట్టుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగింది.ఇక అప్పటి...
Read More..చాలా రోజులుగా… అదిగో ఇదిగో అంటూ వాయిదాపడుతూ వచ్చిన ఏపీ క్యాబినెట్ విస్తరణ ఈ రోజు జరగబోతోంది.ఈ విస్తరణలో బాబు మరో ఇద్దరికి చోటు కల్పిస్తున్నారు.ఫరూక్, కిడారి శ్రవణ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఉండవల్లి ప్రజావేదికలో ఉదయం 11.45 గంటలకు గవర్నర్...
Read More..ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాసవోయిస్టులు ఏదో ఒక అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.తాజాగా… భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని చిన్న బస్టాండ్ వద్ద మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది.కొంతమంది టీఆర్ఎస్ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని...
Read More..ఆంబిడెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఫరీద్ నుంచి జనార్దన్ రెడ్డి 57 కేజీల బంగారం ముడుపుల రూపంలో తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా పరారీలో...
Read More..కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఊహించని అనుభవం ఎదురయ్యింది.నల్లగొండ జిల్లా కేంద్రంలో తన నియోజకవర్గ కేంద్రంలో పాతబస్తీలో కోమటిరెడ్డి పర్యటిస్తుండగా ఓ టీఆర్ఎస్ కార్యకర్త తన జేబులో ఉన్న టీఆర్ఎస్ కండువాను ఆయన మెడలో కప్పేందుకు ప్రయత్నించాడు.దాంతో కంగుతున్న...
Read More..ఏపీలో అధికార పార్టీ టీడీపీ కి రోజు రోజుకి వ్యతిరేక పవనాలు వీస్తుండగా… తమ ప్రత్యర్ది పార్టీలైన వైసీపీ.జనసేన పార్టీలు జనంలో తమ పరపతిని పెంచుకొంటూ అధికార పీఠం దగ్గించుకునే దిశగా అడుగులు వేస్తుండడం టీడీపీని కలవరపెడుతోంది.అందుకే ఆ పార్టీల ప్రభావంతో...
Read More..వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖరారయిపోయాయి … జగన్ పవన్ కలిసిపోయారు.టీడీపీni ఓడించడానికి వీరిద్దరూ కలిసి కుట్ర చేస్తున్నారు.జనసేన- వైసీపీ మధ్య సీట్ల బేరం తెగడంలేదు.పవన్ – జగన్ ఇద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కొద్దికాలంగా తగ్గిపోయింది.దీనంతటికి కారణం వారిద్దరి...
Read More..తెలంగాణాలో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ఏర్పడిన మహాకూటమిలో తరుచు ఏదో ఇబ్బంది తలెత్తుతూనే ఉంది.సీట్ల సర్దుబాటు వ్యవహారమే అసలు సిసలు సమస్యగా మాహాకూటమికి ఇబ్బంది ఎదురయ్యింది.అయితే… అవన్నీఅధిగమించి ఏదోలా బయటపడినా… మరో కొత్త సమస్య కూటమిలో ఉన్న పార్టీలను వేధిస్తోంది.అదేంటంటే...
Read More..తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నారా…??ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రేవంత్ కాంగ్రెస్ పార్టీకి నీళ్ళు వదిలేయనున్నారా.?? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని గద్దె దించడానికి కూటమి కట్టి మరీ యుద్దానికి దిగుతుంటే ఇప్పుడు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఈ మధ్య కాలంలో చాలా స్పీడ్ అయ్యాడు.పవన్ కి రాజకీయాలు ఏం తెలుసు అని విమర్శలు చేసినవారి నోర్లు మూతపడేలా పవన్ రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు.పవన్ కి ఏపీలో అంత సీన్ లేదు...
Read More..తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హోరెత్తుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణలో మరొక నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మహాకూటమికి అధికార టిఆర్ఎస్ పార్టీలకు మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.ఇక ఏపీలో మరో ఆరు నెలల్లో జరగనున్న ఎన్నికల పోరులో ఈసారి ప్రధాన పార్టీలైన టిడిపి,...
Read More..తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూ… నాయకులు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటూ … అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.అయితే నాయకులు ఎక్కడికక్కడ తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండడంతో … కోడ్ పరిధిలోకి ఆ అంశాలు రావడంతో ఈసీ అలెర్ట్ అవుతోంది.ఈ నేపథ్యంలో ఒకరిపై...
Read More..ఏపీ క్యాబినెట్లో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పలు శాఖల మంత్రుల భర్తీ దిశగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు.గత కొంతకాలంగా క్యాబినెట్ విచారణ అదిగో ఇదిగో అంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నా… ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి...
Read More..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఒక బలమైన పార్టీగా తెలంగాణలో చక్రం తిప్పింది.చంద్రబాబు తన ఆలోచనలు శక్తియుక్తులు, టెక్నాలజీ, సమస్తం హైదరాబాద్ వేదికగా చేసుకుని అభివృద్ధి జరిపించారు.తన సొంత జిల్లా కంటే కూడా చంద్రబాబుకు అప్పట్లో తెలంగాణపై మంచి పట్టు ఉండేది.అయితే...
Read More..అంతర్గత కుమ్ములాటలు.గ్రూపు రాజకీయాలతో తన్నుకుంటూ ఉండే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మహా కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్తోంది.అయితే.అయితే సీట్ల తెంపు అవ్వకపోవడంతో.ఆ పొత్తు ఇంకా అసంతృప్తిగానే ఉండిపోయింది.ఈ వ్యవహారం ఇలా ఉండగానే… ఇప్పుడు రేవంత్ ఫీవర్ కాంగ్రెస్ ను...
Read More..చంద్రబాబు అంటేనే ఎత్తులకు పైఎత్తులు వేసి చాణక్యుడిగా రాజకీయ వర్గాల్లో పెద్ద పేరే ఉంది.ఆయన ఎప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ ఎలా మాట్లాడుతారు ఎటువంటి వ్యూహాలు రచిస్తారో ఎవరికీ అంతుపట్టదు.ఒక రాజకీయవేత్తగా విశ్లేషకుడిగా, అపారమైన రాజకీయ అనుభవం గడించిన చంద్రబాబు నాయుడు,...
Read More..ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పోరాటయాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం విజయవాడ చేరుకోనున్నారు… రెండు రోజుల పాటు బెజవాడలోనే బసచేయనున్న జనసేన చీఫ్… పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.అనంతరం ఈ నెల 12వ తేదీ నుంచి...
Read More..సర్వేల సందడి అనేది ఎన్నికల సీజన్ లో సర్వ సాధారణం ! పార్టీల పరిస్థితి ఏంటి.? పార్టీల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.? ఏ పార్టీ గెలవబోతోంది.? ఎన్ని సీట్లు వస్తాయి .? ఏ పార్టీ కి ఏ ప్రాంతంలో పట్టు ఉంది...
Read More..అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారయ్యింది ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్రజల్లో అభిమానం ఉన్నా… దాన్ని సరైన క్రమంలో పార్టీ ఉపయోగించుకోలేకపోతోంది అన్న అపవాదు మూటగట్టుకుంటోంది.ఒక వైపు పాదయాత్ర చేస్తూ జగన్ పార్టీకి మైలేజ్...
Read More..అసలు వాస్తవం మాట్లాడుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ పేరు చెబితే మొదట గుర్తుకు వచ్చే పేరు కల్వకుంటల చంద్రశేఖరరావు .రెండవ పేరు హరీష్ రావు.పార్టీ లో కేసీఆర్ తరువాత ఆ స్థాయిలో చక్రం తిప్పగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది హారీష్...
Read More..మెగా స్టార్ చిరంజీవి ఉన్నట్టు ఉండి తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.ఆయన ఆహా ఓహో అంటూ తెగ పొగిడేసాడు.అయితే దీని వెనుక పరమార్ధం ఏంటో మాత్రం ఎవరికీ అంతుపట్టడంలేదు.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి జనసేనలో చేరబోతున్నాడు అని వార్తలు...
Read More..తెలంగాణాలో రాజకీయ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి.టికెట్లు ఆశిస్తున్న నాయకులు తాము పోటీ చేసేందుకు ఏ పార్టీలో అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుందో ఆ పార్టీలోకి ముందూ వెనుక ఆలోచించకుండా చేరిపోతున్నారు.తాజాగా… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సీఎం చంద్రబాబును...
Read More..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ గురువారం వెల్లడించారు.ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.తాను ఏ పార్టీకీ చెందినవాడిని కాదని, రాహుల్, సోనియాలను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశమేమీ లేదని తెలిపారు.ఇటీవల ఢిల్లీలో...
Read More..వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన కత్తి దాడి ఘటన పై ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు.దాడి జరిగిన విధానం, ఆ దాడి వెనుక ఎవరున్నారు అనే విషయాలను ఏపీ పోలీసులు చేధించలేక పోయారని,...
Read More..భారత ప్రధాని మోడీ ఎప్పుడు ఏ విషయంలో, ఎప్పుడు ఎలా దొరుకుతారా అని వేచి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మోడీ జుట్టు దొరికేసింది.తమకంటూ మోడీ ని ఎదుర్కోవడానికి ఎంతో బలమైన ఆయుధం కావాలని వేచి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సిసలు...
Read More..కేంద్ర అధికార పార్టీ బీజేపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించి తన కక్ష తీర్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారీగానే వ్యూహాలు రచిస్తున్నాడు.అందుకోసమే ఆ పార్టీ ఈ పార్టీ అనే బేధం లేకుండా బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటిని ఏకం చేసి...
Read More..తెలంగాణ లో విపక్షాలన్నీ కలిసి ‘ మహాకూటమి’ గా ఏర్పడ్డాయి.టీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చెయ్యడమే కాకుండా… విపక్ష పార్టీలన్నీ కలిసి… అధికారం పంచుకోవాలనే ఆలోచనతో ఉత్సాహంగా కూటమిగా ఎరపడ్డాయి.ఇందులో… కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీలు కలసి మహాకూటమిని ఏర్పాటు...
Read More..గాలి జనార్ధనరెడ్డి … ఈ పేరు దేశవ్యాప్తంగా ఒకప్పుడు మారుమోగింది… ఇప్పటకీ మారుమోగుతోంది.ఆయన దర్పం … కాన్ఫిడెన్స్ … రాజకీయం అన్నిటిలోనూ ఆయన చాలా డిఫ్రెంట్ అనేది అందరికి తెలుసు.ఆయన మైనింగ్ సామ్రాజ్యం లో మకుటంలేని మహరాజులా ఒక వెలుగు వెలిగి...
Read More..కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై పుట్టిన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూనే వచ్చింది.కాంగ్రెస్ విధానాలపై టీడీపీ , టీడీపీ విధానాలపై కాంగ్రెస్ తరుచు దుమ్మెత్తిపోసుకుంటూనే వచ్చాయి.అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ తో టీడీపీ పెట్టుకోవడం… మెజార్టీ టీడీపీ నాయకులు,...
Read More..బెజవాడలో రాజకీయ దుమారం రేగింది.టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య వివాదం కాస్తా ఫ్లెక్సీల రూపంలో ఇప్పుడు బెజవాడ వాసులకు దర్శనం ఇస్తున్నాయి.పవన్ తూర్పుగోదావరి పర్యటనలో టీడీపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో...
Read More..కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.బుధవారం (నవంబర్ 7) ఉదయం జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా.అప్పటికే ఆయన పారిపోయినట్లు తెలిసింది.సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన...
Read More..విజయ్ దేవరకొండకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాతో స్టార్ డం దక్కించుకున్న విజయ్ దేవరకొండను తెలంగాణ ఎన్నికల...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి ప్రజలని నిరాస పరిచారు.పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా నుంచీ పోటీ చేస్తారని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అభిమానులకి నిన్నటి రోజున పిఠాపురంలో జరిగిన పోరాట యాత్రలో పెద్ద బాంబు పేల్చారు.దాంతో ఒక్క...
Read More..కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు తగాదాలు….అంతర్గత విబేధాలకు తావుండదు.కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువ కాబట్టే నేను గొప్ప అనుకుంటే నేను గొప్ప అనుకుంటూ… నిత్యం వివాదాల్లో ఉంటుంటారు.ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల తంతు ఇంకా పూర్తికాలేదు.పార్టీ ఇంకా అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు...
Read More..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో డేరింగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ద్వారా తమ పార్టీకి మైలేజ్ బాగా పెరిగిందని, దీంతో పాటు కొద్దీ రోజుల క్రితం విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద...
Read More..కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు జరుగుతోంది.సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యింది.సమావేశంలో నియోజక వర్గాల అభ్యర్తుల ఎంపిక ఫైనల్ జరగుతోంది.టికెట్లు ఎవరికి దక్కుతాయోనని నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే స్క్రీనింగ్...
Read More..కొద్ధి నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో టీడీపీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.కానీ ఈ కేస్లో చింతమనేనిపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.దీంతో సీపీఐ నాయకుడు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.అయితే… ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయాలపైనా గత కొంతకాలంగా… అనేక అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లో తూర్పుగోదావరి జిల్లా...
Read More..టీఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతున్న ఆధిపత్య పోరుపై ఈ రోజు కేటీఆర్ మాట్లాడారు.తమకు రాజకీయంకంటే కుటుంబమే ముఖ్యమని, హరీష్రావుతో తనకు విభేదాలు లేవని.విపక్షాలు ఆయనపై దిక్కుమాలిన ఆరోపణలు చేశాయని విమర్శించారు.మరో పదిహేనేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని తెలంగాణ...
Read More..తెలంగాణాలో విపక్షాలన్నీ ఇప్పడు టీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావు మీదే దృష్టిపెట్టాయి.ఆయన జాలితోకూడిన విమర్శలు చేస్తూ … ఇరకాటంలో పడేస్తున్నారు.తాజాగా… టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ… హరీష్ రావు విషయాలను...
Read More..దేశవ్యాప్తంగా బీజేపీ జోరు పెంచాలని చూస్తుంటే… దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి ఇంకా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.మొన్నటికి మొన్న కాంగ్రెస్ కంటే… మెరుగైన ఫలితాలు సాధించిన ఆ పార్టీ అధికారం మాత్రం దక్కించుకోలేక పోయింది.అయితే… ప్రస్తుతం అక్కడ జరిగిన ఉపఎన్నికల...
Read More..తెలంగాణ టిఆర్ఎస్ నేత కేసీఆర్ మేనల్లుడైన హరీష్ రావు టిడిపి అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగిపోవడం ఖాయమని, ప్రజలు టిడిపిని చిత్తు చిత్తుగా ఓడిస్తారని హరీష్ రావు జోస్యం...
Read More..ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం కలిసి వ్యూహాలు రూపొందించి… ఉద్యమ సమయంలో కేసీఆర్ కి అండగా కోదండరాం… కోదండరాం కి అండగా కేసీఆర్ ఇలా కలిసి మెలిసి ఉన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే కోదండరామ్ కు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో చేస్తున్న ప్రజాపోరాట యాత్రలో ఎంతోమంది బాధిత ప్రజల గోడు వింటూ వారి సమస్యలను తెలుసుకుంటూ చేపడుతున్న టూర్ ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు పై ఆయన తనయుడు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ దూకుడు… ప్రసంగాల్లో వేడి బాగా పెంచారు.ప్రజల్లో పార్టీపై సానుకూల పెరుగుతుండడంతో ఆయన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ అక్కడ మైనింగ్ కంపెనీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో స్వయంగా...
Read More..ఎత్తులు పై ఎత్తులు అనేవి రాజకీయాల్లో సర్వసాధారణం.ఎన్నికల సమయంలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తేనే ప్రత్యర్థులు బలహీన పది విజయం సునాయాసంగా దక్కుతుంది.ఇక తెలంగాణ రాజకీయాల్లో బలంగా ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టడమే కాకుండా బలమైన … తిరుగులేని నాయకుడిగా...
Read More..తెలంగాణాలో అనూహ్యంగా మహాకూటమికి మద్దతు పెరుగుతోంది.టీఆరఎస్ పార్టీని వ్యతిరేకించేవారంతా ఏకమై టీఆర్ఎస్ కి అధికారం దక్కకుండా చెయ్యాలని చూస్తున్నారు.ఇప్పటికే … కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పాటైన మహాకూటమిలో తాజాగా మరో పార్టీ చేరింది.మహాకూటమికి మద్దతు ఇస్తున్నట్టు గా ఆల్ ఇండియా...
Read More..ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జనాలు ఓటేసేందుకు వణికిపోతున్నారు.కొంటా, బీజాపూర్, దంతెవాడ నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా మారింది.ఎన్నికలను బహిష్కరించాలంటూ… మావోయిస్టు లు పిలుపునిచ్చారు.ఎవరైనా తమ కళ్లు గప్పి ఓటు వేయాలని చూశారో.వారి చేతికి ఉన్న ఇంకు ఆధారంగా...
Read More..ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తనదైన శైలిలో రెచ్చి పోయారు.వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు విసిరారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జగన్ దొంగ పుత్రుడు.పవన్ దత్తపుత్రుడిని ఎద్దేవా చేశారు.ఏపీకి నిజమైన నాయకుడు...
Read More..‘జగన్ పై నా తమ్ముడితో ఎవరో కావాలనే దాడి చేయించారు.ఎవరు చేయించారో చెబితే.వాళ్లు నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు.అందుకే వాడు చెప్పడం లేదేమో.డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఈ పని చేయించి ఉంటారు.ఆ డబ్బుతో భూమి కొందామని అనుకొని ఉంటాడు.అందుకే వాళ్లు...
Read More..టిఆర్ఎస్ వంతు అయిపోయింది… కాంగ్రెస్ వంతు సాగుతోంది… ఇక మేము ఎందుకు ఊరుకోవాలి అనుకున్నారో ఏమో గానీ, తెలంగాణ తెలుగు తమ్ముళ్లు టికెట్ల కోసం రోడ్లపై కుస్తీలు పడుతున్నారు.చెప్పులు విసురుకుంటూ తమ వీర ప్రతాపం ప్రదర్శిస్తున్నారు.అంతే కాదు అధిష్టానం మాకు సీటు...
Read More..విశాఖలో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన జరిగిన దాడి వ్యవహారంపై వైసీపీ నేతలు ఇంకా రగులుతూనే ఉన్నారు.టిడిపి, ఏపీ పోలీసులపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు.తాజాగా వైసిపి నాయకురాలు రోజా పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ పోలీసులు...
Read More..గత కొంతకాలంగా ఏపీలో రాజకీయ చర్చ గా మారిన జనసేన వైసిపి పొత్తు గురించి ఎప్పటికీ రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి.జనసేన వైసిపి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది.ఆ తరువాత వైసీపీని పొత్తు కోసం జనసేన వెంట పడుతుందని ఈ...
Read More..ఎట్టకేలకి చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం టీడీపీకి ఆగర్భ శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారారని వైసీపీ నేతలు, వివిధ పార్టీలు విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ రచ్చ...
Read More..మీకంటే మేము నాలుగు ఆకులు ఎక్కువ చదివామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతున్నాడు.ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలకంటే మెరుగైన హామీలు ప్రజలకు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను మించి ఉండేలా…టీఆర్ఎస్ తమ మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో జరగబోయే ఎన్నికలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.ఒక పక్క తెలంగాణ ఎన్నికల వ్యుహలని అమలు చేస్తూనే మరో పక్క ఏపీలో ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు.ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్ధులని ఖరారు చేయగా ఇప్పుడు తానూ పోటీ...
Read More..తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి.ప్రత్యర్థి పార్టీల మీద పై చేయి సాధించేందుకు ప్రతి పార్టీ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ… ప్రత్యర్థులను కంగారు పెట్టాలని చూస్తున్నాయి.అయితే… ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ కాస్త ముందున్నట్టు కనిపిస్తోంది.ఇప్పటికే...
Read More..బాబు ఇంకా పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తులో నీ సంగతి చూస్తాం.మా వద్ద ఉన్న రికార్డులు ముందుముందు బయటపెడతాం’ కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు అమరావతిలో పడ్డాడు.మహాకూటమి పేరుతో ఇప్పుడు హడావుడి చేస్తూ తెలంగాణకు అన్యాయం చేయాలనీ చూస్తే … ఉరుకోము ఖబడ్దార్...
Read More..విశాఖలో వైసీపీ అధినేతపై నిందితుడు శ్రీనివాస్ కోడి కత్తితో దాడి చేయడం ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇక అప్పుడు మొదలు ఆ పాయార్టీని కోడి కత్తి పార్టీ అనే నామకరణం చేసి టీడీపీ నేతలు అవహేళన చేస్తున్నారు.అయితే ఈ మాటలపై...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల తూటాలు వదిలారు.పశ్చిమగోదావరి జిల్లా పోలవరం పోలవరం సమీపంలో కిలోమీటర్ మేర రోడ్డు మార్గానికి పగుళ్ళు రావడంపై ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ పవన్...
Read More..తెలంగాణాలో పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓట్ల కోసం తెగ తంటాలు పడుతున్నాయి.మొన్నటివరకు తెలంగాణాలో ఉన్న సెటిలర్స్ ను పట్టించుకోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వారి ఓట్ల కోసం తన రాజకీయ పంథా మార్చుకుంది.ముఖ్యంగా మహా...
Read More..నందమూరి హరికృష్ణ మరణంతో బాలకృష్ణతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు కలిసి పోయిన విషయం తెల్సిందే.‘అరవింద సమేత’ చిత్రం సక్సెస్ వేడుక సందర్బంగా బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా హాజరు కావడంతో చర్చనీయాంశం అయ్యింది.కుటుంబంలో విభేదాలు తొలగి పోవడంతో పాటు, ఎన్టీఆర్, బాలయ్యల మద్య...
Read More..గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది.పార్టీలో కేటీఆర్ ప్రాధాన్యం పెంచేందుకే హరీష్ ను కేసీఆర్ దూరం పెడుతున్నారు అంటూ ఆయన మీద పార్టీలోనూ .ప్రజల్లోనూ ఒకరకమైన సానుభూతి వ్యక్తం అయ్యింది.అయితే హరీష్ ను ఎన్నికల...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరగడం దురదృష్టకరమన్నారు....
Read More..తెలంగాణాలో మహాకూటమి రోజు రోజుకి బలం పుంజుకోవడంతో పాటు అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపుని అందని ద్రాక్షలా చేస్తూ… పరిస్థితులు మార్చడంతో ఆ పార్టీ కలవరపెడుతోంది.మహాకూటమిలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో టీఆర్ఎస్ భయపడుతున్నట్టు కనిపిస్తోంది.అందుకే కూటమిని టార్గెట్ చేసేందుకు...
Read More..మహాకూటమిలో సీట్ల లెక్క ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.ఇప్పటికే సెట్ల సర్దుబాటు బవ్యవహారంలో బాగా లేట్ చేసామన్న అభిప్రాయంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన మిత్ర పక్ష పార్టీలకు సీట్లు సర్దుబాటు చేసింది.కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి...
Read More..తెలంగాణలో ఎన్నికల సందడి మొదలవడంతో టికెట్లు పొందిన అభ్యర్థులు… టిక్కెట్లు ఖచ్చితంగా .తమకే దక్కుతుందని ఆశించే ఆశావహులు ఇలా ఎవరికి వారు తమ అదృష్టాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.అధికార పార్టీ అప్పుడే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించగా … మహా కూటమి లో...
Read More..తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర మొదలుపెట్టాడు.ఈ పోరాటయాత్ర సభకు అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు.సభాస్థలి జనాలతో కిక్కిరిసి కనిపిస్తుంటే కత్తిపూడిలో విద్యుత్ ప్రసారం ఆగిపోయింది.అయితే సభ ప్రసారాలను ప్రజలు టీవీలలో వీక్షించకుండా ఆపేందుకే విద్యుత్ ప్రసారాలను ఆపేశారని...
Read More..ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పై సొంత పార్టీ నుంచి అధినేత చంద్రబాబుకు నిరసన వ్యక్తమవుతోంది.స్వర్గీయ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో పార్టీని పెట్టాడు.ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు ఎలా కలిపాడు మరి ఎంత దిగజారుడు...
Read More..వైసీపీ అధినేత జగన్ కేసులో రోజుకొకరు అన్నట్టుగా ఏదో ఒక విషయంపై నోటీసులు అందుకుంటూనే ఉన్నారు.ఈ కేసు చిక్కుముడి విప్పేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.తాజాగా… వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.విచారణకు హాజరుకావాలని ఆదేశించారు....
Read More..దేశంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా నిలబడడానికి ఏకైక కారణం హిందుత్వం.బీజేపీ అనగానే అందరికీ గుర్తొచ్చేది కూడా హిందువుల మనోభావాలకి మొదటి ఆలయమనే భావన.దేవుడిని వ్యతిరేకించే కమ్యూనిస్టులు రానురాను ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం.అయితే కమ్యూనిస్టుల...
Read More..2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని, బాబు తీసుకునే నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.అయితే చంద్రబాబు నాయుడు తీసుకునే ఆ నిర్ణయం కేవలం గుంటూరు జిల్లాకు మాత్రమే పరిమితమై ఉంటాయని...
Read More..లగడపాటి రాజగోపాల్ ఈ పేరు బాగా ఫేమస్.ఎందుకంటే ఈ మాజీ ఎంపీ గారి సర్వేలు చాలా ఫేమస్.ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితుల గురించి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? ఇలా… అనే అంశాల...
Read More..తెలంగాణాలో పట్టు సాదించేందుకు అన్ని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నాయి.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రచారంలో మునిగిపోయింది.ఇక మహాకూటమిలో ఉన్న పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసుకున్నాయి.అయితే… బీజేపీ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన ‘సేనానితో రైలు ప్రయాణం’ ముగిసింది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రైలు యాత్ర జన్మభూమి ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి తుని వరకు ప్రయాణించారు.తుని వరకు ప్రయాణం సాగించిన పవన్కు అక్కడ అభిమానులు...
Read More..వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడి సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటన రాజకీయ పార్టీల మధ్య మరింత అగ్గి రాజేసింది.ఇది ఇలా ఉంటే … తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖపట్నం ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్...
Read More..తెలంగాణ బీజేపీ శుక్రవారం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.ఆ జాబితాలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రేష్మ రాథోడ్ కూడా ఉన్నారు.”ఈ రోజుల్లో” యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.అంతే కాకుండా … ఆమె ఇప్పటికే బీజేపీ...
Read More..తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టుకెక్కారు .అసలు తన మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నయో వివరాలు కావాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు...
Read More..తెలంగాణ బీజేపీలో టికెట్ల రగడ ! ఆఫీసుపై దాడి ఫర్నిచర్ ధ్వంసం భారతీయ జనతా పార్టీ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం తాజాగా ప్రకటించిన రెండో జాబితా ఆ పార్టీ చిచ్చుపెట్టింది.నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను బరిలోకి...
Read More..అప్పట్లో టీడీపీని ఒక కుదుపు కుదిపి చంద్రబాబు అకస్మాత్తుగా కరకట్టకు వెళ్లేలా చేసిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.తెలంగాణ, ఆంధ్రాలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ కేసు వ్యవహారం మళ్ళీ మొదలు కావడం సంచలనం సృష్టిస్తోంది.ఈ ఓటుకు నోటు...
Read More..రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులే కాదు శాశ్వత మాటలు కూడా ఉండవనేవి అక్షర సత్యం.అలాంటి నియమ నిబంధనలకు కట్టుబడితే రాజకీయాల్లో మనుగడ కష్టం.ఇప్పుడు కావాల్సిందంతా ఏ ఎండకి ఆ గొడుగు… అంతిమంగా కావాల్సింది అధికారం.మిగతా వాటి గురించి ఎన్ని చెప్పుకున్నా…...
Read More..ఎన్నికల సమయంలో సర్వేల సంస్థల హడావుడి మాములుగా ఉండదు.ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది.? ప్రజలు ఏమనుకుంటున్నారు.? అధికారం ఎవరికి దక్కబోతోంది అనేవి లెక్కతేల్చుతుంటారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అనేక సర్వే సంస్థలు తమ ఫలితాలను ప్రకటించాయి.తాజాగా మరో సర్వే రిజల్ట్...
Read More..ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 3వ తేదీ (శనివారం) నుంచి తిరిగి ప్రారంభం కాలాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మరోసారి వాయిదా వేశారు.విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడిలో కోడి పందాల్లో కోళ్లకు కట్టే...
Read More..టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో ఎట్టకేలకు పొత్తు పెట్టేసుకున్నాడు.ముందు ఈ పొత్తు తెలంగాణ వరకు మాత్రమే పరిమితం అని చెప్పుకొచ్చిన బాబు ఇప్పుడు మెల్లిగా ఏపీ వైపు తీసుకొచ్చారు.కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై నిర్మించబడిన తెలుగుదేశం పార్టీ , ఇప్పుడు...
Read More..విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరగడంతో ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది.అయితే ఆ యాత్ర సేవారం నుంచి ప్రారంభం కాబోతోంది.ఇప్పటివరకు ఆయన పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు...
Read More..నాకు రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో తననుకున్న ముప్పు కారణంగా 4 ప్లస్ 4 భద్రత కల్పించాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధం లేకుండా తనకు కేంద్ర బలగాలతో...
Read More..తూర్పుగోదావరి జిల్లాలో పోరాట యాత్రకు సిద్దమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లేందుకు వినూత్నంగా ప్లాన్ చేశారు.జనంతో మమేకం అవ్వడమే ముఖ్య ఉద్దేశంగా… ఆయన రైలు ప్రయాణం చేయబోతున్నారు.శుక్రవారం (నవంబర్2న) రైలు యాత్ర చేయనున్నారు.విజయవాడ నుంచి తుని వరకు ఆయన...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.టీడీపీ నేతలు ఓట్లు ఎత్తుకుపోతున్నారని పవన్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.పవన్ ట్విట్ తో జనసేన కార్యకర్తలు ప్రభుత్వం పై నెగటివ్ ట్రోల్స్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు.ఇటీవల...
Read More..తెలంగాణాలో గత కొంతకాలంగా చడీ చప్పుడు లేకుండా ఉన్న నక్సల్స్ మళ్ళీ తమ ఉనికి అడపాదడపా చాటుతూనే ఉన్నారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో ఆ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక ద్రుష్టి పెట్టడంతోపాటు… ఆ ప్రాంత...
Read More..మహాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారమే పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ను పిలిపించి.ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో...
Read More..మోడీ గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన సమయంలో తెలుగువారంటే నాకెంతో అభిమానం మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించుకుంటూ.అభిమానిస్తూ ఉంటాను, మీ అభివృద్ధి తప్పకుండా కృషి చేస్తాను అంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఏపీ పై అపారమైన ప్రేమ ఉన్న వాడిలా మోడీ...
Read More..దేశంలోనే అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల్లో నేను ఒకడిని అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో పడనుందా.?? ఏపీ ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరా.?? తాజా పరిస్థితిపై సర్వేలు చేయించుకున్న ప్రభుత్వానికి దిమ్మదిరిగే షాక్...
Read More..విసాఖా ఎయిర్ పోర్ట్ లో తనపై జరిగిన దాడి నేపథ్యంలో ఏపీ పోలీసుల పక్షపాత దర్యాప్తుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.హత్యాయత్నం కేసు దర్యాప్తు...
Read More..తెలంగాణాలో టీడీపీ ఉనికే కోల్పోయింది అనుకుంటున్నా సమయంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించుకుని టీడీపీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ తో జతకలిసి మహాకూటమి అంటూ మిగతా పార్టీల జతన చేరిపోయాడు.మొదట టీడీపీకి అక్కడ ఒక్క సీటు కూడా...
Read More..అన్ని పార్టీల అధినేతలు తెలంగాణ ఎన్నికల టెన్షన్ లో ఉన్నారు.ఎప్పుడు తిన్నామో ఎప్పుడు పడుకున్నామో తెలియనంతగా బిజీబిజీగా గడిపేస్తున్నారు.గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నాడు.దీనంతటికీ కారణం ఆయన...
Read More..తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టుగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటోంది.అందులో భాగంగా.కొన్ని సీట్లను కూడా త్యాగం చేసి మహా కూటమి ఏర్పాటు చేసి అందులో చేరిన పార్టీలకు పంచేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ అభ్యర్థుల...
Read More..వైసీపీ అధినేత జగన్ పై గత నెల 25వతేదీన విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి నేపథ్యంలో జగన్ భద్రత విషయంలో మరింత చర్చ జరుగుతోంది.జగన్ పాదయాత్ర మళ్ళీ ప్రారంభించే ఉద్దేశంలో ఉండడంతో.ఆయనకు మరింత భద్రతను పెంచాలని నిర్ణయించారు.పాదయాత్రలో జగన్...
Read More..తెలంగాణాలో సీమాంధ్రుల మీద అన్ని రాజకీయ పార్టీలకు ఎక్కడ లేని ప్రేమ పెరిగిపోయింది.వారు అడిగినా అడగకపోయినా పార్టీలు మాత్రం వరాల జల్లులు కురిపిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి.గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే సీమాంధ్ర ఓటర్లు చాలామందే ఉన్నారు.ఇప్పుడు...
Read More..వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి ఏపీలో అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ.ఈ క్రమంలోనే పార్టీ అధినేత జగన్ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు, పాదయాత్ర చేస్తున్నారు.ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేయాలని భావిస్తున్నారు.ఇంత వరకు...
Read More..వైసీపీ అధినేత జగన్ భుజానికి గాయం అయిన నాటినుంచీ జగన్ ని చూసుకోవడం కుదరలేదని కేవలం ఆరోజు టీవీలలో చూడటమే తప్ప మళ్ళీ ఇప్పటికి తమ అభిమాన నాయకుడిని చూసుకోలేక పోతున్నామని జగన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే మళ్ళీ జగన్...
Read More..ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, నాకన్నా సీనియర్ ఎవరూ లేరు.ప్రదాని నరేంద్ర మోడీ కన్నా కూడా ముందుగా నేను 1995లో సీఎం అయ్యాను.నేనే ఈ దేశంలో సీనియర్ను.నన్ను మించిన మొనగాడు లేరు! – ఇదీ రెండు రోజుల కిందట ఢిల్లీలో ఏర్పాటు చేసిన...
Read More..జనసేన పార్టీ లో అధినేత పవన్ ఏరి కోరి కొంతమంది సెలెక్ట్ చేసుకుని మరీ ఒక టీమ్ ఫార్మ్ చేసాడు.జనసేనలో అంతర్గతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి పవన్ ఆ కోటరీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు.ఇక పవన్ ఎక్కడికి...
Read More..ఏపీలో ఏకైక విపక్షం వైసీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా తంటాలు పడుతోంది.ఈ క్రమంలోనే గత ఏడాది ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్రను ఎన్నికల వరకు సాగదీద్దాం.అనే రేంజ్లో నిర్వహిస్తున్నారు.అంటే … దీనిని సెంటిమెంట్గా చూపించి, ప్రజల నుంచి సింపతీ పొందాలని...
Read More..రాజకీయ నాయకులైన పార్టీలైన ఎన్నికల సమయంలోనే ప్రజల మాట వింటారు.ఎన్నికల అయిపోతే ఇక నాయకులు ప్రజలు జరగాలి తప్ప ప్రజలు చుట్టూ నాయకులు తిరగరు.ఎన్నికల్లో ఎక్కడలేని హామీలు ఇస్తూ ఎన్నికలు అయిపోయాక వాటి సంగతి మరిచి పోవడం రాజకీయ నాయకులకు అలవాటు.అయితే...
Read More..విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడి తర్వాత వైసీపీ నేతలు ఒక రేంజ్ లో టీడీపీ టిడిపి పై రెచ్చి పోయి మరి ప్రకటన చేశారు.అయితే ఈ పరిణామాలన్నీ టీడీపీకి బాగా కలిసి...
Read More..తెలంగాణ లో సీనియర్ పొలిటీషియన్ … టీడీపీలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్న మోత్కుపల్లి నరసింహులుపై దాడి జరిగింది.యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దాడి జరిగింది.ఎన్నికల ప్రచారంలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్ నేత బూడిద...
Read More..కొంతకాలం విరామం తరువాత జనసేనాని పోరాట యాత్ర మళ్ళీ మొదలు కాబోతోంది.శ్రీకాకుళం తుఫాన్ బాధితులను పరామర్శించిన తరువాత హైడెరాబ్యాడ్ కే పవన్ పరిమితం అయ్యాడు.తాజాగా… తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర షెడ్యూల్ ఖరారైంది.నవంబర్ 2వ తేదీ నుంచి తుని...
Read More..జగన్పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఆస్వస్థతకు గురయ్యాడు.దీంతో సిట్ బృందం అతన్ని కేజీహెచ్కు తరలించింది.శ్రీనివాస్ను పరీక్షించిన వైద్యులు.అతను గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు.శ్రీనివాసరావు గుండెపోటుతో బాధపడుతున్నాడని, ట్రీట్మెంట్కు సహకరించడం లేదని డాక్టర్ దేముడు వెల్లడించారు.తనకు ట్రీట్మెంట్ వద్దని.అవయవ దానం...
Read More..అమెరికాలోని కాలిఫోర్నియా లో కేరళా రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువ దంపతుల మరణం వారి కుటుంభాలలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.వివరాలలోకి వెళ్తే.కాలిఫోర్నియాలోని ప్రముఖ యోసెమైట్ జాతీయ పార్కులో సుమారు 800 అడుగుల అత్యంత ఎత్తైన పర్వతం పైనుంచి విష్ణు విశ్వనాథ్ (29),...
Read More..