టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో...
Read More..టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన.ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం రష్మిక పేరు వినిపిస్తుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాటిని ఇంకా...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగానో కలకలం సృష్టిస్తున్న సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా పలు దేశాల్లో లాక్ డౌన్ విధించడంతో పారిశ్రామిక రంగంతో పాటు, ఆర్థిక రంగం కూడా పూర్తిగా...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ చానల్ లో అప్పట్లో ప్రసారమయ్యే “చంద్రముఖి” అనే ధారావాహిక ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటీనటులు నిరుపమ్ పరిటాల మరియు మంజుల పరిటాల గురించి...
Read More..గత రెండు రోజుల క్రితం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఈ ఘటన ఏపీలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది.అలాగే ప్రతిపక్షాలు కూడా ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి.అంతే కాకుండా తిరుపతి...
Read More..యావత్ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఇంకా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం కరోనా బారిన పడుతుండగా, అంతే స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి.దీంతో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్డౌన్ను విధించాయి.ఈ...
Read More..భారత దేశంలో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా భావిస్తారు.అందుకే భారతదేశంలో రోజురోజుకు క్రికెట్ కు...
Read More..యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తీ ఒకరు.ఈయన చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతాయి.ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.ఆవారా సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా ఇక్కడ మంచి...
Read More..ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తు ఉన్నాడు.ఈ ఏడాది లో ఒకటి వచ్చే ఏడాది లో రెండు సినిమా లను విడుదల చేయాలని భావిస్తున్నాడు.కాని కరోనా సినిమా ల షెడ్యూల్ మొత్తం గందరగోళంగా మారింది.తెలుగు లో ప్రభాస్ చేస్తున్న సినిమా లు కూడా...
Read More..హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు నిఖిల్ సిద్దార్థ్.తర్వాత తన నటనతో ఆకట్టుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు.కానీ ఈ మధ్య ప్లాపులు రావడంతో కాస్త వెనుకబడ్డాడు.నిఖిల్ నటించిన కార్తికేయ సినిమాతో టాలీవుడ్ లో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ...
Read More..ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజల జీవితాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.ఒకవైపు బ్రతకడానికి సరిపడ ఉపాధి లేకపోవడం, మరో వైపు లాక్డౌన్ ఇలాంటి క్లిష్టపరిస్దితుల్లో దిక్కుతోచని స్దితిలో పేదల జీవితాలున్నాయి ఇక ఇప్పటికే కరోనా వల్ల భయపడుతుండగా మనుషుల నిర్లక్ష్యం వల్ల జరిగే ఊహించని ప్రమాదాలు...
Read More..ఇండియాలో మొదటి క్రాస్ టైమ్ కనెక్షన్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అంటూ ప్రచారం చేసిన ప్లే బ్యాక్ సినిమా మార్చి 5వ తారీకున విడుదల చేసిన విషయం తెల్సిందే.సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.కాని కమర్షియల్ గా సినిమా నిరాశ పర్చింది.ఈ...
Read More..సినిమా పరిశ్రమలో నటుడిగా స్థిర పడాలని ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది.కాని అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు.అయితే నటుడిగా అవకాశం రావాలంటే చాలా కష్టం.ఎందుకంటే సినీ నేపథ్యం ఉన్న వారికే సినీ పరిశ్రమలో అవకాశాలు వస్తాయనే అపోహ ఉంది.కాని ఆ అపోహలను...
Read More..మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.తెలుగుతో పాటు తమిళంలో ఈ అమ్మడు సినిమాలు చేస్తూ సౌత్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీగా గుర్తింపు దక్కించుకుంది.ఈమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో శ్యామ్ సింగరాయ్ ఇంకా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాల జాబిత చాలానే ఉంది.ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు.ప్రస్తుతం కొత్త కథలు కూడా వింటున్నాడు.ఇటీవలే సుధ కొంగరా దర్శకత్వంలో సినిమా ను...
Read More..మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి అంచలంచెలుగా ఎదుగుతూ సుప్రీం స్టార్ నుండి మెగాస్టార్ గా కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాధ్య హీరోగా మారాడు.సూపర్ స్టార్ కృష్ణ,...
Read More..టాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ కమ్ నటుడు.ఇంటర్వ్యూవర్ తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్నార్ మృతి పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.ఆయన సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆయన కూడబెట్టింది పెద్దగా ఏమీ లేదు.ఇటీవల ఆయన సోదరి అనారోగ్యం...
Read More..తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి అనగా 12.05.వ తారీఖు నుండి పది రోజుల పాటుగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్...
Read More..దేశంలోని రాష్ట్రాలు కోవిడ్ ఉదృతి వల్ల లాక్డౌన్ పాటిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు లాక్డౌన్ ఊసే ఎత్తలేదు.కానీ హైకోర్టు మొట్టెకాయలు వేస్తే గానీ మేలుకోని ఈ ప్రభుత్వం హడావుడిగా రేపటి నుండే లాక్డౌన్ అంటూ గత సంవత్సరం చేసిన...
Read More..ఈ మధ్య కాలంలో నెటిజన్లు సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే కామెంట్లు పెడుతూ సెలబ్రిటీలు సోషల్ మీడియా అంటే భయపడేలా చేస్తున్నారు.అసభ్యకర కామెంట్లు పెడుతూ సెలబ్రిటీలతో మరికొందరు నెటిజన్లు చీవాట్లు తింటున్నారు.తాజాగా ఒక నెటిజన్ ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని ఒక...
Read More..సినీ జనాలు అంటేనే బాగా రిచ్ ఫెలోస్.పెద్ద బంగళాలు, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బట్టలు.ఒకటేమిటీ అన్నీ అద్భుతమే.కానీ ఫుడ్ విషయంలో మాత్రం నోరు కట్టేసుకుంటారు.కోట్లు ఉన్నా కడుపు నిండా తినలేరు.తింటే లావు అయిపోతారు.అందుకే కడుపు కట్టుకుని ఉంటారు.మరికొందరు బాగా తిని.కొవ్వు కరిగించుకునేందుకు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయటపడుతున్న సంగతి తెలిసిందే.రోజుకి ఇరవై వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో .ఏపీ ప్రజలలో వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెగ ఉబలాట పడుతూ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద భారీగా ఇటీవల గుమ్మి...
Read More..తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కేసులు పెరిగిపోతూ ఉండటంతో తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.నైట్ కర్ఫ్యూను అమలు చేసినా గాని కరోనా కట్టడి అయ్యే...
Read More..సినిమాల్లో నటించడం అంటే.అంత తేలిక విషయం కాదు.ఏ పాత్ర పోషించాల్సి వచ్చినా సరే అనాలి.క్యారెక్టర్ లో జీవించాలి.అందుకే నటన అనేది అంత సులభం కాదు.ఇక సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్ చేయాలంటే అంత ఈజీ కాదు.అందులోనూ మూగ, చెవుడు, గుడ్డి పాత్రలు చేయడం...
Read More..తెలంగాణలో రేపటి నుండి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ లాక్డౌన్ అమలు ప్రతీ రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణ...
Read More..దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అనే సామెత తెలుగు హీరోలకు సరిగ్గా సూటవుతుంది.ఓ వైపు సినిమాల్లో నటిస్తూ సంపాదిసస్తూనే.మరోవైపు పలు వ్యాపారాలు చేస్తూ డబ్బు పోగేస్తున్నారు.బ్రాండ్స్, ప్రాపర్టీస్, కమర్షియల్ బిజినెస్ లు, నిర్మాణ సంస్థలు, స్టూడియోల ద్వారా మస్త్ సంపాదిస్తున్నారు.అసలు ఇంతకీ...
Read More..తెలంగాణ కాంగ్రెస్ మరల పోరాట పటిమ నింపుకొని ప్రజా సమస్యలపై బరిలోకి దిగుతోంది.ప్రస్తుతం దేవరయాంజల్ భూముల కొనుగోలు వ్యవహారంపై ఐఏఎస్ అధికారులతో కలిసి ప్రాథమిక విచారణ కొనసాగించిన విషయం తెలిసిందే.అయితే ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహం ఫలించలేదు.ఈ విషయంపై హైకోర్టు ప్రభుత్వానికి...
Read More..మానవత్వం మనిషి వయస్సుని బట్టి రాదని నిరూపించాడు ఓ ఏడేళ్ల బుడతడు.కోట్ల కొద్ది సొమ్మును దాచుకుని మానవత్వం మరచి మసలుకుంటున్న ఎందరో ధనికులకు కనువిప్పు కలిగే ఈ ఘటన గురించి తెలుసుకుంటే.కరోనా సోకిన వారి పట్ల మానవత్వంతో మెలిగాడు మధురైకి చెందిన...
Read More..తెలంగాణ రాజకీయాలలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడంలో బీజేపీ విజయం సాధించింది.ఎలాగూ రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో దుబ్బాకలో...
Read More..తెలంగాణలో రాజకీయ వ్యవహారం రంజుగా మారిందని చెప్పవచ్చు.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేసాడని సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో కేసీఆర్ ఆ లేఖకు స్పందించిన కేసీఆర్ తక్షణ విజిలెన్స్...
Read More..ఎంతటి బలవంతుడినైనా, ధనవంతుడినైనా చిత్తు చిత్తు చేసే సైలెంట్ కిల్లరే `డిప్రెషన్`.కోరుకున్న వారు దూరమవడం, అనుకున్నది జరగకపోవడం, ప్రేమ విఫలమవడం, ఆర్థికంగా నష్టపోవడం, లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల నేటి యాంత్రిక యుగంలో చాలా మంది డిప్రెషన్ బారిన...
Read More..చర్మం ఆరోగ్యంగా ఉంటేనే.మొటిమలు, మచ్చలు, ముడతలు లేకుండా అందంగా, కాంతివంతంగా కనిపిస్తారు.అందుకే చర్మాన్ని ఎల్లప్పుడూ హెల్తీగా ఉంచుకోవడం ఎంతో అవసరం.మరి అందు కోసం ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటించాలి.? అన్న విషయాలు అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా...
Read More..భరత్ అనే అనేనువినయ విధేయ రామ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కియారా అద్వానీ పేరు గత కొన్ని రోజులుగా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.చరణ శంకర్ ప్రాజెక్ట్ తో పాటు ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ లో కూడా కియారా...
Read More..టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు.వెంకటేష్ వరస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కు పోటీగా నిలుస్తున్నాడు.కుర్ర హీరోలు కూడా హిట్ కొట్టడానికి తడబడుతుంటే వెంకీ మామ మాత్రం చెప్పుకో దగ్గ హిట్స్ తో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం వెంకటేష్...
Read More..కరోనా మహమ్మారి వల్ల అష్టకష్టాలు పడిన దేశాల్లో బ్రిటన్ ఒకటి.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలతో యూకే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.ఆ తర్వాత వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో ఊపిరి పీల్చుకుంది.కానీ తిరిగి డిసెంబర్, జనవరి నెలల్లో సెకండ్ వేవ్ విజృంభించడంతో పాటు...
Read More..తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.ఉప్పెన హిట్ తో ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.కరోనా తర్వాత టాలీవుడ్ ను మళ్ళీ కోలుకునేలా చేసిన సినిమాల లిస్టులో ఉప్పెన...
Read More..స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొన్నేళ్ల గ్యాప్ తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినా రీఎంట్రీలో సైతం వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు.ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో సలార్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి.అయితే తాజాగా శృతిహాసన్ తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ సంచలన...
Read More..కేంబ్రిడ్జ్ వర్శిటీ పరిశోధకులు ఓ కొత్త రకం బ్యాట్ ను తయారు చేయటానికి కృషి చేస్తున్నారు.ఆ బ్యాట్ తో కొడితే బంతి బ్యాట్ కు ఎక్కడ తగిలినా బౌండరీ వైపు దూసుకెళుతుంది.ఇలాంటి బ్యాట్ ను తయారు చేయడానికి చాలా ఏళ్లుగా పరిశోధనలు...
Read More..ఒకప్పుడు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది.అయితే కాలం మారే కొద్దీ ఐటెమ్ సాంగ్స్ కు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు ఐటెం సాంగ్స్ కు బదులుగా స్పెషల్ సాంగ్స్ ను చిత్రీకరిస్తూ ఆ పాటల కోసం...
Read More..దేశంలో లాక్ డౌన్, కర్వ్యూ పెట్టడం వల్ల చాలా మంది యువత ఆన్ లైన్ క్లాసులు వింటూ ఇంట్లోనే ఉంటున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో ఓ యువతి చేసిన పనికి గూగుల్ ప్రశంసల జల్లు కురిపిస్తోంది.పశ్చిమ బెంగాల్ కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న కొద్దీ పెరిగిపోవటం మరోపక్క హైకోర్టు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండటం కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి తీసుకొచ్చింది.ఉదయం 6 గంటల నుండి 10...
Read More..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ లలో బోయపాటి శ్రీను ఒకరు.ఈ యన సినిమాలంటే ఫుల్ యాక్షన్ సీన్లతో ఉంటాయి.భద్ర సినిమా తో తన జర్నీ మొదలుపెట్టి తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు తీసాడు.బోయపాటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...
Read More..కొన్ని రోజుల నుంచి కరోనా అందర్నీ నిద్రపోనీకుండా చేస్తోంది.చాలా మంది కరోనాకు బలైపోతున్నారు.దీనివల్ల ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయుర్వేదంపై చాలా మంది ఫోకస్ పెట్టారు.రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇంటి నివారణలు, ఆయుర్వేద మందులు తీసుకుంటున్నారు.కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని బలంగా...
Read More..తెలుగు ఓటీటీ ఆహా లో గత వారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న సినిమా థ్యాంక్యూ బ్రదర్.జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ను థియేటర్ లో విడుదల చేయాలని భావించారు.కాని కొన్ని కారణాల వల్ల సినిమా ను...
Read More..ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అనే సంగతి తెలిసిందే.ఆఫర్ల విషయంలో థమన్ ముందున్నప్పటికీ రెమ్యునరేషన్ పరంగా మాత్రం దేవి శ్రీ ప్రసాద్ ముందువరసలో ఉండటం గమనార్హం.ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కో సినిమాకు...
Read More..తిరుపతి రుయా హాస్పిటల్ లో సకాలంలో ఆక్సిజన్ అందక నిన్న 11 మంది చనిపోయిన సంఘటన తెలిసిందే.ఈ ఘటనతో ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ప్రభుత్వ అధికారులపై మండిపడి మృతుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రుయా హాస్పిటల్ ఘటనతో ఆక్సిజన్...
Read More..సునీల్ కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు చాలా కష్టపడ్డాడు.త్రివిక్రమ్ సినిమా ల్లో చాన్స్ మరియు ఇతరత్ర కారణాల వల్ల అనూహ్యంగా సునీల్ స్టార్ కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్నాడు.కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలో సునీల్ హీరోగా మారాడు.సరే హీరోగా...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.పెద్ద ఎత్తున ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ జరుపుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిపి వేశారు.ఈ సినిమా మరో...
Read More..కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు అన్ని కూడా దాదాపుగా రద్దు అయ్యాయి.మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ను ముగించాల్సి ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది.రామ్ చరణ్ మరియు సోనూసూద్ లతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తు ఉండగా కరోనా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబిత చాలా పెద్దగా ఉంది.రాధే శ్యామ్ సినిమా విడుదల కు సిద్దం అవుతోంది.మరో వైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది.సలార్ టైటిల్...
Read More..2019 ఆఖర్లో చైనాలో పుట్టిన కరోనా వైరస్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది.తగ్గుతూ, పెరుగుతూ ఇంకా మానవాళిపై పంజా విసురుతూనే వుంది.ఈ మహమ్మారి అంతం కోసం శాస్త్రవేత్తలు, ఫార్మా సంస్థలు రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.దీంతో ప్రపంచ...
Read More..1.అంబులెన్సులు ఆపడం పై హైకోర్టు ఆగ్రహం ఇంటర్ స్టేట్ బార్డర్ నుంచి వస్తున్న అంబులెన్సులను ఎందుకు ఆపుతున్నారు అని కెసిఆర్ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2.కరోనాకు ఉచిత వైద్యం అందించాలి : సీతక్క కరోనా మహమ్మారి తో...
Read More..కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లక్షల కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో అన్ని భాషల సినిమాల చిత్రీకరణ నిలిచి పోయాయి.కరోనా కారణంగా అన్ని భాషల సినిమాల షూటింగ్ లు నిలిచి పోతున్న నేపథ్యంలో సినిమాల విడుదల కూడా నిలిచి పోయాయి.మొత్తంగా...
Read More..దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో తీసుకుంటున్న అనేక నిర్ణయాల టైంలో న్యాయస్థానం చాలా సందర్భాలలో సీరియస్ అయిన సంగతి తెలిసిందే.మొదటిలో కరోనా పరీక్షలు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అనేకమార్లు హెచ్చరించడం...
Read More..మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల గురించి మెగా అభిమానులకు పరిచయం అక్కర లేని పేరు.మెగా నట వారసురాలిగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నిహారిక నటిగా తానేంటో నిరూపించుకుంది.అయితే నటిగానే కాకుండా పలు షోలకు యాంకరింగ్ చేసి నిరూపించకుంది.అయితే...
Read More..భారత్లో కరోనా వైరస్ కోరలు చాస్తోన్న సంగతి తెలిసిందే.రోజుకు మూడున్నర లక్షల కేసులు, 3 వేలకు పైగా మరణాలతో ఇండియా అల్లాడిపోతోంది.వైరస్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.దీంతో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత వేధిస్తోంది.ఇదే సమయంలో భారత్లో వెలుగు చూసిన కొత్త...
Read More..టీమిండియాకి హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను బీసీసీఐ ప్రకటించింది.జూన్ 2న ఇంగ్లాండ్ పర్యటనకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లోని భారత్ టెస్టు జట్టు వెళ్లనుంది.అయితే జులైలో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ కోసం మరో జట్టుని భారత క్రికెట్...
Read More..మామూలుగా సినిమాలలో పాత్రల గురించి మాట్లాడుకుంటాం ఇంకా అందులో సెట్ ల గురించి మాట్లాడుకుంటాం.అంతేకాకుండా సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం.ఇదిలా ఉంటే ఈసారి కొత్తగా బాహుబలి సినిమాలో యాక్టర్ ల బొట్టుల గురించి తెలుసుకుందాం.ప్రపంచవ్యాప్తంగా భారీ బడ్జెట్ తో మంచి...
Read More..ప్రస్తుతం ఏ దేశంలో చూసిన కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.ఈ క్రమంలో కరోనాను జయించిన వేడుకలు చేసుకుంటున్న దేశాలను చూసి మిగతా దేశాలు కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందన్న ఆవేదన కనపడుతూ ఉంది.ముఖ్యంగా మన భారత దేశ పరిస్థితి అయితే మరీ...
Read More..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఎన్నో కోట్ల మంది అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని అనుసరిస్తారు.సినిమా వల్ల నటుడికి గుర్తింపు వచ్చిన సందర్భం ఉంది.కాని నటుడి వల్ల సినిమాకు గుర్తింపు వచ్చిందంటే అది చిరంజీవి వల్లే అని...
Read More..ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఎక్కడ వరకైనా వెళ్తారు.ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటూనే వస్తున్నారు.అలాగే టిడిపి ప్రభుత్వంలో తాము వ్యతిరేకించిన వాటిని టిడిపి పట్టించుకోకపోగా, వాటిని అమలు చేసి చూపించి వైసీపీ ని ఇరుకున పెట్టింది.అయితే జగన్...
Read More..తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఓకే కుటుంబానికి చెందిన వారు ఉండటం విశేషం.సినీ ఇండస్ట్రీలో బావ బామ్మర్థులుగా ఉన్న హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.సుధీర్ బాబు, మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నారు.అల్లు అరవింద్ చెల్లెలు సురేఖను...
Read More..దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.కరోనా సోకిన వారు వివిధ జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకుంటున్నారు.మరికొంత మంది ఆక్సిజన్, బెడ్లు లేక, వైద్య వసతులు అందకపోవడం వల్ల ప్రాణాలను విడుస్తున్నారు.ఇలాంటి సమయంలో కొందరు కరోనా పేషెంట్లకు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.వారిలో...
Read More..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో పోలీస్ డ్రామా గా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అవతారంలో కనిపించి నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అంటూ కేక పుట్టించే...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి.ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు ఎక్కువగా కరోనా...
Read More..చాలా మందికి ఫ్యాక్టరీలలో ఉపయోగించే కొన్ని వస్తువుల వల్ల కలిగే ఉపయోగాలు తెలీయవు.అసలు వాటిని ఎందుకు ఏర్పాటు చేశారో తెలియక ఆ అనుమానాన్ని మధ్యలోనే కట్టడి చేసుకుంటారు.ఇంతకీ ఇప్పుడు వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.మనం ఫ్యాక్టరీలపై గమనిస్తే పైకప్పులపై స్టెయిన్లెస్ స్టీల్తో...
Read More..సాధారణంగా మనం పట్టణాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడాన్ని చూస్తూనే ఉంటాం.అయితే ఈ మధ్య గమనిస్తున్నట్లైతే పెద్ద పెద్ద బిల్డింగులకు పచ్చ రంగు బట్టను కట్టి ఉంచుతారు. గ్రీన్ క్లాత్ బిల్డింగు చుట్టూ వేయడం వల్ల వారికి ఎటువంటి లాభం ఉంటుందని...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వల్ల నెలకొంటున్న దుస్దితులకు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉందనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్న నేపధ్యంలో తెలంగాణ సీఎం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు లాక్ డౌన్ పెట్టాలా, వద్దా అనే...
Read More..వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో...
Read More..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బాగా బలహీన పడింది. బీజేపీ పరిస్థితి చూస్తుంటే రాబోయే ఎన్నికల నాటికి తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం తోపాటు , అధికారంలోకి రావడం కష్టమే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా అధికారంలోకి...
Read More..వెంకీ కుడుముల ‘ఛలో’ సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ సినిమా హిట్ తో ఒక్కసారిగా ఆయనకు ఫేమ్ వచ్చింది.తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆయనకు స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది.వరసగా...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ని జయించి .పౌరులకు మాస్కులు లేకుండా బయట తిరగవచ్చు అని చెప్పిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్.అటువంటి ఈ దేశం పై 250 పెద్ద యుద్ధ రాకెట్లతో పాలస్తీనా పౌరులు విరుచుకుపడ్డారు.ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకొని నిన్న...
Read More..Chief Minister YS Jagan has inquired about the Tirupati Ruia Hospital incident.He ordered an inquest into the incident.He ordered an inquiry into the incident and a report to be submitted...
Read More..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఎన్నికలలో బిజెపి పార్టీతో హోరాహోరీగా జరిగిన పోరులో మమతా సాధించిన విజయం దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యింది.ఇదిలావుంటే ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన...
Read More..టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు.ఈయన నాలుగు పదుల వయసులో కూడా తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటున్నాడు.ఈయన కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న తర్వాత నటనపై ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి వచ్చాయి.ఏ...
Read More..దేశంలో కరోనా కారణంగా వినిపిస్తున్న ఆర్తనాధాలకు ఒక్క నేత హృదయం కూడా కరగడం లేదు.అందులో కరోనా పేషెంట్ల పై అధికారుల నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తుంది.కనీసం రోగుల సేవకు అందించే అత్యవసరమైన సదుపాయాలు కూడా కల్పించలేని స్దితిలో మన ప్రభుత్వాలు ఉండటం సిగ్గు...
Read More..తెలుగులో పాటలు పాడటం, డబ్బింగ్ ద్వారా సింగర్ సునీత స్టార్ హీరోయిన్లకు సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.సునీతకు ఉన్న స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరే సింగర్ కు లేకపోవడం గమనార్హం.అందంగా కనిపించే సునీతకు పదుల సంఖ్యలో సినిమాల్లో ఆఫర్లు...
Read More..కరోనా వల్ల ఎప్పుడు ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుందో ఊహించడం కష్టంగా మారింది.ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగసంస్దల పని వేళల్లో కీలక మార్పులు కూడా జరిగాయి.మొదటి సారి వచ్చిన కరోనా వల్లనే ఇంకా ప్రజలు కోలుకోలేదు.ఇక ప్రస్తుతం వచ్చిన కోవిడ్...
Read More..ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది.ముఖ్యంగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న అలజడికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాలు భారత్ కు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నాయి.ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచేలా చర్యలు...
Read More..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విభిన్న చిత్రాలతో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటాడు.మల్టీ టాలెంటెడ్ అయిన ధనుష్ హీరోగా తన ఇమేజ్ ని హాలీవుడ్ రేంజ్ కి పెంచుకున్నాడు.సౌత్ నుంచి హాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న ఏకైన స్టార్ హీరోగా ధనుష్...
Read More..బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ఆగష్టు నెల నుంచి ప్రసారమవుతుందని ప్రచారం జరుగుతుండగా కన్నడ బిగ్ బాస్ షో మాత్రం...
Read More..తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం అక్కడ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా ద్వారా తన మార్కెట్ ని ఇండియన్ వైడ్ గా పెంచుకునే పనిలో ఉన్నాడు.ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రాప్రారంభామైంది.ఇదిలా...
Read More..హాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.చాలా మంది స్టార్ హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చి తమని వేధించిన దర్శకులు, నటులకి సంబందించిన భాగోతాలని బయట పెట్టారు.ఈ మీటూ ఉద్యమం కారణంగా కొంత మంది నటులు జైలు...
Read More..యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అందాధున్ రీమేక్ గా తెరకెక్కుతున్న మ్యాస్ట్రో మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది.ఈ సినిమాని...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడానికి ఇప్పటికే డైరెక్టర్స్ ని ఫైనల్ చేసుకున్నాడు.వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.అలాగే సాగర్ కె...
Read More..ఏపీ సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్న విజయవాడకు చెందిన దేవిని అకస్మాత్తుగా ఆ స్దానం నుండి తొలగించిన విషయం తెలిసిందే.ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఉన్నపళంగా తనను తొలగించడం పై దాడి దేవి తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఇక...
Read More..టాలీవుడ్ లో అప్పుడప్పుడు ఊహించని విధంగా క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతూ ఉంటాయి.అయితే ఆ కాంబినేషన్స్ గురించి బయటకి వచ్చే వరకు ఎవరికీ తెలియదు.రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ కూడా అలాగే ఊహించని విధంగా తెరపైకి వచ్చింది.అలాగే రీసెంట్ గా...
Read More..సినీ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేక శైలి ఉంది.అందరూ దర్శకులు ఒక వైపు ఉంటే రామ్ గోపాల్ వర్మ ఒక వైపు ఉంటారు.రామ్ గోపాల్ వర్మ సినిమాలకంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు.అయితే సినిమా హీరోయిన్ ల విషయంలో చాలా జాగ్రత్తగా...
Read More..విశ్వ నటుడు కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికలలో ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలలో కొంత కాలం ఉండకపోవచ్చు.ఈ నేపధ్యంలో ఇప్పటికే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విక్రమ్ షూటింగ్ లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే జాయిన్ అయ్యాడని టాక్.తమిళనాడులో లాక్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఐదేళ్ళ పాటు ఏకంగా నాలుగు ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టాడు.ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.ప్రస్తుతం ఆది పురుష్ షూటింగ్ హైదరాబాద్...
Read More..కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్లలో 10 మంది కూలీలు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.కాగా ఈ విస్ఫోట తీవ్రతకు కూలీల శరీరాలు ఛిద్రమయ్యాయి.నెత్తుటి ముద్దలు తప్ప అవయవాలకు...
Read More..బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి సంగతి తెలిసిందే.బుల్లితెరలో పలు షోలలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు అందుకుంది.అంతేకాకుండా వెండితెర లో కూడా మెప్పించింది.ప్రస్తుతం ఉన్న యాంకర్లలో శ్రీముఖి యాంకరింగ్ ఎంతో సందడిగా, అల్లరి గా ఉంటుంది.తన గ్లామర్...
Read More..పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ మారిపోతున్నాడు.అలాగే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటున్నాడు.ఇకపై చేయబోయే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేలా అల్లు...
Read More..మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్షయ తృతీయ ఒక పండుగలా నిర్వహించుకుంటారు.అక్షయ తృతీయ రోజును ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.త్రేతాయుగం ప్రారంభమైనది అక్షయ తృతీయ రోజేనని, పరశురాముడు జన్మించినది అక్షయతృతీయ రోజేనని, కుబేరుడు సంపదకు అధిపతి అయిన అది...
Read More..నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ అని సమాజంలో నెలకొన్న కుళ్లును కడుగుతూ రాసిన ఈ గీతం ప్రస్తుతం దేశంలో నెలకొన్న దుర్బరమైన...
Read More..కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో మనం చూస్తున్నాం.ఒక్కసారిగా అకస్మాత్తుగా బయటపడ్డ ఈ వైరస్ ఎలా ఉద్భవించిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.వ్యాక్సిన్ వచ్చినా కూడా ఏదో ఒక మూల వ్యాక్సిన్ వేసుకున్న వారు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 05.37 సూర్యాస్తమయం:సాయంత్రం 06.17 రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు అమృత ఘడియలు:అమావాస్య మంచిది కాదు.వరకు దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..సాధారణంగా అమావాస్య పౌర్ణమి వంటి దినాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తాము.కానీ అమావాస్య మంగళవారం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.హనుమంతుడు ఈశ్వరుడి అంశం.ఈశ్వరుడు శని అంశం కనుక ఆంజనేయుని పూజించడం వల్ల...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు ఆక్సిజన్ సరిపోక మృత్యువాత పడుతున్నారు.ఇప్పటికే చాలా చోట్ల ఆక్సిజన్ అందక మరణాలు సంభవిస్తున్నాయి లేటెస్ట్ గా తిరుపతి రుయా హాస్పిటల్ లో 11 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచారు.ఈ ఘటనపై...
Read More..ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.మొదటి దఫా వైరస్ లో కరోనా కేసులు నమోదైనా, రెండో దఫా వైరస్ తో పోలిస్తే మరణాలు మాత్రం ఎక్కువగా నమోదు కాలేదు.కాని రెండో దఫా...
Read More..తెలుగు సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా ఓ సినిమా సెట్ లోనే ఉండగానే మరో సినిమా అవకాశాన్ని పొందుతున్నాడు.ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా...
Read More..తెలుగు సినీ దర్శకుడు తేజ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.మొదట్లో నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ఆ తర్వాత తన దర్శకత్వంతో తెలుగు, హిందీ, తమిళం వంటి భాషలలో చేశాడు.ఇక చాలా వరకు ఈయన సినిమాలలో...
Read More..మెగాస్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల.ఈమె పరిచయం గురించి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా అపోలో హాస్పిటల్ యాజమాన్యం బాధ్యతలు తీసుకునే ఈమె.సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం గురించి హెల్త్ టిప్స్ ను పంచుకుంటుంది.అంతే...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఎంతగా వణికిస్తుందో అందరికి తెలిసిందే.ఇప్పటికే ఎన్నో కేసులు పెరుగుతూ.ఎన్నో ప్రాణాలు వదులుతున్న తరుణంలో గత ఏడాది నుండే ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది ఈ వైరస్.ఇక ఆ సమయంలో బాధితులను కాపాడడానికి రంగంలోకి దిగిన సినీనటుడు...
Read More..బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ గా నిలిచిన సినీ నటుడు అభిజిత్.బిగ్ బాస్ ముందు అంతగా గుర్తింపు లేకపోయినా.బిగ్ బాస్ తర్వాత మాత్రం మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు అభిజిత్.కానీ బిగ్ బాస్ తర్వాత ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు లో...
Read More..దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం చెప్పుకోలేని రీతిలో కొనసాగుతుంది.ఈ వైరస్ సోకడం ఒకవైపు అయితే కరోనా పేషంట్స్ బ్రతకడానికి చేస్తున్న జీవనపోరాటం ముందు కష్టాలు, దయ అనేది లేకుండా కాచుకు కూర్చున్నాయి.కరోనాతో మృత్యు అంచులకు వెళ్లిన వారు బ్రతకాలనే ఆరాటంలో చేస్తున్న...
Read More..దేశంలో నెలకొన్న కరోనా పరిస్దితుల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.అసలు ఒక మనిషి తన జీవిత కాలంలో ఊహించని సంఘటనలను, దారుణాలను ఈ కరోనా ప్రజలకు పరిచయం చేస్తుంది.ఇప్పటికే ప్రతి వారి జీవితాన్ని శాసిస్తున్న కరోనా ఎప్పుడు ఎవరి నుదుటన మరణ...
Read More..కరోనా సోకి ప్రాణాలతో పోరాటం చేస్తున్న వారికి అమృత వాయువుగా మారిన ఆక్సిజన్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.ఈ ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నాయి.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోవడంతో ఆందోళన చెందుతున్న వారు...
Read More..అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి.లేదంటే అది ఉన్మాదం అవుతుంది.సినిమా తారల ప్యాన్స్ అయినా.క్రికెటర్ల ఫ్యాన్స్ అయినా.ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది.కానీ ఒక్కోసారి పలు కారణాలను సాకుగా చూపుతూ క్రికెట్ ఫ్యాన్స్ నానా రచ్చ చేసిన సందర్బాలున్నాయి.ఇంతకీ వాళ్లు.ఎప్పుడు.ఎందుకు హద్దులు మీరారో ఇప్పుడు...
Read More..ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మళ్లీ కొత్త సంవత్సరాన్ని చూడటానికి ఎందరు మిగిలి ఉంటారో తెలియని అయోమయ పరిస్దితి ప్రజల్లో నెలకొంటుందట.ఇప్పటికే సామాన్యులతో పాటుగా ప్రముఖులకు కూడా ప్రాణాంతకంగా మారిన, ఈ వైరస్ కాస్త కూడా జాలి చూపించకుండా నిర్ధాక్షిణ్యంగా...
Read More..కరోనా ఏ రంగాన్ని వదలడం లేదన్న విషయం తెలిసిందే.దీని దెబ్బకు చివరికి సజావుగా సాగుతున్న క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ కూడా బ్రేకులు పడ్దాయి.ఇదిలా ఉండగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని బీసీసీఐ కూడా సలహా...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే “పోవే పోరా” అనే కామెడీ షో ద్వారా యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యంగ్ బ్యూటిఫుల్ యాంకర్ “విష్ణు ప్రియ”...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే.కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని భయపడాల్సినది ఏమి లేదని.డాక్టర్ల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్ లో ఉన్నామని ట్వీట్ చేశారు ఎన్.టి.ఆర్.అయితే ఎన్.టి.ఆర్ కు కరోనా...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.అయితే తెలంగాణా రాష్ట్రంలో మాత్రం కేవలం నైట్ కర్ఫ్యూని మాత్రమే కొనసాగిస్తున్నారు.అయితే కేసులు అధికమవడం.కరోనా నియంత్రణ గురించి తెలంగాణా...
Read More..అమ్మ ఓ అద్భుతమైన కావ్యం.ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మొహం పై చెరగని చిరునవ్వు దరహాసంతో తన పిల్లలను కొంగు చాటున కాపాడుకుంటూ, తాను కష్టాలకి కృంగి కృశించిపోతున్నప్పటికీ తన పిల్లలకు నీడనిచ్చే చెట్టు అమ్మ.అలాంటి అమ్మకి ఎన్ని వేలసార్లు వందనాలు తెలిపినా...
Read More..ఒక పని చేయాలంటే.చేతిలో డబ్బులు ఉండాలి.చేయాలనే తపన ఉండాలి.అప్పుడే ఏమైనా చేయగలం.వయసుతో సంబంధం లేకుండానే అనుకున్నది సాధించవచ్చు.సేమ్ ఇలాగే చేశాడు హీరో వెంకటేష్.తన అభిమాన నటుడితో సినిమా చేయాలనే పట్టుదలతో ఏకంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.అప్పటికి...
Read More..తెలుగులో ఒకప్పుడు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, బద్రి, సూపర్, టెంపర్, తదితర సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు “పూరి జగన్నాథ్” గురించి...
Read More..ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటలని కొందరు వక్రీకరించి వ్రాయడం మరియు యూట్యూబ్లో అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ క్రియేట్ చేయడం వంటివి చేయడంతో కొందరు సినీ సెలబ్రిటీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్...
Read More..టాలీవుడ్ లోని పలు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటడం చూశాం.ఫ్లాష్ బ్యాక్ లో ఒకరు.మెయిన్ ట్రాక్ లో మరొకరు నటించడం కామన్.ఒక హీరో డబుల్ రోల్ చేసినప్పుడు సైతం ఇద్దరు నటీమణులు యాక్ట్ చేయడం మామూలే.కానీ ఒక హీరో ఉండి ఇద్దరు...
Read More..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నిరవధిక వాయిదా పడింది.సిడబ్ల్యుసి ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడటం జరిగింది.కరోనా పరిణామాలను బట్టి సంస్థాగత ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.దేశంలో భారీగా కేసులు పెరిగిపోతుండటంతో సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా...
Read More..తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ.కొంత కాలం తర్వాత తెర నుంచి సైడైపోతారు.ఆ తర్వాత పర్టికులర్ హీరో అని చూడకుండా వచ్చిన సినిమా చేసుకుని వెళ్లే హీరోయిన్లు కూడా కొందరు ఉంటారు.సినిమా కెరీర్ కు కొంత...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ – కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.మంత్రి కేటీఆర్ ను సీఎం చేయడానికి ఈటెల అంగీకరించక పోవడంతోనే ఈటెలకు కేసీఆర్ కు మధ్య రాజకీయంగా చెడిందని ప్రచారంలో ఉంది.అయితే మెదక్ జిల్లా మూసాయిపేటకు చెందిన రైతులు...
Read More..ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వ్యాక్సిన్ లకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేస్తూ కష్టకాలంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు అండ్ కో...
Read More..తెలంగాణలో రాజకీయాల హాట్ హాట్ గా ఉన్నాయి.అయితే ఈటెల వ్యవహారం ముగియక ముందే పుట్ట మధు అదృష్యమైన వార్త రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టమధు ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించడంతో...
Read More..తెలంగాణలో ఈటెల రాజేందర్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపణలు రేపుతోంది.ఇప్పటికే ఈటెల రాజేందర్ భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.అదే విధంగా దేవరయాంజల్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో ఈటెల పాత్ర ఉందని ఆరోపిస్తూ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు...
Read More..కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినీ ప్రముఖులు మరియు జనాలు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతున్నారు.కరోనా మద్య తరగతి వారిని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుందనే విషయం తెల్సిందే.ఈ సమయంలో కొందరు సినీ ప్రముఖులు తమకు తోచినంతగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.గత...
Read More..వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు.రామ్ గోపాల్ వర్మ శివ సినిమా మొదలుకుని ఎన్నో ప్రయోగాలను చేశాడు.ఆ సినిమా షూటింగ్ మొదలు అయిన సమయంలో వర్మ కు సినిమా లు...
Read More..ప్రతిరోజూ లక్షల్లో కేసులు.వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్ల క్యూలు, ఆగకుండా మండుతున్న ఎలక్ట్రిక్ దహన వాటికలు.ఇవి గతేడాది సరిగ్గా ఇదే రోజుల్లో అమెరికాలో కనిపించిన పరిస్ధితులు. కోవిడ్కు భయపడాల్సిన అవసరం లేదని.అది మామూలు జ్వరమేనంటూ ట్రంప్ లైట్గా తీసుకోవడంతో తానెంత...
Read More..ప్రసుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా.? అంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమేనని చెప్పాలి.క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్...
Read More..దేవుడు సృష్టిలో ఎన్నో జీవాలను సృష్టించినా, ప్రతి వ్యక్తికి తనకి కావలసిన వాటికి చేతికి అందించేలా అమ్మను సృష్టించాడన్న విషయం అందరికి తెలిసిందే.మనందరి తల్లి మనం ఎక్కడున్నా సరే.ఆవిడ ఆలోచనలు మాత్రం మన వైపు ఉంటాయన్న దానిపై ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇందుకు...
Read More..ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి అలంకరణలో ఒక్కొక్క అభిరుచి కలిగి ఉండడం అందరికీ తెలిసిన విషయమే.అందులో ముఖ్యంగా మహిళలకు వారు అలంకరించుకోవడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ముఖ్యంగా వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు తప్పకుండా ఆభరణాలు...
Read More..ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన అందరికీ నిమిషాలలో ఇట్లే తెలిసిపోతుంది.ఇందులో భాగంగానే కొన్ని వార్తలు.అలాగే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో...
Read More..2019 సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే.కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరింత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన...
Read More..కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ఐపీఎల్ 2021 నిర్విరామ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే మళ్లీ ఈ ఐపీఎల్ సీజన్ పునరుద్ధరించి కొనసాగిస్తారో లేదా అన్న విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ క్లారిటీ ఇచ్చారు.ఇందులో...
Read More..కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు వ్యాక్సిన్ డిమాండ్ పెరిగిపోయింది.దీంతో దేశంలో చాలా రాష్ట్రాలలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ .ప్రతి ఒక్కరికి సకాలంలో...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతోమందిని అతలాకుతలం చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.అయితే ఈ కరోనా నుండి అనేకమంది విశ్లేషణతో కూడిన వివరాలను అందజేస్తున్న కానీ కొంత మంది జనాలు వారి మూఢనమ్మకాలతో వారి ప్రాణాలమీదికి తీసుకుంటున్నారు.ఎవరో ఏదో చెప్పారని...
Read More..నటుడిగా, నిర్మాతగా మోహన్ బాబు ఇండస్ట్రీలో సత్తా చాటారనే సంగతి తెలిసిందే.దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు 72 సినిమాలను నిర్మించారు.రజనీకాంత్ కు సన్నిహితుడైన మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తారు.2007 సంవత్సరంలో మోహన్ బాబు పద్మశ్రీ...
Read More..ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభం లాంటి అమెరికాను సైబర్ నేరగాళ్లు తరచుగా తమ దాడికి లక్ష్యంగా ఎంచుకుంటున్నారు.2016లో ఓ రోజున దిగ్గజ టెక్ కంపెనీలు ట్విటర్, అమెజాన్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ వంటి సేవలు నిలిచిపోయాయి.ఏం జరుగుతుందో తెలియక కోట్ల...
Read More..టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కోవిడ్ తొలి వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు.సోమవారం కొహ్లీ తన ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.ఈ క్రమంలో అందరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు విరాట్ కొహ్లీ.అసలైతే ఈ టైం కు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉండాల్సిన...
Read More..టాలీవుడ్ లో ఎంతో మంది నిర్మాతలు ఉన్నారు కాని కొందరు మాత్రమే గుర్తుండి పోతారు.ఎందుకంటే వారు కథను నమ్మి సినిమా లు తీశారు.వారి సినిమాలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అలాంటి నిర్మాతల్లో ఒకరు ఎం ఎస్ రాజు.ఈయన నిర్మాణం లో వచ్చిన...
Read More..తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా నటిగా నమిత మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.నేడు నమిత పుట్టినరోజనే సంగతి తెలిసిందే.గుజరాత్ లోని సూరత్ లో జన్మించిన నమితకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉండేది.సినిమాలపై ఉండే ఆసక్తి వల్ల మోడలింగ్ తో నమిత...
Read More..విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వం లో లైగర్ అనే సినిమా తెరకెక్కుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయింది.ఈ సమయంలోనే విజయ్ దేవరకొండకు బాలీవుడ్ నుండి పలు ఆఫర్లు వస్తున్నాయి.లైగర్...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,66,161 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 2.మాజీ డిజిపి ప్రసాద రావు కన్నుమూత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి ప్రసాదరావు కన్నుమూసారు ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన...
Read More..భారతదేశం కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడిపోతోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.66 లక్షల మంది కోవిడ్ బారినపడగా.3754 మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.పాజిటివ్ లక్షణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.దీంతో దేశంలో ఏ మూల చూసినా బెడ్లు, ఆక్సిజన్,...
Read More..ప్రస్తుతం దేశ ప్రజలు అందరు దేవుడు మీద ఆధారపడి బ్రతుకుతున్నారని.కరోనా సెకండ్ వేవ్ ఉదృతి సిటీల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా విస్తరించిందని.ఇలాంటి టైం లో కరోనా నియంత్రణ మీద దృష్టి పెట్టకుండా కేంద్రం ప్రధాని నివాసానికి చెందిన సెంట్రల్ విస్టా పనుల...
Read More..కరోనా దెబ్బకు ఐపీఎల్ రద్దు తర్వాత క్రీడాలోకాన్ని షాక్ కు గురిచేసిన మరో సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.ప్రఖ్యాత ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండుగా విడిపోయిన రెజ్లర్లు ఘర్షణకు దిగారు.ఈ ఘటనలో యువ రెజ్లర్ సాగర్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు.ఈ కేసులో...
Read More..దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.కరోనాను నియంత్రించడం కోసం ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్లు, కర్ఫ్యూలు పెడుతున్నారు.అయితే ప్రజలు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, నియమాలను పాటించకపోవడం వల్ల చాలా మంది కరోనాను కొని తెచ్చుకుంటున్నారు.పోలీసులు ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్నారు.ప్రస్తుతం దేశంలో రోజూ...
Read More..అందరూ ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల పండ్లను తినమని డాక్టర్లు పదే పదే చెబుతూ ఉంటారు.పండ్లలో ముఖ్యంగా అరటి అనేది ప్రజల ఇళ్లలో సర్వసాధారణంగా కనిపించే పండు.రాత్రి పడుకునే ముందు ఒక అరటిపండు తింటే చాలు. ఎక్కువ బలం వస్తుందని పెద్దలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి వ్యాక్సిన్ కేంద్రాల వద్ద భారీగా జనాలు గుమ్మి గుడుతున్నారు.వ్యాక్సిన్ డోస్ లు తక్కువ ఉన్నా కానీ ఎవరికి వారు కరోనా భయంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి తెగ తొందర పడుతున్నారు.అయితే ఈ పరిణామంతో వ్యాక్సిన్ కేంద్రాల...
Read More..టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలినోలే లేరు.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.టాలీవుడ్ లో ఇతర పరిశ్రమల స్టార్ డైరెక్టర్ల తో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా తన సినిమాలో ఎక్కువగా బాలీవుడ్...
Read More..చిన్న వయసులోని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ ఛార్మి కౌర్. ఈమె హాట్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది.గత కొన్ని రోజులుగా నటనకు దూరంగా ఉంటూ నిర్మాణ రంగంలోకి పూరీ జగన్నాథ్ తో...
Read More..కొత్త కారు కొనాలని చాలా మందికి ఉంటుంది.కొంతమంది తమ ఆశను నెరవేర్చుకుంటారు.అయితే వాళ్లు కొత్తకారు కొనేటప్పుడు ఓ తప్పు చేస్తారు.అది తప్పని వారికి తెలియదు.కొత్త కారును కొనేటప్పుడు వారు దాని వాసన చూస్తారు.కొత్త కారు వాసన ఉత్తేజకరమైనదని, కొంత మానసిక సంతృప్తి...
Read More..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బీ.ప్రసాదరావు కన్నుమూశారు.గత కొన్నేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న ఆయన ఆదివారం అర్థరాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ప్రసాదరావు మరణించినట్లు ఒంటిగంట సమయంలో వైద్యులు ప్రకటించారు....
Read More..ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం.కరోనా తగ్గిందిలే అనుకుని కుదుట పడుతున్నలోపే సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.హాస్పటల్ లో పడకలు, ఆక్సిజెన్ సిలిండర్లు అవసరం రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వాలకు కూడా ఏం చేయలేని...
Read More..కరోనాను అంతం చేయడానికి దేశం మొత్తం కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు విధిస్తున్నప్పటికీ చాలా మంది ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు.వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంత మంది భయపడుతుంటే మరికొంత మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి వ్యాక్సిన్ వేసుకోవడానికి క్యూ లైన్లలో నిల్చుని పోటీపడుతున్నారు.ఇటువంటి...
Read More..టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.అర్జున్ రెడ్డి సినిమా తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్.వరుస సినిమాలతో అవకాశాలు అందుకున్నాడు.ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న విజయ్.ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...
Read More..ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.ఎప్పుడు ఎవరి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తెలియని ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.ఇప్పటికే టిఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటూ, కీలక నేతగా ఎదిగిన ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం...
Read More..బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే.వెండితెరకు, బుల్లితెరకు సమ ప్రాధాన్యత ఇస్తూ శ్రీముఖి సత్తా చాటుతున్నారు.జులాయి సినిమాతో శ్రీముఖి టాలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే.అయితే మొదట్లో కొన్ని...
Read More..హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని హిందీతో పాటు ఇతర భాషల్లో సైతం నిక్కీ తంబోలి గుర్తింపును సొంతం చేసుకున్నారు.కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా నిక్కీ తంబోలి సోదరుడు జతిన్ సైతం గత...
Read More..దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతున్నాయి.ఈ పరిస్థితి దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.అలాగే ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది.నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.దీనికి తోడు ఆక్సిజన్...
Read More..పవన్ కళ్యాణ్ కు మొదటి నుండి ఒక అలవాటు ఉంది.తన తోటలో పండిన మామిడి పండ్లను తన స్నేహితులకు, బంధువులకు, సినీ ప్రముఖులకు పంపిస్తుంటారు.ఆ మామిడి పండు బాక్స్ అందుకున్న ప్రముఖులు కూడా చాలా ఆనందంగా ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో...
Read More..టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.కుర్ర హీరోలే హిట్స్ కొట్టడానికి నానాపాట్లు పడుతుంటే ఈయన మాత్రం మంచి హిట్స్ అందుకుని దూసుకు పోతున్నాడు.ఈ మధ్యనే ఆశిషోర్ సోలమన్ డైరెక్షన్ లో ఆయన నటించిన...
Read More..ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా , అది ఆకస్మికంగా తీసుకుంటారు.రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబుల్ పుట్టిస్తూ ఉంటారు.తమను ఎంతగా ఇబ్బంది పెడదామని ప్రతిపక్షాలు ప్రయత్నించినా, వారెవరికీ అవకాశం దక్కకుండా చేసేందుకు జగన్ ప్రతి దశలోనూ ప్రయత్నిస్తూనే ఉంటారు.ఇక తన...
Read More..జర్నలిస్ట్ టిఎన్ఆర్ కరోనావైరస్ తో పోరాడి ఈ రోజు ఉదయం మరణించారు.గతంలో కరోనా బారిన పడిన టిఎన్ఆర్ కొత్తకోట టైంలోనే కోలుకోవడం జరిగింది.కానీ ఇటీవల ఒక్కసారిగా ఆక్సిజన్ పల్స్ రేటు పడిపోవడంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్...
Read More..బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోలో మొదట్లో కంటెస్టెంట్లు చేసిన స్కిట్లకు, హైపర్ ఆది ఎంట్రీ తర్వాత కంటెస్టెంట్లు చేస్తున్న స్కిట్లకు చాలా డిఫరెన్స్ ఉందనే సంగతి తెలిసిందే.హైపర్ ఆది పంచ్ లు వేస్తూ చేస్తున్న స్కిట్లకు ప్రేక్షకాదరణ ఎక్కువగా...
Read More..మంచు మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లో అందరికి పరిచయం ఉన్న మంచు లక్ష్మి ఇప్పటికే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.అలాగే టెలివిజన్ టాక్ షోలతో వాఖ్యతగా కూడా సక్సెస్ అయ్యింది.అయితే చాలా కాలంగా ఆమె పెద్దగా సినిమాలు చేయడం...
Read More..కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకునేలా అక్కడి రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనకు తప్పనిసరిగా పిసిసి అధ్యక్ష పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.అయితే ఈ...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీకి భారీగా కలెక్షన్లను తెచ్చిపెట్టే సీజన్లలో సమ్మర్ సీజన్ ఒకటనే సంగతి తెలిసిందే.గతేడాది సమ్మర్ సీజన్ లో లాక్ డౌన్ అమలు కావడంతో సినిమాలు రిలీజ్ కాలేదు.ఈ ఏడాది మోదీ సర్కార్ లాక్ డౌన్ ను అమలు చేయకపోయినా వేగంగా...
Read More..టాలీవుడ్ నటి గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానా ఈమధ్య బాగా వార్తల్లో నిలుస్తుంది.రోజు రోజుకు తన గ్లామర్ ను పెంచుకుంటూ అభిమానులకు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ఫోటోలు, వీడియో లు అభిమానులు తెగ పంచుకుంటుంది.ఒకప్పుడు...
Read More..సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.తమకు సంబంధించిన సినిమా అప్ డేట్ లను, తమ ఫోటో షూట్ లను అభిమానులతో బాగా పంచుకుంటారు.అంతే కాకుండా తమ ఫాలోవర్స్...
Read More..ఏపీలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతు ఉండటంతో మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం .కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రస్తుతం 18 గంటల పాటు పాక్షిక కర్ఫ్యూ విధిస్తోంది.ఇదిలా ఉంటే కరోనా...
Read More..టాలీవుడ్ యంగ్ మెగా హీరో రామ్ చరణ్ వరుస ఆఫర్ లను తన ఖాతాలో నింపుకున్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్...
Read More..స్వీటీ శెట్టి అనుష్క టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కథానాయికగా ప్రస్తుతం కొనసాగుతుంది.బాహుబలి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.అయితే ఆ సినిమా తర్వాత కమర్షియల్ సినిమాల కోసం అనుష్కని ఇక తీసుకునే పరిస్థితి లేదు.ఫిమేల్ సెంట్రిక్...
Read More..సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఏం.ఎస్.రాజు వాన సినిమాతో దర్శకుడుగా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా సాంగ్స్ హిట్ అయిన సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.తరువాత కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ...
Read More..తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో తన పరిధిలోకి కేసీఆర్ తీసుకున్న తర్వాత ఇటీవల వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అదేవిధంగా రోగులకు ఎటువంటి...
Read More..హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కామెడీ హీరో సంపూర్నేష్ బాబు.ఒక్క సినిమాతో ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న సంపూర్నేష్ తరువాత కూడా తనదైన స్టైల్ లో కామెడీతో సినిమాలు చేస్తూ నవ్విస్తూ వస్తున్నాడు.టాలీవుడ్...
Read More..అమెరికాలో రోజు రోజుకు అగంతకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.ఇక్కడ జీవించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్దితులు నెలకొన్నాయి.అసలు ఎందుకు ప్రజలను చంపుతున్నారో తెలియడం లేదు.ఇక ఆత్మ రక్షణ కోసం తీసుకున్న గన్ హత్యలు చేయడానికి మాత్రం ఈ దేశంలో బాగా...
Read More..పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే పిల్లలకి తల్లే మొదటి గురువు అని అందరూ అంటూ ఉంటారు.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎక్కడైనా తల్లి పెంపకం, ఆమె తీసుకునే కేరింగ్ బట్టి పిల్లలు...
Read More..స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే దగ్గుబాటి రానా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.తేజ దర్శకత్వంలో అభిరామ్ మొదటి సినిమా...
Read More..సింగర్ సునీత ఎవరో తెలియని తెలుగు సంగీతాభిమాని ఉండరంటే అతిషయోక్తి కాదు.తన సుమధుర గాత్రంతో ఎన్నో వేల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ సునీత పాటలకే కాదు, సునీతకు కూడా అభిమానులు ఉంటారనేది జగమెరిగిన సత్యం.కొంత మంది...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ కి జోడీగా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది.వీటితో పాటు...
Read More..అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ జాన్వీ కపూర్.శ్రీదేవి బ్రతికున్నంత కాలం తల్లిచాటు పిల్లలుగా అమ్మవెంటే ఎప్పుడూ తిరుగుతూ కనిపించే జాన్వీ కపూర్ ఇప్పుడు ఇండివిడ్యువల్ విమెన్ గా తనని తాను అమ్మకి...
Read More..మెగా డాటర్ అనే బ్రాండ్ తో టాలీవుడ్ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొనెదల హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.ఇప్పటికి హీరోయిన్ గా నాలుగు సినిమాలు చేసినా ఏ ఒక్కటి వర్క్ అవుట్ అవ్వలేదు.అయితే నటిగా మాత్రం...
Read More..అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదనే చెప్పవచ్చు.మనల్ని నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ప్రేమించేది అమ్మ అని చెప్పుకోవచ్చు.ఇక మదర్స్ డే సందర్బంగా సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు తమ అమ్మ మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు.మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత...
Read More..చిత్రపరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.కొందరు అనారోగ్యంతో మరణిస్తే, మరి కొందరు కోవిడ్ వల్ల, ఇంకా కొందరు తమకున్న పర్సనల్ ప్రాబ్లం వల్ల బలవణ్మరణానికి పాల్పడుతున్నారు.ఇలా సినిమా పరిశ్రమలో తరచుగా చోటు చేసుకుంటున్న మరణాలు చిత్ర పరిశ్రమతో పాటుగా అభిమానులను కూడా...
Read More..ఏ రంగంలో నైనా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది.కాని చెడును కొంత మంది చూస్తూ ఊరుకుంటారు.కొంత మంది మాత్రం ప్రశ్నిస్తారు.ముఖ్యంగా మహిళల విషయంలోనే రకరకాల ఇబ్బందులు జరుగుతాయి.కాని అలా సామాజిక విషయాలపై అవచ్చు.అలా ప్రతి విషయంలో స్పందిస్తుంది...
Read More..ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఇక సోషల్ మీడియా వల్ల లాభమెంత ఉందో నష్టం కూడా అంతే ఉంది.ఇక సోషల్ మీడియాను మంచిగా వాడుకుంటే దాని వల్ల ఎన్నో లాభాలున్నాయి.కాని చెడుకు వాడితే జరిగే విధ్వంసం అంతా ఇంతా కాదు.మంచి...
Read More..ప్రస్తుతం కరోనా అనేది ఎన్నో వేల కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నదో మనం చూస్తున్నాం.కరోనా వచ్చింది ఇక మనం కోలుకోమేమో అన్న భయంతో చాలా మంది ప్రాణాలు వదులుకుంటున్న పరిస్థితి ఉంది.ఇక ఈ సమయంలో అండగా ఉండాల్సిన నాయకులు చేతులెత్తేసిన పరిస్థితి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.37 సూర్యాస్తమయం: సాయంత్రం 06.17 రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు అమృత ఘడియలు: మ.04.00 నుంచి 06.00 వరకు దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు ఈ రోజు...
Read More..మనం సహజంగా నిజాయితీగా ఉన్న మనిషిని వాడుక భాషలో చెప్పాలంటే నిప్పు లాంటి మనిషి అంటారు.కాని అది సామెతకే పరిమితమైంది.కాని ఆ సామెతని నిజం చేసి చూపించింది ఈ మహిళ.సాధారణంగా ఏదైనా చిన్న నిప్పు రవ్వ తాకితేనే చాలా ఇబ్బంది పడతాం.ఇక...
Read More..ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్ గా ఫాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ అమ్మడు మొదటి సినిమాలో చేసింది చిన్న పాత్ర అయిన ఒకే ఒక్క సాంగ్ లో కన్ను కొట్టిన వీడియోతో...
Read More..