కొంత మందికి అదృష్టం వదలకుండా ఉంటుంది.మరి కొంత మందికి మాత్రం దురదృష్టం నీడలా వెంటాడుతుంది.అటువంటి వారు ఏం పనులు చేసినా కానీ వారికి కలిసి రావు.చివరకు వారు చేసిన పనుల వలనే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు.వారికి ఆ పనులు తీవ్ర...
Read More..నేటి రోజుల్లో అనేక మంది పెంపుడు జంతువులను తమ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు.అవి చేసే సరదా పనులతో వారికి బయట ఎన్ని టెన్షన్లు ఉన్నా కానీ ఇట్టే మాయమవుతున్నాయి.అనేక మంది తమ పెంపుడు జంతువులు చేసే చేష్టలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఇలా...
Read More..ప్రపంచంలో ఉన్న అన్ని మూగ జీవాల్లోకెల్లా అత్యంత విశ్వాసంగా ఉండే జంతువు ఏది అని అడిగితే ప్రతి ఒక్కరూ ఠక్కున చెప్పే సమాధానం కుక్క( శునకం )అంతలా కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.తమను పెంచుతున్న యజమానులు ఏం పని చెబితే ఆ...
Read More..రోడ్డు ప్రమాదం. జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో డ్రైవర్ సహా 8 మంది మృతి.మృతుల్లో ఐదుగురు మహిళలు పలువురికి తీవ్రగాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం .కొనసాగుతున్న సహాయక చర్యలు అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఘటన.
Read More..ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఎన్నో సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టడంతో పాటు, ఇప్పుడ జగన్ ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.జగన్ పరిపాలన చేయడంలో విఫలమయ్యారని, రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, ఎన్నో రకాల విమర్శలు...
Read More..హైదరాబాద్: హెచ్ఎండిఎ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అవినీతి ఆరోపణలు, అక్రమాస్తుల వ్యవహారంలో నిన్నటి నుంచి సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.అధికారులు 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.కాగా జగన్ భార్య లక్ష్మి పోలీస్ అధికారి.ప్రస్తుతం ఆమె అంబర్ పేట్...
Read More..సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికీ తెలియని విషయం అంటూ ఏదీ లేదు.ఎందుకంటే ప్రపంచం నలుమూలలా జరుగుతున్న విషయాలను మనం ఇంట్లో కూర్చునే మన మొబైల్ లో చూడవచ్చు.ఎన్నో అద్భుతమైన వీడియోలను, విషయాలను ఇంట్లో నుండే తెలుసుకోవచ్చు.ఒక్కోసారి ఎంత అద్భుతమైన వీడియోలు...
Read More..కర్నూలు: ఆయన ఒక స్వామీజీ.నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటాడు అని భక్తుల నమ్మకం.కానీ ఆయన చిలిపి పనులకు, మహిళలతో డ్యాన్స్ చేయడం తో అందరూ ఒక్క సారిగా విస్మయానికి గురైయ్యారు.కర్నూలు జిల్లా నంద్యాలలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 12వ తేదీ...
Read More..మనం ఏదన్నా తినాలంటే చక్కగా కుర్చోని ప్లేట్ లో పెట్టుకుని చేతితో తింటాము కదా.మరి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు ఎలా తింటారు.ఏమి తింటారు.అని ఎప్పుడన్నా ఆలోచించారా.? నిజానికి మన భూమ్మీద ఉన్నట్టు అంతరిక్షంలో ఉండదు.ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి.అక్కడ...
Read More..కరోనా దేశంలో ఎలాంటి పరిస్థితులను సృష్టించిందో అందరికి తెలిసిందే.దీని కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయితే కరోనాకు వాక్సిన్ కూడా వచ్చింది.కానీ ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్న ప్రజలు కొంతమంది ఇప్పటికి వెనకడుగు వేస్తూనే ఉన్నారు.వాక్సిన్ అంటే...
Read More..మనకు నిత్యం వేలాది వీడియోలు దర్శనమిస్తుంటాయి.కానీ వాటిల్లో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతుంటాయి.వీటిల్లో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే కొన్ని వీడియోలు మాత్రం అయ్యో పాపం అని అనిపిస్తాయి.ఇటువంటి వీడియోలు చూసినపుడు ఆ వీడియోలోని వ్యక్తులు చేసిన...
Read More..పెళ్లంటే నూరేళ్ల పంట అని చాలా మంది భావిస్తారు.కాబట్టే పెళ్లి రోజును మెమొరబుల్ గా ఉంచుకునేందుకు ఎంత ఖర్చయినా సరే వెనుకాడరు.తమ వద్ద డబ్బులు లేకపోయినా కానీ అప్పు తీసుకొచ్చయినా సరే వేడుకలను గ్రాండ్ గా చేసేందుకు సిద్ధపడుతుంటారు.ఖర్చుకు మాత్రం వెనుకాడరు.ఇలా...
Read More..బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టులో నెం.1 ఆల్ రౌండర్.కానీ ప్రస్తుతం మాత్రం బెన్ స్టోక్స్ లక్ మాత్రం అంతలా లేదు.ఈ మధ్యే జరిగిన యాషెస్ టెస్టులో బెన్ స్టోక్స్ బంతితో పాటు బ్యాటుతోనూ విఫలమయ్యాడు.అందుకోసమే ఆయన రెండో టెస్టు కోసం కఠోర...
Read More..సౌత్ ఇండియా ప్రజలు అంత్యంత ఇష్టంగా చేసుకుని తినే అల్పాహారాల్లో ఇడ్లి ఒకటి.ఇడ్లి ని ఎంతోమంది ఆస్వాదిస్తూ తినే వారు ఉంటారు.చాలా మందికి ఇది ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్ అనే చెప్పాలి.అస్సలు ఆయిల్ వాడరు కాబట్టి దీనిని ఉదయాన్నే తింటే కడుపుకు...
Read More..ఒక్కొక్క దేశంలో మనుషుల జీవన విధానం ఒక్కోలాగా ఉంటుంది.వారు పాటించే ఆచారాలు, పద్ధతులు అన్ని కూడా మరొక దేశంతో సంబంధం ఉండవు.ఏ దేశానికైనా కొన్ని విభిన్న పద్ధతులు, ఆచారాలు ఉంటాయి.అవి వేరే దేశంతో కలవవు.ఇక పండుగల విషయానికి వస్తే మన ఇండియాలో...
Read More..ఇతర బీమా సంస్థలకు పోటాపోటీగా కొత్త పాలసీలను తీసుకొస్తోన్న భీమా సంస్థ ఎల్ఐసీ తాజాగా ధనరేఖ అనే సరికొత్త సేవింగ్స్ ఇన్సూరెన్స్ పాలసీని పరిచయం చేసింది.ఈ పాలసీ డిసెంబర్ 13 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది.మరి ఈ కొత్త ధనరేఖ పాలసీ...
Read More..డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికా, టీమ్ ఇండియా జట్లు టెస్ట్ సిరీస్ ఆడనున్నాయి.భారత క్రికెటర్ ఆటగాళ్ళందరూ డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకి చేరుకోనున్నారు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో ఇంకా టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందే ఒక కొత్త సమస్య వచ్చి పడింది.టెస్ట్ జట్టు వైస్...
Read More..సాధారణంగా ఎంటర్టైన్మెంట్ షోలు లేదా సినిమాల్లో డబుల్ మీనింగ్ ప్రశ్నలు, డైలాగులు వినిపిస్తుంటాయి.కానీ తాజాగా క్రికెట్లో కూడా ఓ డబుల్ మీనింగ్ ప్రశ్న వినిపించింది.ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 లీగ్ బిగ్బాష్ సందర్భంగా ఓ మహిళా కామెంటేటర్ డబుల్ మీనింగ్ ప్రశ్న అడిగి...
Read More..ఈ భూప్రపంచంలో శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని ఎన్నో అద్భుతాలు దాగివున్నాయి.సరికొత్త అద్భుతాలు ఎప్పటికప్పుడు మానవుల దృష్టిలో పడుతూ ఆశ్చర్యపరుస్తున్నాయి.ఇలాంటి ఓ అద్భుతమైన మిస్టరీ ఇప్పుడు నెటిజన్లను అబ్బురపరుస్తోంది.సాధారణంగా చిన్న గాలి వీస్తేనే దీపం ఆరిపోతుంది.సూక్ష్మమైన నీటి తుంపర్ల వల్ల కూడా దీపం...
Read More..గత కొద్ది రోజులుగా భారత క్రికెట్ జట్టులో అనేక కీలక మార్పులు చేసుకుంటున్నాయి.టీ20, వన్డే కెప్టెన్సీల నుంచి కోహ్లీ వైదొలగడం.ఆ బాధ్యతలు రోహిత్ శర్మ దక్కించుకోవడం వంటి తాజా పరిణామాలు క్రికెట్ లవర్స్కు షాక్ ఇచ్చాయి.ఆ షాక్ నుంచి తేరుకోక ముందే...
Read More..అక్కినేని నాగ చైతన్య మంచి సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.తాత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు.తండ్రి మరో టాప్ హీరో అక్కినేని నాగార్జున.వీరిద్దరి పాపులారిటీతో పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ కుర్రాడు.పెద్దగా సక్సెస్ అయినట్లుగా ఏం అనిపించదు.ఏదో...
Read More..మోహన్ బాబు.డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అనే బిరుదులతో తెలుగు సినిమా పరిశ్రమను దుమ్మురేపాడు.ఆయన కేరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు.అంతేకాదు.తను నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అందుకున్నాయి కూడా.అలా బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో...
Read More..గ్లోబల్ ఆడియెన్స్ను ఆకట్టుకోవడానికి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా మరో అడుగు ముందుకేసింది.ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి పాన్ ఇండియా బై లింగువల్ వెబ్ సిరీస్ ‘హాఫ్ లయన్’ను రూపొందించడానికి సిద్ధమైంది.భారతదేశ మాజీ ప్రధాని...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు, ప్రఖ్యాతలు పొందిన పారిశ్రామికవేత్త, బిలియనీర్ ఎలాన్ మస్క్ గురించి తెలియని వారు ఉండరు.ఆయన స్థాపించిన టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీలతో ఆయా రంగాల్లో సరికొత్త చరిత్రను తిరగరాశారు.ప్రపంచంలో కెల్లా అపేర కుబేరుడిగా పేరు గాంచారు.అయితే అలాంటి గొప్ప వ్యక్తిని 2021...
Read More..సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాయోన్’.విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్సాన్స్ అందుకుంది.తాజాగా ఈ సినిమా నుంచి ‘మాంపాహి’ అనే పాట విడుదలైంది.దీనికి మంచి అప్లాజ్ వస్తుంది.మ్యూజికల్...
Read More..ప్రపంచ దేశాలను కరోనా ఎంతగా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కరోనా ఫస్ట్ వేవ్ తోనే అతలాకుతలం అయిన ప్రజలకు సెకండ్ వేవ్ కోలుకోలేకుండా చేసింది.ప్రజల జీవన విధానం అంత అస్తవ్యస్తం అయ్యింది.ఎంతో మంది కరోనా బారిన పడి మరణించగా.ఇంకొంత మంది...
Read More..పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన అనుభూతి.ఈ అనుభూతి ప్రతి మనిషికి జీవితంలో ఒకేసారి లభిస్తుంది.మన భారతీయ సంప్రదాయంలో పెళ్ళికి చాలా విలువ ఉంది.పెళ్ళికి ముందు చాలా ఆచారాలు ఉంటాయి.వాటిల్లో నిశ్చితార్ధం కూడా ఒకటి.నిశ్చితార్ధం అనేది పెళ్ళికి ముందు...
Read More..ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లలో ఒకటి అయిన నెట్ ఫ్లిక్స్ తన కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.ఇకమీదట ప్రస్తుతం ఉన్న ప్లాన్ ధరలను తగ్గించాలనే ఆలోచన చేస్తుంది నెట్ ఫ్లిక్స్.కరోనా సమయంలో ఆన్లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లకు...
Read More..బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో మెగా హీరో రాం చరణ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.ఈ మల్టీ స్టార్ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.తాజాగా ఈ...
Read More..పెళ్లి. జీవితంలో చాలా మందికి ఒక్కసారే వచ్చే వేడుక.కావున పెళ్లిని జీవితాంతం గుర్తుంచుకునేలా చాలా గ్రాండ్ గా చేసుకునేందుకు చూస్తారు.ఫొటోలు, వీడియోలు తీయించుకుంటారు.అప్పు చేసైనా సరే.ఆడంబరంగా చేసుకునేందుకు మొగ్గు చూపుతారు.పెళ్లి చేసిన పురోహితుడు సంభావనగా కొంత మొత్తాన్ని తీసుకుంటాడు.ఈ విషయంలో ఇంత...
Read More..ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం ఉన్న జంతువు ఏది అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పే సమాధానం ఒక్కటే.కుక్క అని.అంతలా విశ్వాసంగా ఉంటాయి.కాబట్టే చాలా మంది కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు.వారు...
Read More..కరెన్సీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మనీతో అవసరమే.మనీ అవసరం లేని మానవుడు ఈ భూమ్మీదే ఉండడు కావొచ్చు.అంతలా మనీ మన జీవితంలో ప్రత్యేక భూమిక పోషిస్తుంది.వివిధ రకాల దేశాల్లో కరెన్సీని ముద్రించే బాధ్యతను వేర్వేరు బ్యాంకులు చూసుకుంటాయి.మన దేశం విషయానికి...
Read More..అసలు ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయా? లేవా? అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.కొంత మంది దెయ్యాలు ఉన్నాయని వాదిస్తుంటే కొంత మంది మాత్రం లేవని చెబుతున్నారు.ఇలా ఎవరికి తోచింది వారు చెబుతున్నారు కావున వినే వారు కూడా వారికి నచ్చిన...
Read More..యూరోపియన్ దేశమైన స్పెయిన్ లో పోలీసులు చేసిన ఓ మంచి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఇక యూరప్ లో మంచు వర్షాలు పడడం చాలా కామన్.మన దేశంలో మంచు వర్షం అంటే ఏదో వింతలా చూస్తారు కానీ ఐరోపా ఖండంలో మాత్రం...
Read More..పెద్దల మాట పెరుగన్నం మూట అని పాత సామెత.పెద్దలు ఏ విషయం గురించి చెప్పినా కానీ అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుంది.కానీ నేటి తరం మాత్రం పెద్దల మాటను లెక్క చేయడం లేదు.వారికి తోచిన విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు.ఒక్కోసారి వారు...
Read More..ఒక్కో సారి కొంత మంది వ్యక్తులు చేసే పనులు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తాయి.వారు తమకు తోచిన పని చేస్తూ నమ్మి వచ్చిన వారిని తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తారు.ఇలాగే చైనాకు చెందిన ఓ వ్యక్తి చేశాడు.ఏకంగా ఆ వ్యక్తి తన ప్రియురాలినే...
Read More..మార్కెట్లోకి ఎన్ని ఫోన్స్ వచ్చినాగాని యాపిల్ ఫోన్ కు ఉండే ప్రత్యేకతే వేరు అని చెప్పాలి.ఎన్నేళ్లు అయినా, మార్కెట్లోకి ఎన్ని బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినగాని యాపిల్ ఫోన్ డిమాండ్ మాత్రం ఇంచ్ కూడా తగ్గలేదు.ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అందివ్వడం, సరికొత్త...
Read More..వెయిటర్లకు చాలా మంది చాలా సార్లు టిప్స్ ఇస్తుంటారు.కొంత మంది తక్కువ మొత్తంలో టిప్స్ ఇస్తే మరికొంత మంది మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో టిప్స్ ఇస్తుంటారు.ఇలా ఒక చోట ఓ కస్టమర్ తనకు ఫుడ్ సర్వ్ చేసిన వెయిటర్ కోసం...
Read More..సోషల్ మీడియా లో మనం చూడని వార్తలు అంటూ ఉండవు.సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికీ ఈ విషయం బాగా తెలుస్తుంది.ఈ మధ్య మరీ వింత వింత వార్తలు దర్శన మిస్తున్నాయి.అవి చూస్తే మనకు నవ్వాలో.ఏడవాలో కూడా తెలియదు.తాజాగా...
Read More..ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ ను చాలామంది యూజర్లు వినియోగిస్తున్నారు.వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు యూజర్లను ఆకర్షించే క్రమంలో కొత్త కొత్త ఫీచర్స్ ను ప్రవేశపెడుతూ వస్తుంది.ఈ క్రమంలోనే వాట్సాప్ యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని మరొక కొత్త ప్రైవసీ ఫీచర్ ను అప్డేట్...
Read More..కాలుష్యం.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం.అనేక పట్టణాలు, ప్రజలు కాలుష్యకోరల్లో చిక్కుకుని నానా అవస్థలు పడుతున్నారు.ఈ కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఎంతకీ కాలుష్యం అనేది మాత్రం తగ్గడం లేదు.ఈ కాలుష్యం వలన వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు.కానీ...
Read More..నేటి రోజుల్లో ప్రజలు సాయం అనే మాటే మర్చిపోయారు.ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు.మనం వెళ్లేటపుడు రోడ్డు మీద ఎవరైనా సాయం కోసం అభ్యర్థించినా కానీ పట్టించుకోకుండా తయారయ్యారు.అటువంటిది ఓ వ్యక్తి మాత్రం నోరు లేని కోతిపిల్లను ప్రాణాపాయం నుంచి...
Read More..ఈ ప్రపంచంలో ఆహారం దొరక్క కడుపు మంటను తగ్గించుకోవడానికి మట్టి తినేవారు ఉన్నారు.అత్యంత పేద దేశమైన హైతీలో ప్రజలు ఆహారం దొరకక మట్టిని తింటుంటారు.అయితే ఈ దేశం కాకుండా మరో ప్రదేశంలో కూడా మట్టిని ఇష్టంగా తింటున్నారు ప్రజలు.ఆహార కొరత లేకపోయినా...
Read More..ఈరోజు ఉదయం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో ఫ్లోరెస్ దీవిలో సంభవించిన ఈ భూకంపం.దాటికి ఇండోనేషియా హడలెత్తి పోయింది.దీంతో వెంటనే ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.దేశంలో మమ్మేరు పట్టణానికి సరిగ్గా వంద కిలోమీటర్ల...
Read More..జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవం ను అనుసరించడమే అని వివరించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కృష్ణాజిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడుగ్రామంలోని క్రైస్తవ చర్చిలో...
Read More..నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది.ఈ అవార్డులను పురుషుల్లో డేవిడ్ వార్నర్, మహిళల్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ హేలీ మ్యాథ్యూస్ చేజిక్కించుకున్నారు.ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు...
Read More..కొద్దిరోజుల క్రితమే అన్ని టెలికామ్ కంపెనీలు మొబైల్ రీచార్జ్ ధరలు అమాంతం పెంచేసి సామాన్య ప్రజలకు భారీ షాక్ ను ఇచ్చాయి.ముందుగా ఎయిర్టెల్, ఆ తర్వాత వొడాఫోన్ ,ఐడియా, చివరికి రిలయన్స్ ,జియో ఇలా అన్ని టెలికాం కంపనీలు మొబైల్ రీఛార్జ్...
Read More..ఐపీఎల్ 2022 సీజన్కు సంబంధించి ప్లేయర్ల ఎంపిక విషయంలో ఆసాంతం ఉత్కంఠ నెలకొంటోంది.రిటెన్షన్ ప్రక్రియలో పాత ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనే విషయం మొన్నటిదాకా ఆసక్తికర అంశంగా మారింది.అయితే ఆ రిటెన్షన్ ప్రక్రియ నవంబరు 30న ముగియడంతో ఇప్పుడు మరో...
Read More..టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ దూరమయ్యాడు.పరిమిత ఓవర్లకు కెప్టెన్గా, టెస్టులకు వైస్ కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే టీమ్ ఇండియాలో ఇలాంటి కీలక రోల్ ప్లే చేస్తున్న...
Read More..ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో సెలవు దినాల్లో అయినా హ్యాపీగా చక్కటి ప్రకృతి వాతావరణంలో గడపాలని ప్రతీ ఒక్కరు అనుకుంటుంటారు.ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతాల కోసం వేరే వేరే ప్రదేశాలకు వెళ్తుంటారు.కాగా, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోనూ ఓ అత్యద్భుతమైన ప్రదేశం...
Read More..ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా ఎంతలా అతలాకుతలం చేస్తుందో చూస్తూనే ఉన్నాం.అయితే ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు టీకాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.కాగా ఈ టీకాలు తెచ్చినప్పటి నుంచి చాలా చిత్రమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.కొన్ని చోట్ల ఇది వేసుకోబోమంటూ నిరసనలు...
Read More..చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాక అందరికీ ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ఉంటుంది.చల్లగా తియ్యగా ఉండే ఐస్ క్రీమ్ అందరూ ఇష్టంగా లాగించేస్తారు.ఇక కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ ఐస్ క్రీమ్ తినే వారు ఉంటారు.ఇక...
Read More..ఆనంద్ మహీంద్రా.ఈ పేరు తెలియని వారంటూ ఉండరు.ఆయన ప్రముఖ బిజినెస్ మ్యాన్.ఆయన సోషల్మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.ఈ విషయాన్ని సైతం స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఎప్పుడు బిజీగా ఉండే ఆయన వీలున్న టైంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చాలా...
Read More..రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ లో గ్రాండ్ గా జరిగింది.లక్ష్మణ్ , కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా...
Read More..టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం.ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు.ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత...
Read More..తమిళనాడులో ఇటీవల జరిగిన మిలటరీ హెలికాప్టర్ విషయం తెలిసిందే.ఇందులో సీడీఎస్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య, కొందరు జవాన్లు సైతం చనిపోయారు.వీరి బాడీలు గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి.అందులో ఎవరి బాడీ ఏదో గుర్తుపట్టలేనంతగా ఉండటంతో డీఎన్ఏ టెస్టు ఆధారంగా బాడీలను...
Read More..సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏం జరిగినా వెంటనే ప్రపంచానికి తెలిసిపోతుంది.ఎక్కడో అమెరికాలో చీమ చిటుక్కుమన్న ఇండియాలో ఉన్న వారు ఆ విషయాన్ని తెలుసుకుంటారు.తమ అభిప్రాయం లైక్స్ లేదా కామెంట్స్ రూపంలో పెట్టేస్తుంటారు.నిజానికి అమెరికాకు వెళ్లి ఆ విషయం నిజంగా జరిగిందా...
Read More..పొలాల లో అక్రమంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, డోన్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్, మల్లంపల్లి రామచంద్రుడు, డబ్బులు తీసుకొని కొందరు వ్యక్తులకు మద్దతిస్తూ మమ్ములను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంత్రి బుగ్గన దృష్టి కి తీసుకువచ్చిన రైతులు.మా పొలాన్ని కాజేయడానికి చూస్తున్నారని పురుగుల...
Read More..మన ఊరిలోగాని పట్టణాల్లో గాని కొన్ని ఇరుకు సందులను మీరు చూసే ఉంటారు.అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇరుకు సందు చూస్తే మీరు ముక్కు మీద వేలు వేసుకోవడం ఖాయం.ఈ సందు ప్రపంచంలోనే అత్యంత ఇరుకు సందుగా పేరు గాంచింది.అంతేనా...
Read More..మాములుగా సముద్రంలో వేటకు వెళ్లే వారికీ అరుదైన జీవులు అప్పుడప్పుడు దర్శనం ఇస్తూ ఉంటాయి.అలాంటి అరుదైన జీవులు దొరికినప్పుడు వాటిని చూసేందుకు మాత్రమే కాదు.కొనేందుకు కూడా చాల మంది మొగ్గు చూపుతారు.అలాంటివి దొరికినప్పుడు మత్సకారుల పంట పండినట్టే.ఎందుకంటే అరుదైన జీవులు లభించి...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో లవ్ ప్రపోజల్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.ఈ మధ్య కాలంలో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఒక జంట అందరిముందే తమ...
Read More..మారుతున్న ట్రెండ్ను అనుసరిస్తూ ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులకు 100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ను అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను ఎల్లప్పుడూ అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు సంతోషాన్ని అందిస్తూ అలరిస్తున్న తెలుగు...
Read More..చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి.ఒక్కోసారి కోపం తెప్పిస్తాయి.ఏదైనా మనం వారిని ఏమీ అనలేం.ఎందుకంటే ప్రేమ అడ్డొస్తుంది.వారు సున్నితంగా ఉంటారు.ఏది చేసినా మనస్పూర్తిగా ఉంటుంది.అంతేకాకుండా పిల్లలు దేవుడి స్వరూపం అంటుంటారు పెద్దలు.ఎందుకంటే వారిలో ఇసుమంత కల్మషం కూడా ఉండదు.దేవుడు ఏది...
Read More..చాలా రోజులుగా ఏలియన్స్, గ్రహాంతర వాసుల విషయాలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి.కానీ అలాంటి వారు ఉన్నారో లేరో అనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు.దీంతో వారి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతోంది.వారు ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు?...
Read More..ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి తన సహనాన్ని కోల్పోతున్నాడు.ఆవేశంలో నేరాలు చేస్తుంటారు.కోపం చల్లారిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు చాలా మంది.కొందరు తర్వాత పశ్చాత్తాపడతారు.మరి కొందరు దానిని పట్టించుకోకుండా ఎదురొచ్చిన వారిని సైతం ఇబ్బందులకు గురిచేస్తుంటారు.వారిపై దాడి చేయడానికి కూడా వెనుకాడరు...
Read More..గుడిలోని హుండీ ఎత్తుకెళ్లిన ఆగంతకులు.జి కొండూరులో మద్యం దుకాణం ముందు నిద్రిస్తున్న వాచ్ మెన్ ని హత్య చేసి నగలు దోచుకెళ్ళిన దొంగలే ఈ పని చేశారు అంటూ గ్రామంలో పుకార్లు భయభ్రాంతులకు గురౌతున్న గ్రామస్థులు సంఘటన స్ధలానికి చేరుకుని వేలిముద్రలు...
Read More..సంగారెడ్డి సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రీస్తు జయంతి వేడుకలు , మరియు సీఎస్ఐ చర్చిశతాబ్ది వార్షికోత్సవ ఉత్సవాలలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి తదనంతరం నూతన సీఎస్ఐ చర్చి నిర్మాణానికి బిషప్ లతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే జగ్గారెడ్డి.కరోనా...
Read More..సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు పెట్టింది పేరు.రోజు ఏదొ ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.తమకు నచ్చిన వీడియోలను లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో గడుపు తున్నారు.ఈ మధ్య ...
Read More..నిజంగా ఈ వార్త భారతదేశం గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి.దాదాపు 21 ఏళ్ల తరువాత మన భారతదేశానికీ మళ్ళీ విశ్వసుందరి కిరీటం దక్కింది.ఆ ఘనతను సాధించిన మిస్ ఇండియా ఎవరనుకుంటున్నారు హర్నాజ్ కౌర్ సింధు.2021 విశ్వసుందరి కిరీటాన్ని మన భారతదేశానికీ చెందిన...
Read More..ఆసియా ఖండంలోని ప్రజల ప్రధాన ఆహారం బియ్యం.అలాగే ఈ బియ్యంలో కూడా చాలా రకాలు ఉన్నాయి.వాటిలో ప్రధానమైనవి వైట్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్.ఎక్కువమంది ప్రజలు తెల్ల బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.అయితే బ్లాక్ రైస్ గురించి చాలా తక్కువమందికి...
Read More..సాధారణంగా హోటల్ లేదా రెస్టారెంట్కి వెళ్లినప్పుడు వెయిటర్లకు టిప్పుగా కాస్త డబ్బు ఇస్తుంటారు కస్టమర్లు.బిల్లు ఎంత అయిందో అందుకు తగ్గట్లుగా టిప్పు ఇచ్చి సర్వ్ చేసిన వారిని మెచ్చుకుంటారు.అయితే మామూలుగా ఎవరైనా సరే వందల్లో, వేలల్లో టిప్పు ఇస్తారు.కానీ ఒక మహిళ...
Read More..ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా బాగా పాపులర్ అయిపొయింది.ఎక్కడ,ఎటువంటి వింతలు, విశేషాలు జరిగినా కానీ క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు.ఆ వీడియోలు కాస్త క్షణాల్లో వైరల్ గా మారిపోతున్నాయి.మరి ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం...
Read More..చాలా మంది ప్రజలు తమ మొబైల్ ఫోన్లను వైబ్రేషన్ మోడ్లో ఉంచుతారు.ఆఫీసులో పని చేస్తున్నప్పుడు, స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు లేదా మరి ఇంకేదైనా బిజీలో ఉన్నప్పుడు ఫోన్ను వైబ్రేషన్లో ఉంచడం చాలామందికి అలవాటు.అయితే ఇలా వైబ్రేషన్లో ఉన్న ఫోన్ను జేబులో...
Read More..అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరు చెప్పలేరు.రాత్రి వరకు నిరుపేదగా ఉండి తెల్లవారగానే కోటీశ్వరులు అయ్యే అదృష్టం చాలా తక్కువ మందికే ఉంటుంది.అలాంటి అదృష్టవంతులు లక్షల్లో ఒకరు ఉంటారు.ఇప్పుడు మనం అలాంటి ఓ అదృష్టవంతుడి గురించే చెప్పుకోబోతున్నాం.అతడి పేరు షేక్...
Read More..సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు పబ్లిక్ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తమ బాడీగార్డులను తప్పకుండా తీసుకెళ్తుంటారు.అభిమానులు లేదా శత్రువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాడీగార్డులు అనుక్షణం సెలబ్రిటీలకు రక్షణ కల్పిస్తుంటారు.టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బాడీగార్డులను మెయింటైన్ చేస్తున్నాడు.బాలీవుడ్...
Read More..తెలుగు క్రికెటర్ అయిన కోన శ్రీకర్ భరత్ అద్భుత ఆట ప్రదర్శనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాడు.తాజాగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ సాధించి ఆశ్చర్యపరిచాడు.అయితే దేశవాళీ ట్రోఫీలో కేఎస్ భరత్ చేసిన అజేయ సెంచరీ ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశం...
Read More..అభినవ్, సత్య మణి హీరోలుగా నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన్వీర్ యం.డి.నిర్మిస్తున్న చిత్రం ” కోటేశ్వరరావు గారి కొడుకులు“.(మోస్ట్ డేంజరస్ వేపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ) అనేది క్యాప్షన్.ఈ...
Read More..మన భారతదేశంలో ప్రజలు ఎక్కువగా జ్యోతిషశాస్త్రానికి ప్రాధాన్యతనిస్తారు.ఎంతో సాంకేతిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మంది జ్యోతిష్య శాస్త్రాలను ఎంతో విశ్వసిస్తారని చెప్పవచ్చు.జ్యోతిష్య శాస్త్ర లెక్కల ఆధారంగా మార్పులు జరుగుతాయని భావిస్తుంటారు.మన పూర్వికులు ఉన్న అపర మేధాశక్తితో జరగబోయే విషయాలన్నింటినీ...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులాగా విజృంభిస్తుంది.ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం అనేక చిట్కాలను పాటిస్తున్నారు.అంతేకాకుండా చాలా మంది డాక్టర్ సలహాలు లేకుండా విటమిన్ సి టాబ్లెట్ లను ఉపయోగిస్తున్నారు.వాస్తవానికి ఈ టాబ్లెట్లు గతంలో...
Read More..ప్రస్తుతం అనేక మంది కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో చాలామంది ఇంట్లోనే కూర్చొని పనిచేయడం ద్వారా ఎక్కువ మందికి పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ఇలా...
Read More..మారుతున్న కాలానికి తగ్గట్టు ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి.ఇంతకుముందులాగా మనం ప్రాచీన పద్ధతుల్లో వండిన ఆహార పదార్థాలను తినకుండా ట్రెండింగ్ యుగానికి పోతున్నాం.ఫ్రైలు, జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువయిపోయాయి.నాలుక రుచి కోసం ఆలోచిస్తున్నాం తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకోవడం పూర్తిగా...
Read More..అందంగా కనిపించడం కోసం యువతీ యువకులు ప్రయత్నిస్తుంటారు.ఇక సెలబ్రిటీలు అయితే అందం కోసం చాలా కసరత్తలు చేస్తుంటారు.ఈ క్రమంలోనే కాస్మోటిక్స్ కూడా వాడుతుంటారు.ఇకపోతే యువతులలో అందమైన వారిని కనుగొనేందుకుగాను బ్యూటీ కంటెస్టులు నిర్వహించడం జరుగుతుంటుంది.అలా కంటెస్టులు ఒంటెలకూ నిర్వహిస్తే ఎలా ఉంటుందో...
Read More..ఎవరైనా ప్రమాదంలో ఉన్నపుడు వారిని వెంటనే కాపాడేందుకు ఫస్ట్ ఎయిడ్ చేయడం ప్రతీ ఒక్కరి ధర్మం.ఒకవేళ జంతువు ప్రమాదంలో ఉన్నా దానిని రక్షించేందుకు ప్రయత్నించాలి.అది మానవ ధర్మంతో పాటు మానవత్వం కూడా.కాగా, అటువంటి ధర్మాన్ని కోతి కూడా కలిగి ఉంది.సాటి కోతి...
Read More..మరికొన్ని రోజులలో 2021 సంవత్సరం ముగిసిపోతూ 2022 వ సంవత్సరం ప్రారంభమవుతుంది.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కొత్త ఏడాది వారి జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని.అయితే మన జీవితం ఎప్పుడు ఎలా సాగిపోవాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉందని చాణిక్య నీతి...
Read More..సోషల్ మీడియాలో జనరల్గా ఫన్నీ ప్లస్ యూనిక్ వీడియోస్ బాగా వైరలవుతుంటాయి.ఒక్కోసారి ఆశ్చర్యకరమైన వీడియోలు వస్తుంటాయి.అవి చూసినప్పుడు నిజంగానే అటువంటి ఘటనలు జరిగాయా? అనే ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది.అది నిజమే.అని నమ్మడానికి మనసు కూడా ఒప్పదు.ఆ కోవకు చెందిన వీడియో ఒకటి...
Read More..ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని కొందరు డిఫరెంట్ ఫీట్స్ చేస్తుండటం మనం చూడొచ్చు.అలా డిఫరెంట్ విన్యాసాలు చేసి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు.అయితే, ఆ ఫీట్ చేసే క్రమంలో మిస్ ఫైర్ అయితే ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి.ఆ కోవకు...
Read More..డ్యాన్స్ చేయడంతో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరుచుకున్న వ్యక్తి ప్రభుదేవా. హీరోగా, డైరెక్టర్గా ప్రభుదేవా సినిమాల్లో రాణించినప్పటికీ ఆయనకు డ్యాన్సింగ్లో సెపరేట్ స్టైల్ ఉంది.ప్రభుదేవా గొప్ప డ్యాన్సర్ అని ప్రతీ ఒక్కరు చెప్తుంటారు.ఇక ఆయన కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్లోనూ డిఫరెంట్ డిఫరెంట్...
Read More..కరోనా మాట వినగానే చిన్న పిల్లలు సైతం భయ పడుతున్నారు.అంతగా ప్రజల జీవన విధానంపై కరోనా ప్రభావం చూపింది.చాలా మంది ప్రజలు ఎంతో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.తినడానికి తిండి లేక ఉపాధి కూడా కోల్పోయి రోడ్డున పడ్డారు.ప్రజల జీవనం మొత్తం అతలాకుతలం...
Read More..దుబాయ్లోని మ్యూజియంలో భద్రపరిచిన ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా వాచ్ కొంతకాలం క్రితం అదృశ్యం అయింది.ఉన్నపళంగా రూ.20 లక్షల విలువైన చేతి గడియారం ఎలా మాయమైందో తెలియక మ్యూజియం సిబ్బంది షాక్ అయ్యారు.అయితే దుబాయ్లో చోరీకి గురైన ఈ లిమిటెడ్ ఎడిషన్...
Read More..ప్రెజెంట్ సోషల్ మీడియా వరల్డ్లో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.యూనిక్ ఫీచర్స్ ఉంటే చాలు… ఆ వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంటుంది.తాజాగా ప్రకృతి, పక్షుల పట్ల ప్రేమ చూపిన ఓ బుడ్డోడికి చెందిన వీడియో వైరలవుతోంది.ఇంతకీ ఆ...
Read More..దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వ్యాపారుల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది.చిన్న వ్యాపారులు, నిపుణులు, వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్లాటినం కరెంట్ అకౌంట్ పరిచయం చేసింది ఎస్బీఐ.దాంతో ఇప్పుడు వ్యాపారస్తులు...
Read More..ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు దాదాపుగా ఎక్కువ సమయం స్పెండ్ చేసేది సోషల్ మీడియాలోనే అని చెప్పొచ్చు.సోషల్ మీడియాలో వచ్చే డిఫరెంట్ అండ్ యూనిక్ వీడియోస్ చూస్తూ హ్యాపీగా గడిపేస్తుంటారు.ఈ క్రమంలోనే వైరల్ వీడియోలు చూస్తుంటారు.కాగా, ఆశ్చర్యపోయే వైరల్...
Read More..టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కెరీర్కు త్వరలోనే ఎండ్ కార్డు పడనుందా? అని అడిగితే అవుననే అంటున్నారు చాలామంది క్రికెట్ విశ్లేషకులు.మరికొన్ని రోజుల్లో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.అయితే ఆ దేశంలో ఆడే మ్యాచ్లతో సీనియర్ క్రికెటర్ల భవితవ్యం తేలనుందని స్పష్టమవుతుంది.ఎందుకంటే...
Read More..ప్రపంచ వ్యాప్తంగా తన యాక్షన్ సినిమాలతో కీర్తి గడించారు హాలీవుడ్ హీరో జాకీచాన్. ఆయన సినిమాలను సినీ అభిమానులు తప్పకుండా చూస్తుంటారు.మార్షల్ ఆర్ట్స్లో నిష్ణాతుడైన జాకీచాన్ గురించిన ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే.ఆయన మాదిరిగా ఓ మంకీ డిఫరెంట్ ఫీట్స్ చేస్తోంది.ఇందుకు సంబంధించిన...
Read More..సాంకేతికంగా ప్రపంచం రోజురోజుకూ అభివృద్ధి చెందుతుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టెక్నాలజీని ప్రతీ ఒక్కరు వినియోగిస్తున్నారు.ఈ క్రమంలోనే పర్యావరణ హితమైన ప్రొడక్ట్స్ తయారు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.ఇప్పటికే కొన్ని ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ వచ్చాయి.ఈ సంగతులు అలా ఉంచితే.పక్షి మాదిరిగా కారు కూడా...
Read More..అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తో మనం ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో క్షణాల వ్యవధిలోనే తెలుసుకుంటున్నాం.ఇక సోషల్ మీడియా ద్వారా ప్రపంచ నలుమూలల్లో ఏదేని ఇంట్రెస్టింగ్ విషయం జరిగినా వెంటనే తెలిసిపోతున్నది.జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే బోలెడు నెట్టింట వైరలయ్యాయి.ఇంకా వైరల్...
Read More..భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దేశానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకుంటారు మోదీ.దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కొత్త చట్టాలను ప్రవేశపెడుతూ దేశ ప్రజలకు...
Read More..అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ ఇప్పటి వరకు ఒలింపిక్స్లో ప్లేసు సంపాదించలేదు.ఈ క్రీడను ఒలింపిక్స్లో చేర్చాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది .ఐతే ఈసారి 2028లో లాస్ ఏంజిల్స్లో జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చేందుకు ఐసీసీ బాగా కృషి చేస్తోంది.ఈ నేపథ్యంలో...
Read More..హిందువులు తమ సంప్రదాయం ప్రకారం ఆవును పవిత్రమైనదిగా భావించి పూజలు చేస్తుంటారు.గోమాతకి పూజ చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు.ఆవు నుంచి వచ్చే పాలు, పేడ, మూత్రాన్ని కూడా శుభకార్యాల్లో ఉపయోగిస్తారు.పండుగల సందర్భంగా ఆవులను చక్కగా ముస్తాబు చేసి వాటిని...
Read More..ప్రతిరోజూ తినే ఆహారం బోర్ కొడుతుంది కాబట్టి కొత్తవి ట్రై చేయాలనే ఆలోచన మనందరిలోనూ కలగకమానదు.ఇలాంటి ఆలోచన వల్లే ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సి చికెన్లు, సుషీ వంటి వంటకాలు అందుబాటులోకి వచ్చాయి.అయితే కేవలం ఘన పదార్థాలు మాత్రమే కాదు ఎన్నో...
Read More..సాధారణంగా వెండి, బంగారంతో ఆభరణాలు తయారు చేస్తుంటారు.ఆభరణాల తయారీకి ప్లాటినం కూడా ఉపయోగిస్తుంటారు.అయితే ప్రస్తుత కాలంలో ఈ ఆభరణాలన్నిటి కంటే ఒక రకమైన ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.మామూలు ఆభరణాల లాగా కాకుండా వీటిని చనిపోయిన వారి పళ్లు, జుట్టు, గోళ్లు,...
Read More..విరాట్ కోహ్లీ 2021వ సంవత్సరంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.కెరీర్ పరంగా కోహ్లీ ఇప్పటివరకు అంచెలంచెలుగా ఎదిగాడే తప్ప కింద పడి పోలేదు.కానీ 2021 అందుకు పూర్తిగా విరుద్ధం.పరిమిత ఓవర్లకు కెప్టెన్సీ పోవడమే కాదు ఏడాదంతా కూడా అతడికి ఓటములే ఎదురయ్యాయి.వరల్డ్ టెస్ట్...
Read More..ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.అవి ముగిశాక దసరా పండుగను వైభవంగా జరుపుకుంటారు ప్రజలు… 9 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా కొందరు దుర్గామాత విగ్రహాలను కూడా పెడతారు.అయితే మీకు తెలుసా.? ఈ...
Read More..హై హీల్స్ అనగానే మనకు ఎవ్వరు ముందు గుర్తుకు వస్తారు.వెంటనే ఆడవారు గుర్తుకు వస్తారు.ఎందుకంటే హై హీల్స్ కేవలం ఆడవారు మాత్రమే వాడుతారని అందరి అభిప్రాయం.కానీ ఈ హై హీల్స్ ను ముందు ఎవ్వరు వేసుకున్నారు.అనేది మీకు తెలుసా.హై హీల్స్ ముందుగా...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది.తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో మళ్ళీ మన ముందుకు వస్తుంది.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇప్పుడు మరొక...
Read More..సాధారణంగా మామూలు కారులో వేల కిలోమీటర్లు ప్రయాణించాలంటేనే తలప్రాణం తోకకి వస్తుంది.అలాంటిది బుల్లి కారులో వేల కిలోమీటర్లు తిరగాలంటే ఎంత ఓపిక ఉండాలో అర్థం చేసుకోండి.అయితే ఆ స్థాయిలో సహనం ఉన్న వ్యక్తే అలెక్స్ ఆర్చిన్(31).ఇతడికి లాంగ్ ట్రిప్స్ వేయాలంటే చాలా...
Read More..ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వారు అతి తక్కువ మంది ఉన్నారు.ఎందుకంటే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం బాగా ఎక్కువ అయిపోయింది.అలాగే స్మార్ట్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ లోను తప్పకుండా ఉండే యాప్ ఏదన్నా ఉంది అంటే...
Read More..ఈ డిసెంబర్ నెల 12వ తేదిన ఆకాశంలో అద్భుతం జరుగనుంది.సుమారు 70వేల ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ నెల 12 న ఆ అద్భుతం జరగడం విశేషం అనే చెప్పాలి.12వ తేదిన భూమికి అతిచేరువగా ఒక ఆకుపచ్చని రంగులో ఉండే ఒక...
Read More..టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ బాగా తగ్గిపోనుందనే వార్తలు వస్తున్నాయి.మరోపక్క రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరగొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆట పరంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు కూడా కోల్పోయి...
Read More..మనం ఎవరినైనా సాయం కోరినప్పుడు అందుకు ‘థాంక్స్’ చెప్పడం అలవాటు.చాలా మంది సాయం పొందాక ఎదుటి వారికి జస్ట్ నోటి మాటతో థాంక్స్ (కృతజ్ఞతలు) చెబుతుంటారు.కొందరు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ధన్యవాదాలు చెబుతుంటారు.థాంక్స్ అనే పదం ఈ రోజుల్లో కామన్...
Read More..కొందరు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంటారు.అలాంటి వారిలో చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరైతే, క్రీడారంగానికి చెందిన వారు కూడా ఉన్నారు.స్పోర్ట్స్ విషయానికొస్తే టీం ఇండియా మాజీ ఆటగాడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూనే...
Read More..స్మార్ట్ ఫోన్స్ యుగంలోకి ఎంటరయ్యాక మనుషుల మధ్య మాటలు తగ్గిపోయాయి.నేరుగా కలుసుకుని మాట్లాడుకునే రోజులు పోయాయి.బాధ, సంతోషం ఏదైనా స్టేటస్ల రూపంలో ఇతరులతో పంచుకుంటున్నాం.ఇలా ఓ వ్యక్తి తన ఫీలింగ్స్, తన పర్సనల్ ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్ గురించి చెప్పుకోవడానికి ఎన్నో సామాజిక...
Read More..గూడు అనేది ఏ జంతువుకు అయినా కావాల్సిన కనీస అవసరం.ప్రాణం ఉన్న ప్రతి జంతువు కూడా కచ్చితంగా గూడును నిర్మించుకోవాలని అనుకుంటుంది.అయితే మనుషుల విషయానికి వస్తే మాత్రం తమకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకుంటున్నారు.ఇక పేద వారికి అయితే ప్రభుత్వాలే ఇండ్ల కోసం...
Read More..ఒక మనిషిని సంతోష పరిచేవి ఏవైనా ఉన్నాయా అంటే అతని జీవితంలో జరిగే కొన్ని మధుర క్షణాలు మాత్రమే.అలాంటి అనుభూతిని ఇచ్చే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎవరి జీవితంలో అయినా ఎంతో ముఖ్యం కదా.అయితే ఒకరు మనకు చేసిన సేవకు ఏమిచ్చినా...
Read More..పుర్రెకో బుద్ధి అన్నట్టు కొందరు చేసే పనులు చిరాకు తెప్పిస్తాయి.ఇంకా చెప్పాలంటే ఎవరికైనా తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి.ఇలాంటి వీడియోలు ఇప్పటికే మనం అనేకం చూస్తున్నాం.కొందరు ఏదో పైశాచిక ఆనందం కోసం చేసే పనులు చూస్తే ఛీ.ఛీ.అని అనాలనిపిస్తుంది.వారి వల్ల ఇతరులు ఇబ్బంది...
Read More..కొందరి ధైర్యం చూస్తుంటే మాత్రం నిజంగానే షాక్ లాగా అనిపిస్తుంది.ఎందుకంటే సాధారణంగా మనం కొంత ఎత్తులో నిల్చుంటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు భయం వేస్తుంది.మనం ఏదైనా కొంత ఎత్తు అయిన బిల్డింగ్ మీద నుంచి కిందకు చూసేందుకు కూడా వణికిపోతుంటాం.అలాంటిది కొందరు...
Read More..ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది.ఇటువంటి తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.దీంతో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు కఠినంగా… రాష్ట్రంలో...
Read More..విడిది, విందు, వినోదాలు, షూటింగ్ లు, శుభకార్యాలకు ఆతిధ్యమిచ్చిన హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ శుక్రవారం సాయంత్రం జరిగిన బిగ్ మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ కు వేదికయ్యింది.హైదరాబాద్లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ లో ఆల్ ఇండియా మిక్స్ మార్షల్...
Read More..పురస్కారాలు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఫిల్మ్ మేకర్.దివంగత నటి, భరతనాట్యం కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో ‘యదలో మౌనం‘.ఇందులో నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా కనిపించనున్నారు.శివాజీ...
Read More..న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.డిసెంబర్...
Read More..బైక్ స్టంట్ అనే విషయానికి వస్తే మాత్రం యూత్ గురించే ఎక్కువగా చెప్పుకోవాలి.ఎందుకంటే యూత్ మాత్రమే బైక్ స్టంట్లను బాగా ఇష్టపడుతుంది.రయ్ మంటూ దూసుకెళ్తుంటే వచ్చే ఆ మజా అంతా ఇంతా కాదు కదా.అందుకే చాలామంది యువకులతో పాటు అమ్మాయిలు కూడా...
Read More..చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతున్నారు.ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన ఫోన్ కు గాని, టాబ్ కు గాని పని చెప్పేస్తున్నారు.మరి ముఖ్యంగా యువత అయితే గేమింగ్ ఆడడానికి చాలా ఆసక్తి...
Read More..సాధారణంగా మనకు ఏదైనా నచ్చిన పాట వస్తేనే తన్మయత్వంతో ఊగిపోతుంటాం.అలాంటిది మంచి పాట డీజేలో ప్లే అయితే ఇంకేమైనా ఉందా.బాడీ మొత్తం స్టెప్పులు వేయాల్సిందే.అందుకే చాలా వరకు పెండ్లిలలో కొత్త డ్యాన్సర్లు కనిపిస్తారు.ఇక బరాత్ విషయానికి వస్తే మాత్రం అప్పటి వరకు...
Read More..ఈ మధ్య డ్రగ్స్ మహమ్మారికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉంది.అక్రమార్కులు ఏదో ఒక రూపంలో డ్రగ్స్ను ఇండియాలోకి చేరవేస్తూనే ఉన్నారు.పోలీసులు ఎంతలా ప్రయత్నిస్తున్నా కూడా దీని అక్రమ రవాణాను మాత్రం ఆపలేకపోతున్నారు.అయితే మొన్నటికి మొన్న...
Read More..ప్రస్తుత కాలంలో చాలామంది క్రెడిట్ కార్డులను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.కొందరికి క్రెడిట్ కార్డు అవసరానికి ఉపయోగపడితే మరికొందరికి మాత్రం వ్యసనంలా మారిపోతుంది.అవసరం ఉన్నా లేకున్నా జేబులో క్రెడిట్ కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా షాపింగ్ చేసేస్తూ ఉంటారు.తీరా నెలాఖరికి బిల్ వచ్చాక...
Read More..సాయి తేజ సోదరుడు మహేష్ అభ్యర్థన మేరకు సానుకూలంగా స్పందించిన ఆర్మీ అధికారులు కోయంబత్తూరు నుండి బెంగళూరు బేస్ క్యాంప్ హాస్పిటల్ ఉంచాలని కోరిన సాయి తేజ కుటుంబీకులు రేపు ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపిన సాయి తేజ...
Read More..మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుంది 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తాం మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో చదివించడానికి మేము సుముఖం అని స్వరూపానందేంద్ర స్వామి అని అన్నారు.
Read More..కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతైన విషాద ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద ఉన్న శ్వేత శృంగాచలం వేద వేదాంత గురుకుల వేద పాఠశాల వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక...
Read More..ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు డబ్బులు పెట్టుబడి పెట్టి రెండింతలు లాభాలు ఆర్జించాలని భావిస్తున్నారు.కానీ చేతిలో సరిపడా డబ్బులు లేక అప్పులు చేసి మరీ పొదుపు చేస్తున్నారు.అయితే ఇలా పెట్టుబడి కోసం అప్పు చేస్తే డేంజర్లో పడ్డట్టేనని ఆర్థిక నిపుణులు...
Read More..టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని బీసీసీఐ తప్పించడంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు.దీనికి తోడు బీసీసీఐ అమర్యాదకరంగా విరాట్ కోహ్లీ పట్ల వ్యవహరించిందంటూ చాలామంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఒక మాజీ సీనియర్ క్రికెటర్ బీసీసీఐ తీరుపై...
Read More..సొంత బట్టలు అద్దెకు ఇవ్వడం ద్వారా ఏటా కోట్లు సంపాదించొచ్చా? అని ప్రశ్నిస్తే అది అసాధ్యమని ఎవరైనా టక్కున సమాధానం చెబుతారు.కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఆస్ట్రేలియాకి చెందిన బ్రిటని మెక్క్వాడ్.ఈమె కేవలం ఒకే ఒక సంవత్సరంలో కోటికి...
Read More..భారత టీ20 జట్టుతో పాటు వన్డే కెప్టెన్గా కూడా రోహిత్ శర్మ కొనసాగుతాడని తాజాగా బీసీసీఐ ప్రకటించిన సంగతి విదితమే.టీమిండియా త్వరలోనే దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.ఈ పర్యటనలో కోహ్లీ నుంచి వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడు రోహిత్ శర్మ.విరాట్ కోహ్లీ ఇప్పటికే...
Read More..చెడ్డీ గ్యాంగ్ కు చెక్ పెట్టెందుకు విజయవాడలో కొత్త సీపీ తనిఖీలు ముమ్మరం చేశారు.గుణదల, మధురానగర్, ఉప్పులూరు రైల్వేస్టేషన్ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను సంఘటనలో దొరికిన వేలిముద్రలతో పోల్చి చూస్తున్నారు. బెజవాడలో మారుమూల గా ఉండే...
Read More..ప్రతి రోజు మనం తినే ఆహారం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ వల్ల పెద్ద పేగుల్లో భారీ మొత్తంలో చెత్త పేరుకు పోతుందని, పేగులకు ఆ తినుబండారాల్లో ఉన్న మైదా అనేది అతుక్కు పోతుందని...
Read More..ఈమధ్య కాలంలో కొందరు లేనిపోని అనుమానాలు మరియు భయం కారణంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.ఈక్రమంలో ఇతరుల ప్రాణాలు కూడా తీయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.కాదా తాజాగా ఓ వైద్యుడు ఒమిక్రాన్ వైరస్ కి భయపడి లేనిపోని అనుమానాలు తో తన భార్య...
Read More..ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం అయిన ఇన్స్టాగ్రామ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతున్న వీడియోలు, ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.దాదాపు ఇండియాలో చాలా మంది యువతీ యువకులకు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉంది.అలాగే చాలామంది యువతీ...
Read More..మనం ఎక్కడికి వెళ్లినా సరే అక్కడున్న పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే మన పనులు చేసుకోవాలి.అంతే గానీ సగం సగం తెలుసుకుని పనులు చేయాలనుకుంటే చివరకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ఇదే విషయం ఏదేని హోటళ్లు లేదంటే రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు కూడా వర్తిస్తుంది.అక్కడ...
Read More..చాలా మందికి చాలా విషయాలు తెలియవు.వారు రెగ్యులర్ గా చేస్తున్న పనులకు సంబంధించిన విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోకుండానే వాటిని చేసేస్తుంటారు.అయితే ఇప్పుడు రైల్వే ప్రయాణంలో ఉన్న కొన్ని టిప్స్ గురించి చెప్పబోతున్నాం.మనకు సాధారణంగా భూమ్మీద వెళ్లే వాటిల్లో అత్యంత వేగంగా...
Read More..మన దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నాగాని మహిళలపై అసభ్యంగా మాట్లాడడం ఇంకా కొనసాగుతూనే ఉంది.మహిళలు అన్ని రంగాలలోను ముందుకు దూసుకునిపోతున్నారు.అయినాగానీ మహిళలను చిన్నచూపు చూడడం, వారిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడడం లాంటి వికృత చేష్టలు చేస్తూనే ఉన్నారు కొంతమంది ఆకతాయిలు.ఇప్పటికి మహిళలు...
Read More..అప్పుడప్పడు కొన్ని ఘటనలు చూస్తేనే మనస్సు చలించిపోతుంది.కొన్ని సార్లు పోలీసులు ప్రవర్తన విమర్శల పాలు అవుతుండటం మనం చూస్తున్నాం.వారు చూపించే అత్యుత్సాహమే వారిని ప్రజల్లో విమర్శల పాలు చేస్తోంది.కాగా ఇప్పుడు కూడా యూపీలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.దాన్ని చూసిన తర్వాత...
Read More..ప్రెజెంట్ ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.దేశవ్యాప్తంగా కొన్ని లక్షల వివాహాలు జరుగుతున్నాయి.పెళ్లిళ్లు అంటే స్వర్గంలో నిర్ణయించ బడుతాయి అని పెద్దలు అంటూ ఉంటారు.పెళ్లి అంటేనే ఇద్దరి మనుషులను ఒక్కటిగా చేసేది.కేవలం ఇద్దరు మనుషులను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కూడా ఏకం...
Read More..ఈ భూమ్మీద ఎన్నో రకాల వింతలు విశేషాలు వెలుగు చూస్తున్నాయి.ఇంతకు ముందు సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా ఏర్పడిన వింతలే ఎక్కువగా కనిపించేవి.కానీ ఇప్పుడు మాత్రం మానవులు కృత్రిమంగా నిర్మిస్తున్న అనేక విషయాలు చివరకు వింతలుగా మారుతున్నాయి.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు...
Read More..మనకు చాలా విషయాలు తెలియదు గానీ.అనేక రకాల విషయాల మీద ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తూనే ఉన్నారు.ప్రపంచంలో ధనవంతుల జాబితా అలాగే పవర్ ఫుల్ వ్యక్తుల జాబితా, అలాగే అత్యధిక ఆదరణ కలిగిన నేతలు, ఎక్కువ సంపాదిస్తున్న సెల్రబిటీలు లాంటి...
Read More..తాజాగా సోషల్ మీడియాలో నారా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంత వరకు ఎప్పుడూ చోటు చేసుకొని ఈ పరిణామం ఇప్పుడు చోటు చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు ఈ ఫొటోలను నెట్టింట...
Read More..ఉసేన్ బోల్ట్.ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి.ఎందుకంటే పరుగులు పెట్టడంలో చిరుతకు సాటి ఎవరూ రారు.ఉసేన్ బోల్ట్ కూడా అచ్చం అలాగే చిరుతలాగానే పరుగులు పెడుతూ అందరినీ ఆశ్చర్యపెడుతూ ఉంటాడు.అతి తక్కువ సమయంలోనే 100 మీటర్ల పరుగు పందాన్ని అలవోకగా...
Read More..ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్ బుక్ కు అమెరికా పెద్ద జలక్ ఇచ్చిందనే చెప్పాలి.గత కొంతకాలంగా అమెరికాలోని స్థానిక ఉద్యోగుల పట్ల వివక్ష ధోరణి చూపిస్తుందని ఫేస్ బుక్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో...
Read More..ప్రేమకు అంతరాయాలు, ప్రాంతీయ విభేదాలు ఏవీ ఉండవు.మనసుకు నచ్చితే ఎవరినైనా అంగీకరించేస్తారు ప్రేమికులు.ప్రేమ ముందు అందం, ఆస్తి లాంటివి ఏవీ పనికిరావు.అక్కడ వారికి తమ ప్రేమ మాత్రమే కనిపిస్తుంది.అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.ప్రేమను వ్యక్తీకరించే విధానాలు కూడా పూర్తిగా మారిపోయాయి.ఒకప్పుడు ఏవో...
Read More..అత్యుత్సాహం ఎప్పుడూ కూడా పనికిరాదు.అది సిచ్యువేషన్ ను మార్చేస్తుంది.ఫన్నీగా జరిగాల్సిన పనులను చివరకు విషాదాంతంగా కూడా మలుస్తుంది.అందుకే ఎక్కడ ఎంత వరకు స్పందించాలో అంత వరకే స్పందించాలి.కాదు కూడదు అని అత్యుత్సాహానికి పోతే మాత్రం చివరకు ఇబ్బందులు తప్పవు.ఈ విషయం ఇప్పటికే...
Read More..మనం ఎప్పటి నుంచో వింటున్న ఓ మాటకు ఇప్పటి వరకు రూపం దొరకట్లేదు.అదే ఏలియన్స్. ఈ మాట దశాబ్దాల నుంచి వింటూనే ఉన్నాం.అసలు ఏలియన్స్ ఉన్నాయా లేవా అన్నది ఎప్పటి నుంచో పెద్ద మిస్టరీగా మారిపోయింది.దీని మీద ఇప్పటికే సైంటిస్టులు ఎన్నో...
Read More..పెండ్లి ఈ పేరు వింటే ఒకప్పుడు సంప్రదాయబద్ధమైన వేడుకలా అందరికీ కనిపించేది.అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.ఒక వైపు సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూనే పెండ్లిలో నానా హంగామా చేసేస్తున్నారు.మారుతున్న కాలానికి తగ్గట్టుగానే పెండ్లిలు జరుగుతున్నాయి.జంటలు కూడా ఇలాంటి హంగామా వేడుకలకు ప్రిఫరెన్స్ బాగా...
Read More..పులిని చూస్తే ఎవరయినా సరే భయపడక తప్పదు.ఎందుకంటే పులి వేట మొదలుపెడితే మాములుగా ఉండదు మరి.సాధారణంగా పులులు అడవులలో ఉండే ఇతర జంతువులను వేటాడి చంపుకుని తింటాయి.కానీ ఈ పులి మాత్రం అభయారణ్యంలో నక్కి నక్కి ఇతర జంతువులను చంపుతుంది.ఈ బెబ్బులి...
Read More..గత 14 రోజుల నుండి టిటిడి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దర్నా చేస్తున్న కార్మికులు నిన్న టిటిడి ఈవో జవహర్ రెడ్డి తో జరిపిన చర్చలు విఫలం. కాంట్రాక్ట్ వ్యవస్థలో లోపాలు, సమస్యలు పరిష్కరించకుండా కార్మికుల పట్ల అన్యాయంగా ప్రవర్తించారు .కార్మిక...
Read More..కొన్ని వీడియోలు చూస్తే నిజంగా మన కండ్లను మనమే నమ్మలేకపోతుంటాం.ఎందుకంటే ఎవరూ ఊహించనటువంటి ఘటనలు అందులో మనకు కనిపిస్తుంటాయి.ఒకప్పుడు సోషల్ మీడియా అందుబాటులో లేనప్పుడు కూడా ఇలాంటివి జరిగినా వాటిని చూపించేందుకు ఎలాంటి ఆధారం ఉండేది కాదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా...
Read More..దెయ్యాలు, భూతాలు పాడుబడ్డ ఇళ్లల్లో, పెద్ద భవంతుల్లో తిష్ట వేస్తాయని చాలామంది నమ్ముతుంటారు.ఈ తరహా భవంతుల వైపు వెళ్లేందుకు చాలామంది భయపడిపోతుంటారు.కానీ కొందరు మాత్రం అందులో నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి సాహసం చేస్తుంటారు.అయితే తాజాగా ఒక 16...
Read More..తండ్రంటే కుమారుల కంటే కూతుర్లకే ఎక్కువ ప్రేమ ఉంటుంది.నాన్నా, డాడీ అంటూ అమితమైన ప్రేమ కురిపించడంలో అమ్మాయిలు ముందుంటారు.అదే తన తండ్రికి ఏదైనా అయిందంటే వారు తట్టుకోలేరు.ఎవరైనా ఇతరులు తన తండ్రికి హాని చేస్తుంటే చూస్తూ ఉండలేరు.తన తండ్రిని కాపాడుకోవడానికి వారు...
Read More..సోషల్ మీడియాలో ఆడవారి పాదాలకు సంబంధించిన ఫొటోలు ఎన్నో ఉన్నాయి.రకరకాల పట్టీలు, నెయిల్ పెయింట్లతో కొందరు ఆడవారు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.వీటిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు.అయితే ఒక యువతి మాత్రం తన పాదాలకు టాటూలు...
Read More..టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ గా ఎదిగిన రోహిత్ శర్మ జర్నీ అనిర్వచనీయం.టీంలో చేరిన సమయం నుంచి ప్రతి మ్యాచ్లో కూడా పూర్తి అంకితభావంతో ఆడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు.ఇప్పుడు ఏకంగా టీమిండియా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేజిక్కించుకున్నాడు.ఈ...
Read More..టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని బీసీసీఐ తాజాగా తొలగించింది.టీ20 ఫార్మాట్ నుంచి స్వయంగానే బయటికి వచ్చేసిన కోహ్లీ వన్డేలో మాత్రం కెప్టెన్గా కొనసాగాలని అనుకున్నారు.కానీ బీసీసీఐ అతన్ని పక్కన పెట్టేసి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకి కట్టబెట్టింది.ఇప్పుడు...
Read More..భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తో పాటు 12 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం తెలిసిందే.ప్రమాదానికి గల ప్రధాన కారణం వాతావరణం అని.దర్యాప్తు బృందాలు అనుకుంటూ ఉన్నాయి.ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ సాయితేజ్...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు ఉన్నాయి.కాగా ఇవి చూసే వారికి చాలా వింతగా అనిపించినా అక్కడి వారికి మాత్రం చాలా పద్ధతిగానే అనిపిస్తుంటాయి.ఇలాంటి వింత ఆచారాలు, సాంప్రదాయాలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.ఇప్పుడు...
Read More..గూగుల్ సంస్థ ప్రతి సంవత్సరం ‘ఇయర్ ఆఫ్ ది గూగుల్ సెర్చ్’ లిస్టును ప్రకటిస్తుంది అనే విషయం తెలిసిందే.ఇక ఈ ఏడాది కూడా ఈ లిస్టు వచ్చేసింది.మనం ఎక్కువగా గూగుల్ ను ఏదొక దాని గురించి తెలుసు కోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం.అది...
Read More..ఆంధ్రా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీలో విశాఖను పర్యాటక రంగంలో అభివృద్ధి చేయాలనీ జగన్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.ఇక ఏపి రాజధానుల్లో విశాఖ పేరు మొదటి నుండి వినిపిస్తూనే ఉంది.అందుకే దీనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనీ...
Read More..రాను రాను పెండ్లి వేడుకల్లో అనేక మార్పులు వస్తున్నాయి.ఇంతకు ముందు లాగా కాకుండా ఏదో ఒక స్పెషల్ ఉండే విధంగా చూసుకుంటున్నారు కపుల్స్.ఇందులో భాగంగా పెండ్లి వేడుకల్లో అనేక మార్పులు చేసుకుంటున్నారు.రోటీన్ గా ఉంటే కిక్ ఏముంది అని వెరైటీగా ప్లాన్...
Read More..ఉపాయం ఉండాలే గానీ బతికేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.ఈ విషయం ఇప్పటికే ఎందరో నిరూపించారు.చాలామంది అయితే తమకు ఉద్యోగం లేదని, లేదంటే డబ్బులు లేవని ఇలా ఏవేవో కారణాలు చెబతూ ఖాళీగానే ఉంటారు.కానీ చాలామంది అసలు ఏం చదవకపోయినా సరే తమ...
Read More..వరుస మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న చిత్రం తీస్ మార్ ఖాన్.RX 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై తన అందం అభినయంతో అందరిని మంత్ర ముగ్దులను చేసిన పాయల్ రాజ్...
Read More..చేసిన సాహయాన్ని మర్చిపోతే అంతకు మించిన తప్పు మరొకటి ఉండదేమో.ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారి కంటే ఎవరూ గొప్పవారు కాదు కదా.అందుకే ప్రతి సందర్భంలో మనకు సాహయం చేసిన వారిని గుర్తు పెట్టుకోవాలి.ఇలా చేసిన సాహయానికి తిరిగి సాహయం చేయడం...
Read More..ప్రమాదం ఎక్కడ పొంచి ఉంటుందో చెప్పడం ఎవరి తరం కాదు.మన టైమ్ బాగాలేకపోతే ఎక్కడైనా ఏదైనా ఉండొచ్చు.ఈ నడుమ పాములు ఇండ్లలోనే కాదండోయ్ బీరువాల్లో, కారుల్లో ఆఖరకు బైకుల్లో కూడా దూరుతున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే...
Read More..ఇవాళ రేపు ఎవరిని చూసినా సెల్ఫీ మోజులోనే పడిపోయారు.ఫోన్ చేతిలో ఉందంటే చాలు ఎక్కడికి వెళ్లిన వెంటనే ఓ సెల్పీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడం బాగా ట్రెండ్ అయిపోయింది.ఇంకొందరు అయితే సెల్ఫీ వీడియోలు కూడా బాగా తీసుకుంటున్నారు.అయితే ఈ...
Read More..ట్యాలెంట్ ఉండాలే గానీ ఎక్కడున్నా సరే మన స్థాయికి మనం చేరుకోగలం.మన ప్రయాణం ఎక్కడ మొదలయింది అనేది ముఖ్యం కాదు.మన ట్యాలెంట్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది అనేది చాలా ముఖ్యం.ఇలా చిన్న స్థాయిలో నుంచి తమ ట్యాలెంట్ తోనే అత్యున్నత స్థాయికి...
Read More..మనకు తెలిసినంత వరకు ప్రయాణం అంటే ఎక్కువగా బస్సుల్లోనే లేక రైళ్లలోనే చేస్తుంటాం.అయితే బస్సులో అయితే అక్కడక్కడా ఆపేందుకు వీలుంటుంది.కానీ ట్రైన్ మాత్రం అలా కాదండోయ్.ఎక్కడ పడితే అక్కడ ఆపితే అది నేరం కింద పరిగణించ బడుతుంది.ఒక రైలును ఆపేయడం అంటే...
Read More..ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి , మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ సస్పెన్స్కా మెడీ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు.ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ...
Read More..రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి అత్తాపూర్ మూసి పరివాహక ప్రాంతం బఫర్ జోన్ లో భూ కబ్జాదారులు కొందరు అక్రమ నిర్మాణాలకు తెరలేపారు.అక్రమంగా నిర్మించిన 10 గృహాలను రాజేంద్రనగర్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసిబి సహాయంతో...
Read More..ఘటనా స్థలికి 30 అడుగుల దూరంలో దొరికిన బ్లాక్ బాక్స్ హెలికాప్టర్ కూలే ముందు పైలెట్, కో పైలెట్ ఆడియోలు రికార్డ్ అయ్యుండే అవకాశం కాసేపట్లో ఢిల్లీకి కానీ, బెంగుళూరుకు కానీ బ్లాక్ బాక్స్ ని తరలించే అవకాశం బ్లాక్ బాక్స్...
Read More..మల్టీ స్టార్స్ నటించిన RRR చిత్రం టీజర్ విడుదల సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో తియేటర్ల దగ్గర అభిమానుల సందడి అంబరాన్నంటాయి.తెరపై ఒకేసారి రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మల్టీ స్టార్స్ కనపడేసరికి అటు ఇద్దరి అభిమానులు సంబరాలు మధ్య...
Read More..ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే అడవిలోకే వెళ్లాలి.ఎందుకంటే ఇప్పుడు మన మధ్య ఉన్న కొద్దిపాటి పార్కులు, లేదంటే ఫామ్ హౌస్ లాంటివి అన్నీ కూడా కేవలం ఆర్టిఫిషియల్ మాత్రమే.సహజ సిద్ధంగా ఏర్పడినవి కావు.కానీ అడవి మాత్రం సహజ సిద్ధంగానే ఉంటుంది.అయితే ప్రకృతి ప్రేమికులు...
Read More..ఆహారాల విషయానికి వస్తే మాత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైనవి ఉంటాయి.ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా రకాల వంటకాలు వస్తున్నాయి.అయితే ఇప్పుడు కూడా మేము ఓ డిఫరెంట్ వంటకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం.సాధారణంగా ఆహారం అంటే తినేందుకు టేస్టీగా కడుపు...
Read More..కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయి.అని చిన్నపిల్లాడిని అడిగినా టక్కున రెండు కాళ్ళు ఉంటాయని చెప్తారు.అయితే ఇక్కడ ఒక కోడిపిల్లకు మాత్రం రెండు కాళ్లకు బదులుగా నాలుగు కాళ్ళు ఉన్నాయి.కోడికి నాలుగు కాళ్ళు ఉంటమేంటి అని ఆశ్చర్యపోతున్నారా.? కానీ మీరు విన్నది.మేము చెప్పేది...
Read More..అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయాలంటే కష్టమైన పనే అని చెప్పాలి.ఎందుకంటే కొంతమందికి స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం రాదు.అలాగే ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ సదుపాయం కూడా చాలా తక్కువగా ఉపయోంచేవారు ఉన్నారు.అలాంటి వారికి ఈ వార్త నిజంగానే ఉపశమనం...
Read More..చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందడం దేశంలోని ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ కుటుంబ సభ్యులతో సహా మొత్తం 13 మంది మృతి చెందారు.అయితే గతంలో చోటు...
Read More..పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే కాబోలు.ఎందుకంటే ఆస్ట్రేలియాకి చెందిన పిక్సీ కర్టిస్ అనే చిన్నారి ఏకంగా కోట్ల రూపాయిలు సంపాదించి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఆ చిన్నారి వయసు ఎంతో తెలిస్తే మీరే ఇంకా షాక్ అవుతారు.ఆ పాప వయసు...
Read More..తెలుగు సినిమా పరిశ్రమ అప్పుడప్పుడే మంచి దారిన నడుస్తుంది.పలు చక్కటి సినిమాలతో ముందుకు సాగుతుంది.అదే సమయంలో కొన్ని తప్పటడుగులు పడ్డాయి.సినిమా పరిశ్రమలో క్రమశిక్షణ కాస్త లోపించింది.చెడు వ్యసనాలకు బానిసగా మారిన నాగయ్య జీవితమే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఆ సమయంలో సినిమా రంగాన్ని...
Read More..సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన చాలా మంది ఓ మాట చెప్తుంటారు.డాక్టర్ కావాలి అనుకుని యాక్టర్ అయ్యాం అంటారు.అయితే కొందరు డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్ గా మారిన వారు ఉన్నారు.ప్రస్తుతం ఈ ట్రెండ్ కాస్త మారింది.ఇంజనీర్లు కావాలి అనుకుని.యాక్టర్లుగా మారిన...
Read More..మరికొన్ని రోజుల్లో 2021 సంవత్సరంకువీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాము.ఈ క్రమంలోనే ఈ ఏడాది దాదాపు రకరకాల మొబైల్ యాప్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి.వాటిల్లో కొన్ని యాప్స్ ప్రజాదారణ పొంది టాప్ యాప్స్ లిస్ట్ లో పేరు సంపాదించుకున్నాయి.ఎక్కువమంది మొబైల్...
Read More..నిన్న మధ్యాహ్నం తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘోర ప్రమాద ఘటనలో బిపిన్ రావత్ తో పాటు మరో 12 మంది ప్రాణాలను కోల్పోయారనే సంగతి తెలిసిందే.భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ గా పని చేస్తున్న బిపిన్ రావత్...
Read More..ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా ప్రస్తుతం వివిధ దేశాల క్రికెట్ జట్లు ఆటలు ఆడుతున్నాయి.పాకిస్థాన్ తాజాగా బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడింది.ఇందులో రెండు టెస్టులను కూడా గెలుచుకుని పాకిస్థాన్ జట్టు ఆశ్చర్యపరిచింది.అయితే ఈ సిరీస్ లో భారీ ఘన...
Read More..ప్రతియేటా అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రపంచంలోని వందమంది పవర్ఫుల్ ఉమెన్ లిస్టును రిలీజ్ చేస్తూ ఉంటుంది.ఈసారి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ ప్రథమ స్థానంలో నిలిచింది.కమలా హారిస్ రెండో స్థానంలో.మిలిందా గేట్స్ 5వ స్థానంలో...
Read More..కరోనా సమయంలోనూ దక్షిణాఫ్రికా పర్యటనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే త్వరలోనే సౌతాఫ్రికాకి భారత క్రికెట్ జట్టు బయల్దేరనుంది.ఈ క్రమంలో టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎవరెవరు వెళ్లాలో నిర్ణయించి ఫైనల్ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ...
Read More..పెంపుడు జంతువులపై వాటి యజమానులు ప్రేమ చూపించడం సర్వసాధారణ విషయమే.యజమానులు తమ పెంపుడు జంతువులను షికారుకు తిప్పుతూ నచ్చిన ఆహారపదార్థాలను అందిస్తుంటారు.కానీ కొందరు తమ పెట్స్ పై పిచ్చి ప్రేమ పెంచుకుంటారు.ఎంతలా అంటే వాటిని తమ సొంత బిడ్డలతో సమానంగా చూసుకుంటారు.అయితే...
Read More..యువతులు సాధారణ సమయాల్లో ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా పర్లేదు కానీ పెళ్లి సమయంలో మాత్రం చక్కగా సంప్రదాయ దుస్తులు ధరించాలి.అలాగని రూలేం లేదు కానీ జీవితంలో ఒకే ఒకసారి వచ్చే అత్యంత మధురమైన, శుభప్రదమైన ఈ ఘట్టంలో పద్ధతిగా ముస్తాబు కావడం...
Read More..పప్పు ధాన్యాల్లో ఒకటి అయిన సోయా చిక్కుడును ఇటీవలి కాలంలో మన భారత దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.ఎందుకంటే సోయా చిక్కుడులో మాంసకృత్తులు అధికంగా ఉండడం వలన వైద్యులు కూడా సోయా చిక్కుడును తినాలని సూచిస్తున్నారు.వీటిలో శరీరానికి కావలిసిన మాంసకృత్తులతో పాటుగా అనేక...
Read More..ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ, తీరిక సమయం లేకుండా ఎంతో బిజీగా గడిపే జీవితం వారిది.వారికి కళల మీద ఎంతటి నైపుణ్యం ఉన్నా వాటిని పక్కనపెట్టి పరిపాలన విధానాన్ని అనుసరిస్తుంటారు.అయితే తాజాగా ఐఏఎస్ అధికారిని అయిన సీనియర్...
Read More..భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మరికొంత మంది సైనికులు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడం తెలిసిందే.అయితే ఈ ఘటనకు సంబంధించి ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇటువంటి తరుణంలో ప్రధాని మోడీ...
Read More..భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తో పాటు… ఆయన భార్య .ఇంకా 11 మంది సైనికులు మొత్తం 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తెలిసిందే.ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు భారీగా...
Read More..భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ మరణం పట్ల సోషల్ మీడియాలో ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయనతో పాటు ఆయన భార్య మరియు...
Read More..ఈ మధ్య కొంత మంది చేసే పనులు చుస్తే ఆశ్చర్యం కలగక మానదు.ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనం నమ్మలేము.ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది.అసలు విషయం ఏంటంటే.ఆ ఇంట్లో అట్టహాసం గా శుభకార్యం జరుగుతుంది.ఒకపక్క ముతైదువులు ముచ్చట్లు ఆడుతుంటే.మరొక పక్క విందు...
Read More..భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు అధికారికంగా గా భారత వాయుసేన ప్రకటించింది.భారత త్రివిధ దళాల చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటన గా ఇది చోటు చేసుకుంది.బిపిన్ రావత్ తో...
Read More..ఒకప్ప్పటి కంటే కూడా ఇప్పుడు కాలం చాలా మారిపోయింది.వేసుకునే బట్టల్లో అయితే ఫ్యాషన్ రంగం ఓ సంచలనమే సృష్టించింది.రోజురోజుకు కొత్త రకమైన వెరైటీ బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి.అయతే చాలా కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకునేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.ఏదో రకంగా తమ...
Read More..ఒక ప్రాణి బతకాలంటే మరో జీవి ప్రాణాలు విడవాల్సిందే.అది అడవిలో అయినా సరే ఇంకెక్కడయినా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది.ఇక గాల్లో ఎగిరే జంతువుల్లో అత్యంత ప్రమాదకరమైన జంతువుగా డేగకు పేరుంది.అది కన్నేసిందంటే ఎలాంటి జంతువును అయినా తన ఆహారంగా మార్చుకుంటుంది.నాలుగు...
Read More..ఒకప్పుడు కంటే ఇప్పుడు మనుషులతో పాటు కుక్కలు కూడా చాలా తెలివి మీరి పోతున్నాయండోయ్.అవి కూడా మనుషులను చూసి అనేక విషయాలను తెలుసుకుంటున్నాయి.కోపం, బాధ, నవ్వు, మాటలు అర్థం చేసుకోవడం ఇలా అన్నింటిలోనూ మనుషులను ఫాలో అయిపోతున్నాయి.అయితే ఇలా పెంపుడు కుక్కలుకు...
Read More..ఇవాళ రేపు మనుషులు ఎలా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం.చిన్న పని చేయడానికి కూడా చాలా బద్ధకంగా ఫీల్ అవుతుంటారు.అదేదో పెద్ద బరువు మోస్తున్నట్టు బాధ పడిపోతారు.ఉన్న చోట నుంచి కదలకుండా హాయిగా గడిపేయాలని భావిస్తారు.ఇలాంటి సోమరిపోతులందరికీ ఇప్పుడు ఓ బామ్మ...
Read More..