General-Telugu

Watch All Telugu Unknown Facts,Interesting and Weird Awesome Fun Facts,Rare Mystery General News,Crime,Health News,Education,Assembly,Election and other Telugu Happenings Around the world.

Centro Grande Wedding & Festive Footwear Collection Unveiled By Miss India 2022 Winners At Inorbit Mall

Hyderabad 14th Aug 2022: South India’s largest footwear chain, Centro formally unveiled its 2nd premium footwear lounge, Centro Grande at Inorbit Mall.Their first flagship outlet of 12000 square feet is...

Read More..

అదరగొట్టిన ఎలాన్‌ మస్క్‌... టెస్లా సాధించిన మరో ఘనత ఇదే!

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయినటువంటి టెస్లా ఓ కీలక మైలురాయిని అధిగమించింది.ఇటీవలి కాలంలో ఎలాన్ మాస్క్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తున్నాడో తెలియంది కాదు.ఓ వైపు వృత్తి పరంగా మరోవైపు పెర్సనల్ గా మాస్క్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో విదితమే.కాగా టెస్లా...

Read More..

మీకు ఇన్సూరెన్స్ పాలసీ వుందా? అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లో నో క్లెయిమ్ బోనస్ గురించి తెలుసా?

మనలో ఇళ్లల్లో ఇంచుమించుగా ఒక్కరికైనా హెల్త్ బీమా అనేది ఉంటుంది.అయితే అనేకమంది ఏమి తెలుసుకోకుండానే చాలా గుడ్డిగా ఈ బీమాలు తీసుకుంటారు.అయితే ఇవి తీసుకునే ముందు అనేక విషయాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి.అలాంటి విషయాలలో “నో క్లెయిమ్ బోనస్” అనేది ముందు...

Read More..

మీ వెసులుబాటుని బట్టి ఆధార్ కార్డు.. ఎన్ని రకాలు ఆధార కార్డులు ఉన్నాయో మీకు తెలుసా?

నేటి దైనందిత జీవితంలో ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి అయిపోయింది.అలాగే మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డుగా ఆధార్ ని చూపించాల్సిన పరిస్థితి.ఈ క్రమంలో దేశంలోని దాదాపు మొత్తం వయోజన జనాభాకు ఆధార్ కార్డు ఉంది.ఆధార్ కార్డు...

Read More..

షాకింగ్ వీడియో: సరదాగా ఊయల ఊగుతూ.. లోతైన లోయలో జారిపడ్డ అమ్మాయిలు..

పర్యాటక ప్రాంతాలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం.ప్రకృతి అందాలను ప్రతిఒక్కరూ ఆస్వాదిస్తుంటారు.ఇక ఎత్తయిన కొండలు, పర్వతాలను అధిరోహించాలని చాలా మందికి ఉంటుంది.కొంత మంది ఎత్తయిన కొండలపై నుంచి విన్యాసాలు కూడా చేస్తుంటారు.కొండపై నుంచి దూకడం లాంటి సాహసాలు విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు.ఇటువంటి విన్యాసాలు చాలా...

Read More..

వైరల్: మేకప్‌ చేసుకుంటున్న సమయంలో గర్ల్‌ఫ్రెండ్‌ని కెలికాడు... ఏమైందో మీరు ఊహించలేరు?

రోజురోజుకీ సోషల్ మీడియా పరిధి పెరిగిపోతున్నవేళ ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు నెటిజన్లను అలరిస్తున్నాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించినవి, చిన్నపిల్లలు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా ఒక బాయ్ ఫ్రెండ్ – గర్ల్‌ఫ్రెండ్ కి సంబంధించిన వీడియో...

Read More..

హెచ్ఎంఆర్ఎల్ మరియు ఎల్ & టీ ఎంఆర్హెచ్ఎల్ ఆఫీస్ ప్రాంగణాలలో జాతీయ పతాక ఆవిష్కరణ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు స్వతంత్ర భారత వత్రోత్సవాలను వైభవంగా నిర్వహించిన హైదరాబాద్ మెట్రో రైల్ హెచ్ఎంఆర్ఎల్ మరియు ఎల్ & టీఎంఆర్హెచ్ఎల్ ఆఫీస్ ప్రాంగణాలలో జాతీయ పతాక ఆవిష్కరణ భారతదేశపు 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అమరవీరులకు...

Read More..

ఇండియాలో అతిపెద్ద బ్యాక్ వాటర్ సరస్సు.. ఎక్కడ ఉందో తెలుసా?

భారతదేశం ప్రకృతి సంపదలకు నిలయం.అందులో జలపాతాలు ముందువరుసలో ఉంటాయి.దేశంలోనూ కాదు ప్రపంచ దేశాల్లో జలపాతాలకు డిమాండ్ ఎక్కువే.చాలా మంది వాటి గురించే ఎక్కువగా వెతుకుతుంటారు.జలపాతాల దగ్గరకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తమ వయస్సును మరిచిపోయి ఆ నీటితో ఆడుకోవడం మొదలుపెడతారు.అలాగే బ్యాక్...

Read More..

ఉద్యోగానికి అప్లయి చేస్తున్నారా? రెజ్యూమ్ ఇవి అస్సలు పెట్టొద్దు..

ఉద్యోగానికి వెళ్లాలంటే ఫస్ట్ కావాల్సింది రెజ్యూమ్.జాబ్ సెర్చింగ్ లో ఉన్నప్పుడు రెజ్యూమ్ ఎంత బాగుంటే అవకాశాలు అంతలా పెరుగుతాయి.అందుకే రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.అందులో పొందుపరిచే అంశాలను ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టాలి.రెజ్యూమ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన...

Read More..

రామ్ ఆశలన్నీ బోయపాటి మీదనే పెట్టుకున్నాడా?

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను.బోయపాటి అంటేనే యాక్షన్ ఎంటర్టైనర్ అని ప్రేక్షకులు ఒక అవగాహనకు వచ్చేసారు.అంతలా ఈయన తన సినిమాల్లో యాక్షన్ ను రుచి చూపిస్తూ ఉంటాడు.ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే...

Read More..

అరకులోయకు పోటెత్తిన పర్యాటకులు

ప్రకృతి అందాల నిలయం అరకులోయకు పర్యాటకులు పోటెత్తారు.వరుసగా సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. గాలికొండ వ్యూ పాయింట్‌ వద్ద ఎక్కువగా పర్యాటకులు కనిపించారు.ముసురు వాతావరణం, చల్లటి గాలులు వీస్తుండడంతో అక్కడగా వేడివేడిగా లభించే చీకులు, జొన్నపొత్తులు,...

Read More..

రెస్టారెంట్ టేబుల్ కింద వింత గుర్తు.. పరిశీలించి చూస్తే.. వెలుగులో నమ్మలేని నిజం

ఓ రెస్టారెంట్ లో భోజనానికి వెళ్లిన వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.తాన కూర్చున్న టేబుల్ కింద వింతు గుర్తులు కనబడ్డాయి.దీంతో షాకైన ఆ వ్యక్తి ఆ గుర్తు ఎంటా అని ఆరాతీశాడు.ఆ గుర్తులు విచిత్రంగా కనిపించడంతో వెంటనే ఈ విషయాన్ని పురావస్తు...

Read More..

స్నాప్‌చాట్+ ఘనత: 6 వారాల్లో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను సొంతం చేసుకుంది!

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో తీసుకుంటే అత్యంత తక్కువ సమయంలో ప్రజాదరణ పొందిన యాప్స్ లో స్నాప్‌చాట్ ఒకటి.ఈ క్రమంలో వారు తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను ఎంతగానో కృషి చేస్తున్నారు.ఈ క్రమంలో ఈ సంవత్సరం జూన్‌లో చెల్లింపు...

Read More..

ఇనార్బిట్ మాల్‌లోని సెంట్రో గ్రాండే లో మిస్ ఇండియా 2022

సెంట్రో గ్రాండే లో పింక్ లీఫ్ వెడ్డింగ్‌, పండుగ‌ల‌కు ప్ర‌త్యేక‌మైన ఫుట్ వేర్ డిజైన్ల‌ను వీరు ముగ్గురు క‌లిసి ఇక్క‌డ ప్రారంబించారు.దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పాదరక్షల కేంద్రమైన, సెంట్రో తన రొండో ప్రీమియం ఫుట్ వేర్ లాంజ్, సెంట్రో గ్రాండేను ఇనార్బిట్...

Read More..

అద్భుతం, మ్యూజిక్ వినిపించే రోడ్డు ఇది.. వీడియో చూస్తే అవాక్కవుతారు!

సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎలాంటి మ్యూజిక్ వినిపించదు.కానీ హంగరీలోని ఓ రహదారిపై వెళ్తే మాత్రం ఆకట్టుకునే ఒక మ్యూజిక్ వినిపిస్తుంది.ఈ రహదారిపై వెళ్లే వాహనాలు వైట్ లైన్స్‌పై డ్రైవ్ చేస్తే అద్భుతమైన సంగీతం వినొచ్చు.మ్యూజిక్ వినిపించే రహదారులు ప్రస్తుతం డెన్మార్క్, హంగేరీ,...

Read More..

ఈ యువతి మనసు బంగారం.. పిల్లి పిల్లని ఎలా కాపాడిందో చూడండి..!

నొప్పితో ఉన్న జంతువును చూస్తే చాలా మందికి మనసు చలించిపోతుంది.ఆపదలో ఉన్న మూగ జీవులను రక్షించేందుకు చాలామంది ముందుకు కూడా వస్తుంటారు.అయితే ఇటీవల ఒక చిన్న పిల్లి డ్రైనేజ్ కాలువలోకి వెళ్ళిపోయింది.అక్కడ నుంచి ఎలా బయటపడాలో తెలియక మీయావ్‌.మీయావ్‌ అంటూ అరుస్తూ...

Read More..

రుణ గ్రహీత‌ల‌పై మ‌రింత భారం మోపిన ఎస్బీఐ

ఖాతాదారుల‌కు ఎస్బీఐ షాక్ ఇచ్చింది.రుణాల‌పై వ‌సూలు చేసే మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ -బేస్డ్ లెండింగ్ రేటును మ‌రోసారి పెంచింది.ఈ క్ర‌మంలోనే తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 20 బీపీఎస్ పాయింట్లు పెంచి రుణ గ్ర‌హీత‌ల‌పై మ‌రింత భారం మోపింది.కాగా స‌వ‌రించిన వ‌డ్డీరేట్లు...

Read More..

వీడియో: ఎప్పుడైనా గ్లాస్‌తో చేసిన బోట్ చూశారా.. దీనిపై ప్రయాణం ఓ అద్భుతం!

అల్యూమినియం, స్టీల్, ఫైబర్‌ గ్లాస్, కలప వంటి పదార్థాలతో బోట్స్ తయారు చేయడం మనం వింటుంటాం.ఫైబర్‌ గ్లాస్ అంటే నిజంగా గాజు అని కాదు ఇది జస్ట్ ప్లాస్టిక్ లాగా కనిపించే ఒక మెటీరియల్.అయితే తాజాగా ఇవన్నీ పదార్థాలతో కాకుండా ఒక...

Read More..

ఆ ఊరిని దేశ భక్తుల గ్రామం అంటారు.. ఎందుకో తెలుసా?

అవును.మీరు విన్నది నిజమే.ఆ ఊరిని దేశ భక్తుల గ్రామం అని కొనియాడుతారు.దాని వెనకాల పెద్ద కధే వుంది.అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరిలో దేశానికి సేవ చేయాలన్న తపన మెండుగా ఉంటుంది.అలా నరనరాన దేశభక్తిని నింపుకున్న గ్రామం ఎక్కడుందో తెలియాలంటే నిజామాబాద్‌ వెళ్లసిందే.తరతరాలుగా...

Read More..

స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయిన పిల్ల ఏనుగు.. పెద్ద ఏనుగులు ఏం చేశాయో చూస్తే..!

తల్లిదండ్రులకు పిల్లలంటే చాలా ఇష్టం.వారే తమ పంచ ప్రాణాలుగా భావిస్తారు తల్లిదండ్రులు.ఈ ప్రేమ ఆప్యాయతలు మనుషులలోనే కాదు జంతువుల్లో కూడా కనిపిస్తుంది.తమ పిల్లలకు ఏదైనా ఆపద ఉందనుకుంటే వాటిని సంరక్షించేందుకు తల్లి తన ప్రాణాలను సైతం అడ్డంగా పెడుతుంది.అయితే ఈ మాటలను...

Read More..

విదేశాలలో వీటిపైన బ్యాన్ విధించారు.. కానీ మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుంటున్నాం!

మనం ఎంత అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో జీవిస్తున్నా ఇప్పటికీ కొన్ని విషయాలలో వెనకబడే వున్నాం.అందులో ప్రధమంగా వీటిని చెప్పుకోవచ్చు.ప్రపంచంలోని ఇతర దేశాలలో నిషేధించబడిన అనేక ఉత్పత్తులను మన భారతదేశంలో అమ్ముతున్నారు.మనం ఇష్టంగా కొనుక్కుంటుంటున్నాం.ఇందులో సబ్బు నుంచి కార్ల వరకు అన్నీ ఉన్నాయి.అవేమిటో...

Read More..

వీడియో: ఈ చిన్నారి అమాయకపు చేష్టలకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే!

చిన్నారిలకు సంబంధించిన వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తుకు తెస్తాయి.అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఓ చిన్నారి తన అమాయకపు చేష్టలతో నెటిజన్ల మనసులను దోచేస్తున్నాడు.ఈ వీడియోలో ఆ బుడ్డోడు ఒక నీటి పైపు...

Read More..

క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్ జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది.బంగూర్ వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై ఓ కంటైన‌ర్ ను కారు వెనుక నుంచి ఢీకొట్టింది.ఈ ఘ‌ట‌న‌లో ఓ చిన్నారితో పాటు ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డారు.మ‌రో ఐదుగురికి గాయాల‌య్యాయి.మృతులు హైద‌రాబాద్ లోని బేగంపేట‌కు చెందిన...

Read More..

ఏపీలో స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీలు విడుద‌ల‌

స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ ప్ర‌భుత్వం సత్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీల‌ను విడుద‌ల చేసింది.రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి మొత్తం 175 మంది ఖైదీల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.విడుద‌ల అయిన వారిలో జీవిత ఖైదు ప‌డిన 48 మంది ఖైదీలు...

Read More..

తెలంగాణ‌లో క‌రోనా త‌గ్గుముఖం..!

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.గ‌డిచిన 24 గంటల్లో265 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, కొత్త‌గా ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేద‌ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.రాష్ట్రంలో హైద‌రాబాదులో అత్య‌ధికంగా 142 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15,...

Read More..

ఆలయాల్లో పూజలు, తర్వాత హుండీల్లో చోరీలు చేస్తున్న ప్రేమజంట!

ప్రేమికులు గాఢమైన బంధంలో ఉంటారు.ఒకరికొకరు సాయం చేసుకుంటారు.కష్టాల్లో, నష్టాల్లో తోడుగా నిలబడతారు. బాధ ఉంటే తమతో పంచుకుని దానిని తగ్గించేందుకు సాయం చేస్తారు.ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తారు.వారిద్దరూ కలిసి ఉండేందుకు కూడా ఇద్దరూ చాలా కష్టపడతారు.పెళ్లి చేసుకునేందుకు...

Read More..

జడ్జిలపై సోషల్ మీడియాలో విష‌ ప్రచారంః జ‌స్టిస్ యూయూ ల‌లిత్

వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో జ‌డ్జిల‌ను విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని జ‌స్టిస్ యూయూ ల‌లిత్ అన్నారు.జ‌డ్జిలు కేవ‌లం వారి జ‌డ్జిమెంట్లు, ఆర్డ‌ర్ల ద్వారా మాత్ర‌మే మాట్లాడ‌తార‌ని తెలిపారు.కాబ‌ట్టి విమర్శ‌లు కేవ‌లం జ‌డ్జిమెంట్ల‌పై మాత్ర‌మే ఉండాల‌న్నారు.జ‌డ్జిమెంట్ల‌పై కౌంట‌ర్ వేసే అవ‌కాశం కూడా ఉంద‌నే విష‌యాన్ని గుర్తు చేశారు.జ‌డ్జిల‌పై...

Read More..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంల్లో అంబరాన్నంటుతున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం విరి వనాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నటుతునాయి.వివిధ రకాల ఖరీదైన ఆకర్షణ మొక్కలతో సందేశాత్మక ఆకృతులను ఏర్పాటు చేసే కడియం నర్సరీ మెన్ అసోసియేషన్ అధ్యక్షులు, కడియపులంక శ్రీ సత్య...

Read More..

జీఎస్ఎల్వీ - మార్క్3 ద్వారా గగన్ యాన్ ప్రయోగాత్మక ప్రయోగం..!

వ‌చ్చే సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నెలల్లో జీఎస్ఎల్వీ-మార్క్ 3 ద్వారా గ‌గ‌న్ యాన్ ప్ర‌యోగాత్మ‌క ప్ర‌యోగం చేప‌ట్ట‌బోతున్నామ‌ని షార్ డైరెక్ట‌ర్ రాజ‌రాజ‌న్ అన్నారు.గ‌గ‌న్ యాన్ మాన‌వ ర‌హిత ప్ర‌యోగాలు జ‌రిపిన త‌ర్వాత‌నే పూర్తి ప్ర‌యోగం ఉంటుంద‌ని తెలిపారు.అదేవిధంగా వ్యోమ‌గాముల‌ని సుర‌క్షితంగా తీసుకురావాల‌ని ఇస్రో...

Read More..

జియో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్ గురించి తెలుసా? ఒక్క రీచార్జ్‌తో 2 In 1 ప్లాన్స్ షురూ!

ఇండియాలో టెలికాం రంగంలో పెనుమార్పులు తెచ్చిన టెలికాం ఆపరేటర్ ఏదన్న వుంది అంటే, అది రిలయన్స్ జియో అని వేరే చెప్పనక్కర్లేదు.తాజాగా జియో తన వినియోగదారుల కోసం స్వాతంత్ర్య దినోత్సవ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన...

Read More..

ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులను బెంబేలెత్తించాడు.. కోతి, పాముతో సహజీవనం?

ఎవరి పిచ్చి వారిదంటారు.అయితే వారి పిచ్చితో వారికి ఇబ్బంది కలిగితే పర్వాలేదు కానీ, పక్కవారికి ఇబ్బంది కలిగితేనే ప్రమాదం.ఇక్కడ సరిగ్గా అలాంటిదే జరిగింది.ఓ ప్రయాణికుడి చెందిన బ్యాగును చెక్ చేయగా అందులో కోతి పిల్ల, పాము, తాబేలు పిల్లలు కనిపించాయి.దీంతో అతడిని...

Read More..

ఆ శునకం నటన చూస్తే షాకవ్వాల్సిందే.. పులినే మోసం చేసింది మరి!

మనుషుల్లో చాలా రకాల నటనలు చూశాం మనం.నక్కలు కూడా నటిస్తూ..జిత్తుల మారిలా ప్రవర్తిస్తుందనే విషయం మన అందరికీ తెలిసిందే.కానీ శునకాలు నటిస్తాయనే విషయం మాత్రం మనన ఎప్పుడూ వినలేదు, అలాగే చూడలేదు.అయితే ఓ వ్యక్తి పెంచుకుంటున్న పెంపుడు కుక్క.చనిపోయినట్టుగా నటించి దాని...

Read More..

ఎడమచేతివాటం గలవారు అత్యంత శక్తివంతులా? మరి కుడిచేతివాటం గలవారు?

ఆగస్టు 13వ తేదీకి ఓ ప్రత్యేకత వుంది.అయితే ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.అదే “ఇంటర్నేషనల్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే“.1976, ఆగస్టు 13 నుంచి ఈ సంప్రదాయం అనేది కొనసాగుతోంది.కానీ మనలో అనేకమందికి తెలియదు.కుడి చేతివాటం వారు కోకొల్లుగా...

Read More..

సన్నని రైల్వే ట్రాక్‌లపై రైలు ఎలా ఏ సూత్రంమీద ఆధారపడి నడుస్తుందో తెలుసా?

మనలో అనేకమందికి సహజంగా ఓ డౌట్ ఉంటుంది.సన్నని రైల్వే ట్రాక్‌లపై రైలు ఎలా ఏ సూత్రంమీద ఆధారపడి నడుస్తుందో అని.ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఇలాంటి అనుమానాలు కలుగుతాయి.అయితే సైన్స్‌తో ఏది అసాధ్యం కాదు.విమాన ప్రయాణం నుంచి అంతరిక్ష రహస్యాల వరకు, సైన్స్...

Read More..

వాట్సాప్ డీపీగా అవతార్స్ వచ్చేస్తున్నాయ్.. ఎలా అంటే అలాగా!

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ దిగ్గజ సంస్థ వాట్సాప్ తన యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే వుంది.తాజాగా ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటి వరకు వాట్సాప్ DP (డిస్‌ప్లే పిక్చర్)గా ఎవరికీ వారు వారి సొంత ఫొటోలనో...

Read More..

సొర చేప ముందే నీటిలో పడిపోయిన తల్లీబిడ్డలు.. షాకింగ్ వీడియో వైరల్

అడవిలో సింహాలు, పులులు ఎంత క్రూరమైనవో, ప్రమాదకరమైనవో సముద్రంలో షార్క్స్ (Sharks) కూడా అంతే ప్రమాదకరమైనవి.ఈ సొరచేపలు మనుషులను పూర్తిగా మింగేసిన ఘటనలు కూడా ఉన్నాయి.అయితే వీటి జోలికి వెళితేనే ఇవి దాడి చేస్తాయి.అందుకే సముద్ర ప్రయాణాలు చేసేవారు వీటికి మరీ...

Read More..

హ్యాకర్లకు ఇలా చెక్ పెట్టవచ్చు తెలుసా.. మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి చాలు!

పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషిని మరింత ముందుకు నడిపిస్తోంది.అదే క్రమంలో కొన్ని వెనక్కిలాగే అంశాలు వున్నాయి.ముఖ్యంగా కొందరు కేటుగాళ్లు టెక్నాలజీని వారి ఆయుధంగా మలుచుకుంటున్నారు.అమాయక ప్రజలను దోచుకుంటున్నారు.డబ్బుని కాజేస్తున్నారు, విలువైన సమాచారాన్ని కొల్లగొడుతున్నారు.ఇది ఒక ప్రధాన సమస్యగా మరిణమించడంతో పలు కంపెనీలు వారికి...

Read More..

ఛాలెంజ్ విసిరే పాత్రల కోసం చూస్తున్నా .. అనుపమ పరమేశ్వరన్

దక్షిణాదిన ఇటు హీరోయిన్ గా అటు కథానాయిక ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.ముక్కుసూటి తనం ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం.కోవిడ్ తరువాత స్పీడ్ పెంచిన ఈ భామ రౌడీ బాయ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.” కార్తి...

Read More..

వైరల్: గణితం చదవడం వలన ఒరిగేదేమి లేదు.. ఈ పిల్లాడి మాటలు వింటే పడిపడి నవ్వాల్సిందే!

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.ఇంకొన్నైతే కాస్త భయాన్ని తెప్పిస్తాయి.ముఖ్యంగా వైరల్ అయిన వీడియోలలో నవ్వులు తెప్పించేవే ఎక్కువగా ఉండటం గమనార్హం.అందులోనూ ఎక్కువగా చిన్న పిల్లలకు...

Read More..

బీరు తాగుతూ తల్లిదండ్రులకు అడ్డంగా దొరికిన బుడ్డోడు.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో పిల్లలకి సంబంధించి వైరల్ అయ్యే వీడియోలు మనుషులను హత్తుకుంటాయి.ఈ వీడియోలో వారి అమాయకత్వం చూస్తే ఎవరైనా సరే ముచ్చట పడిపోవాల్సిందే.తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక కుర్చీలో చిన్నపిల్లాడు కూర్చొని ఉండటం...

Read More..

మల్టీప్లెక్స్‌లలో పాప్ కార్న్ ఎక్కువగా అమ్ముతారు.. ఎందుకంటే?

ఈ తంతు అందరికీ తెలిసినదే.వీకెండ్‌ కదాని ఫ్యామిలీతో సరదాగా సినిమా ఎంజాయ్‌ చేద్దామని ఏ మల్టీప్లెక్స్‌కో వెళ్తే అక్కడ మనకు మరో సినిమా చూపిస్తున్నారు.అదేనండి ఇంటర్వెల్‌లో పిల్లలు సరదాపడుతున్నారని పాప్ కార్న్ కొనిపెడితే మన సరదా తీరిపోతుంది.ఇకపోతే థియేటర్లలో అన్ని తరగతుల...

Read More..

పాడైన జాతీయ జెండాను విసిరేస్తున్నారా? దానికో నియమం ఉందనే విషయం తెలుసా?

భారత దేశ వ్యాప్తంగాహర్‌ఘర్ తిరంగాకార్యక్రమం షురూ అయింది.భారత దేశ పౌరులంతా “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌”లో భాగంగా ప్రతి ఇల్లు, కార్యాలయంపైనా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.ఈ క్రమంలో ప్రధాని మోదీ పిలుపును అందరూ తూచా పాటిస్తున్నారు.ఆగస్టు 13 నుంచి 15వ తేదీ...

Read More..

తిరుమ‌ల త‌ర‌హాలో నెల్లూరులో శ్రీవారి సేవ‌ల నిర్వ‌హ‌ణ‌

తిరుమ‌ల త‌ర‌హాలోనే ప‌లు ప్రాంతాల్లో శ్రీవారి సేవ‌ల‌ను నిర్వ‌హించాల‌ని టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామివారు కొలువైన తిరుమ‌ల ఆల‌యంలో రోజువారీ నిర్వ‌హించే సేవ‌ల‌ను ఇత‌ర ప్రాంతాల్లోని భ‌క్తులు ద‌ర్శించేందుకు వీలుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర వైభవోత్స‌వాల‌ను...

Read More..

నడిరోడ్డుపై ఆకతాయికి బుద్ధి చెప్పిన మహిళలు.. ఏం చేశారంటే?

కొందరు ఆకతాయిలు ఉంటారు.రోడ్డుపై మహిళలు కనిపిస్తే ఆకతాయి పనులు చేస్తారు.వాటిని వేధిస్తారు.కొన్ని ప్రాంతాల్లో అయితే కుర్రాళ్లు గుంపులుగా చేరి అటు వైపు నుండి వెళ్లే మహిళలను వేధిస్తూ ఉంటారు.అలాంటి వారిపై మహిళలు అధికారులను ఫిర్యాదు చేసినా ఈ వేధింపులు మాత్రం ఆగవు.అయితే...

Read More..

పంద్రాగ‌స్టు వేడుక‌ల‌కు ముస్తాబైన ఎర్ర‌కోట‌

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో.దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎర్ర‌కోట ముస్తాబ‌వుతోంది.రేపు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.ఈ నేప‌థ్యంలో అధికారులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.ప‌ది వేల మంద పోలీసుల‌తో భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన అధికారులు.ఎర్ర‌కోట ప‌రిస‌ర ప్రాంతాల్లో షార్ప్...

Read More..

మొబైల్ ఎక్కడైనా మరచిపోయారా? అయితే ఇలా చేయండి.. తిరిగి పొందవచ్చు!

స్మార్ట్ ఫోన్ అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేటి ప్రపంచంలో దీని అవసరం చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ వుంది.అందువలన నేడు ప్రతి మనిషి జీవితంలో ఇది ఓ భాగమై కూర్చుంది.దాదాపు మనకు కావలసిన ముఖ్య సమాచారం అంతా ఇందులో పొందు...

Read More..

ఆ సమయంలో సిగరెట్ తాగితే ఒక పది సిగరెట్లు తాగిన దానితో సమానమట!

సిగరెట్ తాగటం అనేది ఎంత ప్రమాదకరమో మీకు తెలియంది కాదు.ఇది మద్యపానం కంటే అనారోగ్యగమని చెబుతూ వుంటారు.అయితే ముఖ్యంగా సిగరెట్ తాగేవారు అనేక పద్ధతులను అవలంబిస్తూ వుంటారు.వీరు ముఖ్యంగా భోజనం చేయగానే సిగరెట్ తాగటం, అలాగే బాత్ రూమ్ కి వెళ్ళేటప్పుడు...

Read More..

ఇండియాలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ బ్యాన్.. ఎందుకంటే..?

చైనా దేశానికి చెందిన పబ్‌జీ మొబైల్‌, టిక్‌టాక్‌, కామ్‌స్కానర్‌ తో పాటు వందల సంఖ్యలో యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.ఈ యాప్‌లు భారతీయ యూజర్ల నుంచి డేటాను తస్కరిస్తున్నాయనే అనుమానంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే చైనీస్ యాప్,...

Read More..

ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయిన గుర్రం.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి.కొద్ది రోజులుగా అక్కడ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలను అల్లాడిపోయేలా చేస్తున్నాయి.ఇక మూగజీవుల ఈ ఎండకి తట్టుకోలేక అడ్డం పడుతున్నాయి.తాజాగా ఒక గుర్రం ఎర్రటి ఎండలో పరిగెడుతూ అలానే పడిపోయింది.అమెరికా దేశంలోని న్యూయార్క్ పట్టణంలోని ఐకానిక్ క్యారేజ్ గుర్రాలలో...

Read More..

భ‌ద్రాచలం వ‌ద్ద మ‌ళ్లీ పెరుగుతున్న గోదావ‌రి

గోదావ‌రి న‌ది ఉగ్ర‌రూపాన్ని దాల్చుతోంది.ఎగువ నుంచి వ‌స్తున్న వ‌ర‌ద కార‌ణంగా భ‌ద్రాచ‌లం వ‌ద్ద నీటిమ‌ట్టం క్ర‌మంగా పెరుగుతోంది.భ‌ద్రాచలం వ‌ద్ద ప్ర‌స్తుతం నీటిమ‌ట్టం 50.8 అడుగుల‌కు చేరింది.గ‌త మూడు రోజులుగా 2 అడుగుల మేర త‌గ్గిన వ‌ర‌ద ప్ర‌వాహం మ‌ళ్లీ పెరుగుతోంది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన...

Read More..

సాగ‌ర్ ప్రాజెక్టుకు భారీ వ‌ర‌ద‌

న‌ల్గొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది.ఎగువ నుండి భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతుండ‌టంతో 26 క్ర‌స్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు అధికారులు.ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,23,833 క్యూసెక్కులుండ‌గా, అవుట్ ఫ్లో 4,03,972...

Read More..

దేశంలో క‌రోనా క‌ల‌క‌లం.. భారీగా పెరుగుతున్న కేసులు

భార‌త్ లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది.దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి.గ‌డిచిన 24 గంటల్లో 14, 092 కొత్త కేసులు న‌మోదు కాగా, 41 మంది క‌రోనా కాటుకు బ‌ల‌య్యార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.అయితే ప్ర‌స్తుతానికి క‌రోనా వ్యాప్తి అదుపులోనే...

Read More..

ఇంటి గుమ్మం ఏ దిక్కులో ఉంటే క్షేమకరమో తెలుసా?

మన దేశ ప్రజలు ఇంటి వాస్తు విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు.ఎందుకంటే వాస్తు అనేది మన జాతి పరంపరలో ఓ భాగం కనుక.ప్రధానంగా హిందూ మతానికి చెందిన వారు వాస్తు ప్రకారమే తమ నిర్మాణాలు చేపడతారనే విషయం తెలియంది కాదు.ఇక...

Read More..

ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీ లెదర్ హ్యాండ్ బ్యాగ్ ని ఎన్నేళ్ళైనా కాపాడుకోవచ్చు!

మగువలకు ఇష్టమైన షాపింగ్ లో మొదటి వరుసలో ఉండేవి హ్యాండ్ బ్యాగ్స్.అవును… వీరు తమ హ్యాండ్ బ్యాగ్స్ కోసం ఎంతైనా వెచ్చిస్తూ వుంటారు.ముఖ్యంగా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ముందుగా వారు కొనేది హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే.అందులోనూ వారికీ లెదర్ హ్యాండ్...

Read More..

సోషల్ మీడియాలో యాక్టివ్‌ అయిన ధోనీ.. ఇన్‌స్టాగ్రామ్‌ డీపీ మారిపోయిందిగా?

ఇండియన్ క్రికెటర్ మిస్టర్ కూల్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.అతని గురించి ప్రత్యేకించి పరిచయం అక్కట్లేదు.ఇకపోతే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌” పేరుతో దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి.భారతజాతి జెండా గొప్పతనం...

Read More..

స్మార్ట్ క్యాట్: మనుషులవలె ప్రవర్తిస్తున్న పిల్లి... ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో!

సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నవేళ ప్రపంచం నలుమూలలా జరుగుతున్న వింతలూ, విడ్డురాలు బయటకు వస్తున్నాయి.ముఖ్యంగా జంతువులు, వ‌ణ్య‌ప్రాణుల‌కు సంబంధించిన క‌టెంట్ చూడ‌టానికి నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ క్రమంలో పెంపుడు జంతువుల‌కు సంబంధించిన వీడియోల బాగా వైరల్ అవుతున్నాయి.అవి చేసే కొన్ని చిలిపి...

Read More..

గిటార్ వాయించేందుకు కుక్క ఆసక్తి., వేదికపైకి వచ్చి..!

మనుషులు, కుక్కల మధ్య బంధం ఈనాటిది కాదు.వాటిని ప్రేమగా చూస్తే అవి ఏనాటికైనా తమ విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటాయి.యజమాని పట్ల అవి చూపించే ప్రేమను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.వాటికి నచ్చిన వారి పట్ల అవి చూపించే విశ్వాసం కూడా మరే జీవి...

Read More..

విదేశీ లీగ్లలో టీమిండియా ప్లేయర్లకు అనుమతిలేదని తేల్చి చెప్పేసిన Bcci?

టీమిండియా క్రికెట్ ప్లేయర్లకు ఇది ఓ రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి.విదేశీ లీగ్లలో ఆడేందుకు ఎట్టి పరిస్థితుల్లో టీమిండియా ప్లేయర్లను అనుమతించేది లేదని తాజాగా BCCI తేల్చి చెప్పేసింది.ఒకవేళ విదేశీ లీగ్ లలో ఆడాలనుకుంటే.భారత క్రికెట్తో తెగదెంపులు జరుగుతాయని హెచ్చరించింది.ఇంటర్నేషనల్...

Read More..

కొత్తగా అర్జెంటీనాలో కవచంతో కూడిన డైనోసార్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.. వివరాలివే!

డైనోసార్లు అనగానే మనకు భయంకరమైన జీవులు గుర్తుకు వస్తాయి.ఒకరకంగా సినిమాల వల్లనే డైనోసార్లు మనకి పరిచయం అయ్యాయని చెప్పుకోవచ్చు.ఇవి కొన్ని కోట్ల సంవ‌త్స‌రాలు క్రితం అంత‌రించిపోయినప్పటికీ వాటి ఉనికి గురించిన ఆస‌క్తి మ‌నిషి మెదడులో నాటుకుపోయింది.ఈ క్రమంలోనే మరింత లోతైన పరిశోధనలు...

Read More..

తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ..

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.అన్ని‌ కంపార్ట్మెంట్స్ నిండి మూడు కి.లో మీటర్ల మేర క్యూలైన్స్ లో వేచి వున్న భక్తులుక్యూలైన్స్ లో భక్తులకు అల్పాహారం, నీరు, పాలు వితరణ చేపట్టిన టిటిడిభక్తులకు పారదర్శకంగా గదుల కేటాయింపు జరిగేలా టీటీడీ చర్యలు...

Read More..

పల్లె అంగడిలో స్పైడర్ మ్యాన్ డ్యాన్స్, వీడియో వైరల్!

సూపర్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది.మార్వెల్ హీరోలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.డీసీ సినిమాల్లోని బ్యాట్ మ్యాన్ అన్నా చాలా మందికి ఇష్టమే.అయితే స్పైడర్ మ్యాన్ అంటే ఉండే క్రేజే వేరు.ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో స్పైడర్ మ్యాన్ కు...

Read More..

ఎన్టీఆర్ ను నిలదీసిన చలపతిరావు భార్య ..అసలు ఏం జరిగిందో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఎన్నో కష్టాలు పడాలి అది నాటి రోజుల్లో అయినా నేటి రోజుల్లో అయినా ఒకే విధంగా ఉంది.ఎంతో కష్టపడి సినిమాల్లో నటిస్తేనే పూట గడిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.ప్రస్తుతం నేడు ఎంతో ఆడంబరాలు, ఎంతో లగ్జరీగా బ్రతుకుతున్న...

Read More..

ఘోర ప్రమాదానికి గురైన విమానం.. షాకింగ్ వీడియో వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తోంది.ఈ వీడియోలో ఒక చిన్న విమానం కార్లు, ట్రక్‌లు వెళ్తున్న బిజీ హైవేపై కుప్పకూలిపోయింది.చాలా వేగంగా వచ్చి అది కుప్పకూలడంతో అందులో మంటలు ఉవ్వెత్తున ఎగిసాయి.మరుక్షణంలోనే...

Read More..

ఈ దొంగ తెలివి తెల్లారినట్లుంది.. టెడ్డీబేర్‌లో నక్కి.. ఊపిరాడక చివరి ఏమయ్యాడో తెలుసా?

దొంగలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ఖతర్నాక్ ఐడియాలు వేస్తుంటారు.ఒక్కోసారి దొంగలు అడుగు దూరంలో ఉన్న పోలీసుల నుంచి కూడా తెలివితో తప్పించుకోగలరు.అయితే ఓ కుర్రదొంగ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ తలతిక్క ప్లాన్ వేసి అడ్డంగా దొరికిపోయాడు.ఈ దొంగ...

Read More..

అదిరిపోయే నిర్ణయం తీసుకున్న యూట్యూబ్.. ఇకపై వాటికి సెపరేట్ స్టోర్!

ప్రముఖ వీడియో షేరింగ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.అలానే ఇది సరికొత్త ప్లాట్‌ఫామ్స్‌ని కూడా పరిచయం చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ యాప్ యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఆన్‌లైన్ స్టోర్‌ను లాంచ్ చేయాలని...

Read More..

పాము కాటు నుంచి తన బిడ్డను రెప్పపాటులో కాపాడుకున్న తల్లి.. వీడియో చూస్తే..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.ఈ వీడియోలో ఒక పెద్ద నాగుపాము ఒక బాలుడిని కాటేయడానికి ప్రయత్నించింది.అయితే దీనిని చూసిన తల్లి రెప్పపాటు సమయంలో ఆ కాటు పిల్లవాడిపై పడకుండా కాపాడగలిగింది.ఒళ్ళు...

Read More..

కామారెడ్డి జిల్లాలో త‌ప్పిన ముప్పు

కామారెడ్డి జిల్లా పాత క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సు బోల్తా ప‌డింది.ఈ ప్ర‌మాదంలో ప‌ది మంది ప్ర‌యాణికులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది.స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న...

Read More..

మీరు గేమింగ్ ప్రియులా? జియో మీకోసం కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ తీసుకొచ్చింది.. చూసారా?

ప్రముఖ టెలికాం ఆపరేటర్ Reliance Jio ఇండియాలో కొత్త గేమ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేసింది.JioGamesWatch పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.మొబైల్ గేమర్స్‌కు ఈ స్ట్రీమింగ్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.అన్ని రకాల గేమింగ్ కంటెంట్‌కు ఇది వన్-స్టాప్-షాప్...

Read More..

క్రీడాకారిణి నైనాను వేధించిన ఆక‌తాయి అరెస్ట్

అంత‌ర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వేధింపుల‌కు గురి చేసిన ఆక‌తాయి ప‌ట్టుబ‌డ్డాడు.నిందితుడిని శ్రీకాంత్ గా గుర్తించిన హైద‌రాబాద్ పోలీసులు.అత‌డిని అరెస్ట్ చేశారు. గ‌త కొన్ని రోజులుగా నైనాకు అస‌భ్య‌క‌ర‌మైన మెస్సేజ్ లు పంపుతుండ‌టంతో.సైబ‌ర్...

Read More..

మీరు ఒంటికాలుమీద నిలబడేదాన్ని బట్టి ఎంత కాలం జీవిస్తారో ఇట్టే చెప్పేయొచ్చు తెలుసా?

వింటే ఆశ్చర్యంగా ఉందికాని, ఇది నిజమే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఒంటికాలుమీద నిలబడటం అనేది భారతీయ యోగాలో ఒక ప్రక్రియ.అయితే ఇదే ప్రక్రియను పరిగణనలోకి తీసుకొని మనిషి యొక్క ఆయుష్షు గురించి చెప్పేయొచ్చని అంటున్నారు.తాజా అధ్యయనంలో తేలిందేమిటంటే… కనీసం 10 సెకన్ల...

Read More..

మీకు పెళ్ళిలో బాసికం ఎందుకు కడతారో తెలుసా?

పెళ్లి అంటే నూరేళ్ళ పంట.ముఖ్యంగా మన దేశంలో ప్రధానంగా హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహానికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది.వివాహం విషయంలో పూజారులు లేదా పెద్దలు చెప్పినట్టుగా వధూవరులు అలంకరించుకుంటారు.ఇప్పుడు కొంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, టెక్నాలజీని పెళ్ళికి లింక్ చేసారు కాబట్టి...

Read More..

వైరల్: చీమలు పట్టిన జీడిపప్పును ఆరగించిన చిన్నోడు.. ఎందుకంటే..?

డ్రై ఫ్రూట్స్ లో కింగ్ జీడిపప్పు అని చెబుతూ వుంటారు.ఎందుకంటే అందులో ఎన్నో రకాల ఆరోగ్య కరమైన పోషక విలువలు ఉంటాయి.పైగా ఇవి మిగతావాటికంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి.అందుకే వీటిని వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు.మరికొందరు బాగా ఏపుకొని మసాలా అద్దుకుని...

Read More..

వావ్, ఇస్రో 3డీ వర్చువల్ మ్యూజియం లాంచ్.. చూస్తే ఆశ్చర్యపోతారంతే!

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా తన వర్చువల్ స్పేస్ మ్యూజియం అయిన స్పార్క్‌ను లాంచ్ చేసింది.ఈ మ్యూజియంలో ఇస్రో చరిత్ర, విజయాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.ఆసక్తి ఉన్నవారు https://spacepark.isro.gov.in సైట్‌ను విజిట్ చేసి ఈ మ్యూజియంను చూడవచ్చు.ఈ సైట్‌లో...

Read More..

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కీలక నిర్ణయం.. ఆ బేబీ పౌడర్‌కు ఇకపై గుడ్‌బై!

తల్లిదండ్రులు తమ చిన్నపిల్లల చర్మ ఆరోగ్య సంరక్షణ కోసం తప్పనిసరిగా పౌడర్స్‌ కొనుగోలు చేస్తుంటారు.అయితే ఈ పౌడర్స్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ చాలా పాపులర్ అయ్యింది.అనేక కంపెనీలు చిన్నారుల కోసం పౌడర్లు తీసుకొచ్చినా ప్రపంచవ్యాప్తంగా దీన్ని తప్ప...

Read More..

సాగ‌ర్ ప్రాజెక్టుకు ప‌ర్యాట‌కుల ర‌ద్దీ

నల్గొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుకు ప‌ర్యాట‌కుల ర‌ద్దీ పెరిగింది.ఎగువ నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌ల‌తో ప్రాజెక్టు నిండుకుండ‌లా ద‌ర్శ‌నమిస్తోంది.మ‌రోవైపు వీకెండ్ కావ‌డం, వ‌రుస సెల‌వులు రావ‌డంతో సాగ‌ర్ అందాల‌ను వీక్షించేందుకు ప‌ర్యాట‌కులు భారీగా త‌ర‌ల వ‌స్తున్నారు.దీంతో నాగార్జున‌సాగ‌ర్ కొత్త బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్...

Read More..

వైరల్ వీడియో: కరాటే మాస్టర్ పైనే పంచ్ లు.. చుక్కలు చూపిస్తున్న చిన్నారి..

ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది.ఆ టాలెంట్ ని చిన్నప్పుడే గుర్తించి అందులో శిక్షణ ఇప్పిస్తే.వారు బాగా రాణిస్తారు.కొంత మందికి యాక్టింగ్ లో, మరికొంత మందికి క్రీడల్లో ఆసక్తి ఉంటుంది.తల్లిదండ్రులు చిన్నప్పుడే దాన్ని గుర్తించగలిగే వారికి సరైన శిక్షణ ఇప్పించేందుకు...

Read More..

పోస్ట్​లో అతగాడికి ఏకంగా 40వేలకుపైగా రాఖీలు, గ్రీటింగ్ కార్డ్​లు వచ్చాయి.. ఆయన ఎవరో తెలుసా?

రక్షాబంధన్ వారం నడుస్తోంది.మీలో ఎంతమందికి ఎన్ని రాఖీలు కట్టారు.మీ సోదరీలు మీకు దూరంలో ఉంటే, మీకు ఎన్ని రాఖీలు పంపి వుంటారు? ఓ పది.లేదా ఇరవై… వచ్చి ఉంటాయా? అవే ఎక్కువని ఫీల్ అవుతున్నారా? అయితే వందల, వేల సంఖ్యలో అతగాడికి...

Read More..

క్రీడాకారిణి నైనాకు వేధింపులు

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ ను ఓ యువ‌కుడు సామాజిక మాధ్య‌మాల‌ను వినియోగించుకుని వేధింపుల‌కు గురి చేస్తున్నాడు.గ‌త కొంత కాలంగా శ్రీకాంత్ అనే యువ‌కుడు వేధిస్తున్నాడంటూ నైనా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.ఈ క్ర‌మంలో అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.అయినా తీరు మార్చుకోని...

Read More..

ఈ యువతి దేశభక్తిని ఎంత చక్కగా చాటుతుందో చూస్తే ఫిదా అవుతారు..!

మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చి 75వ ఏళ్లు అవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య వేడుకలు ఆగస్టు ఒకటో తారీకు నుంచే మొదలయ్యాయి.హర్ ఘర్ తిరంగా పేరిట తీసుకు వచ్చిన కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.తమ ఇంటిపై జెండాలు...

Read More..

Independence Day Special: దేశ భక్తి చాటుకున్న ఓ కళాకారుడు.. వీడియో వైరల్!

మరొక మూడు రోజుల్లో మన మాతృభూమి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎందరో మహానీయులను తలుచుకుంటాం.దేశభక్తి అనేది ప్రతి భారతీయుడి నరనరాల్లో ఇమిడి ఉంటుంది.బ్రిటిష్ చేరనుంది భారత దేశాన్ని కాపాడటానికి ఎందరో మహనీయులు సమిధలుగా మారారు.స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో మనం బానిసలుగా...

Read More..

మన దేశంలో 'గసగసాలు' ఎందుకు పండించరో మీకు తెలుసా?

భారతదేశం ఆయుర్వేదానికి పెట్టింది పేరు.ఇప్పుడు ఆయుర్వేదం గురించి ప్రస్తావన ఎందుకనేగా మీ ఆలోచన! అవును.భారతదేవంలో ప్రతి వంటింటిలో ఆయుర్వేదానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి.అందులో గసగసాలు ఒకటి.మసాలాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా కొన్ని పంటలను ఆయా దేశాల ప్రభుత్వాలు నిషేధించాయి.ముఖ్యంగా మన...

Read More..

తెలంగాణాలో తొలి 'విస్టాడోమ్ కోచ్‌' ట్రైన్.. ప్రయాణికులకు నచ్చిన ట్రైన్ ఇదే!

‘విస్టాడోమ్ కోచ్‌’ ట్రైన్ గురించి వేనే వుంటారు.దక్షిణ మధ్య రైల్వేలో ఈమధ్య విస్టాడోమ్ కోచ్‌ ఓ సంచలనం సృష్టించింది.రైల్వే ప్రయాణికుల మనసుని దోచుకుంది.‘విస్టాడోమ్ కోచ్‌’తో నడిచే మొట్టమొదటి రైలు సికింద్రాబాద్, పూణే మధ్య ప్రయాణించే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం 10వ తేదిన...

Read More..

ట్యాంక్‌బండ్‌పై స‌న్‌డే ఫ‌న్‌డే వేడుక‌లు

హైద‌రాబాద్ లోని ట్యాంక్‌బండ్‌పై స‌న్‌డే ఫ‌న్‌డే వేడుక‌లు మ‌ళ్లీ మొద‌లు కానున్నాయి.క‌రోనా నేప‌థ్యంలో మూడేళ్ల త‌ర్వాత ఈ సెల‌బ్రేష‌న్స్ రేప‌టి నుంచి ప్రారంభంకాఉన‌న్నాయి.సెల‌వు దినం ఆదివారం నాడు క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ స‌న్ డే ఫ‌న్ డే వేడుక‌లు జ‌రిగిన సంగ‌తి...

Read More..

ఏపీలోని రెండు జిల్లాల్లో భూకంపం

ఏపీలోని రెండు జిల్లాల్లో భూమి కంపించింది.ప్ర‌కాశం జిల్లా పామూరు మండ‌లంలో స్వ‌ల్ప ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి.పామూరు ప‌రిస‌ర గ్రామాల్లో సుమారు మూడు సెక‌న్ల పాటు భూమి కంపించింది.దీంతో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన ప్ర‌జ‌లు ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అటు నెల్లూరు...

Read More..

ఢిల్లీలో మ‌ళ్లీ మంకీ పాక్స్ క‌ల‌క‌లం

ఢిల్లీలో మ‌రో మంకీ పాక్స్ కేసు న‌మోదైంది.గ‌త కొన్నిరోజుల కింద‌ట ఆఫ్రికాలోని నైజీరియా నుంచి వ‌చ్చిన ఓ యువ‌తి చ‌ర్మంపై ద‌ద్దుర్లు రావ‌డంతో ఆస్ప‌త్రిలో చేరింది.శాంపిల్స్ ప‌రీక్షించిన వైద్యులు.మంకీ పాక్స్ సోకిన‌ట్లుగా నిర్ధారించారు.స‌దరు యువ‌తి నైజీరియా దేశానికి చెందిన వారేన‌ని.ఢిల్లీకి వ‌చ్చే...

Read More..

రుణ వ‌సూళ్ల ఏజెంట్లకు ఆర్బీఐ కీల‌క ఆదేశాలు

రుణాల‌ను వ‌సూలు చేసే ఏజెంట్ల‌కు ఆర్బీఐ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.దీనిలో భాగంగా ఏజెంట్లు భౌతికంగా కానీ, మాట‌ల రూపంలో కానీ వేధింపుల‌కు పాల్ప‌డ‌కుండా ఆర్ఈలు చ‌ర్య‌లు తీసుకోవాలంది.ఏ రూపంలోనూ అనుచిత సందేశాలు పంప‌కూడద‌ని, గుర్తు తెలియ‌ని కాల్స్ రూపంలో వేధించ‌కూడ‌ద‌ని...

Read More..

మెట్రో స్టేషన్‌లో ఇబ్బందిపెడుతున్న పావురాళ్లను తరమడానికి గద్దని నియమించుకున్నారు?

పట్టణాలలో భారీ క‌ట్ట‌డాలమీద, గుడి గోపురాలమీద, పురాతన భవంతులపైన పావురాలు అత్యధికంగా నివాసం ఉంటాయి.పావురాలు చూడటానికి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ వాటి వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా నివాస భ‌వ‌నాలకు ఇవి చాలా ఇబ్బంది కరంగా మారుతున్నాయి.సరిగ్గా అలాంటి ఇబ్బందే...

Read More..

వినూత్న ప్రయోగం.. పాడైపోయిన టైర్లతో కాంక్రీట్ తయారీ!

కరోనా తరువాత అన్నింటిపైనా ధరలు మండిపోతున్నాయి.ఈ క్రమంలో సిమెంట్ రేట్స్ కూడా ఆకాశాన్నంటుతున్నాయి.సామాన్యుడు ఇల్లు కట్టుకుందామంటే కట్టుకోలేని పరిస్థితి వుంది.ఈ క్రమంలో కొందరు ఔత్సాహికులు నూతన పద్ధతులు అనుసరిస్తున్నారు.దాంట్లో భాగంగానే పాడైపోయిన టైర్లతో కాంక్రీట్ తయారీని చేస్తున్నారు.బేసిగ్గా కాంక్రీట్ తయారీకి నీరు,...

Read More..

అన‌కాప‌ల్లిలో బెంగాల్ టైగ‌ర్ కోసం గాలింపు..

అనకాప‌ల్లి జిల్లాలో బెంగాల్ టైగ‌ర్ సంచారం క‌ల‌క‌లం సృష్టిస్తుంది.ఈ నేప‌థ్యంలో గ‌త మూడు రోజులుగా ఫారెస్ట్ అధికారులు చేప‌ట్టిన గాలింపు చ‌ర్య‌లు విఫ‌లం అయ్యాయి. పెద్ద‌పులిని ప‌ట్టుకునేందుకు మీర‌ట్ నుంచి ప్ర‌త్యేక బోనును తెప్పించారు అధికారులు.అయితే కె.కోట‌పాడు మండ‌లం న‌ల్ల‌కొండ‌లో పులి...

Read More..

ఇన్‌స్టాలో వచ్చిన ఈ కొత్త అప్డేట్ గమనించారా?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ వున్న సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ తమ యూజర్లను మరింత ఆకర్శించుకోవడం కోసం కొత్తకొత్త అప్డేట్స్ తీసుకువస్తోంది.అవును, ఇపుడు ఇన్స్టాలో అవతార్‌ని క్రియేట్‌ చేసుకోవడం చాలా ఈజీ.ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో మనకు నచ్చిన అవతార్‌ సృష్టించుకునే అవకాశాన్ని...

Read More..

బి అలర్ట్: దయచేసి ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు!

టెక్నాలజీ పెరిగిపోతున్నకొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా అదేవిధంగా జరుగుతున్నాయి.ఈజీగా డబ్బుని సంపాదించాలనే నెపంతో కొందరు కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు.మసిపూసి మారేడుకాయ చేసి కోట్లలో డబ్బుని దొంగిలిస్తున్నారు.ఈ క్రమంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం ఎక్కువైంది.చాలా మంది...

Read More..

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్.. యూజర్ల డేటాను మెటా సంస్థ ట్రాక్ చేస్తోందా?

ప్రముఖ సోషల్ మీడియా సైట్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఐఓఎస్ యాప్‌ల నుంచి యూజర్ల డేటాను మెటా సంస్థ ట్రాక్ చేస్తోందా? యూజర్ల ప్రతి కదలికలను ఇది గమనిస్తోందా? అని ప్రశ్నిస్తే అవుననే అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు.తాజాగా మాజీ గూగుల్...

Read More..

వాట్సాప్​లో అదిరిపోయే ఫీచర్స్... స్క్రీన్​షాట్​ బ్లాక్​, హైడ్ ఆన్​లైన్​ స్టేటస్ గురించి తెలుసుకోండి!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియనివారు ఈ ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తిలేదు.ఇక ప్రపంచంలోనే అత్యధికమంది యూజర్లు వాట్సాప్ సొంతం.అందువలన వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల వ్యక్తిగత గోప్యతకు పెద్ద పీట వేస్తూ భారీ మార్పులు చేస్తూ ఉంటుంది.తాజాగా ఓ మూడు అప్డేట్స్...

Read More..

'బేబీ' సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం

యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’.ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.విరాజ్ అశ్విన్,వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.తాజాగా ఈ...

Read More..

బ్రిటిషర్ల కాలం నాటి రైలు.. మరలా కూత పెట్టనుంది

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయి.స్వాతంత్ర్య పోరాటంలో మన పూర్వీకులు పడిన కష్టాలను తెలిపే ఎన్నో అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తోంది.ముఖ్యంగా ప్రతి ఇంటిపై జెండా ఎగుర వేయాలని కేంద్రం...

Read More..

Snapchat యూజర్స్ కు శుభవార్త... అదిరిపోయే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మీకోసం!

ప్రముఖ ఫొటో మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ వారిని రంజింపజేస్తుంది.ఇండియన్ స్నాప్‌చాట్‌ యూజర్లకు ఓ శుభవార్త ఏమంటే, ఇంకా రిలీజ్ కాని ఫీచర్లను ఇకపై ఇండియన్ యూజర్లు పొందవచ్చు.ఈ మేరకు తాజాగా Snapchat+...

Read More..

రెండు రోజుల‌పాటు ఏపీలో మోస్త‌రు వ‌ర్షాలు..!

ఉత్తర బంగాళాఖాతంలో నేడు అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవకాశం ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది.24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్ల‌డించింది.దీని ప్రభావంతో ఏపీలో రెండ్రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ...

Read More..

విదేశీ లీగ్స్ లో ముంబై ఇండియన్స్.. రెండు కొత్త జట్లతో రంగంలోకి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ కి రికార్డు ఉంది.ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.ఇప్పుడు ఈ జట్టు దృష్టి విదేశీ లీగ్ లపై పడింది.అందుకే విదేశీ లీగ్ ల కోసం రెండు కొత్త జట్లను...

Read More..

వైరల్: ఓ పల్లెటూరి మహిళకు ఓ ఉత్తరం వచ్చింది.. ఓపెన్ చేసి షాకయ్యింది!

అదేంటి ఉత్తరాల కాలం చెల్లిపోయింది కదా అని అనుకుంటున్నారా? మనం రాసుకోకపోతే సరేనా! ఇప్పటికీ కొన్ని చోట్ల ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి.అయితే ఇప్పుడొక గమ్మత్తైన వుత్తరం గురించి తెలుసుకుందాం.దొంగ అనేవాడు ఎలాంటి చిన్న దొంగతనం చేసినా వాడు దొంగగానే పరిగణించబడతాడు.అయితే పశ్చాత్తాపానికి...

Read More..

మీ స్టార్ట్ ఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ని ఎలా మార్చాలి?

గూగుల్ వర్చువల్ అసిస్టెంట్ అనేది స్మార్ట్ ఫోన్లలో ముఖ్యమైన ఫీచర్.సాధారణంగా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్ ను ఒకే వాయిస్ స్టయిల్ లో వింటుంటాము.అయితే ఓకే వాయిస్ బోర్ కొడుతుంటే గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ని మార్చుకోవచ్చు.ఇంగ్లీష్ మాట్లాడేవారి...

Read More..

వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన ఏటీఎం.. ఎక్క‌డో తెలుసా..?

ఉత్తరాఖండ్‌లో ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న‌ భారీ వ‌ర్షాలతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థం అయింది.ఉత్త‌ర‌కాశీ జిల్లా పురోలాలో కుమోలో న‌ది ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వ‌హిస్తోంది.ఈ క్ర‌మంలోనే ప‌ట్ట‌ణంలో ఉన్న ఎనిమిది దుకాణాలు న‌దీ ప్ర‌వాహంలో కొట్టుకుపోయాయి.వాటిలో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉంద‌ని...

Read More..

ఒకవూరిలో 102 రకాల మామిడి పండిస్తున్నారు.. ఎక్కడంటే?

మామిడి పళ్లంటే ఈ భూప్రపంచంలో ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి.మనలో అనేకమంది అనేకరకాల మామిడి పళ్ళను ఆరగించే వుంటారు.అయితే మీకు ఎన్ని రకాల మామిడి పండ్లు తెలుసు? ఐదు, పది… మహా కాకపోతే ఓ పదిహేను.అంతకంటే ఎక్కువ రకాలు మనకు తెలిసి వుండవు.అయితే...

Read More..

శ్రీశైలం జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద‌

నంద్యాల జిల్లా శ్రీశైలం జ‌లాశ‌యానికి వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4,35,149 క్యూసెక్కులుండ‌గా, అవుట్ ఫ్లో 4,39,037 క్యూసెక్కులుగా ఉంది....

Read More..

10వ తరగతి సర్టిఫికెట్ పోయిందా?..అయితే ఇలా తెచ్చుకోండి..

విద్యార్థి దశలో ఎంతో కీలకమైంది పదో తరగతి.మనం ఎటువంటి జాబ్ కి అప్లయి చేయాలన్నా కావాల్సిన వాటిలో టెన్త్ సర్టిఫికేట్ తప్పనిసరి.అంత ముఖ్యమైన సర్టిఫికెట్ ని అనుకోకుండా పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.అలాంటప్పుడు ఏం చేయాలి.తిరిగి మనం టెన్త్ సర్టిఫికేట్...

Read More..

ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తుతున్న వ‌ర‌ద‌

విజ‌య‌వాడ ప్ర‌కాశం బ్యారేజ్ వ‌ద్ద వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతోంది.గంట గంట‌కూ వ‌ర‌ద ప్ర‌వాహం పెరుగుతుండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు.దీనిలో భాగంగా బ్యారేజ్ వ‌ద్ద పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.స్నాన ఘ‌ట్టాల వ‌ద్ద సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి నిరాక‌రించారు.మ‌రోవైపు ర‌ణ‌ధీర్ న‌గ‌ర్ లోని నివాసాల్లోకి భారీగా...

Read More..

భూమికి స‌మీపంగా దూసుకొస్తున్న గ్ర‌హ శ‌క‌లాలు

భూ గ్ర‌హంపై ఎన్నో ఉత్పాతాల‌కూ గ్ర‌హ శ‌కలాలు కార‌ణం అయ్యాయి.కొన్ని సంవ‌త్స‌రాల క్రితం 90 శాతం జీవాన్ని తుడిచి పెట్టేంది ఓ ఆస్ట‌రాయిడ్. అంత‌రిక్షంలో ఉండే ఆస్ట‌రాయిడ్లు అప్పుడ‌ప్పుడూ భూమికి అత్యంత సమీపంగా దూసుకెళ్తుంటాయి.ఈ క్ర‌మంలోనే తాజాగా ఐదు రోజుల వ్య‌వ‌ధిలో...

Read More..

Sbi కొత్త రూల్ తెలుసా? ఈ యాప్ మీరు వాడుతున్నారా? అయితే ఇవి ఫాలో అవ్వండి!

RBI ఆదేశాల మేరకు SBI తాజాగా కొత్త రూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.బ్యాంకులన్నీ చెక్కుల క్లియరెన్స్ కోసం పాజిటీవ్ పే సిస్టమ్ పాటిస్తున్న విషయం తెలిసినదే.రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన ఉన్న చెక్స్ ఎన్‌క్యాష్ చేయాలంటే పాజిటీవ్ పే సిస్టమ్ పాటించాలనే...

Read More..

దర్శకులు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా @ లవ్ టైటిల్ లోగో విడుదల !!!

ఓ విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా రాబోతున్న సరికొత్త చిత్రం ‘@లవ్’. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ మరియు డాక్టర్ మారుతి సకారం తదితరులు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా టైటిల్ లోగోను  టాలెంటెడ్ డైరెక్టర్  నాగ్...

Read More..

మనిషి మెదడును చదివే.. Mi హెడ్ బ్యాండ్..

రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది.మనిషికి ఉపోయగపడే ఎన్నో సాధనాలు వచ్చాయి.ఈ బిజి లైఫ్ లో అందరికీ ఉపయోగపడేలా కొత్త కొత్త టెక్నాలజీలో రోజుకో గాడ్జెట్ మార్కెట్లోకి వస్తోంది.ప్రతి గాడ్జెట్ కూడా ఎంతో ఉపయోగపడేవే.మనిషి పనులను మరింత సులభంగా చేస్తున్నాయి.అయితే కొన్ని గాడ్జెట్లు మాత్రం...

Read More..

రుషికొండ బీచ్ లో మృత‌దేహాల క‌ల‌క‌లం

విశాఖ జిల్లా రుషికొండ బీచ్ లో మృతదేహాల కొట్టుకురావ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తుంది.స‌ముద్ర‌తీరానికి తెల్ల‌వారుజామున ఓ యువ‌తి మృత‌దేహాం కొట్టుకువ‌చ్చింది.మృతురాలు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన దివ్య‌గా గుర్తించారు.అయితే ఇదే బీచ్ కు నిన్న ఓ యువ‌కుడి డెడ్ బాడీ కొట్టుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.మృతుడిని...

Read More..

వైరల్ వీడియో: నెలల పసికందుతో సిగరేట్ తాగించాడు.. చివరికి...?

ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి.అయితే సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొంత మంది వింత పనులు చేస్తుంటారు. మలేషియాలోని బందర్ బారు ఉడాలో ఓ వ్యక్తి బాధ్యతారహతంగా ప్రవర్తించి ఇబ్బందుల్లో పడ్డాడు.అతనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పోలీసులు ఆ...

Read More..

ఆగష్టు 21 న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు కేజిఫ్ చాప్టర్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మీ జీ తెలుగు లో

హైదరాబాద్, ఆగష్టు 12, 2022: ఎప్పటికప్పుడు వరుస వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో మరియు సరికొత్త ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో ప్రేక్షకులను వినోదాన్ని పంచుతున్న ‘జీ తెలుగు’, ఇప్పుడు మరో శుభవార్తతో తమ వీక్షకుల ముందుకు వచ్చేసింది.అదే, కేజిఫ్ చాప్టర్ 2...

Read More..

కోనసీమ లంక ప్రాంతాల్లో పెళ్ళి ఇంట వరద కష్టాలు

అయినవిల్లి మండలంలో వర్ణతీతంగా మారిన పెళ్ళి కష్టాలు.వరదలు కారణంగా నీట మునిగిన కాజ్ వే నిలిచిన నాలుగు గ్రామాలకు రాకపోకలు.పెళ్ళిళ్ల సీజన్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న లంక గ్రామాల ప్రజలు.వరద ఉధృతి లో బైక్ ల పై తీసుకెళుతున్న పెళ్ళి...

Read More..

దోమలు ఎక్కువగా వీరినే కుడతాయి.. ఆ లిస్టులో మీరు వున్నారా?

దోమలు.పల్లెల నుండి పట్టణ వాసుల దాకా అందరినీ వేధిస్తోన్న అతి పెద్ద సమస్య దోమలు.అవును.ఏటా దోమల బారిన పడి వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక దోమలలో ఆడ దోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీల్చుకుంటాయనే విషయం అతి కొద్దిమందికి తెలుసు.ఇక మగ దోమల...

Read More..

‘పగ పగ పగ’ ఫస్ట్ గ్లింప్స్‌తో విలన్‌గా ఆకట్టుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి

సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రాబోతోన్న చిత్రం పగ పగ పగ. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా...

Read More..

సోదరి విగ్రహంతో రాఖీ వేడుకలు

చనిపోయిన సోదరి విగ్రహంతో తోబుట్టువులు రాఖీ వేడుకలు నిర్వహించారు.కాకినాడ మండలం కత్తిపూడి కి చెందిన మనీ(29) ఏడు నెలల క్రితం ప్రమాదంలో చనిపోగా అక్క వరలక్ష్మి, సోదరులు శివ ,రాజా ఆమె విగ్రహం చేయించుకున్నారు.రక్షాబంధన్ సందర్భంగా ఊరిలో సోదరీ విగ్రహాన్ని ఊరోగించి...

Read More..

ప్రకాశం బ్యారేజి కు పోటెత్తిన వరదనీరు

మొదటి ప్రమాదక హెచ్చరిక జారీనాగార్జున సాగర్ నుండి 4 లక్షల పైగా క్యూసెక్కుల నీరు చేరుకుంది మరింత పెరగనున్న వరద నీటి ఉదృతి సాయంత్రానికి 5 లక్షల కూసెక్లకు పైగా రానుందిఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల ను అప్రమత్తంగా ఉండాలని సూచనలు...

Read More..

స్పైస్‌జెట్ విమానంలో ధూమ‌పానం.. ! వీడియో వైర‌ల్

స్పైస్‌జెట్ విమానంలో ఓ ప్ర‌యాణికుడు ధూమ‌పానం చేసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ గా మారింది.ఈ వీడియోపై తీవ్రంగా స్పందించిన డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది.స‌ద‌రు ప్ర‌యాణికుడు గుర్గావ్ కు చెందిన బాబీ క‌టారియాగా గుర్తించిన అధికారులు.కేసు...

Read More..

విచిత్రం.. అక్కడ పెళ్లి కొడుకులను కొనుక్కునే మార్కెట్

భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.ఎన్నో జాతులు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ఆచారాలు ఉంటాయి.ఆధునికతను అలవర్చుకుని చాలా వరకు సాంప్రదాయాలు మారినా, ఇప్పటికీ కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి.ఇదే కోవలో 700 ఏళ్లనాటి ఆచారం ఇప్పటికీ దేశంలో కొనసాగుతోంది.పేరు వింటేనే మీరు...

Read More..

ఇన్‌స్టా యూజర్ల కోసం సరికొత్త ఫీచర్.. అవి మాతృభాషలోనే

అత్యంత విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి.ప్రస్తుతం యువత ఇన్‌స్టా రీల్స్ అంటే పడి చస్తున్నారు.ముఖ్యంగా రీల్స్ చేస్తూ ఎంతో మంది అమ్మాయిలు తమ ప్రతిభ చాటుకుంటున్నారు.కొందరైతే ఏకంగా సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.ఫాలోవర్లు పెరుగుతుండడంతో వివిధ కంపెనీలు...

Read More..

వైరల్: 'పిచ్చెక్కించే తేనె' గురించి విన్నారా? తాగితే మద్యాన్ని మించిన కిక్కు ఇస్తుందట!

పిచ్చెక్కించే తేనేమిటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.ఆ తేనె ఆరగిస్తే మత్తెక్కి మతిపోవడం ఖాయం.ముఖ్యంగా మన సాంప్రదాయ తేనె అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది అందరికీ తెలిసిందే.దీన్ని రోజుకో స్పూను తాగడం వల్ల చాలా ఆరోగ్యకరం కూడా.అయితే ఇందులోనే...

Read More..

ఎలాంటి నీటినైనా మంచినీరుగా మార్చేసే మెషీన్.. బెంగళూరులో విదేశీ టెక్నాలజీ

మురుగునీటిని తక్షణమే శుద్ధి చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించే ‘గాల్ మొబైల్’ వాటర్ ట్రీట్‌మెంట్ మిషన్‌ బెంగళూరు బొమ్మనహళ్లిలో ఎమ్మెల్యే ఎం.సతీష్‌రెడ్డి తాజాగా ప్రారంభించారు.దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆయన తెలిపారు.‘ప్రధాని నరేంద్రమోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు గాల్‌ మొబైల్‌ ఉపయోగానికి సంబంధించిన...

Read More..

నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తివేత‌

న‌ల్గొండ జిల్లా నాగార్జునసాగ‌ర్ ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.ముందుగా 10 గేట్ల‌ను ఎత్తిన అధికారులు క్ర‌మంగా వ‌ర‌ద పెర‌గ‌డంతో 26 గేట్ల‌ను ఎత్తారు.ప్రాజెక్ట్ పూర్తిస్థాయి...

Read More..

తిక్క కుదిరింది.. 20 రూపాయల కోసం రూ.6,020 జరిమానా కట్టాడు!

మీరు విన్నది నిజమే.ఓ బలిసిన వ్యాపారి 20 రూపాయల కోసం కక్కుర్తిపడి ఏకంగా రూ.6,020 జరిమానా కట్టాడు.ఈ ఘటన మైసూరులో జరగగా తాజాగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే.మైసూరులో రిటైర్డు టీచర్‌ సత్యనారాయణ 2019లో ఓ షాపులో 3 శారీ ఫాల్స్‌ను కొనుగోలు...

Read More..

అదిరిపోయే లుక్​లో ప్రత్యక్షమైన సచిన్ టెండూల్కర్.. కామెంట్ చేసిన యువీ!

టీమ్​ ఇండియా క్రికెట్​ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.అంతర్జాతీయ క్రికెట్ నుండి సచిన్ రిటైర్ అయిపోయి 9 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన్ని ఆరాధించేవారు అనేకమంది వున్నారు.మనదేశంలోనే కాదు, దేశవిదేశాల్లో కూడా అతన్ని...

Read More..

రాఖీ పండుగ పేరు చెబితేనే భయపడే గ్రామం ఎక్కడుందో తెలుసా?

రాఖీ పౌర్ణమి వస్తుందంటే చాలు.అక్కా, చెల్లెల్లు ఎక్కడున్నా అన్నా, తమ్ముళ్ల చెంతకు చేరుకుంటారు.సోదరుల చేతికి రాఖీ కట్టి చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.అలాగే సదరులు కూడా రాఖీ కట్టిన అమ్మాయిలను జీవితాంతం కాపాడుకుంటామని వాగ్ధానం చేస్తుంటారు.అయితే భారతీయులంతా ఈ పండుగ కోసం...

Read More..

కిమ్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. సోద‌రి కీల‌క ఆరోప‌ణ‌లు

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు.ఈ విష‌యాన్ని స్వ‌యంగా కిమ్ సోద‌రి కిమ్ యో జోంగ్ తెలిపింది.దీనికి ద‌క్షిణ కొరియానే కార‌ణ‌మ‌ని ఆరోపించింది.క‌రోనా వైర‌స్ ను క‌ర‌ప‌త్రాల ద్వారా ఉత్త‌ర కొరియాలోకి పంపిస్తున్నార‌ని మండిప‌డింది.అనంత‌రం యో...

Read More..

న‌గ‌రి కోర్టుకు సినీ న‌టి జీవితా రాజ‌శేఖర్

సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్ చిత్తూరు జిల్లా న‌గ‌రి కోర్టుకు హాజ‌రైయ్యారు.జోస్ట‌ర్ గ్రూప్ యాజ‌మాన్యం త‌మ వ‌ద్ద రూ.26 కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించ‌లేద‌ని ఆరోపించిన విష‌యం తెలిసిందే.అంతేకాకుండా జీవితా రాజ‌శేఖ‌ర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింద‌ని పేర్కొంది.ఈ వ్య‌వ‌హారంపై...

Read More..

లెనొవో యొక్క నూతన శ్రేణి యోగా మరియు లెజియన్‌ ల్యాప్‌టాప్‌లు

లెనొవో తమ భావితరపు జ్యువెల్‌ క్రాఫ్టెడ్‌ యోగా సిరీస్‌ను విడుదల చేసింది.వీటితో పాటుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి లెజియన్‌ మరియు ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేసింది.ఇవి తమదైన శైలిలో వినియోగదారులు మరింతగా చేసేందుకు తగిన సాధికారితను అందిస్తాయి.ఈ...

Read More..

యూపీలో పడ‌వ ప్ర‌మాదం..20 మంది గ‌ల్లంతు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జ‌రిగింది.బాందాలోని యమునా నదిలో పడవ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది.దీంతో ఒక వైపుకు వాలిపోయింది.పడవలో ఉన్న ప్రయాణికులు చూస్తుండగానే నీళ్లలోనికి జారీపోయారు.పడవ ప్రమాదంలో 20 మంది వరకు ప్రయాణికులు గల్లంతైయినట్లు అధికారులు గుర్తించారు.ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు.ప్ర‌మాదం...

Read More..

పోల‌వ‌రం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద‌

ఎగువ ప్రాంతాల నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌తో గోదావ‌రి ఉగ్ర‌రూపాన్ని దాల్చుతోంది.ఈ క్ర‌మంలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు నీటి ప్ర‌వాహం భారీగా పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 12.20 ల‌క్ష‌ల క్యూసెక్కులుగా ఉంద‌ని అధికారులు తెలిపారు.మ‌రోవైపు క‌డెమ్మ కెనాల్ లోకి గోదావ‌రి...

Read More..

కల్మషం లేని ప్రేమ.. హృదయాలను గెలుచుకుంటున్న చిన్నారుల వీడియో..

పెంపుడు జంతువులు, మనుషుల మధ్య చాలా మంచి సంబంధం ఉంటుంది.ముఖ్యంగా పెంపుడు కుక్కలు మనుషులతో చాలా ప్రేమగా ఉంటాయి.ఇక చిన్నపిల్లలో అయితే అవి ఆడుకుంటూ ఎంతో తమాషాగా ఉంటాయి.ఇలాంటి వీడియోలు ఎన్నో చూసింటారు.అయితే కొంత మంది డబ్బులు ఉన్న వారు తమ...

Read More..

వైరల్ వీడియో : త్రివర్ణ జలపాతం ఎప్పుడైనా చూశారా?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారు.ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో తమ డీపీ...

Read More..

చింతూరు ప్రజలు వరద నీటిలో వినూత్న నిరసన...

చింతూరులో వచ్చిన భారీ వరదలకు మేము పదేపదే నరకయాతన పడలేమంటూ మమ్మల్ని కాంటూర్ 41.5 లో కలపాలని ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవలని కలెక్టర్ తక్షణమే రావాలని డిమాండ్.చేస్తున్నారు.చింతూరు ప్రజలు వరద నీటిలో వినూత్న నిరసన తెలియజేశారు.తమగోడు ఎవరు పట్టించుకోవట్లేదు అని కలెక్టర్...

Read More..

ఇటీవలే రిలీజైన "ప్రేమదేశం" టీజర్ కు అనూహ్య స్పందన

సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగున్, మేఘా ఆకాష్, జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.కొత్త దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో యువ ప్యాషనేట్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్న చిత్రం “ప్రేమదేశం”.ఈ చిత్రంలోని...

Read More..

డిఫరెంట్ మిస్టరీ థ్రిల్లర్ రహస్య.. ఫస్ట్ లుక్ విడుదల

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీసిన సినిమాలకు విజయం వరించడం ఖాయం అని ఇప్పటికే ఎన్నో సినిమాలు రుజువు చేశాయి.కంటెంట్ లో ప్రత్యేకత ఉండాలే గానీ అది చిన్న సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటం చూస్తున్నాం.మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల...

Read More..

కోనసీమలో మళ్ళీ ముంచేతిన్న వరద..

పోటెత్తి ప్రవహిస్తున్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదులు.అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాలలంకప్రాంతాలలో కాజ్ వేలు మునక.కనకాయిలంక, అయినవిల్లి కాజ్ వేల పై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద.అయినవిల్లి ముక్తేశ్వరం కాజ్ వే మునిగిపోవడం తో నాలుగు గ్రామలకు నిలిచిన...

Read More..

ఆనంద్ మహీంద్రా మెచ్చిన కాఫీ మగ్.. అందులో ఏముందబ్బా!

ఆనంద్ మహీంద్రా ఇది పరిచయం అక్కర్లేని పేరు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.ఏదైన మంచి వీడియో దొరికతే చాలు వెంటనే షేర్ చేసేస్తారు.తన వీడియోల ద్వారా నెటిజన్లకు స్ఫూర్తినిస్తుంటారు.ఆయన షేర్ చేసే వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.ఆయన వీడియోల కోసం...

Read More..

దేశంలోనే ఖరీదైన రాఖీ.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

హిందూ పండుగలలో రాఖీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.అన్నా, చెల్లెళ్లు.అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని చూపే పండుగ ఇది.సోదరి తన సోదరుడికి రాఖి కట్టి అతని ఆశీర్వాదంతో పాటు జీవితాంతం రక్షణగా ఉంటాననే వాగ్దానాన్ని తీసుకుంటుంది.ఒకప్పుడు దేశంలో సోదరీ తమ సోదరుడి మణికట్టుకు...

Read More..

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. మువ్వన్నెల జెండా కొనుక్కోండిలా

భారత దేశం తన 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కొన్ని రోజుల్లో జరుపుకోనుంది.దీంతో హర్ ఘర్ తిరంగా ప్రమోషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో భారత జాతీయ జెండాను విక్రయిస్తున్నారు.ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం మార్పులు చేసింది.భారతీయ జెండా ఇప్పుడు పగలు...

Read More..

నాన్‌స్టిక్ వంట సామగ్రితో లివర్ క్యాన్సర్.. సదరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

ప్రస్తుత రోజుల్లో నాన్‌స్టిక్ వంట సామగ్రిని వినియోగించని వారు ఉండరు.అయితే ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకుల ప్రకారం, నాన్‌స్టిక్ వంటసామాను, దీర్ఘకాలం ఉండే మేకప్‌లో ఉపయోగించే రసాయనాలకు గురికావడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.మానవ...

Read More..

కొంటె గొర్రె.. ముందు కాళ్లను వెనక్కి లేపి రెండు కాళ్లతో నడుస్తోంది

ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చాక ఎన్నో వైరల్ వీడియోలను మనం చూస్తున్నాం.అందులో కొన్ని నవ్విస్తాయి.మరికొన్ని కవ్విస్తాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ముచ్చట గొలుపుతుంటాయి.కొన్ని సార్లు జంతువులు ప్రవర్తించే తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది.ఇలాంటి జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో...

Read More..

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త విదేశాంగ మంత్రి

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ ప‌ర్య‌టించారు.ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు.ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌లపై అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.అనంత‌రం ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు పాస్ పోర్ట్...

Read More..

ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త స‌బ్ వేరియెంట్ క‌ల‌క‌లం

భార‌త్ లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌గా.రాజ‌ధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త స‌బ్ వేరియెంట్ క‌ల‌కలం సృష్టిస్తుంది.ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రికి వ‌చ్చిన శాంపిల్స్ లో ఈ న‌మునాలు గుర్తించిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు.ఒమిక్రాన్ స‌బ్ వేరియెంట్ బీఏ 2.75 చాలా శాంపిల్స్ లో...

Read More..

కరెంట్ షాక్.. మహిళ ప్రాణం కాపాడిన చెప్పులు..

ఓ మహిళ ప్రాణాలను చెప్పులు కాపాడాయి.చెప్పులు కాపాడటం ఏంటీ అనుకుంటున్నారా.అవును ఇది నిజం.ఈ ఘటన యూఎస్ లో జరిగింది.మనం చాలా సార్లు చూసింటాం.కరెంట్ పనులు చేసేటప్పుడు రబ్బరు చెప్పులు ధరిస్తారు.ఎందుకంటే రబ్బరు చెప్పులు ధరిస్తే కరెంట్ షాక్ కొట్టదు.అయితే ఒక మహిళ...

Read More..

తోటి క్లాస్‌మెట్‌కి లవ్ ప్రపోజ్ చేసిన విద్యార్థి.. వీడియో వైరల్.. నెటిజనులు షాక్..!

ఇంటర్నెట్‌లో ఎన్నో ఫన్నీ, ఆసక్తికరమైన వీడియోలు ప్రత్యక్షమవుతూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి.అయితే కొన్ని వీడియోలు చూస్తే మాత్రం నోరెళ్లబెట్టక తప్పదు.ఎందుకంటే అవి మనం ఎక్కడా చూసి, విని ఉండం.ఇలాంటివి చూస్తే ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతుంటాం.తాజాగా అలాంటి వీడియో...

Read More..

‘గణేష్,వర్ష బొల్లమ్మ' ల "స్వాతిముత్యం" అక్టోబర్ 5 న విడుదల

‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’.‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక.లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.కంటెంట్ బలంతో...

Read More..

వికారాబాద్ జిల్లా దుద్యాల‌లో ఉద్రిక్త‌త‌

వికారాబాద్ జిల్లా దుద్యాల గ్రామంలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర కొన‌సాగుతుంది.ఈ క్ర‌మంలో ష‌ర్మిల‌ను టీఆర్ఎస్ నేత‌లు అడ్డుకున్నారు.కొడంగ‌ల్ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు.అనంత‌రం ప్లకార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నిర‌స‌న‌కు...

Read More..

రాజ్యాంగ హ‌క్కులు క‌ల్పించాల‌ని కోరుతూ ఏలూరులో నిర‌స‌న‌

ఏలూరు జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద క్రైస్త‌వ సంఘాలు నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.ద‌ళిత క్రైస్త‌వుల‌కు, ద‌ళిత ముస్లింల‌కు కూడా రాజ్యాంగ హ‌క్కులు క‌ల్పించాల‌ని కోరుతూ ధ‌ర్నాకు దిగారు.ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పాస్ట‌ర్లు, క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More..

రాష్ట్రాల‌కు ప‌న్నుల వాటాలు విడుద‌ల

ప‌న్నుల వాటా విడుద‌ల‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు రెండు విడ‌త‌ల ప‌న్నుల వాటాను మొత్తం రూ.1,16,665.75 కోట్ల‌ను విడుద‌ల చేసింది.దేశంలోని అన్ని రాష్ట్రాల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్ప‌డానికి ఈ ప‌న్నుల వాటాలు విడుద‌ల నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌ని కేంద్ర ఆర్థిక...

Read More..

ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ‘గూగుల్’.. ఆటాడేసుకున్న యూజర్లు..

ఈమధ్య కాలంలో ప్రముఖ సైట్ల సేవలు సడెన్ గా నిలిచిపోతున్నాయి.ఇటీవల ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంకి కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది.తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి.సాంకేతిక సమస్యల కారణంగా గూగుల్ సేవల్లో...

Read More..

బాలుడికి షాక్ ఇచ్చిన తండ్రి.. రెస్టారెంట్ లో తిన్నాకా బిల్లు కట్టమన్నాడు..

ఓ బాలుడు తన తండ్రితో కలిసి రెస్టారెంట్ కి వెళలాడు.అక్కడ ఎంచక్కా ఫుల్లుగా భోజనం చేసేశాడు.తనకిష్టమైన ఫుడ్ ని హాయిగా లాగించేశాడు.ఆ తర్వాత తండ్రి చెప్పింది విని ఆ బాలుడు షాక్ అయ్యాడు.తండ్రీకొడుకుల మధ్య జరిగే ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్...

Read More..

ఏపీ ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

ఏపీ ఈసెట్ ఫ‌లితాలు నేడు విడుద‌ల అయ్యాయి.ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్ హేమ‌చంద్రారెడ్డి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ‌లితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు అయింద‌ని తెలిపారు.అదేవిధంగా ఈ ఫలితాల్లోనూ బాలిక‌ల‌దే పైచేయి అని వెల్ల‌డించారు.బాలిక‌లు 95.68...

Read More..

డిజిటల్ పరికరాలతో జ్ఞాపకశక్తి పెరుగుతుందట..

డిజిటల్ పరికరాలు మన మెదడుపై ప్రతికూల ప్రభావం చూపాతాయని వాదనలు ఉన్నాయి.స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డైవిజ్ లు వచ్చిన తర్వాత సమాచారాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని తగ్గించాయి.దీంతో స్వంత జ్ఞాపకశక్తికి పనిలేకుండా పోయింది.అయితే ఇది మన జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుందని...

Read More..

వీడియో వైరల్: వావ్..ఈ డాల్ఫిన్ జంప్ చూశారా..పోటీకి వెళ్తే గోల్డ్ మెడల్ పక్కా..

ప్రతిరోజూ సోషల్ మీడియాలో చేపల వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి.అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.ఎందుకంటే ఈ వీడియో ఓ చేప సముద్రం నుంచి దూకింది.కేవలం 24 సెకన్లు ఉన్న ఈ క్లిప్ ఇంటర్నెట్ లో...

Read More..

వైరల్: ఓ పిల్లాడి టాలెంట్ చూసి ఆనంద్ మహీంద్రా ముగ్ధుడయ్యాడు.. ఏమన్నారంటే?

పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్ర గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.ఎక్కడ టాలెంట్ కనబడినా వారిని మన ఆనంద్ ఆకాశానికెత్తేస్తుంటాడు.త‌ర‌చూ ఇలా ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలను ఫోటోలు, వీడియోల‌ రూపంలో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా నెక్ట్స్...

Read More..

వీడియో వైరల్: ఆకాశంలో ఎగురుతున్న మనిషి.. !?

మనిషి గాల్లోకి ఎగరడం సాధ్యమేనా? అంటే.అది సాధ్యం కాదు.హాలీవుడ్ సినిమాల్లో మాదిరి మనిషి నిజంగా ఎగిరితే భలే ఉంటుందని అనుకుంటాం.కానీ నిజ జీవితంలో మాత్రం అది అసాధ్యం.ఎందుకంటే దేవుడు పక్షికి రెక్కలు ఇచ్చినట్లు మనిషికి ఇవ్వలేదు.అందుకే మనిషి గాలిలోకి ఎగరడం అనేది...

Read More..

తుంగభద్రకు కొనసాగుతున్న భారీ వరద

కర్ణాటక ప్రాంతం హోస్పేట్ నందు ఉన్న తుంగభద్ర జలాశయానికి జలాశయం పై ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షానికి జలాశయానికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జలాశయనికి ఉన్న 33 గేట్లను పైకి ఎత్తుతో లక్ష యాభై వేలకి పైగా క్యూసెక్కుల...

Read More..

ఉద్యోగం కోసం వెతికే వారికి లింక్డ్‌ఇన్ బంపరాఫర్.. ఉచితంగా స్కిల్ లెర్నింగ్ కోర్సులు..!

బెస్ట్ జాబ్ ఆఫర్స్ కోసం వెతికే వారికి జాబ్ సెర్చ్ వెబ్‌సైట్‌లు బాగా ఉపయోగపడతాయి.కెరీర్ డెవలప్‌మెంట్ వెబ్‌సైట్‌లు కూడా ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవడంలో, స్కిల్స్ అలవర్చుకోవడంలో బాగా ఉపయోగపడతాయి.వాటిలో లింక్డ్‌ఇన్ టాప్ ప్లేస్ లో నిలుస్తోంది.అయితే తాజాగా ఈ ప్లాట్‌ఫామ్ మెరుగైన...

Read More..

హైదరాబాద్ టు షిరిడీ.. రూ.4000 లోపే మూడు రోజుల టూర్.. వివరాలు ఇవే..

మీరు షిర్డీ సాయి బాబా భక్తాలా? షిర్డీకి వెళ్లి సాయిబాబను దర్శించాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త.ఇండియన్ రైల్వేస్ టికెటింగ్ విభాగం ఐఆర్సీటీసీ మంచి ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.సాయి శివం టూర్ పేరుతో హైదరాబాద్ నుంచి షిర్టీకి ప్యాకేజీ ప్రకటించింది.హైదరాబాద్ నుంచి...

Read More..

ఆవును కొట్టిన వ్యక్తి.. అతడిని ఎగిరి తన్నిన లేగదూడ.. వీడియో వైరల్..!

జనాలు పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కానీ పశువుల విషయంలో మాత్రం కొందరు చాలా కఠినంగా వ్యవహరిస్తారు.వాటిని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొడుతూ బాధిస్తారు.అవి మూగజీవుల అని, వాటికి ఏమీ తెలియదని, వాటిని మనమే రక్షించాలనే సోయి వీరిలో ఉండనే ఉండదు.వాటి...

Read More..

వీడియో: రివర్స్‌లో బైక్ నడిపిన యువకుడు... గొయ్యిలో ఎలా పడ్డాడో చూస్తే షాకే..!

రోడ్డు ప్రమాదాల వీడియోలు ఇంటర్నెట్‌లో తరచుగా వేల సంఖ్యలో అప్‌లోడ్ అవుతుంటాయి.ఇలాంటి యాక్సిడెంట్ వీడియోలను చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది.కొన్ని వీడియోలు చూస్తే షాక్ అవ్వక తప్పదు.ఎందుకంటే ఆ వీడియోలలోని వ్యక్తులు ఎవరూ ఊహించని రీతిలో ప్రమాదానికి గురవుతారు.అలాంటి ఒక వీడియో ఇప్పుడు...

Read More..

నడిరోడ్డుపై స్విమ్మింగ్‌ పూల్.. స్నానం చేసి వ్యక్తి నిరసన

మన దేశంలో కాంట్రాక్టర్ల పుణ్యమా అని రోడ్డు వేసిన కొన్ని రోజులకే అవి పాడవుతాయి.పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తాయి.ఫలితంగా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కనీసం వాటికి మరమ్మతులు చేయించాలన్నా పాలకులకు మనసు ఒప్పడం లేదు.కొన్ని రాజకీయ...

Read More..

ఇటలీలో వింత వస్తువు లభ్యం.. అదేంటో తెలిసి ఫ్యూజులు ఎగిరిపోయాయ్

మనం ఎంత మర్చిపోదామనుకున్నా కొన్ని ఘటనలు మన స్మృతులను దాటి పోలేవు.ముఖ్యంగా ప్రపంచ యుద్ధాలు, అవి మిగిల్చిన విషాదాలు నేటికీ మన కళ్ల ముందే కదలాడుతాయి.లక్షల మందిని బలిగొన్న అణుబాంబులు తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.రెండు పెద్ద అణుబాంబులను తన గుండెల...

Read More..

వీడియో: వాక్యూమ్ క్లీనర్‌తో పిల్లి ఆటలు.. చివరి ట్విస్ట్ చూస్తే షాకే!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని పిల్లి వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.అయితే కొన్ని మాత్రం మనలో ఆగ్రహాన్ని తెప్పిస్తాయి.తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు పిల్లి యజమానిని తిట్టిపోస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక...

Read More..

వాడేసిన పేపర్లపై రాతలను సులభం చెరిపేయొచ్చిలా

పేపర్లను చెట్ల నుంచే తయారు చేస్తారు.దీని కోసం చెట్లను నరకడం వల్ల పర్యావరణానికి కొంత హాని కలుగుతోంది.ఇక పేపర్లను రాసిన తర్వాత వాటిని పడేస్తాం.ఈ సమస్యలకు శాస్త్రవేత్తలు అద్భుత పరిష్కారం చూపారు. ప్రింట్ అయిన పేపర్‌లోని ఇంక్‌ను తీసివేసి, ఒక్కో షీట్‌ను...

Read More..

ఎవరూ లేని సమయంలో అమ్మవారి ఆలయంలో వింతలు

శాస్త్ర సాంకేతిక ఎంత అభివృద్ధి చెందిన ప్రజల విశ్వాసాలు చెక్కు చెదర లేదు.ఒక్కోసారి భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు రెట్టింపు అవుతుంటాయి.కొంత మంది ఎంత కొట్టి పారేసినా, ఆలయాలలో జరిగే వింతలను కనిపెట్టలేకపోతుంటారు.తాజాగా అలాంటి ఓ ఘటన ఏపీలోని పార్వతీపురం జిల్లాలో జరుగుతోంది.అమ్మవారి...

Read More..

అంతరిక్షంలోకి వెళ్లబోతున్న గొర్రె.. Nasa, Esa మొదటి వ్యోమగామిగా..

ఓ గొర్రెకు గొప్ప అవకాశం దక్కింది.త్వరలోనే అంతరిక్షంలోకి వెళ్లబోతోంది.ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే.మీకు ఇది చిన్న విషయమే కావచ్చు.కానీ గొర్రెలకు మాత్రం పెద్ద విషయమే.అయితే వెళ్లేది నిజమైన గొర్రె కాదండోయ్.టీవీల్లో వచ్చే ‘షాన్ ది షీప్’ అనే ఓ కార్టూన్ ప్రోగ్రామ్...

Read More..

ఎలక్ట్రిక్ స్కూటరిస్ట్ అరుదైన రికార్డ్... కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేసేసాడు?

కరోనా పుణ్యమాని జనాలు డీసెల్, పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారు.ఓ రకంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ వాహనాల శకం ఆరంభమయ్యిందనే చెప్పుకోవచ్చు.పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో చాలా మంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్న విషయం...

Read More..

వైరల్: పాపం పిటి ఉష మాదిరి పరుగెత్తి... ఆఖరికి బక్కబోర్లాపడింది పాపం, చూడండి?

సోషల్ మీడియా పరిధి పెరుగుతున్న వేళ కొన్ని రకాల వీడియోలు నెటిజన్లను రంజింపజేస్తున్నాయి.ఈ క్రమంలో ఓ వీడియో విపరీతంగా ఆహుతుల మనసులను దోచుకుంటోంది.మనకు ఇష్టమైన వాళ్లని అనుకోకుండా కలిసినా లేదా మనకు ఎదురైనా పట్టరాని ఆనందానికి గురవుతాం.వాళ్లను చూడగానే హయ్‌ అని...

Read More..

విడాకులను ఇతడెలా సెలబ్రేట్ చేసుకున్నాడో చూస్తే నవ్వాగదు..!

సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాత కొందరు హ్యాపీగా ఉంటే, మరికొందరు గొడవలు పడుతూ చాలా అసంతృప్తిగా ఉంటారు.అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ విడాకులు తీసుకోవడం ఇష్టం లేక అడ్జస్ట్ అవుతుంటారు.అలానే పిల్లల్ని కంటారు.వారిని పెద్ద చేస్తారు.చివరికి తమ భాగస్వామితో ఉండలేమని...

Read More..

నేలకూలిన భారీ వృక్షం.. అడుగున పురాతన శివలింగాలు లభ్యం

ఒక్కోసారి మన కళ్ల ముందే అద్భుతాలు జరుగుతుంటాయి.అప్పటి వరకు పట్టించుకోని మనం, అద్భుతం జరిగాక ఔరా అనుకుంటాం.ఇదే కోవలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ పట్టణంలోని ముస్తఫాబాద్‌ ప్రాంతంలో ఇటీవల 200 ఏళ్ల వయసుండే ఓ రావి చెట్టు కూలిపోయింది.తెల్లవారిన తర్వాత దాని...

Read More..

అమ్మాయిలు-అబ్బాయిలూ ఈ యాప్ మీ ఫోన్లో వుందా? ఇదొక్కటి చాలు, ఎవరికీ, దేనికి భయపడక్కర్లేదు!

ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా ఓ యాప్ ఓపెన్ చేస్తే చాలు.మనకి అవసరమైన వివరాలతో పాటు గైడెన్స్ కూడా లభిస్తాయి.అలాగే ఈ టెక్నాలజీ అనేది మనిషికి వివిధ రూపాలలో ఉపకరిస్తుంది.ఎంటర్టైన్ మెంట్, న్యూస్, షాపింగ్ ఇలా...

Read More..

మందుబాబులకు గుడ్ న్యూస్.. అందుబాటులో 400 ఏళ్ల నాటి బీర్..

ప్రపంచంలో మద్యంలో ఎక్కువ మంది ఇష్టపడేది బీర్.ఏదైన చిన్న అకేషన్ ఉంటే చాలా బీర్ కావాల్సిందే.సాధారణంగా బీర్ ని మాల్ట్ సెరల్స్, హాప్స్, ఈస్ట్ మరియు వాటర్ వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేస్తారు.ఫెర్మెంటేషన్ కి వాడే ఈస్ట్ లోని రకాలను...

Read More..

బారా షహీద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్లు

బారా షహీద్ దర్గా అభివృద్ధికి ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రొట్టెల పండుగా రోజు భ‌క్తుల‌కు తీపి క‌బురు అంద‌డంతో అందరు ఉత్సావాలు జ‌రుపుకున్నారు.ద‌ర్గా అభివృద్ధికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చిత్త‌శుద్ధితో ఎంతో కృషి చేశార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. బారా...

Read More..

తెలంగాణాలో అత్యుత్తమంగా జీవించేందుకు వినియోగదారుల ఎంపికలను కంట్రీ డిలైట్‌ ఏ విధంగా మారుస్తోంది ?

భారతదేశపు తాజా ఆహారం మరియు ప్రధానమైన ఆహార పదార్థాల మార్కెట్‌ 2025 నాటికి 50 బిలియన్‌ డాలర్లను అధిగమిస్తుందని అంచనా.నేడు, దాదాపు 60%కు పైగా ఫ్రెష్‌ ఫుడ్‌ మార్కెట్‌ అసంఘటిత రంగంలో పరిమిత శీతల గిడ్డంగుల సదుపాయాలతో, సరైన రవాణా సదుపాయాలు...

Read More..

బైక్ ను ఢీకొట్టిన ఎద్దు.. పక్కనుండి కారు దూసుకెళ్లడంతో!

మన దగ్గర అలాంటి దృశ్యాలు కనిపించడం సర్వ సాధారణం.ఎలాంటివి అనుకుంటున్నారా.రోడ్లపై పశువులు తిరగడం.పెద్ద పెద్ద మెట్రో నగరాల నుండి చిన్న చిన్న పల్లె టూర్ల వరకు ప్రతి చోట పశువులు ఇష్టా రీతిగా తిరుగుతుంటాయి.నడి రోడ్డుపై నుండే నడుస్తుంటాయి.రోడ్లపైనే నిద్రిస్తాయి.కనిపించిన వారిపై...

Read More..

విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న కార్తికేయ 2 సినీ బృందం

కార్తికేయ 2 సినిమా హీరో నిఖిల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హర్ష శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్లు ,ప్రొడ్యూసర్లు కార్తికేయ 2 సినిమా బృందానికి ఘన స్వాగతం పలికిన నిఖిల్ ఫ్యాన్స్ అసోసియేషన్.ఈనెల 13వ తారీఖున విడుదల కానున్న కార్తికేయ 2 సినిమా.సినిమా ప్రమోషన్...

Read More..

జెఈఈ మెయిన్స్‌ 2022 రెండవ సెషన్‌లో 99 కు పైగా పర్సంటైల్‌ను సాధించిన 17 మంది హైదరాబాద్‌లోని ఆకాష్‌బైజూస్‌ విద్యార్థులు

ఆగస్టు 09, 2022 , హైదరాబాద్‌ : ఆకాష్‌ బైజూస్‌, హైదరాబాద్‌ లోని పలు కేంద్రాల కు చెందిన 17 మంది విద్యార్ధులు ఇనిస్టిట్యూట్‌కు మాత్రమే కాకుండా నగరానికి సైతం గర్వకారణంగా నిలుస్తూ 99 పర్సంటైల్‌ కు పైగా మార్కులను జెఈఈ...

Read More..

భాను ప్రియా అత్తగారు ఎంతో పెద్ద స్టార్ ..ఆమె ఎవరో తెలుసా ?

మంగ భాను… ఈ పేరు చెప్తే ఎవ్వరు గుర్తుపట్టరు కానీ భానుప్రియ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు.ఒక నర్తకి గా, ఒక సినిమా హీరోయిన్ గా, ప్రస్తుతం తల్లి క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రతి ఒక్కరికి భాను...

Read More..

సోంపురం బంధ ఆదివాసులు పశువులు బంధ లో వినూత్ననిరసన...

మాకు ఓటు హక్కు కావాలి.మా గ్రామానికి కరెంట్ సౌకర్యం కల్పించాలి.రోడ్డు సౌకర్యం కల్పించాలి.అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలి.నర్సీపట్నంలో ఐ టి డి ఎ ఏర్పాటు చేయాలి పశువులు బంద.జీలుగు లో వ సోంపురం బంధ ఆదివాసులు పశువులు బంధ లో వినూత్న...

Read More..

మరోమారు చైనాకి షాక్ ఇవ్వబోతున్న ఇండియా... స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్ని బ్యాన్ చేయనుంది!

అవును.మరోమారు చైనాకి ఇండియా షాక్ ఇవ్వబోతోంది.ఇండియన్ గవర్నమెంట్ చైనా ఉత్పత్తులపై మరో కీలక నిర్ణయం తీసుకోనుంది.చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరర్ల నుంచి ఉత్పత్తి అయిన రూ.12వేలు అంతకంటే తక్కువ విలువైన ఫోన్ల అమ్మకాల్ని త్వరలో నిషేదించబోతోంది.ఫలితంగా ఇండియాలో తయారైన లావా, మైక్రోమ్యాక్స్...

Read More..

అన‌కాప‌ల్లిలో పులి సంచారం

అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ సంచారం కలకలం సృష్టిస్తుంది.కే కోటపాడు మండలం చౌడువాడలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.ఈ క్రమంలోనే ఈపివారికల్లంలో రెండు ఆవులపై దాడికి పాల్పడింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.గత నెల రోజులుగా నల్లకొండ అటవీ ప్రాంతంలో...

Read More..

సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఫినాలే ఎపిసోడ్ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు మీ జీ తెలుగు లో

హైదరాబాద్, ఆగష్టు 9 th , 2022: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ‘జీ తెలుగు‘ లో ప్రసారమవుతున్న ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్‘ ఎన్నో మధురానుభావాలను పంచుతూ ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది.ఫిబ్రవరిలో మొదలై ప్రతి ఆదివారం ఎన్నో అద్భుతమైన...

Read More..

రవితేజ సోదరుడి కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ 'ఏయ్... పిల్లా'

మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘుకుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాతనల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు.భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహాప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్...

Read More..

రైల్వే ప్రయాణికులకు శుభవార్త! 5 నిమిషాల ముందు కూడా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు, తెలుసా?

రోడ్డు ప్రయాణం కన్నా, రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంతో కూడుకున్నది.అందుకే దేశ ప్రజలందరూ దాదాపుగా రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు.అయితే రైలు ప్రయాణానికి టికెట్‌ బుక్‌ చేయడం అనేది ప్రయాసతో కూడుకున్న వ్యవహారం.సుదూర ప్రయాణాలు చేయాలంటే కొన్ని రోజుల ముందు టికెట్‌...

Read More..

మనిషిని మోసుకెళ్లే డ్రోన్.. త్వరలో ఎయిర్ ట్యాక్సీలు రెడీ..

మహారాష్ట్రలోని పూణెకు చెందిన స్టార్టప్ దేశంలోనే తొలి ప్యాసింజర్ డ్రోన్ ‘వరుణ’ను తయారు చేసింది.భారత నౌకాదళం కోసం ఈ ప్రత్యేక డ్రోన్ ని రూపొందించారు.ఈ పైలట్ లెస్ డ్రోన్ 130 కిలోల బరువును మోయగలదు.అంటే ఈ డ్రోన్ మనిషిని కూడా మోసుకెళ్లగల...

Read More..

వాట్సాప్ లో భాగమైన ఈ కొత్త ఫీచర్‌ చూశారా? వెంటనే చెక్ చేయండి!

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ తన యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూ ఉంటుంది.ఈ క్రమంలో సెక్యూరీటీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న వాట్సాప్‌ త్వరలో లాగిన్‌ అప్రూవల్‌ పేరుతో మరో సరికొత్త ఫీచర్‌ను విడుదల...

Read More..

ఆ సైట్లలో షాపింగ్ చేస్తున్నారా? పోలీసులు హెచ్చరిస్తున్నారు.. ఎందుకంటే?

రోజురోజుకీ పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషికి మంచితో పాటు చెడుని చేకూరుస్తోంది.ఈ క్రమంలో జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులు నిత్యం ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.ఎందుకంటే సైబర్ నేరస్థులు రానున్న సమస్యలను ముందుగానే పసిగట్టి వారి...

Read More..

హెల్మెట్ ధరిస్తే మాత్రమే చాలదు.. ఈ నిబంధనను కూడా పాటించాలి..!

ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్స్‌ ప్రాణాలను రక్షిస్తాయి.హెల్మెట్ కారణంగా ఇప్పటికే మృత్యువు నుంచి ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు తప్పించుకోగలిగారు.వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.హెల్మెట్ ఎంత ముఖ్యమో ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది.అయితే టూవీలర్స్‌ తాము ధరించే...

Read More..

వీడియో: చెట్టు కింద ప్రేమికులు.. ప్రియుడు ఏం చేసాడో తెలిస్తే షాకే!

ప్రేమికులు పార్కులకు, బీచ్‌లకు వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు.ఒకరికొకరు సరసాలు ఆడుకుంటూ చిలిపి పనులు చేస్తూ లోకాన్ని మరిచిపోతారు.కానీ ఒక చెట్టు కింద కూర్చున్న ప్రేమ జంట మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు.వీరు ఒక సముద్రం ఒడ్డున కూర్చొని తలలో పేలు...

Read More..

ఇదేందయ్యా ఇది.. పెళ్లి భోజనానికి బిల్లు కట్టాలని వధువు వింత రూల్..!

భారతదేశంలో పెళ్లిళ్లలో అన్నింటికంటే చాలా ముఖ్యమైనది పెళ్లి భోజనం అని చెప్పవచ్చు.పెళ్లి భోజనంలో దొరికే పంచభక్ష పరమాన్నాలు తినేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. పెళ్లిలో విందు భోజనం కడుపు నిండా తినకుండా ఎవరూ ఉండలేరు.అయితే బంధుమిత్రులందరికీ...

Read More..

How Country Delight Is Changing The Consumer Choices In Telangana To Live Better?

India’s fresh food and staples market is expected to cross $50Bn+ by 2025.Today, over 60% of the fresh foods market is unorganized with limited cold storage capabilities, fragmented logistics chain...

Read More..

స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని పొందేందుకు ఇనార్బిట్‌ మాల్‌ సైబరాబాద్‌కు తరలిరండి

హైదరాబాద్‌, ఆగస్టు 08,2022 : ఈ సంవత్సరం భారతీయులందరికీ అత్యంత ప్రత్యేకమైనది.ఎందుకంటే, భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది.ఇనార్బిట్‌ మాల్‌ , సైబరాబాద్‌ వద్ద ఈ వేడుకలు ఆగస్టు 06వ తేదీన మాల్‌ ముందు భాగంలో త్రివర్ణ పతాక రంగులలో...

Read More..

Head To Inorbit Mall Cyberabad From August 6 Onwards To Soak In The Spirit Of Freedom

Hyderabad: August 08 2022 – This year is special for us Indians as we commemorate 75 years of independence.At Inorbit Mall Cyberabad, the celebrations have begun with the lighting up...

Read More..

బడి బాగోతం బయటపెట్టిన బుడ్డోడి రిపోర్టింగ్.. ఇద్దరు టీచర్లు సస్పెండ్!

అది ఝార్ఖండ్ రాష్ట్రం.అందులో ఓ ప్రభుత్వ పాఠశాల.అన్ని పాఠశాలల్లాగే అందులోనూ కనీస వసతులు లేవు.ఏమీ పట్టించుకోని టీచర్లూ ఇక్కడి లాగే అక్కడ కూడా ఉన్నారు.అక్కడి అధికారుల్లోనూ నిర్లక్ష్యం ఏమాత్రం తక్కువగా కాకుండా మెండుగానే ఉంది.ఇంకేం.స్కూల్ ఎలాంటి దుస్థితిలో ఉండాలో అచ్చంగా(కొద్దిగా ఎక్కువే)...

Read More..

సెల్ఫీలు తీసుకుంటున్న యువకులకు షాకిచ్చిన ఏనుగులు.. వీడియో వైరల్!

స్మార్ట్‌ఫోన్లు వాడకంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్ అయ్యారు.మంచి ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకర ప్రదేశాలకు వెళ్తున్నారు.కొందరు సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.బ్రిడ్జిపైన సెల్ఫీలు దిగడం, వెళ్తున్న వాహనానికి వేలాడుతూ సెల్ఫీలు తీసుకోవడం, ఇంకా క్రూర జంతువులతో...

Read More..

అన్ని స్కూళ్లలో ఖోఖో, కర్రాబిళ్ల ఆటలు.. తప్పనిసరి చేసిన కేంద్రం..

కేంద్రం ప్రభుత్వంలో దేశంలోని విద్యాసంస్థల్లో సమూల మార్పులు చేస్తోంది.అందుకోసం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహిస్తోంది.అందుకోసం 75 ఆటలను స్కూల్ లో ఆడించాలని ఆదేశాలు జారీ చేసింది.దేశవ్యాప్తంగా...

Read More..

యూట్యూబ్ చూసి 3 యాప్స్ తయారు.. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు..

ఈరోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.ఇక చిన్న పిల్లలు సెల్ ఫోన్ ని ఎందుకు వాడుతారంటే.గేమ్స్ ఆడటానికో లేదా వీడియోలు చూడటానికో వినియోగిస్తారు.కానీ టెక్నాలజీని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించాడు...

Read More..

విమానయాన రంగంలోకి రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.. ఎగిరిన కొత్త సంస్థ విమానం..!

భారతదేశంలో మరొక కొత్త ఎయిర్‌లైన్స్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్, బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సపోర్ట్ చేస్తున్న ‘ఆకాశ ఎయిర్‘ తాజాగా తన సేవలను ప్రారంభించింది.పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నిన్న అంటే ఆగస్టు 7న ఆకాశ...

Read More..