Latest News &

Telugu Daily Trending Breaking News, Political News,Movie News,Gossips,Celebrity News,Unknown Interesting Facts Website.

చైతుని లైన్ లో పెట్టిన దిల్ రాజు... లాక్ డౌన్ తర్వాత

నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో లవ్ స్టొరీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత పరశురాంతో సినిమా చేయాల్సి ఉంది.కాని పరశురాంకి మహేష్ బాబుతో సినిమా ఒకే అవడంతో ఇప్పుడు తన ఫ్యామిలీ డైరెక్టర్ విక్రమ్ కె...

Read More..

కొత్త సినిమాకి హడావిడి లేదంటా! క్లారిటీ ఇచ్చిన అఖిల్

అక్కినేని నాగార్జున నట వారసుడుగా టాలీవుడ్ లో పరిచయం అయిన అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.తరువాత అఖిల్ కెరియర్ లో వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లు...

Read More..

విరూపాక్ష సాక్షిగా రామరాజు ఎంట్రీ అదిరిపోతుందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలను చేస్తున్నాడు.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర షూటింగ్‌ను చివరి దశకు తీసుకొచ్చిన పవన్, తన నెక్ట్స్ మూవీలను కూడా లైన్‌లో పెడుతున్నాడు.ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ...

Read More..

నితిన్‌తో లైన్ కట్టిన మహానటి

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది.వెంకీ కుడుముల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో...

Read More..

వెంకీ రికార్డుకు పుష్ప ఎసరు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి కానుకగా నటించిన అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్...

Read More..

కరోనా లెక్కలు దాయాల్సిన అవసరం ఏంటీ?

ఏపీ ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ల సంఖ్యలను దాస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుమాలు వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.ఇలాంటి విషయాలు దాచడం వల్ల మరింత ప్రమాదం ఉంటుందని వెంటనే ప్రతి అప్‌డేట్‌ను...

Read More..

ఏపీలోనూ లాక్‌ డౌన్‌ కొనసాగనుందన్న మంత్రి

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ గడువు ఈనెల 14తో ముగియబోతున్న విషయం తెల్సిందే.దేశ ఆర్థిక పరిస్థితి కారణంగా లాక్‌ డౌన్‌ను ఎత్తి వేయాలనే నిర్ణయానికి కేంద్ర వచ్చినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్‌ డౌన్‌ను కంటిన్యూ...

Read More..

కరోనా ఒక్కరి ద్వారా 406 మందికి వ్యాప్తి చెందుతుంది

మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలి, పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగకుండా ఉండాలంటే లాక్‌ డౌన్‌ను పాటిస్తూ ఇంటికే పరిమితం అవ్వాలంటూ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.ఒక వ్యక్తి కరోనా పాజిటివ్‌ అని తెలియకుండా బయట తిరగడం వల్ల లాక్‌ డౌన్‌ను...

Read More..

ఫేక్ న్యూ్స్‌పై మహేష్ కామెంట్

సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో మహేష్ పడ్డాడు.అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా...

Read More..

తెలంగాణలో 1500 పడకల కోవిడ్‌ హాస్పిటల్‌

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తూనే ఉంది.పాజిటివ్‌ కేసులను ప్రస్తుతం గాంధీ హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే.ఈ సమయంలో పాజిటివ్‌ కేసులు పెరిగితే గాంధీ హాస్పిటల్‌లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనే...

Read More..

కరోనాతో పోరాడుతున్న వైధ్య సిబ్బందికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు

కరోనా మహమ్మారితో దగ్గర ఉండి పోరాటం చేస్తున్న వైధ్యులు ఇంకా సిస్టర్స్‌ ఇతర వైధ్య సిబ్బంది కోసం కేంద్ర ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.కరోనాకు ప్రస్తుతం వ్యాక్సిన్‌ లేని ఈ సమయంలో అంతా కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను వాడుతున్న...

Read More..

మెగాస్టార్‌కు నో చెప్పిన డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక్క సినిమా చేయాలని చాలా మంది స్టార్ డైరెక్టర్లు కోరుతుంటారు.అయితే చిరంజీవి మాత్రం చాలా సెలెక్టివ్‌గా తన సినిమాలను ఎంచుకుంటున్నాడు.ఇక ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా...

Read More..

డేటింగ్‌పై నోరువిప్పిన పూజా

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌‌గా అందాల భామ పూజా హెగ్డే వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఈ బ్యూటీ ఉంటే తమ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని స్టార్ హీరోలు మొదలుకొని దర్శకనిర్మాతల వరకు కొరుతున్నారు.దీంతో అమ్మడికి ఫుల్ డిమాండ్ వచ్చేసింది....

Read More..

క్లాస్ కూడా చూపిస్తోన్న మాస్ రాజా.. డబుల్ ట్రీట్ పక్కా!

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ క్రాక్‌ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమా రిలీజ్...

Read More..

ఇదేందయ్యా ఇది : ఆర్టిస్టుల డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరో...

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి ఒక తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే ఎప్పుడూ విభిన్న కథనాలను ఎంచుకుంటూ సరికొత్త ప్రయోగాలు చేయడంలో హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు.ఇందువల్లనే తన సినీ కెరీర్లో మంచి సక్సెస్ రేటు సాధించాడు.అంతేగాక టాలీవుడ్లో కూడా...

Read More..

ఎట్టకేలకు మాస్క్ లో దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ...

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ...

Read More..

వరుసకు చెల్లెలు అయ్యే యువతికి తాళి కట్టమంటున్న రోజా....

ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు.ఈ కారణంగా ఆడ పిల్లలు ఇంట్లోని కుటుంబ సభ్యులను నమ్మాలంటే భయపడుతున్నారు.అయితే ఓ వ్యక్తి తను కట్టుకున్న భార్య  ఉండగానే  మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఈ విషయం నగరి ఎమ్మెల్యే మరియు సీనియర్...

Read More..

అవకాశాల కోసం అంతగా అందాలు ఆరబోస్తున్నా అస్సలు చూడరేం....

బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.అయితే ఇందులో భాగంగా ఈ అమ్మడు తన హాట్ హాట్ అందాలతో ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.ఇక ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ...

Read More..

క్యాలెండర్ తిప్పుతున్న నాని

నేచరుల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టకున్నాయి.ఈ సినిమాతో నాని మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు....

Read More..

అవకాశాలు లేక చివరికి యాంకర్ గా మారబోతున్న టాప్ హీరోయిన్...

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల సరసన కొనసాగినటువంటి గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే దేవదాస్ అనే చిత్రంతో సాలిడ్ హిట్ అందుకోవడం తో పాటు ఉ ఉ పలువురు అగ్రహీరోల సరసన నటించే...

Read More..

లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్రం

కరోనా వైరస్ భారతదేశంలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ ను పాటించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం సూచించడం తో దేశవ్యాప్తంగా ఈనెల 14...

Read More..

రెబల్ దెబ్బకు యూట్యూబ్ రికార్డులు హడల్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఎలాంటి క్రేజ్ మరియు ఫాలోయింగ్ సాధించుకున్నాడో అందరికీ తెలిసిందే.ఒక్క సినిమాతో నేషనల్ హీరోగా మారిన ప్రభాస్, ఆ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.ఇక ఆ తరువాత సాహో చిత్రంతో బాలీవుడ్...

Read More..

కరోనా దారుణం: కన్న తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించిన కొడుకు

కరోనా మహమ్మారి భౌతిక దూరం పాటిస్తూ మనుషులకు దూరమౌతున్న విషయం తెలిసిందే.అయితే ఈ కరోనా వల్ల చాలా చోట్ల దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.మనుషుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ వస్తుండ గా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కన్న తల్లి కరోనా వల్ల...

Read More..

ఎన్ఆర్ఐలను ఎగతాళి చేస్తే ఊరుకునేది లేదు: వీడియోలో ఏకిపారేసిన యువతి

భారతదేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.తొలినాళ్లలో ఒకటి ఆరా కేసులు నమోదవ్వగా, ఎన్ఆర్ఐలు ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చారో అప్పుడు దేశంలో పరిస్ధితి మారిపోయింది.వివిధ దేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్...

Read More..

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ : ప్రపంచం మొత్తం ఇప్పుడు దీని కోసం ఇండియా వెంట పడుతున్నాయి కారణం ఏంటీ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయ తాంఢవం చేస్తున్న సమయంలో అన్ని దేశాలకు కూడా ఇప్పుడు ఒకే ఒక్క ఆశాకిరణం కనిపిస్తోంది.అదే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌.ఈ మెడిసిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా కూడా మలేరియా ఇంకా కీళవాతంకు ఇండియాలో వాడుతున్నారు.సాదారణంగా అయితే ఈ మందు...

Read More..

హీరోయిన్‌ పెళ్లి పుకార్లకు ఆ కమెడియన్‌ కారణమట!

ప్రముఖ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.ఆ వ్యాపార వేత్త బీజేపీ నాయకుడి కొడుకు అంటూ కూడా పుకార్లు షికార్లు చేశాయి.పెద్దలు వీరి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని, కీర్తి సురేష్‌ది పెద్దలు...

Read More..

అమ్మ బయోపిక్‌ రెండవ పార్ట్‌కు అంతా సిద్దం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లు అంటూ ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలు వస్తున్నాయి.అందులో ప్రముఖంగా రెండు సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఒకటి కంగనా నటిస్తున్న తలైవి కాగా రెండవది నిత్యామీనన్‌ నటిస్తున్న ఐరెన్‌ లేడీ.ఈ రెండు సినిమాలు జయలలిత జీవితాన్ని...

Read More..

లాక్ డౌన్ విషయం లో మోదీ కీలక నిర్ణయం ?

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది.ఈ వైరస్ మహమ్మారి ప్రభావం రోజురోజుకు పెరిగిపోతు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటి వరకు ఈ వైరస్ ను నిర్మూలించే వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తున్న...

Read More..

పవన్‌ 27 సినిమాలో అనుష్క గురించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

పవన్‌ కళ్యాణ్‌ రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.అందులో ఇప్పటికే ఆయన 26వ చిత్రం వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ పూర్తి అయ్యింది.విడుదలకు కూడా రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.షూటింగ్‌ పూర్తి అయినా కూడా కరోనా నేపథ్యంలో...

Read More..

నిఖిల్‌ పెళ్లి అనుకున్న తేదీకే జరుగబోతుంది, ఆపేది లేదంటున్న ఫ్యామిలీ

తెలుగు హీరోలు నితిన్‌, నిఖిల్‌లు వారి వారి పెళ్లిలను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్న విషయం తెల్సిందే.దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి ఏమాత్రం కరెక్ట్‌ కాదని, పరిస్థితులు అన్ని కూడా సర్దుమణిగిన తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచించాలని మన...

Read More..

భళా కేరళ, కియోస్క్ లను వాడుతూ కరోనా టెస్టులు

కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.అందుకే చాలామంది కరోనా కోసం పోరాడిన డాక్టర్లు,నర్సులకు సైతం ఈ కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్నారు.ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించినా ఈ వైరస్ ఇతరులకు అంటుకొని వారి ప్రాణాల...

Read More..

ఫిజిక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న తెలుగు యాంకర్...

టాలీవుడ్ లో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ పరకాల షోలకి యాంకర్ గా వ్యవహరించేటువంటి తెలుగు అమ్మడు యాంకర్ మంజూష గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే తే చక్కటి ముఖ కవళికలు, అందం అభినయం ఉన్నటువంటి యాంకర్ మంజూష తెలుగులో ఎందుకో అవకాశాలు మాత్రం ...

Read More..

మళ్లీ వాయిదా పడుతున్న ఆర్ఆర్ఆర్?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదరుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు కళ్లల్లో...

Read More..

లాక్‌డౌన్‌తో మలయాళీ ఎన్ఆర్ఐల సమస్యలు: రంగంలోకి కేరళ సీఎం, విదేశాంగ మంత్రికి లేఖ

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎన్ఆర్ఐలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారన్న సంగతి తెలిసిందే.తాజాగా కోవిడ్-19 కారణంగా వివిధ దేశాల్లో స్థిరపడిన మలయాళీల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆయన ఎన్ఆర్ఐ ప్రముఖులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు...

Read More..

తెలుగు హాట్ యాంకర్ అనసూయ ని ఇలా ఎప్పుడైనా చూశారా....?

టాలీవుడ్ లో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారు ఉండరు.అయితే ఈమె ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలురకాల షోలకు యాంకర్, జడ్జి గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.అంతేకాక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు...

Read More..

మంత్రి అనిల్ కు కరోనా పరీక్షలు,కారణం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భారత్ లో కూడా విజృంభిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకూ ఈ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం తో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు.ఎక్కువ భాగం ఈ కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకె...

Read More..

అయ్యో పాపం : హనీ పాప ని ఆ సీక్వెల్ నుంచి తొలగించారట....

తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణాగాడి వీర ప్రేమ గాథ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన ముద్దు గుమ్మ మెహరీన్ కౌర్ పిర్జాడ తెలుగు ప్రేక్షకులకు తన అందచందాలతో బాగానే దగ్గరయ్యింది.అయితే వచ్చి రావడంతో ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించే...

Read More..

యూకేలో భారత విద్యార్ధి మృతి: కడసారి చూపు దక్కించండి.. కేంద్రానికి తల్లిదండ్రుల వినతి

ఇంగ్లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.ఉన్నత చదువుల కోసం దేశం కానీ దేశం వెళ్లిన ఓ భారతీయ విద్యార్ధి అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.మహారాష్ట్రలోని పూణేకు చెందిన సిద్ధార్ధ్ ముర్కుంబి ఉన్నత విద్యను అభ్యసించడానికి యూకే వెళ్లాడు.అక్కడి సెంట్రల్ లాంక్‌షైర్ వర్సిటీలో చదువుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో...

Read More..

లాక్ డౌన్ ఎఫెక్ట్ : మనోళ్లు శృంగార వీడియోలు తెగ చూస్తున్నారుగా...

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసర లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో దేశంలోని పలు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం కల్పించాయి.మరికొన్ని సంస్థలు మాత్రం తాత్కాలికంగా మూసివేసి సెలవులు...

Read More..

బాయ్ ఫ్రెండ్ ని కలిసేందుకు పర్మిషన్ కావాలంటూ హల్ చల్ చేసిన యువతి.....

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ పాటిస్తున్నారు.అయితే ఇందులో భాగంగా అవసరమైన సదుపాయాలు తప్ప మిగిలిన అన్ని సదుపాయాలను మూసి వేయడంతో జనాలు కొంతమేర ఇబ్బంది పడుతున్నసంగతి అందరికీ తెలిసిందే.ఐతే ఇందులో ఎక్కువగా ప్రేమికులు మాత్రం చాలా...

Read More..

ప్రముఖ సినీ నిర్మాత కూతురికి కరోనా పాజిటివ్....

ప్రస్తుతం కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే భారత దేశంలో 114 మంది మరణించగా దాదాపు నాలుగు వేల మందికి పైగా ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.బాలీవుడ్ కి చెందిన ఓ...

Read More..

కరోనా పిచ్చి పాడైపోను,చివరికి కరోనా స్వీట్స్,కేకులు కూడా

ఒకపక్క కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతుంటే కొందరేమో పిచ్చి పట్టినట్లు గా అప్పుడే పుట్టిన బిడ్డలకు కరోనా,కోవిడ్ అంటూ పేర్లు పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ కరోనా పిచ్చి తో ఏకంగా స్వీట్స్,కేకులు తయారుచేస్తూ జనాలను...

Read More..

పుష్ప కోసమే అంటోన్న బన్నీ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమా...

Read More..

న్యూజిలాండ్‌ మంత్రి ఘనకార్యం: లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో బీచ్ వెళ్లాడు.. పదవి ఊడింది

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.ప్రజలు అత్యవసరమైతే తప్పించి ఇల్లు దాటి బయటకు రావొద్దని ఆయా దేశ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.అయినప్పటికీ కొందరు అధికారుల మాటను లెక్కచేయడం లేదు.ప్రజల సంగతి పక్కనబెడితే బాధ్యత కలిగిన...

Read More..

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహంతో దిగి వచ్చిన యూవీ క్రియేషన్స్‌

ప్రభాస్‌ 20వ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెల్సిందే. ప్రభాస్‌ మూవీ...

Read More..

అందుకే ఆ హీరోను తీసుకున్నా: రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు తారాస్థాయికి...

Read More..

కరోనా కట్టడి కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పిన ఆరోగ్య సూత్రాలివే..?

ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా దెబ్బకు గజగజా వణికిపోతున్నాయి.అన్ని వయస్సుల వారికి సోకుతున్న ఈ వైరస్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకుతోంది.రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు సహజసిద్ధంగా లభించే ఆహార పదార్థాల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.తీసుకునే...

Read More..

కేసిఆర్ బాటలో జగన్ ? ఏం చేయబోతున్నారో ?

ప్రతి విషయంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ లో నడుస్తున్నట్లుగా కనిపించే ఏపీ సీఎం జగన్ ఇప్పుడు కరోనా ను కట్టడి చేసే విషయంలోనూ, ఇంకా మరికొన్ని విషయాలల్లోనూ కేసిఆర్ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత పెంచుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం...

Read More..

మహర్షిని చూపిస్తానంటోన్న శర్వా!

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలవడంతో శర్వా ట్రాక్ తప్పుతున్నాడు.ఇటీవల స్టార్ బ్యూటీ సమంతతో కలిసి తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేసినా అది బాక్సాఫీస్...

Read More..

మీడియా పై కేసీఆర్ ఫైర్ ? శాపనార్థాలు

ముక్కు సూటిగా మాట్లాడుతూ తాను చెప్పాల్సిన విషయం సూటిగా చెప్పగలగడం తెలంగాణ సీఎం కెసిఆర్ స్టైల్.ఏ విషయంలో అయినా, ఎంత పెద్ద స్థాయి వ్యక్తుల మీద అయినా కెసిఆర్ వ్యవహారం ఈ విధంగానే ఉంటుంది.తాజాగా కరోనా వైరస్ వ్యవహారంలోనూ కేసీఆర్ మిగతా...

Read More..

ఈ టైంలో కరోనా లేకుంటే డాన్స్‌ చేసేవాడిని

రాష్ట్రంలో కరోనా విపత్తు నేపథ్యంలో నిన్న సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించిన విషయం తెల్సిందే.కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ఎత్తివేసే విషయమై ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఈ సమయంలో లాక్‌ డౌన్‌ను ఎత్తివేయడం మంచిది కాదని అన్నారు.ఇదే...

Read More..

కేసీఆర్‌ నిర్ణయాన్ని సమర్ధించిన రాములమ్మ

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఎప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు విజయశాంతి తాజాగా ఆయన నిర్ణయంను సమర్ధిస్తున్నట్లుగా ప్రకటించారు.ఈమద్య కాలంలో కేసీఆర్‌ ప్రతి నిర్ణయంపై విమర్శలు గుప్పించినట్లుగా మాట్లాడుతూ వస్తున్న విజయశాంతి ఈసారి మాత్రం కరోనా విషయంలో...

Read More..

కేరళ కర్ణాటకల మద్య సరిహద్దు గొడవ

దేశాల మద్య సరిహద్దులు విధించుకున్నాం.కాని కరోనా కారణంగా రాష్ట్రాలు, జిల్లాలు చివరకు గ్రామాల మద్య కూడా సరిహద్దు ఏర్పాటు చేసుకుని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతంకు రాకపోకలను పూర్తిగా నిషేదించడం జరిగింది.ప్రస్తుతం తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల వారు ఎవరు రావడం...

Read More..

సీఎం నిర్ణయంపై జనాల స్పందన

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్‌ 14 తర్వాత కూడా లాక్‌ డౌన్‌ను కొనసాగించడం మంచిదంటూ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.ఆర్థిక పరిస్థితులను గురించి చూసుకుని లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అంటూ సీఎం ఆందోళన వ్యక్తం...

Read More..

అనుకున్నదే అయ్యింది.. పెళ్లి వాయిదా పడింది!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తను ప్రేమించిన అమ్మాయిని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిచేసుకునేందుకు సిద్ధమయ్యారు.భీమవరంకు చెందిన డా.పల్లవిని ప్రేమించిన నిఖిల్ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నాడు.ఏప్రిల్‌లో పెళ్లికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్...

Read More..

ఇటలీ, స్పెయిన్‌లో కాస్త మెరుగు అమెరికాలో మాత్రం అదే పరిస్థితి

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు పైగా విస్తరించి తన ప్రచండ రూపంను చూపిస్తూనే ఉంది.కరోనా కారణంగా చైనా తీవ్ర ఇబ్బందులు పడ్డా మరణాల సంఖ్య తక్కువతోనే బయట పడినది.కాని ఇటలీ ఇంకా స్పెయిన్‌లో మరణ మృదంగం...

Read More..

కరోనాతో మృతి చెందిన ప్రముఖ భారతీయ హృద్రోగ నిపుణుడు

కరోనాతో సామాన్యులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.ఎంతో మందికి ప్రాణాలు పోసిన డాక్టర్లు కూడా కరోనాకి బలైపోతున్నారు.ఇండియాలో కరోనా మరణాలు తక్కువగానే ఉన్న ఇతర దేశాలలో మాత్రం వేల సంఖ్యలో ఉన్నాయి.ఎక్కువగా వయస్సు మళ్ళిన వారు కరోనా...

Read More..

అలాంటి పాత్రలో శివగామి..?

బాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు.అందులో స్టార్ హీరోలు లేకపోయినా ఆ సినిమా కథనే హీరోగా మారి సక్సెస్ అందుకున్నాయి.ఇటీవల వచ్చిన అంధాధున్ సినిమా అక్కడ ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో ఆయుష్మాన్...

Read More..

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ బాబాయ్ గా కనిపించనున్న సూపర్ స్టార్

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ టీజర్, రామ్ చరణ్...

Read More..

ఆ విషయంలో బాబు సక్సెస్ ? జగన్ ఫెయిల్ ?

ఎంత చేసినా ఇంతేనా అన్నట్టుగా తయారైంది ఏపీ సీఎంజగన్ పరిస్థితి.జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమం విషయంలో అలుపెరగకుండా శ్రమిస్తూ నిరంతరం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు, నిర్ణయలు ప్రకటిస్తూ జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ వస్తున్నారు.ఏపీ ఆర్థిక...

Read More..

ఆ దేశంలో 77 పాజిటివ్ కేసుల్లో..60 మంది భారతీయులే..!

కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.భారత్ మినహా అన్నిదేశాలలో పరిస్థితి దారుణంగా నెలకొంది.ముఖ్యంగా వలసలని అత్యధికంగా ప్రోశ్చాహాన్ని ఇచ్చే దేశాలలో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్టుగా తెలుస్తోంది.దాంతో ప్రపంచ దేశాలన్నీ వలస వాసులపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.ఈ...

Read More..

రాక్షసుడు సినిమాతో బాలీవుడ్ కి వెళ్తున్న తెలుగు నిర్మాత

తమిళంలో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన రాచ్చసన్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇదే సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ తో రాక్షసుడుగా తెలుగులో రీమేక్ చేశారు.ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో ఫస్ట్ సూపర్ హిట్ పడింది.సస్పెన్స్...

Read More..

అగ్ర రాజ్యంలో భద్రత కరువయ్యిందా..?

కరోనా కారణంగా అమెరికాలో మారుతున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు.ఈ నేపథ్యంలో పని పరిస్థితుల్లో కొరవడుతున్న భద్రతపై కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు.ఒక వైపు పెరుగుతున్న పని ఒత్తిడి పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అత్యవసర పనులను...

Read More..

కరోనా ఎఫ్ఫెక్ట్ : అమెరికాలో నలుగురు భారతీయులు మృతి..!

అమెరికాలో కరోనా దావానలంగా విస్తరిస్తోంది.గంటల వ్యవధిలో వందల సంఖ్యలో అమెరికా వ్యాప్తంగా మరణాలు నమోదు అవుతున్నాయి.లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి.చైనాలోనే ఈ వైరస్ పుట్టినా తీవ్రమైన ప్రభావం చూపుతోంది మాత్రం అమెరికాలోనే.మొన్నటి వరకూ ఈ వైరస్ ఇటలీ , ఇరాన్...

Read More..

ఫిలిప్పీన్స్ లో రోడ్డు ప్రమాదం. ఇద్దరు తెలుగు విద్యార్ధులు మృతి

ఫిలిప్పీన్స్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు దుర్మరణం చెందారు.వారిద్దరినీ అనంతపురం జిల్లాకు చెందిన వంశీ, రేవంత్ కుమార్ గా గుర్తించారు.ఆ ఇద్దరూ ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు.వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే...

Read More..

ఆ ఆలయంలో వేల సంఖ్యలో ఎలుకలు... ఒక్క ఎలుకను తొక్కి చంపినా మీ పని అంతే...?

సాధారణంగా ప్రతి ఆలయానికి కొన్ని ప్రత్యేక నియమాలు, నిబంధనలు ఉంటాయనే విషయం తెలిసిందే.అదే విధంగా రాజస్థాన్ రాష్ట్రంలోని కర్ణి మాత ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి.కర్ణిమాత ఆలయంలో దాదాపు 20 వేల ఎలుకలు ఉన్నాయి.ఈ ఎలుకలు ఆలయ ప్రాంగణంలోనే...

Read More..

సమంత, త్రిషలపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

టాలీవుడ్ లో కాంట్రవర్సీయల్ క్వీన్ గా శ్రీరెడ్డి తనదైన ముద్ర వేసింది.సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎవరో ఒకరి మీద కామెంట్స్ చేస్తూ, బూతులు మాట్లాడుతూ అందరి ఇంటెన్సన్ తన మీద పడేలా ప్లాన్ చేసుకుంటుంది.ఇక లాక్ డౌన్...

Read More..

ఏపీ ప్రజలకు శుభవార్త... ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్సలు

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు.రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు ఏపీ ప్రభుత్వం కరోనా కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రభుత్వం నుంచి...

Read More..

షార్ట్ ఫిల్మ్ తో లాక్ డౌన్ కి సెలబ్రిటీల ప్రచారం! సోషల్ మీడియాలో వైరల్

కరోనా ప్రభావంతో దేశమంతా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు.ఏప్రిల్ 14వరకు ప్రజలదరూ లాక్ డౌన్ పాటించాలని, ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు స్పష్టంగా తెలియజేశాయి.ఇక ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రిటీలు కూడా లాక్ డౌన్ పై ప్రజలకి...

Read More..

మూగాజీవాల్ని రక్షించండి... మేనకాగాంధీకి యాంకర్ రష్మి విజ్ఞప్తి

కరోనా కారణంగా దేశం వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కావడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు.ఇలాంటి పరిస్థితిలో మూగజీవాల రోదనని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు.ముఖ్యంగా వీధులలో రోడ్ల మీద తిరిగే కుక్కలు దిక్కుతోచని స్థితిలో తినడానికి ఏమీ దొరకక ఆకలితో...

Read More..

కరోనా దెబ్బకి కరిగిపోయిన ముఖేష్ అంబానీ సంపద

కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి అనేది పాత సామెత… కరోనా దెబ్బకి కోటీస్వరుడైన క్రిందకి దిగాల్సిందే అనేది ఇప్పుడు సామెత.ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఇది కచ్చితంగా వ్యాపార దిగ్గజాలకి కచ్చితంగా వర్తిస్తుంది.కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ...

Read More..

స్టార్ కమెడియన్ మృతి... తీవ్ర విషాదంలో చిత్ర పరిశ్రమ

కన్నడ నాట స్టార్ కమెడియన్ తో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు బుల్లెట్ ప్రకాశ్.ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే కచ్చితంగా మంచి కామెడీ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు.స్టార్ హీరోల సినిమాలలో బుల్లెట్ ప్రకాశ్ పండించిన కామెడీతో సినిమాలు...

Read More..

కొత్త హీరోతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా... ఇది సాధ్యమయ్యే పనేనా

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే కచ్చితం ఏదో ఒక స్టార్ హీరోతోనే ఉంటుంది అని ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయిపోతారు.కేవలం స్టార్ హీరో లకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తన కథలని రాసుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరీ తరహాలో...

Read More..

ఈసారి కూడా ఆమెకే ప్రాధాన్యత?

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం లవ్‌స్టోరి రిలీజ్‌కు రెడీ అయ్యింది.అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల.మెజారిటీ...

Read More..

రెడీ కాండబ్బా అంటోన్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీని కూడా ప్రారంభించాడు.ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన లేటెస్ట్ మూవీని...

Read More..

గిరిజనుడి పాత్రలో తెలుగు కమెడియన్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాన...

Read More..

ఆ హాస్పిటల్‌లో 26 మంది నర్సులకు, 3 డాక్టర్‌లకు కరోనా పాజిటివ్‌

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయతాంఢవం చేస్తూనే ఉంది.రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య అంతకంతకు పెరుగూతనే ఉంది.వెయ్యికి చేరువగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య వచ్చింది.మహారాష్ట్రలో అధికంగా ముంబయిలోనే కరోనా పాజిటివ్‌ల కేసులు నమోదు అవుతున్నాయి.తాజాగా ముంబయిలోని ప్రముఖ హాస్పిటల్‌ అయిన వోకార్డ్‌ లో...

Read More..

జూల్లో ఉన్న జంతువులకు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు

అమెరికాలోని బ్రోంక్స్‌ జూలో ఉన్న ఒక పులికి జూ అధికారి ద్వారా కరోనా వైరస్‌ సోనిక విషయం తెల్సిందే.జంతువులకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇండియాలో కూడా జూల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు.జాతీయ అటవి శాఖ ఇంకా...

Read More..

కరోనా సాయంను రాజకీయం చేస్తున్న వైకాపా

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే.ఇక కరోనా విపత్తు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అములో ఉంది.దాంతో రోజు వారి పని కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఎంతో మంది తిండి...

Read More..

ఏపీలో కొత్తగా 37 పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.వారం క్రితం సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయిన పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 303కు చేరింది.ఇందులో ఎక్కువ శాతం మంది దిల్లీ మత సమావేశాలకు వెళ్లి వచ్చిన మూలాలే ఉండటం విషాదం.రాష్ట్రంలో...

Read More..

క్యాబినేట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ

దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌ డౌన్‌ పరిస్థితులపై నేడు ప్రధాని అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా జరిగింది.ఈ క్యాబినెట్‌ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు.లాక్‌ డౌన్‌ ఎత్తి వేసే విషయమై ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన...

Read More..

జూన్ 3 వరకు లాక్‌డౌన్..?

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు పలు దేశాలు అల్లాడుతున్నాయి.చైనాలో మొదలైన కరోనా వైరస్ వజృంభన ఇప్పుడు అనేక దేశాలకు పాకింది.దీంతో చాలా దేశాలు పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఇదొక్కటే మార్గమని ప్రభుత్వాలు...

Read More..

కరోనా దెబ్బకు మాయం కానున్న పాపలు వీరే!

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా మూతపడ్డాయి.అటు సినిమా రంగం కూడా కరోనా దెబ్బకు మూతపడింది.ప్రస్తుతం ఎలాంటి షూటింగ్‌లు జరగకపోవడంతో...

Read More..

బన్నీ ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన సంగతే.ఇటీవల ఆయన నటించిన అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్‌గా నిలవడంతో ఈ హీరో ఫ్యాన్స్ సంఖ్య మరింత పెరిగింది.అటు సోషల్ మీడియాలో అల్లు...

Read More..

విలనిజం చూపించడానికి రెడీ అవుతున్న కన్నడ సూపర్ స్టార్

కన్నడనాట సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో ఉపేంద్ర.అందరి హీరోల తరహాలో కాకుండా విభిన్న కథలతో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చి తన రూటే సెపరేటు అనే ఉపేంద్ర కెరియర్ లో ఎక్కువగా నెగిటివ్ హీరోయిజంతోనే...

Read More..

రామ్ చరణ్ అక్క ఆ హీరోతో డేటింగ్ చేస్తుందటగా...

టాలీవుడ్ లో 2013వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల వహించినటువంటి బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్ అక్క పాత్రలో నటించినటువంటి హీరోయిన్ కృతి కర్బందా తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.అయితే ఈ అమ్మడు తెలుగులో రామ్ పోతినేని, మంచు...

Read More..

ఆ సమయంలో నేను మద్యం తాగలేదంటున్న అల్లరి నరేష్ హీరోయిన్...

2013వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు దేవి ప్రసాద్ దర్శకత్వం వహించినటువంటి కెవ్వు కేక చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, షర్మిల మాండ్రే నటించారు.తాజాగా షర్మిలా మాండ్రే రాత్రిపూట...

Read More..

చెమటోడుస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను జక్కన్న షేక్ చేయాలని...

Read More..

నిహారికకి మరో అవకాశం ఇస్తున్న మెగాస్టార్

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కూతురు నిహారిక నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది.అయితే ఆమె హీరోయిన్ గా చేసిన మూడు సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఇక ఆమె...

Read More..

ప్రఖ్యాత ఆలయ గెస్ట్ హౌస్ లో అన్యమతస్తుల క్వారంటైన్,భక్తుల ఆగ్రహం

ఏపీ లోని ప్రఖ్యాత ఆలయం శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం లోని గెస్ట్ హౌస్ ను క్వారంటైన్ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఇలా...

Read More..

అవకాశాల కోసం వెళితే కింది నుంచి పై వరకూ చూసేవాళ్ళంటున్న హీరోయిన్.... 

అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యేటువంటి చక్రవాకం ధారావాహిక ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుంటుంది.అయితే ఇందులో హీరోయిన్ గా నటించినటువంటి ప్రీతి అమీన్ తెలుగు ప్రేక్షకులకు తన అందం, అభినయంతో బాగానే దగ్గరయింది.అయితే...

Read More..

సంక్రాంతి హ్యాట్రిక్ నాదే అంటోన్న డైరెక్టర్

టాలీవుడ్‌లో ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలను చాలా ప్రత్యేకమైనవిగా చూస్తారు ప్రేక్షకులు.ఈ సీజన్‌లో వచ్చే సినిమాలను అంత ప్రెస్టీజియస్‌గా తీసుకోవడమే కాకుండా కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే అది చిన్నదైనా పెద్దదైనా సక్సెస్‌ను కట్టబెడతారు.ఇలాంటి కోవలో చిన్న డైరెక్టర్స్ నుండి...

Read More..

ఆగలేక మద్యం దొంగతనాలకు పాల్పడుతున్న మందు బాబులు....

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి.ఇందులో భాగంగా అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన అన్ని సర్వీసులను మూసివేశారు.దీంతో గత 15 రోజులుగా మందు బాబులు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.మరికొందరైతే విచక్షణ కోల్పోయి ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.అయితే ప్రభుత్వం...

Read More..

ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలీవుడ్ యాంకర్...

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అమృత అయ్యర్ నటిస్తోంది.అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు మున్నా దర్శకత్వం...

Read More..

విషాదం : యాంకర్ సుమ కనకాల ఆడపడుచు మృతి....

టాలీవుడ్ విలక్షణ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మీ కనకాల ఇవాళ అనుకోకుండా మృతి చెందారు. అయితే ఈమె భర్త పెద్ది రామారావు సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు.అలాగే వీరికి ఇద్దరు ఆడ సంతానం.అయితే గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నటువంటి...

Read More..

దీపాలు వెలిగించమంటే,గాలిలో తుపాకీ తో కాల్చిన బీజేపీ నేత

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు,దీపాలు,మొబైల్ టార్చ్ లైట్లు ద్వారా ఐక్యతా దీపాలని వెలిగించమని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేవలం దీపాలు వెలిగించి తమ ఐక్యత చూపించమంటే కొందరు మాత్రం...

Read More..

ఈ నగరానికి ఏమైంది అంటోన్న దాస్

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.యూత్‌ను ఆకట్టుకునే కొత్త జోనర్‌లతో సినిమాలు చేసి ఆయన ప్రేక్షకుల మెప్పు పొందాడు.కాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే యూత్‌ఫుల్...

Read More..

యూకే: షాడో ఫారిన్ సెక్రటరిగా భారత సంతతి ఎంపీ లీసా నంది

లేబర్ పార్టీ నాయకత్వ పగ్గాలు అందుకునే క్రమంలో సర్ కైర్ స్టార్మెర్ చేతిలో ఓటమి పాలైన భారత సంతతి మహిళా నేత లీసా నంది బ్రిటన్ షాడో ఫారిన్ సెక్రటరీగా నియమితులయ్యారు.లేబర్ పార్టీకి కొత్త అధినేతగా ఎంపికైన సర్ కైర్ స్టార్మెర్...

Read More..

అదిరిపోయే రేటుకు రంగ్‌దే డిజిటల్ రైట్స్

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న నితిన్ అదే జోరులో తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు.దర్శకుడు వెంకీ కుడుముల...

Read More..

దారుణం: లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన గృహ హింస!

కరోనా వైరస్ నియంత్రణకై ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి… ఈ లాక్ డౌన్ కారణంగా సమాజంలో ఆరోగ్యంపై, ఇంటిపై శ్రద్ద పెరిగి కొన్ని మంచి మార్పులు జరిగితే మరోవైపు మహిళలపై గృహహింస దారుణంగా పెరిగింది.ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ గుర్తించి...

Read More..

ఈ మూగ పిల్ల సీరియల్స్ లోకి అలా వచ్చిందంట!

కొన్ని సీరియల్స్ లో హీరోయిన్స్ కన్నీళ్లు పెట్టించి మరి మనసులో ఉండిపోతారు.అలా తన సహజ నటనతో కన్నీళ్లు పెట్టించి మరి ప్రేక్షకుల మనసు దోచిన నటి మౌనరాగం హీరోయిన్ ప్రియాంక.బుల్లితెరపై అందంగా.నిజంగా ముగా అమ్మాయి ఏమో అని అనుకునేలా సహజంగా నటించే...

Read More..

ఈ టైంలో కూడా పబ్లిసిటీ కావాలా.. జీవిత రాజశేఖర్‌ ఫ్యామిలీపై విమర్శలు

కరోనాపై పోరాటం చేసేందుకు ప్రభుత్వాలకు ఇంకా సినీ కార్మికులకు పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు చెందిన వారు విరాళాలు ఇస్తున్న విషయం తెల్సిందే.టాలీవుడ్‌ నుండి భారీ ఎత్తున విరాళాలను ప్రముఖులు ప్రకటించారు.ఇక ఈ సమయంలోనే రాజశేఖర్‌ ఫ్యామిలీ కూడా విరాళాలను ప్రకటించింది.అయితే...

Read More..

'కరోనా వైరస్'కు విరుగుడు అదేనా?

కరోనా మహమ్మారి.ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించేస్తోంది.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడం వల్ల రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.ఇప్పటికే ఈ కరోనా బారిన 12 లక్షలమందికిపైగా కరోనా బారిన పడ్డారు.అందులో 69వేలమంది మృతి...

Read More..

మసీదు లో 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులు,పోలీసులకు పట్టించిన సైనికులు

దేశంలో కరోనా ను చాలా తేలికగా మట్టుపెట్టొచ్చు అని భావించిన కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశాల రూపంలో గట్టి దెబ్బ పడింది.ఈ సమావేశాల్లో పాల్గొన్న వారి వల్ల వేలమంది కరోనా బారిన పడడం తో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు...

Read More..

పాపం : తిండి లేక అల్లాడుతున్న బాడీ మసాజ్ వర్కర్లు...

ప్రపంచంలోనే విలాసవంతమైనటువంటి దేశాల్లో థాయిలాండ్ దేశం ఒకటి.అయితే ఈ దేశంలో పర్యాటకులను ఆకర్షించేటటువంటి ఎంతో సుందరమైన ప్రదేశాలు మరియు బీచ్ లు వంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి.ముఖ్యంగా థాయిలాండ్ కి చాలామంది యువత ఎంజాయ్ చేయడం కోసం వెళుతుంటారు.అయితే ఎక్కువగా బాడీ మసాజ్ లు...

Read More..

ఆ వీడియో ద్వారా నన్ను ఏడిపించారంటున్న మహేష్ బ్యూటీ...

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతోంది.అయితే ఇటీవలే ఈ అమ్మడు నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు, భీష్మ అనే చిత్రల్లో నటించింది.ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.దీంతో ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్లలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ...

Read More..

జూపార్కులో పులి పిల్లకి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది.అన్ని దేశాలలో లక్షల సంఖ్యలో కరోనా రోగులు, వేల సంఖ్యలో కరోనా మరణాలతో ప్రజలందరిని భయపెడుతుంది.ఈ జెనరేషన్ చూస్తున్న అత్యంత భయానకమైన ప్రకృతి విపత్తు అంటే ఇదే అని చెప్పాలి.మానవ స్వార్ధం వలన వచ్చిందో,...

Read More..

కరోనాతో కష్టాలు.. ఏం చేద్దాం, ఎలా చేద్దాం: ఎన్ఆర్ఐ ప్రముఖులతో కేరళ సీఎం వీడియో కాన్ఫరెన్స్

భారతదేశంలో కరోనా వైరస్‌ కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం కేరళ.దేశంలో తొలి కరోనా కేసు ఇక్కడే నమోదవ్వగా, ఆ తర్వాత నుంచి విదేశీయులు, ఎన్ఆర్ఐల రాకతో అది మరింత తీవ్రరూపం దాల్చింది.అయినప్పటికీ సీఎం పినరయి విజయన్ దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ...

Read More..

చప్పట్లు,దీపాలు అయిపోయాయి, ఇప్పుడు మోడీజీ మరో కొత్త టాస్క్

గత నెలలో చప్పట్ల తో డాక్టర్ల కు కృతజ్ణతలు చెప్పాలి అని కోరిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీ అనగా నిన్న(ఆదివారం) రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్స్ ఆఫ్...

Read More..

వైరల్: ఉన్నట్టుండి పెద్దఎత్తున మరణిస్తున్న కాకులు.. కారణం ఏంటంటే?

కొన్ని సార్లు మూగ పక్షుల మరణం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది.అసలు అంత దారుణంగా ఎలా మరణిస్తున్నాయి? అనే అనుమానం కలుగుతుంది.ఇప్పుడు కూడా అలాంటి అనుమానమే కలుగుతుంది.తాజాగా తమిళనాడులోని పనపాక్కం సమీపంలో కాకులు పెద్దఎత్తున మరణిస్తూ ఉండటంతో ఎందుకు మరణిస్తున్నాయి అనే కారణాన్ని...

Read More..

మా హీరోలు తోపులు.. మీ హీరోలు జీరోలు

గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో టాలీవుడ్‌ హీరోల ఫ్యాన్స్‌ కోలీవుడ్‌ హీరోల ఫ్యాన్స్‌ మద్య వైరం నడుస్తున్న విషయం తెల్సిందే.మొన్నటి వరకు మహేష్‌బాబు ఫ్యాన్స్‌ వర్సెస్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ అన్నట్లుగా యుద్దం స్థాయిలో సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం...

Read More..

అందరూ లైట్లు వెలిగిస్తే... రామ్ గోపాల్ వర్మ ఏం వెలిగించాడో తెలుసా...

టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏదో రకంగా హైలెట్ అవుతూనే ఉన్నాడు.ఎప్పుడు ఎవరో ఒకరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే  రామ్ గోపాల్ వర్మకి...

Read More..

పెద్ద మనసు: ఢిల్లీలో 100 తెలుగు కుటుంబాలకు నిత్యావసరాలు అందించిన ఎన్ఆర్ఐ

కరోనా కారణంగా దేశంలో అన్ని రకాల పనులు నిలిచిపోయాయి.ముఖ్యంగా పలుగు, పారలు, గొడ్డళ్లు, గంపలు చేతబట్టి పెద్ద సంఖ్యలో పోటెత్తే కూలీలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు.రెక్కాడితే కానీ డొక్కాడని వీరి పరిస్ధితి ఇప్పుడు అగమ్యగోచరం.వీరి కుటుంబాలను ఆదుకోవడానికి కొందరు సాయం చేస్తున్నప్పటికీ...

Read More..

వారికి.... షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అంటూ వార్నింగ్ ఇచ్చిన దొరబాబు భార్య...

అయితే ఇటీవల కాలంలో జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్ గా పని చేస్తున్నటువంటి దొరబాబు విశాఖ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి అందరికీ తెలిసినదే.అయితే ఆ తరువాత దొరబాబు  తన స్నేహితులను కలవడం కోసం వెళ్ళాడని అతడి...

Read More..

అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఏకంగా లారీతో...

ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు అక్రమ సంబంధాల మోజులో పడి పచ్చని కాపురాన్ని బుగ్గి పాలు చేసుకుంటున్నారు.తాజాగా ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడన్న కారణంగా తన భర్తని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించిన ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో చోటు...

Read More..

ఒంటరితనంతో మెంటలెక్కుతోంది.. కాపాడండి: ఎన్ఆర్ఐ ట్వీట్‌కి స్పందించిన సీఎం

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా పలువురు తమ కుటుంబాలకు, అయినవారికి దూరమయ్యారు.స్వగ్రామాలకు వెళ్లిపోదామంటే ఎక్కడా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, ఉన్న చోట నుంచి కదిలేందుకు వీలు లేకపోవడంతో కొందరు మానసికంగా కృంగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ఓ...

Read More..

ఇలాంటి సమయంలో అలాంటి పనులు ఏంటంటున్న సానియా....

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవల కాలంలో  సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటోంది.అయితే ఇందులో భాగంగా ప్రస్తుత సమాజంలో జరిగేటువంటి కొన్ని సమస్యలు మరియు విషయాల గురించి అప్పుడప్పుడు తన అభిమానులతో చర్చించడం మరియు పంచుకోవడం వంటివి చేస్తుంటారు.అయితే  కరోనా వైరస్ కారణంగా...

Read More..

అమెరికాలో తెలుగు ఎన్నారైల పరిస్థితి ఎలా ఉందంటే...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్ సిటీ లో ఏకంగా కరోనా విరుచుకు పడింది.ఇప్పటి వరకూ న్యూయార్క్ లో 4 వేల మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.అమెరికా వ్యాప్తంగా ఎక్కడికక్కడ...

Read More..

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఎక్కడ? దీపాల వెలుగులో వీరు కనిపించలేదేం?

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో మనం అంతా ఒక్కటిగా కరోనాపై పోరాడుదాం, ఈ సమయంలో ఒకరికి ఒకరు సాయంగా నిలుద్దాం అనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ దీపాలు వెలిగించాలంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అత్యధికులు దీపాలు...

Read More..

ఆ తేడా డైరెక్టర్‌కు బాలయ్య మరో ఛాన్స్?

నందమూరి బాలకృష్ణ కొంతగ్యాప్ తరువాత తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, షూటింగ్‌ను ఏప్రిల్‌లో ప్రారంభించాలని అనుకున్నారు.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్...

Read More..

సెల్ఫ్ క్వారంటైన్ తో మెరుగవని ఆరోగ్యం, ఆసుపత్రికి చేరిన బ్రిటన్ ప్రధాని

గత కొద్దీ రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను కరోనా వదలడం లేదు.గత నెల 27 వ తేదీన ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించడం తో అప్పటి నుంచి కూడా ఆయన...

Read More..

కరోనా దెబ్బకు మారిన సమాజం..!

అవును.కరోనా వైరస్ ఇప్పటికే 12 లక్షలమందికిపైగా ప్రజలకు వ్యాపించింది.అందులో 65 వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు.ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా సమాజంలో కొన్ని మార్పులు కూడా జరిగాయి.ఆ మార్పులు చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తుంది.ఆ మార్పులు ఏంటి అనేది...

Read More..

లాక్ డౌన్ ఎత్తివేత నిజమే కానీ ?

ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలంతా గందరగోళం, భయాందోళనలో ఉన్నారు.కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి.ప్రపంచం ఎప్పుడు చవిచూడని విపత్తును ఇప్పుడు చూస్తోంది.ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇక దేశవ్యాప్తంగా విధించిన లాక్...

Read More..

అంజలి టాలీవుడ్‌ ఆశలన్నీ ఆ సినిమాపైనే ఆధారపడి ఉన్నాయి

తెలుగమ్మాయి అయినా కూడా కోలీవుడ్‌లో ఈ అమ్మడికి ఎక్కువగా అవకాశాలు దక్కాయి.తెలుగులో ఈ అమ్మడు ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా పెద్దగా అవి ఆడలేదు.దాంతో కోలీవుడ్‌కే పరిమితం అయ్యింది.అయితే తెలుగులో ఈ అమ్మడు రాణించాలనే పట్టుదలతో ఉంది.ప్రస్తుతం ఈ అమ్మడు...

Read More..

వారిని ఇడియట్స్‌ అంటూ ఆవేశంతో తిట్టిన మంచు మనోజ్‌

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోని లైట్లు అన్ని కూడా ఆర్పేసి దీపాలను వెలిగించిన విషయం తెల్సిందే.ప్రధాని పిలుపుకు స్పందించిన స్టార్స్‌ పలువురు దీపాలు వెలిగించిన వారిలో...

Read More..

లాక్‌డౌన్‌లో బొద్దుగుమ్మ ఏం చేస్తుందంటే..?

టాలీవుడ్‌లో అలా మొదలైంది చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన బబ్లీ బ్యూటీ నిత్యా మీనన్ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.వరుస హిట్‌లతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ కొంతకాలంగా సినిమాలను తక్కవ చేసింది.దీంతో ఆమె ప్రస్తుతం...

Read More..

జగన్ కు అన్నీ ఇబ్బందులే... ఈ ఆరు నెలలు అన్నీ కష్టాలే ?

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఈ పది నెలల కాలంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూనే వస్తున్నాడు.ముఖ్యంగా జగన్ తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదం కావడంతో పాటు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల మెప్పు పొందడం...

Read More..

సింగపూర్ లో భారతీయులకి కరోనా...!!!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా తన ప్రభావాన్ని చూపుతోంది.ఇప్పటివరకు కరోనా వార్తలు లేని సింగపూర్ రోజులు గడిచేకొద్దీ కరోనా బాధితుల వార్తల్లో నిలుస్తోంది.కేవలం ఒక్కరోజులో 120 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు సింగపూర్ వ్యాప్తంగా 1309 మందికి కరోనా సోకినట్లుగా ప్రభుత్వం...

Read More..

వాయిదా పడ్డ అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఎంపిక..!!!

అగ్రరాజ్యం అమెరికా ప్రజలు ఒకపక్క కారోనా వైరస్ కారణంగా విలవిలలాడిపోతూ ఉంటే మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకు రావడంతో ఎలాంటి పరిణామాలు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను...

Read More..

వైరల్‌ : పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ప్రసాద్‌లకు మరో బ్యాడ్‌ న్యూస్‌

సమ్మర్‌ అంటే పెళ్లిల సీజన్‌.ఈ సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది పెళ్లిలు జరగాల్సి ఉంది.కాని ఇప్పటి వరకు పెళ్లిల ఊసే లేకుండా పోయింది.లాక్‌ డౌన్‌ కారణంగా బయట తిరగడమే కష్టం అయ్యింది.ఇక పెళ్లిల మాట దేవుడు ఎరుగు.లాక్‌...

Read More..

హోంమంత్రి హోమ్ కే పరిమితమా ? అదే సీన్ రిపీట్ అవుతోందిగా ?

పేరుకే వారంతా మంత్రులు తప్ప పెత్తనమంతా సీఎం చేతిలోనే ఉండిపోవడంతో తమ హవా ఎక్కడ చెల్లుబాటు కాకపోవడంతో చాలాకాలంగా ఏపీ క్యాబినెట్ లో మంత్రులు జగన్ తీరుపై అసంతృప్తిగానే ఉంటూ వస్తున్నారు.అన్ని శాఖల మీద ఎప్పటికీ జగన్ ఒక్కడి పెత్తనమే కొనసాగుతూ...

Read More..

మహేష్ కోసం పరశురాం ఏం చేశాడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటంచిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు వంశీ...

Read More..

విడ్డూరం : అనారోగ్యం అంటూ డాక్టర్‌ వద్దకు వెళ్తే మద్యం తాగమని సలహా ఇచ్చాడు

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న విషయం తెల్సిందే.ఈ లాక్‌ డౌన్‌ సమయంలో దేశ వ్యాప్తంగా వైన్స్‌, బార్స్‌ కూడా మూత పడి ఉన్నాయి.దేశంలో గతంలో ఎప్పుడు లేని విధంగా వైన్స్‌ మూత పడటంతో మందు బాబులు...

Read More..

ఏపీలో పరిస్థితి ఆందోళనకరం జగన్ పై నిందలు ?

రోజురోజుకీ ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నా, ప్రజల్లో మాత్రం భయాందోళనలు ఇప్పటి వరకు తగ్గలేదు.ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య...

Read More..

బుకింగ్స్‌ అయితే ప్రారంభం, కాని నమ్మకం తక్కువే

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ గడువు ఈనెల 14తో ముగియనున్న విషయం తెల్సిందే.దాంతో పలు విమానయాన సంస్థు దేశీయ విమానాలకు బుకింగ్స్‌ను ఓపెన్‌ చేశాయి.ఈ నెల 15వ తారీకు నుండి విమానాల రాకపోకలు ఉంటాయి అన్నట్లుగా బుకింగ్స్‌ను ప్రారంభించింది.అయితే ప్రభుత్వ...

Read More..

దర్శనం ఆపేశాం, శ్రీవారి దేవాలయాన్ని మూసి వేయలేదు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌ డౌన్‌ను అము చేస్తున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలను కూడా మూసి వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.కాని అసలు విషయం ఏంటీ అంటే దేవాలయాలను మూసి వేయలేదు.కేవలం దర్శనంను...

Read More..

మోడీ పిలుపుకు అనూహ్య స్పందన

కరోనాపై పోరాటంలో అందరం భాగస్వామ్యం అవుతున్నాం, అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నాం అంటూ తెలియజేసేలా భారత ప్రధాని నరేంద్ర మోడీ 5వ తారీకు రాత్రి 9 గంటకు ప్రతి ఒక్కరు కూడా 9 నిమిషాల పాటు లైట్లు ఆఫ్‌ చేసి...

Read More..

తెలుగు రాష్ట్రాల్లో నిన్న నమోదయిన కొత్త కేసులు, మొత్తం కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్నా కూడా కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టక పోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిన్న కూడా...

Read More..

టెలివిజన్ లో ఆల్ టైం రికార్డులు బ్రేక్ చేసిన రజినీకాంత్ వైల్డ్ షో

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రజినీకాంత్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన అదికాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిపోతుంది.ఇక అతని సినిమా రిలీజ్ అవుతుంది అంటే వారం రోజుల టికెట్స్...

Read More..

ఒక్క సంతాప వింధు వల్ల పాతిక వేల మంది క్వారంటైన్‌

తన తల్లి మృతి చెందడటంతో బంధు మిత్రులను పిలిచి విందు ఏర్పాటు చేశాడు.తన తల్లి ఆత్మశాంతించాలని వచ్చిన వారికి కొసరి కొసరి వడ్డించాడు.లాక్‌ డౌన్‌ టైంలో కూడా ఏకంగా వెయ్యి మందికి పైగానే ఆ విందుకు హాజరు అయ్యారు.మామూలుగా అయితే అయిదు...

Read More..

మరోసారి ఐక్యత చాటిన టాలీవుడ్ సెలబ్రిటీలు

కరోనా విపత్కర పరిస్థితిలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఓ వైపు ప్రభుత్వానికి అండగా ఉంటూ కోట్ల రూపాయిలు విరాళాలుగా ఇచ్చారు.హీరోల నుంచి, దర్శకులు, నిర్మాతల వరకు అందరూ ముందుకొచ్చి కరోనాపై జరుగుతున్నా పోరాటంలో తమవంతు సాయం అందించారు.అక్కడితో ఆగకుండా ఇలాంటి విపత్కర పరిస్థితిలో...

Read More..

వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఐరన్ లెగ్ హీరోయిన్

టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసిన, స్టార్ హీరోలతో నటించే అవకాశం తెచ్చుకున్న వారు నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు.సినిమా తీయడంలో దర్శకుడు ఫెయిల్ అయిన అదేదో హీరోయిన్స్...

Read More..

రణబీర్ కపూర్ హీరోగా అల వైకుంఠపురంలో రీమేక్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.ఫ్యామిలీ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ...

Read More..

లూసీఫర్ పవన్ కళ్యాణ్ చేస్తా అంటే ఇచ్చేస్తా అంటున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఈ సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్...

Read More..

లవర్ బాయ్ లా కనిపిస్తున్న మహేష్ బాబు మేనల్లుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ వారసుడు అశోక్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.గతంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో గల్లా అశోక్ హీరోగా సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది.ఇప్పుడు...

Read More..

బాలీవుడ్ లో పాగా వేయబోతున్న అర్జున్ రెడ్డి భామ

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ షాలిని పాండే మొదటి సినిమాతోనే నటిగా తనదైన ముద్ర వేసింది.ఇక ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలలో కూడా జీవించేయడంతో తెలుగులో ఆమెకి అవకాశాలు పుష్కలంగా వస్తాయని అందరూ భావించారు.అయితే...

Read More..

చరణ్ కోసం గుసగుసలాడుతున్న ఇద్దరు డైరెక్టర్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్...

Read More..

లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న రౌడీ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ఫక్తు కమర్షియల్ మూవీగా తెరకెక్కించేందుకు పూరీ రెడీ అవుతున్నాడు.ఫైటర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో...

Read More..

ఆత్మకథపై పడ్డ ఆచార్య.. ఎప్పడు బయటపడేనో?

మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రంగా ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పనులు...

Read More..

ఫ్యాన్స్‌కు నచ్చే పవన్‌ను చూపిస్తానంటోన్న దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీఎంట్రీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా రెడీ చేస్తున్న పవన్, తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు.ఇక ఈ సినిమా తరువాత...

Read More..

బన్నీ ఖాతాలో ఎన్ని హిట్‌లో.. చేసినవి కాదు వదులుకున్నవి!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో అనే బ్లాక్‌బస్టర్‌ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో తన సత్తాను మరోసారి ఇండస్ట్రీకి చూపించాడు.అయితే బన్నీ కెరీర్‌లో హిట్‌లతో పాటు ఫ్లాపులు కూడా ఉన్నాయి.కానీ తన కెరీర్‌లో ఎన్ని...

Read More..

ఇక్కడ ఒక్క ఫ్లాప్‌తో అక్కడ ఫుల్ బిజీ!

టాలీవుడ్‌లో దర్శకనిర్మాతలు తెలుగు హీరోయిన్ల కంటే కూడా బాలీవుడ్ బ్యూటీలనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.దీంతో కొత్త హీరోయిన్లను తీసుకునేటప్పుడు కూడా అక్కడి పాపలనే రికమెండ్ చేస్తారు.కాగా కొందరు మాత్రం అక్కడి నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు.కానీ కొందరు మెరుపుతీగలా ఇలా...

Read More..

బాలీవుడ్ కుర్ర హీరోతో పూజా డేటింగ్..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ బ్యూటీగా మారిన పూజా హెగ్డేను తమ సినిమాలో ఖచ్చితంగా పెట్టుకోవాలని ప్రతి ఒక్క స్టార్ హీరో అనుకుంటున్నారు.ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు తమ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకుని సక్సెస్ కొట్టాలని రెడీ అయ్యారు.కాగా ఈ...

Read More..

మాస్ రాజా పవన్ కళ్యాణ్‌ల మల్టీస్టార్ మూవీ

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ క్రాక్‌ను రిలీజ్‌కు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.ఇక తన నెక్ట్స్ మూవీలను చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.అయితే సరైన హిట్ మాత్రం మనోడికి పడట్లేదు.ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ బిగ్గెస్ట్...

Read More..

ఆ విషయంలో పవన్‌ది ఐరన్ లెగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీఎంట్రీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసే పనిలో ఉన్నాడు పవన్.కాగా ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమా...

Read More..

ఆచార్యలో ఏడిపిస్తానంటోన్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న...

Read More..

లాఫింగ్‌ బుద్దా గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలు.. ఇది చదివాక మీరు అలా చేస్తారేమో

మూడ నమ్మకాలు అనిపించినా కూడా కొన్నింటిని నమ్మి తీరాలి అనిపిస్తుంది.మరీ పిచ్చిగా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి నమ్మొచ్చు అనిపించేవి కొన్ని ఉన్నాయి.వాటిలో ఒకటి లాఫింగ్‌ బుద్దా.ఇంట్లో లాఫింగ్‌ బుద్దా ఉంటే కష్టాలు ఉండవు అంటారు.అయితే దీన్ని కొందరు మూడ నమ్మకం అనుకున్నా...

Read More..

వి మూవీలో పెద్ద ట్విస్ట్.. ఆమె కూడానా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని తొలిసారి విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్...

Read More..

వైరల్‌ : అమ్మకంకు ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’.. కారణం ఏంటీ.. ధర ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా మోడీ ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ పేరుతో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహంను గుజరాత్‌లోని నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.ఆ విగ్రహంకు మూడు వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు...

Read More..

ఆమెతో అఫైర్ ఉందన్న జగపతి బాబు

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు హీరో జగపతి బాబు.అయితే వరుసగా ఫెయిల్యూర్ సినిమాలో ఫేడవుట్ అయిన ఈ హీరో, ఆ తరువాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు.లెజెండ్ సినిమాతో రెండో ఇన్నింగ్స్‌ను సూపర్ హిట్‌గా...

Read More..

ఏపీలో కరోనా టెన్షన్ ? కొత్త కేసులతో మరింత ఆందోళన ?

కరోనా వైరస్ విషయంలో ఏపీలో మొదట్లో పరిస్థితి కాస్త అదుపులో ఉన్నట్టు గా కనిపించినా, ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.మొదట్లో మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఈ వైరస్ వ్యాప్తి...

Read More..

మహేష్‌ 27 సినిమా నిర్మాతలకు కష్టాలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి వచ్చి సూపర్‌ హిట్‌ అయ్యింది.వంద కోట్ల వసూళ్లను ఆ చిత్రం దక్కించుకున్న విషయం తెల్సిందే.సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత మహేష్‌బాబు చేయబోతున్న ఆయన 27వ చిత్రంపై ఇప్పటి వరకు...

Read More..

ఎట్టకేలకు ఆమెకు నెగిటివ్ వచ్చిందోచ్

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు ఎట్టకేలకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.గతంలో నాలుగు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా అన్ని సార్లు కూడా పాజిటివ్ రావడం తో కనికా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.అయితే ఇప్పుడు తాజాగా ఆమెకు కరోనా పరీక్షలు...

Read More..

లాక్ డౌన్ మరో వారం పొడిగింపు ? కారణం ఇదేనా...?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి.కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని డబ్ల్యూహెచ్ఓ జారీచేసిన మార్గదర్శకాల్లో ఉండడంతో దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించింది.ఒక్కరోజుతో ఈ లాక్ డౌన్.ముగుస్తుంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా...

Read More..

బిగ్ బ్రేకింగ్ : కరోనా తో అమెరికాలో ఇద్దరు తెలుగు వైద్యులు మృతి..

అమెరికాలో కరోనా బారన పడి మృతి చెందుతున్న వారిలో అమెరికన్స్ అత్యధికంగా ఉన్నారని, వలస వెళ్ళిన వారిలో కరోనా బారినపడిన మృతి చెందిన వారు ఎవరూ లేరని వస్తున్న వార్తలకి బ్రేక్ పడిందనే చెప్పాలి.తాజాగా అమెరికాలో ఇద్దరు భారత సంతతికి చెందిన...

Read More..

వకీల్ సాబ్ దెబ్బకు ఆచార్య ఆగం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేస్తు్న్నాడు.‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌తో...

Read More..

బ్రిటన్: లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా కైర్ స్టార్మర్

బ్రిటన్‌ లేబర్ పార్టీ కొత్త నేతగా కైర్ స్టార్మర్ ఎన్నికయ్యారు.ఈ పదవి కోసం భారత సంతతికి చెందిన లిసా నంది, రెబెకా లాంగ్ బెయిలీలు పోటి పడ్డారు.అయితే పార్టీలోని ఆయన మద్ధతుదారులు, ఇతర సభ్యులు ఓటింగ్‌లో స్టార్మర్‌ను గెలిపించారు.వృత్తి రీత్యా న్యాయవాది...

Read More..

నేను చరణ్‌ కలిసి నటించాలనేది ఆమె కోరిక

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రం ఆచార్యలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాను చరణ్‌ నిర్మిస్తున్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందబోతుంది.సినిమా షూటింగ్‌కు కరోనా కారణంగా బ్రేక్‌ పడినది.షూటింగ్‌ నిలిచి పోవడంతో ప్రస్తుతం చిరంజీవి ట్విట్టర్‌లో సరదాగా సమయంను...

Read More..

పవన్‌ ఫాలోయింగ్‌తో నా జన్మ ధన్యమైందంటున్న థమన్‌

సౌత్‌ ఇండియాలోనే స్టార్‌ హీరో అయిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో భారీగా ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న విషయం తెల్సిందే.ఆయన ఫాలోయింగ్‌ ముందు ఇతర హీరోలు కూడా చిన్నబోవాల్సిందే.ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు 33...

Read More..

సినిమా హీరోలపై విరుచుకు పడ్డ రోజా భర్త

కరోనా విపత్తు నేపథ్యంలో సినిమా హీరోలు భారీగా విరాళం ఇవ్వాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తోటి సినీ కార్మికులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌ కే...

Read More..

ఇటలీ ప్రధాని భద్రతాధికారిని కూడా వదలని కరోనా,మృతి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా ఎవర్ని కూడా వదిలిపెట్టడం లేదు.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షలు కరోనా పాజిటివ్ కేసులు దాటగా, 60 వేల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.చైనా లో తొలిగా పురుడుపోసుకున్న ఈ కరోనా...

Read More..

భారీ బడ్జెట్‌ చిత్రాలకు కష్టాలు తప్పవా?

కరోనా కల్లోలం దేశ వ్యాప్తంగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెల్సిందే.సినిమా పరిశ్రమపై తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతుంది.ఈ సమయంలో టాలీవుడ్‌ సినీ కార్మికులు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు.ఇదే సమయంలో బడా నిర్మాతలు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.భారీ...

Read More..

కరోనాపై పుస్తకం...ఆవిష్కరించిన తానా ...!!!!

అమెరికాలో వరుస కరోనా మరణాలు ఎన్నారైలని ఆందోళనలోకి నేట్టేస్తున్నాయి.ఇప్పటికి అమెరికా వ్యాప్తంగా 8500 మంది మృతి చెందగా అందులో 3500 మంది మృతులు న్యూయార్క్ కి చెందినా వారు కావడం గమనార్హం.అంతేకాదు కరోనా భాధితుల సంఖ్య మొత్తం 2.7 లక్షలకి చేరుకుందని...

Read More..

హల్వా చేసుకొని తిన్న హాట్ భామ

కరోనా నేపథ్యంలో షూటింగ్ లు అన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.దీనితో ఒక్కొక్క స్టార్ తమలోని టాలెంట్ ను బయటపెడుతూ పలు వీడియో లు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో కొందరు స్టార్స్ బొమ్మలు వేస్తూ కాలక్షేపం...

Read More..

కరోనా పంజా: రోజుకు 1.25 లక్షల మంది పేదల కడుపు నింపుతున్న ఎన్ఆర్ఐ

కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో లాక్‌డౌన్ విధించారు.దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని రోజు కూలీల అవస్థలు వర్ణనాతీతం.వీరిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ చివరి వరకు ఆ సాయం రావడం లేదు.ఈ నేపథ్యంలో ఓ ఎన్ఆర్ఐ ఏకంగా రోజుకి 1.25...

Read More..

ఎన్టీఆర్‌పై ఎక్కువ ఫోకస్ అందుకేనట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వారందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్...

Read More..

మోడీ కి ట్రంప్ అభ్యర్ధన...ప్లీజ్ ఆమందు పంపండి..!!!

అమెరికాలో కరోనా ధాటికి ఒక్క రోజులోనే వందల మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కరోనా పుట్టిన చినా లో కూడా ఈ రేంజ్ లో వైరస్ వ్యాప్తి చెందలేదు.అంతేకాదు లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అగ్ర రాజ్య అధినేతకి...

Read More..

త్రివిక్రమ్ ఈసారి అది కూడా తెస్తున్నాడట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరఆర్ఆర్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా...

Read More..

ఇప్పుడు ఇగోలు అవసరమా పవన్ ?

దేశమంతా కరోనా పంజా విసురుతోంది.ఈ వైరస్ దాటికి వేలాది మంది గురవ ఈ వ్యాధి సోకిన వారు కూడా భయంతో విలవిల్లాడుతున్నారు.ఈ కష్టం నుంచి గట్టెక్కించే మార్గం ఇప్పట్లో కనిపించక అంతా ఆందోళనలో ఉన్నారు.ఇక ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్...

Read More..

అమెరికాలో తెలుగు ప్రజలకు భరోసా: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జగన్ స్పీచ్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.రోజు రోజుకి కేసుల సంఖ్య, మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఈ మహమ్మారి దెబ్బకు భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అక్కడే చిక్కుకుపోయారు. లాక్‌డౌన్‌తో పాటు ట్రావెల్...

Read More..

5జీతో కరోనాకి లింక్ అంటూ టవర్లు ద్వంసం... వదంతులపై సీరియస్

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే.ఇలాంటి సమయంలో కొంత మంది మూర్ఖులు, ఆకతాయిలు వాట్స్ యాప్ గ్రూప్స్ లో, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు.అనవసరమైన వదంతులు వ్యాపించి ప్రజలని మరింత భయాందోళనకి...

Read More..

రోడ్డు ప్రమాదానికి గురైన అల్లరి నరేష్ హీరోయిన్! లాక్ డౌన్ ని బ్రేక్ చేసి

దేశం మొత్తం మీద లాక్ డౌన్ ఉన్న సమయంలో కూడా కొంత మంది దానిని బ్రేక్ చేసి దూర ప్రాంతాలకి వెళ్తున్నారు.ఇలా చేసేది సామాన్యులు అయితే చెప్పొచ్చు కాని సెలబ్రిటీలు కూడా ఇదే పంథా అనుసరిస్తే దానిని ఉపేక్షించడం చాలా కష్టం.అయితే...

Read More..

పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ క్లారిటీ... నో కాల్ షీట్స్

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.ఇలాంటి సమయంలో ఆమె మీద ఒక న్యూస్ వైరల్ అయ్యింది.కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని, ఆమె తండ్రి ఇప్పటికే వరుడుని చూడటం జరిగింది అని...

Read More..

గోపీచంద్ కి ఐటమ్ పాపగా మారిన బాలీవుడ్ హీరోయిన్

హేట్ స్టొరీ 4తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అందాల ప్రదర్శనతో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతాల.అయితే బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ తో పాటు కొన్ని సినిమాలలో అవకాశాలు తెచ్చుకున్న పూర్తి...

Read More..

మనసు మార్చుకున్న కవిత...? సరిగ్గా ఏడాది తర్వాత ?

గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేసీఆర్ కుమార్తె కవిత ఘోర ఓటమి చవి చూశారు.అసలు కవిత ఓటమి చెందుతుందని ముందుగా ఎవరూ ఊహించలేకపోయారు .టిఆర్ఎస్ పార్టీలో తండ్రికి తగ్గ తనయురాలిగా యాక్టివ్గా...

Read More..

జగడం కాంబినేషన్ రిపీట్... 13 ఏళ్ల తర్వాత మళ్ళీ

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా సుకుమార్ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.అయితే అతని మొదటి సినిమా ఆర్య తర్వాత సుకుమార్ హీరో రామ్ తో జగడం అనే సినిమా చేశాడు.నెగిటివ్ హీరోయిజంతో టాలీవుడ్ లో ఫస్ట్ టైం డిఫరెంట్ కంటెంట్...

Read More..

అంతర్జాతీయ సమాజం నుంచి చైనాని బహిష్కరించాలి అంటున్న రామ్ దేవ్

కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి అన్ని దేశాల ప్రజలని భయపెడుతుంది.ఇక అమెరికా, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో భయానక వాతావరణం కనిపిస్తుంది.అక్కడ రోజు వందల సంఖ్యలో చనిపోతున్నారు.ఇక ఈ కరోనా వైరస్ అనేది చైనా చేస్తున్న బయోలాజికల్ వార్...

Read More..

బాలమేధావి కరోనా వైరస్ పై కాలజ్ఞానం... మే నెల వరకు ఇంతే

ప్రపంచంలో ఏదైనా ఒక కొత్త విషయం.వింత చోటు చేసుకుంటే దానిని బ్రహ్మం గారి కాలజ్ఞానం కి ముడిపెట్టేయడం జరుగుతూ ఉంటుంది.అలాగే ఇప్పుడు కరోనా వైరస్ గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారని ప్రచారం విస్తృతం అయ్యింది.అలాగే కరోనా వైరస్ గురించి రాయబడిన...

Read More..

కరోనాకి భయపడి ఆరుగురు వైద్యులు రాజీనామా

ప్రస్తుతం కరోనా విపరీతంగా వ్యాపిస్తూ ఉండటంతో డాక్టర్లు సైనికులుగా మారి యుద్ధం చేస్తున్నారు.ఇంతకాలం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో డబ్బులు గుంజుతారు అంటూ ప్రజలతో తిట్టించుకున్న వైద్యులు నిరంతరం విశ్రాంతి లేకుండా కరోనా రోగులకి సేవలు అందించడంతో...

Read More..

శశి థరూర్ కి చురకలు అంటించిన అద్నాన్ సమీ

పాకిస్తాన్ లో పుట్టి ఇండియాలో సెటిల్ అయ్యి భారత్ పౌరుడుగా మారిపోయిన ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.ఎప్పటికప్పుడు ఇండియా మీద తన కృతజ్ఞత చూపించుకుంటూ ఉంటాడు.ఇక మోడీ తీసుకున్న నిర్ణయాలకి మద్దతు ఇస్తూ ఉంటాడు.తాజాగా...

Read More..

సౌందర్య బయోపిక్ లో కీర్తి సురేష్

నేను శైలజా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.ఇక ఆమె కెరియర్ లో మహానటి సావిత్రి జీవిత కథతో వచ్చి మహానటి సినిమా ఒక వండర్ అని చెప్పాలి.కెరియర్ ఆరంభంలోనే అద్భుతమైన బయోపిక్...

Read More..

రూంలో ఒంటరిగా చేసుకోమంటున్న నిక్కర్ పాప

అందాల భామ అదా శర్మ తరచూ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.టాలీవుడ్‌లో హార్ట్‌ఎటాక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని ఆసక్తికరమైన పాత్రల్లో నటించి మెప్పించింది.కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా...

Read More..

రౌడీ హీరోను చాలా మిస్ అవుతున్న బ్యూటీ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య...

Read More..

బాహుబలికే ఫిక్స్ అయిన బన్నీ

ఈ ఏడాదిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుని బన్నీకి అదిరిపోయే స్టార్ట్‌ను అందించింది.ఇక ఇదే ఊపులో తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు బన్నీ.క్రియేటివ్ డైరెక్టర్...

Read More..

అవకాశాల కోసం గోదావరి బ్యూటీ అందాల ఎర

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలంటే అభినయంతో పాటు అందాల ఆరబోతకు కూడా సై అన్నాలి.అయితే రెండూ ఉన్నా కూడా కొందరికి మాత్రం అదృష్టం లేకపోవడంతో ఇండస్ట్రీలో రాణించలేకపోయారు.ఈ జాబితాలో 13బి, గోదావరి సినిమాల్లో నటించిన నీతూ చంద్ర కూడా వస్తుంది. మాధవన్‌తో కలిసి...

Read More..

మంచి మనసులోనూ నెం.1 అనిపించుకున్న నయన్‌

సౌత్‌లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా నయనతార దూసుకు పోతున్న విషయం తెల్సిందే.ఒక్కో సినిమాకు మూడు నాలుగు కోట్ల వరకు కూడా ఈమె అందుకుంటుందనే టాక్‌ వినిపిస్తుంది.సౌత్‌లో నయనతార స్థాయిలో మరే హీరోయిన్‌ కూడా అంతటి పారితోషికంను అందుకోవడం లేదు.ఇప్పుడు తన మంచి...

Read More..

ఏప్రిల్‌ 6న మోడీ ఏం ప్రకటించబోతున్నారు?

దేశ వ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్‌ డౌన్‌ రెండు వారాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఈనెల 6వ తారీకున ప్రధాని మోడీ అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం జరుగబోతుంది.దేశ చరిత్రలో మొదటి సారి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఈ క్యాబినెట్‌ సమావేశం జరుగబోతున్నట్లుగా...

Read More..

లైట్లు కాకుండా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఆపాల్సిన పని లేదు

ఏప్రిల్‌ 5వ తారీకున అంటే రేపు రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఇంటోలని ప్రతి లైట్‌ను బంద్‌ చేసి బయటకు వచ్చి గేట్‌ వద్ద నిల్చుని దీపం, కోవత్తి లేదంటే మొబైల్‌ టార్చ్‌...

Read More..

జనాలు ఉమ్మేస్తారు జాగ్రత్త.. అంబటికి నాగబాబు వార్నింగ్‌

పవన్‌ కళ్యాణ్‌ దేశ వ్యాప్తంగా చిక్కుకు పోయిన వలస కార్మికులపై స్పందిస్తూ చేసిన ట్వీట్‌పై వైకాపా నేత ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.ఈ సమయంలో రాజకీయాలు ఏంటీ అంటూ అసహనం వ్యక్తం చేయడం జరిగింది.అంబటి రాంబాబు చేసిన...

Read More..

భయాందోళన కలిగిస్తున్న ధారావి కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగి పోతున్నాయి.అయితే అమెరికా, ఇటలీల స్థాయిలో ఇండియాలో కరోనా కేసులు లేవులే అని కాస్త ఊరట పడుతున్న వారు ఇప్పుడు ధారావి సంఘటన తెలిసి భయాందోళనకు గురి అవుతున్నాయి.ఆసియాలోనే అతి పెద్ద...

Read More..