తెలుగు ఇండస్ట్రీ లో ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎస్పీ బాలు పాటలు అంటే మనలో చాలామంది ఇష్టపడేవారు ఉన్నారు.ఆ పాటలను నిత్యం వింటూ ఎంజాయ్ చేసే వారు ఎందరో.భౌతికంగా భూమి మీద బాలుగారు...
Read More..నటి ఐశ్వర్య రాజేష్ అందరికి సుపరిచితురాలే.కౌసల్య కృష్ణముర్తి సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందింది.ఐశ్వర్య పుట్టింది పెరిగింది అంతా చెన్నై లోనే.మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య తమిళంలో 25 సినిమాలు దాక నటించింది.రెండు మలయాళం సినిమాలు, ఒక హిందీ సినిమా కూడా చేసింది.అయితే...
Read More..ఔటర్ రింగ్ రోడ్డు అనగానే వేగంగా దూసుకెళ్ల వచ్చూ, వందల కిలోమీటర్లను అతి స్వల్ప వ్యవధిలో చేరుకోవచ్చని ఆలోచించే వారు లేకపోలేదు. నగరంలోని ట్రాఫిక్తో విసిగిపోయిన దూరప్రాంతాలకు వెళ్లే వారు ఈ ఔటర్ రింగ్ రోడ్దు ఎక్కితే చాలు క్షణాల్లో అనుకున్న...
Read More..ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా ను మట్టి కరిపించి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ను టీమిండియా 2 -1 తో కైవసం చేసుకుంది.అసాధారణమైన పోరాటంతో ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై అనితర సాధ్యమైన విజయన్ని టీమిండియా అందుకుంది.బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో 38 సంవత్సరాలుగా...
Read More..విజయవాడ గొల్లపూడి సెంటర్ వద్ద టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్షకు దిగి అరెస్టయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కొంతమంది టీడీపీ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన...
Read More..బుల్లితెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న షో ఏమిటి అంటే అందరూ ఇట్టే చెప్పేస్తారు బిగ్ బాస్ షో.అది ఏ భాషలో అయినా కానీ ఆ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా తమిళ బిగ్...
Read More..కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ సమయం లో వలస కూలీలను ఆదుకుని సోనుసూద్ రియల్ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే.దేశంలో చాలామంది హీరోలు ఉన్నాగాని కష్టకాలంలో ప్రభుత్వాలు కూడా ముందుకు రాని సమయంలో సోను సూద్ తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నాడు.కాగా...
Read More..ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హసన్ స్వల్ప అనారోగ్యం కారణంగా హస్పిటల్లో చేరారట.ఇందులో అభిమానులు బయపడ వలసిన విషయం ఏం లేదట.కుడి కాలు బోనుకి స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా కమలహాసన్ చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరారని వైద్యులు వివరించారు....
Read More..సాధారణంగా జనవరి మాసం వచ్చిందంటే చాలు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో మంచు అడుగులమేర రోడ్లను, ఇళ్లను కప్పేస్తుంది.ఎక్కడ చూసినా కూడా మంచు నురుగులు కనబడుతూ ఉంటాయి.ఇల్లు, కార్లు, వస్తువులు, రోడ్లు ఇలా అన్నిటిపై మంచు కురవడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇక...
Read More..జీవితంలో ఏదన్నా సాధించాలంటే పట్టుదల అనేది చాలా ముఖ్యం.ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినాగాని అనుకున్న లక్ష్యం చేరడానికి ప్రయత్నించాలి.అప్పుడే మనం అనుకున్న లక్ష్యం చేరతాము.ఇప్పుడు మనం సినీ ఇండస్ట్రీలో చూసే కొంతమంది నటి నటులు వారి జీవితంలో ఎన్నో బాధలు, కన్నీళ్లు...
Read More..ప్రపంచం మొత్తంలో కరోనా తొంగి చూడని ప్రాంతం ఏదైనా ఉందంటే అది లక్షద్వీప్ అని చెప్పవచ్చు.దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నా ఒక్క కేసు కూడా రాకుండా కాపాడుకున్న ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రస్తుతం సీన్ రివర్స్ అయిందట....
Read More..ఇటీవల మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి నాడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్షకు పిలుపునివ్వటం మనకందరికీ తెలిసిందే.కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దేవినేని ఉమా కౌంటర్లు వేస్తూ విజయవాడ నడిబొడ్డులో...
Read More..క్రికెట్ ఆడడం అంటే చాలా మందికి ఇష్టం.మరికొందరికి ప్రాణం.ఇక మన భారతదేశంలో క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్రికెట్ కు ఉన్న ప్రాధాన్యత ఏ ఆటకు లేదంటే నమ్మండి.ఇక క్రికెట్ ఆడవారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వారి బౌలింగ్ వేయడంలో...
Read More..చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ఎంత టాలెంట్ ఉన్న కూసింత అదృష్టం లేకపోతే.కెరీర్ ఎక్కడో చోట ఆగిపోవాల్సిందే.అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి అదృష్టవంతులు చాలామందే ఉన్నారు.ఒకప్పటి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి నిన్నమొన్న వచ్చిన విజయ్ దేవరకొండ వరకు వాళ్ళ...
Read More..మానవ శరీరంలో ఉండే అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి.ఇవి శ్వాస ప్రక్రియలో పాల్గొంటాయి.ఇది మనం పీల్చుకునే ఆక్సిజన్ ను అన్ని అవయవాలకు చేరేలా చేస్తుంది.కాగా ఊపిరితిత్తులకు ఏదైనా సమస్య కలిగితే మిగతా అవయవాలకు సరఫరా ఈ విధానంలో మార్పు వచ్చి అవయవాలు దెబ్బతింటాయి.కాబట్టి...
Read More..ప్రేమ ప్రేమ నువ్వు ఏం చేస్తావని అడిగితే, నన్ను నమ్మిన వారిని నిలువునా ముంచేస్తా అని బదులిచ్చిందట. ప్రస్తుతం సమాజంలో స్వచ్చమైన ప్రేమకు చోటు లేదన్న విషయం తెలిసిందే.అయినాగానీ కలుషితమైన ఈ ప్రేమను నమ్ముకుని ఎందరో యువతి యువకులు తమ జీవితాలను...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే సలార్ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా ఈరోజు...
Read More..ఒకటి, రెండు రోజులు ఎవరైనా స్నానం చేయకపోతే వారితో పాటు వారి పక్కన ఉన్న వారికి కూడా చాలా కష్టతరంగా ఉంటుంది.ఎవరైనా ఒకటి, రెండు రోజులు స్నానం చేయకపోతే శరీరం మొత్తం కూడా చెమట వాసనతో ఉండిపోయి చాలా అసహనంగా కనపడతాము.కానీ...
Read More..మెగా కాంపౌండ్ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది.దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే...
Read More..టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే సినిమాలపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు నెలకొంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.అయితే కరోనా కారణంగా ఈ సంక్రాంతికి సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయా అనే సందేహం అందరిలోనూ నెలకొని ఉంది.దీంతో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు ప్రేక్షకులు...
Read More..అమెరికాకు నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బిడెన్ కమలా హారిస్ లు ప్రమాణ స్వీకారం ఈ నెల 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ప్రమాణ స్వీకారానికి ఇంకా కొన్నిగంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది.ఎలాంటి అవాంచనీయమైన సంఘటనలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.జనవరి...
Read More..మనం సాధారణంగా మనుషుల వివాహం చూస్తూ ఉంటాం.కానీ, ఆ ఊరిలో గొర్రె, పొట్టేలకు వివాహం నిర్వహించడం వారి అనాదికాలం నుంచి ఒక ఆచారం ప్రకారం వారు వాటికి వివాహం నిర్వహిస్తున్నారు.ఆ ఊర్లో ప్రజలు మా ఊర్లో గొర్రె, పొట్టేలు వివాహానికి అందరూ...
Read More..ఏపీలో జనసేన, బీజేపీ ల మధ్య కొనసాగుతున్న పొత్తు వ్యవహారం రెండు పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారడంతో పాటు, ఈ విషయంలో ఈ విధంగా ముందుకు వెళ్లాలనేది అంతు పట్టని విషయంగా మారింది.ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఎవరు పోటీ...
Read More..టాలీవుడ్లో వచ్చిన ఎఫ్2 చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.పూర్తి కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ‘ఎఫ్2’కు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్లు కలిసి నటించగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ...
Read More..అగ్ర రాజ్యం అమెరికాకు అధ్యక్ష ,ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బిడెన్ ,కమలా హారీస్ ల ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి.జనవరి 20వ తేదీన ఎంతో వైభవంగా ప్రమాణ స్వీకారాన్ని చేయనున్నారు.ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ రోజుగా జనవరి 20 నిలిచిపోనుంది.ఎందుకంటే దేశం...
Read More..ఏపీ సీఎం జగన్ నేడు హస్తిన బాట పట్ట బోతున్నారు.ఈ టూర్ లో కేంద్ర బిజెపి పెద్దలను కలిసి అనేక విషయాలపై జగన్ చర్చించనున్నట్లు సమాచారం.ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారితో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యి అనేక...
Read More..ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ టూర్ కి రెడీ అవుతున్నారు సీఎం వైఎస్ జగన్.ఈ పర్యటనలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీకి...
Read More..మనలో చాలా మంది సాధారనంగా ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటు ఉంటారు.ఇందులో ఎక్కువ శాతం శునకాలను తెచ్చుకొని పెంచడం మనం చూస్తూనే ఉంటాం.అంతే కాకుండా వాటిని ఇంట్లోనే ఒక వ్యక్తి లాగా భావించడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇలా ఒక ఇంటి యజమాని...
Read More..బాలీవుడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మినిషా లంబా.యహాన్ సినిమా ద్వారా మినిషా లంబా నటిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు.సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా ఆమె బిజీగా ఉన్నారు.నిన్న మినీషా లంబా 36వ పుట్టినరోజు కాగా పుట్టినరోజు...
Read More..దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి రావడమే ఓ సంచలనం.ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక ఆయన జీవితంలో అనేక ఉత్తాన పతనాలు చూసింది.లక్ష్మీపార్వతి ఎంట్రీయే అనేక రాజకీయ మార్పులకు, వివాదాలకు కారణమైంది.ఇక ఎన్టీఆర్...
Read More..ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మేలు చేసే రీతిలో వైయస్ జగన్ సర్కార్ వైయస్ఆర్ జలకళ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చడానికి కసరత్తులు ప్రారంభించింది.రాష్ట్రంలో బీడు వారిన భూములకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ అమలు చేయబోతున్న “వైయస్ఆర్ జలకళ పథకం” తొలుత...
Read More..ఇటీవల సోమవారం నాడు విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి ఫస్ట్ నుండి పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.స్కూల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా...
Read More..గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 13 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.పూర్తి విషయంలోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రంలో బన్సవరా జిల్లాకు చెందిన వలస కూలీలు కిమ్ చార్ రాస్తా వద్ద...
Read More..ఇప్పుడు ఫుల్లు క్లారిటీ వచ్చేసింది.తన నైజాన్ని పొట్ట విప్పి.చూపించేసింది బీజేపీ.ఎక్కడైనా తమదే పైచేయి అన్నట్టుగా కమల నాథులు కుండబద్దలు కొట్టేశారు.ఇక, తిరుపతి ఉప ఎన్నికకుసంబంధించి ప్రచారానికి కూడా రెడీ అయిపోయారు.ఏం చేయాలి.ఎలా ముందుకు వెళ్లాలి.తిరుపతిలో ఎలా సత్తా చాటాలి.ఎవరెవరు ఏయే బాధ్యతలు...
Read More..బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో తర్వాత వరుస అవకాశాలతో బిజీ అవుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా.? అంటే మోనాల్ మాత్రమేనని చెప్పాలి.బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న మోనాల్ అల్లుడు అదుర్స్ సినిమాలో...
Read More..యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాల్లో గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కాగా డియర్ కామ్రేడ్ సినిమా అనుకున్న స్థాయిలో...
Read More..తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 19, మంగళవారం,2021 ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 06.39 సూర్యాస్తమయం: సాయంత్రం 05.56 రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు అమృత ఘడియలు: ఉ.07.35 నుంచి 08.15...
Read More..స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్.ఏకంగా 12 ఏళ్ల పాటు తిరుగులేని ఇమేజ్ తో స్టార్ హీరోలకు జోడిగా ఆడిపాడిన ఈ అమ్మడు ప్రస్తుతం కూడా అదే స్పీడ్ ని...
Read More..ఒక సినిమాలో అద్భుతమైన డైలాగులు అంత అద్భుతమైన పాటలు, మంచి కథనం, కథ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది.అయితే పాటలు డైలాగ్స్ లేకుండా అసలు సంభాషణలు లేకుండా మూకీ సినిమాలతో హిట్ కొట్టడం అనేది చాలా అరుదైన విషయం.హాలీవుడ్ లో...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలంటే...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు రెండు సినిమాలు స్టార్ట్ చేశాడు.అందులో సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోశియమ్ ఒకటి కాగా,...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపధ్యంలో ఉన్న కథతో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.వరుణ్ తేజ్ కెరియర్ లో సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో...
Read More..ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘రెడ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు...
Read More..లాక్ డౌన్ కి ముందు పెళ్లి వేడుకలు అంటే ఎంతో ఘనంగా జరిగేవి.సెలబ్రిటీ కుటుంబాలలో వివాహాలు అంటే కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టేవారు.అలాగే సాధారణ ప్రజలు కూడా పెళ్లి వేడుకని పెద్ద పండగా చేసుకునేవారు.అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చాలా...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.దాదాపు రెండేళ్ల తరువాత పవన్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి...
Read More..యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘రెడ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటే ప్రయత్నం చేశాడు రామ్.కాగా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘రెడ్’...
Read More..అధిక బరువు.ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, హార్మోన్ల లోపం, మద్యం అలవాటు ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరుగుతుంటారు.ఇక ఈ అధిక బరువును నిర్లక్ష్యం చేస్తే.గుండె...
Read More..ప్రకృతిలో ఏర్పడే మార్పులను తట్టుకుని జీవించడం మానవుడు అలవాటు చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఒక్కోసారి ప్రకృతిలో ఏర్పడే ఊహించని మార్పులు ప్రాణాలు కూడా తీస్తాయి.ఇలా అనుకోకుండా జరిగే వాతావరణ మార్పుల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఎన్నో ఇబ్బందులు ఏర్పడి...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాను తెలుగు నేటివిటీకి తగిన...
Read More..లోకంలో మానవత్వమా నువ్వెక్కడున్నావని ప్రశ్నిస్తే.పిచ్చివాడా నేను ఎప్పుడో మంటగలసిపోయా.మీరే అనవసరంగా నా పేరు చెప్పుకుని ఎన్నో దారుణాలు చేస్తున్నారని ఏడ్చిందట. నిజమే కదా కామం కళ్లను కప్పివేయగా కన్నుమిన్ను కానక, కన్నవారినే బలితీసుకుంటున్న పాపపు సమాజంలో బ్రతుకున్నాం.ఆడవారిపై అఘాయిత్యాలు జరగకుండా ఎన్ని...
Read More..తెలంగాణలో బీజేపీ అన్ని విధాలుగా బలపడాలని చూస్తున్న బీజేపీ ఇక ఇతర పార్టీల కీలక నేతలపై దృష్టి సారించింది.ఎటువంటి లీకులకు తావు లేకుండా కీలక నేతలపై గురిపెట్టిన బీజేపీ ఆ సదరు నేతలెవరో బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.కాని తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే,...
Read More..ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు పరిశీలిస్తే గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును, జనసేన కార్యకర్త అయినా బండ్ల వెంగయ్య నాయుడు తమ గ్రామంలోని రోడ్డు సమస్యపై...
Read More..మోడీ సర్కార్ నిరుద్యోగుల కోసం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.దీని ద్వారా ఈజీగా ఉపాధి పొందవచ్చు.ఈ స్కీమ్ లో వారే ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కలిగపిస్తారు.పి ఎం కె వి వై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన భాగంగా మన నరేంద్ర...
Read More..బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణలో అన్ని జిల్లాల పర్యటనలు చేస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ బిజీబిజీగా పర్యటిస్తున్నారు.ఇప్పుడు బండి సంజయ్ ఇంతలా జిల్లాల పర్యటనల పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.రాష్ట్రంలో ఎక్కడ బీజేపీ కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా తానే...
Read More..రాజకీయ పార్టీలన్నాక ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించుకోవడానికే చూస్తారన్న విషయం ప్రతి వారికి తెలిసిందే.ఇందులో భాగంగా ప్రతిపక్షం వారిని ఆడిపోసుకోవడం షరా మామూలే.ఇలాంటి మాటల యుద్ధాలకు మన రెండు తెలుగు రాష్టాల్లో ఉన్న పార్టీలకు పెట్టింది పేరు. ఇలా ఒకరినొకరు తిట్టిపోసుకోవడం...
Read More..నేటి కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో తలనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు.ఉరుకుల పరుగల జీవితంలో పని ఒత్తిడి, మానసిక ఆందోళన, వాయిస్ పొల్యూషన్, ఆహారపు అలవాట్లు, సరైన సమయానికి తినకపోవడం ఇలా రకరకాల...
Read More..లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో కాజల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.గతేడాది అక్టోబర్ నెల 30వ తేదీన ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ కు పెళ్లి తరువాత...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన చేయడం కొత్తేమి కాకపోయినా అప్పుడప్పుడు అలా వెళ్లి వస్తుంటారట.ఈ క్రమంలో మరొకసారి కాళేశ్వరాన్ని చూడాలని కోరిక కలిగింది కావచ్చూ కేసీఆర్ కు.అందుకే రేపు అంటే మంగళవారం కాళేశ్వరం పర్యటనకు సిద్దం అయ్యారట. హైదరాబాద్ నుండి...
Read More..తెలంగాణలో బీజేపీ రోజురోజుకు ఎంతలా బలపడుతుందో మనం చూస్తూనే ఉన్నాం.ఒకప్పుడు కార్యకర్తలు లేక ఎటువంటి ఎన్నికల్లోనైనా ప్రభావం చూపని బీజేపీ ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తి భిన్నంగా తయారైంది.ఎటువంటి అంచనాలు లేకుండా అసలు టీఆర్ఎస్ బీజేపీని అసలు లెక్కలోకి తీసుకునే పరిస్థితి.అటువంటి...
Read More..తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలుపెట్టారు.లైగర్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ ను చూసి ఆయన...
Read More..కొందరు పొద్దున్నే ఉదయం లేవగానే ఒక కప్పు చాయ్ లేదా కాఫీ పడితే కానీ ఆ రోజు ముందుకు కొనసాగదు.మరికొంతమంది అయితే నిద్ర లేవగానే వేడి వేడి టీ తాగిన తర్వాత వారి రోజు వారి పనులను మొదలు పెడుతూ ఉంటారు.ఇక...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రేజ్ ఉన్న కొద్దీ పెరుగుతుంది.ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాలు ఇంకా పూర్తి కాకముందే దేశవ్యాప్తంగా సీఎం రేసులో సీనియర్లకు మంచి పోటీ ఇస్తున్నాడు.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ జగన్...
Read More..నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట విశ్వరూపం నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా సినీ ప్రముఖులు, డైరెక్టర్లు నిర్మాతలు వారి స్టైల్ లో ఘన నివాళులు అర్పిస్తున్నారు.ఈ సందర్భంగా తాజాగా నిర్మాత రామ్ ఆచంట సోషల్ మీడియా...
Read More..అదేంటండి కరోనా వైరస్ వ్యాక్సిన్ను ఇంట్లో తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు.అదేమన్న మిక్సిలో వేసి పట్టే మసాల పొడి అనుకుంటున్నారా? లేక నూనెలో గోలించే అప్పడాలని అనుకుంటున్నారా? వ్యాక్సిన్ అండీ.వ్యాక్సిన్ అంటే అలాంటి ఇలాంటి వ్యాక్సిన్ కాదు కొన్ని లక్షల ప్రాణాలు...
Read More..సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనిషికి స్వేచ్ఛ పెరిగింది.అదేవిధంగా ఫేస్బుక్ మరియు ట్విట్టర్ దుర్వినియోగం కూడా పెరిగింది.ఈ ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ దుర్వినియోగంపై సమన్లు జారీ చేసిన ప్రభుత్వం ఈనెల 21న తమ ముందు హాజరు కావాలని ఐటీ పార్లమెంట్...
Read More..నేటి కాలంలో ఏది లేకున్నా ఉంటున్నారు.కానీ, మేకప్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు.ముఖ్యంగా అమ్మాయిల్లో చాలా మంది మేకప్ వేసుకోకుండే.ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టడం లేదు.సహజ అందానికి కాస్త మేకప్ టచ్ ఇస్తే.మరింత అందంగా కనిస్తారు.అందుకే అమ్మాయిలు మేకప్ వేసుకునేందుకు...
Read More..అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైనప్పుడు ట్రంప్ మద్ధతుదారులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దొడ్డిదారిలో అధికారాన్ని అందుకునేందుకు ట్రంప్ ప్రయోగించిన ఈ అస్త్రం ఆయనకే చేటు చేసింది.ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం...
Read More..తెలంగాణలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి.ఏ పట్టణంలో చూడు నిత్యం ప్రమాదాల బారిన పడి ఎందరో మరణిస్తున్నారు.వీరినే నమ్ముకున్న వారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇక రోజుకు పదుల సంఖ్యలో వాహన ప్రమాదాలు జరుగుతున్న వాటిని...
Read More..ప్రస్తుత రోజుల్లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టాక్సీ డ్రైవర్లు వినూత్న రీతిలో ఆకర్షించే విధంగా వారి టాక్సీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.అంతేకాకుండా ప్యాసింజర్ లకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త కొత్త ఆలోచనలను అమలు చేస్తున్నారు.తాజాగా గ్రీస్ దేశానికి చెందిన ఒక టాక్సీ డ్రైవర్...
Read More..కోడికూతతో నిద్రలేచి, ఇల్లువాకిలి ఊడ్చి పేడనీటితో కళ్లాపిచల్లి ముంగిట్లో ఒద్దికగా ముగ్గులు వేయడం భారతీయ సంస్కృతి.స్పష్టంగా చెప్పాలంటే హైందవ సంప్రదాయం.సాధారణంగా పల్లెటూళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అలవాటు.పట్టణీకరణ, నగరీకరణ పెరిగాక, అపార్ట్మెంట్ కల్చర్, సిమెంటు గచ్చులు, పాలిష్బండల మోజు పెరిగాక...
Read More..నందమూరి బాలయ్య అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు టిడిపి పార్టీకి చెందిన నాయకులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.25 వ వర్ధంతి సందర్భంగా టిడిపి పార్టీకి చెందిన నాయకులు నందమూరి కుటుంబ సభ్యులు ఈ వర్ధంతిని ఘనంగా...
Read More..ఒక సోషల్ మీడియా వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోయాయి.అలాంటి ఘటన ప్రస్తుతం జరిగింది.కర్ణాటకలోని ఇలాంటి సంఘటన అక్కడ ప్రజలకు కలకలం రేపుతోంది.ఒకే ప్రాంతానికి చెందిన యువకులు అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడిని కత్తితో పొడిచి చంపిన దారుణమైన ఘటన...
Read More..బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరుపరచిన విషయం తెలిసిందే.అప్పటి నుండి ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇక హాఫీజ్ పేట భూ వివాదంలో పోలీసులు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు.ఈ పర్యటనలో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మరికొంతమంది కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా రాష్ట్రంలో ...
Read More..ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏదైనా ఒక వస్తువు కానీ ఫుడ్ కానీ కావాలి అంటే తెచ్చుకో లేమో చేసుకోలేము అన్న పరిస్థితులలో ఎన్నో సోషల్ యాప్స్ ఉన్నాయి.అవి ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్,మంత్ర ఇలా ఎన్నో రకాల యాప్స్ ఉన్నాయి.మనం ఏదైనా ఒక...
Read More..బుల్లితెర పై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో ఎవరినైనా అడుగుతే అందరూ ఇట్లే చెప్పేస్తారు జబర్దస్త్ అని.ఇక ఈ షోకు అత్యధికంగా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.అలాగే ఇందులో నటించే వాళ్లకు ఎంతటి క్రేజీ ఉందన్న సంగతి అందరికి...
Read More..శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.తొలి సినిమాతోనే నటిగా జాన్వీ కపూర్ మంచి పేరును సంపాదించుకుంది.ఇతర ఇండస్ట్రీల నుంచి జాన్వీ కపూర్ కు ఆఫర్లు వస్తున్నా ఆచితూచి...
Read More..కోవూరు శాసనసభ్యుడు, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇదివరకు ఎన్నో సార్లు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.తాజాగా ఇలాంటి వివాదమే ఒకటి తెరపైకి వచ్చింది.ఈ సారి మాత్రం ఏకంగా నెల్లూరు ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారట.స్థానికంగా జరుగుతున్న...
Read More..వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా తన నియోజకవర్గానికి సంబంధించి అధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా అధికారులు అందరూ ఉండగానే ఎమ్మెల్యే రోజా కన్నీటి పర్యంతమయ్యారు.పూర్తి విషయంలోకి వెళితే తిరుపతిలో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది.ఈ...
Read More..కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ మొదట్లో రకుల్ కు మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా ఆఫర్లు రాగా ఆ సినిమాలు సక్సెస్ కావడంతో...
Read More..ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన సేవలు...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానల్ అయిన ఈ టీవీ లో ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ షో లలో కమెడియన్లు తమ స్కిట్ ల...
Read More..టాలీవుడ్ లో వారుసుల హావ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సీనియర్ హీరోలు మాత్రమే కాదు నిర్మాతలు, దర్శకులు కూడా తమ కుమారులను హీరోలుగా వెండితెరకు పరిచయం చేస్తుంటారు.దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి తమ కుమారులను వెండి తెరకు హీరోగా పరిచయం చేశారు.కానీ...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన కలకత్తా బ్యూటీ “కమలినీ ముఖర్జీ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జెమినీ టీవీలో అప్పట్లో ప్రసారమయ్యే “చి.ల.సౌ స్రవంతి” అనే ధారావాహిక బుల్లితెర ప్రేక్షకులు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. ఈ ధారావాహికలో హీరో హీరోయిన్లుగా నటించిన నంద కిషోర్, మీనా కుమారి, లక్ష్మి, భరణి...
Read More..మన సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, అంచలంచలుగా తమ నటనతో అందరిని మెప్పిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని తెచ్చుకున్నారు.అలాంటి కోవలోకి మన మెగాస్టార్ తరువాత వచ్చే హీరోలలో రవితేజ కూడా ఒకరు...
Read More..సాధారణంగా మనం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే వేడుకలను జరుపుకుంటు ఉంటాం.ఇలా బర్త్ డే వేడుకలలో యువత చేసే కొన్ని పనులు వల్ల జైలు పాలు అవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉంటాం.ప్రస్తుత రోజుల్లో యువత ప్రత్యేకత...
Read More..చట్టం నా చుట్టం.డబ్బులుంటే ఆ చట్టాన్ని కూడా కొని ఇంటి గుమ్మం ముందు గూర్ఖాలా నిలపెట్ట వచ్చు అని అనుకునే వారికి ఇప్పుడు మనం చదవబోయే ఘటన షాక్ కలిగిస్తుంది. మనదేశంలో ఎన్ని నేరాలు, అవినీతి పనులు చేసినా చట్టంలో ఉన్న...
Read More..మామూలుగానే అల్లుడు అత్త గారి ఇంటికి వచ్చాడు అంటే వారు చేసే మర్యాదలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అదే అల్లుడు పండుగ సందర్బంగా ఇంటికి వచ్చాడు అంటే ఇక అత్తింటి వారు రకరకాల వంటకాలు చేసి అల్లుడికి మర్యాదలు చేస్తూ...
Read More..సహజంగా మనకు పెళ్లి అంటే.వేదమంత్రాలు, పురోహితులు, ఏడడుగులు, మూడు ముళ్ళు ఇలా అనేక సంప్రదాయాలు పట్టించడం మనం చూస్తూనే ఉంటాం.ఇలా ఒక్కొక్క కులం వారు ఒక విధంగా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు.ఎవరి మతానికి అనుగుణంగా ఆ మత పెద్దలు తెలిపిన విధంగా...
Read More..ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మెట్రో ట్రైన్ ప్రాజెక్టులకు సంబంధించి భూమి పూజ చేశారు.గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్-2కు, సూరత్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మోడీ...
Read More..కామెడీ పాత్రల్లో, విలన్ పాత్రల్లో, రాజకీయ నాయకుడి పాత్రల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నర్సింగ్ యాదవ్.2020 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన కిడ్నీ సమస్యతో హైదరాబాద్ లో నర్సింగ్ యాదవ్ మృతి చెందారు.నర్సింగ్ యాదవ్ సతీమణి చిత్ర...
Read More..చింతకాయల అయ్యన్నపాత్రుడు….టీడీపీకి వీర విధేయుడు.ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకుడు.టీడీపీని ఎంతోమంది నాయకులు వీడినా కూడా అయ్యన్న మాత్రం పార్టీతోనే ఉన్నారు.ఇక 1983, 1989, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో అయ్యన్న నర్సీపట్నం నుంచి అదిరిపోయే విజయాలు...
Read More..G7 సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోడీ ని ఆహ్వానించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.ప్రతిసారి వివిధ దేశాల్లో జరగగా ఈసారి మాత్రం బ్రిటన్ దేశంలో ఈ సదస్సు జరగనుంది.కాగా జరగబోయే G7 ఈ సదస్సులో ఇండియా తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ...
Read More..టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాత పంపిణీదారుడు వి.దొరస్వామి రాజు ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు.ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించటంతో గత కొద్దిరోజులుగా బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.దీనికి తోడుగా సహకరించని వయస్సు కారణంగా సోమవారం...
Read More..ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.కొత్త కొత్త పరికరాలతో రోజు రోజుకి అనేక మార్పులు, అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచం ముందుకు కొనసాగుతుంది.ఈ తరుణంలో డ్రోన్ల వినియోగం చాలా ఎక్కువ అయింది.మనలో చాలా మంది ఈ డ్రోన్ల...
Read More..ప్రియదర్శి, గౌరి ప్రియారెడ్డి, హర్శిత్ మల్గిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించి గుర్రాల ఉదయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మెయిల్.ఈ నెల 12వ తేదీన ఆహా ఓటీటీలో ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన...
Read More..అమెరికన్ నటి, సింగర్, డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్ అయిన జెన్నీఫర్ లోపేజ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని కలిగి ఉన్నారు.తెలుగు లో జల్సా సినిమాలో ‘జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి’ అంటూ ఒక పాట కూడా రూపొందించిన విషయం తెలిసిందే.ఆమె...
Read More..మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ కథ పడితే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అనే మాట టాలీవుడ్ లో తరుచుగా వినిపిస్తుంది.అయితే కమర్షియల్ కొలతలు కరెక్ట్ గా తెలిసిన వారే రవితేజ ఎనర్జీని ఉపయోగించుకోగలరు.ఈ కారణంగానే...
Read More..సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలలో భాగంగా ఉరుములు మెరుపులతో పిడుగులు పడుతుండడం మనం చూస్తూ ఉంటాము.ఈ విధంగా పిడుగులు పడినప్పుడు పడిన ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది.ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతుంటారు.కానీ 12 సంవత్సరాలకు ఒకసారి శివాలయంలో ఉన్న శివుడి మీద...
Read More..జనవరి 16వ తారీఖు నాడు ప్రధాని మోడీ చేతుల మీదుగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం దేశ వ్యాప్తంగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.మొదట ఫ్రంట్ లైన్ లో పనిచేసిన వైద్య సిబ్బందికి కరోనా టీకా వెయ్యాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర...
Read More..బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సోనాల్ చౌహాన్.రెయిన్ బో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సోనాల్ చౌహాన్ బాలకృష్ణకు జోడీగా లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో నటించారు.లెజెండ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా సోనాల్ కెరీర్...
Read More..ఏపీలో అధికార వైసీపీ ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ పార్టీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది.వీరితో పాటు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే మద్ధతు కూడా వైసీపీకి ఉంది.దీంతో 156 ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉంది.అంటే...
Read More..ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.ఈ క్రమంలో ఆయన భార్య లక్ష్మీపార్వతి కూడా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న...
Read More..గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.విజయవాడకు సమీపంలో ఉన్న నియోజకవర్గం మంగళగిరి.ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు సీనియర్ నాయకుడు.విమర్శల కింగ్.ఆళ్ల రామకృష్ణారెడ్డి.2014లో ఆయన ఇక్కడ నుంచి విజయం సాధించిన తర్వాత.చంద్రబాబు సర్కారుపై విమర్శలు చేయడం, న్యాయపోరాటానికి దిగడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా...
Read More..బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా అషురెడ్డి, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ ప్రేక్షకులకు సుపరిచితమే.జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీని సంపాదించుకోగా రాహుల్ సిప్లిగంజ్ పాటలు...
Read More..ఏపీలో అధికార వైఎస్సార్సీపీలో కేవలం కొన్ని వర్గాల నేతల పెత్తనమే నడుస్తోందని వారి హవానే ఉందన్న చర్చలు కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.వారి దెబ్బతో అదే పార్టీలో మిగిలిన సామాజిక వర్గాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోతోన్న పరిస్థితి.చాలా మంది...
Read More..ఇటీవల వైసీపీ మంత్రి కొడాలి నాని ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి… నియోజకవర్గంలో రోడ్లు వేయలేని దుస్థితి అంటూ చేసిన కామెంట్లపై కొడాలి...
Read More..మరో రెండు రోజుల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అమెరికా క్యాపిటల్ లో జరిగిన అల్లర్ల నేపధ్యంలో ఈ ప్రమాణ స్వీకారానికి ఊహించని స్థాయిలో కట్టుదిట్టమైన బద్రతలు ఏర్పాటు చేశారు అధికారులు.చీమ చిటుక్కుమన్నా రెప్పపాటులో అలెర్ట్ అయ్యేలా అమెరికా...
Read More..త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న జో బిడెన్ తన పరిపాలన అమెరికా ఆర్ధిక స్థితిని మెరుగుపరిచేలా సమర్ధవంతమైన టీమ్ ను ఎంపిక చేసుకున్నారు.అమెరికా అధికారిక కార్యకలాపాలు తనదైన ముద్ర వేసేందుకు బిడెన్ నియమించుకున్న టీమ్ భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తుందని బిడెన్...
Read More..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, స్టార్ హీరో నాగార్జున కాంబినేషన్ లో 15 సంవత్సరాల క్రితం శివమణి, సూపర్ సినిమాలు తెరకెక్కి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.శివమణి సినిమా బ్లాక్ బస్టర్ సినిమా కావడంతో పాటు నాగార్జున కెరీర్...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని...
Read More..ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.ఆ టాలెంట్ ని గుర్తించి సాన బెడితే అందులో వారు మంచి సామర్ధ్యం సొంతం చేసుకొని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంటారు.ఇలాంటి పిల్లలలో టాలెంట్ ని చిన్న వయసులో గుర్తించడంలో తల్లిదండ్రుల పాత్ర...
Read More..టాలీవుడ్ చందమామ సినీ కెరీర్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అసలు కాజల్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆమెకు నటించాలని చాలా ఆశగా ఉంది.కాని ఆమె ఆశ ఎంత వరకు సాధ్యం...
Read More..ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి.టెక్నాలజీలో ఉన్న లూప్స్ ని అవకాశంగా వాడుకొని సైబర్ కేటుగాళ్లు రకరకాలుగా రెచ్చిపోతున్నారు.సామాన్యులని టార్గెట్ చేస్తూ డబ్బులు దోచేస్తున్నారు.టెక్నాలజీ గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం ఫోన్ కి వచ్చే అలెర్ట్ మెసేజ్ లు...
Read More..ప్రతి సంక్రాంతికి చాలా సినిమాలు వస్తాయి.ఎక్కువ శాతం సినిమాలు సంక్రాంతికి మంచి విజయాన్ని సాధిస్తాయి.ఎప్పటిలాగే ఈ సారి సంక్రాంతికి సినిమాలు వచ్చే విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాని అనూహ్యంగా కరోనా భయం లేకుండా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా రూపొందుతున్న ఈ విషయం తెల్సిందే.ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.ఈ సమయంలోనే ప్రభాస్ సలార్ మూవీని పట్టాలెక్కించాడు.కేజీఎఫ్ దర్శకుడు...
Read More..ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సందర్బం రానే వచ్చింది.మెగా అభిమానులు కలగా ఉన్న చిరు చరణ్ కాంబో మూవీ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.ఇన్ని రోజులు చిరు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నాడు.ఇటీవలే చరణ్ కూడా జాయిన్...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 06.39 సూర్యాస్తమయం: సాయంత్రం 05.55 రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు అమృత ఘడియలు: ఉ.09.20 నుంచి 10.14 వరకు దుర్ముహూర్తం: మ.12.40 నుంచి 01.25 వరకు ఈ రోజు...
Read More..చాలా మంది అందాల భామలు ఎన్నో ఆశలు, ఆశయాలు, కలలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు.చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అవ్వాలని తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకోవాలని అనుకుంటారు.అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని, అలాగే నటిగా తనకంటూ ఒక...
Read More..కొన్ని రోజుల క్రితం ఆచార్య సినిమా లో మోహన్ బాబు నటించబోతున్నాడు అంటూ తారా స్థాయిలో వార్తలు వచ్చాయి.ప్రముఖ స్టార్స్ కూడా ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు.దాంతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.అంచనాలకు తగ్గట్లుగా...
Read More..ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా సన్నివేశాలని దర్శకులు డిజైన్ చేస్తున్నారు.హిందుత్వాన్ని, హిందూ దేవతలని అదే పనిగా అవమానిస్తున్నారు.అమీర్ ఖాన్ పీకే సినిమా కథాంశంలో మెజారిటీ భాగం హిందువుల సంప్రదాయాలు, నమ్మకాలని అవహేళన చేసే విధంగా...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా విడుదలైన తరువాత రాజకీయాల్లో బిజీ కావడంతో కొంతకాలం సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.పవన్ మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా వకీల్ సాబ్ మూవీ టీజర్...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఆయన తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తుంటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా...
Read More..డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తున్నారు.ఫైటర్ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక చార్మ్, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో...
Read More..అప్పుడప్పుడు టాలీవుడ్ లో కొన్ని క్రేజీ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. స్టార్ హీరో, దర్శకుల కాంబినేషన్ గురించి ప్రచారం జరుగుతుంది.అయితే నిప్పు లేనిదే పొగరాదు అని చాలా మంది భావిస్తారు.అలాగే ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన వార్త తాజాగా...
Read More..బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు చెబితే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తో పాటు ఎక్కువగా వివాదాలు గుర్తుకొస్తాయి.బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అందరితో ఆమె ఏదో ఒక రూపంలో కయ్యం పెట్టుకుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్న కూడా...
Read More..టాలీవుడ్లో ట్రిపుల్ రోల్స్ చేసిన హీరోల సంఖ్య చాలా తక్కువ.ఇలాంటి ఫీట్ కొట్టాలంటే కేవలం హీరోనే కాకుండా సినిమా కథ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుందని చాలాసార్లు రుజువయ్యింది.ఇక ప్రస్తుతం ఉన్న హీరోల్లో ట్రిపుల్ రోల్ చేసింది...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అయితే షూటింగ్ మాత్రం ఆలస్యం అవుతూ వస్తుంది.అనుకున్న బడ్జెట్ కూడా దాటిపోయింది.అయితే కథ మీద నమ్మకంతో...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను రఫ్ఫాడించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో...
Read More..కరోనా ఈ పేరు వింటే ఇప్పటికి ఉలిక్కి పడేవారు ఉన్నారు.ఎప్పుడైతే దేశం దాటి వ్యాపించడం మొదలు పెట్టిందో దీని దండయాత్రకి యావత్ ప్రపంచం మొత్తం గడగడ వణికిపోయింది. ఎందరో కుటుంబాలను చీకట్లోకి తోసేసింది.ఎన్నో తాళిబొట్లు వెంట తీసుకెళ్ళింది.కుటుంబాలకు కుటుంబాలే దీని బారినపడి...
Read More..మంచి ప్రవర్తన మనిషిని ఉన్నతంగా నిలబెడుతుందన్న విషయం తెలిసిందే.ఎవరైన సరే ఆప్యాయంగా పలకరిస్తే పొంగిపోని మనిషి అంటూ ఈ లోకంలో ఉండరు.మన మాటతీరు, ఎదుటి వారిలో మంచి భావం కలిగిస్తుంది.అదే మాటతీరు చెడ్దవారిగా చిత్రిస్తుంది. అయితే సెలబ్రెటీలు అన్నాక అభిమానుల వల్ల...
Read More..ప్రమాదం ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో గ్రహించడం చాలా కష్టం.అందులో ఏదైనా పని ఉండి బయటకు వెళ్లుతున్నారంటే తిరిగి ఇంటికి వచ్చే వరకు మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు. ముఖ్యంగా రహదారులు దాహంతో అలాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.అందుకే కావచ్చూ తమ దాహం...
Read More..The Maldives has become a go-to destination for all film celebrities.After the pandemic rules eased out and following the protocols, many have flown to relax and chill before they get...
Read More..Tollywood’s super hit film ‘Jersey‘ is all set to be remade in Hindi and Shahid Kapoor has been roped in to reprise the role done by Nani in the original...
Read More..లోకంలో చావు అనేది చాలా తేలికమైనదిగా మారిపోయింది.ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే గోరంత సమస్యలను కూడా భరించలేని స్దాయికి వెళ్లుతున్న మనుషులు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలను పరిష్కార మార్గంగా ఎన్నుకోవడం దురదృష్టకరం. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు మందలించినా,చదువుల్లో అనుకున్న రీతిలో మార్కులు...
Read More..అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత గతంలో ఎన్నడూ చూడని ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జో బైడెన్ ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బైడెన్...
Read More..ఇక మూడే మూడు రోజులు.అమెరికా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. దేశ 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, అగ్రరాజ్యానికి తొలి మహిళా, తొలి నల్లజాతి, తొలి ఆసియన్ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత దొడ్డిదారిలో...
Read More..గత ఏడాది మార్చి నెలలో కరోనా వైరస్ భారతదేశంలో వ్యాపించడంతో మన దేశంలో కూడా లాభం విధించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలోనే మార్చి నెల 4వ వారం నుంచి కరోనా వైరస్ గురించి కోవిడ్ వ్యాధి లక్షణాలు, లాక్...
Read More..సాధారణంగా అభిమానులకు తమ ఫేవరెట్ హీరోహీరోయిన్ల అలవాట్ల గురించి, అభిరుచుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.కొందరు అభిమానులు తమ ఫేవరెట్ హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు.స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేకు తన ఫేవరెట్ ఫుడ్ గురించి ప్రశ్న...
Read More..తమ దేశం వదిలి ప్రపంచ దేశాలకు వలసలు వెళ్ళే వారిలో భారత్ అగ్ర స్థానంలో ఉందని చెప్పింది ఐక్యరాజ్యసమితి.తాజా వెల్లడించిన ఐక్యరాజ్యసమితి నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది.భారత్ నుంచి వలసలు వెళ్తున్న వారులో అత్యధిక శాతం అమెరికా వెళ్తున్నారని, ఆ తరువాత...
Read More..వాటర్ ట్యాంకులో రెండు అస్తిపంజరాలు బయటపడడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.అయితే ఆ పాడుబడిన వాటర్ ట్యాంకులో రెండు అస్తిపంజరాలు ఎలా వచ్చాయి అనేది అంతుచిక్కని విషయంగా మారింది.నర్మెట మండలకేంద్రం నుంచి జనగామ వెళ్లేదారిలో నిరుపయోగంగా...
Read More..తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో మొదలవనుందట.ఆదివాసుల పండగ అని చెప్పబడే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర పేర్కొనబడుతుంది.అంతే కాదు ఈ జాతరకు దేశ, విదేశాల నుండి కూడా ఎందరో భక్తులు...
Read More..సాధారణంగా పిండ్లు అంటే.బియ్యం పిండి, మైదా పిండి, శెనగపిండి, రాగి పిండి, పెసర పిండి, గోధుమ పిండి, మినప పిండి ఇలాంటివే చాలా మందికి తెలుసు.అయితే పలు కూరగాయలతో కూడా పిండ్లు చేస్తుంటారు.కూరగాయలను బాగా ఎండబెట్టి.ఆ తర్వాత వాటితో పిండి తయారు...
Read More..స్టార్ హీరో రామ్ చరణ్ వరుస సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలలో చరణ్ నటిస్తున్నారు.ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.రామ్ చరణ్ ఆచార్య సినిమాలో...
Read More..దాదాపు 15 సంవత్సరాల నుంచి బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్ లు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సుమ.కొత్త యాంకర్ల నుంచి పోటీ ఎదురవుతున్నా సుమకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.ఒకానొక సమయంలో ఈ ఛానల్,...
Read More..రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం ప్రపంచం మొత్తం మరీ ఎక్కువగా అయ్యింది.దీంతో కొందరు సోషల్ మీడియా పుణ్యమా అంటూ రాత్రికిరాత్రి సూపర్ స్టార్లు అయిపోతున్నారు.అయితే ఇలా ఫేమస్ అయిన వారిలో చాలా మంది వారి టాలెంట్ నిరూపించుకొని ఫేమస్ అయిన...
Read More..ఏపీలో మరో కొత్త పంచాయితీ మొదలైందట.ఈ పంచాయితీ రాజకీయ నాయకుల మధ్య కాదట.మరెవరి మధ్య అని అనుకుంటున్నారా.ఏపీ అధికారుల మధ్య అక్కడి ప్రభుత్వ టీచర్ల మధ్య.ఇంతకు ఏం జరిగిందంటే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా టీచర్ల బదిలీలను భారీ ఎత్తున...
Read More..కొద్ది రోజుల క్రితం తమ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరిస్తెనే మీ వాట్సప్ అకౌంట్ పనిచేస్తుంది.లేకపోతే, లేదు అన్న వాట్సాప్ తాజాగా వెనకడుగు వేస్తోంది.యూజర్లను వార్నింగ్ ఇచ్చిన వాట్సాప్ క్రమంగా తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంటుంది.ముఖ్యంగా కొత్త రూల్స్ ను పాటించని...
Read More..గత సంవత్సర కాలం నుంచి ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వ్యాపించడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.లక్షల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు.ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనడంతో ఊపిరిపీల్చుకున్న ప్రపంచానికి మరొక భయంకరమైన వైరస్...
Read More..కర్నూలు రాజకీయ చరిత్రలో భూమా వారి రాజకీయ చరిత్ర కాస్త ఎక్కువ అని చెప్పవచ్చు.ఎన్ని కష్టాలు వచ్చినా.ఎన్ని నష్టాలు వచ్చినా.ఎన్ని పార్టీలు మారిన కర్నూలు జిల్లాలో భూమా వారి రాజకీయ జీవితం ఒడిదుడుకుల మధ్య కొనసాగిందని చెప్పవచ్చు.అయితే ఓ ద్రువదృష్ట కారణంగా...
Read More..ప్రస్తుతం చలి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్లో చలితో పాటుగా జబ్బులు కూడా ఎక్కువగానే ఉంటాయి.అందుకే మిగిలిన సీజన్స్తో పోలిస్తే.ఈ వింటర్ సీజన్లో ఆరోగ్యంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాయి.అయితే ఆ చలి కాలంలో మన...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాలను సొంతం చేసుకుని ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఊపు...
Read More..బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 తెలుగుకు యంగ్ హీరో నాని హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.సీజన్ 2లో కౌశల్ మండా బిగ్ బాస్ విన్నర్ గా నిలవగా గీతామాధురి రన్నరప్ గా నిలిచారు.బిగ్ బాస్...
Read More..సోనూసూద్ ఈ పేరు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.కరోనా ముందు కేవలం సినిమాలలో విలక్షణ పాత్రలో నటిస్తూ అందరినీ మెప్పించాడు.కరోనా సమయంలో ఎంతో మంది ఆపదలో ఉన్న వారిని ఆదుకొని అందరి దృష్టిలో హీరోగా స్థానం సంపాదించాడు.ప్రస్తుతం సోనూసూద్ ఎన్నో...
Read More..ఈ కాలంలో కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్లాలన్న, ఏమి చేయాలన్నా గూగుల్ లేదా వేరే వాటిలో ఆ స్థలానికి లేదా.ఆ ప్రాంతానికి సంబంధించిన రివ్యూలను చెక్ చేసి అంతకు ముందు ఆ ప్రదేశాన్నికి వెళ్లి వచ్చిన వారు ఇచ్చిన రేటింగ్ బట్టి...
Read More..చిత్ర పరిశ్రమలోని ఎంతోమంది సెలబ్రిటీలను మన పూజిస్తాం, అభిమానిస్తాం అయితే వాళ్ళు మనుషులేగా, వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా.సో, ఈరోజు మనం రీల్ లైఫ్ లో సక్సెస్ అందుకొని రియల్ లైఫ్ లో బాధలు పడ్డ, రెండు మూడు పెళ్లిళ్లు...
Read More..ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయం మాంసం ధరలపై అధిక ప్రభావాన్ని చూపుతోందంటున్నారు దుకాణ దారులు.అదీగాక సంక్రాంతి పండగ రావడంతో మాంసం వినియోగించే వారు అధికం అవడంతో మాంసం ధరలు విపరీతంగా పెరిగాయట. అయితే బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ ధరలు తగ్గుముఖం...
Read More..గత కొద్ది రోజులుగా దేశ రాజధాని డిల్లీలో రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని ఈ దీక్ష చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఓ కమిటీని నిర్వహించి రైతులతో చర్చలు జరుపుతున్న...
Read More..సినిమా పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎన్నో ప్రేమ సినిమాలు వచ్చాయి.పోయాయి! అయితే అచ్చమైన ప్రేమకు అర్ధం పట్టిన ప్రేమ సినిమా మాత్రం మరో చరిత్ర అని చెప్పొచ్చు.ఈ సినిమా 1975 రిలీజ్ అయినా ఇప్పటికి ఈ సినిమా స్టోరీ, బాలచంద్రగారి...
Read More..ఏపీ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి సొంత పార్టీ నేతల వలన ఇబ్బందులు పడుతున్నట్లుగా ఆయన బహిరంగంగానే వెల్లడించాడు.సంక్రాంతి రోజున తమిళనాడులో జల్లికట్టు వేడుక ఘనంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఈ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా వెదురుకుప్పం మండలంలోని...
Read More..లోకంలో సైబర్ నేరగాళ్లకు హద్దూ అదుపు లేకుండా పోతుంది.వీరి బారిన పడకుండా ఉండటానికి టెక్నాలజీని ఎంతగా డెవలప్ చేసినా ఏదోలా దాన్ని డ్యామినెట్ చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైబర్ మోసాలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చూ. ఇదిలా ఉండగా ఇటీవల వాట్సాప్ యాప్...
Read More..టీమ్ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా తాజాగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆధిక్యం సంపాదించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 369 పరుగులకు...
Read More..ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఉపధ్రష్ట ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.సింగర్ సునీత రామ్ వీరపనేని చేయి పట్టుకున్నప్పుడు ఆమె కళ్ళలో కనిపించిన ఆనందం అందర్నీ పలకరింపు...
Read More..1.పుత్తూరులో ఏనుగు ల భయం చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం లోని ఎగువ గులురులో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి.ఇవి పంటపొలాలను ధ్వంసం చేస్తుండడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా...
Read More..ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం.సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ప్రపంచానికి ఇట్లే క్షణాలలో తెలిసిపోతోంది.ఇదిలా ఉండగా తాజాగా బెంగళూరు...
Read More..కమ్మల పార్టీగా టీడీపీ, రెడ్ల పార్టీగా వైసీపీ ఏపీలో పేరు సంపాదించాయి.దాదాపుగా టిడిపికి పూర్తిగా కమ్మలు, వైసిపికి రెడ్ల మద్దతు ఉంది.ఆ సామాజిక వర్గాల వారు తమ సొంత పార్టీలు గా వీటిని చూస్తూ ఉంటారు.ఇప్పుడు అదే తరహాలో కాపు పార్టీగా...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.సిటీ బయట ప్రత్యేకంగా వేసిన ఆలయం సెట్ లో ఆచార్య షూటింగ్ జరుగుతుంది.ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఓ...
Read More..ఎక్కువగా సీరియల్స్ సంవత్సరాల త్వరపడి రన్ అవుతూ ఉన్నప్పుడు మెయిన్ లీడ్ లో చేసే నటులు మారిపోతూ ఉంటారు.అవసరాన్ని బట్టి ఒక నటుడు లేదా నటి చేసే పాత్రలో వేరొకరిని తీసుకోవడం జరుగుతుంది.అయితే సినిమాలలో ఇప్పడు వరకు అలా ఒకరు చేసిన...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేమైన ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాతో పాటు శర్వానంద్, కిషోర్ తిరుమల కాంబినేషన్ మూవీలో నటిస్తుంది.పుష్ప సినిమా ప్రస్తుతం షూటింగ్...
Read More..విదేశాలలో కొన్ని రిలేషన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి.అక్కడ సింగిల్ గా ఉన్నవాళ్లు కనీసం ఒక్కరోజైనా ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా గడపాలని అనుకుంటారు.అలాంటి వారి కోసం అక్కడ కొన్ని సంస్థలు అద్దెకి గర్ల్ ఫ్రెండ్స్ ని సప్లై చేస్తూ ఉంటాయి.ఎవరైనా గర్ల్ ఫ్రెండ్...
Read More..రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్కోసారి తెచ్చే చట్టాల వల్ల ప్రజలకు మేలు ఎంత ఉందో అంతే నష్టం కూడా జరుగుతుంది.ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు మాత్రం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో సందర్భాల్లో బాధలు అనుభవించవలసి వస్తుంది....
Read More..శనివారంనాడు ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రారంభించారు.అయితే ఈ కార్యక్రమాన్ని భారత దేశంలోని చాలా రాష్ట్రంలో భారీగా నిర్వహించారు.దీంతో తొలిరోజు భారత దేశ వ్యాప్తంగా 1,91, 181 మందికి టీకా...
Read More..ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఉదయం విశాకపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ పై విమర్శలు చేశాడు.ఆలయాల పై దాడులు, విగ్రహాల ద్వంసం విషయమై బిజేపి కార్యకర్తలపై కేసులు పెట్టడం పై...
Read More..అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ టాలెంటెడ్ నటుడు అఖిల్.అఖిల్ హీరోగా ఇప్పటికే మూడు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా...
Read More..మనిషిలో ఉన్న కౄరత్వం ఎంతకైన తెగిస్తే, అదే మనిషిలో ఉన్న భయం కూడా వికౄతంగా ప్రవర్తిస్తుంది.తన ప్రవర్తన వల్ల తనకు తెలియకుండానే ఎన్నో చిక్కుల్లో పడే అవకాశాలను కూడా సృష్టిస్తుంది.అందుకే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిర్బయంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలంటారు...
Read More..టిఆర్ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డిలు కలిసి శనివారం నాడు నల్గొండ జిల్లాలో మొదటి విడుత పెండింగ్ లో ఉన్న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో...
Read More..