తెలంగాణలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని రకాల ఉచితాలను వాగ్దానం చేస్తున్న తరుణంలో రాజకీయ నాయకుడు, మత ప్రచారకుడు కె.ఎ.పాల్ తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ఒక అడుగు ముందుకు వేశారు.59 మంది నిరుద్యోగులకు...
Read More..వర్షాకాలంలో ప్రతి ఏడాది సీజనల్ వ్యాధుల సోకి, ప్రజలు అవస్థలు పడాల్సి వస్తుందని, సీజన్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని.POW జిల్లా అధ్యక్షురాలు గోకినపల్లి లలిత,PYL జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ లు డిమాండ్ చేశారు.మంగళవారం...
Read More..వైసీపీ ఆరోపించినట్లు టీడీపీ నేతలే డేటా చౌర్యం చేశారనే దానికి ఆధారాలు ఉన్నాయా అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.టీడీపీ ఎమ్మెల్యేలు లేకుండా హౌస్ కమిటీ ఏంటని నిలదీశారు.డేటా తీసుకుని ఓట్లను తొలగించినట్లు ఆరోపిస్తున్నారు.కానీ, ఏం డేటా పోయిందో చెప్పే...
Read More..ఏపీ సీఎం జగన్ కుప్పం పర్యటన వాయిదా పడింది.ఈనెల 22న పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.అనివార్య కారణాల వలన 23కు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.దీనిలో భాగంగా ముందుగా ఉదయం 11.25 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు.అనంతరం వైఎస్ఆర్...
Read More..కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేపు నోటిఫికేషన్ జారీ కానుంది.సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు పదవికి ఎన్నికలు అక్టోబర్ 17న జరగనుండగా.అక్టోబర్ 19న ఫలితాలను ప్రకటిస్తారు.ఈ మేరకు సెప్టెంబర్ 24 నుంచి 30 మధ్య నామినేషన్లు సమర్పించవచ్చు.అదేవిధంగా నామినేషన్లు సమర్పించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని...
Read More..ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన జరిగింది.కబడ్డీ ప్లేయర్స్కు టాయ్లెట్లో భోజనం పంపిణీ చేశారు అధికారులు.షహరాన్పూర్లో అండర్ -17 కబడ్డీ పోటీలకు వచ్చిన క్రీడాకారులకు టాయ్లెట్లో భోజనం వండి అక్కడే పంపిణీ చేవారు.ఈ నేపథ్యంలో కబడ్డీ ప్లేయర్స్ను అవమానించారంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు...
Read More..టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లో అడుగుపెట్టి నేటికి సరిగ్గా పదిహేనేళ్లు కావస్తోంది.ICC T20 వరల్డ్కప్ 2007లో భాగంగా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు మన రోహిత్ శర్మ.ఇప్పటిదాకా 136 అంతర్జాతీయ మ్యాచ్లు విజయవంతంగా ఆడి, 3620 పరుగులు...
Read More..బిగ్ బాస్ సీజన్ 6 ని ఆడియన్స్ లో ఆసక్తి కలిగించేందుకు మొదటి వారం నుంచే డిఫరెంట్ టాస్కులను పెట్టేశాడు బిగ్ బాస్.ఇక ప్రస్తుతం 3వ వారం లో కెప్టెన్సీ ఫైట్ షురూ అయ్యింది.మంగళవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు...
Read More..శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్ కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది.నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు ఆర్జిత సేవ, అంగ ప్రదక్షిణ టికెట్లను ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు...
Read More..కే జి ఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న హీరో యష్. ప్రస్తుతం అతడు చేస్తున్న సినిమా ఏంటి అంటే వెంటనే అతని అభిమానుల నుండి కూడా సమాధానం వచ్చే పరిస్థితి లేదు.ఎందుకంటే ఇప్పటి వరకు అతడు తన...
Read More..ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి.ఈరోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.సభలో మొత్తం తొమ్మిది బిల్లులు, నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.అదేవిధంగా సీఆర్డీఏ బిల్లుతో పాటు 2020-21 కాగ్ ఆడిట్ రిపోర్ట్ ను అసెంబ్లీకి ఆర్థిక శాఖ మంత్రి...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం.ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల విషయం కూడా కురిపించింది.ఇప్పటికే తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ శర్వానంద్ కి సరైన గుర్తింపు...
Read More..అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి.జిల్లాలో కీలక నేతలైన జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయనే విషయం తెలిసిందే.జేసీ...
Read More..సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన విషయం తెలిసిందే.సినిమా మేకింగ్ సమయంలో అంచనాలు భారీగా నమోదయ్యాయి,...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డేకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా పూజా హెగ్డేను అభిమానించే అభిమానుల సంఖ్య అణువంతైనా తగ్గలేదు.తాజాగా పూజా హెగ్డే స్టార్ డమ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర...
Read More..చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.రంగాచారి వీధిలో పేపర్ పేట్ల పరిశ్రమలో మంటలు చెలరేగాయి.ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.అయితే ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది.మృతులు...
Read More..బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.సోమవారం రోజు నామినేషన్స్ తో రచ్చ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు నామినేషన్స్ ముగిసే సరికి తలపించేలా చేశారు.శనివారం ఆదివారం నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ అందరినీ...
Read More..లోక నాయకుడుకమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.కమల్ హాసన్ సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.అయితే ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక...
Read More..పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఫైమా.ఈ కార్యక్రమంలో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఈమెకు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారని చెప్పాలి.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే మరోవైపు...
Read More..ల్యాబ్ రిపోర్ట్లో తప్పుల కారణంగా ఓ భారత సంతతి అమెరికా మహిళకి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించిన ల్యాబొరేటరీపై చండీగఢ్లోని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.బాధిత మహిళకు విమాన టికెట్ల ధర రూ.74,685 చెల్లించాలని ఆదేశించింది.అలాగే మహిళకు...
Read More..మంత్రి కేటీఆర్ను వీఆర్ఏ ప్రతినిధులు మరోసారి కలిశారు.ఈ క్రమంలో వీఆర్ఏలు సమ్మెను విరమించాలని మంత్రి కోరారు.వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని స్పష్టం చేశారు.త్వరలోనే వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు.ఇందుకు ప్రభుత్వానికి కొంత సమయం కావాలన్నారు.రాష్ట్ర...
Read More..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం పుష్ప.పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది.పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయినా...
Read More..“పిట్టకొంచెం కొత్త ఘనం” అనే తెలుగు నానుడి గురించి వినే వుంటారు.అప్పుడప్పుడు దీన్ని నిజం చేసే సంఘటనలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి.అలాంటి సందర్భాలను ఉదాహరిస్తూనే ఇలాంటి జాతీయాలు పుట్టుకొచ్చాయి.ఇకపోతే భారతదేశంలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నాయి.ఖోఖో, కబడ్డీ, బాస్కెట్ బాల్,...
Read More..ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్యతో సతమతమవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, నిద్ర లేమి, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం తదితర అంశాలు శరీర బరువును ప్రభావితం చేస్తాయి.ఏదేమైనప్పటికీ బరువు పెరగడానికి...
Read More..తన చూపు అందాలతో కట్టిపడేసిన పొడుగు కాళ్ళ సుందరి దివి అంటే తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత...
Read More..వెన్ను పోటు, గుండె పోటు జగన్ కుంటుంబానికి అలవాటు, పవన్ కుటుంబానికి కాదు పేర్ని నాని అవాకులు చెవాకులు పేలితే కుక్కును కొట్టినట్టు కొడతాం తిపుల్ యక్సెల్ రోజా అవ్వ, మేము సింగల్ గా రావాలో, మూకుమ్మడిగా రావాలో నువ్వు చేపల్సిన...
Read More..పోలవరం అంశంపై ప్రతిపక్ష తెలుగుదేశ పార్టీ ఎమ్మెల్యేలపై ఎదురుదాడికి దిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం గతం కంటే మెరుగైన ప్యాకేజీని ప్రకటించిందని, ప్రాజెక్టు ఆర్థిక వ్యవస్థను టీడీపీ గూఢంగా చేసిందని...
Read More..టిడిపి అదినేత చంద్రబాబుకు ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మధ్య రాజకీయ వైరం ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో వీరి మధ్య రాజకీయ వైరం ఉంది.ఇరు కుటుంబాలు ఒకరికొకరు దూరంగానే ఉంటూ వచ్చారు.టిడిపి నుంచి బయటకు వచ్చిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా...
Read More..వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.పులుమామిడిలో వృద్ధ దంపతులపై కొందరు కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.అయితే దాడికి పాల్పడిన వారు స్థానిక ఎంపీటీసీ భర్త, టీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డిగా తెలుస్తోంది.తీవ్ర గాయాలపాలైన దంపతులను స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.3.5 ఎకరాల పొలం...
Read More..ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు వారి దేశాలలో పనులు లేక, ఉద్యోగాలు లేక ఏదో ఒక దేశానికి వలస వెళుతూ ఉంటారు.మన భారతదేశం వారు కూడా చాలా దేశాలలో వలస వెళ్లి జీవనాన్ని కొనసాగిస్తున్నారు.అలా వలస వెళ్లడం అంటే మామూలు విషయం...
Read More..ప్రేమ గుడ్డిదని మరోసారి నిరూపితమైంది.అలాగే వయసు ప్రేమకు అడ్డంకే కాదని ఓ 18 ఏళ్ల పాప బల్లగుద్ది మరీ చెబుతోంది.అవును, ఓ 18 ఏళ్ల యువతి.62 ఏళ్ల ముసలాడితో ప్రేమలో పడింది.అంతటితో ఆగలేదు సుమా… వివాహం కూడా చేసేసుకుంది.దీంతో ఈ విషయం.ప్రస్తుతం...
Read More..ఏపీ అసెంబ్లీలో పోలవరం ముంపు బాధితుల పరిహారంపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గతంలో రూ.6.84 లక్షలు ఇచ్చారని తెలిపారు.అధికారంలోకి వస్తే రూ.10 లక్షలు ఇస్తామని చెప్పామన్నారు.చెప్పినట్లే జీవోను కూడా విడుదల చేశామని పేర్కొన్నారు.14,110 మంది...
Read More..దిగ్గజ దివంగత సింగర్ కమ్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ తన బిల్లీ జీన్ పాటలో మొదటిసారిగా మూన్వాకింగ్ చేసి డ్యాన్సింగ్లో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు.మూన్వాకింగ్తో డ్యాన్స్ ఇంత అద్భుతంగా కూడా చేస్తారా అని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని మైకల్ జాక్సన్...
Read More..పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.సీబీఐ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయకుండా.కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ చేస్తోందన్నారు.సీబీఐ, ఈడీలకు భయపడి వ్యాపారవేత్తలు దేశం విడిచి పారిపోతున్నారని చెప్పారు.వ్యాపారులపై బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్న దీదీ.ఇదంతా మోదీ చేయడం లేదని...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి మనందరికీ తెలిసిందే.హీరోగా అఖిల్ నటించిన ది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు.అంతేకాకుండా టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు అఖిల్.తన తండ్రి అక్కినేని...
Read More..హైదరాబాద్ గాంధీభవన్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.దీనిలో ప్రధానంగా తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, అందులో యూత్ కాంగ్రెస్ పాత్రపై చర్చించారు.యూత్ జోడో, బూత్ జోడో నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
Read More..గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీకి గాంధీ కుటుంబ సభ్యులే నాయకత్వం వహిస్తున్నారు.ఇప్పటివరకు గాంధీ కుటుంబ సభ్యులే పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే గత కొన్నేళ్ళుగా అధ్యక్షుడుని ఎన్నుకునే విధానంలో కొత్త పంథాను అనుసరిస్తు్న్నారు.ఈ సారి జరిగే...
Read More..తెలుగు లో హాట్ యాంకర్ అంటే వెంటనే గుర్తొచ్చే గ్లామర్ బ్యూటీ అనసూయ. గ్లామర్ హీరోయిన్లకు పోటీగా షో చేస్తూ అందరిని తన వైపు మలుపుకుంటుంది.అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా ఆమె గ్లామర్ ను ఇంకా రెట్టింపు చేసుకుంది.ఇక లేటు...
Read More..ఏపీలో విజృంభిస్తోన్న అంటు వ్యాధులపై వైద్యాధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు.ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.రాష్ట్రంలో మలేరియాతో ఎవరూ చనిపోలేదని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.ఈ సంవత్సరం నమోదైనన్ని డెంగ్యూ కేసులు ఏనాడూ నమోదు కాలేదన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్...
Read More..మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలను అంతే వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.ఏక కాలంలో రెండు సినిమాల షూటింగులు చేస్తూ యంగ్ హీరోల కన్నా బిజీ షెడ్యూల్స్ తో యాక్టివ్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.ఈయన...
Read More..బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 లో రెండో వారం ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.బిగ్ బాస్ షో ద్వారా పెద్దగా వార్తల్లో నిలవని షాని, అభినయశ్రీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం గమనార్హం.మూడో...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా… అధికార పార్టీ వైసీపీతో సహా టిడిపి ,జనసేన , బిజెపి వంటి పార్టీలు ఎన్నికల హడావుడి మొదలు పెట్టేశాయి.జనాల్లో పలుకుబడి పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూనే .సర్వేలు చేయిస్తూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు...
Read More..ప్లాంట్ లిపిడ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.కేరళలోని కొచ్చి కేంద్రంగా అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ పనిచేస్తుంది.అయితే ఈ ఒప్పందం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సమక్షంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్...
Read More..టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వివి వినాయక్.మొదటి సినిమాతోనే దర్శకుడిగా మనిషి గుర్తింపు ఏర్పరచుకున్న వినాయక్ ఆ తర్వాత దిల్,లక్ష్మి, ఠాగూర్, కృష్ణ, బన్నీ, అదుర్స్ ఇలా ఎన్నో మంచి మంచి...
Read More..పంజాబ్ లో 60 మంది విద్యార్థినీల బాత్రూం వీడియోలు లీకైన ఘటన కలకలం సృష్టిస్తుంది.చండీగఢ్ యూనివర్సిటీలో ఈ దారుణం చోటు చేసుకుంది.విద్యార్థినులు హాస్టల్ రూమ్ లో స్నానం చేస్తుండగా ఓ అమ్మాయి వీడియోలు తీసింది.అనంతరం వాటిని తన బాయ్ ఫ్రెండ్కు పంపించింది.దీంతో...
Read More..బిగ్ బాస్ సీజన్ 6 మూడవ వారంలోకి అడుగు పెట్టింది.ఈ సీజన్ లో మొదటి వారం నుంచి చాలా కూల్ గా మంచోడు అనిపించుకున్న వ్యక్తి ఒక్కడే అతనే బాలాదిత్య.చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అతను నటిస్తూ వచ్చాడు.హీరోగా కూడా సినిమాలు చేశాడు.సీరియల్స్...
Read More..రెబల్ స్టార్ ప్రభాస్ సుమారు పది సంవత్సరాల తర్వాత తన సొంతూరు మొగల్తూరుకు వెళ్తున్నారు.ఈనెల 28న ఆయన పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు అవుతున్నట్టు సమాచారం.ఈనెల 11న అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని...
Read More..కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.కాంగ్రెస్ అధ్యక్షుడిగా శశిథరూర్ రేసులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.కాంగ్రెస్లో అక్టోబరులో అంతర్గత ఎన్నికలు జరగబోతున్నాయి.ఈసారి గాంధీ కుటుంబం కాకుండా మరొకరు కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది.అయితే కాంగ్రెస్లోని ఓ వర్గం...
Read More..కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు.చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు సుబీనా బాను, అబ్దుల్ ఘనీలు శ్రీవారి ఆలయానికి రూ.1.02 కోట్లు విరాళంగా ఇచ్చారు.తిరుమలకు వచ్చిన ఈ దంపతులు విరాళం చెక్కును...
Read More..బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో అభినయశ్రీ ఒకరు.తెలుగులో స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన అభినయశ్రీ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేశారు.అయితే అభినయశ్రీ బిగ్ బాస్...
Read More..గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్.అమెరికా రాజధాని వాషింగ్టన్లోని ఇండియన్ ఎంబసీని సోమవారం సందర్శించారు.తొలిసారిగా భారత దౌత్య కార్యాలయానికి వచ్చిన ఆయన.భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూతో భేటీ అయ్యారు.అనంతరం ఇండియాలో గూగుల్ కార్యకలాపాలపై, భారత్లో ప్రస్తుతం జరుగుతున్న...
Read More..రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలను ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు.మంగళవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రధాన దేవాలయాల ఆన్ లైన్ సేవల...
Read More..1.నేడు కేసీఆర్ కీలక సమావేశం మునుగోడు అసెంబ్లీ ఒక ఎన్నికల నేపథ్యంలో ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ లో కీలకంగా ఉంటూ టికెట్ ఆశిస్తున్న నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. 2.మంత్రిని అడ్డుకున్న టిఆర్ఎస్ నేతలు ...
Read More..తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సమస్యల పరిష్కారానికి,హక్కుల సాధనకు కార్మిక సంఘాల కార్యకలాపాలను వెంటనే అనుమతించాలని,ఉద్యోగులకు అమలు చేయాల్సిన రెండు వేతన సవరణలను నిర్ణయించి వెంటనే అమలు చేయాలని భారత కార్మిక సంఘాల కేంద్రం(సిఐటియు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్...
Read More..కెసిఆర్ మాట తప్పడు… మడమ తిప్పడు కెసిఆర్ లాంటి సిఎంను మనం చూడలేదుకెసిఆర్కి, టిఆర్ఎస్ కి గిరజనులంతా అండగా ఉండాలి గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు ప్రకటన పట్ల మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలపడానికి హైదరాబాద్ కు తరలి వచ్చిన...
Read More..కార్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా మంది కార్ డ్రైవ్ చేయడానికి ఎంతో ఇష్టపడతారు.అంతేకాదు ఒక అడుగు ముందుకేసి రేసింగ్ చేయాలని కూడా తహతహలాడుతుంటారు.ఇందులో యూత్ ఎక్కువగా కనిపిస్తుంటారు మనకి.కానీ సాధారణ ప్రజలు కార్ రేసింగ్ లేదా ఫార్ములా...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పేర్చుకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి సినిమాపై దృష్టిని పెట్టారు.కాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్...
Read More..మనుషులను మనుషులు పోలి ఉండటం సహజం.అలా ఏడు మంది ఉంటారని ఒకరు చెబితేనే తెలిసేది.కానీ చూసేవారికు ఎవరు నమ్మకం పట్టరు.ఎందుకంటే ఒక అమ్మాయిని పోలి మరో అమ్మాయి లేదా ఒక అబ్బాయిని పోలి మరో అబ్బాయి ఉండటం సహజమే ఎందుకంటే అది...
Read More..న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో దసరా సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.ఇక లేటెస్ట్ గా తనతో ఆల్రెడీ ఒక సినిమా చేసిన డైరక్టర్ మేర్లపాక గాంధీ డైరక్షన్ లో...
Read More..బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ షో తో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని సెలబ్రిటీ హోదాను అందుకుంది.పైగా నాన్ స్టాప్ బిగ్బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.తక్కువ...
Read More..యువ హీరో నాగ శౌర్య లీడ్ రోల్ లో అనీష్ కృష్ణ డైరక్షన్ లోవస్తున్న సినిమా కృష్ణ వ్రిందా విహారి.టైటిల్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.సినిమాలో నాగ శౌర్య...
Read More..తెలుగు ప్రేక్షకులకు బిందుమాధవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.ఆవకాయ్ బిర్యాని సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వచ్చిన బంపర్ ఆఫర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకొంది.ఇక తన అందంతో తెలుగు ప్రేక్షకులను...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో వరుణ్ సందేశ్ వితిక జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా ఈ జోడీ ప్రేక్షకులకు మరింత దగ్గర కావడం గమనార్హం.బిగ్ బాస్ షో సీజన్3 లో వరుణ్ సందేశ్ వితిక పాల్గొన్నారు.వితికకు...
Read More..ఇటీవల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ నటుడు కృష్ణంరాజు మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా నటుడిగా సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నటువంటి ఈయన కేవలం సినిమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎన్నో సేవలు చేసి ఎంతో...
Read More..2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.మోడీ, షా, నడ్డాల త్రయం సహాయంతో ఎన్డీయే అధిక సీట్లు గెలుచుకోవాలని చూస్తుంటే.రాహుల్ గాంధీ జోడో యాత్ర UPA కూటమి కోసం పాదయాత్ర మెుదలు పెట్టారు.మరోవైపు వైపు థర్డ్ ఫ్రంట్...
Read More..నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పెద్ద ఎత్తున సినిమా వసూళ్లు సాధించినా...
Read More..మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీకున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించగా నయనతార, సత్యదేవ్, సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.మలయాళం...
Read More..డిసెంబర్ నెలలో ఖమ్మం నగరంలో జరగబోయే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఖమ్మం టూ టౌన్ ఆధ్వర్యంలో మంగళవారం రేవతి సెంటర్ ఏరియాలో ఇల్లు ఇల్లు తిరిగి మాస్ ఫండ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు...
Read More..ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన పలు టాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఈ క్రమంలోని...
Read More..సీఐడీ అధికారులు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.సీఐడీ విచారణకు తాను రాలేదని డీఐజీ సునీల్ కుమార్ స్టేట్ మెంట్ ఇచ్చారని చెప్పారు.ఈ విషయంపై న్యాయస్థానంలో తన తరపు లాయర్ స్పష్టంగా చెప్పారన్నారు.తనను కట్టేసి కొట్టారని.వర్చువల్ గా...
Read More..జనగామ జిల్లా కొడకండల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది.రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు షబ్బీర్ హత్యకు గురయ్యాడు.చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు బావిలోకి నెట్టి చంపినట్లుగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.నిందితుడిని సూర్యాపేటలో అదుపులోకి తీసుకున్నారు.కాగా నిందితుడు బాలుడి తండ్రికి...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్ర పర్యవేక్షణ బాధ్యత తనదేనని పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.రాహుల్ యాత్ర నేపథ్యంలో విజయవాడకు వచ్చిన ఆయన.అక్కడి కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.దేశ వ్యాప్తంగా రాహుల్ యాత్రకు మంచి స్పందన...
Read More..అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నీటి కుక్కలు కోనసీమ కాలువలలో హల్ చల్ చేశాయి.సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లోని మడ అడవుల్లోనూ కనిపించే నీటి కుక్కలు కోనసీమ పంట కాలువలలో సందడి చేశాయి. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామ పరిధిలోని ప్రధాన...
Read More..రాఘవ లారెన్స్ నటుడిగా, కొరియోగ్రాఫర్ గా,దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన హర్రర్ సినిమాలకు పెట్టింది పేరు అనేలాగా ఎన్నో భయంకరమైన థ్రిల్లర్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి...
Read More..చెన్నై 600028 సినిమాతో తమిళ సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండో దశాబ్దాలుగా పలు సినిమాలతో సౌత్ ఇండియా లోనే స్టార్ హీరోగా ఎదిగాడు జై. తమిళం మ్యూజిక్ కంపోజర్ అయిన దేవా కి వారసుడిగా మ్యూజిక్ కంపోజర్...
Read More..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మళ్లీ సీబీఐ విచారణ చేపట్టింది.దీనిలో భాగంగా పులివెందులలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఇనయతుల్లాను అధికారులు ప్రశ్నించారు.ఇనయతుల్లా.వివేకానంద రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా, ఇంటిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశారు.2019లో వివేకా...
Read More..చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా ఆయన జిల్లా జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శించారు.ఇటీవల కుప్పం పర్యటన నేపథ్యంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కుప్పం టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read More..టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన సుహాసినికి ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా ఈ సినిమాలో సుహాసిని కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు.ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాకు...
Read More..జర్నీ, రాజా రాణి సినిమాల ద్వారా తెలుగు మరియు తమిళ భాషలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో జై. 2002 లో కెరియర్ స్టార్ట్ చేసిన జై దాదాపు 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు.మ్యూజిక్ కుటుంబం నుంచి వచ్చిన జై...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజా సమస్యలను పట్టించుకోని ఏకైక సీఎం కేసీఆరేనని మండిపడ్డారు.లిక్కర్ సహా అన్ని స్కాముల్లోనూ కేసీఆర్ కుటుంబమే ఉందని ఆరోపించారు.ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా చేయాలని సీఎం...
Read More..దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి.అంతర్జాతీయ సంకేతాలు బలంగా ఉండటంతో పాటు కీలక రంగాల్లోని షేర్లకు కొనుగోళ్ల మద్ధతు లభించడం కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు.ఈ నేపథ్యంలో...
Read More..బిగ్ బాస్ షో.తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో.వుడ్ లో బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ షోని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి మరి జూనియర్ ఎన్టీఆర్ ని హోస్టుగా పెట్టి రంగంలోకి దింపారు.హోస్తులు మారుతున్నారు, సీజన్స్...
Read More..హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది.ఈ నెల 25న జరగనున్న భారత్ -ఆసీస్ టీ20 మ్యాచ్ టికట్ల విక్రయాలలో భారీగా అవకతవకలు జరిగాయని హైకోర్టు న్యాయవాది హెచ్ఆర్సీని ఆశ్రయించారు.హెచ్సీఏ బ్లాక్ లో మ్యాచ్ టికెట్లను విక్రయిస్తోందని ఆయన...
Read More..కంటి నిండా నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పోషకాల కొరత, జీవన శైలిలో మార్పులు, వయసు పైబడటం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల కళ్ళ కింద నలుపు, ముడతలు వంటివి ఏర్పడుతుంటాయి.ఇవి చూసేందుకు అందవిహీనంగా...
Read More..తూర్పగోదావరిజిల్లా, రాజమండ్రి: జనసేన కందుల దుర్గేష్ కామెంట్స్… మంత్రి రోజా దమ్ముంటే పవన్ నీ జగన్ పై పోటీ చేయాలని అంటున్నారు.అలా అయితే జగన్ సిఎం పదవికి రాజీనామా చెయ్యాలి.ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం లో అయినా.జగన్ తో మీటింగ్ ఎర్పాటు...
Read More..ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.రాహుల్ పగ్గాలు చేపడితే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందన్నారు.బీజేపీని సమర్ధంగా ఎదుర్కొనే వ్యక్తి కేవలం రాహుల్ మాత్రమేనని వ్యాఖ్యనించారు.ఈ విషయంపై ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ...
Read More..నీరసం.వినడానికి ఇది చాలా చిన్న సమస్యగానే అనిపించినా తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.నీరసం వల్ల ఏ పనిని చేయలేకపోతుంటారు.కాసేపు నిలబడాలన్నా ఓపిక ఉండదు.దాంతో తరచూ మంచానికే పరిమితం కావాల్సి ఉంటుంది.అందుకే నీరసం నుంచి బయట పడటం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే...
Read More..తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తుంది.ఇందుకు తగ్గట్టుగా తెలంగాణ నేతలకు ఢిల్లీలోని బీజేపీ పెద్దలు గైడ్ చేస్తున్నారు.తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికలలో ప్రజల నాడిని తెలుసుకునేందుకు బీజేపీ పశ్చిమ బెంగాల్ తరహ వ్యూహంతోనే ముందుకెళ్లాలని చూస్తుంది.దీని కోసం పబ్లిక్...
Read More..హెయిర్ ఫాల్.స్త్రీలనే కాదు పురుషులను సైతం తీవ్రంగా కలవరపెట్టే సమస్య ఇది.అందులోనూ ప్రస్తుత వర్షాకాలంలో పురుషులను హెయిర్ ఫాల్ సమస్య మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.దాంతో ఈ సమస్యకు అడ్డు కట్ట వేయడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.తోచిన చిట్కాలన్నీ ప్రయత్నిస్తుంటారు.అయినా...
Read More..దేశేలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఏపీలో జరిగింది అందుకే స్పీకర్ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులతో నాలుగు పర్యాయాలు హౌస్ కమిటీ సమావేశం నిర్వహించాం ఇంటెరిమ్ రిపోర్ట్ సాక్షిగా చెబుతున్నాం చంద్రబాబు, లోకేష్ రాష్ట్ర ప్రజల...
Read More..ప్రపంచంలో విద్యా వ్యవస్థ వేగంగా మారుతోందని సీఎం జగన్ అన్నారు.ఏపీ అసెంబ్లీలో విద్యారంగంలో నాడు -నేడుపై ఆయన మాట్లాడారు.2040లో ఉండే చదువులకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న ఆయన.కొందరు ఇంకా 1950 విద్యా విధానంలోనే ఉన్నారని చెప్పారు.గతంలో కార్పొరేట్ స్కూళ్లకు మేలు కలిగే...
Read More..మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ద కాలం దాటుతున్న కూడా ఇండస్ట్రీ లో ఇంకా వరుసగా సినిమాలు, సిరీస్ లు అంటూ చేస్తూ బిజీ బిజీ గానే ఉంది.ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ అనే సినిమా...
Read More..కొద్దిరోజులుగా రాజస్థాన్ రాష్ట్రంలో లంపి స్కిన్ వ్యాధితో పశువులు మరణించడం సంచలనంగా మారింది.దాదాపు 50 వేలకు పైగా పశువులు మరణించడంతో తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు వస్తూ ఉన్నాయి.ప్రతిపక్షాలు వెంటనే వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి.ఈ...
Read More..హైదరాబాద్ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డిలతో మునుగోడు ఉపఎన్నికపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది.అయితే ఎన్నిక షెడ్యూల్ వచ్చాకే అభ్యర్థిని...
Read More..నేడు చదువుతో సంబంధం లేకుండా అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి.ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియాలో ఒక్క అకౌంట్ అయినా ఉంటుంది.దాంతో సోషల్ మీడియా విస్తృతి రోజురోజుకీ పెరిగి పోతోంది.ఈ క్రమంలో అనేకరకాలైన వీడియోలు వైరల్ అవుతున్నాయి.అందులో కొన్ని...
Read More..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను వైసీపీ నేతల ధైర్యం చేశారు.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు.అయితే...
Read More..తెలుగు సినీ ప్రేక్షకులకు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలో హీరోగా మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో...
Read More..టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం సినిమా లకు ఇస్తున్నంత ప్రాముఖ్యత బిగ్ బాస్ కి కూడా ఇస్తున్న విషయం తెలిసిందే.వరుసగా నాలుగు సీజన్ల కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ప్రస్తుతం సీజన్ 6 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం...
Read More..సాధారణంగా మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటూ ఉంటారు.కేవలం సామాన్యుల విషయంలోనే కాకుండా సెలబ్రిటీల విషయంలో కూడా ఈ విషయం చాలా సార్లు నిజం అని రుజువైన విషయం తెలిసిందే.వ్యక్తులను పోలిన వ్యక్తులను చూసినప్పుడు ఆశ్చర్యపోవడం షాక్ అవ్వడం...
Read More..తెలుగు సినిమా ఖ్యాతి రోజురోజుకీ విస్తరిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పడానికి దర్శక నిర్మాతలు కూడా గట్టిగానే కృషి చేస్తున్నారు.అయితే ఒకప్పుడు తెలుగు సినిమాలా అని చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు తెలుగు సినిమాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.అయితే ఇదివరకు...
Read More..కొద్దిరోజుల క్రితం ఆసియా కప్లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్...
Read More..అమరావతి: మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.టీడీపీ నేతలకు దేనిమీద పోరాడాలో తెలియడం లేదు.పిచ్చి పట్టినోళ్లలాగా వ్యవహరిస్తున్నారు.ప్రజాసాధికారత సర్వే ద్వారా డేటా సేకరించి దుష్ట పన్నాగం పన్నారు.ఈ డేటా బాబా డేరా బాబా కంటే పెద్ద దొంగ.30 లక్షల మంది డేటాను చోరీ...
Read More..న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా తర్వాత...
Read More..మంచు మనోజ్ సినిమా వచ్చి చాలా కాలం అయింది.ఆ మధ్య అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించి సినిమాని కూడా మొదలు పెట్టడం జరిగింది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని ఇండియన్ భాషల్లో కూడా సినిమాను విడుదల చేయబోతున్నట్లు...
Read More..భారతదేశంలో పలు ప్రాంతాలలో రకరకాల ఆచార వ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి.ఇక్కడ అంచెలంచెలుగా కొత్త సంస్కృతి, కొత్త భాషలు, ఆహారపు అలవాట్లు అనేవి కనబడుతూ ఉంటాయి.ఇక మన పక్కవాడినే నమ్మలేని ఈ కాలంలో మనదేశంలో కేవలం నమ్మకంతో మాత్రమే నడుస్తున్న దుకాణాలు వున్నాయి.కాగా...
Read More..వరుసగా నాలుగో రోజు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.సంక్షేమ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగాలని కోరుతూ స్పీకర్ పోడియం వద్ద నిరసనలు చేపట్టడంతో సభ్యులను బయటకు పంపించారు.సభ ప్రారంభానికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...
Read More..టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే.కృష్ణంరాజు మరణవార్త అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. ప్రముఖ నటి శివపార్వతి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను...
Read More..ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతిగా ఎన్నికైన విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మంగళవారం ఉదయం ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టారు.అమరావతిలోని ఆంద్రప్రదేశ్ శాసన సభ భవనంలో వారికి కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తదుపరి ఆయన ఈ...
Read More..తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ క్రమంలో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఉత్తర, ఈశాన్యతో పాటు...
Read More..సోషల్ మీడియాలో బాగా విస్తరించిన తరువాత ఇటువంటి ఘటనలు మనం తరచుగా వింటూ విన్నాం.మనం మన కుటుంబం లేదా ఫ్రెండ్స్ తో కలిసి హోటల్స్, రెస్టారెంట్ లకు వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ సర్వ్ చేసిన వారికి మహా కాకపోతే ఓ 50...
Read More..మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.రాజకీయాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ఆడియో పోస్ట్ చేశారు.నేను రాజకీయాలకు దూరంగానే ఉన్నా.రాజకీయం నా నుంచి దూరం కాలేదని చెప్పారు.దీంతో చిరు మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.? లేక ఏదైనా మూవీ...
Read More..త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను అలెర్ట్ చేస్తున్నారు.ఇక్కడ గెలవడం ద్వారా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బాటలు వేసినట్టు అవుతుందని నమ్ముతున్నారు.దీనిలో భాగంగానే తాను అలర్ట్...
Read More..వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింహాసనంలా మారారు.తన సోదరుడు జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న.తన తండ్రిని హత్య చేసిన నిందుతులను గుర్తించకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ఈ కేసు సంబంధించి వైఎస్ సునీత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.వృత్తి...
Read More..డేటా చోరీ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు.డేటా దొంగ డేరాబాబా కన్నా డేంజరస్ అన్న ఆమె.ప్రజల డేటాను సేవా మిత్ర ద్వారా టీడీపీ చౌర్యం చేసిందని వ్యాఖ్యనించారు.ఈ క్రమంలో చంద్రబాబు కోర్టుకు వెళ్లి...
Read More..మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ మెగా అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.కానీ తాజా పరిణామాలను గమనిస్తూ ఉంటే సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అంటూ...
Read More..బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.సీజన్ 5 లో సిరి కోసం ఒక ఎపిసోడ్ లో కనిపించి అలరించిన శ్రీహాన్ అప్పుడే ఆడియన్స్ ని మెప్పించాడు.ఆ క్రేజ్...
Read More..నందమూరి బాలయ్య కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.ఆయన సినిమా వస్తుంది అంటే అప్పట్లో నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.మాస్ ప్రేక్షకులు సైతం ఎదురు చూసే వారు.ఎందుకంటే ఈయన సినిమాల్లో మాస్ కంటెంట్ ఏ లెవల్లో ఉంటుందో ప్రత్యేకంగా...
Read More..ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.నయవంచనకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని కన్నబాబు వ్యాఖ్యనించడంతో.టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.అనంతరం స్పీకర్ పోడియంను ముట్టడించి, సంక్షేమాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందటూ నినాదాలు చేశారు.దీంతో 15 మంది టీడీపీ సభ్యులను స్పీకర్...
Read More..నోయిడాలోని సెక్టార్ -21లో ప్రమాదం జరిగింది.జలవాయు విహార్ లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీ ప్రహరి గోడ ఒక్కసారిగా కూలిపోయింది.ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా.తొమ్మిది మంది గాయపడ్డారు.మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.ఈ క్రమంలో సహాయక చర్యలు చేపట్టారు....
Read More..ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది.ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందిస్తున్న ఐఆర్సీటీసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు...
Read More..ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పోటీ ఉన్నా కూడా ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేది.మన ఇండస్ట్రీలో చాలా మేకింగ్ కంపెనీలు ఉన్నాయి.అయితే వాటిలో కొన్ని మాత్రమే ఎక్కువ సినిమాలను నిర్మిస్తూ లైమ్ లైట్ లో నిలిచేవి.అప్పట్లో మన టాలీవుడ్ లో...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న మంచు మనోజ్ గత కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన ప్రణతి అనే అమ్మాయిని మొదట వివాహం చేసుకొని కొన్ని కారణాలు...
Read More..ఏపీ అసెంబ్లీలో పెగాసస్పై మధ్యంతర నివేదకను హౌస్ కమిటీ ప్రవేశపెట్టింది.గత ప్రభుత్వ హయాంలో ప్రజల డేటా చౌర్యం జరిగిందని హౌస్ కమిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారన్నారు.సేవా...
Read More..గూడూరులో జనసేన నాయకులకు చేదు అనుభవం జనసేన నాయకులకు అడ్డుకున్న ఆకుమర్రు గ్రామస్థులు తమ గ్రామంలోకి ప్రవేశించి వివాదాలు సృష్టించవద్దని జనసేన నేతలను నిలదీసిన మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన అవకతవకలను రాజకీయంగా వాడుకునేందుకు ఆకుమర్రు గ్రామంలో జనసేన నాయకులు హల్...
Read More..బుల్లితెర పైప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కమెడియన్ హైపర్ ఆది. ఈ కార్యక్రమంలో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్యక్రమాలలో సందడి చేస్తూ మరింత అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇకపోతే ఏదైనా పండుగలు ప్రత్యేక ఈవెంట్స్...
Read More..దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో జూ(జంతు ప్రదర్శన శాల)లు ఉంటాయి.వాటిలోకి వెళ్లినప్పుడు వివిధ రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి.ముఖ్యంగా సింహం, పులి, ఏనుగు, చిరుతలు, చింపాంజీలను బోన్లలో బంధించి ఉంచుతారు.వాటిని బయటి నుంచి చూసి పిల్లలు, పెద్దలు ఆనందిస్తారు.వాటితో ఫొటోలు దిగి...
Read More..ఈమధ్య ఎక్కడ చూసినా చిరుతలకు సంబంధించినటువంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.దీనికి గల కారణం తాజాగా మనదేశానికి కొన్ని చిరుతులను రప్పించడంతో వాటిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.ఇదిలావుంటే మన పూర్వీకులు వీటిని ఇంటి ముందు కట్టేసివుంచే వారని, వేట కోసం కూడా వాటిని...
Read More..అమరావతి: సంక్షోభంలో సంక్షేమం నినాదంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసనసభ పక్షం నిరసన.వివిధ సంక్షేమ పథకాల రద్దు నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పీఎస్ వద్ద నిరసన చేపట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ...
Read More..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు.హైదరాబాద్ నగర పాలక సంస్థ వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.జీహెచ్ఎంసీ రూ.800 కోట్లు బకాయి పడిందన్న కాంట్రాక్టర్లు.ఆడిట్ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా స్పందించి బిల్లులను చెల్లించాలని...
Read More..నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని అంటారు.వారిని అలా తీర్చిదిద్దే క్రమంలో టీచర్ కీలక పాత్ర వహిస్తాడు.కానీ అలాంటి టీచర్ బాధ్యత మరిచి ప్రవర్తిస్తే, స్టూడెంట్స్ జీవితం మొగ్గ దశలోనే అన్యాయానికి గురవుతుంది.ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాట్లాడుకోవాలి.కార్పొరేట్ స్కూల్స్...
Read More..ఇప్పుడు పొలిటికల్ పాదయాత్రలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల ట్రెండ్ నడుస్తుంది.గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చాలా మంది నాయకులు పాదయాత్రలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.గతంలో ప్రముఖ నాయకులు పాదయాత్రలు చేసి విజయవంతమై ముఖ్యమంత్రులుగా భాద్యతలు చేపట్టారు.ఇప్పుడు...
Read More..ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ మహిళా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో మల్కాపురం వద్ద ఎస్సీ నేత కంభంపాటి శిరీషాను తాళ్లతో కట్టి లాగారు.దీంతో తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని శిరీషా తీవ్రంగా మండిపడ్డారు.మహిళల పట్ల ఇలాగేనా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు గారి మరణం టాలీవుడ్ ను షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే.ఈయన మరణంతో ప్రభాస్ తో పాటు కుటుంబం కూడా పెద్ద దిక్కును కోల్పోయారు.నటుడిగా మారిన తర్వాత ప్రభాస్...
Read More..అమరావతి: సంక్షోభంలో సంక్షేమం నినాదంతో ఛలో అసెంబ్లీ వెళుతున్న టిడిపి కార్యకర్తలను, రైతులను అడ్డుకున్న పోలీసులు.పోలీసులు రైతు మహిళల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది అనంతరం వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు జగన్...
Read More..బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ సిక్స్ ప్రసారమవుతూ రెండు వారాలను పూర్తి చేసుకొని మూడవ వారంలోకి అడుగు పెట్టింది.ప్రస్తుతం మూడో వారంలో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈసారి మాత్రం నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్ గా జరిగిందని చెప్పాలి.నామినేషన్ లో...
Read More..టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొందరికి కొన్ని నమ్మకాలు ఉంటాయి.అవి ఎంతలా ఉంటాయంటే వాటి కోసం వారు అస్సలు రాజీ పడరు.జాతకాల పైనా, న్యూమరాలజీ పైనా నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటారు.ఇప్పటికీ కొందరు సెలబ్రెటీలు అదృష్టం కలిసి వస్తుందని తమ పేర్లలో అక్షరాలను...
Read More..ప్రస్తుత కాలంలో కస్టమర్ల నుంచి బ్యాంకులు వివిధ ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నాయి. ఏటీఏంల వినియోగానికి, కనీస బ్యాలెన్స్ లేదని, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినందుకు, ఎస్ఎంఎస్లు పంపినందుకు ఇలా ఏవో ఒక కారణాలతో ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.ఎడా పెడా...
Read More..పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారని అంటున్నారు.జగన్ మోహన్ రెడ్డి పాద యాత్రలో భాగంగా పోలవరం వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయలేదని...
Read More..అపస్మారక స్థితిలోకి వెల్లిన వృద్దులు .ఆసుపత్రి కి తరలించిన స్థానికులు.పరిస్థితి విషమం .పొలం అమ్మడం లేదని కక్షతో దాడి చేశారని బాధితుల ఆరోపనలు .పొలం వద్ద ఒంటిరిగా ఉన్న వృద్దులపై ధాడి చేసి హత్యా యత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా...
Read More..కేంద్ర న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.రాజకీయ పార్టీలకు నగదు విరాళాలు పరిమితం చేయాలని కోరింది.అజ్ఞాత వ్యక్తుల నుంచి పార్టీలు నగదు రూపేణా స్వీకరించే విరాళాల పరిమితిని రూ.20 వేల నుంచి రూ.2 వేలకు తగ్గించాలనే యోచనలో ఉంది.ఈ క్రమంలో...
Read More..బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ప్రెసెంట్ ఈయన కబీ ఈద్ కబీ దివాలీ సినిమాతో పాటు టైగర్ 3 సినిమాలు చేస్తున్నాడు.సల్మాన్ నటిస్తున్న కబీ ఈద్ కబీ దివాలీ అనే సినిమాలో...
Read More..రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? ఏ రాష్ట్రం వారు మరే రాష్ట్రంలో పోటీకి దిగుతారనేది ఊహించడం కష్టం .రాజకీయ అవసరాలు, పరిస్థితులు కారణంగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తూ ఉంటారు.ఇప్పుడు...
Read More..కొందరి దొంగల తీరు భలే విచిత్రంగా ఉంటుంది.ఏదైనా ఇంట్లో దొంగతనానికి వెళ్లినప్పుడు కొందరు దొంగలు అక్కడ ఫ్రిజ్లో ఉన్న ఆహారం తింటుంటారు.అంతేకాకుండా చక్కగా రెస్ట్ తీసుకుని, తీరిగ్గా గడిపిన తర్వాత అన్నీ మూటగట్టుకుని వెళ్తుంటారు.తీరా ఆ ఇంట్లో వాళ్లు వచ్చి చూసుకుని...
Read More..అమరావతిలోని మందడంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.అసెంబ్లీని ముట్టడించేందుకు టీడీపీ ఎస్సీ సెల్ నేతలు ప్రయత్నించారు.అనంతరం అసెంబ్లీ సమీపంలోని ఓ బిల్డింగ్ పైకి ఎక్కి నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో నిరసనకారులను కిందకి దించిన పోలీసులు.వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.మూడున్నర...
Read More..ప్రవాసులకు మామూలు షాకులు ఇవ్వడం లేదు అరబ్బు దేశమైన కువైట్రోజుకో రూల్ పెడుతూ అల్లడించేస్తోంది.నేరుగా పొమ్మనలేక పొగలు పెడుతూ బయటకు పోయేలా చేస్తోంది.ఇతర దేశాల ముందు తమను వేలెత్తి చూపించుకోకుండా ప్రవాసులు వారంతట వారే మాకొద్దీ కువైట్ అనుకునేలా వారి వారి...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ ఒకటి.ఆచార్య ప్లాప్ తర్వాత ఈ సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాపై అందుకే మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.అయితే విడుదల తేదీ దగ్గర అవుతున్న ఇంకా ఈ సినిమాపై అనుకున్నంత...
Read More..ప్రస్తుతం యువత టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు.చాలా మంది ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి, వాటికి బానిసలుగా మారుతున్నారు.ఇంకో వైపు కొంత మంది విద్యార్థులు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటున్నారు.ప్రఖ్యాత సంస్థలు, వాటి యాప్లలో లోపాలను కనిపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్నారు.ఆయా కంపెనీల నుంచి...
Read More..ఈ ఆధునిక కాలంలో డయాబెటిస్ తో బాధపడుతున్నారు.డయాబెటిస్ ను నివారించడానికి ఎన్నో మందులను వాడుతూ ఇబ్బందులు పడుతున్నారు.డయాబెటిస్ ఇన్సులిన్ హార్మోన్స్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం రక్తంలో అధిక గ్లూకోస్ స్థాయి పెరగడంతో వస్తుంది.ఇక డయాబెటిస్ ఉన్నవారు తాము...
Read More..మన భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు.మనదేశంలోని ప్రజలే కొంతమంది ఈ శాస్త్రాలను మూడు నమ్మకాలు అని కూడా అంటారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.వాస్తు ప్రకారం ఇంటిని కట్టుకోవడం వల్ల ఎలాంటి దోషాలు,...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో మన తెలుగు వారికి కొదవే లేదు.అమెరికాలో ఏ రాష్ట్రంలోనైనా సరే తెలుగు వారు కొలువుదీరి ఉంటారు.తెలుగు వారు ఉండే ప్రాంతాలకు తగ్గట్టుగా అక్కడ పలు సేవా సంస్థలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే తెలుగు వారికి సహాయ...
Read More..ఈ రోజుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.చిన్న వయస్సు వారి నుంచి పెద్దవారి వరకు కీళ్ల నొప్పులతో నడవలేక ఇబ్బంది పడుతున్నారు.దీనికి కారణం యూరిక్ యాసిడ్.ప్రస్తుత కాలంలో యూరిక్ ఆసిడ్ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది.మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు...
Read More..పరిశుభ్రత లేని ప్రదేశాల్లో ఎక్కువగా దోమలు ఉంటాయి.దోమల బారి నుండి తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండడానికి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ప్రస్తుత కాలంలో విష జ్వరాలు చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరికీ వస్తున్నాయి.చాలా వరకు జ్వరాలు దోమలు...
Read More..త్వరలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఎంపిక సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతోంది.తొలిసారిగా గాంధీయేతర కుటుంబం నుంచి ఈ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం పార్టీలో ఊపందుకున్న సమయంలోనే, రాహుల్ గాంధీ నాయకత్వమే కాంగ్రెస్ కు కావాలని, ఆయనే పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉండాలనే...
Read More..కోవిడ్ వల్ల చాలా మంది భారతీయుల ఆర్థిక పరిస్థితి కుదేలైంది.ఉపాధి లేని సమయంలో చిన్న చిన్న లోన్లను ఇచ్చే యాప్స్పై ఆధార పడ్డారు.అయితే వడ్డీలు అధికంగా వేసి, సామాన్యులను అవి దోచుకుంటున్నాయి.ఇచ్చిన అప్పు కంటే రెండింతలు వసూలు చేస్తున్నాయి.ఇక పొరపాటున ఈఎంఐ...
Read More..ప్రతిరోజు ప్రపంచంలో ఎన్నో వేటాడే జంతువులుదానికన్నా బలహీన జంతువులను వేటాడుతూనే ఉంటాయి.చిరుత పులులు జింకలను వేటాడడం మనం కొన్ని టీవీ ఛానల్ లో చూస్తూనే ఉంటాం.చిరుతపులలో చెట్లపై ఉండే జంతువులను కూడా వేటాడి తింటాయి.ఎందుకంటే చిరుతపులులకు చెట్లు ఎక్కడ బాగా తెలుసు.అవి...
Read More..ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన బొంబాయి పద్మ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఈ నటి వెల్లడించారు.ఏ ఇండస్ట్రీ...
Read More..తెలుగు సినీ ప్రేక్షకులకు యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడంతోపాటుగా వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు.ఇటీవలే గాడ్సే సినిమాతో ప్రేక్షకుల పలకరించాడు.కానీ ఈ సినిమా అనుకున్న మేరకు...
Read More..బాలీవుడ్ భోజ్పురి నటి అక్షర సింగ్ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది.బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తరువాత వరుసగా బుల్లితెరపై, వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే...
Read More..టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈమధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.అంతేకాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నాగచైతన్య నే అని చెప్పవచ్చు.కాగా ఇటీవల నాగచైతన్య నటించిన థాంక్యూ...
Read More..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ మనందరికీ సుపరిచితమే.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల విడుదల అయిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ ను చవి చూసింది.భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన విధంగా కలెక్షన్ లో రాబట్టలేకపోగా...
Read More..7/జీ బృందావన కాలనీ సినిమా ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోయిన్లలో సోనియా అగర్వాల్ ఒకరు.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నటిగా సోనియా అగర్వాల్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది.ఆ తర్వాత సోనియా అగర్వాల్...
Read More..కెనడాలోని అంటారియో ప్రావిన్స్లో జరిగిన కాల్పుల్లో గాయపడిన 28 ఏళ్ల భారతీయ విద్యార్ధి మరణించాడు.దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతను చివరికి ఓడిపోయాడు.ఇదే ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్తో పాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.బాధితుడిని సత్వీందర్...
Read More..మన దగ్గర ఫ్లాప్ అయినా ప్రతి సినిమా ఇక వెళ్ళేది అస్సామే.అంటే మనకు ఎంతో దూరం లో ఉన్న ఈ అస్సాం గురించి మనం ఆలోచించే పద్ధతి ఇలాగే ఉంటుంది.అస్సాం నుంచి అందాల ముద్దు గుమ్మాల కన్నా కూడా స్పోర్ట్స్ ఆడే...
Read More..2022 సంవత్సరంలో క్లాసిక్ హిట్ గా నిలిచి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలో సీతారామం ఒకటి.అటు కమర్షియల్ గా ఇటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చిన సినిమాగా సీతారామం నిలిచింది.ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్...
Read More..ప్రస్తుతం ప్రేక్షకులు ఒక సినిమాని ఆదరించాలంటే సినిమాలో నటీనటులు సినిమా బడ్జెట్ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు.అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు అలాంటి సినిమాలను ఆదరిస్తున్నారని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించుకున్నాయి.వందల కోట్ల...
Read More..ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది హీరోయిన్ కృతి శెట్టి.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.ఇక ఇప్పటికే తెలుగులో ది వారియర్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాల్లో...
Read More..అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా విడుదల అయి ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు.ఈ సినిమాలో సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత మొదటి సారి ఐటెం సాంగ్ చేసింది.‘ఊ అంటావా మామ.ఊఊ...
Read More..విశాఖపట్నం లో జిమెక్స్ 22 నౌకా విన్యాసాలు భారత్, జపాన్ నౌకాదళాలు సంయుక్తంగా భారత నావికా దళం నిర్వహించింది.భారత్, జపాన్ల మధ్య నౌక విభాగంలో మంచి అనుబంధాలు ఉన్నాయి.ఈ విన్యాసాలు రెండు దేశాల మధ్య జరిగిన నౌక దళ విన్యాసాలలో ఎటువంటి...
Read More..మనదేశంలో గుప్త నిధుల కోసం వెతికే వారు చాలామంది ఉంటారు.వీటికోసం కొంత మంది క్షుద్ర పూజలు కూడా చేస్తూ ఉంటారు.ఇటువంటి పనులన్నీ కేవలం బంగారం కోసమే చేస్తూ ఉంటారు.అలా చేస్తే గుప్త నిధులు వారి సొంతం అవుతాయని కొందరు స్వామీజీ చెప్పిన...
Read More..సాధారణంగా సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్లు ఎంతో అందంగా కనిపించేలా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.కాని కొన్ని కొన్ని సార్లు మాత్రం దర్శక నిర్మాతలు ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నా సినిమాల్లొ హీరోయిన్లు అందంగానే కనిపించినప్పటికీ వారి స్నేహితుల పాత్రల్లో...
Read More..మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.అమరావతే రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది.హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర సర్కార్...
Read More..రాజకీయంగా తన సత్తా చాటుకునేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టిగానే కష్టపడుతున్నారు .గత కొంతకాలంగా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు, వైసిపి ప్రభుత్వం పై నిత్యం ఏదో ఒక విమర్శలతో వార్తల్లో ఉంటున్నారు.గతంలో...
Read More..కుక్కలకి మనుషులకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది.విశ్వాసం చూపించడంలో వాటికవే సాటి అని చెప్పుకోవాలి.మనుషులకు త్వరగా మచ్చికయ్యే వీటిని పెంచుకునేందుకు మనలో అనేకమంది ఆసక్తి చూపిస్తుంటారు.అన్ని జంతువులతో పోలిస్తే కుక్కలు చాలా తొందరంగా మనుషులకు అలవాటు పడతాయి.చాలామంది వాటిని సొంత కుటుంబ...
Read More..శ్రీ విష్ణు, కాయాదు లోహర్ జంటగా నటించిన తాజా చిత్రం అల్లూరి.ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు.సెప్టెంబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమాను నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మించారు.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో...
Read More..దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థిని అంతా ఎంతో వేడుకగా నిర్వహించారు.జ్ఞానం, అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడే గణేశుడు 108 పేర్లను కలిగి ఉంటాడు.మన దేశంలో హిందువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజిస్తుంటారు.అయితే ఓ ఇస్లామిక్ దేశంలో వారు వాడే కరెన్సీపై గణపతి...
Read More..ఆసీస్తో టీ 20 సిరీస్కు టీమిండియా సన్నద్ధమైంది.మూడు టీ20లు ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్ వచ్చింది.ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ రేపు జరగనుంది.మొహాలీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా.రెండో మ్యాచ్ సెప్టెంబర్ 23న నాగాపూర్ లో, మూడో మ్యాచ్...
Read More..కడుపులో బ్యాటరీల ఫ్యాక్టరీ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.ఆమె పొట్టలో బ్యాటరీల గుట్ట ఒకటి బయట పడింది.దాన్ని చూసిన వైద్యులు కళ్ళు తిరిగి పోయారు.ఈ వింత ఘటన ఐర్లాండ్ లో చోటు చేసుకుంది.66ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 55 బ్యాటరీలు...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్కినేని నాగార్జునకు మన్మథుడిగా పేరుంది.నాగ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.మరికొన్ని రోజుల్లో నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.ప్రవీణ్ సత్తారు...
Read More..తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ కార్యక్రమంతో సుదీర్ఘ కాలం పాటు ఎంటర్టైన్మెంట్ ను అందించిన రోజా ఇటీవల మంత్రి పదవి రావడంతో పూర్తిగా టీవీ షో లకు దూరమైన విషయం తెలిసిందే.జబర్దస్త్ అభిమానులు ప్రేక్షకులు రోజా అని బాగా మిస్...
Read More..ఓ వైపు టెక్నాలజీ పెరుగుతోంది, మరోవైపు సైన్స్ దినదినాభివృద్ధి చెందుతోంది.అయినప్పటికీ మనుషులకి అంతుచిక్కని రహస్యాలు ఈ ప్రకృతిలో అనేకం వున్నాయి.ఇటీవలి కాలంలో అంతరిక్షానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణ ప్రజలను ఆశ్చర్యపరిచింది.అయితే అంతరిక్షం ఎంత రహస్యమో, సముద్ర గర్భం కూడా అంతే...
Read More..అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225...
Read More..2024లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పోరాడేందుకు అధికార వైఎస్సార్సీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అనేదే ప్రధాన నినాదమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు.ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి కంటే మూడు రాజధానులు ఎక్కువ మంది ఇష్టపడతారని, తెలుగుదేశం మరియు...
Read More..కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో విషాద ఘటన జరిగింది.భీమ్ పూర్ గ్రామంలో కూల్డ్రింక్ అనుకుని ఓ చిన్నారి క్రిమి సంహారక మందు తాగింది.గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా.మార్గమధ్యలో మృతిచెందింది.చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read More..దీప్తి సునయన గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా...
Read More..జలుబు, దగ్గు.ప్రస్తుత వర్షాకాలంలో ప్రధానంగా వేధించే ఆరోగ్య సమస్యలు ఇవి.జలుబు, దగ్గు అనేవి చిన్న సమస్యలుగానే కనిపించినా.వాటిని లైట్ తీసుకుంటే మన శరీరంలో మరెన్నో రుగ్మతలకు అవకాశాన్ని కల్పిస్తాయి.పైగా జలుబు దగ్గు వల్ల ఏ పని పైన శ్రద్ధ వహించలేకపోతుంటారు.రాత్రుళ్లు నిద్ర...
Read More..టాలీవుడ్ ముద్దుగుమ్మ నివేదా థామస్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్.తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది.అతి తక్కువ సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.సోషల్...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 6.07 సూర్యాస్తమయం:సాయంత్రం 06.15 రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు: మంచి రోజు కాదు వరకు దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4:11 వరకు మేషం: ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో...
Read More..పామును చూస్తే ఆమడ దూరం పరిగెడతాం.కొంతమందికైతే ఒక్కోసారి రాత్రుల్లో చలిజ్వరం కూడా వచ్చేస్తుంది.ఇక పూజలు చేసి ప్రసాదాలు పెట్టేస్తారు.దేవుడిగా నిత్యం కొలుస్తారు.ఇది మన దగ్గర జరుగుతున్న తంతు.అయితే కొన్ని దేశాల్లో జనాలకు పాములంటే అస్సలు బయం ఉండదు.అవసరం అయితే వాటిని పెంపుడు...
Read More..విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి ఎన్టీ రామారావు బౌతికంగా మనకు దూరమై ఏళ్లు గడుస్తున్నా.అయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలి పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఒక నటుడిగా ఆయన ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడో.ఒక రాజకీయ...
Read More..రాజా వారు రాణి గారు సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత వచ్చిన ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.ఇక యువ హీరోలతో పోటీ పడిమరి సినిమాలు చేస్తున్న కిరణ్ ఈ ఫ్రైడే నేను మీకు బాగా కావాల్సిన...
Read More..అనంతపురం నగర టీడీపీలో వర్గపోరు మొదలైంది.జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య వివాదం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రెండు రోజుల నుంచి నగరంలో జేసీ వర్గీయులు పర్యటిస్తున్నారు.అయితే పార్టీ ఇంఛార్జ్ ప్రభాకర్ చౌదరికి చెప్పలేదంటూ ఆయన వర్గీయులు ఆగ్రహం...
Read More..మూడేళ్లలో రాష్ట్రంలో 99 భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని సీఎం జగన్ తెలిపారు.ఏపీ అసెంబ్లీలో పారిశ్రామిక అభివృద్ధిపై జరిగిన చర్చలో భాగంగా ఆయన ప్రసంగించారు.భారీ పరిశ్రమల ద్వారా రూ.46,280 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.వీటి ద్వారా రాష్ట్రంలో 62,541 మందికి ఉపాధి...
Read More..చాలా సంవత్సరాల నుండి ఇళ్ళ లో ఎలుకల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు.ఎలుకల వల్ల తమ ఇంట్లోని ఆహార పదార్థాలను కాపాడుకోవడానికి ఎన్నో ఉపాయాలను ఆలోచిస్తూ ఉంటారు.ఎలుకలు మన ఇంట్లో ఉంటే వాటిని బయటకి పంపడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ...
Read More..ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకోగా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తుంది.అయితే ఆమెకు వచ్చిన ఆరెక్స్ హాట్ ఇమేజ్ వల్ల పాయల్ కి అలాంటి సినిమాలే వచ్చాయి.అందులో కూడా...
Read More..ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నేళ్లుగా భారతదేశంలో సంచలనాలు సృష్టిస్తున్నాయి.అనేక గ్లోబల్, స్థానిక కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.దీంతో భారతదేశంలో విద్యుత్ శక్తితో నడిచే కార్లకు మాత్రమే భవిష్యత్తు మెరుగ్గా కనిపిస్తోంది.Strom-R3 అనేది ఒక భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్...
Read More..రోజురోజుకూ టెక్నాలజీ మరింత అధునాతనంగా మారుతోంది.ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో ఎవరి ఊహకి అందని పనులు కూడా చేయడం సాధ్యమవుతోంది.అయితే తాజాగా యాపిల్ కంపెనీ మన కంటికి కనిపించని వాటిని చూడగలిగే మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ను తీసుకు రావడానికి సిద్ధమయ్యింది.సాధారణంగా మనకి వాయువులు...
Read More..జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ యాత్ర వాయిదా పడింది.షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5 నుంచి బస్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.కానీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యాత్ర విషయంలో కొంతకాలం వేచి చూడాలని జనసేనాని నిర్ణయించారు. మరోవైపు జనసేనకు...
Read More..బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.2024 ఎన్నికల్లో వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని భావిస్తున్న చంద్రబాబు కాషాయ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమవుతున్నారు.బీజేపీతో పొత్తుపెట్టుకుంటే జనసేనకు కూడా ఎలాగో ఈ పోత్తులో భాగమవుతుందని...
Read More..