నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతుంది.ఇప్పటికి మొదటి సీజన్ ఎంతో విజయవంతం కాగా రెండవ సీజన్ కూడా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశారు.ఇక రెండవ సీజన్లో కేవలం సినీ సెలబ్రిటీలను...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి నవరస నటసార్వభౌముడు అనే బిరుదు సంపాదించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈయన అంత్యక్రియలు కూడా శనివారం మహాప్రస్థానంలో ప్రభుత్వ...
Read More..బాలీవుడ్ నటి అలియాభట్ ఈ ఏడాది నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకొని జీవితంలోకి అడుగుపెట్టడమే కాకుండా పెళ్లయిన కొన్ని నెలలకే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు.ఇలా పెళ్లయినా కొన్ని నెలలకి ఈమె అమ్మ కావడంతో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 6.46 సూర్యాస్తమయం:సాయంత్రం 05.43 రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు: మ.2.00 సా4.00 వరకు దుర్ముహూర్తం:సా.5.02 ల5.53వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం: ఈరోజు...
Read More..పుట్టుక లోపాల వల్ల మనుషులతో పాటు జంతువులు కూడా చాలా వింతగా పుడుతుంటాయి.ఇప్పటికే వింతగా పుట్టిన జంతువుల గురించి మనం ఎన్నో కథలు విన్నాం.కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దూడ ఏకంగా ఎనిమిది కాళ్లతో...
Read More..లవర్, బైకు పక్కనుంటే చాలు ఈరోజుల్లో యువకులు రెచ్చిపోతున్నారు.వారు ముందు వెనుక ఆలోచించకుండా వేగంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.వారి లైఫ్ మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతున్నారు.కాగా తాజాగా మహారాష్ట్రలోని థానే-బీవాండీ రోడ్డుపై వెళ్తున్న ఓ...
Read More..సాధారణంగా పిల్లలకు ఏదైనా ఆపద వస్తే తల్లి వెంటనే కాపడుతుంది.అదే తల్లికి ఆపద వస్తే పిల్లలు కూడా కాపాడుతుంటారు.కానీ వారిది చాలా చిన్న వయసు అయితే తల్లులను కాపాడుకోవడం అసాధ్యమని చెప్పొచ్చు.కాగా తాజాగా చాలా చిన్న వయసు ఉన్న ఒక బాలుడు...
Read More..ఆడవారు ముచ్చట్లలో పడ్డారంటే తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు.ముచ్చట్లలో పడి ఒక్కోసారి వారు చేసే వంట కూడా చెడిపోతుంటుంది.ఒక ముచ్చట్లనే కాదు వీరు సీరియల్స్ లో లీనమైనా సరే తాము చేసే పనిపై దృష్టి పెట్టలేరు.సాధారణ రోజుల్లో ఇలా...
Read More..సాధారణంగా చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటుంటారు.వీరు ప్రొఫెషనల్స్ వలె డ్యాన్స్ చేయడం చాలా అరుదు.ఇలాంటి టాలెంట్ ఉన్న వారు టీవీ షోలలో మాత్రమే వీరు కనిపిస్తారు.అయితే తాజాగా ఒక పాప రైల్వే స్టేషన్ దగ్గర అద్భుతమైన స్టెప్పులు వేసి...
Read More..చాలా మంది ప్రజలకు కొన్ని రకాల పండ్లను చూడగానే నోరూరిపోయి దాన్ని తినకుండా ఉండలేకపోతుంటారు.ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పండు అంటే ఇష్టం ఉంటుంది.కొందరిలో అనాసపండ్లు చూడగానే నోరూరి తినాలనిపిస్తూ ఉంటుంది.ఎందుకంటే ఈ పండు అద్భుతమైన రుచిని కలిగి ఉండడంతో...
Read More..ఈ భూమి మీద ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి.ఇందులో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న గడ్డి జాతి మొక్కల్లో లెమన్ గ్రాస్ ఎంతో ముఖ్యమైనది.ఇందులో మన ఆరోగ్యాన్ని రక్షించే ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.లెమన్ గ్రాస్...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే వారు నిర్మించుకునే ఇల్లు, ఇల్లలో ఉంచుకునే వస్తువులు అన్నీ కూడా వాస్తు ప్రకారమే అమర్చుకుంటూ ఉంటారు.ఇలా చేయడం వల్ల ప్రతి వ్యక్తి ఇల్లు సంతోషంగా, ఆరోగ్యంగా...
Read More..మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వారి ఇళ్లలో భగవంతునికి పూజలు చేసి హారతులను ఇస్తూ ఉంటారు.అంతే కాకుండా మరి కొంత మంది భగవంతునికి ప్రసాదాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా పండగ సమయాలలో స్వామివారికి...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు రాశి ఫలాలను, జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.వారి జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది రాశి ఫలాల వల్లే జరిగిందని అనుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే కొంత మంది ఉద్యోగులు మన పై...
Read More..ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి అసలు కలిసి రాలేదు.చాలామంది ప్రముఖ నటులు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.సెప్టెంబర్ నెలలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడం జరిగింది.ఈనెల 23వ తారీకు నవరస నటసార్వభౌముడు కైకాల...
Read More..భోజనం చేశాక సోంపు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.కడుపు నిండా భోజనం తిన్నాక కొద్దిగా సోంపును తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని అలా చేస్తుంటారు.అయితే సోంపు మరెన్నో ఆరోగ్య లాభాలను కూడా అందిస్తుంది.ఫెన్నెల్ సీడ్స్ అని పిలుచుకునే సోంపులో...
Read More..ఇకపై పక్షవాత బాధితులు కూడా నడవడం, పరుగెత్తడం, సైకిల్పై వెళ్లడం వంటివి చేయగలరు.ముగ్గురు పక్షవాత రోగులపై శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేశారు.ప్రయోగం విజయవంతమైంది.ముగ్గురు రోగులు ఇప్పుడు నడవగలరు.ఎలక్ట్రోడ్ ఇంప్లాంట్ సహాయంతో ఈ ప్రయోగం జరిగింది.పక్షవాతానికి గురైన రోగులపై పరిశోధన చేసిన స్విట్జర్లాండ్లోని...
Read More..రోజంతా యాక్టివ్గా, ఎనర్జిటిక్గా ఉండాలీ అంటే ఎట్టిపరిస్థితుల్లోనూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేయరాదు.ఎందుకంటే, రోజులో అతి ముఖ్యమైన భోజనం బ్రేక్ఫాస్టే.ప్రతి రోజు స్కిప్ చేయకుండా బ్రేక్ ఫాస్ట్ చేస్తే.శరీరం, మెదడు ఉల్లాసంగా, ఉత్సాహంగా మారతాయి.బరువును అదుపులో ఉంచుకోవచ్చు.జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా...
Read More..స్ట్రెచ్ మార్క్స్ అనేవి శరీరంలో కలిగే మార్పుల కారణంగా వస్తాయి.బరువు పెరగటం,గర్భధారణ సమయంలోను ఈ మార్కులు అనేవి ఏర్పడి మచ్చలుగా కనపడతాయి.వీటి కోసం అనేక రకాలైన క్రీమ్స్ వాడిన ప్రయోజనం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.అందువల్ల ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించి సమర్ధవంతంగా...
Read More..ప్రాణాంతక వైరస్ అయిన కరోనా తగ్గింది అని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ వేగంగా విజృంభిస్తూ విశ్వరూపం చూపిస్తోంది.చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరి ఈ మాయ దారి మహమ్మారి విరుచుకు పడుతోంది.ఇక ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు...
Read More..ఒత్తిడి.నేటి టెక్నాలజీ యుగంలో వయసుతో సంబంధం లేకుండా ఎందరినో మానసికంగా క్షోభపెడుతున్న సమస్య ఇది.ఒత్తిడి వినడానికి చిన్న సమస్యగానే అనిపించవచ్చు.కానీ, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషి అయినా మంచాన పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.పైగా ఊబకాయం, గుండె పోటు,...
Read More..జుట్టు చిట్లి పోవడం చాలా మంది కామన్గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.జుట్టు చిట్లి పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.ఆహారపు అలవాట్లు, వాతవారణం మార్పులు, కాలుష్యం, పోషకాల లోపం, సరైన కేర్ లేకపోవడం, తరచూ హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం ఇలా...
Read More..ప్రతి మహిళ జుట్టు అందంగా,పొడవుగా ఉండాలని కోరుకుంటుంది.ఆలా కోరుకోవడంల కూడా తప్పు లేదు.ఎందుకంటే జుట్టు అనేది అందాన్ని ఇస్తుంది.అటువంట జుట్టు అందంగా పొడవుగా ఒత్తుగా ఉండాలంటే ఈ చిట్కాను ఫాలో అవ్వండి.చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి.కావలసిన పదార్ధాలు కలబంద...
Read More..ఇటీవల రోజుల్లో సిగరెట్ కాల్చే వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది.కొందరు ఒత్తిడి టెన్షన్స్ నుంచి రిలీఫ్ పొందడానికి స్మోక్ చేస్తుంటే.మరికొందరు ఫ్యాషన్ పేరుతో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు.కారణం ఏదైనా ఒక్కసారి స్మోకింగ్కు బానిసైతే.దాన్ని వదిలించుకోవడం ఎంతో కష్టం.ఆరోగ్యం దెబ్బ తింటుందని...
Read More..వాల్ నట్స్ శరీరానికి చాలా బాగా ఉపయోగపడతాయి.వాల్ నట్స్ ని అక్రోట్స్ అని కూడా అంటారు.వాల్ నట్స్ లో ఉండే ప్రోటీన్స్ , మినరల్స్ ,విటమిన్ ఇ ,కే ,సి,ఏ,సోడియం, పొటాషియం, కాల్షియం, కాపర్, ఇలా అనేక రకాల పోషక విలువలు...
Read More..నేడు తండ్రి వెంకట్రావు సంవత్సరికం సందర్భంగా ఆయననీ తలుచుకుంటూ…మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది.మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు...
Read More..ఎటువంటి మచ్చలు లేకుండా ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.అయితే అందుకోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక కారణం చేత మచ్చలు ఏర్పడుతూనే ఉంటాయి.చర్మం ఎంత తెల్లగా ఉన్నా.అక్కడక్కడ కనిపించే మచ్చలు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.దాంతో ఆ...
Read More..ప్రతి ఒక్కరు ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకోవటం సహజమే.ఇన్స్టంట్ గ్లో కోసం రకరకాల కాస్మొటిక్స్ వాడుతూ ఉంటారు.వాటికీ ఖర్చు కూడా ఎక్కువే.ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటిలో ఉండే సహజమైన పదార్ధాలతో ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు.ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా...
Read More..చెవిలో చేరిన గులిమి మనల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది.దానిని సులభంగా ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.బాదం నూనె: చెవిలోని గులిమిని తొలగించేందుకు బాదం నూనెను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు.ఇందుకోసం ముందుగా బాదం నూనెను గోరువెచ్చగా వేడిచేసి.చెవిలో రెండు మూడు చుక్కలు వేయాలి.కొద్దిసేపటికి...
Read More..మన శరీరంలో అత్యంత గట్టిగా ఉండే వాటిలో దంతాలు ముందు వరుసలో ఉంటాయి.కానీ, నేటి కాలంలో చాలా మంది దంతాల బలహీనతను ఎదుర్కొంటారు.ఆహారపు అలవాట్లు, దంత సంరక్షణ లేక పోవడం, పోషకాల లోపం, బ్యాక్టీరియా, ధూమ పానం, షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం...
Read More..చాలా మంది సైక్లింగ్ చెయ్యాలంటే ఇష్టపడతారు.ఎందుకంటే సైకిల్ మీద ఎలాంటి పొల్యూషన్ లేకుండా హాయిగా వెళ్ళవచ్చు.అలాగే సైకిల్ అన్నది మన చిన్నప్పటి నుంచి అందరికీ చాలా ఇష్టం.అందుకే సైకిల్ తొక్కడం అంటే చాలా మందికి ఇష్టం.అలాగే సైక్లింగ్ చెయ్యడం వల్ల ఆరోగ్యంగా...
Read More..కొంతమంది పెదవులపై తెల్లని మచ్చలు ఉంటాయి.ఇవి హాని చేయకపోయినా కొంచెం అసహ్యంగా కన్పిస్తాయి.చర్మంలో సెబమ్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నపుడు ఇలా తెల్లని మచ్చలు వస్తూ ఉంటాయి.ఈ తెల్లని మచ్చలను తొలగించుకోవడానికి ఎటువంటి కాస్మొటిక్స్ జోలికి వెళ్లనవసరం లేదు.కొన్ని ఇంటి చిట్కాల ద్వారా...
Read More..నెలసరి ఆడవారందరికీ ఒకేలా ఉండదు.కొందరికీ ఎంతో బాధకరంగా ఉంటే.మరికొందరికి సులువుగా అయిపోతుంది.అయితే నెలసరి సమయంలో చాలా మందిని సతమతం చేసే సమస్యల్లో కడుపు ఉబ్బరం ఒకటి.ఈ కడుపు ఉబ్బరం కారణంగా ఏం తినాలన్నా వెనకడుగు వేస్తుంటారు.ఈ క్రమంలోనే ఆ మూడు రోజులు...
Read More..వేపాకులను మన పూర్వీకుల కాలం నుండి వాడుతూ ఉన్నాం.ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది.దాదాపుగా 4500 సంవత్సరాల క్రిందట నుండే వేపాకులను వైద్యంలో వాడుతున్నారు.ముఖ్యంగా చర్మ సమస్యలకు బాగా సహాయపడుతుంది.వేపలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.కొన్ని వేపాకులను...
Read More..అసలే సమ్మర్ సీజన్ అందులోనూ మే నెల ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక ఈ ఏడాది ఊహించిన దానికంటే అధికంగా ఎండలు వీస్తున్నాయి.భానుడి భగ భగలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.ఇక ఈ వేసవిలో శరీర వేడి ఎక్కువగా ఉంటుంది.ఈ వేడిని...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసింది. 5.18 లక్షల మంది విద్యార్థులు ఈ ట్యాబ్లను అందుకోగా, రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్ల కోసం రూ.688 కోట్లు పెట్టుబడి...
Read More..అవకాశం దొరికినప్పుడల్లా ఏపీ సీఎం వైఎస్ జగన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు.తాజాగా మూడు రోజుల కడప పర్యటనలో ఉన్న సీఎం జగన్, కమలాపురంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ వ్యక్తిగత జీవితంపై విరుచుకుపడ్డారు....
Read More..వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ వారిలో అభివృద్ధి పథంలో నడవాలన్న సంకల్పం ఏ మాత్రం కనిపించడం లేదు.సంక్షేమ పథకాలకు కోట్లాది కోట్ల డబ్బులు కుమ్మరించారు కానీ అదేవిధంగా ఆదాయం సృష్టించడంలో మాత్రం సమూలంగా విఫలమయ్యారు.ఇక ఆదాయం పెంచేందుకు...
Read More..ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల గురించి ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయనే సంగతి తెలిసిందే.ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన దేవలీనా కోడలా కోడలా కొడుకు పెళ్లామా సీరియల్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.అయితే ఈ నటి పెళ్లి కాకుండానే తల్లైందంటూ ఈ...
Read More..భారతీయ సినీ చరిత్రలో కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాల బడ్జెట్ 150 కోట్ల రూపాయలు కాగా కలెక్షన్లు మాత్రం 1500 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఈ సినిమాలు అటు యశ్ కెరీర్ కు ఇటు...
Read More..నిన్న థియేటర్లలో విడుదలైన ధమాకా ప్రస్తుతం మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రివ్యూలతో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.అయితే ఈ సినిమాకు లాంగ్ రన్ కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన పాత చింతకాయ పచ్చడి లాంటి కథని మళ్లీ చూపించారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.ఏ మాత్రం...
Read More..ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్.దేవుని కుమారుడిగా జన్మించి.పరిశుద్ధంగా జీవించి లోక రక్షకుడిగా…మెస్సయ్య అనీ క్రైస్తవులు ఏసుక్రీస్తునీ నమ్ముతారు.ఈ క్రమంలో ఆయన జన్మదినోత్సవంగా డిసెంబర్ 25వ తారీకు నాడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.దీంతో సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు క్రిస్మస్...
Read More..సూర్య.బేసిక్ గా తమిళ్ హీరో.మంచి సినిమాలు తీస్తున్నాడు కాబట్టి పక్క భాషల్లో కూడా డబ్ చేసి మంచి హీరో గా పేరు తెచ్చుకున్నాడు.తానొక్కడే కాదు తన తమ్ముడు కార్తీ కూడా అన్నకు తగ్గ తమ్ముడే.వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీ కి రావడానికి కారణం...
Read More..చిరంజీవి సినిమా ఇండస్ట్రీ కి రాక ముందు ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు అనే విషయం మన అందరికి తెలుసు.అయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు.చిరంజీవి చిన్నతనం అంత కూడా అక్కడే జరిగింది.ఇక సినిమా ఇండస్ట్రీ పైన ప్రేమతో చెన్నై...
Read More..కర్నూలు జిల్లాలో జరిగిన యువకుని దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది.రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆమోస్ అనే యువకుడి మృతదేహాం ఇవాళ లభ్యమైంది. షరీన్ నగర్ లో ఆమోస్ మృతదేహాన్ని పూర్తిగా కాలిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు.కాగా మృతుడు...
Read More..సినిమా.ఒక రంగుల ప్రపంచం.హీరో కి హీరోయిజం చూపించే అవకాశం కావాలి.హీరోయిన్ కి తన గ్లామర్ చూపించే అవకాశం కావాలి.ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే పనిలో కథ నడవాలి.అది ఎక్కడ దెబ్బ తిన్న కూడా రీల్ స్టోర్ రూమ్ కి వెళ్ళిపోతుంది.ఇక ఈ...
Read More..బంధాలకు, అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరనే సంగతి తెలిసిందే.పెద్దలను గౌరవించే హీరోలలో చిరంజీవి ముందువరసలో ఉంటారు.తండ్రి తమకు ఎంతో క్రమశిక్షణతో పెంచారని చాలా సందర్భాల్లో చిరంజీవి వెల్లడించారు.తండ్రి సాంవత్సరికం కావడంతో చిరంజీవి నాన్నను తలచుకుంటూ ఎమోషనల్...
Read More..ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభంకానున్నాయి.ఈ మేరకు వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం రూపకల్పన చేస్తోందని సమాచారం. ఏపీ వ్యాప్తంగా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.ఈ క్రమంలో సభ్యత్వ నమోదు...
Read More..క్రిస్మస్ సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ కుమార్తె, వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గత కొద్దికాలంగా తన కుటుంబంతో ఉన్న దూరాన్ని మరింత పెంచనుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అదే అనిపిస్తోంది.ఈ ఏడాది కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల...
Read More..బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.బస్వాపుర్ భూ నిర్వాసితుల పట్ల వివక్ష ఎందుకని ప్రశ్నించారు.మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు పరిహారం ఎంత ఇచ్చారని నిలదీశారు.మేం తెలంగాణ బిడ్డలం కాదా.? తగిన పరిహారం ఎందుకు...
Read More..తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాల మంది తమ తండ్రుల, తాతల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు.ఆలా డజన్ల కొద్దీ వారసులు తమ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పై దండయాత్ర చేస్తూనే ఉన్నారు.అందులో కొందరు హిట్టు అవుతున్న, కొందరు ఫట్...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అజాత శత్రువు కేసీఆర్కు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ టీడీపీని బాబు చేయడంతో, అంతకుముందు దాదాపు జీరోకి పడిపోయిన పార్టీని, మొత్తం నాయకులను, క్యాడర్ ను తమ విధేయతను...
Read More..ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు.విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో సైకో పాలన వద్దన్న ఆయన సైకిల్ పాలన ముద్దని చెప్పారు. అహంభావంతో నిండిపోయిన వ్యక్తి...
Read More..నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు.నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.బాలయ్య చిన్న కూతురు తేజస్విని అన్ స్టాపబుల్ షోకు క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఈ...
Read More..ఏపీలో రానున్న ఎన్నికల్లో వైనాట్ 175కు పిలుపునిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రూ.22 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా బస్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో...
Read More..సినిమా ఇండస్ట్రీ లో చాల చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి.బయటకు మంచి స్నేహితులుగా కనిపిస్తున్న సరే లోలోపల ఎవరి ఈగో వారికి ఉండే ఉంటుంది.అందులో అలనాటి రోజుల్లో మల్టి స్టార్రర్ సినిమాలు ఎక్కువ.ఇప్పుడు అంటే ఒక హీరోయిన్ తో వేగడానికి దర్శక నిర్మాతలకు...
Read More..కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.మరో ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ అందించనుంది.జాతీయ ఆహార భద్రత కార్డు ఉన్న వారికి లాక్ డౌన్ సమయం నుంచి ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే....
Read More..1.జనవరి 26 నుంచి ప్రియాంక యాత్ర ప్రియాంక గాంధీ జనవరి 26వ తేదీ నుంచి హత్ సే హత్ జోడో యాత్ర నిర్వహించబోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. 2.ఎన్టీఆర్ పై వెంకయ్య నాయుడు కామెంట్స్ రాజకీయాలలో...
Read More..అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు జో బైడెన్.అలా ఇప్పటి వరకు 130 మందికి పైగా ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.యునైటెడ్ స్టేట్స్ జనాభాలో ఒక...
Read More..నాటి భానుమతి దగ్గర నుంచి నేటి కంగనా రనౌత్ వరకు చాల మంది పద్మ పురస్కారాల కోసం పైరవీ చేసుకున్నారు అనేది సుస్ప్రష్టం.భానుమతి స్వయంగా తనకు అవార్డు ఇప్పించాల్సింది అంటూ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పైరవీ చేయించింది అంటూ...
Read More..సినీ హిరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సరికొత్త చిత్రం వీర సింహారెడ్డి.ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కథనాయికగా శృతిహాసన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల...
Read More..నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణవార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది.తెలుగువారందరి మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ మరణం తెలుగుసినీ పరిశ్రమకు తీరని లోటని...
Read More..ఇటీవల కాలంలో సౌత్ కంటే బాలీవుడ్ పరిశ్రమ బాగా వెనుకబడి పోయింది.మన సౌత్ నుండి పాన్ ఇండియా సినిమాలతో వరుస రిలీజ్ లు అవ్వడమే కాకుండా ఆ సినిమాలు చాలా వరకు ఆకట్టు కోవడం భారీ కలెక్షన్స్ రాబట్టడం వంటివి జరుగుతూనే...
Read More..మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే తనని తాను నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా...
Read More..హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ బీజేపీపై విమర్శలు గుప్పించారు.జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ సభ్యుల తీరు బాధ కలిగించిందన్నారు.కావాలనే బీజేపీ కార్పొరేటర్లు సభలో గందరగోళం సృష్టించారన్నారు.అన్ని అంశాలపై మాట్లాడదామన్న వినలేదని చెప్పారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కిషన్...
Read More..టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నభా నటేష్.ఇక ఈ హాట్ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా సోషల్ మీడియా ప్రియులకు మాత్రం ఈ బ్యూటీ గురించి బాగా తెలుసు.తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ...
Read More..ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో భారీ చోరీ జరిగింది.సొరంగ మార్గం తవ్విన గుర్తు తెలియని దుండగులు ఓ బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డారు.ఎస్బీఐ బ్యాంకు పక్క స్థలం నుంచి బ్యాంకులోకి సొరంగం తవ్వినట్లు పోలీసులు గుర్తించారు.సుమారు పది అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో...
Read More..ఇప్పుడున్న రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలోనూ వాషింగ్ మెషీన్లు ఉంటాయి.అది లేకపోయినా మీరు తప్పక చూసి దానిని చూసే ఉంటారు.వాషింగ్ మెషీన్లో దాని సామర్థ్యం చాలా ముఖ్యమైనది.చాలా మంది కెపాసిటీ చూసి కొత్త వాషింగ్ మెషీన్లు కొంటారు.వాషింగ్ మెషీన్ సామర్ధ్యం మీరు...
Read More..రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమైన భారతీయుడి విషయంలో దుబాయ్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది.బాధిత కుటుంబాలకు 80 వేల దిర్హామ్స్ ( భారత కరెన్సీలో రూ.18 లక్షలు) బ్లడ్ మనీతో పాటు 2 వేల దిర్హామ్స్ (భారత కరెన్సీలో రూ.44,986)...
Read More..నిన్న మొన్నటి వరకు 18 పేజెస్ సినిమా మీద మంచి ఆసక్తి ఏర్పడిన సినిమా విడుదల అయ్యాక ఊరించి ఊరించి ఉసూరుమన్నట్టుగా తయారయ్యింది.ఆ సినిమా లోని సాంగ్స్ , ట్రైలర్ అన్ని కూడా చాల ఆసక్తిగా జనాలను థియేటర్ వైపు వెళ్లేలా...
Read More..ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్.మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను నెలకొల్పాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు...
Read More..నెల్లూరు జిల్లాలో మరోసారి కుళ్లిన మాంసంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నగరంలోని హరినాధపురంలోని ఓ గోడౌన్ పై హెల్త్ ఆఫీసర్స్ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో భారీ స్థాయిలో పురుగులు పట్టి కుళ్లిన చికెన్ నిల్వలను గుర్తించారు.సుమారు ఐదు వందల కేజీల చికెన్...
Read More..క్రిస్మస్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.డిసెంబర్ 25న, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు.ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు.ప్రతి దేశం క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి వివిధ ఆచారాలను కలిగి ఉంది.భారత్లో చర్చిలలో క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు.అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల క్రిస్మస్ ఆచారాలను...
Read More..ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక అద్భుతమైన ఫీట్ జరుగుతుంది.రాక్-స్ట్రాంగ్ స్పిరిట్, రాజీలేని కృషితో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొందరు వ్యక్తులతో ప్రపంచం నిండి ఉంది.అలాంటి వారు మాత్రమే ప్రపంచ రికార్డులు సృష్టిస్తారు.ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో రికార్డులు సృష్టించబడతాయి.పాత...
Read More..విజయనగరం జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విజయనగరం జిల్లాకు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు, కేంద్రమంత్రిగా అశోక్ గజపతి రాజులు ఏం చేశారో చెప్పాలన్నారు.బీసీలను ఉద్ధరించామని చెబుతున్న చంద్రబాబు బీసీ ఎంపీలను కాదని...
Read More..మన సౌలభ్యం కోసం తయారు చేసుకున్న వస్తువులు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి.ఈ వస్తువులు మన అవసరాలను సులభతరం చేసే విధంగా రూపొందించబడ్డాయి.అయితే మన దృష్టి ఎప్పుడూ వాటి ఆకృతిపైకి వెళ్లదు.మీరు టేబుల్పై కనిపంచే రంధ్రాన్ని చాలాసార్లు గమనించే ఉంటారు.అయితే ఈ...
Read More..కాలానుక్రమేణా ఈ ప్రకృతిలో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి.ఇక్కడ ఈరోజు కనిపించినవారు రేపు కనిపించరు.రేపు కనిపించినవారు ఎల్లుండి కనిపించకపోవచ్చు.అయితే ఈ క్రమంలో ఈ భూమ్మీద కొన్ని జీవరాశులే అంతరించిపోయాయనే నగ్న సత్యం అందరికీ తెలిసినదే.అయితే అలా అంతరించిపోయిందనుకున్న జీవరాశి మరలా తిరిగి...
Read More..స్మార్ట్ యుగమని ఈ కాలానికి ఏ మహానుభావుడు పేరుపెట్టాడో తెలియదు కానీ, ఇక్కడ లభించే ప్రతి వస్తువు స్మార్ట్ అయిపోతోంది.అలాంటివే ఇక్కడ ప్రస్తుతం డిమాండ్ సంపాదించుకుంటున్నాయి.ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్స్ తరువాత స్మార్ట్వాచ్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది.అవును, ప్రస్తుతం మన...
Read More..దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలం తన విశ్వ రూపాన్ని చూపడం ప్రారంభించింది, ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోతున్నాయి.ఢిల్లీలో చలి ప్రజలను చంపేస్తోంది.చలి అనుభూతిపై అనేక సినిమా పాటలు కూడా వినిపిస్తుంటాయి.ఢిల్లీ పర్వతాల మీద లేనప్పటికీ ఇక్కడ ఎందుకు చల్లగా ఉంటుంది? అనే ప్రశ్న...
Read More..2022 సంవత్సరానికి ఇప్పుడు చివరి రోజులు అని చెప్పవచ్చు.ఇక ఈ సంవత్సరానికి చివరిగా రాబోయే పండుగ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అనీ అందరికీ తెలుసు.పండగ సీజన్లు వస్తే మనమందరం ఏమీ ఆలోచించకుండా ఏది కావాలంటే అది తింటూ ఉంటాం.ప్రత్యేకించి కొన్ని...
Read More..ప్రపంచం ఒక వింత వస్తువుల దుకాణం లాంటిది.కొన్ని విషయాలు ఆశ్చర్యం గొలుపుతాయి.కొన్ని సందర్భాల్లో మానవులు లేదా జంతువుల చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కొన్ని సంఘటనలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.అదేవిధంగా భూమిపై ఇలాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయా అని కూడా అనిపిస్తుంది.వీటి గురించి...
Read More..ఈ రోజుల్లో మోమోస్ గురించి దాదాపు అందరికీ తెలుసు.కూరగాయలు, మాంసంతో నిండిన ఈ చిరుతిండి చాలామందికి ఎంతో ఇష్టమైన ఆహారం.ఈ రోజుల్లో ఈ ఆవిరి స్నాక్స్లో చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి.రోజురోజుకు దీనిలో వెరైటీలు రావడం పెరుగుతోంది.ఇందులో ఫ్రైడ్ మోమోస్ నుండి...
Read More..నిత్యజీవితంలో ఎన్నో వస్తువులను ఉపయోగిస్తున్నప్పటికీ మనకు వాటిలోని కొన్నింటి గురించి పెద్దగా తెలియదు.మనం నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువుల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.ఈ సరదా సంగతులు తెలుసుకున్న తర్వాత, దీని గురించి ఎప్పుడూ ఇలా ఆలోచించలేదని అంటారు! అయితే...
Read More..భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ను కలిగి ఉంది. భారతదేశంలో దాదాపు 68,600 కిలోమీటర్ల మార్గంలో రైలు నెట్వర్క్ ఉంది.ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్వర్క్ అమెరికాలో 2,50,000 కి.మీ.దీని తరువాత చైనా, రష్యా, భారతదేశం స్థానం వస్తుంది.భారతీయ రైల్వేల గురించి...
Read More..పంజాబ్కు చెందిన ప్రవాస భారతీయులకి ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఎన్ఆర్ఐలకి సంబంధించిన సివిల్ కేసుల సత్వర పరిష్కారానికి పంజాబ్ ప్రభుత్వం త్వరలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ఆ రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్...
Read More..సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.అయితే కైకాల సత్యనారాయణ గతంలో ఒక ఇంటర్వ్యూలో టీడీపీ పుట్టుక వెనుక ఉన్న షాకింగ్ విషయాలను వెల్లడించారు.రామారావుగారి దగ్గర నాకు చాలా ఫ్రీడమ్ ఉండేదని రామారావు గారు చనిపోయే...
Read More..జేడీ లక్ష్మీనారాయణ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించడం తెలిసిందే.ఆ సమయంలో తన భావజాలాలకు అనుగుణంగా ఉండే పార్టీలో జాయిన్ అయ్యి విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో టీడీపి, బీజీపీ నుండి పోటి...
Read More..శ్రీకృష్ణ జన్మభూమిపై మధుర కోర్టు కీలక తీర్పు వెలువరించింది.వివాదాస్పద స్థలంలో సర్వే చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు సర్వేను జనవరి 20వ తేదీలోగా పూర్తి చేయాలని ధర్మాసనం సూచించింది.శ్రీకృష్ణ జన్మభూమిపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో హిందూ...
Read More..విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తే, ఎవరు వెళ్లకూడదనుకుంటారు? అయితే విదేశాలకు వెళ్లాలనే ఆలోచన రాగానే విమాన ప్రయాణ ఖర్చులు మన మనసులో మెదులుతాయి.అయితే కాలినడకన కూడా విదేశాలకు వెళ్లే ప్రాంతాలు మన దేశంలో అనేకం ఉన్నాయని మీకు తెలుసా? అవును ఇది...
Read More..ఒకప్పుడు పద్ధతిగా ఉండే వాళ్ళు ఈ మధ్య ఫేమ్ కోసం బాగా దిగజారి పోతున్నారు.మామూలుగా హీరోయిన్లు అంటే వాళ్లకు అవన్నీ అలవాటు అని చెప్పవచ్చు.కానీ ఈ మధ్య బుల్లితెర సెలబ్రిటీలు, తెలుగు అమ్మాయిలు కూడా అలాగే తయారవుతున్నారు.అయితే మన కళ్ళ ముందు...
Read More..ప్రేమ పేరుతో చేస్తున్న వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్నచింతకుంట మండలం ఉంద్యాల తండాలో పుష్పలత అనే యువతి ఉరి వేసుకుని బలవన్మరణం...
Read More..అషు రెడ్డి ప్రస్తుతం టాలీవుడ్ బుల్లితెరలో, సోషల్ మీడియాలలో అందరి దృష్టిలో పడింది.ఎప్పుడైతే రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందో అప్పటినుండి మరింత రెచ్చిపోతుంది.నిజానికి అంతకుముందే ఈ బ్యూటీ ఒక బోల్డ్ అని అర్థమయింది.డబ్స్మాష్ వీడియోలతో జూనియర్ సమంత గా అందరి...
Read More..హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఆరేళ్ల చిన్నారి కిడ్నాపైన కథ సుఖాంతమైంది.చిన్నారి కృతిక కనిపించడం లేదన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పాప ఆచూకీని కనుగొన్నారు. చిలకలగూడలో నివాసం ఉంటున్న దంపతుల కుమార్తె కృతిక.స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.ఈ క్రమంలో ఇంటి...
Read More..చాలా మంది యువతుల్లో, మహిళల్లో కొందరికి ఐదు రోజుల పాటు రక్తస్రావం అవుతూ ఎక్కువ రక్తం బయటకు పోతూ ఉంటుంది.ఇలా అవుతుందంటే వీళ్ళు ఐరన్ ను ఎక్కువగా కోల్పోతున్నారని అర్థం చేసుకోవచ్చు.అందుకోసం సరైన రీతిలో ఆహారం తీసుకోకపోతే వీళ్ళలో తీవ్రమైన రక్తహీనత...
Read More..సినిమా ఇండస్ట్రీలో ఇతర హీరోయిన్లకు నయనతారకు చాలా తేడాలు ఉన్నాయి.ఎంతోమంది హీరోయిన్లు తన సినిమాల ప్రమోషన్లకు హాజరై ఆ సినిమాలు సక్సెస్ సాధించాలని సినిమా రిలీజయ్యే చివరి క్షణం వరకు కష్టపడతారు.కొంతమంది హీరోయిన్లు సినిమాలు విడుదలైన తర్వాత కూడా ప్రమోషన్లలో పాల్గొని...
Read More..హైదరాబాద్ లోని గోషామహల్ లో నాలా కూలిన ఘటనలో జీహెచ్ఎంసీ పనులు వేగవంతం చేసింది.ఈ మేరకు యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టింది.ఇందులో భాగంగా నిన్న రాత్రి నుంచి దాదాపు 30 టిప్పర్ల మట్టిని తొలగించారు అధికారులు.అదేవిధంగా నాలా వద్దకు ఎవరూ రాకుండా...
Read More..భారతీయ రైల్వేలు అసంఖ్యాక గూడ్స్ రైళ్లలో నిత్యం టన్నుల కొద్దీ వస్తువులను వేరే ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాయి.ఈ క్రమంలో వ్యాగన్లు మాయం కావడం లేదా గందరగోళానికి గురవడం వంటివి జరుగుతుంటాయి.అంతేకాకుండా గూడ్స్ వ్యాగన్లలో తరచూ చోరీలు జరుగుతుంటాయి.నేషనల్ ట్రాన్స్పోర్టర్లో దొంగతనాలు జరగకుండా...
Read More..ఎంత హీరోయిన్ అయినా కూడా బయట గ్లామర్ షో చేసే విషయంలో మాత్రం నెటిజన్స్ అసలు ఊరుకోరు.అది సినిమా వరకు అంటే అది వాళ్ళ వృత్తి అన్నట్లుగా వదిలేస్తారు కానీ.అదే బయట తమకు నచ్చినట్లు గ్లామర్ షో చేస్తే మాత్రం అస్సలు...
Read More..మాస్ రాజా రవితేజ హీరోగా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ధమాకా’.రెండు డిజాస్టర్స్ తర్వాత మాస్ రాజా తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.విడుదలకు ముందే ఈ సినిమాపై...
Read More..భారత్ లో కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై కేంద్రం ఆరా తీసింది.ఈ మేరకు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది.ఆక్సిజన్ లభ్యతపై ప్రతివారం సమీక్షించాలని కేంద్రం సూచించింది.ఆస్పత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.కానీ ఆ సినిమాలను మాత్రం పూర్తి చేయడం లేదు.వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో వరుస హిట్ లు కొట్టిన పవన్ ఆ తర్వాత మాత్రం మరో సినిమాను పూర్తి...
Read More..అవకాశాల కోసం చిన్న చిన్న సెలబ్రిటీలు బాగా గ్లామర్ షో చేసుకుంటూ పోతున్నారు.తమ అందాలను బయటికి పెట్టడానికి కూడా ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలను ఆరబోస్తున్నారు.చాలా వరకు బుల్లితెర సెలబ్రిటీలు మాత్రం మేము కూడా ఎందులోనూ తక్కువ కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.అవకాశాల...
Read More..ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఇంకా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాలలో చాలా తక్కువ డిగ్రీల సెల్సియస్ లలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఉత్తరాది రాష్ట్రాలలో మరింత ఎక్కువగా చలి పెరిగిపోవడంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులను...
Read More..ఆర్జీవి పేరు వినిపిస్తే చాలు అక్కడ ఏదో సెన్సేషనల్ వార్త ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది.టాలీవుడ్ లో కాంట్రవర్సీ డైరెక్టర్ గా ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు వర్మ.మొదట్లో మంచి మంచి కంటెంట్ లు ఉన్న సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన...
Read More..వైసీపీ పాలనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసేందేమీ లేదన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.కేంద్రం ఎంతో చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.వైసీపీ ఎంపీలు రాజకీయాలకే పరిమితం అయ్యారని...
Read More..సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు ఒకప్పుడు ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొన్న వారు అని చెప్పవచ్చు.అప్పుడు వారు కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి నేడు సెలెబ్రెటిలుగా రాణిస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది వారి కెరియర్ లో ఎదుర్కొన్న ఎన్నో...
Read More..కారును కొనుగోలు చేసేటప్పుడు, లుక్ మరియు డిజైన్ కాకుండా, కస్టమర్ భద్రతా లక్షణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.సేఫ్టీ ఫీచర్లు ఎంత మెరుగ్గా ఉంటే, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు అంత సురక్షితంగా ఉంటారు.డ్రైవింగ్ అనుభవం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.ఈ...
Read More..కరోనా కల్లోలం నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది.విదేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి చేసింది.ఈ క్రమంలో చైనా, జపాన్, దక్షిణకొరియా, హాంకాంగ్ తో పాటు థాయ్ లాండ్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలిచ్చింది....
Read More..తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దిశా పటాని నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అతి తక్కువ సమయంలోనే ఈమె బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.ఈ ముద్దుగుమ్మ...
Read More..పాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత ఈయన భారీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.ఇక...
Read More..టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.రాజకీయ విషయానికి వస్తే వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అన్న...
Read More..టిడిపి కార్యకర్తలు కర్రలు, బండరాళ్లతో దాడి చేయటం వల్ల మా పార్టీ చెందిన ముగ్గురు బీసీ కార్యకర్తలు ఇప్పుడు కూడా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు.నేను నా కుటుంబ సభ్యులు మాచర్లలోనే నివాసం ఉంటాము.నేను నా రాజకీయం వ్యవహారాలు మాచర్ల నుంచి...
Read More..హన్మకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని చేసిన సవాల్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయభాస్కర్ కౌంటర్ ఇచ్చారు.తన స్థాయి లేని నేతల వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చేదిలేదన్నారు.ఎన్నికల సమయంలో అభివృద్ధికే పట్టం కడతారని స్పష్టం చేశారు.అన్ని పార్టీల్లోని కార్యకర్తలు తనకు ఓటు వేస్తారని వినయభాస్కర్...
Read More..తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మర్రి శశిధర్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నంతవరకు… టీ కాంగ్రెస్ బాగుపడదని విమర్శించారు.ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనని సస్పెండ్ చేసే అధికారం పీసీసీకి లేదని...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అడివి శేష్ ఒకరు.ఈయనకి ఎన్నో విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాలను...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో శర్వానంద్ మహానుభావుడు, శతమానం భవతి, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రాధా, మహాసముద్రం, శ్రీకారం, జాను, పడి పడి లేచే మనసు ఇలా ఎన్నో...
Read More..హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలో మేయర్ విజయలక్ష్మీ పోడియాన్ని చుట్టుముట్టిన బీజేపీ కార్పొరేటర్లు సమావేశాన్ని అడ్డుకున్నారు. మేయర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.అనంతరం నగరంలో నెలకొన్న...
Read More..బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అమితాబ్ బచ్చన్. ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ నేటి యువ నటులతో పోటీపడి మరి...
Read More..విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ మొత్తంలో నిషేధిత గంజాయిని ధ్వంసం చేశారు.పలు కేసుల్లో పట్టుబడిన సుమారు రెండు లక్షల కేజీల గంజాయితో పాటు 131 లీటర్ల యాష్ ఆయిల్ ను పోలీసులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గంజాయి విలువ రూ.300...
Read More..చలికాలంలో పాలతో తయారుచేసిన జిలేబిని తినే అలవాటు మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు లేదు.పాలు విడిగా తాగి జిలేబిని వేరుగా తింటూ ఉంటారు.ఆ రెండిటిని కలిపి తినడం వల్ల ఉన్న ప్రయోజనాలు మన తెలుగు ప్రజలకు తెలియదు కానీ మన దేశంలోని...
Read More..అనసూయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఈమె జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇదే పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా పలు సినిమాలలో నటించిన అనసూయ వరుస సినిమా అవకాశాలను అందుకొని సినిమాలతో...
Read More..రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో యువతి వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నవీన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు.చర్లపల్లి జైలు నుంచి ఆదిభట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు నవీన్ రెడ్డిని...
Read More..పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కన్నడ నటి శ్రీ లీల. ఇలా ఈమె మొదటి సినిమానే తెలుగులో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక తన మొదటి సినిమా కొత్తవారితో నటించారు.ఇలా మొదటి సినిమా మొత్తం కొత్త...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు.నిన్న కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే ఈరోజు 24వ తారీఖు ఇడుపులపాయలో వైఎస్ఆర్...
Read More..మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు చిన్న పండుగ దగ్గర నుంచి పెద్ద పండుగ వరకు కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో సంతోషంగా ఘనంగా జరుపుకుంటారు.అలాంటి పండుగలలో ఒకటైన వైకుంఠ ఏకాదశి కూడా ఎంతో వైభవంగా ప్రజలందరూ సంతోషంగా చేసుకుంటారు.జనవరి రెండవ...
Read More..ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ గురించి చర్చించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా...
Read More..హన్మకొండ జిల్లాలో వాల్ పోస్టర్ల కలకలం చెలరేగింది.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.ఇందిరమ్మ ఇళ్లు కాజేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఉన్న వాల్ పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తుల పేరిట వెలిసిన ఘటన స్థానికంగా...
Read More..ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు అంతరించిపోతున్న జాబితాలో చేరిపోతున్నాయి.ఒకప్పుడు వేలాదిగా ఉండే పక్షులు వందల సంఖ్యకు, మరికొన్ని కేవలం 10లోపు మాత్రమే ఉన్నాయి.ఈ జాబితాలో ఓ అరుదైన పక్షి చేరిపోయింది.దానిని బట్టమేక పిట్టగా పిలుస్తారు.పేరు విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది మన తెలుగు...
Read More..కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కుమిలి ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది.ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కాగా మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు.శబరిమలకు...
Read More..హీరోయిన్ సొనాలి సెగల్.ఈ పేరు వినగానే చాలామందికి ప్యార్ కా పంచ్ నామా సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందం నటనతో యూత్ ని కట్టిపడేసింది.మరి ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందానికి...
Read More..జుట్టు రాలడం, చుండ్రు.అత్యధిక శాతం మందిని వేధించే కామన్ సమస్యలివి.వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలు అన్ని పాటిస్తుంటారు.కొందరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ ఇంట్లోనే చాలా సులభంగా వీటికి చెక్ పెట్టవచ్చు.ముఖ్యంగా...
Read More..ప్రస్తుత వింటర్ సీజన్ లో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తేమ తగ్గిపోయి చర్మం తరచూ పొడిగా మరియు నిర్జీవంగా మారిపోతుంటుంది.ఫలితంగా ముఖంలో కాంతి తగ్గుతుంది.పైగా చర్మం పొడిగా మారడం వల్ల చికాకు, దురద వంటివి తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.అయితే ఇప్పుడు...
Read More..వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.దేశంలోనే రాష్ట్రాన్ని అప్పులలో నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు.అప్పుల్లో మాత్రమే కాదు రైతుల ఆత్మహత్యలు ఇంకా గంజాయి సాగుల్లో కూడా...
Read More..నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది.దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అధికారులు తెలిపారు.శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్య...
Read More..ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.అలాగే రక్తహీనత సమస్య సైతం చాలా మందిని వేధిస్తోంది.వీటి నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ డైట్ లో కనుక చేర్చుకుంటే అధిక బరువు...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో శుక్రవారం తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ ప్రముఖులు తనకు నివాళులు అర్పించారు.ఇకపోతే కైకాల సత్యనారాయణ హీరోగా...
Read More..సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో దారుణం జరిగింది.వాణినగర్ లో ఓ వ్యక్తి డ్యూటీలకు వెళ్తున్న సమయంలో ముగ్గురిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.ఈ దాడిలో మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం...
Read More..హిందూ పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలోని అమావాస్య 2023 ఫిబ్రవరి 19 ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 18 నిమిషములకు మొదలై ఫిబ్రవరి 20 2023 మధ్యాహ్నం వరకు ఉండే అవకాశం ఉంది.ఫాల్గుణ అమావాస్య రోజు సూర్యోదయం ఉదయం ఆరు...
Read More..తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.మంచు మోహన్ బాబు సీనియర్ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక ఈయన వారసులుగా విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.ఉదయం 8 గంటలకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ స్టార్ట్ అయింది.జిల్లాలో 13 మండలాల్లో 15 డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.అటు మంత్రి కేటీఆర్, ఇటు బీజేపీ ఎంపీ బండి...
Read More..సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన హారర్ త్రిల్లర్ మూవీ కనెక్ట్.అశ్విన్ శరవనన్ దర్శకత్వంలో నయనతార భర్త విగ్నేష్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక తెలుగులో ఈ చిత్రాన్న యు వి క్రియేషన్స్ విడుదల...
Read More..మీలో కొంతమందికి విమాన ప్రయాణం చేసే అనుభవం వుండే ఉంటుంది.ఒకవేళ లేకపోయినా కొన్ని విషయాలు అనేవి తెలుసుకుంటే ఉత్తమం.విమానయాన సంస్థలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) త్వరలోనే కొన్ని నిబంధనలు అమలు...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ నటిస్తున్న ప్రాజెక్టుల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరు మాత్రమే కాదు మాస్ రాజా రవితేజ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్న విషయం ఇప్పటికే...
Read More..నేటి దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్స్ అవసరం వున్నా లేకపోయినా ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి సోషల్ మీడియా వినియోగం కూడా బాగానే పెరిగింది.ఎందుకంటే సగటు మనిషి ఇపుడు సోషల్ మీడియా ద్వారానే తనకు కావలసినంత ఆనందం పొందుతున్నాడు.ఈ క్రమంలోనే వీడియో...
Read More..దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం మయూసైటిస్ వ్యాధితో బాధపడుతూ తాను కమిట్ అయిన సినిమాలు అన్నింటికి దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సమంత కమిట్ అయిన సినిమాల నుంచి తనని...
Read More..శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పొందూరు పంచాయతీ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది.ఇందులో భాగంగా వైసీపీకి చెందిన సర్పంచ్ రేగిడి లక్ష్మీ నివాసంపై గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో రాళ్లతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో సర్పంచ్ ఇంటి అద్దాలు...
Read More..సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి సక్సెస్ దక్కుతుందో ఏ సినిమాతో ఏ హీరోకు ఫెయిల్యూర్ వస్తుందో కచ్చితంగా చెప్పలేము.జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేర వీర రాఘవ సినిమా వరకు కేవలం సౌత్ ప్రేక్షకులకు మాత్రమే స్టార్ హీరోగా తెలుసు.అయితే ఆర్ఆర్ఆర్ మూవీ...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయం మార్చారు.ఏపీతో పాటు, తెలంగాణలోనూ టిడిపిని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించారు.ఏపీ ఎన్నికల కంటే ముందుగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడంతో, అక్కడ టిడిపి అభ్యర్థులను పోటీకి దింపి గౌరవప్రదమైన స్థానాలను దర్శించుకోవాలని చూస్తున్నారు.అందుకే తెలంగాణలో...
Read More..ఇటీవల కాలంలో మాస్ మహారాజా రవితేజ సినిమాలకు భారీ క్రేజ్ రావడం లేదు.ఎందుకంటే ఒక సినిమాతో హిట్ అందుకుంటే వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు.దీంతో రవితేజ సినిమాలు అంటే క్రేజ్ తగ్గిపోతుంది.అయితే తాజాగా రవితేజ నటించిన సినిమాపై మాత్రం ఎప్పుడు లేనంత క్రేజ్...
Read More..కాంగ్రెస్ అగ్రనేత నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది.బదర్ పూర్ సరిహద్దు నుంచి యాత్ర హస్తినలో అడుగుపెట్టింది.ఈ క్రమంలో ముందుగా రాహుల్ గాంధీ జైరామ్ ఆశ్రమానికి చేరుకోనున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటకు జైరామ్ ఆశ్రమం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారని...
Read More..2022 సంవత్సరంలో భారీగా నష్టాలను మిగిల్చిన సినిమా ఏదనే ప్రశ్నకు కొంతమంది ఆచార్య సినిమా పేరును సమాధానంగా చెబితే మరి కొందరు లైగర్ సినిమా పేరును సమాధానంగా చెబుతారు.విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద...
Read More..జొమాటో సంస్థ తెలియని వినియోగదారుడు ఉండనే ఉండడు.తరచూ వీరు తాము చేస్తున్న సర్వీస్ గురించి అభిప్రాయాలు కస్టమర్లను అడిగి తెలుసుకుంటూ వుంటారు.తాము అందించే సేవలు ప్రజలకు ఎంత వరకు అందుతున్నాయో లేదో అని తెలుసుకుంటూ వుంటారు.కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్...
Read More..ఐపీల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2023 సీజన్ సంబంధించి ఒక్కో విషయం బయటకు వస్తూ వుంది.అందరూ ఎదురు చూస్తున్న మినీ వేలం ప్రక్రియ తాజాగా చాలా హాట్టహాసంగా ముగిసిందనే విషయం అందరికీ తెలిసినదే.ఇక్కడే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి.ఈ మినీ వేలంలో...
Read More..శ్రీశైలం దేవాలయం పరిధిలోని మల్లన్న షాపుల వేలం పాట ఉత్కంఠ భరితంగా పొట పోటీగా జరిగింది.దీని వల్ల శ్రీశైలం దేవస్థానానికి బహిరంగ వేలం పాట ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా వేలం పాట పోట...
Read More..అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ తాలూకాకు చెందిన బ్రీజ్ కుమార్ యాదవ్ మెక్సికో అమెరికా సరిహద్దు దాటుతూ మృతి చెందినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది.ట్రంప్ వాల్ గా...
Read More..సోషల్ మీడియాలో అనునిత్యం కొన్ని వేల సంఖ్యలో వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో ఏ కొన్నో మన మనసులను హత్తుకుంటాయి.ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల వీడియో కంటెంట్ ని చూసినపుడు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది.తాజాగా అలాంటి వీడియో ఒకటి...
Read More..‘ నా పేరు సూర్య .నా ఇల్లు ఇండియా ‘ అనే సినిమా టైటిల్ ను ఏపీ సీఎం జగన్ మరోసారి గుర్తు చేస్తున్నారు.ఇదేనా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే మమకారం, ఇక్కడే రాజకీయం, ఇక్కడి ప్రజల సంతోషమే నా...
Read More..కరోనా తరువాత నిత్యావసర ధరలు పెరిగిపోవడంతోపాటు ఆయిల్, గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్నంటాయి.ఈ క్రమంలో సామాన్యుడు వాహనాన్ని బయటకి తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.దీన్నే అదనుగా చేసుకొని కొన్ని ఎలక్ట్రినిక్ వాహనాలు తయారు చేసే కార్పోరేట్ సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి.అందులో మొదట...
Read More..MS Excel గురించి తెలియని జనాలు దాదాపు ఉండనే వుండరు.నేడు దాదాపు అందరూ దీనిని మీడియంగా చేసుకొని పనులు చేస్తున్నవారే.Microsoft అందించే మేజర్ సర్వీసెస్ గురించి ప్రస్తావన అనవసరం.ఈ కంపెనీ అందిస్తున్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్వేర్లు తరచూ మీరు ఉపయోగిస్తుంటారు.ఈ కంపెనీ...
Read More..మరో 7 రోజుల్లో సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు రకరకాల ఆఫర్లు పెట్టి వినియోగదారులను ఊరిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇపుడు 2023 రూపాయలకే ఫ్లైట్ టికెట్ అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అవును, విమాన ప్రయాణం అంటే ఖరీదుతో...
Read More..ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ఎప్పుడూ ఎలా ఎక్కడ పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు.ఈ ప్రేమకు ప్రాంతీయ భేదాలు, దేశాలు, ఖండాలు లాంటి భేదాలు ఏమీ ఉండవు.అలా దేశాలు దాటి వెళ్లి ఇద్దరినీ ఒకటి చేసిన ఒక ప్రేమ కథ ను ఇప్పుడు...
Read More..మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.దాంతో వివిధ సంస్థలు గొప్ప డీల్స్ ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్లో కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది.మీరు ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలనే ఆలోచలో ఉన్నట్టయితే ఇది మీకోసమే.అవును,...
Read More..కొన్ని రోజుల క్రితం మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే.అంతేకాకుండా బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా కూడా ప్రకటించి మన దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ఎన్నికలలో బిఆర్ఎస్...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేక ఎంతోమంది హీరోలు ఇబ్బందులు పడుతున్నారు.అయితే మాస్ మహారాజ్ రవితేజ మాత్రం చిన్నచిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి పూరీ జగన్నాథ్, శ్రీనువైట్ల మరి కొందరు డైరెక్టర్ల డైరెక్షన్ లో...
Read More..ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, కుల సమీకరణాలు మొదలయ్యాయి.కులాల వారీగా మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ముఖ్యంగా ఏపీలో ప్రధానంగా ఉన్న కాపులు , బీసీల మద్దతు పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఏ ఏ కులానికి...
Read More..సీనియర్ నటుడు, నవరస నటసార్వభౌమడు కైకాల సత్యనారాయణ మరణ వార్త చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి తోసివేసింది.ఎంతోమంది సీనియర్ నటులు మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పాలి.వరుసగా కృష్ణంరాజు, కృష్ణ, కైకాల వంటి దిగ్గజ నటులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది.అయితే...
Read More..ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలని ఇప్పటివరకు ఎన్నో రకాల వైరస్లు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.ప్రస్తుతం చలికాలంలో ప్రజలందరూ చలి తీవ్రత వల్ల వణీకి పోతున్నారు.కానీ ఆ వణుకు ప్రాణం పోయేలా క్షణాల్లో మనిషిని సైతం గడ్డ కట్టించేలా ఉంటే చాలా ప్రమాదం.అమెరికా అధ్యక్షుడు...
Read More..సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలతో సమానంగా పలువురు యూట్యూబర్స్ కూడా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇలా యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో లోకల్ భాయ్ నాని ఒకరు.వైజాగ్ లో ఉండే ఈ కుర్రాడు సముద్రంలో చేపల వేటకు...
Read More..తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి కరుణ భూషణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది కరుణ.తెలుగులో ఈమె పసుపు కుంకుమ, మొగలిరేకులు, శ్రావణ సమీరాలు, నువ్వా నేనా,...
Read More..తెలంగాణ కాంగ్రెస్ లో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం సూచనతో ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.ఇటీవల ప్రకటించిన కమిటీలలోను తమకు ప్రాధాన్యం దక్కలేదని...
Read More..తెలుగు బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాను అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను నిరూపించుకున్న...
Read More..టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ తాజాగా అనారోగ్యం కారణంగా విషయం తెలిసిందే.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ తాజాగా మరణించారు.ఆయన మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.ఇప్పటికే ఆయన మరణ వార్త విన్న చాలామంది...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.46 సూర్యాస్తమయం: సాయంత్రం 05.43 రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.30 సా4.30 వరకు దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో అర్ధం కాదు.కొన్ని వీడియోలు విషయం ఉండి వైరల్ అవుతుంటాయి, మరికొన్ని విషయం లేకపోయినా సరే వైరల్ అవుతుంటాయి.అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏ కేటగిరికి చెందిందో మీరే...
Read More..ఎర్రటి పెదవులను ఎవరు కోరుకోరు చెప్పండి ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో అస్సలు రాజీపడరు.పెదాలు ఎర్రగా ఉంటే అందం మరింత పెరుగుతుంది.అందుకే పెదాలను ఎర్రగా మార్చుకునేందుకు లిప్ బామ్, లిప్ కేర్ ఇలా రకరకాల ప్రోడెక్ట్స్ వాడుతుంటారు.అయితే పాలతో కూడా పెదాలు...
Read More..ప్రస్తుత వింటర్ సీజన్ లో వివిధ రకాల అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలే కాదు జుట్టు సంబంధిత సమస్యల సైతం సతమతం చేస్తుంటాయి.ముఖ్యంగా జుట్టు రాలడం, పొడి బారడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లి పోవడం తదితర సమస్యలు తీవ్రంగా ఇబ్బంది...
Read More..పాలు.ఒక సంపూర్ణ పోషకాహారం.వయసుతో సంబంధం లేకుండా అందరికీ మేలు చేసే పాలలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇలా బోలెడన్ని పోషక విలువలు సరైన మొత్తంలో నిండి ఉంటాయి.అందుకే రోజుకు ఒక గ్లాస్ పాలు తాగితే అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చని...
Read More..సాధారణంగా కొందరి స్కిన్ టోన్ ఈవెన్గా ఉండదు.ముఖ్యంగా ముఖంపై అక్కడక్కడ ముదురు రంగు మచ్చలు ఏర్పడి.స్కిన్ టోన్ అన్ ఈవెన్గా మారుతుంది.దాంతో ఆయా మచ్చలను తొలగించుకుని.చర్మపు రంగును సమానంగా మార్చుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ లిస్ట్లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు...
Read More..ముఖంపై చిన్న మచ్చ ఉన్నా సరే ఎంతగానో మదన పడిపోతూ ఉంటారు.మచ్చ అందాన్ని దెబ్బ తీస్తుందని నమ్మడమే అందుకు కారణం.అవును, చంద్రబింభం లాంటి ముఖంపై మచ్చలు పడితే.అందం ఖచ్చితంగా దెబ్బ తింటుంది.అందుకే ఆ మచ్చలను నివారించుకోవడం కోసం ఏవేవో క్రీములు వాడుతుంటారు.అయితే...
Read More..మూత్రపిండాల్లో రాళ్లు.ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది.కేవలం పెద్ద వారిలోనే కాదు.చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది.మారిన జీవనశైలి, అధికంగా టీలు.కాఫీలు తీసుకోవడం, మాంసాహారం ఓవర్గా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒకే చోటు కూర్చోవడం, నీటిని...
Read More..కంటికి కనిపించకుండా లక్షల మందిని బలి తీసుకున్న కరోనా వైరస్.ఎంత వేగంగా విస్తరిస్తుందో అందరికీ తెలిసిందే.ఫస్ట్ వేవ్ను వదిలించుకున్నామని ఊపిరి పీల్చుకునేలోపే.సెకెండ్ వైవ్ వచ్చి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ఇక సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గక ముందే.థార్డ్ వేవ్ అందరినీ...
Read More..తమ ముఖ చర్మం అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు.అందులోనూ అమ్మాయిలైతే అందమైన మెరిసే చర్మం కోసం ఆరాటపడని రోజంటూ ఉండదు.ఈ క్రమంలోనే చర్మం కోసం ఎన్నెన్నో క్రీమ్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు.వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని...
Read More..సాధారణంగా కొందరి ముఖం ఎంతో తెల్లగా, మృదువుగా, అందంగా మెరిసిపోతుంటుంది.కానీ, మెడ మాత్రం నల్లగా, కాంతిహీనంగా కనిపిస్తుంది.మురికి, మృత కణాలు పేరుకుపోవడం, శరీరంలో అధిక వేడి, పలు రకాల మందుల వాడకం, ఆహారపు అలవాట్లు, ఎండల ప్రభావం, కాలుష్యం వంటి రకరకాల...
Read More..సాధారణంగా మహిళలు ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.అనేక నియమాలను పాటిస్తారు.కానీ, ప్రసవం అయిన తర్వాత కూడా ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.ముఖ్యంగా డైట్లో కొన్ని కొన్ని ఆహారాలను బాలింతలు ఖచ్చితంగా చేర్చుకోవాలి.అటువంటి ఫుడ్స్లో రాగులు ఒకటి.బాలింతలు రాగులను...
Read More..ఈ మధ్య కాలంలో చాలా మంది మధుమేహం తో బాధ పడుతున్నారు.ఇక మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఎన్నో మందులను ఇన్సులిన్ లను వాడుతున్నారు.అయితే రోజు తీసుకునే ఆహారం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు.పనస పండు యొక్క పొట్టు మధుమేహాన్ని నియంత్రణలో ఉపయోగపడుతుందని...
Read More..వింటర్ సీజన్ రానే వచ్చింది.ఇప్పటికే చలి పులిల ప్రజలపై పంజా విసురుతోంది.అయితే ఈ చలి కాలంలో ఉదయాన్నే ఓ కప్పు వేడి వేడి టీ తాగితే… అబ్బబ్బబ్బా ఎంత మజా ఉంటుంది.అందులోనూ మసాలా టీ తాగితే.ఆ కిక్కే వేరు.దాల్చిన చెక్క, లవంగాలు,...
Read More..గతంలో ఒక ఏడాదిలో వందల కొద్ది సినిమాలు బాక్సాఫీస్ ని టచ్ చేసేవి.అలాగే ఒక హీరో తన కెరియర్లో డజన్ కి పైగా సినిమాలని అలవోకగా తీసేవారు.ఎక్కువలోకి ఎక్కువ కృష్ణ ఒక ఏడాదిలో 18 సినిమాలు హీరోగా నటించాడు.ఇక రాను రాను...
Read More..పెద్దల ముందు కాలిమీద కాలు వేసుకుని కూర్చోవద్దని, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవద్దంటూ ముఖ్యంగా లేడీస్ కాలిమీద కాలు వేసుకోని కూర్చోవడంను మన పెద్దలు తప్పుబడుతూ ఉంటారు.ఇప్పటికి కూడా చాలా మంది ముసలి వారు ఎవరైనా ఆడవారు కాలిమీద కాలు వేసుకుని...
Read More..నేటి ఆధునిక సమాజంలో ఎక్కువ మందిని కబళించే వ్యాధుల్లో ఒకటి క్యాన్సర్.ఈ వ్యాధి భారిన పడి పట్టణ ప్రాంతాల ప్రజలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని వారు కూడా బాధపడుతుంటారు.చిన్నపటి నుంచి దురలవాట్లకు అలవాటు పడ్డ వారికే క్యాన్సర్ వస్తుందని చాలా మంది...
Read More..సినిమా ఇండస్ట్రీ లో అందరు మంచి చెడు కలిసే పంచుకుంటారు.ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమం అయినా మరొకరు కుటుంబాలతో సహా వెళ్తారు.కానీ టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం ఎక్కడ ఎవరు చనిపోయిన కూడా చివరి చూపు చూడడానికి అస్సలు వెళ్లరు.చాల ఏళ్లుగా అయన...
Read More..ఈ మధ్య కాలంలో చాలా మంది వైట్ రైస్కు బదులుగా బ్రౌన్ రైస్ ను డైట్లో చేర్చుకుంటున్నారు.వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్లో పోషకాలు ఎక్కువగా ఉండే స్టార్చ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్, గ్లైసీమిక్ ఇండెక్స్ వంటివి తక్కువగా ఉంటాయి.అందువల్ల, బ్రౌన్...
Read More..నిద్ర.ఆరోగ్యానికి కాపాడే ఓ రక్షణ కవచం అనడంలో సందేహమే లేదు.సరైన నిద్ర లేనప్పుడు మెదడు, శరీరం రెండు తీవ్రంగా అలసిపోతాయి.అందుకే రోజుకు పిల్లలైతే పది గంటలు, పెద్దలైతే ఏడు గంటలు ఖచ్చితంగా నిద్ర పోవాలని.అప్పుడే ఆరోగ్యంగా జీవిస్తారని అంటుంటారు ఆరోగ్య నిపుణులు.అయితే...
Read More..కాఫీ.ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎంతో ఇష్టంగా తాగే పానియాల్లో ఇది ఒకటి.కొందరికి ఉదయం లేవగానే కాఫీ తాగకుంటే రోజు కూడా గడవదు.అంతలా కాఫీకి ఎడిక్ట్ అవుతుంటారు.అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని.దానికి దూరంగా ఉండే వారు చాలా మందే ఉన్నారు.కానీ, కాఫీ...
Read More..రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం.గర్భిణీలు ఫేస్ చేసే కామన్ సమస్య ఇది.ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర ఎంతో అవసరం.రోజుకు ఖచ్చితంగా ఎనిమిది గంటల పాటు నిద్రించాలి.కంటి నిండా నిద్ర ఉంటేనే నీరసం, అలసట వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.కానీ, చాలా మందికి ప్రెగ్నెన్సీ...
Read More..చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు.పిల్లలే కాదు పెద్దలు కూడా చాక్లెట్స్ను ఇష్టంగా తింటుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు చాక్లెట్స్ అంటేనే పడి చచ్చిపోతుంటారు.ప్రస్తుతం మనకు అందుబాటులో ఎన్నో రకాల చాక్లెట్స్ ఉన్నప్పటికీ హెల్త్కు మేలు చేసేవి మాత్రం డార్క్ చాక్లెట్సే.డార్క్ చాక్లెట్స్ ను తగిన...
Read More..చార్లెస్ శోభరాజ్… వృధుడు అయిపోయాడు కాబట్టి నేపాల్ ప్రభుత్వం అతడిని వదిలెయ్యబోతుంది.వదిలేసినా తర్వాత అతడిని 15 రోజులో అక్కడి నుంచి తన సొంత దేశం అంటూ లేకపోయినా ఫ్రాన్స్ కి పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.శోభరాజ్ గురించి కొన్నేళ్లు ఎన్నో వందల...
Read More..రుషికొండ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం, కేంద్రంపై ఏపీ హైకోర్టు ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిపిందే.తాజాగా రుషికొండ అంశంపై కొత్త కమిటీని నియమించింది. గతంలో నియమించిన కమిటీలో ఏపీ ప్రభుత్వానికి చెందిన వారు ఉన్నారు.అయితే ఈ కమిటీ కూర్పులో తన తప్పును గుర్తించిన...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ తన సొంత జిల్లా కడపలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో విస్తృతంగా పర్యటించనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొత్త బస్ టెర్మినల్ను పులివెందులలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.2020 డిసెంబర్లో కొత్త బస్...
Read More..కొన్ని సార్లు మనం సినిమా తెర పైన చూసే వారిని అంతే గొప్పగా భావిస్తాం.కానీ వారు తెలియకుండా చేసిన కొన్ని తప్పులు వారు చనిపోయిన కూడా అందరికి తెలిసిపోతూ ఉంటాయి.మనకు అందరికి తెలుసు పోయినవాళ్లు ఎప్పటికి గొప్పవాళ్లే.అయితే ఒక చిన్న సంఘటన...
Read More..