ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి ప్రతి గుండెల్లో నేనున్నాననే అత్మస్దైర్యాన్ని నింపిన పార్టీ ఎర్రజెండా గుర్తు.ఎక్కడ ఏ కష్టమొచ్చినా, ఎవరికి ఏ నష్టమొచ్చినా, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎదురించాలంటే ముందుగా గుర్తొచ్చేది ఎర్రజెండాలే. కానీ ఈ ఎర్రజెండాలు కూడా మసిబారిపోతున్నాయట.ప్రజల పక్షంలో...
Read More..బుల్లితెరపై పదుల సంఖ్యలో షోలకు యాంకర్ గా వ్యవహరించి గుర్తింపును సంపాదించుకున్నారు రవి.ఒకవైపు యాంకర్ గా చేస్తూనే టీవీ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటూ రవి వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ఉగాది పండుగ సందర్భంగా స్టార్ మా ఛానెల్ మా...
Read More..కరోనా వ్యాక్సిన్ విషయానికి సంబంధించి మోడీకి సోనియాగాంధీ లెటర్ రాయడం జరిగింది.వయసుతో నిమిత్తం లేకుండా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని లెటర్ లో కోరారు.అంత మాత్రమే కాక ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో...
Read More..ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం తిరుపతి కేంద్రంగా సాగుతున్నాయి.అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తిరుపతి ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి.కుల మత అంశాలను ప్రస్తావిస్తూ, అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారు.ఇక ఇక్కడి నుంచి...
Read More..నిన్న తిరుపతిలో చంద్రబాబు రోడ్ షోలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.దీంతో తమ పై రాళ్ల దాడి జరగడంతో చంద్రబాబు మరియు టిడిపి నాయకులు ప్రభుత్వంపై పోలీస్ వ్యవస్థ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి నిరసన వ్యక్తం చేశారు.అంతేకాకుండా పోలీసులకు...
Read More..ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్దితి చాలా దారుణంగా ఉందని అనుకుంటున్నారట.దీనికి కారణం ఆ పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పోటీ చేసిన నియోజక వర్గాల్లో కలసి కట్టుగా పనిచేయక పోవడం వంటి ఇతర కారణాలతో ఎప్పటికప్పుడు ఓటమిని మూటగట్టుకుంటూ క్రమక్రమంగా...
Read More..ప్రజలు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని చితకబాదటమే పరిష్కార మార్గంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు.ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను గమనిస్తున్న జనం కూడా కోవిడ్ పట్ల...
Read More..ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.కరోనా వల్ల తాత్కాలికంగా ఈ షో వాయిదా పడినా జూన్ లేదా జులై నుంచి ఈ షో...
Read More..ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటానికి కారణం మాత్రం ప్రజల నిర్లక్ష్యం అని చెప్పవచ్చూ.కరోనా వైరస్ గురించి నిత్యం వార్తల్లో చదువుతూ, దీని బారిన పడితే జరిగే నష్టాలు కళ్లతో చూస్తూనే నిర్లక్ష్యంగా...
Read More..క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలని ఒప్పుకుంటూ మంచి జోరు మీద ఉన్నాడు.ఇప్పటికే ఖిలాడీ సినిమాని రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు.ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో టీజర్...
Read More..వకీల్ సాబ్ సినిమాలో నందా అనే లాయర్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రకాష్ రాజ్ మెప్పించిన సంగతి తెలిసిందే.వకీల్ సాబ్ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడానికి ప్రకాష్ రాజ్ చేసిన లాయర్ పాత్ర కూడా కారణమని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్...
Read More..ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం సామాన్యుల నుండి స్టార్ ల వరకు ఎక్కువగా ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంటున్నారు.అంతేకాకుండా సినీ నటి నటులు చాలెంజ్ లతో తమ ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంటారు.అంతేకాకుండా వాళ్లకు సంబంధించిన...
Read More..తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది పండుగ ఎంతో ముఖ్యమైనది.చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఉగాది పండుగ నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ఉగాది పండుగ వసంత కాలంలో వస్తుంది.ఏప్రిల్ 12న...
Read More..గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఆగిపోయింది.ఈ సినిమా ఆగిపోవడానికి వేర్వేరు కారణాలు వినిపిస్తున్నా ఎన్టీఆర్ లేదా త్రివిక్రమ్ స్పందించి వివరణ ఇస్తే మాత్రమే సినిమా ఆగిపోవడానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఎన్టీఆర్...
Read More..అన్న బాటలో వెళితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరు కోవచ్చు అని అభిప్రాయపడుతున్నారో ఏమో కానీ, తెలంగాణలో వైఎస్ షర్మిల వేస్తున్న రాజకీయ అడుగులు చూస్తుంటే, అన్న రూటు నే ఆమె ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన మొదట్లో జగన్ ఎన్నో...
Read More..ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది.ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు రాష్ట్ర ప్రజలు ఉగాది పండుగను జరుపుకుంటారు.ఉగాది పండుగను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో ఘనంగా నిర్వహించుకుంటారు....
Read More..ప్రపంచ ప్రజలను కరోనా ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంటే మరోవైపు ఊహించని ప్రమాదాల రూపంలో మృత్యువు వెన్నంటే ఉంటుంది.ఈ క్రమంలో ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఒకచోట తీవ్రమైన ప్రమాదాల బారినపడుతూ జనం విపరీతంగా మరణిస్తున్నారు.మొత్తానికి గత సంవత్సరం నుండి మరణాల సంఖ్య పెద్దమొత్తంలో...
Read More..అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2కి సీక్వెల్ గా ఎఫ్3 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది.అయితే వరుణ్ తేజ్ గని, వెంకటేష్ దృశ్యం షూటింగ్ లలో...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది.రోజురోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తుంది.ముఖ్యంగా మహరాష్ట్రలో అయితే దేశంలో సగానికి పైగా అక్కడే నమోదు అవుతున్నాయి.ఇక తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం...
Read More..తారక్ కి అరవింద సమేత లాంటి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమా చేయడానికి ఎప్పుడో కమిట్ అయ్యాడు.స్టొరీ కూడా పూర్తిగా వినకుండానే త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో ప్రాజెక్ట్ కి ఒకే చెప్పడంతో అఫీషియల్ గా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.54 సూర్యాస్తమయం: సాయంత్రం 06.11 రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 08.00 వరకు దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు ఈ రోజు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత నటించిన సినిమా వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.మొదటి మూడు రోజులు ఈ సినిమాకి పవర్ స్టార్ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పుడు మహిళా...
Read More..తెలంగాణలో గత ఆరు నెలల నుండి వరుస ఎన్నికలు జరుగుతున్నాయి.దుబ్బాక ఉప ఎన్నిక మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా వరుస పెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ స్థానం...
Read More..నేటి సమాజంలో కారణాలు ఏవైనా ఎదురయ్యే కష్టాలను అధిగమించలేక ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.దీనికి కారణం మానసిక స్దైర్యం లేకపోవడం ఒత్తిడిని జయించ లేక పోవడం.ఇక చిత్రపరిశ్రమలో అయితే ఎందరో నటీనటులు ఇలాగే మరణించిన వారు ఉన్నారు. కాగా తాజాగా...
Read More..నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది.ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ చతికిల పడడంతో కాంగ్రెస్ కంచుకోటగా భావించే నాగార్జున సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ కు ఇప్పుడు చావోరేవో అన్న చందంగా మారింది.అయితే రాష్ట్రమంతా...
Read More..ఏమీ లేని విస్తారాకు ఎగిరెగిరి పడుతుందనే సామెత ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి కరెక్ట్ గా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు ప్రగాఢంగా అభిప్రాయపడుతున్నారు.ఎటువంటి విమర్శలకైనా ఓ హద్దు, అదుపు ఉంటుంది.సహేతుక విమర్శలను ఎవరైనా స్వాగతిస్తారు.అవే విమర్శలు శృతి మించితే ప్రజలు హర్షించరే విషయాన్ని...
Read More..ఊహలకు రంగులు అద్దితే చాలా అందగా మెదులుతాయి.చిత్ర పరిశ్రమ కూడా అలాంటిదే.ఒక్క మాటలో చెప్పాలంటే పైకి అద్దాల మేడలా కనిపించే సినిమా ఇండస్ట్రీ లోపల మాత్రం మేకులతో నిండుకున్న దారిలా ఉంటుంది.అందుకే కావచ్చూ ఇక్కడ పనిచేసే చాలా మంది ఏ చిన్న...
Read More..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ వాతావరణం అని చెప్పవచ్చు.క్రికెట్ అనేది మన భారతదేశంలో అత్యంత ఆదరణీయమైన పండగ.క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసే అంత అభిమానులు క్రికెట్ కు ఉన్నారు.అందుకే...
Read More..దేశ ప్రజలు కరోనాపై విజయం సాధిస్తున్నామన్న సమయం వచ్చిందని భావించిన వేళ, మళ్లీ తిరగబెట్టిన కరోనా రెండో వేవ్ ఊహించని విధంగా రెచ్చిపోతుంది.ఈసారి మాత్రం కొత్తగా అంటే ఎటువంటి లక్షణాలూ లేకుండానే మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది.కాగా హోమ్ ఐసొలేషన్ వంటి...
Read More..మనం ఏ పని చేసినా అది సక్సెస్ కావాలని కోరుకుంటాం.అది సహజం.కొన్ని సార్లు సక్సెస్ అవుతుంది.కొన్ని సార్లు సక్సెస్ అవదు.కాని ప్రయత్నం చేయడంలో మాత్రం విఫలం చెందకుండా ప్రయత్నం చేస్తుంటాం.అయితే మనం ఇప్పటి నుండో ఎదురుచూస్తున్న ఏ పని అయినా సక్సెస్...
Read More..నిన్న తెలంగాణలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలు ప్రజలను ఇబ్బందిపెట్టాయి.ముఖ్యంగా రైతులు మాత్రం తెగ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇలా అకాల వర్షం, పిడుగులు రైతులను తీవ్ర ఇక్కట్లకు గురిచేశాయి.అదీగాక కల్లాలు, మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక నిన్న రాత్రి...
Read More..ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సాంకేతిక విప్లవం ఒకంతకీ మంచిదే అయినప్పటికీ దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.ఎందుకంటే రకరకాల విషయాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, వ్యక్తులపై అసత్య ఆరోపణలు ఇలా...
Read More..The Central government has responded to the letter written by AP Chief Minister YS Jaganmohan Reddy.Around 4 lakh 40 thousand Kovshield vaccines arrived at Gannavaram airport on Monday night.Within 24...
Read More..రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి పార్టీ గతంలో కంటే క్రియా శీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన బిజెపి 2019 ఎన్నికలలో ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థానం కూడా దక్కించుకోలేదు.కానీ తెలంగాణలో మాత్రం...
Read More..గత కొన్ని రోజుల నుండి టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఎక్కడికక్కడ రోడ్ షోలు నిర్వహిస్తూ ఇంటింటికి తిరుగుతూ తిరుపతి ఓటర్లను ఆకర్షించటానికి అనేక హామీలు ఇస్తూ ఉన్నారు.కాగా ప్రచారంలో భాగంగా తిరుపతి గాంధీ...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు శ్రీరామ నవమి కానుకగా సూపర్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం ప్రొడ్యూసర్స్ మీద సీరియస్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ మరోపక్క తమ అభిమాన హీరో చేస్తున్న సలార్,...
Read More..సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా అన్నాత్తె.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.సినిమా నుండి రజిని మాస్ లుక్ ఒకటి లీక్ అయ్యింది.డైరక్టర్ శివ సీన్ వివరిస్తున్న టైం లో...
Read More..CBI has increased its pace in conducting an investigation into YS Vivekananda Reddy’s murder case.CBI officials who reached Pulivendula as part of the investigation have questioned many people, including Vivekananda...
Read More..సెలబ్రిటీలకు సంబంధించి చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తాయి.మరికొందరు హీరోయిన్లు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో పంచుకుంటున్నారు.పనిలో పనిగా తమ ఫోటో షూట్లతో పాటు చిన్నప్పటి విషయాలను డిస్కస్ చేస్తారు.అలాగే...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉండగా.వైరస్ నుండి తప్పించుకోవడానికి పలు జాగ్రత్తలు చేపడుతున్నారు.ముఖ్యంగా మాస్క్ లతో ప్రతి ఒక్కరు వైరస్ నుండి రక్షించుకుంటున్నారు.ఇక నిత్యం వాడాల్సి వస్తున్న మాస్క్ విషయంలో ప్రజలు పలు డిజైన్లను తీసుకుంటున్నారు.కొందరు మాస్క్...
Read More..శర్వానంద్, సిద్ధార్థ్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ మూవీ మహా సముద్రం.ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న సెకండ్ సినిమా ఇది.ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సినిమా...
Read More..తొలిసారి నటనతో, తొలిసారి దర్శకత్వం తో మంచి విజయం అందుకున్న సినిమా ఉప్పెన.బుచ్చి బాబు సన తొలిసారి తన దర్శకత్వం అందించిన ఈ సినిమాలో.మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలిసారిగా ఈ సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు.అంతేకాకుండా కృతి శెట్టి...
Read More..ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ మూవీ సక్సెస్ను అందుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసమని దిల్ రాజు ఎక్కువగా బయటే తిరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లతో మీట్ అయ్యాడు.ఆడియన్స్ను కలిసాడు.దాంతో...
Read More..ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏదంటే అందరికీ టక్కున గుర్తొచ్చే దేశం చైనా.అందువల్లనే ఈ దేశంలో వ్యాపారం చాలా జోరుగా సాగుతుంది.ఎంతలా అంటే తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో చైనా దేశం రెండో...
Read More..భారతీయ సిని నటి నివేదా థామస్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకే కాకుండా.తమిళం, మలయాళం ప్రేక్షకులకు కూడా తెలిసిందే.బాలనటిగా మలయాళం, తమిళం భాషలో తెరకెక్కిన సినిమాలలో నటించగా.ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.అంతేకాకుండా తెలుగు సినిమాలలో తన నటనకు మంచి...
Read More..ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు గురించి ఒక్కసారి పరిశీలిస్తే ఇంతటి క్రూరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా.? అనే సందేహం కలగక మానదు.అయితే ఇటీవలే అమెరికాలో జరిగినటువంటి ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి...
Read More..తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “అలా మొదలైంది” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమై తన అందం అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన మలయాళీ బొద్దుగుమ్మ “నిత్య మీనన్” గురించి టాలీవుడ్...
Read More..అసలే కరోనా వల్ల చేతిలో డబ్బులు లేకుండా ప్రజలు అవస్దలు పడుతుంటే ప్రభుత్వాలు మాత్రం ధరలకు రెక్కలు కట్టి వదులుతున్నాయి.ప్రస్తుతం ఒక మధ్యతరగతి మనిషి బ్రతకాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పరిస్దితులు సమాజంలో నెలకొన్నాయి. ఈ కరోనా కష్టకాలంలో పెరగని వస్తువు...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు “ఏ కరుణాకరన్” దర్శకత్వం వహించిన “బాలు” చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” నటించగా హీరోయిన్లుగా ఎవర్ గ్రీన్ బ్యూటీ...
Read More..తెలంగాణా ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ను ప్రశంసించారు సినీ నటుడు మంచు విష్ణు.కరోనా లాక్ డౌన్ నుండి ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలను గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా కారణంగా ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం...
Read More..