రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం పరిశీలించారు.మల్కపేట రిజర్వాయర్ లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎదిగి ‘సక్సెస్’ శిఖరానికి చేరడానికి నిచ్చెన మెట్లుగా మన సద్గుణ సంపదలు దోహదపడతాయని విశ్రాంత ప్రిన్సిపాల్, కవి, పాఠ్య పుస్తక రచయిత, కాలమిస్ట్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు.వేములవాడ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రం నుంచి,మర్ల పేట కు, విలాసాగర్ గ్రామాల కు వెళ్లే రహదారి మధ్యలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అలాగే మండల కేంద్రం నుంచి విలాసాగర్ వరకు రోడ్డు పూర్తిగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వం నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించిన ఇంటింట సమగ్ర కుటుంబ కులగణన సర్వే నివేదికలో డోర్ లాక్ వలన , ఇతరత్ర పనుల వలన ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడంతో పాటు కొంత...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా-మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేసిన వ్యక్తిపై కేసు,రిమాండ్ కి తరలింపు.సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్- రాజన్న...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ కనపర్తి బ్రమ్మం పై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు .ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ… కొనరావుపేట మండలం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్లను కలిసి కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆల్ ఫోర్స్ వుట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని అభ్యర్థించారు.సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానంకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు చేస్తున్నా షామీర్ పెట్, మేడ్చెల్ ,మల్కాజిగిరి కి చెందిన నూనెముంతల రవీందర్ గౌడ్, s/o అంజనేయులు అనే వ్యక్తి పై వేములవాడ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ పై శుక్రవారం సంబంధిత అధికారులతో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: మంగళవారం రోజు ఉదయం రవాణా శాఖ రాజన్న సిరిసిల్లా జిల్లా మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీదర్ రెండు బూడిద తరలించే వాహనాలను అధిక బరువుతో వెళ్తున్నందున వాహనాలకు కేస్ చేసి బస్సు డిపోకి తరలించారు.ఈ విషయం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓట్కూరి నరేందర్ రెడ్డి పక్షాన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు (1)...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 27 వరకు ఎంతో వైభవోపేతంగా నిర్వహించే మహా శివరాత్రి జాతర వేడుకలకు రావాల్సిందిగా కోరుతూ దేవాదాయ...
Read More..బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా :కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యిందని బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు.ఈ సందర్బంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి పుర్మాని మంజుల రామ్ లింగారెడ్డి 5016/- రూపాయల విరాళం.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే జాతర మహోత్సవానికి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: నిరుద్యోగులకు, పట్టభద్రులకు సేవలు చేయడానికి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నానని పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం, విద్యార్థులకు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలలో నామమాత్రపు ఫీజులతో విద్యను అందించేలా కృషి చేస్తానని...
Read More..రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సన్నద్దత పై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా :ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో అనరసి నర్సింహులు ఇంట్లో గుడుంబా అమ్ముతున్నారని సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.గుడుంబా ప్యాకెట్లు సుమారు 25 ప్యాకెట్లుగా గుర్తిస్తున్నారు.ఆనరాసి నర్సింహులు అక్రమంగా గుడుంబా అమ్ముతున్నారని వారింట్లో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : యువత మేలుకో అంటూ సిరిసిల్ల వైద్య కళాశాల ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం ఉదయం నిర్వహించారు.ఈ సందర్భంగా యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ...
Read More..నిధులను వారం రోజులలో పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలి మార్చి నెలలో పీఎం శ్రీ 3వ విడత, సమగ్ర శిక్ష 4వ విడత నిధులు వచ్చెలా చూడాలి సమగ్ర శిక్ష, పీఏం శ్రీ పాఠశాలల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన...
Read More..ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక రవాణాపై నిరంతరం నిఘా పెట్టాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.ఇసుక రవాణాపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో...
Read More..డ్రగ్స్ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలతోపాటు విస్తృత తనిఖీల నిర్వహించాలి మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన కలెక్టర్, హాజరైన ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :వేసవి వడగాల్పుల నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వేసవి వడ గాల్పుల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీ.ఈ.ఈ.టీ) లో విద్యార్థుల వివరాల నమోదుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులంతా ప్రతి సబ్జెక్టులో ఉత్తమ ఫలితాలు సాధించేలా నిత్యం సాధన చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ సెషన్స్ జడ్జి హరిష పై కరణ్ సింగ్ అనే నిందితుడు చెప్పు విసరడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించినట్లు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు.శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం ఈ నెల 17న పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ కెసిఆర్ జన్మదినం రోజున సందర్భంగా మూడు మొక్కలు నాటి వాటి సంరక్షణ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, జిల్లా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బిజెపి అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మండల ఇన్చార్జిలు శరత్ రెడ్డి, పరశురాములు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని హైదరాబాదులోని కూకట్పల్లికి చెందిన వీరభద్రరావు అనే వ్యక్తి కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు.యు ఎస్ ఎ .నివాసి అయిన తన భార్య పిటర్,తన తల్లి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబైలైజేషన్ లో భాగంగా ఈరోజు జిల్లాలోని సార్ధపూర్ బెటాలియన్ లో గల ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది. వార్షిక శిక్షణలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మహా శివరాత్రి జాతర వేడుకలు విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.మహాశివరాత్రి జాతర సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ అఖిల్ మహాజన్, వేములవాడ శ్రీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 121 దరఖాస్తులు వచ్చాయనీ,ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.రెవెన్యూ శాఖకు 50,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా వసతి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్థిక సాయం అందజేశారు.నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్థస్త్ నటులు సుడిగాలి సుదీర్,ఆటో రామ్ ప్రసాద్ లు దర్శించుకొని స్వామి వారి సేవలో తరించారు. ముందుగా స్వామి వారి ప్రీతి పాత్ర మైన కోడె మొక్కు చెల్లించుకొని, పరివార...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట అంగడి బజారు లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో స్వామి వారి వార్షికోత్సవ పూజ అర్చకుడు గొంగళ్ళ ఉమాశంకర్, శివా చార్య నెత్రు త్వంలో ఘనంగా నిర్వహించారు.మొదటగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: గ్రామంలోని పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.తంగళ్లపల్లి మండలం చీర్లవంచ పరిధి తెనుగువారిపల్లె లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల ఆవరణ, గ్రామంలోని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: హైదరాబాద్లోనీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన,జరిగిన సీఎల్పీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప దాస్మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, మంత్రులు,కాంగ్రెస్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు.జాతీయ రహదారి 368B సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు ప్రపోజల్ను వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో యూట్యూబ్ తల్లి గూగులమ్మ బోనాలు రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో బుధవారం బద్ది పోచమ్మ అమ్మవారికి అత్యంత వైభవంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఫోక్ ఇండస్ట్రీలో స్థిరపడినటువంటి కళాకారులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రం లో త్వరలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్,మెదక్,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన సెస్ రిటైర్డ్ ఉద్యోగి మద్దూరి రామ్ రెడ్డి తల్లి శంకరవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చలిమెడ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా బీ వై నగర్ 30 వార్డు హనుమాన్ మందిర్ వార్షికోత్సవంలో డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ ఆంజనేయస్వామి సాక్షాత్ శివ స్వరూపం చిరంజీవి త్రి త్రేతాయుగంలోనూ, రామునికి సేవలు అందించిన రామ్ బంటుగా ద్వాపర యుగంలో అర్జునుని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం సూచన మేరకు వీర్నపల్లి మండల అధ్యక్షులు పరమల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం వీర్నపల్లి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గొల్లపెల్లి గ్రామానికి చెందిన పాశం ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుపుకున్నాడు.పుట్టినరోజు అనగానే కేకులు కటింగ్ చేసి, పటాకులు పేలుస్తూ,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణిలో వచ్చే సమస్యలు పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ లతీఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులను గంభీరావుపేటలోని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు.పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు కొన్ని కొన్ని డబ్బులు సేకరించి వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టిస్తామని పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పారు.ఈ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :క్యాన్సర్ వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ సూచించారు.శనివారం తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావుపల్లి గ్రామం లో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో వైద్యులచే క్యాన్సర్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మారు విస్మరించిందని నేడు జరిగిన బడ్జెట్ కేటాయింపుల్లో మరోసారి తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్(2025-26)...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మైలారం రాము సుమారు 10 మందితో పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు....
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా:కేంద్రం ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టినటువంటి బడ్జెట్ ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సిరిసిల్ల మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలల అభివృద్ధి కోసం ఐదు కోట్ల 35 లక్షలు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ...
Read More..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు గ్రామాల్లో అధికారుల బృందం తనిఖీలు రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సరఫరాలో లోపాలు తలెత్తకుండా, నీటి సమస్య రాకుండా కార్యాచరణ సిద్దం చేయనున్నారు.జిల్లాలోని అన్ని గ్రామాల్లో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామివారిని శనివారం సంగారెడ్డి ఎస్పి సీహెచ్ రూపేష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎస్పీ దంపతులు పరివార దేవతాలను సైతం దర్శించుకుని పూజలు చేశారు.అనంతరం...
Read More..జిల్లాలో 31 మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగా వారు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది.18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 08 కేసులు నమోదు.జిల్లా ఎస్పీ అఖిల్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో 33 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ నుండి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిచిన కళాధర్, కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్.ఐ గా ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన కిషన్ రావు, కానిస్టేబుల్ నుండి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.గంభీరావుపేట మండలం గోరంటల గ్రామ శివారులో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సిరిసిల్లకి వస్తుండగా , గోరంటాల బ్రిడ్జి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో శుక్రవారం తలపెట్టిన పౌర హక్కుల దినోత్సవంకు అధికారులు రాకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల్ని చైతన్యం చేసి వారినీ సభకు హాజరయ్యేవిధంగా చూడకపోవడం వల్ల అక్కడున్నటువంటి దళిత ప్రజా సంఘాల నాయకులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మేకల పర్శరాములు సూచనకై వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రామ కమిటీ సభ్యులకు మండల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఎంపీడీవో సత్తయ్య ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మౌనం పాటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….జనవరి 30, 1948 ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి అర్చక స్థాయి సమావేశం ను గురువారం ఏర్పాటు చేశారు.ఇందులో ఉద్యోగభద్రత.వేతనముల పెంపు. అర్చక ఉద్యోగభీమా.సంఘఅభివృద్ధి.గురించి సాధక బాధకాలు.మాట్లాడారు.ఇందులో రాష్ట్ర ప్రతినిధి తిరుణగారి వెంకటాద్రి స్వామి,గౌరవ అధ్యక్షులు కొండమాచారి, మండల అధ్యక్షులు గొంగళ్ళ ఉమాశంకర్ ఉపాధ్యాక్షులు గోపాల...
Read More..రాజన్న సిరిసిల్లా జిల్లాలో పూర్తి స్థాయిలో బీసీ సాధికారిత సంఘం కమిటీలను ఏర్పాటు చేసుకొనుటకై బీసీ నేతలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్ విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా బీసీ సాధికారిత సంఘం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటుగా, ఉన్నత లక్ష్యాలను చేరేలా మార్గనిర్దేశం చేయాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ & మార్గదర్శకత్వం పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వినోద్ తెలిపారు .గురువారం ఉదయం ఆలయ పార్కింగ్ స్థలాన్ని బ్లేడ్ ట్రాక్టర్స్ సహాయంతో చదును చేస్తున్నారు.ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు వేములవాడ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వేములవాడ బిజెపి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ రాపల్లి శ్రీధర్ అన్నారు.గురువారం గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో కలిసి గాంధీనగర్ లోని గాంధీ విగ్రహానికి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గురువారం వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన గాంధీ...
Read More..మహాత్మ గాంధీజీ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతిపిత, స్వాతంత్ర్య సమర యోధుడు మహాత్మ గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు.మహాత్మ గాంధీజీ వర్ధంతి సందర్భంగా జిల్లా సమీకృత...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పది మంది లబ్ధిదారులకు 2 లక్షల 63 వేల 500 రూపాయల సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ఆధ్వర్యంలో పంపిణీచేశారు.ఈ పంపిణీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లీ గ్రామంలో మొలిగే దేవయ్య 14500, రోడ్డ దేవవ్వ 47500.లబ్ధిదారులకు చెక్కులు మంజూరు కాగా బుధవారం వారికి చెక్కులను అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైనా ప్రతి ఒక్కరికి సియంఆర్ఎఫ్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో గుడుంబా స్థావరాలపై ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.మండలంలోని నిమ్మపల్లి, దేవునితండా, వట్టిమల్ల, బావుసాయిపేట, కమ్మరిపేట తాండాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి...
Read More..మాఘ మాసం జాతర రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి సీతారాముల సన్నిధిలో కన్నుల పండుగగా జరుగుతుందని అర్చకులు కృష్ణ తెలిపారు.ప్రతి ఒక్కరూ బాగా అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించి సీతారాములను దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు.ప్రతి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆయా గ్రామాల్లో మాఘ అమావాస్య పర్వదినాన్ని మండల ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ జరుపుకున్నారు.ఈ సందర్భంగా మండలంలోని ఎల్లారెడ్డిపేట శ్రీ లక్ష్మీ కేశవ పెరుమళ్ళ స్వామి ఆలయం తో పాటు రాచర్ల గొల్లపల్లి గాలం గుట్ట...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : మున్సిపాలిటీలలో ప్రతి ఒక్క అధికారి తన విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలని వ్యవసాయ, సహకార & చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.సెస్,చేనేత శాఖ అధికారులతో బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తిపై, ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపిన సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 76 వ గణతంత్ర దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు వివిధ వేషధరణలు వేసి అందరిని అబ్బురా పరిచారు.స్థానిక అంగడి బజారు నుండి గాంధీ ఏరియా వరకు ర్యాలీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, హన్మజిపేట గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లు,మాజీ వైస్ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు సుమారు 200 మంది బిజెపి బిఆర్ఎస్ నాయకులు రూరల్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ లో జక్కని మహేష్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ద్వారా 50,000 /రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందచేసిన ఎమ్మార్వో జయంత్ కుమార్.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల- కళాశాల నర్మాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి, లక్ష్మీరాజం ముఖ్య అతిథిగా హాజరై...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని నాగయ్యపల్లిలో ఈనెల 28 నుండి జరిగే శ్రీ దుబ్బరాజేశ్వరస్వామి వారి జాతర గోడ ప్రతి (వాల్ పోస్టర్ )ను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ అభివృద్ధి కమిటీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ ఐటీ&విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 42 వ పుట్టినరోజు సందర్బంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ వేములవాడ నియోజకవర్గ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామానికి చెందిన జె.రేణుక అనే మహిళా అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి తెలుపగ తక్షణమే...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డులు అర్హులందరికీ అందిస్తామని, దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు, అపోహలు, తప్పుడు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :ఒరిస్సా రాష్ట్రం నుండి వలస వచ్చిన ఇటుక బట్టీ కూలీల పిల్లలు 17 మందితల్లి దండ్రుల తో పని చేస్తూ బాల కార్మికులు గా మార నున్న పిల్లల వద్దకే ప్రభుత్వ పాఠశాల తరలి వెళ్ళింది.వారందరికీ చదువుకొనే...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలోనే చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.బుధవారం రాష్ట్ర నీటి పారుదల , పౌర సరఫరాల శాఖ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవం లో భాగంగా రాచర్ల బొప్పాపూర్ జ్ఞానదీప్ హై స్కూల్ లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం రోజు న విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పృధ్విరాజ్ మాట్లాడుతూ రోడ్డు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు,కరాటే పోటీల పోస్టర్ ను హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నందు బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్డండి,స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.ఈ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో హన్మాజిపేట హై స్కూల్ విద్యార్థుల లతో రహదారి భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది అని వేములవాడ రూరల్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాబేర బేగం -గౌస్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం గుండారం గ్రామంలో వ్యవసాయ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్ ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయని అలాగే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, రోడ్డు పై వెళ్లే...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట సంఘ కార్యాలయం నందు అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి చేతుల మీదిగా దీర్గకాళిక రుణాలకు సంబందించిన 5గురు రైతులకు గాను 22,00,000/- లక్షల రూపాయలను, నారాయణపూర్, బొప్పాపూర్,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్ది పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిషన్ దాస్ పేట లో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల ఫొటోలతో కూడిన క్యాలెండర్ ను మండల విద్యాధికారి కృష్ణహరి,మాజీ ఎంపీటీసీ ఒగ్గు...
Read More..సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నదని టెస్కో జీఎం అశోక్ రావు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫామ్ చీరల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా టెస్కో జీఎం అశోక్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చాయి.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ప్రజల నుంచి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల మరియు పాఠశాల బాయ్స్ నందు 2025 – 26 విద్యా సంవత్సరాకి గాను మైనార్టీలు, మైనార్టీయేతర విద్యార్థుల నుంచి అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం జిల్లా పరిషత్ పాఠశాల లో జరిగిన అవగాహన సదస్సు లో వేములవాడ పట్టణ ఎ ఎస్ పి శేషాద్రిని రెడ్డి హాజరై పోక్సో చట్టo, గంజాయి, గుడ్ టచ్,బ్యాడ్ టచ్ లపై అవగాహన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర క్రీడా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆనుమతితో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు తెలియచేయునది ఏమనగా, భారత ప్రభుత్వం 2024-25 సంవత్సరంనకు గాను అఖిల భారత...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా శనివారం రోజున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలో పలు సందర్భాల్లో స్వాధీన పరుచుకున్న/రోడ్ల మీద వదిలేసిన వాహనాలు మొత్తం 54 వాహనాలు వేలంపాట నిర్వహించగా,ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన రూపాయలు మొత్తం 5,36,000/-...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 29 వ వర్ధంతి సందర్బంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపి, టి,ఎన్,ఎస్,ఎఫ్ నాయకులు మిద్దె ప్రకాష్(6)వసారి ,శ్యాగ ప్రశాంత్ (8) వసారి రక్తదానం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలో మద్యం త్రాగి వాహనం నడిపిన 75 మంది వ్యక్తులకు కౌన్సిలింగ్ జరిపి కోర్టులో హాజరు పరచగా వేములవాడ కోర్ట్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ నలుగురి వ్యక్తులకు 2 రోజుల జైలు శిక్ష, 2500 రూపాయల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం గొల్లపల్లి లోని జయ హాస్పిటల్, మల్టి స్పెషాలిటీ,డెంటల్ కేర్ ఆసుపత్రిలో ఆదివారం ఉచిత కన్సల్టేషన్,ఉచిత వైద్య పరీక్షల క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్ జయశ్రీ , బానోతు కవితలు తెలిపారు.ఈ క్యాంపులో ఎముకల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో వట్టెంల గ్రామం నుండి ఫాజల్ నగర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ద్వి చక్ర వాహన దారుల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు నన్ను గెలిపిస్తే వారి సంరక్షణ కోసం సంరక్షణ చట్టం తీసుకువస్తానని కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నియోజకవర్గాల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాదగిరి శేఖర్ రావు అన్నారు.శనివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని...
Read More..“ఖాకీ కిడ్స్”లో భాగంగా సైబర్ నేరలపై,ట్రాఫిక్ నియమలపై పోలీస్ వారు చెప్పిన సూచనలపై తల్లిదండ్రులకు,ప్రజలకు అవగాహన కల్పించాలి. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల శ్రేయస్సుకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. “ఖాకీ కిడ్స్” కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్...
Read More..జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత గురించి ముఖ్య విషయాలు విద్యార్థులకు తెలిపారు.మీరంతా మీ మీ కుటుంబముతో బంధువులతో మిత్రులతో ప్రయాణము చేస్తారు.కాబట్టి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో నాద బ్రహ్మ,లయ బ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 72వ ఆరాధన ఉత్సవల సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటల కు జ్యోతి ప్రజ్వలన అనంతరం జి .మహేష్ చే శ్రీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1366 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఏఎన్ఎం లకు జిల్లాలో గల ఐఎంఏ హాల్ నందు సమీకృత అధిక ప్రమాద గర్భాధారణ నిర్వహణ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా కు సంబంధించిన జాబితా నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి, చందుర్తి మండలం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండల కేంద్రంలో డప్పు చప్పుళ్ళతో, మహిళ తల్లుల కోలాటాల మధ్య గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో మహనీయులు మహాత్మ జ్యోతిరావు, సావిత్రిబాపులే, గౌతమ బుద్ధుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రహదారి భద్రత మాసోత్సవం లో భాగంగా వాహన దారులకు రహదారి భద్రత గురించి అవగాహన కొరకు వేములవాడ రూరల్ మండలం గ్రామాలలో ని ముఖ్య కూడళ్లు హన్మాజిపేట, మర్రిపల్లి, వట్టెంల...
Read More..స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తుందని, డిఎంహెచ్వో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని బి ఆర్ ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించాలని, వ్యవసాయ యోగ్యంకాని భూములు గుర్తించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం, ముస్తాబాద్ మండలం మద్దికుంట లో రైతు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మాత్రమే ఇసుక రవాణా జరిగే విధంగా అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ ఉంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న పథకాలకు అర్హుల గుర్తింపు కోసం సర్వేను పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాటు జంగారెడ్డి పల్లె, అనంతారంలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టైప్ రైటింగ్ పరీక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులు బ్యాచ్ ల వారిగా పరీక్షలు జరుగుతాయని ఆదర్శ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్...
Read More..ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా :తనకు జన్మనిచ్చిన స్వగ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గురువారం స్థానిక సాయి మణికంఠ ఫంక్షన్ హాలులో వర్కింగ్ జర్నలిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెస్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు.బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింత పై ఎస్పీ అఖిల్ మహజన్, అదనపు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పట్టిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్, రజిత ఆధ్వర్యంలో కొదురుపాక, విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ సి డి( బిపి, షుగర్, క్యాన్సర్) లాంటి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లు అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సేఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ సహాయక వాహన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త జాతీయ నంది అవార్డు గ్రహీత మల్లుగారి నర్సయ్య గౌడ్ కు మా అనాధ అభాగ్యుల వృద్ధాశ్రమంలో ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నర్మాల గ్రామ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో సింగిల్ విండో డైరెక్టర్ దొంతగోని రాజయ్య తండ్రి గంగయ్య.అలాగే అదే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టే గంగసాగర్ తండ్రి కొట్టే లక్ష్మీరాజం మరణించారు.దీంతో రెండు కుటుంబాలను వేములవాడ రూరల్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా బొందుగుల దేవిరెడ్డి-పల్లవి ల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ‘డూ డూ బసవన్న.రా రా బసవన్నా.’ సంక్రాంతి పర్వదినాల్లో ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తారు.తమ ఇంటికొచ్చిన గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపంగా భావించి ఇంటివాళ్లు హారతి పట్టి పూజిస్తారు. ‘డూ డూ బసవన్న.రా రా బసవన్నా.’ అనగానే...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణిలో వచ్చిన పిర్యాదుల మేరకు సిరిసిల్ల తహసీల్దార్ అట్టి పిర్యాదు పై విచారణ అనంతరం సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ నందు గల ప్రభుత్వ భూమి కబ్జాకి గురైదని సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలుగు వెలుగు సాహితి కళావేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పరిష్కరించుకొని విశిష్ట సేవలకు గుర్తింపుగా తెలుగు వెలుగు నంది జాతీయ అవార్డును త్యాగరాయగాన కళ నిలయము నందు రాజన్న సిరిసిల్లకు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీ హెచ్ సీ) శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.రూ.1 కోటి 56 లక్షలతో పీ హెచ్ సీ భవనాన్ని నిర్మించగా,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: మానకొండూర్ మండలం ఈదులగట్టపల్లి నందుగల వెంకటరమణ ఇన్సినేటర్స్ కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ లో నేషనల్ డ్రగ్ డిస్పోజల్ లో భాగంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 83 కేసులలో స్వాదీనపరచుకున్న...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని , వారి జీవితం అందరికీ ఆదర్శమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కిడ్నాప్ కు గురైన బాలిక కేసును ఎట్టకేలకు చేదించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు.జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా ఎస్పీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వివిధ గ్రామాలలోనీ ఆలయాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.ఆలయాలలో వివిధ పార్టీల నాయకులు, భక్తులు, ప్రజలు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు నవీనా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీడీవో సత్తయ్య,డిప్యూటీ తహాసిల్దార్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ గౌస్, చెన్ని బాబు, గుండాడి రామ్ రెడ్డి, నంది కిషన్, మెండే శ్రీను తదితరులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉపాధ్యాయుడి జన్మదినం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఆటవస్తులకు రూ.15వేల నగదు వితరణ చేసితన ఉదారతను చాటుకున్నాడు ఉపాధ్యాయుడు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి.ఎల్లారెడ్డిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సీనియర్ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ముత్యాల శ్రీనివాస్ రెడ్డి తన జన్మదినం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని వేకువజామునే కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.అనంతరం స్వామివారి పల్లకి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాల పంపిణీ శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించ నున్నారు.ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని దుమాల గ్రామములోని ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాల, హాస్టల్ విద్యార్థులకు శుక్రవారం మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి డాక్టర్ సారియా అంజుమ్ తెలిపారు.హాస్టల్ లోని 133...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ ను ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం పరిశీలించారు.ఎల్లారెడ్డిపేట మండలం నుండి గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరుకు వెళ్లే తొమ్మిదవ ప్యాకేజీ కెనాల్ ను పరిశీలించారు.మిడ్ మానేరు నుండి మల్కపేట...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించామని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వెల్లడించారు.రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కెజిబివి) లలో ఐఐటి, జేఈఈ, నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు లింగాల సందీప్,లింగాల నీలేష్ లు గురువారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణం ఈనెల 12న స్థానిక దేవాలయంలో అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య నిర్వహిస్తున్న సందర్భంగా గురువారం అమ్మవారికి ఘనంగా సారే సమర్పించుకున్నారు.మహిళా భక్తులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా ఆ చెక్కులను మండల కేంద్రంలోని లక్ష్మీ -మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో బుధవారం మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో పంపిణీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: చిన్నారుల మనసుల్లో చిరకాలం గుర్తిండిపోయేలా అంకితభావంతో పనిచేయడమే ఉపాధ్యాయులకు అసలైన గుర్తింపు అని ఎల్లారెడ్డి పేట మండల విద్యాధికారి కృష్ణహరి అన్నారు.రాచర్ల గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసి బదిలీపై ఇతర పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు బుధవారం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు తో రేవంత్ రెడ్డి సర్కారు అక్రమ కేసులు పెట్టాలని ఏడాదిలో ఆరుసార్లు ప్రయత్నించారు అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి...
Read More..ప్రాణాలకు తెగించి 33 మందిని రక్షించినందుకు రాష్ట్ర ప్రభుత్వం సేవ పతకం అవార్డు అందజేత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అగ్నిమాపక కేంద్రంలో 1993 బ్యాచ్ కి చెందినటువంటి బండారి రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం ప్రధాన అగ్నిమాపక అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.రాష్ర్టంలో సంభవించిన...
Read More..పలు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి అండగా నిలిచిన ప్రభుత్వ...
Read More..గ్రామీణ యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి మండలం మనాల గ్రామంలో వాలిబాల్ టోర్నమెంట్. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,వేములవాడ...
Read More..ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు జాతర నిర్వహణ భక్తుల నుంచి ఒక్క ఫిర్యాదు రాకుండా ఏర్పాట్లు చేయాలి పారిశుధ్య నిర్వహణ ను అత్యంత ప్రాధాన్యతగా భావించాలి భద్రత అంశంలో పోలీస్ శాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాలి, మహా శివరాత్రి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తనిఖీ చేశారు.మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం అనంతరం విప్,...
Read More..గురుకులాల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 1వ తేదీ పరీక్ష తేదీ 23-02-2025 జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా :2025 – 26 విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ, ఆయుష్మాన్ భారత్ నమోదు,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :“పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరుకి తిరిగి రండి“ అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీటింగ్ / కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేసి సరెండర్ అయిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్ ఫిబ్రవరి 7 న వేల గొంతులు లక్షల డబ్బులతో మహా ప్రదర్శన విజయవంతం చేయడం కొరకు డప్పు కళా నాయకుడు రాష్ట్ర కోఆర్డినేటర్ రామంచే భరత్ ఆదేశాల మేరకు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రైతన్నలకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని వేములవాడ బిఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.పట్టణంలోని తెలంగాణ చౌక్ లో మంగళ వారం వారు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి సీనియర్...
Read More..2025 మార్చి నెలలో జరిగే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.మంగళవారం వేములవాడ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను కలిసి ఓటు అభ్యర్థించిన ఆయన మాట్లాడుతూ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: దొంగతనం కేసులో వ్యక్తికి ఒకసంవత్సరము జైలు శిక్షతో పాటు రెండు వందల రూపాయల జరిమాన విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి కే.సృజన తీర్పు వెల్లడించినట్లు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ తెలిపారు.సి ఐ తెలిపిన వివరాల ప్రకారం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :గత బి ఆర్ ఏస్ ప్రభుత్వం హయంలో అవినీతి, భూ కబ్జాలు తప్ప ప్రజలకు న్యాయం చేసింది ఏమిలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రదర్ రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి లో గల జిల్లా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పోత్తూరు గ్రామం శివారులో గల బిక్క వాగు నుండి వెల్జిపుర్ గ్రామంనకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం అందజా 13:00 సమయం లో స్వాధీన పరచుకొని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా:పర్యవేక్షణ లోపంతో నిర్లక్ష్యంగా వ్యహరించి ఒక మృతి కారణమైన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడికి ఒక సంవత్సరము జైలు శిక్షతో పాటు 2000/-రూపాయల జరిమానా.నిర్లక్ష్యంగా వ్యహరించి ఒక మృతి కారణం అయిన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడికి ఒక సంవత్సరము కఠిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :రెండు దొంగతనం కేసులలో ఒక కేసులో నిందుతునికి 2 సంవత్సరంల జైలు శిక్ష, 2000/- రూపాయల జరిమానా, ఇంకో కేసులో 02 నెలల జైలు శిక్ష 1000/- రూపాయలు జరిమానా విధిస్తూ వేములవాడ ప్రథమశ్రేణి న్యాయమూర్తి జ్యోతిర్మయి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆక్రమణకు గురైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సున్చుల కుమారస్వామి తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తో కలిసి కలెక్టరేట్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతి గ్రామం శుభ్రంగా ఉండేలా పరిశుభ్రత పనులు చేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.స్వచ్చత, పరిశుభ్రత తదితర అంశాలపై జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా 199వ రోజు సందర్భంగా శాశ్వత దాతలు నాగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు(భాను ఏజెన్సీస్)వారి, సంవత్సర దాతలు తోట...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రాజాప్రపుల్ల రెడ్డి పంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి,షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు హజరయ్యి చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిరుపేదల ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాది...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: దేవాదాయ శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఐఏఎస్ స్వామి దర్శనము నకు వేములవాడ వచ్చిన సందర్భంగా కమిషనర్ ను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కలిసి రాజన్న ఆలయ అభివృద్ధి గురించి, ఇటీవల వీటీడీఏ సమావేశంలొని పలు అంశాలపై...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా 198వ రోజు సందర్భంగా శాశ్వత దాతలు నాగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు(భాను ఏజెన్సీస్)వారి, సంవత్సర దాతలు తోట...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారత్ ఎన్నికల సంఘం ఆదేశాలు అనుసరించి ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం 2025 లో భాగంగా 4 లక్షల 76 వేల 345 ఓటర్లతో జిల్లా తుది ఓటరు జాబితా విడుదల చేశామని జిల్లా...
Read More..12 వేలు ఇస్తానంటే కుదరదు.రైతుల పక్షాన పోరాడుతాం అబద్దాల కాంగ్రెస్ కు రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారు చందుర్తిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా : అబద్ధపు...
Read More..వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ,రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సీనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ( ఏజీపీ) గా బాధ్యతలు స్వీకరించిన వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన బార్ అసోసియేషన్ న్యాయవాది...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చాయి.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ఆయా దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.ఆయా శాఖలకు వచ్చిన...
Read More..*సిరిసిల్ల టిజిఓ ఆఫీస్ బెరియర్స్ నియామకం పబ్లిసిటీ సెక్రటరీ గా జిల్లా పౌర సంబంధాల అధికారి వంగరి శ్రీధర్ అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీ.జీ.ఓ.) 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.(టీజీఓ) ల ఆద్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను రూపొందించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,...
Read More..వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పండుగ సంబరాలు,రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతుగా వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రంలోని SRR ఫంక్షన్ హాల్ లో 1 కోటి 13 లక్షల విలువ గల 113 కల్యాణ లక్ష్మి&షాదీ ముబారక్ చెక్కులను,23 లక్షల 47 వేల విలువ గల 58...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఎకరాకు 15 వేల రైతు భరోసాను ఇస్తానన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా రాస్తా రోకో నిర్వహించారు.బిఆర్ఎస్ పార్టీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి కార్యాలయంలో ప్రోగ్రెస్ రికగ్నైట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పిఆర్టియు కాలమానిని మండల విద్యాధికారి జి కృష్ణ హరి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతులుగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కమిటీని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన పందిర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గుండారం గ్రామానికి...
Read More..గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 21 ఫిర్యాదులు స్వీకరణ.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.,రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల...
Read More..ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం చరిత్రలో నిలిచిపోతుంది.-రైతు, రైతు కూలీల సంక్షేమం కోరేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే.– ప్రభుత్వవిప్ అది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు...
Read More..రాజన్న సిరిసిల్ల :తెలంగాణ టీచర్స్ యూనియన్ (టి.టి.యు) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ పాఠశాలలో ఈ రోజు నిర్వహించారు.ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించి పలు తీర్మానాలను...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మాల మహానాడు కమిటీ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేట మండలంలో మాల మహానాడు నాయకులను సోమవారం తెల్లవారుజామున ఎల్లారెడ్డిపేట పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి అదుపులోకి తీసుకున్నారు.మాల మహానాడు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మిని సమావేశ మందిరంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు....
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గొట్టే సుమలత పుట్టుకతోనే దివ్యాంగురాలు.చదువుకోవడానికి తన అంగవైకల్యం అడ్డు రాలేదు.ఉన్నత చదువులు చదివింది కానీ ఉపాది లేకుండా ఉండి పోయుంది.తల్లిదండ్రులు ఇద్దరూ వృద్దులు కావడంతో పనిచేయని స్థితిలో ఉండడంతో తనకొచ్చె పెన్షన్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: మెరుగైన విద్య, నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీయే లక్ష్యముగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.శనివారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్& జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వ విప్ అది...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ 26వ రోజు దీక్షలో భాగంగా శనివారం ఉద్యోగులు అగ్రహారం జోడు ఆంజనేయస్వామి ఆలయం లో హనుమాన్ భజన చేసి నిరసన తెలియజేశారు.కలెక్టరేట్ చౌరస్తా నుంచి అగ్రహారం జోడు ఆంజనేయ స్వామి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో పవర్లూమ్ ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముశం రమేష్ మాట్లాడుతూ పాలిస్టర్ కూలి పవర్లూమ్ కార్మికులకు ఒప్పందం ప్రకారంగా చెల్లించకుండా మీటరుకు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొనయపల్లిలో మట్టి నమూనాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా మట్టి నమూనాను తీసే విధానం మరియు దాని యొక్క ఉపయోగాలు తెలుపారు.మట్టి నమూనాల పరీక్ష ఫలితాల ద్వారా భూమి యొక్క సారం,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓ మహిళకు చెందిన ఎకరం భూమిలో నుండి 36 గుంటల భూమిని మరొక వ్యక్తి పేరు మీదకి అక్రమంగా పట్టా చేసిన తహాసిల్దార్ నరేష్ ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని,నరేష్ మూడు కేసులలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చని, నిత్యజీవితంలో యోగ ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.శనివారం రోజున ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద యోగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్దులకు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజి ఆశీస్సులతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్ మెంట్ వారు విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు.ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్యం,ఆనందం,ఆహ్లాదం,చక్కని భవిషత్తు ధ్యానం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1351 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీగణపతి, రాజన్న, భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొన్న కరీంనగర్ టౌన్ ఏ సి పి వెంకటస్వామి.స్వామి వారి కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాగిరెడ్డి మండపంలో ఆలయ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: సావిత్రిబాయి పూలే జయంతి సంధర్భంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు, సమాజ సేవకురాలుగా దేశంలోనే పేరుగాంచిన మహిళామూర్తి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించి, కళాశాల విద్యార్థినులకు లెక్చరర్ల ఆధ్వర్యంలో సాయంకాల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :సావిత్రి బాయి పూలే ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్...
Read More..