ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల సమావేశం

పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సమావేశం కానున్నారు.పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై షర్మిల చర్చించనున్నారు.

ఉద్రిక్తతల కారణంగా మూడు రోజులు పాదయాత్రకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మళ్లీ పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో పార్టీ నేతలతో ఆమె చర్చించనున్నారు.

నెల్లిమర్ల బహిరంగ సభలో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అంటూ చంద్రబాబు