ప్రకాశం బ్యారేజ్ దగ్గర యువకుడు గల్లంతు

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఓ యువకుడు గల్లంతు అయ్యారు.బ్యారేజ్ రైలింగ్ పై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

కాగా గల్లంతైన యువకుడు దుర్గాప్రసాద్ గా గుర్తించారు.సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు అయిన యువకుని కోసం గాలిస్తున్నారు.

వార్ 2 ద్వారా ఎన్టీయార్ సక్సెస్ కొట్టబోతున్నారా..?