వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాట్ కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దళితులుగా పుట్టొద్దని చంద్రబాబు అవమానించారన్నారు.

చంద్రబాబు డైరెక్షన్ లోనే సబ్ ప్లాన్ పై పవన్ మీటింగ్ పెట్టారని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని దుష్ర్ఫచారం చేస్తున్నారని విమర్శించారు.

అనంతరం నిబంధనలకు లోబడే పాదయాత్ర చేయాలని చెప్పారు.ప్రజలకు ఇబ్బంది కలిగిలే చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.

లిక్కర్ స్కాం ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ