జనసేన సీట్ల ప్రకటనతో టీడీపీలో చిచ్చు..!!

జనసేన సీట్ల ప్రకటనతో టీడీపీలో చిచ్చు!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం టీడీపీలో చిచ్చు పెట్టిందని తెలుస్తోంది.

జనసేన సీట్ల ప్రకటనతో టీడీపీలో చిచ్చు!!

రాజోలు, రాజానగరం టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాజోలు, రాజానగరం( Rajolu, Rajanagaram ) నేతలు భారీగా చేరుకున్నారు.

జనసేన సీట్ల ప్రకటనతో టీడీపీలో చిచ్చు!!

రాజానగరం టీడీపీ ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ అనుచరులు భారీగా తరలివచ్చారు.ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కలుస్తున్న టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారని సమాచారం.

కాగా అచ్చెన్నాయుడు రెండు నియోజకవర్గాల టీడీపీ నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.

రా రాజా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంట?

రా రాజా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంట?