డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..!!

డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు!!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది.ఈ మేరకు డిసెంబర్ 4వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది.

డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు!!

ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2 అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు!!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఈ సమావేశం జరగనుంది.ఈ మేరకు అన్ని పార్టీలకు పార్లమెంటరీ శాఖ లేఖలు రాసింది.

అదేవిధంగా పార్లమెంటరీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా నేతలకు వ్యక్తిగత లేఖలు పంపనున్నారు.

మొత్తం 19 రోజుల పాటు సాగే ఈ సమావేశాలు డిసెంబర్ 22 తో ముగియనున్నాయి.

కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అమెరికాలో చరిత్ర సృష్టించిన కాష్ పటేల్.. ఎఫ్‌బీఐ చీఫ్‌గా సెనేట్ ఆమోదం

అమెరికాలో చరిత్ర సృష్టించిన కాష్ పటేల్.. ఎఫ్‌బీఐ చీఫ్‌గా సెనేట్ ఆమోదం