ఆర్కే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన భార్య శిరీష మరియు కుటుంబ సభ్యులు

ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం ఆలకూరపాడులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన భార్య శిరీష మరియు కుటుంబ సభ్యులు.

అమర్ రహే ఆర్కే అంటూ నినాదాలు.ఆర్కే భార్య శిరీష కామెంట్స్: ఆర్కే ఓ గొప్పవ్యక్తీ, ప్రజా సమష్యలపై ఆయన పోరాటం అమోఘమైనది.

భర్త ఆర్కేతో పాటు కుమారుడు మున్నా అమర వీరత్వం పొందడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను.

నేను ఒంటరినైపోయాననే భాద ఇప్పటికి ఎప్పటికి ఉండదు.అలకూరపాడులోని కుమారుడు మున్నా స్మారక్ స్థూపం పక్కనే ఆర్కే స్మారక చిహ్నం ఏర్పాటు అనేది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

ఆర్కే మృతి చెందడం బాధాకరం.అయినప్పటికీ ఆయన లాంటి గెరిల్లా ఉద్యమకారులు మల్లి పుట్పుకొస్తారు.

ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోతుందని ప్రభావం తగ్గిపోతుందనడం సరైంది కాదన్న అమరవీర బంధుమిత్రుల సమితి కమిటీ సబ్యులు.

అప్పులు చేసి చదువు.. ఒక్క మార్కుతో ఫెయిల్.. జోయా మీర్జా సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!