ఈ 6 గురు హీరోలతో సాయి పల్లవి ఎందుకు నటించడం లేదు ?

సాయి పల్లవి.( Sai Pallavi ) నటించిన అతి తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న చాలా తక్కువ మంది హీరోయిన్స్లలో ఈమె కూడా ఒకరు.

పైగా నటించిన చాలా తక్కువ సినిమాలకి ఆమె అందుకున్న అవార్డ్స్ కు సంఖ్య కూడా ఎక్కువే.

అలా సాయి పల్లవికి టాలీవుడ్ లోనే కాదు ఫ్యాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది.

అందుకే ఆమె ఇప్పుడు ప్రస్తుతం నార్త్ రామాయణంలో( Ramayanam ) సీత పాత్రలో నటిస్తుంది.

ఇక ఆమెను సుకుమార్ సైతం లేడీ పవర్ స్టార్ అంటూ కొని ఆడడం విశేషం.

అలాంటి ఒక కాంప్లిమెంట్ అందుకోవడం హీరోయిన్స్ కి చాలా అరుదు.అయితే సాయి పల్లవి ఇప్పటి వరకు టైర్ 2 హీరోలతోనే ఎక్కువగా నటిస్తూ వస్తుంది.

ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న ఒక ఆరుగురు హీరోలతో నటించలేదు.

"""/" / మరి ఆమె ఈ ఆరుగురు హీరోలతో మాత్రమే నటించకపోవడానికి గల కారణాలు ఏంటో తెలియదు కానీ ముఖ్యంగా కమిట్మెంట్ వంటి విషయాల జోలికి సాయి పల్లవి వెళ్ళదు.

ఆమెకు రీసెంట్గా ఒక టాలీవుడ్ డైరెక్టర్ కమిట్మెంట్ అడిగితే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానంటూ వార్నింగ్ కూడా ఇచ్చిందట.

సరే ఇది మరొక టాపిక్ కానీ ఇప్పుడు ఆమె రామ్ చరణ్,( Ram Charan ) ప్రభాస్,( Prabhas ) జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి పాన్ ఇండియా హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు.

అందుకు కారణాలుగా కొన్ని విషయాలను మనం గమనిస్తే మొదటిది సాయి పల్లవి ఒక హీరోని డామినేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న హీరోయిన్ కావడం కూడా ఆమెకు మైనస్ అని చెప్పొచ్చు.

"""/" / అందుకే ఈ స్టార్ హీరోలు ఆమె క్రేజ్ కి అలాగే డామినేషన్ కి దూరంగా ఉంటున్నారు అనుకోవచ్చు.

పైగా లిప్ లాక్స్ లేకుండా ఈ హీరోలు ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు.

కథ ఇంత డిమాండ్ చేసినా కూడా సాయి పల్లవి లిప్ లాక్స్ ఇవ్వడం, ఎక్స్పోజింగ్ చేయడం వంటివి చేయదు.

అందుకోసమే ఆమెను ఈ హీరోలు తమ సినిమాలో పెట్టుకోవడానికి సందేహ పడుతున్నారు.పైగా ఆమె చాలా కమిటెడ్ గా నటిస్తుంది.

మన ముందు వీరు తేలిపోకూడదు అని కూడా అనుకొని ఉండవచ్చు.

దేవర మూవీపై మళ్లీ విషప్రచారం.. మేకర్స్ కచ్చితంగా అప్రమత్తం కావాల్సిందే!