శంకర్- రాంచరణ్ సినిమాలో హీరోయిన్ గా ఆ బాలీవుడ్ నటి… ఎవరంటే?

డైరెక్టర్ శంకర్ తో సినిమా ప్రారంభం చేయడం కోసం మెగాపవర్ స్టార్ రాం చరణ్ సైతం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో యుంగ్ టైగర్ ఎన్టీయార్ తో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం రాంచరణ్- శంకర్ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి.

అయితే రాంచరణ్- శంకర్ కాంబినేషన్ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అయితే రాంచరణ్ కు జోడీగా నటించేందుకు హీరోయిన్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కియారా అద్వానీని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా నటించిన కియారా అద్వానీ, ఆ సినిమా సూపర్ హిట్ అయినా ఆ తరువాత ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు.

ఒక్క బాలీవుడ్ పైనే దృష్టి పెట్టిన రాంచరణ్ తో జోడీకి ఒకే చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ అయితే రాం చరణ్ స్థాయి ఆకాశమంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంది.

ఏది ఏమైనా రాంచరణ్ ఫ్యాన్స్ కు ఇక రెండు సినిమాలతో పండుగ వాతావరణం అని చెప్పవచ్చు.

డొనాల్డ్ ట్రంప్‌ను ప్రైవేట్‌గా కలిసిన ఫ్లోరిడా గవర్నర్ డిసాంటిస్.. ఏం జరుగుతోంది..?