ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది.

ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాలని 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం విప్ జారీ అయినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు చేయలేని పని చేసి చూపించనున్న రామ్ చరణ్…