శ్రీశైలం నాగార్జునసాగర్ 12 గేట్ల నుంచి నీటి విడుదల
TeluguStop.com
గత కొద్ది రోజులుగా కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.
జూరాల, సుంకేసుల నుంచి 1,07,853 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.మూడు క్రస్ట్గేట్లను పదడుగులు ఎత్తి 83,811 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పాదన అనంతరం 66,199 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేశారు.
పార్టీ కార్యక్రమాలకు వారు దూరం … కేసీఆర్ ఆగ్రహం