విశాఖ జివిఎంసి కౌన్సిల్ సమావేశం.

జీవీఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ, జీవియంసి గాంధీ విగ్రహం నుండి టిడిపి కార్పొరేటర్ల జివిఎంసి కార్యాలయం వరకు ర్యాలీ.

సిపిఎం కార్పొరేటర్ గంగారావు సిపిఎం నేతలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు బెట్టడం నిరసిస్తూ, వినూత్న నిరసన.

వీడియో వైరల్: మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!