వైరల్ వీడియో: న్యూయార్క్‌లో బేస్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న టీంఇండియా ఆటగాళ్లు..

నేడు జరగబోయే భారత్‌, పాకిస్థాన్‌( India And Pakistan ) ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీకి ముందు, దిగ్గజ క్రికెటర్ ఆటగాళ్ళైనా సచిన్, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆదివారం న్యూయార్క్‌లోని టి20 ప్రపంచకప్ 2024 ఫ్యాన్ పార్క్‌ లో బేస్‌బాల్‌ ఆడుతూ కనిపించారు.

ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ పాత ద్వారా షేర్ చేసింది.

ఈ వీడియోలో సచిన్ టెండూల్కర్ బేస్బాల్ బ్యాట్ తీసుకొని స్ట్రైక్ లో ఉండగా మరోవైపు ఎడమ చేతిలో కుడి చేతిలో బాల్ తీసుకొని బాలు వేయడానికి రవి శాస్త్రి ( Ravi Sastri )రెడీగా ఉన్నాడు.

"""/" / ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్( T20 World Cup ) లో టీమిండియా ఐర్లాండ్ పై భారీ విజయం సాధించగా.

పాకిస్థాన్ పరిస్థితి కాస్త ఘోరంగా ఉంది.పాకిస్తాన్ చివరగా జరిగిన మ్యాచ్లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి సూపర్ 8 లో స్థానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది.

"""/" / ఇక వైరల్ ( Viral )గా మారిన వీడియోలో రవి శాస్త్రి బౌలింగ్ చేస్తూ తన కామెంట్రీని చేసినట్లుగా మాట్లాడాడు.

ఇందులో భాగంగా.బాల్ వేసే ముందు.

"సిద్ధంగా ఉండండి.ఇది ఇప్పుడు నాట్ల రేటుతో వస్తోంది " అంటూ వ్యాఖ్యానించాడు.

ఇక ఆ తర్వాత రెండు బాల్స్ వేసిన శాస్త్రి చివరగా., "అయిపోయింది.

ఆట ముగిసిపోయింది" అంటూ మాట్లాడటంతో వీడియో ముగుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇక నేడు న్యూయార్క్( New York ) వేదికగా టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది.

రోజు ఉదయం ఈ పొడిని తీసుకుంటే మలబద్ధకం సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు!