వైరల్‌ వీడియో: పబ్లిక్‌ లో స్కూటర్‌పై రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన జంట.. చివరకు..

ఈ మధ్యకాలంలో చాలామంది యువత పిచ్చి వేషాలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.

మరికొందరు తాము పబ్లిక్ లో ఉన్నామని మరిచిపోయి రొమాన్స్ చేయడం కూడా మొదలుపెట్టేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి.తాజగా ఇలాంటి సంఘటన మరొకటి జరగగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్( Gujarat ) లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" / గుజరాత్ రాష్ట్రంలోని ఓ నగరంలో రాత్రిపూట పబ్లిక్ రోడ్డుపై స్కూటర్ లో వెళ్తున్న సమయంలో ఇద్దరు పబ్లిక్ గా రొమాన్స్ చేసుకోవడం వైరల్ వీడియో( Viral Video )లో కనపడుతుంది.

ఈ నేపథ్యంలో వారు వెళుతున్న స్కూటర్ వెనకాల ఉన్న మరో వ్యక్తి వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఒకే స్కూటర్పై ఇద్దరు మగవారు, ఒక అమ్మాయి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ముందర బైక్ డ్రైవ్ ( Bike Drive )చేస్తుండగా.

, మధ్యలో ఉన్న వ్యక్తి వెనుక అమ్మాయిల వైపు తిరిగి కూర్చున్నాడు.అలా ఎదురుగా కూర్చున్న వారిద్దరూ హద్దులు దాటి మరి పబ్లిక్ లో ఉన్న విషయాన్ని మరిచిపోయి ముద్దులతో చెలరేగిపోయారు.

"""/" / ఈ వైరల్ గా మారిన వీడియోని చూసిన సోషల్ మీడియా ( Social Media )నెటిజన్స్ వారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

పబ్లిక్ లో వెళ్తున్న అని సోయకూడ లేకుండా ఇలా బరితెగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

రాజమౌళితో మరో సినిమాను నిర్మించాలని ఆశ పడుతున్న అశ్వనీదత్.. కోరిక నెరవేరుతుందా?