జిల్లాకు విచ్చేసిన పోలీస్ అబ్జర్వర్ వినిత సాహు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురురువారం రోజున పోలీస్ అబ్జర్వర్ గా జిల్లాకు విచ్చేసిన పోలీస్ అబ్జర్వర్ వినిత సాహు కి పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అనంతరం జిల్లా శాంతిభద్రతల నిర్వహణ,జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, ఇప్పటివరకు జిల్లా నందు పట్టుబడిన అక్రమ సరుకు, డబ్బు, మద్యం, ఎన్నికల సమయంలో కేంద్ర బలాగాల వినియోగింపు,సమస్యత్మక ప్రాంతాలు పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై పోలీస్ అబ్జర్వర్ కి జిల్లా ఎస్పీ వివరించారు.

ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు,ఉన్నారు.

అయినా పీకే ను వద్దనుకుంటున్న జగన్ ..?