కర్నూలు జిల్లాలో జోరుగా వజ్రాల వేట

కర్నూలు జిల్లాలో( Kurnool District ) వజ్రాల వేట జోరుగా కొనసాగుతోంది.ఈ మేరకు రైతులకు వజ్రాలు( Diamonds ) లభ్యమవుతున్నాయి.

తుగ్గలి మండలం జోన్నగిరిలో( Jonnagiri ) రెండు వజ్రాలు లభ్యం అయ్యాయి.అదే తరహాలో దేశాయ్ తండాలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలకు ఇవాళ మూడు డైమండ్స్ దొరికాయని తెలుస్తోంది.

ఈ వజ్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.కాగా మొత్తం పది రోజుల వ్యవధిలో సుమారు 12 డైమండ్స్ లభ్యం అయ్యాయి.

అయితే వ్యవసాయ కూలీలకు దొరికిన వజ్రాన్ని పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.

7 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.మరోవైపు వ్యాపారులంతా సిండికేట్ గా మారి తక్కువ ధరకు వజ్రాలను కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది.

అన్నదానం చేసిన స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ఈ హీరో మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!