ఫ్యాన్స్ కు షాకిచ్చిన వెంకీ, వరుణ్...

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా గురించి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో నటించిన నటులు విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా, యంగ్ బ్యూటీ మెహరిన్ హీరోయిన్ లుగా నటించారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కగా.

మంచి విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాను ఎఫ్ 3 తో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనుండగా.

దిల్ రాజ్ ఈ సినిమాకు నిర్మాతగా చేయనున్నారు.ఇక ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు తర్వాత రావాల్సిన సినిమా.

కానీ కాస్త ఆలస్యం కావడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది.

ఎఫ్ 2 సినిమాలో నటించిన టీమ్ ఎఫ్ 3 లో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో మేజర్ టాకీ పార్ట్ సన్నివేశం పూర్తి అయినట్లు వార్తలు వినిపించగా.

వెంకీ, వరుణ్ ల మధ్య జరిగిన సన్నివేశాలు అతి తక్కువ సమయంలో పూర్తయిందని దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సన్నివేశాలు ఇంత త్వరగా పూర్తవుతుందని అనుకోలేదట.మొత్తానికి ఇది ఫ్యాన్స్ కు షాకింగ్ విషయమే.

ఇక ఈ సంతోషంతో మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా త్వరగా పూర్తి చేశామని తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ బృందం తెలిపింది.

ఎఫ్ 2 లో ఉన్న ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మరింత డోస్ తో తెరకెక్కనుందని తెలిపారు.

ఇక ఈ సినిమా మరింత ఫన్నీ తో తెరకెక్కనుండగా.ఎఫ్2 కంటే ఎఫ్ 3 మరింత విజయాన్ని అందిస్తుందని అర్థమవుతుంది.

ఆ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిగ్ బాస్ శివాజీ… సరైన నిర్ణయం తీసుకోడంటూ?