పోలీస్ ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా తేదీ: 26.10.
2023 రోజున సిరిసిల్లలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనదని వేములవాడ టౌన్ సిఐ పి.
కరుణాకర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ టౌన్ పరిధిలోని యువతి యువకులు పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరంలో పాల్గొనలని విజయవంతం చేయాలనీ తెలిపారు.
అమెరికాలో హై-టెక్ మోసం.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..