పెద్ద సేవపై విహరించిన స్వామి వార్లు!

వేములవాడ రాజన్న ఆలయంలో (నేడు) శుక్రవారం శివ కళ్యాణం ఘనంగా జరిగింది.సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రధాన హోమం, సప్తపది లాజోహోమాలు, హౌపోసానం, బలిహరణం అనంతరం పెద్ద సేవపై పట్టణ పుర వీధులగుండా స్వామి వార్లు విహరించారు.

స్వామి వార్ల దివ్య రూపాన్ని తిలకించి సేవలో భక్తులు తరించారు.ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

మరో 3 రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?