టీఎస్ హైకోర్టులో వనమా మరో పిటిషన్ .. తీర్పు రిజర్వ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

ఈ మేరకు ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదంటూ నిన్న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్ పై సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు స్టే ఇవ్వాలని కోరుతూ వనమా పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.

అప్పుడు 736 రూపాయలు.. ఇప్పుడు రూ.350 కోట్లు.. సూర్య సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!