పవిత్రమైన వైకుంఠ చతుర్దశి రోజు.. గల శుభ అశుభ సమయాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే దృక్ పంచాంగం ప్రకారం, నవంబర్ 25 వ తేదీన శనివారం రోజు చాలా భక్తులు శుక్ల పక్షంలోని త్రయోదశి మరియు చతుర్దశి తిథిలను ఆచరిస్తారు.

ఈ పవిత్రమైన రోజున వైకుంఠ చతుర్దశి( Vaikuntha Chaturdashi ) మరియు విశ్వేశ్వర వ్రతం( Visweshwara Vratam ) అనే రెండు ప్రత్యేక పండుగలు జరుపుకుంటారు.

హిందూ క్యాలెండర్‌ ప్రకారం వైకుంఠ చతుర్దశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇది కార్తీక పూర్ణిమకు ఒక రోజు ముందు వస్తుంది.

కార్తీక మాసంలో శుక్ల పక్ష చతుర్దశిని విష్ణువు మరియు శివుని భక్తులు గౌరవిస్తారు.

ఈ ఇద్దరు దేవతలను ఒకే రోజున కలిసి పూజిస్తారు.అలాగే ఈ పవిత్రమైన రోజు శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / నవంబర్ 25 వ తేదీన సూర్యోదయం 6:51 నిమిషములకు మరియు 5:24 నిమిషములకు సూర్యాస్తమయం అవుతుంది.

చంద్రుడు మధ్యాహ్నం 3:51 నిమిషములకు కనిపిస్తాడు.త్రయోదశి తిథి సాయంత్రం 5:22 నిమిషముల వరకు ఉంటుంది.

నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 2:56 నిమిషముల వరకు శుభప్రదమైన అశ్వినీ నక్షత్రం( Ashwini Nakshatram ) ఉంటుంది.

ఆ తరువాత సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటాడని, చంద్రుడు మేష రాశిలో ఉంటాడని పండితులు అంచనా వేస్తున్నారు.

ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurtam ) ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషముల నుంచి 5 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది.

"""/" / అలాగే ప్రాత సంధ్య కాలం ఉదయం 5:31 నిమిషముల నుండి నిమిషముల వరకు ఉంటుంది.

అలాగే గోధూలీ ముహూర్తం సాయంత్రం 5:22 నిమిషముల నుండి నిమిషముల వరకు ఉంటుంది.

నిశిత ముహూర్తం నవంబర్ 26 తేదీన రాత్రి 11:41 నిమిషముల నుండి 12:35 నిమిషముల వరకు ఉంటుంది.

అలాగే రాహుకాలం ఉదయం 9:30 నిమిషముల నుండి 10:49 నిమిషముల వరకు, యమగండ మధ్యాహ్నం 1:27 నిమిషముల నుండి 2:46 నిమిషముల వరకు ఉంటుంది.

అలాగే దుర్ముహూర్తం ముహూర్తం ఉదయం 6 గంటల 51 నిమిషముల నుండి 7:34 నిమిషముల వరకు ఉంటుంది.

ఆ తర్వాత మళ్లీ ఉదయమే 7:34 నిమిషముల నుండి 8:16 నిమిషముల మధ్య ఉంటుందని పండితులు చెబుతున్నారు.

బీఆర్ఎస్ రైతులను భయపట్టే ప్రయత్నం చేస్తోంది..: డిప్యూటీ సీఎం భట్టి