మల్యాలలో వెలగని విద్యుత్ దీపాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ( Chendurthi )మల్యాల గ్రామంలోని గురువారం రాత్రి గ్రామంలోని విద్యుద్దీపాలు సెస్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా సెస్ అధికారులు పట్టించుకోని గ్రామంలోని వీధిలైట్లను రిపేరు చేయించి గ్రామంలో లైట్లు వెలిగించాలని గ్రామస్తులు అంటున్నారు చీకటి ఉండడంతో బయటకు వెళ్లుదామంటే చాలా భయంగా ఉంది అంటున్నారు.

ఎమర్జెన్సీ పనిలో ఏ కిరాణా షాపులకు కానీ బయటకు వెళితే విష సర్పాలు కుడితే దీనికి కారణం ఎవరు ఇప్పటికైనా సెస్ అధికారులు పట్టించుకోని విద్యుత్ దీపాలను వెలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రస్థానం తర్వాత శర్వానంద్ అలాంటి సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నాడు..