మంచువారి అబ్బాయితో స్వాతి ప్రేమలో పడిందా? పంచతంత్రం పరిస్థితి ఏంటో?

కలర్స్ స్వాతి బుల్లితెరపై యాకంర్ గా అలరించిన ఈ ఎత్తుపల్ల సుందరి.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

మా టీవీలో ప్రసారం అయిన ఈ షో ఎంతో జనాదరణ పొందింది.ఈ కార్యక్రమానికి యాంకర్ గా పని చేసిన స్వాతికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఈ గుర్తింపు ఆమె సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది.

అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈమె నటించిన పలు సినిమాలు మిం విజయాన్ని అందుకున్నాయి.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యిన ఈ క్యూట్ బ్యూటీ ప్రస్తుతం పంచతంత్రం అనే సినిమా ద్వారా మళ్లీ వెండి తెరపై సందడి చేయబోతుంది.

అప్పట్లో మంచు వారి అబ్బాయితో ఈ అమ్మాయి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇంతకీ వీరి ప్రేమ సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.కలర్స్ స్వాతి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.

కొంత కాలానికి మంచు మోహన్ బాబు కొడుకుతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇండస్ట్రీలోనూ వీరి సంబంధంపై రకరకాల వదంతులు వినిపించాయి.అయితే వీరి ప్రేమ వ్యవహారం మంచు వారి ఇంట్లో తెలిసింది.

వెంటనే ఆ అబ్బాయికలర్స్ స్వాతి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట.నీవేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకో? అంటూ తీవ్రంగా అవమానించాడట.

దీంతో తనతో ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టిందట.అయితే ఈ వార్తలో నిజం ఎంతో మాత్రం కచ్చితంగా తెలియదు.

"""/"/ అటు తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సందర్భంలోనే స్వాతి పెళ్లి చేసుకుంది.

రెండేళ్ల క్రితం వీరి వివాహం జరగడంతో సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.తనకు అవకాశాలు రాకపోవడంపై తను పలు కామెంట్స్ చేసింది.

తెలుగు వారికి ఇక్కడ అవకాశాలు రావని చెప్పింది.ప్రస్తుతం ఈ అమ్మడు పంచతంత్రం అనే సినిమాలో నటించింది.

త్వరలోనే ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది.ఈ సినిమా ఏ మేరకు జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి.

Manish Chauhan : కూలి పనులు చేస్తూ నాలుగు బ్యాంక్ ఉద్యోగాలు.. మనీష్ చౌహాన్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!