సికింద్రాబాద్ లోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్ లోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

సికింద్రాబాద్ లోని పార్సిగుట్ట దేవాలయం, నామాలగుండు లోని వీరాంజనేయ స్వామి దేవాలయం, చిలకలగూడా లోని కట్టమైసమ్మ దేవాలయాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.

ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశ ప్రజలందరిని సుఖ సంతోషాలతో ఉంచాలని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.

అబ్బా.. ఏం వాడకం అయ్యా… కెనడా థియేటర్స్ లో ప్రభాస్ యాడ్.. ఏం జరిగిందంటే?