కేరళలో బీజీపీకి ఊహించని షాక్.. ? 

రాష్ట్రాల్లో కమళం ఇప్పుడిప్పుడే వికసిస్తున్న విషయం తెలిసిందే.కానీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో ప్రవర్తిస్తున్న విధానం వల్ల కాస్త వ్యతిరేకత ఎదుర్కొంటుంది.

ఇదిలా ఉండగా బీజేపీకి దక్షిణాదిలో కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో పెద్దగా పట్టు లేదనే విషయం తెలిసిందే.

అయితే తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టాలని కాషాయ పార్టీ పట్టుదలగా ఉందని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో బీజీపీకి కేరళలో ఊహించని షాక్ తగిలింది.ఎన్డీయే కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

దీంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. """/"/ ఈ క్రమంలో ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈసీకి నోటీసులు జారీ చేసింది.

ఇకపోతే రాజధానిలో రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాల విషయంలో ఇప్పటికే కేంద్రం పై వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే.

4 సెకన్లకు కోటి రూపాయలు.. స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ ఇంతకు మించి సాక్ష్యం కావాలా?